[13:11]Groww Share Price: స్టాక్ బ్రోకర్ గ్రో మాతృ సంస్థ బిలియన్బ్రెయిన్ గ్యారేజ్ వెంచర్స్ దూకుడుకు బ్రేక్ పడింది. లిస్టింగ్ అనంతరం వరుస లాభాల్లో దూసుకెళ్లిన షేర్లు నేడు నష్టాలు చవిచూశాయి.
[12:51]Credit card jagaron: క్రెడిట్ కార్డు.. ఒకప్పుడు సంపన్నులకు మాత్రమే పరిమితం. కానీ, నేడు వీటిని బ్యాంకులు విరివిగా జారీ చేస్తుండడంతో క్రెడిట్ కార్డ్ లేనివారు చాలా తక్కువ.
Asaduddin Owaisi ఎర్రకోట (Red Fort) వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్ నబీకి (Dr Umar un Nabi) చెందిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.
Al Falah : అల్ ఫలాహ్ గ్రూపు చైర్మన్ జావద్ అహ్మద్ సిద్ధిక్కు విరాళాల రూపంలో 415 కోట్లు అందినట్లు ఈడీ పేర్కొన్నది. ట్రస్టుకు చెందిన విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల నుంచి అక్రమ రీతిలో ఆ నిధులను
BRS Party హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ముఖ్య నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
[12:21]కోల్కతా పిచ్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న వేళ టీమ్ఇండియా (Team india) పేసర్ భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
Dalai Lama: నోబెల్ బహుమతి గ్రహీత దలైలామా.. తొట్టతొలి సారి గ్రామీ అవార్డులకు నామినేట్ అయ్యారు. ఆధ్యాత్మిక ప్రవచనాలకు చెందిన ద రిఫ్లెక్సన్స్ ఆఫ్ హిజ్ హోలీనెస్ ద దలైలామా ఆల్బమ్ ఆ పోటీలో ఉన్నది.
Royal Bengal Tiger గుజరాత్ (Gujarat) అడవుల్లో అరుదైన దృష్యం కనిపించింది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత రాయల్ బెంగాల్ టైగర్ (Royal Bengal Tiger) కనిపించింది.
[11:51]మత విద్వేషాలు రెచ్చగొట్టే కంటెంట్ను ప్రచురిస్తున్న నోయిడాలోని ఇస్తాంబుల్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రింటింగ్ ప్రెస్పై అధికారులు దాడులు చేపట్టారు.
బతికున్నప్పుడు తింటి పెట్టలేకపోయాను.. చనిపోయాక అంత్యక్రియలు చేయలేకపోతున్నాను అని ఓ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. కుమారుడి మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు డబ్బులు లేకపోవడంతో స్మశా�
ప్రస్తుత ఆధునిక యుగంలో సగటు మనిషి నిత్యం అనేక ఒత్తిళ్లకు గురవుతున్నాడు. నిత్యం ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుంచి రాత్రి మళ్లీ నిద్రించే వరకు అనేక రకాలుగా వివిధ రకాల సమస్యలతో సతమతం అవుత
[11:40]దక్షిణాఫ్రికా, టీమ్ఇండియా మధ్య చివరి టెస్ట్ శనివారం (నవంబర్ 22) నుంచి గువాహటి వేదికగా ప్రారంభం కానుంది. కోల్కతా పిచ్ వివాదం నేపథ్యంలో ఇప్పుడు క్రికెట్ పండితులు, అభిమానుల చూపు గువాహటి పిచ్పై పడింది. అది ఎలా ఉండబోతోందో అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Ram Pothineni టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా దర్శకుడు పి. మహేష్ బాబు (మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్) దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్టైనర్ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.
Varanasi దిగ్గజ దర్శకుడు రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్లో రాబోతున్న తాజా చిత్రం వారణాసి. ఈ సినిమాకు కేఎల్ నారాయణ దర్శకత్వం వహిస్తుండగా ఎంఎం కీరవాణి సంగీత అందించబోతున్నాడు.
[11:01]టీమ్ఇండియా టీ 20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ యూట్యూబ్ వ్లాగర్గా మారాడు. ఇటీవల టీమ్ఇండియాకు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ జరిగిన విషయం తెలిసిందే. దానికోసం అతడు ఇండియా నుంచి ఆస్ట్రేలియాకు బయలుదేరుతున్న వీడియోను తన యూట్యూబ్ ఛానల్లో అభిమానులతో తాజాగా పంచుకున్నాడు.
Mahbubnagar Tragedy: మహబూబ్నగర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. జీవన పోరాటంలో అలసిపోయిన ఓ తండ్రి.. మృతిచెందిన తన కుమారుడికి అంత్యక్రియలు సైతం చేసే దుస్థితి లేక.. కొట్టుమిట్టాడుతున్న ఘటన కలచివేసింది. ఈ హృదయవిదారక ఘటన అందరినీ కన్నీరు పెట్టించింది.. అసలు ఏం జర�
PM Modi ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తి (Puttaparthi)లో పర్యటిస్తున్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా (Sri Sathya Sai Baba) శత జయంతి వేడుకలకు హాజరయ్యారు.
ఉద్యోగ రంగంలో ప్రస్తుతం ఎంత పోటీ ఉందో అందరికీ తెలిసిందే. నైపుణ్యం ఉంటే కానీ ఉద్యోగం రాని పరిస్థితి నెలకొంది. దీంతో చాలా మంది క్రియేటర్లుగా, గేమర్లుగా, ఇన్ఫ్లుయెన్సర్లుగా మారి డబ్బు సంపాదిస్తున�
[10:02]టీమ్ఇండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప.. గంభీర్కు మద్దతుగా నిలిచాడు. ఆటగాళ్లు పరుగులు చేయడంలో విఫలమైతే దానికి కోచ్ గౌతమ్ గంభీర్ ఏం చేస్తాడని ప్రశ్నించాడు.
Al Falah Group: అల్ ఫలాహ్ గ్రూపు చైర్మెన్ జావద్ అహ్మద్ సిద్ధిక్ మంగళవారం ఈడీ అరెస్టు చేసింది. అల్ ఫలాహ్ ఛారిటబుల్ ట్రస్టు మనీల్యాండరింగ్ కేసులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే సిటీ కోర్టు డిసెంబ�
[09:19]ఈరోజు తెల్లవారుజామున మరోసారి ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయని ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేశ్చంద్ర లడ్డా తెలిపారు.
[08:47]వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) మూడో స్థానంలో ఆడే బ్యాటర్ కాదని టీమ్ఇండియా (Team India) దిగ్గజం సౌరభ్ గంగూలీ (Sourav Ganguly) అభిప్రాయపడ్డాడు.
Kaveri Travels రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట్ ఫ్లై ఓవర్పై వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో పొగలు వచ్చాయి. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తున్నబస్సును పెద్ద అంబర్పేట్ వద్దనే డ్రైవర్ నిలిపివేశాడు.
Bigg Boss 9 బిగ్ బాస్ హౌస్లో ఫ్యామిలీ వారం కొనసాగుతుండటంతో ఇంట్లో భావోద్వేగాలు, హ్యాపీ మూమెంట్స్, అలాగే కొంత టెన్షన్ కూడా నెలకొంటున్నాయి. మంగళవారం ఎపిసోడ్లో సుమన్ శెట్టి మ్యారేజ్ యానివర్సరీ సందర్భ�
TTD తిరుమల శ్రీవారిని ప్రతి రోజు వేలాది మంది భక్తులు దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఈ సందర్భంగా ఏడు కొండల వాడికి భక్తులు కానుకలు, విరాళాలను సమర్పిస్తుంటారు.
PM Modi భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేడు పుట్టపర్తికి రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ.. శ్రీ సత్యసాయి బాబాతో ఉన్న సంబంధాలను నెమరేసుకున్నా
[07:32]సౌదీ అరేబియాలో జరిగిన ఘోర ప్రమాదం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి బృందం అక్కడికి వెళ్లేందుకు సిద్ధమయ్యిందని విదేశాంగశాఖ తెలిపింది.
[07:10]పరిపాలనా కేంద్రంగా సాగుతున్న విజయవాడను మావోయిస్టులు షెల్టర్జోన్గా చేసుకోవడం..పెద్దసంఖ్యలో ఇక్కడి పరిసర ప్రాంతాల్లో తలదాచుకోవడం కలకలం సృష్టించింది.
[06:05]కర్నూలు(వెంకటరమణ కాలనీ), న్యూస్టుడే: విద్యుత్ వినియోగదారులపై రూ.12,717 కోట్ల ట్రూఅప్ భారాలు వేయాలన్న ప్రతిపాదన తిరస్కరించాలని ప్రజాసంఘాలు, విద్యుత్ నిపుణులు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ)ని కోరారు.
[05:26]మండల-మకరవిలక్కు పూజ నేపథ్యంలో కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. తొలి రెండు రోజుల్లో(సోమవారం, మంగళవారం)నే దాదాపు రెండు లక్షల మందికి పైగా భక్తులు శబరిమలకు విచ్చేశారు. దీంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది.
[05:32]శ్రీసత్యసాయి జిల్లాలోని అంతర్జాతీయ ఆధ్యాత్మిక పట్టణం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
[05:30]దేశ వైమానిక పరిశ్రమల రంగానికి కేంద్రంగా ఉన్న బెంగళూరులో స్థలం కొరత, వ్యయాలు భారీగా పెరిగిపోవడం, రద్దీ లాంటి కారణాలతో విస్తరణ కష్టంగా మారిందని, ఇప్పుడు పెద్ద పరిశ్రమలన్నీ దానికి సమీపంలోని శ్రీసత్యసాయి జిల్లాపై దృష్టిపెడుతున్నాయని రేమండ్ గ్రూప్నకు చెందిన జేకే మైనీ ప్రెసిషన్ టెక్నాలజీ లిమిటెడ్ ఎండీ గౌతమ్ మైనీ తెలిపారు.
[05:24]ఎర్రకోట సమీపాన కారుబాంబుతో దాడికి పాల్పడి మారణహోమం సృష్టించిన డాక్టర్ ఉమర్ నబీ.. ఆత్మాహుతి దాడులకు ప్రేరేపించేలా రూపొందించిన వీడియో సందేశం దర్యాప్తు అధికారులకు లభ్యమైంది.
[05:23]ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ద్వారా ప్రజాస్వామ్యాన్ని, ప్రతిపక్ష పార్టీలను ధ్వంసం చేసేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) కుటిల పన్నాగం పన్నిందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది.
[05:22]తన తల్లిదండ్రులు లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవీలు శారీరక, మానసిక వేధింపులకు గురవుతున్నారని ఆయన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ సంచలన ఆరోపణలు చేశారు.
[05:21]ఓట్ల చోరీ పాన్ ఇండియా అంశమని, దానిపై జాతీయ పార్టీలు.. ఇతర పార్టీలతో చర్చలు జరపాలని ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ సూచించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఆశలు కల్పించి, మొత్తం రిజర్వేషన్లు 50 శాతం లోపు ఉండేలా చూడాలనుకోవడం ఆత్మహత్యాసదృశ్యమే అవుతుందని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ పేర్కొన్నార
[05:20]బిహార్లో 20వ తేదీన ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంపై కసరత్తు సాగుతోంది. మంత్రివర్గ కూర్పుపై ఎన్డీయే కూటమిలో ప్రధాన పార్టీలైన భాజపా, జేడీయూ మధ్య చర్చలు జరుగుతున్నాయి. స్పీకర్ పదవి విషయంలో రెండు పార్టీలూ పట్టుదలగా ఉన్నాయి.
[05:19]చట్టవిరుద్ధ కార్యకలాపాలను సమర్థించడం, వాటికి సహాయపడటం వంటి వాటికి సంబంధించిన దృశ్యాలను ప్రసారం చేయొద్దని దేశంలోని ప్రైవేటు టీవీ ఛానళ్లకు కేంద్ర సమాచార, ప్రసారశాఖ హెచ్చరిక జారీచేసింది.
[05:18]చాలాకాలంగా భద్రతా బలగాలకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కొరకరాని కొయ్యగా ఉన్న హిడ్మాను పట్టుకోవడంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల అధికారులకు స్పష్టమైన డెడ్లైన్ విధించినట్లు సమాచారం.
రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న రిజర్వేషన్ల నిర్ణయం బీసీ సమాజం కించపరిచే చర్యగా అభివర్ణిస్తూ, ప్రభుత్వం వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని బీసీ పొలిటికల్ ఫ్రంట్ (బీపీఎఫ్) డిమాండ్ చేసింది.
[05:17]వన్యప్రాణుల కారణంగా సంభవించే పంట నష్టానికి ఖరీఫ్ సీజన్ నుంచి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై) కింద పరిహారం చెల్లించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది.
బీసీలకు ఇచ్చిన హామీ ముఖ్యమా? కేంద్రం ఇచ్చే రూ.మూడు వేల కోట్లు ముఖ్యమా? అనేది ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తేల్చుకోవాలని, లేకుంటే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవని బీసీ సంఘాల జాక్ చైర్మన్, ఎంపీ ఆర్ కృ�
బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం 42శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలుచేయాలని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి డిమాండ్ చేశారు.
[05:16]దేశరాజధాని దిల్లీలో పేలుడు ఘటన మరవకముందే మరోసారి బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపాయి. పలు కోర్టులు, విద్యాసంస్థలు లక్ష్యంగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు.
[05:14]ఎన్ఐఏ, యూఏపీఏ, మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల చట్టం (ఎంసీఓసీఏ) వంటి ప్రత్యేక చట్టాల కింద నమోదైన కేసుల్ని ఆరు నెలల్లో పరిష్కరించేందుకు దేశవ్యాప్త యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు మంగళవారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
[05:13]దేశ రాజధానిలో 2020లో జరిగిన అల్లర్లకు సంబంధించి నిర్బంధంలో ఉన్న జేఎన్యూ విద్యార్థి నాయకుడు ఉమర్ ఖాలిద్ తదితరులకు బెయిలు ఇవ్వొద్దని దిల్లీ పోలీసులు సుప్రీంకోర్టును గట్టిగా కోరారు.
[05:13]సమాచార భద్రత కోసం ఎటువంటి వివరాల్లేకుండా కేవలం ఫొటో, క్యూఆర్ కోడ్తోనే కొత్త ఆధార్ కార్డును ప్రవేశపెట్టాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) యోచిస్తోంది.
[05:12]వాతావరణ మార్పుల నిరోధానికి సవరించిన జాతీయ నిర్దేశిత లక్ష్యాలను(ఎన్డీసీ) డిసెంబరులో సమర్పిస్తామని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ సోమవారం తెలిపారు.
[05:11]దేశంలో తొలి బుల్లెట్ రైలు 2027 ఆగస్టులో గుజరాత్లోని సూరత్-వాపి మధ్య నడుస్తుందని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మంగళవారం రైల్భవన్లో విలేకరులకు తెలిపారు.
[05:10]మహారాష్ట్రలోని నాగ్పుర్ కేంద్ర కారాగారంలో శిక్షలు అనుభవిస్తున్న పదిమంది ఖైదీలు నాలుగు రోజులు శ్రమించి మినీ రాయ్గఢ్ కోటను నిర్మించారు. తాము గతంలో ఎప్పుడూ ఆ కోటను చూడకపోయినా ఇంటర్నెట్లోని ఫొటోల ఆధారంగా అచ్చు గుద్దినట్టుగా ప్రతిరూపాన్ని సృష్టించారు.
[05:05]ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు తాను చెత్త కిడ్నీని దానం చేశానని ఆరోపిస్తున్న వారితో బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన కుమార్తె రోహిణి ఆచార్య స్పష్టం చేశారు.
[05:04]అధిక దిగుబడినివ్వడంతోపాటు వంటకాలకు మంచి రుచిని జోడించే ‘సాస్-కెవు’ అనే కొత్త అల్లం రకాన్ని నాగాలాండ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు అభివృద్ధి చేశారు.
[04:59]మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీ అగ్రనేత, గెరిల్లా ఆపరేషన్లలో ఆరితేరిన కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి, మోస్ట్వాంటెడ్ మద్వి హిడ్మా (51) భద్రత బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో హతమయ్యారు.
[05:04]మోదీ సర్కారుకు అనుకూలంగా వ్యాఖ్యలుచేస్తూ సొంత పార్టీ నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ మరోసారి ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు.
ఎస్సారెస్పీ కాల్వ నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం భూసేకరణ చేపట్టగా భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించకపోవడంతో ప్రభుత్వ ఆస్తులు జప్తుకు ఆదేశాల మేరకు మంగళవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్డీవో కా
[04:48]మాజీ ప్రధాని షేక్ హసీనాకు అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ మరణ శిక్ష విధించిన నేపథ్యంలో బంగ్లాదేశ్లో మంగళవారం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకోలేదు.
[04:46]వెనెజువెలాపై సైనిక చర్య చేపట్టే విషయాన్ని తోసిపుచ్చలేమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. వెనెజువెలా అధ్యక్షుడు నికొలాస్ మదురోతో మాట్లాడేందుకు తాను సిద్ధమేనని, అయితే ఆ దేశ భూభాగంపై సైనిక చర్యను కూడా కాదనలేమని ట్రంప్ అన్నారు.
[04:44]ధాన్యం విక్రయించినట్లు నకిలీ రైతుల వివరాలు నమోదు చేసి.. రూ.2 కోట్లు కాజేసేందుకు సహకరించినట్లు కేసు నమోదైన ముగ్గురు వ్యవసాయాధికారులపై సస్పెన్షన్ వేటు పడింది.
[04:23]కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తప్పుడు విధానాలు, భారత పత్తి సంస్థ(సీసీఐ) తుగ్లక్ నిర్ణయాలతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు.
కన్నతల్లిలా ఓ పాపను సంకనెత్తుకొని, మరో పాపను వేలు పట్టుకొని బడిబాట పట్టిన ఈ బంజారా బాలిక పేరు అజ్మీరా సంధ్యారాణి. ఈమె తాను చదువుకోవడమే కాకుండా మరో ఇద్దరు పిల్లలకు విద్యనందించే చదువుల తల్లిగా మారింది. సిద�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం ఘోరంగా దెబ్బతిన్నది. రెండేళ్లుగా వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు డిమాండ్ లేకపోవడంతో ధరలు విపరీతంగా పడిపోతున్నాయి. చేతిలో రూ.కోట్లు
అభివృద్ధ్దిలో రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లా రోల్మోడల్గా నిలుస్తున్నదని, జిల్లాలో వేగంగా కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు చూడడానికి రావాలని తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూర్ నియోజకవ�
రైతులు పండించిన పత్తిని కొనుగోలు చేయడానికి ఆంక్షలు ఎందుకు విధిస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో లేని విధంగా సీసీఐ కొత్తకొత్త నిబంధనలు పెట్టి రైతుల పండ�
ఉమ్మడి ఖమ్మం జిల్లా పత్తి రైతులకు బీఆర్ఎస్ బాసటగా నిలిచింది. వారి సమస్యల పరిష్కారం కోసం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ (ఏఎంసీ)లోని పత్తి యార్డు వద్ద దూదిపూల రైతులతో కలిసి బీఆర్ఎస్ నేతలు మంగళవారం ధర్నాకు ది�
ఖమ్మం నగరంలో వచ్చే డిసెంబర్లో నిర్వహించే రాష్ట్రస్థాయి సైన్స్ఫెయిర్ సక్సెస్ అవుతుందా.. లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాస్థాయి సైన్స్ఫెయిర్ కోసమే ఎప్పుడు డైట్ కాలేజీ వైపు చూడని విద�
[04:19]ప్రజలే కేంద్రంగా.. వారి సౌలభ్యమే లక్ష్యంగా పారదర్శకత, జవాబుదారీతనంతో కూడిన మెరుగైన పరిపాలన అందిస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు.
[04:17]తెలంగాణ ఆర్టీసీలో కాంట్రాక్ట్ పద్ధతిలో చేరిన 18 మంది ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి దాఖలుచేసిన అఫిడవిట్లో సుప్రీంకోర్టు ముందు పెండింగ్లో ఉన్న ఎస్ఎల్పీ గురించి ప్రస్తావించకపోవడంపై మంగళవారం...
[04:22]న్యాయస్థానం తీర్పును అమలు చేయకుండా నిర్లక్ష్యం వహించడంతో ఆర్డీవో కార్యాలయాన్ని జప్తు చేయాలని మహబూబాబాద్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
[04:16]బరువెక్కిన హృదయాలు... ఉబికివస్తున్న కన్నీళ్లు... ఏ ఇంటికి వెళ్లినా వేదనే... ఎవరిని కదిలించినా అంతులేని ఆవేదనే... సౌదీ అరేబియా బస్సు ప్రమాదంలో మృతి చెందిన 45 మంది కుటుంబాల్లో పరిస్థితి ఇది.
[04:21]రైల్లో ఏసీ బోగీల్లో బెడ్ రోలర్గా పనిచేస్తూ రాత్రి సమయాల్లో ప్రయాణికుల సెల్ఫోన్లను దొంగిలిస్తున్న వ్యక్తిని విజయవాడ రైల్వే పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
[04:21]తల్లి లేని ఇద్దరు బాలికలను మభ్యపెట్టి.. బాగా చూసుకుంటామని నమ్మించి.. వారితో వ్యభిచారం చేయించిన భార్యాభర్తలకు పోక్సో న్యాయస్థానం పదేళ్ల కఠిన కారాగారవాసం, రూ.23 వేల జరిమానా విధించింది.
[04:22]డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం లక్కవరానికి చెందిన ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలను గోదావరిలోకి తోసేసి తానూ దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
బీసీ రిజర్వేషన్ల ఆమోదం కోసం అన్ని పార్టీలు, ఇతర నేతలు, సంఘాలను కలుపుకొని పోరాడుదామని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మదుసూధనాచారి పిలుపునిచ్చారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవ�
పత్తి కొనుగోళ్లలో కాంగ్రెస్ సర్కార్ మార్కెట్ మాయాజాలాన్ని బీఆర్ఎస్ ఎండగట్టింది. రైతులకు అండగా నిలిచింది. వానకాలం మొదలైన ప్పటి నుంచి పండించిన పంట మార్కెట్కు చేరేదాకా రైతులు పడిన అవస్థను బీఆర్ఎస�
స్థానిక సంస్థల్లో చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించాలని బీసీ జాక్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునహరి శేషు డిమాండ్ చేశారు. రాష్ట్ర కేబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా �
మూడు నెలలపాటు నిజాంసాగర్ నుంచి నీటి విడుదల కొనసాగడంతో ప్రాజెక్టు పరిధిలో ఉన్న మంజీరా పరీవాహక ప్రాంతంలో ఈ యేడు పెద్ద ఎత్తున ఇసుక మేటలు వేశాయి. ఇది ఇసుక అక్రమదందా చేసే వారికి వరంగా మారింది. ఇందిరమ్మ ఇండ్ల
నిజాంసాగర్ ప్రాజెక్టులోకి మూడు నెలలుగా ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ఇన్ఫ్లో క్రమంగా తగ్గుముఖం పట్టింది. వారం రోజులుగా కేవలం ప్రాజెక్టు ఆరో నంబర్ వరద గేటు ద్వారా మాత్రమే నీటి విడుదల కొనసాగింది. సోమవా�
ఆదిలాబాద్ జిల్లాలో పత్తిరైతులను కలిసి వారి కష్టాలను తెలుసుకునేందుకు సిరిసిల్ల నుంచి బయలుదేరిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు జిల్లా సరిహద్దు మండలమైన కమ్మర్పల్లి వద్ద మాజీమంత�
నిజామాబాద్ జిల్లాలో మరోసారి ఏసీబీ దాడులు తీవ్ర కలకలం రేపుతోంది. మూడు రోజుల క్రితమే రిజిస్ట్రేషన్ శాఖలో ఏసీబీ దాడులు నిర్వహించింది. సబ్ రిజిస్ట్రార్ అక్రమాలపై కొరడా ఝులిపించింది. ఇదిలా ఉండగా మంగళవా�
ఖమ్మం జిల్లాలోని ఖమ్మంరూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని జిన్నింగ్ మిల్లుల వద్ద ఏర్పాటు చేసిన భారత పత్తి సంస్థ (సీసీఐ) కేంద్రాలు రెండో రోజు సైతం మూతపడ్డాయి. దీంతో మంగళవారం పత్తి పంటను సీసీఐ �
అబ్ధుల్లాపూర్ మెట్ పోలీస్స్టేషన్ పరిధి, బాటసింగారంలోని బ్రిలియంట్ ఇంజినీరింగ్ కళాశాలలో అక్టోబర్ 9 అర్ధరాత్రి జరిగిన భారీ నగదు చోరీ కేసును పోలీసులు ఛేదించారు. కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు అంతర్రాష్
బేగంపేట్ కట్టమైసమ్మ దేవాలయం ప్రాంతంలో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో ఎక్కువగా వాహనాలు ధ్వంసం,ప్రాణ నష్టం వాటిల్లుతున్నది. అయినా ట్రాఫిక్ పోలీసులు ఇక్కడ ఏ మాత్రం సేఫ్టీ పరిక�
నగరానికి చెందిన 38 ఏండ్ల నుంచి 68సంవత్సరాల వరకు గల ఐదుగురు వ్యక్తులు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు. ఏపీకే ఫైల్స్ తమ ఫోన్లో ఇన్స్టాల్ చేసి డబ్బులు పోగొట్టుకున్నారు. నగరానికి చెందిన 62ఏళ్ల వ్యక్తి కొటక
జీహెచ్ఎంసీ పాలకమండలికి కౌంట్డౌన్ మొదలైంది. మరో 84 రోజులు మాత్రమే మిగిలి ఉంది..2020 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో అప్పటి అధికార గులాబీ పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించింది. బంజారాహిల్�
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అంగన్వాడీ కేంద్రాలు ఆగమవుతున్నాయి. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తూ మాతాశిశు సంరక్షణలో కీలక భూమిక పోషించాల్సిన అంగన్వాడీ కేంద్రాలు నిర్వీర్యం అవుతు
ఉద్యోగ సంఘాలకు కేటాయించిన భూములను ప్రైవేట్ వ్యక్తులు కబ్జాలకు పాల్పడుతున్న పట్టించుకోవడం లేదంటూ బీటీఎన్జీవో ఉద్యోగ సంఘం ప్రతినిధులు చేపట్టిన నిరసన దీక్ష మంగళవారానికి 126వ రోజుకు చేరుకుంది. తమకు కేటాయ�
[04:13]‘అర్బన్ నక్సల్స్ పట్టణాల్లో ఉంటూ కుటుంబ సభ్యులతో జల్సాలు చేస్తున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. పైరవీలు చేసుకుంటూ ఆస్తులు కూడబెట్టుకొని కార్లలో తిరుగుతున్నారు.
[04:10]తుమ్మల నాగేశ్వరరావు లాంటి నేతలను వదులుకోవడంతోనే భారత రాష్ట్ర సమితి గత శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిందని.. సీనియర్ నాయకులను కాదనుకొని కేసీఆర్ తప్పు చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.
[04:08]‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా డిసెంబరులో ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం అర్థరహితం. ప్రభుత్వ వాదనకు హేతుబద్ధత లేదు.
[04:13]సరైన తిండి లేక అనారోగ్యానికి గురై దివ్యాంగుడైన కుమారుడు మృతిచెందాడు.. అతన్ని ఖననం చేయడానికి తండ్రి చేతిలో చిల్లిగవ్వ లేదు.. మృతదేహాన్ని భుజాన వేసుకొని శ్మశానానికి వెళ్లాడు..
[03:35]మావోయిస్టు పార్టీలో మద్వి హిడ్మా(51) 36 ఏళ్ల ప్రస్థానం ఆద్యంతం సంచలనాలకు కేంద్రబిందువుగా నిలిచింది. దళసభ్యుడిగా చేరి.. దండకారణ్య దళపతిగా ఎదగడం వెనక ఆయన చేసిన భారీ ఆపరేషన్లు కీలకంగా నిలిచాయి.
[03:32]నిర్ణీత వ్యవధిలోగా పూర్తిచేసే పేరుతో ఈపీసీ పద్ధతిలో గుత్తేదారులకు ప్రభుత్వం పనులు అప్పగించింది. కానీ ఏళ్లపాటు పనులు నత్తనడకన సాగుతుండటంతో ఖజనాపై భారీగా భారం పడుతోంది.
[03:24]కార్తిక మాసం సందర్భంగా సోమవారం ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ దంపతులు హైదరాబాద్లోని నివాసంలో ప్రత్యేక పూజలు చేశారు. రుద్రాభిషేకం నిర్వహించారు.
[03:07]సూచీల ఆరు రోజుల వరుస లాభాలకు అడ్డుకట్ట పడింది. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన ధోరణి వల్ల.. దేశీయంగానూ ఐటీ, లోహ, భారీ యంత్ర పరికరాల షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది.
[03:06]మోసాలను నిరోధించేందుకు వ్యవస్థలోని అన్ని విభాగాలను అనుసంధానించే ‘నేషనల్ ఫైనాన్షియల్ గ్రిడ్’ను ఏర్పాటు చేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఛైర్మన్ సి.శ్రీనివాసులు శెట్టి సూచించారు.
[03:06]భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం న్యాయంగా, సమానంగా, సమతౌల్యంగా ఉంటే ‘మీరు ఒక మంచి వార్త వింటార’ని వాణిజ్య మంత్రి పీయూశ్ గోయల్ పేర్కొన్నారు.
[03:05]జంతు ఔషధాల విభాగానికి చెందిన సీక్వెంట్ సైంటిఫిక్లో.. బల్క్ ఔషధాలు, ఏపీఐ (యాక్టివ్ ఫార్మా ఇన్గ్రేడియంట్స్) ఉత్పత్తి చేసే యాష్ లైఫ్సైన్సెస్ విలీనానికి మార్గం సుగమమైంది.
[03:08]కృత్రిమ మేధ (ఏఐ)తో ఉద్యోగాలు పోతాయనే భయాందోళనలు అంతటా ఉండగా.. అంతర్జాతీయ సంస్థలు మన దేశంలో నెలకొల్పిన 1,800కు పైగా గ్లోబల్ కేపబులిటీ కేంద్రా (జీసీసీ)ల్లో ఏఐ నిపుణులకే అధిక ప్రాధాన్యం లభిస్తోందని మానవ వనరుల సంస్థ ఎన్ఎల్బీ సర్వీసెస్ తాజా నివేదిక వెల్లడించింది.
ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపక ప్రమోషన్లలో తీవ్ర అన్యాయం జరిగిందని, దీనిపై ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని ఓయూ టీచర్స్ అసోసియేషన్ (ఔటా) అధ్యక్షుడు ప్రొఫెసర్ మనోహర్ మండిపడ్డారు. సెప్టెంబర్లో వర�
హైదరాబాద్ నగరంలో మంగళవారం ఆదాయపు పన్నుశాఖ సోదాలు చేపట్టింది. ఏకకాలంలో 30 చోట్ల తనిఖీలు చేపట్టారు. ప్రముఖ హోటళ్ల చైర్మన్లు, డైరెక్టర్ల నివాసాల్లో సోదాలు చేసి పలు పత్రాలను పరిశీలించారు. పిస్తాహౌస్, షాగౌస�
ఈశాన్య గాలుల ప్రభావంతో గ్రేటర్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోతున్నాయి. దీంతో చలిపులి నగర జనానికి వణుకు పుట్టిస్తోంది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు రంగారెడ్డి జిల్లా�
పత్తి రైతుల కష్టాలపై బీఆర్ఎస్ పోరుబాటకు కాంగ్రెస్ సర్కారు దిగొచ్చింది. బీఆర్ఎస్ డిమాండ్ నేపథ్యంలో జిన్నింగ్ మిల్లులతో ప్రభుత్వం మంగళవారం చర్చలు జరిపింది. వారి సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి త�
పత్తి రైతులకు మద్దతు ధర చెల్లించి కొనుగోళ్లను చేపట్టాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. పెద్దపల్లిలో రైతులు, శ్రేణులతో కలిసి ఆందోళనకు దిగారు. రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంటుంటే 8మంది బీజేపీ ఎ
‘రేవంత్రెడ్డి వచ్చిండు. చిప్ప మా చేతికిచ్చిండు’ అని మొగిలిచర్ల మహిళా రైతు శోభ దుమ్మెత్తి పోసింది. బీఆర్ఎస్ పార్టీ ‘మార్కెట్ బాటలో భాగంగా వరంగల్ ఏనుమాముల మార్కెట్ యార్డును సందర్శించిన అనంతరం పరకా
‘రేవంత్ రెడ్డీ.. జూబ్లీహిల్స్ ప్యాలెస్ ను వదిలి పంట పొలాలు, వ్యవసాయ మా ర్కెట్లలోకి రా. ఇకడ రైతుల కన్నీళ్లు, కష్టాలు మీకు అర్థమవుతయి..’ అని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మా ర్కెట్ బా�
ఆరుగాలం శ్రమించి పండించిన పత్తిని ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. పెద్దపల్లిలో చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. మద్దతు ధర చెల్లించకుండా.. కొనుగోళ్లు చ
పత్తి రైతులను ఆదుకోవాలని, సీసీఐ నిబంధనలు ఎత్తివేయాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే పత్తి రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు మెట్పల్లిలో గులాబీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పత్తి రైతులకు మద్దతుగా ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వెళ్లిన ఆయన, మంగళవారం ఉదయం సిరిసిల్ల నుంచి క�
పాదచారులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలనే లక్ష్యంతో... బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన స్కై వాక్ వేలకు రెండేళ్లు గడిచిన మోక్షం కలగలేదు. ఉప్పల్ కేంద్రంగా నిర్మించిన స్కై వాక్ వే అందుబాటులోకి రాగా, మెహదీప�
ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపక ప్రమోషన్లలో తీవ్ర అన్యాయం జరిగిందని, దీనిపై ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని ఓయూ టీచర్స్ అసోసియేషన్ (ఔటా) అధ్యక్షుడు ప్రొఫెసర్ మనోహర్ విమర్శించారు. భావిభారత పౌరులన�
42 శాతం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం యావత్ తెలంగాణలోని బీసీలను నిలువునా మోసగించిందని తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఓరుగంటి వెంకటేశం గౌడ్ విమర్శించారు. రిజర్వేషన్ల పేరుతో బీసీలకు బిచ్�
ఇటీవలి విద్యుత్ ప్రమాదాల్లో అత్యధిక శాతం వినియోగదారులు, కాంట్రాక్టర్లు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే జరిగాయని, ఆఫీసులు, నివాసాల్లో లోడ్కు తగినట్లుగా ఎర్తింగ్ ఉంటే ప్రమాదాల తీవ్రత తగ్గుతుందని �
కేంద్రంలో వరుసగా మూడోసారి గద్దెనెక్కిన మోదీ సర్కారు.. 2029కల్లా భారత్ను ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెడతామని చెప్తున్నది. ఈ క్రమంలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తరచూ తన మూడో టర్మ్ ముగిసే�
ఇప్పుడే పాత బంగారాన్ని మార్పిడి చేసుకోవడానికి అత్యుత్తమ సమయమని, జీఆర్టీ జ్యువెలర్స్ ‘గోల్డ్ ఎక్సేంజ్ ’ మేళాను ప్రకటించిందని, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జీఆర�
[02:19]రేసింగ్.. ఈ పేరు చెప్పగానే వందల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే కార్లే గుర్తొస్తాయి! ఆ రేసులు చూడ్డానికి ఎంతో రోమాంచితంగా ఉంటాయి.. కానీ పోటీపడాలంటేనే ఎంతో ధైర్యం కావాలి. ప్రమాదాలను ఎదుర్కొనే స్థైర్యం ఉండాలి.
[02:20]‘‘ఇప్పటి వరకు మన సినిమాల్లో రాని క్లైమాక్స్ను ‘రాజు వెడ్స్ రాంబాయి’లో చూస్తారు. ఇది కచ్చితంగా ‘ప్రేమిస్తే’, ‘బేబి’, ‘సైరత్’ తరహాలో మంచి కల్ట్ మూవీగా పేరు తెచ్చుకుంటుంది’’ అన్నారు అఖిల్ రాజ్ - తేజస్విని. ఈ ఇద్దరూ జంటగా నటించిన ఈ ప్రేమకథా చిత్రాన్ని సాయిలు కంపాటి తెరకెక్కించారు.
[02:17]కోల్కతాలో మంగళవారం టీమ్ఇండియా నెట్స్లో ఓ వ్యక్తి అందరి దృష్టినీ ఆకర్షించాడు. కారణం అతడు రెండు చేతులతోనూ బౌలింగ్ చేయడమే. బెంగాల్ స్పిన్నర్ కౌశిక్ మైతీ చాలాసేపు భారత ఆటగాళ్లకు బంతులేశాడు.
[02:15]ప్రపంచ బాక్సింగ్ కప్లో భారత బాక్సర్ల హవా కొనసాగుతోంది.. మంగళవారం మహిళల 54 కేజీల సెమీఫైనల్లో ప్రీతి 4-0తో ప్రపంచ ఛాంపియన్ హంగ్ హిసావో (చైనీస్ తైపీ)ని కంగుతినిపించి తుది పోరుకు అర్హత సాధించింది.
[02:14]ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి శుభారంభం చేశారు. మంగళవారం పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో.
[02:16]‘‘నేను ఎవరిలా పాడలేను.. నాకు నేను నిజాయతీగా ఉండటం వల్లే ప్రేక్షకులు ఇప్పటికీ నన్ను ప్రేమిస్తున్నారని నమ్ముతున్నా’’ అన్నారు ప్రముఖ గాయని ఉషా ఉతుప్. క్లాసికల్ అయినా.. వెస్ట్రన్ అయినా ఈమె మైక్ పట్టుకున్నారంటే అన్ని వయసుల వారు డ్యాన్స్ చేయాల్సిందే.
[02:14]‘‘నేను ఇప్పటి వరకు వరుసగా మాస్ సినిమాలు చేశాను. కానీ, ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ చాలా భావోద్వేగభరితమైన సినిమా. నేను ఈ చిత్రానికి ఫీల్ అయినంత ఎమోషన్ను ఇంతవరకు ఏ సినిమాకీ అనుభూతి చెందలేద’’న్నారు హీరో రామ్.
[02:13]డెఫ్లింపిక్స్లో హైదరాబాదీ షూటర్ ధనుష్ శ్రీకాంత్ జోరు కొనసాగుతోంది. వ్యక్తిగత విభాగంలో స్వర్ణం గెలిచిన అతడు మరో పసిడి పతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు.
[02:12]రైజింగ్ స్టార్స్ ఆసియాకప్లో భారత్-ఎ జట్టు సెమీఫైనల్కు దూసుకెళ్లింది. గ్రూప్-బిలో తన ఆఖరి మ్యాచ్లో ఆ జట్టు మంగళవారం 6 వికెట్ల తేడాతో ఒమన్పై విజయం సాధించింది.
[02:12]‘‘ప్రేమకథలకు ఎప్పుడూ కాలం చెల్లద’’న్నారు కథానాయకుడు నాగచైతన్య. ఓ సరికొత్త ప్రేమకథతో వస్తున్న ‘ప్రేమంటే’ విజయం సాధించాలని ఆకాంక్షించారు. ప్రియదర్శి, ఆనంది జంటగా నటించిన చిత్రమిది. నవనీత్ శ్రీరామ్ తెరకెక్కించారు.
[02:10]ఆసియా ఛాంపియన్షిప్లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులు తిరుగు ప్రయాణంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శనివారం ఢాకా నుంచి దిల్లీకి రావాల్సిన విమానం రద్దవడంతో భారత ఆర్చర్లు అవస్థల పాలయ్యారు.
[02:11]నందమూరి బాలకృష్ణ - నయనతారలది వెండితెరపై విజయవంతమైన జోడీ. వీళ్లిద్దరి నుంచి వచ్చిన ‘సింహా’, ‘శ్రీరామరాజ్యం’ మంచి విజయాలందుకున్నాయి. ఇప్పుడీ ఇద్దరూ జంటగా మరోసారి మురిపించేందుకు సిద్ధమవుతున్నారు.
[02:08]వరల్డ్కప్ ఆఫ్ స్నూకర్లో మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్ పంకజ్ అడ్వాణీకి షాక్ తగిలింది. మంగళవారం జరిగిన క్వార్టర్ఫైనల్లో అతడు 0-4తో పాకిస్థాన్కు చెందిన అస్జాద్ ఇక్బాల్ చేతిలో ఓడిపోయాడు.
[02:08]‘‘ఇప్పటి వరకు నేను చేసిన ప్రతి చిత్రంతోనూ ఏదోక కొత్త కథ చెప్పే ప్రయత్నమే చేశా. ‘పాంచ్ మినార్’లోనూ అలాంటి ఓ కొత్తదనం ఉంది’’ అన్నారు రాజ్తరుణ్. ఆయన హీరోగా నటించిన ఈ సినిమాని రామ్ కడుముల తెరకెక్కించారు.
[02:06]‘‘సినిమాపై నమ్మకం ఉంటే భయం ఉండద’’న్నారు కథానాయకుడు అల్లరి నరేశ్. ‘12ఏ రైల్వే కాలనీ’పై ఆ నమ్మకం ఉందని.. ఇది కచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆయన.. కామాక్షి భాస్కర్ల జంటగా నటించిన ఈ చిత్రాన్ని నాని కాసరగడ్డ తెరకెక్కించారు.
[02:06]‘తన తల్లి రక్షణతోనే అతని ముఖంలో గర్వం కనిపించిందంటున్నారు బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్. ఆయన ప్రధాన పాత్రలో సైనికుడిగా నటిస్తున్న చిత్రం ‘120 బహదూర్’. రెజాంగ్ లా యుద్ధానికి నాయకత్వం వహించిన మేజర్ షైతాన్ సింగ్ భాటి జీవితం ఆధారంగా రూపొందుతోందీ చిత్రం.
[01:58]‘‘మీరందరూ మీ బాణసంచాతో ఆడుకోవడం ముగించినట్లయితే.. ఇక టపాసుల మోత నేను మొదలుపెడతా’’ అంటున్నారు రణ్వీర్ సింగ్. మరి ఆయన టపాసుల మోతకు కారణమేంటో తెలుసుకోవాలంటే ‘ధురంధర్’ సినిమా చూడాల్సిందే.
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్పడింది. ఐటీ, మెటల్, క్యాపిటల్ గూడ్స్ షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ జరగడంతో వరుసగా ఆరు రోజులుగా పెరుగుతూ వచ్చిన సూచీలు నష్టపోయాయి. దీనికి తోడు అంతర్జాతీయ మార్
వాణిజ్యంపై భారత్-అమెరికా దేశాల మధ్య జరుగుతున్న చర్చలు ఇప్పట్లో కుదిరేటట్టు కనిపించడం లేదు. టారిఫ్ల విధింపుపై ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చలు న్యాయంగా, సమానంగా, సమతుల్యంగా మారినప్పుడు మీరు శుభవార్త వ�
సుందరం ఫైనాన్స్ లిమిటెడ్కు చెందిన అనుబంధ సంస్థ సుందరం హోమ్ ఫైనాన్స్ తాజాగా తెలంగాణ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ డీ లక్ష్మినారాయణ మాట్లాడుతూ..
మెదక్ జిల్లా టేక్మాల్ ఎస్సై రాజేశ్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం... వరి కోత యంత్రానికి సంబంధిం చి బ్యాటరీ చోరీ కేసు మాఫీకి ఓ �
వచ్చే నెలలో కర్ణాటక రాష్ట్రంలో జరుగనున్న జాతీయ స్థాయి చెస్ పోటీలకు హనుమకొండ సుబేదారిలోని ఎస్సార్ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థిని పల్లూరి లక్ష్మి శార్వాణి ఎంపికయ్యారు.
జట్టులో జూనియర్లను గదికి పిలిపించుకుని మరీ చెంప చెల్లుమనిపిస్తుందని తీవ్ర ఆరోపణలు ఎదుర్కుంటున్న బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టు సారథి నిగర్ సుల్తానా జోటీ.. భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ను ఈ వ
టోక్యో వేదికగా జరుగుతున్న 25వ డెఫ్లింపిక్స్లో భారత షూటర్లు పతకాల మోత మోగిస్తున్నారు. ఈ పోటీల తొలి రోజే బంగారు పతకంతో మెరిసిన తెలంగాణ కుర్రాడు ధనుశ్ శ్రీకాంత్.. మూడో రోజు జరిగిన పది మీటర్ల ఎయిర్ రైఫిల్�
ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తు చేస్తూ పతకాలే లక్ష్యంగా సాగుతున్న భారత బాక్సర్లు.. సొంతగడ్డపై జరుగుతున్న 2025 వరల్డ్ బాక్సింగ్ కప్లో సత్తాచాటుతున్నారు. మంగళవారం ఇక్కడ జరిగిన పలు సెమీస్ మ్యాచ్ల్లో ఏకం�
సీఎం రేవంత్ చెప్తున్న మాటలు, చేస్తు న్న పనులు చూస్తుంటే ఆయన కాంగ్రెస్ ము ఖ్యమంత్రా? లేక బీజేపీ ముఖ్యమంత్రా? అనే సందేహం కాంగ్రెస్ శ్రేణుల్లో కలుగుతున్నది. ఇప్పటికే అనేకమార్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా బ�
మహిళల వన్డే ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత జట్టు ఆడబోయే తొలి సిరీస్ వాయిదా పడింది. స్వదేశంలో ఉమెన్ ఇన్ బ్లూ.. డిసెంబర్లో బంగ్లాదేశ్తో పరిమిత ఓవర్ల (3 వన్డేలు, 3 టీ20లు) సిరీస్లు ఆడాల్సి ఉంది.
ఫిడే చెస్ ప్రపంచకప్ క్వార్టర్స్లో భారత గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేసి వరుసగా రెండో గేమ్నూ డ్రా చేసుకున్నాడు. చైనా ఆటగాడు వీయ్ యీతో తొలి గేమ్ను నల్లపావులతో ఆడిన అతడు.. రెండో గేమ్ను తెల్ల పావుల�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నది. మంత్రుల భిన్న ప్రకటనలతో ఈ విషయం తేటతెల్లమైంది. మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభు�
ఐబొమ్మ పేరుతో సిని మా పైరసీ, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు నిర్వహిస్తున్న ఇమ్మడి రవి దేశ డిజిటల్ భద్రతకు హానికరమని పోలీసులు పేర్కొన్నారు. రవి రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు పొందుపరిచారు.
రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు తొలి ఓటమి దిశగా సాగుతున్నది. జమ్మూకాశ్మీర్తో జరుగుతున్న గ్రూప్-డీ ఐదో మ్యాచ్లో ఆ జట్టు నిర్దేశించిన 472 పరుగుల ఛేదనలో భాగంగా మూడో రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్.. 52.3 ఓవ�
ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ 500 టోర్నీలో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి ద్వయం రెండో రౌండ్కు ముందంజ వేసింది. మంగళవారం ఇక్కడ జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో భారత జోడీ.. 25-23, 21-16తో చాంగ్ కొ చి, పొ లి వీ ద�
రాష్ట్రంలో 2024 ఏప్రిల్ 1 తర్వాత పదవీ విరమణ పొందిన వారే కాదు.. పది పదిహేనేండ్ల క్రితం రిటైర్డ్ అయిన వారికి కష్టాలు తప్పడంలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పెన్షనర్లనే కాదు.. పాత పెన్షనర్లను ఇబ్బందులు పెడుతు�
తొలి టెస్టులో దక్షిణాఫ్రికా స్పిన్ మాయలో విలవిల్లాడి ఓటమిపాలవడంతో తీవ్ర విమర్శలెదుర్కుంటున్న భారత జట్టు.. రెండో టెస్టులో సఫారీ స్పిన్నర్లను దీటుగా ఎదుర్కోవడంపై దృష్టి సారించింది. కోల్కతా టెస్టు ముగ�
వేతనం రాక వైద్యం చేయించుకోలేని స్థితిలో వంట కార్మికురాలు గండెపోటుతో కుప్పకూలిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో 18 మంది మహిళలు అవుట్ �
డిసెంబర్ 1నుంచి 9వరకు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ తెలిపింది.
అంగన్వాడీ కేంద్రాలకు ప్రతినెలా మూడుసార్లు కోడిగుడ్లు సరఫ రా చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం రెండు నెలలు తిరగకముందే వెనక్కి త గ్గింది. వచ్చే నెల నుంచి రెండుసార్లు మా త్రమే సరఫరా చేయాలని నిర్ణయించినట్టుగ
విప్లవ శిఖరం నేలకొరిగింది. మావోయిస్టు పార్టీకి మాస్టర్మైండ్గా పేరున్న మద్వి హిడ్మా ఎన్కౌంటర్లో మృతిచెందాడు. గెరిల్లా పోరాటాల్లో ఆరితేరి, పార్టీకి జవసత్వాలు ఇస్తూ వచ్చిన మద్వి హిడ్మాతో పాటు ఆయన భార
బతుకమ్మ చీరల పథకాన్ని ఇందిర మ్మ చీరలుగా మార్చింది సర్కారు. ఏటా సద్దుల పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు పంపిణీ చేయాల్సిన చీరలను ఇందిరమ్మ జ యంతి రోజున పంపిణీ చేయాలని నిర్ణయించింది.
మీ-సేవ కేంద్రాల్లో లభించే సే వలు వాట్సాప్ ద్వారా అందుబాటులోకి వ చ్చాయి. మెటా, మీ-సేవ సంయుక్త భాగస్వామ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ‘మీ సేవ సర్వీసెస్ ఆన్ వాట్సాప్'ను మంగ�
సీఎం రిలీఫ్ఫండ్ అవినీతి కేసులో పోలీసులు రిమాండ్కు తరలించిన కర్ల రాజేశ్ హైదరాబాద్లోని గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే రాజేశ్ మృతి విషయంలో పలు అనుమానాలు ఉన్నాయని, �
ప్రభుత్వ దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు ఎంతో కృషి చేస్తున్నామని పాలకులు, ఉన్నతాధికారులు గొప్పలు చెప్పుకుంటుంటున్నారు. కానీ కిందిస్థాయిలో మాత్రం అందుకు �
‘పోలవరం-బనకచర్ల’ పనులను టర్మినల్ ఫేజ్, ప్రాజెక్టు పేరు మార్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్నదని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన ఢిల్లీలో కేంద్ర జల్�
చర్లపల్లికి చెందిన కుందూరు లింగారెడ్డి అనే రైతు ఇటీవల అదే గ్రామంలోని హాకా కేంద్రంలో ధాన్యం విక్రయిస్తే 140 బస్తాలు అమ్మినట్లు సెంటర్ నిర్వాహకులు ఆయనకు ఆధార్ కార్డులో రాసి ఇవ్వటంతో పాటు వారి వద్ద ఉన్న ర�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పత్తి కొనుగోళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వరుసగా రెండో రోజు కూడా సీసీఐ కేంద్రాల వద్ద పత్తి రైతులకు పడిగాపులు తప్పలేదు. పత్తి కొనుగోళ్లను తగ్గించడమే లక్ష్యమన్నట్లుగా కాటన్ క
మాజీ ప్రధాని షేక్ హసీనా వాజెద్కు బంగ్లాదేశ్లోని అంతర్జాతీయ వ్యవహారాల కోర్టు మరణశిక్ష విధించినట్టు వెలువడిన వార్త ఎవరినీ ఆశ్చర్యపరచలేదు. ఆమె ప్రభుత్వాన్ని అస్థిరపరి చిన శక్తులు ఇప్పుడు ఆమె ప్రాణాల�
దాదాపు రెండుమూడేళ్లుగా ‘కాంతార: చాప్టర్ 1’ పనుల్లో క్షణం తీరిక లేకుండా గడిపారు దర్శక, నటుడు రిషబ్శెట్టి. ఎట్టకేలకు గత నెలలో ‘కాంతార: చాప్టర్ 1’ విడుదలై అఖండ విజయాన్ని అందుకుంది.
మావోయిస్టు పార్టీకి ఇటీవల జనరల్ సెక్రటరీగా ఎన్నికైన తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ విజయవాడ పోలీసుల అదుపులో ఉన్నాడా? ఏపీలో పట్టుబడిన వారిలోని నలుగురు కీలక నేతల్లో అతను కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్త
నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన ముఖ్యనేతలంతా లొంగుబాట పట్టారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ నేతృత్వంలో భారీగా క్యాడర్ లొంగిపోయేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్ట
బీహార్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఐదింట నాలుగు వంతుల మెజారిటీతో తిరుగులేని విజయం సాధించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని మహా గఠ్ బంధన్ (ఎంజీబీ) మట్టికరిచింది. ఊహించని విజయం కానప్పటికీ, గెలిచిన స
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి సోమవారం సుప్రీంకోర్టులో రెండు విధాలుగా భంగపాటు ఎదురైంది. బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ నాలుగు వారాల్లోగా చర్యలు తీసుకోవాల్సిందేనని, ల�
కొత్త ఉద్యోగ నియామకాల కోసం భారతీయ కంపెనీల నుంచి హెచ్-1బీ వీసా దరఖాస్తుల సంఖ్య 2025 ఆర్థిక సంవత్సరంలో పడిపోయింది. గత ఏడాదితో పోలిస్తే వీసా దరఖాస్తులు 37 శాతం తగ్గిపోయినట్లు అమెరికా ప్రభుత్వ డాటాను ఉటంకిస్తూ �
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మారేడుమిల్లి ఎన్కౌంటర్ ఓ బూటకమని తెలంగాణ పౌరహక్కుల సంఘం అభిప్రాయపడింది. కోవర్టు ఆపరేషన్తోనే వారిని మట్టుబెట్టారని ఆందోళన వ్యక్తం చేసింది.
ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన మహేష్బాబు-రాజమౌళి సినిమా తాలూకు ‘గ్లోబ్ట్రాటర్' ఈవెంట్కు దేశవ్యాప్తంగా భారీ అటెన్షన్ క్రియేట్ అయిన విషయం తెలిసిందే. సినిమాలో రామాయణ ఘట్టం కీలకంగా ఉంటుందని, ఆ ఎపిసో
రాష్ట్రవ్యాప్తంగా పోలీసు శాఖ విధించే చలానాలు ఇప్పుడు పేద, మధ్యతరగతి ప్రజల రోజువారీ ఖర్చులో భాగమైపోయాయి. కష్టపడి సంపాదించిన డబ్బుతో కడుపు నింపుకోవడం, ఇంటి అద్దె కట్టడం, పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించడం.. �
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజలపై మరో మోయలేని భారాన్ని మోపింది. వాహనాల ఫిట్నెస్ టెస్ట్ ఫీజులను ఏకంగా 10 రెట్లు పెంచుతున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంగళవారం ప్రకటించింది. ఈ ఫీజుల పెంపు తక్షణమ
క్లౌడ్, నెట్వర్క్, సీడీఎన్ సర్వీసులను అందించే ప్రఖ్యాత ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ క్లౌడ్ఫ్లేర్ సేవల్లో మంగళవారం సాయంత్రం తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫలితంగా సోషల్మీడియా వేదిక ఎక్స్, ఏఐ చాట్బ
సాధారణంగా సినీరంగంలో విజయాలను బట్టే అవకాశాలొస్తుంటాయి. కానీ తెలుగు సొగసరి శ్రీలీల మాత్రం అందుకు మినహాయింపు. సక్సెస్ఫెయిల్యూర్స్తో సంబంధం లేకుండా ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు క్యూ కడుతున్నాయి.
వారానికి 72 గంటల పని అంశం మరోసారి తెరపైకి వచ్చింది. భారత్లోని యువతకు వారానికి 72 గంటల పని దినాలు ఉండాలని మరోసారి పేర్కొన్న ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ నారాయణమూర్తి అభివృద్ధి చెందిన దేశాల సరసన భా�
బీజేపీ పాలిత మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో రైతుల మరణ మృదంగం వినిపిస్తున్నది. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు 899 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అసలే పంటకు గిట్టుబాటు ధరలు లేకపోయినా ఎలాగోలా న
‘ప్రాపర్ క్రైమ్ కామెడీ ఇది. ప్రతి సిట్యువేషన్లోనూ ఫన్ ఉంటుంది. కథనం కొత్తగా ఉంటుంది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. అనుకున్నదానికంటే గొప్పగా సినిమా వచ్చింది.’ అని రాజ్తరుణ్ అన్నారు.
యాక్షన్ కింగ్ అర్జున్, ఐశ్వర్యరాజేష్ జంటగా నటిస్తున్న తమిళ చిత్రం ‘తీయవర్ కులై నడుంగ’ చిత్రం తెలుగులో ‘మఫ్టీ పోలీస్' పేరుతో ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకొస్తున్నది.
కేరళ, రాజస్థాన్లో రెండు ఆత్మహత్యలు, పశ్చిమ బెంగాల్లో ఒక బ్రెయిన్ స్ట్రోక్ మరణం, బూత్ స్థాయి అధికారుల(బీఎల్ఓ) నిరసనల కారణంగా ఈ మూడు రాష్ర్టాలలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్)కు అడ్డంకులు ఏర
ఢిల్లీ కారు బాంబు పేలుడు కేసు దర్యాప్తునకు సంబంధించి అల్-ఫలాహ్ వర్సిటీ వ్యవస్థాపకుడు జావెద్ అహ్మద్ సిద్దిఖీని ఈడీ మంగళవారం అరెస్టు చేసింది. అల్-ఫలాహ్ గ్రూప్తో సంబంధమున్న కార్యాలయాల్లో సోదాల అనం
సినీ పైరసీ దారుడు ఐ బొమ్మ రవిని హైదరాబాద్ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పైరసీ అరికట్టడంతో కీలకపాత్రను పోషించిన హైదరాబాద్ పోలీసులకు తెలుగు చిత్రపరిశ్రమ కృతజ్ఞతలు తెలియజేసింది.
కరడు గట్టిన నేరస్థుడు లారెన్స్ బిష్ణోయ్ సోదరుడైన గ్యాంగ్స్టర్ అన్మోల్ బిష్ణోయ్ను అమెరికా అధికారులు మంగళవారం భారత్కు అప్పగించారు. దీంతో అతడు భారత్కు చేరుకున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
తన పెళ్లి విషయంలో ఓ క్లారిటీ ఇచ్చేశారు పూణే భామ భాగ్యశ్రీ బోర్సే. లవ్ మ్యారేజ్ చేసుకుంటారా? లేక అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా? అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో యాంకర్ అడగ్గా.. ‘లవ్ మ్యారేజే చేసుకుంటా’ అంటూ తడు�
2025 సంవత్సరానికి గాను కేంబ్రిడ్జ్ నిఘంటువు ఈ ఏడాది పదంగా ‘పారాసోషియల్' నిలిచింది. ఈ సంవత్సరం విద్యా బోధనలో పాటు సామాన్యులు కూడా ఈ పదాన్ని తమ సామాజిక మాధ్యమ పోస్టుల్లో ఎక్కువగా వాడారు.
కృత్రిమ మేథ (ఏఐ) చెప్పేదంతా గుడ్డిగా నమ్మొద్దని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ యూజర్లను హెచ్చరించారు. సృజనాత్మకంగా రాయడానికి ఏఐ టూల్స్ ఉపయోగపడతాయని, అయితే ఇది ఎందుకు వాడుతున్నామన్నది గుర్తించాలని, ఏది ప
ఎరుపెక్కిన ఆకాశం.. రక్తపు జల్లులతో తడుస్తున్న రణరంగం.. యుద్ధభూమిలో తలపడుతున్న సైన్యం.. చుట్టూ ఎత్తయిన ప్రాకారాలు.. ఈ భీతిగొల్పే వాతావరణం మధ్య గంభీరంగా చూస్తున్న ఓ వీరనారి.. ఆ వీరనారిగా లేడీ సూపర్స్టార్ నయ
‘తొలి సినిమా చేస్తున్నప్పుడు ఎవరికైనా టెన్షన్ కామన్. మా దర్శకుడు నాని కాసరగడ్డకి ఇది ఫస్ట్ సినిమా. కానీ తనకి ఎక్కడా టెన్షన్ లేదు. అంత కాన్ఫిడెన్స్గా తానుండటానికి కారణం ఈ ప్రొడక్టే. సాంకేతికంగా అందర�
ప్రేమికులు తమ ప్రేమకోసం ఎంత బలంగా నిలబడతారో అనే అంశాన్ని ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రంలో భావోద్వేగభరితంగా ఆవిష్కరించారని చెప్పారు చిత్ర నాయకానాయికలు అఖిల్రాజ్, తేజస్విని. సాయిలు కంపాటి దర్శకత్వంలో �
తమిళ అగ్ర హీరో విశాల్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘మకుటం’. ప్రతిష్టాత్మక సూపర్గుడ్ ఫిల్మ్స్ పతాకంపై ఆర్.బి.చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
[23:03]Arthashala: చిన్న వయసులోనే ఆర్థిక అవగాహన పెంచాలనే లక్ష్యంతో ఛత్తీస్గఢ్లోని బలోదాబజార్-భటాపారా జిల్లాలోని పండిట్ చక్రపాణి శుక్లా పాఠశాలలో అర్థశాల అనే ల్యాబ్ ఏర్పాటు చేశారు.
INDA vs OMNA : ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భారత ఏ జట్టు రెండో విక్టరీ కొట్టింది. మంగళవారం ఒమన్ జట్టును 6 వికెట్ల తేడాతో ఓడించింది. 136 పరుగుల ఛేదనలో హర్ష్ దూబే(53 నాటౌట్) అర్ధశతకంతో చెలరేగాడు.
Sabarimala : కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. కోరిక కోర్కెలు తీర్కే మణికంఠ స్వామిని దర్శించుకునేందుకు కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో పడిగాపులు కాస్తున్నారు. రద్దీ కారణగా స్వామివారి దర్�
Telangana : తెలంగాణలో పోటీపరీక్షలకు సిద్ధమై గ్రూప్స్ కొలువు కొట్టినవాళ్లకు భారీ షాకింగ్ న్యూస్. పదేళ్ల క్రితం నిర్వహించిన గ్రూప్ -2 పరీక్ష (Group-2)ను మంగళవారం హైకోర్టు రద్దు చేసింది.
Delhi Blast ఢిల్లీ బ్లాస్ట్ కేసులో మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అల్ ఫలాహ్ గ్రూప్ చైర్మన్ జావేద్ అహ్మద్ సిద్ధిఖీని 2002 నాటి మనీలాండరింగ్ నిరోధక చట్టం (PML) సెక్షన్ 19 కింద అరె�
INDA vs OMNA : ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో రెండో విజయంపై కన్నేసిన భారత ఏ జట్టు ఒమన్(Oman)ను తక్కువకే కట్టడి చేసింది. ఓపెనర్ హమ్మద్ మిర్జా(32) మెరుపులకు విజయ్కుమార్(1-34 ) చెక్ పెట్టగా.. మిడిల్ ఓవర్లలో సుయాశ్ శర్మ (2-
Gold-Silver Price బంగారం, వెండి ధరలు సామాన్యులకు భారీ ఊరటనిచ్చాయి. ఒకేరోజు భారీగా ధరలు దిగివచ్చాయి. బంగారం రూ.4వేలు, వెండి రూ.8వేల వరకు తగ్గింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వచ్చే నెలలో వడ్డీ రేటు కోత అంచనాలు తగ్గడంతో ధరలు �
[21:32]Bullet Train: బుల్లెట్ రైలు తొలి పరుగు 2027 ఆగస్టులో ఉంటుందని కేంద్రం మంత్రి ఆశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ఇది సూరత్ నుంచి వాపి మధ్య 100 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయనుంది.
Bihar : బిహార్లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి (NDA Alliance) ప్రభుత్వం ఏర్పాటుకు సిద్దమవుతోంది. నవంబర్ 20వ తేదీన పట్నాలోని గాంధీ మైదానంలో ముఖ్యమంత్రిగా నితీశ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. కానీ, క్యాబినెట్�
[20:51]సాధారణంగా ఏ టెస్టు మ్యాచ్లోనైనా లంచ్ బ్రేక్ తర్వాత టీ విరామం ఉంటుంది. కానీ, నవంబర్ 22 నుంచి గువాహటిలో భారత్, సౌతాఫ్రికా (IND vs SA) మధ్య జరగనున్న రెండో టెస్టులో ఇది రివర్స్ కానుంది.
భారతదేశంలోని గ్రామీణ పేదలకు కంటి శస్త్రచికిత్సలు అందించే అడాప్ట్ ఎ విలేజ్ కార్యక్రమానికి మద్దతుగా శంకర నేత్రాలయ USA మిల్వాకీలో లైట్ మ్యూజికల్ కన్సర్ట్ను నిర్వహించింది. పెవాకీలోని విస్కాన్సిన్ హిందూ ద�
Nellore నెల్లూరు జిల్లా సంగం వద్ద ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. నెల్లూరు నుంచి ఆత్మకూరు వెళ్తున్న రన్నింగ్లో ఉన్న ఆర్టీసీ బస్సు కింద భాగంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
వివిధ దశల్లో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసుకుని గృహ ప్రవేశాలు చేపట్టాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం రాజాపేట మండలం కాల్వపల్లి గ్రామంలో ఇందిరమ్మ
తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) నల్లగొండ జిల్లా చండూరు మండల నూతన అధ్యక్షుడిగా నాంపల్లి సైదులు, ప్రధాన కార్యదర్శిగా పెండెం గంగాధర్ ఎన్నికయ్యారు. మంగళవారం యూటీఎఫ్ నల్లగొండ జిల్లా కార్యా�
Fire Accident మహబూబ్నగర్ జిల్లా గొల్లపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సలార్ బాలాజీ జిన్నింగ్ మిల్లులో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. మిల్లులో పత్తి నిల్వలు ఎక్కువగా ఉండటంతో వాటికి మంటలు అంటుకుని మి�
తరుగు పేరుతో మిల్లర్లు దోపిడీ చేస్తే సహించేదే లేదని రాజాపేట మండల వ్యవసాయ అధికారి పద్మజ అన్నారు. మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతు వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరుగు చేస్తున్నారన్న విషయం తెలు�
Teacher Misbehave ఇంగ్లీష్ పాఠాలను బోధించే ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల వెకిలి చేష్టలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకొని టీచర్ పవన్పై దాడి చేసినట్లు తెలుస్తుంది.
INDA vs OMNA : ఏసీసీ పురుషుల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భారత ఏ (INDA) జట్టు మూడో మ్యాచ్ ఆడుతోంది. దోహాలోని వెస్ట్ ఎండ్ పార్ట్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఒమన్తో తలపడుతోంది భారత్.
S Jai Shankar భారత ప్రజలను ఉగ్రవాదం (Terrorism) నుంచి రక్షించుకునే హక్కు తమ దేశానికి ఉందని కేంద్ర విదేశాంగ మంత్రి (Foreign minister) ఎస్ జైశంకర్ (S Jai Shankar) అన్నారు. రష్యా (Russia) లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ (SCO summit) లో ఆయన ఉగ�
Bribe వరి కోత యంత్రానికి సంబంధించి బ్యాటరీని దొంగిలించిన విషయంలో కేసును మాఫీ చేసేందుకు కాంప్రమైజ్ చేయడానికి ఎస్ఐ రాజేశ్ ఓ వ్యక్తి నుంచి రూ. 40 వేలు డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో ఈ నెల 13వ తేదీన సదరు వ్యక్తి ఫ�
మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాతో పాటు మరో ఐదుగురిది ముమ్మాటికీ బూటకపు ఎన్కౌంటరేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత�
[19:33]Trump gift to Saudi: ట్రంప్ సౌదీకి F-35 యుద్ధ విమానాలను విక్రయించడానికి సిద్ధమయ్యారు. అయితే, ఇజ్రాయెల్ దీనిపై పెద్దగా అభ్యంతరం చెప్పడం లేదు. దీని వెనక ఉన్న కారణాలేంటో చూద్దాం..
Nellore నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం డేగలపూడి వద్ద కల్వర్టు కూలిపోయింది. మొంథా తుపాను నేపథ్యంలో కురిసిన భారీ వర్షాలకు ఈ కల్వర్టు కూలిపోయింది. అది కాస్త ఇవాళ కూలిపోయింది. దీంతో నెల్లూరు - రాజంపేట మధ్య రాకపోక
Harbhajan Singh : ఈడెన్ గార్డెన్స్లో భారత జట్టు అనూహ్య ఓటమిపై.. టర్నింగ్ పిచ్ను కోరడంపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. టెస్టు క్రికెట్ భవిష్యత్ను నాశనం చేస్తున్నారంటూ కోచ్ గౌతం గంభీర్, బీసీసీఐను కడిగిపారేస్తున
మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని భరోసా సెంటర్ ఎస్ఐ చల్లా అరుణ అన్నారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరెట్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. భరోసా సెంటర్ ద్వారా అందిస్త�
BJP MLA బీజేపీకి చెందిన సీనియర్ నాయకుడు, ప్రస్తుత ఎమ్మెల్యే, కర్ణాటక విద్యాశాఖ మాజీ మంత్రి సురేష్ కుమార్ (Suresh Kumar) మంగళవారం ట్రాఫిక్ పోలీస్ (Traffic police) అవతారం ఎత్తారు. బెంగళూరు (Bengalore) సిటీలోని రాజాజీనగర్ (Raja
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఆర్డీఓ ఆర్.వేణు మాధవరావు నిర్వాహకులకు సూచించారు. మంగళవారం పెన్పహాడ్ మండలంలో ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
iBomma Ravi ఐబొమ్మ ఇమ్మడి రవి కేసులో ఈడీ రంగంలోకి దిగింది. మనీలాండరింగ్ జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తూ హైదరాబాద్ సీపీ సజ్జనార్కు లేఖ రాసింది. కేసుకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని కోరింది.
Grain Purchase కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకం వేయడానికి కాంట ఉంది, ధాన్యం నింపడానికి గన్నీ బ్యాగులు ఉన్నాయి.. వాటిని ఎత్తడానికి హమాలీలు ఉన్నారు.. ధాన్యం తరలించడానికి లారీలు ఉన్నాయి... కానీ ఆ ఒక్కటి మాత్రం లేదు..
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం రేలకాయలపల్లి గ్రామానికి చెందిన జర్పుల సందీప్తి (20) గడిచిన శుక్రవారం పురుగుల మందు ఆత్మహత్య చేసుకుంది. ఆ పరిసర గ్రామాల్లో ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేసే నామ నరేశ్..
[18:33]విద్యార్థులు, చిన్నారులు, డీజే దగ్గర డాన్స్ చేస్తున్న యువత, వ్యాయామం చేస్తున్నవారు ఇలా ఎందరో హఠాత్తుగా గుండెపోటుతో మరణిస్తున్నారు. అప్పటి వరకు నవ్వుతూ కనిపించిన వారు క్షణాల్లో కుప్పకూలుతున్న వైనం చూస్తున్నాం.
కారేపల్లి మండలంలోని ఎరువుల దుకాణాలను వైరా ఏడీఏ తుమ్మలపల్లి కరుణశ్రీ మంగళవారం తనిఖీ చేశారు. దుకాణాలలోని ఎరువులు, పురుగుమందుల స్టాక్తో పాటు, విక్రయించిన ఎరువులకు సంబంధించి రికార్డులను పరిశీలించారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు మద్దతు ధర లభిస్తుందని కారేపల్లి తాసీల్దార్ అనంతుల రమేశ్, ఏడీఓ తుమ్మలపల్లి కరణశ్రీ అన్నారు. మంగళవారం కారేపల్లిలో ఐకేపి ఆధ్వర్యంలో ధాన్య
ఎం.ఎస్.ఎం. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ వారి ఆధ్వర్యంలో సింగరేణి సేవా సమితి ద్వారా జ్యూట్ బ్యాగ్ తయారీలో శిక్షణ ఇచ్చేందుకు స్థానిక నిరుద్యోగ మహిళల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్ల�
Drugs మత్తు పదార్థాలకు బానిస అయితే జీవితాలను కోల్పోయిన సంఘటనలు చోటుచేసుకున్నాయని.. వాటికి దూరంగా ఉండాలని అన్నారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరం ఉండాలని జెడ్పీసీఓ ఎల్లయ్య సూచించారు.
పత్తి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకేఎస్) రాష్ట్ర నాయకుడు కామ్రేడ్ గుర్రం అచ్చయ్య అన్నారు. మంగళవారం ఖమ్మం రూరల్ మండలం ఎం.వెంకటాయపాలెం గ్రామంలో..
Crime news ఎవరైనా తమ పిల్లలు సన్మార్గంలో నడవాలని, విద్యాబుద్ధులు నేర్చి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటారు. కానీ ఆ తల్లి మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించింది. తన రెండో భర్తతో కలిసి క�
X Down ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) మళ్లీ మొరాయిస్తున్నది. సాయంత్రం 5గంటల భారత్లో ‘ఎక్స్’ పని చేయడం లేదు. డిజిటల్ ప్లాట్ఫాట్స్ ట్రాకర్ వెబ్సైట్ అయిన డౌన్డెటెక్టర్లో వేలాది �
Manu Bhaker : పారిస్ ఒలింపిక్స్లో రెండు కాంస్యాలతో వార్తల్లో నిలిచిన మను భాకర్(Manu Bhaker) మళ్లీ ఆ స్థాయిలో రాణించలేకపోతోంది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో పతకాల వేట కొనసాగిస్తుందనుకుంటే అనూహ్యంగా ఖాళీ చేతులతో నిష్�
Dev Ji మావోయిస్టుల అగ్ర నేత హిడ్మా ఎన్కౌంటర్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, కాకినాడ, అల్లూరి జిల్లాల్లో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తూ పలువురిన�
Illegal Affair ఆరు సంవత్సరాల క్రితం షారూఖ్ అన్సారీ సంగారెడ్డి జిల్లాగుమ్మడిదల మండలంలోని దోమడుగు గ్రామానికి ప్లంబర్ పని చేసేందుకు వెళ్లాడు. పని చేస్తున్న ఇంటి పక్కనే ఉన్న ఎండీ సల్మాబేగంతో షారూఖ్ అన్సారీకి పరిచ�
[18:19]X Faces Outage: ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ‘ఎక్స్ (గతంలో ట్విటర్)’ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఫీడ్ చూడలేకపోతున్నామని, పోస్ట్ చేయలేకపోతున్నామని వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు.
IRCTC Tour ఈ ఏడాది క్రిస్మస్ కోసం విదేశాలకు ట్రిప్ ప్లాన్ చేస్తున్న పర్యాటకులకు ఐఆర్సీటీసీ గుడ్న్యూస్ చెప్పింది. నేపాల్లో సందర్శన కోసం అద్భుతమైన టూర్ ప్యాకేజీని ప్రారంభించింది. ప్రపంచంలోని అత్యంత అం�
[17:49]పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం పేరు మార్చి చేపడుతోందని, ఆ ప్రాజెక్టును పూర్తిగా వ్యతిరేకించామని తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి తెలిపారు.
Suicide ప్రియుడు వదిలేసి వెళ్లాడని ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి జిల్లాలోని అరుమనై సమీపంలోని పున్నియం ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
INDW vs BANW : వన్డే వరల్డ్ ఛాంపియన్గా స్వదేశంలో తొలి సిరీస్ ఆడాలనుకున్న భారత మహిళల జట్టుకు షాక్. సొంతగడ్డపై డిసెంబర్లో బంగ్లాదేశ్తో జరగాల్సిన వైట్బాల్ సిరీస్(White Ball Series) వాయిదా పడింది.
Hema తెలుగు చిత్ర పరిశ్రమలో లేడీ కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ప్రేక్షకులను నవ్విస్తూ, భావోద్వేగాలకు గురిచేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి హేమ దుఃఖ సాగరంలో మునిగిపోయింది.
బీబీనగర్ మండలంలోని గూడూరు గ్రామంలో సర్వే నంబర్ 339లో ఓ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థ (ఎస్ఎన్ఆర్ ఇన్ఫ్రా) ఏర్పాటు చేసిన వెంచర్లో అక్రమ కట్టడాలను అధికారులు మంగళవారం కూల్చి వేశారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆరవ జాతీయ జల అవార్డులు అలాగే జల్ సంచయ్-జన్ భగీదారి అవార్డులను ప్రదానం చేశారు. జల్ సంచయ్ జన్ భగీదారి కార్యక్రమాన్ని విజయవంతం�
నిడమనూరు మండల పరిధిలోని కోటమైసమ్మ అమ్మవారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం పరిసమాప్తం అయ్యాయి. చివరి రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రాతఃకాల పూజలను వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహ
Viral video అగ్రరాజ్యం అమెరికా (USA) లోని కాలిఫోర్నియా నగరంలోగల ఓ నగల దుకాణంలో దొంగల మూక చోరీకి యత్నించింది. ముఖానికి ముసుగులు వేసుకుని, చేతుల్లో ఆయుధాలు పట్టుకుని నలుగురైదుగురు దొంగలు దుకాణంలోకి చొరబడ
తరగతి గదుల్లో విద్యార్థులకు విద్యాబోధనతో పాటు డ్రగ్స్ నివారణ, దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలని శాలిగౌరారం సీఐ కొండల్ రెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు. ఎస్పీ అదేశాల మేరకు..
సీఎం రిలీఫ్ ఫండ్ అవినీతి వ్యవహారంలో పోలీసులు రిమాండ్కు పంపిన కోదాడ పట్టణానికి చెందిన కర్ల రాజేశ్ సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ మృతి పట్ల పల�
Lipstick Under My Burkha వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన లిప్స్టిక్ అండర్ మై బుర్ఖా (Lipstick Under My Burkha) ఎన్నో అడ్డంకుల తర్వాత 2017 జులై 21న ఇండియావైడ్గా 400 థియేటర్లలో విడుదలైంది. మొత్తానికి ఈ ‘ఏ’ రేటెడ్ హిందీ డ్రామా డిజిటల్ �
[16:46]Eli Lilly- Alzheimer: అల్జీమర్స్ చికిత్సకు సంబంధించి ఎలీ లిల్లీ అండ్ కంపెనీ (ఇండియా) రూపొందించిన ఔషధానికి జాతీయ ఔషధ నియంత్రణ సంస్థ అనుమతులు మంజూరు చేసింది.
KU VC Pratapreddy పాత వనరులను వినియోగంలోకి తీసుకువచ్చే ఈ ప్రయత్నం విశ్వవిద్యాలయానికి ఆదర్శమన్నారు కేయూ వీసీ, ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్రెడ్డి. ఇతర విభాగాలు కూడా ఇలాంటి సంస్కరణలను చేపట్టాలని అభినందించారు.
Maoists మావోయిస్టుల కదలికలతో ఏపీలో హై అలర్ట్ కొనసాగుతోంది. అడవిలో నుంచి ఏపీకి వచ్చిన మావోయిస్టుల కోసం భద్రతాబలగాల గాలింపు చర్యలు చేపట్టాయి. ఇప్పటికే విజయవాడలో 31 మంది మావోయిస్టులను అరెస్టు చేసిన పోలీసులు.. ఎ
Man died అగ్రరాజ్యం అమెరికా (USA) లో ఆ మధ్యకాలంలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. బర్గర్ (Burger) తిని 47 ఏళ్ల ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పురుగు కుట్టిన మాంసంతో తయారుచేసిన బర్గర్ తినడవం వల్ల అతడికి ఆల్ఫా గాల్ స�
[16:20]Two wheeler ABS: టూవీలర్స్ అన్నింటిలో 2026 జనవరి 1 నాటికి ABSను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం గతంలో ప్రతిపాదించింది. కానీ, కంపెనీలు అందుకు సిద్ధంగా లేకపోవటంతో వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Stock Market దేశీయ స్టాక్ మార్కెట్లు ఆరు రోజుల లాభాల తర్వాత నష్టాల్లో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్లో ప్రతికూల పవనాలతో మార్కెట్లు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. అమ్మకాలతో అస్థిరతకు గురయ్యాయి. దేశీయ స్టాక్ మార్�
Mumbai police దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. పగలు, రాత్రి అన్న తేడా లేకుండా ఒంటరిగా కనిపించిన మహిళ (lone woman)ను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నారు.
Mohammad Abdul Shoeb: సౌదీ అరేబియాలోని మదీనాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 24 ఏళ్ల అబ్దుల్ సోహెబ్ మొహమ్మద్ ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ రోజు రాత్రి అతనికి నిద్రపట్టలేదు. దీంతో అతను సీటు మారి.. డ్రైవర్ పక
సీఎంఆర్ఎఫ్ సాయం పేదలకు వరం అని నిడమనూరు మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. మండలంలో 35 మంది లబ్దిదారులకు మంజూరైన రూ. 14,01,500 విలువైన చెక్కులను మార్కెట్ కమిటీ కార్యాలయంలో మంగళవారం పంపిణీ చేశారు.
Hyderabad హైదరాబాద్ నగర శివార్లలోని అబ్దుల్లాపూర్మెట్లోని బ్రిలియంట్ ఇంజినీరింగ్ కాలేజీలో రూ. 1.07 కోట్ల నగదు చోరీకి గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో నెల రోజుల తర్వాత ముగ్గురు దొంగలు పట్టుబడ్డారు.
Kubeer కుభీర్ మండల కేంద్రంలో అఖండ హరినామ సప్తాహ వేడుకల్లో భాగంగా మంగళవారం తెల్లవారుజామున ఆలయంలో విట్టల రుక్మిణి విగ్రహాలకు అభిషేకం, పుష్పార్చన, పట్టువస్త్రాల సమర్పణ అనంతరం కాకడ హారతి కన్నుల పండుగ సాగింది. �
PAK Vs SL పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న టీ23 ట్రై సిరీస్ నుంచి కెప్టెన్ చరిత్ అసలంకతో సహా జట్టులోని ఇద్దరు సీనియర్ ప్లేయర్ ఆరోగ్య సమస్యలతో తిరిగి స్వదేశానికి రానున్నారని శ్రీలంక క్రికెట్ బోర్డు తెలిప
Prashant Kishor బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly elections) లో ఓటమి చవిచూసిన పార్టీలు ఇప్పుడు అందుకు కారణాలను విశ్లేషించుకుంటున్నాయి. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) 'జన్ సురాజ్ (Jan Suraaj)' పార్టీ ఖా
పాత గుట్ట రోడ్డు విస్తరణలో భాగంగా ఇల్లు, స్థలాలు కోల్పోతున్న బాధితులను ప్రభుత్వం తక్షణమే తగిన విధంగా ఆదుకోవాలని, లేకపోతే బీఆర్ఎస్ యాదగిరిగుట్ట పట్టణ శాఖ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఉద్యమం చేపడతామని ఆ పార్�
చారిత్రక ఖిలావరంగల్ కోటను సందర్శించే పర్యాటకులు ఇకపై కాకతీయుల చరిత్ర, కోట విశేషాలను సులభంగా తెలుసుకునేందుకు వీలుగా కేంద్ర పురావస్తుశాఖ కీలక చర్యలు చేపట్టింది.
Bandi Sanjay అల్లూరి జిల్లాలో మావోయిస్టు అగ్ర నేత హిడ్మా ఎన్కౌంటర్పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. తుపాకీ ద్వారా మావోయిస్టులు ఏం సాధించలేరని తెలిపారు. తుపాకులు ఉండాల్సింది పోలీసుల చేతు�
IND Vs SA దక్షిణాఫ్రికాతో జరిగిన తొలిటెస్టులో భారత జట్టు పరాజయం పాలైంది. ఈ నెల 22 నుంచి గౌహతిలో రెండోటెస్టు జరుగనున్నది. అయితే, ఈ పరాజయంతో రెండురోజులు విశ్రాంతి తీసుకోవడానికి బదులుగా జట్టు శిక్షణ తీసుకోవడంలో �
Code Words ఢిల్లీ పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. హర్యానాలోని ఫరీదాబాద్లో బయటపడ్డ వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ (Faridabad terror module) సభ్యులను అధికారులు విచారిస్తున్నారు.
టీటీడీ కీలక నిర్ణయం.. ఇక, ఆ భక్తుల సౌకర్యాల్లో కోత..! అఖిలాండకోటి బ్రహ్మండ నాయకుడు తిరుమల శ్రీవారికి హుండీ ద్వారా ఏటా 1600 కోట్లు కానుకులు అందుతుండగా.. టన్ను వరకు బంగారం, పది టన్నుల వరకు వెండి కానుకల రూపంలో వస్తోంది. ఇక ఆస్థులు కూడా పెద్ద ఎత్తునే స్�
Oppo Find X9 Pro: ఒప్పో (Oppo) అత్యాధునిక ఫ్లాగ్షిప్ మోడళ్లైన Oppo Find X9, Oppo Find X9 Pro సిరీస్ను భారతదేశంలో అధికారికంగా లాంచ్ చేసింది. తాజాగా విడుదలైన ఈ ప్రీమియం స్మార్ట్ఫోన్లు MediaTek Dimensity 9500 చిప్సెట్, అత్యాధునిక కెమెరా సామర్థ్యాలు, అత్యుత్తమ బ్యాటరీ టెక్నాలజీతో వినియ
టీమిండియా కెప్టెన్ శుభ్మాన్ గిల్కు మెడ గాయం అయిన విషయం తెలిసిందే. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తూ గిల్ గాయపడ్డాడు. గాయం కారణంగా గిల్ రిటైర్డ్ అవుట్గా వెనుద
సినామా ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టం తెచ్చిపెడుతూ… జనాల పర్సనల్ డేటా చోరీ చేస్తూ.. దేశ భద్రతకే ముప్పుగా మారిన ఇమంది రవి ఆటకట్టించారు సీపీ సజ్జనార్. ఏళ్ల తరబడి రవి సృష్టించుకున్న పైరసీ రాజ్యాన్ని కూకటివేళ్లతో పెకిలించారు. ఇప్పటికే ఐ బొమ్మ. �
Leaders Sentenced: బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ సోమవారం దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఐదు ఆరోపణలలో మూడింటిలో ఆమెను కోర్టు దోషిగా తేల్చింది. అయితే మరణశిక్ష పడ్డ మొదటి ప్రధానమంత్రి ఆమె మాత్రమే కాదు. గతంలో కూ�
జల్ సంచయ్ జన్ భాగీదారీ విభాగంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం టాప్లో నిలిచింది. కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన 6వ జాతీయ జల అవార్డులు-2024లో.. తెలంగాణ జాతీయ స్థాయిలో తొలి ర్యాంకును సాధించింది. కేంద్ర ప్రభుత్వం 2024లో ప్రారంభించిన ఈ కార్యక్రమం కింద..
రాష్ట్రంలో మీ సేవ సేవలు అందుబాటులోకి వచ్చాక కుల, ఆదాయ వంటి ఇతరత్రా సర్టిఫికెట్స్ పొందడం ఈజీ అయిపోయింది. అయితే ఈ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పదే పదే మీ-సేవ కేంద్రాలకు వెళ్లే శ్రమ తగ్గించ�
ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ టీవీల వాడకం ఎక్కువైపోయింది. నేడు, స్మార్ట్ టీవీలు బిగ్ స్క్రీన్లతో రావడమే కాకుండా, అవి పూర్తి ఎంటర్ టైన్ మెంట్ సిస్టమ్ గా కూడా మారాయి. OTT యాప్లకు పెరుగుతున్న ప్రజాదరణ కారణంగా, ప్రజలు ఇప్పుడు సాధారణ టీవీలకు బదులుగ�
ఢిల్లీ బ్లాస్ట్ దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తులో భాగంగా కీలక ఫొటోలు వెలుగులోకి వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా డాక్టర్ షాహీన్ భారీ కుట్రలకు ప్రణాళికలు రచించింది. ఉగ్రదాడులకు కర్త, కర్మ, క్రియ మొత్తం షాహీనే అని అధికారులు గుర్తించారు. తాజాగ�
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ఎన్నో ప్రగల్భాలు పలికారు. జేడీయూ 25 సీట్లు కంటే ఎక్కువ గెలవదని.. అసలు అధికార కూటమి ఘోరంగా ఓడిపోబోతుందని.. జేడీయూ 25 సీట్లు కంటే ఎక్కువ గెలిస్తే రాజీనామా �
ఢిల్లీ కారు బ్లాస్ట్లో ఉగ్రవాది ఉమర్కు సహకరించిన.. క్రియాశీల సహ కుట్రదారుడు జాసిర్ బిలాల్ అలియాస్ డానిష్ ఫొటో వెలుగులోకి వచ్చింది. ఇతడే జైష్-ఎ-మొహమ్మద్ సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ల బ్రెయిన్ వాష్ చేశాడు. ఉగ్రవాదం వైపునకు మళ్లించాడు. ప్రస్తతం
Shocking Video: మహారాష్ట్రలోని థానే జిల్లా అంబర్నాథ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. పాత కక్షల నేపథ్యంలో ఎనిమిది మంది గ్యాంగ్ సభ్యులు సుధీర్ ఓంప్రకాశ్ సింగ్ అనే వ్యక్తిపై కత్తులు, కొడవళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాల�
Hidma Diary: మావోయిస్టు కీలక నేత హిడ్మా డైరీ ఇప్పుడు భద్రతాబలగాలు, పోలీసులకు కీలక సమాచారాన్ని ఇచ్చింది.. దీంతో, రంగంలోకి దిగిన ఆక్టోపస్, పోలీసులు.. విజయవాడలో మకాం వేసిన 27 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు.. ఈ రోజు మారేడుమిల్లి ఎన్కౌంటర్లో హిడ్మా మృ
TTD Vaikuntha Darshan: శ్రీవారి భక్తులకు శుభవార్త చెబుతూ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది.. తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈసారి పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. డిసెంబర్ 30వ తేదీ న
Karumuri Venkata Reddy Arrest: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న కారుమూరి వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు.. ఈ రోజు ఉదయం హైదరాబాద్లోని వెంకట రెడ్డి ఇంటికి వెళ్లిన తాడిపత్రి పోలీసులు.. ఆయన్ని అదుప�
Sophie Choudry కవ్వించే అందాలతో వలపుగాలం వేస్తున్న సోఫీ చౌదరి..Sophie Choudry Glamor Pics, Sophie Choudry, Sophie, Sophie Choudry Photos, Sophie Choudry Pics, Sophie Choudry Images, Sophie Choudry Stills, Sophie Choudry New Photos, Sophie Choudry Viral Photos, Sophie Choudry Beautiful Photos, Sophie Choudry Glamorous Photos, Sophie Choudry Latest Photos, Sophie Choudry Insta Photos, Sophie Choudry Movie Photos, Sophie Choudry Gallery Photos, Sophi
AP News రోజురోజుకీ మనుషుల్లో మానవత్వం చచ్చిపోతుందని చెప్పడానికి ఈ వీడియోనే నిదర్శనం! రోడ్డు ప్రమాదానికి గురై కళ్ల ముందే మనిషి ప్రాణం పోతున్నా జనాలు పట్టించుకోలేదు. మాకేం సంబంధమంటూ చూసి చూడనట్టుగా పక్క నుం�
[15:27]Oppo Find X9 Series: చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ ఒప్పో ఫైండ్ X9 సిరీస్లో రెండు ఫోన్లను దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. ఒప్పో ఫైండ్ X9 5జీ, X9 ప్రో 5జీ పేరిట వీటిని విడుదల చేసింది.
నల్లగొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పలు అంగన్వాడీ కేంద్రాల్లో మంగళవారం నిషా ముక్త్ భారత్ దివస్ సందర్భంగా మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై
Telangana రాష్ట్ర సచివాలయంలో పని చేసే మహిళా ఉద్యోగులకు శుభవార్త. కార్తీక వన భోజనాల నిమిత్తం మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
[15:24]Credit Score: క్రెడిట్ స్కోర్ ఎంత బాగున్నా ఒక్కోసారి బ్యాంకులు లోన్ అప్లికేషన్ను రిజెక్ట్ చేస్తుంటాయి. దీని వెనక ఉన్న కారణాలేంటో తెలుసుకోవాలి.
IND Vs SA దక్షిణాఫ్రికాతో కోల్కతా వేదిక జరిగిన టెస్టులో భారత జట్టు ఘోర పరాజయం పాలైంది. టీమిండియా బ్యాట్స్మెన్ స్పిన్ ఆడడంలో ఉన్న బలహీనతను మరోసారి బయటపెట్టింది. గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని టీమ్ మేనేజ్మె�
Sundar Pichai: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వార సేకరించే సమాచారాన్ని గుడ్డిగా నమ్మవద్దు అని గుగూల్ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. ఓ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ ముగ్గురూ పలు అంతర్జాతీయ మీడియా సంస్థలతో చిట్చాట్ చేశారని తెలిసిందే. ఓ ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత ప్రియాంకా చోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్, మహేశ్ బాబు సెల్ఫీ దిగారు.
Sheikh Hasina బంగ్లాదేశ్ మాజీ ప్రధాని (Bangladesh former PM) షేక్ హసీనా (Sheikh Hasina) కు స్థానిక ‘ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT)’ మరణ శిక్ష విధించడాన్ని ఆమె మద్దతుదారులు తీవ్రంగా నిరసిస్తున్నారు. తీర్పును వ్యతిరేకిస్�
[14:54]ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025లో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) తన ఫియర్ లెస్ పవర్ హిట్టింగ్తో సత్తా చాటుతున్నాడు. గతవారం యూఏఈ అండర్ 19తో జరిగిన మ్యాచ్లో కేవలం 32 బంతుల్లోనే సెంచరీ బాది మరో సంచలనం సృష్టించాడు. ఈ మ్యాచ్లో మొత్తంగా 42 బంతుల్లో 144 పరుగులు చేశాడు. ఇందులో 11 ఫోర్లు, 15 సిక్స్లున్నాయి.
డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా..
Sundar Pichai: ఒకవేళ ఏఐ విస్పోటనం చెందితే, దాని ప్రభావం అన్ని కంపెనీలపై ఉంటుందని గుగూల్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Gas Cylinder Blast సిద్దిపేట జిలో్లాలోని ఆకునూరు గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున ఘోరం జరిగింది. స్థానికంగా ఉన్న ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి, ఇళ్లంతా వ్యాపించాయి.
స్మార్ట్ ఫోన్ తయారీ దారు ఒప్పో మరో రెండు నూతన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఫైండ్ ఎక్స్9, ఫైండ్ ఎక్స్9 ప్రొ పేరిట ఈ ఫోన్లను లాంచ్ చేశారు. వీటిల్లో పలు అద్బుతమైన ఫీ
విద్యార్థులు మత్తు పదార్ధాలు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి దేశాన్ని ప్రగతి పథంలో నడిపించాలని ట్రైనీ ఆర్డీఓ రవితేజ అన్నారు. మంగళవారం చివ్వేంల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శిం�
Maoists అల్లూరి జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్పై ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేశ్ చంద్ర కీలక ప్రకటన చేశారు. ఈ కాల్పుల్లో మావోయిస్టు అగ్ర నేత హిడ్మా, అతని సతీమణి మృతిచెందినట్లుగా నిర్ధారించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అరిగోస పెడుతోందని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ దుయ్యబట్టారు.
Shashi Tharoor బంగ్లాదేశ్ మాజీ ప్రధాని (Bangladesh former PM) షేక్ హసీనా (Sheikh Hasina) ఆ దేశానికి చెందిన అంతర్జాతీయ నేర ట్రైబ్యునల్ (ICT) మరణశిక్ష విధించడంపై కాంగ్రెస్ పార్టీ (Congress party) సీనియర్ నేత శశిథరూర్ (Shashi Tharoor) కీలక వ్యాఖ్యలు చే�
Vijayawada విజయవాడలో మావోయిస్టుల కదలికలు కలకలం రేపాయి. నగర శివారులో ఛత్తీస్గఢ్కు చెందిన 31 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేశ్ చంద్ర లడ్డా వెల్లడించారు
ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దోపిడీ చేస్తుందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శించారు.
Heart Stroke బీసీ సంక్షేమ వసతి గృహాల్లో పని చేస్తున్న వంట మనషులకు గత తొమ్మిది నెలల నుంచి జీతాలు అందడం లేదు. దీంతో వారికి బతుకుదెరువు కష్టంగా మారింది
అర్హులైన ప్రతి లబ్ధిదారు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. మంగళవారం దేవరకొండ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో..
Tirumala Vaikunta Dwara Darshanam తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబర్ 30వ తేదీ నుంచి పదిరోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు �
Tejpratap Yadav బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) కుటుంబంలో చీలికలు ఏర్పడిన నేపథ్యంలో లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) తన కుటుంబ పరిస్థితిపై ఆందోళన వ్యక్తంచేశారు.
[13:59]రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనంత్ అంబానీ నిర్వహిస్తు్న్న అతిపెద్ద వన్యప్రాణుల పునరావాస కేంద్రం వంతారా. కొన్ని వేల ఎకరాల్లో విస్తరించిన అభయారణ్యంలో 2 వేలకు పైగా జంతువులు ఆవాసం ఉంటున్నాయి. ఈ కేంద్రానికి సంబంధించిన విశేషాలతో ‘వంతారా సాంక్చురీ స్టోరీస్’ పేరుతో ఓ డాక్యమెంటరీ సిద్ధమైంది.
Delhi Blast ఢిల్లీ పేలుడు (Delhi Blast) కేసులో మరో కొత్త విషయం బయటకు వచ్చింది. ఈ కేసుతో సంబంధం ఉందన్న ఆరోపణలతో డాక్టర్ షాహీన్, ముజమ్మిల్ (Muzammil)ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
[13:54]రెండో టెస్ట్లో ఒకవేళ గిల్ ఆడకుంటే అతడి స్థానంలో రుతురాజ్ గైక్వాడ్కు (Ruturaj Gaikwad) అవకాశం కల్పించాలని టీమ్ఇండియా (Team India) మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడుతున్నాడు.
Suriya 47 కోలీవుడ్ స్టార్ యాక్టర్ సూర్య సూర్య 47 ప్రాజెక్టును కూడా లైన్లో పెట్టాడని తెలిసిందే. మాలీవుడ్ మూవీ ఆవేశం ఫేం జీతూ మాధవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఆసక�
[13:32]అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారని ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేశ్చంద్ర లడ్డా తెలిపారు.