[21:52]నగరంలోని ట్రాఫిక్ పోలీసులు పగటిపూట కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ప్రారంభించారు. మింట్ కాంపౌండ్లో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ పాల్గొన్నారు.
KTR ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీ పర్యటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు స్పందించారు. కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసిన సమావేశంలో ఏపీ , తెలంగాణ ముఖ్యమంత్రులతో పాటు మంత్రుల�
Akash Prime స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన ప్రైమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను భారత సైన్యం విజయవంతంగా పరీక్షించింది. లడఖ్ సెక్టార్లో 15వేల అడుగుల ఎత్తులో ఈ రక్షణ వ్యవస్థను డీఆర్డీవోతో కలిసి పరీక్షించి�
విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని చదివి ఉన్నత శిఖరాలు అదిరోహించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. పోలీస్ ప్రజా భరోసాలో భాగంగా బుధవారం ఆత్మకూర్.ఎస్ మండల కేంద్రంలోని కస్తూర్బా బాలి
Devendra Fadnavis మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో తిరిగి జత కట్టాలని భావిస్తే ఉద్ధవ్ ఠాక్రేను ఆహ్వానిస్తామని అన్నారు. దీంతో దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యలు ఆ రాష్ట్ర రా�
ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని ఇంటర్ బోర్డు డిప్యూటీ సెక్రటరీ భీమ్సింగ్ అన్నారు. బుధవారం ఆత్మకూర్.ఎస్ మండల పరిధిలోని నెమ్మికల్ ప్రభుత్వ జూనియర్ కశాశాలను ఆయన సందర్శించి మాట్లా�
Clash ఒరిస్సా రాష్ట్రానికి చెందిన రత్నాకర్ (29), సృజయ్ కాంత్ (28), సోదరులు హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్బీ కాలనీ 5వ పేజ్ లో నివసిస్తూ హౌస్ కీపింగ్ పనులు చేస్తున్నారు.
Gold Rates బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ధరలు భారీ ఊరటనిచ్చాయి. వరుసగా రెండో సెషన్లో ధరలు పతనమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ధర స్వల్పంగా తగ్గింది. 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.500 తగ్గి తులం ధర రూ.98,870కి చ�
సఫాయి కార్మికుల ఆరోగ్య రక్షణకు తగిన చర్యలు చేపడుతున్నట్లు నల్లగొండ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తెలిపారు. నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకో సిస్టమ్ (నమస్తే) డే లో భాగంగ�
wakf lands చుట్టుపక్కల రైతులకు గానీ ఆ గ్రామంలోని సంబంధిత వ్యక్తులకుగానీ ఎవరికి ఎలాంటి సమాచారం లేకుండా బుడబులూరు గ్రామ శివారులోని సర్వేనెంబర్ 818 (6.11) వక్ఫ్ భూముల వేలంపాట నిర్వహించారు.
ఇండ్లతో పాటు బైక్ డిక్కీల్లో దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 115.50 గ్రాముల బంగారం, 300 గ్రాముల వెండి, రూ.25 వేల నగదుతో పాటు మొబైల్ ఫోన్, బైక్ను స్వాధీ�
Palle Prakruthi Vanam అధికార పార్టీకి చెందిన బడా నాయకుడు ప్రకృతి వనాన్ని తొలగించాడని, ఆనవాళ్లు లేకుండా జేసీబీతో రాత్రికి రాత్రే ప్రకృతి వనాన్ని మొత్తం తొలగించారని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బుచ్చయ్య అన్నార�
నల్లగొండ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం బలమైన ఉద్యమాలు నిర్వహిస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. జిల్లా కేంద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకర�
[19:34]కూలిందంటున్న మేడిగడ్డ ఆనకట్టపైనే చర్చ పెడదామని సీఎం రేవంత్రెడ్డి సవాల్ను స్వీకరించాలని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు.
[19:35]డిజిటల్ రంగం విస్తరిస్తున్న కొద్దీ సైబర్ నేరాలూ(Cyber Crimes) అంతే స్థాయిలో పెరుగుతున్నాయి. అమయాకులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త మోసంతో లూటీకి తెగబడుతున్నారు.
100 days plan దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు మారుతినగర్ కాలనీ బుధవారం మున్సిపల్ కమిషనర్, అధికారులు, స్థానిక నేతలు కలిసి కాలనీల్లో భారీ ప్రచారాన్ని నిర్వహించారు.
నల్లగొండ అర్బన్, రూరల్ ప్రాంతాల్లో జనాభా అధికంగా ఉండటంతో ప్రజలు త్రీవమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని, దీన్ని దృష్టిలో ఉంచుకుని నల్లగొండ తాసీల్దార్ కార్యాలయాన్ని అర్బన్ అండ్ రూరల్గా విభజించాలని �
Former MLA Chittem రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగరడంతోపాటు పల్లె ఫలితం నుంచి కాంగ్రెస్ పతనానికి నాంది పలికేలా కార్యకర్తలు పనిచేయాలని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం ర�
Pensions ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచినా పేద ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు.
Woman Strangles Daughter ఒక మహిళ తన ప్రియుడితో కలిసి సహజీవనం చేస్తున్నది. భర్తతో జరిగిన గొడవ నేపథ్యంలో ఐదేళ్ల కుమార్తె గొంతునొక్కి హత్య చేసింది. తన కూతుర్ని భర్త చంపినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
NHRC ప్రభుత్వం ప్రజల విషయంపై స్పందించని పక్షంలో ఎన్హెచ్ఆర్సీ సంస్థ సమస్యను తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషిచేస్తుందన్నారు సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు పెందోట భూశంకరాచారి.
రాయల చంద్రశేఖర్, ఎల్లన్న, యాదన్న తమ జీవితమంతా పీడిత ప్రజల పక్షాన నిలబడి సోషలిస్ట్ విప్లవం కోసమే జీవితం అంతా పోరాడారని సీపీఐ ఎంఎల్ మాస్లైన్ కేంద్ర కార్యదర్శి ప్రదీప్సింగ్ ఠాగూర్, తెలంగాణ రాష్ట్ర కార్యద
[18:10]తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి జలాల అంశంలో ఉన్న సమస్యలపై చర్చించడానికి అధికారులు, ఇంజినీర్లతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి తెలిపారు.
Prabhas పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన ‘సలార్’ సినిమా నిర్మాత విజయ్ కిరగందూర్పై ప్రశంసల జల్లు కురిపించారు. హోంబలే ఫిల్మ్స్తో పని చేయడానికి గల అసలు కారణాన్ని కూడా వెల్లడించారు.
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని కోరుతూ పీడీఎస్యూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గం సీఎం రేవంత్రెడ్డికి పోస్ట్ కార్డుల ద్వారా అర్జీ పెట్టే కార్య�
[18:05]పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పాఠశాలల్లో మధుమేహ బోర్డులు (Sugar boards) ఏర్పాటు చేయాలని గతంలో ఆదేశించిన సీబీఎస్ఈ బోర్డు(CBSE) తాజాగా మరో కొత్త ఆర్డర్ జారీ చేసింది.
[18:03]విరాట్ కోహ్లీ (Virat Kohli) తన రిటైర్మెంట్పై వెనక్కి తగ్గి తిరిగి టెస్ట్ క్రికెట్ ఆడాలని భారత మాజీ ఆల్రౌండర్, 1983 ప్రపంచ కప్ హీరో మదన్ లాల్ (Madan Lal) విజ్ఞప్తి చేశారు.
Parliament ఈ నెల 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం ఎనిమిది కొత్త బిల్లులను పార్లమెంట్కు సమర్పించనున్నది. ఇందులో మణిపూర్లో రాష్ట్రపతి పాలనకు సంబంధించిన బిల�
Opposition ‘Lungi Protest’ ప్రతిపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు వినూత్నంగా నిరసన తెలిపారు. అసెంబ్లీ వద్ద లుంగీ, బనియన్లు ధరించారు. లుంగీ బనియన్తో క్యాంటీన్ మేనేజర్పై దాడి చేసిన ఎమ్మెల్యే తీరును వారు ఖండించారు. ఆయనపై చర�
R Krishnaiah తెలంగాణలో అత్యంత వెనుకబడిన 28 కులాలను తక్షణమే ఓబీసీ జాబితాలో చేర్చేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ను తెలంగాణ 28 కులాల ఓబీసీ సాధన జాయి�
చాలా మంది ఇళ్లలో కలబందను పెంచుకుంటారు. ఆయుర్వేద ప్రకారం కలబంద ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. దీన్ని పలు ఔషధాల తయారీలోనూ ఉపయోగిస్తారు. అలాగే సౌందర్య సాధన ఉత్పత్తుల్లోనూ కలబందను వాడ�
Human trafficking మానవ అక్రమ రవాణా చేపట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటా మని జిల్లా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అధికారి జోగేంద్ర సింగ్ హెచ్చరించారు.
Man Kills Parents With Hammer ఒక వ్యక్తి సుత్తితో కొట్టి తన తల్లిదండ్రులను హత్య చేశాడు. రక్తం మడుగుల్లో పడి ఉన్న వారి మృతదేహాల వద్ద రాత్రంతా గడిపాడు. ఉదయం స్థానికులు ఇది చూసి షాక్ అయ్యారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఆయిల్పామ్ సాగుతో రైతులు నికర ఆదాయం పొందవచ్చని రాష్ట్ర ఉద్యాన, పట్టు పరిశ్రమ శౄఖ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ అధికారి బి.బాబు అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కల్వలపల్�
Fertilizers ఎక్కువ మోతాదులో ఎరువులు వస్తే దిగుబడి ఎక్కువగా వస్తుందని అపోహతో రైతులు మితిమీరిన ఎరువుల వాడకం చేస్తున్నారని తద్వారా పెట్టుబడుల భారం పెరిగి రైతులు నష్టాలపాలవుతున్నారన్నారు జగదేవ్పూర్ మండల వ్య�
కస్తూరిబా గాంధీ విద్యాలయంలో విద్యార్థినులకు అన్ని రకాల వసతులు కల్పించాలని, వసతుల కల్పనలో రాజీ పడవద్దు అని ఖమ్మం రూరల్ మండల తాసీల్దార్ పి.రాంప్రసాద్ అన్నారు.
అంబర్పేట నియోజకవర్గవ్యాప్తంగా విస్తృతంగా పాదయాత్రలు చేపడుతూ స్థానిక సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు.
సైదాబాద్ బాలుర-1 తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలలో బుధవారం ముక్తి భారత్ అభియాన్ స్క్రీనింగ్ క్యాంపును ఏర్పాటు చేసి, విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
బోనాల పండుగ సందర్భంగా జూబ్లీహిల్స్ డివిజన్లోని పలు బస్తీల్లో అమ్మవారి ఆలయాల వద్ద లైటింగ్ ఏర్పాట్లను వేగవంతం చేయాలని కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతిని కోర
సైదాబాద్లోని నేషనల్ ఇన్స్టుట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ (ఆయుష్) సంస్థకు దమ్మాయిగూడకు చెందిన వెంపటి రాధాకృష్ణ గ్రంథాలయానికి సంబంధించిన సుమారు 800 పైగా ఆయుర్వేద వైద్య గ్రంథాలను విరాళంగా అ�
Sayaji Shinde టాలీవుడ్లో తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన నటుడు షాయాజీ షిండే. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, గుజరాతీ, మరాఠీ భాషల్లో చాలా చిత్రాలు చేసి అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నా
The Girlfriend Movie ఛావా, కుబేర సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్లు అందుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం ఓ లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ చేస్తుంది. రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ద�
Electric Car భారత్లో ఎలక్ట్రిక్ వాహనాల (EV) మార్కెట్ వేగంగా విస్తరిస్తున్నది. సరఫరా గొలుసులోని, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్కు సంబంధించిన సమస్యలు సకాలంలో పరిష్కరించగలిగితే 2028 ఆర్థిక సంవత్సరానికి భారత్లో ఎలక్ట్�
మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డిని విమర్శించే స్థాయి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు లేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నలగాటి ప్రసన్నరాజ్ అన్నారు. బుధవారం కట్టంగూర్లో ఏర్పా�
Aa Gang Repu 3 Short Film వైరల్ షార్ట్ ఫిల్మ్ 'ఆ గ్యాంగ్ రేపు' సిరీస్ నుంచి మూడో భాగం, 'ఆ గ్యాంగ్ రేపు-3' ట్రైలర్ విడుదలైంది. ఇది త్వరలోనే ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
Telangana : కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు మీటింగ్ కొద్దిసేపటి క్రితమే ప్రారంభం అయింది. ఈ మీటింగ్ లో ఏపీ పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ ను ప్రతిపాదించింది. �
Ram Charan టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ వంటి డిజాస్టర్ తర్వాత బుచ్చిబాబు సానా దర్శకత్వంలో క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. పెద్ది అనే టైటిల్తో పాన్ ఇండియా చిత్రంగా ఈ మూవీ రూపొం�
నల్లగొండ జిల్లా పెద్దవూర మండల కేంద్రంలోని కేజీబీవీలో ఖాళీగా ఉన్న స్వీపర్ పోస్టును కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నందున ఆసక్తి గల మహిళలు దరఖాస్తు చేసుకోవాలని ఎంఈఓ తరి రాము బుధవారం తెలిపారు.
Mamata Banerjee బెంగాలీల పట్ల బీజేపీ వైఖరికి తాను సిగ్గుపడుతున్నానని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ మాట్లాడే ప్రజలపై జరుగుతున్న వేధింపులకు వ్యతిరేకంగా బుధవారం కోల�
Trade License వ్యాపారానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు ట్రేడ్ లైసెన్సులు తీసుకోవాలని, ఉన్నవారు లైసెన్సులను రెన్యూవల్ చేసుకోవాలని కొంపల్లి మున్సిపాలిటీ కమిషనర్ ఎన్ కృష్ణారెడ్డి సూచించారు.
గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని, అందుకు ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పిలుపున�
ICC Test Rankings ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ను బుధవారం విడుదల చేసింది. ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్మెన్ జో రూట్ ఐసీసీ నెంబర్ వన్ బ్యాట్స్మెన్గా నిలిచాడు. ఇక టాప్ టెన్లో ముగ్గురు భారత ఆటగాళ్లు ఉన్నారు. లార్
నగర మేయర్ గద్వాల విజయలక్ష్మిపై తక్షణమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నమోదు చేయాలని, ఆమె వెంటనే మాదిగ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆమె ఇంటిని ముట్టడిస్తామని ఎమ్మార్పీఎస్ కంటోన్మెంట్ ఇన్చార్జి ఇట�
Illegal Construction జీడిమెట్ల డివిజన్ 132 గోదావరి హోమ్స్లో గత కొన్ని రోజుల నుండి ఓ నిర్మాణదారుడు అక్రమంగా నాలాను ఆక్రమించి దానిపై నిర్మాణం చేపట్టాడు. అటుపై స్లాబ్ లెవెల్ నిర్మాణం చేపట్టి దానికి రంగులు వేసుకొని అక్
విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని త్రిపురారం ఎంపీడీఓ కునిరెడ్డి విజయకుమారి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని గిరిజన మినీ గురుకుల పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Pahalgam Terror Attack ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రదాడి (Pahalgam Terror Attack) జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి ఘటనపై దర్యాప్తులో తాజాగా కీలక విషయాలు వెల్లడయ్యాయి. 26 మందిని పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులు.. దాడి అనంతరం గాల్లోకి కాల్పులు జ
Photo bid Goes Wrong గుడి వద్ద జరుగుతున్న పనుల్లో సహాయం చేస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చేందుకు ఆలయ కమిటీ చైర్మన్ ప్రయత్నించారు. ఫొటో కోసం పోజులిచ్చే క్రమంలో జారి గోతిలో పడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్
మానసిక ఒత్తిడి కారణంగానో, పని భారం వల్లనో, విందులు వినోదాల వల్లనో కొన్ని సందర్భాల్లో మనం కంటినిండా నిద్రపోలేకపోతాం. ప్రతి మనిషి జీవితంలో ఇది సర్వసాధారణం. అయితే కేవలం ఒక గంట నిద్ర తక్కువైనా దాని ప్రభావం మన
Thammudu యంగ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని అందరు భావించారు. మూవీ ప్రమోషన్స్
WTC Points Table ఇంగ్లండ్ జట్టుకు షాక్ తగిలింది. భారత్తో లార్డ్స్లో జరిగిన మూడో టెస్టులో విజయం సాధించిన విషయం తెలిసిందే. దాంతో ఐసీసీ ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్లో ఒక స్థానం దిగజారి మూడోస్థానానికి చేరుకుం�
ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు కాకతీయ కమ్మ సంక్షేమ సంఘం ఆర్థిక సహకారం అందించి అండగా ఉంటుందని, విద్యార్థులు దానిని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని సంఘం అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ ఎర్నేని వెంక�
వరినాట్లపై రైతులు ప్రత్యేక శ్రద్ద కనబరచాలన్నారు రామాయంపేట వ్యవసాయ శాఖ ఇంచార్జి సహాయ సంచాలకులు రాజ్నారాయణ. మడుల్లో నాట్లు వేసే ముందు కూడా వరి కొనలను కత్తిరించి నాట్లను వేయాలన్నారు.
[15:34]భారత్ పాక్ల మధ్య తానే కాల్పుల విరమణ చేశానని పలు మార్లు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్లో మోదీ వివరణ ఇవ్వాలని ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
Chiyaan 64 Movie 96, మెయ్యాళగన్ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రేమ్ కుమార్.సీ తన కొత్త సినిమాను నటుడు విక్రమ్తో ప్రకటించాడు.
Flash Floods పొరుగు దేశం పాకిస్థాన్ (Pakistan)లో కుండపోత వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. ఈ వర్షాలకు ఆకస్మిక వరదలు (Flash Floods) సంభవించాయి. ఈ వరదలకు భారీగా ప్రాణ నష్టం సంభవించింది.
Union Cabinet కేంద్ర కేబినెట్ ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన స్కీమ్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.24వేల కోట్లతో పథకం అమలు చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
సీఎం రేవంత్రెడ్డి పాలనను గాలికి వదిలి, విమర్శలతోనే కాలం వెల్లదీస్తున్నడని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. సీఎంగా బాధ్యత
[14:54]లార్డ్స్ టెస్టులో భారత్ ఓటమి బాధించినా.. పోరాడిన తీరు మాత్రం అద్భుతమని ప్రతి ఒక్కరూ ప్రశంసించారు. క్లిష్టంగా మారిన పిచ్పై 200లోపు టార్గెట్కు టీమ్ఇండియా చేరువగా వచ్చింది.
ప్రస్తుతం అంతా ఏఐ యుగం నడుస్తోంది. అందులో భాగంగానే చాలా మంది ఏఐ ని ఉపయోగిస్తున్నారు. అన్ని రంగాల్లోనూ ఏఐ ప్రవేశిస్తోంది. స్మార్ట్ ఫోన్లలోనే కాకుండా కంప్యూటర్లలోనూ ఏఐ ఫీచర్లను కంపెనీలు అందిస్తు�
Education విద్యార్థులు సెల్ ఫోనులు, టీవీలు పక్కన పెట్టి భవిష్యత్తుకు ఒక్క లక్ష్యాన్ని ఎంచుకొని విద్యను అభ్యసించాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, నైపుణ్య ఆర్గనైజేషన్ సంస్థ జిల్లా అధ్యక్షుడు తోట కమలా�
Tesla car : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే.. ఇవాళ టెస్లా కారును డ్రైవ్ చేశారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో ఆయన స్వయంగా ఆ కారును నడిపారు. టెస్లా కంపెనీ ముంబై లో తన షోరూమ్ను ఓపెన్ చేసిన విషయం తెలిసి�
[14:44]ప్రభాస్ (prabhas) హీరోగా హోంబలే ఫిల్మ్స్ మూడు భారీ ప్రాజెక్ట్లు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిని ఉద్దేశించి ప్రభాస్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
Congress MLA's Son Charged ఇద్దరు పోలీసులకుపైకి వాహనం దూకించేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారుడు ప్రయత్నించాడు. అయితే వారిద్దరూ తృటిలో తప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారుడిపై హత్యాయత్నం కేసు న�
ఖమ్మం జిల్లా ముగ్గురు మంత్రులు సీతారామ ప్రాజెక్ట్ నీళ్లను భద్రాద్రి జిల్లాకు ఇవ్వకుండా ఆంధ్రాకు తరలించుక పోతుంటే, ప్రస్తుత ప్రజా ప్రతినిధులు ఏం చేస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సంజీవ నాయక్ ప్ర�
Electricity Employees తెలంగాణలో విద్యుత్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్1104 రాష్ట్ర కార్యదర్శి సాయిబాబా డిమాండ్ చేశారు.
ఆంగ్లో-ఫ్రెంచ్ గాయని, నటి జేన్ బర్కిన్ కోసం తయారు చేసిన ఈ బ్యాగ్ను అర్మెస్ ఆ తర్వాత వాణిజ్య ఉత్పత్తిగా మార్చారు. అప్పటినుంచి దీనిని ఫ్యాషన్ ప్రపంచంలో 'స్టేటస్ సింబల్'గా పరిగణిస్తారు. కొన్ని బర్కిన్ బ్యాగుల ధర, లక్షల డాలర్ల వరకు ఉంటుంది. వీటిని పొందడానికి ఒక పెద్ద వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది.
బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన అధికారులు అమ్యామ్యాలకు మరిగి ఎదో ఒక సాకు చెబుతూ అక్రమ నిర్మాణదారులకు వ�
Kaun Banega Crorepati ఇండియాలో మోస్ట్ పాపులర్గా నిలిచిన రియాలిటీ గేమ్ షో 'కౌన్ బనేగా కరోడ్పతి' (KBC) కొత్త సీజన్తో తిరిగి రాబోతోంది. ఇప్పటికే 16 సీజన్లు విజయవంతంగా కంప్లీట్ చేసుకున్న ఈ షో తాజాగా కొత్త సీజన్కి స�
Blood Donation ప్రతి వ్యక్తి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని, రక్తదానంతో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని ఎస్సై షేక్ జుబేర్ అన్నారు.
మంగళవారం రాత్రి నుండి బుధవారం తెల్లవారే వరకు పురపాలిక సిబ్బంది రామాయంపేట మున్సిపల్ పరిధిలోని కోమటిపల్లి, గొల్సర్తి, కోమటిపల్లి గిరిజన తండా, రామాయంపేట తండా తదితర కాలనీలలో ఫాగింగ్ యంత్రంతో దోమల మందు స్�
Excise Raids మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులో నిర్వహిస్తున్న కల్లు బట్టి తయారీ కేంద్రం పై ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం ఆకస్మికంగా దాడులు చేశారు.
Uppal Narapally Corridor బుధవారం పీర్జాదిగూడలో జరుగుతున్న కారిడార్ రోడ్డు పనులను రాష్ట్ర భవనాల, సినిమాటోగ్రఫీ కోమటి రెడ్డి మంత్రి వెంకటరెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో కలి
వరంగల్ జాతీయ రహదారిలోని చౌరస్తా నుంచి నారపల్లి వరకు జరుగుతున్న ఆరు లైన్ల కారిడార్ పనులను పూర్తిచేసి దసరా నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట్ర భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వె�
War 2 Movie బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ సంచలనం ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న భారీ స్పై థ్రిల్లర్ చిత్రం 'వార్ 2' కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2019లో హృతిక్ నటించిన బ్లాక్బస్టర్ స్పై థ్రిల్లర�
[13:28]HDFC Bank bonus share: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఇన్వెస్టర్లకు గుడ్న్యూస్. బోనస్ షేర్లు, మధ్యంతర డివిడెండ్పై బ్యాంక్ బోర్డు 19న కీలక నిర్ణయం తీసుకోబోతోంది.
Udaipur Files: Kanhaiya Lal Tailor Murder: ఉదయ్పూర్ ఫైల్స్-కన్హయ్య లాల్ టైలర్ మర్డర్ ఫిల్మ్ రిలీజ్ అంశంపై మళ్లీ 21వ తేదీన సుప్రీంకోర్టు విచారణ చేపట్టనున్నది. ఆ ఫిల్మ్పై సమీక్ష కోసం కేంద్రం ఏర్పాటు చేసిన ప్యానల్ ఇచ�
Prada ఇటలీకి చెందిన లగ్జరీ బ్రాండ్ ప్రాడా (Prada) చిక్కుల్లో పడింది. ఇటీవలే ఆ సంస్థ ప్రదర్శించిన చెప్పులు, వాటి ధరలు హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే.
Salar 2 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్షణం తీరిక లేకుండా వరుస సినిమాల షూటింగ్ పూర్తి చేస్తున్నాడు. చివరిగా ‘కల్కి 2898 AD’ సినిమాతో బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకున్న డార్లింగ్, ప్రస్తుతం ‘ది రాజా సాబ్’ షూటింగ
Prabhu Dheva 90వ దశకంలో తమ కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ప్రభుదేవా, వడివేలు కాంబినేషన్ మళ్ళీ తెరపైకి రాబోతోంది. ఈ హిట్ జోడి కలిసి ఓ కొత్త సినిమా చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్.
Viral video ఓ రెసిడెన్షియల్ అపార్టుమెంట్కు సంబంధించిన లిఫ్టులో గ్యాంగ్ వార్ (Gang war) జరిగింది. రెండు వర్గాలకు చెందిన వ్యక్తులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. చెంపదెబ్బలు కొట్టుకున్నారు.
Tata Safari జార్ఖండ్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. టాటా సఫారీ (Tata Safari) వాహనం కొనుగోలు చేసిన ఓ వ్యక్తి.. పదే పదే సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో విసిగిపోయి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
Harish Rao మండల కేంద్రంలోని 109 సర్వే నంబర్ అసైన్డ్ భూములను కోల్పోతున్న రైతులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు భూబాధితులకు హామీ ఇచ్చారు.
అరటి పండ్లు మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉంటాయి. అరటి పండ్లను తినడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. అనారోగ్యం బారిన పడిన వారు శక్తి కోసం అరటి పండ్లను తింటుంటారు.
Vanteru Prathap Reddy రైతులకు వానాకాలం పంట కోసం మల్లన్న సాగర్ జలాలను కొడకండ్ల వద్ద కూడవెళ్లి వాగులోకి వదిలి రైతుల పంట పొలాలకు నీళ్ళు ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో బు
Byrathi Basavaraj : బెంగుళూరులో ఓ రౌడీషీటర్ను హత్య చేశారు. నలుగురు వ్యక్తులు కత్తులతో దాడి చేసి చంపారు. ఆ కేసులో బీజేపీ ఎమ్మెల్యే బైరతి బసవరాజ్ తో పాటు అయిదుగురిపై కేసు బుక్ చేశారు.
మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీ రాజ్యసభ సభ్యులు, పార్టీ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ తీవ్రంగా ఖండించారు. రేవంత్ రెడ్డి నీతిమాలిన రాజకీయాలతో తెలంగాణ సమాజం స
Apache Helicopters భారత ఆర్మీ (Indian Army) కి మరింత బూస్ట్ అందనుంది. అమెరికా (USA) నుంచి వచ్చేవారం మూడు అపాచీ హెలికాప్టర్లు (Apache Helicopters) భారత్కు రానున్నాయి. జూలై 21న ఆ హెలికాప్టర్లు మన దేశానికి చేరుకోనున్నాయి.
[12:10]లార్డ్స్ టెస్టులో రవీంద్ర జడేజా ఇంకాస్త ముందుగానే దూకుడుగా ఆడి ఉంటే గెలిచి ఉండేవాళ్లమన్న వ్యాఖ్యలపై భారత క్రికెటర్ ఛెతేశ్వర్ పుజారా సమాధానం ఇచ్చాడు.
Baahubali The Epic తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేసిన ఐకానిక్ బ్లాక్ బస్టర్ సినిమా ‘బాహుబలి’ మళ్లీ రీ రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా 10 ఏండ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా మళ్లీ రీ రిలీజ్ చ
Devi Sri Prasad ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక ప్రపంచంలోని అన్ని సినిమాలు, మ్యూజిక్, ఆర్ట్ అంతా కూడా అందరికి అందుబాటులో ఉంటుంది. ఈ క్రమంలో సినిమాల కథలు, సాంగ్స్, మ్యూజిక్ ఈజీగా కాపీ జరుగుతున్నాయి. హాలీవుడ్ స�
Karnataka Cinema Theatres రాష్ట్రంలో ఉన్న సినిమా థియేటర్లకు, మల్టీప్లెక్స్లకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది కర్ణాటక ప్రభుత్వం. ఇకపై థియేటర్లలో విడుదలయ్యే అన్ని భాషల సినిమాలకు వినోదపు పన్నుతో కలిపి సినిమా టికె�
Aadhaar దేశంలో గత 14 సంవత్సరాల్లో సుమారు 11.7 కోట్ల మంది మరణించినప్పటికీ ఆధార్ (Aadhaar) కార్డులను జారీ చేసే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్) మాత్రం కేవలం 1.15 కోట్ల ఆధార్ నంబర్లను మాత్రమే డీయాక్టివేట్ (Aadhaar de
Satyajit Ray: ఫిల్మ్ ఫిగర్ సత్యజిత్ రేకు చెందిన పూర్వీకుల ఇంటిని బంగ్లా సర్కారు కూల్చివేస్తోంది. అయితే ఆ కూల్చివేత నిర్ణయంపై పునరాలోచన చేయాలని భారత ప్రభుత్వం కోరింది.
[11:11]ఉప్పల్లో ఎలివేటెడ్ కారిడార్ పనులను తెలంగాణ రోడ్లు, భవనాల శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు.
NATO భారత్కు నాటో కీలక హెచ్చరికలు జారీ చేసింది. మాస్కోతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే భారత్ సహా చైనా, బ్రెజిల్పై 100 శాతం సుంకం విధిస్తామని హెచ్చరించారు.
Instagram: ఇన్స్టాగ్రామ్లో అసభ్యకర వీడియోలు పోస్టు చేస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లను యూపీ పోలీసులు అరెస్టు చేశారు. సంభల్కు చెందిన ఆ ఇద్దరు తమ ఇన్స్టా అకౌంట్లో రెచ్చగొట్టే రీతిలో వీడియోలను అప�
Infant ఇది అమానవీయ ఘటన. తమకు జన్మించిన బిడ్డ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు ఓ ఇద్దరు దంపతులు. వేగంగా వెళ్తున్న బస్సులో బిడ్డ జన్మించగా.. క్షణాల్లోనే ఆ బిడ్డను కిటికీలో నుంచి బయటకు వి�
Sports Drama టాలీవుడ్లో సాధారణంగా మాస్ యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్, రొమాన్స్ తరహా చిత్రాలే హవా కొనసాగిస్తూ ఉంటాయి. కానీ గత కొంతకాలంగా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో రూపొందుతున్న సినిమాలు ప్రేక్షకుల మనసు దోచుకుం�
[10:01]తెల్లవారుజామున 3 గంటల వరకు నిద్ర పోకుండా ఫోన్లో గేమ్లు ఆడుతోందని విసుగెత్తి ఓ చిన్నారిని ఆమె సవతి తండ్రి హత్య చేసిన ఘటన ముంబయిలో వెలుగులోకి వచ్చింది.
Anil Chauhan: విప్లవాత్మకమైన రీతిలో ఆర్మీ డ్రోన్లను వాడుతున్నట్లు త్రివిధ దళాధిపతి అనిల్ చౌహాన్ తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్ వాడిన డ్రోన్లు భారతీయ సైనిక, పౌర కేంద్రాలకు ఎటువంటి న
Bigg Boss 9 బుల్లితెర ప్రేక్షకులకి మంచి వినోదం పంచుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో సక్సెస్ ఫుల్గా ఎనిమిది సీజన్స్ పూర్తి చేసుకుంది. మరి కొద్ది రోజులలో సీజన్ 9 మొదలు కానుండగా, ఇప్పటికే ప్రమోషన్స్ మొద�
మార్కెట్లో మీరు అనేక రకాల కూరగాయలను చూస్తుంటారు. వాటిల్లో చౌ చౌ కూడా ఒకటి. వీటినే కయోట్ స్క్వాష్ అని కూడా పిలుస్తారు. తెలుగులో సీమ వంకాయలని అంటారు. ఇవి చూసేందుకు ఒక రకమైన జామకాయలను పోలి ఉంటా
Deepak Tilak: లోకమాన్య బాల గంగాధర్ తిలక్ ముని మనవడు, మరాఠీ భాష కేసరి పత్రిక ట్రస్టీ ఎడిటర్ దీపక్ తిలక్ ఇవాళ కన్నుమూశారు. పుణెలోని నివాసంలో ఆయన తుది శ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయ�
God Father మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో నయనతార చెల్లెలిగా కనిపించిన తాన్యా రవిచంద్రన్ గుర్తుందా? చిన్న పాత్రే కానీ గుర్తుండిపోయే రోల్లో కనిపించి తెలుగు ప్రేక్షకుల మనసులో నిలిచ�
[09:02]అద్భుతంగా పోరాడినా ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్లో టీమ్ఇండియా వెనకబడింది. నాలుగో టెస్టు జులై 23 నుంచి ప్రారంభం కానుంది. ఈలోగా సరిచేసుకోవాల్సిన అంశాలేంటో చూద్దాం.
Credit Cards దేశంలో క్రెడిట్ కార్డుల వినియోగం భారీగా పెరుగుతోంది. ఈ ఏడాది తొలి ప్రథమార్థంలో దేశవ్యాప్తంగా క్రెడిట్ కార్డుల ద్వారా జరిగిన లావాదేవీలు 15శాతం పెరిగినట్లు ఆర్బీఐ గణాంకాలు చెప్పాయి. ఇ-కామర్స్, ఫు
Bomb Threat దేశ రాజధాని ఢిల్లీలోని ఓ రెండు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ద్వారకాలోని సెయింట్ థామస్, వసంత్ వ్యాలీ స్కూల్లో బాంబులు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్ ద్వారా బెదిరిం�
Genelia 'బాయ్స్' సినిమాతో తెలుగు సినీ ప్రపంచంలో అడుగుపెట్టి, 'బొమ్మరిల్లు' హాసినిగా ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన అందాల తార జెనీలియా. బొమ్మరిల్లు చిత్రం ఆమెని తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గర �
Fauja Singh భారత దిగ్గజ అథ్లెట్ ఫౌజా సింగ్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. పంజాబ్లోని జలంధర్ సమీపంలోని బియాస్ పిండ్ గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 114 ఏండ్ల ఫౌజా సింగ్ ప్రాణాలు కోల్పోయారు.
శ్రావణ మాసం త్వరలో ప్రారంభం కానున్నది. ఆది దేవుడు పరమేశ్వరుడిని పూజించేందుకు అత్యంత అనుకూలమైన సమయం. ఈ ఏడాది శ్రావణ మాసం జులై 11న మొదలై ఆగస్టు 9 వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో చాలా శుభయోగాల�
సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీకి ఎదురుదెబ్బ తప్పదని బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు యాల యాదిరెడ్డి సంచల�
Vardhannapeta కట్టుకున్నోడికి విషమిచ్చి కాటికి చేర్చిన ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని భవానీకుంటతండాలో జరిగింది. పోలీసులు, బాధిత కుటుంబం కథనం ప్రకా రం.. భవానీకుంటతండాకు చెందిన జాటోత్ బాల�
ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్, కాంట్రాక్ట్ లెక్చరర్లను రెన్యువల్ చేస్తూ (కొనసాగిస్తూ) ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. 1,940 మంది గెస్ట్లెక్చరర్లు, 459 మంది కాంట్రాక్ట్ లెక్చరర్�
Panchayat Elections ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ సిబ్బంది డాటాను సిద్ధం చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఎన్నికల సంఘం తాజాగా ఆదేశాలు జారీచేసింది. జిల్లా, రెవెన్యూ, డివిజన్, మండలాలు, పంచాయతీలతోపాటు వార్డుల సంఖ్య �
వచ్చె నెల 22 నుంచి సివిల్స్ మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) 2025కు సంబంధించి సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ను మంగళవారం విడుదల చేస�
Horoscope జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
[05:54]భద్రతపరంగా ఎదురవుతున్న సవాళ్లను, ముప్పును ఎదుర్కొనేలా ‘షాంఘై సహకార సంస్థ’ (ఎస్సీవో)లోని దేశాలు తగిన వ్యవస్థను మెరుగుపరచుకుని, తిరుగులేని రక్షణ కవచాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్ అభిప్రాయపడ్డారు.
[05:51]రష్యాతో వ్యాపారాన్ని కొనసాగిస్తే భారత్సహా ఇతర దేశాలపై 500 శాతం సుంకాలను విధిస్తామని అమెరికా మరోసారి హెచ్చరించింది. చైనా, భారత్, బ్రెజిల్, ఇతర దేశాలు రష్యా నుంచి చౌకగా చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్నాయని,
[05:49]విభిన్న పరిణామాల నేపథ్యంలో సిరియా రక్షణ మంత్రి ముర్హాఫ్ అబు ఖస్రా మంగళవారం కాల్పుల విరమణను ప్రకటించారు. వర్గపోరుతో నెలకొన్న ఉద్రిక్తత నడుమ స్వీడా ప్రావిన్సులోని కీలక నగరంలో ప్రభుత్వ దళాలు అడుగుపెట్టిన కొంతసేపటి తర్వాత ఈ ప్రకటన విడుదలైంది.
[05:48]అమెరికాలోని ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో న్యూయార్క్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియాలలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
[05:48]గతేడాది ప్రపంచవ్యాప్తంగా 1.40 కోట్ల మందికి పైగా పిల్లలు ఒక్క టీకా కూడా తీసుకోలేదని ఐక్యరాజ్యసమితి ఆరోగ్య విభాగం వెల్లడించింది. 2023లో కూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొందని, 9 దేశాల్లో సగానికి పైగా పిల్లలకు టీకాలు ఇవ్వలేదని పేర్కొంది.
[05:47]గాజాపై సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకూ ఇజ్రాయెల్ జరిపిన దాడిలో కుటుంబాలకు కుటుంబాలే హతమయ్యాయి. పాలస్తీనా లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడితోపాటు మరో కుటుంబంలోని 19 మంది మరణించారు.
[05:46]ఫెడరల్ ప్రభుత్వ రూపురేఖలను మార్చేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలకు సుప్రీంకోర్టు పూర్తి మద్దతు ఇస్తోంది. ఫెడరల్ ప్రభుత్వ సిబ్బందిని గణనీయంగా తగ్గించాలన్న విధానాన్ని గతవారం సమర్థించిన సుప్రీంకోర్టు,
[05:43]భారత రోదసి చరిత్రలో ఒక కీలక అంకం దిగ్విజయంగా పూర్తయింది. స్వీయ మానవసహిత అంతరిక్షయాత్ర ‘గగన్యాన్’కు మార్గం సుగమమైంది. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో 18 రోజులపాటు గడిపిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా.
[05:44]చెన్నై-కోల్కతా జాతీయ రహదారి-16 నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించేందుకు వీలుగా ట్రంపెట్ ఇంటర్ఛేంజ్ నిర్మాణానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) శ్రీకారం చుట్టింది.
[05:44]పోలవరం-బనకచర్ల అనుసంధానంతో పాటు జల వివాదాలపై రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల దిల్లీ భేటీ నేపథ్యంలో మంగళవారం అర్ధరాత్రి వరకు అధికారులతో చంద్రబాబు చర్చలు జరిపారు.
[05:44]రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల (జీసీసీ) ఏర్పాటుకు 95 ప్రముఖ సంస్థలు ముందుకొచ్చాయని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.
[05:43]పుర, నగరపాలక సంస్థల్లో పొరుగు సేవల ఇంజినీరింగ్ కార్మికుల సమ్మెతో పలు నగరాలు, పట్టణాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
[05:41]మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు శ్రీపాదరాజు తమ భూములను అక్రమంగా విక్రయించారని చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం రాగనిపల్లికి చెందిన తుంగా రమాదేవి ఆవేదన వ్యక్తం చేశారు.
[05:41]నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో కమిషనర్, అదనపు కమిషనర్ పోస్టుల్లో డిప్యుటేషన్పై చేపట్టే నియామకాలకు ఇతర శాఖల నుంచి 10%లోపే తీసుకోవాలని ప్రభుత్వం పరిమితి విధించింది.
[05:41]రామాయపట్నం పోర్టు తొలి దశ నిర్మాణ గడువు పెంపు, పోర్టు డ్రాఫ్ట్ని 16 మీటర్ల నుంచి 18.5 మీటర్లకు పెంపు ప్రతిపాదనల్ని పరిశీలించి సిఫార్సులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది.
[05:38]దేశ పౌరులందరూ గౌరవప్రదంగా, స్వేచ్ఛగా జీవించే హక్కును రాజ్యాంగం కల్పించిందని, వీటికి ఇతరులు భంగం కలిగించకుండా నడుచుకోవాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఒకరి భావ వ్యక్తీకరణ, మాట్లాడే స్వేచ్ఛ ఇతరుల హక్కులను హరించరాదని స్పష్టం చేసింది.
[05:36]ప్రపంచంలో అత్యంత వృద్ధ మారథాన్ అథ్లెట్గా గుర్తింపు పొందిన ఫౌజా సింగ్(114) ఓ ప్రమాదంలో మృతిచెందారు. ఈ ఘటనకు కారణమైన వాహనాన్ని పోలీసులు మంగళవారం గుర్తించారు.
[05:35]యాపిల్ ఉత్పత్తికి ప్రసిద్ధమైన హిమాచల్ ప్రదేశ్లో స్వయానా అటవీశాఖ అధికారులు వేలల్లో పండ్లచెట్లను రంపాలతో కోసి తొలగిస్తున్నారు. శిమ్లాలో 13 కుటుంబాలు దాదాపు 560 ఎకరాల అటవీభూమి (2,800 బిఘాలు) ఆక్రమించిన కేసు గత పదేళ్లుగా హైకోర్టులో నడుస్తోంది.
[05:26]పహల్గాంలో ఉగ్రవాదులు విరుచుకుపడి 26 మంది పర్యాటకుల ప్రాణాలు బలిగొన్న దారుణఘటనపై ప్రధాని నరేంద్రమోదీ సమాధానం ఇవ్వాలని కాంగ్రెస్ పట్టుబట్టనుంది. దీంతోపాటు.. బిహార్లో వివాదంగా మారిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ,
అల్వాల్లో బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, కార్పొరేటర్లే లక్ష్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు, మైనంపల్లి అనుచరులు భౌతిక దాడులకు దిగారు.
[05:24]విమానంలో వెళ్లాలనుకున్న ప్రయాణికులకు అనూహ్య ఘటన ఎదురైంది. ఎయిరిండియాలో ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్న 13 మందిని సీట్లు సరిపోలేదని అధికారులు కారులో పంపిన ఘటన గుజరాత్లోని భుజ్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది.
[05:24]అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) భారత వ్యోమగామి శుభాంశు శుక్లా చేపట్టిన యాత్ర వల్ల భారత రోదసి లక్ష్యాలకు ఊతం లభిస్తుంది. సొంతంగా చేపట్టాలనుకుంటున్న మానవసహిత అంతరిక్షయాత్ర ‘గగన్యాన్’కు, భూ కక్ష్యలో అంతరిక్ష కేంద్రం నిర్మాణానికి ఇది సాయపడనుంది.
[05:22]భూసేకరణ నిబంధనలు రూపొందించే రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. అత్యంత అరుదైన కేసుల్లోనే భూమికి భూమి పరిహారం నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది.
[05:23]మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు (ఏ-4), వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డిపై సిట్ అధికారులు మంగళవారం సాయంత్రం లుకౌట్ సర్క్యులర్ (ఎల్వోసీ) జారీ చేశారు.
[05:24]శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు తెదేపా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో వైకాపా మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డికి హైకోర్టు తలంటింది.
[05:19]మరికొన్ని గంటల్లో ఉరికంబం ఎక్కాల్సిన కేరళ నర్సు నిమిష ప్రియకు ఊరట లభించింది. బుధవారం అమలు కావాల్సిన ఆమె ఉరిశిక్షను యెమెన్ ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ విషయాన్ని భారత విదేశీ వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.
[05:19]రాష్ట్రాన్ని డిజిటల్ విలేజ్గా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. మారుమూల గ్రామాలకూ అంతరాయం లేని ఇంటర్నెట్.. కేబుల్ సదుపాయాలను అందుబాటులోకి తీసుకురానుంది.
[05:21]బీసీ మహిళను రాజకీయాల్లోకి లాగి, కులాల మధ్య చిచ్చుపెట్టి రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతీయాలని పేర్ని నాని చేసిన ప్రయత్నం విఫలమైందని శాసనమండలిలో చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ అన్నారు.
[05:20]విశాఖలోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పోర్టు బ్లెయిర్, ముంబయిలకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఇండియన్ ఎయిర్లైన్స్ సంస్థలు కొత్తగా విమాన సర్వీసులు నడపనున్నాయి.
[05:19]కరేడు గ్రామ రైతుల ఆందోళనకు వైకాపా మద్దతు ఇస్తుందని.. వారి తరఫున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారు.
[05:17]హరియాణాలోని కర్నాల్ జాతీయ డెయిరీ పరిశోధన సంస్థ (ఎన్డీఆర్ఐ) శాస్త్రవేత్తలు పాడి పరిశ్రమలో మరో విప్లవం సృష్టించారు. క్లోనింగ్ టెక్నాలజీ సాయంతో భారత డెయిరీ రంగాన్ని కొంతపుంతలు తొక్కించేందుకు కీలక ముందడుగు వేశారు.
[05:18]మెకానికల్ ఇంజినీరింగ్ చదివితే ఉద్యోగాలు రావేమోనన్న అపోహ ఉంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం చాలాకాలం వేచి చూడాలని.. ఆ కోర్సు వద్దని వెనక్కి లాగేవారు ఎందరో.
[05:16]పశ్చిమబెంగాల్కు చెందిన పద్నాలుగేళ్ల సానియా ఖాతూన్ కంటిచూపు లేకపోయినా జాతీయస్థాయి చెస్ పోటీల్లో టాప్ 10లో నిలుస్తోంది. అసన్సోల్ కు సమీపంలోని జమూరియాలో నిరుపేద కుటుంబంలో సానియా జన్మించింది. పుట్టుకతోనే చూపు లేదు.
[05:17]దళితుడు చీలి సింగయ్య మృతి ఘటనకు సంబంధించి తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ వైకాపా అధినేత జగన్మోహన్రెడ్డి, మరికొందరు దాఖలు చేసిన వ్యాజ్యాల్లో కౌంటర్ దాఖలు చేయడంపై నిర్ణయం తీసుకునేందుకు సమయం ఇవ్వాలని పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.లక్ష్మీనారాయణ హైకోర్టును అభ్యర్థించారు.
[05:16]ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు సర్వీసుకు (ఎస్పీఎస్) చెందిన 14 మంది నాన్ క్యాడర్ ఎస్పీలకు కన్ఫర్డ్ ఐపీఎస్లుగా పదోన్నతి ఇచ్చేందుకు కమిటీ ఆమోదం తెలిపింది.
[05:15]మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి జైల్లో ఉన్న నిందితులకు ఈ నెల 22 వరకు జ్యుడీషియల్ రిమాండ్ను పొడిగిస్తూ విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
[05:15]సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్టర్లో వాటాదారుల పేర్లను సవరించి, తమ వాటాలను పునరుద్ధరించాలంటూ ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన భార్య భారతీరెడ్డి, క్లాసిక్ రియాల్టీలు దాఖలు చేసిన పిటిషన్లలో మధ్యంతర ఉత్తర్వులు కోరుతూ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ ధర్మాసనం మంగళవారం తీర్పు వాయిదా వేసింది.
[05:13]‘అంతా అయిపోయింది’ అని ఎప్పుడూ అనుకోకండి! ఊహించుకుంటున్నంతగా పరిస్థితులు మీ చేయిదాటిపోలేదు. ఒకటో రెండో ప్రతికూల అలవాట్లను మానేస్తే మీరు తిరిగి పుంజుకోగలరు. సరికొత్త వ్యక్తిగా అవతరించగలరు.
[05:07]భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాకు ‘నేషనల్ జియో స్పేషియల్ ప్రాక్టీషనర్’ అవార్డు లభించింది. దీన్ని ఈ నెల 17న ఐఐటీ బాంబేలో కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ అందుకోనున్నారు.
[05:06]వర్షాకాలం వచ్చిందంటే గ్రేటర్లో ఏటా పిడుగుపాటుతో పదుల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. ఆస్తి, ప్రాణ, పశునష్టాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం సాంకేతికత అందుబాటులోకి రావడంతో పిడుగుపడే సమయాన్ని ముందుగానే తెలుసుకోవచ్చు.
[05:04]నారాయణపేట జిల్లా కృష్ణా రైల్వేస్టేషన్ నుంచి వికారాబాద్ వరకు కొత్త రైలు మార్గానికి సంబంధించిన తుది సర్వే(ఫైనల్ లొకేషన్ సర్వే) పూర్తయింది. భూసేకరణ, సాంకేతిక, ఆర్థిక అంశాలపై అధికారులు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) రూపొందిస్తున్నారు.
[05:03]పాఠశాల అంటే ఆహ్లాదకరమైన వాతావరణం, విశాలమైన తరగతి గదులు గుర్తుకొస్తాయి కదా! రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలంలో మాత్రం ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల ఒకే ప్రాంగణంలో ఉండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
[04:54]ఓటర్ల జాబితా తనిఖీని బలోపేతం చేసేందుకు దేశవ్యాప్తంగా ఇంటి నంబర్లు ఒకే తరహాలో ఉండేలా చూడాలని తెలుగుదేశం పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదించింది.
అతడి పేరు ప్రతాప్. డ్రైవింగ్ టెస్ట్ కోసం సికింద్రాబాద్ ఆర్టీఏ కార్యాలయాన్ని సంప్రదించి ఉప్పల్ ట్రాక్ను ఎంపిక చేసుకున్నాడు. సోమవారం అతడు ఉప్పల్ ట్రాక్పై డ్రైవింగ్ టెస్ట్కు హాజరుకావాలి. దీంతో
[04:43]స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్ ముసాయిదా మంగళవారం రాజ్భవన్కు చేరింది.
[04:46]పర్యావరణ మదింపు కమిటీ, కేంద్ర జలసంఘం, పోలవరం ప్రాజెక్టు అథార్టీ... ఇలా అన్ని సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తిప్పి పంపడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి విరుద్ధంగా ఉన్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును ముఖ్యమంత్రుల సమావేశ ఎజెండాలో చేర్చడానికి వీల్లేదని, పక్కన పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.
[04:42]దేశంలో మొదటి లేడీ సూపర్స్టార్, చతుర్భాషా సినీ నటీమణి బి.సరోజాదేవి(87) భౌతికకాయానికి మంగళవారం కర్ణాటక ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు ముగిశాయి.
[04:51]కరవు పీడిత రాయలసీమ ఎదుర్కొంటున్న నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకే కీలకమైన పోలవరం- బనకచర్ల ప్రాజెక్టును ప్రతిపాదించామని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వివరించారు.
‘సీఎం రేవంత్రెడ్డి ఆరు ఫీట్లు ఉన్నడని మూడు ఫీట్లు అని మాట్లాడుతున్నడా? ఆయనదేమైనా అమితాబ్ బచ్చన్ హైటా?’ అని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ ప్రశ్నించారు.
[04:39]నీటిపారుదల శాఖలో అవినీతి అధికారులు ఒక్కొక్కరుగా ఏసీబీ వలకు చిక్కుతున్నారు. అధికారులతోపాటు వారి కుటుంబ సభ్యులు, బినామీలు.. ఇలా ప్రతి ఒక్కరి వివరాలను పక్కా సమాచారంతో సేకరించి, పకడ్బందీగా దాడులు చేస్తోంది.
[04:42]‘‘మేము కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలతో పోటీపడడం లేదు. ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నాం. ‘తెలంగాణ రైజింగ్ 2047’ నినాదంతో అభివృద్ధి వైపు దూసుకెళ్తున్నాం’’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు.
[04:37]నీటిపారుదల శాఖలో అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. ఇంజినీర్ ఇన్ చీఫ్(ఈఎన్సీ)గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన మురళీధర్రావును ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు.
డ్రగ్స్ దందాలో ఇద్దరు పోలీస్ అధికారుల కుమారులను ఈగల్ అధికారులు అరెస్టు చేశారు. వారిలో ఒకరిపై నిరుడు నిజామాబాద్లో కేసు నమోదైనా ఇప్పటివరకు అతడిని అరెస్టు కూడా చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది.
[04:34]రాష్ట్రంలో బీసీల 42% రిజర్వేషన్లలో ముస్లింలకు 10% కలపడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. మంగళవారం సిరిసిల్ల పట్టణంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు సీఎస్ఆర్ నిధులతో సైకిళ్లు పంపిణీ చేశారు.
[04:34]యాదాద్రి-భువనగిరి జిల్లా మోటకొండూర్ మండలం కాటేపల్లిలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆత్మకూర్(ఎం) మండలం పల్లెర్లకు చెందిన వస్తువుల స్వామి(38) మృతి చెందారు.
[04:33]నిజామాబాద్ కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమానికి పలువురు అర్జీలతో పోటెత్తారు. నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో హీమోఫిలియాకు సంబంధించి మందులు లేవని, వాటిని తెప్పించాలని పలుమార్లు దరఖాస్తులు ఇచ్చినా ఫలితం లేదని నగరానికి చెందిన దాసరి విజయానంద్రావు అధికారులకు విన్నవించారు.
[04:34]‘ఆచార్య దేవోభవ’ అనే మాటకే మచ్చతెచ్చేలా ప్రవర్తించారు.. కర్ణాటకకు చెందిన ఇద్దరు అధ్యాపకులు. పాఠ్యాంశాల్లోని సందేహాలు తీర్చుతామని విద్యార్థినితో సాన్నిహిత్యం పెంచుకొని ఆమెపై అత్యాచారం చేశారు.
రాష్ట్రంలో ఇటీవల గన్కల్చర్ విపరీతంగా పెరిగిందనడానికి వరుసగా జరుగుతున్న ఘటనలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. హైదరాబాద్, మెదక్లో జరిగిన కా ల్పుల ఘటనల నేపథ్యంలో ఎప్పుడెటువైపు గన్ పేలుతుందో.. ఏ ప్రాంతంలో
[04:24]రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో రూ.2,500 నగదు జమ చేస్తుందన్న వదంతులు వ్యాపించడంతో వందల మంది మహిళలు పోస్టాఫీసులో ఖాతా తెరిచేందుకు బారులు తీరారు.
[04:23]ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై)లో రాష్ట్రానికి రావాల్సిన వాటాపై గృహనిర్మాణశాఖ దృష్టిసారించింది. రాష్ట్ర అధికారులు దీనిపై రెండు రోజులుగా దిల్లీలో చర్చలు జరుపుతున్నారు.
[04:26]‘గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టులో భాగంగా ఏపీ పేర్కొంటున్న వరద జలాలకు శాస్త్రీయ ధ్రువీకరణ ఏదీ లేదు. నదుల అనుసంధానంలో కేంద్రం ప్రతిపాదిస్తున్న గోదావరి-కావేరి లింక్ ప్రాజెక్టు బనకచర్లకు ప్రత్యామ్నాయం’ అని కేంద్ర జలశక్తి శాఖ మాజీ సలహాదారు,
[04:29]కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ బుధవారం నిర్వహించనున్న ముఖ్యమంత్రుల సమావేశానికి ఎజెండా ఖరారు చేసింది. మంగళవారం సాయంత్రం రెండు రాష్ట్రాలకు పంపింది. సీఎం రేవంత్రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి...
[04:32]యూట్యూబ్ చూసి బుల్లెట్ ద్విచక్రవాహనాల తాళాలు ఎలా తీయాలో నేర్చుకొని దొంగతనాలు చేస్తున్న ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులను అద్దంకి పోలీసులు అరెస్టు చేశారు.
రూ.20 నాణెం ఇస్తే రూ.50లక్షలు ఇస్తామంటూ యూట్యూబ్లో ఒక వీడియో ప్రకటన చూశాడు... అందులో ఉన్న నంబర్కు ఫోన్చేసి వారు చెప్పిన విధంగా డబ్బులు పంపి నగరానికి చెందిన ఓవ్యక్తి మోసపోయాడు.
[04:21]రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్తు పాఠశాలలు, గురుకులాలు, జవహర్ నవోదయ విద్యాలయాల్లో పదో తరగతి చదివిన విద్యార్థులు పాలిటెక్నిక్ డిప్లొమాలో చేరితే.. వారికి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తారు.
[04:20]ఈ నెల 28 నుంచి ఆగస్టు 3 వరకు నిర్వహించనున్న అమరవీరుల వారోత్సవాన్ని విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు కేంద్ర కమిటీ పేరుతో మంగళవారం 22 పేజీల ప్రకటన విడుదలైంది.
[04:19]రాష్ట్రంలో రైతులకు బ్యాంకులు పంట రుణసాయం పెంచాలని, వ్యవసాయానుబంధ రంగాలను ప్రోత్సహించాలని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. పెద్దపెద్ద సంస్థలు భారీఎత్తున రుణాలు తీసుకొని రూ.వేల కోట్లను ఎగ్గొడుతున్నాయని, రైతులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ.
[04:17]ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై మాట్లాడే అర్హత మాజీ మంత్రి జగదీశ్రెడ్డికి లేదని మంత్రి వాకిటి శ్రీహరి, పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు.
[04:16]‘గోదావరిని కావాలనే ముఖ్యమంత్రి ఎండబెడుతున్నారు. కాళేశ్వరం సాక్షిగా నేను చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నాను. కేసీఆర్కు మూడు రోజులు టైమ్ ఇస్తే కన్నెపల్లి పంప్హౌజ్ మోటార్లు ఆన్చేసి చూపిస్తాం. ఏ పంప్హౌజ్ దగ్గరైనా చర్చ పెడదాం.
[04:15]డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో మంగళవారం ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్(బెంగళూరు), అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ ది స్టేట్ మార్క్ లామీ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
[04:14]నల్గొండను అన్ని రంగాల్లో ముందు వరుసలో నిలుపుతామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నారు. సచివాలయంలో మంగళవారం ఉమ్మడి నల్గొండ, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
[03:22]ప్రాచీన తత్వవేత్త ఆచార్య కణాదుడి ‘పరమాణువు’ సిద్ధాంతం నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విజయవంతంగా చేపట్టిన అంతరిక్ష యాత్రలకు సంబంధించిన అంశాలతో జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి(ఎన్సీఈఆర్టీ) పుస్తకాన్ని తయారు చేసింది.
[03:21]ప్రపంచంలో విద్యార్థులకు అనుకూలంగా ఉండే అగ్రశ్రేణి 130 నగరాల్లో మన దేశంలో దిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నైలకు చోటు దక్కింది. జీవనవ్యయం పరంగా దిల్లీ నగరం అన్ని దేశాల విద్యార్థులకు అత్యంత అందుబాటులో ఉందని లండన్ నుంచి వెలువడిన ‘2026 ఉత్తమ క్యూఎస్ విద్యార్థుల నగరాల’ జాబితా వెల్లడించింది.
[03:29]వైకాపా ఎన్నికల గుర్తుగా ఫ్యాన్కు బదులు ‘గొడ్డలి’ని కేటాయించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ను కోరుతూ తాను లేఖ రాసినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న లేఖ పూర్తి అవాస్తవం,
[03:24]జస్టిస్ బ్రిజేశ్కుమార్ ఆధ్వర్యంలో నడుస్తున్న కృష్ణా జల వివాద ట్రైబ్యునల్-2 గడువును వచ్చే ఏడాది జులై 31 వరకు పొడిగిస్తూ కేంద్ర జలశక్తి శాఖ మంగళవారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది.
[04:22]వికారాబాద్లోని డైట్ కాలేజీ రోడ్డులో నాయీ బ్రాహ్మణేతరుడు పెట్టుకున్న సెలూన్కు భద్రత కల్పించాలంటూ పోలీసులకు మంగళవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ప్రియుడికి దగ్గరయ్యేందుకు ఓ భార్య కట్టుకున్న భర్తనే కడతేర్చింది. ప్రియుడు, తమ్ముడు, మరో వ్యక్తితో కలిసి కారుతో తన భర్త బైక్ను ఢీకొట్టించి.. ఆపై ప్రమాదంగా చిత్రీకరించింది.
రైతులకు అన్యాయం చేస్తే సహించబోమని బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకుడు పట్లోళ్ల కార్తీక్రెడ్డి అన్నారు. కొన్నేండ్లుగా సాగుచేసుకుని జీవిస్తున్న భూములను రైతుల నుంచి బలవంతంగా తీసుకుని గోశాలకు ఇవ్వాలని ప్రభు
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తిరుమలగిరిలో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ సభలో సీఎం రేవంత్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. ఏడాదిన్నర కాలంలో చేసిందేమీ లేక, ఇది చేశామని చె
[03:18]నరాల సంబంధ రుగ్మత వల్ల ఏకాగ్రత కొరవడటం, అతిచురుకుదనం కనిపిస్తే దాన్ని అటెన్షన్ డెఫిసిట్, హైపరాక్టివిటీ డిజార్డర్ (ఏడీహెచ్డీ) అని పిలుస్తారు. బాలల్లో, టీనేజర్లలో కనిపించే ఈ రుగ్మత మెదడు ముందుబాగం ఆలస్యంగా ఎదగడం వల్ల సంభవిస్తుంది.
[03:15]రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పురపాలిక పరిధి ఎన్కేపల్లిలోని రూ.800 కోట్ల విలువైన 99.14 ఎకరాల సర్కారు భూములను పట్టాగా మార్చే వ్యవహారాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం.
[03:08]ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ సీవోవో ప్రభాకర్రావు నుంచి సిట్ అధికారులు ఎట్టకేలకు ఒక సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఉదయం విచారణ నిమిత్తం జూబ్లీహిల్స్ సిట్ కార్యాలయానికి వచ్చిన ఆయన..
[03:12]రాష్ట్రం నుంచి రాజస్థాన్కు రాకపోకలు సాగించేవారికి రైల్వేశాఖ నుంచి తీపికబురు. హైదరాబాద్లోని కాచిగూడ నుంచి చారిత్రక నగరం జోధ్పుర్కు కొత్త రైలు పట్టాలు ఎక్కనుంది.
[03:13]బాసర, మహబూబ్నగర్ ఆర్జీయూకేటీల్లో పీయూసీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థుల రెండో జాబితాను ఇన్ఛార్జి ఉపకులపతి గోవర్ధన్ మంగళవారం రాత్రి విడుదల చేశారు.
[03:10]గురుకుల విద్యాసంస్థల్లో ఫుడ్ పాయిజన్, విద్యార్థుల మరణాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పూర్తి బాధ్యత వహించాలని మంగళవారం భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు.
[03:10]రోడ్డు ప్రమాద కేసు నుంచి తన కుమారుడిని తప్పించడానికి చేసిన ప్రయత్నాలపై నమోదైన కేసులో భారాసకు చెందిన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్కు హైకోర్టులో చుక్కెదురైంది.
[03:14]పన్ను వసూళ్లలో అక్రమాలను అరికట్టి ఆదాయం పెంచాలని ప్రభుత్వం పదేపదే చెబుతున్నా కొన్ని డివిజన్లలో పాతుకుపోయిన అధికారులతో ఆ లక్ష్యం నెరవేరడం లేదు. కొందరు అధికారులకు పదోన్నతులొచ్చినా పాత పోస్టుల్లోనే కొనసాగుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని ఫిర్యాదులందుతున్నాయి.
[02:57]అంతర్జాతీయ విద్యుత్ కార్ల దిగ్గజం టెస్లా మనదేశంలో అధికారికంగా విక్రయాలకు శ్రీకారం చుట్టింది. ఇక్కడి బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ మంగళవారం ప్రారంభించారు.
పీడకలలను మనం పెద్దగా పట్టించుకోం. సంతోషాన్ని కలిగించే కలల మాదిరిగా అవి కూడా జీవితంలో భాగమేనని తేలికగా తీసిపారేస్తుంటాం. కానీ, దీర్ఘకాలంలో పీడకలలు మనపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని తాజా అధ్యయనంలో తేలింద�
సింగరేణి సంస్థ 2024-25 సంవత్సరానికి గాను లాభాల లెక్కలు ఎప్పుడు తేలుతాయంటూ కార్మికులు ప్రశ్నిస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరం పూర్తయి నాలుగు నెలలు కావస్తున్నా.. ఇప్పటి వరకు ప్రకటన వెల్లడించలేదు.
[02:56]సూచీలు 4 రోజుల వరుస నష్టాల నుంచి కాస్త కోలుకోవడంతో, మదుపర్లు స్వల్ప ఊరట చెందారు. వాహన, ఔషధ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడం సూచీలకు కలిసొచ్చింది.
[02:55]కృత్రి మేధ(ఏఐ)ను అభివృద్ధి చేయడానికి వినియోగించే అత్యాధునిక హెచ్20 కంప్యూటర్ చిప్లను చైనాకు విక్రయించడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుమతి పొందినట్లు ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ వెల్లడించారు.
[02:55]నేషనల్ హైవేస్ ఇన్ఫ్రా ట్రస్ట్ (ఎన్హెచ్ఐటీ)లో తమ పెట్టుబడుల విషయంలో సీనియర్ క్రెడిటర్ (ముఖ్య రుణదాత) హోదా ఇవ్వాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ)ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కోరినట్లు సమాచారం.
[02:52]సాంకేతిక సహకారం విషయంలో భారత్- అమెరికా మధ్య సంబంధాన్ని మరింతగా బలోపేతం చేసే లక్ష్యంతో యూఎస్ సీఈఓ ఫోరమ్ను దేశీయ ఐటీ పరిశ్రమ సంఘం నాస్కామ్ ఏర్పాటు చేసింది.
నోయిడాలో వీధి కుక్కలకు ఆహారం పెట్టకుండా వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు ‘ఆ కుక్కలకు మీ ఇంట్లోనే తిండి పెట్టవచ్చు కదా’ అని ప్రశ్నించింది.
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉన్న ప్రముఖ భారతీయ చలనచిత్ర దర్శకుడు సత్యజిత్ రే పూర్వీకుల నివాసాన్ని బంగ్లాదేశ్ అధికారులు కూలగొడుతున్నారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ మంగళవారం తెలిపారు.
రైతుల అవసరాలను ఆసరాగా చేసుకున్న వ్యాపారులు అదును చూసి యూరియా రేట్లు అమాంతం పెంచేస్తున్నారు. సహకార సొసైటీల వద్ద ఒక రేటు అయితే.. డీలర్ల వద్ద మరో రేటు అమ్ముతున్నారు. తప్పని పరిస్థితుల్లో రైతులు ఎక్కువ రేటుక�
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరి జం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్(నిథిమ్) నూతన డైరెక్టర్గా ప్రొఫెసర్ వీ వెంకటరమణ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.
రాఖీ కట్టిన అన్న అరుదైన వ్యాధి బారిన పడితే, తన మూలకణాలు దానం చేసి బతికించుకుంది చిన్నారి చెల్లె. వరంగల్ జిల్లాకు చెందిన బాలుడు(11) అప్లాస్టిక్ ఎనీమియాతో బాధపడుతున్నాడు.
సీఎం రేవంత్రెడ్డి మంగళవారం 48వ సారి ఢిల్లీకి వెళ్లారు. బనకచర్లపై కేంద్ర జల్శక్తి మంత్రిత్వ శాఖ ఏపీ, తెలంగాణ సీఎంలతో భేటీ ఏర్పాటు చేసింది. ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు భేటీని �
రాష్ట్ర హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్ (ఏకే సింగ్) ఈ నెల 19న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు రాజ్భవన్లో ఆయనతో ప్రమ�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం సంక్షోభంలో పడిపోయిం ది. అన్ని వర్గాల వారిని సర్కార్ గాలికి వదిలేస్తున్నది. ముఖ్యంగా పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యనందించేందుకు గత ప�
ఎన్కేపల్లి భూములను ప్రభుత్వం గోశాలకు ప్రతిపాదించడాన్ని నిరసిస్తూ కొందరు రైతులు రిలే దీక్షలు చేపట్టగా.. మరికొందరికి మంగళవారం అధికారులు పట్టాలను పంపిణీ చేశారు. ఎకరానికి 500 గజాల చొప్పున స్థలం ఇవ్వాలని భూ బ�
పారిశుధ్య నిర్వహణతోపాటు పల్లెలు, పట్టణాల్లో పచ్చదనం పెంపునకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. కలెక్టరేట్లో స్థానిక సంస్థల పనితీరుపై అదనపు కలెక్టర్ (ఏసీ) శ్రీజతో కలిసి కలెక్టర
మారుమూల ప్రాంతాల్లోని మా వోయిస్టు ప్రభావిత గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక పథకం(ఐఏపీ-ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్) ద్వారా నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్�
[02:08]అంచనాలను మించిన ప్రదర్శనతో టీ20ల్లో అదరగొట్టి, తొలిసారి ఇంగ్లాండ్పై సిరీస్ విజయం (3-2) సాధించిన భారత జట్టు.. ఇప్పుడిక వన్డే సిరీస్పై గురి పెట్టింది.
[02:00]మూడో టెస్టులో టీమ్ఇండియా గెలవాల్సిందని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. టాప్ఆర్డర్ మెరుగైన ప్రదర్శన చేసి ఉంటే సిరీస్లో భారత్ ఆధిక్యంలో ఉండేదని అన్నాడు.
[01:59]ఇంగ్లాండ్తో మూడో టెస్టు చివరి ఓవర్లో స్పిన్నర్ షోయబ్ బషీర్ బౌలింగ్లో మహ్మద్ సిరాజ్ను రవీంద్ర జడేజా మూడు బంతులు ఎదుర్కొనేలా చేయాల్సింది కాదని భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే అన్నాడు.
బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం గోదావరిలో వరద జలాల్లేవని, ఆ కాన్సెప్ట్ అనేది లేదని కేంద్ర జల్శక్తిశాఖ మాజీ సలహాదారు, రివర్ లింకింగ్ ప్రాజెక్టుల టాస్క్ఫోర్స్ కమిటీ మాజీ చైర్మన్ వెదిరె శ్రీర
పోలీసు అధికారులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలని, ప్రతీ కేసులోనూ క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ముఖ్యమని ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. కొత్తగూడెంలోని తన కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని అన్ని సబ�
మన హీరోలు పాటలు పాడటం కామనే కానీ..రాయడం మాత్రం అరుదనే చెప్పాలి. తన తాజా చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కోసం హీరో రామ్ గీత రచయితగా అవతారమెత్తారు. భావోద్వేగభరితమైన ఓ పాటకు లిరిక్స్ అందించారు. ఈ పాటను స్వరకర్�
బనకచర్ల అంశంపై కూర్చొని మాట్లాడుకుందామని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రంతో మాట్లాడి షెడ్యూల్ ఖరారు చేయించారు. కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి సమక్షంలో జరిగే భేటీ�
ప్రపంచం వేగంగా మారిపోతున్నది. ఆ మార్పునకు తగ్గట్టే మనుషులూ మారిపోతున్నారు. మార్కెట్కి అనుగుణంగా మనల్ని మనం మలుచుకోవాలనే అందరి ఆరాటం. ఈ పోటీ ప్రపంచాన్నే కాదు ఇష్టమైన కళల తీరాన్నీ గెలవాలని కొందరు ప్రయత్�
విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణే ధ్యే యంగా జిల్లాలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలు, కిచెన్ గార్డెన్, టెర్రస్ గార్డెన్స్ ఏర్పాటుకు సంబంధిత శాఖల నుంచి నివేదికలు అందించాలని కలెక్టర్ హర�
పాతబస్తీ ప్రాంతానికి చెందిన రెయిన్బజార్ పోలీస్స్టేషన్ పరిధిలో మూడు నెలల క్రితం జరిగిన హత్యకేసులో పరారీలో ఉన్న నిందితులను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు ...
మనదేశంలో ఏటా 3.7 కోట్ల మంది ఉబ్బసం బారిన పడుతున్నారు. వారిలో.. నగర, నగర శివారు ప్రాంతాల్లో నివసించే మహిళలే ఎక్కువగా ఉంటున్నారు. సాధారణ మహిళలతో పోలిస్తే.. ఆస్తమా బాధితులు గర్భం దాల్చడంలో ఇబ్బంది పడుతున్నట్లు �
ప్రస్తుతం ఇండస్ట్రీలో లక్కీయెస్ట్ హీరోయిన్ ఎవరంటే అందరూ ఠక్కున భాగ్యశ్రీ బోర్సే పేరే చెబుతున్నారు. ‘మిస్టర్ బచ్చన్'తో తెలుగులో అరంగేట్రం చేసిందీ భామ. ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా ఈ అమ్మడికి మాత్రం కా�
హీరో ఆదిత్య ఓం దర్శకుడిగా మారారు. 17వ శతాబ్దపు మరాఠీ సాధువు ‘సంత్ తుకారామ్' జీవితం ఆధారంగా ఓ చిత్రాన్ని తెరకెక్కించారు. మరాఠీ నటుడు సుభోద్ భావే టైటిల్ రోల్ని పోషించారు. ఈ నెల 18న విడుదలకానుంది.
ఇప్పుడు చాలామంది ముఖంపై అవాంఛిత రోమాలతో బాధపడుతున్నారు. హార్మోన్లలో లోపాలు, ఇతర ఆరోగ్య కారణాలతో.. ఈ సమస్యబారిన పడుతున్నారు. వీటిని తొలగించుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో చాలామంది ‘వ్య
1940లో ఒక గ్రామం, కమలతో నా ప్రయాణం, లజ్జా వంటి చిత్రాలతో విమర్శకుల ప్రశంసలందుకున్న దర్శకుడు నరసింహ నంది రూపొందిస్తున్న తాజా చిత్రం ‘ప్రభుత్వ సారాయి దుకాణం’. దైవ నరేష్ గౌడ, పరిగి స్రవంతి మల్లిక్ నిర్మాతలు. �
నిన్న మొన్నటి తరాల్లో పిల్లల పెంపకమంతా తల్లులే చూసుకునేవారు. తండ్రులు ఎక్కువగా.. సంపాదన, కుటుంబ పోషణ మీద దృష్టిపెట్టేవారు. కానీ, ప్రస్తుత తరం ‘నాన్న’లు మారుతున్నారు. అందులోనూ మిలీనియల్ తండ్రులు పిల్లల ప�
మనోజ్చంద్ర, మోనికా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ప్రవీణ పరుచూరి తెరకెక్కించారు. ఇందులో ఆమె ఓ కీలక పాత్రను కూడా పోషించారు. ఈ నెల 18న ఈ చిత్రం విడుదల�
భారత మహిళల క్రికెట్ జట్టు మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఇప్పటికే తొలిసారి టీ20 సిరీస్ గెలిచి కొత్త చరిత్ర లిఖించిన టీమ్ఇండియా.. వన్డే సిరీస్లోనూ అదే జోరును కొనసాగించాలని చూస్తున్నది. బుధవారం ఇరు జట్ల మధ�
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ అటవీ భూముల్లో చెట్ల పొదలను తొలగించిన ఆదివాసీ మహిళలను అటవీ శాఖ అధికారులు సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.
సహచర షట్లర్ పారుపల్లి కశ్యప్తో విడాకులపై భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ స్పష్టతనిచ్చింది. పరస్పర అంగీకారంతోనే తాము ఇద్దరం విడిపోయినట్లు సైనా పేర్కొంది. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ తమ వివాహ
భారత దిగ్గజ అథ్లెట్ ఫౌజా సింగ్ కన్నుమూశారు. జలంధర్ సమీపంలోని బియాస్ పిండ్ గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 114 ఏండ్ల ఫౌజా సింగ్ తుదిశాస్వ విడిచారు. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో రోడ్డు దాటుతుండగా,
భారతీయ పురాణేతిహాసం రామాయణం దశాబ్దాలుగా వెండితెరపై ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉంది. ఇప్పటికే తెలుగుతో పాటు వివిధ భారతీయ భాషల్లో రామాయణగాథ పలుమార్లు వెండితెర దృశ్యమానం అయిన విషయం తెలిసిందే. తాజాగా నితేశ�
చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకం విషయంలో నిబంధనలు బేఖాతరు చేసిన వైస్ చాన్స్లర్(వీసీ)పై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరుతూ ‘ప్రజావాణి’ అధికారులు విద్యాశాఖ ప్రిన్సి�
ఎన్టీఆర్-త్రివిక్రమ్ కలయికలో కార్తికేయుడి ఇతివృత్తంతో భారీ పౌరాణిక చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ‘గాడ్ ఆఫ్ వార్ ఈజ్ కమింగ్' అంటూ ఈ సినిమా గురించి నిర్మాత సూర్యదేవర నాగవంశీ వెల్లడించిన ద�
ఒకప్పుడు తెలుగు తెరపై యువతరం కలల రాణిగా భాసిల్లింది జెనీలియా. చూడముచ్చటైన అందంతో కాస్త అమాయకత్వం, చలాకీతనం కలబోసిన పాత్రల ద్వారా ఫ్యామిలీ ఆడియెన్స్కు బాగా చేరువైంది. ముఖ్యంగా ‘బొమ్మరిల్లు’లో ఆమె పోషి�
కాకతీయ యూనివర్సిటీ పోతన గర్ల్స్హాస్టల్లో సీలింగ్ ఫ్యాన్ ఊడిపడి విద్యార్థినిపై పడింది. సోమవారం రాత్రి 11.30 గంటల కు బీపీఎడ్ ఫస్టియర్ చదువుతున్న వీణపై సీలింగ్ ఫ్యాన్ పడడంతో కుడిచేతికి తీవ్రగాయమైంద
కమ్యూనిస్టు విప్లవకారులంతా ప్రియతమ నాయకుడిగా పిలుచుకునే కామ్రేడ్ విజయ్ (74) ఈ నెల 12న మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్తో హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు. భౌతికంగా ఆయన మన మధ్య లేనప్పటికీ పీడిత వర్గాల కోసం, కా�
రాష్ట్రంలో బీసీల జనాభా దామాషా ప్రకారం వాటా దక్కాలని, అది తమ న్యాయమైన హక్కు అని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద వెనుకబడిన
కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు పన్నులతో ప్రజల్ని పీల్చిపిప్పి చేస్తున్నది. 11 ఏండ్ల క్రితం గద్దెనెక్కిన ఈ ప్రభుత్వ పెద్దలు.. పన్ను పోటును మరింత పదునెక్కించారు మరి.
ప్రతిష్టాత్మక లాస్ఏంజెల్స్(2028) ఒలింపిక్స్లో క్రికెట్ పోటీల తేదీలు ఖరారయ్యాయి. క్రికెట్ను ఉన్న క్రేజ్ను దృష్టిలో నిర్వాహకులు మ్యాచ్లను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. విశ్వక్రీడలకు సంబంధిం
బ్రిటిష్ ఎయిర్లైన్స్పై భారత యువ గ్రాండ్మాస్టర్ ఇరిగేసి అర్జున్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంత ఘోరమైన ఎయిర్లైన్స్ను ఎప్పుడూ చూడలేదంటూ తన కోపాన్ని ఎక్స్ వేదికగా ప్రదర్శించాడు. ‘బ్రిటిష్ ఎయిర్లై�
ప్రపంచ బల్క్ డ్రగ్స్ రాజధానిగా హైదరాబాద్ రూపుదిద్దుకుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. జీనోమ్ వ్యాలీలో మంగళవారం ఐకార్ బయోలాజిక్స్ కొత్త యూనిట్ నిర్మాణ పనులకు సంబంధించి మంత్రులు
ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో భారత్తో రసవత్తరంగా ముగిసిన మూడో టెస్టులో గెలిచిన ఉత్సాహంలో ఉన్న ఇంగ్లండ్.. మాంచెస్టర్ వేదికగా జరుగబోయే నాలుగో టెస్టుకు జట్టులో స్వల్ప మార్పులు చేసింది. లార్డ్స్ టెస్టుల
ఇన్స్టాగ్రామ్లో ప్రకటన చూసి ఓ ఫేక్ కంపెనీలో పెట్టుబడులు పెట్టి మొదట్లో లాభాలు చూసి.. ఆ తర్వాత సైబర్ నేరగాళ్ల చేతిలో లక్షల రూపాయలు మోసపోయాడు హైదరాబాద్ నగరవాసి.
కొంతకాలంగా హెచ్టీ కనెక్షన్లకు బిల్లులు కట్టకుండా వాటిని వదిలేసి కొత్తకనెక్షన్లు తీసుకున్న బకాయిదారులకు నోటీసులు జారీ చేయడంతో పాటు వారి ప్రాంగణాల వద్ద బకాయిల నోటీసు బోర్డులు టీఎస్ఎస్పీడీసీఎల్ సిబ�
2025, జూలై 16న ఢిల్లీలో బనకచర్ల ప్రాజెక్టుపై ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటైన సందర్భంగా తెలంగాణ వికాస సమితి ఈ లేఖను విడుదల చేస్తున్నది. రేపటి సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం ఈ డిమాండ్లను చర్చకు పెట్టాలని కోరుతున్�
దేశీయ ఈక్విటీ మార్కెట్లలోకి రిటైల్ ఇన్వెస్టర్లు క్రమంగా పెరుగుతున్నారు. 2019లో కేవలం 3.6 కోట్ల డీమ్యాట్ ఖాతాలు ఉండగా, 2025 నాటికి ఇది 19.4 కోట్లకు ఎగబాకారు.
[00:43]‘‘హ.. హా.. హాసిని’’ అంటూ ‘బొమ్మరిల్లు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోయిన నటి జెనీలియా. ఆమె దాదాపు 13ఏళ్ల విరామం తర్వాత ‘జూనియర్’ చిత్రంతో దక్షిణాది ప్రేక్షకుల్ని తిరిగి పలకరించనుంది.
సున్నం చెరువు పరిసర ప్రాంతాల్లో రంగారెడ్డి జిల్లా సర్వే అండ్ లాండ్ రికార్డ్స్ అధికారులు సర్వే నిర్వహించారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ సర్వే నిర్వహించినట్లు తెలిపారు.
ఫోర్త్ సిటీగా పిలుచుకుంటున్న ఫ్యూచర్ సిటీ ఈ రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార చెప్పారు. మూసీ పునర్జీవనం, రీజినల్ రింగ్ రోడ్డు పనులు పూర్తయితే హైదరాబాద్ అభివృద్ధి ఎవరి ఊ
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంచిర్యాల పట్టణంలో రూ.4కోట్ల వ్యయంతో రెండేళ్ల క్రితం ప్రధాన కూడళ్లలో నిర్మించిన జంక్షన్లను కూల్చివేస్తున్నారు. లక్ష్మి థియేటర్, టీటీడీ కల్యాణ మండపం చౌరస్తాల వద్ద నిర్మిం�
[00:41]‘తెలుగులో ఓ మంచి ప్రేమ పాట విని చాలా రోజులు అయిందిగా...’ అంటూ తన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ పాటల ప్రచారాన్ని షురూ చేశారు కథానాయకుడు రామ్ పోతినేని. ఈ నెల 18న సినిమాలోని ఓ ప్రేమ గీతాన్ని విడుదల చేస్తున్నారు.
[00:40]ఇటీవలే విడుదలైన ‘ఆప్ జైసా కోయి’ చిత్రంతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు నటుడు ఆర్ మాధవన్. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో భాషా వివాదంపై వేసిన ప్రశ్నకుగానూ మాధవన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
దేశంలో అల్పాదాయ వర్గాల అవసరాలకు క్రెడిట్ కార్డులే దిక్కవుతున్నాయి. నెలకు రూ.50 వేల కంటే తక్కువ సంపాదిస్తున్న ఉద్యోగుల్లో దాదాపు 93 శాతం మంది క్రెడిట్ కార్డులపై ఎక్కువగా ఆధారపడుతున్నట్టు తమ అధ్యయనంలో తే�
[00:39]కథానాయకుడు ఆదిత్య ఓం దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంత్ తుకారాం’ ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకొస్తోంది. మరాఠీ నటుడు సుబోధ్ భావే ప్రధాన పాత్రధారిగా నటించిన చిత్రమిది.
[00:37]అత్యాశ మనిషిని ఎంతకైనా దిగజారుస్తుంది. తప్పుడు దారి పట్టేలా చేస్తుంది. ఇప్పుడిలానే తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారు ఓ ఇద్దరు వ్యక్తులు.
భారతదేశ మధ్యతరగతిని రోజురోజుకు మరింత సంక్షోభంలోకి నెట్టివేస్తున్నది పన్నులు, ద్రవోల్బణం మాత్రమే కాదు. అంతకుమించిన మరో అంశం ఒకటుంది. అదేమిటంటే.. ఈఎంఐ. అత్యంత ఆందోళనకరమైన ఈ విషయం గురించి ప్రముఖ ఆర్థిక సలహ�
[00:35]భార్యా...భర్త...ఇద్దరు పిల్లలు..ఇలా ఒక అందమైన కుటుంబం. అనుకోని పరిస్థితుల్లో భార్య అమీనా (రిహామ్ అబ్దేల్ గఫూర్) చనిపోతుంది. పిల్లలు తల్లి మీద బెంగ పెట్టుకుంటారు.
బీజేపీ, టీడీపీ, టీ కాంగ్రెస్ పార్టీలది ఒకే సమైక్య రాగం. తెరముందు వేరుగా కనిపిస్తున్నా తెర వెనుక కడుతున్నది ఒకటే వేషం. బీఆర్ఎస్పై విషం చిమ్మడమే వాటి ఉమ్మడి లక్ష్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక వివక్షలు,
విద్యుత్తో నడిచే వాహన తయారీ సంస్థ టెస్లా ఎట్టకేలకు భారత్లో అడుగుపెట్టింది. తన తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఆర్థిక రాజధాని ముంబైలో మంగళవారం ప్రారంభించింది.
ఆర్టీఏ అధికారుల అసోసియేషన్ నుంచి ఈ చాలన్ అంటూ వాట్సాప్ గ్రూప్లు ఏర్పాటు చేసి.. అందులో .ఏపీకే ఫైల్స్ను పంపి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు సైబర్నేరగాళ్లు .
మూడు నెలల క్రితం చోరీ అయిన బైక్ ట్రాఫిక్ పోలీసులు విధించిన చలానా వల్ల దొరికింది. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ కేబీఆర్ పార్కు చౌరస్తాలో బంజారాహిల్స్ ట్రాఫిక్ ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి తన సిబ్బంద�
నాలుగు దశాబ్దాల క్రితం ఓ భారతీయుడు తొలిసారిగా అంతరిక్షంలోకి దూసుకుపోయినప్పుడు మన తొలి అడుగు పడింది. తర్వాత ఇన్నేళ్లకు మలి అడుగు పడింది. ఈ మధ్యకాలాన్ని గమనిస్తే వ్యోమ అన్వేషణలో భారత అంతరిక్ష పరిశోధన రంగ�
‘బేటీ బచావో.. బేటీ పడావో’ అంటూ ఒకవైపు ప్రచారం చేసుకొంటున్న బీజేపీ అధికారంలో ఉన్న ఒడిశాలో విద్యార్థినులకు రక్షణ లేకుండా పోయింది. తనను లైంగికంగా వేధిస్తున్నాడని, చదువు సాగాలంటే తన కోరిక తీర్చాలని ఒత్తిడి �
మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో బ్రిడ్జిలు పేకమేడల్లా కూలుతున్న ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. గంభీరా బ్రిడ్జి కూలి 20 మంది మృతిచెందిన దుర్ఘటన మరిచిపోకముందే జునాజఢ్ జిల్లాలోని అజాజ్ గ్రామంలో మరో బ్రిడ్జి స�
రోడ్లు బాగోలేవంటూ తనను నిలదీసిన సుమేర్పూర్ గ్రామస్థులపై రాజస్థాన్ పశుసంవర్ధక శాఖ మంత్రి జోరారామ్ , ఆయన అనుచరులు పగబట్టారు. గ్రామానికి కరెంటు, నీటి సరఫరాను కట్ చేశారు.
ఐదేళ్ల లోపు ఆధార్ పొందిన పిల్లలు ఏడేళ్ల వయసు దాటిన తర్వాత తమ బయోమెట్రిక్స్ని అప్డేట్ చేసుకోవాలని, లేని పక్షంలో వారి ఆధార్ డీయాక్టివేట్ అయ్యే ముప్పు ఉందని మంగళవారం ఓ అధికార ప్రకటన హెచ్చరించింది. మా
Wibledon Winners : వింబుల్డన్లో తొలి రౌండ్ నుంచి ప్రత్యర్థులను చిత్తు చేసి తొలిసారి విజేతగా అవతరించారు జన్నిక్ సిన్నర్, ఇగా స్వియాటెక్. తమ అద్భుతమైన ఆటతో టైటిల్ కొల్లగొట్టిన ఈ ఇద్దరు.. జూలై 14 న ఛాంపియన్స్ డిన్నర్(C
బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు అక్కడి స్థానికులకు కొత్తేమీ కాదు. ఈ క్రమంలో ట్రాఫిక్తో బేజారెత్తిన ఈజ్మైట్రిప్ సహ వ్యవస్థాపకుడు ప్రశాంత్ పిట్టీ.. సమస్య పరిష్కారానికి కోటి రూపాయలు పెట్టుబడి పెట్టడానికి
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. బెంగళూరులోని ఒక కళాశాల విద్యార్థినిపై ఫిజిక్స్ లెక్చరర్ నరేంద్ర, బయాలజీ లెక్చరర్ సందీప్, వారి స్నేహితుడు అనూప్ కలిసి పలుమార్లు లైంగికదాడికి పాల్ప�