[17:23]అధిక ఆదాయం కలిగిన వ్యక్తులకు పన్ను రాయితీ కల్పించడం పట్ల ఆరెస్సెస్ అనుబంధ విభాగం స్వదేశీ జాగరణ్ మంచ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
జబల్పూర్ సుందరి ప్రగ్యా జైశ్వాల్ (Pragya Jaiswal) టైం దొరికితే చాలు సోషల్ మీడియాలో ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఉంటుంది. వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను నెట్టింట షేర్ చేసుకుంటుంది
ఆ రాష్ట్ర ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కేకే పాఠక్ ఒక సమావేశంలో జూనియర్ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా డిప్యూటీ కలెక్టర్ను ఆయన అ�
[17:11]Samsung galaxy s23 Price and other details: శాంసంగ్ నుంచి మరో మూడు ప్రీమియం ఫోన్లు విడుదలయ్యాయి. వీటి ధరలు రూ.74,999 నుంచి ప్రారంభవుతాయి.
ప్రతి ఒక్కరు సీపీఆర్ (కార్డియోపల్మనరీ రీససిటేషన్ ) నేర్చుకోవాలని గవర్నర్ తమిళి సై అన్నారు. రాజ్ భవన్ కమ్యూనిటీ హాల్ లో గాంధీ మ
Garuda Seva TTD ఈ నెల 5న తిరుమలలో పౌర్ణమి గరుడ సేవను వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
విమెన్స్ ఐపీఎల్ నిర్వహణ పనులపై బీసీసీఐ బిజీగా ఉంది. ఇప్పటికే ఫ్రాంచైజీల్ని ఖరారు చేసిన మేనేజ్మెంట్ ఆటగాళ్ల వేలంపై దృష్టి
ఆర్థిక మాంద్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఐటీ కంపెనీలనీ ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ
Donald Trump on Russia-Ukraine conflict: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అధికారంలో ఉంటే రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే వాడిని అని ట్రంప్ వెల్లడించారు. నేను అధ్యక్షుడిగా ఉంటే మిలియన్ సంవత్సరాల�
Adala Prabhakara Reddy: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే �
Gulab Jamuns పలు ఫుడ్ యాప్స్ భోజన ప్రియులను ఆకర్షించేందుకు పలు రకాల ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. బిజినెస్ స్ట్రాటజీగా ప్రకటించే ఆ ఆఫర్లకు మనం కూడా ఆకర్షితులం అవుతుంటాం. ఆ మాదిరిగానే జొమాటో యాప్
కొందరు పైకి అమాయకంగా కనిపించినా.. వారి చేష్టలు మాత్రం అత్యంత కిరాతకంగా ఉంటాయి. ఎంత పెద్ద నేరాలు చేసినా.. ఏమీ తెలీనట్లు ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి కేసుల్లో కొన్నిసార్లు పోలీసులను కూడా తప్పుదారి పట్టిస్తుంటారు. ఛత్తీస్గఢ్లో ..
మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆ పార్టీ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం ఉమా భారతి విమర్శలు గుప్పించారు. శివరాజ్ సింగ్ చౌహాన్ మద్యం విధానాన్ని ఆమె తప్పుప
Chandrika Ravi Glamor Pics In a Black Dress, Chandrika Ravi, Chandrika Ravi Images, Chandrika Ravi Stills, Chandrika Ravi Photos, Chandrika Ravi Pics, Chandrika Ravi New Photos, Chandrika Ravi Viral Photos, Chandrika Ravi Insta Photos..
[17:00]Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు...
బీసీసీఐ.. ఉమెన్ ప్రీమియర్ లీగ్ (WPL) మొదటి ఎడిషన్ కోసం వేలం తేదీని ప్రకటించింది. ఫిబ్రవరి 13న ముంబైలో వేలం నిర్వహించనున్నారు. ఈ మేరకు బీసీసీఐ ఫ్రాంఛైజ
హుజూరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధికపై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. 22 బీఆర్ఎస్ కౌన్సిలర్లతో పాటు ముగ్గురు బీజేపీ కౌన్సిల
బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను నటులు సల్మాన్ ఖాన్ (Salman Khan), ఆమిర్ ఖాన్ (Aamir Khan). ఇద్దరు మంచి స్నేహితులు. మూడు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నప్పటికి ‘అందాజ్ అప్నా అప్నా’ (Andaz Apna Apna) అనే కామెడీ చిత్రం మాత్రం చేశారు.
[16:46]వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ అవసరమైన వారికి చేయూతనందించడంలో తాను ముందుంటానని ఆయన మరోసారి నిరూపించుకున్నారు.
సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ (Mohammed bin Salman or MBS) నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో
ములుగు జిల్లా వడ్డెరగూడెంలోని ప్రభుత్వ పాఠశాలలో పురుగుల మందు కలకలం రేపింది. ముగ్గురు స్టూడెంట్స్ థమ్సప్ అనుకొని పురుగులు మందు తాగారు. లంచ్ సమయంలో అక్ష
జార్ఖండ్లో సెర్చ్ ఆపరేషన్ చేస్తుండగా ఐఈడీ పేలింది. ఈ ఘటనలో ముగ్గురు సీఆర్పీఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. మావోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నది.
వరుడి స్నేహితులు పటాకులు కాల్చారు. అక్కడున్న వధువు బంధువులకు ఇది నచ్చలేదు. వరుడి స్నేహితులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగింది. వాగ్వాదం కాస్తా తోపులాటకు దారి తీసింది. ఈ గ
[16:35]ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జిషీట్లో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణ ఎమ్మెల్సీ కవిత ప్రమేయం గురించి ఈడీ ప్రస్తావించింది.
ఇంటర్ తర్వాత ఏంటీ?.. మీ పిల్లలను ఏ గ్రూప్లో చేర్పించాలో అర్థం కావడం లేదా?... ఎంపీసీ బెటరా?.. బైపీసీ బెటరా?.. లేదా ఎంఈసీ, సీఈసీలు మంచి కోర్సులా? తెలుసుకోవాలనుందా?..
రియల్మీ భాగస్వామ్యంతో తొలి కోకాకోలా స్మార్ట్ఫోన్ లాంఛ్ కానుంది. ఫిబ్రవరి 10న భారత్లో రియల్మీ 10 ప్రొ కోకాకోలా ఎడిషన్ను లాంఛ్ చేయనున్నట్టు రియల్మీ ప్రకటించింది.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) రక్తదాహానికి ఎంతమంది టీడీపీ నేతలు (TDP Leaders) బలికావాలని తెలుగుదేశంపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) ప్రశ్నించారు.
లెఫ్టా హ్యాండ్ వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ హోదాలో రిషబ్ పంత్ ని భర్తీ చేస్తాడనుకునన్ ఇషాన్ కిషన్, గ్రౌండ్ లో తడబడుతున్నాడు. బంగ్లాదేశ్ పై చేసిన డబుల్
[16:26]కివీస్తో జరిగిన మూడో టీ20లో యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ తన కెరీర్లో తొలి టీ20 శతకాన్ని బాదిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు ఆటగాళ్లు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
భారీ యాక్షన్ థ్రిల్లర్తో ఎంట్రీ ఇచ్చిన పఠాన్ బాక్సాఫీస్ ను బాక్సాఫీస్ని షేక్ చేస్తోంది. మూవీ రిలీజై 8 రోజులైనా కలెక
[16:14]ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ మరోసారి తన రహస్య ఆపరేషన్ను విజయవంతంగా ముగించింది. ఈ సారిలో ఇరాన్లోని క్షిపణి కేంద్రం దాని లక్ష్యమైంది.
ఈ షో ఇంకా ఈరోజు రాత్రి (ఫిబ్రవరి 2) 9 గంటలకి ప్రసారం కానుంది, కానీ ఈ ఎపిసోడ్ ప్రోమో ఇప్పటికే కొన్ని లక్షల మంది చూసి చరిత్ర సృషించింది. అసలు ప్రపంచ లో ఏ టాక్ షో కి లేనంత క్రేజ్ ఈ ఒక్క ఎపిసోడ్ కి (NBK Pawan Kalyan) వచ్చింది అనిపిస్తోంది.
Mamata Banerjee criticizes BJP: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, త్రుణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీపై విరుచుకుపడ్డారు. తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ), బ్యాంకులలో ప్రజలు డిపాజిట్ చేసిన డబ్బును బీజేపీ తన పార్�
కేరళలోని కన్నూర్ జిల్లా ఆసుపత్రి సమీపంలో కదులుతున్న కారులో మంటలు చెలరేగడ
Vijay Antony: కోలీవుడ్ నటుడు విజయ్ ఆంటోనీ ఈ మధ్యనే ఘోర బోటు ప్రమాదానికి గురైన విషయం తెల్సిందే. బిచ్చగాడు 2 సినిమా కోసం మలేషియాలో షూటింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకొంది. ప్రమాదంలో చాలా గాయాలు అయ్యాయని, ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వార్తలు వచ్చాయి.
Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం ఏదో ఒక వివాదాన్ని నెత్తిమీద వేసుకొనే బండ్ల గణేష్ గత కొన్నిరోజుల నుంచి ట్విట్టర్ లో ఎవరికో ఏదో చెప్పాలని తాపత్రయపడుతున్నట్లు కనిపిస్తున్నాడు. కొన్ని సార్లు
Sajjala Ramakrishna Reddy: ఆంధ్రప్రదేశ్లో మైనార్టీల సంక్షేమం టాప్ గేర్లో నడుస్తోంది.. మూడున్నరేళ్లలోనే ఆ ఫలితాలు కనిపిస్తున్నాయని తెలిపారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లి వేదికగా జరిగిన వైసీపీ ముస్లిం మైనార్టీ సదస్సు నిర్వహించారు
టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ (suhas) నటిస్తున్న తాజా చిత్రం రైటర్ పద్మభూషణ్ (Writer Padmabhushan). ఫన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ మూవీ ఫిబ్రవరి 3న థియేటర్లలో గ్రాండ్గా విడుదలవుతుంది.
విద్యార్థులకు బడి లేదు.. ఆట లేదు. ఆన్లైన్ క్లాసుల (Online classes)తో ఇంటికే పరిమితమయ్యారు. అదే అమ్మాయిలకు శాపమైంది. కరోనా వైరస్ (Corona virus) ప్రాణాలను బలి తీసుకుంటే.. ఇంట్లో ఉన్న మానవమృగాలు మాత్రం వావి వరుసలు లేకుండా
పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం తీవ్రరూపం దాల్చింది. గత 47 ఏండ్ల క్రితం కంటే ఎక్కువగా 27.6 శాతంగా ద్రవ్యోల్బణం నమోదైంది. ఐఎంఎఫ్ షరతులకు తలొగ్గితేనే రుణం మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇజ్రాయెల్లోని ఒక పోర్టును దక్కించుకోవడానికి అదానీ గ్రూప్ అక్కడి ప్రభుత్వం ఆశించిన దాని కన్నా చాలా ఎక్కువ మొత్తానికి బిడ్ వేసి దక్కించుకుంది. రెండో స్థానంలో ఉన్న బిడ్డర్ కన్నా అదానీ కోట్ చేసిన ధర 50 శాతం ఎక్కువ.
ఈ జనరేషన్ పిల్లలు తెలివిలోనూ దాన్ని బయటకు తెలపడంలోనూ రెండాకులు ఎక్కువే అనుకోవచ్చు.
[16:07]జగన్ రెడ్డిని చూసి ఉన్న కంపెనీలు పక్క రాష్ట్రానికి తరలిపోతున్నాయని నారా లోకేశ్ ధ్వజమెత్తారు. ‘యువగళం’ పాదయాత్ర 7వ రోజు చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోకి ప్రవేశించింది.
భారతీయ స్టాక్ మార్కెట్లు (Indian Stock Markets) ఓ కంపెనీ ఇచ్చిన నివేదికతో చలి జ్వరం వచ్చినట్లు వణుకుతున్నాయి. కేవలం రెండు ట్రేడింగ్ సెషన్లలో రూ. 10 లక్షల కోట్లను పోగొట్టుకున్నాయి.
Supreme Court రాజకీయ నేతలు ఏదైనా పదవి కోసం ఎన్నికల్లో ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
[16:00]Stock Market: సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా రెండోరోజూ మిశ్రమంగా ట్రేడింగ్ను ముగించాయి. సెన్సెక్స్ 224 పాయింట్ల లాభంతో ముగియగా.. నిఫ్టీ 5 పాయింట్ల స్వల్ప నష్టంతో స్థిరపడింది.
Talasani Srinivas Yadav నారాయగూడలోని చర్చిలో జరిగిన యునైటెడ్ క్రిస్టియన్, పాస్టర్స్ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా తాను మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు అని తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష�
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం నిధులను దుర్వినియోగం చేస్తుందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ఆరోపించారు. ఉపాధి హామీ పథకం&n
వారిద్దరూ ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. అయితే ఇందుకు ఒప్పుకోని యువకుడి తల్లిదండ్రులు.. అతడికి వేరే అమ్మాయితో నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న...
Kohli Praises Gill: గిల్ ఓ సితార.. భవిష్యుత్తు ఇక్కడే ఉంది అంటూ .. క్రికెటర్ శుభమన్పై ప్రశంసలు కురిపించాడు కోహ్లీ. కివీస్తో మ్యాచ్లో సెంచరీ చేసిన గిల్.. కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు.
పాకిస్థాన్లోని పెషావర్లో గల ఓ మసీదులో ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. సదరు సూసైడ్ బాంబర్ పోలీసు డ్రెస్లో తలకు హెల్మెట్ పెట్టుకుని మసీదులోకి చొరబడ్డట్లు అక్కడి అధికారులు తాజాగా వెల్లడించా�
Pooja Hegde Crazy Photos In a Purple Color Dress, Pooja Hegde, Pooja Hegde Photos, Pooja Hegde Pics, Pooja Hegde Images, Pooja Hegde Stills, Pooja Hegde New Photos, Pooja Hegde Beautiful Photos, Pooja Hegde Insta Photos, Pooja Hegde Gallery Photos..
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ లేటెస్ట్ మూవీ పఠాన్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ మూవీ కేవలం ఆరు రోజుల్లోనే రూ. 600 కోట్ల గ్రాస్ వసూళ్లతో బాలీవుడ్ బాద్షాకు గ్రేట్ కమ్బ్యాక్ ఫిల్మ్�
ఒడిశాలోని పురి (Puri) శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి (Swami Nischalananda Saraswati) మంగళవారం సంచలన
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాలతో కూడా పొంగులేటి తన రాజకీయ భవితవ్యంపై
[15:35]Income Tax: తాజా బడ్జెట్లో ఆదాయ పన్నులో ప్రతిపాదించిన మార్పుల ద్వారా కొత్త, పాత పన్ను విధానాల్లో అంతరం తగ్గిందని సీబీడీటీ ఛైర్మన్ అన్నారు.
ముందు సీట్లలో కూర్చొన్న భార్యాభర్తలకు మంటలు అంటుకున్నాయి. కారు ముందు డోర్లు జామ్ కావడంతో అవి తెరుచుకోలేదు.
Peshawar Mosque Blast: పాకిస్తాన్ పెషావర్ నగరంలో సోమవారం మసీదులో బాంబు పేలుడు కారణంగా 101 మంది మరణించారు. అత్యంత కట్టుదిట్టమైన ప్రాంతంలో బాంబు పేలుడు చోటు చేసుకోవడం పాకిస్తాన్ నిఘా వ్యవస్థను ప్రశ్నిస్తోంది. అయితే ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్న
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న ఓ నిర్ణయం విమర్శలకు దారితీస్తోంది. ఇప్పటికే ఆ దేశ మాజీ ప్లేయర్లు ఈ నిర్ణయంపై మండిపడ్డారు.
లోకేష్ కనగరాజ్, దళపతి విజయ్ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన లేటెస్ట్ మూవీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. మాస్టర్ సినిమా తర్వాత రిపీట్ అవుతున్న ఈ కాంబినేషన్ లోని సినిమాకి #Thalapathy67 అనే వర్కింగ్ టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ రెగ�
'బుట్టబొమ్మ'తో తెలుగువారి ముందుకు వస్తున్న మరో యువ నటుడు సూర్య వశిష్ఠ. ప్రముఖ కో-డైరెక్టర్ స్వర్గీయ సత్యం తనయుడైన సూర్య ఈ చిత్రం ద్వారా పరిచయం కావడం ఆనందంగా ఉందంటున్నాడు.
Lok Sabha adjourned: అదానీ స్టాక్ వివాదంపై ఇవాళ పార్లమెంట్ ఉభయసభల్లో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. అదానీ కంపెనీ తమ స్టాక్స్తో మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే.
[15:25]టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...
రాష్ట్రంలో నిర్వహించనున్న గ్రూప్-4 పరీక్ష తేదీని టీఎస్పీఎస్సీ (రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్) గురువారం ప్రకటించింది. జులై 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
[15:09]క్రైమ్ కామెడీ చిత్రం ‘రాజయోగం’ త్వరలోనే ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
[15:07]నారా లోకేశ్ ప్రచార రథం మైక్కు అనుమతి లేదంటూ ఆ వాహనాన్ని పలమనేరు పోలీసులు సీజ్ చేశారు. దీన్ని నిరసిస్తూ లోకేశ్ రోడ్డుపైనే బైఠాయించారు.
[15:08]కమల్ హాసన్ కుమార్తెగా సినీ పరిశ్రమలోకి వచ్చిన శ్రుతి హాసన్(Shruti Haasan). నటిగానే కాకుండా సింగర్గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఆమె గాయనిగా తనకు ఎదురైన అనుభవాన్ని తెలిపింది.
[15:06]లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 ఉద్యోగాలకు పరీక్ష తేదీ ఖరారైంది. జులై 1న ఈ పరీక్ష నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు.
కేసీఆర్తో తనకు గ్యాప్ వచ్చిందన్న ఊహాగానాలపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీ(ఎస్)అధినేత కుమారస్వామి స్పందించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా ముందుకు సాగుతున్న వేళ పోలీసులు అడ్డంకులు సృష్టించేందుకు యత్నించారు.
శరీరంలో అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నవారు.. తమకు ఇంకేదో తక్కువైందని దేవుడి (God)ని నిందిస్తుంటారు. కానీ కొందరు వైకల్యం తమను పీడిస్తున్నా.. మొక్కవోని ధైర్యంతో ముందుకుసాగుతూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంటారు.
హైకోర్టు : కేసీఆర్ బర్త్ డే నాడు తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ ప
అన్నాడీఎంకే కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆ పార్టీ ఏర్పాటు చేసిన పోస్టర్ నుంచి బీజేపీని తొలగించారు. బీజేపీ గుర్తు, ప్రధాని మోదీ, ఇతర నేతల ఫొటోలు అందులో లేవు.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సీనియర్ సినిమాటోగ్రాఫర్కు సాయమందించి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. కెమెరామెన్ దేవ్రాజ్పరిస్థితి గురించి తెలుసుకున్న చిరంజీవి.. ఆయన కుటుంబా
Nora Fatehi Glamor Images In a Trendy Dress, Nora Fatehi, Nora Fatehi Photos, Nora Fatehi Pics, Nora Fatehi Images, Nora Fatehi Stills, Nora Fatehi New Photos, Nora Fatehi Viral Photos, Nora Fatehi Beautiful Photos, Nora Fatehi Glamorous Photos..
బెంగళూరులో విషాదం చోటు చేసుకున్నది. సిమెంట్ మిక్సర్ లారీ ఒకటి కారుపై బోల్తా పడిన ఘటనలో తల్లీకూతురు మృతిచెందారు. పరారీలో ఉనన లారీ యజమాని కోసం పోలీసులు వెదుకుతున్నారు.
Shell company: షెల్ కంపెనీ రికార్డు బద్దలు కొట్టింది. 115 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేనంతా లాభాలు ఆర్జించింది. ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో ఇంధన కంపెనీలు మార్కెట్లో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే.
[14:46]తెలుగుతో పాటు, వివిధ భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కానున్న చిత్రాలు, వెబ్సిరీస్లు ఏంటో చూసేయండి
రామ జన్మభూమిలో రామాలయం నిర్మాణంలో మరో కీలక పరిణామం బుధవారం జరిగింది. శ్రీరాముడు, జానకి మాత మూర్తులను
[14:35]ఏ ఇతర రుణంతో పోల్చి చూసుకున్నా కూడా బంగారు రుణాలపై వడ్డీ తక్కువ. రుణ మంజూరు వేగంగా అవ్వడమే కాకుండా అనేక సౌలభ్యాలు ఉన్నాయి, అవేంటో చూడండి.
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న తెలంగాణ అటవి శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సమక్షంలో పలువురు బీఆర్ఎస్లో చేరారు.
ఈ మధ్య అంతంత మాత్రంగా ఉన్న బాలీవుడ్కు ‘పఠాన్’ చిత్రం కాస్త ఊపిరిపోసింది. ఇటీవల కాలంలో విడుదలైన బాలీవుడ్ బారీ చిత్రాలన్ని మిశ్రమ స్పందనతో సరిపెట్టుకున్నాయి. ఇప్పుడు షారుక్ఖాన్ ‘పఠాన్’ సక్సెస్తో హిందీ చిత్ర పరిశ్రకు కొత్త ఊపు వచ్చింది.
పార్టీ నుండి నేను వెల్లిపోలేదు అయన వేళ్ళగొట్టారని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల �
‘ప్రస్థానం’ సినిమాలో నెగటివ్ క్యారెక్టర్ ప్లే చేసి తెలుగు సినీ అభిమానుల దృష్టిలో పడి, అక్కడి నుంచి హీరోగా మారి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ‘సందీప్ కిషన్’. ‘రొటీన్ లవ్ స్టొరీ’, ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’ లాంటి సినిమాలతో �
అతడిని కొట్టలేదు, నేరుగా అతనితోనే డబ్బు తీసుకుని వెళ్ళారు దుండగులు. మనిషిని కొట్టకుండా, చంపకుండా డబ్బు దోచేస్తున్నమోసాల్లో మాటలతో మాయ చేయడం కూడా ఒకటి
అనిఖా సురేంద్రన్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం బుట్టబొమ్మ (Butta Bomma). సూర్య వశిష్ట ,అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా సూర్య వశిష్ట మ�
చిత్తూరు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ‘‘యువగళం’’ పాదయాత్ర (Padayatra) విజయవంతంగా ముందుకు సాగుతోంది.
రామ మందిర నిర్మాణానికి నేపాల్ ప్రభుత్వం అందజేసిన రెండు సాలగ్రామ శిలలు భారీ వాహనంలో అయోధ్యకు చేరుకున్నాయి. దీంతో పూజారులు, స్థానికులు వాటికి పూలమ
బ్రిటన్లో కనీవినీ ఎరగని రీతిలో ఉపాధ్యాయులు, సివిల్ సర్వెంట్లు సమ్మెకు దిగారు. దశాబ్దంలో అతిపెద్ద ప్రదర్శనను లండన్లో చేపట్టారు. జీతాలు పెంచాలన్నది వారి ప్రధాన డిమాండ్.
బాలీవుడ్ స్టార్ కపుల్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ వివాహ బంధంలో అడుగుపెట్టి ఏడాది దాటింది. వారిద్దరూ ఇప్పటి వరకు ఎలాంటి వివాదాల్లో చిక్కుకోకుం
Ester Noronha Cute Look In Black Dress, Ester Noronha, Ester Noronha Photos, Ester Noronha Pics, Ester Noronha Images, Ester Noronha Stills, Ester Noronha New Photos, Ester Noronha Beautiful Photos, Ester Noronha Glamorous Photos..
కెనడా (Canada)లో హిందూ ఫోబియా (Hinduphobia) పెరుగుతుండటంపై భారతీయ మూలాలుగల కెనడియన్ ఎంపీ చంద్ర ఆర్య
కొత్త కోడలు మెట్టినింటి వారికి కోలుకోని షాక్ ఇచ్చింది. పెళ్లయిన తొమ్మిదో రోజే కొత్త కోడలు చేసిన పనికి ఏకంగా ఆమె మామయ్యకు హార్ట్ అటాక్ వచ్చింది.
దక్షిణాదిలోని ఓ టీ ఎస్టేట్లో టైగర్ సంచరిస్తున్న వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద సోషల్ మీడియాలో షేర్ చేశారు.
కీసర గుట్టలో బ్రహ్మో్త్సవాల దృష్ట్యా ఈసారి వీఐపీ పాసులు రద్దు చేశామని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. మేడ్చల్ జిల్లాలోని కీసర గుట్టను దర్శించుకున్న
పోలవరంపై కేంద్రం మరో బాంబు పేల్చింది. నిర్వాసిత కుటుంబాలకు పరిహారాన్ని నేరుగా నగదు బదిలీ చేయడం కుదరదని కేంద్రం తేల్చి చెప్పింది. పోలవరం నిర్మాణ బాధ్యతలు రాష్ట్రమే చేపడుతున్నందు వల్ల కేంద్రం నగదు బదిలీ చేయడం కుదరదని స్పష్టం చేసింది.
టీమిండియాలో ప్రస్తుతం శుభ్మన్ గిల్ హవా నడుస్తోంది. ఇటీవలే న్యూజిలాండ్తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్లో డబుల్ సెంచరీతో దుమ్మురేపిన గిల్..బుధవారం అదే జట్టుపై టీ20ల్లోనూ సెంచరీ చేశాడు.
Job In Dubai: దుబాయ్ - ఏరీస్ గ్రూప్ సంస్థ మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేక పాలసీలను తీసుకొచ్చింది. సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఆ కంపెనీ వరాలు ప్రకటించింది.
అల్లుడా మజాకా... అన్నట్లు కొత్త దంపతులకు కలకాలం గుర్తుండేలా పసందైన విందు ఇ�
[13:32]రణ్వీర్ సింగ్-రోహిత్శెట్టి కాంబోలో వచ్చిన ‘సర్కస్’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధమైంది.
బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే రాష్ట్రంలో తాను ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని బీజేపీ నేత, ప్రముఖ సినీ నటి జీవిత రాజశేఖర్ స్పష్టం చేశారు. హనుమకొండ జిల్లా భీ
తమిళంలోని స్టార్ హీరోల్లో దళపతి విజయ్ (Thalapathy Vijay) ఒకరు. కోలీవుడ్ (Kollywood)లో ఆయనకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
[13:21]బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee)ని ఉద్దేశిస్తూ.. విశ్వభారతి విశ్వవిద్యాలయం ప్రకటన విడుదల చేసింది. దానిలో తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
కమలాపూర్: ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పాత రిబ్బన్కట్చేసి పోయిండని ఎన్ఎస్ యూఐ స్టేట్ ప్రెసిడెంట్బల్మూరి వెంకట్ అన్నారు. స్థానిక సమస్యలతో పాటు అభివ
మెగాస్టార్ చిరంజీవి ఎప్పటికప్పుడు తన మంచి మనసును చాటుకుంటూనే ఉంటాడు. చిత్ర పరిశ్రమలో ఎవరైనా ఆపడలో ఉన్నారని తెలిసిన వెంటనే తనవంతు సాయం అందిస్తుంటా
హైదరాబాద్ లో రెండ్రోజుల పాటు నీటి సరఫరా బంద్ కానుంది. మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ మరమత్తు పనుల కారణంగా నీటి సరఫరాకు ఆటంకం ఆరోపడనుంది
పాకిస్తాన్ హోం శాఖ మాజీ మంత్రి షేక్ రషీద్ను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇమ్రాన్ఖాన్ హత్యకు ఆసిఫ్ అలీ జర్దారీ కుట్రపన్నారని ఆరోపించడంతో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
ఓటీటీ సబ్ స్ర్కిప్షన్ ఒకరు తీసుకుంటే చాలు.. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ పాస్ వర్డ్ షేర్ చేసుకొని వాడుకుంటుంటారు. అయితే, ఇకనుంచి అలా కుదరదు. పాస్ వర్డ్ ష
టెక్ కంపెనీల్లో మాస్ లేఆఫ్స్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. టిండర్, హింజ్ వంటి ప్రముఖ డేటింగ్ యాప్స్ మాతృసంస్ధ మ్యాచ్ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా 200 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించనుంది.
నాగాలాండ్, మేఘాలయ రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించింది. 60 స్థానాలున్న నాగాలాండ్ అసెంబ్లీలో బీజేపీ 20 స్థ
[13:00]ఈనాడు.నెట్లోని పది ముఖ్యమైన వార్తలు..
అడిషనల్ కన్సంప్షన్ డిపాసిట్ (ఏసీడీ) పేరుతో వినియోగదారుల నుంచి విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) వసూలు చేస్తున్న అదనపు బిల్లులు జనాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి..
ఫిబ్రవరి 3న మైఖేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సందీప్ కిషన్ (Sundeep Kishan). ఈ చిత్రానికి రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా స్టార్ హీరో విజయ్ (Vijay)ను కలిశాడు సందీప్ కిషన్.
కూకట్పల్లి, ఎల్బీనగర్ పరిధిలో ఇటీవల ఒక్కరోజు వ్యవధిలో 20 ఇళ్లలో వరుస చోరీలకు పాల్పడిన ఇద్దరు
మహబూబ్ నగర్ జిల్లా భూత్పూరు మండలం మద్దిగట్లలో దారుణం చోటుచేసుకుంది. తల్ల�
స్వదేశంలో టీమిండియాను టెస్టుల్లో ఓడించడం అంత తేలికైన విషయం కాదు. పదేళ్లుగా ఇక్కడ భారత జట్టుకు అసలు ఓటమే లేదు. అలాంటి టీమిండియాను 19 ఏళ్ల తర్వాత సొంతగడ్డపైనే ఓడించేందుకు
Shaligram boulders: నేపాల్ నుంచి సాలిగ్రామ రాళ్లు అయోధ్యకు చేరుకున్నాయి. ఆ రాళ్ల నుంచే రాముడు, సీత విగ్రహాలను తయారు చేయనున్నారు. కొత్తగా నిర్మిస్తున్న రామాలయంలో ఆ విగ్రహాలను ప్రతిష్టిస్తారు.
Divi Vadthya In a Saree, Divi Vadthya, Divi Vadthya Images, Divi Vadthya Stills, Divi Vadthya Photos, Divi Vadthya Pics, Divi Vadthya Viral Photos, Divi Vadthya New Photos, Divi Vadthya Beautiful Photos, Divi Vadthya Glamorous Photos..
ఆన్లైన్లో జీవనోపాధి విద్యను అందిస్తున్న ఎఫ్ ఫ్రీడం యాప్ కోటి డౌన్లోడ్స్ మైలు రాయిని చేరుకుంది. 33 నెలల్లోనే ఘనత సాధ్య
మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని విటమిన్లు, ఖనిజాలు ఉండే ఆహారాలు తీసుకోవాలి. ముఖ్యంగా బీ విటమిన్ లోపం లేకుండా చూసుకోవడం ద్వారా మనం పూర్తి ఆరోగ్యంగా ఉండొచ్చు.
హవాలా ముసుగులో నకిలీ కరెన్సీని అంటగట్టి రూ. 80 లక్షలతో ఉడాయించిన అంతర్రాష్ట్ర ముఠాను
ఇన్నోవా కారు కోసం 31 లక్షల రూపాయలు తీసుకొని వాహనం, డబ్బు ఇవ్వకుండా వైద్యుడిని
సినిమాకు కథ ఒక ఎత్తు అయితే.. ఆ కథను సమర్థవంతంగా నడిపించడానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కావాలి. కథకు సరిపోయే విధంగా మ్యూజిక్ అందిస్తూ సినిమాకు హైప్ క్రియేట్ చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు ఎస్ థమన్ (S Thaman).
Joint Parliamentary Committee: సీజేఐ పర్యవేక్షణలో అదానీ సంక్షోభంపై జేపీసీతో దర్యాప్తు చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఖర్గే ఆధ్వర్యంలో ఇవాళ విపక్షాలు విజయ్చౌక్ వద్ద మీడియాతో మాట్లాడాయి.
[12:25]మిస్ రష్యా.. విశ్వ సుందరి(Miss Universe) పోటీల్లో తీవ్ర అవమానాన్ని ఎదుర్కొన్నారట. ఈ విషయాన్ని ఆమె తాజాగా వెల్లడించారు.
తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు.స్వామివారి దర్శనానికి కొండపై 7 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు.
[12:12]నటి సమంత (Samantha) - గాయని చిన్మయి (Chinmayi) ఎన్నో సంవత్సరాల నుంచి మంచి స్నేహితులుగా ఉన్నారనే విషయం తెలిసిందే. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య సరిగ్గా మాటల్లేవనే ప్రచారం సోషల్మీడియాలో జోరుగా జరుగుతోంది.
కేంద్ర బడ్జెట్పై కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు.
టికెట్ తీసుకొమ్మంటే వినకుండా వీళ్ళు చేసిన పనికి అందరూ షాక్ అవుతున్నారు
దక్షిణ భారత దేశంలోనే ప్రప్రథమంగా కర్ణాటక చామరాజనగర(Chamarajanagara) జిల్లా బిళిగిరి రంగనబెట్ట అటవీ ప్రాంతం
క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న మంత్రుల జాబితాలో దేశంలోనే తెలంగాణ
ఇటీవల ఇంగ్లాండ్ లో జరిగిన అండర్–19 ఉమెన్స్ వరల్డ్ కప్ లో భారత జట్టు విజేతగా నిలిచింది. జట్టులో తెలంగాణకు చెందిన క్రీడాకారిణిలు జి.త్రి
గన్నవరం వైఎస్సార్సీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. వైసీపీ నేతలైన దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావులపై మరోసారి మండిపడ్డారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.
Intel : ఆర్థిక మాంద్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఐటీ కంపెనీలనీ ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే పలు ఐటీ కంపెనీలు లేఆఫ్లు ప్రకటించాయి.
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎవరికి అవసరం ఉందని తన దృష్టికి వచ్చినా వెంటనే స్పందించే హీరో ‘చిరంజీవి’. సినిమాలు చెయ్యడంలోనే కాదు సాయం చెయ్యడంలో కూడా ఆయన ముందుంటారు అందుకే చిరంజీవి ‘మెగాస్టార్’ అయ్యాడు. ఇలాంటి సంఘట�
తిరుమలలో శ్రీ విష్ణు సహస్రనామ సామూహిక పారాయణం అత్యంత భక్తిశ్రద్ధలతో జరిపారు. విశేష సంఖ్యలో పాల్గొన్న భక్తులు సామూహిక పారాయణం చేశారు.
Divyansha Koushik at Michael Movie Pre Release Event, Divyansha Kaushik, Divyansha, Divyansha Kaushik Photos, Divyansha Kaushik Pics, Divyansha Kaushik Images, Divyansha Kaushik Stills, Divyansha Kaushik New Photos..
ఫైర్సేఫ్టీ పాటించని వ్యాపారులు, గోదాముల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తగిన జాగ్రత్తలు పాటించని కారణంగానే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వెల�
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర ఏడవరోజుల కొనసాగుతోంది.
రాజా బహదూర్ వెంకట రామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ అనేది సేవా ఆధారిత, లాభాపేక్ష రహిత సంస్థ అని మంత్రి హరీశ్ రావు అన్నారు. రాజా బహదూర్ వెంకట రామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ నూతన వసతి గృహ నిర్మాణానికి భూమి పూజ
[11:36]కత్రినా కైఫ్(Katrina Kaif)తో కలిసి జీవితాన్ని పంచుకోవడం గురించి బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ (Vicky Kaushal) మాట్లాడారు. ఆమె జీవితంలోకి వచ్చాక ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపారు.
కొత్త అల్లుడు ఇంటికి వస్తే మర్యాద ఎలా ఉంటాదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెళ్లయిన కొత్తలో అల్లుడికి ఆ రాచమర్యాదలు
టాలీవుడ్తోపాటు దక్షిణాది చిత్ర పరిశ్రమలు అన్నింటిలో మంచి పాపులారిటీ ఉన్న మలయాళీ భామ కీర్తి సురేశ్ (Keerthy Suresh). ‘నేను.. శైలజ’
అగ్రరాజ్యం అమెరికాలోని అతి పెద్ద తెలుగు సంఘంగా గుర్తింపు పొందిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం 'తానా' (Telugu Association of North America) ఎన్నికల నోటిఫికేషన్ (Election Notification) విడుదలైంది.
lok sabha, rajya sabha adjourned: హిండెన్బర్గ్ రిపోర్ట్పై చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో ఇవాళ పార్లమెంట్ ఉభయసభలను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.
ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ.56.71 లక్షలు కాజేసి పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు
[11:09]అల్లూరి సీతారామరాజు జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. కిరండోల్-విశాఖ మార్గంలోని శివలింగపురం రైల్వేస్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
ఎన్నికల వేళ రాష్ట్రంలో ఆడియోలు, సీడీల గోల తీవ్రమవుతోంది. రాసలీల సీడీ విడుదలతో రమేష్ జార్కిహొళి మంత్రి పదవిని కోల్పోయిన విషయం తెలిసిందే
అలా విజయా ప్రొడక్షన్స్, వాహినీ స్టూడియోస్ రెండూ కలిసిపోయి నాడు దక్షిణాసియాలోనే అతిపెద్ద స్టూడియోగా చెప్పే విజయ వాహిని స్టూడియోస్గా మారింది.
Suryakumar Yadav:సూర్య క్యాచింగ్ స్టయిల్ అందర్నీ స్టన్ చేసింది. కివీస్తో జరిగిన మ్యాచ్లో రెండు కళ్లు చెదిరే క్యాచ్లు పట్టేశాడు. స్లిప్స్లో పైకి జంప్ చేసి తన క్యాచింగ్ ట్యాలెంట్తో ఆకట్టుకున్నాడు.
మా అమ్మ కనిపించడం లేదు....వెతికి పెట్టండంటూ పిల్లలు జూబ్లీహిల్స్ పోలీసులను
నగరంలోని పలు గోదాంలలో తరచూ అగ్నిప్రమాదాలు సంభవిస్తున్న నేపథ్యంలో గోదాంలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా.. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా చిన్నారులపై అత్యాచారాలు ఆగడం లేదు. నిత్యం దేశంలోని ఏదో మూల చిన్నారులపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి.
మోస్ట్ టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకోని కోలీవుడ్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్
ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ చరిత్రలో రాచరిక వ్యవస్థలో అత్యధిక కాలం పాలించిన క్వీన్ ఎలిజబెత్ II ఫొటోని తమ కరెన్సీ నోటు నుంచి తొలగించనుంది.
తెలుగు చిత్రరంగంలో పేరు గాంచిన హీరో శ్రీకాంత్(Hero Srikanth) బుధవారం కంప్లి పట్టణంలోని విజయనగర పాఠశాలను పరిశీలించారు. కమ్మసంఘం
[10:59]భారత్, అమెరికా మైత్రిపై చైనా అక్కసు వెళ్లగక్కింది. అది నిలిచేది కాదులే అంటూ గ్లోబల్ టైమ్స్ పత్రిక కథనం వెలువరించింది.
Maya Preethi Shankar at Premadesam Movie Pre Release Event, Maya Preethi Shankar, Maya, Maya Preethi, Maya Preethi Shankar Photos, Maya Preethi Shankar Pics, Maya Preethi Shankar Images, Maya Preethi Shankar Stills, Maya Preethi Shankar New Photos..
ప్రకాశం జిల్లా వైసీపీని కష్టాలు వెంటాడుతున్నాయి. ఏ నియోజకవర్గంలో చూసినా వర్గపోరు, ప్రజా వ్యతిరేకత కొట్టొచ్చినట్లు కనిపిస్తోందనే ప్రచారం జోరుగా నడుస్తోంది. అదే సమయంలో.. అన్ని నియోజకవర్గాల్లో సర్వేలు ...
మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ యాప్ వాట్సాప్ సంచలన నిర్ణయం తీసుకుంది....
[10:43]‘ఫోన్ ట్యాప్ చేసినవారిని దేశంలో ఎవరినైనా.. ఏమైనా చేయగలిగారా? ఒక్కటైనా నిర్ధారణ అయిందా?’ అని గుడివాడ వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని ప్రశ్నించారు.
టీడీపీ నేత బాలకోటిరెడ్డిపై కాల్పులకు సంబంధించి తనపై వస్తున్న ఆరోపణలను నరసారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి తీవ్రంగా ఖండించారు.
అమెరికాలో అనేక సేవ కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం 'నాట్స్' మరో కార్యక్రమాన్ని చేపట్టింది.
డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకూ విద్య, వైద్య రంగాలకే అధిక ప్రాధాన్యతనిస్తోందని ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minist
ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా బాగా పెరిగింది. దీంతో థియేటర్లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్తో ముందుకు వస్తున్నాయి.
అనివార్య కారణాల వల్ల తెలంగాణ పర్యటనను ప్రధాని మరోసారి వాయిదా .. ఈ నెల 11న కేం�
లేడీ సూపర్ స్టార్ సమంతా చేస్తున్న లేటెస్ట్ సినిమా ‘శాకుంతలం’. కాళిదాసు రాసిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ పుస్తకం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి గుణశేఖర్ దర్శకుడు. ఫిబ్రవరి 17న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ పాన్ ఇండియా మూవీ నుంచి ‘ఏలేలో ఏలేలో̵
హిందీ, ఇంగ్లీష్, తమిళ్ అనే తేడా లేకుండా సినిమాలు చేస్తూ ప్రతి చోటా హిట్స్ కొడుతున్న హీరో ధనుష్. అందరూ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ, ధనుష్ మాత్రం పాన్ ఇండియాలోని అన్ని మేజర్ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. చాలా రోజులుగా తెలుగులో డబ్బింగ
Journalist Siddique Kappan : జర్నలిస్టు కప్పన్ రిలీజైయ్యాడు. మనీ ల్యాండరింగ్ కేసులో అతను రెండేళ్ల జైలు శిక్ష అనుభవించాడు. యూపీలోని హత్రాస్లో అతన్ని అరెస్టు చేశారు.
స్థానిక మెరీనాబీచ్(Marina Beach)లోని మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సమాధి వద్ద కలం స్తూపంతో పాటు ఆయన జీవిత విశేషాలతో ఫొటోలు, సాహితీ ర
వేర్వేరు ఘటనల్లో జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు యువతులు
గత రెండు సంవత్సరాల క్రితం ఉత్తరప్రదేశ్లో ఉగ్రవాద ఆరోపణలపై అరెస్టయిన కేరళకు చెందిన సిద్ధిక్ కప్పన్ అనే జర్నలిస్టు ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యా
[10:01]‘మనకు తప్పుడు ఆలోచనలు లేవు, అక్రమాలు చేయడం లేదన్నపుడు ఒకవేళ ఫోన్ ట్యాపింగ్లాంటి వ్యవస్థ ఉండి, మన ఫోన్లను ట్యాప్ చేసినంత మాత్రాన ఏమవుతుంది?’ అని మాజీమంత్రి పేర్ని నాని ప్రశ్నించారు.
[10:01]టాలీవుడ్ నటుడు కాదంబరి కిరణ్ (Kadambari Kiran) నివాసంలో పెళ్లి వేడుక జరిగింది. ఆయన కుమార్తె పూర్ణ సాయి శ్రీ వివాహం బుధవారం సాయంత్రం వేడుకగా జరిగింది.
ఓ రైల్వే బోగీ కొన్ని గంటలపాటు సీఎం కార్యాలయంగా మారిపోయింది. ఇదేంటంటారా?.. అయితే మీరు తమిళనాడు రావాల్సిందే. వివరాలి
BRS Adjournment Motion: అదానీ గ్రూపు మోసాలకు పాల్పడినట్లు హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదికపై చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. లోక్సభ, రాజ్యసభలోనూ ఈ అంశంపై ఇవాళ వాయిదా తీర్మానం ఇచ్చింది.
నరసరావుపేట నియోజకవర్గంలో టీడీపీ నేత వెన్నా బాలకోటిరెడ్డిపై జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి టీడీపీ ఇన్చార్జ్ చదలవాడ అరవింద్ బాబు స్పందించారు.
2023 మొదలై నెల రోజులు గడవగానే టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. వీవీ వినాయక్, శ�
ఆపరేషన్ స్మైల్లో భాగంగా జనవరిలో నెల రోజుల పాటు నిర్వహించిన తనిఖీలలో పోలీసులు, చైల్డ్,
అందాల సుందరి అయిన మిస్ రష్యా అన్నా లిన్నికోవా తాజాగా సంచలన వ్యాఖ్యలు...
తమిళనాడును అకాల వర్షాలు ముంచెత్తాయి. అల్పపీడన ప్రభావంతో సముద్ర తీర జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నాగపట్టినం, తిరువరూర్ జిల్లాల్లో అధికారులు పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ‘‘యువగళం’’ పాదయాత్ర విజయవంతంగా ముందుకు సాగుతోంది.
రాజధాని నగరంలో 400 మంది మహిళా కానిస్టేబుళ్లు బసచేసేందుకు వసతిగృహాన్ని నిర్మించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరినట్లు గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషనర్ శం
బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈ నెల 3న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు అసెంబ్లీ
[09:01]ఈనాడు.నెట్లోని పది ముఖ్యమైన వార్తలు..
అహ్మదాబాద్ - తిరుచ్చి(Ahmedabad - Trichy) మధ్య ప్రత్యేక రైలు కొనసాగించనున్నట్లు దక్షిణరైల్వే ప్రకటించింది. 09419 నెంబరు గల
తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకున్నది. మొన్న సీనియర్ నటి, తెలుగింటి సత్యభామ జానకి మరణించగా.. నేడు ప్రముఖ దర్శకుడు సాగర్ కన్నుమూశారు.
బలవంతంగా బాలికకు వివాహం చేస్తుండగా హయత్నగర్ పోలీసులు అడ్డుకున్నారు. కౌన్సిలింగ్
నందమూరి కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అమిగోస్’. ఫ్రెండ్స్ అనే అర్ధం వచ్చేలా టైటిల్ పెట్టి, ఒకేలా ఉన్న అస్సలు సంబంధం లేని ముగ్గురు కళ్యాణ్ రామ్ లని పెట్టి దర్శకుడు రాజేంద్ర రెడ్డి ఎలాంటి సినిమా చేస్తున్నాడో తెలియదు కానీ అమిగోస
త్రివిక్రమ్ అనగానే హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకూ ప్రాసతో చెప్పే
సింహపురి- దేవగిరి ఎక్స్ప్రెస్ రైళ్లకు ఫిబ్రవరి 13,14 నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాప్మన్ బుష్) కోచ్ లను
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొరత ఉన్న మందుల వివరాలను మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వెల్లడిస్తే, ఆ మందులను ఆయన
విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) సరికొత్త వ్యూహం రచిస్తోంది.
స్థానిక మెరీనా తీరంలో దివంగత ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి కలం స్మారకస్థూపం నిర్మాణానికి బీజేజీ మాజీ మహిళా నేత, సినీనటి
సా.6.30 నుంచి స్టార్ స్పోర్ట్స్లో ఈస్ట్ లండన్: టీ20 వరల్డ్కప్కు కొన్ని రోజులే మిగిలి ఉన్న వేళ..
ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన గుల్మార్గ్లోని అఫర్వత్ పర్వతం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. భారీ చరియ విరగడంతో పోలండ్కు చెందిన ఇద్దరు పర్యాటకులు మృతిచెందారు. మరో 19 మంది పర్యాటకులు గాయపడ్డారు.
‘ఫ్యామిలీ మ్యాన్ 2’ తర్వాత సమంత హిందీలో నటిస్తున్న మరో వెబ్ సిరీస్ ‘సిటాడెల్’. వరుణ్ ధావన్ హీరోగా నటిస
పాకిస్థాన్ మాజీ అంతర్గత శాఖ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ను ఆ దేశ పోలీసులు అరెస్ట్....
ఈరోడ్ ఈస్ట్ నియోజకవర్గంలో డీఎంకే సెక్యులర్ కూటమి తరఫు అభ్యర్థిగా పోటీచేస్తున్నానని టీఎన్సీసీ మాజీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్(EVKS I
వివాద్ సే విశ్వాస్ 1 అండ్ 2, క్రెడిట్ గ్యారంటీ స్కీంలు ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనున్న కేంద్రం న్యూఢిల్లీ: మైక్రో, స్మాల్ అండ్ మీడ
బంగారం (Gold), వెండి (Silver) ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో లేదంటే ఎప్పుడు స్థిరంగా ఉంటాయో గుర్తించడం చాలా కష్టం. తగ్గడం కంటే ఈ ఏడాదిలో పెరగడమే ఎక్కువగా కనిపిస్తోంది.
చిక్కడపల్లి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వి ఎస్టిలోని అన్నపూర్ణ బార్ సమీపంలోనీ ఓ గోదాంలో
భైంసా, వెలుగు: వాగుపైన బ్రిడ్జి కట్టాలని లీడర్లు, ఆఫీసర్లకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. బ్రిడ్జి లేకపోవడంతో గ్రామస్థులు పొలాలకు 14 కిలోమీటర్ల
ఈ రోజు ఏమున్నాయంటే..?
Rat Stole Necklace: మనుషులే బంగారపు నెక్లెస్ లు వేసుకోవాలా... ఏం మేం వేసుకుని మంచిగా రె�
హైదరాబాద్, వెలుగు: పార్లమెంటరీ ప్రవాసీ యోజన్ లో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 11న రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉన్నట్లు బీజేపీ వర్గాలు పేర్కొన్న
కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన నూతన విద్యావిధానం మాతృభాషకు పట్టం కడుతుందని కేంద్రమంత్రి ఎల్.మురుగన్(Union Minister L. Murugan)
పవన్ కళ్యాణ్ కెరీర్లో ఫస్ట్ టైమ్ పీరియాడిక్ జానర్లో నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఆయ
బ్రహ్మానందం వెయ్యికి పైగా సినిమాల్లో తనదైన హాస్యంతో కడుపుబ్బ నవ్వించారు. బుధవారం 67వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం కీలక పాత్ర ప
పంజాబ్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ మనీషా గులాటీపై ఆ రాష్ట్ర ప్రభుత్వం వేటు...
బయోమెట్రిక్ ఆధారిత పాస్ పోర్టుల జారీగా కేంద్రం శరవేగంగా అడుగులు వేస్తుంది.
ఢిల్లీ, రాజస్థాన్ ఏజెంట్ల నుంచి క్యాష్ తీసుకొచ్చి నోట్లను మార్చేస్తున్న గ్యాంగ్ నకిలీ నోట్లు, వైట్ పేపర్ బండిల్స్తో టోకరా నలుగురి
ఎట్టకేలకు ఈరోడ్ తూర్పు శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నిక(By-election)లో పోటీ చేయనున్న అన్నాడీఎంకే అభ్యర్థి ఖరారైంది. అందరి అంచనాలను త
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు (గురువారం) శ్రీవారి దర్శనం కోసం 7 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
వెలుగు బిజినెస్ డెస్క్: అదానీ ఎంటర్ప్రైజస్ లిమిటెడ్ షేరు ధర దారుణంగా పడిపోతుండటంతో ఫాలో ఆన్ పబ్లిక్ఆఫరింగ్ (ఎఫ్పీఓ) డబ్బులు ఇన్వెస్టర్లకు &nb
నరసరావుపేట నియోజకవర్గం లో టీడీపీ నేత పై కాల్పులు కలకలం రేపుతున్నాయి. రొంపిచెర్ల మండల టీడీపీ
TSRTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు గుడ్ న్�
విద్యారంగంలో పరిశోధనలకు పెద్దపీట వేస్తామని, పరిశోధనలే కొత్త ఆవిష్కరణలకు ప్రాణం పోస్తాయని ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) పేర్కొన్నారు.
హైదరాబాద్ బాగ్లింగంపల్లిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బాగ్లింగపల్లిలోని వీఎస్టీ సమీపంలో ఉన్న ఓ గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందులో శుభకార్యాలకు ఉపయోగించే డెకరేషన్ సామాగ్రి ఉండటంతో పెద్ద
కల్కా ‑ షిమ్లా రూట్లో తొలి రైలు హైదరాబాద్, వెలుగు: పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తొలి హైడ్రోజన్ ట్రైన్ ఈ ఏడాది చివరికల్లా అ
న్యూఢిల్లీ: దేశంలో పర్యాటక రంగం అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం స్పెషల్&zwn
శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకారులు చేపల వేటకు గుజరాత్, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలకు వెళ్తూ... అక్కడ దారి తప్పి పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక నేవీలకు చిక్కి జైళ్లలో కాలం వెళ్లదీసిన ఘటనలు చాలా వెలుగుచూస్తున్నాయి.
ఎల్జీబీటీ వ్యక్తులను పట్టుకోవడానికి అధికారులు డేటింగ్, సోషల్ మీడియా యాప్లను ఎలా ఉపయోగిస్తున్నారనే సమాచారం బీబీసీ న్యూస్ తెలుసుకుంది.
వరుసగా విఫలమవుతూ పొట్టి ఫార్మాట్లో చోటు అవసరమా? అనే విమర్శలకు శుభ్మన్ గిల్ కళ్లు చెదిరే ఆటతీరుతో
న్యూఢిల్లీ: సంప్రదాయ ఇంధన వనరుల నుంచి తక్కువ కర్బన ఉద్గారాలను విడుదల చేసే ఇంధన వనరులకు మళ్లేందుకు(ఎనర్జీ ట్రాన్సిషన్) కేంద్రం రూ.35 వేల కోట్లు కేటాయిం
న్యూఢిల్లీ: ఈ బడ్జెట్లో సామాన్యుల నుంచి వ్యాపార సంస్థల దాకా అందరికీ మేలు చేసే ఒక ముఖ్యమైన ప్రకటన వెలువడింది. పాన్ (పర్మినెంట్ అకౌంట్ నెంబర్)
[06:46]కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యకలాపాల కోసం ఉపయోగించే లేదంటే ఉపయోగించాలని అనుకునే వస్తువులు, సేవలపై ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ను క్లెయిమ్ చేసుకోకూడదని ప్రభుత్వం తెలిపింది.
[06:41]1950లో జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా, జాన్ మథాయ్ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో బడ్జెట్ లీకైంది. దీంతో ఆయన పదవిని వీడాల్సి వచ్చింది.
[04:54]‘నాలుగు నెలలుగా నా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది. ఆధారాలు లేకుండా మాట్లాడే వ్యక్తిని కాదు. పార్టీ నుంచి మౌనంగా వెళ్దామనుకున్నా. నన్ను దోషిగా నిలబెట్టాలని చూశారు.
ప్రయత్న కార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. రుణబాధలు తొలగిపోతాయి.
[05:38]స్వావలంబన భారత నిర్మాణమే మోదీ ప్రభుత్వ సంకల్పం. దీన్ని నెరవేర్చేందుకు దోహదపడేలా సర్వ సమ్మిళిత, దార్శనికతతో బడ్జెట్ను రూపొందించారు.
[05:38]శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వైకాపాకు చెందిన మరో ఎమ్మెల్యే అసంతృప్తిగళం విప్పారు.
[05:37]జునాబాయి.. తడోబా-అంధేరి టైగర్ రిజర్వును ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న ఆడ పులి. వయసు తొమ్మిదేళ్లే. అయిదు విడతల్లో ఏకంగా 17 కూనలకు జన్మనిచ్చింది.
[05:37]ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్.. 4జీ, 5జీ నెట్వర్క్లను అప్గ్రేడ్ చేసేందుకు, దేశవ్యాప్తంగా ల్యాండ్లైన్ నెట్వర్క్ను పునరుద్ధరించడం కోసం రూ.53,000 కోట్లను వినియోగించనున్నామని కేంద్ర ఐటీ, టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్ బుధవారం వెల్లడించారు.
[05:26]ఆస్ట్రేలియాలో కొద్దిరోజుల కిందట గల్లంతైన రేడియోధార్మిక క్యాప్సూల్ దొరికింది
[05:26]క్వాంటమ్, సెమీకండక్టర్ ఇంజినీరింగ్ వంటి అత్యాధునిక రంగాల్లో భారత్ అమెరికాల భాగస్వామ్యాన్ని దృఢపరిచే దిశగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ పర్యటన సాగిందని యూఎస్లోని భారత రాయబార కార్యాలయం మంగళవారం ప్రకటించింది.
[05:26]ప్రస్తుతం అమలులో ఉన్న అత్యయిక స్థితిని మరో ఆరునెలల పాటు పొడిగిస్తున్నట్లు మయన్మార్లో అధికారంలో ఉన్న సైనిక ప్రభుత్వం బుధవారం ప్రకటించింది.
[05:22]ఉత్తర్ప్రదేశ్లోని బారాబంకీలో కాలం చెల్లిన మందులతో పాటు ఉన్న చెత్తకు నిప్పు పెట్టడంతో.. ఆ పొగ పీల్చి 11మంది పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
[05:22]బిహార్లోని నలందాలో ఆశ్చర్యకర ఘటన జరిగింది. ఇంటర్ పరీక్ష రాసేందుకు వెళ్లిన ఓ విద్యార్థి.. ఎక్కువ సంఖ్యలో ఉన్న విద్యార్థినులను చూసి పరీక్ష హాల్లోనే స్పృహతప్పి పడిపోయాడు.
[05:22]ఉత్తర్ప్రదేశ్లోని సీతాపుర్ జిల్లాలో ఓ శునకం రామ్ రామ్ అనడానికి ప్రయత్నిస్తోంది. ఆ శునకం యజమానైన భాజపా ఎమ్మెల్యే గ్యాన్ తివారీ.. రామ్ రామ్ అనమంటూ శిక్షణ ఇవ్వడం వీడియోలో కనిపిస్తోంది.
[05:22]ముజాహిదీన్లను సృష్టించి పాకిస్థాన్ తప్పు చేసిందని ఆ దేశ హోంమంత్రి రానా సనావుల్లా పార్లమెంటులో స్పష్టం చేశారు. ‘మనం ముజాహిదీన్లను సృష్టించాం. వారే ఇప్పుడు ఉగ్రవాదులయ్యారు.
వైస్ షర్మిల తన పాపదయాత్రలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డిపై రెచ్చగొట్టే ప్రసంగాలు, వ్యాఖ్యలు చేయొద్దని, ప్రజా సమస్యలపై మాట్లాడితే ఎలాంటి అభ్యంతరాలు ఉండవని బీఆర్ఎస్ నాయకులు అన్నారు.
రాష్ట్ర శాసనసభ సమావేశాల పనితీరు దేశంలోనే ఆదర్శంగా ఉన్నదని, ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ సభల్లో అర్థవంతమైన చర్చ జరిగేందుకు అందరూ సహకరించాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ పో�
బడ్జెట్ ప్రసంగంలో నిర్మల చెప్పిన చాణక్యనీతి వాక్యం అదే చెప్తున్నది. ‘కార్యం పురుషకారేణ, లక్ష్యం సంపద్యతే’... మానవ ప్రయత్నం గట్టిగా ఉంటే, లక్ష్యం తప్పక సిద్ధిస్తుంది!!
కేంద్ర బడ్జెట్ జాతీయ ఆకాంక్షలకు అనుగుణంగా లేదని, కొన్ని రాష్ర్టాలకు ఓ రకంగా, మరికొన్ని రాష్ర్టాలకు మరోరకంగా ఉన్నదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు బుధవారం ఓ ప్రకటనలో విమర్శించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన పోలీసు అధికారులు
జిల్లా అభివృద్ధిలో అందరం భాగస్వాములమవుదామని నిర్మల్ జిల్లా కలెక్టర్కు కర్నాటి వరుణ్రెడ్డి పేర్కొన్నారు.
[05:05]ఇతరులు అపహరించలేనిది చదువు మాత్రమేనని, ఆ ఆస్తిని విద్యార్థులు కాపాడుకొని తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సూచించారు.
[04:53]విచారణ పేరుతో గిరిజనుడిని తీవ్రంగా కొట్టిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజనులు ఆందోళనకు దిగారు.
[04:48]ఎస్సీ, ఎస్టీలపైనే ఎట్రాసిటీ కేసులు పెడుతున్న జగన్.. దళితద్రోహి అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు.
[04:48]దేశంలోని ముఖ్యమంత్రుల్లో ఎక్కువ సంపద కలిగిన జగన్ ‘క్లాస్ వార్’ అంటూ కామ్రేడ్ చారు మజుందార్, కామ్రేడ్ నాగిరెడ్డి, కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్యలాంటి వారి గురించి మాట్లాడటం దౌర్భాగ్యం అని జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ విమర్శించారు.
[04:48]దేవుడి ఉత్సవంలో జూదానికి అనుమతి ఇవ్వాలని వైకాపా నాయకులు పట్టుబట్టడం ఉద్రిక్తతకు దారితీసింది. కాకినాడ జిల్లా పెదపూడి మండలం జి.మామిడాడలోని సూర్యనారాయణ స్వామి కల్యాణోత్సవాలు నిర్వహిస్తున్నారు.
[04:48]మా సమస్యలు చెబుతుంటే పట్టించుకోకుండా వెళతారేమిటని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావును అన్నపూర్ణ అనే మహిళ నిలదీశారు.
[04:48]మహావిశాఖ నగరపాలక సంస్థ పాలకవర్గ సమావేశంలో వైకాపా కార్పొరేటర్ ఉరికిటి నారాయణరావు అనుచితంగా ప్రవర్తించారంటూ జనసేన ఫ్లోర్లీడర్ వసంతలక్ష్మి కంటతడి పెట్టారు.
[04:26]ఏపీ సీఐడీ పోలీసులు తనను అక్రమంగా అరెస్టు చేసి కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన సంఘటనపై హైకోర్టు పర్యవేక్షణలో సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో దర్యాప్తు చేయించాలని ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో వ్యాజ్యం వేశారు.
విద్యుత్తు ఉద్యోగుల సమస్యలపై సీఎం కేసీఆర్తో చర్చిస్తానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్రావు హామీ ఇచ్చారు.
[04:09]కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే శుక్రవారం హైదరాబాద్ రానున్నారు. 6వ తేదీ వరకు ఇక్కడే ఉంటారు.
[04:09]ఈ నెలలోనే భాజపా అగ్రనేతలు రాష్ట్రానికి రానున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 11న, నెలాఖరుకు భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా రాష్ట్రానికి వస్తారని పార్టీ ముఖ్యనేతలు తెలిపారు.
[04:09]రాబోయే ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి భారాస అభ్యర్థిని తానేనని, మంత్రి కేటీఆర్ కూడా మంగళవారం ఈ విషయం స్పష్టం చేశారని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం మరోసారి రైతులను తీవ్ర నిరుత్సాహపరిచింది. బుధవారం పార్లమెంటుకు సమర్పించిన 2023-24 వార్షిక బడ్జెట్లో వ్యవసాయరంగానికి గతంలో మాదిరిగానే కేటాయింపులను మమ అనిపించింది.
[02:52]అండర్-19 ప్రపంచకప్లో విజేతగా నిలిచిన భారత అమ్మాయిలను మూడో టీ20కి ముందు బీసీసీఐ సత్కరించింది.
[02:52]ఆంధ్ర కెప్టెన్ హనుమ విహారి గొప్ప పోరాటం ప్రదర్శిం చాడు. మధ్యప్రదేశ్తో రంజీ క్వార్టర్స్లో తొలి రోజు అవేశ్ బౌన్సర్ తగిలి అతని ఎడమ చేతి మణికట్టులో చీలిక వచ్చింది.
[02:49]టీమ్ఇండియా విధ్వంసక బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో నంబర్వన్గానే కొనసాగుతున్నాడు.
[02:49]మరి కొన్ని రోజుల్లో మహిళల టీ20 ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో మెగా టోర్నీకి రెట్టించిన ఆత్మవిశ్వాసంతో వెళ్లాలనుకుంటున్న భారత్.. ముక్కోణపు టీ20 సిరీస్ టైటిల్పై గురిపెట్టింది.
[02:49]థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ఆటగాడు భమిడిపాటి సాయి ప్రణీత్ శుభారంభం చేశాడు. గత కొంతకాలంగా ఫామ్తో ఇబ్బందులు పడుతున్న అతను ప్రిక్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టాడు.
[01:35]కథని రెండు భాగాలుగా చెప్పడం చిత్రసీమలో ఓ కొత్త ట్రెండ్. ‘బాహుబలి’ నుంచి ఈ తరహా ప్రయత్నాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఆయా కథల పరిధి మేరకే అదంతా! ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘ప్రాజెక్ట్ కె’ సినిమాని కూడా రెండు భాగాలుగా తీసుకొచ్చే అవకాశాలున్నట్టు సమాచారం.
[01:34]‘‘కష్టం, ప్రతిభ, అదృష్టం... ఈ మూడూ కలిసొస్తే ఉన్నతమైన స్థానంలోకి వెళతారు. సందీప్లో కష్టం, ప్రతిభ కనిపిస్తూనే ఉంది. ‘మైఖేల్’ నుంచి తనకి అదృష్టం కూడా తోడవుతుందని నా నమ్మకం’’ అన్నారు ప్రముఖ కథానాయకుడు నాని.
[01:31]అగ్ర కథానాయకుడు కమల్హాసన్, దర్శకుడు శంకర్ కలయికలో రూపొందుతున్న భారీ చిత్రం ‘భారతీయుడు 2’. కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ప్రీత్సింగ్, బాబీ సింహా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
[01:29]ఉపేంద్ర కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘కబ్జ’. ఆర్.చంద్రు దర్శకనిర్మాత. మార్చి 17న తెలుగు, కన్నడతోపాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
[01:28]‘విక్రమ్’తో గతేడాది సంచలన విజయం అందుకున్నారు దర్శకుడు లోకేశ్ కనకరాజ్. ఆ చిత్రం భాషలతో సంబంధం లేకుండా ప్రేక్షకుల్ని అలరించింది.
[01:27]పార్వతీశం కథానాయకుడిగా శ్రీ బాలాజీ పిక్చర్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తెలుసా... మనసా’. జశ్విక కథానాయిక. వైభవ్ దర్శకత్వం వహిస్తున్నారు.
[00:10]Today Horoscope: 12 రాశులవారి రాశి ఫలం వివరాలు...
[03:18]పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అలవాలలో కాల్పులు చోటుచేసుకున్నాయి. తెదేపా మండలాధ్యక్షుడు, మాజీ ఎంపీపీ బాలకోటిరెడ్డిపై ప్రత్యర్థులు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు.
[03:32]‘పరిశోధనలకు సహకరించాలన్న’ ఔషధ పరిశ్రమ దీర్ఘకాల డిమాండ్పై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది.
[03:31]దేశీయంగా తయారవుతున్న (అసెంబ్లింగ్ చేస్తున్న) ఎల్ఈడీ టీవీల ధరలు తగ్గనున్నాయి.
[03:28]పూర్తిగా దిగుమతయ్యే కార్లు (విద్యుత్ వాహనాలు సహా) మరింత ప్రియం కానున్నాయి. పూర్తిగా నిర్మితమై (సీబీయూ), దిగుమతి అయ్యే వాహనాలపై కస్టమ్స్ సుంకం పెంపు ఇలా..
[03:28]ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022-23) ద్రవ్యలోటు లక్ష్యంలో ఎటువంటి మార్పు చేయకుండా జీడీపీలో 6.4 శాతం (రూ.16,61,196 కోట్లు)గా కొనసాగించారు.
[03:28]ఆన్లైన్ గేమ్లలో గెలుపొందిన నికర మొత్తంపై 30 శాతం పన్నును ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రస్తుత రూ.10,000 గరిష్ఠ పరిమితిని ఎత్తివేసింది.
సందీప్ కిషన్ హీరోగా నటించిన సినిమా ‘మైఖేల్'. విజయ్ సేతుపతి, వరుణ్ సందేశ్ కీలక పాత్రలు పోషించారు. దివ్యాంశ కౌశిక్, వరలక్ష్మి శరత్కుమార్ నాయికలుగా నటించారు.
అదానీ గ్రూప్ కంపెనీల బాండ్లకు విలువే లేదని ప్రముఖ గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ క్రెడిట్ సూసీ అన్నది. ఈ బాండ్లకు జీరో లెండింగ్ వాల్యూను ఇచ్చిందీ అంతర్జాతీయ బ్రోకరేజీ దిగ్గజం.
దేశంలో శుద్ధ ఇంధన వినియోగంతోపాటు కర్బన రహిత లక్ష్యాల సాధన కోసం రూ. 35,000 కోట్ల కేటాయింపులు జరుపుతున్నట్లు బడ్జెట్లో మంత్రి సీతారామన్ ప్రకటించారు...
కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ పంటల మద్దతు ధరకు మోదీ సర్కారు ఒక్కపైసా కూడా కేటాయించలేదు. ‘మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం అండ్ ప్రైస్ సపోర్ట్ స్కీం’ (ఎంఐఎస్-పీఎస్ఎస్) పథకానికి గత మూడేండ్లుగా నిధులు తగ్గ�
ఈ రాజకీయ ఉద్ధండులు ఇంత కఠినంగా మాట్లాడారంటే, రాజకీయ వర్గాలలో బీజేపీ పట్ల ఎంత ఏహ్యత ఉన్నదో తెలుస్తున్నది. వీరి మాటల్లో కాఠిన్యం, అంతకు మించిన ఆక్రోశం ధ్వనిస్తున్నది. బీజేపీ అంటే రాజకీయ వర్గాలలో నెలకొన్న అ�
ఆదాయపన్ను కొత్త స్లాబ్లు, కొత్త పన్ను విధానంలో భారీ రిబేట్ కలిసివచ్చే అంశం. అగ్నిపథ్ పథకంలో భాగంగా త్రివిధ దళాల్లో చేరే అగ్నివీరులకు పన్ను ఉపశమనాలుంటాయి.
గోరుచుట్టుపై రోకటి పోటు’ అంటారు కదా! వైసీపీ పరిస్థితి అచ్చం ఇలాగే ఉంది.
దేశవ్యాప్తంగా ప్రాంతీయ ఎయిర్ కనెక్టివిటీని మరింత మెరుగుపరచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అదనంగా 50 విమానాశ్రయాలు, హెలీపోర్టులు,
కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం రాష్ర్టాలను ఆర్థికంగా దెబ్బతీసేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నది. అందులో భాగంగా ఎఫ్ఆర్బీఎం రుణాలను జీఎస్డీపీ
దేశం ఆర్థిక పరిస్థితి గాడి తప్పిపోతున్నా, భవిష్యత్తుపై భయాందోళనలు చెలరేగుతున్నా మోదీ ప్రభుత్వం బడ్జెట్లో పేద వర్గాలను విస్మరించిన తీరు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నది. దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోతున�
ఎంఎస్ఎంఈలు, భారీ పరిశ్రమలు, ధార్మిక సంస్థలు తమ పత్రాలు భద్రంగా దాచుకోవడానికి వీలుగా ‘ఎంటిటీ డీజీలాకర్’.
ఎనిమిదిన్నరేండ్లుగా తెలంగాణ అడుగుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేదు ఈ బడ్జెట్లో. గిరిజన యూనివర్సిటీకి ఇచ్చిన నిధులు తూతూమంత్రమే. విభజన హామీలను ఏ ఒక్కటీ అమలు చేయలేదు. కాళేశ్వరానికి జాతీయ ప్రాజెక్టు �
వజ్రాన్ని, వజ్రాభరణాలను ఇష్టపడని ఆడవాళ్లుండరు. ఇంతకాలం ఉన్నత వర్గాలకే అందుబాటులోకి ఉండి
దేశీయ మార్కెట్లో వెండి ధర మరింత పెరగనుంది. దిగుమతి చేసుకునే వెండి కడ్డీలు, వెండితో చేసిన వస్తువులు, పాక్షికంగా...
అమెరికన్ సెంట్రల్ బ్యాంకైన ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను మరో పావు శాతం (0.25ు) పెంచింది...
ఆర్థికరంగం నిరాశాజనక పనితీరును పరిగణనలోకి తీసుకోకుండా.. ఏడు ప్రాధామ్యాలను ఈ బడ్జెట్ ప్రాతిపదికగా చేసుకున్నట్లు కనిపిస్తున్నది
ఆహారం, ఎరువులు, పెట్రో(ప్రధానంగా వంట గ్యాస్) ఉత్పత్తులపై సబ్సిడీలు భారీగా తగ్గనున్నాయి. ఈ మూడింటిపై ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23)లో రూ.5.21 లక్షల కోట్లుగా
క్లెయిమ్ చేయని షేర్లు, డివిడెండ్స్ తిరిగి క్లెయిమ్ చేసుకోవడం మరింత తేలిక కానుంది...
ఇంటి నిర్మాణం భారంగానే మారనుంది. కొవిడ్ తర్వాత గణనీయంగా పెరిగిన స్టీల్, సిమెంట్ ధరలు తగ్గేలా తాజా బడ్జెట్లో చర్యలేవీ చేపట్టలేదు.
పార్లమెంటులో 31 మంది ఎంపీలు ఉన్న వైసీపీ రాష్ట్రానికి ఏం తెచ్చింది? విభజన హామీల అమలుకు కేంద్రంలో ఇదే చివరి బడ్జెట్.
మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ‘మిత్ర్ కాల్’ (మిత్రులకు అనుకూలమైన) బడ్జెట్గా
అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, మంత్రులు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. అందుకే రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతున్నాయి.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణ ఊసే ఎత్తకపోవడం దుర్మార్గమని వైఎ్సఆర్సీపీ అధినేత్రి షర్మిల అన్నారు.
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పెత్తందార్లకు అనుకూల బడ్జెట్ అని, పేదలకు ఉపకరించేదిగా లేదని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహే్షకుమార్ గౌడ్ అన్నారు.
కేంద్ర బడ్జెట్ దేశ అవసరాలు తీర్చే బడ్జెట్ అని బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు.
‘ఆక్సిమోరన్... ఇదొక నామవాచకం. దీనర్థం... విరుద్ధ పదాల పదబంధనమని.
మౌలిక రంగ అభివృద్ధి కోసం కేంద్ర బడ్జెట్లో రూ.10 లక్షల కోట్ల మూలధన వ్యయాలను ప్రతిపాదించారు. ఇది గత బడ్జెట్లో కేటాయించిన రూ.7.5 లక్షల కోట్ల కంటే 33 శాతం అధికం.
ప్రభుత్వ చిహ్నం, ప్రభుత్వ వెబ్సైట్ని వినియోగిస్తూనే పీఎం కేర్స్ ప్రభుత్వ సంస్థ కాదని పేర్కొనడంపై ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు. కేంద్రం ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నద�
మలిదశ ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీకి కట్టుబడి.. విద్యార్థులు పలకతో వచ్చి పట్టాతో ఇంటికి వెళ్లే విధంగా అధునాతన హంగులతో ఒకే చోట కేజీ టు పీజీ క్యాంపస్ను నిర్మించారని ఐటీ, మున్సిపల్ శాఖ మం�
తిరుమల శ్రీవారి హుండీ కానుకలతో కళకళలాడుతోంది. గతేడాది మార్చి నుంచి హుండీ ఆదాయం వరుసగా ప్రతి నెలా రూ.వంద కోట్లు దాటుతోంది.
గౌతమ్ అదానీ సంపద రోజుకింత పడిపోతున్నది. ఈ క్రమంలోనే బుధవారం ఫోర్బ్స్ రియల్ టైం బిలియనీర్ల జాబితాలో 15వ స్థానానికి దిగజారారు. దీంతో 9వ స్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ.. మళ్లీ భ�
‘కరువు ప్రాంతమని కర్ణాటక ప్రతిపాదనలు పంపింది కాబట్టే ఆ రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. మరి మీరు తెలంగాణ నుంచి ఎలాంటి ప్రతిపాదనలు పంపారు..
ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకుని, కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్,
‘స్వదేశీ దర్శన్’ ప్రాజెక్టుల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం భువనగిరి కోట, నాగార్జునసాగర్ సమీపంలోని బుద్ధవనం ప్రాంతాలను అంతర్జాతీయ పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దనుంది.
ఇది అమృత్కాల్లో తొలి బడ్జెట్. వందేళ్ల స్వతంత్ర భారతదేశ ప్రగతికి ఇది బ్లూప్రింట్. అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి... అమృతకాలంలోని ఈ తొలి బడ్జెట్ పునాదులు వేస్తుంది.
ముఖ్యమంత్రి జగన్ విశాఖపట్టణం పోయేందుకు ఎవరికీ అభ్యంతరం లేదు. ఆయన అక్కడ ఇల్లు కట్టుకుని ఉండొచ్చు.
హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరమైన వరంగల్కు విమానాశ్రయం కలగానే మిగులుతోంది.
ఈ వేసవిలో అమెరికాకు రావాలంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానించారు.
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ వైసీపీలో వర్గ పోరు తీవ్రస్థాయికి చేరింది.
మేకిన్ ఇండియాగా కేంద్రం గొప్పగా చెప్పుకొనే పథకం ఇప్పుడు మూలకుపడినట్టే కనిపిస్తున్నది. బడ్జెట్ ప్రసంగంలో కేంద్రమంత్రి నిర్మల ఈ పథకాన్ని మొక్కుబడిగానే ప్రస్తావించారు.
ఆదివాసీ కుటుంబాలను సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం ఈ పథకాన్ని తీసుకురాబోతున్నది. ఈ మిషన్ కోసం వచ్చే మూడేండ్లకు గానూ కేంద్రం రూ.15 వేల కోట్లు ఖర్చు చేయనున్నది.
దక్షిణ మధ్య రైల్వేకు కొత్త లైన్లు రానున్నాయా..! బుల్లెట్ రైళ్ల కోసం ట్రాక్ ఏర్పాటు కానుందా? అంటే.. రైల్వే వర్గాల నుంచి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.
చిప్ అమర్చి ఉండే ఈ-పా్సపోర్టుల జారీకి కేంద్రం శరవేగంగా అడుగులు ముందుకేస్తోంది. దీనికి తాజా బడ్జెట్లో రూ.1002.78 కోట్లు కేటాయించింది.
కన్నవాళ్ల ఆస్తులు పంచుకొనే తోబుట్టువులు కారు వీరు... తండ్రి ఆశయాన్ని భుజానికెత్తుకున్న అన్నాచెల్లెళ్లు. ఊరూ వాడా గ్రంథాలయాలు నెలకొల్పి...
మధ్యప్రదేశ్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఖేలో ఇండియా యూత్గేమ్స్లో తెలంగాణ అదిరిపోయే బోణీ కొట్టింది.
బ్యాంకింగ్ చట్టాల్లో మార్పులను చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న లోటుపాట్లను తగ్గించడంతోపాటు పెట్టుబడిదారులకు రక్షణ చర్యల్లో భాగంగా బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టంల
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఈదఫా కూడా వికారాబాద్ జిల్లాకు అన్యాయమే జరిగింది. జిల్లాతోపాటు ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలకు సాగు నీరందించే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం
‘ద కింగ్ మస్ట్ కలెక్ట్ ట్యాక్సెస్ ఇన్ ఎకార్డెన్స్ విత్ ధర్మ (ధర్మం ప్రకారం.. రాజు తప్పనిసరిగా పన్నులు వసూలు చేయాలి)’.. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా మహాభారతం శాంతిపర్వంలోని ఈ వ్యాఖ్యలను
బీఆర్ఎస్ పార్టీతో దేశంలో విప్లవాత్మక మార్పులు తథ్యమని ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు జోస్యం చెప్పారు.
ఇప్పటివరకూ జీవిత బీమా పాలసీలను పన్ను రహిత పొదుపు సాధనాలుగా పరిగణిస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో ప్రజలపై వడ్డింపులకు తెగబడింది.
హోంలోన్, మెడికల్ బిల్లులు, మ్యూచ్వల్ ఫండ్స్, ఎల్ఐసీ పాలసీలు, స్కూల్ ఫీజులు వంటి వాటితో పన్ను మినహాయింపు కోసం ఎదురు చూస్తున్నారా? మీ ఆశలు ఇక నెరవేరవు.
అయిపోయింది. ఆఖరి ఆశ కూడా ఆవిరైంది. ఆదిలాబాద్లో అపార సహజ వనరులను కలిగివున్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పునరుద్ధరణకు అవకాశమున్నప్పటికీ కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు మాత్రం
ఎల్బీనగర్, కూకట్పల్లి ప్రాంతంలో ఒకేరోజు రాత్రి వరుస దొంగతనాలకు పాల్పడిన ఘరానా ముఠాను సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
బాగ్అంబర్పేట డివిజన్ నందనవనంలో రూ.2 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. ఇందు లో ఇప్పటికే కొన్ని పూర్తయ్యాయని, మిగతా పనులు త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు.
ఉస్మానియా మార్చురీ ఆధునీకరణ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 20 నుంచి 30 మృతదేహాలను భద్రపరిచే సామర్థ్యం ఉన్న ఉస్మానియా మార్చురీలో ప్రతి రోజు 10 నుంచి 12 పోస్టుమార్టమ్స్ జరుగుతున్నాయి.
పేదరికం, నిరక్షరాస్యత, దురలవాట్లతో మగ్గిపోతున్న గిరిజనానికి ఆశాకిరణంగా నిలిచారు హీరాబాయ్ లోబీ. మహిళల స్వయంసమృద్ధి, పిల్లలందరికీ విద్య లక్ష్యాలుగా...
‘‘బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే మా టీ తాగండి..’’ రోజు వారి టెన్షన్ల నుంచి ఉపశమనం కావాలనుకుంటున్నారా?
పొరుగున పొంచి ఉన్న ముప్పుతో రక్షణకు మరింత దన్ను.. వందే భారత్ అంటూ పరుగులు పెడుతున్న రైల్వేకు ఇంకాస్త జోష్..
పదిహేనేళ్ల జీవితకాలం పూర్తయిన ప్రభుత్వ వాహనాలను అన్నింటినీ తుక్కు కింద మార్చేయాలని నిర్ణయం తీసుకున్న
హాత్ సే హాత్ జోడో అభియాన్లో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పాదయాత్ర ప్రణాళిక మరోసారి మారింది.
చక్కెరశాతం ఎక్కువ ఉండే ఆహారాన్ని తగ్గించాలి. ముఖ్యంగా స్వీట్స్కు దూరంగా ఉండాలి.
తెలంగాణ ఏర్పాటు తర్వాత విద్య, వైద్య రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించగలిగామని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి అన్నారు. మండలంలోని కస్ర నయాబాదిలో ‘మన ఊరు-మన బడి’లో భాగంగా రూ.22 లక్షలతో అభివృద్ధి చేస�
పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణా డెల్టా సిస్టమ్కు తరలించే 80 టీఎంసీలకు బదులుగా సాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలు కృష్ణా జలాల్లో 80 టీఎంసీలను వాడుకోవాలనే బచావత్ ట్రైబ్యునల్ను అనుసరించి...
డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ ద్వారా దేశ వ్యాపార ముఖచిత్రాన్ని మార్చేసిన మోదీ సర్కారు ఇప్పుడు మరిన్ని డిజిటల్
యాదగిరీశుడి ఆలయ పునర్నిర్మాణం అనంతరం గతంతో పోలిస్తే భక్తుల రాక భారీగా పెరగ్గా, అందుకు అనుగుణంగా సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి తెలిపారు.
ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఈ బడ్జెట్లో వృద్ధులకు రెండు శుభవార్తలు వినిపించారు.
గంభీరంగా సాగుతున్న బడ్జెట్ ప్రసంగంలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి.ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడే ఆమె ఒక పదం విషయంలో కాస్త తొట్రుపాటు పడ్డారు. అదే సభలో నవ్వులు పూయించింది.
దేశవ్యాప్తంగా ఉన్న చిన్న చితక సంస్థలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక స్కీంను ప్రారంభించబోతున్నది. వచ్చే ఏప్రిల్ 1న రూ.9 వేల కోట్ల క్రెడిట్ గ్యారెంటీ స్కీంను ప్రవేశపెట్టబోతున్
సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్మండి డివిజన్లో బుధవారం స్థానిక కార్పొరేటర్ సామల హేమతో కలిసి డిప్యూటీ స్పీకర్ టి. పద్మారావు గౌడ్ ఇంటింటికీ తిరుగుతూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ �
ఆజాదీకా అమృత్ మహోత్సవ్’లో భాగంగా మహిళల కోసం ఓ కొత్త చిన్నమొత్తాల పొదుపు పథకాన్ని బడ్జెట్లో నిర్మల ప్రకటించారు.
ఇంటి నిర్మాణం భారంగానే మారనుంది. కొవిడ్ తర్వాత గణనీయంగా పెరిగిన స్టీల్, సిమెంట్ ధరలు తగ్గేలా తాజా బడ్జెట్లో చర్యలేవీ చేపట్టలేదు. ఉక్రెయిన్ యుద్ధం పేరుతో స్టీల్ ధరలు 30శాతం నుంచి 40శాతం పెరిగాయి.
ఆదాయ పన్ను పరిమితిని ఈసారైనా పెంచకపోతారా అని వేతన జీవులంతా వేయికళ్లతో ఆశగా ఎదురుచూస్తున్న
సాహిత్య అకాడమీ న్యూఢిల్లీ నిర్వహణలో రెండు రోజులు ఢిల్లీలో జరగనన్న వరల్డ్ దళిత్ రైటర్స్ మీట్లో పాల్గొనేందుకు యానానికి చెందిన ప్రముఖ కవి, విమర్శకులు తెలుగు విశ్వవిద్యాలయం విశ్రాంతి ఆచార్యులు, కవి సంధ్య పత్రిక సంపాదకులు, కళారత్న డాక్టర్ శిఖామణికి ఆహ్వానం అందింది.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా నాయీబ్రాహ్మణ సేవా సంఘసమావేశాన్ని కంతేటి నాగవెంకటసుధీర్ ఆధ్వ ర్యంలో నిర్వహించారు.
ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని మంగల్పల్లి మహమ్మాయి దేవి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ కమిటీ అధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలకు ఆలయాన్ని ముస్తాబు చేశారు.
కొబ్బరి జీన్ బ్యాంక్తో వివిధ రకాల కొత్త వంగడాలను రైతులకు అందించేం దుకు చర్యలు తీసుకుంటున్నామని అంబాజీపేట డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం రిజిస్టార్ డాక్టర్ బి.శ్రీ నివాసులు అన్నారు.
భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే దేశంలో, రాష్ట్రాల్లో బీఎస్పీ అధికారంలోకి రావాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు బి.పరంజ్యోతి పేర్కొన్నారు.
భారత్.. ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్. అందులో సగం జనాభా మహిళలే. నెలసరి వచ్చే మహిళల సంఖ్య 35 కోట్లకుపైనే. అలా అని, పీరియడ్ సమయంలో వాడే ఉత్పత్తులు మార్కెట్లో సులభంగా అమ్ముడు అవుతాయనుకుంటే పొరపాటే.
పంటలకు వినియోగించే ఎరువులు ధరలు, దేశంలో మెజార్టీ జనం వినియోగించే పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ప్రస్తావన లేదు.. సామాన్యులకు మేలు చేసే ఒక్క వరమైనా కేంద్ర బడ్జెట్లో లేదు.
దేశంలో అంతరించిపోయే ముప్పు ఉన్న ఆదిమ జాతి గిరిజనుల కోసం పథకాన్ని ప్రారంభించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
మరో ఏడాదిలో జాతీయ ఎన్నికలు జరుగుతాయనగా, నరేంద్ర మోదీ ప్రభుత్వం తన చివరి ఆర్థిక
:రక్తదానం చేయడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో మరొకరి ప్రాణాలు కాపాడటానికి వీలవుతుందని, ప్రతిఒక్కరూ రక్తదానం చేయాలని ఆర్టీసీ జిల్లా ప్రజారవాణా అధికారిణి కె.షర్మిళ అశోక అన్నారు.
కేంద్రంలోని బీజేపీ సర్కారు మరోమారు తెలంగాణ పట్ల తన వివక్షను ప్రదర్శించింది. విభజన హామీ మేరకు ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించలేదు. రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా వ్యవహరిస్తున్న ది.
కేంద్ర బడ్జెట్లోని రైల్వే పద్దు ఈ సారి కూడా తెలంగాణకు నిరాశే మిగిల్చింది. తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదు. తెలంగాణకు కొత్త ప్రాజెక్టుల ప్రస్తావనే లేదు.
ఓ పాతికేండ్ల క్రితం చిన్న పట్టణాల్లో బైక్ నడిపే మహిళలను చిత్రంగా చూసేవారు. అదే, కాలేజి అమ్మాయి అయితే ‘టామ్బాయ్' అని పిలిచేవాళ్లు.
రాజమహేంద్రవరంలోని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం నిర్భందిత కార్మిక వ్యవస్థ, అక్రమ రవాణా నిర్మూలనపై న్యాయవిజ్ఞాన సదస్సు జరిగింది.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 18 నుంచి నిర్వహించ నున్న నేపథ్యంలో భారీ వాహనాలకు అనుమ తులు లేవని ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.
అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘బుట్ట బొమ్మ’. ఈ చిత్రాన్ని ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది.
ఒక కప్పు, రాగిపిండి: ఒక కప్పు, వెన్న/వనస్పతి: పావు కప్పు, చక్కెర: పావు కప్పు, ఉప్పు: చిటికెడు, వాము, జీలకర్ర పొడి: అర టీస్పూన్ చొప్పున.
అమెరికన్ సైన్స్ ఫిక్షన్ డ్రామా సిరీస్ ‘సిటాడెల్' హిందీ రీమేక్లో నటిస్తున్నది సమంత. ఇదే పేరుతో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ షూటింగ్లో తాజాగా అడుగుపెట్టిందీ నాయిక. ఈ సందర్భంగా సిటాడెల్లోని సమం�
ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కీడా కోలా’. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం వరదరాజుగా కనిపించబోతున్నాడు.
విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మండలంలోని తాండవ, డి.యర్రవరం ఉన్నత పాఠశాలలకు చెందిన 19 మంది ఉపాధ్యాయులకు జిల్లా ఉప విద్యాశాఖాధికారి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వీరిలో ఒక హెచ్ఎం కూడా వున్నారు. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి.
ప్రతిష్ఠాత్మక ప్రపంచ స్కూల్ చెస్ టోర్నీకి రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల (టీఎస్డబ్ల్యూర్ఈఐఎస్) పాఠశాల విద్యార్థి మాస్టర్ ఆకాశ్ కుమార్ అర్హత సాధించాడు.
అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ నెగ్గిన భారత జట్టును మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభినందించాడు. దక్షిణాఫ్రికాలో జరిగిన వరల్డ్కప్ ఫైనల్లో భారత అమ్మాయిలు 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను చిత్తుచేస�
సొంతగడ్డపై టీమ్ఇండియా మరో సిరీస్ ఖాతాలో వేసుకుంది. వన్డేల్లో న్యూజిలాండ్ను క్లీన్స్వీప్ చేసిన భారత్.. టీ20ల్లో 2-1తో సిరీస్ పట్టేసింది.
హైదరాబాద్ వేదికగా ఈ నెల 11న జరుగనున్న ప్రతిష్ఠాత్మక ఫార్ములా-ఈ రేసు ప్రారంభానికి ఎఫ్ఐఏ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ సులేయమ్ హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కణ్వమహర్షి కంటబడేవరకూ శకుంత పక్షులు ఆ పసిబిడ్డను కంటికిరెప్పలా కాచుకున్నాయట! అందుకే.. శకుంతల అయ్యింది! కాళిదాస మహాకవికి దీటుగా రవివర్మ సప్తవర్ణాలతో ఆమెకు ప్రాణంపోశాడు.
సైబర్ నేరాల పట్ల ప్రజలు, విద్యార్థులు, యువత పూర్తిగా అవగాహన కలిగి ఉండి, తగు జాగ్రత్తలు తీసుకోవాలని నేరేడ్మెట్ ఇన్స్పెక్టర్ నర్సింహస్వామి అన్నారు.
అల్వాల్ డివిజన్లోని తిరుమల ఎన్క్లేవ్ వద్ద జరుగుతున్న బాక్స్డ్రైన్ పనులను 15-20 రోజుల్లో పూర్తి చేయాలని గుత్తేదారును కార్పొరేటర్ శాంతిశ్రీనివాస్ రెడ్డి, ఎస్ఈ చిన్నారెడ్డి ఆదేశించారు.
పాప్కార్న్లోని కొన్నిరకాల పీచులు ధమనులలో అక్కడక్కడా పేరుకుపోయిన చెడు కొవ్వులను తొలగిస్తాయి. గుండెపోటును నివారిస్తుంది.
ఈ ఏడాది మన దేశం నుంచి బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం విభాగంలో ఆస్కార్ నామినేషన్ పొందింది ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్'. ఈ డాక్యుమెంటరీని గునీత్ మోంగా, అచిన్ జైన్ నిర్మించారు.
ప్రేమ పేరుతో ఓ ప్రముఖ నిర్మాత తనను చిత్ర హింసలకు గురిచేశాడని వెల్లడించింది ప్రముఖ నటి ఆశా షైనీ. కెరీర్ తొలినాళ్లలో అతని వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డానని గుర్తు చేసుకుంది.
రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ జంటగా రూపొందుతున్న సినిమా ‘శశివదనే’. ఈ చిత్రాన్ని లవ్, యాక్షన్ డ్రామా కథతో దర్శకుడు సాయి మోహన్ ఉబ్బన రూపొందిస్తున్నారు. గౌరీ నాయుడు సమర్పణలో ఎస్వీఎస్ కన్స్ట్రక్షన�
భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని బుధవారం జనార్దనస్వామి రథో త్సవం భక్తజన సందోహం మధ్య వైభవంగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను బాజాభజంత్రీల నడుమ కొండ దిగువకు మధ్యాహ్నం తీసుకువచ్చి రథంపై ఆశీనులు చేశారు.
పొలిటికల్ అడ్డాగా పేరున్న జిల్లాపై ప్రస్తుతం అంద రి దృష్టి కేంద్రీకృతమవుతోంది.
మండల కేంద్రమైన ఎస్.రాయవరం సమీపంలో చెట్టును బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, బాలికకు తీవ్ర గాయాలయ్యాయి.
ప్రజలను మభ్య పెట్టడానికే జగన్రెడ్డి విశాఖ రాజధాని ప్రకటన చేశారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు ఆరోపించారు.
మిరప పైరును సాగు చేస్తున్న రైతులు తగిన సూచనలు, జాగ్రత్తలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించ వచ్చని జాతీయ ఉద్యాన పరిశోదన శాస్త్రవేత్త హత్య సింగ్ తెలిపారు.
పోలీసుస్టేషన్ ఎదుట ఒక వ్యక్తిని జనం చితకబాదిన వైనం బుధవారం రాత్రి సీతానగరం పోలీస్ స్టేషన్ వద్ద జరిగింది. ఈ పరిస్థితిని అదుపులోకి తేవడానికి పోలీసులు సైతం నానా పాట్లు పడడమేకాక కొంతసేపు నిస్సహాయ స్థితిలో చేతులెత్తేశారు. వివరాలివి..
ఆశ, ఏఎన్ఎం, అంగన్వాడీలు సమన్వయంతో పనిచేసినప్పుడే గ్రామాల్లో స్త్రీశిశు సంక్షేమం సాకారమవుతుందని జిల్లా కలెక్టర్ రవి పట్టన్శెట్టి అన్నారు.
షేక్ చినమస్తాన్ వలి పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో పదేళ్లుగా మోటర్ మెకానిక్గా జీవనం సాగిస్తున్నారు. ఎప్పుడు ఒకే పని చేస్తుంటే ఎలా అనుకు న్నాడో ఏమో కొత్తగా చేతికి పని చెప్పారు.
రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని అధికారులు అట్టహాసంగా ప్రకటిం చారు. ఇందుకోసం సంబంధిత రైతు ముందుగానే పంట నమోదు, ఈకేవైసీ చేయించుకోవాలని తెలిపారు. ప్రభుత్వాధికారుల అన్ని ఆదేశా లను పాటించి, నిబంధనలను దాటుకొని చివరికి ధాన్యం కొనుగోలు కేంద్రానికి చేరిన రైతుకు కష్టాలు తప్పటం లేదు.
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ ర్యాంకింగుల్లో ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలు సత్తాచాటాయి. గతేడాది డిసెంబరు 1వ తేదీ వరకు ఉన్న గణాంకాల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం 2023 స్వచ్ఛసర్వేక్షణ్ ర్యాంకులను బుధవారం ప్రకటించింది.
గోవింద నామస్మరణలతో అంతర్వేది పురవీధుల్లో శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి రథోత్సవం వైభవంగా జరిగింది. బుధవారం మధ్యాహ్నం 2:30 గంటలకు లక్షలాది మంది భక్త జనం మధ్య కనుల పండువగా సాగింది.
కేంద్ర బడ్జెట్ వేతన జీవులకు ఊరటనిచ్చింది.
ఏలూరు రోడ్డులో చల్లపల్లి బంగ్లా వద్ద బ్రేక్ ఫెయిలైన తెలంగాణ సత్తుపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఓ హోటల్ గేటును ఢీకొంది.
రాష్ట్రంలో జరుగుతున్న ఫోన్ ట్యాంపింగ్లపై సీబీఐ వి చారణ చేయాలని జైభీం భారత్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జడా శ్రావణ్కుమార్ డిమాండ్ చే శారు.
పరిశ్రమలను స్థాపించడం ద్వారా జిల్లాలో ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందని, పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని పరిశ్రమల శాఖ అధికారులను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ దిల్లీరావు ఆదేశించారు.
స్కూలులో ఉన్న బాలికను ఓ యువకుడు పొలా ల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం ది.
జిల్లాలో గ్రామ/వార్డు సచివా లయాల పనితీరు మెరుగుపరచడంలో నిర్లక్ష్యం వహించే పర్యవేక్షణాధికా రులపై కఠిన చర్యలు చేపడతామని కలెక్టర్ ఎం వేణుగోపాల్రెడ్డి హెచ్చ రించారు.
వరుసగా విఫలమవుతూ పొట్టి ఫార్మాట్లో చోటు అవసరమా? అనే విమర్శలకు శుభ్మన్ గిల్ కళ్లు చెదిరే ఆటతీరుతో
రైతులు కేవలం వరి, ఇతర వాణిజ్య పంటలే కాకుండా చిరుధాన్యాల సాగు చేయడం వల్లే ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి అవకాశం ఉందని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు.
మండల పరిధిలోని కాల్వబుగ్గ రామే శ్వరస్వామి క్షేత్రంలో నీటిఎద్దడి నెలకొంది.
నగరపాలక సంస్థలో పనిచేస్తున్న మున్సిపల్ ఉద్యోగ కార్మికులకు ఏపీఎఫ్ఆర్ఎస్ మస్తర్ విధానాన్ని ఎత్తివేయాలని, 15 నిమిషాలు పొడిగించాలని మున్సిపల్ కార్పొరేషన్ వర్క్ర్స్, ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) నగర గౌరవ అధ్యక్షుడు దోనేపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు.
ఈనెల 9 నుంచి 19వ తేదీ వరకూ నగరంలో పుస్తకాల పండుగ నిర్వహించాలని విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ నిర్ణయించింది.
అధికార పార్టీ నాయకుల మధ్య విభేదాలు ఆ గ్రామ ప్రజలకు నీటి తిప్పలు తెచ్చిపెట్టాయి. వాటర్ ప్లాంట్ మూతబడటంతో 15 రోజులుగా వంకలో చెలిమి నీటిని తెచ్చుకుని తాగుతున్నారు.
యువగళం’ వినిపించడానికి పాదయాత్ర మొదలు పెట్టిన లోకేశ్కు.. స్థానికులూ చేయి అందించారు.
కేంద్రంలో వరుసగా రెండోసారి అధి కారం చేపట్టిన మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆఖరి బడ్జెట్గా చెప్పుకునే 2023-24 సాధారణ బడ్జెట్పై సర్వత్రా ఆసక్తి కనిపించింది.
అభిమానులతో కిక్కిరిసిన నరేంద్ర మోదీ స్టేడియంలో భారత అండర్-19 మహిళల జట్టుకు బుధవారం ఘన సన్మానం జరిగింది.
పదేపదే ఎదుటివారిదే పై చేయి అవుతుంటే, అణగారిపోతున్నవారిలో ఎటువంటి భావాలు కలుగుతాయి? కొందరికి నిస్పృహ కలుగుతుంది...
66వ రాష్ట్ర స్థాయి అండర్-14 బాలబాలికల రగ్బీ పోటీలలో బాలుర విభాగంలో ప్రకాశం, బాలికల విభాగంలో కర్నూలు జట్లు పైనల్స్కు చేరాయి.
రాయదుర్గం బస్టాండు సమీపంలో పింఛన సొమ్ముకోసం వేలిముద్ర వేస్తున్న ఈమె పేరు రుద్రమ్మ. రాయదుర్గం మండలం 74 ఉడేగోళం గ్రామ పంచాయతీ 10వ వార్డు సభ్యురాలు ఈమె.
కరణ్ షిండే (110) శతకం చేయడంతో మధ్యప్రదేశ్తో జరుగుతున్న రంజీ క్వార్టర్స్లో ఆంధ్ర భారీస్కోరు సాధించింది.
ముక్కంటీశుడి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకే ప్రాధాన్యత కల్పించాలని కలెక్టర్ వెంకట్రమణారెడ్డి అధికారులకు సూచించారు.
జగిత్యాల జిల్లా నాచుపల్లిలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ బుధవారం పలు అభివృద్ధి పనులు ప్రారంభిం చారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతుండగా తాండ్రాల బక్కయ్య అనే రైతు లేచాడు.
నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో ఐదు రోజుల పాటు సాగిన సాధు సమ్మేళనం బుధవారంతో ముగిసింది. జనవరి 27 నుంచి మొదలైన సాధు సమ్మేళనం ఎంతో భక్తి శ్రద్ధలతో సాగింది.
పంజాగుట్ట, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): పంజాగుట్ట డివిజన్ శాంతి భద్రతల విభాగం ఏసీపీగా ఎస్.మోహన్ కుమార్ బుధవారం బాధ్యతలు చేపట్టారు.
ఆస్ట్రేలియాతో జరిగే తొలి టెస్టుకు శ్రేయాస్ అయ్యర్ దూరమయ్యాడు. వెన్ను నొప్పి నుంచి ఇంకా అతడు పూర్తి స్థాయిలో కోలుకోలేదు. అయితే అతడి స్థానంలో బరిలోకి దిగేందుకు సూర్యకుమార్తో పాటు గిల్ కూడా పోటీపడుతున్నారు.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలకు పరాభావం తప్పడం లేదు.
రాష్ట్ర రాజధానిగా అమరావతినేకొనసాగించాలని ఏఐఎ్సఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు.
ద్విచక్ర వాహనంపై స్వగ్రామం బయలుదేరిన తల్లీకుమారులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. బుధవారం తెల్లవారుజామున పెద్దఅడిశర్లపల్లి మండలం చిలకమర్రి స్జేజీ సమీపంలో కోదాడ-
త్వరలో జరగబోయే పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో అధిక ఉత్తీర్ణత కోసం ప్రణాళికాబద్ధంగా బోధన సాగాలని ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అన్నారు.
ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు చిల్లర రాజకీయాలు మానుకోవాలని బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లు జీవీ సాగర్రెడ్డి, భవానీప్రవీణ్కుమార్, సామ తిరుమలరెడ్డి హెచ్చరించారు.
సియా క్రీడలతోపాటు వచ్చే ఏడాది జరగనున్న పారిస్ ఒలింపిక్స్ సన్నాహక అవసరాలను దృష్టిలో..
జిల్లాలోని పంచాయతీల్లో ఇంటి పన్నులు వసూలు చేయాలని ఒత్తిడి అధికమవుతోంది. నెలవారీ టార్గెట్లు పెట్టి వసూలు చేస్తున్నారు. జనవరి నెలలో వసూలు చేయనివారిపై అధికారులు ఒత్తిడి తెస్తున్నారు.
బాల్య వివాహాలు అరికట్టడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ నాగలక్ష్మి పేర్కొన్నారు.
అన్ని వర్గాల సంక్షేమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన కొనసాగుతున్నదని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు.పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో నాగ�
బీఆర్ఎస్ పాలనలోనే విద్యా రంగం బలోపేతమైందని జిల్లా పరిషత చైర్మన బండా నరేందర్రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మన ఊరు-
హిండెన్బర్గ్ రిసెర్చ్ రిపోర్ట్ దేశ స్టాక్ మార్కెట్, అదాని కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్పై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నది...
లోయలోకి కారు దూసుకుపోయి కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ పర్యాటకుడు మృతి చెందాడు. మరో ఇద్దరు యువకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి ఘాట్ రోడ్డులో బుధవారం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి.
పాడేరు నుంచి మైదాన ప్రాంతానికి రాకపోకలు సాగించే స్థానిక ఘాట్ మార్గంలో రక్షణ గోడలు శిథిలమై ఏళ్లు గడుస్తున్నాయి. వాస్తవానికి ఎక్కడైనా ఘాట్ రోడ్లకు రక్షణ గోడలే ప్రధాన ఆధారం. కానీ వీటిపై అధికారులు దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోంది.
భార్య వివాహేతర సంబంధానికి భర్త బలైన ఘటన పోలీసుల విచారణలో వెలుగుచూసింది.
కేంద్ర బడ్జెట్లో ఆదివాసీల అభివృద్ధికి పెద్దపీట వేశారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, విద్యుత్, తాగునీరు, వైద్య, విద్యా రంగాల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించారు.
పప్పుల చీటీ పేరుతో ఓ కిరాణా వ్యాపారి ఘరా నా మోసానికి పాల్పడ్డాడు. తక్కువ ధరకే నిత్యావసర సరుకులు అందజేస్తానని నమ్మబలికి ప్రజలనుంచి డబ్బులు కొల్లగొట్టాడు. చివరకు వినియోగదారులకు టోకరా వేసి సరుకులు పంపిణీ చేయకుండా సొమ్ములతో పరారయ్యాడు. ఏలేశ్వరం మండలం సిరిపురం పంచాయతీ పరిధిలోని చిన్నింపే టలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రైతులు అనవసరంగా క్రిమిసంహారక మందులు పిచికారీ చేయడం వలన ఖర్చు లు అధికమవుతాయని ఏడీఏ వెంకటరాముడు తెలిపారు.
శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 11 నుంచి 21వ తేదీ వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని ఆహ్వానించారు.
కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. తెలంగాణలో ప్రజల కంటి సమస్యలను నివారించడం కోసం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రెండోదఫా చేపట్టిన కంటి వెలుగు పథకం విశేష స్పందన లభిస్తున్నద�
దిగువ అహోబిలం లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలోని హుండీలను బుధవారం లెక్కించారు.
పట్టణ సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి చెందాడు.
మండలంలోని చారిత్రక డిచ్పల్లి ఖిల్లా రామాలయంలో శ్రీ సీతారామచంద్రస్వామి తిరుకల్యాణోత్సవ బ్రహ్మోత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
పెదలంకలో నూతనంగా నిర్మించిన చర్చిని ఏడబ్ల్యూఈ మినిస్ట్రీస్ అంతర్జాతీయ వర్తమా నికుడు బ్రదర్ అనిల్ కుమార్ బుధవారం ప్రారంభించారు.
శ్రీకాకుళం నుంచి బీఆర్ అంబేడ్కర్ కోనసీమ వరకు గల తొమ్మిది జిల్లాలకు సంబంధించి రెవెన్యూ ప్రాంతీయ సదస్సు శుక్రవారం రుషికొండలోని రాడిసన్ బ్లూ హోటల్లో జరగనున్నది. ఈ సదస్సును ఉదయం 10.30 గంటలకు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించనున్నారు.
బడ్జెట్ విడుదలయ్యాక పేదలు ఆశగా ఆరా తీస్తారు. తమకు మేలు చేసే కేటాయింపులున్నాయేమో అని ఎదురు చూస్తారు.
పెద్దగట్టు లింగమంతుల జాతరకు సర్వంసిద్ధం చేసినట్లు విద్యుత్ శాఖ మంత్రి జగదీ్షరెడ్డి తెలిపారు.
తన వయస్సు (55)ను మించి 58 సార్లు రక్తదానం చేసిన నూజి వీడు ఆర్టీసీ (పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్) ఉద్యోగి పలువురు మన్ననలు పొందుతు న్నారు.
కేంద్ర బడ్జెట్లో ఉమ్మడి జిల్లాకు ప్రత్యేకంగా ఏ ఊరటా లభించలేదు. ఉద్యోగ, కర్షక, వ్యాపారులు పెదవి విరుస్తున్నారు.
సప్తనదీ తీరంలోని ప్రాచీన సంగమేశ్వరాలయం కృష్ణా జలాల నుంచి మంగళవారం పూర్తిగా బయల్పడింది.
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో బుధవారం 78మందికి రూ.42,28,500 విలువైన సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు.
ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలుచేయాలని కేంద్ర పరిశీలన బృందం సభ్యులు పేర్కొన్నారు.
ఉత్తరాంధ్రలో చిన తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి భక్తులతో కిటకిటలాడింది. అంతటా వెంకన్న నామస్మరణ మార్మోగింది.
పోషక విలువలు అధికంగా ఉన్న చిరు ధాన్యాల ఉత్పత్తిలో రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన వ్యవసాయాధికారులను ఆదేశించారు.
జడ్పీ చైర్పర్సన్ దంపతులను సన్మానిస్తున్న నాయకులు
తప్పుడు ఫిర్యాదుతో విచారణ పేరిట గిరిజనుడిని పోలీసులు కొట్టారని గుమ్మలక్ష్మీపురం మండలం దుడ్డుకల్లు గ్రామస్థులు ఆరోపించారు.
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రూ.5,500కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ మహేశ్వరం నగర కార్యదర్శి రాఘవేందర్ అన్నారు.
వరిలో రైతులు యాజమాన్య పద్ధతులను పాటిస్తే మంచి దిగుబడి పొందే అవకాశం ఉందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ అన్నారు.
మండలంలో రోజూ ఏదో ఒక చోట సంచరిస్తున్న గజరాజులు స్థానికులను బెంబేలెత్తిస్తున్నాయి.
విఠాయిపల్లి సమీపంలో వాటర్ ప్లాంట్ వద్ద హైదరాబాద్-శ్రీశైలం రహదారిపై బుధవారం తెల్లవారు జామున ఆటో ఢీకొని మహిళ దుర్మరణం చెందింది.
ఈ నెల 2వ తేదీ నుంచి పదోతేదీ వరకు చేవెళ్లలో లోక్ అదాలత్ నిర్వహిస్తామని ట్రాఫిక్ ఏఎస్సై చందర్నాయక్ తెలిపారు.
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు నిరంతరం కృషిచేస్తున్నామని బీఆర్ఎస్ రాష్ట్రనాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి అన్నారు.
మండల పరిషత్లోని ఈజీఎస్ సెక్షన్లో కంప్యూటర్ ఆపరేటర్ రచ్చ శ్రీనివాస్(30) ఆత్మహత్య చేసుకున్నాడు.
మండలంలోని తొండపాడులో వెలసిన బొలికొండ రంగనా థస్వామి బుధవా రం శ్రీదేవి, భూదేవి సమేతుడై శేషవా హనంపై భక్తులకు దర్శన మిచ్చారు.
మాడ్గుల నుంచి ఆమనగల్లుకు వెళ్లే రోడ్డులో పకీర్తండా గేటు సమీపంలో బుధవారం కారు-ట్రాక్టర్ ఢీకొన్న ప్రమా దంలో కారులోని వ్యక్తికి గాయాలయ్యాయి.
కోర్టులు అద్దె భవనాల్లో అరకొర వసతులతో కొనసాగుతున్న కోర్టులకు అన్ని సౌకర్యాలతో శాశ్వత భవనాలు నిర్మించడం వల్ల కక్షిదారులకు న్యాయ సేవలు సులభతరం అవుతాయని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్వల్ భూయాన్ పేర్కొన్నారు.