Rinku Singh: అప్పటి వరకు నవ్వుతూ మాట్లాడుకున్నారు. అలా నవ్వుతూనే రింకూ చెంప చెల్లుమనిపించాడు కుల్దీప్. ఈ ఘటన మంగళవారం ఐపీఎల్ మ్యాచ్ ముగిశాక జరిగింది. దానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నది.
విశాఖ జిల్లా సింహాచలం అప్పన్నస్వామి ఆలయం వద్ద అపశ్రుతి చోటు చేసుకున్నది. దర్శనానికి బారులు తీరిన భక్తులపై గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎనిమిది ప్రాణాలు కోల్పోయారు.
కళాశాలల్లో మెడికల్ సీట్లు ఇప్పిస్తానని దాదాను రూ. 2 కోట్లు వసూలు చేసిన ఘరాకా మోసగాడి ఉదంతం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ నగర శివారు హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చంద్రకాంత్ అనే వ్యక్తి ప్రముఖ కళాశాలల్లో మెడికల్ సీట్లు ఇప్పిస్తానని రూ. 2కోట్ల మేర వసూలు చేశాడు. ప్రస్తుతం ఇతను పోలీసుల అదుపులో ఉన్నాడు.
VarunTej టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మెర్లపాక గాంధీ దర్శకత్వంలో ఒక హర్రర్-కామెడీ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.
Sharmila House Arrest: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నివాసం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈరోజు ఉద్దండరాయుని పాలెంలో పర్యటించాలని షర్మిల నిర్ణయించారు.
Actor Jethwani case: యాక్టర్ జత్వానీ కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులు ఇచ్చిన సమాధానాలకు, గతంలో ఇదే కేసులో సీఐడీ ఏదుట ఐపీఎస్ అధికారులు ఇచ్చిన జవాబులకు పొంతన లేకుండా ఉంది. ఈ నేపథ్యంలో సీఐడీ కీలక నిర్ణయం తీసుకుంది.
Pahalgam Attack: జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు 786 మంది పాకిస్థానీయులు అట్టారీ-వాఘా సరిహద్దు ద్వారా భారత్ నుంచి వెళ్లిపోయారు. అదే సమయంలో 1376 మంది భారతీయులు పాకిస్థాన్ నుంచి తిరిగి వచ్చారు.
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని జీఎంఆర్ ఏరో సిటీలో టెక్నిప్ ఎఫ్ఎంసీ కంపెనీ తన నూతన విడిభాగాల తయారీ, పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎంఆర్ ఎయిర్పోర్టు ల్యాండ్ డెవల్పమెంట్ సీఈవో శ్రీఅమన్కపూర్ మాట్లాడారు.
కోల్కతా బుర్రాబజార్లోని ఓ హోటల్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 14 మంది మరణించారు. మంటల నుంచి తప్పించుకునేందుకు దూకిన ఓ వ్యక్తి కూడా మరణించాడు. ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు.
సింహాచలం ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ టెలికాన్ఫరెన్స్లో జిల్లా అధికారులు, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డోలా బాల వీరాంజనేయ స్వామి, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, ఎంపీ భరత్, సింహాచల దేవాలయ ధర్మకర్త అశోక్ గజపతి రాజు తదితరులు పాల్గొన్నారు.
pahalgam terror attack: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దేశంలోని పాకిస్థానీలు వెంటనే భారత్ విడి వెళ్లాలంటూ కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అందుకు వారికి విధించిన గడువు సైతం ముగిసింది. అలాంటి వేళ ఓ పాకిస్థానీ కుటుంబానికి తాత్కాలిక ఊరట లభించింది.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
Akshaya Tritiya: అక్షయ తృతీయ నాడు బంగారం కొనడం చాలా మంచిది. మీరు తక్కువ బడ్జెట్ లో బంగారం కొనుక్కోవాలనుకుంటే ఈ లేటెస్ట్ బంగారు ముక్కుపుడక డిజైన్లు ఓసారి పరిశీలించండి.
India Pakistan Military Tensions: పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య ఉద్రిక్తలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇండియా ఎప్పుడు ప్రతీకార దాడులకు చేసే అవకాశమున్న నేపథ్యంలో.. పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో 36 గంటల్లో..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ రోజు అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఆదిలాబాద్,కొమురంభీమ్,మంచిర్యాల,నిర్మల్,కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ (IMD) తాజా వివరాల ప్రకారం.. బంగ్లాదేశ్ పైన గాలితో కూడిన సుడి తిరుగుతోంది. మధ్య ప్రదేశ్పై మరో ద్రోణి ఉంది. ఈ ద్రోణి మధ్య ప్రదేశ్ నుంచి తమిళనాడు వరకూ ఉంది. మరో ద్రోణి విదర్భ నుంచి కేరళ వరకూ ఉంది. ఈ పరిస్థితుల వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యానాం, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరిలో వర్షాలు పడే అవకాశాలూ ఉన్నాయి.
1000 కోట్లకు పైగా వసూలు చేసిన సినిమాలు: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో 1000 కోట్లకు పైగా వసూలు చేసిన కొన్ని చిత్రాలు ఉన్నాయి. వాటిలో షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్ నుండి ప్రభాస్, అల్లు అర్జున్ వరకు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్లో తీవ్ర విషాద సంఘటన చోటు చేసుకుంది. బుధవారం ఉదయం నిద్రలేచిన వెంటనే తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అప్పన్న సన్నిధిలో చందనోత్సవ సమయంలో క్యూ లైన్లో ఉన్న భక్తులపై ఒక్కసారిగా భారీ గోడ కూలింది. ఈ సంఘటనలో 7 గురు భక్తులు మరణించారు.
CM Revanth Reddy : ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం అప్పన్న స్వామి ఆలయంలో మంగళవారం అర్ధరాత్రి తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నిజరూప దర్శనం కోసం వేచి ఉన్న భక్తులపై అకస్మాత్తుగా గోడ కూలడంతో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ�
Pahalgam Attack పాకిస్తాన్పై భారతదేశం యుద్ధం చేయబోతుందని పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే 24-36 గంటల్లో పాకిస్తాన్పై భారతదేశం దాడి చేస్తుందని.. సైనిక చర్యకు ప్రణాళిక రూపొందించినట్లుగా విశ్వసనీయ సమాచార
మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర చిత్రం తో ఫ్యాన్స్ కి నిరీక్షణ తప్పడం లేదు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సిన విశ్వంభర చిత్రం పలు కారణాల వల్ల వాయిదా పడుతూనే ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ ఇతర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు బాగా ఆలస్యం అవుతున్నాయి.
డబ్బు.. డబ్బు.. డబ్బు.. ఎలాగైనా సంపాదించాలి. అందుకోసం ఎంతకైనా రెడీ అవుతున్నారు. అవతలి వారు ఏమైపోయినా.., అది అక్రమమా, సక్రమమా అవసరం లేదు. ఎలాగైనా సంపాదించాలి. ఇదే టార్గెట్.. ఈ కోవలోనే పయనించిన ఓ యువకుడు చివరకు అక్రమ మార్గంలో వెళ్లి ఊచలు లెక్కిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
Thug Life లోకనాయకుడు కమల్హాసన్ (Kamal Haasan) హీరోగా దిగ్గజ దర్శకుడు మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వంలో కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘థగ్ లైఫ్’.
LoC జమ్మూకశ్మీర్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎల్వోసీ వెంబడి పాక్ సైన్యం కాల్పులకు తెగబడుతున్నది. దీంతో అప్రమత్తమైన భారత సైన్యం పాక్కు ధీటుగా బదులిస్తున్నారు. ఈ నెల మంగళ-బుధ వా�
Pahalgam Terror Attack: జమ్మూ కశ్మీర్లో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో భారత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది.
ఆంధ్రప్రదేశ్లోని సింహాద్రి అప్పన్న ఆలయంలో మాటలకందని విషాదం చోటు చేసుకుంది. దర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులపై గోడ కూలడంతో ఏడుగురు భక్తులు మృతి చెందారు. ఈ సంఘనటలో మరికొంత మందికి తీవ్రగాలయ్యాయి. ఘటన గురించి తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
Chardham Yatra చార్ధామ్ యాత్ర బుధవారం ప్రారంభం కానున్నారు. అక్షయ తృతీయ రోజు సందర్భంగా గంగోత్రి, యమునోత్రి ఆలయా ద్వారాలు తెరుచుకోనున్నాయి. దాంతో అధికారికంగా చార్ధామ్ యాత్ర ప్రారంభమవుతుంది.
సింహాచలంలో కురిసిన భారీ వర్షానికి గోడ కూలి భక్తులు మృతి చెందడం బాధాకరమని, మృతులకు తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన అన్నారు.
Home Remedies For Digestion: బలహీనమైన జీర్ణవ్యవస్థ అల్సర్, పుల్లని తేన్పులు, మలబద్ధకం వంటి సమస్యలు కలిగిస్తుంది. వీటిని తొలినాళ్లలోనే తగ్గించుకోకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు తప్పవు. కాబట్టి, ఇంట్లోనే సహజంగా ఈ చిట్కాలు పాటించి ముప్పు నుంచి తప్పించుకోండి.
Yellamma Movie ‘బలగం’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలందుకున్న దర్శకుడు వేణు యెల్దండి. తన తదుపరి చిత్రం కోసం కసరత్తులు ప్రారంభించిన విషయం తెలిసిందే.
Pushpa 2 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో రూపొందిన సూపర్ హిట్ చిత్రం పుష్ప 2. ఈ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే పుష్ప-2 కోసం ప్రచారం కోసం అల్లు అర్జున్ సంధ్
సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ప్రమాదం జరిగింది. మంగళవారం కురిసిన భారీ వర్షానికి గోడకూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. దీంతోపాటు భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్తత వాతవరణానికి సంబంధఇంచిన అప్డేట్స్, ఈ రోజు ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలన్నీ ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
ఇద్దరు స్నేహితుల మధ్య ఏర్పడ్డ వైరం చివరకు హత్య వరకు వెళ్లింది. తనపై లేనిపోని విషయాలను బయటి వ్యక్తులకు చెబుతున్నాడంటూ అనుమానం పడి ఎలాగైనా అతడిని కడతేర్చాలని కోపం పెంచుకొని బండరాయితో కొట్టి చంపాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
Fire Accident పశ్చిమ బెంగాల్ కోల్కతాలోని ఓ హోటల్లో మంగళవారం అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 14 మంది దుర్మరణం పాలయ్యారు. చాలా మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానిక
అమరావతి: శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందడం తనను కలచివేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. భారీ వర్షాల కారణంగా గోడ కూలడంతో జరిగిన ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానన్నారు.
Fire Accident: హోటల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 14 మంది సజీవ దహనమయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.
ఈ మధ్యకాలంలో చాలా మంది పేరెంట్స్.. తాము ఆఫీసు పనితో బిజీగా ఉన్నామని అసలు పిల్లల్నే పట్టించుకోవడం లేదు. కానీ, విరాట్, అనుష్క మాత్రం తమ పిల్లలు తినే భోజనం కూడా స్వయంగా వారే వంట చేస్తారని మీకు తెలుసా?
Manchu Vishnu టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్పై నటుడు మంచు విష్ణు సీరియస్ అయినట్లు తెలుస్తుంది. దీనికి కారణం అల్లు అరవింద్ నిర్మాణంలో వస్తున్న ఒక సినిమాలో కన్నప్ప డైలాగ్ ఉండడమే.
మెగాస్టార్ చిరంజీవి 1983లో ఖైదీ చిత్రంలో నటించిన తర్వాత టాలీవుడ్ లో తిరుగులేని హీరోగా ఎదిగారు. చిరంజీవికి కంప్లీట్ గా మాస్ అండ్ యాక్షన్ హీరోగా ఇమేజ్ వచ్చింది.
CM Chandrababu Naidu విశాఖ జిల్లా సింహాచలం అప్పన్నస్వామి ఆలయం వద్ద అపశ్రుతి చోటు చేసుకున్నది. దర్శనానికి బారులు తీరిన భక్తులపై గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎనిమిది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడగా వారిన�
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి నుంచి తిరుపతికి మరో 8 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. మే 8 నుంచి ఈ రైళ్లు నడుస్తాయని, అలాగే ఈ ప్రత్యేక రైళ్లు నిర్ణిత స్టేషన్లలో మాత్రమే ఆగుతాయని రైల్వేశాఖ తెలిపింది.
Appanna Temple Incident : సింహాద్రి అప్పన్న స్వామి ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది. క్యూలైన్ లో ఉన్న భక్తులపై గోడ కూలి ఏడుగురు మృతి చెందారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారందరినీ పోలీసులు ఆస్పత్రికి తరలిస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో భక్తుల�
మంత్రులు పాల్గొన్న సభలో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఒక్కసారిగా చీకటిమయం కావడం తో మంత్రి అసహనం వ్యక్తంచేశారు. వరంగల్ జిల్లా ఉర్సు బైపాస్ రోడ్డులోని నాని గార్డెన్లో మంగళవారం భూభారతి చట్టంపై అవగాహ
వ్యోమగాములకు ఆహార సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించడంపై ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు దృష్టిసారించారు. మాంసాహార ఉత్పత్తులపై ప్రయోగాలు చేస్తున్నారు. లూనార్ హాచ్ ప్రాజెక్టులో భాగంగా పరిశోధకుడు డాక్�
Akshaya Tritiya: ఈ ఏడాది అక్షయ తృతీయ ఏప్రిల్ 30, బుధవారం నాడు జరుపుకుంటారు. ఈ రోజు బంగారం కొనడానికి చాలా మంది ఆసక్తి చూపుతారు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనడం వెనుక చాలా నమ్మకాలు ఉన్నాయి. కొందరు ఆ రోజు మంచి ముహూర్తం చూసుకొని గోల్డ్ కొనుగోలు చేస్తారు. ఈ సందర్భంగా అక్షయ తృతీయ రోజు మంచి ముహూర్తాలు, సమయాలు ఏమున్నాయో వివరంగా ఇక్కడ తెలుసుకోండి.
‘నేను ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మనిషిని.. నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు.. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడున్నా సరే.. ఇక్కడి నుంచి వెళ్లాల్సిందే’ అంటూ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అనుచరుడు కోన శ్రీ�
ఆర్టీసీ పరిరక్షణ, ప్రభుత్వంలో విలీనం, కార్మికుల సమస్యల పరిష్కారం, కాంగ్రెస్ ఎన్నికల హామీల అమలు డిమాండ్లతో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ సమ్మెకు సిద్ధమైంది.
రేవంత్రెడ్డి సర్కారు రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నుంచి మరో రూ.1,400 కోట్ల అప్పు తీసుకున్నది. మంగళవారం నిర్వహించిన ఈ- వేలం ద్వారా ఈ మొత్తం సేకరించినట్టు ఆర్బీఐ వెల్లడించింది.
రాష్ట్రంలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదు కాగా, నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 43.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు హైదరా�
తెలుగు ఎంటర్టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్డేట్స్ చూడొచ్చు.
విశాఖపట్నం: సింహాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. చందనోత్సవం వేళ అప్పన్న సన్నిధిలో అపసృతి చోటు చేసుకుంది. రూ. 3 వందల టిక్కెట్ కౌంటర్ దగ్గర గాలి వానకు గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు.శిధిలాల కింద మరికొందరు ఉన్నారు.
రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం 1300 కోట్లతో పనులు ప్రారంభించిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. రవాణా సౌకర్యాలను మెరుగుపర్చేందుకు, చెంచుల, యానాదులకు ఆధార్, రేషన్ కార్డులు ఇవ్వడం వంటి చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.
[06:16]రాష్ట్రంలో కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక నోడ్ (పార్కు)ల అభివృద్ధికి సహకరించేందుకు కేంద్రం అంగీకరించింది. ‘నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రోగ్రాం’ కింద.. ఈ రెండు నోడ్లలో మౌలిక సదుపాయాల కోసం మొదటి దశలో రూ.3,035.63 కోట్లు ఖర్చు చేయనుంది.
జగన్ రేడిపై టీడీపీ నేత అశోక్ బాబు ఆక్షేపాలు, అక్రమ భూకేటాయింపులపై తీవ్ర ఆరోపణలు. జగన్ పత్రికలో అబద్ధ రాతలు ప్రచారం చేసి, చంద్రబాబుకు పునరావృతంగా దండం పెట్టాలని డిమాండ్ చేశారు.
[06:07]అంతర్జాతీయ నృత్య దినోత్సవం(ఏప్రిల్ 29) సందర్భంగా మంగళవారం తమిళనాడులోని రామేశ్వరానికి చెందిన తారాగై ఆరాధన(9), అశ్విన్ బాలా(14) సముద్రంలో నృత్యం చేశారు.
[06:05]అనంతపురం జిల్లా గుత్తి రైల్వే జంక్షన్ శివారులో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత రాయలసీమ ఎక్స్ప్రెస్లో దోపిడీ జరిగింది. నిజామాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న రైలును ఆపరేటింగ్ అధికారులు సిగ్నల్ కోసం గుత్తి స్టేషన్ ఔటర్లో కాసేపు ఆపారు.
ఈ ఏడాది ఖరీఫ్ నాటికి వ్యవసాయానికి మెరుగైన విద్యుత్ సరఫరా అందేలా కరెంటు పంపిణీ వ్యవస్థను మెరుగుపరచాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు.
[06:03]భర్తకు ఉద్యోగం రావడంతో కొత్త జీవితం ప్రారంభించాలని కలలుగన్న యువతిని చున్నీ రూపంలో మృత్యువు కబళించింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి సీఐ నమ్మి గణేష్ మంగళవారం తెలిపిన ప్రకారం..
[05:59]గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నీరుకొండలోని ఒక విద్యాసంస్థలో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. మంగళగిరి గ్రామీణ పోలీసుల కథనం ప్రకారం..
ప్రామాణిక ఈక్విటీ సూచీలు వరుసగా రెండో రోజు లాభపడ్డాయి. మంగళవారం ఆరంభ ట్రేడింగ్లో 442 పాయింట్లకు పైగా పుంజుకున్న సెన్సెక్స్.. చివరి వరకు అదే జోరును...
తాడేపల్లిలో నిర్వహించిన ఏపీఎన్ఆర్టీఎస్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రవాసాంధ్రుల సంక్షేమంపై దృష్టి సారించారు. గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న తెలుగువారికి అండగా నిలవాలని సూచించారు.
Horoscope జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించేవారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్ చేసుకుంటుంటారు. వారికోసం నేటి రాశి ఫలాలు ఎ�
[05:56]అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం పరిధిలో ఆలమూరు కొండ చుట్టూ 2022లో గత వైకాపా ప్రభుత్వం జగనన్న కాలనీలో భాగంగా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించింది.
[05:55]వైకాపా పాలనలో తీసుకురాలేనన్ని పెట్టుబడులను కూటమి ప్రభుత్వం తీసుకురావడం చూసి ఓర్వలేని జగన్ ముఠా.. విదేశీ పెట్టుబడులను తరిమేయడమే పనిగా పెట్టుకుందని మాజీ ఎమ్మెల్సీ అశోక్బాబు విమర్శించారు.
[05:54]భాజపా నేత పాకా వెంకట సత్యనారాయణ రాజ్యసభ అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపినందుకు ఆ పార్టీ నేతలు ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు.
[05:53]తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఏనుగుల దాడుల నుంచి రైతులను అప్రమత్తం చేయడానికి ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ క్షేత్రస్థాయిలో పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
[05:52]రాజధాని పునర్నిర్మాణ పనుల శంకుస్థాపనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతికి వస్తున్న నేపథ్యంలో మే 2న ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని డీజీపీ హరీష్కుమార్ గుప్తా తెలిపారు.
[05:51]అమరావతి పనుల పునఃప్రారంభ సభకు రాజధాని రైతులను ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానిస్తోంది. వంశపారంపర్యంగా వచ్చిన భూములను రాష్ట్ర హితం కోసం రాజధాని నిర్మాణానికి త్యాగం చేసిన రైతులను తగిన రీతిలో గౌరవిస్తోంది.
[05:49]రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గిరిజన ప్రాంతాల్లో రూ.1,300 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని గిరిజన, మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.
[05:47]సాంఘిక సంక్షేమ గురుకులాలు, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు సకాలంలో కాస్మెటిక్స్ అందక ఎదుర్కొంటున్న ఇబ్బందులను దూరం చేసే దిశగా అధికారులు కసరత్తు ప్రారంభించారు.
రాష్ట్ర డీజీపీ పదవి భర్తీకి సంబంధించి ఢిల్లీలో నేడు ప్యానెల్ సమావేశం జరుగనుంది. హరీశ్కుమార్ గుప్తా పూర్తిస్థాయి డీజీపీగా ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం
కెనరా హెచ్ఎ్సబీసీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ కూడా తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)కు రాబోతోంది. ఇందుకు అనుమతి కోరుతూ సెబీకి ప్రాథమిక ముసాయిదా పత్రాలు..
ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం మాదకద్రవ్యాల కేసుల్లో నేరస్తుల ఆస్తులే కాకుండా కుటుంబ సభ్యుల ఆస్తులూ సీజ్ చేస్తామని ఈగల్ టీమ్ ఐజీ ఆకే రవికృష్ణ తెలిపారు. ఇప్పటికే నాలుగు కేసుల్లో ఆస్తులు సీజ్ చేయగా, 375 గ్రామాల్లో గంజాయి సాగు గుర్తించారు.
గుత్తి వద్ద నిలిపిన రాయలసీమ ఎక్స్ప్రె్సలో అర్ధరాత్రి దొంగలు ఆరుగురు ప్రయాణికుల నుంచి బంగారు నగలు దోచుకున్నారు. స్లీపర్ బోగీల్లో ప్రయాణిస్తున్న మహిళల వద్ద నుంచి 231 గ్రాముల బంగారు ఆభరణాలు, నగదు అపహరించారు
తిరుపతిలో ఐదంతస్తుల భవనంపై నుంచి కిందపడిన ముగ్గురు తాపీ మేస్త్రీలు మృతిచెందిన దారుణ ఘటన జరిగింది. మృతుల్లో ఇద్దరు బావ-బావమరిది కాగా, సంఘటన స్థానంలోనే ప్రాణాలు కోల్పోయారు
పహల్గామ్ ఉగ్రదాడిపై కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర ఆరోపణలు, ప్రత్యారోపణలు తీవ్రమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ‘తలలేని ప్రధాని’ పోస్టర్ను ‘ఎక్స్’ లో పెట్టడంతో రాజకీయం వేడెక్కి, తదుపరి వివాదాల నేపథ్యంలో ఆ పోస్టర్ను తొలగించింది.
అంతర్జాతీయంగా కొన్ని ఆటుపోట్లు ఉన్నా భారత స్టాక్ మార్కెట్ బాగానే ఉందని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చైర్మన్ తుహిన్ కాంత పాండే అన్నారు..
గడచిన ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి (క్యూ4) బజాజ్ ఫైనాన్స్ రూ.3,940 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో...
రాష్ట్రంలోని 10 నియోజకవర్గాల్లో పూర్తి మౌలిక వసతులతో ఎంఎస్ఎంఈ పార్కులు సిద్ధమయ్యాయి. మే 1న సీఎం చంద్రబాబు ప్రారంభించనుండగా, మరో 40 పార్కులకు శంకుస్థాపన జరగనుంది.
వేట విరామ సమయంలో మత్స్యకారులకు పరిహారం పెంచడంపై బోట్ల యజమానులు, లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో ఉప్పుటేరులో బోట్ల ర్యాలీ నిర్వహించారు.
అమరావతిని సంపద సృష్టించే కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రకటించారు. మే 2న అమరావతి పునర్నిర్మాణానికి ప్రధాని మోదీ హాజరయ్యే రోడ్షో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు
పహల్గాం దుర్ఘటన నేపథ్యంలో ప్రధాని మోదీ, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ మంగళవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పహల్గాం దాడి మీద చర్చలు జరిగాయనీ, ఆ దాడిని ఆరెస్సెస్ దేశ సమగ్రతపై చేసిన దాడిగా ఖండించిందని సమాచారం.
కేంద్ర ప్రభుత్వం ఈపీఎస్ పెన్షన్ స్కీమ్ కింద కనీస పెన్షన్ను రూ.1,000 నుంచి రూ.3,000 వరకు పెంచే అవకాశాలను పరిశీలిస్తున్నది. ప్రస్తుతం 36.60 లక్షల మంది రిటైర్డు ఉద్యోగులు రూ.1,000 కనీస పెన్షన్ పొందుతుండగా, దీనికి అదనంగా వ్యయంపై కార్మిక శాఖ అధ్యయనం చేస్తోంది.
వైసీపీ హయాంలో గ్రూప్-1 పరీక్షల జవాబు పత్రాలను గుంటూరులోని హాయ్ల్యాండ్ రిసార్ట్స్లో మూల్యాంకనం చేయడం పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. న్యాయ పోరాటంతో హైకోర్టు రెండు సార్లు మూల్యాంకనం చేయించాలని ఆదేశించింది.
కెనడాలోని ఒట్టావాలో భారతీయ విద్యార్థిని వన్షిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. 21 ఏళ్ల వన్షిక గత శుక్రవారం రాత్రి ఆపధిని వెతకడానికి వెళ్ళి, తిరిగి రాలేదు, తరువాత ఆమె మృతదేహం ఒంటారియో ప్రావిన్స్లో లభ్యమైంది.
హైకోర్టు ధర్మాసనం తీర్పుతో వినియోగదారుల ఫోరాల నియామకాల్లో ప్రభుత్వ స్వేచ్ఛకి పరిమితి ఏర్పడింది. ఎంపిక కమిటీ తీర్పును కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది
వరుస విజయాలతో జోరు చూపించిన ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్ ముంగిట తడబడుతోంది. గత నాలుగు మ్యాచ్ల్లో మూడింటిని కోల్పోగా.. అటు చావో రేవో తేల్చుకోవాల్సిన స్థితిలో కోల్కతా నైట్రైడర్స్ అద్భుత...
ఐపీఎల్ ఆరంభమైన మూడేళ్లకు జన్మించిన ఈ పిల్లాడు... ఇప్పుడు లీగ్కే ప్రత్యేక ఆకర్షణ అయ్యాడు. పిన్నవయసులోనే మెగా లీగ్ చాన్స్ దక్కడమే అదృష్టం అనుకొంటే.. 14 ఏళ్ల 32 రోజుల వయసులో...
మహిళల ముక్కోణపు వన్డే సిరీస్లో భారత జట్టుకు రెండో విజయం దక్కింది. మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన ఈ మ్యాచ్లోనూ ఓపెనర్ ప్రతికా రావల్ (78) తన జోరును...
సీబీఐ దర్యాప్తు తీరుపై మద్రాస్ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. విచారణలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, డైరెక్టర్ స్వయంగా పర్యవేక్షణ చేయాలని సూచించింది.
భారత సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ నియమితులయ్యారు. జూన్ 14న ఆయన ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించనున్నారు.
కెనడా సార్వత్రిక ఎన్నికల్లో మార్క్ కార్నీ నేతృత్వంలోని లిబరల్ పార్టీ విజయం సాధించనట్లు కనిపిస్తోంది. ట్రంప్ బెదిరింపులు, భారత్తో విభేదాల నేపథ్యంలో ఈ ఎన్నికలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరులో మావోయిస్టులు, పోలీసుల మధ్య రెండు దఫాలు ఎదురుకాల్పులు జరిగాయి. డీసీఎం అరుణ, జగన్, ఉదయ్తో పాటు 11 మంది మావోయిస్టులు తప్పించుకున్నారు.
ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్లలో సీఎం చంద్రబాబు ప్రారంభించిన పీ-4 పథకం ఆచరణలోకి వచ్చింది. 41 బంగారు కుటుంబాలకు మార్గదర్శకులు ఆటోలు, కుట్టు మిషన్లు, ఉద్యోగాలు, ఇంటి స్థలాలు అందజేశారు
పహల్గాం దాడికి పాక్ ఆర్మీ నేరుగా పాల్పడినట్టు ఎన్ఐఏ కీలక ఆధారాలు వెల్లడించింది. పాక్ కమాండోగా పని చేసిన హషీమ్ మూసా పేరే మూడు దాడులకూ లింక్ కావడం గమనార్హం. ఇప్పటికైనా కశ్మీర్లో sleeper cells చైతన్యాన్ని ఎదుర్కొనే దశలో ఏమైనా మార్గదర్శక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని మీ అభిప్రాయం ఏమిటి?
[05:08]పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ సిద్ధమవుతోందా? ఆ మేరకు సైనిక దళాలను సన్నద్ధం చేస్తోందా? ముష్కర మూకలపై ఎప్పుడు, ఎలా చర్యలు తీసుకోవాలో నిర్ణయించుకునే స్వేచ్ఛను సైన్యానికి ఇవ్వడం, అత్యున్నత స్థాయిలో వరుసగా పలు కీలక భేటీలు నిర్వహించడం ఈ విషయాన్నే స్పష్టంచేస్తున్నాయి.
పాకిస్థాన్ను అన్ని విధాలుగా ఒంటరిగా మార్చేందుకు భారత్ వాయు, జల మార్గాలనూ మూసివేయాలని భావిస్తోంది. అదే సమయంలో పాక్ నిఘా చర్యలు, సైబర్ దాడులకు ఎదురుగా భారత భద్రతా వ్యవస్థ అప్రమత్తంగా స్పందిస్తోంది.
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.మన్మథరావు బదిలీని పునఃపరిశీలించాలని ఏపీ హైకోర్టు అడ్వొకేట్ అసోసియేషన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరింది. బదిలీ సిఫారసులను ఉపసంహరించుకోవాలని తీర్మానం చేసింది
ఎన్డీఏ ప్రభుత్వ జేబు సంస్థగా ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) మారిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక, పార్లమెంట్ ఎన్నికల సమయంలో మధ్యంతర
[05:07]మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె.అబ్దుల్ కలాం పాస్పోర్ట్, ఆధార్, పాన్కార్డు, ఉత్తర ప్రత్యుత్తరాలు, వివిధ సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో చేసిన ప్రసంగాలు తదితర పత్రాలను ఆయన సమీప బంధువులు ‘భారత జాతీయ ప్రాచీనపత్ర భాండాగారం’ (నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా-ఎన్ఏఐ)కు అందజేశారు.
[05:06]దేశ భావి అవసరాలకు తగ్గట్టుగా యువతను తీర్చిదిద్దటంలో విద్యావ్యవస్థ కీలకపాత్ర పోషిస్తుందని, అందుకే 21వ శతాబ్దానికి తగ్గట్టు విద్యావ్యవస్థ ఆధునికీకరణ దిశగా ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.
[05:05]న్యాయ కళాశాలల వ్యవహారాల్లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) జోక్యం చేసుకోకూడదని, ఈ కళాశాలల పాఠ్య ప్రణాళికలను రూపొందించే పనిని విద్యావేత్తలకు అప్పగించాలని సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం మంగళవారం స్పష్టం చేసింది.
[05:05]కృష్ణపట్నం, ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులకు సమీప స్టేషన్లతో రైల్వే అనుసంధానత కల్పించాలని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ను కలిసి రాష్ట్ర పరిశ్రమల మంత్రి టీజీ భరత్ విన్నవించారు.
[05:07]మధ్యవర్తుల కారణంగా నష్టపోతున్న మత్స్యకారులను ఆదుకోవడంపై బ్యాంకర్లు దృష్టి పెట్టాలని.. నేరుగా వారికి రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.
[05:04]ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలో నకిలీల తొలగింపునకు కృషి చేస్తున్న క్రమంలో చట్టంలో నిర్దేశించిన విధంగా ఓటర్లు స్వచ్ఛంద ప్రాతిపదికన ఆధార్ను పంచుకోవడంలో ఎటువంటి మార్పు ఉండదని ప్రభుత్వ వర్గాలు మంగళవారం స్పష్టం చేశాయి.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ను వెంటనే నిలిపివేయాలని మంత్రి ధనసరి సీతక్క డిమాండ్ చేశారు. తెలంగాణ- ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని నిలువరించేలా చొరవ చూపాలని కోరారు.
పహల్గాం ఉగ్రదాడికి కఠినంగా ప్రతీకారం తీర్చేందుకు త్రివిధ దళాలకు ప్రధాని మోదీ పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఉగ్రవాద దాడులు, సైబర్ దాడులు, పాక్ ప్రేరిత కుట్రలపై అత్యున్నత స్థాయి భద్రతా సమావేశంలో కీలకంగా చర్చించారు.
విజయవాడ ఎయిర్పోర్టు ఏపీలో అత్యధిక 40 శాతం వృద్ధితో అగ్రస్థానంలో నిలిచింది. రాజమండ్రి, తిరుపతి, విశాఖ వంటి విమానాశ్రయాల్లోనూ ప్రయాణికుల సంఖ్య పెరిగింది.
[05:04]ఉగ్రవాదులపై స్పైవేర్ (రహస్య నిఘా సాఫ్ట్వేర్) వాడితే తప్పేమిటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వ్యక్తులెవరైనా తమ గోప్యతకు భంగం కలిగిందని ఆందోళన వ్యక్తంచేస్తే తాము దానిని పరిశీలించగలమని, సాంకేతిక కమిటీ నివేదికపై మాత్రం వీధుల్లో చర్చించలేమని పేర్కొంది.
[05:03]భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసియాత్ర ప్రయాణ తేదీ ఖరారైంది. యాక్సియం-4 (ఏఎక్స్-4) మిషన్లో భాగంగా మే 29న ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) పయనం కానున్నారు.
[05:03]పహల్గాం ఉగ్రదాడి తర్వాత అసత్య వార్తలను కట్టడి చేయాలన్న ఉద్దేశంతో కేంద్రం 16 పాకిస్థానీ యూట్యూబ్ ఛానళ్లపై నిషేధం విధించినా నకిలీ వార్తలు పుట్టుకొస్తూనే ఉన్నాయి.
[05:02]అక్షయ తృతీయ పండుగ కోసం అయోధ్య రామాలయం అందంగా ముస్తాబవుతోంది. బుధవారం ఈ పర్వదినాన రామమందిరం సహా అయోధ్యలోని దాదాపు 5,000 ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
[05:02]ఉత్తర్ప్రదేశ్లోని సంభల్లో మొగలుల కాలంలో నిర్మించిన జామా మసీదు ఎదుటనున్న వివాదగ్రస్తమైన బావి మసీదు స్థలంలో లేదని, అది పూర్తిగా మసీదుకు వెలుపల ఉందని ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం తేల్చింది.
సీఎం చంద్రబాబు 75 ఏళ్ల ప్రయాణాన్ని వివరిస్తూ పసలపూడి సత్యేంద్ర రచించిన ‘ద సీబీఎన్ వే’ పుస్తకాన్ని అమరావతిలో ఆవిష్కరించారు. ఐటీ, ఈ-గవర్నెన్స్, విద్యా సంస్కరణలు, విజన్ 2047 గురించి పుస్తకం వివరిస్తుంది.
పోలీసు బలగాలు కర్రెగుట్టలను చుట్టు ముడుతుండగానే.. మావోయిస్టులు పక్కనే ఉండే దుర్గం(దుర్లభమైన) గుట్టల్లోకి మకాం మార్చారా 50 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ గుట్టల్లోకి వెళ్లడం అత్యంత దుర్లభంగా ఉంటుందా? ఈ ప్రశ్నలకు కర్రెగుట్టల్లో కూంబింగ్లో ఉన్న కేంద్ర బలగాలు అవుననే చెబుతున్నాయి.
[04:58]వస్తు-సేవల కోసం చేసే చెల్లింపుల ఆధారంగా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి వినియోగదారుల కమిషన్ ఆర్థిక సంబంధ క్లెయింల పరిధికి సంబంధించి వినియోగదారుల పరిరక్షణ చట్టం-2019లోని నిబంధనల రాజ్యాంగబద్ధ చెల్లుబాటును సుప్రీంకోర్టు సమర్థించింది.
[04:58]వేర్వేరు ధర్మాసనాలు పరస్పర విరుద్ధ నిర్ణయాలు వెలువరించడం ప్రజా విశ్వాసాన్ని సడలిస్తాయని, జవాబుదారీ న్యాయవ్యవస్థకు నిలకడే గీటురాయి అని సుప్రీంకోర్టు పేర్కొంది.
మాజీ మంత్రి విడదల రజనీ మరిది వేణుగోపాలకృష్ణ (గోపి) బెయిల్ మరియు కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. గ్రానైట్ వ్యాపారులను బెదిరించి రూ.కోట్లు వసూలు చేసిన కేసులో తీర్పును బుధవారానికి రిజర్వ్ చేశారు
[04:57]ఒక వ్యక్తి రెచ్చగొట్టే ప్రసంగం చేశారంటూ కేసు పెట్టి వేర్వేరు రాష్ట్రాల్లో విచారణ జరపవచ్చునా అని ప్రశ్నిస్తూ, అన్ని కేసులనూ దిల్లీకి బదిలీ చేయడం మంచిదని సుప్రీం కోర్టు మంగళవారం సూచించింది.
డివిజన్ బెంచ్లో పెండింగ్లో ఉన్న రివ్యూ పిటిషన్ తేలే వరకు ఎలాంటి పదోన్నతులు కల్పించరాదని ట్రాన్స్స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ విద్యుత్ సంస్థలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
భూదాన్ భూములుగా పేర్కొంటున్న వాటిని నిషేధిత జాబితాలో పెట్టాలన్న ఉత్తర్వులను కొట్టేయాలని మంగళవారం పలువురు ఐపీఎ్సలు, వారి కుటుంబ సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పరిమిత స్థాయిలో సైనిక చర్య చేపట్టే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. పాక్ ఆర్థికంగా బలహీనంగా ఉండటంతో అది తీవ్ర ప్రతిదాడికి వెళ్ళే అవకాశం తక్కువగా ఉంది. ఈ పరిస్థితిలో భారత్కు ఉత్తమ వ్యూహం ఏమవుతుందో విశ్లేషించాలంటే చెప్పండి.
వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు. చంద్రబాబు అక్రమ అరెస్టులు చేసినా వైసీపీ ఈ ఎన్నికల్లో గెలుస్తుందని, జగన్ మళ్లీ సీఎం అవుతారని ఆయన అన్నారు
సీఎస్ఐఆర్ -ఐఐసీటీ పూర్వ శాస్త్రవేత్త డాక్టర్ శైలజ దోనెంపూడికి అరుదైన గుర్తింపు లభించింది. ఆమెను విశిష్ట శాస్త్రవేత్త (డిస్టింగ్విష్డ్ సైంటి్స్ట-డీఎస్) హోదాలో నియమించినట్లు సీఎ్సఐఆర్ మంగళవారం తెలిపింది.
తిరుమల నెయ్యి కల్తీ కేసులో ఏ12 నిందితుడు హరిమోహన్ రాణా బెయిల్ పిటిషన్ను నెల్లూరు ఏసీబీ కోర్టు తిరస్కరించింది. సిట్ వచ్చే వారం 12 మంది నిందితులపై చార్జిషీటు దాఖలు చేయనుంది
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి.. అప్పటి నుంచి కిమ్స్లో చికిత్స పొందుతున్న ఎనిమిదేళ్ల బాలుడు శ్రీతేజను మంగళవారం రాత్రి వైద్యులు డిశ్చార్జి చేశారు.
ఉక్రెయిన్ యుద్ధం, గాజా ఘర్షణల నేపథ్యంలో ఆయుధాల సరఫరా అంతరాయం కలిగింది. భారత్ పూర్తిస్థాయి యుద్ధానికి దూరంగా ఉండి తక్కువ నష్టంతో పాక్కు గుణపాఠం చెప్పే వ్యూహం వెతుకుతోంది.
రైతులకు మెరుగైన సేవల కోసం 5,678 క్లస్టర్ సచివాలయాల్లో వీఏఏ, వీహెచ్ఏ, వీఎస్ఏల హేతుబద్ధీకరణకు వ్యవసాయశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ-క్రాప్ నమోదు, వ్యవసాయ విస్తీర్ణం ఆధారంగా పారదర్శకంగా కేటాయింపులు జరుగుతాయి
పాక్ తన అణ్వస్త్ర విధానాన్ని ఆధారంగా పెట్టుకుని భారతపై చిన్న ఉద్రిక్తతలకు కూడా అణ్వస్త్రాలు ప్రయోగించవచ్చని బెదిరిస్తోంది. దీనికి ప్రతిస్పందనగా, భారత్ కోల్డ్ స్టార్ట్ డాక్ట్రిన్ను రూపొందించింది.
ఆర్థిక ప్రగతికి బ్యాంకులు పూర్తి మద్దతు ఇవ్వాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. 2025-26కి రూ.6.60 లక్షల కోట్ల వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేస్తూ పేదరిక నిర్మూలనపై దృష్టిసారించనున్నట్లు తెలిపారు.
ముస్లింల పవిత్ర హజ్ యాత్రకు యాత్రికుల రాక ప్రారంభమైంది. భారత్ నుంచి యాత్రికులతో తొలి విమానం మంగళవారం తెల్లవారుజామున సౌదీ అరేబియాలోని పుణ్యక్షేత్రం మదీనాకు చేరుకుంది.
‘ఇప్పుడు రైతులు సాగుకోసం ఎంత కరెంటు వాడుకున్నా అడిగేటోడు లేడు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వ్యవసాయ మోటర్లకు మీటర్లు వస్తయి. ముక్కుపిండి బిల్లులు వసూలు చేస్తరు’.. అని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర
అడవి గుండెల్లో అభివృద్ధి గానం వినిపించింది. అరణ్య గర్భాన ప్రగతి ఫలాలు పరిఢవిల్లాయి. కొండల్లో, కోనల్లో, గిరిజన తండాల్లో, అణగారినవాడల్లో అన్నల అభివృద్ధి ఎజెండా రెపరెపలాడింది. ఉమ్మడి పాలనలో అన్యాయాలు, అక్ర�
ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించి పాఠశాలల్లో హాజరు శాతాన్ని పెంచేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మన ఊరు - మన బడి కార్యక్రమం కింద రంగారెడ్డి జిల్లాలోని అనేక పాఠశాలలను కార్పొరేట్ పాఠశ�
ప్రశాంత కశ్మీరంలో పాకిస్థాన్ ఉగ్రమూకలు రాసిన నెత్తుటి గీతలకు బదులు తీర్చుకొనే సమయం ఆసన్నమైంది? 26 మంది అమాయకుల ప్రాణాలను నిమిషాల వ్యవధిలో గాల్లో కలిపేసిన ముష్కర చర్యలకు చరమగీతం పాడే క్షణాలు దగ్గరపడ్డా�
రేవంత్ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో అక్షయపాత్రలాంటి హైదరాబాద్ ఆర్థిక ఇంజిన్ అస్తవ్యస్తంగా మారింది. ఏడాదిన్నరలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది లేద�
ప్రముఖ మలయాళ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ షాజీ కరుణ్ (73) సోమవారం కన్నుమూశారు. గతకొంతకాలంగా ఆయన క్యాన్సర్తో బాధపడుతున్నారు. ‘పిరవి’ (1988) చిత్రంతో ఆయన దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమా పలు అంతర్జాతీయ ఫిల్మ్
నవీన్చంద్ర కథానాయకుడిగా నటిస్తున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘లెవెన్'. లోకేష్ అజ్ల్స్ దర్శకుడు. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కులను రుచిర ఎంటర్టైన్మెంట్స్ ఎన్.సుధాకర్ రెడ్డి సొంతం చేసుక�
కిరణ్, అలేఖ్యరెడ్డి జంటగా నటిస్తున్న చిత్రం ‘దీక్ష’. స్వీయ దర్శకనిర్మాణంలో ప్రతాని రామకృష్ణగౌడ్ రూపొందిస్తున్నారు. షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా ప్రతాని రామకృష్ణగౌడ్ చిత్ర విశేషాలు తెలియజేస్తూ �
దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో మే 1 నుంచి అమల్లోకి వచ్చే ముఖ హాజరు విధానంపై భయాందోళనలు వద్దని వైద్యవిద్య సంచాలకులు డాక్టర్ నరేంద్ర కుమార్ అన్నారు.
భారత వాయుసేన స్క్వాడ్రన్ ల సంఖ్య తగ్గడం భద్రతాపరంగా ఆందోళన కలిగిస్తోంది. పాక్, చైనా కలిసి వస్తే ఎదుర్కొనే స్థితిలో భారత ఆర్మీ ఉండేలా వ్యూహాలు రూపొందించుకోవాలి.
కాంగ్రెస్, పాకిస్థాన్లది అక్రమ స్నేహబంధమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. పాకిస్థాన్ మంత్రులు భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే, దానికి మద్దతుగా కాంగ్రెస్ నేతలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు.
పాక్కు అణుదాడికి కారణం ఇవ్వకుండా, తక్కువ సమయంలో పరిమిత లక్ష్యాల కోసం దాడి చేయాలనే వ్యూహమే కోల్డ్ స్టార్ట్. అయితే ఈ సైనిక వ్యూహంలో దౌత్యపరమైన ప్రణాళికలు లేకపోవడం కీలక లోపంగా కనిపిస్తోంది.
[04:28]అమెరికాలో ట్రక్ డ్రైవర్లుగా పని చేసేవారు తప్పనిసరిగా ఆంగ్ల భాషా పరిజ్ఞానం కలిగి ఉండాలనే నిబంధనకు సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు.
[04:30]పహల్గాంలో ఉగ్రవాద దాడిలో పాల్గొన్న ముష్కరులు అమెరికా తయారీ ఎం4 కార్బైన్ తుపాకులనూ వాడినట్లు వెల్లడైంది. అమెరికా సైనికులు వాడే ఈ ఆయుధాలు ఉగ్రవాదుల చేతికి ఎలా వచ్చాయన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
భారత్ కోల్డ్ స్టార్ట్ వ్యూహాన్ని ఎదుర్కొనడానికి పాకిస్థాన్ చిన్న అణ్వాయుధాల వినియోగాన్ని వ్యూహంగా వేసుకుంది. కానీ అలాంటి చిన్న అణుప్రయోగాలకూ భారత్ ఘాటు ప్రతీకారం చూపుతుందంటూ 2013లోనే శ్యాం శరణ్ స్పష్టం చేశారు.
[04:28]భారత్-పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం నెలకొన్న తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పాక్లోని పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ తెలిపారు.
[04:27]చైనాలో విషాదం చోటుచేసుకుంది. లియోనింగ్ ప్రావిన్స్లోని లియోయాంగ్ నగరంలో మంగళవారం ఓ రెస్టారెంట్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 22మంది మృతిచెందారు.
[04:27]అమెజాన్ సంస్థ తన తొలి బ్యాచ్ ఇంటర్నెట్ ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. దీంతో స్పేస్ఎక్స్ ఆధిపత్యమున్న ఈ మార్కెట్లోకి మరో సంస్థ లాంఛనంగా ప్రవేశించినట్లయింది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన వైసీపీ ఎంపీ అవినాశ్రెడ్డి బెయిల్ను రద్దు చేయాలని సునీతారెడ్డి సుప్రీంకోర్టును కోరారు. ఆయన బయట ఉంటే సాక్ష్యాలు తారుమారు చేస్తారని, సాక్షులను బెదిరిస్తారని సీనియర్ న్యాయవాది లూథ్రా వాదించారు
[04:26]వాతావరణంపై ప్రతికూలంగా ఉండటం వల్ల చైనాకు చెందిన ముగ్గురు వ్యోమగాముల తిరుగు ప్రయాణం వాయిదా పడింది. కై షుజె, సాంగ్ లింగ్డాంగ్, వాంగ్ హోజే అనే ఈ ఆస్ట్రోనాట్లు చైనా అంతరిక్ష కేంద్రం తియాంగాంగ్లో ఆరునెలలు గడిపారు.
[04:26]ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో జాతి వివక్షపై ఫిర్యాదులు వచ్చాయని, వాటిపై ఫెడరల్ అధికారులు విచారణ ప్రారంభించారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యంత్రాంగం సోమవారం వెల్లడించింది.
[04:21]యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లిలో ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్లోని 18ఏ బ్లాక్ భవనంలో మంగళవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో భారీ పేలుడు సంభవించింది.
జనగామలోని కుర్మవాడకు చెందిన బాలుడు పర్శ సాయి కుటుంబానికి అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం ఎక్స్లో పోస్టు పెట్టారు.
నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల నేతృత్వంలో ఏర్పడిన ‘టీమ్ శివంగి’ మహిళా కానిస్టేబుళ్లతో కూడిన ప్రత్యేక బృందం. అటవీలో తప్పిపోయిన మహిళలను రక్షిస్తూ వీరంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంది.
[04:19]పెద్దఎత్తున ముడుపులు స్వీకరించి రైల్వేలో ఉద్యోగాలు ఇచ్చిన కేసులో దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్కు కార్యదర్శిగా ఉన్న సయ్యద్ మునావర్ బాషాపై హైదరాబాద్ సీబీఐ అధికారులు తాజాగా కేసు నమోదు చేశారు.
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అభివృద్థి చేసిన ‘సారథి’, ‘వాహన్’ డిజిటల్ సేవలు ఇక రాష్ట్ర ప్రజలకూ అందుబాటులోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా రవాణా శాఖ సేవలు ఒకే గొడుగు కిందకు తీసుకురావడం ఈ సేవల వెనుక ఉద్దేశం.
[04:19]ఉత్తర్ప్రదేశ్లోని అలీగఢ్లో ఇటీవల కాబోయే అల్లుడితో పారిపోయి అతడితోనే జీవితమన్న అత్త బాటలో.. అదే రాష్ట్రంలోని మరో అత్త పయనించింది. ఈ సారి గోండా జిల్లా ఈ ఉదంతానికి వేదికైంది.
[04:11]తెల్లపులితో సెల్ఫీ దిగాలని ఉందా? మరికొన్ని నెలల్లో మీ కోరిక ఫలించబోతోంది. హైదరాబాద్లోని నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో టైగర్ గ్లాస్ ఎన్క్లోజర్ అందుబాటులోకి రానుంది.
[04:07]ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో కరెంటు ఛార్జీల పెంపు లేదని, పాత పద్ధతిలోనే యథాతథంగా వసూలు చేయాలని డిస్కంలను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఆదేశించింది.
[04:10]‘‘గత భారాస ప్రభుత్వం అవినీతి, అసమర్థతతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది. నిర్మాణంలో డిజైన్లు, కన్స్ట్రక్షన్, నిర్వహణ లోపాలు పెద్ద ఎత్తున ఉన్నాయని, వీటివల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగటంతోపాటు.. ఇతర బ్యారేజీల్లో లోపాలు బయటపడ్డాయని సాక్షాత్తు దేశవ్యాప్తంగా ఆనకట్టలను పర్యవేక్షించే జాతీయ ఆనకట్టల భద్రత పర్యవేక్షణ సంస్థ (ఎన్డీఎస్ఏ) తన నివేదికలో వెల్లడించింది.
[04:13]రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని సర్వే నంబర్ 194లో తాము కొనుగోలు చేసిన భూములు భూదాన్వి కాదని, పట్టా భూములేనంటూ పలువురు ఐపీఎస్లు హైకోర్టుకు నివేదించారు.
[04:07]రాష్ట్రంలో పారిశ్రామిక వికేంద్రీకరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం ద్వారా స్థానిక యువతకు ఎక్కడికక్కడే ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీజీఐఐసీ) చర్యలు తీసుకుంటున్నా.. కొన్ని అవాంతరాల మూలంగా లక్ష్యం నెరవేరడం లేదు.
[04:12]అక్షయ తృతీయ వేళ అయోధ్య రామమందిర శిఖరంపై ధ్వజస్తంభం ప్రతిష్ఠించే క్రతువును పూర్తిచేసినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు.
[04:16]బ్లాక్ ట్రేడింగ్లో పెట్టుబడుల పేరిట సైబర్ నేరస్థులు హైదరాబాద్ మణికొండ వాసిని రూ.4.76 కోట్ల మేర మోసగించిన ఉదంతంపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్బీ) పోలీసులు కేసు నమోదు చేశారు.
[02:56]చైనా.. ఎన్నో రకాల వస్తువులను దొడ్డిదారిలో మనదేశంలోకి కుమ్మరిస్తోంది. దీంతో దేశీయ పరిశ్రమలకు సమస్యలు ఎదురవుతున్నాయి. చైనా తమ ఉత్పత్తులను మనదేశంలో కుమ్మరించడం (డంపింగ్) కొత్తేమీ కాదు.
[03:51]‘కశ్మీర్లో పర్యాటకుల్ని ఉగ్రవాదులు అతి క్రూరంగా కాల్చి చంపారు. హిందువా.. ముస్లిమా.. అని అడిగి మరీ తూటాలు దింపారు. స్వయంగా బాధితులే ఈ విషయం చెబుతోంటే దేశంలోనే ఉంటూ కొందరు అలా జరగలేదంటున్నారు.
[04:00]సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల ఆక్రమణలో అటవీ భూములున్నట్లు ఆ శాఖ అధికారులు ఎట్టకేలకు అంగీకరించారు. తొలుత భూములు తమ శాఖవి కాదని వారు తప్పించుకునే ప్రయత్నం చేయగా.. హైకోర్టు ఆదేశాలతో వాస్తవాలు వెలుగుచూశాయి.
[04:06]మెగా డీఎస్సీకి దరఖాస్తు చేసేటప్పుడు విద్యార్హత ధ్రువపత్రాల అప్లోడ్ ఐచ్ఛికమేనని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా తెలిపారు. సర్టిఫికెట్ల తనిఖీ సమయంలో మాత్రం ఒరిజినల్ ధ్రువపత్రాలను సమర్పించాలని అభ్యర్థులకు సూచించారు.
[03:41]ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ రంగాలకు రూ.6.60 లక్షల కోట్ల రుణాలు ఇవ్వాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నిర్ణయించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. 22శాతం అదనంగా రుణ ప్రణాళికను రూపొందించింది.
[03:46]ఆంధ్రప్రదేశ్లో 2019-24 మధ్య కాలంలో భారీ స్థాయిలో మద్యం కుంభకోణం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కొన్ని ఎంపిక చేసిన సంస్థల బ్రాండ్ల మద్యం మాత్రమే అమ్ముడయ్యేలా చేసి వైకాపా ఎంపీ మిథున్రెడ్డితోపాటు,...
[03:59]‘కాదంబరీ జెత్వానీపై కేసు నమోదు, అరెస్టుతో నాకెలాంటి సంబంధమూ లేదని చెప్పా కదా! అయినా సరే ఆమెను అరెస్టు చేయటానికి ముంబయి వెళ్లిన పోలీసు బృందాలకు నిధులు ఎవరు సమకూర్చారని నన్ను ఎందుకు అడుగుతున్నారు?’
[04:05]గ్రూప్-1 (2018 నోటిఫికేషన్) ప్రధాన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో నిధుల దుర్వినియోగంపై ఏపీపీఎస్సీ నాటి కార్యదర్శి, ఐపీఎస్ అధికారి పి.సీతారామాంజనేయులు (పీఎస్ఆర్) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.
పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడి భారతదేశంలో భద్రతా వ్యవస్థపై చర్చను నడిపించగా, మోదీ ప్రభుత్వం ఈ ఘటనపై చేపట్టిన చర్యలు సమర్థవంతమైనవిగా కనిపించడం లేదు. ఈ దాడి జమ్ముకశ్మీర్లో సాంకేతిక మరియు రాజకీయ పరిణామాలపై కొత్త దిశలో చర్చకు దారితీసింది.
రాష్ట్రంలో కరెంట్ చార్జీలు పెంచితేనే డిస్కమ్లు ఆర్థికంగా మనుగడ సాగిస్తాయని.. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో క రెంట్ చార్జీలు పెంచలేమని తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ) చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున్ చెప్పారు.
10-17 ఏళ్ల పిల్లల్లో కిడ్నీ స్టోన్ కేసులు పెరుగుతున్నాయి. శీతాకాలంతో పోలిస్తే వేసవిలో ఈ కేసులు రెండున్నర రెట్లు అధికమైయ్యాయి, నీళ్ల లోపం మరియు జంక్ ఫుడ్స్ కారణంగా ఈ సమస్య మరింత పెరిగిందని వైద్యులు చెప్తున్నారు
వంట గ్యాస్ సిలిండర్ లీకవడంతో ఇంట్లో మంటలు చెలరేగి ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరు చికిత్స పొందుతూ మృతిచెందారు. ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది.
గత 8 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో మహేశ్వర ప్రభుత్వ వైద్య కళాశాల భవనాన్ని యాజమాన్యం తాళం వేసింది. కలెక్టర్, ఆర్డీవో జోక్యంతో తాళాలు తీసి తరగతులు కొనసాగాయి
ఆర్థికంగా వెనుకబడ్డ రైతు కుటుంబం నుంచి వచ్చినా... చదువు మీద ఆసక్తి, పట్టుదలతో ఐఎఎస్ అయ్యాను. ఎన్నో విఫలతల తర్వాత కూడా లొంగకుండా నాలుగో ప్రయత్నంలో విజయాన్ని అందుకున్నాను.
బసవేశ్వరుడు సమాజంలో ఉన్న వివక్షలకు వ్యతిరేకంగా పోరాడి, సామాజిక, ధార్మిక సంస్కరణలను ప్రవేశపెట్టిన వ్యవస్థాపకుడు. ఆయన ప్రవచనాలు మరియు మానవతా సందేశాలు ఇప్పటికీ సమాజానికి ప్రేరణగా నిలుస్తున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీకీ, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీకీ చాలా తేడా ఉందన్నారు. రుణమాఫీ చేయడానికి సీఎం రేవంత్రెడ్డికి ఐదేళ్ల సమయం ఉన్నా, ఆయన సాగదీయలేదన్నారు.
వినూత్నంగా రూపొందుతున్న హ్యాండ్కర్చీఫ్ డ్రెస్సులు ఇప్పుడు మహిళల్లో హాట్ ఫేవరెట్ అవుతున్నాయి. సౌకర్యం, అందం రెండింటినీ సమపాళ్లలో కలిపే ఈ డ్రెస్సులను సరైన యాక్సెసరీస్తో కాంబినేషన్లో ధరించితే మరింత ఆకర్షణీయంగా ఉంటాయి.
పర్యాటక శాఖ కార్యదర్శి నుంచి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శిగా ఇటీవల బదిలీ అయిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మిత సబర్వాల్ ఎక్స్లో ఆస్తకికర పోస్టు చేశారు.
వాతావరణ మార్పులు, కలుషిత ఆహారం, జీర్ణ సమస్యల వల్ల విరేచనాలు తలెత్తుతాయి. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు ఇంటి వద్ద ఉండే సహజ పదార్థాలతో చిన్న చిట్కాలు పాటించవచ్చు.
రాష్ట్ర ఎక్సైజ్ శాఖ బీరు సీసాలపై కూడా లేబుల్స్ అమలు చేయాలని నిర్ణయించింది. ఇవి కల్తీ మద్యం నియంత్రణ కోసం, ట్రాక్ అండ్ ట్రేస్ సాఫ్ట్వేర్తో పాటు ప్రత్యేక బార్ కోడ్ను ఉంచాలని భావిస్తున్నారు
కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల వైఫల్యానికి కార కులెవ రైనా వదిలిపెట్టబోమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. అది మాజీ సీఎం కేసీఆర్ అయినా, మాజీ మంత్రి హరీశ్రావైనా, అధికారులైనా తప్పక చర్యలుంటాయన్నారు.
పోప్ ఫ్రాన్సిస్ మానవతావాద దృక్పథం, శాంతి, సహన సందేశాలను ప్రపంచం లోని వివిధ మత గురువులతో కలిసి ప్రాచుర్యం చేసాడు. అతని చర్యలు, వలస వ్యతిరేకత, మత సంస్కృతుల మధ్య సౌహార్దం పెంపొందించడంలో ప్రేరణగా నిలిచాయి.
రాష్ట్రవ్యాప్తంగా 25 కొత్త బార్ల కోసం లాటరీ ద్వారా కేటాయింపులు నిర్వహించారు. మిర్యాలగూడలో 226 దరఖాస్తులు దాఖలయ్యాయి, జీహెచ్ఎంసీ పరిధిలో మే మొదటి వారంలో ప్రకటన చేయనున్నారు
మిస్ వరల్డ్ 2025 పోటీల కోనం హైదరాబాద్కు వచ్చే పోటీదారులు, అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
వయసు పెరిగినా ఆరోగ్యంగా, అందంగా ఉండటానికి యోగా, వ్యాయామం, సరైన ఆహారం ఎంతో అవసరం. ముప్పై ఏళ్లు నిండిన తర్వాత చర్మం, కండరాలు, శిరోజాలకు బలాన్నిచ్చే పోషకాహార పదార్థాలు తీసుకోవాలి.
‘ఏం చేస్తున్నావే కోడలా అంటే పారబోసి ఎత్తుకుంటున్నా అత్తా’ అన్నదట వెనుకటికి ఓ కోడలు పిల్ల. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు తీరు అందుకు భిన్నంగా ఏమీ లేదు. వరంగల్ సభలో తెలంగాణ ప్రథమ ము�
రెవెన్యూ శాఖలో అవినీతి, అక్రమాలు విచ్చలవిడి అవుతున్నాయి. లక్షల్లో డబ్బులు దండుకొని ఏకంగా భూ రికార్డులను సైతం టాంపరింగ్ చేస్తున్నారు. నకిలీ పత్రాలు సృష్టించడం, అన్నీ సక్రమంగా ఉన్నా భూ యజమానులకు తీరని అన
విశాలమైన తరగతి గదులు, మైదానాలు, గ్రంథాలయాలు, అనుభవజ్ఞులైన లెక్చరర్లతో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీలు తమ ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఓ వెలుగు వెలిగి, వేలాది మందికి విద్యనందిం�
మూడు రోజుల్లోనే పుట్టిన రోజు వేడుకలు ఉన్నాయని.. రీల్స్ చేసుకుని పుట్టినరోజును ఘనంగా జరుపుకుందామని కలలు కన్నా ఓ యువకుడి సంతోషం క్వారీ గుంత రూపంలో మృ త్యువు కబలించింది.
మహేశ్వరం నియోజకవర్గం పరిధి మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ జిల్లెలగూడలో నీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం మహేశ్వరం నియోజకవర్గ టిఆర్ఎస్ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.
గద్వాలలో బొలెరో వాహనం ఢీకొనడంతో ఇద్దరు నర్సింగ్ విద్యార్థినులు అక్కడికక్కడే మృతి చెందారు. మద్యం మత్తులో వాహనం నడిపిన డ్రైవర్ వల్ల మరొక విద్యార్థిని, బాలుడు తీవ్రంగా గాయపడ్డారు
ఇంటర్మీడియట్లో సంస్కృతానికి ప్రాధాన్యం ఇచ్చే నిర్ణయం వెనుక కేంద్ర ప్రభుత్వ భాషా విధానాల కుట్ర దాగి ఉందని పోటు రంగారావు ఆరోపించారు. తెలుగు భాషను తప్పనిసరిగా కొనసాగించేందుకు ఉద్యమం అవసరమైందని ఆయన హితవు పలికారు.
క్విక్కర్ యాప్లో ఇల్లు అద్దెకివ్వబడునంటూ ప్రకటన ఇచ్చారు. యాడ్ చూసి సైబర్ నేరగాడు సంప్రదిస్తే అతని మాటలు నమ్మి రివర్స్ డబ్బులు పంపించి అడ్డంగా బుక్కయ్యారు.
అధికారంలోకి వచ్చిన కొత్తలో పదేండ్లు అధికారంలో ఉంటామని చెప్పేవారు. ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతూ వస్తున్నా కొద్ది మళ్లీ మనమే గెలుస్తామనే ఉపన్యాసం మరింత ఎక్కువ సాగుతుంది. మళ్లీ గెలుస్తామని సీఎం ఎంత గట్టిగ
ట్రంప్ అధ్యక్షతలో అమెరికా ప్రజాస్వామ్యం క్షీణిస్తుండగా, అతని చర్యలు నియంతృత్వ శైలిని ప్రతిబింబిస్తున్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సిఎల్ఆర్ జేమ్స్ సూచించిన ప్రజాశక్తి భావనకు విరుద్ధంగా, బిలియనీర్ల అధిపత్యం పెరిగి సామాజిక అసమానతలు ముదురుతున్నాయి.
మతపరమైన, సామాజిక, ఆర్థిక ప్రాము ఖ్యం కలిగిన వక్ఫ్ ఆస్తులను నియంత్రించడానికి, రక్షించడానికి భారత ప్రభుత్వం కృషిచేస్తున్నది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణకు 195 4- వక్ఫ్ చట్టం పునాది వేసింది. కాలక్రమేణా, పాలనను మెర�
ఎన్టీఆర్ కథానాయకుడిగా ‘కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా రిలీజ్ డేట్ను ఖరారైంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్ 25న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించ�
కరోనా మొదటి దశ (2020)లో పలువురు విదేశీయులు ఎటువంటి పత్రాలు లేకుండా అమెరికాలోకి చొరబడ్డారు. అదే మార్గంలో గుజరాత్లోని మెహసానా జిల్లా కడీ ప్రాంతానికి చెందిన లాయర్ దంపతులు తమ రెండేండ్ల కుమారుడిని ఇండియాలోనే
పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్ దాడులు చేయవచ్చనే భయంతో సరిహద్దులకు పాకిస్థాన్ రాడార్ వ్యవస్థలను తరలిస్తున్నది. భారత విమానాల కదలికలను పసి గట్టేందుకు సియాల్కోట్, ఫెరోజ్పూర్ సెక్టార్లలో ఈ మ�
జనన ధ్రువీకరణ, శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రాలను మాత్రమే పౌరసత్వాన్ని రుజువు చేసే అధికారిక పత్రాలుగా గుర్తిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. జనన, మరణ ధ్రువీకరణ చట్టం, 1969 ప్రకారం నిర్దేశిత అధికారులు మాత్రమే �
ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో ఆసక్తికర చర్చను రేకెత్తించింది. తుర్కియేలోని ఇస్తాంబుల్లో డిస్కౌంట్లపై ఓ హోటల్ చేసిన విజ్ఞప్తిపై నెటిజన్లు సరదాగా స్పందించారు. ‘భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ సోదరులార�
వాళ్లం తా ఉన్నత విద్యావంతులు.. ఒకరు సాఫ్ట్వేర్ ఇంజనీర్, మరొకరు ఐఐఐటీలో బిటెక్ పూర్తిచేశారు. ఇంకొకరు ఆర్కిటెక్, మరొకరు ఆర్కిటెక్ కాగా.. వీరంతా తమ చదువులకు తగ్గ ఉద్యోగాల్లో ఆదాయం తక్కువగా వస్తుందని ఈజ
ఒడిశా రాష్ట్రం నుంచి సికింద్రాబాద్కు అక్రమంగా గంజాయిని సేకరించి రవా ణా చేస్తున్న ఒడిశాకు చెందిన సునీల్ బింథాని అనే అంతర్రాష్ట్ర డ్రగ్పెడ్లర్ను సెంట్రల్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు, రాంగోపాల్�
కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం సాయంత్రం ఓ ఆటో ట్రాలీ బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చి రోడ్డుపై వెళ్తున్న రెండు కార్లను, రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది.
హీరో వరుణ్తేజ్ ఈ మధ్య వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తున్నారు. 2018లో వచ్చిన ‘తొలిప్రేమ’ తర్వాత ఆయన్నుంచి పూర్తిస్థాయి ప్రేమకథ రాలేదు. రీసెంట్గా ‘రాధేశ్యామ్' దర్శకుడు రాధాకృష్ణ ఓ డీసెంట్ ప్రేమకథను వరు�
‘పుష్ప2’ తర్వాత అల్లు అర్జున్ స్థాయి ఆకాశమంత ఎత్తుకు చేరుకుంది. ఆయన సినిమా బడ్జెట్ కూడా వందలకోట్లకు చేరింది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో బన్నీ నటించనున్న సినిమాకు బడ్జెట్ 600కోట్ల పై మాటేనట. సైన్స్ ఫి�
నటి ప్రీతి జింటా అభిమానికి క్షమాపణలు చెప్పారు. ఓ అభిమాని ప్రశ్నకు ఆమె స్పందించిన తీరు పలు విమర్శలకు దారి తీసింది. దాంతో ఆమె క్షమాపణ చెప్పక తప్పలేదు. వివరాల్లోకెళ్తే.. సోషల్ మీడియాలో యాక్టీవ్గా ఉండే ప్రీ
నిర్మల్ జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఒంటరి వ్యక్తులు, మహిళలు, తాళం వేసిన, శివారు ప్రాంతాల ఇండ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఆరు నెలల నుంచి నిత్యం ఏదో ఒక చోట దొంగతనాలు జరుగుతూనే ఉ�
గీతం యూనివర్సిటీ విద్యార్థిని ప్రియాంక రెడ్డి ఏడాదికి రూ.1.4 కోట్ల ప్యాకేజీతో అమెజాన్లో ఉద్యోగం సాధించింది. ఈ ఏడాది క్యాంపస్ నియామకాల్లో 270కి పైగా కంపెనీలు పాల్గొని అనేక మంది విద్యార్థులను ఎంపిక చేశాయి
[02:45]వైభవ్ సూర్యవంశీ.. ఇప్పుడు భారత క్రికెట్ అభిమానుల చర్చలన్నీ ఈ కుర్రాడి చుట్టూనే తిరుగుతున్నాయి. కేవలం 14 ఏళ్లకే ఐపీఎల్ అరంగేట్రం చేయడమే కాదు.. మూడో మ్యాచ్లోనే మెరుపు శతకం (35 బంతుల్లో) సాధించి ఔరా అనిపించాడు.
[02:41]ముక్కోణపు వన్డే సిరీస్లో భారత మహిళల జట్టు జోరు కొనసాగిస్తోంది. ఆల్రౌండ్ ప్రదర్శనతో హర్మన్ప్రీత్ బృందం వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
[02:42]అక్షయ తృతీయ రోజున (బుధవారం) దేశీయ ఆభరణాల విపణిలో రూ.16,000 కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (కెయిట్) అంచనా వేస్తోంది.
[02:39]దేశీయ సూచీలు ఒడుదొడుకుల నడుమ స్వల్ప లాభాలతో ముగిశాయి. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలపై ఆందోళనలతో మదుపర్లు అప్రమత్తతతో వ్యవహరించారు. బ్లూచిప్ కంపెనీలు రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది.
[02:37]తనను క్రికెటర్గా తీర్చిదిద్దడానికి తల్లిదండ్రులు ఎంతో శ్రమించారని.. త్యాగాలు చేశారని భారత క్రికెట్ యువ సంచలనం, 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ చెప్పాడు.
రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థల్లో పనిచేసే వారికి పదోన్నతులు కల్పించరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు ట్రాన్స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ స
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది. గత నాలుగేండ్లుగా ఉపాధి హామీ పథకంలో గతంలో ఎన్నడూలేని కొత్త విధానాలను తీసుకువ
పాకిస్థాన్ విమానాలు మన గగనతలం గుండా ప్రయాణించకుండా నిషేధం విధించాలని కేంద్రం యోచిస్తున్నది. పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో ఈ చర్యలు తీసుకోవాలని భావిస్తున్నది.
ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఓ వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని వెలుగుపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం..
ఎండ మండిపోతుంటే శరీరం పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఏమీ ఉండదు. అందుకే ఈ సమయంలో చర్మానికి కాస్త హాయిగా ఉండే దుస్తులను ఎంపిక చేసుకోవడం ఎంతో ముఖ్యం. గాలి ప్రసరించే వస్ర్తాలు కాకుండా పాలిస్టర్ తరహాలో సి�
ఉరుకులు పరుగుల జీవితంలోపడి చాలామంది తల్లిదండ్రులు తమపిల్లలకు తగినంత సమయం కేటాయించలేక పోతున్నారు. టార్గెట్లు, టెన్షన్లు అంటూ.. మానసిక, శారీరక ఒత్తిళ్లతో సతమతం అవుతున్నారు. ఉసూరుమంటూ సాయంత్రం ఇంటికి వచ్చ�
ఎండలతో ఆరోగ్యమే కాదు.. అందం కూడా దెబ్బతింటుంది. బయట అడుగుపెడితే చాలు.. చర్మం కందిపోయి నల్లగా మారుతుంది. సన్స్క్రీన్ లోషన్ రాసుకున్నా.. అంతంత మాత్రమే ప్రభావం చూపుతుంది.
వాకింగ్.. వ్యాయామంలో ‘కింగ్'గా గుర్తింపు పొందింది. అనేక పరిశోధనల ఆధారంగా.. ఆరోగ్యానికి, దీర్ఘాయువుకు నడకను మించింది లేదని తేలింది. అయితే.. దీని ప్రయోజనాలను పొందడానికి మైళ్లకు మైళ్లు నడవాల్సిన అవసరం లేదన�
నిరుపేద కుటుంబాలలో పుట్టి కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధిస్తూ మేం బాలురకు ఏ మాత్రం తక్కువ కాదు అంటూ కష్టించి చదివే సంధ్య, ఇఫ్ఫాతున్నిసా లాంటి విద్యార్థినులను ప్రోత్సహిస్తూ ప్రజాప్రతినిధులు, సామాజిక క�
[02:33]దేశంలో గత ఆర్థిక సంవత్సరంలో ఐఫోన్ల ఉత్పత్తి భారీగా పెరిగింది. వాటిని తయారు చేస్తున్న తైవాన్ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఫాక్స్కాన్ ఆదాయం రెండింతలకు పైగా పెరిగి, 20 బిలియన్ డాలర్లకు (రూ.1.7 లక్షల కోట్లకు)చేరింది.
[02:33]రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ప్రత్యేక ప్రతిభ కలిగిన ఆటగాడంటూ ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్ ప్రశంసించాడు. వైభవ్ ఇదే ఏకాగ్రతను కొనసాగిస్తే భారత జట్టుకు సుదీర్ఘ కాలం సేవలు అందించగలడని తెలిపాడు.
[02:32]ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్కు భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ పేరు తొలగింపు వ్యవహారంలో కఠిన చర్యలు తీసుకోవద్దంటూ హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ)ను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.
[02:23]ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ తమ మైసూరు క్యాంపస్లో మరో 195 మంది ట్రైనీలను తొలగించినట్లు ఆంగ్లపత్రికలు తెలిపాయి. అంతర్గత మదింపు పరీక్షల్లో వారు విఫలం కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
[02:20]అదానీ గ్రూపు సంస్థ అంబుజా సిమెంట్స్, జనవరి- మార్చి త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన రూ.1,282.24 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. కార్యకలాపాల ద్వారా ఆదాయం రూ.9,802.47 కోట్లుగా నమోదైంది.
[02:18]అమెరికా కోర్టులో తమ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, మరో ఇద్దరు కంపెనీ ఎగ్జిక్యూటివ్లపై చేసిన నేరారోపణలకు సంబంధించి జరిగిన ఒక స్వతంత్ర సమీక్ష, ‘ఎటువంటి అవకతవకలు,..
[02:16]భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి చురుగ్గా అడుగులు పడుతున్నాయి. ఈ ఏడాది శీతాకాలం (సెప్టెంబరు-అక్టోబరు) నాటికి మొదటిదశ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని ఇరుదేశాలు భావిస్తున్నాయి.
[02:15]ప్రపంచంలో మేధోపర హక్కుల (ఐపీఆర్) రక్షణ, అమలు విషయంలో అత్యంత సవాళ్లు విసిరే దేశాల్లో భారత్ కూడా ఉందని, అందుకే మళ్లీ ‘ప్రాధాన్య పరిశీలనా దేశాల జాబితా’లో చేర్చినట్లు అమెరికా స్పష్టం చేసింది.
[02:14]బజాజ్ ఫైనాన్స్, మార్చి త్రైమాసికంలో రూ.3,940 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని ప్రకటించింది. 2023-24 ఇదే కాల లాభం రూ.3,402 కోట్లతో పోలిస్తే ఇది 16% అధికం. మొత్తం ఆదాయం రూ.12,764 కోట్ల నుంచి రూ.15,808 కోట్లకు చేరింది.
అల్లుడు చేయిస్తున్న మానసిక వైద్యచికిత్స వల్ల తమ కుమార్తె (8 నెలల గర్భిణి) ప్రాణాలకు హాని జరిగే ప్రమాదం ఉన్నదంటూ గుంటూరుకు చెందిన శ్రీనివాసరావు దంపతులు దాఖలు చేసిన వ్యాజ్యంపై మంగళవారం హైకోర్టు విచారణ చేప
ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ సుదిర్మన్ కప్ ఫైనల్స్లో భారత్ పోరాటం గ్రూప్ దశలోనే ముగిసింది. ఈ టోర్నీలో క్వార్టర్స్ ఆశలను సజీవంగా నిలుపుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత్.. 1-4తో ఇండోనేషియా చ
తదుపరి భారత ప్రధాన న్యామూర్తిగా(సీజేఐ) జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ మంగళవారం నియమితులయ్యారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా మే 13న పదవీ విరమణ చేయనున్నారు. మరుసటి రోజు అంటే మే 14న సీజేఐగా జస్టిస్ �
ఆడుకుంటూ వెళ్లి సరూర్గర్ చెరువు లో పడి చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నెల్లూరు కు చెందిన పాలకుర్తి శ్రీను, భార్య శ్రావణి సరూర్�
ఈదుల్లా సవర్గాం గ్రామంలో విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా ఐరన్ లాడర్ పడి గ్రామపంచాయతీ కార్మికుడు ప్రభాకర్(45) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు పోలీసుల తెలిపిన వివరాలు ప్రకారం..
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో సర్వే నం.194లో తాము పట్టా భూములనే కొనుగోలు చేశామని పలువురు ఐపీఎస్ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. తాము కొనుగోలు చేసినవి భూదాన్ భూములు కావని పేర్కొన్న�
ఇతర రాష్ర్టాలకు చెందిన యువకులు ఆదిలాబాద్ జిల్లావాసులుగా తప్పుడు నివాస ధ్రువీకరణ పత్రాలు సృష్టించి బీఎస్ఎఫ్లో ఉద్యోగాలు పొందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం పొందిన ముగ్గురిపై ఇచ్చోడ పో�
‘ఏప్రిల్ 9వ తేదీన శ్రీకారం చుట్టిన ‘మెస్సేజ్ యువర్ ఎస్పీ’కి స్పందన చాలా బాగుంది. వేగంగా న్యాయం జరుగుతుండ డంతో విశేష స్పందన లభిస్తున్నది. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచడంతో సామాన్యులు ధైర్యంగ
సాధారణంగా దేశాధినేతల విదేశీ పర్యటనలు అత్యంత కట్టుదిట్టమైన భద్రత, విస్తృతమైన ప్రొటోకాల్ ఏర్పాట్ల మధ్య జరుగుతుంటాయి. కానీ, ఇటీవల భూటాన్ పర్యటనకు వెళ్లిన థాయ్లాండ్ రాజ దంపతులు తమ ప్రత్యేకతను చాటుకున్
జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆర్వీ కర్ణన్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వం ఇటీవల జరిపిన ఐఏఎస్ల బదిలీల్లో భాగంగా ఆర్వీ కర్ణన్ జీహెచ్ఎంసీ కమిషనర్గా నియమితులయ్యారు.
హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి చెందిన మాజీ శాస్తవ్రేత్త డాక్టర్ శైలజా దోనెంపూడి అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు.
రసాయనిక ఎరువులు వినియోగానికి దూరంగా సేంద్రియ పద్ధతిలో పంటల సాగు చేపట్టేలా వ్యవసాయ అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడి సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. జిల్లాలోని 141 పంచాయతీల్లో సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు .59,206 ఎకరాల్లో సాగుకు రైతులను సమాయత్తం చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ జాతీయులు, వలసదారులను స్వదేశానికి పంపేందుకు కేంద్రం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కశ్మీర్ అధికార యంత్రాంగం 60 మంది పాకిస్థానీయులతో సిద్ధం చేసిన జాబితా�
బీఆర్ఎస్ సర్కారు రాబట్టిన పెట్టుబడులు ఒక్కొక్కటిగా ఫలితాలనిస్తున్నట్టుగానే, అప్పట్లో అభివృద్ధి చేసి పంపిణీ కాకుండా ఉన్న పారిశ్రామిక వాడలు కూడా ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే గతంలో భ�
మంగినపూడి బీచ్లో ఈ నెల 15 నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర స్థాయిలో బీచ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జాతీయస్థాయి బీచ్ కబడ్డీ, పడవ పోటీలు, పారాగ్లైండింగ్, వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ బీచ్ ఫెస్టివల్ ఏర్పాటుపై జాయింట్ కలెక్టరు గీతాంజలి శర్మ, మెప్మాపీడీ సాయిబాబు, ఆర్అండ్బీ, పంచాయితీరాజ్, రెవెన్యూ, పర్యాటకశాఖ అధికారులతో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖామంత్రి కొల్లు రవీంద్ర మంగళవారం సమీక్షించారు.
చిన్న పిల్లాడే అయినా క్రికెట్లో చిచ్చరపిడుగులా రెచ్చిపోతున్నాడని యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసించారు.
దేశంలోని చౌడు భూముల్లో ఇక బంగారు పంటలు పండించవచ్చని కాసా చైర్మన్ ఆర్ఎస్ పరోడా అన్నారు. మంగళవారం నగరంలోని వ్యవసాయ వర్సిటీ రైస్ రీసెర్చ్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన 60వ డైమండ్ జూబ్లీ ఆన్సర్ రైస్ రీస�
ప్రభుత్వశాఖల లోగోలు వాడుతూ వాటి పేరుతో ఫేక్ ఐడీలు సృష్టిస్తే చూస్తూ ఊరుకోవడం ఒక్క హైడ్రాకే చెల్లింది. సాక్షాత్తు హైడ్రాలోగో వాడుతూ హైడ్రావారియర్స్ పేరుతో ఎక్స్ వేదికగా కేసీఆర్పై అవాకులు చెవాకులు �
నందిగామ మండలం పెద్దవరంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ప్రకృతి సంపదను చెర పట్టింది. ఎంసీ, ఏపీఐఐసీ, అటవీ భూములే లక్ష్యంగా మట్టి తవ్వకాలు చేపట్టింది. భారీ యంత్రాలతో తవ్వి టిప్పర్లలో మట్టిని యథేచ్ఛగా నందిగామ, జగ్గయ్యపేట, చిల్లకల్లు, పెనుగంచిప్రోలు ప్రాంతాల్లోని రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలిస్తోంది. టిప్పర్కు రూ.10 వేలు చొప్పున వసూలు చేస్తోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులే ఈ మట్టి మాఫియాగా ఏర్పడి కొండలను కరిగించి కోట్లు కొల్లగొడుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
మార్కాపురం మునిసిపాలిటీ పాలకవర్గంలోని ప్రధాన ప్రజాప్రతినిధి (వైసీపీ) ధన దాహానికి కాంట్రాక్టర్లు బెంబేలెత్తిపోతున్నారు. ముందుగానే పర్సంటేజీని తనకు ఇస్తేనే పనులు మంజూరవుతాయని ఆయన బాహాటంగా చెప్తున్నట్లు తెలుస్తోంది.
భారత సంతతికి చెందిన వ్యాపార వేత్త హర్షవర్ధన్ ఎస్ కిక్కేరి(55) అమెరికాలో ఘోరానికి పాల్పడ్డాడు. భార్య శ్వేత (44) కుమారుడిని కాల్చి చంపి తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆయన చిన్నతనంలో తల్లిని కోల్పోయారు. యుక్త వయసులోకి వచ్చే సరికి తండ్రి కూడా మృతి చెందారు. అయినప్పటికీ కుంగిపోలేదు. మరింత పట్టుదలతో చదువును కొనసాగించారు. నాయనమ్మ కూరగాయలు అమ్ముకుంటూ వచ్చే అరకొర డబ్బుతో అండగా నిలవడంతో డిగ్రీ చదువుతూనే కానిస్టేబుల్ ఉద్యోగం సాధించారు.
పహల్గాం ఉగ్రదాడి దరిమిలా భారత్తో ఉద్రిక్తతలు పెరిగిన తరుణంలో జమ్ము కశ్మీరులోని నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి పాకిస్థానీ బలగాలు సోమవారం రాత్రి వరుసగా ఐదో రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. ప�
మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం జరగనున్న స్టాండింగ్ కమిటీ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. ఎంఐఎం, కాంగ్రెస్ సభ్యుల మధ్య మాటల తుటాలు మళ్లీ పేలే అవకాశాలు కనిపిస్తున్నాయి.
టీడీపీ నేత వీరయ్యచౌదరిని అత్యంత కిరాతకంగా చంపిన హంతకుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఘటన జరిగిన రోజు చీమకుర్తి బైపాస్లోని ఓ హోటల్ సమీపంలో స్కూటీని పార్కు చేసి విజయవాడ - కనిగిరి బస్సు ఎక్కి వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో నమోదైంది. వారు కనిగిరి శివారు ప్రాంతంలో దిగినట్లు నిర్ధారణ అయ్యింది.
కెనడా సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మార్క్ కార్నీ నేతృత్వంలోని లిబరల్ పార్టీ ఆధిక్యం ప్రదర్శిస్తూ మరోసారి అధికారం చేపట్టే దిశగా దూసుకుపోతున్నది. కెనడా పార్లమెంట్లోని హౌస్ ఆఫ్ కామన్స్లో 343 సీట్ల�
జిల్లాలో అన్ని ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపవచ్చని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో మంగళవారం పలు శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా రజతోత్సవ సభను సక్సెస్ చేశామని, సభ గురించి మంత్రి స్థాయిలో ఉన్నవాళ్లు అవాకులు, చెవాకులు పేలొద్దని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ హితవు పలికారు.
ఉమ్మడి జిల్లాలో వచ్చేనెలలో జరగనున్న ఉపాధ్యాయుల బదిలీల్లో 449 మంది ప్రాధాన్యత కేటగిరీలో ఉన్నారు. శారీరక వైకల్యం, వ్యాధులతో బాధపడుతున్న టీచర్లకు ఈ కేటగిరీలో బదిలీలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈమేరకు ఏపీ ఉపాధ్యాయుల బదిలీల నియంత్రణ చట్టం-25ను అమలులోకి తెచ్చింది.
జాతీయ భద్రతావసరాల కోసం దేశం స్పైవేర్ను పొందడంలో తప్పేమీ లేదని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. అయితే ఎవరిపైన ఈ స్పైవేర్ను వాడుతున్నారన్నదే ముఖ్యమైన అంశమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
జిల్లాలోని పౌరసరఫరాల సంస్థ గోడౌన్లతోపాటు రేషన్ షాపులు, పెట్రోలు బంకులు, సినిమా హాల్స్, గ్యాస్ ఏజెన్సీలు, బాణసంచా గోడౌన్లలో రెవెన్యూ యంత్రాంగం మంగళవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది. జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ఆదేశాలతో ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎన్ఫోర్స్మెంట్, ఆర్డబ్ల్యూఎస్, అగ్నిమాపక శాఖ, సివిల్ సప్లయీస్ అధికారులు ఎక్కడికక్కడ ఈ పని చేపట్టారు.
ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్టు సారథిగా ఆల్రౌండర్ నటాలి సీవర్ బ్రంట్ నియమితురాలైంది. ఈ మేరకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తన సోషల్మీడియా ఖాతాల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.
జిల్లాలోని గుండారం రిజర్వ్ ఫారెస్ట్ట్ లోపల ఉన్న సీతమ్మలొద్దిలో మంగళవారం భారత పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) సాహసోపేతమైన సర్వే చేపట్టింది. ఈ సర్వేను ఎపిగ్రఫీ డైరెక్టర్ మునిరత్నం రెడ్డి, భారత పుర
[01:16]ఎన్టీఆర్ కథానాయకుడిగా... ప్రశాంత్నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా వచ్చే ఏడాది జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రబృందం మంగళవారం ఈ కొత్త తేదీని ప్రకటించింది.
ఆపరేషన్ కగార్ను తక్షణం నిలిపివేయకపోతే పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉన్నదని, ప్రాణనష్ట నివారణకు కృషిచేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ధనసరి సీతక్కకు భారత్ బచావో సంస్థ విజ్�
పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి బాధితులు, ప్రత్యక్ష సాక్షుల నుంచి భద్రతా బలగాలు, దర్యాప్తు బృందాలు కీలక విషయాలను సేకరిస్తున్నారు. పర్యాటకులు తప్పించుకోకుండా బైసరన్ వ్యాలీలో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్న�
[01:15]విదేశాల్లో ఉండటం వల్ల దేశం విలువ తెలిసింది. దేవాలయాలను సందర్శించారంటే రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు కాదని పేర్కొన్నారు బాలీవుడ్ నటి ప్రీతి జింటా.
తమకు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఫోన్ చేసి దుర్భాషలాడాడని.. ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీకే చెందిన నవాబుపేట మండల అధ్యక్షుడు వెంకటయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట్రెడ్డి, యూత్ అధ�
అర్హులమైనా తమకు ఇందిరమ్మ ఇండ్లు ఎందుకు మంజూరు చేయలేదని మంగళవారం పలువురు ఆందోళనబాట పట్టారు. ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు అనర్హులకు మంజూరయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహిళలు ర�
[01:13]ప్రేమకథా చిత్రాలను తెరకెక్కిస్తూ ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్న దర్శకుడు రాజ్ శాండిల్య. ఇప్పుడాయన బాలీవుడ్ కథానాయకుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
[01:12]కథానాయకుడు విజయ్ దేవరకొండ సినిమాల విషయంలో వేగం పెంచుతున్నారు. గతేడాది కాలంగా ఒక్క ‘కింగ్డమ్’ చిత్రం కోసమే సమయం కేటాయించిన ఆయన.. ఇప్పుడు ఒకేసారి సమాంతరంగా రెండు సినిమాల్ని పట్టాలెక్కించేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది.
[01:11]మాజీ స్పెషల్ ఫోర్సెస్ సైనికురాలు సారా. యుద్ధంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న ఆమె ఆ బాధను భరించలేక ఆ ఉద్యోగాన్ని వదిలేసి తన కొడుకుతో మళ్లీ కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని అనుకుంటుంది.
కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని పూర్తిగా ఉల్లంఘిస్తూ ఆపరేషన్ కగార్ పేరుతో సమయం నిర్దేశించి మరీ మావోయిస్టులను భౌతికంగా నిర్మూలిస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ ఆగ్రహం వ్యక్తంచేశ�
: వెళ్తూ.. వెళ్తూ తన అనుయాయులను అందలం ఎక్కించారు ఓ ఉన్నతాధికారి. ఉద్యోగ విరమణ చేయబోయే ముందే తనను నమ్ముకున్న వారికి నిబంధనలకు విరుద్ధంగా పోస్టింగ్ ఇచ్చారు. న్యాయంగా ప్రమోషన్లు రావాల్సినవారిని నాలుగు నెల�
రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ(సాట్స్) సమ్మర్ కోచింగ్ క్యాంప్లకు వేళయైంది. మే 1 నుంచి జూన్ 6వ తేదీ వరకు జంట నగరాలు సహా 33 జిల్లాల్లో శిక్షణాశిబిరాలు కొనసాగనున్నాయి.
[01:09]హాలీవుడ్ సూపర్ హీరో చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉంటారనే విషయం తెలిసిందే. ఇప్పుడు వారందరికి మరో కొత్త ఊహా లోకాన్ని పరిచయం చేయడానికి సన్నద్ధమవుతున్నారు దర్శకనిర్మాతలు రుస్సో బ్రదర్స్.
[01:09]బెల్లంకొండ సాయిశ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా కౌశిక్ పెగల్లపాటి తెరకెక్కిస్తున్న చిత్రం ‘కిష్కింధపురి’. సాహు గారపాటి నిర్మిస్తున్నారు. నెల్లూరు సుదర్శన్, హైపర్ ఆది తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
కలెక్టరేట్ (కాకినాడ), ఏప్రిల్29(ఆంధ్రజ్యోతి): జిల్లాలో బీసీ కార్పొరేషన్ ద్వారా వివిధ స్వయంఉపాధి యూనిట్లు మంజూరు ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్ నుంచి మంగళ వారం జిల్లా కలెక్టర్, నూతన ట్రైనీ కలెక్టర్ జె.మనిషాతో కలిసి అన్ని మండలాల ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఏపీఎంలతో వీడీయో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ప్రధానమంత్రి
తెలంగాణ ఎక్సైజ్శాఖలో ఐజీ ర్యాంకు అధికారి వీ కమలాసన్రెడ్డి పదవీ కాలాన్ని మరో ఏడాదిపాటు పొడిగించే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఎక్సైజ్శాఖలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా విధులు నిర్వహిస�
సీనియర్ స్పిన్నర్ స్నేహ్ రాణా (5/43) మరోసారి బంతితో మాయ చేయడంతో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో భారత మహిళల జట్టు ఉత్కంఠ విజయం సాధించింది. కొలంబోలోని ప్రేమదాస వేదికగా జరుగుతున్న ముక్కోణపు సిరీస్లో భాగంగ
యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ మండలంలోని కాటేపల్లి ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలోని 18 ఏ-బ్లాక్ భవనంలో మంగళవారం శ్రీహరికోటలో రాకెట్ లాంచ్లో ఉపయోగించే ప్రొఫలెంట్ తయా రు చేస్తున్న సమయంలో
సింగరేణి సంస్థలో పనిచేస్తున్న అధికారులకు పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే (పీఆర్పీ) ఇంకా అందలేదు. బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామి సంస్థయైన కోలిండియా తన సిబ్బందికి పీఆర్పీ ఇచ్చినా సింగరేణి మాత్రం ఇంతవరకు చెల్లి
వారంతా రెక్కాడితేగాని.. డొక్కాడని కుటుంబాలకు చెందినవారు. పొద్దస్తమానం కష్టపడితే తప్ప కుటుంబాలను పోషించుకోలేని దీనస్థితి. ఉదయం ఆరు గంటలకు విధుల్లో చేరిన వారు ఇంకో పావుగంటలో ఇంటికి వెళ్తారనుకునే సమయానికి ఒక్కసారిగా విధి వక్రించింది.
కాకినాడ జిల్లాలో సంచలనం కలిగించిన గుర్తు తెలియని వ్యక్తి మృతి కేసులో మిస్టరీ వీడింది. రెండు నెలల క్రితం హత్యకు గురైన ఇతను అనకాపల్లి జిల్లా ఎలమంచిలి పట్టణానికి చెందిన తంగెళ్ల లోవరాజు (37)గా గుర్తించారు. భార్య, ఆమె ప్రియుడు, మరోవ్యక్తి కలిసి ఎలమంచిలిలో ఇంటి వద్ద హత్య చేసి, మృతదేహాన్ని కాకినాడ జిల్లా చేబ్రోలు బైపాస్ రోడ్డులో పడవేసినట్టు పోలీసు విచారణలో తేలింది. ఈ కేసును తదుపరి దర్యాప్తు నిమిత్తం ఎలమంచిలి పోలీసు స్టేషన్కు బదిలీ చేయనున్నట్టు గొల్లప్రోలు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి.
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా)లో పనిచేస్తున్న ఇద్దరు రిసోర్స్పర్సన్లు (ఆర్పీలు) ఇటీవల అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి మహిళా స్వయం సహాయక సంఘాల పేరుతో రుణాలు కొట్టేయడానికి ప్రయత్నించారు. ఈ విషయాన్ని బ్యాంకర్లు గుర్తించి అధికారులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. విషయం కలెక్టర్ వద్దకు వెళ్లడంతో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని మెప్మా పీడీని ఆదేశించారు. ఇదేకాదు.. కొందరు ఆర్పీల స్థానంలో బినామీలు పెత్తనం చెలాయిస్తున్నట్టుగా తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వీరు కీలకంగా చక్రం తిప్పినట్టుగా చెబుతున్నారు.
పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం బుధవారం నిర్వహించే పాలీసెట్-2025కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని అనకాపల్లి పట్టణంలో 14 కేంద్రాలు, నర్సీపట్నంలో 9 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.
పారదర్శక వేలం ప్రక్రియ ద్వారా చిన్నతరహా ఖనిజాల క్వారీలను లీజుకు తీసుకొని ఖనిజరంగం అభివృద్ధిలో భాగం కావాలని రాష్ట్ర గనులు, భూగర్భ శాఖ డిప్యూటీ డైరెక్టర్ బీ.గోవిందరాజు అన్నారు. గనులు, భూగర్భ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్లో చిన్నతరహా ఖనిజాల బ్లాకుల వేలంపై పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు, లీజుదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఇసుకాసురులు బరితెగించారు. చోడవరం, కె.కోటపాడు మండలాల సరిహద్దులో శారదా నదిలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. సాధారణంగా నది గర్భంలో ఇసుక తవ్వుకుంటారు. కానీ ఇక్కడ నది గట్టును ఆనుకుని పది నుంచి పదిహేను అడుగుల లోతు మేర ఇసుక తవ్వుతున్నారు. ఇళ్ల నిర్మాణాలు, ఇతర పనుల కోసం సమీపంలో వున్న నదులు, గెడ్డల్లో నుంచి ఇసుకను ఉచితంగా తీసుకెళ్లవచ్చని ప్రభుత్వం కల్పించిన వెసులుబాటును కొంతమంది నాయకులు తమకు అనుకూలంగా మార్చుకుని ఇసుక వ్యాపారం చేస్తున్నారు. విశాఖకు చెందిన ఓ వ్యక్తి.. చోడవరం మండలం లక్కవరం, కె.కోటపాడు మండలం చౌడువాడ పంచాయతీ శివారు మల్లంపాలెం, కొల్లువీధి పరిసరాల్లో యంత్రాలతో శారదా నది గట్లను ధ్వంసం చేసి, చెట్లను కూల్చివేసి ఇసుక తవ్వకాలు కొనసాగిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల్లో పనిచేస్తున్న మేనేజర్లు, రెవెన్యూ అధికారుల పదోన్నతులతోపాటు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ మున్సిపల్ ఉద్యోగుల కేంద్ర సంఘం (టీఎంఈసీఎఫ్) డిమాండ్ �
ఫీజు రీయింబర్స్మెంట్ ఏళ్లుగా విడుదల చేయకపోవడంతో డిగ్రీ కళాశాల ల యాజమాన్యాలు ఆందోళనలు నిర్వహించడంతోపాటు ప్రాక్టికల్ పరీక్షలను బహిష్కరించాయి. అయినా ప్రభుత్వం స్పందించ డం లేదు. టోకెన్లు ఇచ్చి నెలలు గడుస్తున్నా బకాయిలు అందకపోవడంతో అటు యాజమాన్యాలు, పరీక్షలు నిలిచిపోవడంతో ఇటు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
‘భూ భారతి’తో భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ హనుమంతరావు, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంలు అన్నారు. మంగళవారం రామన్నపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన సదస్సులో మాట్లాడారు.
మండలంలోలోని తాడి గ్రామంలో వున్న ఉమా నీలకంఠేశ్వరస్వామి ఆలయంలో సోమవారం రాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయ ప్రధాన ద్వారం తలుపులు పగలగొట్టి ఆరు కిలోల వెండి ఆభరణాలతోపాటు హుండీలో కానుకల సొమ్ము అపహరించుకుపోయారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
దువ్వాడ సమీపాన రాజీవ్నగర్లో ఐదు రోజుల క్రితం జరిగిన వృద్ధ దంపతుల హత్యకు సంబంధించి పోలీసులకు కొన్ని ఆధారాలు లభించినట్టు సమాచారం. వాటి ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు.
పాఠశాలల విద్యార్థులకే కాకుండా జూనియర్ కళాశాలల విద్యార్థులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యపుస్తకాలను ఉచితంగా అందజేస్తున్నది. కళాశాలలు పునఃప్రారంభం కావడానికి ఇంకా నెల రోజులకుపైగా సమయం వున్నప్పటికీ ఏప్రిల్లోనే పుస్తకాలను పంపిణీ చేయాలని విద్యా శాఖ అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతోపాటు నోట్పుస్తకాలను కూడా అందజేస్తున్నారు.
రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను వెంటనే చెల్లించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆల్�
మండల కేంద్రంలో జాతీయ రహదారి కోదాడ-జడ్చర్ల, నల్లగొండ రోడ్డులో రోడ్ల వెంట మాంసం విక్రయాలు కొనసాగుతున్నాయి. నిబంధనలు అమలు చేయాల్సిన ఫుడ్ సేఫ్టి అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో కొనుగోలుదారులకు నాణ్యమైన మాంసం లభించడం లేదు.
రేషన్ కార్డుదారులు ఆధార్ అప్డేట్ కోసం నమోదు కేంద్రాల వద్ద గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తున్నది. కేంద్రాలను ఉదయం పది గంటలకు తెరుస్తుండగా... ఆరు గంటలకే చిన్నపిల్లలతోసహా ఆయా కేంద్రాల వద్దకు వచ్చి బారులు తీరుతున్నారు. వేసవి కావడంతో మహిళలు, వృద్ధులు, చిన్నారులు గంటల తరబడి క్యూలో నిల్చోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కాంట్రాక్టు అధ్యాపకుల పోస్టులను క్రమబద్దీకరించాలనే డిమాండ్తో 11 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి స్పందన లేదు. ఈ విషయంలో కాంగ్రెస్ పాలకులు మెట్టు దిగకపోవడంతో కాంట్రాక్ట
ఇండియన్ రైల్వే ఆధ్వర్యంలో మే 2 నుంచి 6 వరకు నిర్వహించనున్న రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) పరీక్షలను సజావుగా నిర్వహించాలని మంగళవారం సంబంధిత అధికారులను ఎస్సీఆర్ జీఎం ఆదేశించారు.
(ఆంధ్రజ్యోతి, మిర్యాలగూడ) మిర్యాలగూడ పట్టణంలో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) పనులు ముందుకు సాగడం లేదు. అమృత-2 పథ కం కింద మిర్యాలగూడ అండర్గ్రౌండ్ పనులకు నిధులు మంజూరయ్యాయి.
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన పోచంపల్లి మండలంలోని జలాల్పూర్ గ్రామానికి చెందిన స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థ (ఎస్ఆర్టీఆర్ఐ)లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఆ ధ్వర్యంలో మేధా చారిటబుల్ ట్రస్ట్ సహకా రంతో తెలుగు రాషా్ట్రలకు చెందిన గ్రామీణ నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి ఆ ధారిత సాంకేతిక శిక్షణ కోర్సులకు దరఖా స్తులు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ పీఎ్సఎస్ ఆర్.లక్ష్మి తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, నిర్మాణ పనులకోసం జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం తూర్పుగార్లపాడు శివారులో తుంగభద్ర నది వద్ద ఇసుక రీచ్లను ఏర్పాటు చేసింది.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొండపైన కొలువుదీరిన క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి మం గళవారం దళార్చనలు, నృసింహుడికి నిత్య పూజలు శాసో్త్రక్తంగా జరిగాయి.
ఇతర రాష్ర్టాలకు చెందిన యువకులు ఆదిలాబాద్ జిల్లావాసులుగా తప్పుడు నివాస ధ్రువీకరణ పత్రాలు సృష్టించి బీఎస్ఎఫ్లో ఉద్యోగాలు పొందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు వేసవి సెలవుల్లో సమయాన్ని వృథా చేసుకోకుండా క్రీడలపై ఆసక్తిని పెంచే దిశగా క్రీడా శాఖ వేసవి శిబిరాలకు శ్రీకారం చుట్టింది.
గొల్లప్రోలు రూరల్, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లాలో సంచలనం కలిగించిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కేసులో మిస్టరీ వీడింది. మృతుడు అనకాపల్లి జిల్లా వాసిగా... అతడిని భార్య, ప్రియుడు, మరో వ్యక్తి కలిసి ఇంటి వద్ద హతమార్చి చేబ్రోలు బైపాస్లో పడవేసినట్టు విచారణలో పోలీసులు గు
జిల్లాలో గల ఖనిజ వనరుల ద్వారా ప్రభుత్వానికి జమయ్యే సీనరేజీ పన్నుల నుంచి డీఎంఎఫ్టీకి తరలించి ప్రభావిత గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయాల్సిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వ విఽధానాన్నే అనుసరిస్తున్నది. మా నిధులు మాకే కావాలం టూ స్థానిక ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు.
అర్హత కలిగిన ఉపాధ్యాయులు..సొంత భవనాలు..చక్కటి సదుపాయాలు...సాంకేతిక బోధనకు పెద్దపీట...వెరసి ప్రభుత్వ పాఠశాలలు ప్రత్యేకతను చాటుతున్నాయి. కానీ విద్యార్థుల సంఖ్య పరంగా మాత్రం అనేక ప్రభుత్వ పాఠశాలలు వెనుకబడుతున్నాయి.
కాకినాడ క్రైం, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): స్నేహితుడని చూడకుండా బండరాయితో మోది అత్యంత కిరాతకంగా హత్య చేసిన నలుగురు నిందితులను కాకినాడ టూటౌన్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. కాకినాడ ఎస్ డీపీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్డీపీ వో మనీష్ దేవరాజ్ పా
ద్రాక్షారామ, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): ప్రాణాంతక కామెర్ల వ్యాధికి వందేళ్ల క్రితం ప్రకృతి వై ద్యం ద్వారా మందును సృష్టించి లక్షలాది మంది ప్రాణాలను కాపాడిన దివంగత గుండుబోగుల సూర్యారావుకు పద్మ అవార్డు అందించడానికి కృషి చేస్తానని, కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా నని కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కుశాఖ సహా య మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొ న్నారు. మంగళవారం రాత్రి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం
జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ప్రశాంతంగా ముగిసింది. శాసనసభ్యుల్లో జీడీనెల్లూరు, పూతలపట్టు ఎమ్మెల్యేలు థామ్స,ఎమ్మెల్యే మురళీమోహన్ మాత్రమే పాల్గొన్నారు.
జిల్లా పరిధిలో నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్)ను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సంబంధిత అధికారులను ఆదేశించారు
హైదరాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏరోసిటీ కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎమ్మార్ ఎయిర్పోర్టు ల్యాండ్ డెవలప్మెంట్ సీఈవో అమన్కపూర్ మాట్లాడుతూ.. తయారీ ఎగుమతులను పెంపొంద�
ఎన్డీఏ హయాంలో రాజధాని అమరా వతి అభివృద్ధి చెందుతుందని, మే 2న ప్రధాని నరేంద్రమోదీ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారని రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, కొలుసు పార్థసారథి తెలిపారు.
ఐదంతస్తుల ఇంటికి పూత వేసేందుకు కట్టిన సారవ తాడు ఊడిపోవడంతో విషాదం చోటుచేసుకుంది. సుమారు 50 అడుగులకు పైనుంచి కింద పడి ముగ్గురు మేస్త్రీలు దుర్మరణం చెందారు.
అడవుల్లో ఏనుగులు ఎక్కడ తిష్ట వేశాయి. ఎన్ని ఉన్నాయి? ముందుకు వస్తున్నాయా, అడవిలోకి వెళ్తున్నాయా? అని డ్రోన్లసాయంతో గజరాజుల జాడ తెలుసుకునేలా అటవీశాఖ చర్యలు చేపట్టింది.
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా మళ్లీ గ్రేట్ సమ్మర్ సేల్ ఆఫర్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నది. మే 1న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభంకానున్న సమ్మర్ సేల్లో అన్ని రకాల ఎలక్ట్రానిక్స్ పరికరాలపై భారీ
జిల్లాలో ఐదుచోట్ల ప్రత్యేక సదరం వెరిఫికేషన్ క్యాంపులు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. త్వరలో నిడదవోలు సీహెచ్సీ పరిధిలో కూడా ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
కుప్పానికి ‘వాహన’యోగం పట్టింది. రెండు అంబులెన్స్లు, నాలుగు ఈ-ఆటోలు ఇప్పటికిప్పుడు రావడమే కాదు, ఇంకో 90 దాకా ఈ-ఆటోలకు ఒప్పందం కుదిరింది. ఒప్పందమంటే ఇదేదో నగదు చెల్లించే పరస్పర ఒప్పందం కాదు, ఉచితంగా అన్ని ఆటోలూ కుప్పం చేరబోతున్నాయి.
ఏ పార్టీ అధికారంలో ఉన్న వీలు కుదిరి నప్పుడల్లా ఉమ్మడి పశ్చిమ నుంచి రాజ్యసభ సభ్యులుగా రాజకీయ ఉద్దండులనే ఎంపిక చేసేవారు. దీర్ఘకాలికంగా రాజకీయాలకు ఆలవాలమైన ఉమ్మడి పశ్చిమలోని డెల్టా ప్రాంతానికి చెందిన వారే అల్లూరి సత్యనారాయణ నుంచి పాకా సత్యనారాయణ వరకు ఎంపికవుతూ వచ్చారు.
ఈ నెల 30న జరుగనున్న ఆంధ్రప్రదేశ్ పాలిసెట్- 2025 ప్రవేశ పరీక్షను దృష్టిలో ఉంచుకుని గోదా వరి గ్లోబల్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రెండు పరీక్షా కేంద్రాలను సాం కేతిక విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకులు జె.సత్యనారాయణమూర్తి మంగళవారం పరిశీ లించారు.
క్రీడారంగాన్ని ప్రోత్సహించేందుకే వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. మంగళవారం డీవైఎస్వో, జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ సభ్యులతో వేసవి శిక్షణ శిబిరాలపై సమావేశం నిర్వహించారు.
లింగ నిర్దారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ అన్నారు. మంగళవారం డీఎంహెచ్వో చాంబర్లో డిస్ట్రిక్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.
జాతీయ రహదారిపై లైటింగ్ ఏర్పాటుకు మూడు నెలలు అవసరమా..వాటికి టెండర్లు పిలవాలా? అత్యవసర పను లకు ప్రత్యా మ్నాయ మార్గా లు అన్వేషించుకోలేరా? అం టూ కలెక్టర్ అధికారులపై మ ండిపడ్డారు.
వైద్య కళాశాలల్లో ప్రవేశాల నిమిత్తం మే 4న జరిగే నీట్ను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్వో వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాల్లో నీట్ నిర్వహణపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
అంబా..అంబా అని పిలిచినా ఆలకించేవారే కరువవుతున్నారు.. ఆలయంలో గోవు కనిపిస్తే మొక్కుతారు.. అదే గోవు ఇంటికి వస్తే ఛీకొడ తారు.. రోడ్డుపై బక్కచిక్కి కనిపిస్తున్నా ఏ ఒక్కరూ కన్నెత్తి చూడరు.. హైందవ ధర్మంలో గోవును సకల దేవతా స్వరూపంగా ఆరాధిస్తారు.
విష జ్వరాల బారిన పడిన రోగులకు వైద్య సేవలు అందిస్తామని, ఆందోళన చెందవద్దని రాష్ట్ర మలేరియ అధికారి రామనాథ్రావు అన్నారు. మంగళవారం మండలంలోని కలపరి గ్రామంలో పర్యటించారు. 15 రోజులగా విషజ్వరాలు ప్రబలినట్లు వార్తలు రావడంతో ఆయన రాష్ట్ర మలేరియా డిప్యూటీ డైరక్టర్ రామనాథ్రావు, ఇన్చార్జి డీఎంహెచ్వో భాస్కర్, జిల్లా మలేరియ అధికారి నూకరాజుతో కలిసి గ్రామంలో పరిస్థితిని పరిశీలించారు.
ఫిబ్రవరి 24.. అర్ధరాత్రి 1.45 గంటల సమయం. గుర్తుతెలియని వ్యక్తులు జాతీయ రహదారి పక్కనే ఏటీఎం మిషన్ను దొంగలించి తీసుకెళ్తుండగా స్థానికులకు అనుమానం వచ్చింది. పోలీసులకు సమాచారం ఇచ్చారు.
జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘాను తీవ్రతరం చేయడంతో పాటు మత్తు, సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేక చర్యలు చేపట్టామని ఎస్పీ మహేశ్ బి గితే అన్నారు.
మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న భద్రగిరి 50 పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చెయ్యాలని ప్రతిపాదనలు పంపడం సంతోషకరమని ప్రభుత్వ విప్, కురపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు.
నంద్యాల జిల్లాగా అవతరించినా.. నేటికీ జిల్లా వాసులకు వైద్య సేవలు అంతంత మాత్రమే. ప్రభుత్వాస్పత్రిని ప్రభుత్వ సర్వజన వైద్యశాల (జీజీహెచ్)గా స్థాయిని పెంచారు. అయినా నిర్లక్ష్యపు నీడలో జీజీహెచ్ కొట్టుమిట్టాడుతోంది.
వరంగల్ సభలో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీనీ విలన్గా చిత్రీకరించాడు.. కాంగ్రెస్ పార్టీ విలన్ కాదు భారత ప్రజల సేవ చేసే పార్టీ అని ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ పెరు మాళ్ అన్నారు.
చీరాల పట్టణంలోని పువ్వాడ వారివాధిలో భారీ చోరీ జరిగింది. ఆ ప్రాంతానికి చెందిన మువ్వల శివప్రసాదరావు, భార్య పద్మావతితో కలిసి స్థానికంగా ఉన్న ఆస్పత్రికి మంగళవారం రాత్రి వెళ్లారు.
ఎత్తిపోతల పథకాల నిర్మాణం, మరమ్మతులను వేగవంతం చేసి వచ్చే వ్యవసాయ సీజన్కు రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా అధికారులు పనిచేయాలని విద్యుత్శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు.
సమస్యల పరిష్కారం కోసమే పోరాటాలు కొనసాగిస్తున్నట్లు ఏపీ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు చందన అన్నారు.
bad position to vechicle తుప్పుపట్టిన కారు.. విడిభాగాలు మాయమైన బైకు.. తుక్కుగా మారుతున్న వ్యాను! ఇవీ చాలా పోలీసుస్టేషన్లలో కనిపించే దృశ్యాలు. ఎండకు ఎండి.. వానకు తడిచి పనికి రాకుండా పోతున్నాయి. ప్రమాదాలు, గంజాయి వంటి మత్తు పదార్థాల తరలింపు, దొంగిలించినవి.. ఇలాంటి కేసులకు సంబంధించి పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలు స్టేషన్ల ఆవరణాల్లో పేరుకుపోతున్నాయి.
fear poor people for not get rationcard గత ఏడాది జనవరి నుంచి రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ నిలిచిపోయింది. అప్పటి నుంచి కొత్తగా పెళ్లి అయిన జంటలన్నీ రేషన్కార్డు కోసం దరఖాస్తు చేశాయి. ఇదే సమయంలో వారు ఇదివరకు ఉన్న కార్డుల్లోనూ మార్పులు చేయాల్సి ఉంది. ఈ రెండూ జరగక చాలా ఇబ్బంది పడుతున్నారు.
ఏటా నిర్వహిస్తున్నట్టుగానే ఈసారి కూడా మే 7 నుంచి 11వ తేదీ వరకు వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని, దీనికి అందరూ సహకరించాలని పెదలబుడు సర్పంచ్, ఆలయ కమిటీ చైర్మన్ పెట్టెలి దాసుబాబు కోరారు.
Shock for YCP in Bobbili బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ సావు వెంకటమురళీకృష్ణారావుపై సొంత పార్టీ (వైసీపీ)కౌన్సిలర్లతో పాటు పది మంది టీడీపీ కౌన్సిలర్లు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది.
తేనెటీగల దాడిలో 23 మంది గిరిజనులకు గాయాలైన ఘటన మండలం జిరుగులపుట్టు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలివి. రూడకోట గ్రామంలో గంగమ్మ తల్లికి జిరుగులపుట్టుకు చెందిన గ్రామస్థులు మూడేళ్లకోసారి ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ సమీపంలో ఉన్న గ్రామ దేవత రచ్చబండ వద్ద వంటలు చేసుకోవడం ఆనవాయితీ.
పట్టణంలో అక్రమ కట్టడాలపై పలువురు కౌన్సిలర్లు టౌనప్లానింగ్, కమిషనర్ను నిలదీశారు. మంగళవారం పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ఫ్యానల్ చైర్పర్సన హరణి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
జిల్లాలో వరి కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ధాన్యాన్ని సీఎంఆర్ (కస్టమ్మిల్లింగ్రైస్) కోసం అధికారులు రైస్ మిల్లులకు పంపుతారు. గతంలో సీఎంఆర్కింద ధాన్యం పొందినమిల్లర్లు పెద్దమొత్తంలో వాటిని పక్క దారి పట్టించగా, పరిశీలించిన జిల్లా ఉన్నతాధి కారులు సంబంధిత రైస్మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పడిన తరువాత తొలిసారిగా జిల్లాలోని కొయ్యూరు, వై.రామవరం మండలాల సరిహద్దులో మావోయిస్టులు, పోలీసుల మధ్య సోమవారం కాల్పుల ఘటనలు చోటుచేసుకోవడం కలకలం రేపింది.
ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్లను అర్హులకే కేటాయిం చాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ఆర్డీవో, మున్సిపల్ కార్యాలయం ఎదుటు మంగళవారం ధర్నా చేపట్టారు.
జీతాలు చెల్లించకపోతే సమ్మె నోటీసు ఇవ్వడానికి వెనకాడబోమని హెచ్చరిస్తూ జేఏసీ పిలుపు మేరకు మంగళవా రం ఉపాధి ఉద్యోగులు అదనపు కలెక్టర్ నర్సింగరావుకు వినతిపత్రం అందించారు.
పాఠశాలలు, కళాశాలల విద్యార్థులపై మాదక ద్రవ్యాల ప్రభావాన్ని నియంత్రించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు.
ప్రస్తుతం డ్వాక్రా రుణాలకు సిఫారసు చే యమని యానిమేటరును అడిగితే తనకు ముడుపులు ఇస్తేనే చేస్తానని డి మాండ్ చేసిందని పోరుమామిళ్ల చిందా నంద నగర్కు చెందిన చామంతి గ్రూపు సభ్యులు ఆరోపించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో ఇచ్చిన హామీలతో పాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని టీపీసీసీ పరిశీలకులు వేణుగౌడ్, సంధ్యారాణి అన్నారు.
అక్షయ తృతీయతో పాటు బసవ జయంతి వేడుకలను బుధవారం నారాయణపేట జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకోనున్నారు. అక్షయ తృతీయ రోజు చాలా మంది ఎంతో కొంత బంగారం కొనడం ఆనవాయితీ.
పౌరసరఫరాల వ్యవస్థలో అవినీతి, అక్రమాలు ఆగడం లేదు. జీవోల్లోని లొసుగులు.. నిబంధనలను ఎలా బైపాస్ చేయొచ్చో తెలిసిన అధికారుల చేతివాటం మూలంగా అక్రమాల కట్టడి అనుకున్న స్థాయిలో జరగడం లేదు. ఒక మార్గానికి చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తే.. మరో మార్గాన్ని సృష్టించుకుని యథేచ్ఛగా ప్రభుత్వ ఖజానాను దోచుకుంటున్నారు.
మహబూబ్నగర్ జిల్లాలో స్పౌజ్ పాయింట్లను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 7గురు సెకండరీ గ్రేడ్ టీచర్లపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం అయ్యింది.
మహబూబ్నగర్ జిల్లాలో స్పౌజ్ పాయింట్లను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 7గురు సెకండరీ గ్రేడ్ టీచర్లపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం అయ్యింది.
మ్యుటేషన్ ప్రక్రియను జాప్యం చేస్తే ఉపేక్షించబోనని కలెక్టర్ ఏఎస్ దినేశ్కుమార్ హెచ్చరించారు. భూముల రీ సర్వే మ్యుటేషన్పై జిల్లాలోని రెవెన్యూ అధికారులతో కలెక్టరేట్ నుంచి మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు.
చాలా రోజుల తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ ఓ విజయం అందుకుంది. అటు బ్యాటింగ్లోనూ, ఇటు బౌలింగ్లోనూ సత్తా చాటి ఢిల్లీ క్యాపిటల్స్పై విజయం సాధించింది. 20 పరుగుల తేడాతో ఢిల్లీని ఓడించింది. ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.
Check on Illegal Activities! మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల రుణాల చెల్లింపుల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. రుణాలు పొందిన వారు ప్రతి నెలా ఎవరికి వారే వాయిదాలు చెల్లించేలా పేమెంట్ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది.
No Signals... Services Disrupted! ఏజెన్సీ ప్రాంతాల్లోని పలు సచివాలయాల్లో ఫైబర్ నెట్ సక్రమంగా పనిచేయడం లేదు. పూర్తిస్థాయిలో సిగ్నల్స్ అందడం లేదు. గత వైసీపీ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోకపోవడం, నెట్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా గిరిజనులకు అందాల్సిన సేవలకు తీవ్ర విఘాతం కలుగుతోంది.
Aadhaar for All Children జిల్లాలో బాలలందరికీ మే నెలాఖరుకు ఆధార్ కార్డులు మంజూరు చేయాలని జాయింట్ కలెక్టర్ శోభిక ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Elephants in sunki గరుగుబిల్లి మండలం సుంకి గ్రామంలో మంగళవారం గజరాజులు హల్చల్ చేశాయి. పొలాల్లో సంచరించి స్థానికులను బెంబేలెత్తించాయి. మొక్కజొన్న, అపరాలు, అరటి పంటలను నాశనం చేస్తున్నాయి.
Alert on Malaria మలేరియాపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, గిరిజన గ్రామాల్లో కేసులు నమోదు కాకుండా చూడాలని ఐటీడీఏ ఇన్చార్జి పీవో యశ్వంత్కుమార్రెడ్డి ఆదేశించారు.
టిడ్కో ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని రాయచోటి నియోజకవర్గ టీడీపీ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం రైతుల చుట్టం అని, దీని ద్వార భూ వివాదాలన్నీ పరిష్కారం అవుతాయని ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్రెడ్డి స్పష్టం చేశారు.
Admission Notification for Gurukula Colleges పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని గిరిజన గురుకుల రెసిడెన్షియల్ కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వాని స్తున్నట్లు జాయింట్ కలెక్టర్ శోభిక మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మే 18 లోగా టీడబ్ల్యుఆర్ఈఐఎస్సీఈటీ.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
నేషనల్ మజ్దూర్ యూనియన అసోసియేషన రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాయచోటి డిపో ఎదుట మంగళవారం రెండవ రోజు కూడా ఆర్టీసీ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి.
Do You Send Tests Outside? వైద్య పరీక్షల కోసం చిన్న పిల్లలను బయటకు ఎలా పంపిస్తారని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర వైద్యాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకోవాలని సూచించారు.
ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవకతవకలపై డీఆర్డీవో మొగులప్ప, సోషల్ ఆడిట్ బీఆర్పీఏ రమేశ్ ఆధ్వర్యంలో మంగళవారం మరికల్ ఎంపీడీవో కార్యాలయంలో ఆడిట్ నిర్వహించారు.
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో డీసీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్లో చమీర అద్భుత క్యాచ్ అందుకున్నాడు. కేకేఆర్ బ్యాట్స్మన్ అనుకుల్ రాయ్ భారీ షాట్ ఆడగా, బౌండరీ లైన్ వద్ద చమీర అమాంతం గాల్లోకి దూకి క్యాచ్ పట్టాడు. ఈ క్యాచ్ మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. చమీర ఫీల్డింగ్కు అందరూ ఫిదా అయ్యారు.
గుండుమాల్ మండల పరిధిలోని అమినికుంట గ్రామంలో మంగళవారం ఇందిరమ్మ ఇళ్లకు ఎంపి కైన లబ్ధిదారుల ఇంటి స్థలాల వివరాలను ఎంపీడీవో వేణుగోపాల్రెడ్డి పరిశీలించారు.
Pahalgam Attack : పహల్దాంలోని బసరన్ లోయలో అమాయకులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదుల కోసం భారత ఆర్మీ జల్లెడ పడుతోంది. నరమేధానికి పాల్పడిన ఆ టెర్రరిస్టులకు తగిన శిక్ష వేయాలని పలువురు డిమాండ్ చే�
NEET: జిల్లాలో నీట్ పరీక్షను సజావుగా నిర్వహిస్తామని, మే 4వ తేదీన జరిగే ఈ పరీక్షల కోసం పక్కాగా ఏర్పాట్లు చేస్తామని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు.
మార్కాపురంలోని శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల అనంతరం మంగళవారం ఆలయంలో చెన్నకేశవునికి 16 రోజుల పండుగ వేడుకగా భక్తిశ్రద్ధలతో భక్తజనరంజకంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీపతి అప్పనాచార్యుల ఆధ్వర్యంలో చెన్నకేశవస్వామి మూలవిరాట్ను ప్రత్యేకంగా అ లంకరించి విశేష పూజలు నిర్వహించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ చొరవతో ఏడాదిలోగా చారిత్రాత్మక కంభం చెరువు పర్యాటక కేంద్రంగా మారనున్నట్లు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా టూరిజం శాఖ అధికారి అద్దంకి రమ్యతో కలిసి కంభం చెరువును పరిశీలించేందుకు వచ్చిన సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు.
రేషన్ బియ్యాన్ని బహిరంగ మార్కెట్లకు తరలిస్తే కఠిన చర్యలు త ప్పవని జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ అన్నారు. పట్టణంలోని మండల లెవెల్ స్టాక్ పాయింట్, పెట్రోల్ బంకుల్లో మంగళవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ముందుగా వ్యవసా య మార్కెట్ యార్డులోని రేషన్ గోదాం లో తనిఖీలు చేశారు.
2025లో బాలీవుడ్లో సందడి చేయడానికి వస్తున్న 5 పెద్ద సినిమాలు! జాలీ ఎల్ఎల్బీ 3, బాఘీ 4, వార్ 2, డాన్ 3, హౌస్ఫుల్ 5 వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నాయి.
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.
మే 2వ తేదీన అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభానికి వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికి, ఆ సభను విజయవంతం చేద్దామ ని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి అ న్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే అశోక్రెడ్డి మాట్లాడారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ విభాగంలో 2024-25 సంవత్సరంలో మూడు రెట్ల వృద్ధిని సాధించింది.
విధుల నిర్వహణలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సికింద్రాబాద్ రైల్వే జోన్కు చెందిన ప్రిన్సిపల్ చీఫ్ సేఫ్టీ అధికారి వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం దొనకొండ రైల్వేస్టేషన్ను ఆయన పరిశీలించారు. ప్రత్యేక రైలులో గుంటూరు నుంచి అన్నీ రైల్వేస్టేషన్లు, రైల్వేట్యాక్, సిగ్నలింగ్ వ్యవస్థలలో సమగ్ర భద్రతా తనిఖీలు చేస్తూ దొనకొండకు చేరారు.
ప్రభుత్వాలు ఉచితంగా అందజేస్తున్న సరుకుల తూకాల్లో మోసా లకు పాల్పడితే చర్యలు తప్పవని పౌరసరఫరాల శాఖ జిల్లా అసిస్టెంట్ మేనేజర్ ఉషారాణి హెచ్చరించారు. మంగళవారం స్థానిక ఎఫ్సీఐ గోడౌన్ను ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు.
అమీషా పటేల్ సంజయ్ దత్, మాన్యత దంపతులకు బేబీ షవర్ ఏర్పాటు చేశారు. పిల్లలు పుట్టిన సందర్భంగా ఆ దంపతులు ఆమెకు గీత, ఖురాన్ పంపారు. సంజయ్, రితిక్, సల్మాన్ ల బంధాల గురించి కూడా అమీషా మాట్లాడారు.
PM Modi ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో రక్షణ అధికారులతో సమావేశం జరిగింది. రక్షణ మంత్రి రాజ్నాథ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాల అధిపతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స�
TTD: తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అందులోభాగంగా శ్రీవారి స్వచ్ఛంద సేవలు.. పలు మార్పులు చేర్పులతో త్వరలో అందుబాటులోకి రానున్నాయని తెలిపింది.
[21:05]కాళేశ్వరం ప్రాజెక్టుపై రిపోర్టు ఎవరు ఇచ్చారనేది ముఖ్యం కాదు.. నిర్మాణంలో అవకతవకలు జరిగాయా లేదా అనేది ముఖ్యమని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.
Sandhya Theatre Incident: 2024, డిసెంబర్ 4వ తేదీన పుష్ఫ 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు.
విదేశాల నుంచి వచ్చే పండ్ల కన్నా మన దగ్గర స్థానికంగా లభించే కొన్ని రకాల పండ్లలోనే పోషకాలు అధికంగా ఉంటాయి. కానీ అలాంటి పండ్ల గురించి చాలా మందికి తెలియదు. అలాంటి పండ్లలో లసోరా పండ్లు కూడా ఒకటి.
ఓ పార్టీలో చాలా మంది అతిథులకు టేబుల్స్ వేసి మరీ ఘనంగా పార్టీ ఇస్తుంటారు. ఈ విందులో రకరకాల నాన్వెజ్ ఐటెమ్స్తో పాటూ మందు కూడా విచ్చలవిడిగా సరఫరా చేశారు. అయితే ఈ విందులో మందు బాబులు చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు..
అయోధ్యలోని శ్రీరామ్ లల్లా ప్రాణప్రతిష్ట కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా 2024 జనవరి 22న జరిగింది. రామ్లల్లా గర్భగుడి గతంలోనే పూర్తయింది. తక్కిన మొదటి, రెండో అంతస్తు పనులు కొనసాగుతూ వచ్చాయి.
Srisailam శ్రీశైలం : విద్యార్థులు ఆగమ విద్యను మరింత సాధన చేయాలని శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు సూచించారు. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వీరశైవాగమ పాఠశాలలో ప్ర�
Gopireddy Srinivasa Reddy: వైసీపీ మరో నేతపై పోలీస్ కేసు నమోదయింది. ఇప్పటికే పలువురు నేతలపై కేసులు నమోదు కావడంతో.. ఆ జాబితాతో ఈ తాజా మాజీ ఎమ్మెల్యే పేరు సైతం నమోదు కావడం గమనార్హం.
IPL 2025 : ప్లే ఆఫ్స్ పోరులో వెనకబడిన కోల్కతా నైట్ రైడర్స్ కీలకపోరులో భారీ స్కోర్ చేసింది. సమిష్టిగా రాణించిన కోల్కతా బ్యాటర్లు ఢిల్లీ క్యాపిటల్స్కు 200 ప్లస్ లక్ష్యాన్ని నిర్దేశించారు. మిడిలా
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ నియమితులయ్యారు. కొలిజియం ఆయన పేరును సిపారసు చేయగా తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు.
చాలా రోజుల తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు తమ ప్రతాపం చూపించారు. సమష్టిగా రాణించి భారీ స్కోరు సాధించారు. బ్యాటింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై బ్యాటర్లు అందరూ తమ వంతు పరుగులు చేశారు. ల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో కోల్కతా నైట్ రైడర్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడుతోంది
Gold Price Hike అక్షయ తృతీయకు ముందు బంగారం ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. పసిడి ధరలు మంగళవారం భారీగా పెరిగాయి. ఆభరణాల వ్యాపారులు, స్టాకిస్టుల నుంచి డిమాండ్ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 24 క్యారెట్ల గో�
MBBS Daughter: కిరణ్ కూతురు త్రిప్తి ఎంబీబీఎస్ చదివింది. ఆమెకు అవినాష్ వాగ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ విషయం త్రిప్తి ఇంట్లో తెలిసింది. అవినాష్ ఇంటర్ మాత్రమే చదవటంతో కిరణ్ వారి పెళ్లికి ఒప్పుకోలేదు.
కర్నాటక మండ్య జిల్లా కేఆర్పేట్ తాలూకాకు చెందిన హర్షవర్ధన్ (57) అనే టెక్ వ్యవస్థాపకుడికి భార్య శ్వేత పాణ్యం (44), ఇద్దరు కుమారులు ఉన్నారు. ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. ఇంట్లో ఉన్న హర్షవర్ధన్.. ఉన్నట్టుండి తన భార్య, 14 ఏళ్ల తన కుమారుడిని కాల్చి చంపేశాడు. ఆ తర్వాత తానూ ఆత్యహత్య చేసుకున్నాడు..
గత పాతికేళ్లుగా పాతబస్తీ సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ అందరి మన్ననలు పొందుతూ ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న ఉప్పుగూడ నివాసి, ప్రముఖ సంఘ సేవకులు కాశమోని శ్యామ్ రావు ముదిరాజ్కు ఉగాది శ్
Justice BR Gavai భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ మంగళవారం నియామకమయ్యారు. ఆయన మే 14న సీజేఐగా బాధ్యతలు స్వీకరించనున్నారు. మే 13న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో బీఆర్ గవా�
Collector Manu Chaudhary రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రతీ గ్రామంలో గ్రామ పరిపాలన అధికారులను ప్రభుత్వం నియమించనుందన్నారు సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనుచౌదరి. భూభారతితో పెండింగ్లో ఉన్న సాదాభైనామాలక�
Purchase Centres ఇవాళ రామాయంపేట పట్టణంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్రం ప్రారంభించి మాట్లాడారు. రామాయంపేట, నిజాంపేట రెండు మండలాలకు చెందిన రైతులు తమ ధాన్యాన్ని కొ
చోటియార్ ప్రాంతంలో మంగళవారం ఉదయం ఈ మృతదేహాలు కనిపించాయని, పలుచోట్లు బుల్లెట్ గాయాలుండటంతో ఒకే సమయంలో ఈ కాల్పులు జరిగినట్టు అనుమానిస్తున్నామని జిరాయత్ డిప్యూటీ కమిషనర్ జకావుల్లా దుర్రాని తెలిపారు.
AP Govt: రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వేస్ట్ మేనేజ్మెంట్ పై కీలక ఒప్పందం కుదిరింది. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్, ఐటీసీతోపాటు రెల్డాన్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకొంది.
ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు.తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.
పహల్గాంలో ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమాన్ని దేశ ప్రజలు ఇంకా మరచిపోలేదు. ఉగ్రవాదుల చర్యని, పాకిస్తాన్ తీరుని ఎండగడుతూ దేశ ప్రజలు పలు చోట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో తమకు అన్యాయం జరిగిందంటూ ఖమ్మం జిల్లా కారేపల్లి మండల ఉసిరికాయలపల్లిలో పలువురు పేదలు మంగళవారం ఆందోళనకు దిగారు. గ్రామ సభ పెట్టిన ఎంపిక చేసిన వారికి రాకుండా అనర్
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు గొప్ప ఆర్థికవేత్త, రాజకీయవేత్త మాత్రమే కాదు. గొప్ప తత్వవేత్త కూడా. ఆయన నీతులు నేటికీ మన జీవితానికి దిశానిర్దేశం చేస్తాయి. ప్రతి మనిషి జీవితానికి ఆయన సూచించిన ఈ 7 సూత్రాలు తప్పకుండా ఉపయోగపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Gorantla Madhav: మరోసారి సీఎం చంద్రబాబు నాయుడిపై మాజీ ఎంపీ, వైసీపీ నేత గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. బెయిల్పై మంగళవారం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆయనతోపాటు మరో ఐదుగురు అనుచరులు విడుదలయ్యారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని ప్రముఖ తెలుగు సినీ నటుడు డాక్టర్ రాజేంద్రప్రసాద్ దర్శించుకున్నారు. మంగళవారం స్వామివారి కొండకు చేరుకున్న ఆయన నేరుగా ప్రధానాలయంలోకి ప్రవేశించి స్వయంభూ ప�
Jammu and Kashmir: గాయపడ్డవారిలో 9 మంది స్పెషల్ క్విక్ యాక్షన్ టీమ్కు చెందిన వారిగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వాహనం బోల్తా పడిన వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి పరుగులు తీశారు. గాయపడ్డ వారిని బయటకు తీసుకురావటానికి సాయం చేశారు
R Krishnaiah బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచకుండా ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే.. రాష్ట్రం అగ్నిగుండలా మారుతుందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్�
అధికారుల నిర్లక్ష్యం కారణంగా జియాగూడ బైపాస్ అనుకున్న స్థాయిలో ప్రజలకు ఉపయోగపడటం లేదు. రెండేళ్ల నుంచి అభివృద్ధి పనులు కొనసాగుతున్నా ఇంకా పూర్తి కాలేదు. ఒకవైపు నుంచే రోడ్డును వినియోగించుకోవాల్సి రావడం�
Summer Schools పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభంకానున్న వేసవి పాఠశాలల్ని వాలంటీర్లు విజయవంతం చేయాలని శ్రీరాంపూర్, ఓదెల మండలాల విద్యాధికారులు (ఎంఈఓలు) సిరిమల్ల మహేష్, యర్రా రమేష్
అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని ఖానాపూర్లో రూ.2.93 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన కమ్యూనిటీ హాల్�
కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు వచ్చే ధాన్యం లారీలను వెంటనే అన్లోడ్ చేయించి పంపాలని నల్లగొండ జిల్లా మునుగోడు తాసీల్దార్ నరేందర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మురళి మనోహర్ రైస్ మిల్లును ఆయన
పూర్వం స్త్రీలకు హార్మోన్ల సమస్యలు అంతగా ఉండేవి కావు. ఒక్కొక్కరు గంపెడు మంది పిల్లలను సహజసిద్ధంగా ప్రసవించేవారు. కానీ ఇప్పటి తరం వారు తీవ్రమైన హార్మోన్ల సమస్యలతో బాధపడుతున్నారు
పహల్గాం దాడి అనంతర పరిణామాలు, భద్రత, సన్నద్ధతపై ప్రధానమంత్రి తన నివాసంలో మంగళవారం సాయంత్రం కీలక సమావేశం నిర్వహించారు. సుమారు గంటన్నర సేపు ఈ సమావేశం జరిగింది.
Smita Sabharwal: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఆమెను పలుమార్లు వివిధ శాఖలకు బదిలీ చేశారు. తాజాగా మరోసారి ఆమె బదిలీ అయ్యారు.
IPL 2025: కలకత్తా నైట్ రైడర్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య కీలక పోరు మొదలైంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇరు జట్లు భీకరంగా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో ఎవరు పైచేయి సాధిస్తారో చూసి తీరాల్సిందే.
[19:47]IndusInd Bank CEO: ఇండస్ఇండ్ బ్యాంక్ సీఈఓ సుమంత్ కత్పాలియా తన పదవికి రాజీనామా చేశారు. బ్యాంక్లో అకౌంటింగ్ లోపాలకు నైతిక బాధ్యత వహిస్తూ బాధ్యతల నుంచి వైదొలిగారు.
Pyaranagar Dumping Yard ప్యారానగర్ డంపింగ్యార్డు(ఎంఎస్డబ్ల్యూ)పై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోదా..? సర్కారుపై నిరసనలు కొనసాగవల్సిందేనా..? అంటూ ఆందోళనకారులు ప్రశ్నిస్తున్నారు.
భారతదేశంలో రీమేక్ సినిమాల ట్రెండ్ చాలా కాలంగా ఉంది. చాలా మంది నటులు ఇతర భాషల సినిమాలను కాపీ కొట్టి స్టార్లు అయ్యారు. కానీ ఇప్పటివరకు ఒక్క రీమేక్ కూడా చేయని 8 మంది నటుల గురించి మేము మీకు చెబుతున్నాము...
రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిద దళాధిపతులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యాయి. ఈ క్రమంలో మోదీ కీలక ప్రకటన చేసారు.
ఐరన్ బాక్స్ను అంతా దుస్తులను ఇస్త్రీ చేసుకునేందుకు వాడడం మామూలే. అయితే చాలా మంది దీంతో విచిత్రమైన పనులు చేయడం చూస్తుంటాం. కొందరు ఐరన్ బాక్స్పై పాత్ర పెట్టి వంట చేయడం చూశాం. అయితే తాజాగా, ఓ మహిళ ఐరన్ బాక్స్ను వాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు.
బాల్య వివాహాలను ఆరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ బూరుగు శారదారాణి అన్నారు. మంగళవారం నల్లగొండ జిల్లా కట్టంగూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన బాల్య వివాహాలపై అవగా�
IND vs SA : ముక్కోణపు సిరీస్లో భారత అమ్మాయిలు జోరు చూపిస్తున్నారు. తొలి పోరులో శ్రీలంకను చిత్తుగా ఓడించిన టీమిండియా ఈసారి దక్షిణాఫ్రికా(South Africa)ను మట్టికరిపించింది.
పెరిగిన సోషల్ మీడియా విస్తృతితో సమాచారం విప్లవం వచ్చింది. ప్రపంచంలో ఎక్కడ, ఏం జరిగినా క్షణాల్లో చేతిలో వాలిపోతోన్న రోజులివీ. అయితే నెట్టింట వైరల్ అయ్యే విషయాలన్నీ నిజమేనా.? అంటే కచ్చితంగా అవుననే సమాధానం చెప్పలేము. తాజాగా ఇలాంటి ఓ వార్తే నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఏంటా న్యూస్.? ఇందులో ఉన్న అసలు నిజం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
BRAOU యూనివర్సిటీల్లోని కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప�
యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్ మూవీ #సింగిల్. ఈ చిత్రంలో శ్రీవిష్ణు కి జోడిగా కేతికా శర్మ, ఇవన నటించారు. కార్తీక్ రాజు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మే 9న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.
Naga Chaitanya - Sobhita Dhulipala టాలీవుడ్ క్రేజీ జంట నాగ చైతన్య, శోభిత ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారారు. సమంత నుండి విడిపోయాక శోభితని వివాహం చేసుకున్న నాగ చైతన్య ఇప్పుడు ఆమెతో సంతోషంగానే ఉన్నాడ�
పాకిస్తాన్, చైనాలు ప్రస్తుతం సన్నిహిత మిత్రులు. ఆర్థిక, రక్షణ రంగంలో పాకిస్తాన్కు చైనా సహాయం చేసింది. అంతర్జాతీయ స్థాయిలో కూడా రెండు దేశాల స్నేహం ప్రతిబింబిస్తుంటుంది. అయితే, ఈ స్నేహం గతంలో ఇంత సన్నిహితంగా లేదు.
SP Mahesh Geete మత్తు పదార్థాలపై, సైబర్ నేరాలపై గ్రామాల్లో ప్రజలకు, యువతకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బీ గీతే. పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా, సేవించడం, అసా�
IPL 2025 : ప్లే ఆఫ్స్ పోరు ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్(KKR) కీలక మ్యాచ్కు సిద్ధమయ్యాయి. వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ సారథి అక్షర్ పటే�
జాతీయ భద్రతాంశాలపై విధాన నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భద్రతా వ్యవహారాల కమిటీ బుధవారంనాడు కీలక సమావేశం జరుపనుంది. దీనికి ప్రధానమంత్రి అధ్యక్షత వహించనున్నారు. ఈ కీలక సమావేశానికి ముందుగానే మోదీ నివాసంలో త్రివిధ దళాధిపతులు, అజిత్ దోవల్ తదితురులు మంగళవారం సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఢిల్లీ వేదికగా మరో కీలక సమరానికి రంగం సిద్ధమైంది. ఈ రోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో కోల్కతా నైట్ రైడర్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడబోతోంది. ఈ మ్యాచ్లో ఢిల్లీ గెలిస్తే పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రెండో స్థానానికి చేరుకుంటుంది.
మీకు కీళ్ల నొప్పులు, వాపులు ఉన్నాయా? అయితే మీ శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉందన్న మాట. ఈ ఒక్క జ్యూస్ తో కేవలం 10-15 రోజుల్లో మీ కీళ్ల నొప్పులు, వాపుల నుండి ఉపశమనం పొందొచ్చు. అదెలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Pahalgam Terror Attack: అందరూ అక్కడే ఉన్న ఫుడ్ స్టాల్ దగ్గరకు వెళ్లారు. మ్యాగీ ఆర్డర్ చేసుకుని తిన్నారు. మ్యాగీ తినటం అయిపోయిన తర్వాత టీ ఆర్డర్ చేశారు. ఇక్కడ వీళ్లు టీ తాగుతున్న సమయంలో కింద లోయలో బుల్లెట్ల వర్షం మొదలైంది.
పుతిన్ మొదట ఈస్టర్ సందర్భంగా 30 గంటల కాల్పుల విరమణ ప్రకటించారు. మానవతా కోణంలో తీసుకున్న చర్యగా దాన్ని ప్రపంచానికి చాటుకున్నారు. ఆ తరువాత తాజాగా మూడు రోజుల కాల్పుల విరమణను ప్రకటించారు. ఇది మే 8 నుంచి 10 వరకు అమలులో ఉంటుంది.
TGSRTC: తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. సమ్మె తేదీని ప్రకటించింది. అయితే తమ సమస్యలపై వెంటనే స్పందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మే 5వ తేదీ ఆర్టీసీ కార్మికులంతా కవాతు నిర్వహిస్తారని ప్రకటించింది.
కెనడా ఎన్నికల్లో ఖలిస్తాన్ సానుభూతిపరుడు జగ్మీత్ సింగ్ ఓటమిపాలయ్యాడు. దీంతో భారత్-కెనడా సంబంధాలకు కొత్త మలుపు తిరగనున్నాయి. జగ్మీత్ ఓటమి భారత్కు ఎందుకు ఉపశమనమో తెలుసుకోండి.
హిందువులకు ఎంతో పవిత్రమైన యాత్ర చార్ ధామ్ యాత్ర. హిమాలయ పర్వతాలలోని యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ వంటి నాలుగు పవిత్ర క్షేత్రాలను భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుంటారు. చార్ ధామ్ యాత్ర రేపు ప్రారంభం కావడంతో ఆ యాత్రకు సంబంధించిన కొన్ని ముఖ్య విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
Google In Vizag: వైజాగ్ను అతి త్వరలో ఐటీ హబ్గా మార్చేందుకు కూటమి సర్కార్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే అనేక ప్రముఖ కంపెనీలు విశాఖపట్టణానికి వస్తుండగా.. త్వరలో గూగుల్ సంస్థ రానున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించేశారు. ఈ ప్రకటనపై నిరుద్యోగులు పండగ చేసుకుంటున్నారు. దీంతోపాటు పలు ప్రపంచ ప్రఖ్యాత గాంచిన విశ్వవిద్యాలయాలను కూడా వైజాగ్లో ఏర్పాటు చేయనున్నట్లు సీఎం స్పష్టం చేశారు.
Indiramma House ఇది ప్రజా పాలన.. ప్రజల ప్రభుత్వం.. పార్టీలకు అతీతతంగా పారదర్శకంగా పని చేస్తాం.. అర్హులైతే చాలు.. మీ ఇంటి గడప దాకా వచ్చి పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందజేస్తాం.. ఎలాంటి పక్షపాతానికి తావులేకుండా ఇల్�
హైదరాబాద్లోని ముషీరాబాద్ మండల పరిధిలో రోడ్లపైనే బోర్వెల్ తవ్వకాలు చేపడుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. కొందరు రెవెన్యూ సిబ్బంది మామూళ్లు పుచ్చుకొనిచూసి చూడనట్టు వదిలేస్తున్నారు.
పహల్గాంలో ఉగ్రదాడి ఘటనతో దేశం మొత్తం ఆగ్రహావేశాలతో అట్టుడుకుతోంది. ఎక్కడ పాకిస్తాన్ అనే మాట వినిపించినా భరించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఓ వ్యక్తి పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశాడు. చివరకు ఏం జరిగిందంటే..
నాయకులు నిరంతరం ప్రజల్లో ఉండి సేవలు అందిస్తేనే గుర్తింపు లభిస్తుందని రాష్ర్ట పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. పోచారం మున్సిపాలిటీ చౌదరిగూడలోని ఓ ఫంక్షన్ హల్లో రాష్ర్ట యూత్ కాంగ్రెస్ ఆధ్వర్�
Railway Rules Change మీరు తరుచూ రైలులో ప్రయాణిస్తుంటారా? అయితే, ఈ వార్త మీ కోసమే. భారతీయ రైల్వే టికెట్ నిబంధనలు మార్చింది. మే ఒకటి నుంచి రైల్వే టికెట్ నిబంధనలను కఠినతరం చేయబోతున్నది. వెయిటింగ్ టికెట్లు ఉన్న ప్రయాణ�
Pawan Kalyan పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల పెద్ద ప్రమాదం నుండి బయటపడిన విషయం తెలిసిందే. స్కూల్లో జరిగిన ప్రమాదంలో మార్క్ చేతులకు, కాళ్లకు చిన్నపాటి గాయాలు అయ్యాయి
మన ఊరి పిల్లల్ని- మన బడిలోనే చేర్పించాలని కోరుతూ నల్లగొండ జిల్లా మునుగోడు మండలం పిలివెల జడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయులు మంగళవారం గ్రామంలో వినూత్న ప్రచారం నిర్వహించారు.
Mamatha Hospital డీఎంహెచ్వో డాక్టర్ అన్న ప్రసన్న కుమారిని బెదిరించి, భయబ్రాంతులకు గురి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు బొంకూరి శంకర్ ఇవాళ మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ కోయ శ్ర�
IPL 2025 : మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్తో కీలక పోరుకు సిద్దమైంది కోల్కతా. ఈ మ్యాచ్కు ముందు కేకేఆర్ పేసర్ హర్షిత్ రానా(Harshit Rana) మాట్లాడుతూ గౌతం గంభీర్(Gautam Gambhir)ను మిస్ అవుతున్నట్టు చెప్పాడు.
Aluminum Cookware: కొన్ని తరాలుగా ఎక్కువ శాతం ఇళ్లలో వంటకు అల్యూమినియం పాత్రలే వాడుతున్నారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. అల్యూమినియం పాత్రల్లో వంట వండటం వల్ల దీర్ఘకాలంలో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని.. అల్యూమినియం పాత్రల వల్ల కలిగే నష్టాల గురించి వివరంగా తెలుసుకుందాం రండి.
14 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ చేసిన సెంచరీ ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యంత వేగవంతమైన సెంచరీ. దీంతో ఈ 14 ఏళ్ల కుర్రాడు ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. 14 ఏళ్లకే అమోఘమైన ప్రతిభతో అందర్నీ తన వైపు తిప్పుకున్న ఈ కుర్రాడిపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
పహల్గాం దాడి అనంతరం పాక్ ఉగ్రవాదంపై అడిగిన ప్రశ్నకు ఖవాజా మహమ్మద్ అహ్మద్ సూటిగా సమాధానం చెప్పకుండా, అమెరికా, బ్రిటన్, పశ్చిమా దేశాల కోసం మూడు దశాబ్దాలుగా చెత్తపనులన్నీ చేశామని ఇటీవల వ్యాఖ్యానించారు.
రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యనభ్యసించిన 2007-10 బ్యాచ్ సివిల్ డిప్లొమా విద్యార్థులు మంగళవారం కళాశాలలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
Bhoodan Land Scam: ఈ మధ్యవర్తులు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు అమ్మకాలు చేశారు. అందుకోసం నకిలీ పత్రాలను సృష్టించి, భూ రెవెన్యూ రికార్డులను మార్చినట్లు విచారణలో తేలింది. నిషేధిత జాబితా నుండి పేర్కొన్న భూమిని డి-నోటిఫై చేయడంతో పాటు కొన్ని ప్రైవేట్ పార్టీలకు విక్రయించారు.
MBA Results ఉస్మానియా యూనివర్సిటీ: ఎంబీఏ కోర్సుల పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్), ఎంబీఏ (ఈవినింగ్) కోర్సుల సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదల చేసినట్లుగా ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జా
Clinics ఎలాంటి అనుమతులు లేకుండా జ్యోతి క్లినిక్ను నిర్వహిస్తున్నారని, అనర్హులైన వైద్యులతో రోగులకు చికిత్స అందిస్తున్నట్లు గుర్తించి జగిత్యాల జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్ క్లినిక్ను మూసివేయించా�
Get together దాదాపు 15 ఏళ్ల తర్వాత స్నేహితులంతా ఒక్కచోట కలుసుకున్నారు. రోజంతా ఆటపాటలతో ఎంజాయ్ చేస్తూ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. హైదరాబాద్ శివారు కందుకూరు మండలం నేదునూరు జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశా�
మనం ఉన్నా లేకపోయినా మన జీవిత భాగస్వామికి ఆర్థిక భరోసా కల్పించాల్సిన బాధ్యత మనదే. అందుకే మొదట హెల్త్ ఇన్సూరెన్స్, తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్.. ఈ రెండూ కచ్చితంగా తీసుకున్న తర్వాతే ఏ ఇన్వెస్ట్మెంట్ నిర్ణయమైనా తీసుకోవాలి.
అరటిపండ్లతో కొన్ని ఆహార పదార్థాలను తింటే ఆరోగ్యం క్షీణిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ 5 ఆహార పదార్థాలను అరటిపండ్లతో కలిపి తినడం ఏ మాత్రం మంచిది కాదని చెబుతున్నారు. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మల్టి పర్పస్ రద్దు కోసం మే 19 నుండి జరిగే రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మె, అలాగే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మే 20న జరిగే సమ్మెలో గ్రామ పంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం �
Miss World 2025: తెలంగాణ రాజధాని హైదరాబాద్ వేదికగా 72వ మిస్ వరల్డ్ పోటీలు జరుగనున్నాయి. ఇవి మే 7వ తేదీన ప్రారంభం కానున్నాయి. జూన్ 2వ తేదీతో ముగియనున్నాయి. ఈ పోటీలలో ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల నుంచి అందాల భామలు పాల్గొనున్నారు.
Pahalgam Attack పహల్గాం ఉగ్రవాది దాడి తర్వాత దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో భద్రతపై ఆందోళన పెరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వశాఖ మంగళవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. ఈ స�
సీజన్లు మారినప్పుడు సహజంగానే చాలా మందికి దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తుంటాయి. కొందరు జ్వరంతో కూడా బాధపడుతుంటారు. అయితే రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటే ఇలాంటి చిన్నపాటి అనారోగ్య సమస్య�
Pawan Kalyan: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. మార్క్ శంకర్ చదువుతున్న పాఠశాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో శంకర్కు గాయాలు కాగా.. ఓ చిన్నారి చనిపోయింది. ఈరోజు జరిగిన ఓ కార్యక్రమంలో పవన్ తన కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై స్పందించాడు.
14 ఏళ్లకే అమోఘమైన ప్రతిభతో అందర్నీ తన వైపు తిప్పుకున్న వైభవ్ సూర్యవంశీపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. సోమవారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన వైభవ్ 35 బంతుల్లోనే వేగవంతమైన సెంచరీ చేసిన సంగతి తెలిసిందే.
Akshaya Tritiya హిందూమతంలో అక్షయ తృతీయకు ఎంతో ప్రాధాన్యం ఉన్నది. ప్రతి ఏటా వైశాఖ మాసంలో శుక్లపక్షంలోని మూడో తదియ తిథి రోజున అక్షయ తృతీయ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. అక్షయ తృతీయను అఖా తీజ్గా పిలుస్త�
Mahesh Babu సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు. ఆయన గ్లామర్కి ఎవరైన ఫిదా కావల్సిందే. కృష్ణ నటవారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ తనదైన నటనతో స్టార్ హీరోగా ఎదిగాడు.
Ram Temple అయోధ్య (Ayodya) రామమందిర (Ram Temple) నిర్మాణం ఈ ఏడాది జూన్ 5 కల్లా పూర్తికానుందని శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా (Nripendra Mishra) తెలిపారు.
ఆదివారం వచ్చిందంటే చాలు ప్లేట్లో చికెన్ ఉండాల్సిందే. వారంలో ఒక్కసారైనా చికెన్ తినే వారు చాలా మంది ఉంటారు. చిల్లీ చికెన్, చికెన్ 65, చికెన్ మంచూరియా, చికెన్ బిర్యానీ ఇలా రకరకాల పేర్లతో చికెన్ను లొట్టలేసుకొని తింటుంటారు. అయితే చికెన్ అతిగా తినడం వల్ల అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. తాజాగా పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో సంచల విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Czech Republic Princess: డాక్టర్ టాటా దగ్గర చికిత్స తీసుకుంటోంది. చికిత్స బ్రేక్ సమయంలో ఇట్కా పాతాల్కోట్లోని తమియా అందాలు ఆస్వాదించడానికి వెళ్లింది. అక్కడి చోటా మహదేవ్ వాటర్ ఫాల్స్ దగ్గర ఎంజాయ్ చేస్తుండగా అనుకోని సంఘటన జరిగింది.
Upadhi Coolie ఇవాళ ఝరాసంగం మండల కేంద్రంతోపాటు కుప్పానగర్ గ్రామంలో క్షేత్రస్థాయిలో ఇందిరమ్మ ఇండ్లను ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పనులకు ఎక్కువ మంది కూలీలు వచ్చేలా చర్యలు తీసుకోవ�
OU Registrar దేశ ఆర్థిక వ్యవస్థలో యువత పాత్ర కీలకమని ఓయూ రిజిస్ట్రార్ డాక్టర్ నరేశ్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ ఆడిటోరియంలో మంగళవారం నాడు నేషనల్ సెమినార్ జరిగింది.
ఇద్దరు యువకులు రోడ్డు పక్కన బైకు ఆపుకోని ఏదో అడ్రస్ కోసం వెతుకుతున్నట్లు నటిస్తుంటారు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా రోడ్డు పక్కకు చూస్తుంటారు. ఇంతలో ఎదురుగా ఇద్దరు మహిళలు నడుచుకుంటూ వస్తుంటారు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
పహల్గాంలో ఉగ్రవాదులు అత్యంత పాశవికంగా 26 మంది టూరిస్టులను పొట్టనపెట్టుకోవడంతో జమ్మూకశ్మీర్ అంతటా కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్లు ఉధృతం చేశారు. ఈ క్రమంలో భద్రతా ఏర్పాట్లు, బలగాల మధ్య సమన్వయం తదితర అంశాలపై చర్చించేందుకు ఎంహెచ్ఏలో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం నిర్వహించారు.
పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందగా వీరిలో ఆరుగురు మహారాష్ట్రకు చెందినవారు. మృతుల కుటుంబాలకు భారీ ఆర్థిక సాయం ప్రకటించింది పడ్నవిస్ సర్కార్. ఒక్కో కుటుంబానికి ఎంతిస్తున్నారో తెలుసాా?
ఢిల్లీ వేదికగా మరో కీలక సమరానికి తెర లేవబోతోంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకోవాలని ఒకరు, ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని మరొకరు ఈ మ్యాచ్లో విజయం కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ రోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో కోల్కతా నైట్ రైడర్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడబోతోంది
Maryam: పహల్గాం దాడి కారణంగా పాకిస్థాన్తో సంబంధాలను భారత్ పూర్తిగా తెగతెంపులు చేసుకొంది. ఈ నేపథ్యంలో భారత్లో నివసిస్తున్న పాకిస్థానీలను వెంటనే దేశం విడిచి వెళ్లేలా ఆదేశాలు జారీ చేసింది. అందుకు సంబంధించిన గడువు సైతం తీరిపోవచ్చింది. అలాంటి వేళ పాకిస్థాన్కు చెందిన మరియం ప్రభుత్వానికి కీలక విజ్ఞప్తి చేసింది.
Akshaya Tritiya భారతీయులకు బంగారం ఎంటే ఎంతో మక్కువ. వివాహాలు, ఇతర శుభాకార్యాల సమయంలో పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున పెద్ద ఎత్తున పసిడిని కొనుగోలు చేస్తుంటారు. అక్షయ తృతీయ రోజ�
చానెల్ కి మొదటి భారతీయ బ్రాండ్ అంబాసిడర్గా అనన్య పాండే తన ఇటాలియన్ యాత్రలో అద్భుతమైన ఫ్యాషన్, సుందరమైన దృశ్యాలు, రుచికరమైన ఆహారంతో అభిమానులను అలరిస్తుంది.
తెలంగాణ రాష్ట్ర పర్యాటక, యువజనశాఖ కార్యదర్శి పనిచేస్తున్న స్మితా సభర్వాల్ గత కొంతకాలంగా వివాదాల్లో ఉంటూ వస్తున్నారు. ఆమె బీఆర్ఎస్కు అనుకూలంగా పనిచేస్తోందని కాంగ్రెస్ మంత్రులు ఆరోపిస్తున్న పరిస్థితి. ఈక్రమంలో ఇటీవల ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయంపై ఏఐకి చెందిన ఫొటోని షేర్ చేసి వివాదాల్లో నిలిచారు. ఈ నేపథ్యంలో ఆమెను వేరే శాఖకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. ఈక్రమంలో మరోసారి ఆమె సంచలన ట్వీట్ చేశారు.
Indiramma Houses కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను తుంగలో తొక్కి కార్మికులు రోడ్డున పడే విధంగా చట్టాలను మారుస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చట్టాలను తమ చుట్టాలుగా మార్చవద్దన్నారు ఏఐ�
PM Modi కెనడా (Canada) సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన మార్క్ కార్నీ (Mark Corney), ఆయన లిబరల్ పార్టీ (Liberal party) కి ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Naredra Modi) శుభాకాంక్షలు తెలిపారు. వరుసగా నాలుగోసారి అధికారం దక్కించుకున్న లిబరల్
Hero HF 100: పర్యావరణాన్ని కాపాడే నిబంధనలకు అనుగుణంగా హీరో కంపెనీకి చెందిన HF 100 కొత్త మార్పులతో మార్కెట్ లోకి వచ్చేసింది. తక్కువ బడ్జెట్ లో, చిన్న ఫ్యామిలీ ప్రయాణించడానికి సరిపోయే విధంగా HF 100 కొత్తగా తయారైంది. మరి ధర పెరిగిందా? తగ్గిందా? బైక్ డిజైన్, ఫీచర్ల గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.
భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు పడిగాపులు కాస్తున్నారు. మండలంలోని రాంపురం, అంబేద్కర్నగర్ పంచాయతీలకు చెందిన సుమారు 120 మంది రైతులు తా�
గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. కానీ, గుడ్లు అన్ని మంచిగా ఉండవు. కొన్ని చెడిపోయి కూడా ఉంటాయి. అయితే, గుడ్లు మంచిగా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఓ సింపుల్ ట్రిక్ ఉంది. అదెంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ఐపీఎల్ సీజన్ను అద్భుతంగా ప్రారంభించింది. తొలి నాలుగు మ్యాచ్ల్లోనూ విజేతగా నిలిచింది. అయితే ఆ తర్వాత పరిస్థితి మారింది. పడుతూ, లేస్తూ ముందుకు వెళ్తోంది. గత ఐదు మ్యాచ్ల్లో మూడింట ఓడిపోయింది. ఇప్పటివరకు 9 మ్యాచ్లు ఆడిన డీసీ ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.
పాలక్కాడ్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన అధికార బీజేపీ సభ్యులకు, యూడీఎఫ్, ఎల్డీఎఫ్ కౌన్సిలర్లకు మధ్య వాగ్వాదం చెలరేగింది. ఇది ఘర్షణగా మారడంతో సభ్యులు ఒకరిపై మరొకరు చెప్పులతో దాడి చేసుకున్నారు.
Indresh Kumar పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) సమయంలో ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) సౌదీఅరేబియాలో ఉన్నారు. దాంతో దాడి జరిగిన వెంటనే ప్రధాని ఆదేశాల మేరకు హోంమంత్రి అమిత్ షా (Amith Shah) నే అన్ని వ్యవహారాలు చూసుకున్నారు.
Ravi Mohamn ఇటీవల సెలబ్రిటీల విడాకుల వార్తలు ఎక్కువగా వింటున్నాం. చిన్న చిన్న మనస్పర్ధలకి విడాకులు తీసుకోవడం అభిమానులని కూడా ఆందోళనకి గురి చేస్తోంది. అయితే తాజాగా తమిళ నటుడు రవి మోహన్ కూడా వ
ఓ విశాలమైన రోడ్డులో ఓ బైకర్ తన దారిలో తాను వెళ్తుంటాడు. వైట్ బార్డర్ లైనుకు అవతల వైపు వెళ్తుంటాడు. ఇంతలో లోడుతో వెళ్తున్న ఓ ట్రక్కు .. బైకర్ను దాటి ముందుకు వెళ్లిపోతుంది. అయితే ఈ క్రమంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా, ఉల్లపాలెంకు చెందిన ఉదయ కృష్ణారెడ్డి ఎంతో నిరుపేద కుటుంబంలో జన్మించాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయాడు. బామ్మ రమణమ్మే అతడ్ని సాకింది.
atal pension yojana: భవిష్యత్తు అవసరాల కోసం ఇప్పుడే పెన్షన్ స్కీమ్ లో పెట్టుబడి పెట్టడం చాలా అవసరం. అలాంటి బెస్ట్ పెన్షన్ స్కీమ్ ను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. అటల్ పెన్షన్ యోజన పేరుతో అమలు చేస్తున్న ఈ స్కీమ్ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందామా?
[16:47]కాళేశ్వరం ప్రాజెక్టులో తీవ్రమైన లోపాలు ఉన్నట్లు ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా భారాస నేతలు సిగ్గుపడటం లేదని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి విమర్శించారు.
Humanitarian Judge: బోధన కోర్టులో జడ్జి మానవత్వాన్ని చాటుకున్నారు. నడివలేని స్థితిలో ఉన్న వృద్ధ జంట పట్ల న్యాయమూర్తి వ్యవహరించిన తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Government School ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని అర్హతలున్న ఉపాధ్యాయులు ఉంటారని.. వారి పర్యవేక్షణ, బోధనతో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారని సిద్దిపేట జిల్లా సెక్టోరియిల్ అధికారి భాస్కర్, ఎంఈవో రచ్చ కిష్టయ్య అన�
Samantha టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తమిళ అమ్మాయి అయిన కూడా తెలుగు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. నాగ చైతన్యని పెళ్లి చేసుకున్న తర్వాత ఈ అమ్మడు తెలుగు
ధరణిలో మార్పులు చేర్పులకు అవకాశం ఉండేది కాదని, భూ భారతిలో అవకాశం ఉందని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త చట్టం భూ భారతితో రైతుల సమస్యలన్నీ తీరిపోత�
[16:34]వైభవ్ సూర్యవంశీ సోమవారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున చెలరేగి ఆడాడు. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఈ విషయమై వైభవ్ సూర్యవంశీ తండ్రి సంజీవ్ సూర్యవంశీ ఆనందం వ్యక్తం చేశాడు.
Miss World event in Hyderabad: మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ సిద్దమైంది. ప్రపంచ స్థాయిలో పోటీలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పోటీలు జరిగే ప్రాంతంలోనే కాకుండా.. భాగ్యనగరంలోని పలు కీలక ప్రాంతాల్లో థీమ్ లైటింగ్, సెల్ఫీ పాయింట్లు, ఎల్ఈడీ విద్యుద్దీపాలతో ప్రపంచ సుందరి కిరీటం నమూనాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Battle of Karregutta Hills: ఈ కాల్పుల్లో ఏప్రిల్ 24వ తేదీన ముగ్గురు మహిళా మావోయిస్టులు చనిపోయారు. వారి బాడీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ముగ్గురి కంటే ఎక్కువ మంది మావోయిస్టులు చనిపోయి ఉంటారని తెలుస్తోంది.
IPL 2025 : ఐపీఎల్లో రికార్డు సెంచరీతో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi)పై ప్రశంసలు కురుస్తున్నాయి. టీమిండియా భవిష్యత్ స్టార్ అంటూ మాజీ క్రికెటర్లు 14 ఏళ్ల వైభవ్కు కితాబులిస్తున్నారు. ఈ నేపథ�
IndusInd Bank ఇండస్ ఇండ్ బ్యాంక్ డిప్యూటీ సీఈవో అరుణ్ ఖురానా తన పదవీకి రాజీనామా చేశారు. ఇటీవల బ్యాంకు అకౌటింగ్లో అవకతవకలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. బ్యాంక్ ట్రెజరీ ఫ్రంట్ ఆఫీస్ బాధ్యతలను చూసుక�
"తమ చికిత్స పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండేటట్టు చూడాలని కోరుతూ మెడికల్ వీసాపై ఉన్న ఇద్దరు పాకిస్తానీ జాతీయులు కుటుంబంతో సహా వచ్చి కలిశారు'' అని నగర పోలీస్ కమిషనర్ బీబీసీతో చెప్పారు.
RTC Strike తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. తమ డిమాండ్లపై రేవంత్ రెడ్డి సర్కార్ స్పందించకపోవడంతో.. మే 7వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయించాయి.
Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణను ముమ్మరం చేసింది. అందులోభాగంగా ఈ ఘటనపై ప్రత్యక్ష సాక్షులను విచారిస్తోంది. ఈ సందర్భంగా గుజరాత్కు చెందిన పర్యాటకుడు రిషి భట్ను విచారించింది. అతడు ఈ ఉగ్రదాడిపై పలు సంచలన విషయాలను వెల్లడించారు.
MLA Manik Rao బసవ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతీ సంవత్సరం రక్తదానం చేయడం ఒక పుణ్యకార్యంగా భావించి రాష్ట్రీయ బసవ దళ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు జహీరాబాద్ ఎమ్మెల్యే కొన�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం తిప్పనపల్లి పంచాయతీ మహ్మద్నగర్ గ్రామంలో అర్హులకు ఇందిరమ్మ ఇల్లు రాకపోవడంతో మంగళవారం గ్రామంలో సర్వేకు వచ్చిన అధికారులపై గ్రామస్తులు, మహిళలు ఆగ్రహం వ్
Pahalgam Terror Attack జమ్ము కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ కూడా ఈ దాడిని ఖండిస్తూ.. ఉగ్రవాదంపై బదులు తీ�
కశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ పై ఆంక్షలు విధించిన భారత్, పాక్ పౌరుల వీసాలు రద్దు చేసింది. ఏప్రిల్ 29 లోపు దేశం విడిచి వెళ్ళాలని ఆదేశించింది. దీంతో ఇప్పటివరకు ఎంతమంది భారత్ ను వీడారో తెలుసా?
Indian Railways: ట్రైన్ టికెట్స్ బుక్ చేస్తున్నారా? అయితే మే 1 నుంచి అమలులోకి రానున్న ఈ కొత్త రూల్స్ మీరు తప్పకుండా తెలుసుకోవాలి. రైల్వే టికెట్ బుకింగ్లోనే కీలకమైన మార్పులు అమల్లోకి వస్తున్నాయి. కొత్త నిబంధనల గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
[16:09]వైభవ్ సూర్యవంశీ తనకు సుమారు ఆరేళ్ల వయసున్నప్పుడు అప్పటి ఐపీఎల్ టీముల్లో ఒకటైన రైజింగ్ పుణె సూపర్ జెయింట్కు మద్దతు తెలుపుతూ ఓ ఫొటోలో కన్పించాడు. ఆ చిత్రం సోషల్మీడియాలో వైరల్గా మారింది
పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని బంగారు జాల గ్రామ శివారు నుంచి అక్రమంగా మట్టిని లారీల్లో లోడ్ చేసి తరలిస్తుండగా పాల్వంచ రెవెన్యూ అధికారులు మంగళవారం తెల్లవారుజామున పట్టుకున్నారు.
వేంద్ర ఫడ్నవిస్ అధ్యక్షతన మంగళవారంనాడిక్కడ జరిగిన మంత్రివర్గ సమావేశంలో పహల్గాం మృతుల కుటుంబాలకు తొలుత సంతాపం ప్రకటించారు. అనంతరం మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఓ వివాహ కార్యక్రమంలో దండలు మార్చుకున్న వధూవరులు వేదికపై నిలబడి ఉంటారు. ఇంతలో అంతా వారిని డాన్స్ చేయాలంటూ మ్యూజిక్ ఆన్ చేస్తారు. దీంతో వరుడు ముందుగా డాన్స్ చేసేందుకు రెడీ అవుతాడు. రెండు, మూడు స్టెప్పులు వేసిన తర్వాత.. వధువును కూడా బలవంతం చేస్తాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..
Preity Zinta: గుళ్లకు వెళ్లినంత మాత్రాన బీజేపీలో చేరినట్లు కాదు అని నటి ప్రీతీ జింతా అన్నారు. విదేశాలకు వెళ్లిన తర్వాత భారతదేశ విలువ మరింత తెలిసి వచ్చిందన్నారు. ఎక్స్ అకౌంట్లో ప్రీతి కొన్ని ట్వీట్ల
రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు వెంటనే చెల్లించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆల�
Tollywood టాలీవుడ్ స్థాయి పెరిగింది. వైవిధ్యమైన చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. డిఫరెంట్ కంటెంట్ని ప్రేక్షకులు ఆదరిస్తున్న నేపథ్యంలో మేకర్స్ కూడా కొత్త దనాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్
Vidyasagar Rao తెలంగాణ జల సిద్ధాంతకర్త ఆర్. విద్యాసాగర్ రావు వర్ధంతి కార్యక్రమాన్ని హనుమకొండ జిల్లా బాలసముద్రలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ పంచాయతీ అయ్యన్నపాలెం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు అర్హులకు దక్కడం లేదు. గ్రామంలో ఇల్లు ఉన్నవారికే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
Stock Market దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ప్లాట్గా ముగిశాయి. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 80,396.92 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 80,122.02 పాయింట్ల కనిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్.. గరిష�
ఓ యువతికి యూట్యూబ్లో రెండు లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు. నిత్యం చార్టర్డ్ అకౌంటెంట్ పరీక్షల గురించి, అధ్యయనల గురించి కొన్ని టిప్స్ చెప్తూ వీడియోలు చేస్తోంది. అయితే, ఆమె ప్రపంచలోనే..
Restaurant Fire: హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్ సిబ్బంది గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. అగ్ని మాపక దళాలు మంటల్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశాయి. పోలీసులు చనిపోయిన 22 మంది మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పంపారు.
[15:53]చైనాలో విషాద ఘటన చోటుచేసుకుంది. లియోనింగ్ ప్రావిన్స్లోని లియోయాంగ్ నగరంలో మంగళవారం ఓ రెస్టారంట్లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 22మంది మృతిచెందారు.
IPS Officers High Court: భూదాన్ భూముల వ్యవహారానికి సంబంధించి ముగ్గురు ఐపీఎస్ అధికారులు మహేష్ భగవత్, స్వాతి లక్రా, సౌమ్య మిశ్రా హైకోర్టులో అప్పీల్కు వెళ్లారు.
ఇండ్లు, భూములు, ప్లాట్లు, తనఖా రిజిస్ట్రేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన స్లాట్ బుకింగ్ విధానంతో అమ్మకం, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే దానిని రద్దు చేసి పాత పద్ధతినే
Special Trains వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం నడుస్తున్న 36 ప్రత్యేక రైళ్లను రెండు నెలలు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. చర్లపల్లి-కాకినాడ టౌన్, చర్లపల్లి-నర్సాపూర్ రైళ్లను పొడిగి
Pahalgam Terror Attck పెహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తును ముమ్మరం చేసింది. లోకల్ ఫొటోగ్రాఫర్లు, దుకాణదారులు, డ్రైవర్లను ఇలా దాదాపు 45 మంది ప్రత్యక్ష సాక్షులను పిలిచి విచారించింది.
హైదరాబాద్ చంపాపేట డివిజన్ పరిధి కర్మన్ఘాట్లోని శ్రీ ధ్యానాంజనేయ స్వామి ఆలయాన్ని మంగళవారం హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబసమేతంగా సందర్శించారు. ఉదయం ఆలయానికి వెళ్లిన ఆయనకు.. ఆలయ నిర�
Telangana CS Ramakrishna Rao: తెలంగాణ నూతన సీఎస్గా రామకృష్ణారావును రేవంత్ ప్రభుత్వం నియమించింది. రామకృష్ణారావు ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా గుత్తి కోటకు చెందినవారు. ఆయన కుటుంబం ప్రస్తుతం హైదరాబాదులో స్థిరపడ్డారు.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
సీఐటీయూ నాయకులు, అంగన్వాడీ టీచర్లను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. మంత్రి సీతక్క క్యాంప్ కార్యాలయాన�
[15:39]Direct to Mobile Phones: ఇంటర్నెట్, వైఫై సదుపాయం లేకుండా టీవీ ప్రసారాలు అందించే డైరెక్ట్ టు మొబైల్ ఫోన్స్ను అందించేందుకు రెండు కంపెనీలు సిద్ధమయ్యాయి.
Miss World 2025: మరికొద్ది రోజుల్లో హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ 2025 అందాల పోటీలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పోటీల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి వంట చేసేందుకు సిద్ధమవుతాడు. ఇందులో అవాక్కవడానికి ఏముందీ.. అని మీకు డౌట్ రావొచ్చు. అయితే అతను వంట చేసే పద్ధతి చూసి అంతా అవాక్కవుతున్నారు..
TG Tenth Results తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ సారి కొత్తగా మార్కులతో పాటు సబ్జెక్టుల వారీగా గ్రేడ్స్ ప్రకటించనున్నారు.
Minister Ponnam Prabhakar భూముల హక్కులను కాపాడేందుకు గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. భూభారతి చట్టాన్ని పారదర్శకంగా, పకడ్బందీగా అమలు చేస్తా�
Varsham Movie పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాలలో వర్షం కూడా ఒక్కటి. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ కథానాయికగా నటించగా.. గోపీచంద్ విలన్గా నటించ�
[15:34]పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించిన ‘జన గణ మన’ మూవీకి కొనసాగింపుగా మరో చిత్రం వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని దర్శకుడు కూడా ధ్రువీకరించారు.
పెగాసస్ స్పైవేర్ను తమపై ఉపయోగించినట్టు ఎవరైనా అనుమానిస్తే వారు కోర్టును ఆశ్రయించవచ్చని, నిజంగానే వారిని టార్గెట్ చేశారా లేదా అనే దానిపై సమాచారం అందిస్తామని ధర్మాసనం తెలిపింది. సాంకేతిక బృందం నివేదక అనేది వీధుల్లో చర్చించుకునే ఓ డాక్యుమెంట్ కాదని స్పష్టం చేసింది.
కెనడా నూతన ప్రధానిగా మార్క్ కార్నీ బాధ్యతలు చేపట్టేందుకు సర్వం సిద్దమైంది... ఎన్నికల ఫలితాల్లో లిబరల్ పార్టీ గెలిచింది. దీంతో ఇండియా-కెనడా సంబంధాలు మెరుగవ్వొచ్చని ఆశలు చిగురించాయి. ట్రూడో హయాంలో దెబ్బతిన్న బంధాన్ని కార్నీ బాగుచేస్తారని భావిస్తున్నారు.
ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్న దుర్ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా మరో ఏడుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ప్రమాదం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధి వినోబానగర్ గ్రామ సమీప�
కెనడా కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ ఎన్నిక, లిబరల్ పార్టీ విజయంపై ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ వేదికగా మోదీ పలు విషయాలను పంచుకున్నారు..
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో చాలామంది హీరోయిన్లతో నటించారు. శ్రీదేవి రాధ రాధిక విజయశాంతి లాంటి అగ్ర నటి చిరంజీవి అనేక చిత్రాల్లో నటించారు. ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ల గురించి చిరంజీవికి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది.
"సైబర్ నేరగాళ్లు ఇచ్చే కమీషన్లకు ఆశపడి ఎవరైనా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి ఇచ్చినా, సరిగా తనిఖీ చేయకుండా బ్యాంక్ అధికారులు కరెంట్ అకౌంట్లు తెరిచినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విశాఖ సైబర్ క్రైం సీఐ భవానీ ప్రసాద్ హెచ్చరించారు.
Tenali Railway Station: తెనాలి రైల్వేస్టేషన్ రూపురేఖలు మారుతున్నాయి. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిం చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అమృత్ భారత్ పథకం ద్వారా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.
72nd Miss World: అందమైన భామలు.. లేతమెరుపు తీగలు.. హైదరాబాద్కి వచ్చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముద్దుగుమ్మలు.. మే 6 నుంచి హైదరాబాద్లో సందడి చేయనున్నారు. జూన్ 2 వరకు హైదరాబాద్తోపాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తమ అందచందాలతో ఉర్రూతలూగించనున్నారు. మరి ఇలాంటి ఈవెంట్ కండెక్ట్ చేసే సత్తా ఉంటే.. మీకే అవకాశం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.
హైదరాబాద్లోని తెలంగాణ భవన్ వద్ద ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భారీ కటౌట్కు ఓ వ్యక్తి నిప్పంటించేందుకు యత్నించాడు. ఇది గమనించిన మరో వ్యక్తి అతన్ని అడ్డుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేప�
[15:19]మిస్వరల్డ్ -2025 పోటీల ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు. నగర సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
Vaibhav Suryavanshi తాను ఇప్పటివరకు సాధించిన ప్రతి విజయం వెనుక తన తల్లిదండ్రుల కష్టం ఉందని ఐపీఎల్ (IPL) లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశి (Vaibhav Suryavanshi) అన్నాడు.
TG Rain Alert రాష్ట్రంలో రెండురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. మంగళవారం రాష్ట్రంలో పొడి వాతావరణం �
[15:15]Vaibhav Suryavanshi: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ కూడా చిన్నవయసులోనే తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటిచెప్పాడు. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ కూడా సచిన్ బాటలోనే పయనిస్తున్నాడు.
[14:51]పహల్గాం చుట్టుపక్కల పర్యటక ప్రదేశాల్లో కూడా ఉగ్రవాదులు తిరిగినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ దృష్టికి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలను పుణేకు చెందిన ఓ వ్యక్తి ఎన్ఐఏకు అందజేశారు.
The Family Man Season 3: అయితే, తమ కుమారుడు రోహిత్ది యాక్సిడెంట్ కాదని, మర్డర్ అని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రంజిత్ బస్ఫోర్, అశోక్ బస్ఫోర్, ధరమ్ బస్ఫోర్లు తమ కుమారుడ్ని చంపేశారని అంటున్నారు. ఈ హత్యలో జిమ్ యజమాని అమరదీప్ హస్తం కూడా ఉందని ఆరోపిస్తున్నారు.
వాస్తు ప్రకారం, స్నానం చేసిన వెంటనే ఈ ఐదు పనులు చేస్తే పేదరికం మీ ఇంటిని చుట్టుముడుతుంది. రాహు-కేతువులు కలిసి ప్రతిదీ నాశనం చేస్తారు. స్నానం చేసిన తర్వాత ఇంట్లో ప్రతికూల శక్తిని వ్యాప్తి చేసే ఏ పనినీ చేయకూడదు. ఆ పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
PM Modi: 21వ శతాబ్దపు డిమాండ్లను తీర్చడానికి దేశ విద్య వ్యవస్థను ఆధునికరించాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆ క్రమంలో భవిష్యత్తులో ప్రతి సాంకేతిక పరిజ్ఞానంలో భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమంగా మార్చడానికి కృషి చేయాలని ఈ సందర్భంగా యువతకు ఆయన పిలుపు నిచ్చారు.
Ganesh Sharma: కంచికామకోటి పీఠ ఉత్తరాధికారిగా నియమితులైన రుగ్వేద పండితోత్తముడు దుడ్డు సత్యవెంకట సూర్యసుబ్రహ్మణ్య గణేష్ శర్మ ద్రవిడ్ ద్వారకా తిరుమలలో రుగ్వేదం అభ్యసించారు. వేసవి సెలవుల్లో తిరుపతిలో ఉన్న మేనమాన ఇంటికి వెళ్లిన గణేష్ శర్మను అదే సమయంలో తిరుపతి వచ్చిన కంచి కామ కోటి పీఠం శంకరాచార్య స్వామీజీ దగ్గరకు పిలిచి ఆశీర్వదించారు.
షారుఖ్ ఖాన్ 59 ఏళ్ల వయసులో కూడా చాలా యంగ్ గా కనిపిస్తారు. దీనికి కారణం ఆయన సంవత్సరాలుగా పాటిస్తున్న డైట్, దీనిని ఆయనే స్వయంగా ఒకసారి వెల్లడించారు. ఇంతకీ షారుఖ్ ఖాన్ డైట్ సీక్రేట్ ఏంటి?
Jare Adinarayana భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అధికారుల చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్మపేట మండలంలో మంగళవారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్థానిక ఎమ్మెల్య�
Seethakka On Operation Kagar: ప్రభుత్వాలు రాజ్యాంగానికి లోబడే వ్యవహరించాలని మంత్రి సీతక్క సూచించారు. బల ప్రయోగంతో కాకుండా, చర్చల ద్వారా సమస్య పరిష్కారం జరిగేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలని ఆదివాసి బిడ్డగా కోరుకుంటున్నానని తెలిపారు.
Venkatavinay: వేంపల్లె శ్రీరామ్నగర్కు చెందిన శ్రీనివాసులు, గంగాదేవి కుమారుడు వలసగారి వెంకటవినయ్. అక్కడి ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదు వుతున్నాడు. చదువుతో పాటు ఆటల్లో కూడా చురుగ్గా రాణిస్తున్నాడు. ప్రధానంగా చెస్లో అక్కడ పనిచేసే ఉపాధ్యాయులతో పోటీపడి గెలవగలిగే సత్తా తెచ్చుకున్నాడు.
Indus Waters Treaty: పాకిస్తాన్లోని చీనాబ్ నదికి నీటి ప్రవాహం తగ్గింది. దీనికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలను రిలీజ్ చేశారు. సింధూ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసిన తర్వాత ఈ మార్పు కనిపించినట్లు విశ్లేషకు�
సరిహద్దుల వద్ద నిఘా కోసం చిన్న చిన్న డ్రోన్లను ఉపయోగించడం, వాటిని కూల్చేసినట్టు ఇరువైపు సైనిక వర్గాలు ప్రకటించుకోవడం రివాజే. అయితే ఈసారి రెండు దేశాల మధ్య సంబంధాలు బాగా క్షీణించిన క్రమంలో భారత డ్రోన్ను కూల్చేసినట్టు పాక్ ఆర్మీ ప్రకటించడం సంచలనమవుతోంది.
Actress Neha Malik: తన రూములోకి వెళ్లి కప్ బోర్డు చెక్ చేసింది. అక్కడ ఉండాల్సిన కొన్ని నగలు కనిపించలేదు. ఇంట్లో మొత్తం వెతికి చూసింది. కానీ, ఎక్కడా ఆ నగలు కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఆమె అంబోలీ పోలీసులను ఆశ్రయించింది.
Kandula Durgesh: ఏపీ మంత్రి కందుల దుర్గేష్కు కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలను అప్పగించింది. భారత ప్రభుత్వం బుద్దుడి పవిత్ర అస్థికలు, అవశేషాలను బౌద్ధమత అనుచరుల సందర్శనార్థం వియత్నాంలో ప్రదర్శించనున్నారు.
Indiramma houses ఇల్లంతకుంట మండలంలోని సిరిసేడు గ్రామంలో అనర్హులకు ఇవ్వడానికి వ్యతిరేకిస్తూ మహిళలు ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ఆందోళనలు తీవ్రతరం చేసిన మహిళలు వాటర్ ట్యాంక్ ఎక్కేందుకు ప్రయత్నించగా వారిని పోలీస�
Minister Ponguleti Srinivasa Reddy: మాజీ సీఎం కేసీఆర్పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం కేసీఆర్ పగటి కలలు కంటున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు.
Kashmir Tourist Sites Closed: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ కఠిన చర్యలు చేపడుతుండటంతో ఉగ్రవాదులు మరిన్ని దాడులకు ప్లాన్ చేస్తున్నారని నిఘా వర్గాలు భద్రతా హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో 48 పర్యాటక ప్రాంతాలను మూసివేశారు.
వరాహ లక్ష్మీనృసింహస్వామి నిజరూప దర్శనం (చందనోత్సవం) కోసం రెండు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసి, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు పూర్తిచేసినట్టు దేవస్థానం ఈవో కొమ్ముల సుబ్బారావు తెలిపారు.
భారత బ్యాంకింగ్ చరిత్రలో పెద్ద మోసం, రూ.13,500 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) మోసం కేసులో ప్రధాన నిందితుడైన మేహుల్ చోక్సీ కేసులో మరో మలుపు తిరిగింది. చోక్సీ అరెస్టుపై బెల్జియం కోర్టులో కొనసాగుతున్న విచారణను కోర్టు మళ్లీ వాయిదా వేసింది.
నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కతోన్న పాన్ ఇండియా మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశాడు ఎన్టీఆర్. రిలీజ్ డేట్ తో పాటు మరో సాలిడ్ అప్ డేట్ కూడా ఇచ్చారు మూవీ టీమ్. ఇంతకీ ఈసినిమా ఎప్పుడు రిలీజ్ కాబోతోంది?
Supreme Court నాలుగేళ్ల క్రితం దేశ రాజకీయాలను కుదిపేసిన పెగాసస్ (Pegasus) వ్యవహారం ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ స్పైవేర్ను వినియోగించి దేశంలోని పాత్రికేయులు, పౌరసమాజ ప్రముఖులపై నిఘా పెట్టారన్న ఆరోపణలపై సుప్ర
X account withheld పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా భారత్లో పాకిస్థాన్ రక్షణ మంత్రి ఎక్స్ ఖాతాను నిలిపివేసింది.
కోలీవుడ్ దర్శకులు ఒక్కొక్కరుగా బీటౌన్పై దండ యాత్ర చేస్తున్నారు. అట్లీ జవాన్తో షారూఖ్ ఖాన్కు బిగ్గెస్ట్ హిట్ నివ్వడంతో సల్మాన్ను డీల్ చేసే ఛాన్స్ కొల్లగొట్టాడు. కానీ బడ్జెట్ ఇష్యూ వల్ల ఆ ప్రాజెక్ట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెంతకు చేర
PMO వంటవాడిగా ఎలా అవ్వాలి: ప్రధానిమంత్రి ఆహారం బాధ్యత కేవలం రుచికే పరిమితం కాదు, భద్రత, గోప్యత కూడా ముఖ్యం. PM వంటవాడి ఎంపిక ఎలా జరుగుతుంది? PMO వంటవాడి ఎంపిక ప్రక్రియ, అర్హతలు ఏమిటో తెలుసుకుందాం.
MLA Sudheer Reddy: ఎల్బీనగర్ నియోజకవర్గంలో శంకుస్థాపన వ్యవహారంలో జరిగిన గొడవ సందర్భంగా హస్తినాపురం కార్పొరేటర్ బానోత్ సుజాతా నాయక్ను ఉద్దేశించి సుధీర్ రెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు. దీనిపై సుజాతా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
Harish Rao తెలంగాణ సాగునీనీటి రంగ నిపుణులు, 'నీళ్లు.. నిజాలు'తో తెలంగాణను జాగృతం చేసిన మహనీయులు, సమైక్య పాలకుల జల దోపిడీని చివరి శ్వాస వరకు అడ్డుకున్న ఆర్. విద్యాసాగర్ రావు వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి, సిద్దిపే
ఉగ్రదాడిలో ప్రాణాలు విడిచిన వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఇవాళ చాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దపల్లి విశ్వహిందూ పరిషత్ భజరంగ్ దళ్, బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో పెద్దపల్లి బంద్కు పిలుపునిచ్చాయి. ఈ నే�
నేహా ధూపియా స్ఫూర్తిదాయక కోట్స్: నేహా ధూపియా విజయవంతమైన నటి, టాక్ షో హోస్ట్. ఆమె జీవితం సంఘర్షణ, సహనం, ఆత్మవిశ్వాసానికి ప్రతీక. మీ జీవితానికి కొత్త దిశానిర్దేశం చేసే నేహా పలు సందర్భాల్లో చెప్పిన 7 ప్రేరణాత్మక కోట్స్ తెలుసుకుందాం.
'కూర్మావతారంలో విష్ణుమూర్తి' దర్శనమిచ్చే ఏకైక ఆలయం శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మం. ఈ ఆలయ ప్రాంగణంలో కనిపించే నక్షత్ర తాబేళ్లను 'విష్ణుమూర్తి' ప్రతిరూపంగా భక్తులు భావిస్తుంటారు.
KTR సాగునీటిరంగ నిపుణులు ఆర్ విద్యాసాగర్ రావు వర్ధంతి సందర్భంగా వారికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘన నివాళులర్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో నదీ జలాల విషయంలో తెలంగాణకు జరుగుతున్న వివక్షను, జల ద
చీరలకు బ్లౌజ్ డిజైన్లు: ప్రతి మహిళ వార్డ్రోబ్లో ఈ కాంట్రాస్ట్ బ్లౌజ్ డిజైన్లు ఉండాలి. వీటిని మీరు పార్టీ, ఫంక్షన్ లేదా రోజువారీ వాడకానికి ఎంచుకోవచ్చు.
చాలా సార్లు, తెలిసి లేదా తెలియకుండానే, తల్లిదండ్రులు పిల్లల మనస్సులలో డబ్బు గురించి ప్రతికూల మనస్తత్వాన్ని పెంచుతారు. అది భవిష్యత్తులో వారికి సమస్యలను కలిగిస్తుంది.
దేశ భద్రత కోసం స్పైవేర్ ఉండటం తప్పు కాదు, కానీ దాన్ని ఎవరిపై వాడుతున్నారన్నది ముఖ్యమని సుప్రీంకోర్టు పెగాసస్ కేసులో పేర్కొంది. పెగాసస్ కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
OnePlus 13 కెమెరా కంటే మెరుగైన కెమెరా ఫీచర్లను అందించే అనేక స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. వీటిలో iPhone 16e, Vivo X200, Google Pixel 9a, Samsung Galaxy S24 FE మరియు Realme GT 7 Pro ఉన్నాయి.
Vastu Shastra Effects:వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రోజువారీ కార్యక్రమాలు మన జీవితాలను ప్రభావితం చేస్తాయి. ఈ చెడు పద్ధతులు అలవాట్లుగా మారితే ఆ ఇంట్లో సుఖశాంతులు ఉండవు. ప్రతికూల శక్తి ప్రవేశించి సంపద మొత్తం కోల్పోతారు. అప్పుల ఊబిలోంచి ఎప్పటికీ బయటపడలేరని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భారతదేశం-కెనడా సంబంధాల విషయంలో గుడ్ న్యూస్ వచ్చేసింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో మార్క్ కార్నీ విజయం సాధించిన నేపథ్యంలో ఆయన భారత్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Congress Leaders కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఉమేష్ రావు మాట్లాడుతుండగా సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి అనుచర వర్గం అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో స్థానిక నేతల మధ్య విభేదాలు మరోసా�
Infosys దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ (Infosys) తాజాగా మరింతమంది ట్రైనీలపై వేటు వేసింది. ఇంటర్నల్ అసెస్మెంట్లో ఉత్తీర్ణత సాధించకపోవడంతో వారిని తొలగించినట్లు జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.
ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడాడు. ఈ 10 ఇన్నింగ్స్లు అతని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తాయి, ఐపీఎల్ దిగ్గజాలలో ఒకరిగా అతని స్థానాన్ని సుస్థిరం చేస్తాయి.
Raghurama: ప్రజా ఫిర్యాదులపై, ఈ శాసనసభ కమిటీ, మొదటి సమావేశం విశాఖలో ఏర్పాటు చేశామని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు అన్నారు. ఆ కమిటీ విధి విధానాలపై ప్రజలు, ఎమ్మెల్యేలకు కూడా అవగాహన లేదని.. ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు మీడియా ముందుకు వచ్చామని రఘురామరాజు అన్నారు.
రిమాండ్లో ఉన్న ఈఎన్సీ హరీరామ్ను కస్టడీలోకి తీసుకొని విచారించాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.
[13:38]ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకుడిగా ఓ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కొత్త విడుదల తేదీని ప్రకటించారు.
[13:41]Pegasus row: దేశ వ్యతిరేక శక్తులపై ప్రభుత్వం స్పైవేర్ను వినియోగించాల్సి వస్తే అందులో తప్పేముందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. పెగాసస్పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.
ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్ నుంచే భారీ బడ్జెట్ సినిమాలు పాన్ ఇండియాను శాసిస్తున్నాయి. ఈక్రమంలో రిలీజ్ అయిన నాలుగైదు రోజుల్లోనే 200 కోట్లు కలెక్షన్ మార్క్ దాటిన సినిమాలు ఏవో తెలుసా?
14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ మ్యాచ్లో రికార్డ్ బ్రేకింగ్ సెంచరీ (37 బంతుల్లో 101 పరుగులు) సాధించాడు. ఇతను ఈ సెంచరీతో పలు రికార్డులు నమోదు చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Canada PM కెనడా (Canada) సార్వత్రిక ఎన్నికల్లో (General elections) అధికార లిబరల్ పార్టీ (Liberal party) విజయం సాధించింది. కెనడా ప్రజలు వరుసగా నాలుగోసారి ఆ పార్టీకే పట్టంకట్టారు. ప్రధాని మార్క్కార్నీ (Mark Carney) నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట�
మనం చేసే పనిని నిబద్ధతత, నిజాయితీగా చేయాలని పెద్దలు చెబుతుంటారు. చిన్ననాటి నుంచి ఇలాంటి విలువలను నేర్పిస్తుంటారు. అయితే సమాజంలో ఎంత మంది వీటిని పాటిస్తున్నారు.? అంటే కచ్చితంగా అవునని చెప్పలేని పరిస్థితి. అయితే స్వార్థం నిండిపోతున్న ప్రస్తుత తరుణంలో కూడా నిజాయితీగా నిలువుటద్దంలా నిలిచాడు ఓ కండెక్టర్. ఇంతకీ ఆయన ఏం చేశాడంటే..
[13:28]Vaibhav Suryavashi: 14 ఏళ్ల వయసులో శతక్కొట్టిన వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు క్రికెట్లో పెను సంచలనం. రాజస్థాన్ రాయల్స్ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన భారత బ్యాటర్గా నిలిచాడు.
బంగారంతో చేసిన ఉంగరం లేదా ఆభరణాలు ధరించడం వల్ల శారీరక ప్రయోజనాలు మాత్రమే కాకుండా ఆనందం, శ్రేయస్సు కూడా పెరుగుతాయి. అయితే, బంగారం ధరించే ముందు ఈ ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి..
[13:21]గతేడాది డిసెంబర్లో జరగిన ఎన్కౌంటర్లో మరణించిన ఉగ్రవాది నుంచి స్వాధీనం చేసుకొన్న ఫోన్లో దొరికిన ఫొటోలతోనే పహల్గాం మోస్ట్వాంటెడ్ను గుర్తించారు.
Amazon Great Summer Sale 2025: అమెజాన్ ఇండియా గ్రేట్ సమ్మర్ సేల్ 2025 సందడి ప్రారంభంకానుంది. మే 1 నుండి మొదలయ్యే ఈ డిస్కౌంట్ సేల్ లో స్మార్ట్ఫోన్లు, గాడ్జెట్లు మరిన్నింటిపై భారీ తగ్గింపులను అమెజాన్ ప్రకటించింది. ప్రైమ్ సభ్యులైతే 12 గంటల ముందు నుంచే ఈ సమ్మర్ సేల్ లో వస్తువులు కొనుక్కోవచ్చు. భారీ డిస్కౌంట్ తో లభించే ఫోన్లు, గాడ్జెట్ వివరాలు తెలుసుకుందామా?
Habits That Keep You In Poverty: ఎంత ప్రయత్నించినా జీవితంలో ఎదగలేకపోతున్నామని చింతిస్తున్నారా. అందుకు ఈ 5 అలవాట్లే కారణం కావచ్చు. ఈ అలవాట్లు ఉన్నవారు జీవితంలో ఎప్పుడూ ఉన్నత స్థితికి చేరుకోలేరు. కాబట్టి, అవేంటో తెలుసుకుని భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకోండి.
[13:18]పంకజ్ త్రిపాఠి కీలక పాత్రలో రూపొందిన వెబ్సిరీస్ ‘క్రిమినల్ జస్టిస్’ ఇప్పటివరకూ మూడు సీజన్లు పూర్తిచేసుకున్న ఈ సిరీస్ నాలుగోసారి అలరించడానికి సిద్ధమైంది.
భార్య మందలించిందని భర్త ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన ఇది. తమ కుటుంబ పరిస్థితి బాగోలేరున్నా భర్త కొద్ది రోజులుగా మద్యాన్ని సేవిస్తున్నాడు. ఈ క్రమంలో కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీనికి మనస్థాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
NTR Neel నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. తారక్ ఫ్యాన్స్తో పాటు మూవీ లవర్స్.. ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ అప్డేట్ కోసం ఎదురుచూస్తుండగా.. తాజాగా విడుదల
ఖలిస్థానీ అనుకూల నేత, ఎన్డీపీ పార్టీ అధినేత జగ్మీత్ సింగ్కు తాజా కెనడా ఎన్నికల్లో భారీ షాక్ తగిలింది. ఎన్నికల్లో జగ్మీత్ ఓటమి చెందనగా ఎన్డీపీ జాతీయ హోదా కోల్పోయే స్థితికి చేరుకుంది.
Canada Elections కెనడా సార్వత్రిక ఎన్నికల్లో (Canada Elections) అధికార లిబరల్ పార్టీ విజయం సాధించింది. వరుసగా నాలుగోసారి అధికారాన్ని సొంతం చేసుకుంది. దాంతో కెనడా ప్రధాని మార్క్ కార్నీ (Mark Carney) నే మరోసారి ప్రధాని పీఠాన్ని అధిర
Pakistan భారత్ ఏక్షణమైనా వైమానిక దాడులు చేసే అవకాశం ఉందని.. సరిహద్దుల్లో తమ సైన్యాన్ని పాక్ అప్రమత్తం చేసింది. తన రాడార్ వ్యవస్థలను (radar systems) సియాల్కోట్ ప్రాంతానికి (Sialkot sector) తరలిస్తున్నట్లు తెలిసింది.
ఉసిరికాయలు అంటే చాలా మందికి ఇష్టమే. వీటిని చాలా మంది నేరుగా అలాగే తింటుంటారు. ఉసిరికాయలతో పచ్చడి పెట్టుకుంటారు. పులిహోర వంటివి చేస్తుంటారు. అయితే ఆయుర్వేదంలో ఉసిరికి ఎంతో ప్రాధాన్యత ఉంది.
వివాహిత పురుషులకు చాణక్య నీతి నాలుగు ముఖ్యమైన హెచ్చరికలు ఇస్తుంది. పురుషులు వాటిని పాటిస్తే తమ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుందని చాణక్యుడు చెబుతున్నారు. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం..
రవీనా నుండి కాజోల్ వరకు, అజయ్ దేవగన్ చాలా మంది హీరోయిన్లతో ప్రేమాయణాలు నడిపినట్టు తెలుస్తోంది. ఈక్రమంలో చాలా స్ట్రగుల్స్ తరువాత ఆయన రికి ఆయన కాజోల్ను వివాహం చేసుకున్నారు. ఇంతకీ అజయ్ ప్రేమించిన స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా?
హైదరాబాద్లో (Hyderabad) మరోసారి పెద్దమొత్తంలో డ్రగ్స్, గంజాయి పట్టుబడ్డాయి. మంగళవారం ఉదయం ఇద్దరు అంతర్రాష్ట్ర డ్రగ్స్ సరఫరాదారులను హెచ్ న్యూ విభాగం అధికారులు అరెస్టు చేశారు.
కర్రెగుట్టలపై మంగళవారం కూడా బలగాల కుంబింగ్ కొనసాగుతోంది. హెలికాఫ్టర్ ద్వారా కర్రెగుట్టపైకి భారీగా బలగాలు వెళ్తున్నాయి. కర్రెగుట్టలపై తాత్కాలిక బేస్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. బేస్ క్యాంప్ కోసమే బలగాలు , ఆయుధ సామాగ్రిని హెలికాఫ్టర్ ద్వారా తరలిస్తున్నారు. కాగా కర్రె గుట్టల్లో అనేక గుహలు ఉండటంతో భద్రతా బలగాలకు తీవ్ర సవాళ్లు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది.
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ సంబంధాలు మరింత దిగజారాయి. ఇదే సమయంలో టర్కీ..పాకిస్తాన్కు సాయం చేసిందన్న ఆరోపణలపై టర్కీ తాజాగా స్పందించింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
[12:49]ముంబయి నటి కాదంబరీ జెత్వానీ, ఆమె తల్లిదండ్రులను అక్రమంగా నిర్బంధించిన కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును సీఐడీ అధికారులు మూడో రోజు కస్టడీలోకి తీసుకున్నారు.
ఆ చేపలను తినడం ఏమోగాని తాకితేనే వివిధ చర్మ వ్యాధులు వస్తున్నాయట. రామేశ్వరం సమీపం పాక్ జలసంధి ప్రాంతం వద్ద జెల్లీ చేపలు తీరానికి కొట్టుకురావటంతో జాలర్లు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ చేపలను తినడం సంగతి అటుంచితే కనీసం తాకితేనే వివిధ చర్మవ్యాధులు వస్తున్నాయని పలువురు తెలుపుతున్నారు.
Pakistan Army : భారత్కు చెందిన క్వాడ్కాప్టర్ను పాకిస్థాన్ ఆర్మీ కూల్చివేసింది. ఎల్వోసీ వద్ద ఎయిర్స్పేస్ ఉల్లంఘించినట్లు పాక్ ఆరోపించింది. మరో వైపు ఓ దౌత్యవేత్తతో పాటు ఏడుగురు సిబ్బంది వాఘా బోర్డర్
Airspace పెహల్గామ్ ఉగ్రదాడితో భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే ఇస్లామాబాద్పై పలు ఆంక్షలను విధించిన విషయం తెలిసిందే. తాజాగా పాక్ విమానాలకు (Pak airlines) భారత గగనతలం (Airspace) మూసివేత దిశగా కేంద్రం అడుగులు
[12:28]India-Pakistan: సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న పాక్కు భారత్ మరో షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దాయాది దేశానికి చెందిన ఎయిర్లైన్లకు మన గగనతలాన్ని మూసివేశ దిశగా ఆలోచనలు చేస్తోంది.
IND vs PAK పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror Attack) తో భారత్-పాకిస్థాన్ (India-Pakistan) ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో దాయాదికి తగిన బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమైంది. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో దిక్కుతో�
పహల్గాం దాడిలో ప్రధాన నిందితుడు హషీమ్ మూసా..పాక్ మాజీ పారా మిలిటరీ కమాండో అని నిఘా వర్గాలు తాజాగా గుర్తించాయి. గతేడాది జరిగిన ఉగ్రఘటనల్లోనూ అతడు పాలుపంచుకున్నట్టు వెల్లడించాయి.
భారత రాజకీయ వేత్త, మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ సుబ్రమణ్యస్వామి చేసిన తాజా ట్వీట్ ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఆయన చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్పై భారత్ దీర్ఘకాలిక లక్ష్యం ఏంటనేది వెల్లడించారు.
అతను ఓ స్టార్ హీరో, ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు, బ్లాక్ బస్టర్ సినిమాలతో సందడి చేశాడు. సినిమా కుటుంబం నుంచి వచ్చిన ఈ సెలబ్రిటీ చాలా సింపుల్ గా లైఫ్ ను లీడ్ చేస్తారు. సాధారణ జీవితం గడపడం అంటే అతనికి చాలా ఇష్టం. మరీ ముఖ్యంగా తన పనులు తాను చేసుకుంటూ ఇంటి పనులు కూడా చేస్తున్నాడు హీరో. ఇంతకీ ఎవరతను?
ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. అలాగే.. రాష్ట్రంలో మత ఉగ్రవాదాన్ని సహించబోమని కూడా పేర్కొన్నారు. శాసనసభలో సీఎం మాట్లాడారు.
పాకా సత్యనారాయణను బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా ఎన్డీయే కూటమి తరపున ఎంపిక చేసింది. ఈ సందర్బంగా మంగళవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు ఆయన విజయవాడలోని పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఆయనకు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, సోము వీర్రాజు, పార్ధసారధి, ఇతర నేతలు శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు.
కొందరు మోసగాళ్లు బరితెగించారు. కొందరు ఆన్లైన్ ఫేస్బుక్, వాట్సప్ తదితర రూపాల్లో సోషల్ మీడియాలో పరిచయం చేసుకుని మరింత సన్నిహిత్యం పెంచుకోవడం. తరచూ ఫోన్లో సంభాషించడం జరుగుతోంది.
Tirupati Tragedy: ఐదవ అంతస్తు నుంచి కింద పడి ముగ్గురు కార్మికులు మృతి చెందిన ఘటన తిరుపతిలో పెను విషాదాన్ని నింపింది. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Payal Kapadia భారతీయ చలనచిత్ర దర్శకురాలు పాయల్ కపాడియాకి అరుదైన గౌరవం లభించింది. ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 జ్యూరీలో పాయల్ చోటు దక్కించుకున్నారు.
[12:07]మత ప్రాతిపదికన 26 మందిని చంపినా పాక్కు అనుకూలంగా మాట్లాడటం సరికాదని, అలా మాట్లాడాలనుకుంటే ఆ దేశానికే వెళ్లిపోవాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.
Akshaya Tritiya Rituals: హిందూ మతంలో అక్షయ తృతీయ పండుగకు ప్రత్యేక స్థానముంది. ఈ రోజున ఏ పని ప్రారంభించినా లేదా ప్రయత్నించినా అంతులేని సంపద, విజయం వెన్నంటే ఉంటాయని ప్రజల నమ్మకం. కానీ, అనుకున్న ఫలితం దక్కాలంటే చేయాల్సిన, చేయకూడని పనులేవో తప్పక తెలుసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర భయానక వాతావరణాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. 26 మంది అమాయక ప్రజల ప్రాణాలను ముష్కరలు బలితీసుకున్నారు. ఈ సంఘటనతో యావత్ దేశం ఒక్కటైంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ తీరును పార్టీలకు అతీతంగా ఖండిస్తున్నారు.
స్టార్ హీరోయిన్ శ్రీలీల ఓ కొత్త బిడ్డను పరిచయం చేశారు. ఆ బిడ్డ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ పాప ఎవరు? శ్రీలీలకు ఏమౌతుంది? ఏమని పరిచయం చేసింది.? నెటిజన్లు ఏం కామెంట్స్ చేస్తున్నారో తెలుసా?
మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పేరుతో ఓ కొత్త విశ్వవిద్యాలయం ఏర్పాటుకానుంది. ఈ మేరకు ఈ వర్సిటీకి సంబంధించిన బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ వర్సిటీ పరిధిలోకి 17 కళాశాలలు వస్తాయి.
Tirupati తిరుపతి (Tirupati)లో విషాదం చోటు చేసుకుంది. మంగళం సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనంపై (construction building) నుంచి పడి ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
[11:55]డిస్కౌంట్లు అడగొద్దంటూ దక్షిణాసియా వాసులను ఉద్దేశిస్తూ ఇస్తాంబుల్లోని ఓ దుకాణంలో పెట్టిన బోర్డుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
Pawan On Pahalgam Attack: ఉగ్రదాడి ఘటన దేశం మొత్తాన్ని కుదిపేసిందని.. పహల్గామ్ ప్రకంపనలు దేశమంతా వ్యాపించాయని ఉపముఖ్యమంత్రి పవన్ తెలిపారు. షికారుకు వచ్చినట్లు వచ్చి పర్యాటకులను వేటాడారని.. ఐడీ కార్డులు అడిగి హిందువా, ముస్లింవా అని అడిగి మరీ అత్యంత క్రూరంగా అమాయకుల ప్రాణాలు తీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Salman Khan Dashing Look బాలీవుడ్ కండలవీరుడు, సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన 59 ఏళ్ల వయస్సులో కూడా యంగ్ హీరోలకు పోటీనిచ్చేలా కనిపిస్తున్నారు. తాజాగా ఆయన షేర్ చేసిన కొన్ని స్విమ్మింగ్ పూల్ ఫొటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ల
Pahalgam attack పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) లో పాల్గొన్న నలుగురు ఉగ్రవాదుల్లో ఒకడు పాకిస్థాన్ (Pakisthan) మాజీ సైనికుడని తెలిసింది. హషీమ్ మూసా (Hashim Musa) అనే ఉగ్రవాది గతంలో పాకిస్థాన్ సైన్యంలోని ప్రత్యేక దళంలో పారా కమాండో�
[11:36]Pahalgam Terror attack: భారత వైమానిక దాడులను పసిగట్టడానికి సియాల్కోట్ ప్రాంతానికి పాకిస్థాన్ సైన్యం తన రాడార్ వ్యవస్థలను తరలిస్తున్నట్లు సమాచారం.
Nawazuddin Siddiqui జమ్ముకశ్మీర్ అనంత్నాగ్ జిల్లా పహల్గామ్లోని బైసరన్ ప్రాంతంలో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 26 మంది పర్యాటకులు మరణించగా.. పలువురు గాయపడ్డారు.
[11:29]WhatsApp: వాట్సప్ మరో కొత్త ఫీచర్తో ముందుకురానుంది. వాట్సప్ వెబ్ వినియోగదారుల యాప్తో పని లేకుండా నేరుగా కాల్స్ మాట్లాడే సదుపాయం అందుబాటులోకి తేనుంది.
జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడి నేపథ్యంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రధాని మోదీని కోరింది. ఈ విషయమై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ, ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.
ఈ ఏడాది సెప్టెంబర్లో ప్రస్తుత డీజీపీ డా. జితేందర్ రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో కొత్త పోలీస్ బాస్ ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఇప్పటికే ఈ విషయమై కసరత్తు పూర్తిచేసిన రాష్ట్ర సర్కార్ ఎన�
Telangana New DGP: తెలంగాణ కొత్త డీజీపీ కోసం ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఎనిమిది మంది సీనియర్ ఐపీఎస్ల పేర్లను యూపీఎస్సీకి సర్కార్ పంపించింది.
సిబిఐ అధికారి రాంసింగ్తో సహా సునీత దంపతులపై దాఖలైన కేసులో తాజా దర్యాప్తు నివేదికను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అందజేసింది. రాంసింగ్, సునీత దంపతులపై కావాలనే కేసు పెట్టారని, అవినాశ్ రెడ్డే ఇద్దరు పోలీసు అధికారులను అడ్డం పెట్టుకొని ఈ తతంగం అంతా నడిపారని ఆ నివేదికలో ఏపీ ప్రభుత్వం పేర్కొంది.
[11:23]Vaibhav Suryavanshi: వైభవ్ ప్రాక్టీస్ గురించి ప్రతిఒక్కరికీ తెలిసిందే. నెట్స్లో విపరీతంగా కష్టపడే అతడి సత్తా గురించి సంజు శాంసన్ ముందే చెప్పాడు. ఇప్పుడు అది చేసి చూపించడం విశేషం.
The Family Man 3 actor Rohit Basfore found dead బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. పాపులర్ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ 3లో నటిస్తున్న నటుడు రోహిత్ బస్ఫోర్ (Rohit Basfore) అనుమానాస్పదంగా మృతి చెందారు.
[11:03]పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో పార్లమెంటులో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కోరుతూ ప్రధాని మోదీకి కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు.
వేసవి సీజన్లో లభ్యమయ్యే తాటి ముంజల గురించి ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. ప్రకృతి ప్రసాదించిన ఈ ముంజల్లో ఎన్నో పోషక విలువలున్నాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోని ఆయా కూడళ్లలో వీటిని విక్రయిస్తున్నారు.
Met Gala మెట్ గాలా (Met Gala) .. ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్లలో (biggest fashion event) ఒకటి. న్యూయార్క్ (NewYork) నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ (Metropolitan Museum of Art) లో ఏటా మే తొలి సోమవారం ఈ వేడుకను నిర్వహిస్తుంటారు.
కెనడా రాజకీయాలు ఇప్పుడు ఆసక్తికరమైన చర్చలకు కేంద్రంగా మారాయి. ఏప్రిల్ 28, 2025న జరిగిన సమాఖ్య ఎన్నికల్లో, మార్క్ కార్నీ నేతృత్వంలోని లిబరల్ పార్టీ విజయానికి దగ్గరైంది. వరుసగా నాలుగోసారి అధికారంలోకి రాబోతోంది. ఈ ఎన్నికల్లో లిబరల్ పార్టీ దాదాపు 150 సీట్లు గెలుచుకున్నట్టు అంచనాలు వచ్చాయి.
కెనడా పార్లమెంట్ ఎన్నికల్లో లిబరల్ పార్టీ విజయం దాదాపు ఖరారైంది. దీంతో మార్క్ కార్నే తన ప్రధాని పదవిని సుస్థిరం చేసుకోనున్నారు. ట్రూడో ప్రధానిగా తప్పుకున్న తర్వాత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మార్క్.. ఇప్పుడు ప్రజాభిప్రాయంతో ప్రధానిగా కొనసాగనున్నారు. ఈ నేపథ్యంలో అసలు మార్క్ కార్నే ఎవరు.? ఆయన నేపథ్యం ఏంటి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
NCERT 7వ తరగతి సోషల్ సైన్స్ పుస్తకం పూర్తిగా మారిపోయింది. ముఘల్, ఢిల్లీ సుల్తాన్ల చరిత్ర తీసేసి, పురాతన భారతీయ రాజవంశాలు, 2025 మహా కుంభమేళా చరిత్ర చేర్చారు. సంస్కృత పదాల వాడకం కూడా పెరిగింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.
కూటమి ప్రుభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో జరిగిన పాపాలను పోలీసులు ఇప్పుడు బయటకు తీస్తున్నారు. కేసుల ఆధారంగా చర్యలు తీసుకుంటున్నారు. అనకాపల్లిలో గతంలో టీడీపీ నేతను కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసిన ఘటనలో వైసీపీకి చెందిన ముగురిని పోలీసులు అరెస్టు చేశారు.
ఓపెన్ ఏఐ తాజాగా చాట్జీపీటీకి షాపింగ్ ఫీచర్ కూడా జోడించింది. ఉత్పత్తుల ధరలు, ఫీచర్లు, ప్రాడక్ట్ రివ్యూల మధ్య పోల్చి చూసి నచ్చినది ఎంచుకునేందుకు వీలుగా ఈ ఫీచర్ను డిజైన్ చేసింది.
పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack)పై ఇటీవల అఫ్రిదీ మాట్లాడుతూ.. భారత సైన్యాన్ని తక్కువ చేస్తూ మాట్లాడాడు. ‘‘ఈ దాడిని భారత సైన్యం ఎందుకు అడ్డుకోలేకపోయింది?’’ అని అనుచిత పదజాలంతో భారత్పై మాట్లాడాడు. అఫ్రిదీ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
పోలింగ్ ఫలితాలు వస్తుండగా, లిబరల్ పార్టీ హెడ్ క్వార్టర్స్లో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. అయితే, అధికారంలోకి రావడానికి సరిపడా నంబర్స్ వస్తాయా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు.
అన్ని రంగాల్లో మాదిరిగా సినిమా రంగంలో కూడా మగవారి హవా నడిచింది. కాని హీరోల డామినేషన్ ను ఎదురించి.. మహిళా ప్రధాన చిత్రాలతో సత్తా చాటారు కొంత మంది హీరోయిన్లు. ఇలా వరుస విజయాలు సాధిస్తూ.. రికార్డులు బద్దలు కొడుతున్న స్టార్స్ గురించి చూద్దాం.
Pahalgam Attack పెహల్గామ్ ఉగ్రదాడికి (Pahalgam Attack) సంబంధించి ఓ కొత్త వీడియో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆ వీడియో పలు అనుమానాలకు తావిస్తోంది.
చర్లపల్లి రైల్వే టర్మినల్ నుంచి కాకినాడ, నర్సాపూర్ మార్గాల్లో 36 రైళ్లను పొడిగించినట్లు దక్షిణ మధ్యరైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఆ రైళ్ల వివరాలు, అవి ఎక్కడెక్కడ ఆగుతాయన్న వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
Kidney Health Self Check: మూత్రపిండాలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అనేది సాధారణంగా రక్త పరీక్ష ద్వారానే నిర్ణయిస్తారు. కానీ, టెస్ట్ చేసుకోకుండా కూడా మీరు ఇంట్లోనే కిడ్నీల మూత్రపిండాల సులభంగా చెక్ చేసుకోవచ్చు. అదెలాగంటే..
Rahul letter to PM: ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ లేఖ రాశారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో వెంటనే పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొన్నారు.
Mark Carney: కెనడా పార్లమెంట్ ఎన్నికల్లో లిబరల్ పార్టీ విజయం దిశగా వెళ్తోంది. ప్రధానిగా మార్క్ కార్నే ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రధాని పొజిషన్ను ఆయన దాదాపు సుస్థిరం చేసుకున్నట్లు తాజా సమా�
ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ఫ్యామిలీ మెన్ 3 నటుడు రోహిత్ బాస్ఫోర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందాడు. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్ళిన ఆయన అడవిలో శవమై కనిపించడం కలకలం రేపింది.
Minister Narayana: మూడేళ్లలో రాజధాని పనులు పూర్తి చేస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ ఉద్ఘాటించారు. అంతర్జాతీయ రాజధాని కట్టాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారని తెలిపారు. సింగపూర్ సహకారంతో మాస్టర్ ప్లాన్ రూపొందించామని అన్నారు.
పిల్లలు బాగుండాలనే ప్రతి పేరెంట్స్ కోరుకుంటారు. దాని కోసం కొందరు పేరెంట్స్ అమితమైన ప్రేమ చూపిస్తే, మరి కొందరు మాత్రం చాలా కఠినంగా వ్యవహరిస్తారు. కానీ, ఎలా ఉంటే మంచి పేరెంట్స్ అవుతారో మీకు తెలుసా?
[10:20]కెనడాలో ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కెనడా యూఎస్లో 51వ రాష్ట్రంగా చేరాలనే ప్రతిపాదనను మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు.
Indian student కెనడా (Canada)లో భారత్కు చెందిన విద్యార్థుల (Indian students) వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మరో భారతీయ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది.
Terror Attacks పెహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack)తో కశ్మీర్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కశ్మీర్లోని పలు పర్యాటక ప్రాంతాలను మూసివేసింది.
Rithu Chowdary జబర్ధస్త్ షోతో పాపులర్ అయిన వారిలో రీతూ చౌదరి ఒకరు. ఆమె పలు సీరియల్స్, టీవీ షోస్ కూడా చేసింది. ఇప్పుడు యూట్యూబ్ వీడియోలతో పాటు పలు టీవీ షోలలో మాత్రమే సందడి చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులు భిన్నంగా కొనసాగుతున్నాయి. ఒక్క వైపు ఎండలు దంచికొడుతున్నాయి. అలాగే మరోవైపు వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఇలా భిన్నమైన వాతావరణంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ శాఖ అధికారుల ప్రకారం వచ్చే నాలుగు రోజులు కూడా ఈ అనిశ్చిత వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని అంచనా వేసింది.
కశ్మీర్లో మరిన్ని ఉగ్రదాడులకు అవకాశం ఉందన్న నిఘా వర్గాల అలర్టుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యగా కశ్మీర్లో పలు టూరిస్టు స్పాట్లను మూసివేసింది.
భారత స్టాక్ మార్కెట్లు తగ్గేదేలే అన్నట్లు కొనసాగుతున్నాయి. భారత్, పాకిస్తాన్ యుద్ధ వాతావరణం సహా పలు ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ మార్కెట్లు మాత్రం పాజిటివ్ ధోరణుల్లోనే దూసుకెళ్తున్నాయి. అయితే సూచీలు ఏ మేరకు పెరిగాయానే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
నాయీ బ్రాహ్మణులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నెల వారీ భృతిని రూ. 20 వేల నుంచి రూ. 25 వేలకు పెంచుతూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దేవాలయాల్లో నాయీ బ్రాహ్మణులకు మేలు కలిగేలా కూటమి ప్రభుత్వ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 44 దేవాలయాలకు ఈ జీవో వర్తించనుంది.