కనుచూపుమేర పచ్చందనం... అక్కడే రెండు సుందరమైన కొండలు... వాటిని వయ్యారంగా కలుపుతూ ఓ గాజు వంతెన. దూరం నుంచి చూస్తే అచ్చంగా మూడు అలలు కదులుతున్నట్లు భ్రమ చెందుతాం... దగ్గరికెళ్తే నిజంగానే అలల వంతెనను వదిలి రాబుద్ధి కాదంటారు సందర్శకులు. అదే ‘రుయి’ వంతెన...
ఓ నాగు పాము గొర్రెల మందలోకి చొరబడుతుంది. వాటి మధ్యలోకి వెళ్లిన నాగు పాము.. చివరకు ఓ గొర్రె పిల్లను చుట్టేస్తుంది. గొర్రె పిల్ల ఎటూ కదలకుండా అలాగే నిలబడి ఉంటుంది. అయితే చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
[11:02]మోహన్బాబు, రజనీకాంత్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘పెదరాయుడు’ (PEDDARAYUDU). ఈ సినిమా విడుదలై నేటితో 30 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలు.
Marco 2 Shelved మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రల్లో వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రం మార్కో. గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ చిత్రం కేరళాలో బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాకుండా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జూన్ 20వ తేదీన బంద్కు మావోయిస్ట్ పార్టీ పిలుపునిచ్చింది. ఆపరేషన్ కగార్ని నిరసిస్తూ ఈ బంద్ చేపట్టాలని మావోయిస్ట్ పార్టీ నిర్ణయం తీసుకుంది.
Salman Khan బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ వివాదాలతో వార్తలలో నిలవడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య సల్లూభాయ్ నుండి మంచి హిట్ అనేది రావడం లేదు. దాంతో ఫ్యాన్స్ డీలా పడ్డారు. మరోవైపు వివాదాలతో హాట్ �
AP News ఓ వైద్యురాలి నిర్లక్ష్యం కారణంగా అప్పుడే పుట్టిన పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయింది. పురిటి నొప్పులు వస్తున్నాయి ప్రసవం చేయాలని గర్భిణీ బంధువులు వెళ్లి ఎంత బతిమిలాడినా అటు వైద్యులు కానీ.. ఇటు సిబ్బంది కా
ప్రపంచంలో ప్రతీ రంగానికీ ఒక ప్రత్యేక సబ్జెక్టు ఉంది. కానీ.. పరిపూర్ణంగా జీవించడం ఎలాగో చెప్పే పాఠమే లేదు. ‘ముందు చదువుకో.. ఆ తర్వాత జీవితమే అన్నీ నేర్పిస్తుంద’టారు. చదువు, ఉద్యోగం.. ఇలా కాలం గడిచిపోతుంది. నేర్చుకునేలోపు కళ్ల ముందే జీవితం కర్పూరంలా కరిగిపోతుంది.
[10:37]మలయాళీ నటుడు ఉన్ని ముకుందన్ (Unni Mukundan) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మార్కో’ (Marco). ఈ సినిమా సీక్వెల్పై తాజాగా హీరో కీలక ప్రకటన చేశారు.
Viral Video: ఓ వ్యక్తి చిన్న మొసలి పిల్లకు మాంసం ముక్క పెట్టాడు. దాన్ని పూర్తిగా మొసలికి ఇవ్వలేదు. గట్టిగా పట్టుకున్నాడు. అది ఆ మాంసం ముక్కను లాక్కోవడానికి ప్రయత్నించింది. కానీ, దాని వల్ల కాలేదు.
డ్రగ్స్ వల్ల ఆ కుటుంబమే కాదు.. సమాజంపై కూడా ప్రభావం పడుతోందని విజయవాడ తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు.నేడు యువత ఎక్కువుగా డ్రగ్స్, గంజాయికి బానిసలు కావడం ఆందోళన కలిగిస్తుందని అన్నారు.
నిర్మల్ జిల్లాలో మాజీ ఎంపీపీ కిడ్నాప్ కలకలం రేపింది. మామడ మండల మాజీ ఎంపీపీ, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టర్, బీఆర్ఎస్ నాయకుడు చిక్యాల హరీశ్ కుమార్ను దుండగులు కిడ్నాప్ చేశారు.
17 ఏళ్లుగా రాయల్ రంబుల్కు దూరంగా ఉన్న ఓ రాక్షసుడు రీఎంట్రీకి రెడీ అవుతున్నాడు. అతడు గానీ వస్తే చాంపియన్ జాన్ సీనాకు కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నీటిలో మునిగిన పులి.. వేట కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలోఓ సింహం పరుగు పరుగున దాని వెనుకగా వస్తుంది. చప్పుడు వినగానే పులి కూడా వెనక్కు తిరిగి చూస్తుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
అట్లాంటిక్ సముద్రం... ఎముకలు కొరికే అతి శీతలమైన జలాలు... కనుచూపు మేర కానరాని నేల. అలాంటి చోట ఠీవీగా నిల్చున్న 120 అడుగుల ఎత్తైన ఒక శిల. దానిపై అందమైన లైట్హౌస్. శిఖరాన్ని చేరుకోవడానికి ఏమాత్రం వీలులేని ఆ శిలపై లైట్హౌస్ను ఎవరు నిర్మించారు? ఇంతకీ ఆ నిర్మాణం ఎలా సాధ్యమైంది?
Youth Shocks Police: పోస్టుమార్టం జరగడానికి కొన్ని గంటల ముందు ఓ వ్యక్తి ఘాతమ్పూర్ పోలీస్ స్టేషన్కు వచ్చాడు. ‘సార్ నా పేరు అజయ్ శంక్వర్. నేను బతికే ఉన్నాను. దయచేసి నా పోస్టుమార్టం ఆపండి’ అని అన్నాడు.
Tragedy: ఎల్బీనగర్లో దారుణం జరిగింది. హై టెన్షన్ కరెంట్ వైర్ బీడింగ్ తెగిపడడంతో ఫుట్పాత్పై నిద్రపోతున్న ఇద్దరు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. వారు బిక్షాటన చేసుకునే వారిగా తెలియవచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నీట్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు జాతీయస్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించారని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. దేశస్థాయిలో నిర్వహించిన పోటీపరీక్షలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు రాణించడం సంతోషంగా ఉందని మంత్రి నారా లోకేష్ అన్నారు.
హైదరాబాద్లో డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయి? అని ఎవరైనా అడిగితే పబ్స్లో దొరుకుతాయని ఈజీగా సమాధానం చెప్పవచ్చు. అంతలా డ్రగ్స్ దందా అక్కడ నడుస్తోంది. ఏకంగా కొంత మంది డీజేలే పెడ్లర్ల అవతారం ఎత్తి వీఐపీలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. డ్రగ్స్కు కేర�
కుటుంబ కలహాలకు పిల్లలు బలవుతున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు విపరీతంగా జరుగుతున్నాయి. సొంత తల్లి లేదా తండ్రి వారి ఉసురు తీసే స్థాయికి దిగజారుతున్నారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఇద్దరు చిన్నారులను తండ్రి కర్కశంగా కడతేర్చాడు. అనంతరం సూసైడ్
చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగుతారు. అయితే, ఇలా ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా? ఈ విషయంపై నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
Allu Arjun అందానికి అందం, అదిరిపోయే టాలెంట్తో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న అందాల యాంకర్ స్రవంతి. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అమ్మడు పేరు మార్మోగిపోతోంది. ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్లో యాంకర్గా
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం (Israel Iran War) తీవ్రరూపం దాల్చింది. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులకు ప్రతీకారంగా ఇరాన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నది. ఇరు దేశాల మధ్య ఆదివారం తెల్�
ఓ యువకుడు ఇటుకలు మోసే పనిలో ఉన్నాడు. సాధారణంగా ఎవరైనా 5, 11 లేదా 20 ఇటుకలను మోసుకుంటూ వెళ్లడం చూస్తుంటాం. కొందరు విచిత్రంగా మరిన్ని ఇటుకలను మోయడం కూడా చూస్తుంటాం. అయితే..
Jeff Bezos Marriage ప్రపంచ కుబేరుల్లో ఒకరు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. మాజీ టీవీ జర్నలిస్ట్ లారెన్ సాంచెజ్ను పెళ్లి చేసుకోనున్న విషయం తెలిసిందే. జూన్ చివరి వారంలో ప�
అమ్మ ప్రేమకు ప్రతిరూపం అయితే... నాన్న ఓ నమ్మకం. అమ్మ ప్రేమలో ఆప్యాయత ఉంటే... నాన్న ప్రేమలో బాధ్యత ఉంటుంది. అదే పిల్లలకు గొప్ప భరోసా. అందుకే ‘మై డాడ్ ఈజ్ మై రియల్ హీరో’ అంటారెవరైనా.
భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు(జూన్15) నుంచి నాలుగు రోజుల పాటు కెనడా, క్రొయేషియా, సైప్రస్ దేశాల్లో పర్యటించనున్నారు. కెనడాలో మూడు రోజులపాటు జరిగే జీ7 సదస్సుకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు.
Allu Arjun గత రాత్రి జరిగిన గద్ధర్ ఫిల్మ్ అవార్డ్ వేడుకలో అల్లు అర్జున్ పుష్ప2 చిత్రానికి గాను ఉత్తమ నటుడి అవార్డ్ అందుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ గద్దర్ ఫిల్మ్ అవార్డుని అందుకున్న బ�
ఆర్టీసీలో తొలి మహిళా బస్ డ్రైవర్గా యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్యతండాకు చెందిన సరిత (Driver Saritha) రికార్డు సృష్టించారు. శనివారం విధుల్లో చేరిన ఆమె.. మొదటిరోజు హైదరాబాద్ నుంచి మిర్
NTV Daily Astrology as on June 15th 2025: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి.
Snake Bites Man: పాము తలను రెండు సార్లు ముద్దు పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆ పాము జీతూను కాటేసింది. వెంటనే అతడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.
Helicopter crash.. ఉత్తరాఖండ్: ఇటీవల అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం ఘటన మరువకముందే తాజాగా ఉత్తరాఖండ్లో ఆదివారం హెలికాఫ్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు.
ఉత్తరాఖండ్లోని గౌరీ కుండ్లో హెలికాప్టర్ కుప్పకూలింది (Helicopter Crashes). దీంతో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఆర్యన్ ఏవియేషన్కు చెందిన హెలికాప్టర్.. కేదార్నాథ్ ఆలయం నుంచి గుప్తకాశీకి వెళ్తున్నది.
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
Fishing ban end: సముద్రంలో చేపలవేటకు మత్స్యకారులు శనివారం అర్ధరాత్రి బయలుదేరారు. సముద్రంలో మత్స్య సంపద వృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం విధించిన రెండు నెలల విరామం శనివారంతో ముగిసింది. దీంతో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు బయలుదేరి వెళ్లారు.
ఆ రాశి వారు ఈ వారం సంతోషకరమైన వార్త వింటారని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. ప్రతికూలతలను ధైర్యంగా ఎదుర్కొంటారని, అలాగే వచ్చిన అభియోగాలు తొలగిపోగలవని, వ్యక్తిత్వమే వారిని కాపాడుతుందని, కొత్త పనులు చేపడతారని తెలుపుతున్నారు.
Kantara Chapter 1: రాత్రి వేళ సినిమా షూటింగ్ చేస్తూ ఉన్నారు. ఏమైందో ఏమో తెలీదు కానీ, పడవ బోల్తా పడిపోయింది. షూటింగ్ సమయంలో పడవలో 30 మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఉన్నట్లు తెలుస్తోంది.
ఎన్ని మోడళ్లు వచ్చినా.. ఇంకేదో ఉంటే బాగుంటుంది అనుకునేవారే ఎక్కువ. ముఖ్యంగా స్మార్ట్ఫోన్ యూజర్లు. నిత్యం అప్డేటెడ్ ఫోన్ల కోసమే చూస్తుంటారు. అలాంటివారికి ప్రత్యేకం.. మోటరోలా తెస్తున్న మోటో జీ96 5జీ.
కదలక మెదలక కూర్చుంటే, బెల్లంకొట్టిన రాయిలా... అంటూ పోలుస్తారు. కఠినమైన మనసును కూడా అది హృదయమా, పాషాణమా.. అని నిష్ఠురమాడతారు. రాయంటే కదలనిదనీ, మారనిదనే మనకు తెలుసు.
డిజిటల్ యుగంలో జర్నలిజం కొత్త ఒరవడిని అందిపుచ్చుకుంది. స్మార్ట్ఫోన్లు, డేటా టూల్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్తో వార్తలు వేగం పుంజుకున్నాయి. అయితే, ఈ డిజిటల్ జర్నలిజాన్ని సరైన పద్ధతిలో వాడకపోతే.. �
Air India plane crash: గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాద దుర్ఘటనలో ఇప్పటివరకు 15 మంది మృతుల డీఎన్ఏ వారి కుటుంబసభ్యుల జన్యు పరీక్షలతో సరిపోలినట్లు సివిల్ హాస్పిటల్ సీనియర్ వైద్యుడు వెల్లడించారు.
ఉన్నత విద్య ఫీజుల విడుదల విషయంలో కొత్త సమస్య ఉత్పన్నమైంది. కాలేజీలకు బదులుగా తల్లిదండ్రుల కు ఫీజులు జమచేసే విధానాన్ని గత వైసీపీ ప్రభు త్వం ప్రవేశపెట్టడం దీనికి కారణం.
కన్నతల్లికి, సొంత చెల్లికి, అమరావతి రైతులకు వెన్నుపోటు పొడిచిన చరిత్ర జగన్ది అని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ విమర్శించారు. శనివారం, స్థానిక ఎన్టీఆర్ భవన్లో ఆమె మీడియాతో మాట్లాడారు.
Gold And Silver Rate: నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 93,200 రూపాయల దగ్గర..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,01,680 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 76,260 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది.
రైతుల పరామర్శ పేరుతో జగన్ రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి నక్కా ఆనంద్బాబు ధ్వజమెత్తారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పొదిలిలో పొగాకు రైతుల పేరుతో జగన్ నానా యాగీ చేశారు.
సొంత పార్టీ ఎంపీలనే ఏకవచనంతో సంబోధిస్తూ అవమానించే కు సంస్కృతి జగన్ది’ అని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు. గుంటూరులో శనివారం జిల్లా కో ఆపరేటివ్ మార్కెటింగ్...
తెలంగాణలో ఈబీసీ కమిషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈబీసీ జాతీయ అధ్యక్షుడు, అగ్ర కుల నిరుపేదల సంఘాల జేఏసీ చైర్మన్ వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రంవాల్, బట్రస్ డ్యాంల నిర్మాణాలను కేంద్ర జల సంఘం బృందం శనివారం పరిశీలించింది. కేంద్ర జల సంఘం సభ్యుడు యోగేశ్ పైథాంకర్, చీఫ్ ఇంజనీర్ హెచ్.ఎస్.సెనెగర్, ప్రాజెక్టు అథారిటీ చీఫ్ ఇంజనీర్...
[05:49]రాష్ట్రంలోని టీజీఎస్ఆర్టీసీలో తొలి మహిళా బస్ డ్రైవర్గా యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్యతండాకు చెందిన సరిత శనివారం విధుల్లోకి చేరారు.
[06:00]విజయనగరానికి చెందిన రమ్యకు పుస్తకాలంటే ఇష్టం. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్న ఆమెకు వీకెండ్స్లో జరిగే ‘బుక్స్ బాండ్’ మీట్లో తన అభిప్రాయాలను మిగిలిన వారితో పంచుకోవడం వ్యాపకంగా మారింది.
[06:00]మానవ సంబంధాలే ప్రశ్నార్థకమైన ఈ రోజుల్లో.. ఓ వానరం రోజూ తనకు తిండి పెట్టే తల్లికి పుత్రశోకం కలిగితే తానూ అక్కడికి వెళ్లి సంతాపాన్ని చాటిన వింత ఘటన ఇది.
[06:21]పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న పనులను.. వాటర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్టు సభ్యుడు యోగేశ్ పైథాంకర్, కేంద్ర జలసంఘంలోని సీఈ హెచ్ఎన్.సెంగర్ శనివారం సందర్శించారు.
[06:17]తల్లికి వందనంలో మినహాయించిన రూ.రెండు వేలు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఖాతాకు వెళ్లాయంటూ వైకాపా వాళ్లు చేస్తున్న ఆరోపణలు నిరూపించలేకపోతే మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? అని వైకాపా అధినేత జగన్కు బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత సవాలు విసిరారు.
[06:16]ఈ చిత్రాలలో కనిపిస్తున్నవి విద్యుత్తు తీగలో, కేబుల్ వైర్లో అనుకుంటే పొరపడినట్టే. తాగునీటి కోసం గ్రామస్థులు ఏర్పాటుచేసుకున్న పైపులివి. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాల్లో నీటి ఎద్దడికి నిదర్శనాలివి.
[05:52]వేసవి సెలవుల్లో తిరుమలకు వచ్చిన భక్తుల సంఖ్య మే 15 నుంచి విపరీతంగా పెరిగింది. ఆ మేరకు ఏర్పాట్లు చేయడంతో అభిషేక సేవ నిర్వహించే రోజుల్లోనూ ఎక్కువ మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.
[06:20]పుట్టగొడుగు రేకెత్తించిన ఆలోచన ఇద్దరి జీవితాల్ని మార్చివేసింది. మైసీలియం ఆధారిత ప్యాకేజింగ్ తయారీ ఆవిష్కరణకు దారితీసి ఓ అంకుర సంస్థను ఏర్పాటు చేసేలా చేసింది.
ఆరుగురు లేదా అంతకంటే ఎక్కువమంది పిల్లలున్న తల్లుల జాబితా పునఃపరిశీలన అనంతరం వారికి కూడా తల్లికి వందనం పథకం నగదు జమ అవుతుందని పాఠశాల విద్యా శాఖ శనివారం తెలిపింది.
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణానికి చెందిన ఆవుల అల్లూరమ్మ, శ్రీనివాసులుకు ఆరుగురు సంతానం. చిన్నపాటి అద్దె రేకుల ఇంట్లో నివాసం ఉంటున్నారు. పాత ఇనుముకు ఉల్లిగడ్డలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు.
ఇటీవల పాకిస్థాన్తో ఉద్రిక్తతల సమయంలో మన గగనతల రక్షణ వ్యవస్థ అద్భుతంగా పనిచేసింది. శత్రు దేశం ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను ఆకాశంలోనే విజయవంతంగా కూల్చివేసింది.
వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన నీట్-2025 యూజీ పరీక్షలో రాష్ట్రానికి చెందిన కాకర్ల జీవన్ సాయికుమార్ జాతీయ స్థాయిలో 18వ ర్యాంకు సాధించాడు. తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణాదిలోనే టాప్ ర్యాంకర్గా నిలిచాడు.
ఉత్తరాంధ్రకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇంకా బంగ్లాదేశ్ నుంచి ఉత్తర బంగాళాఖాతం మీదుగా దక్షిణ ఒడిశా వరకూ, మరఠ్వాడ నుంచి తెలంగాణ మీదుగా...
Daily Horoscope జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించేవారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్ చేసుకుంటుంటారు. వారికోసం నేటి రాశి ఫలాల�
అదేపనిగా ప్రభుత్వంపై, కూటమి పార్టీలపై రోత రాతలు రాస్తే సహించబోమని మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు. తిరుపతి, చిత్తూరు జిల్లాలో శనివారం పర్యటించిన ఆయన ధరల్లేక కుదేలైన మామిడి రైతుల పరిస్థితులను పరిశీలించారు.
అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల చేసిన వారిని అరెస్టు చేయాలని, దీని వెనుక ఉన్న మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి, వైఎస్ భారతి క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తూ రాజధానిలో...
మహాత్మా గాంధీ మునిమనుమరాలు ఆషిష్ లత రామ్గోబిన్(56)కు ఏడు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రముఖ హక్కుల కార్యకర్త ఇలా గాంధీ, దివంగత మెవా రామ్గోబిన్ల కుమార్తె లత..
విశాఖపట్నం కేంద్రంగా పనిచేసే దక్షిణ కోస్తా రైల్వే జోన్కు జనరల్ మేనేజర్గా నియమితులైన సందీప్ మాధుర్ ఆకస్మికంగా నగరానికి వచ్చారు. ఆయన్ను ఈ నెల ఐదో తేదీన ప్రభుత్వం నియమించగా....
సుప్రీంకోర్టు ఇచ్చిన అనేక చరిత్రాత్మక తీర్పులు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని పలువురు హైకోర్టు న్యాయమూర్తులు పేర్కొన్నారు. 75 ఏళ్ల చరిత్రలో సూప్రీంకోర్టు నిర్దేశించిన న్యాయసూత్రాలు, కీలక తీర్పులు దేశంలోని న్యాయవ్యవస్ధకు మార్గదర్శనం చేస్తున్నాయని తెలిపారు.
నీట్-2025 ఫలితాల్లో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని తిరుమల విద్యాసంస్థల తిరుమల ఐఐటీ అండ్ మెడికల్ విద్యార్థులు ఆలిండియా స్థాయిలో అత్యుత్తమ ర్యాంక్లు సాధించారని...
నీట్ యూజీలో ఏపీ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. టాప్ వంద ర్యాంకుల్లో ఏపీకి చెందిన ఆరుగురు ర్యాంకులు సాధించారు. గత నెల 4వ తేదీన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దేశ వ్యాప్తంగా ఒకేసారి నీట్ ప్రవేశ పరీక్షను నిర్వహించి...
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవల అరెస్టయిన నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఈఈ) నూనె శ్రీధర్ వ్యవహారం ఆ శాఖ ఈఎన్సీ(జనరల్) జి.అనిల్కుమార్కు చుట్టుకునేలా ఉంది.
తక్కువ సమయంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు సమర్థవంతంగా నిర్వహించడం పట్ల ప్రాథమిక ఉపాధ్యాయుల సంఘం(ఆప్టా) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏజీఎస్ గణపతిరావు, కె.ప్రకాశ్రావు హర్షం వ్యక్తంచేశారు.
[05:37]అహ్మదాబాద్-లండన్ ఎయిరిండియా విమాన ప్రమాద ఘటనకు సంబంధించి, వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని విస్తృత విచారణ చేపట్టడానికి కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్మోహన్ నేతృత్వంలో ఉన్నతస్థాయి బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పౌరవిమానయానశాఖ మంత్రి కె.రామ్మోహన్నాయుడు వెల్లడించారు.
[05:36]గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాద దుర్ఘటనలో ఇప్పటిదాకా 11 మంది మృతుల డీఎన్ఏ వారి కుటుంబసభ్యుల జన్యు పరీక్షలతో సరిపోలినట్లు బీజే వైద్య కళాశాల సీనియర్ ప్రభుత్వ వైద్యుడు శనివారం వెల్లడించారు.
[05:37]రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖ పరిధిలోని ప్రధాన, ముఖ్య, ఇతర ఆలయాల్లో పాటించాల్సిన నిబంధనలపై ఆ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ మార్గదర్శకాలు జారీ చేశారు.
హైదరాబాద్ లో ప్రభుత్వ స్థలాలు, ప్లాట్ల వేలానికి రంగం సిద్ధమైంది. ఇటీవలే రాష్ట్ర హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో ప్లాట్ల వేలం చేపట్టగా రికార్డు స్థాయిలో ధర పలికింది.
ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏసీబీ నోటీసులతో కేటీఆర్ హడలిపోతున్నాడని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. విచారణకు వెళ్తానంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ బడాయి కబుర్లు చెబుతున్నాడని ఓ ప్రకటనలో ఎద్దేవా చేశారు.
ఆర్థిక భారంతో కాలేజీలు నడపలేని పరిస్థితి ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల సంఘం తెలిపింది. 2023-24లో మూడు క్వార్టర్లు, 2024-25లో రెండున్నర క్వార్టర్ల ఫీజులు ప్రభుత్వం...
[05:36]లండన్కు బయలుదేరిన కొడుకు, కోడలికి విమానాశ్రయంలో ఆనందంగా వీడ్కోలు పలికి ఇంటికి వచ్చిన అనిల్ పటేల్.. పిడుగులాంటి విమాన ప్రమాద వార్త విని కుప్పకూలిపోయారు.
[05:34]అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి కారణం తెలుసుకుని భవిష్యత్తులో ఇలాంటి ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, వయనాడ్ ఎంపీ ప్రియాంకా గాంధీ విజ్ఞప్తి చేశారు.
[05:31]ఆపరేషన్ సిందూర్ తర్వాత అఖిలపక్ష ప్రతినిధి బృందంలో భాగంగా తాను సందర్శించిన ఐరోపా దేశాలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న భారత్కు పూర్తి మద్దతు ప్రకటించాయని భాజపా ఎంపీ రవి శంకర్ ప్రసాద్ పేర్కొన్నారు.
[05:30]మయన్మార్కు చెందిన నిషేధిత సంస్థ అస్సాం సాయుధ వేర్పాటు వాద సంస్థ (ఉల్ఫా-ఐ) చీఫ్ పరేశ్ బారువా సహా మరో ఇద్దరిపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) శనివారం ఛార్జిషీట్ దాఖలు చేసింది.
సెకండరీ గ్రేడ్ టీచర్ల బదిలీల ప్రక్రియ దాదాపుగా పూర్తయ్యింది. ఇప్పటివరకూ 11 జిల్లాల్లో బదిలీలు పూర్తికాగా మరో రెండు జిల్లాల్లో ఆదివారం పూర్తవుతాయని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి.విజయరామరాజు తెలిపారు.
[05:23]వర్జీనియా పొగాకు పంట సాగు రిజిస్ట్రేషన్, బ్యారన్ లైసెన్సుల గడువును ఏడాది నుంచి మూడేళ్లకు పొడిగించారు. పొగాకు బోర్డు నిబంధనలను సడలించి ఈ మేరకు రైతులకు ఉపశమనం కలిగించారు.
[05:25]వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్-2025లో ఆలిండియా ఆల్ కేటగిరీల్లో తమ విద్యార్థులు విజయదుందుభి మోగించారని నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్లు పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణ తెలిపారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈనెల 20, 21 తేదీల్లో జరగాల్సిన మెగా డీఎస్సీ పరీక్షల తేదీలను మార్చినట్లు కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
[05:19]ఒంటరితనం అనేది అత్యంత సాధారణ భావోద్వేగ అంశమని ఓ సర్వే నివేదిక పేర్కొంది. దేశంలో 54 శాతం మంది వృద్ధులు తమ వృద్ధాప్యాన్ని ప్రతికూల ప్రభావాలతో ముడిపెడుతున్నారని తేలింది.
దేవాదాయ శాఖలోకి ఇతర ప్రభుత్వ విభాగాల నుంచి డిప్యూటేషన్లు చేపట్టాలన్న నిర్ణయం దుమారం రేపుతోంది. ఇప్పటికే రెవెన్యూ విభాగం నుంచి కొందరు అధికారులను డిప్యూటేషన్ పై తీసుకురావడాన్ని తప్పుపడుతున్న దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బంది..
[05:19]ఛత్తీస్గఢ్లోని బీజాపుర్ జిల్లాలో 2024 జనవరి 16న సీఆర్పీఎఫ్/కోబ్రా దళాల శిబిరాలపై జరిగిన దాడికి సంబంధించిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) 17 మందిపై జగదల్పుర్లోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో శనివారం ఛార్జిషీటు దాఖలు చేసింది.
[05:19]మధ్యవర్తిత్వం (ఆర్బిట్రేషన్) భారతీయ సంస్కృతిలో భాగమని, ఆ ప్రక్రియను వ్యవస్థాగతం చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పేర్కొన్నారు.
[05:18]అహ్మదాబాద్లో సంభవించిన ఎయిరిండియా విమాన దుర్ఘటనకు జవాబుదారీ ఎవరిదన్నది కేంద్ర ప్రభుత్వం తేల్చాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శనివారం డిమాండ్ చేశారు.
[05:13]పశ్చిమాసియాను మరింత సంక్షోభంలోకి నెట్టివేసేలా ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రతరమైంది. ఇరు దేశాలు శనివారం పరస్పరం విధ్వంసక దాడులకు పాల్పడ్డాయి.
[05:12]ఇరాన్ అణుకేంద్రాలను తీవ్రంగా దెబ్బతీశామని ఇజ్రాయెల్ చెబుతోంది. నిజంగా అదే జరిగిఉంటే ఇరాన్ అణు కార్యక్రమానికి శరాఘాతమేనని, మళ్లీ అణుశుద్ధిని మొదలు పెట్టాలంటే నెలలు, సంవత్సరాలు ఆలస్యం కావొచ్చునని నిపుణులు అంచనావేస్తున్నారు.
‘రైతుల సమస్యలపై గొంతెత్తితే దాన్ని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు ప్రయత్నం చేయడం దుర్మార్గం. పొదిలి కార్యక్రమానికి వచ్చిన రైతులను, ప్రజలను రౌడీలుగా అభివర్ణించడం దిగజారుడుతనం’ అని వైసీపీ అధినేత జగన్ అన్నారు.
[05:10]అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా దేశంలోని చిన్న పట్టణాలు మొదలు నగరాల వరకూ శనివారం దాదాపు 2 వేల చోట్ల ‘‘నో కింగ్స్’’ నిరసన ప్రదర్శనలు జరిగాయి.
[05:09]జమ్ముకశ్మీర్ను పాకిస్థాన్లో భాగంగా చూపిస్తూ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) వేసిన పోస్టుపై భారత నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇజ్రాయెల్ క్షమాపణ చెప్పింది.
[05:09]ఇరాన్ రాజధాని టెహ్రాన్ ప్రజలు శనివారం నిద్ర లేచేసరికి.. ఇజ్రాయెల్పై తమ దేశం దాడులు చేసిన వార్త తెలిసింది. దీంతో వారిలో ఆగ్రహం, ఆందోళన వ్యక్తమయ్యాయి.
[05:09]పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రికత్తల నేపథ్యంలో ఇజ్రాయెల్, పాలస్తీనాలను రెండు ప్రత్యేక దేశాలుగా గుర్తించే అంశంపై వచ్చే వారం జరగాల్సిన ఉన్నతస్థాయి ఐక్యరాజ్యసమితి సమావేశం వాయిదా పడినట్లు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్ తెలిపారు.
[05:09]ఆపరేషన్ సిందూర్లో అసువులు బాసిన జవాను మురళీనాయక్ కుటుంబానికి జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ తన సొంత నిధుల నుంచి రూ.25 లక్షలు ఇచ్చారు.
[05:09]బంగ్లాదేశ్ నుంచి ఉత్తర బంగాళాఖాతం మీదుగా దక్షిణ ఒడిశా వరకు, మరాఠ్వాడా నుంచి తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు వేర్వేరు ఉపరితల ద్రోణులు ఏర్పడ్డాయి. అలాగే ఉత్తరాంధ్రకు ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
[05:08]ఒకే రోజు తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్), ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలు ఉండడంతో ఏదో ఒకటి మార్పు చేయాలని తెలంగాణకు చెందిన అభ్యర్థులు రెండు రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు.
[04:48]చిన్న తరహా పరిశ్రమల సౌకర్యం కోసం హైదరాబాద్ సమీపంలో ఒక బొగ్గు విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ఉన్నట్లు సింగరేణి ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరాం వెల్లడించారు.
[04:47]రాష్ట్రంలో బీసీ ఉపాధ్యాయులకు క్రీమీలేయర్ వర్తింప చేయడం వల్ల తీవ్ర అన్యాయం జరుగుతుందని, తక్షణమే దానిని ఎత్తివేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.
[04:57]ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం అంటే సురక్షితమని అక్కడకు వెళ్లారు. ఒక రోజు ముందే గర్భిణిని అక్కడ చేర్చారు. శనివారం తెల్లవారుజామున నొప్పులు వస్తుంటే.. వెళ్లి వైద్యురాలిని, సిబ్బందిని నిద్రలేపేందుకు ప్రయత్నించినా వాళ్లు లేవలేదు.
[05:00]వసతిగృహాల్లో ఉండే విద్యార్థులకు ఆరోగ్య భరోసా కల్పించేందుకు కోనసీమ జిల్లా అధికార యంత్రాంగం ప్రవేశపెట్టిన ‘గోల్డెన్ అవర్ బీమా’ పథకం అమలు తీరును రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.
[05:07]ప్రభుత్వం జూన్ 21న జరుపుకొనే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ నెల 20, 21న జరగాల్సిన డీఎస్సీ పరీక్షల తేదీలను జులై 1, 2లకు మారుస్తున్నట్లు కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
[05:06]‘ఆధ్యాత్మిక చింతనతో జీవించేలా తీర్చిదిద్దుకున్న కూర్మ గ్రామంలో అగ్నిప్రమాదం దురదృష్టకరం. శ్రీకాకుళం జిల్లా హిరమండలం సమీపంలో ఉన్న ఈ గ్రామంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంపై అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో పోలీసులు లోతుగా విచారణ చేయాలి.
[05:05]కర్ణాటక నుంచి మన రాష్ట్రానికి వచ్చిన కుంకీ ఏనుగులు ఇక్కడున్న వాటితో స్నేహం చేస్తూ, శిక్షణ తీసుకుంటున్నాయి. వీటిని చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని ముసలిమడుగు శిబిరంలో ఉంచారు.
[05:04]అంతర్జాతీయ యోగా దినోత్సవం దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్ర వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు పెద్దఎత్తున జరుగుతున్నాయి. శనివారం ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి ఖిల్లాపై యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు.
[05:03]కృష్ణా నదికి చరిత్రలో ఎన్నడూ రానంత వరద గతేడాది ప్రకాశం బ్యారేజీ వద్ద పోటెత్తింది. ఈ అనుభవంతో అత్యధిక వరద వచ్చినా, తట్టుకునేలా నదీ వ్యవస్థను మెరుగుపరచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
గోదావరి-బనకచర్ల అనుసంధానం ద్వారా ఆంధ్రప్రదేశ్ జల దోపిడీ చేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. గోదావరి పరీవాహక ప్రజలతో కలిసి బనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టుకు వెళతామని తెలిపారు.
దెబ్బతిన్న తుంగభద్ర ప్రాజెక్టు 32 క్రస్ట్గేట్లను మార్చాల్సి ఉన్న నేపథ్యంలో 2025-26 నీటి సంవత్సరంలో డ్యాంలో నీటి నిల్వను 80 టీఎంసీలకు పరిమితం చేయాలని బోర్డు అధికారులు నిర్ణయించారు.
రెండేళ్ల పాటు అద్భుత విజయాలతో సాగిన దక్షిణాఫ్రికా ప్రయాణం.. ప్రతిష్ఠాత్మక వరల్డ్ టెస్టు చాంపియన్షి్పను కైవసం చేసుకోవడంతో ముగిసింది. శనివారం డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించిన...
అహ్మదాబాద్లో ఎయిరిండియా విమాన ప్రమాదానికి కల్తీ ఇంధనమే కారణమా? దీనివల్లే తగినంత ఎత్తు ఎగిరేందుకు అవసరమైన శక్తి విమానానికి లభించలేదా? అంటే కొందరు విమానయాన రంగ నిపుణులు అవుననే సమాధానం ఇస్తున్నారు.
రాజధాని ప్రాంత మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కేసులో జైల్లో ఉన్న నిందితుడు(ఏ2), సాక్షి యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు బెయిల్పై బయటకు వచ్చేందుకు వరుస సెలవులు అడ్డంకిగా మారాయి...
తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల్లో ఖాళీగా ఉన్న 5,368 ఉద్యోగాలను త్వరలో భర్తీ చేయనున్నారు. బీటెక్/బీఈ, డిప్లొమా, ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులతో ఈ ఉద్యోగాల నియామకాలు చేపడతారు.
ఎయిరిండియా విమానం కూలిపోవడానికి కారణాలను పరిశీలించేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజారపు రామ్మోహన్నాయుడు తెలిపారు.
సీఎం రేవంత్రెడ్డిపై ఈనెల 11న కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్పై టీపీసీసీ లీగల్సెల్ కన్వీనర్
భారత్కు చెందిన ప్రణతి నాయక్ ఆసియా సీనియర్ మహిళల ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ చాంపియన్షి్ప వాల్ట్ విభాగంలో కాంస్యం సాధించింది. దక్షిణకొరియాలోని...
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు మరోసారి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. శుక్రవారం ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయుంచుకున్న కేసీఆర్..
ఏడాది క్రితం ఆయన కరుడు గట్టిన వైసీపీ నేత. పేదల చేతుల్లో ఉన్న అసైన్డ్ భూములతో ఉమ్మడి విశాఖ జిల్లా కేంద్రంగా పెద్ద వ్యాపారమే చేశారు. ఆ నాటి ప్రభుత్వంలో ముఖ్యపాత్రలో ఉన్న ఓ ఐఏఎస్ కుమారుడు, అల్లుడితో కలిసి అసైన్డ్ భూచక్రం తిప్పారు.
బ్యాంకులకు చెందిన ఏటీఎంలలో నగదును జమచేసే ఓ ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలో పనిచేసే ఓ ఉద్యోగి ఆ డబ్బును ఏటీఎంలలో జమచేయకుండా అక్షరాల నలభై లక్షల యాభైవేల రూపాయలతో పరారయ్యాడు.
జీరో కరెప్షన్ లక్ష్యంగా రాష్ట్రంలో పాలనా వ్యవస్థను నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఏ శాఖలో ఎవరు అవినీతికి పాల్పడినా సహించేది లేదని హెచ్చరించారు.
బౌండరీల దగ్గర పట్టే ‘బన్నీ హాప్స్’ క్యాచ్ల విషయంలో మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. క్యాచ్ విషయంలో ఫీల్డర్ నియంత్రణ...
[04:14]మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికలోని సిఫార్సులపై విజిలెన్స్ మాన్యువల్ ఆధారంగా చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది.
[04:15]జాతీయ వైద్య ప్రవేశ పరీక్ష.. నీట్-యూజీ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. టాప్ 20లో ఇద్దరు, టాప్ 100లో 11 మంది (తెలంగాణ 5, ఏపీ 6) ర్యాంకులు సాధించారు.
[04:24]‘ఆర్థికంగా వెనుకబడిన వర్గాల’(ఈబీసీ) సంక్షేమ కార్పొరేషన్, అలాగే ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటుచేయాలని సీఎం రేవంత్రెడ్డికి ఈబీసీ ఐక్యకార్యాచరణ సమితి(ఐకాస) జాతీయ అధ్యక్షుడు వి.రవీందర్రెడ్డి విన్నవించారు.
[04:14]రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో భూదాన్ భూముల స్వాహాకు పక్కా ప్రణాళికతో కుట్ర పన్నినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తేల్చిచెప్పింది.
ఈసారి రంజీ ట్రోఫీ (2025-26) అక్టోబరు 15 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు రెండు దశలలో జరగనుంది. ఈమేరకు శనివారం జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశం...
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని తిట్టారనే సాకుతో మాజీ మంత్రి కేటీఆర్పై శుక్రవారం సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. అదీ ఆగమేఘాలపైన! కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేయడమే ఆలస్యం.. కేటీ�
ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల కోసం కొనుగోలు చేసిన ఫర్నిచర్ కొన్నాళ్లకే మూలన పడుతోంది. ఏమాత్రం నాణ్యత లేకపోవడంతో ఎక్కడికక్కడ విరిగిపోయి పనికిరాకుండా పోతోంది.
నేడు ఫాదర్స్ డే. ఈ సందర్భంగా మీ తండ్రికి ఏదైనా బహుమతి ఇవ్వాలనుకుంటున్నారా..? చిన్న పిల్లలిచ్చే చిరు కానుకైనా నాన్నకు కలిగే సంతోషం చెప్పలేనంత. టీనేజీలో ఉంటే...
ఒక దేశం యుద్ధంలో ఉన్నప్పుడు ఆ దేశ ప్రజలు, నాయకులు శత్రుదేశానికి వ్యతిరేకంగా తీవ్ర ప్రకటనలు చేస్తారు. అవి ఆచరణ సాధ్యంకాకున్నా సరే. కానీ, బాధ్యతాయుతమైన నాయకులు ఆ ప్రకటనలను పదేపదే పునరుద్ఘాటిస్తే దేశ ప్రయోజనాల...
ప్రస్తుత ప్రపచంలో ఎక్కువ మంది అప్పుల అప్పారావులే. ఖర్చులు ఆదాయాన్ని మించిపోయినప్పుడు ఎవరైనా అప్పులు చేయక తప్పదు. ఆరోగ్య బీమా లేకుండా ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు...
[04:10]మధ్యప్రదేశ్-ఛత్తీస్గఢ్ సరిహద్దులోని బాలాఘాట్ జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ఇకముందు ఎంతమాత్రమూ పనికిరాదని, ప్రజలపై భారం మోపే ఈ ప్రాజెక్టును రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.
తూర్పు ఆఫ్రికాలోని ప్రాంతాలను అనుసంధానించడానికి, కెన్యా నుంచి ఉగాండా వరకూ రైలు మార్గాన్ని నిర్మించాలని బ్రిటిష్ సామ్రాజ్య పాలకులు నిర్ణయించారు. చౌక శ్రమశక్తికి వెసులుబాటు కల్పించిన బానిసత్వ వ్యవస్థ అప్పటికే రద్దయ్యింది.
దేశ ఆర్థికాభివృద్ధిలో రవాణా రంగం పాత్ర ఎంతో కీలకం. ముఖ్యంగా వస్తు రవాణా సేవలు (ట్రాన్స్పోర్ట్ సర్వీస్) సరిగా లేకుంటే ఏ ప్రాంతంలో కూడా పారిశ్రామికాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి జరగదు. ఒక ఫ్యాక్టరీకి ముడి సరుకు కావాలన్నా...
అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందిన బి.జె.మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని కోరుతూ ఇద్దరు డాక్టర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా... ఏఐ-171 విమాన ప్రమాదంలో 274 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా సంస్థ ‘ఏఐ-171’ నెంబరును రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.
[03:57]ఈసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాకు దక్షిణాఫ్రికా ప్రత్యర్థి అనగానే.. కంగారూలు వరుసగా రెండోసారి ఐసీసీ గదను అందుకోబోతున్నారని క్రికెట్ ప్రపంచం తీర్మానించేసింది! కానీ లార్డ్స్లో శనివారం కమిన్స్ సేన విషణ్ణ వదనాలతో నిలబడి ఉంటే..
[04:01]మేటి జట్టే..! కానీ ఐసీసీ టోర్నీలనగానే ఏదో తడబాటు.. ఏదో కలవరం. అద్భుతంగా ఆడుతూ అంచనాలు పెంచేస్తుంది.. అనూహ్యంగా బోల్తా కొట్టేస్తుంది. ట్రోఫీకి చేరవవుతున్నట్లే ఉంటుంది.. అంతలోనే దూరమవుతుంది.
వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన నీట్-2025 యూజీ పరీక్షలో రాష్ట్రానికి చెందిన కాకర్ల జీవన్ సాయికుమార్ జాతీయ స్థాయిలో 18వ ర్యాంకు సాధించాడు. తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణాదిలోనే టాప్ ర్యాంకర్గా నిలిచాడు.
బొమ్మలు నిర్భయ ప్రకాశికలు. తెగువకి, ఎదురీతకి, నిలదీతకి నిజదర్శనాలు. ఒంటి రేఖాచిత్రమైనా సరే... కోటి సిపాయిల బలగాన్ని మించిన శక్తివంతం. ఒక వ్యంగ్యచిత్రం లక్ష అక్షరాలలో పొదిగిన భావానికంటే కూడా మహా మిన్న....
[03:55]చిత్ర నగరికి పండగొచ్చింది. ప్రతిభకి పట్టం కడుతూ...ప్రోత్సాహాన్ని అందించే పురస్కారాల పండగ ఇది. సినిమా అనగానే జయాపజయాలు, లాభనష్టాల లెక్కలే ఎక్కువగా గుర్తొస్తుంటాయి. వాటన్నిటినీ మరిపిస్తూ.. అత్యుత్తమ కళ, సృజనని గుర్తు చేస్తూ... ప్రతిభ కనబరిచిన నటులు, సాంకేతిక నిపుణులకు ప్రోత్సాహం అందిస్తుంటాయి పురస్కారాలు.
దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్ పరీక్ష ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు నిరాశే ఎదురైంది. ప్రతిసారీ టాపర్లలో నిలిచే తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఈసారి టాప్-10లో ఒక్కరు కూడా చోటు దక్కించుకోలేకపోయారు.
[03:53]బవుమా.. బవుమా.. ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో మార్మోగిపోతున్న పేరిది. డబ్ల్యూటీసీ ఫైనల్లో అతను కెప్టెన్గా జట్టును నడిపించిన తీరు.. బ్యాటర్గా సాగించిన పోరాటం గురించి అందరూ కొనియాడుతున్నారు.
[03:50]బిగ్బాష్ లీగ్ (2023)లో బ్రిస్బేన్ హీట్ ఫీల్డర్ నీసర్ బౌండరీ లైన్ వద్ద జోర్డాన్ సిల్క్ క్యాచ్ను అద్భుతంగా అందుకున్నాడు. నియంత్రణ లేక లైన్ దాటే అవకాశం ఉండడంతో గాల్లోకి విసిరాడు.
[03:49]ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్లో భారత్ ఖాతాలో మరో పసిడి చేరింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో ఆర్య బోర్సె, అర్జున్ బబుతా జంట స్వర్ణ పతకం కైవసం చేసుకుంది.
కాళేశ్వరం ప్రాజెక్టు తొలి దశను తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం రాజకీయ నిర్ణయమే అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎ్సఎస్ ప్రభాకర్ ఆరోపించారు.
[03:48]ఫిడే ప్రపంచ ర్యాపిడ్ టీమ్ చెస్ ఛాంపియన్షిప్లో ఎంజీడీ-1 విజేతగా నిలవడంలో జట్టు సభ్యులందరి కృషి ఉందని గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేశి చెప్పాడు. ‘‘సమష్టిగా ఆడడం వల్లే ఎంజీడీ-1 జట్టు ప్రపంచ ర్యాపిడ్ టైటిల్ సాధించగలిగింది.
[03:47]ఆసియా జిమ్నాస్టిక్స్ ఛాంపియన్షిప్లో ప్రణతి నాయక్ మెరిసింది. దక్షిణ కొరియాలోని జిచియాన్లో జరిగిన టోర్నీలో వాల్ట్లో ఆమె కాంస్యం గెలుచుకుంది. ఫైనల్లో ప్రణతి 13.466 స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది.
[03:45]ఈ సీజన్లో రంజీ ట్రోఫీ రెండు దశల్లో జరగనుంది. అక్టోబరు 15 నుంచి నవంబరు 19 వరకు తొలి దశ అయ్యాక విరామం ఇచ్చి.. జనవరి 22 నుంచి ఫిబ్రవరి 28 వరకు తర్వాతి దశను నిర్వహిస్తారు.
[03:41]వినపడనివాడికి విన్నపాలెందుకు? వీళ్లకి దండాలెందుకు? అంటూ ప్రశ్నించాడు తిన్నడు. దేవుడే లేడని వాదించే అతను గొప్ప శివభక్తుడు ఎలా అయ్యాడో తెలియాలంటే ‘కన్నప్ప’ చూడాల్సిందే.
[03:40]ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందిన ‘స్క్విడ్గేమ్’ ఫ్రాంచైజీలో రాబోతున్న సిరీస్ ‘స్క్విడ్గేమ్ 3’. ప్రాణాంతకమైన ఆటలో జీవితాలను పణంగా పెట్టి ఆడే ఈ సిరీస్ ఈ సీజన్తో ముగుస్తుందన్న విషయం తెలిసిందే.
నిర్మాణ రంగంలో ఉత్తమ నైపుణ్యాభివృద్ధికి గాను నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(న్యాక్)కి ప్లాటినం అవార్డు లభించింది. న్యాక్ డైరెక్టర్ జనరల్, రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసిన హరిచందన దాసరికి ప్రభుత్వ సేవల్లో గోల్డ్ అవార్డు దక్కింది.
[03:38]‘స్త్రీ’ సినిమాలతో సినీప్రియుల దృష్టిని ఆకర్షించింది బాలీవుడ్ కథానాయిక శ్రద్ధా కపూర్. ఈ హారర్ చిత్రాల్లో ప్రేక్షకుల్ని పరుగులు పెట్టించిన ఈ భామకు ప్రస్తుతం అవకాశాలు వరుస కడుతున్నాయి.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కీలక మలుపుగా భావించే మామునూరు ఎయిర్పోర్టు పునరుద్ధరణ ప్రక్రియ ఎంతకీ ముందుకు సాగడం లేదు. ఎయిర్పోర్టు అభివృద్ధికి అవసరమైన భూసేకరణ ప్రక్రియలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎడతెగని �
[03:37]రాజకీయ నాయకుల జోక్యం, మీడియా ఫోకస్ లేని ఓ కేసును పోలీసులు సవాలుగా తీసుకొని ఎలా ఛేదించారనే కథనంతో రూపొంది మంచి విజయాన్ని అందుకుంది వెబ్సిరీస్ ‘కేరళ క్రైమ్ ఫైల్స్’.
[03:08]‘గ్రామీణ ప్రాంతాల్లో బీమా విస్తృతి ఇంకా తక్కువగానే ఉంది. డిజిటల్ సాంకేతికత ఆధారంగా గ్రామాల్లో పాలసీల విక్రయాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నా’మని ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈఓ నవీన్ చంద్ర ఝా తెలిపారు.
రాష్ట్రంలోని ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా, అత్యవసర పరిస్థితి ఏర్పడినా డయల్ 112కు ఫోన్ చేస్తే భరోసా దొరకుతుందని నమ్మకం కలిగించే దిశగా పనిచేస్తున్నామని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్..
2024-25 వాటర్ ఇయర్ (2024 జూన్ 1వ తేదీ నుంచి 2025 మే 31వ తేదీ దాకా) కృష్ణా బేసిన్లో ఎవరెంత మేర నీటిని వినియోగించారనే లెక్కలు తేలాయి. కృష్ణా బోర్డు పూర్తి లెక్కలను తీసినట్లు తెలిసింది.
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఇద్దరి ప్రాణాల మీదికి తేగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలై దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో శనివారం జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. మూడుచ�
చారిత్రక భద్రకాళీ చెరువు పూడికతీత పనుల్లో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కమీషన్ల మేత మేస్తున్నారని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ ఆరోపించారు. శనివారం ఆయన బీఆర్ఎస్ నాయకుల�
జరిగిన కథ : వారసత్వ పోరులో మురారి దేవుడు మరణించాడని తెలిసి ఎక్కువగా బాధపడ్డవాడు దేవగిరి మహాదేవుడు! కాకతీయ సామ్రాజ్య నాశనాన్ని నరనరానా కోరుకునే ఆగర్భశత్రువు.. మహాదేవుడు!ఏది ఏమైనా రుద్రమను తుదముట్టించాలన�
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్రావు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నాటి డీజీపీ మహేందర్రెడ్డి, ఇంటెలిజెన్స్ బ్యూరో ఐజీ అనిల్కుమార్ల ఆదేశాల మేరకే తాను ఫోన్ ట్యాపింగ్ చేయించానని సిట్ అధికారుల ఎదుట చెప్పినట్లు సమాచారం.
“గ్రామ పంచాయతీల నిర్వహణ మాపై పడింది. ఆర్థిక భారాన్ని మోయడం మాతోకాదు. లక్షల రూపాయలు అప్పులు తెచ్చి పంచాయతీలను నడిపిస్తున్నం. తెచ్చిన డబ్బులకు వడ్డీలు కట్టలేక మనోవేదన అనుభవిస్తున్నం. పారిశుధ్య ట్రాక్టర్�
రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా కనిపిస్తుంది. ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కానీ, మిమ్మల్ని అభిమానంగా చూసుకుంటుంది. మీ అభివృద్ధికి నూటికి నూరు శాతం తోడ్పాటునందిస్తుంది.
నీట్ ఫలితాల్లో రిషి జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి 100 కు పైగా మెడికల్ సీట్లు పొందారని కళాశాల చైర్పర్సన్ చంద్రకళ వెంకట్, చీఫ్ అకాడమిక్ అడ్వైజర్ వెంకటయ్య తెలిపారు.
అనుమానమే లేదు. మనది పురుషాధిక్య సమాజమే! ఇంట్లో రిమోట్ నుంచి కారు స్టీరింగ్ వరకూ పురుషులదే పైచేయి. కానీ, పిల్లల ఎదుగుదలలో మాత్రం తల్లిదే ముఖ్యపాత్రగా ఉండేది. ప్రసవ వేదనతో మొదలయ్యే తన త్యాగం, ఆ పిల్లలకు పు�
ప్రజలు ఛీకొట్టినా సిగ్గులేకుండా చిల్లర రాజకీయాలు చేస్తూ రైతుల పొట్టకొట్టడం మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్కు తగదని బీఆర్ఎస్ రాష్ట్ర నేత విజయ్కుమార్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంల
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 18 నెలలు దాటుతున్నా.. పేదలకిచ్చిన హామీలు నెరవేరడం లేదు. కేవలం ఆరు గ్యారెంటీల్లోని ఒకటి, రెండు పథకాల గురించి ప్రస్తావించడం మినహా మిగతా వాటి ఊసే లేదు. ముఖ్యం గా ఆసరా లబ్ధిదారులకు
నీట్ యూజీ-2025 పరీక్షా ఫలితాల్లో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు విజయ ఢంకా మోగించారని కళాశాల కరస్పాండెంట్ విజేత వెంకట్రెడ్డి తెలిపారు. నీట్ ఫలితాల్లో ఉత్తమ ఫలిత
[03:04]అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియాను మూడేళ్ల క్రితం కొనుగోలు చేసి, తిరిగి గాడిన పెడుతున్న టాటా గ్రూప్నకు.. అహ్మదాబాద్లో చోటుచేసుకున్న అతిపెద్ద విమాన ప్రమాదం పెను సవాళ్లను తెచ్చి పెడుతోంది.
నీట్ ఫలితాల్లో మహబూబ్నగర్లోని ప్రతిభ విద్యార్థులు ప్రభంజనం చాటినట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది. శనివారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో విద్యార్థులను వారు అభినందించారు.
ప్రజా సమస్యలపై నిరంతరం ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని ఫార్ములా-ఈ రేస్ కేసులో ప్రభుత్వం రాజకీయ కక్షతోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఏసీబీ నోటీసులు ఇచ్చిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక�
[03:01]వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానంలో 12 శాతం శ్లాబ్ను తొలగించే అంశంపై ఏకాభిప్రాయం కుదిరేందుకు ఔషధాలు, ట్రాక్టర్లే చిక్కుముడిగా మారినట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కక్షపూరితంగా నోటీసులు పంపిస్తున్నదని, ఎన్ని కేసులు పెట్టినా కడిగిన ముత్య�
[02:58]దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 2022-24 మధ్య 6.5 కోట్ల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని అమెరికా సంస్థలు అద్దెకు తీసుకున్నాయని స్థిరాస్తి సేవల సంస్థ జేఎల్ఎల్ ఇండియా వెల్లడించింది.
[03:00]ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు మరో యుద్ధానికి దారి తీస్తాయనే ఆందోళనలు అంతకంతకూ తీవ్రమవుతున్నాయి. ఈ పరిణామాలతో ముడిచమురు ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉండగా, విమాన రాకపోకలకు సైతం తీవ్ర అంతరాయాలు ఏర్పడనున్నాయి.
జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ట్రాఫిక్ అంతరా యం కలగకుండా, ఆర్టీసీ ఆదా యం పెంచేందుకు పదుల సంఖ్య లో కమర్షియల్ దుకాణాలు ఏ ర్పాటు చేశారు. వీటికి ఆర్టీసీ అధికారులు టెండర్లు కూడా వేశారు. కాగా, ఆర్�
ఒకవైపు మెయింటెనెన్స్ పేరుతో విద్యుత్ కోతలు ప్రకటిస్తే.. అప్రకటిత కరెంట్ కోతలకు లెక్కే లేదు. గ్రేటర్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో రోజూ గంటలకొద్దీ కరెంట్ సరఫరా నిలిచిపోతుందంటూ వినియోగదారులు డిస్�
కేసీఆర్ విజన్.. కేటీఆర్ మిషన్.. వెరసి బీఆర్ఎస్ హయాంలో ఐటీరంగంలో తెలంగాణ నూతన చరిత్రను లిఖించింది. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఐటీ ఎగుమ తులు నాలుగు రెట్లు పెరుగడమే దీనికి రుజువు. ఇ
‘డబ్బుకు లోకం దాసోహం గణనాథా.. దాచాలన్నా దాగని సత్యం గణనాథా’ అనే సినిమా పాట డబ్బు కోసం మనిషి ఎంతగా దిగజారతాడో చెబుతుంది. పల్లెటూరి పామర జనంలో సైతం డబ్బు చేసే మాయలు అన్నీ ఇన్నీ కావు. పెద్ద మనుషులుగా ముసుగేసు�
అహ్మదాబాద్లో కూలిన ఎయిరిండియా విమానానికి సంబంధించి దాని పైలట్ ఆడియో సందేశం ఒకటి బయటికొచ్చింది. కేవలం ఐదు సెకన్ల వ్యవధి ఉన్న ఆ మెసేజ్లో కెప్టెన్ సమిత్ సభ్రావల్ మాట్లాడుతూ ‘మేడే.. మేడే.. మేడే.. నో పవర్�
రాష్ట్రంలో నిర్వహిస్తున్న పలు ఎంట్రెన్స్ పరీక్షలకు సంబంధించిన ఫీజులు చుక్కల్లోకి చేరాయి. ఏటా పది వరకు ప్రధాన ఎంట్రెన్స్లు జరుగుతున్నాయి. ఇంటర్మీడియెట్ తర్వాత ఇంజినీరింగ్ అగ్రికల్చర్, ఫార్మసీ కో�
పుడమి గర్భంలోని జీవాన్ని హరిస్తున్నది కలుపు కాదు, కలుపును చంపేందుకు మానవులు చేస్తున్న చర్యలే. దానికి మూలకారణం గ్లైఫోసేట్' అనే నాన్-సెలెక్టివ్ హెర్బిసైడ్. ఇది వాడిన భూమిలో జీవమనేదే మిగలదు. ఈ రసాయనం పడ�
[02:57]తమ 51వ వార్షికోత్సవం సందర్భంగా భారీ ఆఫర్లు ఇస్తున్నట్లు సంగీతా గాడ్జెట్స్ ప్రకటించింది. కొనుగోలు కోసం తమ విక్రయశాలలోకి ప్రవేశించిన వారికి రూ.5,001 వరకు విలువైన ప్రయోజనం లభిస్తుందని తెలిపింది.
[02:57]అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానాన్ని కోల్పోయారు. ఆ స్థానాన్ని ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ సొంతం చేసుకున్నారు.
పల్లెబాటలో టీపీసీసీ రాష్ట్ర నేతకు నిరసన సెగ తగిలింది. సంక్షేమ పథకాలు ఏమయ్యాయని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డిని గిరిజనులు నిలదీశారు. శనివారం ఆమె మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం మోత్య�
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్రావు మరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. ఆయనను శనివారం ఉదయం నుంచి రాత్రి 8.40 వరకు విచారించారు. ఈ కేసులో ఇప్పటికి మూడుసార్లు ప్రభాకర్రావును సిట్ విచారిం�
దక్షిణాఫ్రికా క్రికెట్లో నూతన అధ్యాయం! ఏండ్లకు ఏండ్లుగా ఊరిస్తూ వస్తున్న ఐసీసీ ట్రోఫీని సఫారీలు సగర్వంగా ఒడిసిపట్టుకున్న క్షణం. 27 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్�
తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వడ్డెర సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జైపాల్ ఆధ్వర్యంలో వడ్డెర సంఘం నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి వినతిపత్రం
కేరళలోని వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాకు శనివారం చేదు అనుభవం ఎదురైంది. ఆమె పయ్యంపల్లి, మనంతవాడిలో పురపాలక సంఘ భవనానికి శంకుస్థాపన చేయడానికి వచ్చినప్పుడు ఇది జరిగింది.
ఆపరేషన్ ‘సిందూర్'తో మన శత్రువుపై ఘన విజయం సాధించామని, సాయుధ దళాల అసాధారణ సమన్వయం వల్లే ఈ విజయం సిద్ధించిందని భారత వైమానిక దళ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ పేర్కొన్నారు.
ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయర్వేద, ఇతర వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా మేలో నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్-యూజీ) ఫలితాలు శనివారం విడుదలయ్యాయి.
మధ్య ప్రదేశ్లోని అథన గ్రామస్థుడు కృష్ణ కుమార్ ధాకడ్ (33) వినూత్న నిరసన చేపట్టారు. తన భార్య చట్టా న్ని దుర్వినియోగపరచి, తనను అక్రమంగా వరకట్న వేధింపుల కేసులో ఇరికించిందని ఆరోపిస్తూ, ఆమె తల్లిదండ్రుల ఇంటి �
పలు వ్యాపారాలు నిర్వహిస్తున్న ఐటీసీ.. 24 మంత్రా ఆర్గానిక్ బ్రాండ్కు చెందిన శ్రేష్ట నేచురల్ బయోప్రొడక్ట్ను హస్తగతం చేసుకున్నది. పూర్తిగా నగదు రూపంలో జరిగిన ఈ ఒప్పందం విలువ రూ.472.50 కోట్లుగా నిర్ణయించింద�
సంగారెడ్డి జిల్లా కలెక్టర్గా శుక్రవారం బాధ్యతలు చేపట్టిన ప్రావీణ్య, సిద్దిపేట కలెక్టర్గా శనివారం బాధ్యతలు తీసుకున్న హైమావతికి సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. మూడు రోజుల క్రితం ఐఏఎస్ల బదిలీలు జరగగా,
అహ్మదాబాద్లో జూన్ 12న(గురువారం) జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన 241 మందిలో ఒకరైన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఆ రోజు ఆ విమానంలో ప్రయాణించాలని ముందుగా భావించలేదు. మే 19న లండన్ బయల్ద
చౌక విమానయాన సంస్థ స్పైస్జెట్ అంచనాలకుమించి రాణించింది. మార్చితో ముగిసిన మూడునెలల కాలానికిగాను సంస్థ రూ.324.87 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.119 కోట్ల లాభంతో �
ఈ వారం అనుకూలంగా ఉంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. భూ లావాదేవీల్లో లబ్ధి పొందుతారు. అన్నదమ్ములతో సఖ్యత నెలకొంటుంది. ప్రయ�
వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్-2025 ఫలితాల్లో ఆలిండియా అన్ని క్యాటగిరీల్లో నారాయణ విద్యార్థులు విజయ దుందుభి మోగించారు. తెలుగు రాష్ర్టాల్లో ఓపెన్ క్యాటగిరీలో ఫస్ట్ ర్యాంకు సాధించడంపై నారాయ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ఫీజుబిలిటీ రిపోర్ట్ (పీఎఫ్ఆర్)ను తక్షణమే తిరసరించాలని కోరుతూ కేంద్ర జల్శక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్కు
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్, నోటు పుస్తకాలు ఉచితంగా ఇస్తున్నాం. మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాం అంటూ పాలకులు, అధికారులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. కానీ క్షేత�
మోసపూరిత గ్రీన్ కార్డ్ దరఖాస్తులపై అమెరికా ప్రభుత్వం విరుచుకుపడుతున్నది. మరీ ముఖ్యంగా ‘అసాధారణ సామర్థ్యం’ విభాగంలోని ఈబీ-1ఏపై దృష్టి పెట్టింది. సైన్స్, బిజినెస్, అథ్లెటిక్స్, ఆర్ట్స్ వంటి రంగాల్ల�
స్మార్ట్ఫోన్ల తయారీలో భారత్ దూసుకుపోతున్నది. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ఫోన్ల ఉత్పత్తిలో ఎప్పట్నుంచో ముందున్న దేశాలకు సైతం లేని గిరాకీ ఇప్పుడు భారత్కు ఉంటున్నది మరి. ఈ క్రమంలోనే ఈ ఏడాది మొదలు ఇప్పట�
చాలామంది వారివారి ఆర్థిక స్థితి, అవసరాలు, ఇంటి సభ్యుల మనస్తత్వాలు.. ఇలా ఎన్నో కారణాలతో ఇంటిని విభజించి.. ఇలా రెండు, మూడు, నాలుగు ముక్కలుగా కత్తిరించి వాడుకుంటూ ఉంటారు. ఇది చాలా పెద్ద దోషం. ఎవరు ఎక్కడ ఉంటారు? ఉ�
ఒకే ముహూర్తంలో జట్టుకట్టిన ఈ జోడు జంటలకు తోడు-నీడగా ఉన్నది మాతృభూమి చారిటబుల్ ట్రస్ట్, సంజీవని ఆశ్రమం. తల్లిదండ్రులు లేని వధూమణులకు ఆశ్రమ నిర్వాహకులే అన్నీ అయ్యారు.
ప్రభుత్వ పథకాలు, సంక్షేమం, కార్యక్రమాలు పక్కాగా అమలు చేసేందుకు శక్తివంచన లేకుండా కృషిచేస్తానని సిద్దిపేట జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన కె.హైమావతి అన్నారు. శనివారం సిద్దిపేటలోని సమీకృత కలెక్�
ప్రభుత్వ భూములలో కబ్జాదారులు యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని 16 మున్సిపాలిటీల పరిధిలోని ప్రభుత్వ భూములలో అ�
‘కారుల్లో వస్తున్నారు. పోతున్నారు బాగానే ఉంది.. కానీ రూ.500కే గ్యాస్ ఇస్తామన్నారు. ఇప్పటివరకు ఇయ్యలేదు. రూ.1100 పెట్టి గ్యాస్ కొంటున్నం.., కానీ, మా బ్యాంక్ ఖాతాలో రూ.47 మాత్రమే పడుతున్నాయి.
‘కేసీఆర్ అంటేనే చరిత్ర.. ఆయన తెలంగాణ ఊపిరి.. అలాంటి కేసీఆర్ నిషాన్ను ఎవరూ చెరిపేయలేరు.. అది ఎవరి తరమూ కాదు’ అని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి స్పష్టంచేశారు.
ఎయిరిండియా వద్ద ఉన్న బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానాల్లో విస్తృత భద్రతా తనిఖీలు నిర్వహించాలన్న పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) ఆదేశాల మేరకు తనిఖీలు ప్రారంభమయ్యాయి.
పాలన చేతగాక కాంగ్రెస్ సర్కార్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ముంబయిలో సముద్రంలో గల్లంతై మరణించిన వ్య
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రుణాలపై వడ్డీరేట్లు తగ్గాయి. ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లెండింగ్ రేటు (ఈబీఎల్ఆర్)ను అర శాతం (50 బేసిస్ పాయింట్లు) తగ్గించినట్టు �
అతిపెద్ద పండును కాసే చెట్టు పనస. సుమారు 30 నుంచి 40 కిలోల బరువుండే పనసపండుని ఇంగ్లిష్లో జాక్ ఫ్రూట్, సంస్కృతంలో స్కంద ఫలం అంటారు. మనదేశంలో ‘కూజాచక్క’, ‘కూజా పాజమ్' అనీ రెండు రకాల పనస జాతులు ఉన్నాయి. కూజాచక�
రాత్రి సమయాల్లో బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గమ్యస్థానాలకు చేరుకోవడానికి నరకం చూస్తున్నారు. సమయానికి బస్సులు రాక.. గంటల తరబడి బస్టాండ్లు, రోడ్లపైన చీకట్లో నిల్చోని నిరీక్ష�
సినిమాలకు సంబంధించి 1980లలో ఆయన ఒక ట్రెండ్ సెట్టర్! కథ, నటన, దర్శకత్వం అన్నీ చూసుకునే ఆల్రౌండర్ ఆయన! సినిమాలో పెద్ద హీరోలున్నా... ఆయన పేరు చెబితే చాలు జనం బారులు తీరేవారు. కాసుల వర్షం కురిసేది. సినిమా హిట్ �
దేశవ్యాప్తంగా క్రియాశీలక కొవిడ్-19 కేసుల సంఖ్య 7,400కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం తెలిపింది. 24 గంటల్లో కొత్తగా 269 కేసులు నమోదైనట్లు, తొమ్మిది మంది మరణించినట్లు వెల్లడించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా రైతులను మోసగించిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధికోసమే రైతుభరోసా వేస్తామంటూ మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన�
జమ్ముకశ్మీర్ ప్రాంతాన్ని పాకిస్థాన్లో భాగంగా చూపిస్తున్నట్టున్న భారత దేశ మ్యాప్ను ఎక్స్లో పోస్ట్ చేసినందుకు ఇజ్రాయెల్ సైన్యం(ఐడీఎఫ్) శనివారం క్షమాపణ చెప్పింది. భారత్, పాక్ సరిహద్దులను కచ్చి�
బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానానికి పూర్తిస్థాయి ఈవోను నియమించడంలో తెలంగాణ ప్రభుత్వ తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆషాఢ మాసం తొలి మంగళవారం రోజున ప్రతిష్టాత్మకంగా జరిగ�
ప్రపంచ శ్రీమంతుల జాబితాలో ఎలాన్ మస్క్ హవా కొనసాగుతున్నది. ప్రస్తుత సంవత్సరానికిగాను ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన ప్రపంచ కుబేరుల జాబితాలో 410 బిలియన్ డాలర్ల సంపదతో తన తొలి స్థానాన్ని పదిలం చేసుకు
మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డిని అవార్డు వరించింది. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా.. అత్యధిక స్థాయిలో రక్తదాతలకు ప్రేరణగా నిలిచిన ఆయనకు ఇండివిజివల్ హైయ్యెస్ట్ బ్లడ్ డోనర్ మోటివేటర్ అవార�
హుసేన్సాగర్ వేదికగా జరిగిన జాతీయ మాన్సూన్ రెగెట్టా చాంపియన్షిప్లో తెలంగాణ సెయిలర్లు పతక జోరు కనబరిచారు. ఆరు రోజుల పాటు జరిగిన రెగెట్టా టోర్నీ శనివారంతో ముగిసింది. వివిధ విభాగాల్లో తెలంగాణ సెయిలర
ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు ప్రారంభమై దాదాపు ఏడాది దాటినా పూర్తి కావడం లేదు. సంబంధిత శాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో పనులు పిల్లర్ల దశలోనే నిలిచిపోయాయని పలువు�
సాంకేతిక సమస్యతో వాయిదా పడిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక ప్రయోగానికి సంబంధించి కొత్త తేదీని ఇస్రో తాజాగా ప్రకటించింది. ఈనెల 19న ‘యాక్సియం-4’ మిషన్ ప్రయోగం చేపడుతున్నట్టు వెల్లడించింది. అమెరికాలోని
మణికొండ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన గుడ్మార్నింగ్ మణికొండ-ప్రజాభిప్రాయ సేకరణ ఆదర్శనీయమైనదని మహేశ్వరం మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయ
సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి అలుగు వర్షిణి అనాలోచిత నిర్ణయాలతో సీవోఈల్లోని విద్యార్థుల భవిష్యత్ నాశనమయ్యే పరిస్థితి వచ్చిందని గౌలిదొడ్డి సీవోఈ కళాశాల విద్యార్థులు, తల్లిదండ్ర�
‘ప్రసన్నవదనం’ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ పాయల్ రాధాకృష్ణ. మోడల్గా కెరీర్ ప్రారంభించిన పాయల్ తెలుగుతోపాటు తమిళం, కన్నడ చిత్రసీమలోనూ వరుస అవకాశాలు అందుకుంటున్నది. ‘ద మెగా మోడల్
దక్షిణకొరియా వేదికగా జరుగుతున్న ఏషియన్ అర్టిస్టిక్ జిమ్నాస్టిక్ చాంపియన్షిప్లో భారత యువ జిమ్నాస్ట్ ప్రణతి నాయక్ కాంస్య పతకంతో మెరిసింది. శనివారం జరిగిన మహిళల వాల్ట్ ఫైనల్లో ప్రణతి 13.466 స్కోరుత�
నిరుపేద, మధ్యతరగతి ప్రజలతోపాటు అన్నదాతల్లో జూన్ నెల గుబులు పుట్టిస్తున్నది. ఈ నెలలో వ్యవసాయానికి పెట్టుబడులు ఎంత అవసరమో.. పిల్లల చదువుకు ఖర్చు లూ అంతే అవసరం. అయితే, రెండింటికీ ఒకే నెల లో అధికంగా వెచ్చించ�
మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లా అటవీ ప్రాంతంలో భద్రతా దళాలతో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మరణించినట్లు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ చెప్పారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారని తెలి
ఓల్డ్సిటీ మెట్రో పనులు ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్న చందంగా తయారయ్యాయి. హైకోర్టు నిర్ణయంతో ప్రాజెక్టు ఆగలేదు కానీ పనులు మాత్రం ముందుకు సాగడంలేదు.
భవన నిర్మాణాల సరళీకృత విధానాల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల్లోని రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రభావితం చేసేలా యూనిఫైడ్ డెవలప్మెంట్ అండ్ బిల్డింగ్ కోడ్ను వర్తింపజేయాలని భావిస్తున్నది. దీ�
రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా కనిపించినా తెలుగు సినీరంగాన్ని అభిమానంతోనే చూసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో సినీరంగం అభివృద్ధికి ప్రభుత్వం సంపూర్ణంగా తోడ్పాటునందిస్తుందని భరోసానిచ
ప్రతిష్టాత్మక ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. శనివారం జరిగిన 10మీటర్ల ఎయిర్రైఫిల్ మిక్స్డ్ టీమ్ఈవెంట్లో భారత యువ జోడీ ఆర్యబోర్సె, అర్జున్ బబుత పసిడి పతకంతో మె�
జిల్లాలోని పలు జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాల్లో అత్యవసర వైద్యం అందక పలువురి ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. హైవేలపై ప్రభుత్వ దవాఖానలున్నా సరైన సౌకర్యాల్లేవని.. డాక్టర్లు అందుబాటులో లేరని చెప్పి ఉ
అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకోవడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కు తగ్గారు. మంచివారైన, చాలా కాలం నుంచి తమ వద్ద పని చేస్తున్న కార్మికులను ప్రభుత్వ దూకుడు విధానం తమ నుంచి దూరం చేస్తున్న
అహ్మదాబాద్లో కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగి 270కి చేరింది. ఎవరూ ఊహించని ఈ ప్రమాదంతో మృతుల కుటుంబాల్లో తీరని శోకం నెలకొంది. విమానంలోని ప్రయాణికులే కాకుండా బీజే మెడికల్
రాష్ట్రంలోని 26 మెడికల్ కాలేజీలపై జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) సీరియస్ అయింది. ఆయా కళాశాలల్లో వసతుల లేమీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. అధ్యాపకుల కొరత, సరైన హాస్టల్ భవనాలు, క్లినికల్ పారామీటర్లు, ప్�
బీటెక్ చేసి ఏండ్లు గడుస్తున్నా ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కన్నాలలోని శాలపల్లిలో జరిగింది.
వివిధ పరిస్థితులకు అనుగుణంగా మార్పులను స్వీకరించే సజీవ, సహజ, పరిణామ పత్రంగా భారతీయ రాజ్యాంగాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ బీఆర్ గవాయ్ అభివర్ణించారు. ఎడిన్బర్గ్ లా స్కూలులో పరిణామ పత్�
విమానాల్లోని సీట్లలో 11ఏ ప్రాణ రక్షకిగా, పునర్జన్మను ఇచ్చేదిగా మారిందా? రెండు విమాన ప్రమాదాలను పరిశీలించినపుడు ఈ ఆసక్తికర ప్రశ్న ఉదయిస్తుంది. అహ్మదాబాద్లో గురువారం జరిగిన ఎయిరిండియా ఏఐ-171 విమాన ప్రమాదంల
బీజేపీ-జనతాదళ్ యునైటెడ్ పాలిత బీహార్లో వంతెనల నాణ్యతపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి నిర్మించిన ఓ బ్రిడ్జి ప్రారంభించి రెండు రోజులు కాకముందే దాని నట్లు, బోల్టులను కొందరు ప
ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు అవసరమే. కానీ, పర్యావరణాన్ని నాశనం చేసి, ప్రజల ఆరోగ్యానికి హాని చేసే పరిశ్రమలు మాత్రం కాదు. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ కోసం, ఓజోన్ పొరను కాపాడుకోవడం కోసం �
మూడు అరెస్టులు.. ఆరు కేసులన్నట్టుగా రేవంత్ ప్రభుత్వం రాష్ట్రంలో పాలన సాగిస్తున్నది. నయానో భయానో తన దారికి తెచ్చుకోవాలని తలపోస్తున్నది. తన మాటకు ఎదురు చెప్పేవారి పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్నది. ప్రజాకం�
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య నివాసంలో ఓ వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ఎమ్మెల్యే స్వగ్రామమైన యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపుర�
తండ్రి : రామ్, నేనంటే ఎందుకు ఇష్టం నీకు.. కొడుకు : ఎందుకంటే నువ్వు నాన్నవు కదా.. ఈ మధ్య వచ్చిన ‘అనగనగా’ మూవీలో ఓ సన్నివేశం ఇది. నాన్నను ఇష్టపడటానికి, ప్రేమించడానికి కారణాలేమీ అక్కర్లేదు, జస్ట్ నాన్న అయితే చా�
నీ గురించి అడిగింది బాటసారీ! వీలైతే ఓసారి వచ్చివెళ్లమని చెప్పింది!’.. నా ఫ్రెండ్ సుజన చెప్పిన మాటలతో వైజాగ్ ప్రయాణానికి సిద్ధమయ్యా!‘ఇక కనిపించదు’ అనుకున్న మానస.. తన మనసులో నాపైన కాసింత ప్రేమని ‘ఇం..కా..’ క�
నరేష్ ఆగస్త్య, రబియా ఖాతూన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మేఘాలు చెప్పిన ప్రేమకథ’. విపిన్ దర్శకుడు. ఉమాదేవి కోట నిర్మాత. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా సినిమాలోని ‘సౌండ్ ఆఫ్ లవ్' అనే తొలి �
అనేక హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అర్హులైన లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు ఇవ్వడంతోపాటు, నెలకు ప
తెలుగుదేశం పార్టీ హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో పుట్టిందని.. తెలంగాణపై కచ్చితంగా తమ ఫోకస్ ఉంటుందని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చెప్పారు.
Ramayanam నాన్న పొద్దున్నే పొలానికి వెళ్లేవాడు. పన్నెండిటికి వచ్చి భోజనం చేసి.. మూడిటికే చాయ్ తాగి మళ్లీ వెళ్లేవాడు. ఇక నాట్లు, కలుపులు, కోతలప్పుడైతే అక్కడే ఉండేవాడు. అలాంటప్పుడు సెలవు రోజయితే మేము అన్నాలు తిన
‘మ్యాడ్' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును దక్కించుకుంది అనంతిక సనీల్కుమార్. ఈ భామకు నృత్యంతో పాటు బ్లాక్బెల్ట్లో కూడా ప్రవేశం ఉండటం విశేషం. ఆమె ప్రధాన పాత్రలో మైత్రీ మూవీ మేకర్స్ ని�
నేషనల్ హైవే 44పై తిమ్మాపూర్ వద్ద మామిడి పండ్ల లారీ బోల్తా పడగా లారీ డ్రైవర్కు గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నుంచి హైదరాబాద్ వైపు మామిడి పండ్లతో వెళ్తున్న లారీ శనివారం ఉదయం నేషనల్ హైవే 44ప�
హైదరాబాద్లో ఉంటూ వైద్యవృత్తిలో సేవలు అందిస్తున్న ఈ నలుగురూ అనుకోకుండా స్నేహితులు అయ్యారు. అందరి వృత్తి ఒకటే! అంతకుమించి సమాజానికి సేవ చేయాలన్న సంకల్పం ఉన్నవారే! ఆ సామాజిక స్పృహే ఈ వైద్యులను మంచి మిత్రు
మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ టెండర్ల కోసం శనివారం హైడ్రా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు వాహనాలతో కూడిన బృందాల కోసం రూ. 20కోట్ల అంచనాతో అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు.
‘ఆర్ఆర్ఆర్' తర్వాత పాన్ ఇండియా స్టార్గా అవతరించారు ఎన్టీఆర్. ప్రస్తుతం ఆయన డైరీ నిండా పాన్ ఇండియా ప్రాజెక్టులే. బాలీవుడ్లో తారక్ నటించిన ‘వార్ 2’ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా, ప్రశాంత్నీల్
గోదావరి జలాలను చెరబట్టేందుకు ఏపీ ప్రభుత్వం గోదావరి- బనకచర్ల లింక్ ప్రాజెక్టు పనులను ముమ్మరంగా ముందుకు తీసుకుపోతున్నదని, నెలాఖరున టెండర్లను పిలిచేందుకు కూడా సిద్ధమైందని మాజీ మంత్రి హరీశ్రావు ఆందోళన �
చిరుజల్లులకు ప్రకృతే కాదు.. మన మనసూ పులకిస్తుంది. ఆ ఆహ్లాదకర వాతావరణంలో ఆనందం వెల్లివిరుస్తుంది. కానీ, కొందరిలో మాత్రం.. వర్షం చెప్పలేని భయాన్ని కలిగిస్తుంది. ఆకాశంలో ఉరుము ఉరిమితే.. వీళ్ల గుండెల్లో పిడుగు
కాళేశ్వరం విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తూ అగమేఘాలపై ఎన్డీఎస్ఏను పంపిన కేంద్రం.. ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలి ఎనిమిది మంది ప్రాణాలు పోయినా, సుంకిశాల కూలిపోయినా, వట్టెం పంప్హౌస్ మునిగిపోయినా ఎందుకు
‘నీకు రాజకీయ భిక్ష పెట్టిన రాజోళి మండలంలో ఏ గ్రామానికైనా వెళ్లే దమ్ము నీకుందా’..? అని మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ను బీఆర్ఎస్ రాష్ట్ర నేత కురువ విజయ్కుమార్ ప్రశ్నించారు.
వర్షాధార ప్రాంతాల ప్రజల ఆహారంలో జొన్నలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. కేవలం నీళ్లు మాత్రమే కలిపి చేసే జొన్నరొట్టె తెలంగాణ, ఉత్తర కర్ణాటక లాంటి వర్షపాతం తక్కువగా కురిసే ప్రదేశాల్లో రోజువారీ ఆహారం.
అన్ని వయసుల వారికి గుడ్డును ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణిస్తారు. ప్రొటీన్లు పుష్కలంగా ఉండే గుడ్లలో విటమిన్లు, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు కూడా సమృద్ధిగానే ఉంటాయి. అయితే, రోజుకు ఎన్ని గుడ్లు తినొచ్చు అనే విషయంలో చ
Israel Vs Iran ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం భీకరంగా మారుతున్నది. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ చేసిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. శనివారం ఉదయం ఇరాన్ జరిపిన క్షిపణి దా�
బాలీవుడ్ ఐకానిక్ చిత్రం.. దిల్వాలే దుల్హనియా లే జాయేంగే! ఈ సినిమాకు సీక్వెల్ చేసే ఆలోచన ఏమాత్రం లేదని అంటున్నది అగ్రతార కాజోల్. రాజ్-సిమ్రన్ కథను కొనసాగించకపోవడమే మంచిదని అంటున్నది. తాజాగా, ఓ ఇంటర్
హైదరాబాద్-విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారి విస్తరణ అలైన్మెంట్లో వివాదాలు అలముకున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో 20 కిలోమీటర్లకే విస్తరణను పరిమితం చేయడంపై ఎంపీ కేశినేని చిన్ని అభ్యంతరం వ్యక్తం చేశారు. గొల్లపూడి వరకు విస్తరణ జరగాలని ఆయన పట్టుబట్టారు.
కన్స్ట్రక్షన్ కంపెనీ ముసుగులో జరుగుతున్న గంజాయి వ్యాపారం కేసులో అనేక చీకటి కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఐదుగురు నిందితులను శుక్రవారం పోలీసులు అరెస్టు చేయగా, పెనమలూరు మండలం కానూరు నారాయణపురం కాలనీకి చెందిన బిక్కి నరేంద్ర వ్యవహారాలు బయట పడుతున్నాయి.
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్ డీఏ)లో జరిగిన బదిలీల్లో గంద రగోళం ఏర్పడింది. కౌన్సెలింగ్ పద్ధతిలో బదిలీలు నిర్వహించినా, ఆ తరువాత జరిగిన పరిణామాల్లో ఉద్యోగులు కోరుకున్న మండలాలకు పోస్టింగ్ ఇవ్వకపోవడం, ఇంతవరకు జాబితాలను విడుదల చేయకపోవడంతో గందరగోళం ఏర్పడింది.
ప్రతిపక్ష వైసీపీ రెక్కలూడిపోతున్నాయి. ఇప్పటికే ఒక్కొక్కరుగా పార్టీ మారిపోతున్నారు. అవకాశమిస్తే క్యూకట్టేలా ఉన్నారు. వైసీపీ తన వైఖరి వల్లే ప్రజల్లో మరింత వ్యతిరేకత తెచ్చుకుంటోంది.
ఉప్పాడ అంటే చేనేత..రంగురంగుల చీరలు.. మోడళ్లు.. వీటిపై మనసుపారేసుకోని మహిళ లంటూ ఉండరు.. ఎక్కడో హైదరాబాద్, విశాఖ నుంచి ఎందరో ప్రముఖులు ఇక్కడకు వచ్చి చీరలు కొనుగోలు చేస్తారు.
ఈనెల 21వ తేదీన జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రతి నియోజకవర్గం నుంచి 30 వేల నుంచి 50 వేల మందిని సమీకరించాలని కూటమి శాసనసభ్యులు, ఇన్చార్జులు నిర్ణయించారు.
శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా దోహదపడుతుందని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ అన్నారు. యోగాంధ్ర-2025 కార్యక్రమంలో భాగంగా నన్నయ వర్శిటీలోని ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్ భవనంలో శనివారం బోధన, బోధనేతర సిబ్బందికి యోగాగురువు ఎన్.శివశంకర్ ప్రాణాయామం, యోగాసనాలను సాధన చేయించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సర్పంచ్ల బకాయిలు తీర్చేస్తామని.. లేని పక్షంలో గల్లాపట్టి అడగాలంటూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇ�
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఫామ్హౌస్లు, రిసార్ట్స్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. గతంలో రేవ్ పార్టీలకు స్థావరంగా ఉన్న ఆయా ఫామ్హౌస్లు, రిసార్ట్స్లలో నేటికి గుట్టుచప్పుడు కా�
కొందరంతే.. కంఫర్ట్ జోన్లోనే కాలం గడుపుతుంటారు. భూగోళం బద్దలైనా.. ఆ బాక్స్ దాటి బయటికి రారు. అలా.. ఇంటినే కంఫర్ట్ జోన్గా భావించి బతికే అమ్మాయి కథే.. ‘దేవిక అండ్ డానీ’. అయితే, అనుకోని పరిస్థితుల్లో ధైర్యం�
కొవ్వూరు, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): గంజాయి తో ఏడుగురిని అరెస్టు చేసినట్టు కొవ్వూరు డీ ఎస్పీ జి.దేవకుమార్ తెలిపారు. కొంతమంది వ్య క్తులు కారులో గంజాయి తరలిస్తున్నారని సమాచారం రావడంతో తూర్పు గోదావరి జిల్లా కొవ్వూ రు రోడ్ కం రైలు బ్రిడ్జి వద్ద కొవ్వూరు పట్టణ సీఐ పి.విశ్వం, తాళ్లపూడి ఎస్ఐ టి.రామకృష్ణ శనివారం వాహన తనిఖీలు చేపట్టారు. కారులో అ నుమానస్పదంగా సంచరిస్తున్న ఏడుగురిని అరె స్టు చేశారు. వారి నుంచి 26 కిలోల గంజాయి, బాలినో కా
మారేడుమిల్లి, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): పర్యాటక ప్రాంతమైన అల్లూరి సీతరామరాజు జిల్లా మారేడుమిల్లి పాములేరు వాగులో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. శనివారం విజయవాడ నుంచి 10 మంది స్నేహితులు మారేడుమిల్లి పర్యాటకానికి వచ్చారు. పాములేరు వాగు లో డి.సాలీస్ (23), కటకం రవితేజ (30), మ
ఒకప్పుడు నాన్నలు కఠినంగా ఉండేవారు. తమ పిల్లలకు విలన్లుగా కనిపించేవారు. కేవలం చదువుకు మాత్రమే విలువ ఇచ్చేవారు. ఏదైనా కొనమంటే పదేపదే ఆలోచించేవారు. ఇప్పుడు వద్దు అని కరాఖండీగా చెప్పేవారు. చదువుకొంటేనే మంచి భవిష్యత్తు అని వారి స్టైల్లో చెప్పేవారు. అయితే వారి మాటలు చెవికెక్కించుకున్న పిల్లలు నేడు మంచి ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. అప్పట్లో పిల్లలు కూడా నాన్నను ఏదైనా అడగాలంటే భయపడేవారు. అమ్మ ద్వారానే నాన్న
నగరంలో ఫస్ట్-లాస్ట్ మైల్ కనెక్టవిటీ అనేది పరిహాసంగా మారింది. ప్రధాన మార్గాల గుండా పోతున్న మెట్రోను.. కాలనీలు, ఇతర ప్రాంతాలకు అనుసంధానం చేస్తూ ఫీడర్, పబ్లిక్ ట్రాన్స్పోర్టు సేవలను తీసుకువచ్చే కార్య
భారతీయ సినీచరిత్రలో కరణ్ జోహార్ది ప్రత్యేక స్థానం. దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా, వ్యాఖ్యాతగా ఆయన ప్రస్థానం అసామాన్యం. ‘తండ్రి’గానూ.. ఆయన ప్రయాణం ఎంతో విభిన్నం. సరోగసి ద్వారా కవలలకు జన్మనిచ్చిన కరణ్.. �
వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన రీసర్వే అస్తవ్యస్తం కారణంగా ఇప్పటికీ అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. భూసర్వే కారణంగా ఇద్దరు నుంచి 10 మంది దాకా రైతులకు జాయింట్ ఎలీపీఎం (ల్యాండ్ పార్సిల్ మ్యాప్) నంబర్లు ఇచ్చారు.
Father's Day emotional tribute నాన్న... రెండు అక్షరాలే.. కానీ కుటుంబానికి వెన్నెముక. తాను జీవితంలో అనుభవించిన కష్టాలు.. చవిచూసిన బాధలూ.. తన పిల్లలు పడకూడదనే నిరంతరం పనిచేసే శ్రమజీవి.
Srikakulam students NEET toppers వైద్య విద్యకు సంబంధించిన నీట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. పలువురు విద్యార్థులు ఉత్తమ ర్యాంకు సాధించారు. అరసవల్లిలో వెలమవీధిలో నివాసముంటున్న పొదిలాపు అవినాష్ ఆల్ఇండియా 64వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. ఓబీసీ కేటగిరిలో 15వ ర్యాంకు సాధించాడు.
ప్రస్తుత మండు వేసవిలో తమకు తాగడానికి గుక్కెడు గోదావరి జలాలను సత్యసాయి మం చినీటి పథకం ద్వారా పంపిణీ చేయాలని కోరుకొండ మండలంలోని 10గ్రామాలకు చెందిన ప్రజలు ముక్తకంఠంతో ఇటు ప్రజాప్రతినిధులను, అటు అధికారులను వేడుకుంటున్నారు.
సబ్ డివిజన్ కేంద్రంలోని గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాలల్లో బాలికలకు సీట్ల కొరత ఏర్పడింది. చింతపల్లిలో విద్యార్థినుల కోసం బాలుర-2 ఆశ్రమ పాఠశాలను బాలికల పాఠశాలగా మార్పు చేసేందుకు గత ఏడాది గిరిజన సంక్షేమశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికి ఆచరణకు నోచుకోలేదు.
cybercriminals arrested డిజిటల్ అరెస్టు పేరిట సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు నేరస్థులు ఒకటో పట్టణ పోలీసులకు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి రూ.6లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ వివేకానంద వెల్లడించారు.
₹25 crore projects development works కూటమి ప్రభుత్వం ఏడాది సుపరిపాలనలో భాగంగా మరో అడుగు ముందుకేసింది. టెక్కలి నియోజకవర్గాన్ని ఐదేళ్లలో అభివృద్ధి చేస్తానని మంత్రి అచ్చెన్నాయడు ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా చర్యలు చేపడుతున్నారు. హామీల అమలులో భాగంగా ఆదివారం టెక్కలి, రావివలసల్లో రూ.25కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.
రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నేతల మధ్య సమన్వయం తీసుకురావడంతో పాటు డివిజన్ కమిటీల ఏర్పాటు ప్రక్రియను చేపట్టేందుకు పీసీసీ ఆదేశాలతో ఖైరతాబాద్ నియోజకవర్గం పార్టీ నేతల సమావేశాన్ని శనివా
స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తలు భూసార పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరిశోధన స్థానంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ల్యాబ్ గత ఏడాది అందుబాటులోకి వచ్చింది. శాస్త్రవేత్తలు ల్యాబ్లో మట్టి, సాగు నీరు నమూనాలు పరీక్షించి సకాలంలో ఫలితాలను రైతులకు అందజేస్తున్నారు. గిరిజన రైతులు భూసార పరీక్షలు చేయించుకుని ఫలితాల ఆధారంగా పోషకాల యాజమాన్యం చేపడితే వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించవచ్చునని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
Kurma incident accident హిరమండలం మండలం అక్రాపల్లి పంచాయతీ కూర్మ గ్రామంలోని నందగోకులం గోశాల ట్రస్టు ప్రార్థనా మందిరం కాలిపోవడానికి విభిన్న కారణాలు వినిపిస్తున్నాయి. అది అగ్నిప్రమాదమేనని స్థానిక పోలీసులు చెబుతున్నారు.
గాంధీ జనరల్ ఆసుపత్రి.. రెండు తెలుగు రాష్ర్టాల్లో ఈ పేరు తెలియనివారంటూ ఉండరు. ఎంతపెద్ద రోగమైన గాంధీ మెట్లెక్కితే చాలు ఆరోగ్యవంతంగా తిరిగొస్తామనే ధీమా ఉండేది. కానీ అదంతా ఒకప్పటి మాట. ప్రస్తుతం గాంధీ అంటేన�
మానేరు రివర్ ఫ్రంట్ అవినీతిపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. సీపీఐ శ్రేణులతో కలిసి ఆయన మానేరు రివర్ ఫ్రంట్ పనులను శనివారం పరిశీలించారు.
గ్రామాల్లో పక్కాగా ఫీవర్ సర్వే చేయాలని, జ్వరాలపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్వో జమాల్బాషా ఆదేశించారు. మండలంలోని మారుమూల పినకోట పీహెచ్సీని శనివారం ఆయన తనిఖీ చేశారు. ముందుగా రికార్డులను పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పంటల బీమాను అమలు చేయడంతో పాటు రైతు భరోసా డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యు డు సాగర్ డిమాండ్ చేశారు.
తాగునీటి సరఫరా చేయక పోతే ఊరుకునేది లేదని నాలుగో వార్డు భారత భవనం వీధికి చెందిన మహిళలు ఖాళీ బిందెలతో శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు.
యోగా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం కావాలని, ప్రతిరోజు సుమారు 30 నిమషాలు యోగా చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం సిద్ధిస్తుందని కలె క్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు.
రక్తదానం చేసి మరొకరి ప్రాణాలు కాపాడ టానికి యువకులు ముందుకు రావాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠా కూర్ పిలుపునిచ్చారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా శనివారం గోదావరి ఖని ప్రభుత్వాసుపత్రిలో నిర్వహించిన రక్త దాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు.
విద్యారంగ సమస్యలు పరి ష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శనివా రం బస్టాండ్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర అధ్యక్షుడు శని గరపు రజినీకాంత్ మాట్లాడుతూ విద్యాశాఖకు మంత్రి లేనటువంటి దుర్భర పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
తల్లికి వందనం పేరుతో కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ప్రభుత్వం రూ.13వేలు చొప్పున తల్లుల ఖాతాల్లో జమ చేయడంతో ఉమ్మడి పశ్చిమ జిల్లాలోని విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. పలువురు విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారు.
పెద్దపల్లి పార్లమెంట్ నియోజక వర్గ ప్రజలతో తమకు నలభై ఏళ్ల అనుబంధం ఉందని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. మంత్రి పదవి లభించిన అనంతరం ఆయన చెన్నూరు వెళుతుండగా సుల్తానాబాద్లో ఘన స్వాగతం పలికారు.
మనల్ని ప్రపంచానికి పరిచయం చేసింది అమ్మ అయితే.. మనకు ప్రపంచాన్ని పరిచయం చేసేది మాత్రం తండ్రి. తల్లి మాటలతో ధైర్యం చెబితే.. తండ్రి చేతలతో మనలో ధైర్యం నింపుతాడు.
Dad is a Hero Forever నాన్నంటే కొండంత అండ.. ఎంతటి కష్టంలోనైనా నేనున్నానంటూ నిలిచే ధైర్యం. భవిష్యత్కు భరోసా.. అడుగడుగునా మన వెంట ఉంటూ చేయూతనిచ్చే మార్గదర్శి. పిల్లల ఉన్నతి కోసం పరితపించే నిరంతర శ్రమజీవి. ఆయన త్యాగం, సహనం వెలకట్టలేనిది. అందుకే పితృదేవోభవ అంటారు.
రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణుల జనాభా 25 లక్షలకు పైబడి ఉండగా వైసీపీ హయాంలో ఆ జనసంఖ్యను 4 లక్షలకు, ప్రస్తుత కూటమి ప్ర భుత్వ హయాంలో 7 లక్షలకు తేల్చారని, ఇది చాలా అన్యాయమని రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు పావులూరి హనుమంతురావు ఆవేదన వ్యక్తం చేశారు.
Respite for Wage Earners జిల్లాలో ఉపాధి వేతనదారులకు ఊరట లభించింది. ఎనిమిది వారాలకు సంబంధించి వేతనాలు వారి ఖాతాల్లో జమవుతున్నాయి. దీంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Ready for the toli adugu అధికారం చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనెల 23 నుంచి ‘తొలి అడుగు’ కార్యక్రమం నిర్వహించాలని సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయించారు. నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ఇప్పటికే పార్టీ శ్రేణులు, ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేశారు.
Unmoving Elephants సీతానగరం మండలాన్ని గజరాజులు వీడడం లేదు. కొద్దిరోజులుగా ఈ ప్రాంతంలోనే సంచరిస్తూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. పంటలను ధ్వంసం చేస్తూ రైతులకు ఆందోళనకు గురిచేస్తున్నాయి.
Countless Health Benefits with Yoga యోగాతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో ఉన్నాయని డీఎంహెచ్వో ఎస్.భాస్కరరావు తెలిపారు. శనివారం పార్వతీపురం మండలం బాలగుడబ గ్రామంలో యోగాంధ్ర నిర్వహించారు. వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, గ్రామస్థులతో కలిసి యోగాసనాలు చేశారు.
తల్లికి వందనం పథకాన్ని చూసి ఓర్వలేని మాజీ సీఎం జగన్, వైసీపీ నాయకులు కూటమి ప్రభు త్వంపై, విద్యా మంత్రి నారా లోకేశ్పై దిగజారుడు రాజకీయాలతో విష ప్రచారం చేస్తున్నారని రోడ్లు భవనాల శాఖా మంత్రి బీసీ జనార్దన్రెడ్డి విమర్శించారు.
ఇద్దరు అంతర్రాష్ట దొంగలను నందికొట్కూరు పోలీసులు అరెస్టు చేశారు. నంద్యాల పట్టణంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ యుగంధర్బాబు శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుల వివరాలు వెల్లడించారు.
[23:15]రాష్ట్ర ప్రభుత్వం కొన్ని విషయాల్లో కఠిన నిర్ణయాలు తీసుకున్నా, సినీ పరిశ్రమ అభివృద్ధికి, ప్రోత్సాహానికి తోడ్పాటునందించటంతో పాటు, అందరికీ సముచిత స్థానం కల్పించడానికి ప్రయత్నిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు.
స్థా నిక సంస్థల ఎన్నికల్లో అందరూ కష్టపడి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేందుకు కృషి చేయాలని ఏఐసీసీ కార్యదర్శి, పార్టీ రాష్ట్ర కో ఇన్చార్జి పి.విశ్వనాథన్ పిలుపునిచ్చారు.
జిల్లా కేంద్రం లో ఎప్పుడెప్పుడు స్టేడియం నిర్మాణానికి మోక్షం కలు గుతుందోనని దశాబ్ధాలుగా ఎదురు చూస్తున్న క్రీడాకా రులకు ఎట్టకేలకు ఆ కల నెరవేరే సమయం ఆసన్న మైంది. స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు ప్ర త్యేక చొరవతో స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ధనార్జనే ధ్యేయంగా ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. నిబంధనలను ఉల్లంఘించి తల్లిదండ్రుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. తమ స్కూల్లో మంచి ర్యాంకులు వస్తున్నాయని, నాణ్యమైన విద్య అందిస్తున్నామని, నమ్మించి నట్టేట ముంచుతున్నాయి.
ఈ ప్రాంతం అభివృద్ధికి సింగరేణి కొత్త గను లను ఏర్పాటు చేస్తానని దీంతో నిరుద్యోగ యు వతకు ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయని మంత్రి వివేక్వెంకటస్వామి అన్నారు. మంత్రి పదవీ చేపట్టాక మొదటి సారి ఆయన శనివారం చెన్నూరు పట్టణానికి వచ్చిన సందర్భంగా ఆ పార్టీ నాయకు లు, కార్యకర్తలు మంత్రికి ఘన స్వాగతం పలికారు. జలాల్ పెట్రోల్ బంక్ నుంచి పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన సభాస్థలి వద్దకు ర్యాలీ చేపట్టి మంత్రికి స్వాగతం పలికారు. పాత బస్టాండ్లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో మంత్రి మాట్లాడారు.
కస్తూర్బా విద్యాలయాల్లో(కేజీబీవీ) చదివే బాలికలకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు కస్తూర్బా విద్యాలయాలను దేశవ్యాప్తంగా కేంద్రం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వీటి నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది.
42 శాతం రిజర్వే షన్లు అమలు చేశాకే ఎన్నికలు నిర్వహించాలని జాతీయ బీసీ హక్కు ల పోరాట సమితి నాయకులు పేర్కొన్నారు. శనివారం మంచిర్యాల ప ట్టణంలోని ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మోకాళ్లపై ని ల్చుని నిరసన వ్యక్తం చేశారు.
రాజీమార్గమే రాజ మార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేష్ అన్నారు. శనివారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో పాల్గొని రాజీమార్గం ద్వారా కేసులను పరిష్కరించారు.
రాజీ మార్గమే రాజ మార్గమని ల క్షెట్టిపేట జూనియర్ సివిల్ జడ్జి సాయికిరణ్ కసమల అన్నారు. పట్టణ న్యాయస్థానంలో శనివారం న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్లో ముఖ్య అథితిగా పాల్గొని మా ట్లాడారు.
సీపీఆర్పై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని ఎస్సై ప్రశాంత్ పేర్కొన్నారు. శనివారం వాంకిడి మండ లంలోని సామె గ్రామంలో ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ పాటిల్ కాంతిలాల్ సుభాష్ ఆదేశాల మేరకు వాంకి డి పోలీసు శాఖ ఆధ్వర్యంలో గ్రామస్థులకు సీపీఆర్ పై అవగాహన సదస్సును నిర్వహించారు.
వైసీపీ అధ్యక్షుడు జగన్ పొదిలి పర్యటన మహిళలపై దాడి చేయడం తప్ప వాళ్లు సాఽధించిందేమీ లేదని ఎమ్మెల్యే కం దుల నారాయణరెడ్డి అన్నారు. జవహర్నగర్ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది.
ప్రతి ఒక్కరూ చట్టాలను అతిక్రమించవద్దని జిల్లా ప్రధాన న్యాయాధికారి, జిల్లా న్యాయ సేవాధికార చైర్పర్సన్ ఎ.భారతి అన్నారు. శనివారం పట్టణంలోని సబ్ జైలును ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసమయంలో ఉన్న విచారణ ఖైదీలను, డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో శిక్షను అనుభవిస్తున్న ఖైదీలతో ఆమె మాట్లాడారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లికి వందనం పథకం మండలంలో 4,269 మందికి వర్తించింది. ఈ పథకం ద్వారా ఒక్కో కుటుంబంలో ముగ్గురు, నలుగురు పిల్లలు ఉన్నప్పటికీ డబ్బులు జమ అయ్యాయి.
విద్యకు ప్రభుత్వం అధిక పాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠ శాలలో విద్యను అభ్యసించే పేదింటి విద్యార్థుల కోసం బడ్జెట్లో అధిక నిధులు కేటాయించిం దన్నారు.
జిల్లాలోని పలు మండలాల్లో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ కాసింది. ఆ తరువాత వర్షం పడింది. అనకాపల్లి, నర్సీపట్నం, గొలుగొండ, సబ్బవరం, పాయకరావుపేట, ఎలమంచిలిలో చిరుజల్లులు కురిశాయి.
మండలంలో రూ.2 కోట్లతో 75 సాగునీటి కాలువల్లో పూడికతీత, అభివృద్ధి పనులు చేపట్టడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు సాగునీటి కాలువలను నిర్లక్ష్యం చేయడంతో రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత సాగునీటి కాలువలపై ప్రత్యేక దృష్టి పెట్టి పనులు చేపట్టడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Telangana Inter Supply Results : తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు కీలక సమాచారం. రాష్ట్ర ఇంటర్బోర్డు (TSBIE) అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల విడుదలకు తుది తేదీని ప్రకటించింది. బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య వెల్లడించిన ప్రకారం, ఈ నెల 16వ తేదీ (సోమవారం) మధ్
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్లో సౌతాఫ్రికా నయా హిస్టరీ.. 27 ఏళ్ల నిరీక్షణకు తెర.. ICC ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) మూడో రౌండ్ (2023-25) ఫైనల్లో ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా హోరాహోరీగా తలపడ్డాయి. లండన్లోని చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరిగ
అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి ముందు పైలెట్ సుమిత్ లాస్ట్ మెసేజ్ ఇచ్చారు. ప్రమాదానికి ముందు పైలట్ చివరి మాటలకు సంబంధించిన ఓ ఆడియో సందేశం బయటికొచ్చింది.
CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 571 ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. పాఠశాలలు తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో, సీఎం రేవంత్ రెడ్డి ఐసీసీసీ కే
స్మార్ట్ గాడ్జెట్స్ హ్యూమన్ లైఫ్ స్టైల్లో భాగమైపోయాయి. వాటిల్లో స్మార్ట్ వాచ్ ఒకటి. ఏజ్ తో సంబంధం లేకుండా స్మార్ట్ వాచ్ లను యూజ్ చేస్తున్నారు. మీరు కూడా కొత్త స్మార్ట్ వాచ్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. క�
అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి సరైన పరిహారం అందించాలన్నారు. ఖర�
'ఆపరేషన్ రైజింగ్ లయన్' కింద ఇజ్రాయెల్ అనేక ఇరానియన్ స్థావరాలపై దాడి చేసింది. ఈ దాడిలో ఆరుగురు శాస్త్రవేత్తలు, అనేక మంది సైనిక కమాండర్లు మరణించారు. ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై 100 కి పైగా క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ తన ప్రతీకార చర్యకు 'ట్రూ ప్రా�
న్యూజిలాండ్ జట్టు వచ్చే ఏడాది ప్రారంభంలో భారతదేశంలో పర్యటించనుంది. రెండు జట్ల మధ్య 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ షెడ్యూల్ విడుదలైంది. వన్డే సిరీస్ జనవరి 11 నుంచి ప్రారంభమవుతుంది. చివరి మ్యాచ్ జనవరి 18 న జరుగుతుంది. టీ20 సిరీస్ �
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫ్ ఇండియా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 462 పోస్టులను భర్తీ చేయనున్నారు. యూపీఎస్సీ అసిస్టెంట్ డైరెక్టర
ఆంధ్రప్రదేశ్ లో డీఎస్సీ పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. జూన్ 06 నుంచి 30వ తేదీ వరకు DSC పరీక్షలు కొనసాగుతాయి. అయితే పరీక్షలు రాస్తున్న టీచర్ అభ్యర్థులకు ప్రభుత్వం బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఈ నెల 20, 21 తేదీల్లో జరగాల్సిన డీఎస్సీ పరీక్షలు వాయిదా పడ్�
అల్లు అర్జున్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2024 అందుకున్నారు. అనంతరం మాట్లాడుతూ అందరికీ నమస్కారం. తెలంగాణ గద్దర్ అవార్డు నాకు అందించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. తెలంగాణ ప్రభుత్వం ఈ నిర�
అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో ఒక్క వ్యక్తి తప్ప ఎవరూ బయటపడలేదు. విశ్వాస్ కుమార్ రమేష్ ప్రాణాలతో బయటపడటం ఒక అద్భుతం. తాజాగా ఆయనకు సంబంధించి ఓ సమాచారం వెలువడింది. విమాన ప్రమాదం జరిగిన వెంటనే, విశ్వాస్ తన తండ్రితో వీడియో కాల్లో మాట్లాడ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగు స్టార్ హీరో అల్లు అర్జున్ సహా మరో స్టార్ హీరో బాలకృష్ణను హత్తుకున్న విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ రోజు హైదరాబాద్ వేదికగా గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డులను ప్రభుత్వం అందజేస్తు�
ప్రముఖ దర్శకుడు అట్లీ తన ప్రతిభతో దక్షిణాది నుంచి బాలీవుడ్ వరకు తిరుగులేని గుర్తింపు సంపాదించుకున్నాడు. తాజాగా ఆయన జీవితంలో మరో గౌరవనీయ ఘట్టం చోటుచేసుకుంది. అట్లీకి చెన్నైలోని సత్యభామ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. ఈ స�
Gaddar Awards : తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న గద్దర్ అవార్డుల వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఇందులో బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్న గద్దర్ అవార్డును అందుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, దిల్ రాజు ఈ అవార్డును అందజేశార�
Kantara: Chapter 1 కన్నడ హీరో రిషబ్ శెట్టి ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం కాంతార చాప్టర్ 1. ఈ మూవీలో రిషబ్ హీరోగా నటిస్తూనే దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నది. ఈ మూవీ సె�
ఏపీ డీఎస్సీ - 2025 నియామక పరీక్షలు వాయిదా పడ్డాయి. యోగా దినోత్సవ కార్యక్రమం నేపథ్యంలో ఈ నెల 20, 21 తేదీల్లో జరిగే ఈ నియామక పరీక్షలు వాయిదా వేసినట్టు డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు.
America మిన్నెసోటా స్టేట్ మాజీ హౌస్ స్పీకర్ మెలిస్సా హోర్ట్మన్ ఆమె భర్త తుపాకీ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారని ఆ రాష్ట్ర గవర్నర్ టిమ్ వాల్జ్ పేర్కొన్నారు. ఇదే దాడిలో సెనేటర్ జాన్ హాఫ్మన్, అతని భా
[22:14]బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్న ఎయిరిండియా (Air India).. వారి తక్షణ ఆర్థిక అవసరాలు తీర్చేందుకు గాను రూ.25లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది.
ICC : క్రికెట్లో బౌండరీ లైన్ వద్ద గాల్లోకి జంప్ చేస్తూ క్యాచ్లు పడుతుంటారు ఫీల్డర్లు కొందరు. అలాంటి కళ్లు చెదిరే క్యాచ్లు మ్యాచ్ ఫలితాన్ని మార్చేసిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ఇకపై ఇలాంటి విన్యాస
డీఎంకే కూటమి తరఫున తమిళనాడు నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన కమల్హాసన్ చెన్నైలో పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. కొందరు అభిమానులు వైదికపైకి వచ్చి కమల్ పట్ల తమ అభిమానం చాటుకున్నారు.
తల్లికి వందనంలో రూ.13వేలు ఇచ్చి అందులో రూ. 2 వేలు నారా లోకేశ్ ఖాతాలో పడ్డాయంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. దీనిపై మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ.. దీనిని రుజవు చేయాలి.. లేకుంటే క్షమాపణ చెప్పి ప్రకటన ఉపసంహరించుకోవాలన్నారు.
ప్రభుత్వం అవినీతిని అరికట్టేందుకు కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) స్పష్టం చేశారు. ఎవరు అవినీతికి పాల్పడినా వారిపై తక్షణ విచారణ జరిపించాలని అధికారులకు ఆదేశించారు.
Kamal Haasan విశ్వనటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ సొంత పార్టీ కార్యకర్తలనే అసహనం వ్యక్తం చేశారు. ఓ కార్యకర్త అభిమానంతో ఆయనకు కత్తిని బహూకరించారు. అంతటితో ఆగకుండా ఆయన చేతికి ఇచ్చేందుకు ఆసక్తి చూపిం
BCCI : దేశవాళీ క్రికెట్ కొత్త సీజన్కు భారత క్రికెట్ బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది. విరామం లేకుండా మ్యాచ్ల నిర్వహణపై క్రికెటర్లు ఫిర్యాదు నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది.
నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి శనివారం కమ్మరి నర్సింలు ఇంటికి వెళ్లి వారిని పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ సాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.
హోం లోన్ తీసుకోవాలని చూస్తున్న వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) గుడ్ న్యూస్ చెప్పింది. ఈ క్రమంలో జూన్ 15, 2025 నుంచి హోమ్ లోన్ (SBI Home Loans) వడ్డీ రేట్లు తగ్గించనున్నట్లు తెలిపింది.
ఇంజన్ మాన్యుఫ్యాక్చరర్స్ ప్రోటాకాల్ ప్రకారం ఏప్రిల్ 2025లో ఎడమవైపు ఇంజన్ను కూడా తనిఖీ చేశారని, ఇంజన్లో కానీ, విమానంలో కానీ ఎలాంటి సమస్యలు లేవని అధికారులు చెప్పారు.
[20:28]ఏపీ ప్రభుత్వం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో డీఎస్సీ పరీక్షల తేదీల్లో మార్పులు జరిగాయి.
Encounter మధ్యప్రదేశ్లోని బాలాఘాట్లో జరిగిన ఎన్కౌంటర్లో శనివారం ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో నలుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ముగ్గురు మహిళా మావోలు ఉన్నారు. నక్సల్ ప్రభావిత బిత్లి పోలీ�
లోక్ అదాలత్తో కక్షిదారులకు సత్వర న్యాయం లభిస్తుందని నల్లగొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు అన్నారు. రాజీపడిన కేసుల్లో అప్పీలు ఉండదని, ఇదే అంతిమ తీర్పు అవుతుందని తెలిపారు. శనివారం న�
flight number 171 ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకున్నది. ఫ్లైట్ నంబర్ 171కు వీడ్కోలు పలకనున్నది. విమాన ప్రమాదం మృతులకు నివాళిగా ఫ్లైట్ నంబర్ 171ను ఉపసంహరించుకున్నది.జూన్ 17 నుంచి ఇది అమలులోకి రానున్నది.
ఏజెన్సీలోని మారుమూలన ఉన్న ప్రతి గిరిజన పల్లెకు వైద్య సేవలు అందాలని తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ రవీంద్రనాయక్ అన్నారు. శనివారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని మోరంపల్లిబంజర్
వైఎస్ జగన్ పొదిలి పర్యటన సందర్భంగా టీడీపీ శ్రేణులపై రాళ్ల దాడికి దిగిన వైసీపీ శ్రేణులను పోలీసులు గుర్తించారు. ఆ క్రమంలో వారిని అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు.
దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాను ఓడించి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ 2025ను గెలుచుకుంది. టైటిల్ గెలుచుకున్నందుకు దక్షిణాఫ్రికా కోట్ల రూపాయలు (WTC Final 2025 Prize Money) అందుకుంది. ఇదే సమయంలో ఆస్ట్రేలియా, భారత్, పాకిస్థాన్ జట్లు కూడా మనీ తీసుకోవడం విశేషం.
[20:23]విమాన ప్రమాదంలో బాధితులకు క్లెయిమ్ ప్రక్రియను సులభతరం చేస్తూ బీమా సంస్థలు ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐసీఐసీఐ లాంబార్డ్ కీలక ప్రకటన చేశాయి.
Sports School స్పోర్ట్స్ స్కూల్లో నాలుగవ తరగతిలో అడ్మిషన్ పొందుటకు 2024-25 విద్యాసంవత్సరంలో 3వ తరగతి పూర్తి చేసిన బాలబాలికలు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల విద్యాధికారి సత్యనారా�
బోయింగ్ 787 లోపభూయిష్టమని, ప్రయాణికుల ప్రమాదకరమని సలోహ్పోర్ అనే విజిల్బ్లోయర్ ఏడాది క్రితమే హెచ్చరించారు. తాజాగా ఇదే విషయాన్ని మాజీ బోయింగ్ అత్యున్నత స్థాయి మేనేజర్ నుంచి విజిల్బ్లోయర్గా మారిన ఎడ్ పియర్సన్ ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.
ECB : భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య దిగ్గజాల పేర్లతో నిర్వహిస్తున్న ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా జరపాలనుకుంది ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ECB). కానీ, అనుకోకుండా ఈ ఈవెంట్ వాయిదా పడింది.
Contractor బెల్కటూర్ గ్రామ నిందితులని అరెస్ట్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ,దళితుల పక్షాన నిలబడి పోరాడుతున్న దళిత ప్రజాసంఘాల నాయకులఫై అక్రమ కేసులు పెట్టడం చాలా సిగ్గుచేటు అన్నారు. వెంటనే అక్రమ కేసులు ఎత్తి వే�
ప్రజా పాలన అంటూ ప్రచారం చేసుకుంటున్న రేవంత్ సర్కార్ది నయవంచక పాలన అని బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నా�
ఐసీసీ ఈవెంట్లు అంటే దక్షిణాఫ్రికాకు పెద్దగా కలిసి రావు. సాధారణ సిరీస్ల్లో ప్రత్యర్థులను వణికించే సఫారీ జట్టు ఐసీసీ ఈవెంట్లలో మాత్రం ఒత్తిడికి తలొగ్గి ఓటమి పాలవుతుంటుంది. అయితే చరిత్రకు భిన్నంగా ఈసారి మెరుగైన ప్రదర్శన చేసింది. తాజాగా జరిగిన ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది.
Air India Plane Crash ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన వారిని డీఎన్ఏ పరీక్ష ద్వారా గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. డీఎన్ఏ మ్యాచింగ్ తర్వాత నిర్ధారించిన తొలి మృతదేహాన్ని బాధిత కుటుంబానికి శనివారం అప్ప�
తెలంగాణ రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ 2025 విద్యా సంవత్సరానికి గాను మైనార్టీ విద్యార్థుల కోసం సీఎం ఓవర్సీస్ పథకం ద్వారా అందిస్తున్న విదేశీ ఉపకార వేతనాలను సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల
[19:26]ప్రస్తుత రోజుల్లో వైవాహిక వ్యవస్థపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan). ఇప్పుడున్న రోజుల్లో భార్యాభర్తల మధ్య సరైన అనుబంధం ఉండటం లేదన్నారు.
అంతర్జాతీయ ఒలింపిక్ డే ను విజయవంతం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ యుగంధర్రెడ్డి కోరారు. ఈ నెల 18 నుండి 23వ తేదీ వరకూ ఒలింపిక్ దినోత్సవ రన్ ను అశ్వరావుపేట న�
Niranjan Reddy కాంగ్రెస్, బీజేపీలు చీకటి ఒప్పందం చేసుకొని బీఆర్ఎస్ను బద్నాం చేస్తున్నాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో కొట్లాడుతున్నట్లుగా నటిస్తూ.. రాష్ట్రంలో మాత్రం పరస్పరం
[19:06]ఏపీ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్రావు చేసిన ఆరోపణలను మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి తోసిపుచ్చారు.
అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు బయల్దేరిన ఎయిరిండియా విమానం కొన్ని సెకెన్లలోనే కూలిపోయిన సంగతి తెలిసిందే. విమానం కూలిపోక ముందు కాక్పిట్లో ఏం జరిగింది అనేది మాత్రం ఇంకా పూర్తిగా బయటకు రాలేదు
Suicide : హైదరాబాద్ సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఎర్రగడ్డలోని జనప్రియ అపార్ట్మెంట్లో నివాసముంటున్న ఓ మహిళ 5వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. శనివారం (14-06-2025) ఉదయం 8:30 గంటల సమయంలో ఈ సంఘటన జ
Farmers ప్రభుత్వం రేపు సోమవారం రైతులకు ఈ సీజన్కు సంబంధించి రైతు భరోసా వేయనున్నారు. ఈ నేపథ్యంలో మండలంలోని చించల్ పేట, నవాబుపేట, ఎల్లకొండ రైతు వేదికలలో రైతులకు శాస్త్రవేత్తలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించను�
MLC Kavitha బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే ఊరుకోబోమని రేవంత్ సర్కారును ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్లో పెద్ద సంఖ్యలు చేశ�
Air India గుజరాత్లోని అహ్మదాబాద్లో గురువారం జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన వారి బాధిత కుటుంబాలకు అదనంగా రూ.25 లక్షల పరిహారాన్ని ఎయిర్ ఇండియా ప్రకటించింది. టాటా సన్స్ ఇప్పటికే ప్రకటించిన రూ. కోటి పరిహారాని
ఏదులాపురం మున్సిపాలిటీ పరిదిలోని ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాల అధ్యాపకుడు మద్దినేని వెంకటేశ్వరరావు అన్నామలై యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పట్టా అందుకున్నారు.
అహ్మదాబాద్ సమీపంలో జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఘోర ప్రమాదంలో 240 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కానీ ఇప్పుడు ఆ బాధితుల మృతదేహాలను గుర్తించడంలో DNA పరీక్షల (Air India Crash DNA) ప్రక్రియ మరింత ఆలస్యం అవుతోంది. దీంతో బాధితుల కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.
ప్రస్తుతం మన దేశంలో వేసవి కాలం కావడంతో ప్రజలు వేడితో అల్లాడుతున్నారు. ఫ్యాన్ కింద కూర్చున్నా వేడిగాలి చెమటలు పట్టిస్తోంది. ఏసీలు ఉన్న వారి పరిస్థితి కాస్త మెరుగ్గా ఉందని చెప్పవచ్చు. ఈ వేడిని నివారించడానికి ప్రజలు వివిధ ఉపాయాలు ప్రయత్నిస్తున్నారు.
MLA KP Vivekanand పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రోజు రోజుకు వెలుస్తున్న కొత్త కాలనీల్లో మౌళిక వసతుల కల్పనకు ప్రణాళికలు రూపొందించి ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పరుస్తున్నామని, రానున్న రోజుల్లో కాకతీయ నగర్ కాలనీ�
రిటైర్డ్ విద్యాధికారి, దివంగత పాదూరి శ్రీనివాస్ రెడ్డి సేవలు ఎనలేనివని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ పట్టణంలోని చంద్రగిరి విల్లాస్లో పాదూరి శ్రీనివాస్రెడ్డి �
తమలపాకులను కొందరు పాన్ వంటివి నమిలేందుకు ఉపయోగిస్తారు. కానీ ఆయుర్వేద వైద్యంలో ఎంతో పురాతన కాలం నుంచే తమలపాకులను ఔషధంగా ఉపయోగిస్తున్నారు. తమలపాకుల్లో అనేక ఔషధ గుణాలు, పోషక విలువలు ఉ
మన దేశంలో విద్యార్థులందరూ కార్పొరేట్ కొలువులు సంపాదించాలని కలలు కంటారు. లక్షల్లో జీతం, ఏసీ ఆఫీస్లు, ఇతర సౌకర్యాలు అందించే కార్పొరేట్ కంపెనీల్లో పని చేయాలని ఆశపడుతుంటారు. అయితే కార్పొరేట్ ఉద్యోగం బయటకు కనిపించేంత విలాసవంతంగా ఉండదని కొందరు అంటూ ఉంటారు.
రాజధాని అమరావతి మహిళలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ కృష్ణంరాజు, సజ్జల రామకృష్ణారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆ ప్రాంత రైతులు, మహిళలు డిమాండ్ చేశారు. ఆ క్రమంలో వారు ఆందోళన బాట పట్టారు.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారాలైన పద్మ పురస్కారాలకు అర్హులైన వారి నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
[18:17]తెదేపా అధినేత చంద్రబాబు ఎన్నికల్లో గెలిచి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మోకాళ్లపై తిరుమలకు (మెట్ల మార్గంలో) వస్తానని నంద్యాల జిల్లాకు చెందిన తెదేపా నేత కోరుకున్నాడు.
Kannappa మంచు ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కన్నప్ప చిత్రం జూన్ 27న విడుదల కానుండగా, ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్లో మంచు విష్ణ�
తండ్రి ఆటో డ్రైవర్. ఆ పేదింట్లో ఆమె చదువుల సరస్వతి. అవిశ్రాంతంగా పోరాడి అనుకున్నది సాధించింది. దీక్షాదక్షతతో ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో మాస్టర్స్ కోసం UKకి వెళుతోంది. ఒక్క నిమిషంలో..
Horse Bike Collision రోడ్డు దాటుతున్న గుర్రాన్ని బైక్పై వెళ్తున్న వ్యక్తి వేగంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదం ధాటికి ఆ గుర్రం ఎగిరి రోడ్డుపై పడి మరణించింది. అదృష్టవశాత్తు బైకర్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ ప్రాంతంలోని సీసీటీ
స్థానిక వాహనదారులకు ఉచిత ప్రయాణం కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న టోల్గేట్ యాజమాన్య వైఖరికి నిరసనగా ఈ నెల 16న చిల్లేపల్లి టోల్గేట్ వద్ద రాస్తారోకోను నిర్వహించనున్నట్లు సీపీఐ జిల్లా కా�
[17:42]దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్లో సౌతాఫ్రికా జట్టు అయిదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో 27 ఏళ్ల తర్వాత ఐసీసీ టైటిల్ గెలుచుకుంది.
లార్డ్స్ గ్రౌండ్ సాక్షిగా సౌతాఫ్రికా విజయం సాధించి రికార్డ్ సృష్టించింది. ఏడెన్ మార్క్రం సెంచరీతో ఆసీస్ను ఐదు వికెట్ల తేడాతో చిత్తుచేసి తొలి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ను 27 ఏళ్ల తర్వాత దక్కించుకుంది.
Samantha టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత దర్శకుడు రాజ్ నిడిమోరుతో అఫైర్ నడుపుతుందంటూ కొద్ది రోజులుగా రూమర్లు జోరందుకొన్నాయి. వారిద్దరి మధ్య ఉన్న బంధం గురించి బయటి ప్రప�
Sabiha Begum గతంలో చిన్నపాటి వర్షానికి నాలా పొంగి పరివాహ ప్రాంతాల్లో నివసించే వారి ఇళ్లలోకి వరద నీరు ముంచెత్తేదని, దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లబోసారన్నారు.
చౌటుప్పల్ మున్సిపాలిటీ లింగోజిగూడెం గ్రామ పరిధిలోని దివీస్ పరిశ్రమకు రాష్ట్ర ఉత్తమ రక్తదాన అవార్డు లభించింది. తెలంగాణ రాజ్భవన్లో నిర్వహించిన ప్రపంచ రక్తదాన దినోత్సవంలో భాగంగా రాష్ట్ర గవర్నర్ జ
Harish Rao కృష్ణా జలాల్లో జల దోపిడి జరిగినట్లుగా గోదావరి జలాలను బనకచర్ల ద్వారా ఏపీ దోపిడీ చేస్తుందని.. సీఎం రేవంత్, ఉత్తం కుమార్రెడ్డి మౌనంగా ఉంటున్నారని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. కేటీఆర్పై, బీఆ�
“సిందూర్” తర్వాత తొలి విదేశీ పర్యటన.. మూడు దేశాలకు వెళ్తున్న ప్రధాని మోడీ.. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్రమోడీ విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. వచ్చే వారం కెనడాలో జరగబోయే జీ-7 సదస్సుకు ప్రధాని హాజరు కాన�
Donald Trump అక్రమ వలసదారుల అరెస్టులకు వ్యతిరేకంగా అమెరికా (USA) లోని లాస్ ఏంజిల్స్ (Los angeles) లో పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దాంతో ఆ అరెస్టులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వెనక్కి తగ్గినట్�
Street Dogs బోయిని కిష్టప్ప శనివారం మధ్యాహ్నం కాలకృత్యాలు తీర్చుకునేందుకు గ్రామ సమీపంలోని నల్ల చెరువులోకి దిగాడు. అయితే అదే సమయంలో అక్కడే గుంపుగా ఉన్న వీధి కుక్కలు అతడిపై దాడి చేసి గాయపరిచాయి.
బోయింగ్ 787 విమానాలు భారత్కు తిరిగి రాగానే తనిఖీలు చేస్తున్నామని, ఈ తనిఖీల్లో కొన్నింటికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉన్నందున సుదీర్ఘ ప్రయాణ మార్గాల్లో నడిచే విమానాల రాకపోకల్లో జాప్యం జరగవచ్చని ఎయిరిండియా తెలిపింది.
New Ministers Chambers : తెలంగాణ మంత్రివర్గంలో కొత్తగా చేరిన మంత్రులకు సచివాలయంలో తమ తనఖా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) చాంబర్ల కేటాయింపుపై ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల మంత్రివర్గంలోకి తీసుకున్న అడ్లూరి లక్ష్మణ్కు సచివాలయ మ
Air India బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానాలను ఒకసారి పూర్తిగా భద్రతా తనిఖీలు పూర్తి చేసే ప్రక్రియలో ఉన్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజేసీఏ) ఆదేశాలు మేరకు ఈ చర్యలు చేపట్ట
Israel Vs Iran ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ శనివారం ఇరాన్కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. మిస్సైల్స్ను ప్రయోగించకపోవడం ఆకపకపోతే.. టెహ్రాన్ మంటల్లో కాలిపోతుందంటూ హెచ్చరించారు.
జగన్ రాజకీయ ముసుగులో ఉన్న నేరస్థుడు కాబట్టే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్వలేక పోతున్నాడని హోం మంత్రి అనిత మండిపడ్డారు. పోలీసులు మీద రాళ్లు విసిరితే మాకు బీపీలు రావా? అంటూ వైసీపీ నేతలను ఆమె సూటిగా ప్రశ్నించారు.
South Africa : ఐసీసీ ఈవెంట్లలో ఆ జట్టును విధి వెక్కిరించేది. టోర్నీ ఆసాంతం ఎంత బాగా ఆడినా సరే తీరా ఫైనల్కు వచ్చే సరికి ఒత్తిడి ఆవహించేది. అలా మూడు పర్యాయాలు ఆఖరి మెట్టుపై తడబడి ఛాంపియన్ ట్యాగ్ను చే
[17:27]ఇవాళ అర్ధరాత్రి నుంచి సముద్రంలో తిరిగి చేపలవేట మొదలు కానుంది. ఈ ఏడాది ఏప్రిల్ 14 అర్ధరాత్రి నుంచి జూన్ 14 వరకు సముద్రంలో చేపలు, రొయ్యలు, ఇతర మత్స్య సంపద వేటపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే.
Aadhar Update దేశంలోని కోట్లాది మంది ఆధార్ కార్డ్ యూజర్లకు ఉడాయ్ మరోసారి భారీ ఉపశమనం కలిగించింది. ఆధార్ కార్డులోని వివరాలను అప్డేట్ చేసుకునేందుకు గడువును మరోసారి పొడిగించింది. గతంలో జారీ చేసిన ఉత్తర్వుల మే�
సాధారణంగా విమానాల్లో బ్లాక్ బాక్స్లు రెండు ఉంటాయి. ఇవి విమానంలోని డేటాను రికార్డు చేస్తాయి. ఇందులో ఒకటి ఆల్టిట్యూడ్, స్పీడ్ వంటి డేటాను రికార్డు చేస్తుంది. మరొకటి కాక్పిట్లో శబ్దాలను రికార్డు చేస్తుంది.
Flight crash ఈ నెల 12 చోటుచేసుకున్న అహ్మదాబాద్ (Ahmedabad) విమాన ప్రమాదం (Flight accident) మొత్తం 274 మందిని పొట్టనపెట్టుకుంది. విమానంలో ప్రయాణిస్తున్న 242 మందిలో రమేష్ విశ్వాస్ కుమార్ (Ramesh Vishwas Kumar) అనే వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ�
MLA Marri Rajashekar Reddy ఆషాడ మాస బోనాల కోసం దేవాలయాలకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు మంజూరు చేయించాలని దేవాలయాల కమిటీ సభ్యులు ఎమ్మెల్యే ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికు వినతి పత్రం అందజేశారు.
అమెజాన్ (Amazon) వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్కు (Jeff Bezos) షాకింగ్ న్యూస్ వచ్చింది. 2017 నుంచి ప్రపంచంలో రెండో అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్న ఆయన తాజాగా ఆ స్థానాన్ని కోల్పోయారు. ఇప్పుడు బెజోస్ ఏ స్థానానికి చేరుకున్నారు, ఏంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
WTC Final : అంతర్జాతీయ క్రికెట్లో కొత్త అధ్యాయం మొదలైంది. 27 ఏళ్లుగా కళ్లలో వొత్తులు వేసుకొని ఐసీసీ ట్రోఫీ కోసం ఎదురుచూస్తున్న దక్షిణాఫ్రికా (South Africa) కల ఎట్టకేలకు సాకారం అయింది. ఆస్ట్రేలియా గోడను బద్�
ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్స్కు అందించాల్సిన పెండింగ్ 5 డీఏలు, పీఆర్సీని తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు జి.వెంకట్�
SSMB 29 సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్లో క్రేజీ ప్రాజెక్ట్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం మహేష్ బాబు అభిమానులే కాదు సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్�
ఆధార్ డేటాబేస్లో ప్రస్తుతం.. కచ్చితమైన సమాచారాన్ని ఉంచేందుకు ఆధార్ హోల్డర్లకు ఉడాయ్ ఈ అవకాశం కల్పిస్తోంది. గుర్తింపు పొందిన ఆధారాలు, చిరునామాకు సంబంధించిన పత్రాలను ఆన్లైన్లో ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు అనుమతిస్తోంది.
ఇందిరాపార్కు వద్ద నిర్వహించ తలపెట్టిన ధర్నాకు రజకులు పెద్దెత్తున తరలి రావాలన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఉచిత విద్యుత్ ఫథకం బిల్లులు 15 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించడం లేదన్నారు.
యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శనివారం కట్టంగూర్ మండల కేంద్రంలో జిల్లా స్థాయి ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. క్రీడలు శారీరక
సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి మోదీ ఈనెల 15-16 తేదీల్లో ఆ దేశంలో అధికారిక పర్యటన జరుపుతారు. రెండు దశాబ్దాలుగా ఆ దేశంలో భారత ప్రధాని పర్యటించడం ఇదే ప్రథమం.
బస్ పాస్ ధరల పెంపు నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని బీఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షుడు బొడ్డుపల్లి కృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Hockey Pro League : యూరప్ గడ్డపై భారత జట్టుకు మరో ఓటమి. ఇప్పటికే హాకీ ప్రో లీగ్ (Hockey Pro League)లో నాలుగు పరాజయాలు మూటగట్టుకున్న టీమిండియా శనివారం ఆస్ట్రేలియా (Australia) చేతిలో కంగుతిన్నది.
Air India Plane Crash గుజరాత్లోని అహ్మదాబాద్లో గురువారం కూలిన ఎయిర్ ఇండియా విమానంలో ప్రమాదానికి ముందు ఎలాంటి సమస్యలు లేవని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ విమానం పారిస్ నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి అహ్మదాబ�
కాంగ్రెస్, బీజేపీలు చీకటి ఒప్పందం చేసుకొని బీఆర్ఎస్ను బద్నాం చేస్తున్నాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఢిల్లీలో కొట్లాడుతున్నట్టు నటిస్తూ రాష్ట్రంలో మాత్రం పరస్పరం సహకరించ
దేవరకొండ పట్టణానికి చెందిన సీనియర్ అడ్వకేట్ వీవీ రామారావు శనివారం ఉదయం హార్ట్ ఎటాక్తో హైదరాబాద్లోని వారి నివాసంలో మృతిచెందారు. ఎమ్మెల్యే బాలు నాయక్ మృతదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళు�
Potholes ఇటీవల రోడ్డు గుంతల మయం కావడంతో అన్నారంకు చెందిన ఒక యువకుడు బైక్పై వెళుతుండగా ప్రమాదవశాత్తు మట్టి టిప్పర్ ఢీ కొట్టడంతో ఆ యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు.
[16:31]కృష్ణా జలాలను అక్రమంగా తరలించడానికి పోతిరెడ్డిపాడు ఎలా మారిందో.. గోదావరి జలాలను తరలించుకుపోవడానికి బనకచర్ల అలా ఉపయోగపడుతుందని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు.
బడంగ్పేట పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్ దగ్గర ఉన్న నాలా సమస్య పరిష్కారం ఇప్పట్లో అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఈ సమస్యను పరిష్కరించడానికి అన్ని విభాగాల అధికారులు పలుమార్లు పరిశీలించారు.
Squid Game S3 ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ 'స్క్విడ్ గేమ్'(Squid Game) చివరి సీజన్ మరో 13 రోజుల్లో నెట్ఫ్లిక్స్లో రాబోతున్న విషయం తెలిసిందే.
ఇటీవలి ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 11ఏ సీటులోని ప్రయాణికుడు అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారు. 27 ఏళ్ల నాటి విమానం ప్రమాదంలో కూడా 11ఏ నెంబర్ సీటులో ప్రయాణికుడు సురక్షితంగా బయటపడటం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్గా మారింది.
Honeymoon murder మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రం ఇండోర్ (Indore) కు చెందిన మహిళ తన భర్తను హనీమూన్ (Honeymoon) పేరుతో మేఘాలయ (Meghalaya) కు తీసుకెళ్లి హత్య చేయించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.
వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం గ్రామంలో అద్దంకి - నార్కట్పల్లి రహదారి వెంట మురుగు కాల్వలు నిర్మించకపోవడంతో మురుగు నీరు రహదారిపై ప్రవహిస్తుంది. దీంతో స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవ
పహల్గాం ఉగ్రదాడి ఉదంతంలో రొమ్ములెదురొడ్డి నిలిచిన ధీరుడి ఆత్మకు శాంతి కలిగే సంఘటన ఇది. ఉగ్రమూక చేతిలో చిక్కుకున్న పర్యాటకులను రక్షించే ప్రయత్నంలో స్థానికుడైన సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా మరణించిన సంగతి తెలిసిందే.
Nunne Sridhar: నూనె శ్రీధర్కు ఈఎన్సీ అనిల్కు ఉన్న సంబంధాలపై ఏసీబీ ఆరా తీస్తోంది. ఇరిగేషన్ చీఫ్గా ఉండి ప్రిన్సిపాల్ సెక్రటరీ చేసిన ట్రాన్స్ఫర్ను కూడా ఆపినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
[16:18]కన్నడ నటుడు రిషభ్ శెట్టి (Rishab Shetty) ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘కాంతార చాప్టర్ 1’ (Kantara Chapter 1). ఈ సినిమాలో యాక్ట్ చేస్తోన్న ఓ నటుడు మృతి చెందినట్లు తెలుస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా మళ్లీ యుద్ధ భయాందోళనలు మొదలయ్యాయి. శనివారం తెల్లవారుజామున మిడిల్ ఈస్ట్లో చోటుచేసుకున్న దాడులు (Israel Strikes Iran) ఈ ప్రశ్నను మళ్లీ వెలుగులోకి తెచ్చాయి. ఇజ్రాయెల్ నిర్వహించిన దాడుల్లో మరో ఇద్దరు ప్రముఖ ఇరాన్ జనరల్స్ మృతి చెందారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టి మరల్చేందుకు బీఆర్ఎస్ అగ్ర నాయకత్వానికి నోటీసుల పేరుతో కుయుక్తులు పన్నుతుందని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్�
[16:13]వెంకటేశ్, రానా కీలక పాత్రల్లో రూపొందిన వెబ్సిరీస్ ‘రానానాయుడు’. తొలి సీజన్కు కొనసాగింపుగా ఇప్పుడు సీజన్-2 నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. మరి కొత్త సీజన్ ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది.
Pyaranagar Dumping Yard నల్లవల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ప్యారానగర్ గ్రామశివారులో ఏర్పాటు కాబోతున్న డంపింగ్యార్డు (ఎంఎస్డబ్ల్యూ)ను రద్దు చేసేదెప్పుడో అని రైతు జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కక్షిదారులు క్షణికావేశంలో పెట్టుకున్న పోలీస్ కేసులు రాజీపడదగిన, మనోవర్తి , గృహ హింస, చెక్ బౌన్స్, ప్రామిసరీ నోటు కేసుల్లో ఇరువర్గాలు కోర్టుకు వచ్చి రాజీ కుదుర్చుకున్నట్లైతే ఇరు వర్గాలు గెలిచినట్లే అవుత�
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసు దాదాపు ఓ కొలిక్కి వచ్చింది. కొత్తగా పెళ్లైన వారం రోజుల్లోనే భర్త రాజా రఘవంశీని హత్య చేయించిన సోనమ్కు సంబంధించిన ఒక్కో వాస్తవం వెలుగులోకి వస్తూ విస్మయం కలిగిస్తున్నాయి.
Honeymoon murder మేఘాలయ (Meghalaya) లో భర్త రాజా రఘువంశీ (Raja Raghuvanshi) హత్య తర్వాత సోనమ్ రఘువంశీ (Sonam Raghuvanshi) దాదాపు 18 రోజులపాటు కనిపించకుండా పోయింది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని ఘాజీపూర్ (Ghazipur) కు వెళ్లి అక్కడి పోలీసులకు లొంగిప�
Air India Plane Crash గుజరాత్లోని అహ్మదాబాద్లో జూన్ 12న జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన వారి వివరాలు వెల్లడవుతున్నాయి. ఎంటెక్ చదివేందుకు కోటి ఆశలతో లండన్ వెళ్తున్న ఆటో డ్రైవర్ కుమార్తె కూడా ఈ ప్రమాదంలో చనిపోయింద�
Vijay Rupani ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఈ ప్రయాణానికి ముందు రెండుసార్లు లండన్ టికెట్ను రద్దు చేసుకున్నారు. లండన్లో ఉన్న భార్య, కుమార్తెను కలిసేందుకు తొలుత మే 19న ఎ�
గుజరాత్ అహ్మాదాబాద్లో జరిగిన విమాన ప్రమాద ఘటనపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఎయిర్సేఫ్టీపై శనివారం నాడు ఆయన ఉన్నతాధికారులతో సమీక్షసమావేశం నిర్వహించారు. అనంతర�
Flight crash అహ్మదాబాద్ (Ahmedabad) లో గత గురువారం మధ్యాహ్నం జరిగిన విమాన ప్రమాదం (Flight accident) వందల ఇళ్లలో విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 241 మంది, బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ బిల్డింగులో ఉన్న 33 మం�
Mettu Kumar Yadav పటాన్ చెరు డివిజన్ పరిధిలో ఉన్న అంబేద్కర్ కాలనీలో శనివారం కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పర్యటించి డ్రైనేజీ సమస్యను తెలుసుకున్నారు. కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో పలు చోట్ల నాల�
ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని మేకలతండాకు చెందిన బానోత్ రామ్మూర్తి -విజయ దంపతుల కుమారుడు లక్ష్మీ వరప్రసాద్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (అసిస్టెంట్ కమాండెంట్)గా ఎంపికయ్యాడు.
Hyderabad బంజారాహిల్స్,జూన్ 14: నిర్మానుష్య ప్రాంతంలో కూర్చుని గంజాయి సేవిస్తున్న యువకుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి ఐదు గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
Voters List జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ తుది ఓటరు జాబితా సిద్ధం చేసేందుకు ఎన్నికల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ (ఎలక్షన్) మంగతాయారు గత రెండు రోజులుగా క్షేత్రస్థాయి�
Muta Gopal సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ సూచించారు. వర్షాకాలంలో వచ్చే వాతావరణ మార్పుల కారణంగా వచ్చే వ్యాధులతో అనారోగ్య సమస్యల
శనివారం సాయంత్రం 5-7, 7-9 గంటల మధ్య రెండు స్లాట్లలో రామ దర్బార్ను సందర్శించేందుకు పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించాలని నిర్ణయించిట్టు శ్రీ రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు సభ్యులు అనిల్ మిశ్రా తెలిపారు.
భారతదేశంలో కూడా క్రమంగా క్రిప్టోకరెన్సీపై పెట్టుబడులు చేసే వారి సంఖ్య పెరిగింది. కానీ వీటి లావాదేవీలపై మాత్రం పన్నులు చెల్లించడం లేదని కేంద్రం చెబుతోంది. ఈ క్రమంలో అలాంటి వారిపై చర్యలు (Crypto Tax Evasion) తప్పవని కేంద్రం హెచ్చరించింది.
[15:35]పరామర్శల పేరుతో రౌడీలను తీసుకువచ్చి, నిరసన తెలుపుతున్న మహిళలపై దాడి చేయించింది వైకాపా అధినేత జగనే అని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ఆరోపించారు.
హాస్టల్ కిచెన్లో పనిచేసే రవి ఠాకూర్, నగరంలోని ఇతర హాస్టల్స్కు లంచ్ డెలివరీ చేయడం కోసం బయటకు వెళ్లారు. ఎప్పటిలాగే ఆయన భార్య, రెండేళ్ల కూతురు అక్కడే ఉన్నారు. ప్రమాదం తర్వాత వాళ్ల ఆచూకి ఆయనకు ఇంకా దొరకలేదు.
నీటిలోని మొసలి అత్యంత బలమైనది. నీటిలో ఉన్న మొసలి నోటికి చిక్కితే అత్యంత బలమైన ఏనుగు కూడా ప్రాణాలు వదిలేసుకోవాల్సిందే. అయితే ఒడ్డు మీదకు వస్తే మాత్రం మొసలి బలహీనంగా మారిపోతుంది.
ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.
గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ విమాన ప్రమాదంలో మరణించారు. లండన్ ప్రయాణం కోసం ఆయన రెండు సార్లు విమాన టికెట్లు కొనుగోలు చేసి.. ఆ తర్వాత వాటిని రద్దు చేసుకున్నారు.
Ram Mohan Naidu: అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనను పౌర విమానయాన శాఖ సీరియస్గా తీసుకుందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
[15:02]లండన్లో ఉన్న తన భార్య, కుమార్తెను కలిసేందుకు వెళ్తున్న రూపాణీ.. అంతకుముందు రెండుసార్లు వెళ్లేందుకు సిద్ధమై టికెట్ రద్దు చేసుకున్నట్లు తెలిసింది.
దేశంలో పన్ను చెల్లింపుదారులకు కీలక అలర్ట్ వచ్చేసింది. ఎందుకంటే అడ్వాన్స్ పన్ను చెల్లింపు చివరి తేదీ (Advance Tax Deadline) ఈసారి జూన్ 15న ఆదివారం వచ్చింది. దీంతో సండే కూడా చెల్లింపులు చేసుకోవచ్చా, లేదంటే మండే జూన్ 16న కూడా చేసుకోవచ్చా అనేది ఇక్కడ తెలుసుకుందాం.
ఉదయం చాలా మంది ఖాళీ కడుపుతో టీ లేదా పాలు తాగడం సాధారణం. అయితే, ఖాళీ కడుపుతో పాలు లేదా టీ తాగితే ఏం జరుగుతుంది? అలా తాగడం మంచిదేనా? ఈ విషయంపై నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రమాదస్థలి వద్ద నేషనల్ సెక్యూరిటీ గార్డులు సహాయక కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అధికారికంగా మృతుల సంఖ్య వెల్లడించనప్పటికీ 265 మంది ప్రాణాలు కోల్పోయినట్టు చెబుతున్నారు.
[14:37]అహ్మదాబాద్లో జరిగిన ఘోరో విమాన దుర్ఘటనను పౌర విమానయాన శాఖ అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. విమాన ప్రమాదంపై శనివారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
Anirudh Ravichander - Kavya Maaran ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు యజమాని కావ్య మారన్ని పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
Podili Attack Case: పొదిలి దాడి కేసులో మరో 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో మహిళలు, పోలీసులపై వైసీపీ మూకలు దాడికి పాల్పడ్డాయి.
అసంపూర్తిగా ఉన్న ముదిరాజ్ సంఘం భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలంటూ శనివారం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన మత్స్య కార్మిక ముదిరాజ్ సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఇబ్రహ�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నందుకే మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ
Kaleru Venkatesh పేదలకు అపత్కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థిక చేయూత అందిస్తోందని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. శనివారం గోల్నాక క్యాంపు కార్యాయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన 35 మంది లబ్ధిదారులకు స
[14:10]జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట విచారణకు ఇటీవల హాజరైన వ్యక్తులు.. క్యాబినెట్ నిర్ణయం మేరకే అంతా జరిగిందని చెప్పారని భాజపా నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని చెరువు అక్రమార్కులకు అడ్డగా మారింది. అక్రమార్కులు అడ్డగోలు తవ్వకాలు చేపడుతూ మట్టిని లూటీ చేస్తున్నారు. చెరువులోని మట్టిని తవ్వడానికి ఇరిగేషన్, పం�
ఖమ్మం జిల్లా కామేపల్లి మండల పరిధిలోని తాళ్లగూడెం సమీపంలో శనివారం ఉదయం ఆర్టీసీ బస్సు - లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.
సినీనటి కల్పికా గణేష్పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అసభ్యకరమైన పదజాలం ఉపయోగించి దూషించింది అంటూ కల్పికపై బాధితురాలు కీర్తన ఫిర్యాదు చేసింది. ఆన్లైన్ అబ్యూసింగ్తో పాటు వేధింపులకు కల్పిక పాల్పడుతోందని ఫిర్యాదులో పేర్కొంది.
క్రికెట్లో ఐసీసీ త్వరలో కొత్త నిబంధనలను తీసుకురానుంది. ప్రధానంగా బౌండరీ క్యాచ్ల విషయంలో కొత్త రూల్స్ను విధించనుంది. దీన్ని బట్టి బౌండరీ లైన్ వెలుపల గాల్లోకి ఎగిరి బంతిని పట్టుకునే బన్నీ-హాప్స్లను ఇల్లీగల్గా పరిగణించనున్నారు..
Dangal బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని ఎంతగా అలరిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమీర్ఖాన్ దర్శకత్వం వహించడంతో పాటు ప్రధాన పాత్రలో రూపొందిన �
IED Blast ఒడిశాలోని సుందర్గఢ్ జిల్లాలో శనివారం ఉదయం ఘోరం జరిగింది. మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తుండగా ఐఈడీ పేలింది. ఈ పేలుడు ధాటికి సీఆర్పీఎఫ్ అధికారి ప్రాణాలు కోల్పోయాడు.
Vijay Rupani అహ్మదాబాద్ (Ahmedabad) లో ఎయిరిండియా (Airindia) విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గుజరాత్ (Gujarat) మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపానీ (Vijay Rupani) కి రాజ్కోట్ (Rajkot) లోని వ్యాపారులు నివాళులు అర్పించారు.
[13:46]వరుస యాక్షన్ ఎంటర్టైనర్స్తో సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకున్న దర్శకుడు లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj). ఆయనకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
MLA Palla Rajeshwar Reddy ఎర్రవల్లి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో గాయపడి సోమాజిగూడలోని యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆ నియోజకవర్గ ప్రజలు కోరుకుంటు�
[13:35]డబ్ల్యూటీసీ ఫైనల్ మూడో రోజు ఆటలో ఐదెన్ మార్క్రమ్ అద్భుత సెంచరీ సాధించాడు. ఈనేపథ్యంలో స్టాండ్స్ నుంచి సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
Delhi Fire దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జన్పథ్ రోడ్డు (Janpath Road)లో ఉన్న సీసీఎస్ భవనంలో ( Common Central Secretariat building) శనివారం ఉదయం మంటలు చెలరేగాయి.
రోజుల వయసున్న శిశువు ఏడుస్తూ మారాం చేస్తోంది. దీంతో అక్కడికి వెళ్లిన నర్సు.. పిల్లాడిని బోర్లా పడుకోబెట్టి ఓ ప్రయోగం చేస్తుంది. ముందుగా పిల్లాడి దవడల కింద రెండు చేతి వేళ్లతో సుతిమెత్తగా మసాజ్ చేస్తుంది. దీంతో చివరకు ఏమైందో మీరే చూడండి..
[13:23]ఎయిరిండియా విమాన ప్రమాదంలో ‘11 ఎ’ సీటులోని ఒకే ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడిన విధంగానే.. 1998లో జరిగిన ఓ విమాన ప్రమాదంలో తాను కూడా అదే సీటులో కూర్చోవడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు థాయ్ నటుడు రువాంగ్సక్ లాయ్చూజాక్ తెలిపారు.
కూటమి పాలనలో తల్లికి వందనం, ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇస్తున్నామని కొలుసు మంత్రి పార్థసారథి తెలిపారు. తమ ప్రభుత్వంలో పిల్లలను చదివించి, వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
Modi tour ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) సైప్రస్ (Cyprus) లో పర్యటించనున్నారు. ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలైడ్స్ (Nikos Christodoulides) ఆహ్వానం మేరకు ప్రధాని సైప్రస్కు వెళ్తున్నారు.
NEET UG 2025 ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు జత నెల నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్- యూజీ) ఫలితాలు విడుదలయ్యాయి.
రాష్ట్రంలో పాఠశాల, కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఇస్తున్న కుల ధృవీకరణ పత్రాల్లో ‘హిందూ’ అనే పదాన్ని తొలగించడం సరికాదని బీజేపీ జాతీయ మహిళా విభాగం అధ్యక్షురాలు, కోవై వెస్ట్ ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్ అభిప్రాయపడ్డారు.
Plane Crash అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash) సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తమకు ఎదురైన భయంకరమైన అనుభవాన్ని తాజాగా మీడియాతో పంచుకున్నారు.
BJ Medical College Mess: సోషల్ మీడియాలో వైరల్గా మారిన దృశ్యాలు ప్రమాద తీవ్రతను కళ్లకు కడుతున్నాయి. ఆ వీడియో చూస్తుంటే ఒళ్లుగగుర్పొడుస్తోంది. ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు భేటీ కానున్నారు. సీఎం చంద్రబాబుని రేపు(ఆదివారం) సాయంత్రం 4 గంటలకు సినీ ప్రముఖులు కలవనున్నారు. మొదట ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ని కలిసి ఆ తర్వాత పవన్తో పాటు చంద్రబాబు నివాసానికి సినీ పెద్దలు వెళ్లనున్నారు.
Gandhamalla Ravi ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వ్యక్తిగత కార్యదర్శి గంధమల్ల రవి అనుమానాస్పద మృతి పట్ల సమగ్ర విచారణ చేపట్టాలని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పాపట్ల నరహరి డిమాండ్ చేశారు.
Heat wave ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. జూన్ రెండో వారం ముగుస్తున్నా ఎండలు దంచికొడుతున్నాయి. దాంతో యూపీ ప్రాథమిక విద్యా మండలి ( Uttar Pradesh Basic Education Council) కీలక నిర్ణయం తీసుకున్నది.
Sreeleela టాలీవుడ్ టాప్ హీరోయిన్స్లో ఒకరిగా ఉన్న శ్రీలీల ప్రేక్షకులకి ఎలాంటి ఎంటర్టైన్మెంట్ అందిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'పెళ్లి సందడి' సినిమాతో టాలీవుడ్లో అడుగు పెట్టిన ఈ ముద్దుగు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్గా పాల్వంచ పట్టణానికి చెందిన యువ మహిళా న్యాయవాది ముమ్మాడి పావనిని నియమిస్తూ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఛైర్మన్, జ�
[12:28]ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఆలోచనలు, ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేసిన గద్దర్ ఫౌండేషన్కు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసింది.
ఓ జీబ్రా నది నీటిని దాటుతుండగా.. షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అప్పటికే వేట కోసం వేచి ఉన్న మొసళ్లు.. జీబ్రా రాగానే చుట్టుముడతాయి. మొసళ్లన్నీ చుట్టూ చేరడంతో జీబ్రా షాక్ అవుతుంది. వాటిలో ఓ మొసలి జీబ్రాను కొరికి చంపే ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ క్రమంలో చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది.
వచ్చే యేడాది శాసనసభ ఎన్నికల తర్వాత అన్బుమణిని పార్టీ అధ్యక్షుడిగా చేద్దామని నిర్ణయించానని, అయితే పార్టీలో 99 శాతం మంది దానిని వ్యతిరేకిస్తుండటంతో ఊపిరున్నంతవరకూ తానే పార్టీ అధ్యక్షుడిగా ఉండాలని నిర్ణయం తీసుకున్నానని పీఎంకే వ్యవస్థాపకుడు డాక్టర్ రాందాస్ ప్రకటించారు.
The 11A mystery ఎయిరిండియా విమాన ప్రమాదంలో ఆ విమానంలో ఉన్న 242 మందికిగాను 241 మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ భారత సంతతికి చెందిన బ్రిటిషర్ రమేష్ విశ్వాస్ కుమార్ ఒక్కడే బతికి బయటపడ్డాడు. విమానం మంటల్లో కాలిపోతుంట�
Thug Life ప్రముఖ నటుడు కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ చిత్రం జూన్ 5న విడుదలై బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఏ మాత్రం అలరించలేకపోయింది. మరోవైపు ఈ మ
[12:02]Jeff Bezos: అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఫోర్బ్స్ సంపన్న వ్యక్తుల జాబితాలో రెండో స్థానం కోల్పోయారు. ఒరాకిల్ కోఫౌండర్ లారీ ఎల్లిసన్ ఆ స్థానాన్ని దక్కించుకున్నారు.
కోయంబత్తూరు, నీలగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. దీంతో నీలగిరి, కోయంబత్తూరు జిల్లాలకు జాతీయ విపత్తుల బృందం, రాష్ట్ర విపత్తుల నిర్వహణ బృందం ముందు జాగ్రత్త చర్యలు ప్రారంబించారు.
Bodrayi ఏటూరు నాగారం, జూన్ 13: ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో శనివారం బొడ్రాయి 13వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బొడ్రాయి ప్రతిష్టించి 13 సంవత్సరాలు కావస్తున్నా నేపథ్యంలో వేడుకలను చేపట్టారు.
Shubhanshu Shukla సాంకేతిక సమస్యతో వాయిదా పడిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక ప్రయోగానికి సంబంధించి కొత్త తేదీని ఇస్రో (ISRO) తాజాగా ప్రకటించింది. ఈనెల 19న ఈ ప్రయోగం చేపట్టనున్నట్లు వెల్లడించింది.
Iran And Israel War: ఇజ్రాయెల్ ఓ మ్యాప్ను ఆ పోస్టులో షేర్ చేసింది. అయితే, ఆ మ్యాప్ ఇజ్రాయెల్ను విమర్శల పాలు చేసింది. ఆ మ్యాప్లో జమ్మూకాశ్మీర్ పాకిస్తాన్లో భాగం అన్నట్లుగా ఉంది. దీంతో సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది.
వచ్చే యేడాది జరుగనున్న ఎన్నికలు గురించి ప్రస్తావించవద్దని, తనను ‘యువనేత కామరాజర్’ అంటూ తనపై పొగడ్తల వర్షం కురిపించకూడదని తమిళగ వెట్రి కళగం (టీవీకే) నేత, సినీ నటుడు విజయ్ విద్యార్థులకు హితవు పలికారు.
Medical Colleges రాష్ట్రంలోని 26 మెడికల్ కాలేజీలపై జాతీయ వైద్య మండలి ( ఎన్ఎంసీ) సీరియస్ అయింది. ఆయా కళాశాలల్లో వసతుల లేమిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అధ్యాపకుల కొరత, సరైన హాస్టల్ భవనాలు, క్లినికల్ పారామీటర్లు, �