చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని తన మోకాలి గాయానికి శస్త్రచికిత్స అవసరంపై వైద్యుల సలహా తీసుకోనున్నారు....
Minister Harish rao: గతంలో ప్రభుత్వ ఆసుపత్రిలో 30 శాతం ఆపరేషన్ లు జరిగేవి, కేసిఆర్ పాలనల�
కీలక రంగాలు కుదేలయ్యాయి. ఏప్రిల్లో మౌలిక రంగంలో నిస్తేజపు ఛాయలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. బుధవారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం 6 నెలల కనిష్ఠాన్ని తాకుతూ 3.5 శాతానికే వృద్ధిరేటు పరిమితమైంది.
వేగంగా మారుతున్న గేమ్ను అన్ని కోణాల్లోనూ చూడగలిగే సీనియర్ ప్లేయర్లకు ఐపీఎల్ లాంటి జట్ల సారథ్య బాధ్యతలను వదిలేయడం మంచిదేనా? లేదా వ్యూహాలను ఎప్పటికప్పుడు మార్చుకునే కొత్త ప్లేయర్లకు ఈ బాధ్యతలను అప్పగించాలా?
బ్యాంకాక్: ఇండియా యంగ్ షట్లర్&
హైదరాబాద్&zw
కంటి ఆపరేషన్ల కోసం సుమారు 50 వేల మంది ఎదురుచూపులు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 20.24లక్షల మందికి పరీక్షలు సమస్యలు గుర్తించినవారిలో క
నేటి నుంచి ఏపీలో వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీని ప్రభుత్వం చేపట్టనుంద
గంధమళ్ల రిజర్వాయర్ నిర్మాణం ఉన్నట్టా? లేనట్టా? నిర్వాసితులకు పరిహారం ఎప్పుడిస్తరని నిలదీత యాదాద్రి, వెలుగు
మహబూబ్నగర్, వెలుగు: గోవా లిక్కర్ తెలంగాణలోకి వస్తోంది. ప్రతి రోజూ ప్రైవేట్ వాహనాల్లో లిక్కర్ అక్రమ రవాణా జరుగుతోంది. కర్నాటక, తెలంగాణలో బార్
ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను కత్తిరించేలా కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్పై పోరు సాగిస్తున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)..
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో తాగునీటి కష్టాలు గూడాలకు చేరని మిషన్ భగరీథ నీళ్లు సప్లై అవుతున్నా ప్రాంతాల్లో మురుగు నీరు పట్టించుకోని
నేడు (1-6-2023 - గురువారం) కొన్ని రంగాల వారికి చాలా బాగుందని ప్రముఖ జోతిష్య పండితుడు బిజుమళ్ల బిందుమాధవ శర్మ తెలిపారు. కొన్ని రంగాల వారు కలవరపరిచే సమాధానం అందుకుంటారు. ఇక మిగిలిన అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
లారీలు లేక ఎక్కడి ధాన్యం అక్కడే ఎమ్మెల్యే మదన్ రెడ్డి సొంతూర్లోనూ రైతులకు తప్పని తిప్పలు కౌడిపల్లి, రామాయంపేట,శివ్వంపేట,
కూలుతున్న డివైడర్లు .. గుంతలు పడుతున్న రోడ్లు సీఎం స్పెషల్ఫండ్స్తో చేపట్టిన వర్క్స్ అస్తవ్య
మణిపూర్లో ఈనెల 4న జరిగిన హిం సాకాండలో 73 మంది మరణించా రు. మే 28న 40 మందిని పారామిలిటరీ దళాలు కాల్చేసినట్టు ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ స్వయం గా ప్రకటించారు.
మరో వంద బెడ్ల ప్రపోజల్స్ను పట్టని ప్రభుత్వం ఏడాదిన్నర నుంచి అదనపు బెడ్ల కోసం ఎదురిచూపులు హనుమకొండ, వెలుగు: జిల్లాలో
న్యూఢిల్లీ: మన క్యాపిటల్ మార్కెట్లో మరింత ట్రాన్స్పరెన్సీ తెచ్చేందుకు వీలుగా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్పీఐ)ల డిస్క్లోజర్ రూల్స్ను మా
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేడు కర్నూలు జిల్లా పత్తికొండలో పర్యట�
న్యూఢిల్లీ: అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ ఆడిటర్లయిన డెలాయిట్ తమ తాజా రిపోర్టులో ముగ్గురు పార్టీలతో జరిపిన ట్రాన్సాక్షన్లపై అభ్యంతరాలు
హైదరాబాద్, వెలుగు : వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్,- ఎంఐఎంల మధ్య పొత్తు కన్ ఫర్మ్ అని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. బీఆ
హైదరబాద్, వెలుగు: యాడ్ టెక్ కంపెనీ బ్రైట్&
Adipurush Movie Pre-Release Event సరిగ్గా పదిహేను రోజుల్లో ఆదిపురుష్ విడుదల కానుంది. రామయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను తన్హాజీ ఫేం ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. గతేడాది చివర్లో విడుదలైన టీజర్ ఓ రేంజ్లో ట్రోల్�
హైదరాబాద్ , వెలుగు: ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ నెట్లింక్స్ లిమిటెడ్ 2023 మార్చి క్వార్టర్లో
Sai chalisa: గురువారం నాడు శ్రీ సాయి చాలీసా వింటే అంతా శుభమే జరుగుతుంది.. అనంత పుణ్�
ఎన్నారై టీడీపీ యూకే బృందం (NRI TDP UK Team) సహకారంతో టీడీపీ యూకే ప్రెసిడెంట్ వేణు మాధవ్ పోపూరి ఆధ్వర్యంలో లండన్ నగరంలో అన్నగారు ఎన్టీఆర్ శతజయంతి సంబరాలు అంబరాన్నంటాయి.
హైదరాబాద్, వెలుగు: వ్యవసాయం, లాజిస్టిక్ రంగాల కోసం ఐటీ సొల్యూషన్స్ & హ్యూమన్ క్యాపిటల్, ఈ–సర్వెలెన్స్ డ్రోన్&
Pradosha vratham: ప్రదోష వ్రతం, గురువారం నాడు ఈ స్తోత్రాలు వింటే రెట్టింపు ప్రయోజనాల�
విద్యార్థులు యూనిఫాం, పాఠశాల గుర్తింపుకార్డుతో వస్తే వారిని ఉచిత ప్రయాణానికి అనుమతించాలని రవాణా శాఖ(Department of Transport) ఆదే
హైదరాబాద్, వెలుగు: ఫ్లీట్&zwnj
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఒక్కరోజు తగ్గిన టెంపరేచర్లు.. మళ్లీ పెరిగాయి. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 40 డిగ్రీలకుపైగానే నమోదయ్యాయి. అత్యధికంగా
హైదరాబాద్, వెలుగు: ప్రధాని మోడీ తొమ్మిదేండ్ల పాలనపై ‘మహాజన సంపర్క్ అభియాన్’ పేరుతో గురువారం నుంచి నెల రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహ
జయం, నువ్వు నేను లాంటి ప్రేమకథా చిత్రాలతో పాటు ‘నేనే రాజు నేనే మంత్రి’ లాంటి పొలిటికల్ థ్రిల్లర్స్తోనూ మెప్పించారు
Whats Today, latest news, telugu news, telangana, andhrapradesh, national news
కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువగా ఉండడమే కారణం విదేశాల్లో సంపాదన.. ఇండియన్&zwnj
వినేశ్ ఫోగాట్, సంగీత ఫోగాట్ బస్సులో కూర్చుని ఉన్నారు. వారితో పాటు ముగ్గురు పోలీసులు, మరో నలుగురు వ్యక్తులు కనిపిస్తున్నారు. ఫోగాట్ అక్కచెల్లెళ్లిద్దరూ కెమెరా వంక తీక్షణంగా చూస్తున్నారు.
పోర్ట్స్&z
మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో పునాదిగా భావించే గ్రామ స్థాయి పాలనకు భారత రాజ్యాంగంలో ప్రత్యేక స్థానం కల్పించారు. మొత్తం పంచాయతీరాజ్ సంస్థాగత వ్యవస్థకు,
[06:43]ఐపీఎల్లో తన సహచరులు విరాట్ కోహ్లి, సిరాజ్ గురించి ఆస్ట్రేలియా ఫాస్ట్బౌలర్ హేజిల్వుడ్ గొప్పగా మాట్లాడాడు.
ఆడపిల్లలను సాదలేక అమ్ముకున్నడు రూ.5.40 లక్షలకు కవలలను విక్రయించిన తండ్రి తండ్రికి రూ.2.40 లక్షలు, మిగతావి దళారులకు.. ఆదిలాబ
Tollywood Movies in Summer Season కీలకమైన సమ్మర్ సీజన్ ఈ సారి పెద్దగా ప్రభావం చూపలేదు. సినిమా మంత్ కు పిలుచుకునే మే నెల టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వెల వెలబోయింది. భారీ అంచనాల నడుమ విడుదలైన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా �
హైదరాబాద్, వెలుగు : జీవో 58, 59 కింద ఆక్రమిత భూముల రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తుల ప్రక్రియ బుధవారం ముగిసింది. దాదాపు 1.25 లక్షల అప్లికేషన్లు ఈ రె
న్యూఢిల్లీ: వ్యవసాయం, తయారీ, మైనింగ్, నిర్మాణ రంగాల్లో మెరుగైన పనితీరు కారణంగా 2022–-23 జనవరి–-మార్చి క్వార్టర్లో భారతదేశ ఆర్థిక వ్
ప్రపంచ దేశాల్లో విద్యా వ్యవస్థలో వస్తున్న నూతన ఒరవడికి అనుగుణంగా విద్యకు ఉపకరించబడే అనుబంధ వ్యవస్థలను శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వ
ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్న దృఢ సంకల్పంతో నాటి పోరాటంలో ముక్కోటి గొంతుకలు ఒక్కటై దిక్కులు పిక్కటిల్లేలా, పాలకుల గు
జిల్లాలోని కొత్తపల్లి మండలం పాత బట్టువారి పల్లె సమీపంలో పులి సంచారం కలకలం రేపుతోంది.
ప్రోగ్రెస్ రిపోర్టులో ఏం చెప్దాం? నిధులు రాకపాయె.. పనులు కాకపాయె పరేషాన్ అయితున్న ఎమ్మెల్యేలు చెప్పినన్ని డబుల్ బెడ్రూం ఇండ్లు
Horoscope జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించేవారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్ చేసుకుంటుంటారు. వారికోసం నేటి రాశి ఫలాలు ఎ�
ధరణి’ వచ్చాకే కొత్త పట్టాలు వచ్చాయ్.. రైతుబంధు వస్తున్నది.. రైతుబీమా అండగా ఉంది. రుణ సౌకర్యం సులువైంది. భూముల ధరలూ పెరిగినయ్.. భూమిని అమ్మాలన్నా, కొనాలన్నా ఇబ్బందులు తొలిగిపోయినయ్.. పైరవీలు లేకుండా రిజిస
రీనాదాస్ బవుల్ చదివింది ఆరో తరగతి వరకే... అయితేనేం, పశ్చిమబెంగాల్లోని ఒక మూల పల్లెకు చెందిన ఆమె బవుల్ గాయనిగా అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించారు.
విద్యార్థుల భవిష్యత్తుతో సాంకేతిక విద్యాశాఖ ఆటలాడుతోంది. ప్రవేశ పరీక్షలు, అడ్మిషన్లపై అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటోంది.
కసూ ర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్ష కార్యాలయం తెలిపింది.
‘బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, ఏపీ పొరుగు రాష్ట్రాల్లో డీజిలు, పెట్రోలు తక్కువ ధరకు లభిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ వాల్మీకుల ఎస్టీ రిజర్వేషన్ బిల్లును వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించాలని వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మద్దూరు సుభాష్ చంద్రబోస్ కోరారు.
జాతీయ సముద్ర ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు భారత నౌకాదళం ప్రధానాధికారి అడ్మిరల్ ఆర్.హరికుమార్ ప్రకటించారు.
తిరుమల ఘాట్రోడ్లలో ప్రమాదాలు ఆగడం లేదు. బుధవారం రాత్రి 7గంటలకు మొదటి ఘాట్రోడ్డులోని చివరి మలుపు వద్ద ఓ జీపు రక్షణ గోడను ఢీకొంది. ఉదయం ఓ
‘‘కాపులు వైసీపీలో అంతర్భాగం. వారు మా ఆస్తి. కాపులకు పెద్ద పీట వేసింది వైఎస్ రాజశేఖర్రెడ్డి, జగన్మోహన్రెడ్డే. స్క్రాప్గాళ్లు అన్న కొడాలి నాని వ్యాఖ్యలను ఐటీడీపీ తప్పుదారి పట్టించేందుకు తాపత్రయపడుతోంది. కొడాలి నానీ మాటలను కులానికి ఆపాదించడం
రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో పేదలకు ఇస్తున్న సెంటు స్థలాలను చంద్రబాబు సమాధులతో పోల్చడం దుర్మార్గమని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం జిల్లా
జైళ్ల శాఖలో సిబ్బంది బదిలీల వ్యవహారం వివాదాలకు దారి తీస్తోంది. కోరిన చోట పోస్టింగ్ కోసం లక్షల్లో వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. లక్షలు సమర్పించుకుంటోన్న సిబ్బందిపై న్యాయంగా పోస్టింగ్ దక్కాల్సిన సిబ్బంది మండిపడుతున్నారు. ఖైదీల తిండితోపాటు,
ఏపీఎస్ఆర్టీసీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు (ఈడీ) సహా పలువురు అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. మేనేజింగ్ డైరెక్టర్ తర్వాత పరిపాలన విభాగం ఈడీ పోస్టు
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల నిధులను పీఎఫ్ఎంఎస్ ఖాతాల్లో వేయాలని ఏపీ సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు, అఖిల భారత
‘‘ఇచ్చిన హామీలు చాలా చేశామని మంత్రులు చెప్పుకొంటున్నారు. చెప్పకుండా ప్రజలను బాదినవి చాలా ఉన్నాయి. దమ్ముంటే అవి కూడా చెప్పండి’’ అని వైసీపీ
పెళ్లి మళ్లీ మళ్లీ అనే సిద్ధాంతాన్ని సీఎం జగన్ ఫాలో అవుతున్నాడని అందుకే చేసిన వాటికే మళ్లీ మళ్లీ శంకుస్థాపనలు చేసి ఏదో సాధించినట్లు ఫీల్
ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా విత్తన విక్రయ దుకాణాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ తొమ్మిదేళ్ల పాలనా విజయాలను రాష్ట్రమంతటా విస్తృతంగా ప్రచారం చేయడానికి ఆ పార్టీ నిర్ణయించింది. పార్టీ జాతీయ
‘‘ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డికి తెలంగాణ హైకోర్టు నామ మాత్రపు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేయడంపై సీబీఐ తక్షణమే సుప్రీం కోర్టును ఆశ్రయించాలి. సీబీఐ పైనే హైకోర్టు అభియోగాలను మోపింది. ఇప్పుడు సీబీఐకి ఇష్టం ఉన్నా లేకపోయినా సుప్రీం
రానున్న నైరుతి సీజన్లో సంభవించే తుఫాన్లు, వరదల వంటి విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సంబంధిత శాఖలు తగిన కార్యాచరణ ప్రణాళికలతో పూర్తి సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి ఆదేశించారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించేలా కలెక్టర్ అమోయ్కుమార్ ప్రత్యేక అధికారులను నియమించారు.
[05:03]ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖ్యాతి ఖండాంతరాల్లో వెలుగొందుతుంటే... సీఎం జగన్ ఉన్మాద చర్యలు దేశం నగుబాటుకు కారణం కావచ్చని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.
[05:02]అప్పుడే పుట్టిన మగ బిడ్డను గోనెసంచిలో పెట్టి తహసీల్దారు కార్యాలయం ఆవరణలోని మర్రిచెట్టు మొదలు వద్ద వదిలి వెళ్లింది ఓ అభాగ్యురాలు.
కుల, మతాలకు అతీతంగా పేదవారు తమ ఇండ్లలో నిర్వహించుకునే శుభ, అశుభ కార్యక్రమాలకు పురోహితుల సేవలను కోరితే.. పురోహితులు వెళ్లి ఉచితంగా కార్యక్రమాలు జరిపించి రావాలని నేను రమణాచారి గారిని కోరుతున్నాను. ఈ విధంగ�
బేగంపేట్ రైల్వే స్టేషన్లో బుధవారం ఉదయం కదిలిన రైలును ఎక్కే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు రైలు కింద పడిపోతున్న ఒక మహిళా ప్రయాణికురాలిని అక్కడే విధుల్లో ఉన్న ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుమారి సునీత పర�
[04:52]పది రోజులుగా తాగునీరు లేక కష్టాలు పడుతున్నా ఎవరూ పట్టించుకోవట్లేదని మహిళలు మండిపడ్డారు. ఖాళీ బిందెలు, బకెట్లతో రహదారిపై బైఠాయించారు.
[04:52]మచిలీపట్నంలో ఏకపక్షంగా ఫ్లెక్సీల తొలగింపు వివాదాస్పదమవుతోంది. పోలీసు అధికారులే స్వయంగా బుధవారం తెదేపా ఫ్లెక్సీలను తొలగించడం ఉద్రిక్తతకు దారితీసింది.
[04:52]విశాఖ జిల్లాలో భూ ఆక్రమణలపై ‘ఛార్జిషీట్’ ప్రకటించాలని పార్టీ నేతలకు తెదేపా అధినేత చంద్రబాబు సూచించారు.
[04:52]అన్ని రంగాల్లో దారి తప్పిన రాష్ట్రాన్ని గాడిన పెట్టే విషయంలో తెదేపా, జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఏకాభిప్రాయంతో ఉన్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.
ప్రభుత్వం నోరు తెరిచి సమాధానం ఇవ్వకముందే....తమ నోరు మూయించే పద్ధతుల్లో వ్యవహరిస్తున్న సచివాలయ ఉద్యోగుల సంఘం(అప్సా) అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఉద్యోగులు నిరసనకు సిద్ధమవుతున్నారు. ఆయన తీరుపై సచివాలయ ఉద్యోగులు
నగర శివారులో రియల్ రంగానికి సరికొత్త రూపాన్ని తీసుకువస్తున్నది హెచ్ఎండీఏ. సువిశాలమైన రోడ్లతో పాటు అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్స్, మంచినీరు, డ్రైనేజీ లైన్లను అత్యాధునిక తరహాలో ఏర్పాటు చేస్తున్న�
‘వైఎస్సార్ రైతు భరోసా– పీఎం కిసాన్ పథకం’ కింద ఈ ఏడాది తొలి విడత వాయిదా సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం గురువారం విడుదల చేయనుంది. ఒక్కొక్కరికీ రూ.7,500
రాష్ట్రంలో రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు పెరుగుతాయని విపత్తుల స్పందనా సంస్థ తెలిపింది. గురువారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని
యూనివర్సిటీలో కొత్త కోర్సులతో ప్రయోగాలు చేయడంపై జేఎన్టీయూ ప్రత్యేక దృష్టి సారించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉండే సరికొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకురావడంలో రాష్ట్
విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ కంపెనీ ఎప్పుడు ప్రారంభమవుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. గత ఏడాదికాలంగా తేదీలు వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. స్వయంగా ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథే ఇప్పటికి నాలుగు ముహూర్తాలు
ఈఎస్ఐలో మరో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. స్థానిక కొనుగోళ్లలో గోల్మాల్కు పాల్పడిన దందాను చూశాం. ఇప్పుడు అంతకంటే పెద్ద కుంభకోణమే ఈఎస్ఐలో బద్దలయింది. ఈఎస్ఐ ఆస్పత్రుల మందులను ఏకంగా బయట మార్కెట్లో అమ్మేసుకున్నారు. దీనికోసం పక్కా స్కెచ్ ..
[04:37]కనుచూపుమేరలో ముగింపు అనేది కనిపించని రష్యా-ఉక్రెయిన్ యుద్ధం రాబోయే రోజుల్లో మరింత విస్తరించేలా కనిపిస్తోంది. ఇప్పటిదాకా రష్యా దాడుల నుంచి ఉక్రెయిన్ ఆత్మరక్షణకే పరిమితమైన యుద్ధంలో తాజాగా మాస్కోపై ఎదురుదాడులు మొదలయ్యాయి.
[04:37]హాలీవుడ్ సీనియర్ నటుడు, ‘గాడ్ఫాదర్’ చిత్రాలతో అభిమానులను సంపాదించుకున్న అల్ పాసినో ఎనిమిది పదుల వయసులో తండ్రి కాబోతున్నారు.
[04:37]ముంబయిలో 2008లో దాడి జరిపిన లష్కరే తోయిబా ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చిన, ఆ ఉగ్రవాద సంస్థకు రెండు పర్యాయాలు చీఫ్గా వ్యవహరించిన హఫీజ్ అబ్దుల్ సలాం భుట్టావి (77) పాకిస్థాన్లోని జైలులో గుండెపోటుతో మృతిచెందాడు.
[04:37]దక్షిణ చైనా సముద్రం మీదుగా తమ నిఘా విమానానికి అత్యంత సమీపంలో చైనా యుద్ధ విమానం మంగళవారం దూకుడుగా ప్రయాణించిందని అమెరికా సైన్యం పేర్కొంది.
[04:37]ఈ ఏడాది 72వ విశ్వసుందరి పోటీలకు ఫిలిప్పీన్స్ తరఫున పోటీ పడుతున్న అందాలభామ (మిస్ యూనివర్స్ ఫిలిప్పీన్స్) మిషెల్లీ మార్కెజ్ డీ సంచలన ప్రకటన చేశారు.
[04:37]స్వీడన్ అతి త్వరలో తనకు తాను ధూమపాన రహిత దేశంగా ప్రకటించుకునే స్థాయికి చేరింది. ప్రస్తుతం రోజూ పొగతాగే వారి సంఖ్య ఆ దేశ జనాభా(1.05 కోట్లు)లో 5% కంటే తక్కువకు తగ్గిపోవడమే ఇందుకు కారణం.
[04:38]రాష్ట్రంలో నాలుగేళ్లుగా అరాచకపాలన కొనసాగుతోందని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ విమర్శించారు.
[04:38]జగన్ సీఎంగా ఉన్నంత కాలం హత్య కేసును బెయిలబుల్గా మార్చి.. 41ఏ నోటీసుతో సరిపెట్టేలా చట్టసవరణ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, బొండా ఉమామహేశ్వరరావులు ఎద్దేవా చేశారు.
[04:38]ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయానికి వైఎస్సార్ పేరును పెట్టేందుకు బుధవారం పురపాలక సంఘం సర్వసభ్య సమావేశంలో వైకాపా సభ్యులు తీర్మానం ప్రవేశపెట్టారు.
[04:33]చైనాలోని షింజియాంగ్ ప్రాంతంలో భూగర్భంలోకి లోతైన రంధ్రం తవ్వకాన్ని ఆ దేశ శాస్త్రవేత్తలు మంగళవారం మొదలుపెట్టారు.
‘వ్యవస్థలను మేనేజ్ చేయడంలో సీఎం జగన్ ఆరితేరిపోయారు. వివేకా హత్య కేసులో అవినాశ్రెడ్డిని కాపాడటానికి సీఎం చేసిన ఢిల్లీ పర్యటనలు విజయవంతం
[04:27]డోగేరాట్ పేరుతో కొత్త మాల్వేర్ను సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్ల ద్వారా యూజర్ల డివైజ్లలోకి హ్యాకర్లు ప్రవేశపెడుతున్నట్లు సైబర్ పరిశోధనా నిపుణులు వెల్లడించారు.
[04:27]ఉత్తరాఖండ్లోని చార్ధామ్ యాత్రకు ఈసారి భారీసంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు. మంచుకొండల్లో ప్రయాణానికి అక్కడక్కడా వీరికి కొంత అసౌకర్యం కలుగుతున్నట్లు తెలుస్తోంది.
[04:27]మణిపుర్లో పర్యటిస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బుధవారం మయన్మార్ సరిహద్దులోని మోరె పట్టణాన్ని సందర్శించారు.
బ్రాహ్మణ సమాజ సంక్షేమం కోసం దేశంలోనే మొదటిసారిగా నిర్మించిన తెలంగాణ బ్రాహ్మణ సదన్ ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చేతుల మీదుగా బుధవారం అత్యంత ఘనంగా జరిగింది. బ్రాహ్మణ సంక్షేమాన్ని కాం క�
అంతర్జాతీయ కంపెనీలు భారత్లో పెట్టుబడులకు హైదరాబాద్నే తమ గమ్యస్థానంగా భావిస్తున్నాయి. ఇటీవల రాష్ట్ర మంత్రి కేటీఆర్ బ్రిటన్, అమెరికాల్లో జరిపిన పర్యటనల సందర్భంగా పలు గ్లోబల్ దిగ్గజ సంస్థలు తెలంగా�
రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ నుంచి సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతుల కల్పనపై ప్రభుత్వం అపాయింట్మెంట్ అథారిటీని నియమించింది.
[04:16]న్యూజిలాండ్ జాతీయ ఎయిర్లైన్స్ అంతర్జాతీయ విమానాలు ఎక్కే ప్రయాణికులను ముందుగా వ్యక్తిగత బరువు చూసుకోవలసిందిగా కోరుతోంది.
[04:16]అల్ ఖదిర్ ట్రస్టులో రూ.5వేల కోట్ల అవినీతికి బాధ్యుడనే అభియోగాలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్కు ఇస్లామాబాద్లోని కోర్టు జూన్ 19 వరకు బెయిలు ఇస్తున్నట్లు బుధవారం ప్రకటించింది.
[04:16]తమ దేశంలో ఉన్న 5 కాన్సులేట్లలో నాలుగింటిని మూసేయాలని రష్యాకు సూచించామని జర్మనీ వెల్లడించింది.
[04:16]రోడ్డు ప్రమాదం వల్ల పక్షవాతానికి గురై దాదాపు పుష్కర కాలం పాటు చక్రాల కుర్చీకే పరిమితమైన ఓ వ్యక్తి.. ప్రత్యేక బ్లూటూత్ పరికరం సాయంతో ప్రస్తుతం ఎవరి ఆసరా లేకుండా నడవగలుగుతున్నాడు.
[04:16]తెలంగాణలో భారాస ప్రభుత్వం మైనారీటీల సంక్షేమాన్ని విస్మరించిందని ఏఐసీసీ మైనారిటీ విభాగం ఛైర్మన్, ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ గర్హి విమర్శించారు.
[04:16]రెజ్లర్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్భూషణ్పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు.
[04:04]భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)కు చెందిన మానవ అంతరిక్ష విమాన కేంద్రం(హెచ్ఎస్ఎఫ్సీ) డైరెక్టర్గా మోహన్ను నియమిస్తూ ఇస్రో అధిపతి డా. సోమనాథ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
[04:05]అప్పుల బాధ, కుటుంబ కలహాలను తాళలేక ఓ రైతు ఠాణా ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో బుధవారం జరిగింది.
[04:05]ఆయన విద్యుత్ శాఖలో ఉన్నతాధికారి. పది కోట్ల రూపాయలు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆ క్రమంలో టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాలను దక్కించుకొని భారీగా లాభపడ్డాడు.
[04:05]ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్లో.. సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలు కాలిన గాయాలతో రెండు నెలలపాటు చికిత్స పొందుతూ మంగళవారం ప్రాణాలు విడిచింది.
[01:51]మన పాలపుంత గెలాక్సీలో చాలా సర్వసాధారణంగా కనిపించే ఎం డ్వార్ఫ్ నక్షత్రాల చుట్టూ పరిభ్రమిస్తున్న మూడో వంతు గ్రహాల్లో ద్రవ రూపంలో నీరు ఉండొచ్చని తాజా అధ్యయనం పేర్కొంది.
[01:56]ఐపీఎల్లో అగ్రశ్రేణి జట్లు ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్లకు ప్రాతినిధ్యం వహించడమే కాదు.. ఒక్కో జట్టు తరఫున మూడేసి ట్రోఫీలు అందుకున్న ఆటగాడు మన అంబటి తిరుపతి రాయుడు.
[01:55]ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ముంగిట తన సహచరులకు భారత సీనియర్ చెతేశ్వర్ పుజారా చెప్పబోయే పాఠాలు అమూల్యమైనవని మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు.
[01:55]థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 టోర్నీలో పీవీ సింధు కథ తొలి రౌండ్లోనే ముగిసింది. మహిళల సింగిల్స్ పోరులో ఆమె 8-21, 21-18, 18-21తో కెనడాకు చెందిన మిషెల్ లీ చేతిలో పరాజయంపాలైంది.
[01:51]భారత్లో జరిగే వన్డే ప్రపంచకప్కు జట్టును పక్కాగా పంపిస్తామనే హామీని పొందేందుకు ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే, ముఖ్య కార్యనిర్వహణ అధికారి జెఫ్ అలార్డీస్ పాకిస్థాన్కు వెళ్లారు.
[03:55]గత ప్రభుత్వాలపై శాపనార్థాలు పెట్టే విధానాన్ని రాజస్థాన్లోనూ ప్రధాని మోదీ అవలంబిస్తున్నారని కాంగ్రెస్ విమర్శించింది.
[02:33]తెలంగాణకు కేంద్రం ఏం చేసిందని ప్రశ్నించే వారికి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో సమాధానం చెప్పాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ సూచించారు.
[02:33]సీనియర్లు, జూనియర్లు అనే దాంతో సంబంధం లేకుండా పార్టీ విజయావకాశాలను పరిగణనలోకి తీసుకుని మాత్రమే టికెట్లు కేటాయించాలనే ఆలోచనతో కాంగ్రెస్ ఉంది.
[01:41]కొన్ని రోజులుగా చిత్రసీమలో వినిపిస్తున్నట్టుగానే మహేశ్ - త్రివిక్రమ్ సినిమాకి ‘గుంటూరు కారం’ అనే పేరు ఖరారయ్యింది.
[01:41]తేజ సినిమా అనగానే కొత్తతరం నటులు గుర్తొస్తారు. ఆయన సినిమాలతో తారలుగా ఎదిగినవాళ్లు చాలామందే. ఆయన మరోసారి కొత్త ప్రతిభని పరిచయం చేస్తూ తీసిన చిత్రం ‘అహింస’.
[01:41]బాలకృష్ణ పుట్టినరోజు జూన్ 10. ఈ సందర్భంగా ఆయన కొత్త సినిమా పేరుని ఖరారు చేసి ప్రకటించేందుకు కసరత్తులు చేస్తోంది ఆ చిత్రబృందం.
[01:41]ధనుష్ మంచి నటుడే కాదు..గాయకుడు కూడా. ‘వై దిస్ కొలవరి’ లాంటి పాటలతో తనలోని గాయకుడి సత్తా ఏంటో చూపెట్టాడు.
[01:41]‘‘చాలా మంది అగ్ర హీరోలు వాళ్ల రెండో సినిమాలో స్టూడెంట్గానే నటించారు. మంచి విజయాన్ని అందుకున్నారు.
[01:41]రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న చిత్రం ‘డియర్ జిందగీ’. శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, నీల ప్రియా, మిర్చి కిరణ్, హర్షవర్ధన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
[01:41]‘పలాస 1978’ ఫేమ్ రక్షిత్ అట్లూరి కథానాయకుడిగా నటించగా.. ఆయన తండ్రి వెంకట సత్య దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆపరేషన్ రావణ్’.
[01:41]మార్షల్ ఆర్ట్స్లో ధీరుడెవరంటే సినిమా అభిమానులకు మొదటగా గుర్తొంచే పేరు జాకీచాన్. ఇప్పుడాయన ప్రముఖ మల్లయోధుడు జాన్ సెనతో కలిసి అలరించనున్నారు.
[03:14]ఆహార భద్రతను బలోపేతం చేయడం, సరైన ధర వచ్చే వరకు రైతులు పంటలను నిల్వ చేసుకునే వీలు కల్పించడం, ఆహారోత్పత్తుల నిల్వ నష్టాలను తగ్గించడమనే బహుళ ప్రయోజనాల లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
[03:14]ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యలో శరవేగంగా కొనసాగుతున్న రామాలయ నిర్మాణంలో భాగంగా ఏటా శ్రీరామనవమి రోజున సూర్యకిరణాలు గర్భగుడిలోకి ప్రసరించేలా.. ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
[03:14]వెర్రి వేయి విధాలంటే ఇదేనేమో! రోడ్లపై ప్రమాదకర విన్యాసాలు ప్రాణాల మీదకు తెస్తున్నా కొందరిలో మార్పు రావట్లేదు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నవారిపై పోలీసులు తీసుకొంటున్న చర్యలకూ వారు భయపడటం లేదు.
[03:14]సినిమా థియేటర్లు, టీవీ కార్యక్రమాల్లో మాదిరిగా ఇకపై ఓటీటీలోనూ పొగాకు సంబంధిత హెచ్చరికలు తప్పనిసరిగా ప్రదర్శించాలని కేంద్రం ఆదేశించింది.
[02:35]భారత ఆర్థిక వ్యవస్థ గత ఆర్థిక సంవత్సరంలో అంచనాలకు మించి వృద్ధిని సాధించింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంత వృద్ధిని నమోదు చేస్తున్న వర్థమాన దేశంగా తన హవాను కొనసాగించింది.
[02:35]వ్యవసాయం, సరకు రవాణా సేవలకు ఉపయోగపడే డ్రోన్లను ఆవిష్కరించినట్లు, హైదరాబాద్కు చెందిన మెజ్లానిక్ క్లౌడ్ సీఈఓ సుధీర్ రెడ్డి తుమ్మ ఇక్కడ తెలిపారు.
[02:33]దేశీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆశించినంత వృద్ధి సాధించకపోవచ్చని రేటింగ్ సేవల సంస్థ ఇక్రా తన నివేదికలో వెల్లడించింది.
[02:33]నాలుగు రోజుల సూచీల వరుస లాభాలకు అడ్డుకట్ట పడింది. బలహీన అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో బ్యాంకింగ్, ఇంధన, లోహ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు.
[02:32]గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ తన 3 కంపెనీల్లో ఈక్విటీ షేర్లను సంస్థాగత మదుపర్లకు విక్రయించడం ద్వారా 3 బిలియన్ డాలర్ల (సుమారు రూ.29,000 కోట్ల) వరకు సమీకరించాలని భావిస్తోంది.
[02:31]తమ విమానాల్లో అన్ని తరగతుల ప్రయాణికులకు ఉచితంగా, అపరిమిత వైఫై సదుపాయాన్ని జులై 1 నుంచి కల్పించనున్నట్లు సింగపూర్ ఎయిర్లైన్స్ ప్రకటించింది.
[02:30]కోల్ ఇండియాలో ప్రభుత్వం 3% వరకు వాటాను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) పద్ధతిలో నేటి నుంచి విక్రయించనుంది. ఒక్కో షేరుకు కనీస ధరగా రూ.225ను నిర్ణయించింది.
స్కాట్లాండ్కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్ తొలిసారిగా హిందీ లో ఓ ఓపెన్ యాక్సెస్ కోర్సు ప్రారంభించింది. ‘ది ైక్లెమేట్ సొల్యూషన్స్' కోర్సును ఇంగ్లిష్, అరబిక్తో పాటు హిందీలో అందుబాటులోకి త
టెక్ ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న ఏఐతో భవిష్యత్తులో రాబోయే ప్రమాదాలపై నిపుణుల్లో ఆందోళన పెరుగుతున్నది. ఆదిలోనే ఏఐ వినియోగంపై నియంత్రణ సాధించకపోతే భవిష్యత్తులో తీవ్ర ప్రమాదాలు ఏదుర్కోవాల్సి వస్�
మనచుట్టూ బోల్డంత నీరు ఉన్నా ఉపయోగానికి పనికొచ్చేది కొంతే. ఫలితంగా నీటి కొరత వేధిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి.
స్వరాష్ట్రంలో వ్యవసాయం పండుగలా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో సాగు సంబురంగా సాగుతున్నది. ప్రధానంగా కాళేశ్వర జలాల రాకతో సాగునీటి గోస తీరింది. కాలంతో సంబంధం లేకుండా జలాలు పరుగులు తీస్తున్నాయి. ప్రా�
‘‘కాంగ్రెస్ వాళ్లకు దిమాక్ పనిచేయడం లేదు. అభివృద్ధి పనుల కోసం ఎక్కడైనా అప్పు తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వమే ష్యూరిటీ పడుతుంది. ప్రభుత్వమే ఆ అప్పు చెల్లిస్తుంది. మధ్యలో కాంగ్రెస్ వాళ్లకు వచ్చిన ఇబ్బందేంటి?’’ అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశరావు అన్నారుు.
పెద్ద ఎత్తున ఉద్యోగాల కోత, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నిబంధనల్లో మార్పులను నిరసిస్తూ అమెజాన్ ఉద్యోగులు ఆందోళన ప్రారంభించారు. అమెరికాలోని సియాటెల్లో పలువురు ఉద్యోగులు విధులు బహిష్కరించి అమెజాన్ కార్యాలయ�
రాష్ట్రంలో అన్నదాతల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల కష్టాలు తీరడం లేదు.
దిశ హత్యాచార ఘటన నిందితులపై తెలంగాణ పోలీసులు ప్రవర్తించిన తీరు తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘన అని యుఎస్ హ్యూమన్ రైట్స్ రిపోర్ట్-2022 పేర్కొంది.
సింగరేణి కార్మికుడి కుమార్తె వివాహానికి ఫంక్షన్ హాలు ఇచ్చేందుకు ఎట్టకేలకు అధికారులు అంగీకరించారు.
తెలంగాణలో అణువణువునా గొప్ప పర్యాటక శోభ దాగి ఉంది. కానీ, ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యంతో అనేక ప్రాంతాలు చీకట్లో మగ్గాయి. సుందరీకరణకు ఆమడ దూరంలో నిలిచిపోయాయి. కనీస వసతులు లేక కుప్పకూలినవీ, మట్టిలో కలిసిపోయినవ�
ధరణి పోర్టల్తో ఏండ్ల భూ సమస్యలకు పరిష్కారం లభిస్తున్నది. ఈసీలతోపాటు భూమికి సంబంధించిన ఇతర సర్టిఫికెట్లన్నీ ఈ పోర్టల్ నుంచి పొందే అవకాశం ఉండడంతో రైతులకు ఇబ్బందులు తీరుతున్నాయి.
మధ్యప్రదేశ్లోని శివరాజ్సింగ్ చౌహాన్ ప్రభుత్వం నూతన వధూవరులకు షాకిచ్చింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక వివాహాలలో పెండ్లి కుమార్తెకు అందజేసిన మేకప్ బాక్స్లో కండోమ్లు, గర్భ నిరోధక మా
సినీ రంగంలో నాయికలుగా తమ భవిష్యత్ ఎలా ఉంటుందో ఊహించి చెప్పలేమంటున్నది అందాల తార రాశీ ఖన్నా. గతేడాది రెండేసి చొప్పున తెలుగు, తమిళ చిత్రాల్లో నటించిందీ నాయిక. అవేమీ ఆమెకు కావాల్సిన కమర్షియల్ సక్సెస్ ఇవ�
స్టార్టప్ ఎలక్ట్రిక్ మొబిలిటి సొల్యూషన్స్ ప్రొవైడర్ మొబెక్ ఇన్నోవేషన్స్.. విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ) కోసం చార్జింగ్ సదుపాయ సేవలను వినియోగదారుల ఇండ్ల వద్దనే అందించనున్నది. తొలుత ఢిల్లీ-ఎన్స�
ప్రధాని నరేంద్ర మోదీకి సన్నిహితుడిగా పేరొందిన వాణిజ్యవేత్త గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీ లావాదేవీలపై అంతర్జాతీయ ఆడిటింగ్ సంస్థ డెలాయిట్ అనుమానాల్ని వ్యక్తం చేసింది.. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎక�
బోధన, బోధనేతర సిబ్బందిని నియమించడంలో కేసీఆర్ ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యం ఓ వెటర్నరీ కాలేజీ మూతపడేందుకు కారణమైంది.
ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఇటీవల 37 మందిపై శాశ్వత వేటు(డిబార్) వేసిన టీఎ్సపీఎస్సీ.. బుధవారం మరో 13 మందిపై చర్యలు తీసుకుంది.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన(టీఎ్సపీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజీ.. హైటెక్ మాస్ కాపీయింగ్లో అరెస్టైన విద్యుత్తు శాఖ డీఈ రమేశ భారీ కుట్ర రచించినట్లు సిట్ గుర్తించింది.
ఉన్న కొద్దిపాటి సాగు భూమిని భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (బీటీపీఎ్స)లో కోల్పోయాడు. నిర్వాసితుల జాబితాలో ఉద్యోగం వస్తుందని ఏడేళ్లుగా ఎదురుచూస్తున్నాడు.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో చేపడుతున్న కార్యక్రమాలకు పొరుగు రాషా్ట్రల్లోనూ విస్తృతంగా ప్రచారం కల్పిస్తోన్న విషయం తెలిసిందే.
సిరిపురం (అన్నారం) పంప్హౌ్సలు ఎందుకు మునిగాయి? అందుకు కారణమేంటి? నిర్మాణ లోపాలా? లేక అధికారుల తప్పిదాలా? పునరుద్ధరణకు ఎంత ఖర్చయింది?
ఈ-కామర్స్ సంస్థల తరఫున హోం డెలివరీలు చేసే గిగ్ వర్కర్ల భద్రతపై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ హైదరాబాద్లో ఓ ఘోరం వెలుగు చూసింది.
తెలంగాణ విద్యుత సంస్థల్లోకి కేంద్రం అడుగుపెట్టింది. డిస్కంలకు రుణాలు మంజూరు చేస్తున్న సందర్భంగా విధించే షరతులను ఏ విధంగా అమలు చేస్తున్నదీ పరిశీలించడానికి కేంద్రం తన ప్రతినిధులను నియమించింది.
రియల్ లైఫ్లో జరిగిన సంఘటనలు, వాటి పరిస్థితులు ‘నేను స్టూడెంట్ సర్' చిత్రంలో ఎక్కువగా వుంటాయి. చిత్రం ప్రారంభం నుండి చివరి వరకు ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠగా, ఆసక్తికరంగా వుంటుంది’ అన్నారు యువ కథానాయ�
భారత క్రికెట్ నియంత్రణా మండలి(బీసీసీఐ) పర్యావరణ పరిరక్షణ కోసం నడుం బిగించింది. ప్రపంచంలోనే అతి ఖరీదైన క్రికెట్ లీగ్గా వెలుగొందుతున్న ఐపీఎల్ ద్వారా సమాజానికి ఎంతోకొంత మేలు చేయాలనే ఉద్దేశంతో మొక్కల �
రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ ఇతర మెట్రో నగరాల కంటే మెరుగైన వృద్ధిరేటును కనబరుస్తోంది. తాజాగా 2023 తొలి త్రైమాసికంలో జరిగిన విక్రయాలు, కొత్త ప్రాజెక్టుల ప్రారంభోత్సోవాలపై రియల్ ఎస్టేట్ మార్కెట్ అ�
వైవిధ్యమైన ప్రేమకథలని వెండితెరపై ఆవిష్కరించడంలో దర్శకుడు తేజది ప్రత్యేకశైలి. కొంత విరామం తరువాత ఆయన దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘అహింస’. నిర్మాత సురేష్బాబు తనయుడు అభిరామ్ ఈ చిత్రం ద్వారా హీరోగా అరంగ
ఉత్తర్ప్రదేశ్ వేదికగా జరుగుతున్న ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్లో రాష్ర్టానికి చెందిన హేమలత స్వర్ణం సహా రజత పతకంతో మెరిసింది. బుధవారం జరిగిన మహిళల రోయింగ్ 500మీటర్ల లైట్ వెయిట్ సింగిల్ స్కల్ ఈవె
చంచల్గూడ జైలులో పైరవీల జాతర! అంతేసి పెద్ద మనుషులు ఎవరున్నారనుకుంటున్నారా? ఇంకెవరు... ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సన్నిహిత బంధువైన ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి! మరొకరు...
కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా విపక్ష పార్టీల మద్దతు కూడగడుతున్న అరవింద్ కేజ్రీవాల్ గురువారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ను, శుక్రవారం జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన�
రీజనల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) అలైనమెంట్ను మార్చాలంటూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట మంత్రి జగదీశరెడ్డి కాన్వాయ్ను అడ్డుకున్న నలుగురు రైతులు, ఇద్దరు రాజకీయ నేతలపై కేసులు నమోదయ్యాయి.
రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తున్నదని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో క్రీడా ప్రాంగణాల నిర్మాణం జరిగిందని పేర్కొన్నారు. తెలంగాణ సహా ఏపీ, మహారాష్ట్ర, గుజర�
వరంగల్ను హెల్త్సిటీగా మార్చేందుకు రూ.1116 కోట్లతో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు 68 శాతం పూర్తయ్యాయని, వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తెస్తామని, అత్యాధునిక వైద్య సేవలు ఇక ఇక్కడే అ�
వరంగల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. ఇప్పటికే 68 శాతం పనులు పూర�
అండర్-20 ఫుట్బాల్ చాంపియన్షిప్లో అమెరికా జట్టు క్వార్టర్ఫైనల్కు చేరుకుంది. న్యూజిలాండ్తో జరిగిన ప్రిక్వార్టర్ఫైనల్లో అమెరికా 4-0తో విజయం సాధించింది. ఆరంభంలో ఓవెన్ ఉల్ఫ్ గోల్ తరువాత 61వ నిమిషం
ధరణి అందుబాటులోకి వచ్చిన నాటి నుంచే పూర్తి స్థాయిలో సేవలు అందుబాటులోకి వచ్చాయి. ధరణి ఆధారంగానే ఎక్కడికక్కడ అన్ని మండలాల తాసీల్దార్ ఆఫీసుల్లో సబ్ రిజిస్ట్రార్ చాంబర్లు ఏర్పాటయ్యాయి.
అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచారని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. బుధవారం భూదాన్ పోచంపల్లి, బీబీనగర్ మండలాల్లో బీఆర
కరీంనగర్లో కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడి దివ్య క్షేత్రానికి తొలి అడుగు పడింది. నగరంలోని పద్మనగర్లో పదెకరాల్లో టీటీడీ నిర్మిస్తున్న ఆ ఏడుకొండలవాడి ఆలయ నిర్మాణానికి వైభవంగా అంకురార్పణ జరిగింది
నవీన్ పోలిశెట్టి, అనుష్క జంటగా నటిస్తున్న సినిమా ‘మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి’. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా దర్శకుడు పి.మహేష�
రాష్ట్రం విడిపోయిన తరువాత తెలంగాణ అనేక విధాల లాభపడుతోంది. రాజకీయ, పరిపాలన, ఆర్థిక కారణాలు ఏవైనా కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం బాగా వెనుకబడిపోతోంది. అభివృద్ధి, విదేశీ పెట్టుడులు, పారిశ్రామిక రంగం, సాఫ్ట్వేర్ రంగాలలో తెలంగాణ దూసుకుపోతోంది....
పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రారంభిస్తూ ప్రధాని మోదీ ‘ఇది 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలకు కేంద్రం’ అంటూ ప్రజాస్వామ్య దేవాలయాన్ని కొనియాడారు....
2014లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారతీయ జనతాపార్టీ అప్రతిహతమైన విజయం సాధించి నేటికి తొమ్మిది ఏళ్లు పూర్తి చేసుకుంది....
కన్నుపడిందంటే చాలు వైసీపీ నాయకులు దేనినీ వదలడం లేదు. ఆదాయం వచ్చే ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటున్నారు. అందుకోసం అడ్డదారులు తొక్కుతున్నారు.
దేశవ్యాప్తంగా 150 వైద్య కళాశాలలు గుర్తింపును కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. వీటిలో 40 కళాశాలలపై ఇప్పటికే నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) చర్యలు తీసుకున్నది.
ప్రజలచే ఎన్నుకోబడిన ఢిల్లీ ప్రభుత్వానికి అధికారాలను కట్టబెడుతూ ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును బుట్టదాఖలు చేస్తూ మోదీ సర్కారు ఆర్డినెన్స్ను తీసుకువచ్చింది. ఎన్నుకోబడిన ముఖ్యమంత్రిని కాదని కేంద్రం న�
గ్లేడియేటర్ సినిమాలోని ఆ మాటలను పరకాల ప్రభాకర్ ప్రస్తుత భారత పాలకులకు అనువర్తింపజేసి వ్యాఖ్యానిస్తారు....
మరికొద్ది నెలల్లో డిగ్రీ పూర్తి చేసి చేతికి అందివస్తాడనుకున్న కుమా రుడు తీవ్రమైన వ్యాధికి గురికా వటంతో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
శ్రీవారి దేవేరి,తిరుచానూరు పద్మావతీ దేవి తెప్పోత్సవాల్లో భాగంగా మొదటి రోజు బుధవారం సాయంత్రం రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణుడు పద్మసరోవరంలో తెప్పలపై విహరించారు.
జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రాథ మిక సీనియారిటీ జాబితాపై 368 అభ్యంతరాలు వచ్చాయి. వీటిల్లో 170 పరిష్కరిం చినట్లు డీఈవో పి.రమేష్ తెలిపారు.
పాకాల మండలంలోని గుండ్లగుట్టపల్లె సమీపంలోని భూమికట్టవద్ద మంగళవారం రాత్రి ఏనుగుల గుంపు సంచరించింది. ఏనుగులు రోడ్డుపై రావడంతో వాహనదారులు భయపడ్డారు.
వారణాసిలోని జ్ఞానవాపి–శృంగార గౌరి వివాదంలో ఆరునెలలుగా రిజర్వులో ఉంచిన తీర్పును బుధవారం అలహాబాద్ హైకోర్టు వెలువరించింది....
ఒంగోలు రిమ్స్ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు.
రెండు రోజుల పాటు నిర్వహించిన తిరుపతి జిల్లా పోలీసు సిబ్బంది సాధారణ బదిలీల ప్రక్రియ బుధవారంతో ముగిసింది.
ఆ ఆవరణలో కాలుపెడితే.. ఏ ఇంద్రలోకంలోనో దేవకన్యల అలంకరణశాలలో ఉన్న అనుభూతి కలుగుతుంది. అక్కడలేని ఆభరణాలంటూ ఉండవు. రాణెమ్మల వజ్రాల ముక్కు పుడక నుంచి గిరిజనుల సంప్రదాయ చెవికమ్మల వరకూ.. అద్దాల అరలలో ముద్దొచ్చే�
మా నాన్న ఇంజినీర్. సూపరింటెండెంట్ స్థాయిలో పనిచేశారు. నేను మెడిసిన్ చదవాలని ఆయన కోరిక. ఉస్మానియాలో ఎంబీబీఎస్ తర్వాత ఆరోగ్యశాఖలో ఉద్యోగం వచ్చింది. గాంధీ, నిలోఫర్, నిమ్స్, టీబీ దవాఖానల్లో పనిచేశాను. �
మీకు నెలసరి సక్రమంగా రావట్లేదూ అంటే మెనోపాజ్ దశకు దగ్గర అవుతున్నట్టు. దీన్ని మెనోపాజల్ ట్రాన్సిషన్ అంటాం. వరుసగా 12 నెలలు నెలసరి రాకుండా ఉంటేనే దాన్ని మెనోపాజ్గా పరిగణించాలి.
వైఎస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ కింద ఈ సంవత్సరం మొదటి విడత ఆర్థిక సాయంగా రూ.133.48 కోట్లు రైతుల ఖాతాల్లో గురువారం జమ చేయనున్నట్లు కలెక్టర్ వెంకట్రమణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
నలుగురు ఆర్టీసీ డిపో మేనేజర్లకు స్థానచలనం కల్పిస్తూ ఆర్టీసీ ఈడీ కోటేశ్వరరావు బుధవారం ఆదేశాలిచ్చారు.
జిల్లాలో వర్షపు జల్లుల ఉపశమనం ఒక్క రోజుకే పరిమితమైంది. పశ్చిమ ప్రాంతంలో బుధవారం ఎండలు మండిపోయాయి.
కాణిపాక వరసిద్ధి వినాయక స్వామికి హుండీ ద్వారా రూ. 1,19,57,630 లభించినట్లు పాలక మండలి చైర్మన్ మోహన్రెడ్డి, ఈవో వెంకటేశు తెలిపారు.
జిల్లాలో డెప్యుటేషన్పై పనిచేస్తున్న ఇద్దరు తహసీల్దార్లను, ముగ్గురు డిప్యూటీ తహసీల్దార్లను అదే స్థానాలకు రెగ్యులర్ చేస్తూ బుధవారం జేసీ శ్రీనివాసులు ఉత్తర్వులు జారీ చేశారు.
ఎండలు మండుతున్న వేళ.. పశుగ్రాసం లేక అలమటిస్తున్న మూగజీవాలకు పశుగ్రాసాన్ని అందించి మూగజీవాల పట్ల ఉన్న ఉదారతను చాటుకున్నారు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య.
పోలీసుశాఖలో ఐదేళ్లకుపైబడి విధులు నిర్వహిస్తున్న పోలీసులను బదిలీ చేసేందుకు బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించారు.
ఖరీఫ్ సాగుకు రైతులు సన్నద్ధమయ్యారు. ఒక వైపు మండుటెండలు ఉన్నా, మరో వైపు అకాల వర్షాలు రావడంతో సేద్యంపై రైతుల ఆశలు చిగురించాయి.
సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ (సాడ్) అనేది డిప్రెషన్లాంటి మానసిక ప్రవర్తన. మరీ ముఖ్యంగా.. ఆయా రుతువుల ప్రారంభం, ముగింపు దశలలో కనిపిస్తుంది. కాబట్టే, ‘వింటర్ బ్లూస్' అనీ పిలుస్తారు.
అల్లం నేలకు దిగిరానంటోంది. బహిరంగ మార్కెట్లో ఏకంగా కిలో రూ.300కు పైగా ధర పలుకుతోంది. పావు కిలో అల్లం రూ.70 నుంచి రూ. 80కు విక్రయిస్తున్నారంటే అల్లానికి ఎంత డిమాండ్ ఉందో అర్థమవుతుంది.
ఆర్ఎంపీలు.. పీఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి. మాత్రలు రాసివ్వకూడదు. వైద్యం చేయకూడదు. గ్రామాల్లో తక్షణం ఫస్ట్ ఎయిడ్ జరిగాక రోగులు నిపుణులైన డాక్టర్ల వద్దకు వెళ్లాల్సి ఉంది. వీరు డాక్టర్లుగా పేరు పెట్టుకోకూడదు. క్లినిక్ అని బోర్డులూ ఏర్పాటు చేసుకోరాదు.
అనుకున్నట్టే.. బాదేశారు. రిజిస్ట్రేషన్ల శాఖకు ఈ ఏడాది భారీ లక్ష్యాలను విధించారు. వాటిని చేరుకోవడానికి భూముల మార్కెట్ ధరలను ప్రభుత్వం పెంచేసింది. ఈ ధరలు గురువారం నుంచి అమలు లోకి రానున్నాయి. ‘అదనపు ఆదాయం’ ఒక్కపైసా వదులుకోవడానికి ఇష్టపడని ప్ర భుత్వం మూడు రోజుల నుంచి సర్వర్లతో దోబూచులాట ఆడించింది.
‘కళ్లజోడు ఎక్కడ పెట్టాను?’ ఎన్నిసార్లు అనుకుంటారో. ఎన్నిసార్లు తమ మతిమరుపునకు తిట్టుకుంటారో? హైదరాబాదీ అమ్మాయి అమృత ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టింది.
తెలంగాణ వాళ్లకు వ్యవసాయం చేయటం చేతగాదన్న నోళ్లే, వాళ్లకు పరిపాలించుకోవటం కూడా చేతగాదని వెక్కిరించాయి నాడు. ఈ రెండు అపహాస్యాలను మళ్లీ నోరు కూడా తెరవకుండా భూస్థాపితం చేశారు కేసీఆర్. కరువు కాటకాల తెలంగాణ
ధరణి ఒక్కటే.. కానీ వందల భూ సమస్యలను దూరం చేసింది.. గెట్ల నుంచి వందల ఎకరాల పంచాయితీకి ఫుల్స్టాప్ పెట్టింది.. సత్వర స్లాట్ బుకింగ్.. వేగంగా భూ రిజిస్ట్రేషన్లు.. త్వరగా పాస్పుస్తకాలు చేతికి.. ఇలా ఓ మంచి ఫార్�
ఎర్రటి మిర్చీని చూస్తే ఎవరికైనా ఘాటే గుర్తొస్తుంది. అందుకే పండుమిరప రంగు.. ఎప్పుడూ హాటే. ఇది చాలా హాట్ గురూ అనాలంటే... అక్కడ ‘రెడ్'సిగ్నల్ ఏదో ఒకటి కనిపించాల్సిందే! అరుణ వర్ణానికి తరుణి సోకునూ రంగరించి...
అప్పనపల్లి ఆలయ నిర్మాత మొల్లేటి రామస్వామి విగ్రహానికి సమర్పించే గజమాల ఊరే గింపు ఘనంగా జరిగింది.
2023-24 సంవత్సరానికి మొదటి విడత కింద పీఎం కిసాన్ రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాలకు నిధులు విడుదల కానున్నాయి.
అల్పపీడనద్రోణి ప్రభావ కారణంగా మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు 18 మండలాల్లో తేలికపాటి నుంచి బలమైన వర్షం కురిసింది.
రెండ్రోజుల క్రితం కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడటంతో.. ఎండలూ తగ్గినట్లేనని భావించిన ప్రజలు ఒకింత ఊపిరిపీల్చుకున్నారు.
కొత్త ప్రభుత్వాస్పత్రి సీ బ్లాకులో ఐదు నెలల నుంచి ఎక్స్రే యంత్రం పనిచేయక రోగులు ఇబ్బంది పడుతున్నారు.
రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ముమ్మి డివరం ఎయిమ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో జూన్ 2న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా స్కిల్ డెవలెప్మెంట్ ఆఫీసర్ పి.లోకమాన్ తెలి పారు.
మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరుగనున్న రాజస్థాన్లో ప్రధాని మోదీ బీజేపీ ప్రచార భేరీ మోగించారు....
రబీ అనంతరం మూసివేసిన గోదావరి డెల్టా కాలువలకు నీటిని విడుదల చేయనున్నారు. గతంలో మాదిరి మూడు డెల్టాలకు ఒకేసారి కాకుండా పశ్చిమ డెల్టాకు కాస్త ఆలస్యంగా నీటిని విడుదల చేస్తున్నారు.
నక్కపల్లి, పాయకరావుపేట మండలాల్లోని దేవవరం, ఒడ్డిమెట్ట, నామవరం, చట్టుపక్కల గ్రామాల్లోని భూములకు సాగునీరందించే దేవవరం ఆవలో అక్రమార్కులు మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. భారీ ఎక్స్కవేటర్ను వినియోగించి మూడు రోజుల నుంచి మట్టిని తవ్వి, ఎనిమిది ట్రిప్పర్ లారీల్లో తరలిస్తున్నారు.
దేశంలోని ధాన్యాగారాల సామర్థ్యాన్ని పెంచాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఇందుకు గాను....
సంక్షేమ పింఛన్ల పంపిణీ నిమిత్తం కాకినాడ జిల్లా తొండంగి మండలం పైడికొండ సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్లు బ్యాంకు నుంచి నగదు డ్రా చేసి తీసుకువస్తుండగా గుర్తుతెలియని ఇద్దరు యువకులు దాడి చేసి రూ.11.42 లక్షలు ఎత్తుకెళ్లిపోయారు.
అద్దె చెల్లించడం లేదని ఐసీడీఎస్ కార్యాలయానికి యజమాని తాళం వేశారు. చింతపల్లి మండల కేంద్రానికి చెందిన కాశీనాథ్ తన ఇంటిని ఐసీడీఎస్ కార్యాలయానికి అద్దెకు ఇచ్చాడు. కాగా, 15 నెలలుగా ఇంటి అద్దె రాకపోవడంతో బుధవారం సాయంత్రం కార్యాలయానికి తాళం వేశాడు.
నకిలీ విత్తనాలను అరికట్టాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్రెడ్డి వ్యవసాయ అధికారులను డిమాండ్ చేశారు.
ప్రధాని మోదీ సారథ్యంలో భారత్ అద్భుతంగా రూపాంతరం చెంది, ప్రపంచ వరుసలో నిలిచింది. ప్రపంచ వృద్ధిలో ఆసియా నుంచి కీలక దేశంగా కొనసాగుతోంది! కేవలం గత పదేళ్లలోనే....
కిందిస్థాయి అధికారుల విధి నిర్వహణపై ఉన్నతా ధికారుల పర్యవేక్షణ పూర్తిగా లోపించడంతో గోకవరం మండలంలో సారా క్రయ విక్రయాలు మూడు ప్యాకెట్లు, ఆరు సీసాల చందాన కొనసాగుతోంది.
ఆలేరు రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్ ట్రాక్ లూప్లైన్ పక్కన పడి ఉన్న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని భువనగిరి రైల్వే పోలీసులు బుధవారం కనుగొన్నారు.
ఉద్యోగి చేతిలో మోసపోయిన ఓ ద్విచక్రవాహన షోరూమ్ యజమాని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్కీమ్ పేరిట సేకరించిన రూ.కోటి 90 లక్షలను సదరు ఉద్యోగి కొట్టేయడంతో సబ్బాని నరేష్(45) అనే వ్యక్తి హైదరాబాద్లోని ఓ హాస్టల్లో మంగళవారం రాత్రి ఉరి వేసుకున్నాడు.
గుండాల మండలకేంద్రంతోపాటు రామారం, సీతారాంపురం, మరిపడగ, బ్రాహ్మణపల్లి, మాసాన్పల్లి తదితర గ్రామాల్లో బుఽధవారం ఈదురు గాలులతో కూడిన వాన కురిసింది. దీంతో ఆయా గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది.
దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ల కోసం ఆన్లైన్లో స్లాట్లు అందుబాటులో ఉంటాయని ఇన్చార్జి డీఆర్డీవో టి.నాగిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉపాధ్యాయులు విద్యను బోధించాలని సీబీఎ్సఈ ఢిల్లీ ప్రతినిధి పీవీ సాయిరంగారావు అన్నారు. బుధవారం భువనగిరి జీనియస్ హైస్కూల్లో జరిగిన సీబీఎ్సఈ రెండు రోజుల శిక్షణా తరగతుల ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు.
బ్రిటిష్ ప్రభుత్వం(యూకే) కోహినూర్ వజ్రాన్ని వెంటనే భారతదేశానికి తిరిగి ఇచ్చేయాలని నిజాం ముని మనవడు హిమాయత్ అలీ మిర్జా డిమాండ్ చేశారు.
మండలంలోని దర్వేశిపురం స్టేజీ వద్ద గల రేణుకా ఎల్లమ్మ ఆలయ బ్రహ్మోత్సవాలు ముగిశాయి. అంతకుముందు ఉదయం ఆలయంలో గ వ్యాంత పూజలు, 108 కలశాలతో అష్టోత్తర శతఘటాభిషేకాలు, నీరాజన మంత్రపుష్ప పూజలను ఆలయ ముఖ్యఅర్చకులు నాగోజు మల్లాచారి, శ్రవణ్కుమారాచార్యుల అర్చక బృందం నిర్వహించింది.
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రె స్కు వ్యూహకర్తగా పనిచేసి, ఆ పార్టీ గెలుపులో కీలకపాత్ర పోషించిన సునీల్ కనుగోలుకు పార్టీ నాయకత్వం పెద్ద బహుమానమే ఇచ్చింది.....
మహారాష్ట్రలోని అహ్మద్నగర్ను అహిల్యానగర్గా మార్చాలంటూ ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు. ఈ మేరకు సీఎం ఏక్నాథ్ షిండేను కోరతానని ఆయన పేర్కొన్నారు. అహిల్య�
ఆల్ ఇండియా అర్చక ఫెడరేషన తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా నార్కట్పల్లి మండలం శాపల్లి గ్రామానికి చెందిన కారంపూడి నర్సింహాచార్యులు ఎన్నికయ్యారు.
ధరణి పోర్టల్.. లక్షలాది మంది రైతులకు ఆధారమవుతున్నది. దశాబ్దాల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు రైతుబంధు, రైతు బీమా వంటి పథకాల వర్తింపులోనూ కీలకమవుతున్నది. దళారీ వ్యవస్థకు చెక్పెట్టి పారదర్శకం
వరి కొయ్యలే రైతులకు ఉరితాళ్లుగా మారుతున్నాయి. వరి కొయ్యలను కాల్చవద్దని వ్యవసాయాధికారులు చెబుతున్నప్పటికీ రైతులు పట్టించుకోవడంలేదు. వరి కొయ్యలను కాల్చితే భూసారం తగ్గడంతో పాటు పంట దిగుబడి కూడా గణనీయంగా తగ్గే ప్రమాదం ఉంది. దీనికితోడు జిల్లాలో వరి కొయ్యల మంటల్లో, పొగతో ఇద్దరు రైతులు మృతి చెందారు.
పల్లెలతోపాటు పట్టణాల్లో మటన్, చికెన్ దుకాణాలే అధికంగా కన్పిస్తుంటాయి. ఈ నేపథ్యంలో చేపల వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు చేపలతో కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తూ, రుచికరమైన వంటకాలతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు కసరత్తు చేస్తోంది.
ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల పాలనకు మిస్డ్ కాల్తో మద్దతు తెలపాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు.
మండలంలోని కరక్కాయలగూడెంలో వందేళ్ల చరిత్ర కలిగిన సీతారామచంద్రస్వామి దేవాలయ పునర్నిర్మాణంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఆధిపత్య పోరుకు నిలయంగా మారింది.
కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు శంషాబాద్లో ఓ వ్యాపారి ఇల్లు కట్టించారని, ఆయన ఇకపై ఇక్కడే ఉంటారని ఎంఐఎం చేసిన ఆరోపణలను బీజేపీ
సెల్ఫోన్ గాలించడం కోసం ఛత్తీ్సగఢ్లోని ఖేర్కట్ట డ్యామ్లోని 41 లక్షల లీటర్ల నీళ్లు తోడించిన నీటిపారుదల శాఖ అధికారి ఆర్ఎల్ దివార్ను ఆ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది...
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్ల నిరంకుశ పరిపాలన సాగిస్తు న్నాయని అఖిల భారత రైతు కూలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వర్రావు అన్నా రు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా పరిధిలో నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు లభించడం డౌటేనని తెలుస్తున్నది.
క్షయను గుర్తించే సీవై-టీబీ ఇంజెక్షన్కు పరీక్షలు నిర్వహించేందుకు అనుమతులు ఇవ్వాలని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్....
మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా పేరును అహిల్యాదేవి హోల్కర్ జిల్లాగా మారుస్తూ శిందే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.....
జిల్లాలో యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే జిల్లాలో పలు కేంద్రాలు వంద శాతం కొనుగోళ్లు పూర్తిచేసి మూతపడ్డాయి.
ఒంటరి మహిళలను మాయమాటలతో నమ్మించి దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను అనంతపురం రూరల్ పోలీసులు అరెస్టు చేశారు.
సెల్ అండ్ జీన్ థెరఫీ కంపెనీ ఇమ్యూన్యాక్ట్ ఈక్విటీలో లారస్ ల్యాబ్స్ మరో 7.24 శాతం వాటా తీసుకుంది. ఇందుకోసం రూ.80 కోట్లు పెట్టుబడి పెట్టింది.
పొగాకు, మాదక ద్రవ్యాలు వినియోగంతో కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి(డీఎంహెచ్వో) డాక్టర్ జి.గీతాబాయి అన్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ చేపట్టిన పాదయాత్ర పలువురికి భరోసా కల్పించింది. లోకేశ్తో నేరుగా ముఖాముఖి కలిసినప్పుడు సమస్యలు చెప్పుకున్నవారికి, పాదయాత్రలో స్థానిక సమస్యలు, ఇతరత్రా
జూన్ వస్తుందంటే తల్లిదండ్రుల్లో దడ మొదలవుతుంది. నూతన విద్యాసంవత్సరం ప్రారంభానికి 14 రోజులే గడువు ఉండడంతో అందుకు అనుగుణంగా పిల్లల తల్లిదండ్రులు చదువుల కోసం ఇంటి బడ్జెట్ను తయారు చేస్తున్నారు. ఖర్చు భారంగా మారిన పిల్లల భవిష్యత్ కోసం వెచ్చించక తప్పదని భావించి ఖర్చులకు వెనుకాడడం లేదు.
మణిపూర్లో శాంతిని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్షా స్పష్టం చేశారు....
మాజెలానిక్ క్లౌడ్ కంపెనీ బుధవారం వ్యవసాయ, లాజిస్టిక్ రంగాల కోసం పూర్తిగా దేశీయంగానే తయారుచేసిన డ్రోన్లు విడుదల చేసింది.
నీటి స్టోరేజ్ టాంక్లు, పైప్లు, శానిటరీ వస్తువులు తయారుచేసే ప్లాస్టో 8 లేయర్ల నీటి స్టోరేజి టాంక్ను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది.
హైదరాబాద్ కేంద్రంగా పని చేసే కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్కు (కేఎ్సబీఎల్) సెబీ మరో షాకిచ్చింది. ఆ కంపెనీ స్టాక్ బ్రోకింగ్ లైసెన్సును రద్దు చేసింది.
మునిసిపల్ అధికారుల పనితీరుపై కౌన్సిల్ సమావేశంలో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
జహీరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలే నా బలం, బలగమని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు పేర్కొన్నారు.
కరీంనగర్ బుధవారం ఒక్కసారిగా ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. పూజలు, హవనాలు, భారీ శోభాయాత్ర, నేత్రపర్వంగా జరిగిన శ్రీనివాస కల్యాణంతో వాటిని తిలకించిన భక్తజనం పులకించిపోయారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆద్వర్యంలో బుధవారం నో టొబాకో డే సందర్భంగా నర్సింగ్ విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు.
నగరంలోని రైతుబజార్లలో టమాటా ధర ఒకేసారి కిలోకి రూ.11 పెరిగిపోయింది. గత నాలుగు రోజులుగా కిలో రూ.18 చొప్పున విక్రయిస్తున్నారు. అంతకు ముందు కిలో రూ.16 నుంచి రూ.17 ఉండేది.
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 99 మంది విద్యార్థుల (మూడు నుంచి ఎనిమిది తరగతులు చదువుతున్న వారిని మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు) కంటే తక్కువ కలిగిన 52 ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లను మరొక పాఠశాలకు బదిలీ చేయాలని విద్యా శాఖ నిర్ణయించింది.
నందిగామలోని ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహిం చారు
పట్టణంలోని పీఅండ్టీ కాలనీలో నివాసముంటున్న రైల్వే ఉద్యోగి రాము భార్య రుక్మిణీ(25) బుధవారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పా ల్పడినట్లు వనటౌన పోలీసులు తెలిపారు.
శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఫినిస్ చేస్తామని వ్యాఖ్యల వెనుక కుట్ర కోణం దాగి ఉందని టీడీపీ మండల కన్వీనర్ నూతేటి వెంకటేష్ పేర్కొన్నారు
అకాల వర్షాలతో పాటు, కొనుగోలు కేంద్రాల వద్దకు లారీలు రాకపోవడంతో విసిగిపోయిన రైతులు అదనంగా చెల్లిస్తూ ప్రైవేటుగానే వాహనాలను ఏర్పాటుచేసుకున్న ఘటన మండలంలో వెలుగుచూసింది.
మున్సిపాలిటీల్లో నూతన భవన నిర్మాణాల అనమతులను త్వరగా ఇవ్వాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ మున్సిపల్ అధికారులకు సూచించారు.
మూడ్రోజులపాటు హైదరాబాద్ వేదికగా ఉత్సాహంగా సాగిన సీఎం కప్ రాష్ట్ర స్థాయి పోటీలు సందడిగా ముగిశాయి.
భారత్లోని అత్యంత విలువైన 50 బ్రాం డ్లలో ఐటీ సేవల దిగ్గజం టీసీఎస్ అగ్రస్థానంలో నిలిచింది. టీసీఎస్ బ్రాండ్ విలువ రూ.1,09,577 కోట్లుగా నమోదైనట్టు
కిడ్నీ వ్యాధి నియంత్రణ కోసం ప్రభుత్వం సరఫరా చేస్తున్న కృష్ణా జలాలు మూడు రోజులు సరఫరా చేయకపోవడంతో సీపీఎం ఆధ్వర్యంలో గిరిజనులు ఆందోళన నిర్వహించారు.
సర్వజన వైద్యశాల ప్రసూతి వార్డులో ప్రక్షాళన మొదలైంది. ఆంధ్రజ్యోతి కథనాలతో అధికారుల్లో కదలిక వచ్చింది. గర్భిణులు, బాలింతల కోసం ఐడీ వార్డులో 40 పడకలను సిద్ధం చేశారు. మరో 20 పడకల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు.
మండల వ్యాప్తంగా బుధవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.
జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లకు సెలవు రోజుల్లో వెలుపల అనధికారిక కొనుగోళ్లలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ‘రాస్తామాల్’ పేరిట జరిగే ఈ కొనుగోళ్లలో రైతులు ‘దారి’ దోపిడీకి గురవుతున్నారు. బయట జరిగే ఖరీదుల్లో ధర తక్కువ రావడమే కాకుండా రైతులకు హమాలీ చార్జీల పేరిట వ్యాపారులు కోత విధిస్తున్నారు.
తాడ్వాయి మండలం మేడారం వనదేవతలు సమ్మక్క, సార లమ్మల సన్నిధిలో బుధవారం సందడి నెలకొంది. తల్లులకు మొక్కులు తీర్చుకు నేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా చేర్యాల పట్టణ శివారులోని 8-ఆర్ కెనాల్ పనుల ప్రారంభానికి అఽధికారులు చర్యలు తీసుకోవడం ఇప్పుడు వివాదాస్పదమవుతున్నది.
జూనియర్ ఆసియా కప్లో భారత హాకీ జట్టు ఫైనల్కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 9-1తో దక్షిణ కొరియాను చిత్తుగా ఓడించింది.
మరో వారంలో ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో భారత్ తలపడనుంది. ఈ నేపథ్యంలో..
మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి డిస్ట్రిబ్యూటరీ కెనాల్ల ద్వారా సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలకు లక్షా 25వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే కాలువ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
ఫ్రెంచ్ ఓపెన్లో మరో సీడెడ్ ప్లేయర్ ఇంటిబాట పట్టింది. లోకల్ స్టార్, మహిళల ఐదోసీడ్ కరోలిన్ గార్సియాకు రెండోరౌండ్లో చుక్కెదురైంది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ పోరులో
నగరంలోని రైతుబజార్లలో టమాటా ధర ఒకేసారి కిలోకి రూ.11 పెరిగిపోయింది. గత నాలుగు రోజులుగా కిలో రూ.18 చొప్పున విక్రయిస్తున్నారు.
దోపిడీకి కాదేదీ అనర్హం అన్నట్టుంది వైసీపీ నాయకుల తీరు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య ధోరణి కూడా వీరికి కలిసి వచ్చింది. ఒక వైసీపీ నాయకుడు భూకబ్జాలకు పాల్పడుతుంటే... మరొక నాయకుడేమో ఏకంగా రైల్వే ఆస్తులను కైంకర్యం చేసే పనిలో పడ్డాడు. దర్జాగా సొంత ఆస్తిలా రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నాడు. గుడివాడలో ఈ దందా మూడు పూలు ఆరు కాయలు అన్న చందంగా సాగుతోంది.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో వాయిదా పడిన ఉప సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
గోదావరి పశ్చిమ డెల్టా కాలువలకు గురువారం నుంచి నీరు విడుదల చేయనున్నారు. విజ్జేశ్వరం వద్ద ప్రధాన కాలువకు నీరు విడుదల ద్వారా ప్రధాన కాలవలకు నీరు వస్తుంది.
వేసవిలో పశువులకు గ్రాసం కరువైంది. ఎండు గడ్డి, పచ్చగడ్డి ఏదికూడా దొరక్కపోవడంతో పశువులు బక్కచిక్కిపోతున్నాయి. దీంతో వాటి పోషణ యజమానులకు భారంగా మారింది. మేత కోసం వాటిని ఒడిశా, తదితర ప్రాంతాలకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
విజయనగరం అర్బన్ వైసీపీలో ముసలం ఏర్పడింది. డిప్యూటీ మేయర్ ఇసరపు రేవతీదేవి అర్ధాంతరంగా తన పదవికి రాజీనామా చేయడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. అర్బన్లో యాదవ సామాజిక వర్గం అధికంగా ఉంది. దీంతో ఆ సామాజిక వర్గానికి చెందిన ముచ్చు నాగలక్ష్మి(1వ డివిజన్)కి తొలుత డిప్యూటీ మేయర్ పదవిని కేటాయించారు.
టెలికాం కేబుల్ వైర్లు వేసేందుకు రహదారులపై తవ్వుతున్న గుంతలు ప్రమాదకరంగా మారుతున్నాయి. గుంతలను పూడ్చకుండా వదిలేస్తుండడంతో వాహనచోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు.
బొండపల్లి మండలం, గొట్లాం గ్రామానికి సమీపంలో సుమారు 15 రోజుల క్రితం ఈదురుగాలులకు విద్యుత్ తీగలపై తాటిచెట్టు పడిపోయింది.
జిల్లాలో 12 సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల పరిధిలో భూముల విలువను 30 శాతానికి పెంచుతూ రిజిస్ర్టేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బంటుమిల్లిలోని భూముల విలువ 55.5 శాతానికి అధికంగా పెంచగా, ఆ తరువాత ఉయ్యూరు సబ్ రిజిస్ర్టార్ పరిధిలో 42 శాతం అధికంగా పెంచారు.
జీజీహెచ్(కాకినాడ), మే 31: పొగాకు ఉత్పత్తులు వాడడం ద్వారా అనేక రుగ్మతల బారిన పడి జీవితం బుగ్గి పాలవుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె.సత్యనారాయణ అన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని డీఎంహెచ్వో కార్యాలయంనుంచి జీజీహెచ్ వరకు వైద్యఆరోగ్యశాఖ సి
సమాజ హితం కోసం కలాన్ని విదల్చడమే కాదు.. జూలూ విదల్చాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. సమాజ హితం కోసం పనిచేసే సాహిత్యం రావాలని ఆకాంక్షించారు. బుధవారం నగరంలో జరిగిన హరిదా రచయితల సంఘం మహాసభలో ఆమె మాట్లాడార�
మహిళపై కర్రతో దాడి చేయడంతో ఆమె తీవ్ర గాయాలపాలై మృతి చెందిన ఘటన నూజివీడులో జరిగింది.
జిల్లాలో రైతులు సార్వా సాగుకు సిద్ధమవుతున్నారు. మేలైన వరి వంగడాల కోసం ఎదురు చూస్తున్నారు. వరి వంగడాలను వ్యవసాయ శాఖాధికారులు పూర్తిస్థాయిలో సిద్ధం చేయలేదు. సార్వా సాగుకు పూర్తి ప్రణాళికను రూపొందించలేదు. అధికారులందరూ బదిలీల హడావుడిలో మునిగిపోయారు. ఇంకా పచ్చిరొట్ట విత్తనాలు కూడా పంపిణీ చేయలేదు. దీంతో రైతులు వరి వంగడాల కోసం వేట మొదలు పెట్టారు. జూన్ ప్రారంభమవుతున్నా ఇంకా సాగునీటి కాల్వల ఆధునికీకరణ పనులు పూర్తికాకపోడం గమనార్హం.
ఇల్లు కట్టి చూడు..పెళ్లి చేసి చూడు అని పెద్దలు ఊరకనే చెప్పలేదు.
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, రైస్ మిల్లులకు తరలించిన ధాన్యాన్ని వెంటనే అన్లోడ్ చేసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు.
జిల్లాలో శుక్రవారం నుంచి 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈవో నిమ్మక ప్రేమ్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.
తల్లి మందలించింద నే మనస్తాపంతో ఓ బాలిక ఆత్మహత్య చేసుకుం దని ఎస్ఐ ఆర్.జయంతి తెలిపారు.
అనారోగ్యంతోనే పెద్దగుమ్మడాపురం పులి కూన మృతి చెందినట్టు తెలుస్తోంది
బ్యాంకర్లు రుణ లక్ష్యాలను చేరుకోవాలని, ప్రభుత్వ పథకాలతోపాటు పీఎంఎఫ్ఎంఈ, పాడిగేడెల గ్రౌండింగ్కు సహక రించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి కోరారు.
ప్రతి వ్యక్తికి వేలి ముద్రలు భిన్నంగా ఉన్నట్లే.. నాలుకపై ముద్రలు కూడా భిన్నంగా ఉంటాయి.
కళింగగూడెం పంచాయతీ పరిధిలోని కొత్త చెరువు ప్రాంతంలోని ఆక్వాచెరువులో చేపల పట్టుబడిని బుధవారం గ్రామ స్థులు అడ్డుకోవడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ఆకివీడు స్టేషన్కు తరలించారు.
పొగాకును దూరం పెట్టాలని జనచేతన కార్యదర్శి బగాది శశిభూషణచౌదరి అన్నారు.
మూడు నెలలుగా కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యలే చర్చించలేదని, చర్చించిన కొన్నింటి పరిష్కారం దిశగా అధి కారులు చొరవ చూపలేదని పలువురు కౌన్సిలర్లు చైర్పర్సన భాగ్యలక్ష్మి దృష్టికి తెచ్చారు.
[23:56]దేశరాజధానిలో త్వరలో సరికొత్త ట్రాఫిక్ (Delhi Traffic) నియంత్రణ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. రూ.1400 కోట్లతో చేపట్టిన ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజిమెంట్ సిస్టమ్ (ITMS) వచ్చే ఏడాది చివరినాటికి పూర్తిగా అమల్లోకి వస్తుందని అధికారులు వెల్లడించారు.
తమ వార్డులోని సమస్యలను పరిష్క రించాలని కోరుతూ పట్టణంలోని 10వ వార్డుకు చెందిన వైసీపీ కౌన్సిలర్ కేఎస్ దిల్షాదున్నీషా నిరసన తెలిపా రు.
మండలంలోని గాజుపల్లి సమీపాన గల మోడల్ స్కూల్లో బుధవారం రాత్రి షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి.
రాష్ట్రంలో గురువారం (జూన1) నుంచి భూముల ధరలు పెంచేలా ప్రభుత్వం నిర్ణయించినా.. తమకు ఇంకా ఆదేశాలు రాలేదని స్టాంపులు, రిజిస్ర్టేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు.
రెడ్డిల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని క్యాసంపల్లి శివారులో రాజాబహదూర్ వెంకట్ రామిరెడ్డి విద్యా పరిషత్ ట్రస్టు ఆధ్వర్యంల
ధూప దీప నైవేద్య అర్చకుల(డీడీఎన్ఎస్) కు సీఎం కె.చంద్రశేఖర్ రావు వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటించడం హర్షనీయం అని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌల్తాబాద్ వాసుదేవశర్మ అన్నారు.
నలభై రెండేళ్ల వయసులో అథ్లెటిక్స్ మొదలుపెట్టారు. ‘ఈ వయసులో ఈ పరుగులేంట’ని అంతా చులకన చేశారు. పాతిక వేలకు మించని జీతం...
తెలుగుదేశం పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉన్నది. తాజాగా రాచర్ల మండలం కాలువపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్లు మీనిగ రామిరెడ్డి, ముత్తుముల రాజశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన 20 కుటుంబాలవారు తెలుగుదేశం పార్టీలో చేరారు.
బాలల్లో మానసిక వికాసా నికి వేదికగా వేసవి శిక్షణ శిబిరాలు ఉపయోగపడతాయని విశ్రాంత ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) మేనే జర్ చంద్రశేఖరప్ప అన్నారు.
అహోబిలం లక్ష్మీనరసింహస్వామికి వేదపండితులు బుధవారం ఏకాదశి పూజలు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం 117 జీఓను తక్షణమే రద్దుచేయాలని, ఉపాధ్యాయుల బదిలీలకు పాతపద్ధతిలో మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోనంకి అశోక్కుమార్ డిమాండ్చేశారు.
మహానాడు వేదికగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించిన హామీలపై జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది. ఏ నలుగురు గుమిగూడినా చంద్రన్న హామీలపైనే చర్చించుకుంటున్నారు.
స్థలం విషయంలో గొడవ తలెత్తి పక్కింటి కుటుం బీకుల దాడిలో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన టేకులపల్లిలో చోటుచేసు కుంది.
కర్ణాటక కేబినేట్లో మంత్రిగా చోటు దక్కించుకున్నారు.. మోగల్లు వాసి.. నడింపల్లి బోస్ రాజు. మన్యం వీరుడు అల్లూరి సీతా రామరాజు, అణు శాస్త్రవేత్త ఏఎస్ రావులతో ఇప్పటికే మోగల్లుకు గుర్తింపు వచ్చింది.
మామిడి సాగుదారులు ఏటా నష్టాల పాలవుతూనే ఉన్నారు. ప్రస్తుత సీజన్లో మామిడి రైతుతో తొలుత వాతావరణం దోబూచులాడడంతో చేతికంది వచ్చిన పంటను కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా కృషి చేయాల్సి వచ్చింది.
శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ క్యాంపస్ను నాక్ బృందం సందర్శించనుందని.. ఇందుకోసం సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆర్జీయూకేటీ ఛాన్సలర్ ప్రొఫెసర్ కేసీ రెడ్డి అన్నారు.
నాలుగో పట్టణ పోలీ్సస్టేషన్ పరిధిలో రామలింగేశ్వర్ నగర్లో శివకుమార్ గౌడు అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగింది.
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ సిబ్బందిని హెచ్చరించారు.
అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసి రూ.10 లక్షల విలువ చేసే 245 కిలోల బరువున్న 11 ఎర్రచందనం దుంగలు స్వాఽధీనం చేసుకున్నట్లు డీ ఎస్పీ కె.కేశప్ప తెలిపారు.
మండలంలోని నారప్పగారిపల్లిలో బుధ వారం తెల్లవారు జామున కుక్కలదాడిలో గ్రామానికి చెందిన మల్లప్ప, అతడి అల్లుడు చంద్రాకు చెందిన 20గొర్రెలు మృతిచెం దాయి.
ధారూరులో పునర్ నిర్మించిన ఆంజనేయ స్వామి ఆయంలో దేవతామూర్తుల విగ్రహాల పత్రిష్ఠాపన పూజలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
ప్రభుత్వం బాదుడుకు సిద్ధమైంది. భూముల రిజిస్ర్టేషన్ ధరలను పెంచేందుకు ఆదేశాలు జారీచేసింది. అందుకు సంబంధించిన ప్రతిపాదనలకు జిల్లా కమిటీ ఇదివరకే ఆమోద ముద్ర వేసింది.
రాష్ట్రంలో ప్రజలు, ఉద్యోగులు, కార్మికులతో పాటు అన్ని వర్గాల ప్రజలు వైఎస్ జగన పాలనతో విసుగుచెందారని మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప పేర్కొన్నారు.
మండలంలోని తక్కళ్లపల్లి గ్రామంలో బుధవారం మధ్యాహ్నం విద్యుదాఘాతంతో పాడిగేదె మృత్యువాతపడింది. గ్రామానికి చెందిన రైతు లాల్రెడ్డి తనకున్న పాడిగేదెలను పొలంలో మేపుతున్నాడు.
వివాహానికి హాజరై తిరిగి వెళ్తుండగా ఆటో బోల్తా పడిన ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి.
కోహెడ, మే 31: మండలంలోని తంగళ్లపల్లిలో బీరప్ప కామరతి కల్యాణం బుధవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్గౌడ్, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మోసపోయిన రైతు ఫిర్యాదుతో వెలుగులోకి తనిఖీల్లో రూ.2.80 కోట్ల విలువైన విత్తనాలు, పురుగు మందుల సీజ్
ప్రతి ఒక్కరు భక్తిభావం కలిగి ఉండడం ద్వారా దుర్గుణాలు చెరిగి పోతాయని భువనేశ్వరీ పీఠాధిపతి (విజయ వాడ) కమలానందభారతి స్వామిజీ అన్నారు. బుధవారం పట్ట ణంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వ ర్యంలో శోభాయాత్ర నిర్వహించారు.
ధరణి పోర్టల్ చిక్కుముడులు వీడటం లేదు. ఏళ్లతరబడి అనేక సమస్యలు పరిష్కారం కాక బాధితులు తలలు పట్టుకుంటున్నారు. అధికారుల చుట్టూ తిరిగి అలసి పోతున్నారు.
తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా షాద్నగర్కు చెందిన జర్నలిస్టు చెక్కల శ్రీశైలం ముదిరాజ్ ఎన్నికయ్యారు.
తెలంగాణ జేఏసీ కన్వీనర్, వీడీడీఎప్ వ్యవస్థాపక సభ్యుడు, వ్యాపార వేత్త, న్యూ నాగార్జున హైస్కూల్ యాజమాన్య సభ్యులు రామారావు జోషి(పంతులు) బుధవారం మృతిచెందారు.
నంగునూరు, మే 31: నంగునూరు మండలం వెంకటాపూర్ సర్పంచ్ భాగ్యలక్ష్మి కుమారుడు కోటిరెడ్డి ఓ నిరుపేద మహిళ ఇల్లును కూల్చేశాడు.
డిజైనర్ లెహంగాల ఆకర్షణే వేరు. అయితే ఈ లెహంగాలకు మోడర్న్ టచ్ ఇచ్చే జాకెట్ను జోడిస్తే, అవి మరింత వినూత్నంగా కనిపిస్తాయి.
జిల్లాలో వివిధ గ్రామాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. వైశాఖ మాసం సందర్భంగా ఆల యాల ప్రారంభం, విగ్రహాల ప్రతిష్ఠలు, అమ్మవారి సంబరాలు, కల్యాణ మహో త్సవా లతో బుధవారం గ్రామాల్లో ఉదయం నుంచి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
ప్రసిద్ధ శైవక్షేత్రం.. దక్షిణకాశీగా పేరొందిన శ్రీముఖలింగంలో బుధవారం రాత్రి వైభవంగా శ్రీముఖలింగేశ్వరుడి కల్యాణం నిర్వహించారు. జ్యేష్టమాసం శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని ఉదయం స్వామివారికి సుప్రభాత సేవతో మేల్కొలిపారు.
[23:41]ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో ఆఖరి ఓవర్లో మంచి రిథమ్తో బౌలింగ్ చేస్తున్న మోహిత్ శర్మను కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) డిస్టర్బ్ చేయడాన్ని భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తప్పుబట్టాడు.
ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ దుర్మార్గ, అరాచక, అవినీతి పాలన సాగిస్తున్న కేసీఆర్ సర్కార్కు ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని ఎన్బీసీ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి అన్నారు.
మాయమాటలతో అధికారంలోకి వచ్చి.. అన్నదాతలను మోసగించిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి అధోగతి తప్పదని బీజేపీ నాయకులు అన్నారు.
పగలంతా భానుడి భగభగలు... సగటు 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు... అయితే సాయంత్రం అనూహ్యంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి.
సిద్దిపేట అర్బన్, మే 31: తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం 44 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సమ్మెచేస్తున్న ఐకేపీ వీవోఏలు బుధవారం నుంచి సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఐకేపీ వీవోఏల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు ఎస్వి.రమ తెలిపారు.
మండలంలోని తాడిపర్తి, కుర్మిద్ద, కుర్మిద్దతండా, నజ్దిక్సింగారం, నానక్నగర్ తదితర గ్రామాల్లో బుధవారం సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణానికి చెందిన యువకుడు డాక్టర్ పెండ్యాల సాయిజీవన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్-సూపర్ స్పెషాలిటీ అర్హత పరీక్షలో ఆల్ ఇండియా 14వ ర్యాంక్ సాధించాడు.
యాచారం మండలం మొండిగౌరెల్లి గ్రామంలో మైనింగ్ జోన్ ఏర్పాటు చేయొద్దని రైతులు ఆందోళనకు దిగారు. క్వారీ ఏర్పాటుకు జరుగుతున్న పనులను బుధవారం 30మంది రైతులు అడ్డుకున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉర్దూ మీడియం ప్లస్2 కళాశాలలను ఏర్పాటు చేయాలని రూటా వ్యవస్థాపక అధ్యక్షుడు సయ్యద్ హిదయతుల్లా, రూటా ప్రధాన కార్యదర్శి స య్యద్ ఇక్బాల్ డిమాండ్ చేశారు.
దివ్యాంగులకు సమగ్ర శిక్ష వరం లాంటిదని సమగ్రశిక్ష జిల్లా పథక సంచాలకులు అంబవరం ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు.
స్థానిక బస్టాండ్ వద్ద బుధవారం ద్విచక్రవాహ నం ఢీకొని తిమ్మగానిపల్లికి చెందిన ఆనందమ్మ(47) మృతిచెందింది.
రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాలని బుధవారం కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు.
ఐకేపీలో పని చేస్తున్న వీవోఏలు సమ్మె విరమిస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. ఈ మేరకు ఐకేపీ వీవోఏల సంఘం నాయకులు డీఆర్డీవో పీడీ విజయలక్ష్మికి సమ్మె విరమిస్తున్నట్లు లేఖ అందజేశారు.
చలి, సైనసైటిస్, పంటి నొప్పి.. ఇలా చెవి పోటుకు ఎన్నో కారణాలుంటాయి. అయితే చెవి పోటుకు ఆయుర్వేదంలో అద్భుతమైన చిట్కాలున్నాయి. అవేంటంటే...
జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీకి వైఎస్ రాజ శేఖర్రెడ్డి పేరు పెట్టాలని పాలకవర్గ సమావేశంలో వైసీపీ కౌన్సిలర్లు తీర్మానించారు.
పట్టణంలోని గాంధీనగర్ మహేశ్వరమ్మ అమ్మవారి ఆలయంలో మంగ ళవారం అర్ధరాత్రిదాటిన తరువాత చోరీజరిగింది. బుధశారం అర్చకుడు ఎన్.బాబూ రావు, భార్య ప్రభ బుధవారం ఉదయం ఆలయాన్ని శుభ్రం చేసి, ఆలయం తెరి చేందుకు వెళ్లగా ఆలయం తెరిచి ఉండడాన్ని గమనించారు.
మండల పరిధి కొల్లవానిపేట-జల్లువానిపేట రైల్వే గేటు వద్ద బుధవారం ఉదయం జరిగిన రైలు ప్రమాదంలో కామేశ్వరిపేట గ్రామసచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్ మట్ట సోమేశ్వరరావు (30) అక్కడక్కడే మృతిచెందారు.
ఒక్క చాన్సుతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం... నాలుగేళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని, అ న్ని వర్గాల ప్రజలకు నరకం అంటే ఏమిటో చూపించారని టీడీపీ జి ల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి విమర్శించారు.
మండల పరిధిలోని కాకునూర్, వేముల్నర్వ గ్రామాలలో బొడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఎన్నికలు దగ్గరవడంతో రాజకీయ టూరిస్టులు వస్తుంటారు, పోతుంటారని, కానీ వారి మాయలో పడి మోసపోవద్దని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నా రు.
జిల్లాలో పొలిటికల్ హీట్ గరిష్టస్థాయి డిగ్రీలకు చేరుకుంటోంది. ఓ వైపు మండుటెండలు జనాన్ని విలవిల్లాడిస్తుండగా ప్రధాన రాజకీయ పార్టీలు తమ కార్యకలాపాలతో జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
మెడ మీద చర్మం పలుచగా ఉంటుంది కాబట్టి తేలికగా పొడిబారిపోతూ ఉంటుంది. కాబట్టి ముఖంతో పాటు తప్పనిసరిగా మెడకూ మాయిశ్చరైజర్ అప్లై చేస్తూ ఉండాలి.
ప్రభుత్వోద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వో ద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి ఎంఎస్వి.రామకృష్ణారావు డిమాండ్ చేశారు.
అంగన్వాడీ సమస్యలను పరిష్కంచాలని, టీచర్లను యథాస్థానంలో కొనసాగించాలని సీఐటీయూ నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చంద్రారెడ్డి, పి.వెంకటసుబ్బయ్య డిమాండ్ చేశారు.
ఉపాధి హామీ అవెన్యూ ప్లాంటేషన అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటడంతోనే పథకాన్ని అటకెక్కించారు. వాటి సంరక్షణ గాలికొదిలేశా రు.
[23:24]‘ది నైట్ మేనేజర్’ వెబ్సిరీస్కు పార్ట్ 2 విడుదలకు సిద్ధమైంది. త్వరలోనే అది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎప్పుడు? ఏ ఓటీటీలో అంటే?
ధూమపానం ఎన్నో వ్యాధులకు కారణమని, ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఏలూరు ఆర్డీవో కె.పెంచల్కిషోర్ అన్నారు.
కడప నగరంలోని షామీరా మసీదు వద్ద బ్రిడ్జి, లా కాలేజీ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు ‘చలో డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయం’కు పిలుపునిస్తున్నట్లు డీవైఎ్ఫఐ నగర కార్యదర్శి డీఎం ఓబులేసు పేర్కొన్నారు.
టాలివుడ్ స్టార్ హీరో మహేష్ బాబు వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ పల
హిమోఫిలియా వ్యాధి బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే ప్రత్యేకంగా ‘బ్లడ్సెల్’ అనే యాప్ను రూపొందించింది.
డాక్టర్! మా బాబు 34 వారాలకే పుట్టాడు. గత వారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసి ఇంటికి తీసుకొచ్చాం! బాబు ఆరోగ్యంగా ఎదగాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి.
జిల్లాకు సంబంధించి వైఎ్సఆర్ రైతు భరోసా-పీఎం కిషాన్ కింద వరుసగా 5వ సంవత్సరంలో మొదటి విడత కింద 2,05,600 మంది రైతులకు రూ.154 కోట్ల 87 లక్షల 10వేలు మంజూరయ్యాయి.
జగనన్నకు చెబుదాం స్పందన అర్జీల పరిష్కారం త్వరగా జరగాలని కలెక్టర్ పీఎస్ గిరీషా తహసీల్దార్లను ఆదేశించారు.
ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచుకునేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. నాణ్యమైన విద్య నందిస్తున్నామని ప్రకటనలు చేస్తూ తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాద్యమంలో కార్పొరేట్ స్థాయి విద్య అందకపోవడంతో పిల్లల భవిష్యత్తు దృష్ట్యా తల్లిదండ్రులు పట్టణాల్లో పిల్లలను చదివించేందుకు మొగ్గు చూపుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లాలో కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ జి. రవినాయక్ ఆదేశించారు.
జిల్లా కేంద్రంలోని పలు ఎరువుల దుకాణాల్లో బుధవారం విజిలెన్స అధికారు లు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పొగాకు వ్యతిరేక దినం సంద ర్భంగా తెలంగాణ బెటాలియన్ ఎస్సీసీ విద్యార్థులు అవగాహన, జాగృతి కార్యక్రమాలు నిర్వహించారు.
వైవీయూ పోస్టు గ్రాడ్యుయేషన్ కళాశాల ప్రిన్సిపల్గా డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ ప్రొఫెసర్ రఘునాధరెడ్డిని నియమించారు.
వైవీయూలో కాగిత రహిత పాలనకు ముందుడగు వేస్తూ ఆధునిక వెబ్సైట్ను వైస్చాన్సలర్ చింతా సుధాకర్ ప్రారంభించారు.
రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు చంద్రబాబు గ్యారంటీ అని, రాయచోటి నియోజకవర్గానికి రమేశ్రెడ్డి గ్యారంటీ అని టీడీపీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి గాజుల ఖాదర్బాషా పేర్కొన్నారు.
అన్ని వర్గాల వారు పోరాడి సాధించుకున్న తెలం గాణలో ఒకే కుటుంబం పెత్తనం చెలాయిస్తుందని కేసీఆర్ను గద్దె దించు డే మా ఎజెండా అని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫేసర్ కోదండరాం అన్నారు.
మాజీ మంత్రి కొడాలి నాని కాపులపై ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదని టీడీపీ కాపు సామాజికవర్గ నాయకులు హెచ్చరించారు.
తొమ్మి దేళ్లుగా పోరాడుతున్నా అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగలేదని, టీడీపీ అధికారంలోకి వచ్చాక వారికి న్యాయం చేస్తామని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు.
కేంద్ర ప్రభుత్వం పథకం కింద నిర్మించిన గ్రామీణ సడక్ యోజన రోడ్డు. ఏళ్ల గడిచినా మరమ్మత్తులు చేయకపోవడంతో అడుగడుగునా గుంతలు పడి కంకర తేలి మడుగులుగా మారి వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.
కార్మిక వర్గ ప్రయోజనాలను కాపడేందుకే ఐఎ్ఫటీ యూ పనిచేస్తోందని రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్, ఉపాధ్యక్షుడు హరిక్రిష్ణ అన్నారు.
వ్యసనాలు ప్రాణాంతకాలు అని ధూమపానం అతి ప్రాణాంతకం అని ఆర్టీసీ డిపో మేనేజర్ కె.గిరిధర్ కుమార్ అన్నారు.
పొగాకు వాడకంతో ఆరోగ్యం క్షీణిస్తుందని, ‘పొగాకు వద్దు ఆరోగ్యమే ముద్దు’ నినాదంతో పట్టణంలో జిల్లా వైద్యశాఖాధికారి ఎన్.కొండయ్య అధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
గ్రామ, వార్డు సచివాలయ హెల్త్ కార్యదర్శులకు పని భారం తగ్గించాలని ఏపీ గ్రామ, వార్డు సచివాలయ సెక్రెటీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లీలావతి, ఉప ప్రధాన కార్యదర్శి సాంబశివ డిమాం డ్ చేశారు.
పేదలకు గతంలో ఇచ్చిన అసైన్డ్ భూములను ప్రభుత్వం గుంజుకోవాలని చూస్తున్నదని, దానికి వ్యతిరేకంగా ప్రజలంతా ఉద్యమించాలని ప్రజాయుద్ద నౌక గద్దర్ అన్నారు.
రక్తాన్నైనా ధారపోస్తాం తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకువస్తామని యువత ముందుకు వస్తోందని, రాష్ట్రంలో యువత భవిష్యత్కు చంద్రబాబునాయుడు భరోసా ఇచ్చారని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ అన్నారు.
విద్యతోనే దేశ భవిష్యత్ అధారపడి ఉంటుందని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ అన్నారు.
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే ఎస్ రాజేందర్రెడ్డి పేర్కొన్నారు.
రిసార్ట్ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించేందుకు శామీర్పేట సీఐ సుధీర్తో పాటు ఎస్ఐ రవికుమార్లపై ఉన్నతాధికారులు వేటు వేశారు. పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ రిసార్ట్ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందునే సీఐ, ఎస్సైలపై సీపీ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది.
బొంరాస్పేట్లో బుధవారం కురిసిన వర్షానికి ధాన్యం బస్తాలన్నీ తడిసి పోయాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్-2023 రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా ఫుట్బాల్ జట్టు రన్నర్స్గా నిలిచింది.
జూన్ రెండో తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు.
సంబేపల్లె జడ్పీటీసీగా ప్రజల చేత ఎన్నుకోబడిన మహిళా ప్రజాప్రతినిధిగా ప్రాతినిథ్యం వహిస్తున్న తనను ప్రొటోకాల్ పాటించకుండా అవమానానికి గురి చేశారని మనస్థాపం చెందుతూ సంబేపల్లె జడ్పీటీసీ గొర్ల కవిత బుధవారం కలెక్టర్ గిరీషాకు ఫిర్యాదు చేశారు.
ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. బుధవారం మూడుచింతలపల్లి మండలంలోని పోతారం, కొల్తూర్, ఉద్దేమర్రి, అద్రా్సపల్లి, జగ్గంగూడ గ్రామాల్లో రూ. 62.65 లక్షల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు.
ఖరీఫ్ సీజన్కు ముందు (ముంగారు కాలం) వీస్తున్న గాలులు, కురుస్తున్న అకాల వర్షాలకు విద్యుత్ స్తంభాలు ఒరిగిపోతున్నాయి. విద్యుత్ తీగలు తెగిపడ్తున్నాయి.
[22:54]డ్రగ్స్ (Drugs) అక్రమ రవాణాను అరికట్టేందుకు పంజాబ్ (Punjab) ప్రభుత్వం నడుం బింగించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 5500 మంది పోలీసులతో (Punjab Police) అనుమానితుల ఇళ్లలో ప్రత్యేక సోదాలు నిర్వహించింది.
కరోనావైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకినట్లు అనేక మంది శాస్త్రవేత్తలు ఇప్పటికీ నమ్ముతున్నారు. అదే సమయంలో ల్యాబ్ నుంచి ప్రమాదవశాత్తూ లీకైందని కొంత మంది వాదిస్తున్నారు.
సప్పర్ల రెయిన్ గేజ్ నుంచి గూడెంకొత్తవీధి వరకు గల అంతర్ రాష్ట్ర రహదారి ఎక్కడికక్కడ గోతులమయంగా ఉండడంతో వాహనచోదకులు ఇబ్బం దులు పడుతున్నారు. వాహనాలు మరమ్మతులకు గురికావడంతో పాటు ఒళ్లు హూనమవుతోందని ఆవేదన చెందుతున్నారు.
దసరా సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శ్రీకాంత్ ఓదెల సీక్రెట్గా పెళ్లి చేసు
‘కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిందనే’ చందంగా ఉంది.. మన్యంలో ఫ్యామిలీ డాక్టర్ విధానం. పల్లెల్లోని ప్రతి రోగికి వైద్యుడితో సేవలందించాలనే ఆలోచనతో వైసీపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన ఫ్యామిలీ డాక్టర్ విధానం మన్యంలో ఆశించిన ఫలితాలివ్వడం లేదని తెలుస్తున్నది.
ఈ మధ్య జనాలు క్రేజ్ కోసం ఏదైనా చెయ్యడానికి రెడీ అవుతున్నారు.. జనాల దృష్టిన�
అష్టాదశ శక్తిపీఠాలలో ఐదవది, దక్షిణకాశీగా ప్రఖ్యాతి గాంచిన జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల పాలక మండలి బుధవారం ప్రమాణ స్వీకారం చేసింది.
జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్)గా అనిల్ పులిపాటి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ అదనపు ఎస్పీగా పని చేసిన తుహిన్సిన్హాను జిల్లా ఎస్పీగా నియమించడంతో ఆ పోస్టు ఖాళీ అయిన విషయం తెలిసిందే.
ధాన్యం కొనుగోళ్లు ఇకపైన సజావుగా సాగేలా చూస్తామని జిల్లా పౌర సరఫరాల అధికారి ప్రేమ్కుమార్ అన్నారు
[22:26]విజయవాడలోని వాణిజ్యపన్నుల శాఖ ఒకటో డివిజన్లోని నలుగురు ఉద్యోగులను సీఐడీ అరెస్టు చేసింది.
రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు పెరుగుతున్నాయని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్న రియాల్టీకి వచ్చేసరికి చాలా తేడా ఉంది. తాజాగా క
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులందరికి 2లక్షల రూపాయల పంట రుణమాఫీ ఒకేదఫాలో చేస్తామని జిల్లా కాంగ్రెస్ పార్టీ (డీసీసీ)అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ-ప్రేంసాగర్రావు అన్నారు.
అరచేతిలో ప్రపంచాన్ని చుట్టేసే టెక్నాలజీ మన సొంతం. ఒకప్పుడు డబ్బులు కావాలంటే బ్యాంకుకు వెళ్లాల్సిన పరిస్థితి. ఆ తర్వాత ఏటీఎంల ద్వారా క్యాష్ విత్
దేవుడు వరమిచ్చినా.. పూజారి కనికరించలేదనే సామెతకు అర్థం ఇదే కాబోలు. సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.30 కోట్ల ప్రత్యేక అభివృద్ధి నిధుల(ఎస్డీఎఫ్)కు మునిసిపల్ కౌన్సిల్ రూపంలో గ్రహణం పొంచి ఉంది.
నానాటికీ సత్తుపల్లి పట్టణం విస్తరిస్తోంది. సింగరేణి గనుల ఏర్పాటుతో మరింత విస్తృతమవుతోంది. ఫలితంగా ఖాళీ స్థలాలనేవీ కన్పించడం లేదు. ఉన్న స్థలాలు కూడా ఎక్కడో పట్టణానికి దూరంగా ఉన్నాయి.
ఇంటర్ విద్యార్థులకు బోర్డు కీలక అప్డేడ్ ఇచ్చింది. 2023 -24 విద్యాసంవత్సరానికి సంబంధించి అకడమిక్ క్యాలెండర్ ను ప్రకటించింది. 2023 జూన్ 1 సో
Steve Smith : మరో వారంలో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(WTC 2023) సమరం మొదలవ్వనుంది. తొలిసారి టెస్టు గదను దక్కించుకునేందుకు భారత్, ఆస్ట్రేలియా జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు వేదిక అయిన ఓవ�
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బుధవారం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర�
[21:47]అగ్రకథానాయిక నయనతార (Nayanthara) గతంలో ఓ దర్శకుడి కోపానికి గురయ్యారు. ఆమె చేసిన పనితో ఆగ్రహానికి గురైన ఆ దర్శకుడు.. సినిమా ఛాన్స్ని వెనక్కి తీసేసుకున్ననారు.
ఆసిఫాబాద్, మే 31: ఆసిఫాబాద్ జిల్లా ఎజెన్సీలో వర్షాకాలం వచ్చిందంటే ప్రజలకు ప్రత్యక్ష నరకమే. గూడాల నుంచి ప్రధాన పట్టణానికి రావాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. జిల్లాలోని 335పైగా ఆవాసాలకు నేటికీ అసలు రహదారి సౌకర్యమే లేదంటే ఉన్న గ్రామాలకు వాగులు, వంకల రూపంలో వర్షాకాలమంతా అష్టదిగ్బంధనమే.
కెరమెరి, మే 31: దశాబ్ది ఉత్సవాలను విజయ వంతం చేయాలని ఎంపీపీ మోతీరాం అన్నారు. బుధ వారం మండలపరిషత్ కార్యాలయంలో ప్రజాప్రతి నిధులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిం చారు.
వాంకిడి, మే 31: ప్రపంచ పొగాకు నియంత్రణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధ వారం మండలకేంద్రంలో డీఎంహెచ్వో రామకృష్ణ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిం చారు. ఈ సందర్బంగా సిగరెట్టు, ఇతర పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల కలిగే దష్ప్రభావాలపై డీఎంహెచ్వో రామకృష్ణ అవగాహన కల్పించారు.
మండలంలోని కాకుటూరు వద్ద ఉన్న వీఎస్యూలో బుధవారం జాతీయ సేవ పథకం ఆధ్వర్యంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ సుందరవల్లి పొగాకు కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఆమె మాట్లా
: మండలంలోని జొన్నవాడ ఆలయంలో బుధవారం కర్నాటకకు చెందిన ఎమ్మెల్సీ ప్రకాష్ రాథోడ్ మల్లికార్జునస్వామి,కామాక్షితాయి అమ్మవార్లను దర్శించుకున్నారు. ముందుగా అర్చకులు, ఆలయ కమిటీ చైర్మన్ పుట్టా సుబ్రహ్మణ్యంనాయుడు తది
బేగంపేట్ రైల్వే స్టేషన్లో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. కదులుతున్న ట్రైన్ ఎ�
దుత్తలూరు ఎస్ఐగా బుధవారం ఎన్.ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేస్తున్న ఎస్ఐ బాజిరెడ్డిను ఉలవపాడుకు బదిలీ చేయగా ఉదయగిరి ఎస్ఐగా పని చేస్తున్న ప్ర
మండలంలోని తూర్పురొంపిదొడ్లలో వెలసి ఉన్న శ్రీ మానసాదేవి అమ్మవారి బ్రహ్మోత్సవాలను ఈ నెల 16వ తేది నుంచి నిర్వహించనున్నట్లు ఆలయ ఛైర్మన్ చల్లా. తిరుపతయ్య అన్నారు. బుధవారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లా
స్ధానిక ఇనమడుగు రోడ్డు కూడలిలో బుధవారం ఆటోబోల్తా పడటంతో ఓ పెయింటరు అక్కడిక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే... అల్లూరు మండలం పురిణి గ్రామానికి చెందిన మర్లపాటి వెంకటేశ్వర్లు (70) విడవలూరు మండలం ముదివర్తిలోని అల్లుడి ఇంటి నుంచి నెల్లూ
DRDO : హైదరాబాద్, మే31 (నమస్తే తెలంగాణ): డీఆర్డీవో డైరెక్టర్ జనరల్గా ప్రముఖ శాస్త్రవేత్త ఉమ్మలనేని రాజబాబు(Ummalaneni Rajababu) నియమితులయ్యారు. ప్రస్తుత డీజీ బీహెచ్వీఎస్ నారాయణమూర్తి (BHVS Narayanamurthy) బుధవారం ఉద్యోగ విరమణ చ
కొదంరు యువతులు తమకు ఇష్టం లేకున్నా పెద్దల బలవంతం మీద వివాహాలు చేసుకుంటుంటారు. తల్లిదండ్రుల పరువు పోతుందనే ఉద్దేశంతో రాజీపడి భర్తతో కలిసి జీవితాన్ని కొనసాగిస్తుంటారు. మరికొందరు తమ ఇష్టాన్ని వదులుకోలేక.. ఎవరేమనుకున్నా పర్లేదు అనుకుంటూ సడన్గా..
మీరు కొన్ని టిప్స్ పాటించడం ద్వారా తాజా మటన్ను ఈజీగా గుర్తించవచ్చు. మంచి
[21:25]హయత్నగర్లో ఆత్మహత్యకు పాల్పడిన రాజేశ్, టీచర్ సుజాత కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూశాయి.
అమ్మాయి వేషధారణలో నైటీ డ్రెస్ ధరించి దొంగతనాలకు పాల్పడిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేస
దేశ కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ ఘట్టం ఎంత ప్రచారంలోకి వచ్చిందో, అంతకంటే ఎక్కువ ప్రచారం సెంగోల్కు వచ్చింది. భిన్న కథనాలతో అంతా ఓ మిస్టరీగా మారింది.
Srisailam శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివారలను ఎంపీ పోతుగంటి రాములు బుధవారం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు కృష్ణదేవరాయ గోపురం వద్ద ఈవో లవన్న ఆధ్వర్యంలో అర్చకులు ఘనస్వాగతం పలికారు.
Minister Vemlula Prashanth Reddy : హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): రైతులు, పేదలు రెండు కండ్లుగా తెలంగాణ రాష్ట్రా న్ని సుభిక్షం చేసిన సీఎం కేసీఆర్(CM KCR) నాయకత్వమే దేశానికి శ్రీరామరక్ష అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్
కొన్ని ఇంపార్టెంట్ పనులకు గడువు తేదీలు కూడా జూన్లోనే ఉన్నాయి. వాటిని పూర�
సహజంగా కొద్దిగా కాలు జారి కింద పడితేనే కుయ్యో మెర్రో అంటాం. అలాంటిది ఓ భారీ బరువున్న పిల్లి ఆరో అంతస్థు నుంచి దూకినా దర్జాగా.. చలాకీగా వెళ
Nenu Student Sir బెల్లంకొండ గణేశ్ (Bellamkonda Ganesh) హీరోగా నటిస్తున్న చిత్రం 'నేను స్టూడెంట్ సర్' (Nenu Student Sir). ఇప్పటికే ఈ చిత్రం నుంచి మాయే మాయే, 24/7 ఒకటే ధ్యాస లిరికల్ వీడియో సాంగ్స్ కు మంచి స్పందన వస్తోంది.
[20:57]Top News in Eenadu.net: ఈనాడు.నెట్లోని పది ముఖ్యమైన వార్తలు..
Vijayendra Saraswathi ధర్మనిష్ట, ధార్మిక చింతనగల సంస్కారనేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి కొనియాడారు. హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వం అత్యాధునిక హంగులతో నిర్మించిన విప్రహిత భవనం
Mahima Makwana Glamor Pics, Mahima Makwana, Mahima Makwana Photos, Mahima Makwana Pics, Mahima Makwana Images, Mahima Makwana Stills, Mahima Makwana New Photos, Mahima Makwana Beautiful Photos, Mahima Makwana Glamorous Photos, Mahima Makwana Latest Photos, Mahima Makwana Insta Photos, Mahima Makwana Gallery Photos, Mahima Makwana Movie Photos, Mahima Makwana Update Photos..
[20:47]టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిన్న 37 మంది నిందితులను అధికారులు డిబార్ చేయగా.. ఇవాళ మరో 13 మంది డిబార్ చేశారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 50 మంది డిబార్ అయ్యారు.
వేసవి సెలవులు కారణంగా తిరుమలకు (Tirumala) భక్తుల తాకిడి పెరిగిందని అడిషనల్ ఎస్పీ మునిరామయ్య (Additional SP Muniramayya) తెలిపారు.
[20:41]24 గంటల వ్యవధిలోనే దంపతులు మృతి చెందిన విషాద ఘటన నెల్లూరు జిల్లా నరుకూరు గ్రామంలో చోటు చేసుకుంది.
విక్కీ కౌశల్ (Vicky Kaushal), సారా అలీఖాన్ (Sara Ali Khan) కాంబినేషన్లో వస్తున్న చిత్రం జర హట్కే జర బచ్కే (Zara Hatke Zara Bachke). జూన్ 2న గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సందర్భంగా సారా అలీఖాన్ ఉజ్జయిని మహకాళ్ ఆలయాన్ని సందర్శించింది.
కుటుంబ సభ్యుల కోసం కొందరు ప్రేమికులు తమ ప్రేమను త్యాగం చేస్తుంటారు. అలాగే మరికొందరు ప్రేమికులు.. కుటుంబ సభ్యులను ఒప్పింటి మరీ వివాహం చేసుకుంటుంటారు. ఇంకొంతమంది ప్రేమికులు.. ఇష్టమైన వారిని పెళ్లి చేసుకోలేక, అలాగని మర్చిపోయి ఉండలేక చివరకు ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఇలాంటి..
జూన్ 1వ తేదీన వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీకి సర్వం సిద్ధం చేసినట్లు రాష్
20 రోజుల క్రితం వరకు రిటైల్ మార్కెట్లో కిలో రూ. 120 ఉన్న కందిపప్పు ధర ఇప్పుడ�
కలహాలు లేని కాపురాలు ఉండవని పెద్దలు అంటారు. అలాగే, ఒకరి అభిప్రాయాలను ఇంకొకరు గౌరవించుకుంటూ ముందుకు సాగిపోవాలని చెబుతుంటారు. అయితే, కొన్నిసార్లు అభిప్ర
ఏపీ లోని తిరుపతి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది.. వరదయ్యపాలెం మండలం కువ్
తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వారికి సన్మాన కార్యక్రమాలు ఉంటాయని మ
ఈ ఎండల ధాటికి ఏసీలు(AC), కూలర్లు(Cooler) వాడుతున్నవారు కూడా అల్లాడిపోతున్నారు. ఇక అవి లేని వారి బాధ దేవుడికే ఎరుక. అయితే అందుబాటులో ఉన్నవాటితోనే చల్లదనాన్ని అనుభవించడానికి బోలెడు ప్రయత్నాలు చేస్తున్నారు ప్రజలు. టేబుల్ ఫ్యాన్ తో కూలర్ చేసినవారు(Table Fan Cooler), మట్టి కుండలతో అతిచల్లగాలి(Clay pot cooler) క్రియేట్ చేసిన వీడియోలు ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఓ వ్యక్తి
Tennis Star love Story : టెన్నిస్ స్టార్లకు బోలెడు మంది అభిమానులు ఉంటారు. . తమ అభిమాన ఆటగాళ్లను కొందరు ఫ్యాన్స్ పిచ్చిగా ఆరాధిస్తారు. కంటపడితే చాలు.. సెల్ఫీ ప్లీజ్ అంటూ వెంటపడతారు. అయితే.. మరికొందరైతే ఏకంగా ప�
[20:10]‘దసరా’ సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల వివాహం చేసుకున్నారు. గోదావరిఖనిలో జరిగిన ఈ పెళ్లికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ యువతి ఘోర ప్రమాదం నుంచి తప్పించుకుంది. అదే సమయంలో అక్కడున్న లేడీ కానిస్టేబుల్ ఆమెను కాపాడింది. ఈ ఘటన బ
[18:21]భారత్లో స్మార్ట్ఫోన్లను తయారు చేయడానికి ‘షియోమి’..డిక్సన్ టెక్నాలజీస్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
ఇటీవలే బీజేపీలో చేరిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్
ఖైరతాబాద్ మహాగణపతి మట్టితో తయారు చేయనున్నారు. పర్యావరణానికి ఎలాంటి హాని �
Ulka Gupta Glamor Stills, Ulka Gupta, Ulka Gupta Photos, Ulka Gupta Pics, Ulka Gupta Images, Ulka Gupta Stills, Ulka Gupta New Photos, Ulka Gupta Viral Photos, Ulka Gupta Beautiful Photos, Ulka Gupta Glamorous Photos, Ulka Gupta Insta Photos, Ulka Gupta Gallery Photos, Ulka Gupta Latest Photos..
ముకేశ్ అంబానీ మళ్లీ తాత అయ్యారు. ఆయన పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా దంపతులు రెండో బిడ్డను స్వాగతించారు. అయితే ఈ సారి వీరికి రెం
సైబర్ నేరగాళ్లు విభిన్న పద్దతుల్లో నేరాలకు పాల్పడుతున్నారు. పార్ట్ టైం ఉద్యోగాలు, వర్క్ ఫ్రమ్ హోం పేరిట వల వేసి జనాలను బురిడికొట్టిస్తున్నారు. &
[19:49]గత 50 ఏళ్లుగా ఒకే అబద్ధాని చెబుతూ కాంగ్రెస్ (Congress) పార్టీ దేశంలోని పేదలను మోసం చేస్తోందని ప్రధాని మోదీ (PM Narendra Modi) విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి వ్యవస్థతో దేశాభివృద్ధిని అడ్డుకుందని ఆరోపించారు.
అరుదైన అతిథులు అడుగిడనున్నాయి. చెంగు చెంగున గంతులేస్తూ కనువిందు చేయనున్నాయి. తిరుపతి జూలో చిన్నారులను, పెద్దలను అలరించనున్నాయి. తిరుపతి జూకు 10
వరంగల్ లో హెల్త్ సిటి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని మంత్రి హరీష్ రావు అన్�
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) ముందస్తు ఎన్నికలకు వెళ్తే స్వాగతిస్తామని సీపీఐ నేత రామకృష్ణ (Ramakrishna) అన్నారు.
తెలుగు స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. వయస్స�
Ruturaj Gaikwad : ఐపీఎల్లో ఆల్టైమ్ ఫేవరెట్ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్టు పదహారో సీజన్ చాంపియన్గా నిలిచింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) చెన్నై విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ యంగ్ ఓపెనర్ త్�
జూన్ 8న అత్యాధునిక ఫీచర్లతో Realme 11 Pro, Realme 11 Pro+ స్మార్ట్ఫోన్లు మార్కెట్లలో రాబోతున్నాయి. ఈ రెండు హ్యాండ్సెట్ల లాంచింగ్ విషయంపై కంపెనీ క్లారిటీ ఇచ్చింది.
కేజీఎఫ్ సినిమాలోని ‘ఈ ప్రపంచంలో తల్లుల్ని మించిన యోధులు ఎవ్వరు లేరు’ అనే �
కొందరు కాసుల కోసం కక్కుర్తి పడి.. ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తుంటారు. ఇంకొందరైతే మరీ దారుణంగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి వారు చేసే కక్కుర్తి పనులు.. కొన్ని కోపం తెప్పిస్తే, మరికొన్ని తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం..
Walk off job అమెజాన్ కంపెనీ అనేక కఠిన నిర్ణయాలను కూడా తీసుకుంది. వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్న ఉద్యోగులను కార్యాలయాలకు రావాలని ఆదేశించింది. ఆ తర్వాత వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రూల్స్ను కఠినతరం చేసింది. పైగా వేల మంది ఉద�
ఓ కుర్రాడు పొరపాటున చేసిన పని పెద్ద తలనొప్పికి దారితీసింది. అతను ఓ ఫోటోను స్నేహితుడికి పంపబోయి ఫ్యామిలీ గ్రూప్ లో పెట్టేశాడు. అది చూడగానే ఆ కుర్రాడి అక్క అగమేఘాల మీద కుర్రాడిని అలెర్ట్ చేసింది. కానీ..
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఆయన మాజీ డిప్యూటీ సచిన్ పైలెట్ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు సమసిపోలేదనే సంకేతాలు మరోసారి బయటకు వచ్చాయి. అవినీతి కేసులపై గెహ్లాట్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందేనని గెహ్లాట్ పునరుద్ఘాటించారు. తాను ఇప్పటికే అల్టిమేటం ఇచ్చానని, ఇవాళే చివరి రోజని చెప్పారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) ఢిల్లీ టూర్స్ విజయవంతం అయ్యాయనే చెప్పాలని టీడీపీ (TDP) నేత బోండా ఉమామహేశ్వరరావు (Bonda Umamaheswara Rao) అన్నారు.
[18:58]టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...
Ashika Ranganath Glamor Stills, Ashika Ranganath, Ashika Ranganath Photos, Ashika Ranganath Images, Ashika Ranganath Stills, Ashika Ranganath Pics, Ashika Ranganath New Photos, Ashika Ranganath Viral Photos, Ashika Ranganath Beautiful Photos, Ashika Ranganath Glamorous Photos, Ashika Ranganath Insta Photos, Ashika Ranganath Gallery Photos..
రాజధాని అమరావతి నిర్మాణానికి కోటి రూపాయల విరాళం ఇవ్వనున్నట్లు డాక్టర్ హేమప్రసాద్ యడ్ల తెలిపారు. మేరిల్యాండ్లో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మేరిల్యాండ్ టీడీపీ అధ్యక్షులు రాజా రావులపల్లి అధ్యక్షత వహించారు.
తెలంగాణ రాష్ట్రంలో రెండు కీలక విభాగాలు డ్రగ్స్ నార్కోటిక్స్ వింగ్ & తెలంగ�
[18:47]నగరంలోని భగత్సింగ్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. గుంతలో పడిన తమ పిల్లలను రక్షించబోయి షాహినా, షబీనా మృతి చెందిన ఘటన స్థానికులను కలచి వేసింది.
Guntur kaaram మహేశ్ బాబు (Mahesh Babu) అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబీ 28 (SSMB 28). ఈ మూవీ టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు �
[18:44]Sanjay Raut on Shinde group: శిందే వర్గానికి చెందిన కొందరు అసంతృప్తితో ఉన్నారని సంజయ్ రౌత్ అన్నారు. అందులో కొందరు తమతో టచ్లో ఉన్నారని పేర్కొన్నారు.
IPL 2023 : ఐపీఎల్ పదహారో సీజన్ ఫ్యాన్స్కు అసలైన క్రికెట్ మజాను ఇచ్చింది. రెండేళ్ల తర్వాత సొంత గడ్డపై అభిమాన క్రికెటర్ల బ్యాటింగ్ విన్యాసాలను చూసే అవకాశం కల్పించింది. ఒకే ఇన్నింగ్స్లో ఎక్కువ సి�
సూపర్ స్టార్ మహేష్ బాబుని వింటేజ్ మాస్ గెటప్ లో చూడాలి అని ఈగర్ గా వెయిట్ చ�
Apoorva Lakhia అపూర్వ లాఖియా (Apoorva Lakhia) డైరెక్షన్లో తెరకెక్కిన జంజీర్ (Zanjeer) తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు రాంచరణ్ (Ram Charan). అయితే ఈ సినిమా ఫెయిల్యూర్ ఎఫెక్ట్ రాంచరణ్తో ఉన్న బాండింగ్పై ఏదైనా ప్రభావం చూపించిందా.. అనే ప్ర
హత్యలు చేయడానికి, చేసిన హత్యల నుంచి తప్పించుకోవడానికి నేరస్థులు ఎక్కువగా ఇంటర్నెట్ను ఆశ్రయిస్తున్నారు.
మహబూబాబాద్ (Mahbubabad) ఇటీవల కాలంలో రాజకీయ నాయకులపై (Politicians) భౌతికదాడులు ఎక్కువ అయ్యాయి.
[18:09]స్పెయిన్ టెన్నిస్ స్టార్ గాబ్రైన్ ముగురుజ( Garbine Muguruza) తన అభిమానితో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. దానికి సంబంధించిన చిత్రాన్ని ఆమె ఇన్స్టాలో షేర్ చేశారు.
ప్రజలకు రక్షణగా నిలవాల్సిన రక్షకభటులు కొందరు.. అందుకు విరుద్ధంగా భక్షక భటుల్లా మారుతున్నారు. మరికొందరు పోలీసులు.. బాలికలు, యువతులు, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ చివరకు తమకు వీధి రౌడీలకూ తేడా లేదని నిరూపిస్తుంటారు. ఇలాంటి ..
టీవీ లేనిదే రోజు గడవదు. పొద్దున లేచినప్పటి నుంచి..రాత్రి పడుకునే వరకు టీవీనే కాలక్షేపం. ముఖ్యంగా గృహిణులు టీవీ చూడకుండా ఉండలేరు. గంట తరబడి సీరియ
తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్, సైబర్ నేరాలు చాపకింద నీరులా విస్తరిస్తున్న
రైల్వే ట్రాక్స్ను దాటుతూ ఏనుగులు ఎలా గాయపడుతుంటాయనే వీడియోలు (Viral video) సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. చాలా సందర్భాల్లో ఏనుగుల గుంపును గమనించి లోకో పైలట్స్ బ్రేకులు వేస్తున్నా అప్పటికే సమయం మి�
లేటు వయస్సులో ఘాటు ప్రేమతో ఓ రేంజులో వివాదాలను సృష్టించిన ముదురు జంట పవిత�
వినాయక చవితి సమీపిస్తున్న వేళ ఖైరతాబాద్ గణేశుడి విగ్రహ నిర్మాణానికి 2023 మే 31 బుధవారం రోజున అంకురార్పణ జరిగింది. నిర్జల ఏకాదశి పురస్కరించుకుని
ఎప్పుడు ఏమి జరుగునో ఎవరూ ఊహించలేరు. ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేరు. బీచ్ లో ఎంజాయి చేద్దామనుకున్న ప్రేమికులకు విధి వక్రీకరించింది.
Minister Srinivas Goud పాలసీతోనే కీడ్రల్లోనే తెలంగాణ నెంబర్వన్ స్థానంలో నిలిచిందని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణతోపాటు, ఏపీ, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్కు చెందిన 15 మంది క్రీడాకారులు జూ�
విశాఖపట్నంలో ఓ సుపారీ గ్యాంగ్ గుట్టు రట్టు అయ్యింది. వైజాగ్ క్రైమ్ పోలీసు�
Ashna Zaveri Glamor Pics, Ashna Zaveri, Ashna, Ashna Zaveri Photos, Ashna Zaveri Pics, Ashna Zaveri Images, Ashna Zaveri Stills, Ashna Zaveri New Photos, Ashna Zaveri Beautiful Photos, Ashna Zaveri Glamorous Photos, Ashna Zaveri Latest Photos, Ashna Zaveri Viral Phtoos, Ashna Zaveri Insta Photos, Ashna Zaveri Gallery Photos, Ashna Zaveri Movie Photos, Ashna Zaveri Update Photos..
మీకు బైకుందా? మీరు ఎప్పటిలాగానే పార్కు చేశారా? అయితే మీకో అలర్ట్.. మీరు బైకు బయటకు తీసేటప్పుడూ జర జాగ్రత్త! ఎందుకంటారా?
ఏలియన్స్ అంటే సినిమాల్లోనో, పుస్తకాల్లోనో చూసి ఉంటాం. కానీ వాస్తవంగా ఏలియన్స్ అనేవి ఉన్నాయా.. ఒకవేళ ఉంటే అవి ఎలా ఉంటాయి. అనే ప్రశ్నలకు సమాధానాలు ఇప్పట
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం ప్రజలకు ఓ సవాల్ విసిరారు. తయారీలో ఉన్న ఓ రైలు బోగీ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసి,
[17:29]తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం కువ్వాకుల్లి గ్రామంలోని బాణసంచా గిడ్డంగిలో బుధవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగంది.
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు స్నేహ. సినీ రంగంలో రెండు దశాబ్దాలకు పైగా ఆమె తన ప్రయాణాన్ని కొనసాగించింది. ఇప్పటికీ అంతే గ్లామర్తో ప్రేక్షక
కూల్ డ్రింక్స్ ను అధికంగా తీసుకోవడం వల్ల అందులో ఉండే రసాయనాలు.. లివ
[17:44]ఉత్తరాఖండ్లోని చార్ధామ్ యాత్రకు (Char Dham Yatra) ఈసారి భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటుండటంతో భక్తులకు ఉత్తరాఖండ్ (Uttarakhand) పోలీసులు కీలక సూచన చేశారు.
Woman draggs boyfriend ఒక మహిళ ప్రియుడి ఆఫీస్కు చేరుకుంది. అతడి చొక్కా కాలర్ పట్టుకుని గుడికి ఈడ్చుకెళ్లింది (Woman draggs boyfriend). తనను పెళ్లి చేసుకోవాలని పట్టుపట్టింది.
హనుమకొండ: ‘బీఆర్ఎస్ హఠావో.. తెలంగాణ బచావో’ నినాదంతో అందరం ముందుకుపోవాల్సిన అవసరముందని తెలంగాణ ఉద్యమకారులు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం
[17:34]తాను బైసెక్సువల్ అని మిస్ యూనివర్స్ ఫిలిప్పీన్స్ (Miss Universe Philippines) చేసిన ప్రకటనతో ఆమె అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. 12 ఏళ్ల క్రితమే తాను ఈ విషయాన్ని గుర్తించినట్లు ఆమె చెప్పారు.
Srikanth Odela దసరా (Dasara) సినిమాతో ఎంట్రీతోనే సూపర్ హిట్టు కొట్టాడు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela). ఈ యంగ్ డైరెక్టర్ వ్యక్తిగత జీవితంలో కొత్త చాప్టర్ను మొదలుపెట్టాడు. శ్రీకాంత్ ఓదెల బ్యాచ్లర్ లైఫ్కు గుడ్ బ
తమిళ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్గా వెలుగుతోంది నయనతార. కానీ, ఈ స్టేటస్ ఆమెకు అంత తేలికగా రాలేదు. కెరీర్ ఆరంభంలో ఎన్నో అవమానాలను, ఛీత్కారాలను నయన
రెజర్ల నిరసనలపై స్పందించాలంటూ మీడియా ప్రశ్నించిన టైంలో కేంద్రమంత్రి మీన�
కరీంనగర్: ‘దారుస్సలాంలో కూర్చొని బీరాలు పలకడం కాదు.. నిజంగా మీకు దమ్ముంటే, మొగోళ్లయితే తెలంగాణ అంతటా పోటీ చేయాలి. బీఆర్ఎస్ ను సంకలేసుకుని వస్తార
Minister Harish Rao మూడు మెడికల్ కాలేజీ నగరంగా వరంగల్ మారిందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. హన్మకొండలో ఫాదర్ కొలంబో వైద్య కళాశాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎంపీ దయ�
వర్క్ ఫ్రం ఆఫీస్ నిబంధనలను ఉద్యోగులు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు చేపడతామని టీసీఎస్ (TCS) హెచ్చరించింది.
వారణాసిలోని జ్ఞాన్వాపి కాంప్లెక్స్లో పూజించే హక్కును కోరుతూ హిందువుల�
[17:22]Indian Economy: భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి పథంపై మోర్గాన్ స్టాన్లీ ప్రశంసల వర్షం కురిపించింది. మోదీ పాలనలో చోటు చేసుకున్న సంస్కరణల వల్లే ఇది సాధ్యమైందని తెలిపింది.
అనుమానం పెనుభూతంలాంటిది. మనసులో అనుమానం పుడితే రాక్షసుల్లా మారిపోతారు. అంతటితో ఆగకుండా ఎంతటి ఘోరానికైనా తెగిస్తారు. ఇందుకు ఉదాహరణే
వేషానికి తగ్గట్టు చేసే పని ఉండాలని అంటూంటారు. ఓ మహిళ చక్కగా చీర కట్టుకుని ఓ ఫంక్షన్ కు వెళ్ళింది. ఆ ఫంక్షన్లో మహిళలు అందరూ ఆడుతూ పాడుతూ అల్లరి చేస్తున్నారు. వారందరూ డ్యాన్స్ చేస్తూ సరదాగా గడపుతోంటే..
తన చున్నీ లాగారంటూ మాజీమంత్రి అఖిల ప్రియ చేసిన ఆరోపణలపై టీడీపీ నేత ఏవీ సుబ
గతేడాది తెలుగు చిత్ర పరిశ్రమ క్రైసిస్ ని ఫేస్ చేసింది. ఆడియన్స్ ఏమో థియేటర
ఉత్తర ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి శృంగార గౌరి ఇతర దేవీదేవతలకు నిత్యం పూజలు చేసేందుకు
[17:10]ఈ ఐపీఎల్(IPL 2023) సీజన్ వేలంలో ఎక్కువ మొత్తాన్ని దక్కించుకుని అందరి దృష్టినాకర్షించారు. అయితే.. వారి ఆట తీరు ఎలా ఉందంటే..
తెలంగాణ లోనే కాదు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో రాజ్ భవన్ లో తెలంగాణా
Kiran George : థాయ్లాండ్ ఓపెన్(Thailand Open 2023)లో భారత కుర్రాడు కిరణ్ జార్జ్ సంచలనం సృష్టించాడు. తనకంటే మెరుగైన ర్యాంకర్ అయిన వరల్డ్ చాంపియన్ను ఓడించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. 59వ ర్యాంకర్ కిరణ్ 32వ రౌండ�
సోషల్ మీడియాలో ప్రమోషన్స్ పేరుతో చాలా మంది వివిధ రకాల బ్యూటీ టిప్స్ యూజ్ చేసి, వీడియో షేర్ చేస్తుంటారు. మరికొందరు వివిధ హ్యాక్స్, రెసీపీలు చేసి మిలియన
[16:59]సోదరి నైటీలో వచ్చి సికింద్రాబాద్లోని ఓ సెల్ఫోన్ల దుకాణంలో చోరీకి పాల్పడిన సెక్యూరిటీ గార్డును పోలీసులు అరెస్టు చేశారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ఇంటర్నెట్ను తుఫాను సృష్టిస్తోంది. ఇటీవల ఇన్స్టాగ్రామ్లోని రోలింగ్ కాన్వాస్ ప్రెజెంటేషన్స్ అనే వెడ్డింగ్ ఫోటోగ్రఫీ పేజీ బిలియనీర్ ఎలాన్ మస్క్ను భారతీయ వరుడిగా మళ్లీ రూపొందించింది. ఇప్పుడది నెట్టింట యూజర్లను తెగ ఆకట్టుకుంటోంది.
మహారాష్ట్ర, కర్ణాటక మధ్య జలాల పంపిణీ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. వరనా/కొయినా రిజర్వాయర్ నుంచి కృష్ణా నదికి 2.00 టీఎంసీల జలాలు, ఉజ్జయిని రిజర్వాయర్ నుచి భీమా నదికి 3.00 టీఎంసీల నీటిని వదలాల్సిందిగా సంబంధిత అధికారుల ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేకు బుధవారంనాడు ఒక లేఖ రాశారు.
Indian mouse deer ఛత్తీస్గఢ్లోని కంగేర్ వ్యాలీ నేషనల్ పార్క్లో అత్యంత అరుదైన మూషిక జింక (Indian mouse deer) ప్రత్యక్షమైంది. నేషనల్ పార్కులో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాకు ఈ అరుదైన జీవి ఫొటోలు చిక్కాయి.
Janhvi Kapoor Glamor Pics, Janhvi, Janhvi Kapoor, Janhvi Kapoor Photos, Janhvi Kapoor Pics, Janhvi Kapoor Images, Janhvi Kapoor Stills, Janhvi Kapoor New Photos, Janhvi Kapoor Viral Photos, Janhvi Kapoor Beautiful Photos, Janhvi Kapoor Glamorous Photos, Janhvi Kapoor Insta Photos..
[16:56]Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
పండ్లు, లేదా తియ్యని ఆహారం, పానీయాలు వంటి సహజంగా లభించే చక్కెరలతో ఆహారాన్ని తీసుకోవడం వంటి ఉచిత చక్కెర తీసుకోవడం ఇతర మార్గాలుగా అనుకోవాలి.
[16:46]ప్రకాశం జిల్లాలోని గిద్దలూరులో అమానుష ఘటన చోటుచేసుకుంది. గిద్దలూరు తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో అప్పుడే పుట్టిన మగ శిశువును ఓ మహిళ సంచిలో కట్టి వదిలివెళ్లింది.
అదనపు సెక్యూరిటీ ఫీచర్లతో రూ.500 నోటును తీసుకొచ్చినప్పటికీ, చలామణిలో దొంగ నోట్లు పెరుగుతున్నట్లు రిజర్వు బ్యాంకు తాజా నివేదిక చెబుతోంది.
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర టాప్ చైర్లో కూర్చున్నాడు
CM KCR హైదరాబాద్ : చందానగర్లోని వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించారు. ఈ సందర్భంగా విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు జగద్గురు శ్రీశ్రీశ్రీ స్వరూపా నందేంద్ర సరస్వతి స్వామి వారి
చిన్న పిల్లల విషయంలో కొన్నిసార్లు తల్లిదండ్రుల ఆజాగ్రత.. చివరికి చిన్నారుల ప్రాణాలకే అపాయం కలిగించవచ్చు. ఆడుకునే క్రమంలో వివిధ రకాల వస్తువులను నోట్లో పెట్టుకుని, ప్రాణాలు పోగొట్టుకున్న చిన్నారులను చాలా మందిని చూశాం. కుటుంబ సభ్యుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే..
ఓ వ్యక్తి తన చేతిలో ఉన్న కొమ్మతో పక్కనే ఇంకో వ్యక్తి పట్టుకుని ఉన్న కుక్కన
Anil Kumble : టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు(Ambati Rayudu ) మూడు రోజుల క్రితం ఐపీఎల్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) తరఫున ఆడిన అతను చాంపియన్గా కెరీర్ ముగించాడు. 2019 వరల�
Daggubati Abhiram టాలీవుడ్ డైరెక్టర్ తేజ (Teja) కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే క్రేజ్ మామూలుగా ఉండదు. తనకు కావాల్సిన సన్నివేశాన్ని రాబట్టుకోవడం కోసం ఎంతటి రిస్క్ అయినా చేయడానికి వెనకాడనే పేరు కూడా తేజకు ఉంది.