అండర్-19 ఆసియాకప్లో యువ భారత్ వరుస విజయాలతో దుమ్మురేపుతున్నది. తమ తొలి మ్యాచ్లో యూఏఈపై ఘన విజయం సాధించిన టీమ్ఇండియా..తాజాగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను చిత్తుచిత్తుగా ఓడించింది.
దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ ముందంజ వేసింది. చండీగఢ్ దారుణ ఓటమిని మరిపిస్తూ ధర్మశాలలో టీమ్ఇండియా దుమ్మురేపింది. ఆదివారం జరిగిన మూడో టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో(25 బంతులు మిగిలుండగ
జీవితంలో జరిగిన సంఘటనలు తప్పుదారి పట్టించడంతో డ్రగ్స్ విక్రయదారులుగా మారిన ముగ్గురిని మాసాట్ట్యాంక్ పోలీసులు, టాస్క్ఫోర్స్, హెచ్న్యూ బృందాలతో కలిసి పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మల్కాజ్�
రౌడీషీటర్ల గ్యాంగ్ల మధ్య దాడులు ప్రతీకార దాడులతో హైదరాబాద్ అట్టుడుకున్నది. రౌడీషీటర్లపై మధ్య అంతర్గత కుమ్ములాటలు గ్యాంగ్వార్లకు దారి తీస్తున్నాయి. వీరిపై నిరంతరం ఉంచాల్సిన నిఘా నిద్రావస్థలోకి పోయ
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో హైదరాబాద్ వరుస విజయాలతో దూసుకెళుతున్నది. తమ తొలి మ్యాచ్లో ముంబైని చిత్తు చేసిన హైదరాబాద్ మలిపోరులో రాజస్థాన్ భరతం పట్టింది.
తెలంగాణ బాడీబిల్డర్స్ ఫిజిక్ స్పోర్ట్స్ అసోసియేషన్(టీబీబీపీఎస్ఏ)కొత్త కార్యవర్గం కొలువుదీరింది. ఆదివారం జరిగిన టీబీబీపీఎస్ఏ ఎన్నికల్లో కేసిడి సంపత్రెడ్డి చైర్మన్గా ఎంపికయ్యారు.
కంది ఐఐటీ హైదరాబాద్లో 58వ ఇంటర్ స్పోర్ట్స్ మీట్ ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. దేశంలోని 23 ఐఐటీల నుంచి 2500 మంది ప్లేయర్లు ఇందులో పోటీపడుతున్నారు.
రెండో విడత పంచాయతీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ మేరకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. గ్రామాల్లో ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇతర
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కారు జెట్ స్పీడ్తో దూసుకెళ్లింది. అధికార హస్తం పార్టీ మద్దతు దారులను మట్టికరిపించింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ఖంగుతినిపించ
ఎల్బీనగర్లో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఆదివారం మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, మాజీ మండలి చైర్మన్ స్వామిగౌడ్ ఆవిష్కరించి..ఘనంగా నివాళులర్పించారు. శ్రీనివాస్గౌడ్ మాట్లా
30 లక్షల జనాభా ఉండి, మూడు తరాలుగా మెరుగైన రవాణా సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నామని మేడ్చల్ మెట్రో సాధన సమితి ప్రతినిధులు ఆవేదన చెందారు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వకుండా... జరుగుతున్న జా�
నగరంలో మెట్రో విస్తరణ పేరిట రూపొందించిన డీపీఆర్కు ఏడాది దాటింది. కానీ ఈ ఏడాది కాలంలో ఢిల్లీ గడప దాటని కాంగ్రెస్ ప్రతిపాదనలతో నగరంలో మెట్రో విస్తరణ అంశమే హాస్యాస్పదంగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి �
భాగ్యనగరంలో గాలి నాణ్యత రికార్డు స్థాయిలో క్షీణిస్తున్నది. విశ్వనగరాన్ని దుమ్ము, ధూళి కమ్మేస్తున్నది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కలుషితమైన గాలితో నగర ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న�
హైదరాబాద్ కమిషనరేట్ ట్రాఫిక్ పోలీసులు తమ పరిధిలో రెండు రోజుల పాటు చేపట్టిన స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్లో 460 మందిపై కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ కమిషరేట్ పరిధిలో 12,13 తేదీల్లో చేపట్టిన డ్రైవ్లో �
పాప్సింగర్ స్మిత ఆలపించిన ‘మసక మసక చీకటిలో’ పాట పాపులర్ అయిన విషయం తెలిసిందే. ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమా నుంచి రీమిక్స్ చేసిన ఈ పాట 2000లో విడుదలైంది.
దర్శకుడు వెంకీ కుడుముల నిర్మాతగా మారారు. వాట్ నెక్ట్స్ ఎంటైర్టెన్మెంట్స్ పేరుతో ఓ సంస్థను స్ధాపించి తొలి ప్రయత్నంగా ‘ఇట్లు అర్జున’ పేరుతో ఓ చిత్రాన్ని మొదలుపెట్టారు.
సల్మాన్ఖాన్ నటిస్తున్న తాజా సినిమా ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్'. 2020లో తూర్పు లద్దాక్ సరిహద్దుల్లోని గల్వాన్ లోయలో భారత్, చైనా జవాన్ల మధ్య తలెత్తిన తీవ్ర ఉద్రిక్తల నేపథ్యం చుట్టూ అల్లిన కథతో ఈ సినిమా రూ�
ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సినిమా ఏది? అని అడిగితే ఎక్కువమంది నుంచి వచ్చే జవాబు ‘నువ్వు నాకు నచ్చావ్'. ఆ కంటెంట్కున్న విలువ అలాంటిది మరి. 2001, సెప్టెంబర్ 6న విడుదలైన ఈ సినిమా మరపురాని కుటుంబ ప్రేమకథ�
హిమాలయాల్లోని నందా దేవి కొండల్లో ప్రచ్ఛన్న యుద్ధ కాలం నాటి న్యూక్లియర్ డివైస్ కూరుకుపోయింది. చైనాపై గూఢచర్యం కోసం 1965లో సీఐఏ రహస్యంగా ఓ మిషన్ను నిర్వహించింది.
‘డిసెంబర్ 5న విడుదల కావాల్సిన సినిమా 12న విడుదలైంది. నిజంగా కేసు వేయాలనుకుంటే ముందే వేయొచ్చు. కానీ లాస్ట్ మినిట్లో వచ్చి అడ్డంకులు సృష్టిస్తారు. ప్రపంచంలో ఐక్యత కరువైందనడానికి ఇదో నిదర్శనం. నేను, నాది అ�
‘మా సంస్థకు పేరును, డబ్బును తెచ్చిపెట్టిన సినిమా ‘సోగ్గాడు’. 1975లో విడుదలైన ఈ సినిమా శోభన్బాబు కెరీర్లోనే మరపురాని సినిమా. ఈ సినిమా సౌండ్కు సంబంధించి నేటి టెక్నాలజీని ఉపయోగించి రీరిలీజ్ చేయబోతున్నాం.
లేడీ సూపర్స్టార్గా నయనతారకు అభిమానులు కోట్లల్లో ఉంటారు. అంతమందికి అభిమాన తార అయిన నయన్ ఎవరి అభిమాని అయ్యుంటుంది? ఈ విషయాన్ని నయనతార కూడా ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదు. రీసెంట్గా తన అభిమాన తార గురించి చెప�
[00:06]ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. మచిలీపట్నంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. రెవెన్యూ, పింఛన్లు, ఇంటి స్థలాల అర్జీలు ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు.
వచ్చే ఏడాది జనవరి నుంచి టెలివిజన్ ధరలు పెరగనున్నాయి. మెమొరీ చిప్ల ధర అనూహ్యంగా పెరగడం, రూపాయి విలువ తగ్గి డాలర్తో రూపాయి మారకం విలువ 90 రూపాయలను దాటిన కారణంగా టీవీల ధరలు జనవరి నుంచి 3-4 శాతం పెరుగనున్నాయి.
జీహెచ్ఎంసీలో పునర్విభజన ప్రక్రియపై అభ్యంతరాలు పోటెత్తుతున్నాయి. అధికార పార్టీ నేతల నుంచి విపక్షాలు, కాలనీ సంఘాలు, స్థానికులు ఇలా అన్ని వర్గాలు తీవ్రంగా సర్కారును తీరును ఎండగడుతున్నాయి. వార్డులోని ఓటర
[23:01]నిజామాబాద్ జిల్లాలోని నాగిరెడ్డిపేటలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థుల మధ్య గెలుపు నీదా.. నాదా అనేలా దోబూచులాడుతోంది.
Squash World Cup : భారత క్రీడాకారులు విశ్వవేదికపై మెరవడం కొత్తేమీ కాదు. టెన్నిస్, బ్యాడ్మింటన్లోనూ అంతర్జాతీయ పతకాలు సాధించారు మనోళ్లు. అయితే.. స్క్వాష్ (Squash) ఆటలో మాత్రం ఏళ్లుగా ఊరిస్తున్న ప్రపంచకప్ను తొలిసారి ఒడ�
[22:32]నల్గొండ జిల్లా త్రిపురారంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆందోళనకు దిగారు. గ్రామంలో 14 వార్డులకు 8 కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలవగా, 6 వార్డుల్లో 6 భారత రాష్ట్ర సమితి బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు.
IND vs SA : పొట్టి సిరీస్ రెండో మ్యాచ్లో అనూహ్యంగా తడబడిన భారత్ ధర్మశాలలో పంజా విసిరింది. బౌలర్ల విజృంభణతో దక్షిణాఫ్రికాను 117కే కట్టడి చేసిన టీమిండియా.. స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది.
Bondi Beach : ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్ (Bondi Beach)లో ఆదివారం సాయుధులైన ఇద్దరు కాల్పులు జరిపి పదిమందిని బలిగొన్నారు. యూదు మతస్తులే లక్ష్యంగా జరిపిన ఈ దాడిలో నిజానికి మరికొందరు చనిపోయేవారే. కానీ, ఒకేఒక్కడు తెగువతో ద�
Sircilla రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గంలో గులాబీ పార్టీ ప్రభంజనం సృష్టించింది. 30 సర్పంచ్ స్థానాలకు గానూ 20 స్థానాలను గెలుచుకుంది. ఇక అధికారిక కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్గా పరిమిత
IND vs SA : మూడో టీ20లో భారత బౌలర్ల ధాటికి దక్షిణాఫ్రికా బ్యాటర్లు తోకముడిచారు. ముల్లనూర్లో దంచేసిన క్వింటన్ డికాక్ (0) సహా ప్రధాన ఆటగాళ్లంతా అర్ష్దీప్ సింగ్ (2-13), హర్షి్త్ రానా(2-34)ల విజృంభణతో పెవిలియన్కు క్యూ కట్
Sarpanch Elections మహబూబ్నగర్ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు షాకిచ్చారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి స్వగ్రామం చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఘన విజయ�
man elopes with wife's sister భార్య చెల్లెలైన మరదలతో కలిసి ఒక వ్యక్తి పారిపోయాడు. చిన్న కూతురు కనిపించకపోవడంతో ఆమె తండ్రి ఆందోళన చెందాడు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
[20:09]ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి భారత్ పూర్తి మద్దతిస్తుందని పునరుద్ఘాటించారు.
ఒకప్పుడు ప్రజలు రోజూ శారీరక శ్రమ అధికంగా చేసేవారు. కానీ ఇప్పుడు చాలా మంది కంప్యూటర్ల ఎదుట గంటల తరబడి కూర్చుని పనిచేస్తున్నారు. అలాగే స్మార్ట్ ఫోన్లు, టీవీల వాడకం పెరిగింది. దీంతో కళ్లపై ప్ర�
[20:04]సిడ్నీ ఉగ్ర కాల్పుల ఘటనలో ‘రియల్ హీరో’ అనిపించుకుంటున్న అహ్మద్ అల్ అహ్మద్ మాత్రం ప్రాణాలకు తెగించి పోరాడారు. తీవ్ర గాయాలపాలై ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Sunil Chhetri - Messi : భారత ఫుట్బాల్ గోట్ సునీల్ ఛెత్రీ(Sunil Chhetri).. వరల్డ్ స్టార్ మెస్సీని కలిశాడు. ఇద్దరూ సాకర్ దిగ్గజాలు ఒకే ఫ్రేమ్లో కనిపించడంతో ఫ్యాన్స్ ఈలలు, కేకలతో వాంఖడేను హోరెత్తించారు.
Dare Bioscience ఇప్పటి వరకు మార్కెట్లో పురుషుల లైంగిక శక్తిని మెరుగుపరిచే ఔషధంగా ‘వయాగ్రా’ అందుబాటులో ఉంది. ఇది మార్కెట్లోకి వచ్చి దాదాపు మూడు దశాబ్దాలు దాటింది. అయితే, మహిళల కోసం అలాంటి ప్రత్యామ్నాయం ఇప�
Student Brings Revolver To School ఒక విద్యార్థి స్కూల్కు రివాల్వర్ తెచ్చాడు. తనను తిట్టిన ప్రధానోపాధ్యాయుడ్ని ఆ గన్తో బెదిరించాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ బాలుడ్ని అదుపులోకి తీసుకున్నారు. రివాల్వర్ను స్వాధీన�
Vaddiraju Ravichandra తెలంగాణలో ప్రజలు బీఆర్ఎస్ వెంటే ఉన్నారని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. భవిష్యత్ బీఆర్ఎస్దే అని స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాల
Sachin Tendulkar : ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడేందుకు వాంఖడే స్టేడియం (Wankhede Stadium) చేరుకున్న ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ (Lionel Messi)ని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) కలిశాడు.
Pankaj Chaudhary కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
Sarpanch Elections ఎవరు గెలిస్తే మనకేంటి.. మన దొడ్లో దూరితే చాలు.. అన్న చందగా ఉంది అధికార కాంగ్రెస్ నియోజకవర్గ నేతల పరిస్థితి. సూర్యాపేట జిల్లాలోని కోదాడ, హుజూర్నగర్, తుంగతుర్తి నియోజకవర్గాలలో గ్రామ పంచాయతీ ఎన్నికల�
K Ramp థియేటర్లలో మిస్సయిన వారి కోసం కే ర్యాంప్ డిజిటల్ స్ట్రీమింగ్ కూడా అవుతుంది. కే ర్యాంప్ ప్రస్తుతం పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్ఫాం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.
IND vs SA : పొట్టి సిరీస్లో చెరొక మ్యాచ్ గెలుపొందని భారత్, దక్షిణాఫ్రికా కీలక పోరుకు సిద్ధమయ్యాయి. ధర్మశాలలో విజయంతో సిరీస్లో ముందంజ వేయాలనే కసితో ఉన్నాయి ఇరుజట్లు. టాస్ గెలుపొందిన సారథి సూర్యకుమార్ యాదవ్ (Sury
Nitin Nabin భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బీహార్ మంత్రి నితిన్ నబిని ఆ పార్టీ నియమించింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఆదివారం జారీ చేసిన అధికారిక ఉత్తర్వులో ఈ విషయాన
[18:28]అండర్-19 ఆసియా కప్లో భారత్ వరుసగా రెండో విజయం అందుకుంది. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో యువ భారత్ 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
Under -19 Asia Cup : అండర్-19 ఆసియా కప్ను భారత జట్టు రెండో విక్టరీ కొట్టింది. తొలి పోరులో ఆతిథ్య యూఏఈని చిత్తుగా ఓడించిన టీమిండియా ఈసారి పాకిస్థాన్ను 90 పరుగులతో మట్టికరిపించింది.
Jagga Reddy తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మండిపడ్డారు. జగ్గారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో నుంచి బయటకు రావడానికి హరీశ్రావు కారణమని చేసిన ఆరోపణలను ఖండించారు.
[18:06]మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహాయుతి కూటమిలో (Mahayuti alliance) పొరపొచ్చాలు వచ్చినట్లు ప్రతిపక్ష కాంగ్రెస్ చెబుతోంది. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajit pawar) వ్యవహార శైలి అందుకు మరింత బలం చేకూరుస్తోంది.
ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్.. ఎందుకు ప్రశ్నించడం లేదు! జనసేన పార్టీ స్థాపించిందే ప్రశ్నించడానికి అని చెప్పిన పవన్ కళ్యాణ్.. డిప్యూటీ సీఎం అయ్యాక కూడా ప్రశ్నించకుండా ముసిముసి నవ్వులు నవ్వుతున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత బు�
Vijay Shah ఒక మంత్రి మరోసారి నోరుజారారు. ప్రభుత్వ పథకం లబ్ధిపొందే మహిళలు సీఎం బహిరంగ సభలకు రావాలని డిమాండ్ చేశారు. లేకపోతే వారు పొందే లబ్ధిని ఆపేస్తామని హెచ్చరించారు.
Raja Saab రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న భారీ ఎంటర్టైనర్ ‘ది రాజాసాబ్’ పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. హారర్, కామెడీ, రొమాన్స్ మేళవింపుతో దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ సినిమా, �
అధిక బరువును తగ్గించుకోవడం చాలా కష్టంగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. అధిక బరువు చాలా సులభంగా పెరుగుతారు. కానీ బరువు తగ్గడం చాలా అవస్థగా అనిపిస్తుంది. బరువు పెరిగేందుకు అనేక కారణా�
Urea : తెలంగాణ రైతులకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభవార్త తెలిపారు. రాష్ట్రంలో యూరియా కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు యూరియా నిల్వలను పెంచాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు �
Bhaichung Bhutia : సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సీ ఈవెంట్ గందరగోళంగా మారడంపై భారత మాజీ కెప్టెన్ భైచుంగ్ భూటియా (Bhaichung Bhutia) స్పందించాడు. నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేసినా సరే.. వీఐపీల కారణంగానే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ�
Ayalaan ఆర్ రవికుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన అయలాన్ (Ayalaan) తమిళనాడులో పొంగళ్ కానుకగా జనవరి 12న విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. అయలాన్ తెలుగు వెర్షన్ ను కూడా అదే తేదీన (జనవరి 26న) తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్గ
Lionel Messi అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Lionel Messi) తన 'గోట్ టూర్'లో భాగంగా ఇవాళ (ఆదివారం) మధ్యాహ్నం ముంబైలో అడుగుపెట్టాడు. నగరంలో ఓ హోటల్లో రెస్ట్ తీసుకున్న మెస్సీ.. కొద్దిసేపటి క్రితమే వాంఖడే స్టే�
[17:19]అండర్ 19 ఆసియా కప్లో భాగంగా భారత్, పాకిస్థాన్ తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 46.1 ఓవర్లలో 240 పరగులకు ఆలౌటైంది. లక్ష్యఛేదనకు దిగిన పాక్.. 24 ఓవర్లకు 77 పరుగులే చేసి ఐదు వికెట్లు కోల్పోయింది.
Sarpanch Elections ఇప్పటికే పలువురు అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వార్నింగ్లు ఇవ్వగా.. తాజాగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కూడా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు ఓట్లు వేయొద్దని ప్రజలను బహిరంగంగా హెచ్చరించా
Suriya 46 సూర్య ఎంత ప్రొఫెషనల్గా ఉంటాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తను పని చేసే టీం మెంబర్స్ ప్రతీ ఒక్కరికి సమానమైన గౌరవాన్ని చూపిస్తుంటాడు. వారిలో ఒకడిగా కలిసిపోయి కష్టసుఖాల్లో అండ�
Australian PM ఆస్ట్రేలియా (Australia) లోని సిడ్నీ (Sydney) నగరంలోగల బాండీ బీచ్ (Bondi beach) లో కాల్పుల ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆ దేశ ప్రధాని ఆంటోనీ అల్బనీస్ (Anthony Albanies) అన్నారు.
Panchayat Elections జిల్లాలో రెండో విడత ఎన్నికల పోలింగ్ 84.33 శాతం నమోదు అయింది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు.
Lionel Messi : 'గోట్ ఇండియా టూర్'లో లియోనల్ మెస్సీ(Lionel Messi) భారత్లోని ప్రధాన నగరాల్లో సందడి చేస్తున్నాడు. మూడు రోజుల పర్యటన కోసం విచ్చేసిన అర్జెంటీనా స్టార్ తన బృందంతో కలిసి ఆదివారం ముంబై (Mumbai)లో వాలిపోయాడు.
Venkatesh విక్టరీ వెంకటేష్ కెరీర్లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఓ మైలురాయిగా నిలిచింది. అనీల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఏకంగా రూ.300 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టి ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచింది.
woman marries Krishna idol ఒక మహిళ ఇటీవల బృందావనాన్ని సందర్శించింది. అక్కడ ఆమెకు బంగారు ఉంగరం ప్రసాదంగా లభించింది. దీంతో కృష్ణుడ్ని పెళ్లాడాలని నిర్ణయించింది. ఆ మహిళ కోరికను కుటుంబం కాదనలేకపోయింది. ఈ నేపథ్యంలో కృష్ణుడి
Sarpanch Elections రెండో విడత తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ గట్టి పోటీనిస్తోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో 78 స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందగా.. 38 స్థానా
ఆస్ట్రేలియాలోని బోండీ బీచ్లో జరిగిన కాల్పుల్లో 12 మంది మృతి చెందారు. నల్ల దుస్తులు ధరించిన ఇద్దరు నిందితులు బోండీ బీచ్వైపు ఓ బ్రిడ్జీవైపు కాల్పులు జరుపుతున్నట్టుగా వీడియోలో కనిపిస్తోంది. ఆ వీడియోలో పలుమార్లు తుపాకులు పేల్చిన శబ్దాలు వినిపించగా, వెనుక పోలీసుల సైర్లను వినిపించాయి. ఈ చర్యను పోలీసులు ఉగ్రవాద దాడిగా చెబుతున్నారు.
Bengaluru doctor రన్నింగ్ ఫ్లైట్లో తీవ్ర అస్వస్థతకు గురైన ఓ మహిళా ప్రయాణికురాలిని కర్ణాటక రాష్ట్రానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కాపాడారు. విమానం గాల్లో ఉండగా అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన మహిళా ప్రయాణికురాల�
BRS Supporters మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో ఆదివారం కొనసాగిన స్థానిక పంచాయతీ రెండో విడత ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల విజయ ఢంకా కొనసాగుతుంది.
Satadru Dutta అర్జెంటీనా (Argentina) ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Lionel Messi) పర్యటన వేళ కోల్కతా స్టేడియం (Kolkata stadium) లో శనివారం ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో అరెస్టయిన ఈవెంట్ నిర్వాహకుడు శతద్రు దత్తా (Sata
Yashasvi Jaiswal : టెస్టుల్లో పరుగుల వీరుడిగా పేరొందిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) టీ20ల్లోనూ సెంచరీతో చెలరేగాడు. ఇటీవలే దక్షిణాఫ్రికా వన్డే సిరీస్లో శతక్కొట్టిన యశస్వీ.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(SMAT)లోనూ వం
KCR బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 19వ తేదీన తెలంగాణ భవన్కు రానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం నిర్వహించనున్నారు.
ఓ హత్య కేసుకు సంబంధించి మరైకార్ పట్టినం ప్రాంతంలోని ఓ వ్యక్తిని ప్రశ్నించేందుకు తిరుపుల్లాని పోలీసులు వెళ్లారు. ఆ సమయంలో వారు సముద్ర తీరంలో సోదాలు నిర్వహించారు. అక్కడ వారు 23 బస్తాలు స్వాధీనం చేసుకున్నారు. అందులో 15 బస్తాలలోకి షార్క్ చేపల రెక్కలు ఉన్నాయి. షార్క్ చేపల రెక్కల అక్రమ రవాణాకు కారణాలేంటి?
Allahabad HC సొంతంగా ఆర్జిస్తున్నప్పటికీ ఆ విషయాన్ని దాచిపెట్టి, అసత్యాలతో మాజీ భర్త నుంచి భరణం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఒక మహిళపై అలహాబాద్ హైకోర్టు (Allahabad HC) అసహనం వ్యక్తంచేసింది.
Woman Trapped In Train Toilet ఒక రైల్వేస్టేషన్లో సుమారు 40 మంది ప్రయాణికులు రైలు ఎక్కారు. టాయిలెట్ డోర్ వద్ద వారు గుమిగూడారు. అందులో ఉన్న మహిళ బయటకు రాలేకపోయింది. ట్రైన్ టాయిలెట్లో చిక్కుకున్న ఆమె సహాయం కోసం అభ్యర్థిం
ఒకప్పుడు కేవలం వయస్సు మీద పడిన వారికి మాత్రమే గుండె జబ్బులు లేదా హార్ట్ ఎటాక్స్ వచ్చేవి. కానీ ప్రస్తుతం యుక్త వయస్సులోనే ఈ జబ్బుల బారిన పడుతున్నారు. హార్ట్ ఎటాక్లు అనేవి ప్రస్తుతం సర్వ స
[15:28]విశాఖపట్నం వేదికగా.. భారత జట్టు, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మూడో వన్డేలో యశస్వి జైస్వాల్ ఈ ఫార్మాట్లో తన తొలి సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. అదే ఫామ్ను కొనసాగిస్తూ.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా హరియాణా, ముంబయికి మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్లో తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 48 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు.
Mass shooting ఆస్ట్రేలియా (Australia) లో ఘోరం జరిగింది. పర్యాటకులే లక్ష్యంగా ఇద్దరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 10 మంది పర్యాటకులు (Tourists) ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. వెంటనే స్పందించిన పోలీసులు
Election Duties ఈనెల 17న నారాయణపేట జిల్లాలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల మూడో విడత పోలింగ్ సందర్భంగా ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు తప్పక హాజరు కావాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
Shambala ఆదిసాయికుమార్ శంబాల మూవీ నుంచి నా పేరు శంబాల సాంగ్ విడుదల చేశారు మేకర్స్. సినిమా థీమ్ ఎలా ఉండబోతుందో హింట్ ఇస్తూ.. శంబాల ప్రపంచాన్ని చూపిస్తున్న ఇంట్రో సాంగ్ సినిమాకు హైలెట్గా నిలిచిపోనుందని
[15:01]దుబాయ్లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్ వేదికగా అండర్ 19 ఆసియా కప్లో భాగంగా టీమ్ఇండియా, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 46.1 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది.
Nellore Politics నెల్లూరు రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 54 మంది కార్పొరేటర్లు ఉండగా అందరూ వైసీపీకి చెందిన వారే ఉండడం గమన్హారం.
Teacher Couple Die దట్టమైన పొగమంచు కారణంగా కాలువలో కారు పడింది. అందులో ప్రయాణించిన ఉపాధ్యాయులైన దంపతులు మరణించారు. టీచర్ అయిన మహిళ ఎన్నికల విధుల కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
[14:37]ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ప్రముఖ పర్యాటక ప్రదేశమైన బాండి బీచ్లో ఆదివారం సాయంత్రం 6.30 (స్థానిక కాలమానం ప్రకారం) గంటలకు కాల్పులు చోటు చేసుకొన్నాయి.
Mexico Tariffs భారత (India) నుంచి వచ్చే దిగుమతులపై సుంకాలను 50 శాతానికి పెంచేందుకు మెక్సికో (Mexico) సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మెక్సికో టారిఫ్ల పెంపుపై భారత్ స్పందించింది. ఇరుదేశాలకు ప్రయోజనం చేకూరే విధంగా చర్చలు జరుపుతామన�
[14:34]దిల్లీలో కాంగ్రెస్ నిర్వహిస్తున్న ర్యాలీలో ఆ పార్టీ కార్యకర్తలు చేస్తున్న నినాదాలు చూస్తుంటే.. మోదీని ప్రధాని పదవి నుంచి దింపేయడమే ఆ పార్టీ అసలు లక్ష్యమని అర్థమవుతోందని భాజపా ఆరోపించింది.
[13:55]ఫుట్బాల్ స్టార్ మెస్సి భారత పర్యటన నేపథ్యంలో కోల్కతా స్టేడియంలో చోటుచేసుకున్న ఉద్రిక్తతలకు సంబంధించిన కేసులో అరెస్టయిన ఈవెంట్ నిర్వాహకుడు శతద్రు దత్తాకు బెయిల్ లభించలేదు.
Itlu Arjuna సస్పెన్స్కు తెరదించారు మేకర్స్. ఈ చిత్రానికి ఇట్లు అర్జున టైటిల్ ఫిక్స్ చేస్తూ గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు. Newguyintown హ్యాష్ ట్యాగ్తో కొత్త సినిమా అనౌన్స్ మెంట్సంగతి తెలిసిందే.
ప్రస్తుతం చాలా మంది గంటల తరబడి కూర్చుని పనిచేసే ఉద్యోగాలనే చేస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది వ్యాయామం చేయడం లేదు. ఫలితంగా అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది ఇలా గంటల తరబడి క�
Venky Kudumula యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల (Venky Kudumula) నిర్మాతగా మారి నిర్మిస్తున్న సినిమా టైటిల్ను ఆదివారం నాడు అధికారికంగా ప్రకటించారు.
Dhurandhar బాలీవుడ్లో సంచలన విజయం సాధించిన ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. స్టార్ హీరో రణవీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన ఈ యాక్షన్–ఎంటర్టైనర్, విడుదలైనప్పటి నుంచి అంచనాలను మించి వసూళ్లు రాబడుతూ ర
AryaStark ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన టీవీ సిరీస్ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' (Game of Thrones) లో 'ఆర్య స్టార్క్' పాత్రతో పేరుగాంచిన యువ నటి మైసీ విలియమ్స్ (Maisie Williams) అందరిని షాక్కి గురిచేస్తూ.. నగ్న ఫొటోలను సోషల్ మీడియా వ
Pak terrorist పాకిస్థాన్ (Pakistan) ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (Lashkar-e-Taiba) కు చెందిన ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ (Abdul Rauf) మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీని పెళ్లిపిల్లను చేస్తామని అన్నాడు. ఢిల్లీని ఆక్రమిస్తాం అన�
University shooting అమెరికా దేశంలోగల రోడ్ ఐలాండ్లోని బ్రౌన్ యూనివర్సిటీలో కాల్పులకు తెగబడిన నిందితుడి వీడియోను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు విడుదల చేశారు. ఆ వీడియోలో నిందితుడు ఓ ట్రాఫిక్ సిగ్న�
Abhishek Sharma టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ఓ క్యాలెండర్ ఇయర్లో టీ20లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా రికార్డుకు చేరువయ్యాడు. ఈ రికార్డు ప్రస్తుతం విరాట్ కోహ్లీ పేరిట ఉన్నది. 2016లో
INDvPAK యూఏఈ వేదికగా జరుగుతున్న అండర్-19 ఆసియా కప్ (Under-19 Asia Cup) క్రికెట్ టోర్నమెంట్లో భారత్-పాకిస్థాన్ (India vs Pakistan) మ్యాచ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది.
Temple collapse దక్షిణాఫ్రికా (South Africa) లో కొత్తగా నిర్మిస్తున్న న్యూ అహోబిలం ఆలయం (New Ahobilam Temple) కుప్పకూలింది. ఆ దేశంలోని డర్బన్ నగరం (Durban city) సమీపంలోని ఓ పట్టణంలో నిర్మాణంలో నాలుగంతస్తుల న్యూ అహోబిలం ఆలయం శుక్రవారం కూలిపోయ
రాష్ట్ర వ్యాప్తంగా రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల (Panchayathi Elections) పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 9 గంటల వరకు 22.54 శాతం పోలింగ్ నమోదయింది. అయితే ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అనాసాగర్లో విషాదం చోటుచేసుకున్నది.
Akhanda OTT నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన భారీ యాక్షన్ మూవీ ‘అఖండ 2’ డిసెంబర్ 12 నుంచి థియేటర్లలో సందడి చేస్తోంది. తొలి భాగం సూపర్ హిట్ కావడంతో ఈ సీక్వెల్పై అభ
[12:09]ధర్మశాల వేదికగా మరి కొన్ని గంటల్లోనే టీమ్ఇండియా (Team India), దక్షిణాఫ్రికా మధ్య మూడో టీ20 ప్రారంభం కానుంది. అయిదు టీ20ల సిరీస్లో ఇప్పటి వరకు ఇరు జట్లు 1-1తో సమఉజ్జీలుగా నిలిచాయి. ధర్మశాల మ్యాచ్లో గెలిచి.. సిరీస్లో ముందంజలో ఉండాలని రెండు జట్లూ చూస్తున్నాయి. అయితే డ్యూ (మంచు) కీలకం కానుంది.
[11:55]గోవా నుంచి దిల్లీ వెళ్తున్న ఇండిగో విమానం గాల్లో ఉండగా.. అస్వస్థతకు గురైన ప్రయాణికురాలికి కాన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ అంజలి నింబాల్కర్ సీపీఆర్ చేసి కాపాడారు.
[11:28]సామాజిక మాధ్యమాలను అధికంగా ఉపయోగించడం మంచిది కాదని..అందుకే తమ పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచుతున్నట్లు యూట్యూబ్ సీఈవో నీల్ మోహన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
2025 సంక్రాంతి పండుగకు నెల రోజులు ముందే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పందెం కోళ్లు సై అంటున్నాయి, పందెం రాయుళ్లు రెచ్చిపోతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా పందెం కోళ్ళు బరిలోకి దిగుతున్నాయి.. సై అంటే సై అంటూ కాళ్లు దువ్వుతున్నాయి. కోనసీమ ప్రాంతంలోన�
[11:16]అండర్ 19 ఆసియా కప్ పోటీల్లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. వర్షం కారణంగా టాస్ ఆలస్యమైన విషయం తెలిసిందే. టాస్ గెలిచిన పాక్ బౌలింగ్ ఎంచుకుంది. మ్యాచ్ను 49 ఓవర్లకు కుదించారు.
[10:50]భారత రాజధాని దిల్లీని ఆక్రమిస్తామంటూ పాకిస్థాన్లోని ఉగ్రవాద సంస్థ లష్కరే తయ్యబాకు చెందిన ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు.
[10:40]అండర్ 19 ఆసియా కప్లో భాగంగా దుబాయ్లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్ వేదికగా టీమ్ఇండియా, పాక్ తలపడనున్నాయి. వర్షం అంతరాయం కలిగించడంతో టాస్ ఆలస్యమైంది.
గ్రీన్ టీ ని సేవించడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం చాలా మంది ఆరోగ్యంగా ఉండేందుకు గాను గ్రీన్ టీని రోజూ తాగుతున్నారు.
'దసరా' (Dasara) లాంటి బ్లాక్బస్టర్ తర్వాత నేచురల్ స్టార్ నానితో కలిసి 'ది ప్యారడైజ్' (The Paradise) సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా.
Ind Vs SA భారత్-దక్షిణాఫ్రికా క్రికెట్ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉన్నది. ఇరుదేశాల మధ్య ఆదివారం సాయంత్రం ధర్మశాల క్రికెట్ స్టేడియంలో జరగాల్సి ఉంది. మ్యాచ్ సమయంలో చినుకులు పడే అవకాశాలు ఉన్నాయి. వర్షం, హిమ
రాష్ట్రంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ (Panchayathi Elections) కొనసాగుతున్నది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు.
JioHotstar క్రైమ్ థ్రిల్లర్ అభిమానులకు ఇది శుభవార్త. మలయాళంలో అద్భుతమైన విజయాన్ని అందుకుని, ఇతర భాషల్లోనూ సంచలనం సృష్టించిన వెబ్ సిరీస్ 'కేరళ క్రైమ్ ఫైల్స్' యొక్క మూడవ సీజన్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంద�
యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈనెల 16 నుంచి వచ్చే ఏడాది జనవరి 14 వరకు ధునుర్మాసోత్సవాలు (Dhanurmasam Utsavalu) అత్యంత వైభవంగా జరుగనున్నాయి.
Pawan Kalyan ఏ హీరో అభిమానికైనా తమ ఫేవరెట్ స్టార్ నుంచి ఎప్పుడూ బెస్ట్ అవుట్పుట్ రావాలనే కోరిక ఉంటుంది. అది ప్రతిసారీ సాధ్యం కాకపోయినా, ఒకసారి ఆ ఆనందం దొరికితే దానికి విలువ కట్టలేము.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ఒడ్డున కృష్ణానదిలో (Krishna River) వారం రోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు అర్థరాత్రి సమయంలో విష పదార్థాలు, కెమికల్స్ (రసాయనాలు) కలిపి వెళ్తున్నా�
Bigg Boss Top 5 బిగ్బాస్ తెలుగు సీజన్ 9లో 14వ వారం డబుల్ ఎలిమినేషన్ ఉత్కంఠభరితంగా సాగింది. హోస్ట్ నాగార్జున ముందుగానే ప్రకటించినట్లుగానే ఈ వారం ఇద్దరు కంటెస్టెంట్లు హౌజ్ను వీడారు. శనివారం ఎపిసోడ్లో సుమన్ శెట్ట
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి (Bhoodan Pochampally) మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. పలు గ్రామాల్లో ఓటుకు భారీ ధర పలుకుతున్నది. దేశ్ముఖి, అంతమ్మగూడం గ్రామాల్లో సర్పంచులుగా పోటీ చే�
Dhurandhar Collection బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ నటించిన లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో దూసుకుపోతోంది. రిలీజ్ అయిన వారం రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టిన ఈ సి�
‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది మృణాల్.. తాను ఎంచుకునే పాత్రలతో ప్రేక్షకులో మంచి స్థానం సంపాదించుకుంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు మరో రొమాంటిక్ అవతార్లో కనిపించడానికి సిద్ధమైంది. త్వరలో బాలీవుడ్ నటుడు సిద
Thaman తమిళులకు ప్రాంతీయాభిమానం ఎక్కువగా ఉంటుందనే మాట చాలా కాలంగా వినిపిస్తూనే ఉంది. అదే సమయంలో తెలుగువాళ్లకు అలాంటి ఐక్యత లేదన్న విమర్శలు కూడా తరచూ వినిపిస్తుంటాయి. ఈ అంశం మరోసారి చర్చకు రావడానికి కారణమయ�
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని మల్కెపల్లి (Malkepalli) గ్రామ పంచాయతీలో ఆదివారం జరుగుతున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల కౌంటింగ్ నిలిపివేయాలని హైకోర్టు (High Court) ఆదేశాలు జారీ చేసింది.
నేను 12 ఏళ్ల క్రితం బీబీసీ 'ది ట్రావెల్ షో' ఎపిసోడ్ షూట్ చేయడానికి ఇక్కడికి వచ్చినప్పుడు, మాల్దీవులు ఒక ఫాంటసీ గమ్యస్థానంగా ఉండేది. అక్కడి ప్రైవేట్ ద్వీపాలు, ఆకాశాన్నంటే ధరలు చాలా మంది పర్యటకులను ఈ ప్రదేశానికి దూరంగా ఉంచాయి. కానీ, ఇప్పుడు..
మేష రాశి వారు ఆర్ధిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్ధిక విషయాల్లో ఓ స్పష్టతతో వ్యవహరిస్తుండాలి. గృహ నిర్మాణ కార్యక్రమాల్లో అనుకూలంగా ఉంటుంది. విందు, వినోదాలు, ఆర్థికపరమైన ఖర్చులు కొంత సంతోషాన్ని కలిగిస్తాయి. బ్యాంకుకు సంబంధించిన లావాదేవీ
అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన (Gun Fire) చోటుచేసుకున్నది. రోడ్ ఐలాండ్లోని బ్రౌన్ యూనివర్సిటీ (Brown University) ఇంజినీరింగ్ బిల్డింగ్లో పరీక్ష జరుగుతుండగా దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు.
Samantha నటి సమంత,దర్శకుడు రాజ్ నిడిమోరు డిసెంబర్ 1న కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రుల సమక్షంలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ శుభవార్తను సమంత సోషల్ మీడియాలో ఒక స్వీట్ నోట్తో స్వయంగా ధృవీకరించారు.
ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. ఆదివారం తెల్లవారుజామున గుడివాడ నెహ్రూచౌక్ సెంటర్లోని షాపింగ్ కాంప్లెక్స్లో (Shopping Complex) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
[07:22]గెలవాలంటే దూకుడే కాదు.. వ్యూహాలను సరిగ్గా అమలు చేయాల్సిందే. ప్రత్యర్థికి అందని విధంగా ప్రణాళికలను రచించాలి. లేకపోతే ఓటమి కొనితెచ్చుకున్నట్లే అవుతుంది.
selvaraghavan తమిళ చిత్ర పరిశ్రమలో జీనియస్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న సెల్వరాఘవన్ వ్యక్తిగత జీవితం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ‘కాదల్ కొండేన్’ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన ఆయన, తన విభిన్నమై�
[06:50]రాజధాని అమరావతిలోని సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన బుద్ధుడి విగ్రహమిది. విగ్రహాన్ని ముందు, వెనుకగా సరళరేఖ మార్గంలో చూస్తే అక్కడేమీ కనిపించదు.
[07:12]చిత్రంలో కనిపిస్తున్న రూ.108 నాణెం నిజమైనదే. శ్రీఉత్తరాది పీఠానికి చెందిన శ్రీసత్య ప్రమోద తీర్థ స్వామీజీ 108వ జయంతిని పురస్కరించుకొని 40 గ్రాముల వెండితో తయారు చేసిన ఈ నాణేన్ని ఆగస్టులో కేంద్రం విడుదల చేసింది.
రాష్ట్రంలో రెండో విడత పంచాయతీలకు పోలింగ్ (Panchayathi Elections) ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగనుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు.
Bigg Boss 9 బిగ్బాస్ డే 97 ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున ఎంట్రీతోనే హౌస్లో హై వోల్టేజ్ డ్రామా మొదలైంది. “సోమవారం నుంచి గురువారం వరకు ఏం జరిగిందో చూశారు… మరి శుక్రవారం ఏం జరిగిందో చూద్దాం” అంటూ షోను ఓపెన్ చేసిన న�
అక్రమ మార్గాల్లో ఎన్నికల్లో గెలవడం కోసం బీజేపీ గతంలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ)ని తెచ్చిందని, దానికి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)�
తమ డిమాండ్ల సాధన కోసం నిమ్స్ దవాఖాన నర్సింగ్ ఉద్యోగులు చేపడుతున్న నిరసన కార్యక్రమాలు ఆరోరోజు కొనసాగాయి. నర్సింగ్ ఉద్యోగుల నిరసనకు రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ శనివారం సంఘీభావం ప్రక�
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీరని ద్రోహం తలపెట్టింది. ప్రాజెక్టుకు నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం 90 టీఎంసీలను కేటాయించగా, నేడు కాంగ్రెస్ దానిని 45 టీఎంసీలకే కుదించేందుకు ప్రయ
పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు చెప్పే మాయమాటలకు మోస పోయి, మరోసారి గోస పడవద్దని, బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే కోరారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎన్నికల అధికారులు, పోలీసులే కాంగ్రెస్ కార్యకర్తల్లా అవతారమెత్తి స్థానిక ఎన్నికలు నిర్వహిస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు జగదీశ్రెడ్డి ధ్వజమెత్తారు.
సీఎం రేవంత్రెడ్డి ఆధీనంలో విద్యాశాఖకు సెలవుల ఫీవర్ పట్టుకున్నది. పై స్థాయి అధికారుల నుంచి కింది స్థాయి అధికారుల వరకు అంతా సెలవుల కోసం క్యూ కడుతున్నారు.
1991లో నాటి ప్రధాని పీవీ నరసింహారావు కాలంలో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలతో పంచవర్ష ప్రణాళికలకు కాలం చెల్లినట్టయింది. చివరి, 12వ ప్రణాళిక అమలు 2017లో ముగిసిన తర్వాత ప్రస్తుత మోదీ సర్కార్ ప్రణాళికా విధానానిక�
Mercury Transit జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాలు ఎప్పటికప్పుడు తమ రాశులను మార్చుకుంటాయి. డిసెంబర్ 29న బుధుడు తన రాశిని మార్చుకోనున్నాడు. రాత్రి 11.17 గంటలకు గురుగ్రహం రాశి ధనుస్సురాశిలోకి ప్రవేశిస్తుంది. ఈ సమయంలో గ�
Daily Horoscope జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించేవారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్ చేసుకుంటుంటారు. వారికోసం నేటి రాశి ఫలాల�
ఆ కళ్ళు తెలంగాణ సాయుధ పోరులు చూసిన కళ్ళు.. ఆ కళ్ళు వెట్టిచాకిరి వ్యతిరేక పోరును చూసిన కళ్ళు... భూమి భుక్తీ విముక్తి పోరుకు సై అంటూ జై కొట్టిన పిడికిలది... నాలుగు తరాలను చూసిన కళ్ళు...
[05:34]అమెరికాలో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. బ్రౌన్ విశ్వవిద్యాలయం రోడ్ ఐలాండ్లోని క్యాంపస్లో పరీక్ష జరుగుతుండగా దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు.
[05:22]నెల్లూరు మేయర్ పొట్లూరి స్రవంతి తన పదవికి రాజీనామా చేశారు. ఈ నెల 18న అవిశ్వాస తీర్మాన సమావేశం జరగనున్న నేపథ్యంలో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఐదు విడతల్లో రైతు భరోసా వేయాల్సిన పాలకులు కేవలం ఒక్కసారే వేసి రైతులను నిట్టనిలువునా ముంచారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.
[05:17]భూ రికార్డుల్ని తారుమారు చేసి వేల ఎకరాల రైతుల భూముల్ని గత వైకాపా ప్రభుత్వంలో ఆ పార్టీ నేతలు కబ్జా చేశారని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు.
ఉస్మానియా, గాంధీ కాలేజీల్లో విద్యనభ్యసిస్తున్న బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులకు ప్రతి నెలా ప్రభుత్వం ైస్టెపెండ్ చెల్లించాల్సి ఉండగా.. మూడు నెలలుగా ైస్టెపెండ్ చెల్లించడం లేదు. దీంతో ప్రతి నెలా రూ.2,300 మె�
[05:13]పవిత్రమైన ధనుర్మాసాన్ని పురస్కరించుకుని తితిదే ఆధ్వర్యంలో డిసెంబరు 16 నుంచి జనవరి 14 వరకు దేశవ్యాప్తంగా 233 కేంద్రాల్లో తిరుప్పావై ప్రవచనాలు చేయనున్నారు.
[05:12]కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా లిమిటెడ్కు విశాఖపట్నం జిల్లా మధురవాడలో 22.19 ఎకరాలు కేటాయిస్తూ చేసుకున్న ఒప్పందంలో స్వల్ప సవరణలు చేస్తూ శనివారం ఉత్తర్వు జారీచేసింది.
[05:12]రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 21న పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసేలా ఏర్పాట్లు చేస్తోంది.
‘అమ్మాయి కుందనపు బొమ్మలా ఉంది. కానీ, కాస్త ఒళ్లు తగ్గితే ఎంత బాగుంటుందో!’.. ఓ పొరుగింటామె విశ్లేషణ.‘మీరు బరువు తగ్గాలి. లేకపోతే బీపీ, షుగర్, ఫ్యాటీ లివర్ లాంటి సమస్యలు వచ్చేస్తాయి మరి’.. ఓ డాక్టరు గారి హెచ్�
[05:08]వచ్చే ఏడాది నాటికి దేశాన్ని నక్సల్ రహితంగా మార్చాలన్న లక్ష్యంతో వివిధ దర్యాప్తు సంస్థలు సంయుక్తంగా జరిపిన దాడుల్లో రూ.92 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు కేంద్రం ప్రకటించింది. ఈ చర్యల ద్వారా నక్సలైట్ల ఆర్థిక మూలాలను దెబ్బతీశామంది.
[05:07]దేశంలో ఎంబీబీఎస్ సీట్ల విషయంలో రాష్ట్రాల మధ్య తీవ్ర అసమానతలున్నట్లు పార్లమెంటరీ స్థాయీసంఘం పేర్కొంది. కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా, మరికొన్ని రాష్ట్రాల్లో జాతీయ సగటుకంటే తక్కువగా సీట్లు ఉన్నట్లు విచారం వ్యక్తంచేసింది.
[05:04]భారత పార్లమెంటుపై ఉగ్రమూక కుట్రను తిప్పికొట్టే క్రమంలో ప్రాణాలు అర్పించిన అమరవీరులకు యావత్తు దేశం ఘన నివాళులర్పించింది. 2001 డిసెంబరు 13న దాడికి పాల్పడిన ఐదుగురు ముష్కరులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి.
[05:00]అనిశ్చితి, అస్థిరతలు రాజ్యం చేస్తున్న ప్రస్తుత పరిణామశీల ప్రపంచంలో నాయకత్వం ఎలా ఉండాలన్న అంశంపై ఎల్ఎం థాపర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ సంస్థ సదస్సు నిర్వహించింది.
[04:59]దేశంలో ఏకీకృత న్యాయ విధానాన్ని రూపొందించాల్సిన ఆవశ్యకత ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. వివిధ కోర్టుల మధ్య సమన్వయానికి, విధానాల అన్వయానికి సాంకేతికత ఉపయోగపడుతుందని సూచించారు.
[04:58]మన దేశంలో ప్రసిద్ధి చెందిన కొల్హాపురి చెప్పులను ఇటలీకి చెందిన వినియోగదారుడు ఒకరు రూ.51,000 వెచ్చించి కొనుగోలు చేశారు. ఆయన ప్రత్యేకంగా ఆర్డరు ఇచ్చి తయారు చేయించుకుని ఇటలీకి తెప్పించుకున్నారు.
[04:57]స్టాక్ మార్కెట్లో షేర్లు కొన్న తర్వాత చాలామంది చేసే పని ఏంటంటే, వాటి ధరలు ఎంత పెరిగాయా అని రోజూ చూడటం, పెరుగుదల ఏమాత్రం కనిపించడం లేదని చింతించడం.
[04:54]పంజాబ్ ఇంజినీరింగ్ కళాశాల (పీఈసీ) విద్యార్థులు చౌకైన ఒక రాకెట్ను రూపొందించారు. 15 మంది విద్యార్థులు నాలుగు నెలల పాటు శ్రమించి దీన్ని సిద్ధం చేశారు.
[04:53]మహారాష్ట్రలోని పుణెలో ఫెర్గూసన్ కళాశాలలో జరుగుతున్న పుస్తక ప్రదర్శనలో అతిపెద్ద పోస్టర్ల ప్రదర్శనతో ప్రపంచ రికార్డు నమోదైనట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ న్యాయ నిర్ణేత స్వప్నిల్ డాంగ్రికర్ శనివారం ప్రకటించారు.
[04:52]ఓటుచోరీ అంశంపై కాంగ్రెస్ పార్టీ తన ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేసింది. ఓటు చోరీకి వ్యతిరేకంగా ఆదివారం దిల్లీలోని రామ్లీలా మైదానంలో ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమైంది.
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించనున్నారు. ఉదయం 10.45 గంటలకు క్షేత్రంలోని ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాం గణంలోని తోట బావి వద్ద గల కల్యాణ వేదికలో మహోత్సవా�
[04:51]కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఎం నేతృత్వంలోని అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) స్పష్టమైన ఆధిక్యం సాధించింది.
[04:52]పక్షవాత బాధితులకు చికిత్స విషయంలో దిల్లీలోని ఎయిమ్స్ ఒక కీలక మైలురాయిని సాధించింది. దేశంలోనే తొలిసారిగా ఒక అధునాతన బ్రెయిన్ స్టెంట్పై ప్రత్యేక క్లినికల్ పరీక్షలను విజయవంతంగా పూర్తిచేసింది.
[04:51]ముంబయిలో గతేడాది చోటుచేసుకున్న హిట్-అండ్-రన్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరుతూ.. నిందితుడు మిహిర్ షా వేసిన పిటిషన్పై దర్యాప్తునకు నిరాకరించింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆదివారం జరుగనున్న రెండో దశ పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని మొత్తం 27 మండ
: రాష్ట్రంలోని విద్యాలయాల్లో మెస్లు బాగాలేక ఫుడ్పాయిజన్లు జరిగి విద్యార్థులు అరిగోస పడుతున్నా పట్టించుకోకుండా సీఎం రేవంత్రెడ్డి మెస్సీతో ఫుట్బాల్ ఆడటం సిగ్గుచేటని మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మ
పేదల జీవన ప్రమాణాల పెంపునకు ఏడాదికి కనీస పని దినాలు ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును పూజ్య బాపు రాష్ట్రీయ గ్రామీణ్ రోజ్గార్ యోజనగా మారుస్తూ క�
మన దేశంలో ఎంతో ప్రసిద్ధి చెందిన కొల్హాపురి చెప్పుల బ్రాండ్ను కాపీ కొట్టిన ఇటలీకి చెందిన ప్రాడా సంస్థ అదే తరహా చెప్పులను తయారు చేసి అక్కడ రూ.70 నుంచి 90 వేలకు అమ్మడం ప్రారంభించింది. ఈ బ్రాండ్ తమదని, డిజైన్�
గుర్తింపు పొందని రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలు(ఆర్యూపీపీ) లేదా దాతృత్వ సంస్థలకు విరాళాలు ఇచ్చినట్లు రసీదులు సృష్టించి బోగస్ క్లెయిమ్స్ ద్వారా కొన్ని కంపెనీలు, పార్టీలు భారీ మొత్తంలో రీఫండ్లు పొందుత�
మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ ‘పేరు గొప్ప .. ఫలితం దిబ్బ’ అన్న చందంగా మారాయి. ఈ జాబితాలో ‘మేకిన్ ఇండియా’ స్కీమ్ కూడా చేరింది. పథకం ప్రారంభించి 11 ఏండ్లు దాటినప్పటికీ, దీని ఫలాలు ఇప్పటికీ దక్కలేదన
శివారు ప్రాంతాలను బల్దియాలో విలీనం చేసిన సర్కారు చేతులు దులుపుకొంది. విలీనం తర్వాత ఎదురయ్యే ఇబ్బందులపై దృష్టి పెట్టకుండా జీవోలు జారీ చేసింది. తాంబూలం ఇచ్చాం.. తన్నుకు చావండన్నట్లు వ్యవహరిస్తున్నది. ప్ర�
హత్యలు, బెదిరింపులు, దాడులు, కిడ్నాప్లు, హల్చల్.. ఒకటేమిటి పలు రకాల నేరాలకు గంజాయి మూలమవుతోంది. ట్రై కమిషనరేట్ పరిధిలో రోజుకొకటి చొప్పున ఇలాంటివి జరుగుతున్నాయని పోలీసులు అంచనా వేస్తున్నారు. నగరంలో ఎక�
అగ్ర హీరో పవన్కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్సింగ్' మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలయ్యాయి. శనివారం ఏపీలోని రాజమండ్రిలో ‘దేఖ్లేంగే సాలా..’ అనే తొలి గీతాన్ని విడుదల చేశారు.
సంగీత దర్శకుడిగా ఇరవైఏండ్లు పూర్తయ్యాయి. దాదాపు 50 సినిమాలకు స్వరాల్ని అందించాను. వాటిలో ఎన్నో అద్భుత విజయాలున్నాయి. బాలు, వేటూరి, సీతారామశాస్త్రి వంటి లెజెండ్స్తో పాటు ఎందరో అగ్ర దర్శకులతో పనిచేశాననే స�
తెలుగు వెండితెరపై అజరామర ప్రణయగాథగా నిలిచిన ‘గీతాంజలి’ చిత్రం రీరిలీజ్కు సిద్ధమవుతున్నది. నాగార్జున కథానాయకుడిగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆల్టైమ్ క్లాసిక్ లవ్స్టోరీగా ప్రేక్షకుల �
వచ్చే సంక్రాంతికి ‘మన శంకరవరప్రసాద్గారు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకురాబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. వింటేజ్ కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ కలబోసిన ఈ సినిమా కోసం మెగాభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నా�
[04:49]బ్యాంకు అనగానే ఆర్థిక లావాదేవీలే గుర్తొస్తాయి. ఇంకా బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు, ఫుడ్ బ్యాంకు వంటివి చూశాం. రాజస్థాన్లోని జైపుర్లో అరుదైన మరో బ్యాంకు ఉంది.
[04:43]సెక్స్ ట్రాఫికింగ్కు పాల్పడి జైలు శిక్ష అనుభవిస్తూ అనుమానాస్పద స్థితిలో మరణించిన జెఫ్రీ ఎప్స్టీన్కు చెందిన ఎస్టేట్ ఫొటోలను శుక్రవారం హౌస్ డెమోక్రాట్లు బయటపెట్టారు.
[04:48]హిమాలయ ప్రాంతానికి పెను భూకంపాల ముప్పు పొంచి ఉంది. భారత దేశ పరిధిలోని ఈ ప్రాంతంలో కొన్నేళ్లుగా అలాంటి భీతావహ ప్రకంపనలు రాలేదు. దీంతో ఆ విపత్తు ఎప్పుడైనా చోటుచేసుకోవచ్చన్న ఆందోళన శాస్త్రవేత్తల్లో ఉంది.
[04:48]ఫుట్బాల్ స్టార్ మెస్సి కార్యక్రమంలో విధ్వంసానికి నిర్వాహకులదే బాధ్యతని తృణమూల్ కాంగ్రెస్, భాజపా, కాంగ్రెస్ ధ్వజమెత్తాయి. పశ్చిమ బెంగాల్కిది బ్లాక్ డే అని సీపీఎం విమర్శించింది.
[04:47]దేశంలోని ఉన్నత విద్యా సంస్థలు అన్నింటినీ ఒకే నియంత్రణ సంస్థ పరిధిలోకి తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన ‘వికసిత భారత్ శిక్షా అధీక్షణ్ బిల్లు’ ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటు ముందుకు రానుందని అధికారులు తెలిపారు.
[04:42]క్యాన్సర్పై పోరాటంలో తాను ముఖ్యమైన మైలురాయిని దాటాననీ, ఇక నుంచి వారంవారం చికిత్స మోతాదు తగ్గనున్నదని బ్రిటన్ రాజు ఛార్లెస్ (77) శుక్రవారం జాతినుద్దేశించి చేసిన వీడియో ప్రసంగంలో తెలిపారు.
[04:41]బంగ్లాదేశ్లో ఒక అతివాద నాయకునిపై కాల్పులు జరిగిన నేపథ్యంలో ఇక్కడి తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ యూనస్ దేశ వ్యాప్తంగా భద్రతాపరమైన అప్రమత్త స్థితిని ప్రకటించారు.
[04:39]ఉక్రెయిన్ను రష్యా దాడులు అంధకారంలోకి నెడుతున్నాయి. విద్యుత్ గ్రిడ్లు, సబ్ స్టేషన్లు, ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా మాస్కో శుక్రవారం భారీగా విరుచుకుపడింది.
[04:38]థాయ్లాండ్, కంబోడియా అధినేతలతో తాను మాట్లాడానని, కాల్పుల విరమణకు ·ంండు దేశాలు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం ప్రకటించినా.. ఆ దేశాల సరిహద్దుల్లో కాల్పుల మోత మాత్రం ఆగలేదు.
[04:37]భారత్పై ట్రంప్ ప్రభుత్వం విధించిన 50శాతం సుంకాలకు ముగింపు పలకాలని కోరుతూ అమెరికా కాంగ్రెస్లో ముగ్గురు సభ్యులు శుక్రవారం తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
[04:34]దేశంలో వైద్య విద్య వ్యయం భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో వైద్య కళాశాలలు, ఆసుపత్రులను పీపీపీ విధానంలో నిర్వహించే అంశం గురించి ఆలోచించాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సు చేసింది.
[04:33]ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లా జగదల్పుర్లో జరిగిన డివిజను స్థాయి క్రీడాపోటీల్లో జిల్లా రిజర్వు గార్డు జవాను కిషన్ కుమార్ హప్కా (27) విలువిద్యలో బంగారం పతకం గెలిచారు.
[04:27]బీమాసొమ్ము కోసం పిల్లనిచ్చిన మామను అల్లుడే తన కుమారుడితో కలిసి హత్యచేశాడు. అనకాపల్లి జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన వివరాలను అనకాపల్లి డీఎస్పీ శ్రావణి శనివారం వెల్లడించారు.
[04:32]కెనడాలో రూ.50 లక్షల వార్షిక ప్యాకేజీతో ఇంజినీరుగా పనిచేస్తున్న హరియాణాలోని కర్నాల్ వాసి నితిన్ లలిత్ స్వదేశానికి తిరిగి వచ్చి ఓ గ్రీన్ స్టార్టప్కు శ్రీకారం చుట్టారు.
[04:24]అంటుకట్టే విధానంలో తీగజాతి కూరగాయలను సాగు చేసి అధిక లాభాలు పొందొచ్చని నిరూపిస్తున్నారు వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఎలుకుర్తి హవేలీ గ్రామానికి చెందిన బొమ్మినేని రామకృష్ణారెడ్డి, రాజలింగారెడ్డి సోదరులు.
[04:21]మెస్సి మెస్సి మెస్సి.. కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఫుట్బాల్ ప్రేమికులందరికీ ఇదే జపం! ఈ ఆట గురించి పెద్దగా తెలియని వాళ్లు సైతం అతడి రాక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన పరిస్థితి!
[04:18]శ్రీవారి పరకామణిలో చోరీకి పాల్పడ్డ నిందితుడు రవికుమార్కు వైకాపా ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలూ అండగా నిలిచాయని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు.
[04:14]అన్నీ సక్రమంగా ఉన్న విద్యార్థులకే తల్లిదండ్రులు మళ్లీమళ్లీ జాగ్రత్తలు చెబుతుంటారు. పాఠశాలకు ఆటోలో వెళ్తున్నప్పుడు, రోడ్డుపై నడిచేటప్పుడు, స్కూళ్లలో ఉన్నప్పుడు ఎలా మసలుకోవాలో మార్గనిర్దేశం చేస్తుంటారు.
[04:13]టెస్టులు, వన్డేల్లో కెప్టెన్.. టీ20ల్లో వైస్ కెప్టెన్ అయిన శుభ్మన్ గిల్ పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్నాడు. టీ20ల్లో అతడి స్థానమే ప్రశ్నార్థకంగా మారింది.
[04:17]‘నా ఉన్నతికి నా ఉపాధ్యాయులే కారణం. ఏ స్థాయికి వెళ్లినా విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాలలు, గురువును మర్చిపోకూడదు’ అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు.
[04:09]సరిహద్దుల్లో సైనిక కార్యకలాపాల తీవ్రత తగ్గినా..‘ఆపరేషన్ సిందూర్’ కొనసాగుతూనే ఉంటుందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ అన్నారు.
[04:12]బాపూజీపై ప్రధాని మోదీకి నిజంగా గౌరవం ఉంటే ఉపాధి హామీ పథకానికి రూ.2.50 లక్షల కోట్ల బడ్జెట్ను కేటాయించాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ డిమాండ్ చేశారు.
[04:11]కేంద్ర సమాచార కమిషనర్గా ఆంధ్రప్రదేశ్కు చెందిన సుధారాణి రేలంగి నియమితులయ్యారు. ప్రస్తుతం పెట్రోలియం, సహజవాయువుల రెగ్యులేటరీ బోర్డు సభ్యురాలిగా ఉన్న ఆమెను సమాచార కమిషనర్గా నియమిస్తూ ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని నియామక కమిటీ సిఫార్సు చేసింది.
[04:09]దుబాయ్లో జరుగుతున్న యూత్ ఆసియా పారా క్రీడల్లో ఈనాడు ‘లక్ష్య’ అథ్లెట్లు సత్తా చాటారు. టీ38, 200 మీటర్ల విభాగంలో వరంగల్ జిల్లా జంగాపల్లి తండాకు చెందిన బానోతు అకీరా నందన్ స్వర్ణంతో మెరిశాడు.
[04:07]భారత్ తొలిసారి స్క్వాష్ ప్రపంచకప్ ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 3-0తో రెండు సార్లు ఛాంపియన్ ఈజిప్ట్ను ఓడించింది.
[04:06]కృష్ణా, గోదావరి బేసిన్లలో ప్రాజెక్టుల అనుమతులకు సంబంధించి దీర్ఘకాలంగా ఉన్న పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.
[04:05]బొగ్గు రంగంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని సంస్కరణలు తీసుకురాబోతోందని, ఇకపై ప్రభుత్వ బొగ్గు సంస్థలు పూర్తి అంకితభావంతో పనిచేస్తే తప్ప వాటిని ఎవరూ రక్షించలేరని కేంద్రమంత్రి కిషన్రెడ్డి స్పష్టంచేశారు.
[03:50]చిత్రంలో తాళపత్ర గ్రంథాన్ని పరిశీలిస్తున్న ఈయన వరంగల్ నిట్ విశ్రాంత ఆచార్యులు పాండురంగారావు. హనుమకొండ జిల్లా కాజీపేట సిద్ధార్థనగర్కు చెందిన ఆయన పోతనామాత్యుని భాగవతాన్ని ఇలా ముద్రించారు.
[04:04]అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సి పర్యటన సందర్భంగా కోల్కతాలో గందరగోళం రేగడంతో ముంబయిలో ఆదివారం జరిగే కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.
[04:05]గనుల శాఖ అధికారులు జిల్లాల్లో సీనరేజ్ వసూళ్లు పక్కాగా చేయలేకపోతున్నారని, గుత్తేదార్లకు ఆ బాధ్యత అప్పగిస్తే క్రమం తప్పకుండా ప్రతి నెలా ఖజానాకు సొమ్ము వస్తుందని ప్రభుత్వం భావించింది.
[03:48]అమరావతిలో మాజీ ప్రధాని వాజ్పేయీ స్మృతి వనం, ఆయన విగ్రహంతోపాటు భాజపా రాష్ట్ర కార్యాలయం నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్స్, ప్రొటోకాల్స్ ఇన్ఛార్జి పాతూరి నాగభూషణం తెలిపారు.
[03:32]‘ద గోట్ ఇండియా టూర్’లో భాగంగా ఫుట్బాల్ దిగ్గజ ఆటగాడు లియోనెల్ మెస్సి హైదరాబాద్ పర్యటన అభిమానుల్లో జోష్ నింపింది. శనివారం సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో వేల సంఖ్యలో అభిమానులు మెస్సి ఆటను చూసి పులకించిపోయారు.
[03:44]తెలంగాణలో మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలను ఎదిరించి, కుట్రలను ఛేదించి భారాస మద్దతుదారులు సర్పంచులుగా అద్భుత విజయం సాధించారని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు.
[03:42]రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం చరికొండ గ్రామ పంచాయతీ స్థానం జనరల్కు రిజర్వు చేశారు. సర్పంచి స్థానానికి నలుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో సొంత మామ, అల్లుడు ఉన్నారు.
[03:38]‘‘మీరు నిజంగా నాకు ఓటేస్తే.. ఒట్టు వేయండి.. వేయకుంటే నేను పంపిణీ చేసిన డబ్బులు వెనక్కి ఇచ్చేయండి.. లేదంటే నాకు ఆత్మహత్యే శరణ్యం’’ అంటూ.. ఓడిపోయిన అభ్యర్థి ఓటర్ల ఇళ్లకు వెళ్లి ప్రాధేయపడిన ఉదంతమిది.
[03:26]సంక్రాంతి పండక్కి మూడు నెలల ముందే రెగ్యులర్ రైళ్లలో టికెట్లు అయిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ద.మ.రైల్వే ఆలస్యంగానైనా స్పందించింది.
[03:13]మంత్రాలు చేయడంతోనే తమ కుటుంబ సభ్యులకు ఆరోగ్యం బాగుండటం లేదనే మూఢనమ్మకంతో ఇద్దరు సోదరులు.. ఓ వ్యక్తిని కర్రలతో కొట్టి చంపి, మృతదేహాన్ని కాల్చేసిన ఘటన నిర్మల్ జిల్లా కడెం మండలం గండిగోపాల్పూర్లో చోటుచేసుకుంది.
[03:13]ఒంటి మీద డాక్టర్ కోటు.. మెడలో స్టెతస్కోప్.. నెలలో రెండు మూడుసార్లు ఆసుపత్రి సందర్శన... ఇతడేదో పెద్ద డాక్టర్ అనుకుంటున్నారా? కాదండీ సాధారణ వ్యక్తే.. కానీ ఇలా వేషధారణతో డాక్టర్ కావాలన్న తన కోరికను నెరవేర్చుకుంటున్నాడు.
ముంబైలో నిరుడు చోటుచేసుకున్న హిట్-అండ్-రన్ కేసులో శుక్రవారం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరుతూ నిందితుడు మిహిర్ షా వేసిన పిటిషన్పై విచారణకు సుప్రీంకోర్టు ని�
‘ఎన్నిసాైర్లెనా మొర పెట్టుకోండి. మేం మాత్రం స్పందించం’ అనే విధంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవర్తిస్తున్నది. అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీని, ఆయన కంపెనీలను కాపాడటం కోసం బీజేపీ సర్కారు వ్యవహరిస్�
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆదివారం మలి పోరు జరగనుంది. రెండో విడతలో భాగంగా ఆయా పంచాయతీల్లో పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. శనివారం రాత్రే పంపిణీ కేంద్రాల నుంచి ఎన్నికల సిబ్బంది పోల�
మలి విడత పంచాయతీ ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని పది మండలాల పరిధిలోని రెండో విడత ఎన్నికలను ఆదివారం నిర్వహించనున్నారు. ఎన్నికలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.శన
విద్యార్ధులకు ఉజ్వల భవిష్యత్ను అందించడమే కేఎల్ విశ్వవిద్యాలయం లక్ష్యమని యూనివర్సిటీ డీన్, ఎంహెచ్ఎస్ ప్రోగ్రాం అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ డాక్టర్ కిషోర్బాబు అన్నారు. ఇంటర్మీడియట్ ఉన్నత ఉద�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రెండో విడుత పల్లెపోరుకు సర్వం సిద్ధంచేశారు. ఆయా జిల్లా కలెక్టర్లు రిటర్నింగ్ ఆఫీసర్ల నేతృత్వంలో శనివారం ఎన్నికల సామగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఆదివారం ఉద యం 7 ను�
రేషన్ కార్డుదారులకు పౌరసరఫరాల శాఖ ఈ-కేవైసీ తప్పనిసరి చేసింది. ఈ ప్రక్రియ పూర్తి కాని యూనిట్లకు రేషన్ కోటా నిలిపివేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. రేషన్ కార్డుల్లో పేర్లు ఉన్న సభ్యులందరూ సమీపంల
మూడు నెలలుగా ఉస్మానియా దవాఖానలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాల్లేక పోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. సకాలంలో జీతాలు లేకపోయినా పస్తులుంటూ మరీ విధులు నిర్వరిస్తున్నామంటూ ఉద్యోగులు ఆవేదన చె�
బంజారాహిల్స్ రోడ్ నం.13లోని అంబేద్కర్నగర్ బస్తీకి చెందిన కమ్యూనిటీ హాల్ స్థలాన్ని కొంత మంది వ్యక్తులు ఆక్రమించేందుకు ప్రయత్నించగా, స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. షేక్పేట మండలం సర్వే నం. 403లోని టీఎస
[03:12]రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కార్మికుడు నల్ల విజయ్కుమార్.. తెలంగాణలోని భౌగోళిక చిత్రాలు, ఆలయాలు, చారిత్రక కట్టడాలను తెలిపేలా క్యూఆర్ కోడ్ను శాలువాపై నేశారు.
[03:12]పంచాయతీ ఎన్నికల్లో ఓటేద్దామని హైదరాబాద్ నుంచి స్వగ్రామాలకు బయల్దేరిన ఆరుగురు.. వేర్వేరు ప్రమాదాల్లో దుర్మరణం చెందారు. ఇందులో ఏడేళ్ల బాలిక కూడా ఉంది.
[03:11]కాంగ్రెస్, భారాసలు ఒక్కటయ్యాయని, అందుకే ఇండీ కూటమిలో భాగస్వామి అయిన అఖిలేశ్ యాదవ్... కేటీఆర్ను కలిశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు విమర్శించారు.
[03:10]డీజీపీ శివధర్రెడ్డి శనివారం స్వయంగా స్టేడియంలోకి వెళ్లి అక్కడ భద్రతను పర్యవేక్షిస్తున్న అధికారులతో అత్యవసరంగా సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.
[03:09]ఫుట్బాల్ దిగ్గజం మెస్సి పర్యటనలో భద్రత పర్యవేక్షణను తెలంగాణ పోలీస్శాఖ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. శనివారం ఉదయం కోల్కతాలో ఆయన పర్యటనలో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఇక్కడ పోలీసులు అప్రమత్తమయ్యారు.
[03:08]మెస్సి హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో ఆయనకు తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో బస ఏర్పాటు చేశారు. షెడ్యూల్ ప్రకారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి శనివారం సాయంత్రం 4.30 గంటలకు ఇక్కడకు చేరుకోవాల్సి ఉండగా..
[02:25]ఓట్ చోరీని వ్యతిరేకిస్తూ ఆదివారం సాయంత్రం 4 గంటలకు దిల్లీలోని రామ్లీలా మైదానంలో నిర్వహిస్తున్న మహాధర్నాకు తెలంగాణ నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకోవాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ పిలుపునిచ్చారు.
[02:20]సంక్రాంతి సినిమాలు ఒక్కొక్కటిగా విడుదల తేదీల్ని ఖరారు చేసుకొంటున్నాయి. చిరంజీవి కథానాయకుడిగా... అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మన శంకరవరప్రసాద్గారు’ జనవరి 12న వస్తున్నట్టు చిత్రబృందం శనివారం ప్రకటించింది.
[03:08]వివిధ దేశాలకు చెందిన బహుళ జాతి కంపెనీలు మనదేశంలో ఇటీవలి కాలంలో అధికంగా జీసీసీలను ఏర్పాటు చేస్తున్నాయి. వీటిలో ఎక్కువ భాగాన్ని హైదరాబాద్ ఆకర్షిస్తోంది.
[03:05]ఇండిగో నుంచి ఎయిర్బస్ ఏ320 విమానాల పైలట్లను నియమించుకోవాలన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ప్రయత్నాలను ఆ సంస్థలోని ప్రస్తుత పైలట్లు వ్యతిరేకిస్తున్నట్లు ఓ ఆంగ్ల వెబ్సైట్ కథనం ప్రకారం తెలుస్తోంది.
‘తెలంగాణలో భవిష్యత్తు బీఆర్ఎస్దే.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు బీఆర్ఎస్ వెంటే ఉన్నారని తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలే స్పష్టం చేశాయి. ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వం కోసం, బీఆర్ఎస్ పాలన కోసం ఎదురు
హెచ్ఎండీఏ చేపట్టిన ప్రాజెక్టులకు భూసేకరణ క్లిష్టంగా మారింది. ప్రైవేటు వ్యక్తులు, సంస్థల నుంచి భూములు సేకరించడం తలకు మించిన భారంగా మారుతుంది. ఇప్పటివరకు చేపట్టిన ప్రతి ప్రాజెక్టులోను ఇదే తరహా ఇబ్బందుల
రెండో విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా శనివారం పలు జిల్లాల్లో పోలింగ్ సిబ్బంది ఆందోళన చేపట్టారు. రెమ్యునరేషన్ విషయంతోపాటు సరైన రవాణ సౌకర్యం కల్పించ లేదని, పలుచోట్ల సరిగ్గా భోజనాలు ఏర్పాటు చేయలేదని సిబ�
[02:19]‘‘దేశం, ధర్మం, దైవం తదితర మనవైన మూల విలువల్ని నేటి తరానికి తెలియజెప్పాలనే సంకల్పంతోనే ‘అఖండ 2: తాండవం’ చిత్రం రూపొందించాం. మా ప్రయత్నానికి ఆర్.ఎస్.ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆశీర్వాదం లభించడం మా బృందానికి దక్కిన గౌరవం.
తమను బెదిరించి సోమ్లా నాయక్ తండా సర్పంచ్ అభ్యర్థిని ఏకగ్రీవం చేశారని ఆరోపిస్తూ కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని పంతులు తండా వాసులు శనివారం కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. అనంతరం జిల్లా ఎన్నికల �
పల్లెల్లో రెండేళ్ల పాటు ఎలాంటి అభివృద్ధి చేయని కాంగ్రెస్ ప్రభుత్వం పల్లె వీధుల్లో నవ్వులపాలవుతున్నది. అక్రమాలు, డబ్బు సంచులకు తలవంచని ఓటరుతోపాటు, ఉద్యమ ఊపిరితో ఎదురు నిలుస్తున్న బీఆర్ఎస్ యువ నేతలు �
[02:17]పవన్కల్యాణ్ కథానాయకుడిగా నటించిన ‘ఉస్తాద్ భగత్సింగ్’ చిత్రం అభిమానుల అంచనాలకు మించి ఉండబోతుందని డైరెక్టర్ హరీష్శంకర్ అన్నారు. కాకినాడలోని ఆదిత్య విశ్వవిద్యాలయంలో శనివారం రాత్రి చిత్రంలోని ‘దేఖ్లేంగే సాలా..’ అనే పాటని ఆవిష్కరించారు.
వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో సర్పంచ్ అభ్యర్థి బ్యాలెట్ పత్రం బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థికి తీవ్ర నష్టం కలిగించేలా ఉన్నదని ఆ పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
[02:16]‘‘ప్రేక్షకులకు సందేశాలు... సలహాలు ఇచ్చే పరిస్థితుల్లో నేటి సినిమా లేదు. భావోద్వేగాలతో కూడిన పక్కా వాణిజ్య ప్రధానమైన కథతోనే మా ‘దండోరా’ తెరకెక్కింద’’న్నారు ప్రముఖ నటుడు శివాజీ.
[02:16]తెలంగాణ జానపదంతో పాటు... పాశ్చాత్య సంగీతాన్ని మిళితం చేసి ఓ కొత్త శైలిని సృష్టించే అవకాశాన్ని ‘ఛాంపియన్’ సినిమా కల్పించిందని చెప్పారు సంగీత దర్శకుడు మిక్కీ జె.మేయర్. క్లాస్ సినిమాలతోనే ఆయన తొలి అడుగులు పడినా, కొంతకాలంగా మాస్ కథలపైనా తనదైన ప్రభావం చూపిస్తున్నారు ఈ స్వరకర్త.
[02:14]ఎంచుకున్న పాత్రలతోనే గుర్తుండిపోయే అందాల తారలలో మృణాల్ ఠాకూర్ ముందు వరుసలో ఉంటుంది. త్వరలో ఆమె.. బాలీవుడ్ కథానాయకుడు సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి తన ప్రేమకథను ప్రేక్షకులకు పరిచయం చేయడానికి ముస్తాబవుతోంది.
[02:14]‘‘ఈ సినిమానే నా జీవితం అనుకున్నా. కొన్ని రోజులుగా విశ్రమించకుండా దీనిపైనే దృష్టిపెట్టి పని చేశా. విడుదల తర్వాత ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన ఎంతో తృప్తినిచ్చింది.
[02:13]‘‘పది నెలలు నిను మోయలే గానీ.. బతుకంతా నిను భుజాలపై మోయగలను.. నువ్వే నేనంటూ బతికే ఓ పిచ్చి తండ్రిని’’ అంటూ ఓ నాన్న తన కుమారుడి కోసం భావోద్వేగానికి గురవుతున్నారు.
[02:12]‘‘చీకట్లో నేను చూసిన ఆ ఎరుపెక్కిన కళ్లు.. కల అయితే కాదు. అది కలే అయినా ఆ కళ్లను నేను మర్చిపోను’’ అంటూ ఇటీవలే ‘రాహేలు’ ప్రపంచాన్ని పరిచయం చేసింది హనీ రోజ్.
రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి దుర్మార్గపు పాలన నడిపిస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు గెలుపు కోరుతూ �
ఖమ్మం జిల్లా వంగవీడు గ్రామంలో పంచాయతీ ఎన్నికల్లో రిటర్నింగ్ ఆఫీసర్ కాంగ్రెస్ అభ్యర్థికి వత్తాసు పలికాడని బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి దొండపాటి నాగమణి ఆరోపించారు.
విజయం ఎప్పుడూ ఆర్థిక, సామాజిక స్థితిగతులు చూడదు, పోరాటాన్ని మాత్రమే చూస్తుంది. పట్టుదలను అలవాటుగా మలుచుకున్నవారినే గెలుపు వరిస్తుంది. ఈ మాటలు పూణెకు చెందిన సన్నీ ఫుల్మాలికి అతికినట్టు సరిపోతాయి. మురిక�
బాగ్లింగంపల్లిలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో కలుషితాహారం తిని అస్వస్థతకు గురై కింగ్ కోఠి దవాఖానలో చికిత్స పొందుతున్న 20 మంది విద్యార్థులను శనివారం మాజీ మంత్రి హరీశ్రావు అంబర్పేట ఎమ్మెల్యేలు కాలేర�
భక్తుల కొంగు బంగారం కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణం ఆదివారం వైభవంగా నిర్వహించనున్నారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో జరిగే కల్యాణోత్సవానికి తెలంగాణతో పాటు పొరుగు రాష్ర్టాల
కాంగ్రెస్ అధికార మదంతో ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ప్రలోభాలకు గురిచేసినా తట్టుకొని నిలబడి విజయ సాధించిన బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచుల పోరాట పటిమ అద్భుతమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ప్ర
రియల్ లైఫ్లో స్క్రాప్ బిజినెస్ ఫ్యాక్ట్స్ ఏంటో తెలుసుకోకపోయినా ఫర్వాలేదు గానీ.. నెట్టింట్లో జరుగుతున్న డేటా స్క్రాపింగ్ గురించి మాత్రం కచ్చితంగా తెలుసుకోవాలి. ఇక్కడ స్క్రాప్ అంటే.. మీరు కొన్న, వా
విధి నిర్వాహణలో శాంతి భద్రతల సమస్యను వృత్తిలో భాగంగా భావించి ముందుకు సాగాలని, దేశం కోసం ప్రాణాలు అర్పించేందుకు సైతం సిద్ధంగా ఉండాలని సీఆర్పీఎఫ్ సౌత్జోన్ అదనపు డైరెక్టర్ జనరల్ రవిదీప్సింగ్ సాహ�
సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం హైదరాబాద్లోని ప్రసిద్ధ రామేశ్వరం కేఫ్లో లంచ్ చేశారు. రామేశ్వరం కేఫ్ రుచులు, అక్కడ లభించే స్పెషల్ టిఫిన
రహ్మత్నగర్ డివిజన్లో చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన ఎస్పీఆర్ హిల్స్ను డివిజన్గా ప్రకటించే వరకు విశ్రమించబోమని కొత్తగా ఏర్పాటుచేసిన కార్మికనగర్తో పాటు 25 బస్తీల కమిటీ ప్రతినిధులు స్పష్టం చేశా