ఉదయం నుంచి జరుగుతున్న ప్రచారమీ నిజమైంది. నందమూరి బాలకృష్ణ సరసన హీరోయిన్గ�
DME తెలంగాణ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా డాక్టర్ నరేంద్ర కుమార్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అమెరికా.. అమెరికా.. ఏదో ఒక యూనివర్సిటీలో అడ్మిషన్ కొట్టేసి.. ఎంచక్కా ప్లయిట్ ఎక్కి.. ఏదో వారానికి మూడు, నాలుగు గంటలు కాలేజీకి వెళుతూ.. మిగతా టైం అంతా
[15:52]తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఎయిర్పోర్టులో నిర్మాణంలో ఉన్న టెర్మినల్ కొంత భాగం కూలింది.
పానిక్ అటాక్ లక్షణాలు ఏమిటి? ఇది ఎప్పుడు సంభవిస్తుంది? దానిని ఎలా నియంత్రించాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ మన రాజ్యాంత నిర్మాత. గొప్ప మేధావి అని మాత్రమే ఎక్కువ మందికి తెలుసు. కాని ఆయన గురించి చాలా మందికి తెలియని విషయాలు ఇక్కడ ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి.
TPCC Mahesh Goud : రాష్ట్రానికి ఏడాది కాంగ్రెస్ పాలనలో సీఎం రేవంత్ లక్ష 78 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చారన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఇవాళ ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ… పెట్టుబడులకు కేరాఫ్ తెలం�
Sanjay Raut మహారాష్ట్ర (Maharashtra) ప్రభుత్వంపై శివసేన (యూటీబీ) నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే మహారాష్ట్రకు మూడో డిప్యూటీ సీఎం (third deputy CM) వస్తారని వ్యాఖ్యానించారు.
Rajahmundry Airport ఏపీలోని రాజమండ్రి ఎయిర్పోర్టులో ప్రమాదం చోటు చేసుకుంది. కొత్త టెర్మినల్ భవన పనులు జరుగుతుండగా ఒక్కసారిగా కుప్పకూలడంతో కార్మికులు క్షేమంగా బయటపడ్డారు.
[15:47]వెంకటేశ్ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ 2. బోయపాటి, బాలయ్య కాంబినేషన్ అంటే 100 శాతం హిట్ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతారు.
[15:41]కేజ్రీవాల్కు పంజాబ్ పోలీసులు కల్పించిన భద్రతను పునరుద్ధరించాలని ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తి చేసినట్లు ఆమ్ఆద్మీపార్టీ పేర్కొంది.
Train Accident: రైలు ప్రమాదాలు తరచుగా జరుగుతోన్నాయి. వీటి కారణంగా పలువురు మరణిస్తు్న్నారు. మరికొందరు తీవ్రంగా గాయపడి.. అంగవైకల్యం పొందుతున్నారు. అయితే వీరు రైల్వే శాఖ నుంచి నష్ట పరిహారాన్ని పొంద వచ్చు. అది ఎలాగంటే..
హైదరాబాద్లో కలకలం రేపిన కిడ్ని రాకెట్ కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కిడ్ని రాకెట్ వ్యవహారంలో నిజనిజాలు నిగ్గు తేల్చేందుకు ఈ కేసు సీఐ
ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు దర్శకు
గర్భధారణ సమయంలో చాలా మంది చాలా వస్తువులు తినడానికి ఇష్టపడరు. అందులో అల్లం ఒకటి. సోషల్ మీడియాలో వచ్చిన సమాచారం ప్రకారం గర్భధారణ సమయంలో అల్లం తినకూడదు అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజమో చూద్దాం.
TTD Tirumala Alert: తిరుమలలో ఈ ఏడాది రథసప్తమి వేడుకలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమి పర్వదినం సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రతా చర్యలు మరింత పటిష్టంగా ఉంటాయని టీటీడీ ఈవో శ్యామలరావు ప్రకటించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకోని వీఐపీ దర్శనాలు రద్దు చేసినట్లు ఈవో శ్యామలరావు తెలిపారు
దేశ రాజధాని ఢిల్లీలో వాడివేడిగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధాన �
వరుస డిజాస్టర్లు ఫేస్ చేస్తున్నాడు డైరెక్టర్ శంకర్. అయినా సరే తగ్గేది మాత్రం లేదంటున్నాడు. సినిమాల విషయంలో ప్రయోగాలు చేయడం మానడంలేదు శంకర్. ఈ ట్రెండ్ కు తగ్గట్టు మారనంటున్నాడు. ఇండియాన్ 3 కోసం ఆయన ఏం చేయబోతున్నారోతెలుసా..?
[15:38]సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్లోని అంగన్వాడీ కేంద్రంలో భవనం పైకప్పు పెచ్చులూడిన ఘటనలో చిన్నారులు గాయపడ్డారు.
Kidney Rocket హైదరాబాద్ సరూర్నగర్లోని అలకానంద ఆస్పత్రి కేంద్రంగా జరిగిన కిడ్నీ మార్పిడి రాకెట్ కేసును ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది.
Kanchana 4 హార్రర్ కామెడీ జోనర్ సినిమాలకు దక్షిణాదితోపాటు ఉత్తరాది ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంటుందని తెలిసిందే. ఇదే జోనర్లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ప్రాంఛైజీ కాంచన. టాలెంటెడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్
Saif Ali Khan బాంద్రాలోని తన నివాసంలో ఓ దొంగ చేతిలో కత్తిపోట్లకు గురైన నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Alikhan) వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు.
ప్రస్తుతం చాలా మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. ఇది వచ్చేందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. అయితే రక్తహీనత వచ్చేందుకు
చిన్న పిల్లలు ఎంత అమాయకంగా, స్వచ్ఛంగా ఉంటారు కదా.. అలాంటి వాళ్లను కూడా ఈ సమాజంలోని కొందరు దుర్మార్గులు అనేక రకాలుగా వేధిస్తుంటారు. బాలికల దినోత్సవం సందర్భంగా పిల్లలకు చట్టబద్ధంగా లభించే హక్కులు, చట్టాలేంటో వివరంగా తెలుసుకుందాం.
హైదరాబాద్ లో మైనర్ బాలికపై హత్యాయత్నం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. హైదరాబాద్ లోని చైతన్య పురిలో చోటు చేసుకుంది ఈ ఘటన. శుక్రవారం ( జనవరి 24, 2025 )
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి విమానాశ్రయంలో ప్రమాదం జరిగింది. నిర్మాణం�
Chandrababu ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్తో ఢిల్లీలో భేటీ అయ్యారు.రానున్న బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు నిధుల కెటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
ఎండు ద్రాక్షను నీటి రూపంలో తీసుకుంటే కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం...
డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన 72 గంటల్లోనే అక్రమ వలసదారులపై ప్రభుత్వం భ
Bandi Sanjay: కరీంనగర్లో నాలుగు వేల ఇండ్లకు నిరంతరాయంగా 24 గంటల పాటు నీళ్లు సరఫరా అవుతాయని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. పేదరికం నుంచి హర్యానా సీఎంగా, కేంద్రమంత్రిగా ఎదిగిన మనోహర్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడం ఎంతో గర్వకారణమన్నారు. కరీంనగర్లో డంప్ యార్డ్తో ప్రజలు అల్లాడిపోతున్నారని.. డంపింగ్ యార్డు సమస్య నుంచి కరీంనగర్ ప్రజలకు విముక్తి కల్పిస్తామన్నారు.
కిచెన్ రూంలోని గ్యాస్ స్టవ్ క్లీన్ చేయడం పెద్ద టాస్క్. నూనె మరకలు, మసాలా మరకలు పోవలంటే ఎక్కువ సమయం పడుతుంది. అయితే, ఈ టిప్స్తో అతి తక్కువ టైంలోనే మీ గ్యాస్ స్టవ్ను శుభ్రంగా ఉంచుకోండి..
బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో మన దేశం నుంచి ‘అనూజ’ (Anuja) చిత్రం ఆస్కార్ ఫైనల్ నామినేషన్స్లో చోటు సంపాదించింది.
Uttar Pradesh : ఉత్తరప్రదేశ్లోని బరేలీలో ఓ నిత్య పెళ్లికొడుకు చేసిన మోసం వెలుగులో
KTR రాష్ట్రంలో ఇంజినీరింగ్ చదివిన పిల్లలకు ఉజ్వల భవిష్యత్ ఉండాలనే ఉద్దేశంతో.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఐటీ కంపెనీల ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికే ఐటీ
Illegal Immigrants అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పాలనలో దూకుడు పెంచారు. ముఖ్యంగా అక్రమ వలసదారులపై (Illegal Immigrants) ఉక్కుపాదం మోపుతున్నారు.
[15:19]కూకట్పల్లి హౌసింగ్ బోర్డు పశ్చిమ డివిజన్ పరిధి, కేపీహెచ్బీలోని పలు స్థలాల వేలం పాట వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది.
[15:20]వయనాడ్లో పెద్దపులి దాడిలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోవడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్థానికులు నిరసన చేపట్టారు.
[15:19]Cyber criminals: ఐటీ సపోర్ట్ సిబ్బందిగా మభ్యపెట్టి.. హ్యాకర్లు యూజర్లను బురిడీ కొట్టిస్తున్నారు.
భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ.. ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై సంచలన ఆరోపణలు చేశాడు. గంభీర్ పెద్దకోపిష్టి అని వెల్లడ
విపక్ష పార్టీలను చీల్చేందుకు బీజేపీ దగ్గర ఒక మెకానిజం ఉందని, తమ మాటలను నిరాకరించిన వాళ్లను జైళ్లకు పంపుతుందని సిసోడియా అన్నారు. అధికారం కోసం బెదిరింపులు, రాజకీయ అవకతవకలకు పాల్పడటం బీజేపీ చేస్తు్ంటుందని దుయ్యబట్టారు.
ఈరోజు సాయంత్రం 4 గంటలకు సీఎం చంద్రబాబు రాష్ట్రానికి రానున్నారు. దావోస్ పర్
దేవిశ్రీ ప్రసాద్, సుకుమార్ కాంబినేషన్ అంటే తప్పనిసరిగా ఐటెం సాంగ్ ఉండాల్సిందే. పుష్ప 3లో ఐటెం సాంగ్ చేసే హీరోయిన్ ఎవరు అనే చర్చని దేవిశ్రీ ప్రసాద్ లేవనెత్తారు.
Rajiv Aarogyasri: పేద ప్రజలకు వైద్యం భారం కాకుడదనే ఉద్దేశంతో తీసుకొచ్చని రాజీవ్ ఆరోగ్య శ్రీ సేవలు బాగా విజయవంతమైన విషయం తెలిసిందే. ఈ పథకంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తారు. అయితే మీరు వెళ్లాలనుకునే ఆసుపత్రిలో ఆరోగ్య శ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయా.? లేదా అన్న విషయాన్ని ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
The Family Man S3 మనోజ్ బాజ్పాయ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ సీజన్ 3 షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.
ప్రయాగరాజ్ కుంభమేళాలు తెలుగు రాష్ట్రాల నుండి చాలామంది వెళుతున్నారు. ఇలా మీరు కూడా వెళ్లాలని ప్లాన్ చేసారా? అయితే ఎక్కడినుండి ఎలా వెళితే ఎంత ఖర్చవుతుందో తెలుసుకొండి.
Saif Ali Khan case నటుడు సైఫ్ అలీఖాన్పై కత్తి దాడికి పాల్పడిన నిందుతుడు మహ్మద్ షరీఫ్ ఉల్ ఇస్లాం సెహజాద్ పోలీస్ కస్టడీని ముంబై కోర్టు పొడిగించింది.
liquor Bottles: సుమారు 50 లక్షల ఖరీదైన 20 వేల మద్యం బాటిళ్లను ఢిల్లీ ఎక్సైజ్ శాఖ అధికారులు సీజ్ చేశారు. సీజ్ చేసిన దాంట్లో 15,376 లీటర్ల దేశీయ, విదేశీ అక్రమ మద్యం ఉన్నది. 1.5 కోట్ల ఖరీదైన 32 వాహనాలను కూడా పట్టుకు
Sai Pallavi తెలుగు, తమిళం, మలయాళ, హిందీ భాషల్లో సూపర్ ఫ్యాన్ బేస్ ఉన్న నటీమణుల్లో ఒకరు సాయిపల్లవి ( Sai pallavi). ఈ భామ తాను చదువుకున్న కోయంబత్తూరులోని ఎవిలా స్కూల్ వార్సికోత్సవాన్ని ముఖ్యఅతిథిగా హాజరైంది. ఈ సందర్భంగా
PM Surya Ghar Yojana Muft Bill: నెల పూర్తయ్యే సరికి కరెంట్ అందరికీ కరెంట్ బిల్లు టెన్షన్ పట్టుకుంటుంది. ఈ సారి బిల్లు ఎంత వస్తుందోననే గుబులు చాలా మందిలో ఉంటుంది. అయితే బిల్లు గురించి టెన్షన్ పడకుండా, ఇంట్లో కరెంట్తో డబ్బులు సంపాదించే చాన్స్ ఉంది. దాని గురించి మీకు తెలుసా?
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ను హత్య చేసేందుకు బీజేపీ నేతలు కుట్ర పన్నుతున్నారని ఢిల్లీ సీఎం ఆతిషీ సంచలన ఆరోపణలు చేశారు.
Puducherry : పుదుచ్చేరిలో ఒక షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడి రెడ్డియార్ �
Manne Krishank సీఎం రేవంత్ రెడ్డి దావోస్ టూర్ను బోగస్ టూర్గా మార్చారని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ మండిపడ్డారు. గతంలో మాదిరిగానే సీఎం రేవంత్ దావోస్ పర్యటన అబద్ధాలతో గడిచిందని పేర్కొన్నారు.
దావోస్ లో తెలంగాణకు వచ్చిన పెట్టుబడులపై ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణకు ఎక్కువ ప
[14:48]భారాస గత పదేళ్లలో రాష్ట్రానికి చేసిందేమీ లేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు.
చంద్రబాబు బృందం దావోస్ పర్యటనపై మాజీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చే�
Kaleshwaram Commission: మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు వ్యవహారంలో ఎల్ అండ్ టీ ప్రతినిధులను కాళేశ్వరం కమిషన్ విచారించింది. ఈ విచారణలో సంస్థ ప్రతినిధులు కీలక వివరాలను బహిర్గతం చేశారు. మేడిగడ్డ బ్యారేజీ గురించి ఎల్ అండ్ టీ ప్రతినిధులు చెప్పిన హాట్ హాట్ నిజాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మేమంతా ఒక్కటే.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు బూతులు తిట్టిన ఎమ్మెల్యే పాడి.. టమోటాలతో కాంగ్రెస్ దాడి మంత్రి ఉత్తమ్ కు తృటిలో తప్పిన ప్రమాదం.. ఎక్
Dangerous Driving: వివిధ రకాలుగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన ఆప్ ఎమ్మెల్యే అమానుతుల్లా ఖాన్ కుమారుడిపై 20 వేల జరిమానా విధించారు. మాడిఫైడ్ సైలెన్సర్పై 5వేలు, పోలీసుతో దురుసు ప్రవర్తనకు రెండు వేలు, డ్రైవ�
[14:46]Rishabh Pant: లఖ్నవూ సూపర్ జెయింట్స్ సారథిగా నియమితుడైన తర్వాత తొలిసారి ఓ యూట్యూబ్ ఛానల్లో రిషభ్ పంత్ మాట్లాడాడు.
కేజ్రీవాల్ను ఎలాగైనా మట్టుబెట్టాలన్నదే బీజేపీ ఏకైక లక్ష్యమని అతిషి ఆరోపించారు. బీజేపీ కార్యకర్తల నుంచి ఎలాంటి హింసాకాండ, దాడులు జరగలేదని ఒప్పుకోవాలంటూ ఆప్ కార్యకర్తలపై పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు.
Pushpa 2 Complete 50 Days అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన పుష్ప 2 చిత్రం 50 రోజులు పూర్తి చేసుకుంది.
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. ఉల్లి తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మరి, ఈ ఉల్లి తిని బరువు ఎలా తగ్గుతారో తెలుసుకుందామా...
[14:38]నగరంలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో భారతరత్న కర్పూరి ఠాకూర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
[14:37]TDS : టీడీఎస్ వల్ల ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందని పిల్ దాఖలు చేసిన పిటిషనర్ను హైకోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది.
సీఎం చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేసిన ఐటీ రంగంతో ప్రపంచంలో అనేక దేశాల్�
ఫ్రిజ్ లో కూల్ డ్రింక్స్, మిగిలిపోయిన వంటలతో పాటుగా మనం కొన్ని ప్రతి కూరగాయను పెడుతుంటాం. కానీ వీటిని ఫ్రిజ్ లో ఎక్కడెక్కడ పెట్టాలో తెలుసా?
[14:30]ICC Team of The Year 2025: గతేడాది వన్డేల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన క్రికెటర్లతో కూడిన జట్టును ఐసీసీ తాజాగా ప్రకటించింది.
Padma Rao సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు మనువడు గెలుపోటములకు సంబంధించి చేసిన డైలాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పజ్జన్న మనువడి డైలాగ్స్ విని బీఆర్ఎస్ శ్రేణులు ఆశ్చర్యపోయ�
[14:25]కోడి కత్తి కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. విశాఖపట్నంలోని ఎన్ఐఏ కోర్టుకు నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ తన న్యాయవాది అబ్దుల్ సలాంతో కలిసి హాజరయ్యాడు.
Non-veg Food At Temple: తమిళనాడు రాష్ట్రంలోని మదురై జిల్లాలో గల ప్రసిద్ధ తిరుపరంకుండ్ర�
డబ్బులు లేకుండానే ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చనే విషయం మీకు తెలుసా? నిజమేనండి. ప్రయాణికుల సౌకర్యం కోసం IRCTC ఈ కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఎలాంటి ఛార్జీలు చెల్లించకుండానే రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. మరీ టికెట్ డబ్బులు ఎప్పుడు కట్టాలి? తర్వాత కడితే ఏమైన ఎక్కువ తీసుకుంటారా? ఇలాంటి విషయాలు ఇప్పుడు మీకోసం.
BRS అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న ఆదిలాబాద్(Adilabad) జిల్లాలోని గుడిహత్నూర్ మండలం నేరడిగొండ తాండ గ్రామానికి చెందిన ఆడే గజానంద్ రైతు కుటుంబాన్ని శుక్రవారం బీఆర్ఎస్ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ బృందం(BRS Farmer Suicide
[14:19]Budget 2025 Expectations: ఈ సారి బడ్జెట్పై కోటి ఆశలు పెట్టుకున్నారు సామాన్యులు. అందులో సెక్షన్ 80డిపై ఇస్తున్న మినహాయింపు పెంచాలన్నది ఒకటి.
100 పైగా తమిళ సినిమాల్లో సహాయ నటుడిగా నటించిన జయసీలన్ కన్నుమూశారు.
VC Sajjanar: తెలంగాణ ఆర్టీసీ ఎమ్డిగా పనిచేస్తున్న విసీ సజ్జనార్ సమాజంలో జరుగుతు
2024 సంవత్సరానికి సంబంధించి పురుషుల అత్యుత్తమ వన్డే జట్టును ఐసీసీ (ICC) శుక్రవారం(జనవరి 24) వెల్లడించింది. ఈ జట్టులో ఒక్క భారత క్రికెటర్కు చోటు
[14:12]అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘పుష్ప2’ 50రోజులు పూర్తి చేసుకుంది.
వరుస పాన్ ఇండియా సినిమాలతో సందడి చేస్తోన్న ప్రభాస్.. మంచు విష్ణు కన్నప్పలో కూడా కనిపించబోతున్నాడు. ఈసినిమాకోసం ప్రభాస్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడో తెలుసా..?
[14:11]Illegal Immigrants: అమెరికాలో 500 మందికి పైగా అక్రమ వలసదారులను అరెస్టు చేసినట్లు వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ వెల్లడించారు.
[14:05]దిల్లీ ఎన్నికల ప్రచారంలో యమునా నదిని ఉద్దేశించి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి చేసిన వ్యాఖ్యలపై సమాజ్వాద్ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఘాటుగా స్పందించారు.
[14:08]ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్గా కె.రామచంద్రమోహన్ నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు (AP High Court)లో విచారణ జరిగింది.
ఇటీవల ఒక పార్టీ వేడుకలో దబిడి దబిడి పాటను ఊర్వశి రౌతేలాతో కలిసి అభినయించారు బాలకృష్ణ. ఒట్టి సినిమా పాట అభినయమే అయితే కథ వేరే. అక్కడ చివర్లో ఒక గెశ్చర్ ఇచ్చారు. ఇలాంటి అభ్యంతరకరమైన ప్రవర్తన బాలకృష్ణకు కొత్త కాదు. మహిళలను కించపరిచే వ్యాఖ్యలు ప్రవర్తనతో అనేకసార్లు ఆయన వార్తల్లో నిలిచారు.
రిలేషన్ షిప్ అంటే ఏమిటి.. స్వేచ్చకు.. ప్రేమకు తేడా ఏంటి.. పూర్వకాలంలో స్వేచ్చను ఎలా అనుభవించేవారు. ప్రేమను ఎలా స్వీకరించేవారు.. వీటి గురించి సద్
Harish Rao తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు. గ్రామ సభల్లో గందరగోళం నెలకొందని, అవి రణ సభలుగా మారిపోయాయని హరీశ్రావు మండిప�
ఢిల్లీ ఎన్నికల వేళ అధికార ఆప్, బీజేపీ పార్టీలు విమర్శలు, ప్రతివిమర్శలతో ప్రచారాన్ని హీటెక్కిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశ రాజధానిలో శాంతిభద్రతలను ప్రశ్నిస్తూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు చేయడంతో ఆప్ ఛీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
డిజిటల్ యుగంలో ఆన్ లైన్ స్కామ్ లు పెరిగిపోతున్నాయి. రోజుకో తీరుగా మోసాలకు పాల్పడుతున్నారు ఆన్ లైన్ స్కామర్లు..బాధితుల ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. తాజాగ
తమిళనాట బిగ్ బడ్జెట్ సినిమాలు వరుసగా పరాజయం పాలవుతున్నాయి. దీని గురించి ఒక షాకింగ్ రిపోర్ట్ ఇక్కడ చూడండి.
బాక్సాఫీస్ దగ్గర పుష్పగాడి రూలింగ్ ఇంకా కొనసాగుతునే ఉంది. ఇప్పటికే 50 రోజు�
ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. ఓ రాకూన్ కుక్క పెద్ద కంటైనర్లో పడిపోయింది. కంటైనర్ చాలా ఎత్తుగా ఉండడంతో బయటికి వచ్చేందుకు అవకాశం లేకుండా పోయింది. అయితే ఎలాగైనా బయటపడాలనే ఉద్దేశంతో రాకూన్.. చాలా రకాలుగా ప్రయత్నించింది. చివరకు ఏం చేసిందో మీరే చూడండి..
ఇతరులతో జీవితాన్ని పంచుకుంటేనే.. మన జీవితం పరిపూర్ణమవుతుందా? క్రియేటర్ జీవితాన్ని ఇంత అందంగా సృష్టిస్తే.. మనమెందుకు గొడవలతో చిందరవందర చేసుకుంటున్నాం..
IND vs ENG: టీమిండియాను రెచ్చగొడుతున్నాడు ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్. వదిలేది లేదంటూ వార్నింగ్ ఇస్తున్నాడు. మరి.. భారత బ్యాటర్లు వాయించి వదులుతారని తెలిసి కూడా అతడు ఎందుకు రెచ్చగొడుతున్నాడు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Minister Kishan Reddy: అంబర్పేట నియోజకవర్గం తులసీరాం నగర్ (లంక)లోని ప్రభుత్వ పాఠశాలలో గ
[13:52]బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)పై దాడి కేసులో నిందితుడిని కోర్టు పోలీసు కస్టడీకి అప్పగించింది.
మీ ముఖంపై మెరుపును ఇచ్చే రెండు విషయాలు ప్రతి ఒక్కరి ఇంట్లో ఈజీగా లభిస్తాయి. దానికోసం మరి, ఏం రాయాలో తెలుసుకుందామా.
మంత్రి పొన్నం ప్రభాకర్ తో ఎలాంటి విబేధాలు లేవని.. మేం అంతా ఒక్కటే అని.. కరీంనగర్ అభివృద్ధికి ఇద్దరం కలిసి పని చేస్తాం అంటున్నారు కేంద్ర మంత్రి బండి సం
Samantha జీవితంలో ప్రతి దాన్ని చివరిదిగా భావించే దశలో తాను ఉన్నానని స్టార్ నటి సమంత (Samantha) తెలిపారు.
ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025లో సెర్బియన్ స్టార్ నొవాక్ జకోవిచ్ పోరాటం ముగిసింది. శుక్రవారం(జనవరి 24) జర్మన్ ప్లేయర్ అలెగ్జాండర్ జ్వెరెవ్&
[13:42]Shami Returns: అంతర్జాతీయ క్రికెట్లోకి ఎప్పుడెప్పుడు అడుగు పెడదామా? అని ఎదురు చూస్తున్న షమీకి నిరాశే మిగులుతోంది. ఇంగ్లండ్తో పొట్టి సిరీస్కు ఎంపిక చేసినప్పటికీ తొలి మ్యాచ్లో ఆడించలేదు.
సంస్థలు కస్టమర్లకు సర్వీస్ ఇవ్వడంలో ఒక్కోసారి ఫెయిలవుతుంటాయి. నష్టపోయామని చెప్పినా కొన్ని సార్లు పట్టించుకోవు. అలాంటప్పుడు ఎలా చెబితే స్పందిస్తారో అలా
ట్రంప్ తన నిర్ణయంపై ఎప్పుడు ముందుకెళ్లినా దానికి తగినట్లు స్పందించేందు�
కోవై జిల్లా తుడియలూరు సమీపం తటాకం వద్ద అడవి ఏనుగు దాడిలో ఓ వృద్ధుడు మరణించాడు. ఈ సంఘటన నేపథ్యంలో అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా స్థానికులు ధర్నాకు దిగారు.
Crime news ఓ మహిళ తన స్నేహితుడితో తిరిగేందుకు రాత్రంతా బయటికి వెళ్లింది. మరుసటి రోజు ఇంటికి వెళ్తే ఇంట్లో వాళ్లు తిడతారని వింత నాటకం ఆడింది.
TG TET: తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) పరీక్ష ముగిసిన విషయం తెలిసిందే. ఆన్లైన్ విధానంలో నిర్వహించిన పరీక్షలు జనవరి 20 తేదీతో ముగిశాయి. కాగా టెట్ పరీక్ష పూర్తయిన నేపథ్యంలో ప్రాథమిక కీని విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతకీ టెట్ కీని ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
AP High Court ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా అవధానం హరిహరనాథ శర్మ , డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు ప్రమాణం చేశారు. వారితో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు.
[13:30]ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్తో త్వరలో భేటీ కానున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
MLA Talasani హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(Hyderabad Cricket Association) సెక్రటరీ దేవరాజ్ను మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani )సన్మానించారు.
Jaat బాలీవుడ్ స్టార్ యాక్టర్ సన్నీడియోల్ (Sunny Deol) టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం జాట్ (Jaat). ఎస్డీజీఎం (SDGM) ప్రాజెక్టుగా వస్తోన్న ఈ మూవీని టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) డైరెక్ట్ చేస్తున్నాడు. �
[13:24]రాజధాని అమరావతి (Amartavti) టెండర్ల ప్రక్రియను జనవరి నెలాఖరులోపు పూర్తిచేసి ఫిబ్రవరి రెండోవారంలో పనులు ప్రారంభిస్తామని ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ (Narayana) తెలిపారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాల్లో ‘స్పిరిట్
Vinod Kumar యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కొత్త నిబంధనలపై అనేక రాష్ట్రాలు నిరసన తెలుపుతున్నాయని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ తెలిపారు.
Rajouri : రాజౌరీలో 17 మంది అంతుచిక్కని వ్యాధితో మృతిచెందారు. ఆ మృతుల శరీరాలకు నిర్వహించిన పరీక్షల్లో.. కాడిమియం ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. దీనిపై ఇంకా పూర్తి అధ్యయనం జరుగుతున్నది.
Ponguleti Srinivas: పోలీసులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైర్ అయ్యారు. కలెక్టర్పైన పొంగులేటి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వాట్ ఈజ్ దిస్ నాన్ సెన్స్ అంటూ తీవ్రం ఆగ్రహించారు. ఎస్పీ ఎక్కడ అంటూ సీరియస్ అయ్యారుర. కరీంనగర్లో కేంద్ర మంత్రి పర్యటన సందర్భంగా మంత్రి పొంగులేటి అసంతృప్తి వ్యక్తం చేశారు.
రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా లీకుల పర్వం ఊపందుకుంది. ఈ సినిమా ఫలితం, వసూళ్ల మాట పక్కనుంచితే, లీకులే నిర్మాతకు భారీ నష్టాన్ని కలిగిస్తున్నాయి.&
HP: సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలంలోని ఆత్మకూరులోని HP పెట్రోల్ బంకు�
ఓ రైలు స్టేషన్ నుంచి కదిలేందుకు సిద్ధంగా ఉండగా.. ఉన్నట్టుండి ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. తీరా రైలు కదిలే సమయంలో ఓ దొంగ కిటికీ నుంచి లోపలికి చేతులు పెట్టి వస్తువులు ఎత్తుకెళ్లాలని ప్లాన్ చేశాడు. అయితే..
అన్నావర్సిటీ విద్యార్థినిపై అత్యాచారం కేసు ప్రధాన నిందితుడు జ్ఞానశేఖరన్తో అడయార్కు చెందిన ఆరుగురు పోలీసులకు సంబంధాలున్నట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణలో వెల్లడైంది. రెండు రోజుల క్రితం జైలులో ఉన్న జ్ఞానశేఖరన్ పక్షవాతం వచ్చినట్లు నేలపై పడి దొర్లగా, చూసిన పోలీసులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం స్టాన్లీ ఆస్పత్రికి తరలించారు.
విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారా? శరీరానికి విటమిన్-డి పుష్కలంగా లభించాలంటే సూర్యుని ఎండలో ఉండాలి. అయితే, ఎండలో ఏ సమయంలో కూర్చోవడం మంచిది? ఎంతసేపు కూర్చోవాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రతియేటా మనం జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం.. జనవరి 26,1950 నభాతర రాజ్యాంగాన్ని ఆమోదించారు.అప్పటినుంచి భారత రాజ్యాంగ నిర్మాణం ఆమోదం జ్ణా
Halwa Ceremony: కేంద్ర బడ్జెట్ 2025-26 తయారీ ప్రక్రియలో చివరి దశకు చేరుకోవడంతో సంప్రదాయ�
Beerla Ilaiah రాష్ట్రంలో గ్రామసభలు(Grama sabha), వార్డు సభలు తీవ్ర గందరగోళం మధ్య కొనసాగుతున్నాయి. ప్రజా ప్రతినిధులు, అధికారుల అలసత్వంపై ప్రజలు తిరగబడుతున్నారు.
మన చుట్టూ ఉండే ప్రకృతిలో ఎన్నో ఆరోగ్యకరమైన ఆహారాలు అందుబాటులో ఉన్నాయి. కానీ చాలా మంది మాత్రం రోజూ అనారోగ్యకరమైన ఆహారాలనే తింటున్నారు. బేకరీ పదార్థాలు, జంక్ ఫుడ్, నూనె పదార్థాలు, స్వీట్లను �
Maoist Commander అల్లూరు జిల్లా పోలీసులు మావోయిస్టు దళానికి చెందిన కీలక కమాండర్ను అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ మీడియాకు వివరించారు.
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై కోడికత్తి దాడి కేసులో విశాఖ ఎన్ఐఏ కోర్టుకు నిందితుడు జనపల్లి శ్రీనివాస్ (కోడికత్తి శ్రీను) హాజరయ్యారు. అయితే విచారణ సందర్భంగా వైఎస్ జగన్ మాత్రం కోర్టుకు హాజరుకాలేదు.
వచ్చే నెలాఖరులోగా రాజధాని నిర్మాణాలు ప్రారంభం: వచ్చే నెలాఖరులోగా రాజధాని
Ranji Trophy 2025: ఫామ్ అందుకోవడం కోసం తీవ్రంగా చెమటోడ్చుతున్నాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. అందుకోసం దాదాపు దశాబ్ద కాలం తర్వాత రంజీ ట్రోఫీ బరిలోకి అడుగు పెట్టాడు.
[13:05]మనోజ్ బాజ్పాయ్ కీలక పాత్రలో రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందిన ‘ఫ్యామిలీమ్యాన్3’ షూటింగ్ పూర్తయింది.
Jalgaon train tragedy మహారాష్ట్రలోని జల్గావ్ సమీపంలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో13 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. ఈ ప్రమాద ఘటనపై నిన్న మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ సవార్ స్పందించారు.
మహారాష్ట్రలో భారీ పేలుడు సంభవించింది. భండార జిల్లాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో జరిగిన ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఘటనలో ఇద్దరిని రిస్క్యూ సిబ్బంది కాపాడారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
[13:00]ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం..
దేశవ్యాప్తంగా ఆత్మహత్యలపై అలారం మోగుతోంది. ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా ఆత్మహత్యలు జరుగుతున్నాయి.. నిన్నటికి నిన్న ఏపీలోని ఓ కార్పొరేట్ కాలేజీలో ఎగ్జామ్
Grama sabhalu కన్నీళ్లు కాకుంటే వేడుకోళ్లు.. లేదంటే తిరుగుబాట్లు ఇదీ చివరి రోజు రాష్ట్రంలో గ్రామ సభలు జరుగుతున్న తీరు. అధికారులు, ప్రజాప్రతినిధుల అవినీతి, నిర్లక్ష్యంతో గ్రామ సభలు కాస్తా రణ సభలుగా మారిపోయాయి.
/జాన్వీ కపూర్ ఎనర్జీ సీక్రేట్ ఏంటో తెలుసా..? ఆమెకు ఆరోగ్యం కోసం ఎక్కువగా తీసుకునే డ్రింక్ కూడా అదేనట. ఇంతకీ ఆమె ఇష్టంగా ఏం తాగుతుంది.
Dil Raju: నాలుగు రోజుల పాటు జరిగిన ఐటీ సోదాల్లో కీలక అంశాలను గుర్తించారు. వచ్చిన లాభాలకు కట్టిన ట్యాక్స్కు వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. అలాగే సంక్రాంతికి వచ్చిన సినిమాల కలెక్షన్లపై ఐటీ అధికారులు ఫోకస్ పెట్టారు. దిల్రాజు ఇంట్లో కీలక పత్రాలను ఐటీ అధికారులు సీజ్ చేశారు. దిల్రాజు కార్యాలయంలో కూడా ముఖ్యమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
మహిళలు, బాలికలపై జరిగే లైంగిక వేధింపులు, అత్యాచారం, అత్యాచార యత్నాలకు సంబంధించిన నేరాలకుగాను రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 10న శాసనసభలో ఆమోదించిన చట్ట సవరణ బిల్లుకు గవర్నర్ ఆర్ఎన్ రవి(Governor RN Ravi) ఆమోదం తెలిపారు.
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దుండగుడు కత్తితో దాడి చేసిన సంగతి తెలిస�
Uttam Kumar Reddy: తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి కాన్వాయ్లోని వాహనా�
8 Vasantalu Teaser మ్యాడ్ ఫేం అనంతిక సనిల్ కుమార్ లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం ‘8 వసంతాలు’ (8 Vasantalu). ఫణీంద్ర నర్సెట్టి (Phanindra Narsetti) డైరెక్ట్ చేస్తున్నాడు. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై
తెలంగాణ హౌసింగ్ బోర్డు కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు స్థలాల వేలంలో ఉత్కంఠ నెలకొంది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు నిలిచిపోయిన వేలం ఆగిపోయింది. తెలంగా
Rohit Sharma: జమ్మూకశ్మీర్తో జరుగుతున్న రంజీ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ 28 రన్స్ చేసి ఔటయ్యాడు. కొన్ని ట్రేడ్మార్క్ షాట్లు కొట్టినట్లు కనిపించినా.. భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు.
తెలంగాణలోని భద్రాచలం ఎక్సైజ్ చెక్పోస్ట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. వాహనాలను తనిఖీ చేస్తున్న సందర్భంలో ఓ కారుపై అనుమానం వచ్చింది. దీంతో వాహనాన్ని ఆపి, క్షుణ్ణంగా పరిశీలించగా.. అందులో..
[12:43]టారీఫ్లు విధిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరించడంపై కెనడా ప్రధాని ట్రూడో మరోసారి స్పందించారు.
Huge Blast: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని భండారా జిల్లాల
మీర్పేట హత్య కేసులో (Meerpet Murder Case) సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల దర్యాప్తులో పలు కీలక ఆధారాలు లభించాయి. శరీర అవయవాలు కాల్చిన ఆనవాళ్లను పోలీసులు సేకరించారు.
పెళ్ళై రెండు నెలలు కావస్తుంది. మరి కీర్తి సురేష్ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది. భర్త తనను ఎలా చూసుకుంటున్నాడు. పెళ్ళి జీవితం గురించి కీర్తి సురేష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఇప్పుడంతా డేటా సెంటర్ బూమ్ నడుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరిగిపోతుండటంతో డేటా సెంటర్ల ఏర్పాటు తప్పనిసరి అయ్యింది. ఇందులో భాగంగా ఎన్న
కామారెడ్డి: దోమకొండ మండలం గడికోట(Gadikota) మహాదేవుడి ఆలయాన్ని బాలీవుడ్(Bollywood), హాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) దర్శించుకున్నారు. ఇవాళ (శుక్రవారం) ఉదయం హైదరాబాద్ నుంచి కారులో బయలుదేరి ఆలయం వద్దకు చోప్రా చేరుకున్నారు.
Crime news అప్పుకట్టలేదని మహిళపట్ల అమానవీయంగా వ్యవహరించారు. తీవ్రంగా కొట్టడమేకాక బలవంతంగా గుండు గీశారు.
పాడి కౌశిక్ రెడ్డి.. హుజూరాబాద్ బీఆర్ ఎస్ ఎమ్మెల్యే.. నియోజకవర్గ ప్రజలకు ఆదర్శంగా ఉంటూ.. ప్రజల కష్టసుఖాల్లో తోడుగా ఉండి వారికి రావలసిన సంక్షేమ పథకాలను
Maharashtra మహారాష్ట్రలోని భండారా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. నాగపూర్కు సమీపంలో ఉన్న ఓ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది.
[12:35]Maharashtra: మహారాష్ట్రలోని ఆయుధ కర్మాగారంలో జరిగిన పేలుడు ఘటనలో పలువురు మృతిచెందారు.
మాజీ మంత్రి శ్రీరాములు(Former Minister Sriramulu) నమ్మక ద్రోహి అని, హత్యా రాజకీయాలు ఆయన సొంతమని మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్రెడ్డి(Former Minister and Gangavathi MLA Gali Janardhan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.
[12:29]Ranji Match: అంతకుముందుతో పోలిస్తే స్టార్ క్రికెటర్ల బ్యాటింగ్ ప్రదర్శన కాస్త బాగుంది. అయితే, అందివచ్చిన శుభారంభాలను సద్వినియోగం చేసుకోకుండా చేజార్చుకున్నారు.
మహారాష్ట్రలోని భాంద్రా జిల్లా భారీ పేలుడు సంభవించింది. ఓ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో శుక్రవారం (జనవరి 24) ఉదయం శక్తివంతమైన పేలుడు జరగడంతో ఐదుగురు వ్యక్తుల
కరీంనగర్సిటీ/చొప్పదండి/కోరుట్ల/మల్యాల/కోనరావుపేట, &nbs
[12:21]యశ్ ‘టాక్సిక్’లో నయనతార భాగమయ్యారు. ఈ విషయాన్ని బాలీవుడ్ నటుడు అక్షయ్ ఒబెరాయ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
మహేష్ బాబు ఫౌండేషన్ (MB Foundation) ఎంతో మంది చిన్నారులను కాపాడే ఓ దేవాలయం. ఈ MB ఫౌండేషన్ ద్వారా పిల్లలకు గుండె ఆపరేషన్లు, గ్రామీణ పిల్లలకు విద్య సహాయ
మంత్రులు ఉత్తమ్, తుమ్మల కోదాడ, వెలుగు : ఈనెల 26న ప్రారంభించే నాలుగు సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అర్హులందరికీ అందజేస్తామని ఇరిగేషన్, సివిల్ సప్ల
Bomb Threat దేశంలో బాంబు బెదిరింపులు (Bomb Threat) మరోసారి కలకలం రేపుతున్నాయి. తాజాగా గుజరాత్ రాష్ట్రంలోని మూడు పాఠశాలలకు బెదిరింపులు వచ్చాయి.
కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూర్యాపేట, వెలుగు : విద్యార్థి భవిష్యత్ కు పదో తరగతి ఫలితాలే పునాది అని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నా
Kaleshwaram Commission: కాళేశ్వరం కమిషన్ విచారణను వేగవంతం చేసింది. ఇప్పటి వరకు ఐఏఎస్ల విచారణను పూర్తి చేసిన కమిషన్ నిన్నటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులో అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజ్లను నిర్మించిన నిర్మణ సంస్థల ప్రతినిధులను కమిషన్ విచారిస్తోంది. నిన్న (గురువారం) సుందిళ్ల బ్యారేజ్ నిర్మించిన నవయుగ ప్రతినిధులను విచారించిన కమిషన్, ఈరోజు మేడిగడ్డ బ్యారేజ్ను నిర్మించిన ఎల్ అండ్ టీ ప్రతినిధులను ప్రశ్నించనుంది.
చౌటుప్పల్ వెలుగు : విధులకు హాజరుకాని ఇద్దరు డాక్టర్లు, మరో ఇద్దరు వైద్య సిబ్బందికి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు షోకాజ్ నోటీసులు జారీ చ
వైసీపీ నేత గౌతమ్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గౌతమ్ రెడ్డికి స�
KTR జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా అమ్మాయిలపై కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. అమ్మాయిలు చాలా ధైర్యవంతులు, తెలివైన వారు అని ప్రశంసించారు. అమ్మాయిలకు ఈ ప్రపంచాన్ని పాలించే సత్తా ఉందని కేట
ప్లానింగ్ లేని సంపాదన అప్పులపాలు చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీరు గాని 50-40-10 రూల్ పాటిస్తే మీరు తక్కువ సంపాదిస్తున్నా అప్పులు లేకుండా భవిష్యత్తు అవసరాల కోసం సేవింగ్స్ కూడా చేయగలరు. మరి 50-40-10 రూల్ ఏంటి? దాని వల్ల ఉపయోగం ఏంటో తెలుసుకుందాం రండి.
ఎండలో ఎక్కువ సేపు ఉంటే చర్మం నల్లగా మారుతుంది. అయితే కలబంద జెల్ ను ఒక పద్దతిలో పెడితే ఈ సమస్య నుంచి బయటపడతారు.
నిర్మాత దిల్ రాజు ఇంట్లో శుక్రవారం (24 జనవరి) ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి. పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. నాలుగోరోజు సోదాల అ
యాదగిరిగుట్ట, వెలుగు : రాష్ట్రంలో యాదగిరిగుట్ట మున్సిపాలిటీని మోడల్గా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తెలిపారు. యాదగిర
Dil Raju టాలీవుడ్ సినీ ప్రముఖుల నివాసాల్లో మంగళవారం ఉదయం నుంచి ఐటీ అధికారులు దాడుల (IT Raids) పరంపర కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా దిల్ రాజు ఇంట్లో సోదాలు ముగిశాయి. ఐటీ అధికారులు ఆయన ఇంటి నుంచి కీలక డాక్యుమె�
గోదావరిఖని, వెలుగు : కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ యూనియన్ ఆర్జీ 2 ఏరియా వైస్ ప్రెసిడెంట్గా బదావత్శం
ఉత్తరాఖండ్లో భూకంపం వచ్చింది.. శుక్రవారం (జనవరి 24, 2025) ఉదయం రిక్టర్ స్కేల్ పై 3.5 తీవ్రతతో నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ డిపార్టుమెం
Novak Djokovic: తన కెరీర్లో 25వ గ్రాండ్స్లామ్ను దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్న స�
మీరు పని ఒత్తిడికి గురవుతున్నారా? అయితే దీన్నుంచి బయటపడేందుకు హాయిగా టూర్ కు వెళ్లండి. ఏ నెలలో ఏ ప్రాంతానికి వెళితే బావుంటుందో పూర్తి సమాచారం మీకు మేం అందిస్తున్నాం.
కరీంనగర్ రూరల్, వెలుగు : సొంత జాగ లేనివారి కోసం ఇండ్లు కేటాయింపుపై ప్రభుత్వం ఆలోచిస్తోందని, త్వరలోనే వారికి కూడా లబ్ధి చేకూర్చేలా నిర్ణయం తీసుకుంటుంద
కొందరు తప్పని తెలిసినా తప్పులు చేస్తూ చివరకు జీవితాలను సర్వనాశనం చేసుకుంటుంటారు. మరికొందరు చేసిన తప్పులను కప్పిపుచ్చేందుకు మరికొన్ని తప్పులు చేస్తుంటారు. ఇలాంటి ఘటనలు వివాహేతర సంబంధాల విషయంలో ఎక్కువగా చోటు చేసుకోవడం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్గా మారింది..
కరీంనగర్ సిటీ, వెలుగు : సమాజంలో నైతిక విలువలు పతనమవుతున్నాయని, కుటుంబ బంధాలు సన్నగిల్లుతున్నాయని, ఈ పరిణామం సమాజానికి చెడు చేస్తుందని కేంద్ర హోంశాఖ సహ
Crime News ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ముగ్గురు మైనర్లను మోసగాళ్లు తీసుకెళ్తుండగా పోలీసులు సకాలంలో స్పందించి వారిని కాపాడారు.
[12:08]Mukesh Ambani: ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ను గుజరాత్లోని జామ్నగర్లో ఏర్పాటు చేయాలని ముకేశ్ అంబానీ యోచిస్తున్నారు.
కరీంనగర్ టౌన్, వెలుగు : కరీంనగర్ సిటీలోని అన్ని గల్లీలను అభివృద్ధి చేశామని మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. గురువారం 52వ డివిజన్ ముకరంపుర ఏరియ
వేములవాడ, వెలుగు : వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు.
కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ అర్బన్, వెలుగు : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవ
నల్గొండ అర్బన్, వెలుగు : పట్టణంలోని పానగల్లో ఛాయాసోమేశ్వరాలయ అభివృద్ధికి భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర పురావస్తుశాఖ డైరెక్టర్ లక్ష
[12:06]ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు.
బెళగావి సువర్ణసౌధ విధానపరిషత్లో మంత్రి లక్ష్మీహెబ్బాళ్కర్(Minister Lakshmi Hebbalkar)పై అనుచిత వ్యాఖ్యల వివాదంలో కేసు లు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్సీ సీటీ రవి(BJP MLC CT Ravi)కు తాత్కాలికంగా రిలీఫ్ లభించింది.
భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తన భార్య ఆర్తిని ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేశాడు. దీంతో 20 ఏళ్ల వైవాహిక జీవితానికి అతడు ముగింపు పలకబోతున్నారని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నస్పూర్, వెలుగు: శ్రీరాంపూర్ ఏరియలో సివిల్ వర్క్ డిపార్ట్మెంట్ సూపర్వైజర్ వేధిస్తున్నాడని కార్మికులు ఆరోపించారు. ఓ కార్మికుడి కుటుంబసభ్యలు, తోటి కార
Manish Sisodia భారతీయ జనతాపార్టీ (BJP)పై ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Manish Sisodia) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన ముగించుకుని గురువారం రాత్రి ఢిల్లీకి వచ్చారు. శుక్రవారం ఉదయం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్తో ఆయన భేటీ ఆయ్యారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్రానికి ప్రాధాన్యత కల్పించాలని విజ్ఞప్తి చేయనున్నారు.
వనపర్తి, వెలుగు : సమాజంలో ఆడపిల్లల అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరు వారు బాగా చదువుకునేలా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. &nbs
చామన ఛాయ ఉన్న వారు డ్రస్ సెలక్షన్స్ విషయంలో ఎన్నో ఆలోచిస్తుంటారు. కాస్త డార్క్ కలర్ షర్ట్ వేసుకుంటే కలిసిపోతుందని అనుకుంటారు. అయితే డార్క్ స్కిన్ వారికి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే కొన్ని కలర్ కాంబినేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం..
Siddipet ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం కోసం మంత్రి కొండా సురేఖ హామీ ఇస్తేనే సెల్ టవర్ దిగుతాను. లేదంటే కిందపడి దూకి బలవన్మరణానికి పాల్పడుతానని సిద్దిపేట జిల్లాలో ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు.
[12:03]ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju) నివాసంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.
నిర్మల్, వెలుగు: బాసర ఆర్జేయూకేటీలో మెరుగైన వసతులు కల్పించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లో ట్రిపుల్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం నియోజకవర్గంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు ఏర్పాటుపై ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) స్పెషల్టీమ్ గుర
హిందువులు ఏకాదశి రోజుకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. పుష్యమాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని షట్ తిల ఏకాదశి అంటారు. ఈ ఏడాది షట్ తిల ఏకాదశి శనివారం (
ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కౌడిపల్లి, వెలుగు: ప్రజల సమక్షంలోనే సంక్షేమ పథకాల అర్హులను గుర్తించాలని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు.
బంగారం ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.. సామాన్యులకు అంతనంత ఎత్తులో ఉన్నాయి. కొత్త ఏడాది ప్రారంభంలో 82 వేల మార్క్ దాటింది. ఇంకా పెరిగే అవకాశం ఉందని అ
కెరీర్లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాల్లో ‘డాకు మహారాజ్’ ఒకటని బాలకృష్ణ అన్నారు. బాబీ దర్శకత్వంలో సూర్యదేవర
పండ్ల కంటే పండ్ల రసాలే ఎక్కువ టేస్టీగా అనిపిస్తాయి. కానీ పండ్లను జ్యూస్ చేసుకుని తినడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుందాం పదండి.
KPHB Lands: భూముల వేలాన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చిన స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హౌసింగ్ స్థలాల వేలంలో భాగంగా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యే నివాసం వద్ద పోలీసులు మోహరించారు. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ కాన్వాయ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. కాన్వాయ్ లో ఒక కారు సడెన్ బ్రేక్ వేయడంతో 8 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రమ
Sangareddy అభం శుభం తెలియని చిన్నారులు చదువుకునే అంగన్వాడీ సెంటర్లో ప్రమాదం చోటు చేసుకుంది. పైకప్పు పాక్షికంగా కూలింది.
[11:53]Donald Trump-Elon Musk: స్టార్గేట్ ప్రాజెక్టును ఉద్దేశించిన మస్క్ చేసిన వ్యాఖ్యలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేలిగ్గా తీసుకొన్నారు.
Magizh Thirumeni కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajithkumar) వరుస సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి ఏకే 62గా వస్తోన్న విదాముయార్చి (Vidaa Muyarchi). మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగులో పట్టుదల
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్ బాక్సాఫ�
నిజామాబాద్, వెలుగు : సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎడ్యుకేషన్ శాఖ స్పెషల్ సెక్రటరీ డాక్టర్ యోగి తారాణా అధికారుల
నటసింహం నందమూరి బాలకృష్ణ.. ఈ పేరు వింటే ఆయన ఫ్యాన్స్ కు పూనకాలు వస్తుంటాయి. దశాబ్ధాలుగా ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేక ఇమేజ్ ఏర్పరుచుకున్న ఈ హీరో.. 60 ఏళ్ళు దాటిన తరువాత కూడా దూకుడు చూపిస్తున్నారు. వరుసగా హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా డాకు మహరాజ్ సినిమాతో బాక్సాఫీస్ ను శేష్ చేసిన ఈ సంక్రాంతి హీరో.. తన కెరీర్ లో సాధించిన టాప్ కలెక్షన్ సినిమాలేంటో చూద్దాం.
‘నన్ను ఒక రౌడీలా చిత్రీకరించాలని చూస్తున్నావు.. నీ మాటలు ఎవరూ నమ్మరు. నా వల్ల నీవు ఎదిగావో.. నీవల్ల నేను ఎదిగానో జనానికి తెలుసు’ అని మాజీ మంత్రి శ్రీరాములు గాలి జనార్దన్ రెడ్డి(Gali Janardhan Reddy)పై ధ్వజమెత్తారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామిల కంటే ఎక్కువ చేస్తున్నాం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ కామారెడ్
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి (Uttam Kumar Reddy) ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్లోని కార్లు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. దీంతో కాన్వాయ్లోని ఎనిమిది కార్ల ముందు భాగాలు, బానెట్లు ధ్వంసమయ్యాయి.
Priyanka Chopra బాలీవుడ్ స్టార్ నటి, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ప్రస్తుతం హైదరాబాద్ (Hyderabad)లో ఉంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు ప్రసిద్ధ ఆలయాలను (temples) సందర్శిస్తున్నారు.
[11:44]నగరంలోని తెలంగాణ రాష్ట్ర సచివాలయం, లక్డీకాపూల్ పరిసరాల్లో ట్రాఫిక్ జామ్ అయింది.
[11:41]Novak Djokovic: అత్యధిక గ్రాండ్స్లామ్లు నెగ్గిన ప్లేయర్గా రికార్డు సృష్టిద్దామనుకున్న నొవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్ నుంచి వైదొలిగాడు. తొలి సెట్ ఓటమి అనంతరం రిటైర్హర్ట్ ప్రకటించాడు.
కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్కే డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో గురువారం జాబ్ మేళా నిర్వ
MLA House Arrest: హైదరాబాద్ లోని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును పోలీసులు
30 మంది విద్యార్థులకు త్రుటిలో తప్పిన ప్రమాదం డ్రైవర్ బదులు క్లీనర్ బస్సు నడపడమే కారణం ఇరుకుగా ఉ
పర్వతగిరి, వెలుగు: గ్రామాల్లో సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. &nbs
ఇంటర్నెట్ డెస్క్: ఓ చిన్నారికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బాలిక డ్యాన్స్ ప్రదర్శన సందర్భంగా నెలకొన్న చిన్న సన్నివేశం నెటిజన్లను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఈ వీడియోను చిన్నారి తల్లి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ఏకంగా 5.5 మిలియన్ల వ్యూస్తో దూసుకెళ్తోంది.
KTR రేవంత్ రెడ్డి సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రుణమాఫీ విషయంలో అబద్ధాలు చెబుతున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహనే చెప్పారని కేటీఆర్ తెలిపారు.
Green India Challenge రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర(MP Vaddiraju Ravichandra) తన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్ వద్ద మొక్కలు నాటారు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గత వారం హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలను దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో కామారెడ్డ
వరంగల్ నగరం డెవలప్ మెంట్ కు రూ. 187 కోట్లు విడుదల 22వ డివిజన్ లో రూ. 2కోట్లకు పైగా రోడ్ల పనులకు శంకుస్థాపనలు వరంగల్సిటీ, వెలుగు: &nbs
[11:34]తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి (Uttam Kumar Reddy) కాన్వాయ్లో వాహనాలకు ప్రమాదం జరిగింది.
[11:33]అంగీకరించిన ప్రతి సినిమాను చివరిదిగానే భావిస్తానని సమంత అన్నారు. సెలక్టివ్గా పాత్రలను ఎంపిక చేసుకుంటున్నట్లు చెప్పారు.
హైదరాబాద్ ప్రజలకు త్వరలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. సిటీలో రూ. 7 వేల కోట్లను వెచ్చించి ఫ్లై ఓవర్లు.. అండర్ పాస్ లు నిర్మించేందుకు జీహెచ్ఎంసీ
Novak Djokovic: నోవాక్ జోకోవిచ్ అనూహ్య రీతిలో ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి తప్పుకున్నాడు. అలెగ్జాండర్ జ్వెరేవ్తో సెమీస్ మ్యాచ్ ఆడుతున్న సమయలో అతను గాయపడ్డాడు.
ఖమ్మం టౌన్,వెలుగు : ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 30వ డివిజన్ గోళ్లపాడు ఛానల్ పై అక్రమంగా నిర్మిస్తున్న భవనాన్ని కేఎంసీ సిబ్బంది గురువార
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వసాయ్ బీచ్లో మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచా
డిజిటల్ డిటాక్స్ అంటే ఏంటి? ఇది మన మనస్సు, శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
[11:22]మీర్పేట పీఎస్ పరిధి జిల్లెలగూడలో జరిగిన దారుణహత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ కొల్లాపూర్, వెలుగు : పదో తరగతిలో 10/10 మార్కులు సాధించే విద్యార్థులకు మొ
NRI తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) అధ్యక్షుడిగా నవీన్ రెడ్డి మల్లిపెద్ది(Naveen Reddy Mallipeddy) బాధ్యతలు స్వీకరించారు.
టాయిలెట్ బేసిన్స్ను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లేదంటే క్రిములతో పాటు, రంగు కూడా ఇట్టే మారుతుంది. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు మార్కెట్లో లభించే రకరకాల లిక్విడ్స్ను ఉపయోగిస్తుంటారు. అయితే ఈ సమస్యకు సహజంగా చెక్ పెట్టేందుకు కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రైవేట్ సంస్థల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విద్యార్థులు, నిరుద్యోగులు ప్రైవేట్ కొలువులు పొందేలా పరిశ
[11:19]Trump: మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నడీ హత్యకు సంబంధించిన దస్త్రాలను బహిర్గతం చేయాలని ట్రంప్ ఆదేశించారు.
చాలా సార్లు పిల్లలు స్కూల్ కు వెళ్లనంటే వెళ్లనని మారాం చేస్తుంటారు. వీరిని ఎలా బుజ్జగించి స్కూలుకు పంపాలో పేరెంట్స్ కు అర్థం కాదు. అందుకే పిల్లలు స్కూలుకు వెళ్లేలా ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
నెట్వర్క్, వెలుగు : అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం జరగకుండా ఉండేదుకే గ్రామసభలు నిర్వహిస్తున్నామని పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు స్పష్టం చేశారు. ఉమ్మడ
Maha Kumbh ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళాకు (Maha Kumbh) భక్తులు (pilgrims) పోటెత్తుతున్నారు. ఈ కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు 10 కోట్ల మందికిపైగా పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ
పాలమూరు, వెలుగు : పాలమూరులో అభివృద్ధి దిశగా అడుగులు వేద్దామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం మహబూబ్ నగర్ మున్సిపాలిటీ లోని 14 వ
జన్మహక్కు పౌరసత్వం(Birth Right Citizenship)పై అధ్యక్షుడు ట్రంప్ ఉత్తర్వుపై అమెరికా కోర్టు స్టే ఇచ్చింది. ట్రంప్ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని జిల్లా
గుంటూరు తూర్పు నియోజక వర్గం, ఆర్టీసీ కాలనీలో టీడీపీలో బయటపడ్డ వర్గ విబేధా�
మైనార్టీ సంక్షేమ శాఖ డైరెక్టర్ షేక్ యాస్మీన్ బాషా వనపర్తి టౌన్, వెలుగు : గురుకులాల్లో స్టూడెంట్లకు క్వాలిటీ ఫుడ్ అందించేందుకు రాష్ట్రంలోని అన్
నారాయణపేట, వెలుగు : గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మున్సిపాలిటీకి వచ్చిన ప్రభుత్వ నిధులను అదికారులు దుర్వినియోగం చేశారని బీజేపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్య
Adilabad ఆదిలాబాద్ జిల్లాలో నేడు బీఆర్ఎస్ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ పర్యటించనుంది. మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో తొమ్మిది మంది సభ్యుల బృందం శుక్రవారం జిల్లాకు రానున్నది.
పానుగల్/నెట్వర్క్, వెలుగు : ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో భూమి లేని పేదలందరిని అర్హులుగా గుర్తించాలని మంత్రి జూపల్లి కృష్ణార
[11:08]అబార్షన్లకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన 23 మందికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్షమాభిక్ష ప్రసాదించారు.
హైదరాబాద్, మీర్పేట్ హత్య కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. నిందితుడు గురుమూర్తి పిల్లల స్టేట్మెంట్లను తీసుకున్నారు. కాగా గురుమూర్తికి మరో మహిళతో అక్రమ సంబంధం ఉన్న నేపథ్యంలో భార్యను వదిలించుకోవాలనే ప్రయత్నంలో భాగంగానే ఈ హత్య చేశాడని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
ఓ పెద్దాయన నడి రోడ్డుపై చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. రోడ్డు పక్కన దుకాణాల ముందు నిలబడ్డ సదరు పెద్దాయన.. సిగరెట్ తాగుతూ అందరి ముందూ ఫోజులు కొడుతున్నాడు. ఇందులో విశేషం ఏముందీ.. అని అనుకుంటున్నారా..
మంత్రి దామోదర రాజనర్సింహ జోగిపేట, వెలుగు: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం ఆందోల్మండలంలోని
మహబూబ్ నగర్ రూరల్, వెలుగు : మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి హుండీని గురువారం లెక్కించారు. మొత్తం &n
లోన్ యాప్ల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని బాలానగర్ సీఐ టి.నర్సింహరాజు సూచించారు. లోన్ యాప్లో రుణాలు తీసుకొని వారి నుంచి వచ్చే వత్తిడితో డబ్బులు తిరిగి చెల్లించే పరిస్థితి లేక ఆత్మహత్య చేసుకున్న బాలానగర్ వినాయకనగర్(Vinayakanagar)కు చెందిన తరుణ్రెడ్డి ఘటనతో మేల్కొని ప్రజలు లోన్ యాప్లను ఆశ్రయించొద్దని హెచ్చరించారు.
ఎమ్మెల్యే రోహిత్రావు మెదక్టౌన్, వెలుగు: ఫొటోగ్రాఫర్ల సంక్షేమానికి తనవంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే రోహిత్ రావు అన్నారు. గురువారం పట్టణంలో
మాస్ మహారాజ రవితేజ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు. గతేడాది మిస్టర
AP News ఏపీలోని పలు జిల్లాలను పొగమంచు కమ్మేసింది. విజయవాడ , విశాఖపట్నం , శ్రీకాకుళం తదితర ప్రాంతాలను శుక్రవారం దట్టమైన పొగమంచు చుట్టుముట్టేసింది.
ప్రైవేట్ సంస్థల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విద్యార్థులు, నిరుద్యోగులు ప్రైవేట్ కొలువులు పొందేలా పరిశ
Gowtham Reddy: వైసీపీ నేత గౌతం రెడ్డి సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది సుప్రీం. ఆధారాలను ధ్వంసం చేయడం, సాక్ష్యులను బెదిరించడం చేయకూడదని స్పష్టం చేసింది.
BDCC Bank: కర్ణాటక రాష్ట్రంలోని విజయనగరలోని ఓ సహకార బ్యాంకులో సైబర్ నేరగాళ్లు ర�
FIITJEE Coaching Centers : ఫిట్జ్ కోచింగ్ కేంద్రాలను అకస్మాత్తుగా మూసివేశారు. యూపీ, ఢిల్లీలో వారం రోజుల నుంచి ఆ సెంటర్లు పనిచేయడం లేదు. బోర్డు పరీక్షలు సమీపిస్తున్న సమయంలో.. ఫిట్జ్ కోచింగ్ కేంద్రాలను మూసివేయ�
ఈ రోజుల్లో చాలా మందికి చిన్న వయసులోనే తెల్ల జుట్టు వస్తోంది. అయితే ఒక స్పెషల్ పేస్ట్ ను పెడితే మాత్రం తెల్ల జుట్టు నల్లగా అవుతుంది. అలాగే జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.
సెలబ్రెటీల విడాకుల పర్వం ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గానే ఉంటుంది. అందులో కొంతమంది నటి నటుల అధికారికంగా ప్రకటిస్తున్నారు. మరికొందరు ఫోటోలు డిలీట్ చేస
Hyderabad కంటైనర్తో వెళ్తున్న లారీ బోల్తా పడటంతో(Lorry overturns) భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ప్రమాంలో డ్రైవర్, క్లీనర్కు స్పల్ప గాయాలయ్యాయి.
[10:57]బాలీవుడ్ నటుడు సైఫ్పై దాడి కేసులో తన కుమారుడిని అన్యాయంగా ఇరికించారని నిందితుడి తండ్రి ఆరోపించాడు.
వెలుగు:రైతు భరోసా లెక్క తేలింది. రాష్ట్రవ్యాప్తంగా సాగుకు యోగ్యమైన భూములు 1.49 కోట్ల ఎకరాలు ఉన్నట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వీటికి సీజన్క
Kidney racket: హైదరాబాద్ లోని కిడ్నీ రాకెట్ కుంభకోణంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్
Earthquake ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రంలో భూకంపం (Earthquake) సంభవించింది.
నిర్మల్, వెలుగు: సోన్, సోఫీ నగర్లోని కేజీబీవీల్లో కలెక్టర్ అభిలాష అభినవ్ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్, వంట సామగ్రిని పర
Tirumala కలియుగ ప్రత్యక్షదైవం కొలువుదీరిన ఏడుకొండల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.
చెన్నూరు, వెలుగు: పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో దశాబ్దాలుగా ప్రజలకు సేవలందిస్తున్న కాకా కుటుంబంపై ఆరోపణలు చేయడం సరికాదని మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్
కాగజ్ నగర్, వెలుగు: చింతలమానేపల్లి మండలం లంబడిహెట్టి, రణవెల్లి గ్రామాల్లోని నాటు సారా స్థావరాలపై గురువారం కాగజ్ నగర్ ఎక్సైజ్ అధికారులు అకస్మిక దాడులు
ప్లాట్ల వేలం పేరుతో ప్రజలను మోసం చేయొద్దని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హౌసింగ్బోర్డు అధికారులకు సూచించారు. హౌసింగ్ బోర్డు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, మున్సిపల్ చట్టాలు, మాస్టర్ ప్లాన్ను పరిగణలోకి తీసుకోకుండా ప్లాట్లను అమ్ముకుని సొమ్ముచేసుకోవడమే ధ్యేయంగా పనిచేయడం సిగ్టుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నెట్వర్క్, వెలుగు: గ్రామ, వార్డు సభలు జోరుగా సాగుతున్నాయి. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాల ఫలాలు అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకుంటున
Thandel టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya)-సాయిపల్లవి (Sai Pallavi) కాంబోలో వస్తోన్న మోస్ట్ ఎవెయిటెడ్ ఫ్రాజెక్ట్ తండేల్ (Thandel). చందూ మొండేటి డైరెక్షన్లో రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ మూవీ�
బాలీవుడ్ నటి స్వర భాస్కర్ తన ధైర్యమైన అభిప్రాయాలకు, ప్రశంసలు పొందిన నటనకు ప్రసిద్ధి. ఇటీవల ఆమె చిత్ర పరిశ్రమచే 'బ్లాక్లిస్ట్' చేయబడినట్లు వెల్లడించారు. ధైర్యంగా మాట్లాడటం వల్ల కలిగే వ్యక్తిగత నష్టాల గురించి ఆమె మనసు విప్పారు.
కలెక్టర్ రాహుల్ రాజ్ రేగొడ్, వెలుగు: రేషన్కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని కలెక్టర్రాహుల్రాజ్ అన్నారు. గురువారం ఆయన మండల పరిధిలోని పలు
Hyderabad బాచుపల్లి పీఎస్ పరిధి నిజాంపేట్(Nizampet) ఫిట్నెస్ స్టూడియో సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ టిఫిన్ సెంటర్లో గ్యాస్ సిలిండర్(Gas cylinder explodes) వెలిగించే క్రమంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలర�
[10:43]Customs Duty: అమెరికాలో అక్రమంగా బంగారం దిగుమతి చేసుకున్న ఓ భారతీయుడికి అక్కడి కోర్టు 30 నెలల జైలు శిక్ష విధించింది.
ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి రామచంద్రాపురం (అమీన్పూర్), వెలుగు: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలో వాటర్ రిజర్వాయర్ల ఏర్పాటుతో తాగునీట
ప్రారంభించనున్న కేంద్ర మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ ప
బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ సెకండ్ ఇన్నింగ్స్ గోల్డెన్ ఇన్నింగ్స్
సాధారణంగా మనం లవంగాలను చికెన్, మటన్, బిర్యానీ వంటి వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. సరే అందులో వేసిన వాటిని అయినా సరిగ్గా తింటామా.. అంటే అది లేదు. ఒక్క లవంగం పన్ను కింద పడగానే ఎక్కడ లేని చిరాకు వస్తుంది కొందరికి. వెంటనే వాటిని ఏరి పక్కన పడేస్తుంటారు. కానీ మనం పడేసే లవంగాల్లో ఎన్ని ఆరోగ్య రహస్యాలు ఉన్నాయో తెలిస్తే మీరు షాక్ అవుతారు.
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య సిద్దిపేట రూరల్, వెలుగు: ఎర్త్ ఫౌండేషన్ సంస్థ ప్రభుత్వ స్కూళ్లకు ఒక వరం లాంటిదని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమి
[10:32]India vs England: తొలి టీ20 మ్యాచ్లో ఓటమిపై ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ స్పందించాడు. సిరీస్లో పుంజుకొంటామని వ్యాఖ్యానించాడు.
Kidney Racket: అలకనంద కిడ్నీ రాకెట్ కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఈకేసులో సీఐడీకి అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో మొత్తం ఎనిమిది మంది బ్రోకర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. కిడ్నీ దాతలు తమిళనాడుకు చెందిన వారుగా, గ్రహితీలు బెంగళూరుకు చెందిన వారిగా గుర్తించారు.
సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరి కల ఆస్కార్. అలాంటి ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల వేడుకకు రంగం సిద్ధమవుతోంది. 97వ అకాడమీ అవార్డుల
ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిలిమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) చైర్మన్ దిల్ రాజు (Dil Raju) నివాసంలో మరోసారి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గురువారం అర్ధరాత్రి దిల్ రాజుతోపాటు ఆయన కుమార్తె
[10:31]విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)కు చెందిన 84 సెంట్ల స్థలంలో ఉన్న భవనాన్ని ప్రైవేటు వ్యక్తులకు అధికారులు నామమాత్రపు ధరపై లీజుకు ఇచ్చారు.
MASS Jathara టాలీవుడ్ యాక్టర్ రవితేజ (Raviteja) కాంపౌండ్ నుంచి వస్తోన్న చిత్రం రవితేజ 75 (RT75). మాస్ జాతర టైటిల్తో రాబోతుంది. డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల (Sreeleela) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. తాజాగా మాస్ జాతర స్టన్నింగ్
రంగారెడ్డి జిల్లా మీర్ పేట హత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసు విచారణకు పోలీసులు బ్లూరేస్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఈ కేసు
Virender Sehwag: క్రికెటర్ సెహ్వాగ్, భార్య ఆర్తి దూరంగా ఉంటున్నారు. చాన్నాళ్లుగా వాళ్లు వేర్వేరుగా ఉంటున్నట్లు తెలిసింది. వాళ్లు విడాకులు తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు ఓ కథనం ద్వారా స్పష్టమవుతోంది. ఆ జంటక�
పొరపాటున కూడా పిల్లల ముందు పేరెంట్స్ మాట్లాడుకోకూడని విషయాలు కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం...
కూకట్పల్లి(Kukatpally) రైతుబజార్లో కిలో కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. టమోట రూ.11, వంకాయ రూ.28, బెండకాయ రూ.45, పచ్చి మిర్చి రూ.45, బజ్జి మిర్చి రూ.28, కాకరకాయ రూ.38, బీరకాయ రూ.40, క్యాబేజీ రూ.11, బీన్స్ రూ.40, క్యారెట్ రూ.23, గోబి పువ్వు రూ.30, దొండకాయ రూ.45లకు విక్రయిస్తున్నారు.
వేట కోసం తచ్చాడుతున్న సింహానికి దూరంగా పెద్ద పులి కనిపిస్తుంది. రెండూ ఎదురెదురు పడగానే ఒక్కసారిగా వాటి మధ్య ఫైట్ మొదలవుతుంది. ఆ రెండూ కలిసి తమ ముందు కాళ్లను పైకి లేపి మరీ ఒకదానికిపై మరొకటి పంజాలతో దాడి చేసుకుంటాయి. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
గుజరాత్ లోని వడోదరలో ఓ ప్రైవేట్ పాఠశాలకు బాబు బెదిరింపులు వచ్చాయి. శుక్రవారం ( జనవరి24, 2025) తెల్లవారు జామున 4 గంటలకు స్కూల్ క్యాంపస్ పేల్చివేస్తామని
ఉత్తరాంధ్రలో నకిలీ ఐఏఎస్, ఐపీఎస్ల భాగోతాలు కలకలం రేపుతున్నాయి. మొన్నటిక�
కోల్బెల్ట్, వెలుగు: చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్గడ్డం వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావాలని కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు పూజలు చేశారు. గురువారం మ
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులపై నిర్బంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును (Madhavaram Krishna Rao) పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. శుక్రవారం తెల్లవారుజామునే ఆయన నివాసానికి
చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జన్నత్ జుబైర్, బాలీవుడ్ కింగ్ షారుఖ్ కంటే ఎక్కువ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ను కలిగి ఉంది. టీవీ షోలలో నటిగా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా రాణిస్తున్న జన్నత్, అధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఒకరు.
డిజాస్టర్ మేనేజ్మెంట్లో నిస్వార్థ సేవలకు గాను కేంద్ర పురస్కారం న్యూఢిల్లీ, వెలుగు: ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్
Bomb Threat: గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో ఓ ప్రైవేట్ పాఠశాలకు ఈరోజు (జనవరి 24) తెల్ల
హైదరాబాద్: మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కొండాపూర్లోని మహీంద్రా షో రూమ్లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. స్థానికులు సమాచారం మేరకు సంఘటన ప్రదేశానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
హైదరాబాద్ : హిమాచల్ ప్రదేశ్తో గురువారం ప్రారంభమైన రంజీ మ్యాచ్&zwnj
జకర్తా : ఇండోనేసియా మాస్టర్స్ సూపర్–500 టోర్నీలో ఇండియా స్టార్ షట్లర్లు
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలో సర్వే నెం.239, 240లో బీఆర్ఎస్&zw
సబలెంకతో టైటిల్ ఫైట్ మెల్బోర్న్: ఆస్ట్రేలియన్&
విశ్వక్ సేన్ హీరోగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించిన చిత్రం ‘లైలా’. ఆకాంక్ష శర్మ హీరోయిన్. ఫిబ్రవరి 14న విడుదల కానుంది. &l
మానవ అభివృధికి, సమాజ వికాసానికి తొలిమెట్టు విద్య. ప్రపంచ అభివృద్ధి, శాంతిస్థాపనలో విద్య పాత్రను తెలియజేస్తూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసె
లవంగాలు ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. రోజుకో లవంగం తింటే శరీరంలోని అనేక సమస్యలు నయమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం..
హైదరాబాద్, వెలుగు: సెంట్రల్ యూనివర్సిటీల్లో పీజీ అడ్మిషన్లపై శుక్రవారం టీసాట్ నెట్వర్క్ చానెళ్లలో ప్రత్యేక ప్రసారాలు ఉంటాయని టీసాట్సీఈవో బోదనపల్ల
హైదరాబాద్ లో మంచు విపరీతంగా పడుతుండటం వల్ల రోడ్లు స్పష్టంగా కనిపించడం లేదు. దీనితో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోజు (జనవరి 24) తెల్లవారు జామున రం
వ్యాయామం అందరికీ మంచిదే. కానీ వ్యాయామం చేసిన వెంటనే మంచినీళ్లు తాగే అలవాటు ఉంటే మాత్రం వెంటనే మానేయండి. లేదంటే ఇబ్బందుల్లో పడతారు. ఏంటవి అంటారా.. చదివేయండి మరి.
ప్రైవేటు ఫైనాన్స్ సంస్థల నిర్వాహకుల వేధింపులతో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కామారెడ్డి(Kamareddy) జిల్లాలోని బీబీపేట మండలం తుజాల్పూర్ గ్రామానికి చెందిన సుంకరి ప్రవీణ్ గౌడ్(31) హైదరాబాద్(Hyderabad)లో ఓ హోటల్లో వెయిటర్గా పని చేస్తున్నాడు.
‘ఎంతెంత దూరాన్ని నువ్వు, నేను మోస్తూ ఉన్న అసలింత అలుపే రాదు.. ఎన్నెన్ని తీరాలు నీకు నాకు మధ్యన ఉన్న కాస్త అయినా అడ్డే కాదు..’ అంటూ త
తమకు సమాచారం ఇచ్చాకే పర్యటనలు పెట్టుకోవాలని సూచన వరుస ఎన్కౌంటర్లతో చెల్లాచెదురైన మావోయిస్టులు సరిహద్దు జిల్లాల్లో గట్టి
Manish Sisodia: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో
ఉత్తర్ ప్రదేశ్: ప్రయాగ్ రాజ్లో మహాకుంభమేళ అంగరంగ వైభవంగా సాగుతోంది. కోట్ల మంది భక్తులు ప్రయాగ్ రాజ్కు చేరుకుని గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. 45 రోజులపాటు సాగే మహాకుంభమేళాకు ఇప్పటికే దేశవిదేశాల నుంచి కోట్ల మంది భక్తులు వచ్చి గంగాదేవి, శివయ్యను భక్తిశ్రద్ధలతో పూజించారు.
‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాన్ని ట్రిపుల్ బ్లాక్బస్టర్ చేసిన ఆడియెన్స్కు థ్యాంక్స్ చెప్పారు వెంకటేష
నందమూరి బాలకృష్ణ కెరీర్ ప్రస్తుతం పీక్ స్టేజీలో ఉంది. మునుపెన్నడూ లేని విధంగా బాలయ్య వరుస సూపర్ హిట్ చిత్రాలతో దూసుకుపోతున్నారు. సీనియర్ హీరోల్లో ఎవరికీ సాధ్యం కాని విధంగా బాలయ్య హిట్స్ మీద హిట్స్ కొడుతున్నారు.
శంషాబాద్, వెలుగు: ఓఆర్ఆర్పై ముందు వెళ్తున్న లారీని కారు ఢీకొని ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గచ్చిబౌలి నుంచి శంషాబాద్కు వెళ్లే రూట్లో కొత్వాల్ గూడా స
ఆధార్కార్డు, స్కూల్ రిజిస్టర్లో ప
Crime News: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం గ్రామంలో దారుణ హత్య జరిగింద
[09:53]దాడికి సంబంధించిన వివరాలను సైఫ్ అలీఖాన్ పోలీసులకు వివరించారు. తెల్లవారుజామున 2.30గంటల సమయంలో దాడి జరిగినట్లు ఆయన తెలిపారు.
ప్రతి వాహన వినియోగదారుడి మొదటి ప్రాధాన్యం.. ఇంధన ఖర్చులు తగ్గించుకోవడం. అందుకే మంచి మైలేజీ ఇచ్చే టూవీలర్లను ఎంపిక చేసుకుంటారు. వాళ్ల అభిరుచులకు అనుగుణంగా బ్యాటరీ వాహనాలుు ఉండటంతో కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు బాగా పెరిగాయి.
హైదరాబాద్, వెలుగు: రోడ్లపై గుంతల వల్ల ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు.. ప్రజలు ఫిర్యాదు చేసేందుకు వీలుగా టీ రస్తా తరహాలో ఒక యాప్&zwn
హైదరాబాద్, వెలుగు: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫ
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారోత్సోవం తదుపరి వెలువడిన కార్యనిర్వాహక ఉత్తర్వులు ఆశ్చర్యం కలిగించాయి. 2025 జనవరి 20న ఒకే ఎగ్జిక్యూట
అమెరికా ఫస్ట్ అంటూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఫెడరల్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వలస వచ్చిన వారి సంతానానికి జన్మతః లభించే పౌరసత్వ హక్కును (Birthright Citizenship) రద్దు చేస్తూ ఆయన
డీసీఎం, క్రేన్లు తెచ్చి మరీ ఎత్తుకెళ్తున్నరు ముఠా సభ్యుల్లో నలుగురు అరెస్ట్ జీడిమెట్ల, వెలుగు: రోడ్డు రోలర్స్దొంగలించి స్క్రాప్చేసి విక్ర
పాత వీసీపై నేషనల్ ఎస్టీ కమిషన్ మెంబర్ హుస్సేన్ ఫైర్ హైదరాబాద్, వెలుగు: అగ్రికల్చర్వర్సిటీలోని ఎస్టీ ప్రొఫెసర్లకు, ఉద్యోగులకు ప్ర
హైదరాబాద్ డివిజన్లో 1,004 కి.మీలకు చేరిన విద్యుదీకరణ ట్రాక్ హైదరాబాద్సిటీ, వెలుగు: అక్క
ఎదిగే హక్కు బాలుడితోపాటు బాలికకు సమానంగా ఉంది. కానీ, ఇది ఆచరణలో అమలుకావడం లేదు. తల్లిగర్భంలో నలుసుగా పడింది మొదలు మన దేశంలో ఆడబిడ్డ ఎదుర్క
క్యారెట్ జ్యూస్ ప్రయోజనాలు :క్యారెట్ తింటే బోలెడు ప్రయోజనాలు అన్న సంగతి మనకు తెలిసిందే. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకోండి.
పాలమూరు ప్రాజెక్టులోని నార్లాపూర్ రిజర్వాయర్కు రూ.1,784 కోట్లు పరిపాలనా అనుమతులు జారీ చేసిన సర్కారు హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి నల్గొండ
చెన్నూర్, వెలుగు: మైనార్టీ గురుకుల స్కూల్ విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన
న్యూఢిల్లీ: ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్గత డిసెంబరుతో ముగిసిన మూడో క్వార్టర్ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్గా నికర లాభం 2 శాతం పెరి
[09:38]Stock Market Opening Bell: స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయ. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 231 పాయింట్ల లాభంతో 76,655 వద్ద.. నిఫ్టీ 39 పాయింట్లు పెరిగి 23,245 వద్ద ఉన్నాయి.
చాలా మంది ఖర్జూర తిన్న తర్వాత దాని విత్తనాలు ఎందుకు పనికిరావని పడేస్తారు. కానీ, ఆ విత్తనాలు కూడా అనేక ప్రయోజనాలను అందిస్తాయి. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఎలక్ట్రిక్ బస్సులకు వ్యతిరేకంగా ఏకమైన కార్మిక సంఘాలు హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో హైర్పద్ధతిలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడాన్ని వ్యతిరే
హైదరాబాద్ నిజాంపేట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నిజాంపేట్ స్టూడియో సమీపంలోని టిఫిన్ సెంటర్ లో గ్యాస్ లీకవ్వడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఓయూలో పోస్టర్ రిలీజ్ ఓయూ, వెలుగు: పెండింగ్ఫీజు బకాయిలు విడుదల చేయాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ప్రైవేటు యూనివర్సిట
మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘క�
కాలి బూడిదైన 15 కార్లు.. వీటిలో ఈవీలు కూడా మాదాపూర్ కొత్తగూడ చౌరస్తాలో ఘటన మాదాపూర్, వెలుగు: మాదాపూర్ కొత్తగూడ చౌరస్తాలోని మ
డౌన్లోడ్ చేసి సోషల్ మీడియాలో షేరింగ్ సీఐడీ సమాచారంతో కటకటాల్లోకి యువకులు హైదరాబాద్ సిటీ, వెలుగు: చైల్డ్పోర్న్డౌన్లోడ్చేయడమే కా
కరీంనగర్లో రాజకీయ విమర్శలు చేయను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎమ్మెల్యే గంగుల, మేయర్ సునీల్ రావుతో కలిసి ‘ఇంటిగ్రేటెడ్ మా
[09:19]తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) దావోస్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు.
[09:00]ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం..
సరెండర్ లీవ్స్, ఆరోగ్య భద్రత డబ్బులు రిలీజ్ చేశాం మెదక్లో పరేడ్ గ్రౌండ్, సెల్యూట్ బేస్ ను ప్రారంభించిన డీజీపీ జితేందర్ మెదక్, వెల
సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. శుక్రవారం (24 జనవరి) ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న సీఎంకు కాంగ్రెస్ పార్
కుడా నుంచి రూ.4 కోట్లు కేటాయింపు వివిధ రకాల మొక్కలు, కన్ స్ట్రక్షన్ పేరున రూ.80 లక్షలు ఖర్చు ఆ తరువాత చేతులెత్తేసిన అప్పటి లీడర్లు, ఆఫీసర్లు
ప్రొటోకాల్ పాటించకుండా అవమానిస్తున్నరు: తలసాని హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాది టైమ్
CM Revanth: దావోస్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి శంషాబాద్ ఎయిర్పోర్టులో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే మల్రెడ్డి, దానం నాగేందర్, ఈర్లపల్లి శంకర్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కలిసి ముఖ్యమంత్రికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.
కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నాలుగు రోజ�
తన భార్య మాధవిని హత్య చేసిన ఘటనలో భర్త గురుమూర్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ క్రమంలో గురుమూర్తి కుమార్తె స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. "అమ్మ ఎక్కడా అని అడిగితే నాన్న మౌనం గా ఉన్నాడు" అని తెలిపింది.
మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయలేకపోయిన కాంగ్రెస్ నేత డెహ్రాడూన్: ఉత్తరాఖండ్&zw
అంబేద్కర్
టెలికాం వినియోగదారుల కోసం ప్రభుత్వం ఒక అద్భుతమైన అవకాశం తీసుకొచ్చింది. BSNL, ఎయిర్టెల్ ఇతర వినియోగదారులు ఇప్పుడు ఏ నెట్వర్క్ నుండి అయినా కాల్స్ చేయవచ్చు, వారి సొంత SIM సిగ్నల్ లేకపోయినా. కేంద్ర ప్రభుత్వం ఇంట్రా సర్కిల్ రోమింగ్ (ICR)ని ప్రవేశపెట్టింది, దీని ద్వారా డిజిటల్ భారత్ నిధి (DBN) నిధులతో ఏర్పాటు చేసిన ఏ 4G నెట్వర్క్ నుండి అయినా 4G సేవలను పొందవచ్చు.
వాటర్బోర్డు వెబ్సైట్ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. బోర్డు అధికారులకు సంబంధించిన వివరాలన్నీ మాయం చేశారు. ఇది జరిగి పది రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఐటీ విభాగం అధికారులెవ్వరూ వెబ్సైట్ను పునరుద్ధరించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది.
తాజాగా మున్సిపాలిటీలను ఆర్డీవో, ఇతర ఆఫీసర్లకు అప్పగించేందుకు కసరత్తు ఇప్పటికే జీపీ, మండల పరిషత్, జిల్లాపరిషత్లో ప్రత్యేకాధికారుల పాలన దీ
Meerpet Murder Case: మీర్పేట్ న్యూ వెంకటేశ్వర నగర్లో జరిగిన హత్యకేసులో సంచలన విషయా�
Indian Rupee: రోజు రోజుకు అమెరికా డాలరు బలం పుంజుకోవడంతో.. భారత రూపాయి విలువ క్రమంగ�
వరంగల్, వెలుగు: “ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలకు సంక్షేమ ఫలాలు అందిస్తుంది.. కొందరు గ్రామసభల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. అలా
హైదరాబాద్ నగరాన్ని మంచు దుప్పటి కప్పేసింది. శుక్రవారం (24 జనవరి) ఉదయం 9 గంటలు దాటినా పొగ మంచు వీడలేదు. రోడ్లపై మంచు కమ్ముకోవడంతో వాహనదారులు ఇబ్బ
[08:54]Manish Sisodia: భాజపా తనకు ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసిందని ఆప్ సీనియర్ నాయకుడు మనీశ్ సిసోదియా ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలో సర్వే నెం.239, 240లో బీఆర్ఎస్&zw
లాస్ ఏంజెలెస్ ప్రాంతంలో మంటల కారణంగా గత వారం రెండుసార్లు నామినేషన్ల ప్రకటన ఆలస్యం అయింది. ఎట్టకేలకు 97వ ఆస్కార్ అవార్డులకు పోటీపడుతున్న చిత్రాల జాబితాను గురువారం ప్రకటించారు.
16 ఏళ్ల అంకిత్ ఛటర్జీ రంజీల్లో సౌరవ్ గంగూలీ 35 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. బెంగాల్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన అతి పిన్న వయస్కుడిగా అంకిత్ నిలిచాడు. హర్యానాతో జరిగిన మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు.
రాష్ట్రానికి, యూజీసీకి హైకోర్టు నోటీసులు హైదరాబాద్, వెలుగు: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్&z
నమోదు చేసిన వాంగ్మూలాలు సమర్పించండి పోలీసులకు హైకోర్టు ఆదేశం హైదరాబాద్, వెలుగు: లగచర్ల ఘటనపై నమోదు చేసిన మూడు ఎఫ్ఐఆర్లలో
నమ్రతా శిరోద్కర్ జయంతి సందర్భంగా బుర్రిపాలెం గ్రామంలో ఎంబి ఫౌండేషన్, ఆంధ�
కృష్ణా: ఉమ్మడి కృష్ణా, ఏలూరు జిల్లాలను పొగమంచు కమ్మేసింది. పొగమంచు కారణంగా గన్నవరం విమానాశ్రయానికి రావాల్సిన పలు విమాన సర్వీసులు ఆలస్యం కానున్నాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానం గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద గాలిలో చక్కర్లు కొట్టింది. ల్యాండింగ్కు వాతావరణం అనుకూలించకపోవడంతో చాలా సేపు గాలిలోనే తిరుగుతూ ఉండిపోయింది.
శంషాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. రిపబ్లిక్ డే నేపథ్యంలో భద్రతను
నాందేడ్ కాంగ్రెస్ నేతలతో మంత్రి ఉత్తమ్ హైదరాబాద్, వెలుగు: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య ఉన్న లెండి ప్రాజెక్ట్ నిర్మాణాన్ని వచ్చే ఏడాది చివరి నాట
చిన్నారుల అశ్లీల (చైల్డ్ పోర్నోగ్రఫీ) వీడియోలను ఇన్స్టాగ్రామ్(Instagram)లో షేర్ చేస్తున్న ముగ్గురిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు(Hyderabad Cyber Crime Police) గురువారం అరెస్టు చేశారు.
ప్రభుత్వ ఆమోదానికి సిఫార్సు చేయాలని నిర్ణయం మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం 13 అంశాలకు సభ్యుల ఆమోదం
హైదరాబాద్, వెలుగు: అస్సాంను పెట్టుబడుల కేంద్రంగా మారుస్తున్నామని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రనోజ్ పెగు తెలిపారు. పెట్టుబడిదారులకు సింగిల్ విండో క్లియర
రెండూ ఉత్తమ శ్రేణికి చెందిన స్మార్ట్ ఫోన్ లే. శామ్సంగ్ S25 అల్ట్రా, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఫోన్లలో ఏది బెస్ట్? డిస్ప్లే, కెమెరా, ప్రాసెసర్, బ్యాటరీ, ధర, స్టోరేజ్ చూసి మీకు సరిపోయే ఫోన్ ఏంటో తెలుసుకోండి.
యూపీ, బిహార్కు పోలీస్ టీమ్స్ హైదరాబాద్, వెలుగు: అఫ్జల్గంజ్ కాల్
దిల్ రాజు, డైరెక్టర్ సుకుమార్, సినీ ఫైనాన్షియర్ల ఇండ్లలో తనిఖీలు కీ
దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతి వెండితెరకు బాలనటిగా పరిచయం అవుతూ నటించిన మూవీ `గాంధీ తాత చెట్టు`. ఈ మూవీ నేడు విడుదలయ్యింది. ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
బీఆర్ఎస్పై అన్వేశ్ రెడ్డి ఫైర్ హైదరాబాద్, వెలుగు: రైతు సమస్యలపై బీఆర్ఎస్ అధ్యయన కమిటీ వేయడాన్ని రాష్ట్ర సీడ్ డెవలప్&zwn
హాజరుకానున్న మంత్రి సీతక్క హైదరాబాద్, వెలుగు: పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఆ శాఖ మంత్రి సీతక్క కొత్త
గురువారం అర్ధరాత్రి లక్నోలోని దేవా రోడ్డులో కిరణ్, కుందన్ యాదవ్, బంటీ య
ముంబై : టీమిండియా కెప్టెన్, ముంబై బ్యాటర్ రోహిత్ శర్మ (3), యశస్వి జైస్వాల్&zwn
ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలంటూ క్యాంప్ ఆఫీస్పై కాంగ్రెస్ శ్రేణుల దాడి హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి సంగారెడ్డి, వె
మటన్కొట్టే మొద్దు.. బట్టలు స్వాధీనం ఎల్బీనగర్, వెలుగు: హైదరాబాద్లోని మీర్ పేట్ లో ఓ రిటైర్డ్ఆర్మీ జవాన్ తన భార్యను చంపి ముక్కలు చేసి ప
చాలా మంది ప్రాంక్ల పేరుతో బహిరంగ ప్రదేశాల్లో హంగామా చేయడం చూస్తున్నాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి చేసిన ప్రాంక్ చూసి అంతా భయంతో పారిపోతున్నారు..
భద్రాచలం, వెలుగు : ఛత్తీస్గఢ్ లోని సుక్మా జిల్లాలో మావోయిస్టుల ఆయుధాగారాన్ని గురువారం కోబ్రా బలగాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నాయి. దుల్లేడు-–
టీమిండియా అభిమానులకు భారీ షాక్. భారత జట్టు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సె
సూపర్–6లోకి ప్రవేశం అండర్–19 విమెన్స్
గాలిపటం ఎగురవేసే సరదా బాలుడిని బలిగొంది. మేడపైనుంచి గాలిపటం ఎగురవేస్తుండగా హెచ్టీ విద్యుత్వైర్లు తగిలి బాలుడు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషాదకర సంఘటన రాచకొండ కమిషనరేట్ పరిధిలోని నేరేడ్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
విశాఖ జిల్లా: భీమిలిలో హనీ ట్రాప్ కలకలం రేపింది. రామారావు అనే వ్యక్తికి ఓ యువతి ఫోన్ చేసి శ్రీకాకుళం జిల్లా, సంగివలస మూడుగుళ్ల వద్దకు రావాలని కోరింది. అతను ఆమె చెప్పిన ప్రదేశానికి వచ్చిన వెంటనే ముగ్గురు దుండగులు అతనిని కిడ్నాప్ చేసి.. అతని వద్ద ఉన్న డబ్బు, ఏటీఎం కార్డు తీసుకున్నారు.
అమెరికాలో H-1B వీసా నిలిపివేస్తారనే వార్తలు భారతీయుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఈ వీసా నిలిచిపోతే, అమెరికాలో గ్రీన్ కార్డ్ పొందడం కష్టమవుతుంది. కాబట్టి విదేశాల్లో స్థిరపడాలని కలలు కనేవారు అమెరికాకు బదులుగా ఇతర దేశాల గురించి ఆలోచించవచ్చు. ఆ వివరాలు..
హిందువులు పాటించాల్సిన ఆచార వ్యవహారాలు, పాటించాల్సిన ధర్మాలు, సామాజిక జీవితంలో అనుసరించాల్సి నియమాలపై ఒక ప్రవర్తనా నియమావళి సిద్ధమవుతున్నది. యూపీలోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా జరుగుతున్న క్రమంలో �
హైదరాబాద్, వెలుగు: అల్యూమినియం తలుపులు, కిటికీలు తయారుచేసే హైదరాబాద్&zwn
చేవెళ్ల, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చేవెళ్లలో కచరా బీఆర్ఎస్పా
ఈనెల 27న ముగియనున్న పాలకవర్గాల టర్మ్ నిజామాబాద్, వెలుగు: ఇప్పటికే రూరల్ లోకల్ బాడీల పాలన స్పెషల్ ఆఫీసర్ల చేతిలోకి వెళ్లగా .. ఈ నెల 27
హ్యుండాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారు హైదరాబాద్ మార్కెట్లోకి వచ్చింది. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ హ్యుండాయ్ షోరూమ్లో దీనిని సినీనటి స
సైఫ్ అలీ ఖాన్ ని లీలావతి ఆసుపత్రికి తీసుకెళ్ళిన ఆటో డ్రైవర్, నటుడు తనకిచ్చిన ఆర్థిక సహాయం ఎంత అనేది చెప్పడానికి నిరాకరించాడు. సైఫ్ అలీ ఖాన్ కి ఇచ్చిన మాట నిలబెడతాను, బహుమతి మొత్తం వెల్లడించను అని భజన్ సింగ్ రాణా అన్నారు.
ఓ ఇంటి బయట నాల పైపుల షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇంటి నాళా పైపు వద్ద ఓ కుక్క పదే పదే మొరుగుతూ కనిపించింది. మొదట ఎవరికీ అనుమానం కలగలేదు. చివరకు చూడగా.. నాలా పైపు గుండా ఇంట్లోకి వస్తున్న కొండచిలువ కనిపించింది...
న్యూఢిల్లీ: స్టాండర్డ్ చార్టర్డ్&zwn
షీలా దీక్షిత్ మోడల్నే ఢిల్లీ కోరుకుంటున్నది కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ఇప్పుడు మాజీ సీఎం
ముంబై : ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) గిన్నిస్ వరల్డ్&zw
కోహెడ(హుస్నాబాద్),వెలుగు : కొత్త రేషన్కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం జరిగేలా కొత్తగా సాఫ్ట్వేర్ను రూపొందిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తె
హైదరాబాద్, వెలుగు: ఈక్విటీ, డెట్, బంగారంలో పెట్టుబడి పెట్టే ఓపెన్-ఎండ్ స్కీమ్ మల్టీ అసెట్ అలోకేషన్ ఫండ్&zwn
[08:12]‘పుష్ప 3’లో ఐటెమ్ సాంగ్కు జాన్వీ కపూర్ సరైన ఎంపిక అని దేవిశ్రీ ప్రసాద్ అన్నారు. పుష్ప 2లో శ్రీలీలను కూడా తానే సూచించినట్లు చెప్పారు.
పంజాగుట్ట, వెలుగు: సనత్నగర్నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ నేతలకు గురువారం పార్టీ సభ్యత్వ నమోదుపై అవగాహన కల్పించారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్కోట నీల
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ను పొగమంచు (Dense Fog) కమ్మేసింది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఉదయం 7 గంటలు దాటినా దట్టంగా మంచు కురుస్తూనే ఉన్నది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఓ వైపు చలిగాలులు, మరోవైపు పొగమంచు ఉ�
విడాకుల పిటిషన్ను కోర్టులో ఉపసంహరించుకోవాలని మంజునాథ్ తన భార్యను ఒప్పి�
భారత మాజీ క్రికెటర్, డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వా్గ్ తన భార్య ఆర్తి ఆహ్లావత్ తో విడాకులు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 20 ఏళ్ల కాపురానికి ఫుల్ స్టా
ఇన్నేండ్లలో ఒక్క గ్రామసభ కూడా పెట్టలే ఇప్పుడు అవాకులు, చెవాకులు పేలుతున్నారు ఖమ్మం జిల్లా పర్యటనలో బీఆర్ఎస్పై మంత్రి పొంగులేటి ఫైర్  
29న మౌని అమావాస్య రోజు మరో పది కోట్ల మంది రావచ్చని అంచనా కుంభమేళాకు 150 ప్రత్యేక రైళ్లు నడపనున్న రైల్వేశాఖ లక్నో/న్యూఢిల్లీ: ఉత్తర్&zw
రైతుబంధు పేరుతో..వెంచర్లు, వ్యాపార సంస్థలకు చెల్లింపు వ్యవసాయేతర ల్యాండ్ లెక్క తేల్చిన ఆఫీసర్లు యాదాద్రిలో 20,231 ఎకరాలు నల్గొండలో 12,040..
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కలిసి థమ్స్ అప్ ప్రకటనలో నటిస్తున్నారా? ఈ ఉత్కంఠభరితమైన కొలాబరేషన్ గురించి మరింత తెలుసుకోండి!
జగిత్యాల: జిల్లాలో పెద్దపులి(Tiger) సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. కొడిమ్యాల(Kodimyala) మండలం కొండాపూర్(Kondapur) గ్రామంలో ఓ రైతుకు చెందిన ఆవుపై పెద్దపులి దాడి చేసి చంపేసింది.
కొడిమ్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కొండాపూర్ అటవిలో పెద్దపులి సంచరిస్తున్నట్లు ఫారెస్ట్అధికారులు నిర్ధారించారు. కొండాపూర్
హైదరాబాద్, వెలుగు: ఆర్గానిక్ డెయిరీ కంపెనీ అక్షయకల్ప ఆర్గానిక్ జడ్చర్లలో రూ.20 కోట్ల పెట్టుబడితో పాల ప్రాసెసింగ్ ప్లాంట్ను నిర్మిస్తున్నట్టు ప
ఇంకా 3.21 లక్షల దరఖాస్తులే మిగిలినయ్ ఇండ్లు రానివారు వచ్చే నెలలో నిర్వహించే వార్డు సభల్లో అప్లయ్ చేసుకోవచ్చు స్పష్టం చేసిన హౌసింగ్
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బషీర్ బాగ్, వెలుగు: అధికారులకు చిత్తశుద్ధి ఉంటే పాతబస్తీ నుంచి ఫుట్ పాత్ ఆక్రమణల తొలగింపు మొదలుపెట్టాలని ఖై
[07:56]Virender Sehwag: మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇన్స్టాలో తన భార్యను అన్ఫాలో చేశారు. వీరిద్దరూ కొంతకాలం నుంచి విడివిడిగా ఉంటున్నట్లు సమాచారం.
పెద్దపల్లి జిల్లాలో ఏడాదిన్నరలో 3వేల నుంచి 10వేల ఎకరాలకు.. జిల్లాలో ఇండస్ట్రీ ఏర్పాటు నిర్ణయంతో ఊపందుకున్న సాగు సబ్సిడీపై డ్రిప్ స్ప్రిం
రెండేళ్లుగా పెండింగ్ లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ లబ్ధిదారులు ఆందోళనలు చేసినా కదలని యంత్రాంగం ఈ నెలాఖరుతో ముగుస్తున్న పాలక వర్గం
రష్యాపై యూఎస్ మరిన్ని ఆంక్షలు మార్చి నుంచి సప్లై ఆగిపోయే చాన్స్ న్యూఢిల్లీ: రష్యా చమురు రంగంపై అమెరికా విధించిన ఆంక
ముషీరాబాద్: సుందరయ్య పార్క్పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు కలిసి గురువారం ఆపరేషన్ రోప్ చేపట్టారు. రోడ్డుకు ఇరువైపులా ఫుట్ప
తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల ఇండ్లలో ఐటీ సోదాలకు (IT Raids) ఎట్టకేలకు ఫుల్స్టాప్ పడింది. హైదరాబాద్లోని 16 చోట్ల మూడు రోజులపాటు జరిగిన తనిఖీలు గురువారం అర్ధరాత్రి ముగిశాయి.
జమ్మూ కశ్మీర్లోని రాజౌరీ జిల్లా బధాల్ గ్రామంలో ఇటీవల 17 మంది అనూహ్య మరణాలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. మరణాలకు గుర్తించని టాక్సిన్ కారణమని అధికారులు వెల్లడించారు. గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించి కఠిన జాగ్రత్తలు తీసుకున్నారు. బావ్లీ నీటి నమూనాల్లో పెస్టిసైడ్లు గుర్తించడం విచారణను మరింత సంక్లిష్టం చేసింది. నిపుణులు న్యూరోటాక్సిన్ల ప్రభావాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు, వీటి వల్ల నాడీ వ్యవస్థకు తీవ్రమైన నష్టం కలగవచ్చు. నివాసితులు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.
గుర్తించిన ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు అక్రమార్కుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచన ఎల్బీనగర్, వెలుగు: ఎల్బీనగర్పరిధిలోని ‘హరిణ వన
''మా ఇళ్లలోని వాటర్ ఫిల్టర్లు రెండు నెలలకు మించి పనిచేయవు. ఇప్పుడు చర్మ వ్యాధులు, కిడ్నీల్లో రాళ్లు రావడం వంటి సమస్యలు సాధారణం అయ్యాయి. కాలుష్యంతో అతలాకుతలం అవుతున్నాం'' అని చిరాఖన్ గ్రామానికి చెందిన 32 ఏళ్ల పంకజ్ పటేల్ అన్నారు.
Grama Sabha: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నాల్గవరోజు గ్రామ సభలు కొనసాగుతున్నాయి. ఇప
[07:48]ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju) నివాసంలో ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి.
హైదరాబాద్ లో టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాతల పై ఐటి అధికారులు సోదాలు ని
[07:45]అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రద్దు చేసిన జన్మతః పౌరసత్వ హక్కు ఆదేశాలను ఫెడరల్ కోర్టు నిలిపివేసింది.
ఇవాళ ఆన్లైన్లో రూ.300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ విడు�
[07:26]నగరంలో (Hyderabad News) పొగమంచు కమ్మేసింది.
[07:37]తిరుమలలో దాతల సహకారంతో నిర్మించిన అతిథి గృహాలకు గతంలో ఆయా సంస్థలు, వ్యక్తుల పేర్లు ఉండగా వాటిని మార్చాలని తితిదే ధర్మకర్తల మండలి నిర్ణయించింది.
న్యూఢిల్లీ: ఢిల్లీలో సౌలతులపై విమర్శలు చేసిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ముందుగా సొంత రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల పరిస్థితిని చూసుకోవాలని ఆప్ కన్వీనర్, ఢ
బ్రోకర్లు బుక్ చేస్తే రెండు రోజుల్లోనే ఇసుక అఫీషియల్ రీచ్ లకు తగ్గిన గిరాకీ గద్వాల, వెలుగు: జిల్లాలో ఇసుక కొనుగోళ్లలో బ్రో
సాధారణంగా బంగారం, నగలు, నగదు, సెల్ఫోన్, వాహనాలు చోరీలు చేయడం చూశాం. కానీ ఏకంగా రోడ్డు రోలర్ను ఎత్తుకెళ్లి మహారాష్ట్ర(Maharashtra)లో స్క్రాప్ దుకాణంలో విక్రయించారు. అంతర్రాష్ట్ర ముఠాలోని నలుగురిని జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేశారు.
చెక్ బౌన్స్ కేసులో కోర్టు తీర్పు ముంబై: డైరెక్టర్ రామ్గోపాల్ వర్మకు చెక్ బౌన్స్ కేసులో మూడు నెలల జైలు శిక్ష పడింది. ఆయనపై నాన్
కొత్త మండలాల్లో ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం రైతులకు తీరనున్న తిప్పలు నిర్మల్, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొత్త మండలాల్లో అదనంగా ప్రా
మహాకుంభమేళా దివ్యాంగులకు చాలా ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇక్కడ వారు పుణ్య స్నానాలు చేయడంతో పాటు అవసరమైన ట్రీట్మెంట్ ను ఫ్రీగా పొందుతున్నారు. వారికి ఫ్రీ
క్యాడర్ స్ట్రెంత్ శాంక్షన్ చేయకపోవడంతో ఇబ్బందులు మెడికల్ కాలేజీల నుంచి అరకొరగా సర్దుబాటు డాక్టర్లు, సిబ్బంది కొరతతో అవస్థలు ప
నెక్కొండ, వెలుగు: నాబార్డు నుంచి లోన్లు వస్తాయంటూ రైతులను నమ్మించి మాజీ సర్పంచ్రూ. 80లక్షలు స్వాహా చేశాడు. అమౌంట్ కట్టాలంటూ నోటీసులు రావడంతో బ్యాంకు
Birthright Citizenship Order: జన్మతః పౌరసత్వం లభించే హక్కును రద్దు చేస్తూ యూఎస్ ప్రెసిడెంట్
హైదరాబాద్: బంగారం ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. గురువారం స్వల్పంగా పెరిగిన బంగారం ధర శుక్రవారం కాస్త తగ్గింది. అంటే గ్రాముకు ఒక రూపాయి తగ్గింది. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర గురువారం రూ. 75,250 ఉండగా.. శుక్రవారం రూ. 75,240 గా ఉంది.
హసన్ పర్తి, వెలుగు: హైవే కింద పోయిన భూమికి నష్టపరిహారం రాకపోవడంతో రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హనుమకొండ జిల్లాలో జరిగింది. సీఐ చేరాల
తమిళ సినీ పరిశ్రమలో విజయ్ సూపర్ స్టార్. చిత్రాలకు గుడ్ బై చెప్పేసి త్వరలోనే పూర్తిస్థాయిలో రాజకీయ నాయకుడిగా మారిపోనున్నాడు. ఈ నేపథ్యంలో అతడి జీవితంలో కీలక పాత్ర పోషించే అతడి అర్థాంగి సంగీత గురించి ఆసక్తికర విషయాలు ఇవి. లండన్లో జన్మించిన సంగీత, విజయ్ని పెళ్లి చేసుకునే ముందు ఆయనకి పెద్ద అభిమాని. ప్రస్తుతం ఆమె తన కూతురు చదువు కోసం లండన్లో నివసిస్తున్నారు.
భీమదేవరపల్లి, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థిత
థియేటర్లలో సంక్రాంతి సినిమాల సందడి దాదాపుగా ముగిసింది. ఈ వారం గాంధీ తాత చె
Fire Accident: హైదరాబాద్ లోని మాదాపూర్ కొత్తగూడ చౌరస్తాలో ఉన్న మహీంద్రా కార్ల షోరూ
ఢిల్లీ: దావోస్ పర్యటన ముగించుకుని గురువారం అర్దరాత్రి ఢిల్లీకి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ (శుక్రవారం) బిజీబిజీగా గడపనున్నారు. ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులు, ప్రముఖులతో ముఖ్యమంత్రి వరస భేటీలు నిర్వహించనున్నారు.
మల్యాల, వెలుగు: ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన జగిత్యాల జిల్లా యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మల్యాల మండల కేంద్రానికి చెందిన భోగ సాయి(25) తల్లిదండ్రు
దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో రాష్ర్టానికి పెట్టుబడులు వెల్లువలా వచ్చాయని ప్రభుత్వం ఘనంగా ప్రచారం చేసుకుంటున్నది. రూ.1.78 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయని ప్రచారం చేసుకుంటున్నది. అయితే.. గతేడాది క
స్నేహితుడి భార్యను కిడ్నాప్ చేసి ఆస్తి కాజేయాలని చూశాడు ఓ రియల్టర్. రంగారెడ్డి జిల్లా కొత్తూరు సీఐ నరసింహారావు వివరాల ప్రకారం.. కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్కు చెందిన ఎండ్ల శ్రీకాంత్క
నాలుగు పథకాల అమలు కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామసభలు కాంగ్రెస్లో చిచ్చు రేపుతున్నాయి. ఈ వ్యవహారం పార్టీ ఎమ్మెల్యేలు వర్సెస్ మంత్రులుగా మారింది. గ్రామసభల నిర్వహణ, అర్హుల ఎంపిక విధానంపై సొంత పార్�
రెండ్రోజుల్లో వేదిక ఖరారు చేయనున్న అధికారులు హైదరాబాద్, వెలుగు: దక్షిణాది రాష్ట్రాల్లో నిర్మాణంలో ఉన్న నేషనల్ హైవే ప్రాజెక్టులపై త్వరలో కీలక మ
గోదావరిఖని, వెలుగు: రిటైర్డ్ టీచర్ నుంచి సబ్ ట్రెజరీ ఆఫీసర్(ఎస్టీవో) ఏకుల మహేశ్వర్, అతని సబార్టినేట్ రెడ్డవేణి పవన్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధిక
కృష్ణా నదికి వచ్చే జలాల్లో తుంగభద్ర కూడా అత్యంత కీలకం. నికర జలాల లభ్యత ఉన్న బేసిన్ ఇదే. తుంగభద్ర నుంచే కృష్ణా నదికి దాదాపు 500 టీఎంసీలకుపైగా జలాలు వస్తుంటాయి. శ్రీశైలం ప్రాజెక్టు ప్రధాన నీటి వనరు కూడా ఇదే. క
యమునా నదిలో కేజ్రీవాల్ స్నానం చేయగలరా?: యోగి ఆదిత్యనాథ్ న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీని ఆప్ ప్రభుత్వం చెత్తకుప్పలా మార్చిందని యూపీ సీఎం
సీఆర్ఆర్ రోడ్ల కోసం రూ.1,419 కోట్లు ఎంఆర్ఆర్ రోడ్లకు రూ. 1,288 కోట్లు గ
రాష్ట్రంలోని యూనివర్సిటీలు బోధనా సంక్షోభంలో చిక్కుకున్నాయి. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల కొరత, నిధుల లేమితో నిర్వీర్యమవుతున్నాయి. ఒకప్పుడు దేశంలో ఒక వెలుగు వెలిగిన మన వి
గంటల వ్యవధిలో అరెస్ట్ చేయబోతున్నామంటూ వృద్ధ దంపతులను బెదిరించి రూ. 8 లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు(Cyber criminals). వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగికి సైబర్ నేరగాడు ఫోన్ చేసి, టెలికాం సంస్థ నుంచి మాట్లాడుతున్నామని చెప్పాడు.
అమరన్తో బాక్సాఫీస్ నయా క్వీన్గా మారిన సాయి పల్లవి.. ఆ నేమ్ సార్థకత చేసుక�
ఒత్తిడి నుంచి తప్పించేందుకు బోర్డు చర్యలు హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియెట్ విద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడిని తగ్గించేందుకు రాష్ట్రాలలో ట
15 రోజుల తర్వాత ఏ ఒక్కరూ నోరు తెరవకుండా చేస్తం బీఆర్ఎస్పాలనలో ఒక్క ఫ్యామిలీకైనా రేషన్కార్డు ఇచ్చారా? ఆదిబట్లలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
హైదరాబాద్, వెలుగు: టెన్త్ ప్రీఫైనల్ ఎగ్జామ్స్ మార్చి 6 నుంచి 15 వరకు జరగనున్నాయని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి తెలిపారు. టెన్త
చోరీ కేసులో భర్తను తీసుకెళ్లిన పోలీసులు అవమానభారంతో పిల్లలతో కలిసి బలవన్మరణం.. ఖమ్మం జిల్లాలో ఘటన ఎర్రుపాలె
న్యూఢిల్లీ: ఒకే రకమైన రైడ్కు ఫోన్ మోడళ్లను బట్టి వేర్వేరు చార్జీలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై కేంద్రం దృష్టి పెట్టింది. ఓలా, ఉబర్ కంపెనీలకు నోటీసు
బషీర్ బాగ్, వెలుగు: రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ మెడికల్ మాఫియా పెరిగిపోతుందని, ప్రభుత్వం స్పందించి అరికట్టాలని అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) డిమ
జమ్మికుంట, వెలుగు: “ బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఒక్క డబుల్బెడ్ రూమ్ ఇల్లు కూడా ఇవ్వలేదు.. ఇప్పుడొచ్చి మాట్లాడుతున్నావా..? ఎన్నికలప్పుడు ఇండ్
మొదటి నుంచీ సందీప్ రెడ్డి వంగా సినిమాలలో హింస ఎక్కువగా ఉండటంపై విమర్శలు వస్తున్నాయి. పాతాళ్ లోక్ దర్శకుడు సుదీప్ శర్మ ఇటీవల వంగా సినిమాలలో హింసను ఖండించారు. వంగా ప్రస్తుతం ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబులతో సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
కూకట్పల్లి, వెలుగు: బాలానగర్ఇండస్ట్రియల్ఏరియాలో బ్రాండెడ్ వాటర్ కంపెనీల లేబుళ్లతో నకిలీ వాటర్బాటిళ్లు తయారుచేస్తున్న ప్లాంట్పై ఎస్ఓటీ పోలీసులు దా
హనుమకొండ, వెలుగు: ఆర్టీసీ బస్సుల్లో చోరీలకు పాల్పడుతున్న మహిళా దొంగను హనుమకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఆమె వద్ద రూ.15.50 లక్షల విలువైన 188 గ్రాముల బం
ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి చిత్రం బాహుబలి తర్వాత ప్రభాస్ కెరీర్ లో అంత పెద్ద విజయంగా నిలిచింది. నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన కొత్త వరల్డ్.. సైన్స్, మహాభారతాన్ని మిక్స్ చేసిన విధానం, ప్రభాస్ ని కర్ణుడిగా చూపించిన విధానం ఆడియన్స్ ని థ్రిల్ చేశాయి.
పీహెచ్ డీ, నెట్/సెట్ ఉన్నా రూ.20 వేలు మించని జీతం వర్సిటీకో తీరుగా జీతాలు పదేండ్లుగా ఇదే దుస్థితి ఫిక్స్ డ్ సాలరీ రూ.50 వేలు ఇస్తామని మేన
అన్ని పార్టీలదీ అదే బాట..నగదు బదిలీ, పథకాలతో ఓటర్లకు వల పోటాపోటీగా హామీలు ఇస్తున్న బీజేపీ, ఆప్, కాంగ్రెస్ ఎకానమీపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆర్థికవేత
‘కొత్త ప్రభుత్వమని సమస్యల పరిష్కారానికి ఏడాది గడువిచ్చాం.. సమయం ముగిసింది.. ఇక ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఒత్తిడి తీసుకువస్తాం..’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్(Former Minister and MLA Talasani Srinivas Yadav) అన్నారు.
ప్రొటోకాల్పాటించకుండా అవమానిస్తున్నరు ఇక ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తం సిటీ అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తే సహించం మాజీ మంత్
ఎన్ఆర్ఐ: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే "నెలనెలా తెలుగు వెలుగు" కార్యక్రమాన్ని ఈనెల 25న నిర్వహించనున్నట్లు తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు తెలిపారు.
లేకుంటే ఎక్కువ టారిఫ్లు కట్టండి సౌదీ అరేబియా చమురు ధరలు తగ్గించాలి దావోస్ సదస్సులో వర్చువల్గా యూఎస్ ప్రెసిడెంట్ స్పీచ్ వాషిం
అమెరికాలో నెలలు నిండకముందే పిల్లల్ని కనేందుకు ఇండియన్ల ప్రయత్నం బర్త్ రైట్ సిటిజన్షిప్కు ఫిబ్రవరి 20 డెడ్లైన్ సీ సెక్షన్ కోసం హాస్పిటళ్లకు భ
రాష్ట్రంలో పెట్టుబడులు 1,78,950 కోట్లు ఉద్యోగ అవకాశాలు 49,500 మందికి డేటా, ఏఐ హబ్గా హైదరాబాద్-రూ. 60 వేల కోట్లతో అమెజాన్ డేటా సెంటర్లు టిల్
కమిషన్ నివేదిక తర్వాతేకొత్త నోటిఫికేషన్లు వచ్చే చాన్స్ 4 వేల నుంచి 5 వేల పోస్టులతో డీఎస్సీ వేసే అవకాశం హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోన
పింఛన్ సొమ్మును రెండింతలు పెంచుతరని ఆసరా పింఛన్ లబ్ధిదారులు ఓటేస్తే అసలే పెంచకపోగా, వచ్చే పింఛన్ సొమ్మును ఇంటి పన్ను కింద జమ చేసుకుంటూ పంచాయతీ అధికారులు దౌర్జన్యానికి దిగుతున్నారు. కొడుకుల ఇంటి పన్�
ఇంటి పన్ను బకాయిలున్నాయని చెప్పి వాటి కింద వృద్ధాప్య పింఛన్లు గుంజుకుంటరా? అని మాజీ మంత్రి హరీశ్రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తంచేశారు. కొడుకు ఇంటి పన్ను కట్టకుంటే తల్లికి వచ్చే వృద్ధాప్య పింఛన్ లాక్కుంటరా? ఇ
పదహారేళ్ల వయసులో అంతర్జాతీయ మ్యాచుల్లో అరంగేట్రం చేసి, అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరిగా రాణిస్తున్నారు స్మృతి మంధాన.
[06:29]చెక్ బౌన్స్ కేసులో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ముంబయి కోర్టు 3 నెలల జైలు శిక్ష విధించింది. ఆయనపై నాన్బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. తీర్పు వెలువడిన నాటి నుంచి మూడు నెలల్లో ఫిర్యాదుదారుకి రూ.3,72,219 పరిహారం చెల్లించాలని ముంబయిలోని అంధేరీ మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది.
ఎకరాకు రూ.6 వేలచొప్పున పెట్టుబడి సాయం 26 నుంచి విడతల వారీగా రైతుల ఖాతాల్లో జమ నేడో రేపో ఆర్థిక శాఖ ఆదేశాలు సాగుకు యోగ్యంకాని భూములు 3 ల
[06:28]చిలుక జోస్యం అందరికీ తెలుసు. కానీ, ఓ చిన్ని ఎలుక కూడా తమిళనాడులో జోస్యం చెబుతూ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దిండుక్కల్ జిల్లా నీలకోట్టైలోని వీరాంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో తెన్కాశి జిల్లాకు చెందిన మురుగేశన్ దాంతో కార్డులు తీయిస్తూ..
[06:27]ఇనుప యుగం తొలుత తమిళనేలపైనే ప్రారంభమైందని, 5,300 ఏళ్ల క్రితమే ఇక్కడ ఆ లోహాన్ని ఉపయోగించినట్ల్లు శాస్త్రీయంగా నిరూపితమైందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. భారత ఉపఖండ చరిత్ర తమిళనాడును ఇక ఎంత మాత్రమూ నిర్లక్ష్యం చేయలేదని..
[06:25]ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడంలో నిస్వార్థంగా సేవ చేసిన సంస్థలు, వ్యక్తులకు కేంద్ర హోంశాఖ ప్రదానం చేసే ‘సుభాష్చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్-2025’ హైదరాబాద్లోని ఇన్కాయిస్ను వరించింది.
నవయుగ సంస్థ ప్రతినిధుల తీరుపై కాళేశ్వరం కమిషన్ ఆగ్రహం సంస్థ డైరెక్టర్, ఇద్దరు ప్రాజెక్ట్ ఇన్చార్జుల విచారణ సుందిళ్ల బ్యారేజీ ఓఅండ్ఎం ఎప్పటి
[06:24]పని ప్రదేశాల్లో మహిళలకు అసౌకర్యం కలిగించే మాటలైనా, చర్యలైనా లైంగిక వేధింపులే అని మద్రాసు హైకోర్టు స్పష్టంచేసింది. చెన్నై అంబత్తూరులోని హెచ్సీఎల్ సంస్థలో పనిచేసే ముగ్గురు మహిళలు...
[06:24]తిరుపతి జిల్లా బీఎన్ కండ్రిగ మండల పరిధిలోని అంజూరు రిజర్వ్ ఫారెస్ట్లో ఆక్రమణలు జరుగుతున్నాయని ఒంగోలుకు చెందిన నార్నె వెంకటసుబ్బయ్య జాతీయ హరిత ట్రైబ్యునల్ చెన్నై ధర్మాసనాన్ని ఆశ్రయించారు.
డిమాండ్కు తగ్గట్లు సరఫరా ఉండాలి: డిప్యూటీ సీఎం భట్టి ఫీల్డ్ విజిట్స్&zwnj
[06:21]హైదరాబాద్ మీర్పేటలో ఓ వ్యక్తి తన భార్యను కిరాతకంగా హత్య చేసి, ముక్కలుగా నరికిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళతో కలిసుండేందుకే పథకం ప్రకారం భార్యను అంతమొందించినట్లు తెలుస్తోంది.
[06:19]సరూర్నగర్లోని అలకనంద ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి రాకెట్ కేసులో పోలీసులు ఉచ్చు బిగిస్తున్నారు. దీనివెనుకున్న వారి కోసం రాచకొండ పోలీసులు ప్రత్యేక బృందాలతో ముమ్మరంగా గాలిస్తున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో ఇప్పటివరకూ 8 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
[06:12]భారత్ అభివృద్ధిపై తనకు పూర్తి విశ్వాసముందని, దేశ ఆర్థికాభివృద్ధి కోసం ఎంతైనా చేయగలిగిన ప్రధాని నరేంద్ర మోదీ లాంటి నేత ప్రపంచంలో మరొకరు లేరని అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ ప్రమోటర్ డైరెక్టర్, అపోలో హెల్త్ కో లిమిటెడ్, అపోలో ఫార్మసీస్ లిమిటెడ్ల ఎగ్జిక్యూటివ్ ఛైర్పర్సన్ శోభనా కామినేని పేర్కొన్నారు.
[06:11]నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా ఓ భజన గీతంతో భక్తులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు.
[06:11]అహింసా భావన రక్షణకు కొన్ని సందర్భాల్లో హింస తప్పనిసరని ఆరెస్సెస్ సీనియర్ నేత భయ్యాజీ జోషి పేర్కొన్నారు.
[06:18]మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో సాయుధ బలగాలు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని అటవీప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలో సుక్మా జిల్లా మెట్టగూడ-దూలేడు అడవుల్లో భద్రతా బలగాలు గురువారం మావోయిస్టుల డంప్ను కనుగొన్నాయి.
[06:17]ఏదైనా వస్తువు పాడైపోతే ఎవరైనా ఏం చేస్తారు? సాధ్యమైనంత వరకు మరమ్మతులు చేయించి వాడుకునేందుకే ప్రయత్నిస్తారు. కానీ.. గుంటూరు సమీపంలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ గత పాలకులు అందుకు భిన్నంగా వ్యవహరించారు.
[06:12]నాలుగు రోజుల కిందట జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో దేవాదాయశాఖ కమిషనర్, ఆ శాఖ ఇన్ఛార్జి కార్యదర్శి సత్యనారాయణను బీసీ సంక్షేమశాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు. ఆయన్ను ఎలాగైనా కమిషనర్గా కొనసాగించాలంటూ..
[06:10]దేశ స్వాతంత్య్రం కోసం నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసిన పోరాటం అనన్యసామాన్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. నేతాజీ జయంతి సందర్భంగా ఎక్స్లో గురువారం ఆయనకు నివాళి అర్పించారు.
రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా ఓటిటి రిలీజ్ తేదీ అధికారికంగా ప్రకటించబడింది. ఫిబ్రవరి రెండో వారంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. అయితే, హెచ్డి ప్రింట్ లీక్ అవ్వడం సినిమా వసూళ్లపై ప్రభావం చూపింది.
ఏఐ ఆధారిత యాప్ రూపొందించిన సర్కార్ కంపెనీలు, విద్యార్థులు/నిరుద్యోగులకు మధ్య వారధి అటు కంపెనీలు, ఇటు స్టూడెంట్లు రిజిస్టర్ అయ్యేలా చర్య
[06:10]నేతాజీ సుభాష్చంద్రబోస్ అస్థికలను భారత్కు అప్పగించడానికి జపాన్లోని రెంకోజీ నగరంలోని బౌద్ధాలయ నిర్వాహకులు సిద్ధంగా ఉన్నారని, ఈ విషయంలో ఎలాంటి అవరోధాలూ లేవని ఆయన కుటుంబ సభ్యులు అంటున్నారు.
[06:10]కత్తిదాడి నుంచి కోలుకున్న బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్కు ఇప్పుడు రూ.వేల కోట్ల ఆస్తుల విషయంలో న్యాయపోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
[06:09]రాజకీయ పార్టీల పరస్పర విమర్శలతో దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. అవినీతిలో ఆప్ ప్రభుత్వం అన్ని రికార్డులనూ అధిగమించిందని భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా విమర్శించారు.
[06:09]భారత్, సింగపూర్ల మధ్య 60ఏళ్ల దౌత్య బంధానికి గుర్తుగా తమ దేశానికి వచ్చే భారతీయ పర్యాటకులకు పలు ప్రోత్సాహకాలను సింగపూర్ ప్రకటించింది.
[06:08]మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదంపై జోనల్స్థాయి ఉన్నతాధికారులు ఐదుగురు విచారణ ప్రారంభించారు.
[06:09]వివిధ సమస్యలతో తన వద్దకొచ్చిన బాధితులకు మంత్రి నారా లోకేశ్ అండగా నిలిచారు. ముక్కు మీద కణితితో ఇబ్బందిపడుతున్న చిన్నారికి లోకేశ్ ఆదేశాలతో ఎన్టీఆర్ వైద్యసేవ