Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికు ట్రోలింగ్ దెబ్బ గట్టిగానే పడుతోంది. మాజీ సీఎం సోషల్ మీడియా పోస్టులను నెటిజన్లు వెంటాడుతున్నపరిస్థితి. ప్రతిపక్షంలోకి వచ్చాక జగన్ పెడుతున్న పోస్టులపై ట్విట్టర్లో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. చివరకు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతిపై జగన్ చేసిన ట్వీట్పైనా తూర్పారపడుతూ ప్రశ్నలతో ట్వీట్లు హోరెత్తిస్తున్నారు.
Doda Encounte దోడా (Doda) జిల్లాలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న తీవ్రవాదులను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రాంతంలో దాడులకు పాల్పడుతున్న ముగ్గురు తీవ్రవాదులకు సంబంధించిన ఫొటోలన�
Arvind Limbavali కర్ణాటకకు చెందిన బీజేపీ నేత, మాజీ మంత్రి అరవింద్ లింబావళి, సొంత పార్టీని విమర్శించారు. ప్రతిపక్షంగా తమ పార్టీ పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో చీలిక ఏర్పడింది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.ఆర్.సూర్యనారాయణను బహిష్కరిస్తున్నట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కార్ రావు ప్రకటించారు. సంఘం మాటున సూర్యనారాయణ అనేక అక్రమాలు చేశారంటూ ఆస్కార్ రావు వర్గం మీడియా సమావేశం పెట్టి పలు ఆరోపణలు చేశారు.
ప్రేక్షకులకు వినోదభరితమైన కంటెంట్ అందించే ‘నెట్ఫ్లిక్స్’ ఇప్పుడు కొత్త చిక్కుల్లో చిక్కుకుంది. దీనిని బాయ్కాట్ చేయాలంటూ నెటిజన్లు నెట్టింట్లో పిలుపునిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో..
''అవినీతికి సూత్రధారి'' అంటూ కేంద్ర హోం మంత్రి అమిత్షా ఇటీవల తనపై చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర సీనియర్ నేత, నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ మండిపడ్డారు. సొంత రాష్ట్రమైన గుజరాత్ నుంచి సుప్రీంకోర్టు ఆయనను దూరంగా ఉంచిన విషయాన్ని గుర్తుచేశారు.
అతను సౌత్ ఇండియాలో స్టార్ హీరో..? ప్రయోగాలకు పెట్టింది పేరు. సాహసాలు చేయడానికి వెనకాడని ధైర్యవంతుడు.. భారీ యాక్సిడెంట్.. పెద్ద ఎత్తున దెబ్బలు తగిలినినా..కోలుకుని స్టార్ గా మారిన ఆ వ్యక్తి ఎవరోతెలుసా..?
Allari Naresh టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే బచ్చలమల్లి సినిమాను విడుదలకు రెడీ చేసిన ఈ హీరో తాజాగా మరో క్రేజీ బ్యానర్తో చేతులు కలిపాడు. ఈ ఏడాది టిల్లు 2తో హిట్
Paris Olympics 2024 పారిస్ ఒలింపిక్స్ 2024 (Paris Olympics 2024) లో రోయింగ్ (Rowing) విభాగంలో తలపడేందుకు వెళ్లిన ఏకైన రోవర్ బాల్రాజ్ పన్వర్ (Balraj Panwar).. పురుషుల సింగిల్ స్కల్స్ ఈవెంట్లో శుభారంభం చేశాడు.
Buggana Rajendranath ఏపీ ఆర్థిక శ్వేతపత్రంపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఇది శ్వేతపత్రమా లేక సాకు పత్రమా అని ప్రశ్నించారు. చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం 30 పేజీలకు పైన ఉందని అన్న
గత సీజన్ లో అమర్ దీప్-పల్లవి ప్రశాంత్ మధ్య గట్టి పోరు నడిచింది. చివరికి పల్లవి ప్రశాంత్ పై చేయి సాధించాడు. ఈసారి అమర్ దీప్ ఫ్రెండ్ హౌస్లోకి వెళుతున్నాడట. అదే నిజమైతే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అతడి కోసం కాచుకుని ఉన్నారు...
top 5 most expensive Olympics: ఒలింపిక్స్కు పారిస్ దాదాపు $9.7 బిలియన్లు ఖర్చవుతాయని అంచనా వేసింది. ప్పటి వరకు అత్యంత ఖరీదైన సమ్మర్ ఒలింపిక్స్ రియో డి జనీరో 2016. దీని కోసం $23 బిలియన్లు ఖర్ఛు చేశారు. అయితే, మొత్తం హిస్టరీని గమనిస్తే ఒలింపిక్స్ చరిత్రతో అత్యంత ఖరీదైన టాప్-5 ఒలింపిక్స్ వివరాలు ఇలా ఉన్నాయి..
పవిత్ర అమర్నాథ్ యాత్ర (Amarnath Yatra)కు ఉగ్ర ముప్పు పొంచి ఉందా. అంటే అవుననే అంటున్నాయి నిఘా వర్గాలు. పవిత్ర యాత్రలో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్కు చెందిన ఐఎస్ఐ (ISI) కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలకు శుక్రవారం సమాచారం అందింది.
Sharad Pawar మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar), కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కౌంటర్ ఇచ్చారు. తనను ‘అవినీతి రారాజు’గా అభివర్ణించిన అమిత్ షాను ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ నుంచి కోర్టు �
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘దేవర’. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ తారక్ సరసన కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్, షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్, తదితరులు కీలక
ఆ చాణక్య నీతి ప్రకారం.. దాంపత్య జీవితం, భార్యభర్తలు ఎలా ఉండాలి అనే విషయాలను కూడా వివరించారు. దాని ప్రకారం... అసలు భార్యభర్తల మధ్య వయసు తేడా ఎంత ఉండాలి..? ఎక్కువ గ్యాప్ ఉంటే.. ఏమౌతుంది..?
Chiranjeevi క్రీడా అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics) క్రీడలు ఆరంభమయ్యాయి. ఈ వేడుకల్లో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తన కుటుంబంతో కలిసి పాల్గొన్నారు.
Kannppa Movie Fake Emails ఈ మధ్య కాలంలో టాలీవుడ్ సెలబ్రిటీలు, వాళ్ల ఫ్యామిలీపై యూట్యూబ్లలో ట్రోల్ వీడియోలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇలా ట్రోల్ చేస్తున్న వారి యూట్యూబ్ అకౌంట్స్ను బ్లాక్ చేయిస్తున్నాడు మా అ�
సామాన్య ప్రజలకు పర్యావరణ అనుకూలమైన ప్రజా రవాణా ఎంపికలను అందించడంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్ ట్రాన్స్పోర్ట్ ప్రమోషన్ స్కీమ్ (EMPS)ని రెండు నెలల పాటు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది.
[14:08]వికసిత్ భారత్ దిశగా అధ్బుతమైన బడ్జెట్ను మోదీ సర్కారు ప్రవేశపెట్టిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ అన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయనతో మీడియాతో మాట్లాడారు.
Balka Suman కాళేశ్వరం బ్యాక్ వాటర్తోనే పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయన్నది అవాస్తవమని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ అన్నారు. గతంలో 1983, 1986, 1996, 2003, 2016 సంవత్సరాల్లో ప్రాణహిత గోదావరి నదుల్లో వరద వచ్చి పంట నష్టం జరిగిం�
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక ప్రగతి సాధించేలా 2024-25 బడ్జెట్ ఉందని కేంద్ర మంత్రి మురగన్ అన్నారు. శనివారం నాడు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి కేంద్రమంత్రి పూలమాల నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మురగన్ మాట్లాడుతూ... వికసిత్ భారత్ లక్ష్యంగా మన బడ్జెట్ ఉందన్నారు. ప్రధాన మంత్రి మోదీ ముందు చూపుకు ఈ బడ్జెట్ నిదర్శనమన్నారు.
టీ20 ప్రపంచకప్తో టీమిండియా హెడ్కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగిసింది. చిరస్మరణీయ విజయంతో ద్రవిడ్ టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలోకి గౌతమ్ గంభీర్ ప్రవేశించాడు. గంభీర్ మార్గదర్శకత్వంలో టీమిండియా తొలి సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతోంది.
అసెంబ్లీలో పెట్టిన శ్వేతపత్రాన్ని వక్రీకరించిన సాక్షి, దాని అనుబంధ మీడియాలు సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డాయని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తెలిపారు.
Andhrapradesh: సంచలనం సృష్టించిన రెండున్నర కోట్ల నగదు దోపిడీ నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. కేవలం 12 గంటల్లోనే ఎంతో చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాఎస్పీ నరసింహ కిషోర్ మీడియాతో మాట్లాడుతూ...హెచ్డీఎఫ్సీకి సంబంధించిన హిటాచీ ప్రైవేట్ సంస్థ ఉద్యోగులు అశోక్ కుమార్, రాజబాబు లు ప్రతీరోజు ఏటీఎంలలో నగదు నింపుతారని తెలిపారు.
[13:37]దేశంలో ఆయన అత్యంత అవినీతిపరుడంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనపై చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ తీవ్రంగా స్థాయిలో విరుచుకుపడ్డారు.
తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాల ద్వారా రైతుల సంక్షేమానికి కృషి చేస్తోంది. అందులో భాగంగా రైతు కుటుంబాలకు రూ.5 లక్షలు ఇచ్చే పథకానికి దరఖాస్తులను ఆహ్వానించింది రేవంత్ సర్కార్.
జమ్మూ కశ్మీర్(jammu kashmir)లోని కుప్వారా జిల్లా(kupwara district) కమ్కారీ సెక్టార్లో పాకిస్థాన్ 'బోర్డర్ యాక్షన్ టీమ్' (BAT) జరిపిన దాడిని భారత సైన్యం శనివారం భగ్నం చేసింది. ఇదే సమయంలో జరిగిన ఎన్కౌంటర్(Encounter)లో, ఓ సైనికుడు వీరమరణం చెందగా, కెప్టెన్తో సహా మరో నలుగురు ఆర్మీ సిబ్బంది గాయపడ్డారు.
ఈ ఏడాదిలో నాగపంచమి పండుగ ఆగస్టు 9వ తేదీ న అంటే శుక్రవారం నాడు వచ్చింది. ఈ రోజు పాముని, పరమేశ్వరుడిని నిష్టగా పూజిస్తారు. అయితే ఈరోజు తెలిసీ తెలియక కొన్ని పనులను చేస్తే మీకు పూజా ఫలం కూడా దక్కదు.
రాష్ట్రపతి భవన్లో నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా కొందరు..
Mr Bachchan Movie మాస్ మహరాజా రవితేజ, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’(Mr Bachchan). ‘నామ్ తో సునా హోగా’ అనేది ఈ సినిమా ట్యాగ్లైన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్
Ponnam Prabhakar: ఆగస్టు 2 కూడా వస్తుంది పోతుందని కేటీఆర్ కు రవాణా, బీసీ సంక్షేమం శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ ఇంకా యువరాజు అనుకుంటున్నారని వ్యంగాస్త్రం వేశారు. ప్రభుత్వానికి ఆయన అల్టిమేటం ఇచ్చేది ఏం లేదన్నారు. ఆగస్టు 2 కూడా వస్తు�
APJ Abdul Kalam భారత దేశ మాజీ రాష్ట్రపతి, ప్రముఖ అణు శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం (APJ Abdul Kalam) కు జనం నివాళులు అర్పించారు. జూలై 27న (శనివారం) ఆయన వర్థంతిని పురస్కరించుకుని తమిళనాడులోని రామేశ్వరంలోగల అబ్దుల్ కలాం స్మ�
AP News కంచే చేను మేసిందన్న చెందంగా.. బ్యాంకుల నుంచి భద్రంగా డబ్బును తీసుకెళ్లి ఏటీఎంల్లో నింపాల్సిన ఉద్యోగే దాన్ని దొంగిలించాడు. సెక్యూరిటీ కళ్లు కప్పి పారిపోయిన ఆ ఉద్యోగి.. తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేం�
Telangana Budget 2024: అసెంబ్లీలలో తెలంగాణ రసవత్తర చర్చ నడిచింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు మొదలు.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలసీల్లో జరిగిన అవకతవకలపై చర్చ హాట్ హాట్గా జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఒకవైపు.. సీఎం, మంత్రులు ఒకవైపు సవాళ్లు, ప్రతిసవాళ్లు, వివరణలతో సభ దద్దరిల్లింది.
Telangana: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్హాట్గా నడుస్తున్నాయి. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ మధ్య మాటల యుద్ధం నడిచింది. హరీష్రావు వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలని.. ప్రభుత్వం ప్రజల లక్ష్యంగా పని చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు అన్నారు. ఆరు గ్యారంటీలకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో కేటాయింపులు పెంచారు.. కానీ అసలు బడ్జెట్లో కేటాయింపులు తగ్గించారని విమర్శించారు.
నేటి ఆధునిక కాలంలో సాంకేతికత ఎంతగానో అభివృద్ధి చెందుతోంది. ప్రతి రంగానికి టెక్నాలజీని అనుసంధానిస్తున్నారు. ప్రధానంగా ఇటీవల వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పడుతోంది.
టాలీవుడ్ లో వరుస ప్లాప్ సినిమాలతో ఇబ్బందిపడుతున్న రామ్ పోతినేని..హిందీలో మాత్రం సూపర్ డూపర్ హిట్లు కొడుతున్నాడు. అదేంటి హిందీ సినిమాలే చేయని రామ్.. హిందీలో హిట్లు కొట్టడమేంటి అని చూస్తున్నారా..?అయితే అసలు విషయం ఏంటంటే..?
[13:08]‘గెహ్రీయాన్’ కోసం నటి దీపికా పదుకొణె (Deepika Padukone)తో ఇంటిమేట్ సీన్స్లో నటించడం తననెంతో ఇబ్బందికి గురి చేసిందని బాలీవుడ్ నటుడు తెలిపారు.
మంత్రి కోమటిరెడ్డి హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) అన్నారు. గతంలో డబ్బులిచ్చి టీపీసీసీ తెచ్చుకున్నారని అనలేదా అని ప్రశ్నించారు. బస్సులు సరిపోక ప్ర
మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార (ముడా)లో తన భార్యకు ఇంటి స్థలాలు కేటాయించడంలో అవినీతి జరగలేదని అయినా బీజేపీ, జేడీఎస్ సభ్యులు తనకు చెడ్డపేరు తీసుకురావాలనే కుట్ర పన్నారని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(CM Siddaramaiah) మండిపడ్డారు. తాను రెండోసారి సీఎం కావడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు.
తెలుగు ,తమిళం,కన్నడ ,మళయాళ భాషల్లో 150 పైగా సినిమాల్లో నటించి దాదాపు 50 సినిమాలకు దర్శకత్వం వహించి గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కిన ఘనత సొంతం చేసుకున్న సీనియర్ నటి స్వర్గీయ విజయనిర్మల.
పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ కోసం భారత క్రీడాకారులు సర్వ సన్నద్ధమయ్యారు. మొత్తం 117 మంది భారతీయ క్రీడాకారులు ఈ పోటీ కోసం తరలివెళ్లారు. వారిలో బీహార్కు చెందిన ఎమ్మెల్యే శ్రేయసి సింగ్ ఒకరు. బీహార్లోని జముయ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన శ్రేయసి షూటింగ్ క్రీడాకారిణి.
Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవ సంబరాల్లో పొరపాటు జరిగింది. సీన్ నదిలో అథ్లెట్లు వెళ్తున్న వేళ.. దక్షిణ కొరియా అథ్లెట్లను ఉత్తర కొరియా అథ్లెట్లుగా పరిచయం చేశారు. అనౌన్సర్ చేసిన ప్రక�
తేనె మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ కొంతమందికి మాత్రం ఇది అస్సలు మంచిది కాదు. దీన్ని తినడం వల్ల ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు ఎవరు తేనె తినకూడదు? ఎందుకు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
Telangana: కాళేశ్వరంకు పోయిన వాళ్ళందరూ నాస్తికులే అని.. అందుకే గుడి యొక్క సాంప్రదాయాలను పాటించలేదని బీఆర్ఎస్ నేతలపై కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... గర్భగుడి లోపలికి వెళ్లేముందు ఎలా ఉండాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు తెలీదా అని ప్రశ్నించారు. గర్భగుడిలోకి వెళ్లే భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించి వెళ్లాలని గుడి వద్ద బోర్డు ఉంటుందన్నారు.
Mamata Banerjee ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నీతి ఆయోగ్ (Niti Aayog) సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. సమావేశం నుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వాక�
Purushothamudu యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఒకవైపు లావణ్య వివాదంతో సతమతమవుతున్న ఈ కుర్ర హీరో మరోవైపు తన సినిమాలను చక చక కంప్లీట్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆ�
తన స్నేహితురాలికి దూరంగా ఉండాలన్న పాపానికి ఓ అమ్మాయిని దారుణంగా హత్య చేశాడో నీచుడు. అర్ధరాత్రి పీజీ హాస్టల్లోకి చొరబడి బతిమిలాడిన వినకుండా యువతి మెడపై కత్తితో విచ్చలవిడిగా దాడి చేశాడు.
హరిరామ జోగయ్య.. కాపు బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు.. ఏపీ ఎన్నికలకు ముందు ఈయన పేరు పదే పదే వినిపించేది. ఊ అంటే ఆ అంటే పేపరు పట్టుకుని జనసేన అధినేత పవన్ కల్యాణ్కు లేఖలు రాసేవారు.
వ్యవసాయంపై ఒక్క మంత్రికి కూడా అవగాహన లేదని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) విమర్శించారు. ఆంధ్రా బాసుల మోచేతి నీళ్లు తాగిన వీళ్లకు తెలంగాణ గురించి ఏం తెలుసని ఎద్దేవా చేశారు. కృష్ణా, గోదావరి నదులు ఆంధ్రా �
తుంగభద్ర జలాశయం(Tungabhadra Reservoir) నుంచి అత్యధిక స్థాయిలో నీరు నదికి విడుదల చేయడంతో కంప్లి, గంగావతి మధ్య రాకపోకలను అధికారులు ఆపివేశారు. జలాశయం నుంచి 30 గేట్ల ద్వారా నదికి 1,07,096 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో నీరు వంతెనను తాకుతూ ప్రవహిస్తోంది.
మద్యం ప్రియులకు నిజంగా చేదువార్త.. ఎందుకంటే.. అసలే వీకెండ్.. ఆదివారం సరదగా కాసేపు ఓ పెగ్గు వేసుకుని పడుకోవచ్చని అంతా అనుకుంటూ ఉంటారు. ఇంతలో మందు షాపులు బంద్ అంటే మద్యం ప్రియులకు ఎలా ఉంటుంది.
AP News ఏపీకి భారీగా కొత్త ఐపీఎస్లు రాబోతున్నారు. కూటమి ప్రభుత్వం అభ్యర్థన మేరకు స్పందించిన కేంద్రం ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ను పెంచింది. ప్రస్తుతం ఏపీకి 144 మంది ఐపీఎస్లు ఉండగా.. వారిని 174కు పెంచింది. ఈ మేరకు
బరువు తగ్గడం అంటే సాధరణమైన విషయం కాదు. ఎంతో పట్టుదల, అంకితభావం ఉంటే తప్ప బరువు తగ్గడం అందరికీ సాధ్యం కాదు. ఎంతో కఠినమైన వ్యాయామాలు, డైటింగ్ చేస్తేనే ఆరోగ్యకరంగా బరువు తగ్గడం వీలవుతుంది. ఎంత కష్టపడినా ఏడాదికి 20 కిలోలు తగ్గితే గొప్ప విషయం.
Chinmayi Sripaada సలార్ నటుడు జాన్ విజయ్ (John Vijay)పై ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద (Chinmayi Sripaada) సంచలన ఆరోపణలు చేశారు.
Rakt Bramhand బాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘తుంబాడ్’ (Tumbbad). గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. 2018లో వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఈ చిత్ర దర్శకుడు రాహి అనిల్ బార్వే తాజాగా ఒక వెబ�
బడ్జెట్ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన బాగాలేదని మాటలు చెబితే సరిపోతుందా? ప్రశ్నించారు. రూ.4.5 లక్షలు లేని జీఎస్డీపీని రూ.14 ల�
ఫ్రాన్స్ రాజధాని పారిస్లో 33వ సమ్మర్ ఒలింపిక్ క్రీడలు(Paris Olympics 2024) అధికారికంగా గత రాత్రి ప్రారంభమయ్యాయి. కానీ ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన పలు కార్యక్రమాలు మాత్రం ప్రస్తుతం వివాదానికి దారి తీశాయి. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
[12:15]Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు.
Kesineni Chinni వైసీపీ తమ ఉనికి కోల్పోకుండా ఢిల్లీలో ధర్నా డ్రామాలు ఆడుతున్నారని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శించారు. ఆ ధర్నాకు అనేక మంది మద్దతు జగన్ కోరినా ఎవరూ రాలేదని, కేవలం అఖిలేశ్ యాదవ్ ఒక్కరే మద్దత
[12:09]తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) తెరకెక్కించిన చిత్రం ‘హనుమాన్’ (Hanuman). త్వరలో ఇది ఓ దేశంలో విడుదల కానుందని ప్రశాంత్ వర్మ తెలిపారు.
దేశవ్యాప్తంగా చండీపురా వైరస్(Chandipura Virus) విజృంభిస్తోంది. ఇటీవలే గుజరాత్లో పదుల సంఖ్యలో వైరస్ కేసులు బయట పడగా.. తాజాగా నాలుగేళ్ల బాలిక మృతి చెందినట్లు పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) ధ్రువీకరించింది.
చాలా సార్లు గ్యాస్ స్టవ్ మంట చాలా చిన్నగా వస్తుంటుంది. ఇక ఆడవాళ్లు కంగారు పడిపోయి స్టవ్ ను రిపేర్ కు ఇస్తుంటారు. కానీ గ్యాస్ స్టవ్ మంట పెద్దగా వచ్చేలా మీరు కూడా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
Vikrant Massey గతేడాది బాలీవుడ్ నుంచి వచ్చి సంచలనం సృష్టించిన చిత్రం 12 ఫెయిల్ (12th Fail). బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే హీరోగా నటించిన ఈ సినిమాకు విధు వినోద్ చోప్రా దర్శకత్వం వహించాడు. చిన్న సినిమాగా విడుద�
Kerala Techie : కేరళ టెకీ పర్సనల్ లోన్ యాప్ ద్వారా సుమారు 20 కోట్ల మేర ఆర్థిక నేరానికి పాల్పడింది. మణప్పురం కంపెనీకి చెందిన పర్సనల్ లోన్ యాప్ ద్వారా ఆమె డబ్బును కాజేసింది. ఓ ఫేక్ లోన్ అకౌంట్ క్రియేట్ చేస�
చాలా ఏళ్ల తర్వాత పాకిస్థాన్ ఒక ఐసీసీ ఈవెంట్కు ఆతిథ్యం ఇస్తోంది. వచ్చే ఏడాది 2025 ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్లో జరగబోతోంది. అయితే భద్రతా కారణాల రీత్యా పాకిస్తాన్లో పర్యటించేందుకు భారత జట్టుకు అనుమతి లభించడం కష్టం.
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో చేసిన ధర్నాపై విమర్శలు ఇంకా వస్తూనే ఉన్నాయి. తాజాగా జగన్పై బెజవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శలు గుప్పించారు.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు(Chilukur)లో 144 సెక్షన్ కొనసాగుతున్నది. చిలుకూరు రెవెన్యూ పరిధిలోని సర్వేనంబర్.134లో ఓ ప్రవాస భారతీయుడికి పట్టా భూమి ఉంది. దాని పక్కనే మరో సర్వే నంబర్ 133లో వక్ఫ్బోర్డు(Wakf Board)కు చెందిన పురాతన స్థలం, ఓ కట్టడం ఉంది.
Pawan Kalyan ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు కాపు, బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామజోగయ్య మరోసారి లేఖ రాశారు. కాపులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. పవన్కల్యాణ్ సానుకూల నిర్ణయం తీసు�
Donald Trump అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక నిర్ణయం ప్రకటించారు. ఇటీవలే తనపై దాడి జరిగిన పెన్సిల్వేనియాలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించార
వీడు దొంగే... కానీ మరీ అంత దుర్మార్గుడిలా కనిపించడంలేదు. అందరు దొంగల్లా కాకుండా వీడికి కాస్తో కూస్తో మంచిగుణం వున్నట్లుంది. ఇలా ఓ దొంగను పొగడడానికి కారణమేంటో తెలుసా..?
భద్రాచలం (Bhadrachalam ) వద్ద గోదావరి ప్రవాహం తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నది. రాష్ట్రంతో పాటుగా ఎగువనుంచి వరద నీరు వస్తుండటంతో నీటి ప్రవాహం అంతకంతకూ అధికమవుతున్నది. శుక్రవారం రాత్రి వరకు తగ్గుముఖం పట్టిన �
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారా.. కాంగ్రెస్ (Congress) పార్టీ ముందుకొచ్చి అడిగితే జట్టు కట్టేందుకు రెడీ అతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు తండ్రి కొడుకులైన హీరోలతో నటించి మెప్పించినవారు ఉన్నారు. అలానే బాబాయ్ అబ్బాయిలైన బాలయ్య, ఎన్టీఆర్ లతో నటించిన ఓ హీరోయిన్ మాత్రం బాలయ్య కు న్యాయం చేసి.. జూనియర్ కు అన్యాయం చేసిందట.
భానుచందర్ అప్పట్లో అగ్ర దర్శకులు అయిన కె విశ్వనాథ్, బాలు మహేంద్ర, బాలచందర్ లాంటి వారితో సినిమాలు చేశారు. ఎన్నో మరపురాని చిత్రాల్లో భానుచందర్ భాగం అయ్యారు.
Tihar Jail ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉన్న తీహార్ జైలు (Tihar Jail)లో తాజాగా ఘర్షణ చోటు చేసుకుంది. ఖైదీల (inmates) మధ్య గొడవ జరిగింది.
శ్రీశైలం (Srisailam) శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ దర్శించుకున్నారు. శనివారం తెల్లవారుజామున శ్రీకృష్ణదేవరాయ గోపురం వద్దకు చేరుకున్న ఆయనకు �
అంబులెన్స్(Ambulance)ల ముసుగులో పలువురు డ్రైవర్లు రవాణా దందా సాగిస్తున్నారు. అత్యవసర రోగులకు వినియోగించాల్సిన వీటిని సాధారణ ప్రయాణికులకు వినియోగిస్తూ జేబులు నింపుకొంటున్నారు. అంతేకాకుండా ట్రాఫిక్ ఆటంకాలు లేకుండా నిబంధనలను తుంగలో తొక్కుతూ.. సైరన్లను వినియోగిస్తూ రాంగ్రూట్లో వెళుతున్నారు.
Odisha: 14 ఏళ్ల బాలుడిని రేప్ చేసిన కేసులో 55 ఏళ్ల వ్యక్తికి 20 ఏళ్ల జైలుశిక్ష పడింది. ప్రత్యేక పోక్సో కోర్టు ఆ వ్యక్తికి 50వేల జరిమానా విధించింది. ఒకవేళ నిందితుడు ఆ డబ్బు చెల్లించకుంటే, అతనికి మరో రెండేళ�
నిజానికి ప్రతి ఒక్కరూ తెల్ల నువ్వులనే వాడుతుంటారు. కానీ నల్ల నువ్వులు కూడా వంటలను టేస్టీగా చేయడంతో పాటుగా మన ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తాయి. అసలు నల్ల నువ్వులను తింటే ఏమౌతుందో తెలుసా?
మీరు కేవలం ఒక డ్రింక్ తాగడం వల్ల.. డయాబెటిస్ సమస్య నుంచి బయటపడొచ్చు. మీ షుగర్ వ్యాధి తగ్గిపోయి.. నార్మల్ జీవితం పొందొచ్చు. ఆ డ్రింక్ ఏంటి..? అది తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం...
NITI Aayog ఢిల్లీలో నీతి ఆయోగ్ (NITI Aayog) సమావేశం ప్రారంభమైంది. రాష్ట్రపతి భవన్లోని కల్చరల్ సెంటర్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అధ్యక్షతన 9వ పాలక మండలి భేటీ అయ్యింది.
బంగ్లాదేశ్ నుండి భారత్ లోకి అక్రమ చొరబాట్లు ఇప్పటికే ఆందోళనకరంగా మారాయి. ఇలాంటి సమయంలో ఓ ఆకతాయి యూట్యూబర్ చేసిన పని మన దేశ భద్రతకే ముప్పు తెచ్చేలా వుంది. ఇంతకీ ఆ వీడియో ఏమిటంటే...
రాష్ట్రపతి భవన్లో నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరుగుతోంది సమావేశంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు, ప్రత్యేక ఆహ్వానితులు, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్, సభ్యులు పాల్గొన్నారు.
Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఫైర్ అయ్యారు. ఏపీ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి షర్మిల తన సొంత అన్న అని చూడకకుండా జగన్పై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఏపీసీసీ చీఫ్ హోదా చేపట్టాక.. తన మాటలకు మరింత పదును పెట్టారు. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలపై సొంత అన్నపైనే షర్మిల ఎదురుదాడికి దిగారు.
Encounter జమ్మూ కశ్మీర్ (Jammu And Kashmir) లో మరోసారి ఎన్కౌంటర్ (Encounte) చోటు చేసుకుంది. కుప్వారా (Kupwara) జిల్లాలో నియంత్ర రేఖ వెంబడి (Line of Control) పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ జరిపిన దాడిని మన సైన్యం (Indian Army) భగ్నం చేసింది.
[10:54]నీతి ఆయోగ్ సమావేశం రాష్ట్రపతి భవన్లో ప్రారంభమైంది. వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే ఈ భేటీలో ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించనున్నారు.
తెలంగాణపై ప్రధాని మోదీ మొదటి నుంచే మనసులో ద్వేషం నింపుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆవేదన వ్యక్తంచేశారు. ‘సాబ్ కా సాత్.. సబ్ కా వికాస్’ అంటూనే అందులో తెలంగాణను మాత్రం దూరం పెడుతున్నా
Bengaluru Murder: 24 ఏళ్ల బీహారీ అమ్మాయి బెంగుళూరు హాస్టల్లో మర్డర్ అయ్యింది. ఆమెను చంపిన వ్యక్తిని మధ్యప్రదేశ్లో అరెస్టు చేశారు. కృతి కుమారి హత్య కేసులో.. కర్నాటకలో సంచలనం రేపింది.
వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం సాయంకాలం(ఈవెనింగ్) బీటెక్ (పార్ట్టైమ్) ప్రోగ్రామ్ నిర్వహించేందుకు జేఎన్టీయూ(JNTU) సన్నద్ధమైంది. ఈ విద్యా సంవత్సరం (2024-25)లోనే ప్రవేశాలు కల్పించేందుకు వర్సిటీ ఉన్నతాధికారులు మార్గదర్శకాలను సిద్ధం చేశారు. నాలుగైదురోజుల్లో నోటిఫికేషన్(Notification) విడుదల చేసి, ఆగస్టు 15లోపు అడ్మిషన్ల ప్రక్రియను పూర్తిచే యాలని భావిస్తున్నారు.
సమంతా ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న సిటాడెల్: హనీ-బన్నీ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సిరీస్ రూపొందుంతుంది. సమంతా హీరోయిన్ గా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా ఈ
NTR ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడలోని గన్నవరం ఎయిర్పోర్టుకు నందమూరి తారకరామరావు పేరును పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ఈ విషయాన్�
వర్షాకాలం వచ్చిందంటే వైరల్ ఇన్ఫెక్షన్లు, దగ్గు, జలుబు సమస్యల గురించి జాగ్రత్తలు తీసుకునేవారు ఎక్కువ. మరికొందరు ఆహారం, నీరు కలుషితం అవుతుందని వాటి నుండి ప్రమాదం రాకుండా జాగ్రత్త పడతారు. ఇవి కాకుండా మధుమేహ రోగులకు పెద్ద ముప్పు పొంచి ఉంది.
[10:42]ప్రభాస్ హీరోగా నాగ్అశ్విన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కల్కి 2898ఏడీ’. ఇందులో ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli) అతిథి పాత్ర పోషించడంపై నాగ్ అశ్విన్ స్పందించారు.
జోగులాంబ గద్వాల జిల్లాలోని రాజోలి శివారులోని తుంగభద్ర నదిపై నిర్మించిన సుంకేసుల జలాశయానికి (Sunkesula Reservoir) వరద పోటెత్తింది. ఎగువ నుంచి 82,300 క్యూసెక్కుల వరద వస్తుండటంతో అధికారులు 20 గేట్లు ఎత్తివేశారు.
Kamala Harris నవంబర్లో జరగబోయే యూఎస్ ప్రెసిడెన్సియల్ ఎన్నికల్లో (US presidential polls) డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా భారత సంతతికి చెందిన ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (Kamala Harris) పేరు ఖరారైంది.
AP News గంజాయికి బానిసైన ఓ భార్య దారుణానికి ఒడిగట్టింది. తన స్నేహితురాలికి గంజాయి అలవాటు చేసి.. ఆమెపై భర్తతో అత్యాచారం చేయించింది. అదంతా దగ్గరుండి వీడియో తీసి ఆ తర్వాత బ్లాక్మెయిల్కు తెగబడింది. ఏపీలోని తిర�
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి కొత్త ట్రెండ్ సెట్ చేశారు. గెలిచే వరకు ఓ మాట.. గెలిచిన తర్వాత మరో మాట చెప్పే పాత ట్రెండ్కు గుడ్బై చెబుతూ... ప్రతి నెల నియోజకవర్గంలో తాను చేసిన పనులపై ప్రోగ్రెస్ రిపోర్ట్ విడుదల చేసే కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు.
Paris Olympics : పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవ సంబరాల్లో కళాకారులు ప్రదర్శించిన లాస్ట్ సప్పర్ పేరడీపై విమర్శలు వస్తున్నాయి. భారీ టేబుల్ ముందు జీసెస్తో పాటు అతని 12 మంది శిష్యులు భోజనం చేసినట్లు
వాటర్బోర్డు(Waterboard)లో కొందరు అధికారులను బదిలీ చేసినా వెళ్లడం లేదు. తమ కుర్చీలను వదలడం లేదు. మేనేజర్లుగా, డిప్యూటీ మేనేజర్లుగా ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తూ ఎండీ ఉత్తర్వులు జారీ చేసినా వాళ్లు పట్టించుకోవడం లేదు. ఇక్కడికి బదిలీ అయినవారిని రానివ్వడం లేదు. రాజకీయ పలుకుబడితో అవసరమైతే ఉన్నతాధికారులపైనే ఒత్తిడి తీసుకొస్తున్నారు.
కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులు అయినా రాష్ట్రానికి ఏమాత్రం ఉపయోగం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) విమర్శించారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తెచ్చి కిషన్ రెడ్డి తన చి�
టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్లో అద్భుత ప్రతిభ కనబరిచి టీమిండియాకు ఎంపికయ్యాడు. 2016లో టీమిండియా తరఫున తొలి మ్యాచ్ ఆడాడు. ధోనీ కెప్టెన్గా ఉన్నప్పుడు అరంగేట్రం చేశాడు. ధోనీ, కోహ్లీ, రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా తరఫున ఆడాడు.
కొంతమందికి వానలో తడవడం అస్సలు ఇష్టం ఉండదు. కానీ కొంతమందికి మాత్రం వానలో తడవడమంటే చాలా ఇష్టం. మీకు ఇష్టం ఉన్నా.. ఇష్టం లేకున్నా.. వానలో తడిస్తే గనకు ఏమౌతుందో తెలుసా?
భారత క్రికెట్ జట్టులో సభ్యుడిగా ఎన్నో విజయాలు అందించిన గౌతమ్ గంభీర్ కోచ్గా తన కొత్త బాధ్యతలను నిర్వహించడానికి సిద్ధమయ్యాడు. శ్రీలంకతో భారత్ మూడు మ్యాచ్ల టీ20 సీరిస్ ఆడనుంది. శనివారం మొదటి మ్యాచ్ జరగనుంది.
[10:02]తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు.
ఉక్రెయిన్ - రష్యా యుద్ధం ప్రారంభమయ్యాక ప్రధాని మోదీ(PM Modi) తొలిసారి ఉక్రెయిన్లో పర్యటించనున్నారు. మోదీ ఆగస్టులో కీవ్కు వెళ్లనున్నట్లు పీఎంవో వర్గాలు శనివారం తెలిపాయి.
స్టాక్ మార్కెట్(stock market) దీనిలో కొన్ని గంటల్లోనే లక్షల రూపాయలు సంపాదించిన వారు అనేక మంది ఉన్నారు. దీంతోపాటు నష్టపోయిన వారు సైతం కలరు. అయితే దీర్ఘ కాలంలో ఏదైనా స్టాక్పై ఇన్వెస్ట్ చేసిన వారికి మాత్రం కాసుల వర్షం కురుస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ కూడా అచ్చం ఇలాగే జరిగింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
సరిగ్గా హైదరాబాద్ బోనాల వేళే పాారిస్ లో ఒలింపిక్స్ క్రీడలు జరుగుతున్నాయి. ఈ సెంటిమెంట్ తెలుగింటి ఆడబిడ్డ పివి సింధుకు కలిసివస్తుందని తెలుగోళ్లు నమ్ముతున్నారు.
[09:57]‘యానిమల్’తో సూపర్ సక్సెస్ సొంతం చేసుకున్నారు నటి త్రిప్తి దిమ్రీ (Triptii Dimri). తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ‘యానిమల్ పార్క్’ గురించి స్పందించారు.
టాలీవుడ్ టైర్ టు హీరో స్టార్ హీరోలకు మించి సంపద కలిగి ఉన్నాడట. అతడు తలచుకుంటే సగం హైదరాబాద్ ని కొనేస్తాడట. చాలా సింపుల్ గా కనిపించే ఆ హీరో ఎవరో తెలిశాక మీరు షాక్ అవుతారు..
పాతబస్తీలో ఆదివారం జరగనున్న లాల్దర్వాజా మహాకాళి(Laldarwaja Mahakali) బోనాల నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. అధిక సంఖ్యలో భక్తులు, నాయకులు, వీఐపీలు వచ్చే అవకాశముండటంతో తగిన ఏర్పాట్లు చేశారు. దక్షిణ మండల డీసీపీ స్నేహా మెహ్రా, ఏసీపీ చంద్రశేఖర్ ఏర్పాట్లను శుక్రవారం పర్యవేక్షించారు.
Building Collapse: నవీ ముంబైలో మూడు అంతస్తుల భవనం కూలింది. ఈ ప్రమాదంలో ఇద్దర్ని రక్షించారు. మరికొంత మంది శిథిలాల కింద ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
Andhrapradesh: బీఆర్ అంబేదక్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరంపురం మండలానికి చెందిన వాసంశెట్టి అశోక్ కుమార్ హెచ్డీఎస్సీలో ఉద్యోగం చేస్తున్నాడు. అశోక్ కుమార్ ఏటీఎంలలో నగదు నింపే ఉద్యోగి. ఈ క్రమంలో ఎప్పటిలాగే తోటి సిబ్బందితో కలిసి దానవాయిపేట హెచ్డీఎఫ్సీ బ్యాంకు నుంచి రెండున్నర కోట్లు నగదు తీసుకొని ఏటీఎంలలో నగదు నింపేదుకు అశోక్ బయలుదేరాడు.
పారిస్ ఒలింపిక్స్ ఘనంగా ప్రారంభమయ్యాయి. శనివారం నుంచి పతకాలకు సంబంధించిన ఈవెంట్లు ప్రారంభమవుతాయి. తొలిరోజు భారత్ పతకాల పట్టికలో ఖాతాతెరవాలని 140 కోట్ల మంది భారతీయులు ఆకాంక్షిస్తున్నారు.
వారణాసిలోని ప్రతి అణువులోనూ పరమశివుడు ఉంటాడని చెబుతుంటారు. అక్కడ అనేక శివాలయాలు ఉన్నాయి. వీటన్నింటి నడుమ ఓ శివాలయం ప్రత్యేకంగా నిలుస్తోంది. చారిత్రక నేపథ్యం కలిగి ఉన్న ఈ ఆలయాన్ని విరాళాలతో నిర్మించారు.
Vice Captain : టెస్టుల్లో బుమ్రాను వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించనున్నారు. అతని స్థానంలో మరో క్రికెటర్ శుభమన్ గిల్కు ఆ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. బంగ్లాదేశ్తో జరిగే టెస్టు సిరీస్లో ఆ మా�
ప్రధాని మోదీ (PM Modi) త్వరలో ఉక్రెయిన్లో పర్యటించనున్నారు. వచ్చే నెల 23న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో సమావేశం కానున్నారు. దీంతో రష్యాతో యుద్ధం తర్వాత ప్రధాని మోదీ ఆ దేశానికి వెళ్లడం ఇదే మొదటిసారి.
టెక్ హబ్ అయిన బెంగళూరులో నివసించడం సామాన్యులకు అంత సులభం కాదు. లక్షల్లో సంపాదించే సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఎక్కువగా నివసించే బెంగళూరులో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ. ఇతర మెట్రో నగరాలతో పోల్చుకుంటే రేట్లు అన్నీ కళ్లు చెదిరేలా ఉంటాయి.
పశ్చిమగోదావరి జిల్లాలో నేడు వరద ముంపు మండలాల్లో మంత్రుల బృందం పర్యటించనుంది. వరద ముంపు ప్రాంతాలలో నేడు రాష్ట్ర మంత్రులు కింజారపు అచ్చయ్య నాయుడు, వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, కే పార్థసారథి పర్యటించనున్నారు.
వాకింగ్ నేటి కాలపు అత్యుత్తమ వ్యాయామం అనడంలో అతిశయోక్తి లేదు. ఇది గుండె ఆరోగ్యం నుండి కీళ్లను బలంగా ఉంచడం వరకు ఎన్నో రకాలుగా ప్రయోజనాలు చేకూర్చుతుంది. ఈ కారణంగా ప్రతి రోజూ వాకింగ్ ను తమ విధిగా మార్చుకున్న వారు చాలా మందే ఉన్నారు. అయితే..
పారిస్లో ఒలింపిక్స్ వేడుకలు గతానికి బిన్నంగా జరిగాయి. నాలుగు గంటల పాటు జరిగిన విశ్వక్రీడల ప్రారంభ వేడుకలు వీక్షకులను అలరించాయి. ప్రపంచ దేశాల నుంచి హాజరైన క్రీడాకారులు ప్రారంభ వేడుకల్లో పాల్గొన్నారు.
పాతనగర మెట్రో కారిడార్ (Old City Metro) నిర్మాణానికి స్థానికులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నా, సంస్థాగతంగా ఎన్నో చిక్కుముళ్లు నెలకొన్నాయి. 2011 నాటికే మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టులోనే జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మ�
కీర్తి సురేశ్ కొంతకాలంగా ప్రేమలో ఉన్నదట. తన చిరకాల స్నేహితుడే తన ప్రియుడట. త్వరలోనే అతడ్ని కీర్తి పెళ్లాడబోతున్నదట. గత కొంతకాలంగా కోలీవుడ్ మీడియాలో ఈ వార్త తెగ చక్కర్లు కొడుతున్నది. ఇదిలావుంటే.. కీర్తి�
భారత సంతతికి చెందిన అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (Kamala Harris) ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఆమె అభ్యర్థిత్వాన్ని ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు.
పారిస్ ఒలింపిక్స్ 2024 అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భారత్ నుంచి 117 మంది క్రీడాకారులు ఈ విశ్వ క్రీడల్లో పాల్గొంటున్నారు. ఒక్కో టీమ్ ఈవెంట్లో భారత్ తరపున ఒక జట్టు.. వ్యక్తిగత విభాగాల్లోనూ ఒక్కో కేటగిరీలో భారత్ నుంచి ఒకరు ప్రాతినిధ్యం వహిస్తారు.
గోదావరి వరద ఉధృతి మరింత పెరుగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి పరవళ్ళు తొక్కుతోంది. మూడో ప్రమాద హెచ్చరిక దిశగా గోదావరి ఉగ్ర ప్రవాహం కొనసాగుతోంది. 50.80 అడుగులకు నీటిమట్టం చేరుకుంది
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న తరుణంలో సభలో గురువారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
టీ20 ప్రపంచ చాంపియన్గా బరిలోకి దిగిన టీమిండియా(team india) పురుషుల జట్టు శనివారం నుంచి మూడు మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్లో ఆతిథ్య శ్రీలంకతో తలపడనుంది. మూడు మ్యాచ్లు పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగనున్నాయి. ఈ మ్యాచులో ఏ జట్టు గెలిచే అవకాశం ఉందనే విషయాలను ఇక్కడ చుద్దాం.
రక్తపోటు లేదా బ్లడ్ ప్రెషర్ ను షార్ట్ కట్ లో బీపీ అని పిలుస్తుంటారు. ఒకప్పుడు బీపీ అనేది వయసు పెరిగిన వారిలో వచ్చే సమస్య. కానీ నేటికాలంలో పెద్ద చిన్న తేడా లేకుండా బీపీ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ ఆహారాలతో ఈ సమస్య మరింత పెరుగుతుంది.
ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఎక్కడో డిసైడ్ చేసింది పెద్దమ్మ శ్యామలాదేవి. కాబోయే కోడలికి ఖరీదైన పట్టు చీరలు కొంటుందట. ప్రభాస్ పెళ్లి మీద శ్యామలాదేవి హింట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
ఈశాన్య భారత దేశంలోని ఓ ప్రదేశానికి తొలిసారిగా యునెస్కో(UNESCO) గుర్తింపు వచ్చింది. అసోంలోని అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులకు శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చోటుదక్కింది.
నేడు నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం జరగనుంది. ప్రధాని మోదీ అధ్యక్షన జరుగుతున్న సమావేశంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. రాష్ట్రపతి భవన్లోని కల్చరల్ భవనంలో ఈ సమావేశం జరగనుంది.
ప్రతి పన్ను చెల్లింపుదారులు ఏటా ఆదాయపు పన్ను రిటర్న్ను దాఖలు(ITR filing) చేయాల్సి ఉంటుంది. అయితే 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్(ITR) ఫైల్ చేసేందుకు చివరి తేదీ జులై 31, 2024గా ఉంది. అయితే గడువు తేదీ తర్వాత ITR ఎలా ఫైల్ చేయాలి, ఎంత ఫైన్ పడుతుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బంగారం అంటే భారతీయులకు ఎంతో ఇష్టం. ఏ మాత్రం డబ్బులు ఉన్నా పసిడి కొన్ని పెట్టుకుందామనుకుంటారు. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా.. మన దగ్గర ఉన్న బంగారమే ఆస్తి అవుతుందని చాలా మంది పేద, మధ్య తరగతి ప్రజలు సైతం బంగారం (Gold) కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.
కేంద్ర బడ్జెట్ పుణ్యమాని నగల షాపులు కిటకిటలాడుతున్నాయి. శుక్రవారం ధర కొద్దిగా పెరిగినా.. బడ్జెట్ తర్వాత 10 గ్రాముల మేలిమి (24 కేరట్స్) బంగారం ధర రూ.5,000 తగ్గి రూ.70,500 సమీపంలో ట్రేడవుతోంది.
పెళ్లికాని ప్రసాదులకూ స్టాక్ మార్కెట్ ఇంట్రాడే ఈక్విటీ క్యాష్ సెగ్మెంట్ పెద్దగా కలిసి రావడం లేదు. ఈ సెగ్మెంట్లో బ్రహ్మచారులతో పోలిస్తే.. పెళ్లయిన వారే బాగా రాణిస్తున్నారు. 2019 -2023 ఆర్థిక సంవత్సరాల మధ్య
భారత్లో తన ఐఫోన్ల ధరలు 3 నుంచి 4 శాతం (రూ.300 నుంచి రూ.6,000) తగ్గిస్తున్నట్టు యాపిల్ కంపెనీ ప్రకటించింది. కేంద్ర బడ్జెట్లో మొబైల్ ఫోన్లపై కస్టమ్స్ డ్యూటీ ని 20 శాతం నుంచి 15 శాతానికి తగ్గించటమే ఇందుకు
వాయుస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎ్సలకు విడివిడిగా రీచార్జ్ ప్లాన్లు తీసుకురావాలని టెలికాం నియంత్రణ మండలి ట్రాయ్ భావిస్తోంది. దీనికి సంబంధించి ఒక చర్చాపత్రం విడుదల చేసింది. వచ్చే నెల 16లోగా దీనిపై
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.
అవసరమైన సమయంలో నియంత్రణాపరమైన పర్యవేక్షణా చర్యలు తీసుకునేందుకు వీలుగా పట్టణ సహకార బ్యాంకులపై ఆర్బీఐ సత్వర దిద్దుబాటు చర్యలను (పీసీఏ) ప్రకటించింది. ప్రైమరీ (అర్బన్) సహకార బ్యాంకులపై
ఈక్విటీ మార్కెట్ ఐదు రోజుల వరుస నష్టాలకు తెర దించింది. అమెరికాలో జీడీపీ గణాంకాలు ఆశించిన దాని కన్నా మెరుగ్గా ఉండడంతో పాటు ఇన్వెస్టర్లు ‘‘తగ్గినప్పుడు కొను’’ అనే సూత్రాన్ని పాటించి విలువ ఆధారిత కొనుగోళ్లు జరపడం మార్కెట్కు ఊపిరులు పోసింది. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, ఆర్ఐఎల్ వంటి బ్లూచిప్ షేర్లలో జరిగిన కొనుగోళ్లు
ప్రపంచ క్రీడాప్రేమికులంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒలింపిక్స్ క్రీడలకు సరికొత్త రీతిలో పారిస్ తెర లేపింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య.. ‘గేమ్స్ వైడ్ ఓపెన్’ నినాదంతో ఆరు బయట సాగిన ఈ ఆరంభ వేడుకలు అందరికీ థ్రిల్ను పంచాయి. 205 దేశాల నుంచి 6,800 మంది
టీ20 వరల్డ్ చాంపియన్ టీమిండియా మెగా టోర్నీ తర్వాత పూర్తిస్థాయి జట్టుతో సై అంటోంది. శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీ్సలో భాగంగా తొలుత మూడు టీ20లలో తలపడనుంది. మొదటి టీ20 శనివారం ఇక్కడ జరగనుంది. కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్, కోచ్గా గంభీర్ కొత్తగా నియమితులయ్యారు.
మీ పిల్లలు రేవ్ పార్టీలకు వెళ్తే మీరేం చేస్తున్నారు.. మత్తు పదార్థాలు వాడే అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటుంటే తల్లిదండ్రులుగా మీకు బాధ్యత లేదా? అని ఇటీవల రేవ్ పార్టీలో దొరికిన విద్యార్థుల తల్లిదండ్�
రెండేళ్ల కిందట బంగ్లాదేశ్ ఆతిథ్యమిచ్చిన మహిళల ఆసియా కప్లో..టైటిల్ ఫైట్లో భారత్ ప్రత్యర్థి శ్రీలంకే. ఇక ఈసారి కూడా ట్రోఫీకోసం ఆ జట్టుతోనే హర్మన్ప్రీత్ సేన అమీతుమీ తేల్చుకోనుంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను డిఫెండింగ్ చాంపియన్ భారత్ చిత్తు చేస్తే..ఉత్కంఠ
పారిస్ ఒలింపిక్స్లో తొలి డోపీ దొరికాడు. ఇరాక్ దేశానికి చెందిన జూడో క్రీడాకారుడు సజ్జాద్ సెహెన్ డోపింగ్ పరీక్షలో పాజిటివ్గా తేలాడు. తొలిసారి విశ్వక్రీడల్లో పోటీపడుతున్న 28 ఏళ్ల సజ్జాద్ రెండు రకాల
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయిందని తెలంగాణ పవర్లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్ ఆరోపించారు.
రెండేళ్లుగా ఆ దేశంలో ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణమే.. ఏవైపు ఉంచి ఎప్పుడు మిస్సైల్స్ వచ్చి పడతాయో తెలీని భీతావహం. కళ్ల ముందే ఎంతోమంది ప్రాణాలు విడిచే భయంకర దృశ్యాలు. దీనికి తోడు పవర్ గ్రిడ్ కూల్చివేతతో
Horoscope జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్పై బీఆర్ఎస్, బీజేపీ నేతలు, కుల సంఘాల నాయకులు, కార్మికులు, ఆటో డ్రైవర్లు శుక్రవారం పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. ఆయా జిల్లాల్లో ప్రభుత్వ దిష్టి బొమ్మల�
కుక్కను చంపాలంటే దానిపై పిచ్చి కుక్క అని ముద్ర వేయాలనే నానుడిని కాంగ్రెస్ ప్రభుత్వం బాగా ఒంటపట్టించుకున్నట్టుగా ఉంది. గొల్ల కురుమలకు ఆర్థిక భరోసా కల్పించే గొర్రెల పంపిణీ పథకం నిర్వీర్యానికి ప్రభుత్వ�
రాష్ట్ర బడ్జెట్లో తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ఉద్యోగులు పెట్టుకున్న ఆశలు నీరుగారాయి. వేలాది మం ది ఆర్టీసీ కార్మికులు ఎదురుచూస్తున్న అపా యింటెడ్ తేదీ, కొత్త బస్సుల కొనుగోలు వం టి కీలక అ�
రానున్న 90 రోజుల్లో 30 వేల ఉద్యోగ ఖాళీలను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనున్నదని ముఖ్యమంత్రి ఏ రేవంత్రెడ్డి స్పష్టం చే శారు. తమ ప్రభుత్వం వచ్చిన 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇ చ్చామని తెలిపారు.
మాతృభూమితో పాటు నాకు బాగా తెలిసిన దేశం అమెరికా. నేను మొట్టమొదట ఆ దేశాన్ని 38 సంవత్సరాల క్రితం సందర్శించాను. ఆ తరువాత అనేక సార్లు ఆ దేశానికి వెళ్లాను. చివరిసారి అక్టోబర్ 2022లో వెళ్లాను. అమెరికా అధ్యక్షుడుగా జో బైడెన్ అప్పటికి ఇంకా రెండు సంవత్సరాలు కూడా పూర్తిచేసుకోలేదు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పట్ల ఏమాత్రం సోయిలేకుండా ప్రభుత్వం నిర్ణయించిన ఒక పేరు తీవ్ర వివాదస్పదమైంది. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఈ నెల 30 నుంచి పాఠశాలల్లో ‘తిథి భోజనం’ అనే కొత్త కార్యక్రమం ప్రారంభిం�
సాధారణ జీవితంలో చాలా మంది వ్యవహార రీతులు లావాదేవీల సంబంధితంగా ఉండడం కద్దు. ఇద్దరు వ్యక్తుల మధ్య, రెండు మానవ బృందాల మధ్య లావాదేవీల సంబంధమేమిటి? ‘నేను ఆశిస్తున్నది మీరు ఇస్తే లేదా చేస్తే మీరు కోరింది నేను ఇస్తాను’ అనేదే ఆ బంధం. దీన్నే వ్యవహారికంలో ‘క్విడ్ ప్రొ
వాగ్ధాటి, ముక్కుసూటితనానికి పేరుగాంచిన నాయకుడు సూదిని జైపాల్రెడ్డి. ఆయన తన రాజకీయ ప్రయాణంలో విలువల విషయంలో ఎన్నడూ రాజీపడలేదు. ఎమర్జెన్సీ ప్రకటనపై అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని ఎదిరించడానికి కూడా వెనుకాడలేదు. పోలియో కారణంగా జైపాల్రెడ్డి పరిమిత శారీరక చలనశీలత ఆయన రాజకీయ ఎత్తులను
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం సాయంత్రం సీఎం అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు.
స్వీయ అస్తిత్వం కోసం, ప్రజాస్వామ్య పరివర్తన కోసం కన్నీళ్ళు, రక్తం కలగలిసిన అసంఖ్యాక బలిదానాలను చేసింది తెలంగాణ. ఈ క్రమంలోనే తన స్వీయజీవితాన్ని మండించి, మూడుతరాల ఉద్యమానికి వంతెనగా మారి తెలంగాణ లక్ష్యాన్ని తీరం చేర్చిన వైతాళికుడు ఆచార్య జయశంకర్ సార్. స్వరాష్ట్రంలో ఉపాధి అవకాశాలు, సామాజిక
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి తెలిపారు. శుక్రవారం టీటీజేఏసీ చైర్మన్ శ్రీపాల్రెడ్డి ఆధ్వర్యంలో సలహాదారును కలిసి సమస్యలు పరిష్కరిం�
స్థానిక సంస్థల ఎన్నికలు సమీప భవిష్యత్తులో జరిగే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించిన నేపథ్�
గాజా సంక్షోభం విషయంలో ఇక ఎంతమాత్రం మౌనంగా ఉండలేననీ, అక్కడి దయనీయమైన పరిస్థితులను చూస్తూ ఊరుకోలేనని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ గురువారం వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమీన్ నెతన్యాహూ అమెరికన్ కాంగ్రెస్ను ఉద్దేశించి ఓ కఠినమైన, తీవ్రమైన ప్రసంగం చేసిన తరువాత,
ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసు అధికారులు కోర్టుకు రిపోర్టును సమర్పించకపోవడంపై 12వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన నిందితుడు ప్రభాకర్రావు, మీడియా ప్రతినిధ
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల నిందితుడు సయ్యద్ మక్బూల్ అనారోగ్యంతో గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్టు చర్లపల్లి జైలు అధికారులు తెలిపారు. మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన సయ్య
Today Horoscope:రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం..
శాంతి భద్రతలు కాపాడటంలో, త్వరితగతిన పోలీసు సిబ్బంది స్పందించడంలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తాయని, వీటి ద్వారా వచ్చిన కాల్స్పై సత్వర చర్యలు తీసుకోవాలని డీజీపీ జితేందర్ పోలీసులను ఆదేశించారు.
కృష్ణసాయి, మీనాక్షి జైస్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘జ్యువెల్ థీఫ్'. పీఎస్ నారాయణ దర్శకత్వంలో మల్లెల ప్రభాకర్ నిర్మిస్తున్నారు. ఇటీవల టీజర్, ఆడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో కృష్ణసాయి మాట్�
మహేశ్బాబు-రాజమౌళి సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఒకటి బయటకు వచ్చింది. ఈ పాన్ వరల్డ్ ఫ్రాంచైజీకి ‘గోల్డ్' అనే పేరును ఖరారు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ట్రెజర్ హంట్ నేపథ్యంలో సాగే కథాంశం కావ
కీర్తి సురేశ్ కొంతకాలంగా ప్రేమలో ఉన్నదట. తన చిరకాల స్నేహితుడే తన ప్రియుడట. త్వరలోనే అతడ్ని కీర్తి పెళ్లాడబోతున్నదట. గత కొంతకాలంగా కోలీవుడ్ మీడియాలో ఈ వార్త తెగ చక్కర్లు కొడుతున్నది. ఇదిలావుంటే.. కీర్తి�
[05:17]అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే..
[05:19]మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది.
ఒక రాష్ట్ర అభివృద్ధికి కొలమానాలు అంకెలే. రాష్ట్ర బడ్జెట్, రెవెన్యూ రాబడులు, తలసరి ఆదాయం, జీఎస్డీపీ పెరుగుదలను పరిశీలిస్తే ఆ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో గుర్తించవచ్చని ఆర్థిక నిపుణులు చెప్తుంటారు.
రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘డబుల్ ఇస్మార్ట్' చిత్రం ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకురానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్ జోరు పెంచారు. ఈ నెల 29న మూడో పాట ‘క్యా ల
[05:15]గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు.
కులాల కుళ్లు స్నేహితుల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపింది? అనే ప్రశ్నకు సమాధానంగా రూపొందుతోన్న చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. యదు వంశీ దర్శకుడు. పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మాతలు. నిహారిక కొణిదెల సమర్ప�
[05:14]‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్..
[05:13]‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు.
ప్రపంచం నలుమూలల నుంచీ అత్యుత్తమ క్రీడాకారులందరూ ఒలింపిక్స్లో పాల్గొనేందుకు పారిస్ మహానగరానికి వచ్చిన వేళ.. ఆ క్రీడా సంబరాల ప్రారంభానికి కొన్ని గంటల ముందు.. గుర్తు తెలియని వ్యక్తులు ఫ్రెంచ్ హైస్పీడ్ రైల్ (టీజీవీ) నెట్వర్క్పై వరుస దాడులు చేశారు.
వైద్యశాఖలో జరిగిన బదిలీల్లో కుంభకోణం జరిగినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు తేల్చినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు నివేదిక సిద్ధం చేసినట్టు సమాచారం.
[05:11]హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు.
[05:11]పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి.
[05:12]గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు.
[05:11]నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు.
[05:09]ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది.
[05:10]నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు.
పంద్రాగస్టుకు హాజరయ్యే ప్రముఖులు, అధికారులకు ప్రత్యేకంగా పారింగ్ స్థలాలను కేటాయించడంతో పాటు ట్రాఫిక్ రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని పోలీసు శాఖకు సీఎస్ శాంతి కుమారి సూచించారు.
‘హను-మాన్'తో పాన్ఇండియా విజయాన్ని అందుకున్నారు దర్శకుడు ప్రశాంత్వర్మ. ఈ సినిమాకు సీక్వెల్గా ‘జై హనుమాన్'ని కూడా ఆయన అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ని పూర్తి చేసి, పూజాకార్యక్రమాలను �
‘విలువలేని మనుషుల గురించి పట్టించుకోవడం మానేస్తే మంచిది. పనికిమాలిన ప్రపంచానికి దూరంగా బతకండి. మనం ఆనందంగా బతకాలి. మనవారిని కూడా ఆనందంగా ఉంచాలి. ఇదే నిజమైన జీవితం.’ అంటూ తన ఇన్స్టా ద్వారా అభిమానులకు మెస�
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటిస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్' చిత్రంలోని ‘మార్ముంత ఛోడ్చింత’ అనే గీతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన ‘ఏం జేద్దామంటవ్ మరీ..’ అనే మాటలను హుక్లైన్గా త�
[05:04]పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది.
[05:03]దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది.
[05:03]కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు.
[05:00]గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు.
[04:59]లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
తమను సంప్రదించకుండానే నాగార్జున సాగర్ కుడికాలువ నుంచి 3 టీఎంసీల నీటి విడుదలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) చైర్మన్ శుక్రవారం ఇచ్చిన ఉత్తర్వులపై తెలంగాణ అధికారులు విస్మయం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని సాగు, తాగునీటి అవసరాలను తీర్చే కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ పంపుహౌస్ (కన్నెపల్లి) నుంచి వెంటనే నీటి పంపింగ్ను ప్రారంభించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు డిమా�
ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, సామాజికపరంగా అన్ని రంగాల్లో వెనుకబడిన కులాలలో ఆరె కులం ఒకటి. తెలంగాణలో దాదాపు పది లక్షలకు పైగా ఆరె కులస్తులు ఉన్నారు. అయితే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడి�
వచ్చే అక్టోబరుకల్లా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (వైటీపీఎ్స)లోని మొదటి దశలో రెండు యూనిట్లు(ఒక్కోటి 800 మెగావాట్లు) పూర్తి కావాలని ఇంధన శాఖ కార్యదర్శి, జెన్కో సీఎండీ రొనాల్డ్రాస్ ఆదేశించారు.
ఎనిమిదేండ్ల అంధ బాలికపై లైంగిక దాడి ఘటనను గోప్యంగా ఉంచి నిర్లక్ష్యం వహించిన వికలాంగుల సంక్షేమశాఖ ఎండీ, రాష్ర్ట కమిషనర్ శైలజ, ఏడీ రాజేందర్ను వెంటనే సస్పెండ్ చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి (వీహెచ
కేసీఆర్ సహకారంతో బాన్సువాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని స్థానిక ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా 11 వేల ఇండ్లను మంజూరు చేయించినట్టు చెప్పా�
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలు కోసమే బడ్జెట్లో నిధులు కేటాయించి ఆర్టీసీని గాలికి వదిలేసిందని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్. బాబు, ఈ. వెంకన్న విమర్శించారు.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం శనివారం జరగనుంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ భేటీలో చర్చించనున్నారు.
బ్రాహ్మణ పరిషత్కు నిధులు విడుదల చేయాలని సీఎం రేవంత్రెడ్డి, మంత్రి శ్రీధర్బాబుకు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య (టీబీఎస్ఎస్ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు వెన్నంపల్లి జగన్మోహన్శర్మ విజ్ఞప్తి చేశారు.
కర్ణాటక, మహారాష్ట్రతోపాటు, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణలో వరద పోటెత్తుతున్నది. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతున్నది. ఆయా ప్రాజె
కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 బరాజ్లు మినహా ప్రాజెక్టులోని మిగతా నీటి సరఫరా వ్యవస్థను అంతటినీ వినియోగిస్తామని, నీటి ఎత్తిపోతలను చేపడతామని రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపార
తెలంగాణలో శాసన మండలి రద్దు అవడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్రావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మాట్లాడారు. తెలంగాణలో జరుగుతున్న చేరికలు కాంగ్రెస్కు అప్రతిష్ట తెస్తాయని తెలిపారు. కోర్టుక
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి ఉన్న లింకు ఏమిటో ఆ పార్టీ పెద్దలే చెప్పాలని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు.
కిరాణా దుకాణం నడుపుతున్న మహిళ మెడలోంచి పుస్తెల తాడు కొట్టేసేందుకు యత్నించి ఇద్దరు దొంగలు అడ్డంగా బుక్కయ్యారు. అంతకు ముందు ఆమె దుకాణంలో సిగరెట్లు కొని.. చేసిన పేటీఎం చెల్లింపు వారి వివరాలను బట్టబయలు చేసింది.
ఏనుగుల దాడుల వల్ల గత ఐదేళ్ల కాలంలో 2,853 మంది మృత్యువాత పడినట్లు ప్రభుత్వ గణాంకాలు పేర్కొన్నాయి. ఈ ఐదేళ్లలో అత్యధికంగా 2023 సంవత్సరంలో 628 మంది చనిపోయారు.
తడి చేతులతో సెల్ఫోన్ చార్జింగ్ పె డుతూ విద్యుత్తు షాక్కు గురై బాలిక మృతిచెందింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లి నామవరంలో శుక్రవారం చోటుచేసుకున్న ది. గ్రామానికి చెందిన కటికాల రామకృష్ణ
నకిలీ పురుగుమందులను అరికట్టకపోతే ప్రజారోగ్యానికి, పంట భూములకు తీవ్ర నష్టం జరుగుతుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. నకిలీ పురుగుమందులను కట్టడి చేసేందుకు ఏయే చర్యలు తీసుకుంటున్నారో వివరణ ఇవ్వాలంటూ కేంద్ర వ్యవసాయ శాఖ, ఆరోగ్య భద్రతా విభాగం, రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్ తదితరులకు నోటీసులు జారీ చేసింది.
నకిలీ, కల్తీ పురుగు మందుల అమ్మకాలను అరికట్టాలని హైకో ర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కల్తీ పురుగు మం దుల వాడకం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తంచేసింది.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఉపాధ్యాయుల బదిలీల్లో అవకతవకలు విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. ఉపాధ్యాయులను నియమించకపోవడంతో నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం కోమటికుంట ప్రాథమికోన్నత పాఠశాల ఎదుట శు
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో గురువారం అర్ధరాత్రి ఓ విద్యార్థి మరణించడం, మరో ఇద్దరు అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. ఆరపేటకు చెందిన రాజారపు గణాదిత్య(13) పెద్దాపూర్ గు�
కరీంనగర్లోని జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టె క్నాలజీ అండ్ సైన్స్ కాలేజీ పూర్వ విద్యార్థిని భారీ ప్యాకేజీతో ఉద్యోగం సాధించింది. ఎం ఆశ్రిత రూ.52 లక్షల వార్షిక వేతనంతో బెంగళూరులోని ఎన్వీడియా కంపెనీ�
‘‘స్విస్ చాక్లెట్ లేదంటే బెల్జియన్ చాక్లెట్స్ మాత్రమే అత్యుత్తమం’’ అని చాలామంది అనుకుంటారు! కానీ.. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా రైతులు పండించిన కోకోతో ప్రపంచం మెచ్చే చాక్లెట్లను రూపొందించి సంచలనం సృష్టించిన హైదరాబాదీ ‘మనం చాక్లెట్స్’ సంస్థ ఇప్పుడు అంతర్జాతీయ ఖ్యాతి పొందింది.
[04:35]కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు.
సుదీర్ఘ నిరీక్షణ అనంతరం భారత్కు ఐసీసీ ట్రోఫీ అందించిన రోహిత్ శర్మ వారసుడిగా అనూహ్యంగా తెరపైకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్, రాహుల్ ద్రవిడ్ నుంచి హెడ్కోచ్ పగ్గాలు అందుకున్న గౌతం గంభీర్కు కెప్టెన్�
వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ పరీక్షల తుది ఫలితాలను జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) శుక్రవారం ప్రకటించింది. ఫిజిక్స్లో ఒక ప్రశ్నకు రెండు సరైన సమాధానాలు ఉండడంతో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు..
కృష్ణా పరిధిలో ఎగువన వర్షాలు, వరదలతో నది పరిధిలోని ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. కొన్ని రోజులుగా ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల నుంచి వరద వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టుకు జలకళ వచ్చేసింది.
విశ్వక్రీడల ఆరంభోత్సవ కార్యక్రమానికి కొద్దిగంటల ముందే ఆతిథ్యదేశంలో అశాంతిని రేకెత్తించడానికి ముష్కర మూకలు భారీ ఉగ్రకుట్ర పన్నాయా? అంటే గురువారం ఉదయం అక్కడ జరిగిన పరిణామాలు అవుననే అంటున్నాయి. ప్రభుత్�
[04:23]ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది.
గత ప్రభుత్వం దురుద్దేశంతో హైదరాబాద్ రోడ్ డెవల్పమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఆర్డీసీఎల్)ను ఏర్పాటు చేసిందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్జీజీ) అధ్యక్షుడు ఎం.పద్మనాభరెడ్డి ఆరోపించారు.
కావడియాత్ర మార్గంలో హోటళ్ల యజమానులు తమ పేర్లను, సిబ్బంది పేర్లను ప్రదర్శించాలంటూ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు జారీ చేసిన ఆదేశాలపై ఇచ్చిన స్టే కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
[04:21]పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు వరుస నష్టాల నుంచి తేరుకున్నాయి. శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. మదుపరులు కొనుగోళ్ల ఉత్సాహాన్ని ప్రదర్శించడంతో ఉదయం ఆరంభం నుంచే పరుగులు పెట్టిన సూచీలు.. ఆఖరుదాకా అదే
[04:20]చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు.
ప్రభుత్వ గ్యారెంటీ అప్పులపై కేంద్రం ఆంక్షలు కొనసాగుతోన్న వేళ.. రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీతో ఓ ప్రభుత్వ రంగ సంస్థకు రుణం లభించనుంది. తెలంగాణ సహకార అపెక్స్ బ్యాంక్(టీజీక్యాబ్)కు రూ.5000 కోట్ల రుణం ఇచ్చేందుకు జాతీయ సహకారాభివృద్ధి సంస్థ(ఎన్సీడీసీ) అంగీకరించింది.
[04:19]కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది.
[04:14]తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది.
రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. మొదటి దశలో సీట్లు పొందిన వారిలో ఎక్కువ మంది కాలేజీల్లో చేరలేదు. దీంతో 22,753 సీట్లు మిగిలిపోయాయి.
మహిళల ఆసియా కప్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత క్రికెట్ జట్టు వరుసగా 9వ ఎడిషన్లోనూ ఫైనల్ చేరింది. గురువారం దంబుల్లా వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన తొలి సెమీస్లో ఆ జట్టును చిత్తుగా ఓడిం�
[04:12]బిల్లులను ఆమోదించడంలో గవర్నర్లు జాప్యం చేస్తున్నారని కేరళ, బెంగాల్ ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లపై 3 వారాల్లోగా స్పందించాలంటూ కేంద్ర హోంశాఖ, ఆయా గవర్నర్ల...
బంగారంపై పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఒకప్పుడు పుత్తడి అంటే ఆమడం దూరంలో ఉన్న పెట్టుబడిదారులు ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయడానికి ఎగబడుతున్నారు.
మన దేశ జనాభాలో సగం మందికి పైగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోలేకపోతున్నారు. ఇలాంటి వారు 55.6 శాతం మంది ఉన్నారని ఐరాసకు చెందిన ‘స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషియన్ ఇన్ ద వరల్డ్’ (సోఫీ) నివేదికలో వెల్లడించింది.
దేశంలో ఎమర్జెన్సీని విధించిన 1975 జూలై 25వ తేదీని సంవిధాన్ హత్యా దివ్సగా పాటించాలంటూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన ‘పిల్’ను శుక్రవారం ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.
ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్లో పోటీపడుతున్న భారత ప్లేయర్లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆల్ ద బెస్ట్ చెప్పారు. శుక్రవారం మొదలైన విశ్వక్రీడల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్త�
ఉపాధ్యాయులు స్థానికంగా ఉంటూ ఆశ్రమ పాఠశాల విద్యార్థినులకు నాణ్యమైన విద్యను, మెనూ ప్రకారం భోజనం అందించాలని భద్రాచలం ఐటీడీఏ పీవో బి.రాహుల్ అన్నారు. అనంతోగు గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను గురువారం రాత్రి ఆయ�
మొబైల్ రీచార్జ్ ప్లాన్ల సమీక్షకు టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ శుక్రవారం ఓ కన్సల్టేషన్ పేపర్ను విడుదల చేసింది. వాయిస్ కాల్స్, డాటా, ఎస్ఎంఎస్ల కోసం సపరేట్ రీచార్జ్ వోచర్లు.. ఇలా అన్నింటిపైనా ఈ పే�
[04:04]ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది.
రాష్ట్రంలో యూనివర్సిటీల్లోని ఖాళీ పోస్టుల భర్తీని ఎప్పుడు చేపడతారనే విషయంలో స్పష్టత రావడం లేదు. యూనివర్సిటీల్లో కొన్నేళ్లుగా నియామకాలు లేకపోవడంతో ప్రొఫెసర్ పోస్టులతో పాటు, బోధనేతర పోస్టులు కూడా భారీ సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి.
దేశవ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో 5 కోట్లకుపైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఓ లిఖితపూర్వక సమాధానం ద్వారా లోక్సభకు తెలిపారు.
విశ్వక్రీడలకు తెరలేచింది. ఇన్నాళ్లుగా ఎదురుచూసిన అద్భుత క్షణం ఆవిష్కృతమైంది. గతానికి భిన్నంగా, చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో పారిస్ ఒలింపిక్స్ ఆరంభ వేడుకలు అంబరాన్నంటాయి. చారిత్రక సీన్ నది ఒడ్డును తమ �
షిర్డీ నుంచి కాకినాడ వస్తున్న సాయినగర్ ఎక్స్ప్రెస్ రైల్లో దొంగలు పడ్డారు. గురువారం అర్ధరాత్రి ప్రయాణికులు నిద్రమత్తులో ఉండగా దొంగలు నాలుగు బోగీల్లో(ఎస్-3,4,5,6) బంగారం, నగదు, బ్యాగులు ఇలా ఏది దొరికితే అది ఎత్తుకెళ్లారు.
దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగో లాభాలకు ఖర్చుల సెగ గట్టిగానే తగిలింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 12 శాతం తగ్గి రూ.2,728.8 కోట్లకు పరిమితమైంది.
రాజీవ్ రహదారిపై ఓ కారు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి డివైడర్ను దాటి పక్క లైన్లోకి దూసుకెళ్లి.. ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా 10 మందికి గాయాలయ్యాయి.
గ్రేటర్లో పాలన పట్టుతప్పుతోందా? పారిశుధ్యం నిర్వహణ సరిగా లేక డెంగీ, మలేరియా కేసులు విజృంభిస్తున్నాయా? శాఖల మధ్య సమన్వయం లేక నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదా? గుంతల రోడ్లతో వాహనదారుల నడ్డి విరుగుత
ఐటీఈ భారీ పెట్టుబడులకు సిద్ధమవుతున్నది. నిర్మాణాత్మక పోటీతత్వాన్ని పెంపొందించడానికి, భవిష్యత్తు అవసరాల నిమిత్తం స్వల్పకాలంలో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు కంపెనీ చైర్మన్ సంజీవ్ పూరి త
మృత్యువు ఎప్పుడు ఎలా విరుచుకుపడుతుందో చెప్పలేం అనడానికి ఈ విషాద ఘటనే సాక్ష్యమేమో! ఏ వాహనం నుంచి ఊడిందో ఏమో ఓ టైరు వేగంగా దూసుకొచ్చి రోడ్డు పక్కన మూత్ర విసర్జన చేస్తున్న ఆరేళ్ల బాలుడిని బలంగా ఢీకొట్టగా..
పశ్చిమబెంగాల్ విభజన అంశం ఆ రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపింది. ఉత్తరబెంగాల్ను ఈశాన్య ప్రాంతంతో కలపాలంటూ ఇటీవల బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేయడం రాజకీయంగా సంచల�
[03:41]రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.
రాష్ట్రంలో గొర్రెల సంఖ్య మిస్టరీగా మారింది! అసలు ఎన్ని గొర్రెలు ఉన్నాయన్నది చర్చనీయాంశమైంది! 2013తో పోలిస్తే 2019 నాటికి గొర్రెలు భారీగా వృద్ధి చెందినట్లు గత ప్రభుత్వం లెక్కలు చూపింది. అదే విషయాన్ని రికార్డుల్లోనూ నమోదు చేసింది.
కమలా హ్యారిస్ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిషెల్ ఒబామా సమర్థించారు. దీనిపై వారు శుక్రవారం కమలకు ఫోన్ కాల్ చేసి మాట్లాడారు.
[03:40]మహిళా రిజర్వేషన్ చట్టం పార్లమెంట్లో ఆమోదం పొందినా మోదీ ప్రభుత్వం అమలు చేయనందుకు, ఈ చట్టంలో ఓబీసీ వర్గాల మహిళలను చేర్చనందుకు నిరసనగా ఈ నెల 29న దిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయనున్నట్లు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు తెలిపారు.
[03:39]మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు.
[03:37]శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు.
అన్నమయ్య జిల్లాలో అత్యంత కీలకమైన డివిజన్ మనదపల్లి. రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే ఇక్కడి సబ్ కలెక్టర్ కార్యాలయంలోని రికార్డులనే ఏరికోరి ఎందుకు తగలబెట్టారో స్పష్టత వస్తోంది.
రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ఆదిలాబాద్, కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో సికిల్ సెల్ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. సికిల్సెల్ ఎక్కువగా గిరిజన, మలేరియా కేసులు ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాల్లోనే ఉంటుంది.
జిల్లాలో రోడ్లు అధ్వానంగా మారాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో రహదారులన్నీ దెబ్బతిన్నాయి. ఎక్కడ చూసినా కంకర తేలి, గుంతలు పడి, బురదమయమైన దారులే కనిపిస్తున్నాయి. రోడ్లపై వర్షపు నీటితో నిండిన గుంతల
తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి పాత మార్గం లో నీటిని తరలించినా అది ఎత్తిపోతల పథకమే తప్ప గ్రావిటీ కానే కాదు. ప్రాణహిత- చేవెళ్లను మూర్ఖుడు మాత్రమే గ్రావిటీ పథకమని అనగలడు. 2007లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు పనుల�
తమిళనాడులోని ప్రభుత్వ పాఠశాలల పేర్ల నుంచి జాతి లేదా కులం పేర్లను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. కల్లకురిచి కల్తీ మద్యం కేసుపై విచారణ సందర్భంగా తనంతట తాను ఈ �
కేంద్ర బడ్జెట్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం విపక్ష పాలిత రాష్ర్టాలపై సవతి తల్లి ప్రేమ ప్రదర్శించిందని ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
సంగారెడ్డి కలెక్టరేట్లోని ఆడిటోరియంలో జిల్లా మాజీ సైనిక ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కార్గిల్ విజయ్ దివస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర�
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కారు దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో సాగిన బీఆర్ఎస్ ప్రతినిధి బృందం పర్యటన శుక్రవారం విజయవంతంగా సాగి
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున అభ్యర్థిత్వం ఆశిస్తున్న భారత సంతతికి చెందిన కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు మద్దతు ప్రకటించారు.
మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. పెట్టుబడులకు ప్రతిఫలాలు అందుతాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. అలంకార వస్తువులు కొనుగోలు చేస్తారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. బాల్యమిత్రులను కలుస�
బీఆర్ఎస్ అందిస్తున్న సంక్షేమంతో పాటు అదనంగా మరింత మేలు జరుగుతుందని నమ్మి ఓట్లేసిన ప్రజలను రేవంత్ సర్కార్ వంచిస్తున్నది. హామీల అమలును పక్కనపెట్టి.. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన బీఆర్ఎస్ ఎమ్మెల్య�
“మా అమ్మ కమలాదేవి పేరు మీద బోయపల్లి శివారులో 41 గుంటలు ఉండె. ఎన్హెచ్-363లో పోయింది. ఆ భూమికి చదరపు మీటరుకు రూ.350 చొప్పున రూ.17 లక్షల పరిహారం ఇచ్చిన్రు. మా పక్కన ఉన్న భూమి వాళ్లకు మాత్రం చదరపు మీటరుకు రూ.1317 ఇచ్చిన్
[03:32]జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయ ఫైళ్ల కాల్చివేత సంఘటనలో ప్రధాన అనుమానితుడైన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడు మాధవరెడ్డి ఢిల్లీకి పారిపోయినట్టు సమాచారం.
[03:29]బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు.
అంతర్జాతీయంగా పేరుప్రఖ్యాతలు పొందిన ఆరెస్సె్సలాంటి సంస్థలను నిషేధ సంస్థల జాబితాలో పెట్టడం తప్పిదమని గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వానికి యాభై ఏళ్లు పట్టిందని మధ్యప్రదేశ్ హైకోర్టు వ్యాఖ్యానించింది.
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎ్సఏ) చెబితేనే కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల్లో నీటిని నిల్వ చేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు.
[03:25]వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు.
[03:26]గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది.
[03:23]అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది.
కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసి, గోదావరి ఎగువన ఉన్న రిజర్వాయర్లను నింపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించిన తాజా ఓటర్ల జాబితా రూపకల్పనకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
[03:20]స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది.
[03:19]దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది.
ఖతర్లోని ఒక అరబ్బు ఇంట్లో పనిచేయడానికి వచ్చి మోసపోయి సౌదీ అరేబియాలోని సువిశాల ఎడారిలో ఒంటెల కాపరిగా మారిన ఓ ప్రవాసాంధ్రుడు మంత్రి నారా లోకేశ్ చొరవ, అరబ్బు తెగ ల ప్రయత్నంతో ఎట్టకేలకు శుక్రవారం స్వదేశానికి చేరుకున్నాడు.
[03:16]భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం.
ఏనుగుల దాడుల వల్ల గత ఐదేళ్ల కాలంలో 2,853 మంది మృత్యువాత పడినట్లు ప్రభుత్వ గణాంకాలు పేర్కొన్నాయి. ఈ ఐదేళ్లలో అత్యధికంగా 2023 సంవత్సరంలో 628 మంది చనిపోయారు.
[03:14]కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది.
[03:12]అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది.
చట్టాలను అమలు చేయాల్సిన స్థానంలో ఉండి దివ్యాంగులను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని టీజేఎస్ అధినేత కోదండరాం కోరారు.
[03:11]జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది.
ఏపీలో రెండు కొత్త పారిశ్రామిక నగరాలను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర పరిశ్రమల ప్రోత్సాహకం, అంతర్గత వాణిజ్య విభాగం(డీపీఐఐటీ) కార్యదర్శి రాజేశ్కుమార్ సింగ్ వెల్లడించారు.
ముందు చూపుతోనే హైదరాబాద్ అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి బడ్జెట్లో రూ.10 వేల కోట్లు కేటాయించారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. అధికారంలో ఉన్న పదేళ్లలో హైదరాబాద్ అభివృద్ధి కోసం కేసీఆర్ ఈ మేరకు బడ్జెట్ను ఏనాడైనా కేటాయించారా అంటూ నిలదీశారు.
లోక్సభలో రాహుల్ గాంధీకి మాదిరిగా రాష్ట్ర అసెంబ్లీలో జగన్మోహన్రెడ్డికి ప్రతిపక్ష హోదా రావాలంటే ఇంకా పదేళ్లుపైనే పడుతుందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు.
కేంద్ర ప్రభుత్వం సహకారంతో ‘మిస్టీ’ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో మడ అడవులు విస్తీర్ణం పెంచుతామని ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ చెప్పారు.
కార్గిల్ యుద్ధాన్ని భారత్ గెలిచి పాతికేళ్లు అవుతోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. యుద్ధంలో మన సైనికులు చేసిన త్యాగం చిరస్మరణీయమని ఆయన ఒక ప్రకటనలో కొనియాడారు.
[03:02]ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
[03:00]నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు.
[02:57]‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు.
రైతులు ఉత్పత్తి చేసిన మొత్తం కంది, మినప, మసూర్ పప్పులను ఈ-సమృద్ధి ప్లాట్ఫామ్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని శుక్రవారం కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు.
[02:56]మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు.
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని, ముందుగా నిర్దేశించిన ప్రకారం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి గడువులోగా బీసీ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
[02:54]‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు.
రానున్న 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాల భర్తీకి పోటీ పరీక్షలను నిర్వహించబోతున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ‘‘మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 90 రోజుల్లో 31 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చాం.
[02:51]‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది.
[02:50]రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు.
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నిధులివ్వలేదంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్రావు అన్నారు. సీఎం రేవంత్రెడ్డి, బీఆర్ఎస్ నేత కేటీఆర్...
[02:48]‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు.
స్థానిక సంస్థల ఎన్నికలు డిసెంబరులో జరగనున్నాయా!? ఇందుకు నవంబరులో నోటిఫికేషన్ విడుదల కానుందా!? ఈ ప్రశ్నలన్నిటికీ ‘ఔను’ అనే అంటున్నాయి అత్యంత విశ్వసనీయ వర్గాలు.
[02:45]గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
[02:43]వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ శివారులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యం సమీపంలో ఓ అద్దె భవనంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల, కళాశాల కొనసాగుతున్నది. గతంలో ఈ పాఠశా ల, కళాశాల మిరుదొడ్డిలో ఉండే�
నాలుగు వరుసల జాతీయ రహదారి-363 గుంతలమయం గా మారింది. నిర్మించిన ఆరు నెలలకే నాణ్యతలో డొల్లతనం బయటపడింది. ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షాలకే హైవేపై ఏర్పడిన గుంతలపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి.. తిహాడ్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని న్యాయస్థానం మరోసారి పొడిగించింది. కవిత కస్టడీపై విచారణను ఈ నెల 31న చేపట్టనున్నట్లు తెలిపింది.
[02:32]న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాకే జ్వరం వచ్చిన పరిస్థితులు కన్పిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పరిశీలించినా ఖమ్మం జిల్లాలో 74,960 మందికి వైరల్ ఫీవర్ రావడం, జిల్లా వ్యాప్తంగా 243 డెంగీ కేసుల నమోదు కావడం వంటి పరిస్థితులు ఇ�
మెట్పల్లి మండలంలోని పెద్దాపూర్ గురుకుల స్కూల్లో గురువారం అర్ధరాత్రి ఓ విద్యార్థి మరణించడం, మరో ఇద్దరు అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. స్థానికుల వివరాల ప్రకారం..
[02:29]గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
ఫీజు రీయింబర్స్మెంట్, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలంటూ విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో చేవెళ్ల మండల కేంద్రంలోని బీజాపూర్ రహదారిపై ధర్నా చే�
గోదావరి వరద భద్రాచలం పట్టణాన్ని వదలడం లేదు. వారం రోజుల నుంచి మొదటి ప్రమాద హెచ్చరికను వదిలే అవకాశం ఇవ్వడం లేదు. తగ్గుతూ.. పెరుగుతున్న వరదను అంచనా వేస్తున్న అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకుం�
[02:23]ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన..
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా మొకలు నాటాలన్న యూనియ న్ బ్యాంకు పిలుపు మేరకు సిద్దిపేటలోని రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ �
ఎన్నో వివాదాలు, న్యాయపరమైన సవాళ్లు ఎదుర్కొన్న నీట్-యూజీ తుది ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) శుక్రవారం వీటి తుది ఫలితాలను తన వెబ్సైట్లో విడుదల చేసింది.
[02:10]భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది.
కాలం గడుస్తున్న కొద్దీ, టెక్నాలజీలో మార్పులకు అనుగుణంగా నేటి సమాజంలో అనేక మార్పులు చోటుచేసుకొంటున్నాయి. ఉద్యోగాల తీరు, పని విధానాల్లో కూడా పలు మార్పులు వస్తున్నాయి.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం బడ్జెట్లో ఎక్సైజ్ శాఖకు రూ. 18,470 కోట్లు కేటాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సారి రూ.25,617 కోట్లు కేటాయించిందని, గతంతో పోలిస్తే రూ. 7,147 కోట్లు పెంచి ప్రజలను తాగుబోతులను చేస్తారా..
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకులం, బీసీ, ఎస్సీ వసతి గృహాల్లో విద్యార్థులు సమస్యలతో సతమతమవుతున్నారు. సంబంధితశాఖ ఉన్నతాధికారులు విద్యార్థుల సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకోవడ�
అతి వేగంతో దూసుకెళ్లిన ఓ కారు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి డివైడర్ను దాటి బైక్ను, బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న యువతీయువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. బైక్పై వెనుక కూర్
[02:04]పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేసినదంతా దుష్ప్రచారమేనని.. రైతాంగానికి అందించేందుకు పుష్కలంగా నీళ్లు ఉన్నా ఇంత నిర్లక్ష్యమెందుకని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి కాంగ్రె
అనేక వనరులతోపాటు హైదరాబాద్కు అతి సమీపంలో ఉన్న నల్లగొండను రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తానని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ఒక ప్రణాళిక ప్రకారంగా రాష్ట్ర ప్రభు�
జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. వర్షా లు కురుస్తున్న ప్రస్తుత తరుణంలో పల్లెల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొని వ్యాధులు ప్రబలుతున్నాయి. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు రోగుల సంఖ్య రోజురోజుకూ
తమలో దాగిన నైపుణ్యాలను వెలికి తీసి, ఆర్థిక స్వాలంబన దిశగా అడుగులు వేస్తేనే మహిళా సాధికారత సాధ్యమవుతుందని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అభిప్రాయపడ్డారు. కుప్పంలో శుక్రవారం ఆమె ఎన్టీఆర్ ట్రస్టు తరఫున స్కిల్ డెవల్పమెంట్ సెంటర్ను ప్రారంభించారు. అనంతరం పీఈఎస్ ఆడిటోరియంలో 31 కుట్టు మిషన్లు, 25 తోపుడు బండ్లు ఉచితంగా పంపిణీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉక్కుపాదంతో కాకినాడలో రేషన్ మాఫియా వణుకుతోంది. గత ప్రభుత్వ సహకారంతో ఐదేళ్లపాటు యథేచ్ఛగా పేదల బియ్యాన్ని పాలిష్ చేసి విదేశాలకు తరలించేసిన అక్రమా ర్కులు ఇప్పుడు కొత్త ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో విలవిల్లా డుతున్నారు.
ప్రభుత్వ యాజమాన్య జూనియర్ కళాశాలల విద్యార్థులకు అందించే ఉచిత పాఠ్యపుస్తకాలు జిల్లాకు వచ్చాయి. పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, బ్యాగులతో కూడిన కిట్లు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ దీనిపై దృష్టి పెట్టారు. అన్నట్టుగానే ఇంటర్మీడియట్ విద్యా మండలి నిధులతో పాఠ్యపుస్తకాలు ముద్రించడంలో పాటు అవసరమైన నోట్ పుస్తకాలు, బ్యాగులు అందించే యత్నం చేశారు. ఈ పుస్తకాలు, బ్యాగులు జిల్లా కేంద్రానికి.. అటు నుంచి మండలాలకు చేరాయి. వచ్చే వారంలో ఇంటర్ విద్యార్థులకు కిట్ల పంపిణీని ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించనుంది.
కరీంనగర్ జిల్లాలోని జ్యోతిష్మతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీ పూర్వ విద్యార్థిని భారీ ప్యాకేజీతో ఉద్యోగం సాధించింది. ఎం ఆశ్రిత 52 లక్షల యాన్యువల్ సాలరీతో బెంగళూరులోని ఎండ్వియా క�
అధికారం అండగా చెలరేగిపోయారు. తమ ఎమ్మెల్యేలు, నేతలను చూసి శ్రేణులూ రెచ్చిపోయాయి. మళ్లీ మనమే అధికారంలోకి వస్తున్నామంటూ కార్యకర్తలకు భ్రమలు కల్పించారు. నాయకులూ అదే భావనలో ఉన్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో అరాచకం, విధ్వంసం సృష్టించారు. వీరి దౌర్జన్యాలు, కక్ష సాధింపు చర్యలతో విసిగిపోయిన జనం.. జిల్లాలో పుంగనూరు మినహా అన్నిచోట్లా ఘోరంగా ఓడించారు. అప్పటి వరకూ మేమున్నామంటూ శ్రేణులకు చెబుతూ వచ్చిన వైసీపీ అభ్యర్థులు.. ఘోర పరాజయం తర్వాత వెనుతిరిగారు. ఐదేళ్లు అధికారాన్ని అనుభవించి ఒక్క ఓటమితో కార్యకర్తల్ని గాలికొదిలేశారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర అయోమయం, గందరగోళానికి గురవుతున్నారు.
వ్యవసాయరంగంలో ప్రకృతి వ్యవసాయానికి తగిన ప్రాధాన్యం కల్పించాలని కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. రాజమహేంద్రవరంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం 2024-25 సంవత్సరంలో పొలంబడి జీఎపీ (గుడ్అగ్రికల్చర్ ప్రొడక్ట్స్) సర్టిఫికేషన్ ప్రొగ్రామ్పై వ్యవసాయ అధికారులకు నిర్వహించిన జిల్లాస్థాయి ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్యఅతిఽథిగా పాల్గొన్నారు.
మంథని మండలం ఎక్లాస్పూర్ ప్రభుత్వ జడ్పీ ఉన్నత పాఠశాల అధ్వానంగా మారింది. కొద్ది రోజులుగా పడుతున్న వర్షాలకు ఆవరణ చెరువులా మారడం, స్కూల్కు వచ్చే రోడ్డు బురదమయంగా తయారవడంతో పిల్లలు ఇబ్బందులు పడాల్సి వస్�
అఖండ గోదావరి ఉగ్రంగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఇంకా రెండు మూడు రోజులపాటు మొదటి ప్రమాద హెచ్చరిక అమలులో ఉండవచ్చని అధికారులు చెబుతు న్నారు. శుక్రవారం రాత్రి 7 గంటలకు ధవళేశ్వరం బ్యారేజీ నీటిమట్టం 13.60 అడుగులుగా ఉంది. బ్యారేజీ నుంచి 12,52,949 క్యూసెక్కుల నీరు సముద్రం లోకి పోతోంది.
నామినేటెడ్ పదవులకు సంబంధించిన 60:40 ఫార్ములా తిరుపతిలో కూటమి నేతలను కలవరపరుస్తోంది. ఈ ఫార్ములా వల్ల నియోజకవర్గంలో బలంగా ఉన్న టీడీపీ నాయకులు తమకు నష్టం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. జనసేన నేతల్లో సంబరం ఉన్నా, తమలో పదవులు దక్కేది ఎవరికనే కలవరం వారిలోనూ ఉంది. బీజేపీ కూడా తమ వాటా పంచుకోవడానికి సిద్ధంగా ఉంది. పరిమిత సంఖ్యలో ఉన్న నామినేటెడ్ పదవుల పందేరం మొత్తంమీద తిరుపతి నియోజకవర్గంలో కత్తిమీద సాముగా మారే అవకాశం కనిపిస్తోంది.
రాష్ట్రంలోనే కాదు.. జిల్లాలో ప్రతిచోట పలువురు వైసీపీని వీడి కూటమి వైపు అడుగులు వేస్తున్నారు. అధికారంలో ఉండగా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజా సమస్యలను ప్రస్తావించలేక అణిగిమణిగి ఉన్న ప్రజాప్రతినిధులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరసన గళం వినిపిస్తున్నారు.
సెర్చ్ఇంజిన్లలో గూగుల్ గుత్తాధిపత్యానికి పెను సవాల్ ఎదురైంది. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత చాట్బాట్ సేవలను అందిస్తున్న చాట్జీపీటీని తీసుకొచ్చిన ఓపెన్ ఏఐ సంస్థ ఈ సవాల్ను విసిరింది. ‘సెర్చ్జీపీటీ’ ప�
దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లను స్మరించుకోవాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. కార్గిల్ విజయ్ దివాస్ ర్యాలీని శుక్రవారం అనపర్తిలో బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నల్లమిల్లి ముందుగా స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లో గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
తిరుపతి జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై దృష్టి పెట్టాలని జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. శుక్రవారం రాత్రి అమరావతి నుంచి నూతన ఇసుక పంపిణీపై భూగర్భ గనులశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముకే్షకుమార్ మీనా వర్చువల్ విధానంలో జిల్లా అధికారులతో సమీక్షించారు.
రాజమండ్రి లో 2.20 కోట్ల రూపాయలతో పరారైన వాసంశెట్టి అశోక్ కుమార్ అనే నిందితుడు . తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లో హెచ్ డీ ఎప్ సీ బ్యాంక్ సొమ్ము తో పరారైన వాసంశెట్టి అశోక్ కుమార్ అనే నిందితుడు .
: గోదావరి వరద ముంపుకు గురైన ప్రాంతా ల్లో పారిశుధ్య లోపం లేకుండా సత్వర చర్యలు చేపట్టాలని జి ల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం జేసీ ఎటపాక మండ లంలోని గౌరీదేవిపేట, నంది గా మ, మురుమూల గ్రామాల్లో పర్యటించారు.
ఎన్నికల ప్రక్రియ ముగిసి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పొరుగు జిల్లాల్లోని తహసీల్దార్లను సొంత జిల్లాలకు బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నాలుగురోజుల క్రితం సీసీఎల్ఏను ఆదేశించింది. అయితే అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో రికార్డులు దగ్ధమైన కారణంగా తహసీల్దార్ల బదిలీలకు బ్రేక్ పడింది. ఎట్టకేలకు ప్రభుత్వం నుంచి శుక్రవారం రాత్రి తహసీల్దార్లను రిలీవ్ చేయాలని చెప్పడంతో తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశాలు ఇచ్చారు.
గ్రామీణ నీటి సరఫరా విభాగంలో కంప్యూటర్ల కొనుగోల్మాల్ వ్యవహారాలపై అధికారులు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ గోల్మాల్ వ్యవహారంపై ఇప్పటికే ప్రభుత్వం సీరియస్ అయ్యింది.
ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో అస్తవ్యస్త పాలన.. అక్కరకు రాని పంట నష్టపరిహారం.. అడ్డదిడ్డంగా ప్రధాన కాల్వలు, డ్రెయిన్లు.. తీవ్రమైన సాగు, తాగునీటి ఎద్దడి.. పట్టించుకునేవారు లేరు. పరిష్కరించే నాథుడు రాడు. దీంతో ఐదేళ్ల తర్వాత కొత్తగా ఏర్పడిన టీడీపీ కూటమి ప్రభుత్వంపైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారిగా జరిగే జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశంపైనే అందరి దృష్టి పడింది. చైర్పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన మచిలీపట్నంలోని జడ్పీ కన్వెన్షన్ హాల్లో శనివారం ఉదయం 10 గంటలకు జరిగే ఈ సమావేశంలో జిల్లాలో నెలకొన్న ప్రధాన సమస్యలపై సమగ్రంగా చర్చించి, సానుకూలమైన నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఐదేళ్ల తరువాత వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు లేకుండా జరిగే సమావేశం కూడా ఇదే కావడం విశేషం. - ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం
సమతా సైనిక్ దళ్(ఎ్సఎ్సడీ) సంస్థ పేరుతో బెదిరింపులకు గురి చేస్తూ రూ.5లక్షలు డిమాండ్ చేస్తున్నారంటూ డీఎంహెచ్వో శ్రీహరి శుక్రవారం ఎస్పీ సుబ్బరాయుడికి ఫిర్యాదు చేశారు.
ఆ సీటంటే తహసీల్దార్లకు భలే స్వీటు. ప్రస్తుతం బదిలీల నేపథ్యంలో సొంత జిల్లాలకు వస్తున్నవారు దీనిపై కన్నేశారు. ఇంతకీ ఎక్కడుంది ఈ సీటు? ఏమా స్వీటు కథ? అనుకుంటున్నారా? అయితే విజయవాడ రూరల్ మండలానికి వెళ్లాల్సిందే.
పెడన నియోజకవర్గంలో ఇంకా జోగి రమేశ్ హవా కొనసాగుతోందా? నియోజకవర్గంలో ఆయన చేసిన భూదందాలు, అసైన్డ్, ప్రభుత్వ భూముల స్వాధీనంలో జరిగిన అక్రమాలు బయటపడకుండా తెరవెనుక చక్రం తిప్పుతున్నారా? పెడన నుంచి పెనమలూరు వెళ్లినా, ఆయనకు గుట్టుచప్పుడు కాకుండా సహకరిస్తున్న కీలక వ్యక్తులు, అధికారులు ఎవరు? అనే అంశంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఐదేళ్లుగా జోగి రమేశ్ చేసిన అక్రమాలు వెలుగులోకి రాకుండా చూసుకునేందుకు, తనకు అనుకూలంగా ఉండే తహసీల్దార్లను కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాల్లో పోస్టింగ్ ఇప్పించుకునేందుకు ఆయన పావులు కదుపుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
దుర్గగుడిలో వారిద్దరి స్టైలే వేరు. ఎన్ని బదిలీలైనా, ఎన్ని రోజులైనా కాసులు కురిపించే కీలక స్థానాలను మాత్రం వారు వదలరంటే వదలరు. తీవ్రమైన ఆరోపణలు ఉన్నా, విజిలెన్స్ అభ్యంతరాలు వ్యక్తం చేసినా వారిద్దరినీ పక్కన పెట్టేవారే ఉండరు. ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకుని పోస్టులను ఏరికోరుకుని మరీ ఎంచుకుని కూర్చుంటారు. వీరిలో ఒకరి ఉద్యోగ నియామకంలోనే వివాదాలున్నా.. మరొకరిని ఏసీబీ కేసులు వెంటాడుతున్నా.. తాజాగా జరిగిన దుర్గగుడి అంతర్గత బదిలీల్లో ప్రాధాన్యమైన పోస్టులు కల్పించడం వెనుక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. - విజయవాడ, ఆంధ్రజ్యోతి
తిరుపతికి చెందిన వ్యాపారి కిడ్నాప్ కథ చివరకు సుఖాంతమైంది.చిన్నగొట్టిగల్లు మండలం చెరువు ముందరపల్లెకు చెందిన భాస్కర కొన్ని సంవత్సరాలుగా తిరుపతిలోని మంగళం ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. కొబ్బరికాయల వ్యాపారం చేస్తున్న ఈయన ఆటో కూడా నడుపుతుంటాడు.సొంత పనుల నిమిత్తం బుధవారం స్వగ్రామానికి వచ్చి తిరిగి తిరుపతికి వెళుతూ మార్గమధ్యంలోని చిన్నగొట్టిగల్లు వద్ద కిడ్నాప్ అయ్యాడు
కేంద్రం ప్రకటించిన బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని సీపీఎం ఆరోపించింది. అన్యాయంపై పోరాడేం దుకు టీడీపీ ముందుకు రావాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది.
మహానాడు జం క్షన్ నుంచి నిడమానూరు వరకు ఫ్లై ఓవర్ నిర్మాణ పను లు త్వరగా ప్రారంభించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) కోరారు.
హైదరాబాద్లో మహంకాళి జాతర సందర్భంగా ఉమ్మడి ఆల యాల్లో అమ్మవార్లకు దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం తరఫున అధికారులు, అర్చకులు శుక్రవారం ఆషాఢ సారె, పట్టువస్త్రాలు సమర్పించారు.
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న బదిలీల్లో భాగంగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, టౌన్ ప్లానింగ్ విభాగాల్లో మార్పులు జరిగాయి. శుక్రవారం పురపాలికలకు సంబంధించి జాయింట్ డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లకు స్థా
సింహ వాహిని మహంకాళి లాల్ దర్వాజ బోనాల పండుగ సందర్భంగా పాత నగరంలోని ఫలక్నుమా, చార్మినార్, మీర్చౌక్, బహుదుర్పురా ట్రాఫిక్ పోలీస్స్టేషన్ పరిధిలో 28, 29వ తేదీల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగ
నాడు అనారోగ్యంతో తండ్రి.. నేడు ప్రమాదవశాత్తు తల్లి మృతి చెందగా, పెళ్లీడుకొచ్చిన ఇద్దరు కూతుళ్ల పరిస్థితి దయనీయంగా మారింది. కనీసం తల్లి అంత్యక్రియలకు చేతిలో చిల్లిగవ్వ లేకపోగా, స్థానికులు అందించిన విరాళ�
[01:09]ఒక సినిమా విడుదల కాకముందే మరో చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నారు మన తారలు. మరికొన్ని రోజుల్లో ‘రఘుతాత’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ‘మహానటి’ కీర్తి సురేశ్ వరుస ప్రాజెక్టులతో జోరు చూపిస్తోంది.
[01:07]‘‘ఎంతో ప్రేమతో చేసిన సినిమా ఇది. నాలుగు కాలాలపాటు గుర్తుండిపోతుంది’’ అన్నారు అనురాగ్ పి. ఆయన దర్శకత్వంలో... నరేశ్ వీకే, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘వీరాంజనేయులు విహారయాత్ర’.
జిల్లా ఫైలేరియా విభాగంలో పనిచేస్తున్న సీని యర్ అసిస్టెంట్ కె.రాథాకృష్ణ కనిపించకపోవడానికి ఎఫ్ఆర్టీసీ మెడికల్ ఆఫీసర్ వేధింపులే కారణమని తప్పుడు ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నా మని ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ పి.రవికుమార్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఆర్ పవన్కుమార్ స్పష్టం చేశారు.
లక్ష్యం మేరకు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. శుక్రవారం జోనల్ అదనపు కమిషనర్లతో కమిషనర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో వైద్యఉద్యోగి ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో రూ.7లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, నగదు దొంగలు అపహరించారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ చోరీ ఘటనకు సంబంధించి బాధితుల ఫిర్యాదుల మేరకు శుక్రవారం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేశారు.
[01:00]ప్రస్తుతం వెండితెరపై దశాబ్దంన్నర సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నాయికల్లో శ్రుతిహాసన్ ఒకరు. ఇప్పుడామె సినిమాల విషయంలో మునుపటి కంటే జోరు ప్రదర్శిస్తోంది.
ప్రస్తుత వరదల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐటీడీఏ పీవో వి.అభిషేక్ అన్నారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. వరదల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రధానంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల సమయంలో సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలన్నారు. ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడే ప్రమాదముందని, అనవసరంగా బయట తిరగవద్దని పీవో సూచించారు.
అల్పపీడనం, వాయుగుండం వర్షాలతో మండలంలో ఖరీఫ్ వరి నాట్లు ప్రారంభమయ్యాయి. మండలంలో ఈ ఏడాది ఖరీఫ్లో 2,025 హెక్టార్లలో వరి సాగు చేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. వరినారు సిద్ధంగా ఉండడంతో గ్రామాలలో రైతులు వరి నాట్లు వేస్తున్నారు. మండలంలోని మేడివాడ, రావికమతం, పెద్దిరాజు, మత్స్యపురం, గుమ్మాళ్లపాడుల్లోని చెరువుల్లో తాజాగా కురుస్తున్న వర్షాలకు పుష్కలంగా నీరు చేరింది. ఈ వర్షాలకు రైతులు దమ్ములు ప్రారంభించి వరి నాట్లు వేసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రతి ఏడాది కల్యాణపులోవ రిజర్వాయర్ నీటిని ఆగస్టు ఐదున ఆయకట్టు భూములకు విడుదల చేసేవారు. అయితే ఈ ఏడాది వర్షాలు కురుస్తుండడంతో రిజర్వాయర్ నుంచి నీటిని విడుదలకు ముందుగానే దమ్ములు పట్టి, వరి నాట్లు ప్రారంభించేశారు.
Paris Olympics 2024 Opening Ceremony : బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, తన ఐదో ఒలింపిక్స్ ఆడబోతున్న టేబుల్ టెన్నిస్ లెజెండ్ శరత్ కమల్ ప్రారంభ వేడుకలో భారత బృందానికి నాయకత్వం వహించారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు తమ తమ క్రీడల నుండి ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలో భారతదేశ పతాకధారులుగా మారిన మొదటి క్రీడాకారులు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది వర్షాలు గిరిజన ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వారం రోజులు పైబడి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు గిరిజనులపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. గెడ్డలు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచాయి. అధిక సంఖ్యలో గిరిజనులు ఇళ్లకే పరిమతమయ్యారు. ఏజెన్సీలో వారపు సంతలు జరగకపోవడంతో గిరిజనులు నిత్యావసర సరకులకు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఈదురుగాలులకు చెట్లు పడిపోతుండడంతో విద్యుత్ సరఫరాకు తరచూ అంతరాయం ఏర్పడుతున్నది.
జిల్లాను ముసురు వీడడం లేదు. శుక్రవారం సైతం ఈదురుగాలులతో కూడిన వర్షం కొనసాగింది. దీంతో జనం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈదురుగాలులులకు చెట్లు కూలిపోవడం, విద్యుత్ తీగలు తెగడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతున్నది. తాజా పరిస్థితి చూస్తే వర్షం తగ్గే సూచనలు ఏ మాత్రం కన్పించకపోవడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టకపోవడంతో గెడ్డలు, వాగులు ఉధృతంగానే పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లా కేంద్రం మొదలుకుని అన్ని మండలాల్లో గెడ్డలు, వాగుల పరిస్థితి అలానే ఉంది, జిల్లాలోని వరద ప్రభావం అధికంగా ఉన్న చింతూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్కుమార్, జాయింట్ కలెక్టర్ ఎం.జే.అభిషేక్ వరద సహాయక, పునరావస చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
వ్యాపార అవసరాల పేరుతో రైతులు, వ్యాపారుల నుంచి సుమారు రూ.150 కోట్లు వసూలు చేసిన చింతపండు వ్యాపారి (కమీషన్ ఏజెంట్) పరారయ్యాడు. కమీషన్ ఏజెంట్ చేసిన మోసంతో ఆవేదనకు గురైన ఓ వ్యాపారి బెంగతో మృతి చెందాడు.
మండలంలోని బొయితిలి పంచాయతీ రాసవీధి, కుంబిడిసింగి పంచాయతీ అండంగిసింగి కల్వర్టుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పాడేరు ఐటీడీఏ పీవో వి.అభిషేక్ టీడబ్ల్యూ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ‘భారీ వర్షాలతో కల్వర్టులకు గండి’ శీర్షిక శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన వార్తపై పీవో స్పందించారు. గండి పడిన కల్వర్టులను శుక్రవారం ఆయన పరిశీలించారు. అండంగిసింగి కాజ్వేపై హైలెవెల్ వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు తయారుచేయాలని అధికారులను ఆదేశించారు.
పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియం వద్ద ఆక్రమణలపై సచివాలయ సిబ్బందిపై టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఆక్రమణలపై మునిసిపల్ కమిషనర్ రవిబాబుకు చాల ఫిర్యాదులు అందడంతో టీపీవో శుక్రవారం మినీ స్టేడియం పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అయ్యప్పస్వామి గుడి పక్కన స్టేడియం స్థలం ఆక్రమించి పూజా సామగ్రి దుకాణం భారీగా ఏర్పాటు చేయడంపై సంబంధిత వ్యక్తిని నిలదీశారు. పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసి సాయంత్రంలోగా ఆక్రమణ తొలగించాలని సచివాలయ సిబ్బందికి టీపీవో ఆదేశాలు జారీ చేశారు. స్టేడియం ముందు మెయిన్ రోడ్డుని ఆనుకొని మునిసిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఉండేది.
నర్సీపట్నం మునిసిపాలిటీలో వార్డు సచివాలయాలకు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. పథకాలు, పౌర సేవలు అందించడానికి సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చిన ప్రభుత్వం సొంత భవనాలు పూర్తి స్థాయిలో నిర్మించలేదు. దీంతో సిబ్బంది, ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. మునిసిపాలిటీ పరిధిలో 17 వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశారు. నాలుగేళ్లు గడిచినా వీటికి భవనాలు నిర్మించడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు. దీంతో మహిళా మండలి భవనాలు, క్రీడా భవనం, అద్దె ఇళ్లలో నిర్వహిస్తున్నారు.
చింతపల్లి ఏరియా ఆస్పత్రిలో గర్భిణులకు వైద్య సేవలు అందడం లేదు. ఆస్పత్రిలో పేరుకు ముగ్గురు స్త్రీ వైద్యనిపుణులు ఉన్నప్పటికీ ఒక్కరూ అందుబాటులో లేరు. ఒకరు చైల్డ్ కేర్ సెలవుపై వెళ్లగా.. మరో ఇద్దరు పాడేరు జిల్లా ఆస్పత్రిలో డిప్యూటేషన్పై పనిచేస్తున్నారు. ఈ కారణంగా ఏరియా ఆస్పత్రిలో గర్భిణులకు అలా్ట్ర సౌండ్ స్కానింగ్, నెల వారి ఆరోగ్య తనిఖీలు నిలిచిపోయాయి.
ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం అడ్డగోలుగా చేపట్టిన ఉపాధ్యాయుల బదిలీలు రద్దయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యాశాఖలో వైసీపీ ప్రభుత్వం సాగించిన అనేక అక్రమాలపై దృష్టి పెట్టింది. గత ప్రభుత్వం సిఫారుసుల ముసుగులో ఉపాధ్యాయులను ముడుపులు తీసుకొని అక్రమంగా బదిలీలు చేశారంటూ ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ విద్యాశాఖలో అస్తవ్యస్త పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు హడావుడిగా నిబంధనలకు విరుద్ధంగా జరిపిన బదిలీలను రద్దు చేశారు.
పాతకక్షలను దృష్టిలో పెట్టుకుని ఇంటి పక్కనే ఉంటున్న మహిళపై ఒక వ్యక్తి గొడ్డలితో విచక్షణారహితంగా దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం ఆమెను చికిత్స నిమిత్తం తొలుత పిఠాపురం, అక్కడి నుంచి కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
సూర్యాపేట జిల్లా పెనపహాడ్ మండలం అనంతారం గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు, రిటైర్డ్ ఉపాధ్యాయుడు బైరెడ్డి మట్టారెడ్డి(105) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెం దారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమజిల్లా రామచంద్రపురం మండలం యనమదలలో సాదే జనార్థనరావు హత్యకేసులో అదే గ్రామానికి చెందిన దారా అప్పారావు అతని కుమారులు దారా సింహాద్రి, దారా చంటి, దారా రాజశేఖర్లకు యావజ్జీవ కారాగార శిక్ష రూ.5వేలు చొప్పున జరిమానా విధిస్తూ జిల్లా అదనపు సెషన్స్ జడ్జి ఆర్.శ్రీలత శుక్రవారం తీర్పు చెప్పారు.
సైనికులు దేశభక్తికి నిలువెత్తు ప్రతీకలని ఆర్మీ కళాశాల డైరెక్టర్ కెప్టెన్ రాఖీ చౌహాన్ అన్నారు. శుక్రవారం బీబీనగర్ పట్టణ శివారులోని సాంఘిక సంక్షేమ ఆర్మీ మహిళా డిగ్రీ కళాశాలలో సెంట్రల్ బ్యూ రో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్గిల్ విజయ్ దివస్ రజతోత్సవం లో ఆమె పాల్గొన్నారు.
మృతి చెందిన వ్యక్తి పేరిట నూతన విద్యుత్ మీటర్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న ఓ కుటుంబం మీటర్ బిగింపులో ఆలస్యమవుతోందని జేఎల్ఎంపై దాడి చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో ఈ సంఘటన జరిగింది.
వారం రోజులుగా గోదావరి ఉధృతి తగ్గుతూ పెరుగుతూ ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వచ్చి చేరే వరదనీరు ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి సముద్రంలోకి ప్రవహించేలోగా మరలా ఎగువున నీటి మట్టం పెరుగుతుంది.
రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలను నెరవే ర్చాలని డిమాండ్ చేస్తూ ధర్మపురి పట్టణంలో బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి దొనకొండ నరేష్ ఆధ్వర్యంలో నాయకులు శుక్రవారం రాస్తా రోకో ధర్నా నిర్వహించారు.
ప్రస్తుతం మారిన వాతావరణ ప్రభావం వలన దోమల బెడదతో ప్రజలు వైరల్ ఫీవర్లతో ఎక్కువ సంఖ్యలో ప్రభుత్వ వైద్యశాలకు వస్తున్నందున వైద్య శాలను, పరిసరాలను శుభ్రంగా ఉంచుకో వాలని మార్కాపురం సబ్కలెక్టర్ రాహుల్మీనా కంభం ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ శివనాయక్కు సూచించారు.
లైసెన్స్ లేకుండా వాహనాలు నడపరాదని, అందు కు చట్టపరంగా జరిమానా ఉంటుందని పట్టణ ఎస్సై గణేశ్కుమార్ హెచ్చరిం చారు. కళాశాల రోడ్డులో లైసెన్స్ లేకుండా ద్విచక్రవాహనాలు నడుపుతూ పట్టు బడ్డ యువకులకు శుక్రవారం కౌన్సెలింగ్ ఇచ్చి జరిమానా విధించారు.
రత్నగిరివాసుడైన సత్యదేవుడి విమానగోపురం స్వర్ణమయం చేసేందుకు అడుగులు వడివడిగా పడుతున్నాయి. ఇప్పటికే ఒక పర్యాయం దేవదాయశాఖ స్థపతి పరమేశ్వరప్ప నేత్రుత్వంలో ఒక కమిటీ పరిశీలన జరిపి సుమారు 11కేజీల బంగారం పడుతుందని అంచనా వేయగా దేవదాయశాఖ కమిషనర్ ఆదేశాలతో శుక్రవారం టీటీడీ డిప్యూటీ ఈఈ చంద్రమౌళీరెడ్డి, అసిస్టెంట్ స్థపతి మురళీశంకర్, అప్రయిజర్ నాగరాజు, సూపరింటెండెంట్ మనోహర్ల బృందం విమానగోపురం కొలతలను తీసుకున్నారు.
ఉమ్మడి జిల్లాలో తొమ్మిది గాలి నాణ్యతా పర్యవేక్షణ స్టేషన్ల ఏర్పాటుకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) అనుమతిచ్చింది. ఏర్పాటు వ్యయంలో 50శాతం సీపీసీబీ, మిగతా 50శాతం తెలంగాణ కాలుష్య నియంత్ర ణా మండలి భరించనున్నాయి.
రోడ్లపై ద్విచక్రవాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అనుకోని ప్రమాదం జరిగితే ప్రాణాలకు భద్రత కల్పిస్తుందని తేలప్రోలు ఉషారామా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ జీవీకేఎస్వీ ప్రసాద్ అన్నారు. కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు హెల్మెట్ ఉపయోగంపై అవగాహన కల్పించేందుకు శుక్రవారం ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు.
కాకినాడ నగరంలోని పురాతన సంపద, కట్టడాలను సంరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వాటర్మెన్ ఆఫ్ ఇండియా రామన్ మెగసెసె అవార్డు గ్రహీత డాక్టర్ రాజేంద్రసింగ్ అన్నారు.
ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘వనమహోత్సవం’లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం ముందుకు సాగడంలేదు. జిల్లాలో తీవ్రంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. గత సంవత్సరం భారీ వర్షాలు కురవగా, ఈసారి వరణుడు ముఖం చాటేశాడు.
రైతులకు ఆపద్బాంధ వుడిలా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు నిలిచారని టీడీపీ మండల అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావు అన్నారు. రూ.కోటితో మోటార్లు కొనుగోలు చేసి రైతు లకు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అందజేయగా మండలంలోని కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన మో టార్లను శుక్రవారం జాస్తి ప్రారంభించారు.
వ్యక్తి ఆత్మహత్యకు వేధింపులే కారణమని పలువురిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ తక్షణమే వారిపై కేసులు నమోదు చేయాలని మృతుడి బంధువులు, గ్రామస్థులు ఆందోళన చేశారు.
సాగునీరు పారాల్సిన కాల్వలు.. తూటికాడ, జమ్ము, రబ్బరు మొక్కలతో నిండిపోయాయి. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చివరి భూములకు సాగునీరు అందించాల్సిన కాల్వలు పూడికతో నిండిపోయాయి. సాగునీటి కాల్వల కట్టలు కోతకు గురై ఉన్నాయి. సాగునీరు సక్రమంగా అందక పంటలు ఎండిపోతున్నా పాలకులకు పట్టలేదు. ఐదేళ్లు అటు వర్షాభావం.. ఇటు అరకొర ఉన్న సాగునీరు కాల్వల ద్వారా సక్రమంగా అందక రైతులు అల్లాడిపోయారు. అయినా పాలకులు కాల్వల మరమ్మతుల గురించి పట్టించుకోలేదు.. రైతుల గోడు ఆలకించలేదు. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వంలో అయినా సాగునీటి కాల్వల బాగుపై దృష్టి సారిస్తారని రైతులు ఆశిస్తున్నారు. ఖరీఫ్కు సాగునీటి ఇబ్బందులు లేకుండా కనీసం తాత్కాలిక మరమ్మతులు తక్షణం చేయాలని రైతులు కోరుతున్నారు.
గ్రామీణ స్థాయి విద్యార్థుల కు ప్రపంచస్థాయి సాంకేతిక విద్యను అందించాలనే సదాశ యంతో రాజీవ్గాంధీ యూనివర్సిటీ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ పరిధిలోని ట్రిపుల్ ఐటీలు 2008లో ప్రారంభించారు.
గత వారంరోజులుగా కురుస్తున్న ముసురు వర్షానికి నగరంలోని బైపాస్ రోడ్డు గుంతలమయంగా మారింది. కరీంనగర్-సిరిసిల్ల బైపాస్ రోడ్డులోని పలు ప్రాంతాల్లో తారు రోడ్డు దెబ్బతిన్నది. పద్మనగర్ శివాజీ జంక్షన్లో ఏర్పడ్డ భారీ గుంతలతో రోడ్డు ప్రమాదకరంగా మారింది.
కార్పొరేషన్(కాకినాడ), జూలై 26: పరిపాలనా సౌల భ్యం దృష్ట్యా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లోని కొంతమంది సిబ్బందిని అంతర్గత బదిలీ చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. పి.అశోక్కన్నారావు, జూనియర్ అసిస్టెంట్(కమిషనర్ సీసీ)ను రెవెన్యూ విభాగంలో రెవె న్యూ ఇన్స్పెక్టర్-3 సర్కిల్కు ఇప్పటివ
సర్పవరం జంక్షన్: మద్యం తాగి వాహనాలు నడిపిన ముగ్గురు వాహనదారులకు న్యాయమూర్తి తలో రూ.10 వేలు జరిమానా విధించినట్టు సర్పవరం పోలీస్స్టేషన్ ఎస్హెచ్వో వైఆర్కే.శ్రీనివాస్ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శుక్రవారం డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం నిర్వ
పెద్దాపురం, జూలై 26: దేశ రక్షణలో సైనికుల త్యాగం అజరామరం అని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి అన్నారు. శుక్రవారం కార్గిల్ విజయ్ దివస్ వేడుకలను పురస్కరించుకుని పట్టణానికి చెందిన మాజీ సైని కుడు డాక్టర్ గుమ్మెళ్ల పట్టాభిరామశేఖర్ను టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కా
కొత్తపల్లి, జూలై 26: వివిధ సమస్యలపై పోలీసుస్టేషన్కు వచ్చే కేసులను సత్వరంగా పరిష్కరించాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. కొత్తపల్లి పోలీస్ స్టే
కార్పొరేషన్(కాకినాడ), జూలై 26: కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో 2024-25 సంవత్సరానికి రెండో విడత ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు శనివారం ప్రభుత్వ పారిశ్రామికా శిక్షణ సంస్థలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని జిల్లా కన్వీనర్ ఎం.వేణుగోపాలశర్మ ఓ ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 8
ఎస్కే యూనివర్సిటీలో రాజకీయాలకు చోటు లేదని ఏదైనా సరే నిబంధనల ప్రకారమే జరగాలని యూనివర్సిటీ రిజిసా్ట్రర్ రమేశబాబుకు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాలసునీత సూ చించారు.
జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఫ్రిబవరి నుంచి ఏప్రిల్ నెల వరకు జరిగిన సెల్ ఫోన్ చోరీలకు సంబంధించిన 151 మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్టు ఏలూరు జిల్లా ఎస్పీ కిషోర్ చెప్పారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం విలేకరులకు వివరాలను ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ స్వరూపరాణి వెల్లడించారు.
దోమల ద్వారా మలేరియా, డెంగీ, చికున్ గున్యా సంక్రమించే అవకాశం ఉందని, దోమల నిర్మూలన సామాజిక బాధ్య తగా భావించాలని జిల్లా మలేరియా అధికారి పీఎస్ఎస్ ప్రసాద్ అన్నారు.
ఇసుకను అక్రమంగా తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ (ఎక్సైజ్) శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్ను ఆదేశించారు.
కార్గిల్ యుద్ధంలో అమరులైన సైనికుల సేవలు మరువలేనివని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు శుక్రవారం కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఆర్ట్స్ కళాశాల నుంచి నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
పట్టణంలోని కే టీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళా శాలలో కార్గిల్ విజయ దివ స్ను ఘనంగా నిర్వ హించా రు. 1999లో కార్గిల్ యుద్ధం లో శత్రుదళాలపై సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
దాదాపు కేజీపైనే నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి రూ.67 లక్షలపైనే కాజేశారు. మోసగాళ్లను పట్టుకుని నిలదీస్తే ఆడ్డం తిరిగి నానా రాద్దాంతం చేసి పరారయ్యారు. నరసాపురంలో వెలుగుచూసిన ఈ మోసం బులియన్ వ్యాపారుల్ని ఒక్కసారిగా ఉలికిపాటుకు గురి చేసింది.
జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశా లల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల నుంచి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ శుక్రవారం తెలిపారు.
స్థానిక ఆర్డీటీ క్రీడామైదానంలో నాలుగు రోజులుగా నిర్వహించిన క్రికెట్ పోటీల్లో కొత్తపేట మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థుల జట్టు విజయం సాధించినట్లు ఆ పాఠశాల హెచఎం పద్మావతి, పీడీ పద్మబాయ్ తెలిపారు.
‘దుబ్బాక ప్రభుత్వాస్పత్రికి పదిరోజుల క్రితం నిత్యం 209 మంది వైద్యపరీక్షల కోసం వచ్చేవారు. శుక్రవారం ఔట్ పేషెంట్ల సంఖ్య 316కు చేరింది. జ్వరాలు, వాంతులు, విరేచనాలతోపాటు కీళ్లనొప్పుల చికిత్సకు వచ్చే వారి సంఖ్య అధికంగా ఉంది’
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల గైనిక్ విభాగంలో ఓ నిండు గర్భిణి అడ్మిషన్లో నిర్లక్ష్యంపై శుక్రవా రం ధన్వంతరీ హాలులో నిజనిర్ధారణ కమిటీ ఆధ్వర్యంలో విచారణ జరిగింది.
తుంగభద్ర నదికి వరదకాలువను నిర్మించి రాయలసీమను కరువు కోరల నుంచి కాపాడాలని జనవ రుల శాఖ మంత్రి నిమ్మల రామా నాయుడును కోరినట్టు ఉమ్మడి జిల్లా సర్పంచల సంఘం అధ్యక్షుడు గోనుగుంట్ల భూషణ్ తెలిపారు.
కార్గిల్ యుద్ధంలో అమలైన సైనికులకు స్థానిక ప్రభుత్వ డిగ్రీకళాశాల శుక్రవారం పలువురు నివాళులర్పిం చారు. వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ పట్టణంలోని ఎనసీసీ విద్యార్థులు ర్యాలీ నిర్వ హించారు.
ప్రజలను బెదిరించడం, దాడులు చేయడం వైసీపీకే చెల్లుతుందని చిలమత్తూరు మండలం టీడీపీ మండల కన్వీనర్ రంగారెడ్డి, నాయకులు అన్నారు. శుక్రవారం కొడికొండ చెక్పోస్టులో నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండు రోజుల క్రితం చిలమత్తూరు మండల సర్వసభ్య సమావేశాన్ని టీడీపీ నాయకులు అడ్డుకున్నారని, ము
మండలంలోని కొండాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని స్పెషాలాఫీసర్, డిపీఓ విజయ్కుమార్రెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన రోగులను పలకరించి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టోర్రూంను పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు.
వక్క మార్కెట్ నిర్మాణానికి సహకరించాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కోరారు. వెలగపూడిలోని రాష్ట్రసచివాలయంలో హోంమంత్రి అనిత, వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడును శుక్రవారం వారు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు నియోజకవర్గంలోని సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని వామపక్షాల నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం వారు మధురవాడ మార్కట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు.
ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం కింద రాయితీతో ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకుని విద్యుత్ బిల్లు తగ్గించుకోవచ్చునని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ తెలిపారు.
జీవీఎంసీ 8వ వార్డులో గంజాయి సేవించే వారు అధికమవుతున్నారు. గంజాయ్ బ్యాచ్లకు ఈ వార్డు కేరాఫ్గా మారుతోంది. ఈ ప్రాంతంలోని యువకులు పూటుగా గంజాయి సేవించి విచక్షణ రహితంగా ఘర్షణలకు పాల్పడుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నా ణ్యమైన భోజనాన్ని మెనూ ప్రకారం అందించాలని డిప్యూటీ డీఈఓ నాగరాజు సూచించారు. మండలంలోని కల్యం గ్రామ జిల్లా పరిషత ఉన్న త పాఠశాల, మండల పరిషత పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనాలను పరిశీలించారు.
సమాజంలో యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని, వాటికి దూరంగా ఉండాలని చండూరు పోలీస్ సర్కిల్ ఇనస్పెక్టర్ (సీఐ) వెంకటయ్య అన్నారు.
డెంకాడ మండలం మోదవలస గ్రామానికి చెందిన మంతిన పైడిశెట్టి (33) ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు సీఐ ఎ.రవికుమార్ తెలిపారు.
మండలంలోని కోనంకి గ్రామంలో షేక్ ఖాజావలి అనే వ్యక్తి ఇంటిలో జరిగిన అగ్నిప్రమాదంలో మూడు ద్విచక్రవాహనాలు, ఒక సోడాబండి పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ సంఘటన గురువారం అర్ధ్దరాత్రి జరిగింది శుక్రవారం ఉదయం బాఽధితుని కుమారుడు షేక్ మస్తానవలి మార్టూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సీఐ రాజశేఖర్రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు ఖాజావలి కోనంకిలో సోడాబండిని నడుపుకుంటూ వ్యవసాయసీజన్లో బళ్లారి వెళ్లి వ్యవసాయం చేస్తుంటారు. ఇటీవల బళ్లారి వెళుతూ సోడాబండిని, తన ద్విచక్రవాహనాన్ని ఇంటి వరండాలో ఉంచాడు.
పాణ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో తమ్మరాజుపల్లె నుంచి సిమెంట్నగ ర్కు వెళ్లేదారిలో దారిదోపిడీ దొంగలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా న్యాయస్థానం వారికి జైలు శిక్ష విధించినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.
ప్రస్తుత సమాజానికి అనుగుణంగా నూతన నైపుణాలను, టెక్నాలజీలను నేర్చుకోవడం ఎంతో అవసరమని సీనియర్ ట్రైనర్ మైక్రోసాఫ్ట్ బెంగళూర్ ఎ.మల్లిఖార్జున్ తెలిపారు.
‘బయట ఎండ ఎక్కువగా ఉంది. ఉక్క పోస్తుంది. ఏరియా హాస్పిటల్లో చల్లగా ఉంటుంది. కాసేపు పడుకుని రెస్ట్ తీసుకుందామనిపించింది. ఆ మందుబాబుకి.. ఇంకేముంది క్వార్టర్ మందు వేసి ప్రభుత్వ ఆసుపత్రిలోని క్యాజువాలిటీలో బెడ్పై పడుకొని మత్తు నిద్రలోకి జారుకున్నాడు. ఆసుపత్రి సిబ్బంది వచ్చి లేపడంతో అసహనం వ్యక్తం చేశాడు. ఈఘటన చీరాల ఏరియా ఆసుపత్రిలో శుక్రవారం వెలుగుచూసింది.
విద్యార్థులపై ప్రభుత్వానిది నిర్లక్ష్య ధోరణి అని, పెండింగ్లో ఉన్న రూ.7వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షి్పలు విడుదల చేయాలని ఏబీవీపీ కన్వీనర్ కళ్లెం సూర్యప్రకాశ్, చేవెళ్ల నగర కార్యదర్శి మైపాల్ డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం చేవెళ్లలోని కళాశాలల విద్యార్థులో కలిసి పెద్దసంఖ్యలో హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై దాదాపు గంట సేపు ధర్నా చేశారు
శ్రీశైలం దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి శుక్రవారం పులివెందులకు చెందిన లింగాల విజయకుమార్ రెడ్డి కుటుంబ సమేతంగా కలిసి రూ.లక్ష విరాళాన్ని అందజేశారు.
ఓ విద్యార్థి చేతికి కట్టుకున్న దారాన్ని తీసివేయాలని ఆదేశించిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి తాండూరు కోర్టులో న్యాయాధికారి రూ.10వేల జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పినట్లు బషీరాబాద్ ఎస్ఐ రమేష్కుమార్ తెలిపారు.
ఆది రూ. 25 కోట్లకు పైగా విలువ చేసే భూమి. ఇంకే ముందు అక్రమార్కుల కన్ను దానిపై పడింది. అలయ భూమే కదా..అని యాచారంలోని తిరుమలేశుడి మాన్యాన్ని అక్రమించేద్దామని అక్రమార్కులు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే నాలుగు ఎకరాలకు పైగా కబ్జా చేసి కడీలు నాటారు. ఇంత తతంగ జరుగుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు.
ఎన్నికల విధుల్లో భాగంగా ఇతర జిల్లాలకు వెళ్లిన ‘మన్యం’ తహసీల్దార్లు త్వరలోనే సొంత జిల్లాకు రానున్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. అయితే ఇదే సమయంలో కొందరు తహసీల్దార్లు పైరవీలు ప్రారంభించారు.
దేశానికి వెన్నెముకగా చెప్పే రైతులకు భూ సమస్యలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి తరాలు మారినా తలరాతలు మారకపోవడంతో ఆర్తనాదాలు చేస్తున్నారు. ప్రభుత్వాలు, పాలకులు మారినా తమ సమస్య ఎవరికి పట్టకపోవడంతో పరేషాన్ అవుతున్నారు.
స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు టీడీపీ కూటమి సర్కారు తీపి కబురు అందించింది. వారి ఉపాధి అవకాశాలను మరింత మెరుగుపరచాలనే ఉద్దేశంతో గతంలో కంటే మరింతగా రుణ సాయాన్ని పెంచింది.
దేశ రక్షణ కోసం ప్రాణాలు ఆర్పించిన వీర సైనికుల త్యాగాలు మరువలేమని కలెక్టర్ శ్యామ్ప్రసాద్ అన్నారు. బీజేపీ యువమోర్చా, మాజీ సైనికుల ఆధ్వర్యంలోశుక్రవారం కలెక్టర్ ప్రాంగణంలో కార్గిల్ విజయ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
జిల్లా ఎమ్మెల్యేలు శుక్రవారం అసెంబ్లీలో తమ వాణి వినిపించారు. మన్యంలో ప్రధాన సమస్యలపై ప్రస్తావించారు. సాలూరు ఎమ్మెల్యే, స్ర్తీశిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, పార్వతీపురం, కురుపాం, పాలకొండ ఎమ్మెల్యేలు బోనెల విజయచంద్ర, తోయక జగదీశ్వరి, నిమ్మక జయకృష్ణలు తమ నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులను వివరించారు.
బషీరాబాద్ పీహెచ్సీకి ఏట్టకేలకు మహర్దశ పట్టుకుంది. ఇకపై మండల ప్రజలకు స్థానికంగా ఆస్పత్రిలో మెరుగైన అన్ని రకాల వైద్య సేవలు అందనున్నాయి. వైద్యసేవలను మరింత మెరుగుపరచాలనే ఉద్దేశంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో కొనసాగిన పీహెచ్సీని తెలంగాణ వైద్య విధానపరిషత్ పరిధిలోకి బదిలీచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
సీతంపేట ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజనులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయనున్నట్లు టి.రాహుల్కుమార్రెడ్డి తెలిపారు. విద్య, వైద్యం పూర్తిస్థాయిలో అందజేయడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్నారు.
కోటబొమ్మాళి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్ మొదటి సంవత్సరం బైపీసీ చదువుతున్న బొడ్డాపు పూజ గురువారం రాత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
వన మహోత్సవంలో భాగంగా జిల్లాలో మొత్తం 82.59 లక్షలు మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఇప్పటివరకు 28.69లక్షల మొక్కలు నాటామని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు.
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ను ధరించాలని, దీనివల్ల ప్రమాదాలు జరిగే సమయాల్లో ప్రాణా పాయం నుంచి కాపాడుకోవచ్చని మున్సిఫ్ కోర్టు న్యాయాధికారి యు.మాధురి అన్నారు.
భరతజాతి చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాల తో లిఖించిన కార్గిల్ యుద్ధ విజయం దేశం యావత్తు జరుపుకునే ఒక పండుగ ఈ విజయ దివస్ అని జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఎం.శైలజ అన్నారు.
మెగా డాటర్ నిహారిక నిర్మిస్తున్న తొలి సినిమా `కమిటీ కుర్రోళ్లు`. ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. విలేజ్ బ్యాక్ డ్రాప్లో సాగే ఈ ట్రైలర్ ఆద్యంతం కట్టిపడేస్తుంది.
అది ఓ అరటి తోట. ఏపుగా పెరిగింది. లోపల ఎవరున్నారో? ఏం జరుగుతోందో కూడా తోట బయట ఉన్న వారికి తెలియదు. లోపల అసలు మనుషులు ఉన్నారన్న అనుమానం కూడా రాదు. ఇదే ఓ వైసీపీ నాయకుడి అక్రమ సంపాదనకు మార్గంగా మారింది. అందుకే ఆయన మూడు ముక్కల ఆటతో చెలరేగిపోతున్నాడు. ఈ ఆట వైసీపీ పాలనలో మొదలై నేటికీ కొనసాగుతోంది. అయితనా దీన్ని ఆపేవారు లేరు. ఈ తతంగమంతా పుట్లూరు మండలంలో యథేచ్ఛగా సాగుతోంది. పోలీసుల అండదండలతోనే వైసీపీ ...
చాలా కాలంగా నీరు లేక వెలవెల బోయిన కాగ్నానదికి జలకళ సంతరించుకుంది. కొద్దిరోజులుగా కురుస్తున్న వానలకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. తాండూరు నియోజకవర్గానికి జీవనాధారమైన కాగ్నా నదిలోకి వర్షం నీరు చేరింది.
కీసరగుట్టలోని దుర్గామాత శుక్రవారం భక్తులకు శాకాంబరి అలంకరణలో దర్శనమిచ్చారు. ఆషాఢమాసం సందర్భంగా ఆలయ చైర్మన్ తటాకం నాగలింగంశర్మ, ఈవో సుధాకర్రెడ్డి అధ్వర్యంలో అమ్మవారిని వివిధ రకాల కూరగాయాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కాలానుగుణంగా జరిగే మార్పుల్లో క్రీడల్లోనూ మార్పులు రావా లని, తదను గుణంగా విద్యార్థుల కు తర్ఫీదు ఇవ్వాలని టెక్కలి ఉపవిద్యా శాఖాధికారి విలియమ్స్ అన్నారు.
స్థానిక మినీస్టేడియం సమీపంలో ఆదివారం సాఫ్ట్టెన్నీస్ జూనియర్ జట్ల ఎంపిక జరుగుతుందని ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు జి.అప్పన్న, జి.షణ్ముఖరావు తెలి పారు.
వైసీపీ ప్రభుత్వ పాలనలో ఆ పార్టీ బడాస్థాయి నేతల నుంచి గ్రామస్థాయి చోటా నాయకుల వరకూ అక్రమాలకు పాల్పడ్డారు. వారి అక్రమాలకు కొంతమంది అధికారులు కూడా సహకరించారు. గత ఐదేళ్లలో ‘నాడు-నేడు’ పేరిట రూ.కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను అభివృద్ధి చేసినట్టు వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకున్నారు.
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అప్రోచ్ రోడ్డు లేని గ్రామాలను గుర్తించాలని కలెక్టర్ పి. రంజిత్ బాషా పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆదేశించారు.
మండలంలోని జగనన్న లేఔట్లలో మిగిలిపోయిన ఇంటి పట్టాల విక్రయాలు జోరుందుకున్నాయి. ఇంటి పట్టా ఉన్నా? లేకున్నా ఖాళీ స్థలం కనబడితే..చాలు అక్కడ వైసీపీ నేతలు ప్రత్యక్షమవుతున్నారు. ప్లాటు రేటు బట్టి ధర నిర్ణయించి అమాయక ప్రజలకు కట్టబెడుతున్నారు. కొన్ని పట్టాలకు గతంలో ఇక్కడ పని చేసి వెళ్లిపోయిన తహసీల్దార్ల వద్దకు వెళ్లి సంతకాలు చేయించుకుని ఆక్రమించు కుంటున్నారు. రాత్రికి రాత్రే పునాదులు వేసేస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ ...
పంటల బీమాతో రైతులకు భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. వైసీపీ ఐదేళ్ల పాలనలో రైతులు నిండా మునిగారు. విపత్తులు, అతివృష్టి, అనావృష్టి ప్రభావంతో తీవ్రంగా నష్టపోయారు.
రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో పీయూసీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. సీటు పొందిన విద్యార్థులు ఉదయం 7 గంటలకే క్యాంపస్కు చేరుకున్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో రూ. కోట్ల విలువైన దేవుడి భూములు అక్రమణకు గురయ్యాయని ఎమ్మెల్యే గౌరుచరిత స్పష్టం చేశారు.
కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ప్రక్రియ ప్రారంభమైంది. జాతీయ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వచ్చే ఏడాది మార్చిలో జరగబోయే ఈ ఎన్నిక కోసం తాజా ఓటర్ జాబితాలను సిద్ధం చేయాల్సి ఉంది.
‘ప్రజా సమస్యల ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారిస్తా. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు కృషి చేస్తా’నని నూతన జేసీ ఫర్మాన్ అహ్మద్ఖాన్ తెలిపారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో శుక్రవారం ఉదయం 10 గంటలకు జేసీ బాధ్యతలు స్వీకరించారు.
గత ఐదేళ్ల పాలనలో వైసీపీ నాయకులు చేసిన అక్రమాలు, పాపాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఐదేళ్లుగా ఎన్ని ఎకరాల ప్రభుత్వ భూములకు పట్టాలిచ్చారు. చుక్కల భూములు ఎన్ని ఎకరాలు చక్కబెట్టారు. నిషేధిత జాబితా నుంచి ఎంత తొలగించారనే వివరాలను ఆరా తీసే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. వైసీపీ పాలనలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నుంచే దోపిడీకి బీజం పడింది. నియోజకవర్గంలోని కంబదూరు, కళ్యాణదుర్గంలో పనిచేసిన తహసీల్దార్లపై అధికార పార్టీ నాయకులు ...
తుంగభద్ర జలాశయానికి వరదనీరు పోటెత్తడంతో మొత్తం 32 గేట్ల క్రస్ట్గేట్ల(20 గేట్లు రెండున్నర అడుగులు, మరో 12 గేట్లు రెండు అడుగుల మేర)ను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. 1,07,096 క్యూసెక్కుల నీటిని తుంగభద్ర నదికి, 8952 క్యూసెక్కు లను కాలువలకు విడుదల చేశారు. తుంగభద్ర జలాశయం పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం డ్యాంకు ఇనఫ్లో 1,05,378 క్యూసెక్కులుండగా ఔట్ఫ్లో కాలువలకు వదిలే నీటితో కలిపి 1,16,228 క్యూసెక్కులు ఉంది. డ్యాం ...
స్థానిక జీడి బ్రోకర్ సిందిరి శ్రీనివాస్ (ఎక్స్లెంట్ క్యాజూ సప్లయర్స్) గోదాముపై శుక్రవారం జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ (విజయనగరం) కె.వెంకటరమణ ఆధ్వర్యంలో అధికారులు సోదాలు చేశారు.
జిల్లా వైద్యారోగ్యశాఖలో ఎప్పుడో భర్తీచేసిన పోస్టులపై ఇప్పుడు విచారణలు జరుగుతుండటంతో ఆ శాఖ ఉద్యోగుల్లో అలజడి నెలకొంది. 2004 నుంచి ఇప్పటివరకు జరిగిన నియామకాలపై రాష్ట్రస్థాయి అఽధికారులు విచారణలు చేస్తుండటంతో ఎప్పుడు ఏమి జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది.
ఎయిడెడ్ పాఠశాలల యాజమానులలో కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. పాఠశాలల్లో పిల్లలు చేరకపోయినా ప్రైవేటు స్కూళ్లల్లో చదువుతున్న విద్యార్థుల పేర్లు తమ స్కూళ్లల్లో నమోదు చేసి వారికి హాజరు వేస్తూ మోసానికి పాల్పడుతున్నారు.
దక్షిణాది పొగాకు మార్కెట్లో అదే జోరు కొనసాగుతోంది. దాదాపు మూడు వారాల అనంతరం ఈ ప్రాంతంలోని 11 వేలం కేంద్రాల్లో శుక్రవారం పొగాకు కొనుగోళ్లు పునఃప్రారంభం కాగా గతంలో ఉన్న డిమాండ్ కొనసాగింది.
కొందరు అక్రమార్కులు అధికారం ముసుగులో నిధులను అడ్డంగా దోచేశారు. గత వైసీపీ ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని పంచాయతీల్లోని కొంతమంది సర్పంచ్లు, అధికారులు తాము చెప్పిందే రాజ్యాంగమన్న విధంగా వ్యవహరించారు. నిధులను ఇష్టారాజ్యంగా నిబంధనలకు విరుద్ధంగా ఖర్చుచేశారు. అందుకు సంబంధించిన రికార్డులు, రసీదులు సక్రమంగా లేనేలేవు. ముఖ్యంగా ఒంగోలు డివిజన్ పరిధిలో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. మేజర్ పంచాయతీలైన సింగరాయకొండ, ఉప్పుగుండూరు, దొడ్డవరంల గ్రామాల్లో లక్షల రూపాయల నిధులను అక్రమంగా వినియోగించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామస్థుల ఫిర్యాదుల మేరకు విచారణ జరిపిన అధికారులు అవినీతికి పాల్పడిన ఒక్కొక్కరిపై వేటు వేస్తున్నారు. అధికారులపై సస్పెన్షన్ వేటు వేస్తుండగా, సర్పంచ్లకు చెక్పవర్ రద్దుచేస్తున్నారు.
జిల్లా కేంద్రంలో ట్రా ఫిక్ నియంత్రణే ధ్యేయంగా ప్రజలకు, వాహనదా రుల కు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా పోలీస్ శాఖ నిరంతర పని చేస్తుందని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునా థ్ అన్నారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సముదాయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పోలీస్స్టేషన్ను శుక్రవారం ఎస్పీ ప్రారంభించా రు.
వసతి గృహాల విద్యార్థుల ఆరో గ్యం, ఆహారం, చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. శుక్రవారం సాయంత్రం కల్వకుర్తి పట్టణంలోని వెనకబడిన తరగతు ల బాలుర సంక్షేమ వసతి గృహాన్ని కలెక్టర్ బదావత్ సంతోష్ అదనపు కలెక్టర్ సీతారామారావుతో కలిసి ఆకస్మికంగా సందర్శించారు.
[22:49]రాష్ట్రానికి వచ్చే పర్యటకులు తమ వెంట చెత్త సంచి లేదా చెత్త డబ్బాను తెచ్చుకోవడాన్ని తప్పనిసరి చేయాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని, పరిష్కారానికి కృషి చేస్తామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రైమరీ పాఠశాలను శుక్రవారం కలెక్టర్ తనిఖీ చేశారు.
కోటపల్లి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలోని విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. వసతి గృహం విద్యార్థులతో కలిసి వసతి గృహం ఎదుట శుక్రవారం బీజేపీ నాయకులు ఽధర్నా చేపట్టారు.
కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న నేషనల్ అచీవ్మెంట్ సర్వే 2024లో రాష్ట్రంలో మంచిర్యాల జిల్లాను మొదటి స్థానంలో నిలపాలని డీఈవో యాదయ్య అన్నారు. ప్రాథమిక పాఠశాలల సబ్జెక్టు డీఆర్పీలకు జిల్లా సైన్స్ కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
దేశ రక్షణే ఊపిరిగా తమప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న సైనికులు చేస్తున్న త్యాగం మరువలేనివని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కార్గిల్ విజయ్దివస్ను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరాస్తలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, సీఐ బన్సీలాల్లతో కలిసి పాల్గొన్నారు.
జిల్లాలో ఎనిమిది రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజల జనజీవనం అస్తవ్యస్తం గా మారింది. ఇంటి నుంచి అడుగు బయట పెట్టలేని పరిస్థితులు నెల కొన్నాయి. మారుమూల గ్రామాల్లో రోడ్లన్నీ బురదమం కాగా కాలినడక వెళ్లేందుకు కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
పాతకాలంలో.. ఇంట్లో డబ్బులు ఉంటే దొంగలు ఎత్తుకుపోతారు.. బ్యాంకుల్లో అయితే భద్రం అని చెప్పేవారు. దీంతో ప్రజలు బ్యాంకులను నమ్మి అందులోనే పొదుపు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ బ్యాంకులో డబ్బులు ఉండడమే శాపంగా మారింది. బ్యాంకు ఖాతాలో లక్ష అంతకంటే ఎక్కువ ఉంటే ఆ విషయాన్ని తెలుసుకుని సైబర్ నేరగాళ్లు దోచేస్తున్నారు. స్మార్ట్ఫోన్తో ఎంత మేలు జరుగుతుందో.. అంత నష్టం కూడా జరుగుతోంది... కాబట్టి తస్మాత్ జాగ్రత్త..
రోడ్లు, డివైడర్లలో ఫ్లెక్సీలను తొలగించాలని మంత్రి నారాయణ (Minister Narayana) ఆదేశించారు. వ్యాధులు ప్రబలకుండా తాగునీటి పరీక్షలు చేయాలని అన్నారు. త్వరగా అన్న క్యాంటీన్ల నిర్మాణాలు పూర్తి చేయాలని చెప్పారు.
బెజ్జూరు, జూలై 26: ప్రాణహిత నదికి వరద ఉధృతి కొనసాగుతోంది. తలాయి-పాపన్నపేట, కుశ్నపల్లి- సోమిని గ్రామాల మధ్య ప్రాణహిత బ్యాక్వాటర్, లోలెవల్ వంతెనలపై వరదనీరు ప్రవహిస్తుండడంతో 12 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించి పోయాయి.
Rains రాష్ట్రంలో వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరోసారి వర్షం హెచ్చరికలు జారీచేసింది. మరో నాలుగు రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింద�
`పలాస` చిత్రంతో ఆకట్టుకున్న రక్షిత్ అట్లూరి హీరోగా నెక్ట్స్ లెవల్కి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు `ఆపరేషన్ రావణ్` చిత్రంతో వచ్చాడు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
Poco F6 Deadpool ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పోకో తన పోకో ఎఫ్6 డెడ్ పూల్ ఫోన్ను భారత్ మార్కెట్లో శుక్రవారం ఆవిష్కరించింది. లిమిటెడ్ ఎడిషన్గా ఈ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి విడుదల చేస్తోంది.
హ్యాండ్లూమ్స్, పవర్ లూమ్ కార్మికుల ఉపాధి కల్పనకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు. తెలంగాణ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్(TGCO)పై సీఎం శుక్రవారం నాడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
TVS హైటెన్షన్ కార్డులో లోపం కారణంగా 3.88 లక్షల టీవీఎస్ యాక్సెస్ 125, టీవీఎస్ అవెనిస్, టీవీఎస్ బర్గ్ మాన్ స్కూటర్లు రీకాల్ చేస్తున్నట్లు టీవీఎస్ మోటార్ సైకిల్స్ ఇండియా తెలిపింది.
ఎలుకల బెడద ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంట్లో ఏమూల ఎలాంటి తినుబండారాలు దాచుకున్నా వదలకుండా తినేస్తుంటాయి. అంతటితో ఆగకుండా దుస్తులు, పుస్తకాలు తదితరాలను కూడా కొరికేస్తూ కోపం తెప్పిస్తుంటాయి. కొన్నిసార్లు ..
‘‘నా వేలి పై భాగం తీసివేయడమే నేను చెల్లించాల్సిన మూల్యమైతే నేను ఆ పనే చేస్తాను’’ అని చెప్పిన ఆస్ట్రేలియా హాకి దిగ్గజ ఆటగాడు డాసన్ అన్నంత పనిచేశారు. ఆట కోసం తన గాయపడిన వేలు పైభాగాన్ని తొలగించుకున్నారు.
మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాద సంఘటనపై (Madanapalli fire incident) విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. పోలీసులు10 ప్రత్యేక బృందాలుగా విడిపోయి విచారణలు చేపట్టారు.
4 ఏళ్ల చిన్నారిని ఒళ్లో కూర్చోపెట్టుకుని అత్యంత ప్రమాదకరంగా డ్రైవ్ చేస్తున్న ఓ వ్యక్తి వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అతడి చేస్తున్న తప్పు ఏంటో చెబుతూ ఇతరుల్లో అవగాహన కల్పించేందుకు ఓ వైద్యులు ఈ వీడియోను షేర్ చేశారు.
Suryakumar Yadav : భారత జట్టు టీ20 కెప్టెన్ సూర్యకుయార్ యాదవ్ (Suryakumar Yadav) తొలిసారి ప్రెస్ మీట్లో మాట్లాడాడు. శ్రీలంక(Srilanka)తో పొట్టి సిరీస్కు ముందు సూర్య మీడియాతో పలు ఆసక్తికర విసయాలు వెల్లడించాడు.
Vishal నటుడు విశాల్, తమిళ నిర్మాతల మండలి మధ్య వివాదం ఇప్పుడు కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. హీరో విశాల్తో సినిమాలు తీయాలనుకునే దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లకు నిర్మాతల మండలి షాకిచ్చింది. ఎవరైనా
కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కేంద్ర ప్రభుత్వం కొత్త భవనం కేటాయించింది. సునేహ్రి బాగ్ రోడ్లోన బంగ్లా నెంబర్-5ను ఆయనకు హౌస్ కమిటీ ఆఫర్ చేసింది.
రైలు ప్రయాణం చేస్తూ కొందరు, రైలు పట్టాలపై మరికొందరు చిత్రవిచిత్ర విన్యాసాలు చేస్తుంటారు. మరికొందరు పిచ్చి పిచ్చి పనులు చేస్తూ అందరికీ కోపం తెప్పిస్తుంటారు. ఇంకొదరు సెల్ఫీల పేరుతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. నిత్యం...
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) మరోసారి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి కాసేపటి క్రితమే చేరుకున్నారు విమానాశ్రయం నుంచి నేరుగా సీఎం అధికారిక నివాసం 1 జనపథ్ కు వెళ్లనున్నారు.
SLW vs PAKW : మహిళల ఆసియా కప్ సెమీ ఫైనల్లో పాకిస్థాన్ (Pakistan) అమ్మాయిలు దంచేశారు. ఆతిథ్య శ్రీలంక (Srilanka) బౌలర్లను ఉతికేస్తూ జట్టుకు భారీ స్కోర్ అందించారు.
[20:45]Viral news: బెంగళూరులో ఓ యువతి నెల రోజుల్లోనే రూ.16 వేలు క్యాబ్ బిల్లు చెల్లించింది. సోషల్మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది.
Polio risk ఇజ్రాయెల్తో యుద్ధం కారణంగా గాజాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. పలు అంతర్జాతీయ సంస్థల నివేదికలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇజ్రాయెల్ దాడులతో గాజాలోని ఆరోగ్య వ్యవస్థ కూడా దారుణంగా
స్నేహితుడి భార్య కోసం దొంగతనాలకు దిగిన ఓ పండ్ల వ్యాపారి పోలీసులకు చిక్కాడు. అతడు దొంగతనాలు ఎందుకు చేస్తోందీ తెలుసుకుని పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. కర్ణాటకకు చెందిన ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారింది.
గోదావరి వరద బాధితులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాలు వరద ప్రభావానికి లోనయ్యాయని ఆయన తెలిపారు. భారీ వర్షాల కారణంగా 4,317 ఎకరాల వరి పంట దెబ్బతిందన్నారు.
అగ్నివీరులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పిస్తామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారంనాడు ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సామాజిక మాధ్యమ 'ఎక్స్'లో తెలిపారు. అగ్నివీరులు సర్వీసు నుంచి తిరిగి రాగానే పోలీసు సర్వీసు, పీఏసీలో ప్రాధాన్యతా క్రమంలో ఉద్యోగాకావశాలు కల్పిస్తామని చెప్పారు.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు త్వరలోనే నగారా మోగనుంది. మరికొన్ని రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయడానికి ముహుర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కొత్త ఓటరు జాబితాను ఆగస్టు మొదటివారంలోగా పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) సూచించారు.
Gold Prices : కేంద్ర బడ్జెట్ 2024-25లో దిగుమతి సుంకం తగ్గింపుతో పాటు అమెరికా ఎన్నికల నేపథ్యంలో అంతర్జాతీయంగా ధరల ఒత్తిడితో భారత్ లో బంగారం ధరలు రూ.4,000 వరకు తగ్గాయి. అయితే, కొన్ని రోజులకే దాదాపు రూ.18000 పెరగవచ్చని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనావేస్తున్నారు.
Vinod Kumar కేంద్ర మంత్రి పదవి పోయినా పర్వాలేదు.. కానీ తెలంగాణ హక్కుల కోసం కొట్లాడండి అని మాజీ ఎంపీ వినోద్ కుమార్ బీజేపీ ఎంపీలకు సూచించారు. ఈ లోక్సభ సమావేశాల్లో బీజేపీ నుంచి గెలిచిన 8 మంది ఎంపీలు.. కనీసం 8
Capital Gains Tax 2024-25 ఆర్థిక సంవత్సరంలో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో గత మూడు సెషన్లలోనే విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.10,711.70 కోట్ల విలువైన షేర�
[19:57]దేశంలోని అన్ని న్యాయస్థానాల్లో మొత్తం 5 కోట్లకు పైగా కేసులు పెండింగ్లోనే ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వెల్లడించారు.
Forex Reserves ఈ నెల 19తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వు నిల్వలు నాలుగు బిలియన్ డాలర్లు వృద్ధి చెంది 670.86 బిలియన్ డాలర్లకు చేరాయని ఆర్బీఐ శుక్రవారం తెలిపింది.
Sai Durga Tej పలు సామాజిక సేవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు మెగా హీరో సాయి దుర్గ తేజ్. ఇటీవల తండ్రీకూతుళ్ల ఓ వీడియోను కించపరిచే విధంగా వీడియోను చేసిన ప్రణీత్ హనుమంతు అనే యూట్యూబర్పై చర్య తీసుకునే విధం�
Olympics cost: పారిస్ ఒలింపిక్స్ భారీ ఏర్పాట్ల మధ్య ఘనంగా ప్రారంభమైంది. పారిస్లో 117 మంది భారతీయ అథ్లెట్లు పోటీ పడనున్నారు. 2024 ఒలింపిక్, పారాలింపిక్ గేమ్స్ కోసం ఫ్రాన్స్ ఏకంగా $9.7 బిలియన్లను ఖర్చు చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. విదేశాల్లో చదువుతున్న తమ కుమార్తెకు పీజు చెల్లించ లేని పరిస్థితిలో ఉన్నామంటూ ఆ కన్న తండ్రి ప్రజా దర్బార్లో వినతి పత్రాన్ని సమర్పించారు. దీనిపై నారా లోకేశ్ వెంటనే స్పందించారు. ఆయన.. తన వ్యక్తిగత నగదును ఆ విద్యార్థిని చదువు కోసం చెక్కు రూపంలో అందజేశారు.
Nirmala Sitharaman : పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ కౌన్సిల్ ఇంధన ధరల తగ్గింపుపై ఓ నిర్ణయం తీసుకుంటుందని ఆమె వెల్లడించారు.
Independence Day స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి పంద్రాగస్టు వేడుకలకు ఏర్పాట్ల�
కాలకృత్యాల కోసం పొదలమాటుకు వెళ్లిన ఓ వ్యక్తిపై కొండచిలువ దాడి చేసింది. అతడి గొంతుకకు చుట్టుకుని ఊపిరాడకుండా చేసి మింగేసే ప్రయత్నం చేసింది. అతడి ఆర్తనాదాలు విన్న స్థానికులు వెంటనే వచ్చి బాధితుడిని కాపాడారు. మధ్యప్రదేశ్లో ఈ ఘటన వెలుగు చూసింది.
రైల్వే నెట్వర్క్లో అంతరాయం వల్ల ఒక్క రోజులోనే 2.5 లక్షల మంది ప్రయాణికులపై ప్రభావం పడింది. ఈ సంఖ్య ఈ వారాంతానికి 8 లక్షలకు చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.
Kanwariyas attack కన్వర్ యాత్రికులు నడిరోడ్డుపై ఓ కారులోని నలుగురు వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని మూక దాడికి పాల్పడ్డారు. కర్రలతో కారు అద్దాలు పగులగొట్టారు. అందులో ఉన్న నలుగురు వ్యక్తులు కారు దిగి ప్రాణభయంతో పరు�
Srisailam శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయం ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యేకు ఈవో పెద్దిరాజు, ఏఈవ
కోతి చేష్టలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఓ చెట్టు కొమ్మ నుంచి దూరాన ఉన్న మరో కొమ్మ చెట్టు కొమ్మ పైకి అవలీలగా జంప్ చేస్తుంటాయి. కళ్లు మూసి తెరిచేలోపు దుకాణాల్లోని తినుబండారాలను లాక్కొని చెట్టుపైన చిటారుకొమ్మలపై దర్శనమిస్తాయి. దీంతో..
తెలంగాణలో మళ్లీ లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(LRS)ను అమల్లోకి తీసుకురావాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మీడియాకు కీలక ప్రకటన జారీ చేసింది. ఈ రోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో విధివిధానాలు ఖరారు కోసం మంత్రులు మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka), పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) ఇతర ఉన్నతాధికారులతోసమీక్షా సమావేశం నిర్వహించారు
Central budget కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో(Central budget) తెలంగాణకు(Telangana) తీరని అన్యాయం జరిగిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి (Julakanti Rangareddy )విమర్శించారు.
Virat Kohli భారత క్రికెట్ జట్టును అత్యున్నత స్థానాన నిలపడంలో మాజీ సారథి విరాట్ కోహ్లీ పాత్ర ఎంతో ఉంది. అతడి హయాంలో టీమ్ఇండియా.. టెస్టులలో వరుసగా నాలుగేండ్ల పాటు ఐసీసీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో కొనసాగిం
Hyundai Creta - 2024 గత జనవరిలో మార్కెట్లో హ్యుండాయ్ ఆవిష్కరించిన న్యూ ఎస్యూవీ - క్రెటా 2024 కారు కేవలం ఆరు నెలల్లో లక్ష యూనిట్ల మైలురాయిని దాటేసింది.
ఈశాన్య రాష్ట్రం మిజోరాంలో అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్ను భారీ స్థాయిలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు మిజోరాం శాంతి భద్రతల ఐజీ శుక్రవారం సిల్చార్లో వెల్లడించారు.
Volunteer System ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థపై కొనసాగుతున్న సందిగ్ధతపై క్లారిటీ వచ్చింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయబోతున్నారని ప్రచారం జరిగింది. ఈ నే�
ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య వైరం కేవలం రాజకీయంగానే కాదట... కాలేజీనాటిది కాదంటూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేసారు.
Cellphone charging తడి చేతులతో సెల్ఫోన్ చార్జింగ్(Cellphone charging )పెడుతూ విద్యుత్ షాక్కు (Electric shock) గురై బాలిక మృతి (Girl dies)చెందింది. ఈ విషాదకర సంఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లి నామవరం గ్రామంలో శుక్రవారం చోటు చేసుక�
Robbery హోటల్లో దొంగతనానికి వచ్చిన ఓ చోరుడు.. అక్కడ ఎంతసేపు వెతికినా చిల్లిగవ్వ కూడా దొరక్కపోవడంతో 'పాపం, ఇది పేద హోటల్ లాగా ఉంది. మనమే దానం చేసి పోదాం' అని తన జేబులో ఉన్న రూ. 20 నోటు తీసి టేబుల్పై పెట్టి వెళ్ల�
‘‘ఐకమత్యమే మహా బలం’’.. అని పెద్దలు అంటుంటారు. కానీ ప్రస్తుత సమాజంలో పరిస్థితి ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఎవరికి వారే యుమునా తీరే.. అన్న చందంగా తయారైంది. సాటి మనిషి ఏమైపోయినా మాకు పర్లేదు.. అన్న రీతిలోనే...
ఖతర్లోని ఒక అరబ్బు ఇంట్లో పని చేయడానికి వచ్చి మోసపోయి సౌదీ అరేబియాలోని సువిశాల ఎడారిలో ఒంటెల కాపరిగా మారిన ఏపీ వాసిని సారెళ్ళ వీరేంద్రకుమార్ ఎట్టకేలకు మంత్రి నారా లోకేశ్ జోక్యం, అరబ్బు తెగల ప్రయత్నంతో శుక్రవారం స్వదేశానికి చేరుకున్నాడు.
Madigadda జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవపూర్ మండల పరిధిలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ (Madigadda)బరాజ్కు వరద ప్రవాహం(Heavy flood) పెరుగుతోంది. శుక్రవారం బరాజ్ ఇన్ఫ్లో 9,54,300 క్యూసెక్కులకు పెరిగింది.
శివభక్తులైన కన్విరియాలు ఏటా చేపట్టే కావడి యాత్ర మార్గంలో తినుబండారాల దుకాణాల వద్ద యజమానుల పేర్లు ప్రదర్శించాలంటూ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలపై ఇచ్చిన 'మధ్యంతర స్టే'ను సుప్రీంకోర్టు శుక్రవారంనాడు పొడిగించింది. తదుపరి విచారణను ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేసింది.
Paris Olympics : విశ్వ క్రీడల్లో పతకం సాధిస్తే అథ్లెట్లు ప్రపంచాన్ని గెలిచినంత సంతోషిస్తారు. ఇక అక్కడే జీవిత భాగస్వామి కూడా దొరికిందంటే వాళ్ల సంతోషం వెయ్యి రెట్లు అవుతుంది. తాజాగా ఓ ప్రేమజంట ఒలింపిక్ విలేజ�
Narayanapet నారాయణపేట(Narayanapet) జిల్లా నారాయణపేట మండలం కోటకొండ రూట్లో బస్సులను(Bus facility) పునరుద్ధరించాలని పీడీఎస్యూ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం పీడీఎస్యూ(PDSU) ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం సమీపంలోని సింగారం చౌరస్త
YS Jagan ఇండియా కూటమి నేతలతో చర్చలకే జగన్ ఢిల్లీ వెళ్లారని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. రాజకీయాల్లో ప్రతిపక్షం ఉండాలని ఆయన అన్నారు. వైఎస్ జగన్కు ప్రతిపక్ష హోదా రావడానికి ఇంకో పదేండ్లు పడ�
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం అధిక వడ్డీతో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రుణాలు తీసుకున్నారని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) విమర్శించారు.
Road rage incident కర్ణాటక రాజధాని బెంగళూరులోని రహదారులపై ట్రాఫిక్ రద్దీతోపాటు అవారాల ఆగడాలు కూడా పెరిగిపోతున్నాయి. నగరంలో ఇటీవల కొత్తగా నిర్మించిన డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్పై అలాంటి మరో దౌర్జన్య ఘటన చోటుచేసుక
కెరీర్ ఆరంభం నుంచి బెల్లంకొండ శ్రీనివాస్ మాస్ లో తనదైన మార్క్ ప్రదర్శిస్తూనే ఉన్నాడు. అయితే సరైన హిట్లు పడడం లేదు. బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద హిట్ కావడం లేదు.
Rave Party రేవ్ పార్టీల్లో పాల్గొంటూ బంగారు భవిష్యత్ను బలి చేసుకోవద్దని తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్ రెడ్డి సూచించారు. ఉన్నత ఉద్యోగాలు పొందిన వ్యక్తులు, ఉన్నత చదువ�
కార్గిల్ దివస్ సందర్భంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ ధామి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో అగ్నివీరులకు రిజర్వేషన్ కల్పిస్తామని ఆయన ప్రకటించారు. సైన్యంలో విధులు నిర్వహించిన అనంతరం రాష్ట్రానికి తిరిగి వచ్చిన అగ్ని వీరులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు.
అండర్ ట్రయల్ ఖైదీ.. మరికాసేపట్లో కోర్టులో హాజరుకావాల్సిన వ్యక్తి.. కూల్ డ్రింక్ తాగి కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించేలోపు ప్రాణాలే కోల్పోయాడు. ఇప్పుడిదే సంచలనంగా మారింది. నిమిషాల ముందు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి.. కాసేపటికే ప్రాణాలు కోల్పోవడం హాట్ టాపిక్గా మారింది.
గాల్లో విమానంపై పిడుగుపడితే సమస్యలేవీ ఉండవని నిపుణులు చెబుతున్నారు. విమానం ఉపరితలంపై నుంచే విద్యుత్ ప్రవహిస్తుందని, లోపల ప్రయాణికులకు, ఎలక్ట్రానిక్ పరికరాలకు ఎటువంటి అపాయం ఉండదని చెబుతున్నారు.
కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రామనగర జిల్లా జిల్లా పేరును బెంగళూరు సౌత్ జిల్లాగా మార్చాలనే ఆలోచనకు మంత్రివర్గం శుక్రవారంనాడు ఆమోదం తెలిపింది. రామనగర ప్రజల డిమాండ్లను పరిశీలించి ఆ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికు ప్రతిపక్ష హోదా రావాలంటే ఇంకో పదేళ్లయినా సమయం పడుతుందని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) విమర్శించారు.
AP News వైసీపీ అధినేత వైఎస్ జగన్పై శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అసెంబ్లీని తప్ప రాష్ట్రంలో అన్నింటినీ జగన్ కుదవ పెట్టారని ఎద్దేవా చేశారు. శుక్రవారం అసెంబ్లీ
కల్కి తర్వాత ప్రభాస్ నటించే చిత్రాల విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొనివుంది. ఆల్రెడీ రాజా సాబ్ చిత్రం సెట్స్ పై ఉంది. ఆ తర్వాత ప్రభాస్.. హను రాఘవపూడి దర్శకత్వంలో.. అదే విధంగా సందీప్ వంగా దర్శకత్వంలో నటించాల్సి ఉంది.
Google Maps ట్రాఫిక్ నరకం ఎలా ఉంటుందో అది ప్రత్యక్షంగా అనుభవిస్తున్నవారికే తెలుసు. తాజాగా గూగుల్ మ్యాప్స్ కూడా దీనిపై ఓ వ్యక్తికి 'ఈ ట్రాఫిక్లో కారు, బస్సు కంటే నడకే బెటర్ బ్రదరూ' అంటూ ఉచిత సలహాను ఇచ్చిం�
Asia Cup 2024 semi-final : ఆసియా కప్ 2024 సెమీ ఫైనల్ లో బంగ్లాదేశ్ ను 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించిన భారత జట్టు రికార్డు స్థాయిలో 9వ సారి ఫైనల్ కు చేరుకుంది. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ తో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసింది.
రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రం పురోగతిలో వెళ్తుందా? వెనక్కి వెళ్తుందా? అని ప్రశ్నించారు. దీనిని ప్రజలంతా ఆలోచించాలన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయి 50 రోజులు అయ్యిందని..
Adireddy Vasu వైసీపీ ఎమ్మెల్యేలపై రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సెటైర్లు వేశారు. శ్వేతపత్రాల గురించి మాట్లాడమంటే.. శ్వేత ఎవరు అని అడిగే రకాలు అని ఎద్దేవా చేశారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ �
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత వైసీపీ (YSR Congress) నుంచి ఒక్కొక్కటిగా వికెట్లు రాలిపోతున్నాయ్..! కీలక నేతలంతా వైసీపీకి గుడ్ బై చెప్పేసి ఇతర పార్టీల్లో చేరిపోతుండటంతో వైసీపీ విలవిలాడుతున్న పరిస్థితి.!
Agnipath scheme : సైనిక నియామకాల కోసం చేపట్టిన అగ్నిపథ్ స్కీమ్పై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత సైన్యానికి ప్రపంచంలోనే ప్రతిష్ట అధికంగా ఉందని చెప్పారు.
[17:13]కన్వర్ యాత్ర మార్గంలోని తినుబండారాలు విక్రయించేవారు తమ దుకాణాలపై పేర్లు ప్రదర్శించాలని యూపీ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారించి మధ్యంతర స్టేను పొడిగించింది.
Somireddy Chandra Mohan Reddy జగన్ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన భూదందాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సోమిరె�
Prabhas పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ఈశ్వర్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో రంగ ప్రవేశం చేశాడు. ఆ తరువాత పలు సినిమాల్లో నటించి తన పురోగతిని సాధించాడు. అగ్ర దిగ్గజ దర్శ కుడు రాజమౌళి రూపొందించిన `బాహుబలి` చిత్�
[17:07]జులై 27న దిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశానికి దూరంగా ఉంటామంటూ విపక్షాల కూటమి (INDIA)కి చెందిన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పేర్కొంటున్నారు.
కొందరు చూడ్డానికి మాత్రమే చిన్న పిల్లల్లా కనిపిస్తుంటారు. కానీ వారు చేసే పనులు చూస్తే పెద్దవాళ్లు కూడా షాక్ అయ్యేలా ఉంటాయి. కొందరు పిల్లలైతే పెద్దలు కూడా చేయని విధంగా అనేక విన్యాసాలు చేస్తుండడం చూస్తుంటాం. ఇలాంటి...
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన 'నీతి ఆయోగ్' 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో శనివారంనాడు జరుగనుంది. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో ఈ సమావేశం జరుగుతుందని శుక్రవారంనాడు ఒక అధికార ప్రకటన వెలువడింది.
మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె. కవితల జ్యుడిషియల్ కస్టడీ జులై 31 వరకు ఢిల్లీ కోర్టు పొడిగించింది. తీహాడ్ జైల్లోనున్న వీరిని శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీ కోర్టు ఎదుట పోలీసులు హాజరు పరిచారు. ఢిల్లీ మద్యం కేసులో అవినీతి ఆరోపణల నేపథ్యంలో వీరిని సీబీఐ అరెస్ట్ చేసింది.
Telangana: నామినేటెడ్ పదవుల్లో మహిళా రిజర్వేషన్పై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని నిర్ణయించినట్లు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆల్కలంభ ఆదేశాలతో ఈ నెల 29న ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేపట్టనున్నట్లు వెల్లడించారు.
Chandrababu ఏపీలో శాంతి భద్రతలు దిగజారుతున్నాయని.. వైసీపీ నాయకులపై దాడులకు తెగబడుతున్నారని వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. రాజకీయ హత్యలపై ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్
ఈ వర్షాకాలం కొన్ని రాశులపై చాలా గట్టి ప్రభావమే చూపించనుందట. ఈ ప్రభావాన్ని నివారించలేము కానీ కొన్ని నివారణలను తెలుసుకోవడం ద్వారా దీనిని తగ్గించవచ్చు. మరి, ఏ రాశివారిపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అనే విషయాలు తెలుసుకుందాం..
Raayan కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) టైటిల్ రోల్లో నటించిన చిత్రం రాయన్ (Raayan). ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్తో స్క్రీనింగ్ అవుతోంది. మాస్ సినిమా
Cancer భారత్లో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని (Cancer Cases Rising) కేంద్రం తెలిపింది. శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన జేపీ నడ్డా (JP Nadda).. భారత్లో ఏటా క్యాన్సర్ కేసులు 2.5 శాతం పెరుగుతున్నట్లు వెల్లడించారు.
కాఫీ ఎంత టేస్టీగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఉదయం, సాయంత్రం వేళల్లో ఖచ్చితంగా కాఫీని తాగుతుంటారు. మీకు రోజూ కాఫీ తాగే అలవాటుంటే.. మీరు కాఫీని తాగడం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
Leopard మెదక్ జిల్లాలో ఓ చిరుత పులి కలకలం సృష్టించింది. రామాయంపేట మండల పరిధిలోని తొణిగండ్ల గ్రామ సమీపంలో చిరుత పులి.. బర్రెపై దాడి చేసి చంపింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
Asia Cup 2024 semi-final : ఆసియా కప్ 2024 తొలి సెమీ ఫైనల్ లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో టీమిండియా అద్బుత విజయాన్ని అందుకుంది. దీంతో భారత జట్టు ఫైనల్ కు చేరుకుని మరో రికార్డును సృష్టించింది.
YS Jagan హత్యలు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసంతో ఏపీ రివర్స్ డైరెక్షన్లో వెళ్తోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించే వారే ఉండకూడదనే రీతిలో రాష్ట్రంలో అణచివేత పాలన కనిపిస్తోందని అన్
Samajwadi Party chief : యూపీ మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కాషాయ పాలకులు లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. బీజేపీ నేతలు ప్రతి వ్యవస్ధనూ నిర్వీర్యం చేశారని, ప్రతి విభాగాన్నీ ధ్వంసం చేశారని ఆరోపించారు.
నిరంతరం ఏసీ గదుల్లో గడపడం, ఏసీలు ఆన్లో ఉంచే నిద్రించడంతో పలు సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటి బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.
ఈ సోమవారాల్లో శివయ్యను పూజించి ...కొన్ని పనులు చేయడం వల్ల.. జీవితంలో ఉన్న కష్టాలు తీరి.. కోరుకున్నవన్నీ జరుగుతాయట. మరి... ఏ రాశివారు ఏం చేస్తే.. వారు కోరుకున్నది జరుగుతుందో చూద్దాం..
సైన్యంలో సంస్కరణల కోసం అగ్నిపథ్ పథకం తీసుకువచ్చామని, విపక్షాలు మాత్రం ఈ పథకంపై యువతను తప్పుదారి పట్టించేలా విమర్శలు చేస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 'కార్గిల్' దివస్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తిప్పికొట్టారు. మోదీ ఆబద్ధాలు వ్యాప్తి చేస్తూ, దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని అన్నారు.
Stock Markets దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock markets) శుక్రవారం భారీ లాభాలతో ముగిశాయి. పార్లమెంట్లో కేంద్రం బడ్జెట్ (Budget) ప్రవేశపెట్టిన నాటి నుంచి వరుసగా మూడు రోజులు నష్టాలు చవిచూసిన స్టాక్ మార్కెట్లు.. ఇవాళ భారీగా ల�
పంజాబ్ పఠాన్కోట్ జిల్లాలోని ఫాంగ్టోలి గ్రామంలో ఏడుగురు అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లు స్థానిక మహిళ గుర్తించింది. ఈ విషయాన్ని ఆమె ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లింది. దాంతో పోలీసులతోపాటు భద్రతాధికారుల వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ క్రమంలో ఉన్నతాధికారులు జమ్మూలో హై అలర్ట్ ప్రకటించారు.
Paris Olympics : విశ్వ క్రీడల్లో పతకంపై కన్నేసిన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ (Nikhat Zarin)కు కఠినమైన డ్రా లభించింది. శుక్రవారం పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు బాక్సింగ్ డ్రా విడుదల చేశారు. జూలై 27వ తేదీ శనివారం �
Asia Cup 2024 semi-final : ఆసియా కప్ 2024 తొలి సెమీ ఫైనల్ లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా అద్భుతమైన బౌలింగ్ తో అదరగొట్టింది. దీంతో బంగ్లాదేశ్ జట్టు 20 ఓవర్లలో 80 పరుగులు మాత్రమే చేయగలిగింది.
Telangana: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా ట్రాస్.. గ్యాస్ అని ఈస్ట్మన్ కలర్ మాదిరిగా చెప్పారని.. ఓ కథ చెప్పినట్లు ఉందంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ... 2023లో రెండు లక్షల తొంభై వేల కోట్లు ఖర్చు చేసిట్టు కేసీఆర్ ప్రజలకు చూపించారని.. ఆదాయాన్ని ఎక్కువగా చూపించి ప్రజలను మోసం...
[16:01]ఎమర్జెన్సీ సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక ప్రామాణిక కాపీని సభలో ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలించాలని రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.
Padmanabham పద్యం మీద ఉన్న ఆసక్తితో నటనా రంగంలో అడుగుపెట్టారు స్వర్గీయ పద్మనాభం (Padmanabham) . . ఆయన సహజ సిద్దమైన నటనతో అందరిని మంత్రముగ్ధుల్ని చేసేవారు. ఎలాంటి పాత్రనైనా తనదైన శైలిలో చేసి తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చే�
[15:54]Kamala Harris: జూమ్ కాల్లో కమలాహారిస్ రికార్డు సృష్టించారు. ఆమెకు మద్దతుగా విరాళాల సేకరణ కోసం చేపట్టిన ఈ కాల్లో ఏకంగా 1.64 లక్షల మంది పాల్గొన్నారు.
Mamata banerjee పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జి శుక్రవారం మధ్యాహ్నం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. రేపు అక్కడ ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరగనున్
‘దమ్ముంటే అసెంబ్లీ కి రా.. ప్రతి విషయంపై అసెంబ్లీలో చర్చ పెడదాం’ అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.. ఏపీ సీఎం నారా చద్రబాబు నాయడు (AP CM Nara Chadrababu Naidu) సవాల్ విసిరారు. రాజకీయ కక్షసాధింపు తనకు ఇష్టం ఉండదని అయితే హత్యలు చేసి తప్పించుకుంటామంటే ఊరుకోమని చట్ట ప్రకారం శిక్షించి తీరుతామని సీఎం హెచ్చరించారు.
‘‘కూటికోసం కోటి విద్యలు’’.. అన్న సామెత చందంగా పొట్ట కూటి కోసం ఎంతో మంది నిత్యం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు రోడ్డుపై వివిధ రకాల విన్యాసాలు చేస్తుంటారు. ఈ క్రమంలో...
కన్నుపై వాలిన పురుగు చంపి ఇన్ఫెక్షన్ బారిన పడ్డాడో చైనా వ్యక్తి. మందులకు లొంగని ఇన్ఫెక్షన్ చివరకు మెదడుకు పాకే అవకాశం ఉండటంతో వైద్యులు అతడి కన్నును తొలగించేశారు.
INDW vs BANW : మహిళల ఆసియా కప్ సెమీఫైనల్లో భారత బౌలర్లు చెలరేగారు. పేసర్ రేణుకా సింగ్(3/10) విజృంభణతో బంగ్లాదేశ్ టాపార్డర్ చేతులెసింది. ఆ తర్వాత స్పిన్నర్ రాధా యాదవ్(3/14) సైతం మూడు వికెట్లతో సత్తా చాట
చాలా మైనింగ్ కంపెనీలు ఈ నాడ్యుల్స్ను సేకరించాలని ప్రణాళికలు వేస్తున్నాయి. మైనింగ్ కంపెనీల ఆలోచన సముద్ర లోతుల్లో ఆక్సిజన్ ఉత్పత్తిపై జరుగుతున్న పరిశోధనలకు ఆటంకంగా మారుతుందని సముద్ర తీర శాస్త్రవేత్తలు భయపడుతున్నారు.
ఒక వ్యక్తి జీవితంలో ఎదగడానికి కొన్ని దోహదం చేసినట్లే జీవితంలో ఎదుగుదల లేకపోవడానికి కూడా కొన్ని కారణం అవుతాయి. కింది 7 అలవాట్లు ఉన్న వ్యక్తులు జీవితంలో అసలు ఎదగలేరని..
[15:40]పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి.
కేంద్ర బడ్జెట్ సందర్భంగా ఈ వారంలో తీవ్ర ఒడిదుడుకులును ఎదుర్కొన్న సూచీలు వారంలో చివరి రోజు మాత్రం భారీ లాభాలను ఆర్జించాయి. రోజుంతా లాభాల బాటల పయనించాయి. శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా అదే జోరును కొనసాగించింది.
దాదాపు 100 సినిమాలకుపైగా చేసిన స్టార్ హీరోయిన్.. చాలా దీనమైన స్థితిలో మరణించింది. అది కూడా అంత్యక్రియలకు కూడా డబ్బులు లేని పరిస్థితిలో.. ఇంతకీ ఎవరామె..?
Red Book ఐదేళ్ల వైసీపీ పాలనలో చట్టాలను చేతుల్లోకి తీసుకొని తప్పు చేసిన వారిని చట్టప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నానని ఏపీ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆశలన్నీ ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ చిత్రంపైనే ఉన్నాయి. ఎందుకంటే లైగర్ చిత్రం మిగిల్చిన నష్టాలు అంతా ఇంతా కాదు. డబుల్ ఇస్మార్ట్ చిత్ర రిలీజ్ కి కూడా లైగర్ నష్టాలు అడ్డు తగులుతాయని అంతా భావించారు.
Hyderabad రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో గత వారం రోజుల నుంచి వాన దంచికొట్టిన సంగతి తెలిసిందే. గత శనివారం నుంచి మొదలుకుంటే.. శుక్రవారం తెల్లవారుజాము వరకు భాగ్యనగరంలో వర్షం కురిసింది. వారం ర�
Andhrapradesh: ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీ చివరి రోజు కావటంతో విద్య, ఐటీ శాఖమంత్రి నారా లోకేష్కు వినతులు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం నాడు లోకేష్ను పలువురు నామినేటెడ్ పదవుల ఆశావహులు కలిశారు. ఈ సందర్భంగా తమ తమ బయోడేటాలు మంత్రికి ఆశావాహులు అందజేశారు. పార్టీ కోసం కష్టపడిన వారి సేవల్ని గుర్తుపెట్టుకుని అందరికీ న్యాయం చేస్తానని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.