Traffic Jam Traffic Jam మియాపూర్ నుంచి గండి మైసమ్మ వైపు వెళ్తున్న ఓ టిప్పర్ భౌరంపేట-సూరారం క్రాస్ రోడ్ స్నేక్ పార్క్ వద్ద అదుపుతప్పి రోడ్డుపై నిలిచిపోయింది. దీంతో ఇవాళ మధ్యాహ్నం భారీగా ట్రాఫిక్ స్తంభించింది.
Begumpet లష్కర్లో రోడ్లన్నీ డ్రైనేజీ మురికి కూపాలుగా మారాయి. ఎక్కడ చూసిన రోడ్లపై డ్రైనేజి మురికి నీరు పొంగి పొర్లుతుంది. దీంతో ఆ ప్రాంతాలు దుర్గంధ భరితంగా మారుతున్నాయి.
Ice cream: ఐస్క్రీం పేరెత్తితేనే నోరూరిపోతుంది చాలామందికి. ఏ సీజన్లో అయినా ఐస్ క్రీం ఇష్టంగా లాగించేవాళ్లు ఎండాకాలం వచ్చిందంటే అస్సలు ఊరుకోరు. అదేపనిగా తింటూ ఉంటారు. అయితే, ఐస్ క్రీం తిన్న వెంటనే మీకు తెలియకుండా చేసే ఈ చిన్న తప్పులు మీ ఆరోగ్యానికి ఎంత చేటు చేస్తాయో ఊహించలేరు.
Ram Charan ఏంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పార్లమెంట్కి వెళుతున్నారా, ఇది నిజమా అని మీలో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి కదా. రియల్ లైఫ్లో కాదు కాని రీల్ లైఫ్లో పా
Gold Rate బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ఇటీవల కాలంలో వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్కు 3వేల డాలర్లు దాటింది. ప్రస్తుతం ఔన్సుకు 3040 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. పసిడి ధర
మంటల్లో టెస్లా కార్లు కాలిపోవటం చూసి ఎలాన్ మస్క్ గుండె పగిలింది. ఈ సంఘటనపై ట్విటర్ వేదికగా ఆయన స్పందించారు. తన కార్లను తగలబెట్టడం టెర్రరిజం అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Hardik Pandya Divorce Life Struggles and Personal Growth: విడాకుల తర్వాత తన జీవితంలో ఎదురైన కష్టాల గురించి హార్దిక్ పాండ్యా మొదటిసారి మాట్లాడాడు. తన ప్రయాణం తనను ఎలా మార్చిందో, వ్యక్తిగత ఎదుగుదల, నేర్చుకున్న పాఠాలపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
Husband Suicide 'నా భార్య పెట్టే వేధింపులు భరించడం ఇక నావల్ల కాదు..' 'ఇలాంటి జీవితం నేను కోరుకోలేదు..స 'గుండాల సాయంతో ఏదో ఒక రోజు నన్ను చంపించడం ఖాయం..' 'చీటికిమాటికి పోలీసులకు ఫోన్ చేసి జైలుకు పంపిస్తా అంటూ బెదిరిస్తో�
Good News For AP People: కూటమి ప్రభుత్వం కోలువు తీరిన తర్వాత.. ఏపీ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్ చెబుతూ వస్తోంది. తాజాగా రాష్ట్ర ప్రజలకు కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది.
బాలికలను వ్యభిచారంలోకి దించడంలో భాగంగా ప్రధాన నిందితురాలు ముస్కు లత గ్యాంగ్ నేర విధానాన్ని ఆజాంజాహీ మిల్స్ పోలీస్ స్టేషన్ ఎస్ఎచ్వో వెంకటరత్నం బీబీసీకి వివరించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 20న సూర్యాపేటలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నిర్వహించే సమావేశానికి హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో గురువారం నాగారం నుంచి నిర్వహించే బైక్ ర్యాలీన
Sunita Williams Horoscope: నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్షం నుంచి క్షేమంగా తిరిగొచ్చారు. ఇలా జరగడానికి దైవ కృపే కారణమని జ్యోతిష్కుడు హరీష్ కశ్యప్ చెప్పారు. ఆమె జాతకాన్ని విశ్లేషిస్తూ ఇంకే విషయాలు చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం.
2025 ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభానికి సమయం దగ్గర పడింది. వచ్చే ఆదివారం మొదలు కానున్న నేపథ్యంలో అభిమానులు సైతం ఎంతో ఆసక్తితో ఉన్నారు. ఈ క్రమంలో ఈ వేడుక ప్రారంభానికి పలువురు బాలీవుడ్ సెలబ్రీటీలు రానున్నట్లు ఖరారైంది.
OU ఉస్మానియా యూనివర్సిటీలో ఇలాంటి ఆందోళనలు నిర్వహించకుండా జారీచేసిన సర్క్యులర్ ను తక్షణమే ఉపసంహరించుకునేలా చూడాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల జేఏసీ.. ప్రొఫెసర్ కోదండరాంను విజ్ఞప్తి చేసిం�
Bandi Sanjay : రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ ను పరిశీలిస్తే…డొల్ల అని తేలిపోయింది. ముఖ్యంగా గత బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులను పరిశీలిస్తే పొంతనే లేదని తేలిపోయిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ�
Osmania University రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా వామపక్ష విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో రాస్తారోకో బుధవారం నిర్వహించారు.
gold bars, luxury watches in flat డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు తాళం వేసి ఉన్న ఫ్లాట్లో సోదా చేశారు. రూ.80 కోట్ల విలువైన బంగారు బిస్కెట్లు, లగ్జరీ వాచీలు చూసి కంగుతున్నారు. వాటిని స్వాధీనం చేసుకున్
ఆచార్య చాణక్యుడి నీతి సూత్రాలు ఆచరించదగినవి. ఆయన బోధించిన ఎన్నో విషయాలు జీవితానికి ఉపయోగపడేలా ఉంటాయి. ఇప్పటికీ వాటిని చాలామంది ఫాలో అవుతుంటారు. చాణక్యుడి నీతి సూత్రాలు ఫాలో అయినవారు ఎప్పుడూ ఓడిపోరని నమ్ముతారు. చాణక్య నీతి ప్రకారం కొన్ని లక్షణాలున్న ఆడవాళ్లకు దూరంగా ఉండాలి. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం.
విమానంలో ప్రయాణికులు సీటు అకస్మా్త్తుగా వెనక్కు వాలడంతో వారు ఉక్కిరిబిక్కిర అయ్యారు. టేకాఫ్ సందర్భంగా ఇలా జరగడంతో తనకు గుండె పొటు వచ్చినంత పనైందని ఓ వ్యక్తి నెట్టింట వీడియో పెట్టాడు. ఇది ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ప్రపంచానికి శాంతి అనేది చాలా కీలకమని, యుద్ధరంగంలో శాంతి సాధ్యం కాదని నరేంద్ర మోదీ అనేవారని, చాలా తక్కువ దేశాలకు సాధ్యమయ్యే శాశ్వత శాంతిని తీసుకువచ్చే స్థితిలో ప్రస్తుతం మన దేశం ఉందని శశిథరూర్ అన్నారు.
BCCI Rules భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) ఇటీవల తీసుకువచ్చిన మార్గదర్శకాలు, ఫ్యామిలీ రూల్స్పై పునరాలోచన చేసే ఆలోచన ఏదీ లేదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. ఫ్యామిలీ రూల్పై ఇటీవల టీమి�
Paddy Crop ఇవాళ నర్సాపూర్ మండల పరిధిలోని లింగాపూర్, సీతారాంపూర్ గ్రామాలలో ఏడీఏ సంధ్యారాణి సందర్శించి వరి పంటను పరిశీలించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున వరి పంట ఎండిపోకుండా ప్రత్యామ్నాయ తడులు ఇచ్చుకుంటూ
పేదలకు న్యాయం చేస్తున్నామని చెప్పుకునేందుకే రాష్ట్రాలు రేషన్ కార్డుల లెక్కలు చెబుతున్నాయని.. వాస్తవానికి మాత్రం పేదలకు రేషన్ ఫలాలు అందడం లేదని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. అనర్హులే ఎక్కువగా బీపీఎల్ ..
KGBV: అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్, పేద ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనార్టీ, బీపీఎల్ పరధిలో ఉన్న కుటుంబాలకు చెందిన బాలికలు మాత్రమే ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు తెలిపారు.
Clocks: మీరు కొత్త వాచ్ కొన్నా, కొత్త గడియారం కొన్నా అందులో స్టార్టింగ్ టైమ్ 10-10 ఎందుకు చూపిస్తుందో తెలుసా? ఈ విషయంపై ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే వాటిలో అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Hyderabad తన భార్యతో సన్నిహితంగా ఉంటున్నావ్ అంటూ అనుమానంతో ఓ యువకుడిపై కత్తితో దాడి చేయడంతో పాటు అతన్ని హత్య చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిపై ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం ఎక్కడ చూసినా వ్యోమగామి సునితా విలియమ్స్ పేరు మారుమోగుతోంది. సునీతా విలియమ్స్ అంతరిక్షంలో దాదాపు 9 నెలలు గడిపి సురక్షితంగా భూమికి తిరిగి వచ్చారు. అయితే ఆమె స్పేస్ లో ఉన్నప్పుడు జుట్టు విరబోసుకుని ఉన్న చాలా ఫోటోలు బయటకు వచ్చాయి. చాలామందికి ఆమె జుట్టు ఎందుకు ముడివేసుకోలేదనే డౌట్ ఉంది. ఒకసారి క్లియర్ చేసుకుందాం పదండి.
Employees Burn To Death ఒక ప్రైవేట్ సంస్థ బస్సులో మంటలు చెలరేగాయి. ఎగ్జిట్ డోర్ తెరుచుకోలేదు. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ఉద్యోగుల్లో నలుగురు సజీవదహనమయ్యారు. మరో ఐదుగురికి కాలిన గాయాలయ్యాయి.
ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ మరో సారి ఉద్యోగులకు షాక్ ఇచ్చే పనికి శ్రీకారం చుట్టింది. త్వరలో పెద్ద మొత్తంలో ఉద్యోగాలు తీసేయాలని భావిస్తోంది. ఖర్చు తగ్గించుకునే పనిలో భాగంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
దేశంలో ఓ వైపు డిజిటల్ చెల్లిపులు పెరుగుతున్న క్రమంలో మోసాలు కూడా పెరుగుతున్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. ఇదే సమయంలో యూపీఐ పుల్ ఫీచర్ తొలగించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
మనకు తినేందుకు ఆరోగ్యకరమైన ఆహారాలు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. కానీ చాలా మంది అనారోగ్యాలను కలిగించే ఆహారాలనే తింటున్నారు. వీటితో రోగాలను కొని తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా సాయంత్రం సమయంలో చాలా మ
తెలంగాణ షెడ్యూల్డ్ కులాలు బిల్లు-2025 ను మంగళవారం అసెంబ్లీ ఉభయ సభలు ఆమోదించాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మందకృష్ణ మాదిగ చిత్రపటానికి మునుగోడు మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ నాయకులు క్షీరాభిషేకం చేశ
Sunscreen Buying Tips: మండే ఎండలు మీ సున్నితమైన చర్మాన్ని దెబ్బతీయకూడదంటే సన్స్క్రీన్ లోషన్ రాసుకోవడం చాలా అవసరం. అప్పుడే ఎండ వేడిమి మీ చర్మంపై నేరుగా ప్రభావం చూపించదు. కాకపోతే మీ చర్మతత్వాన్ని బట్టి సరైన సన్స్క్రీన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎవరు ఎలాంటివి ఎంపిక చేసుకోవాలో ఇప్పుడు చెప్పుకుందాం.
Reduce Obesity Tips: శరీర బరువు పెరగడంతో.. అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతోన్నాయి. ఈ కారణంగా .. షుగర్,హై బీపీ, గుండె జబ్బులు, థైరాయిడ్తోపాటు కీళ్ల నొప్పులకు కారణమవుతుంది. సరైన సమయంలో కచ్చితమైన ఆహారం తీసుకోవడంతోపాటు ఆరోగ్యకర జీవనశైలిని అవలంబించడం ద్వారా ఊబకాయాన్ని సులభంగా నియంత్రించ వచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Collector Rahul Raju ఏడుపాయలకు వచ్చే భక్తులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పిస్తామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు పేర్కొన్నారు. ఏడుపాయలలో సౌకర్యాలు కరువు అని కథనాలు వచ్చిన నేపథ్యంలో కలెక్టర్ స్పందించారు.
Meerut murder వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ మహిళ తన ప్రియుడితో కలిసి మర్చంట్ నేవీ అధికారి అయిన తన భర్తను అతి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. భర్తకు భోజనంలో నిద్రమాత్రలు కలిపి, అతడు మత్తులోకి జారుక�
Central Cabinet Meeting : ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగని కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈశాన్య రాష్ట్రమైన అసోంలో అమ్మెనియా ఫ్యాక్టరీని నిర్మించాలని నిర్ణయించింది. అలాగే మహారాష్ట్రలో గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మించాలని కీలక నిర్ణయం తీసుకుంది.
Posani Bail Petition: పోసాని కృష్ణ మురళి బెయిల్ పిటిషన్పై వాదనలు ముగియగా తీర్పును గుంటూరు కోర్టు వాయిదా వేసింది. అయితే పోసానికి బెయిల్ వస్తుందా లేదా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Telangana Budget 2025 : తెలంగాణ బడ్జెట్ 2025-26 మొత్తం 3 లక్షల కోట్ల రూపాయలు... అందులో సగం అంటే దాదాపు లక్షన్నర కోట్లు కేవలం ఓ ఐదు శాఖలకే దక్కాయి. ఆ శాఖలేవో తెలుసాా?
Lok Sabha ఉద్యోగుల పదవీ విరమణ వయసును మార్చే ప్రతిపాదనలు ఏమీ లేవని కేంద్ర మంత్రి జిత్రేందర్ సింగ్ బుధవారం వెల్లడించారు. లోక్సభలో ఓ ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఉద్యోగుల పదవీ విరమణతో ఉత్పన్నమయ�
Couple Kidnaps Child ఇద్దరు పిల్లల తల్లైన మహిళ భర్త నుంచి విడిపోయింది. ఒక వ్యక్తితో కలిసి నివసిస్తున్నది. ఆ మహిళకు కుటుంబ నియంత్రణ సర్జరీ జరుగడంతో ఆ వ్యక్తితో పిల్లల్ని కనలేకపోయింది. దీంతో వారిద్దరూ కలిసి రైల్వే స్ట�
పిచ్చుకల్ని చంపటం కారణంగా చైనా వినాశనాన్ని చూసింది. కొన్ని కోట్ల మంది ప్రజలు ఆకలి చావులు చచ్చారు. దెబ్బకు మళ్లీ పిచ్చుకల్ని వేరే దేశం నుంచి తెప్పించుకుని పెంచారు. పిచ్చుకలు లేకపోతే ప్రతీ దేశం పరిస్థితి అదే అవుతుంది.
Chalivendram మండల కేంద్రమైన టేక్మాల్ ఫోటో ఫన్ యాజమాన్యం ఆధ్వర్యంలో గత కొన్నేళ్లుగా చలివేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఇవాళ ప్రారంభించారు.
క్రెడిట్ కార్డు వినియోగించే అలవాటు అనేక మందికి ఉంటుంది. కొంత మంది మాత్రం వీటి నుంచి వచ్చే వడ్డీల భారం తట్టుకోలేక వీటిని బ్లాక్ చేయడం లేదా తొలగింపు చేస్తారు. కానీ ఇలా చేయడం వల్ల కూడా సిబిల్ స్కోరుపై ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Priyanka Chopra గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు- రాజమౌళి కాంబోలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం
Manchu Manoj టాలీవుడ్ కలెక్షన్ కింగ్, నటుడు మంచు మోహన్ బాబు నేడు తన 73వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Stock Market దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు లాభాల్లో ముగిశాయి. ప్రపంచ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల మధ్య మార్కెట్లు ఉదయం సానుకూలంగా మొదలయ్యాయి. బ్లూ-చిప్, ఐటీ స్టాక్స్లో అమ్మకాలు మార్కెట్పై ఒత్తిడిన
అమీర్ ఖాన్, గౌరీ స్ప్రాట్ వీడియో వైరల్: అమీర్ ఖాన్ తన గర్ల్ఫ్రెండ్ గౌరీ స్ప్రాట్తో ముంబైలో కనిపించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది, ప్రజలు అతన్ని ట్రోల్ చేస్తున్నారు. అసలు కథేంటో తెలుసుకోండి!
జీవితంలో ఒత్తిడి ఎక్కువైతే మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యం కూడా పాడవుతుంది. కాబట్టి, ఎల్లప్పుడు ఉండే ఒత్తిడిని ఎదుర్కొనేందుకు కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఖమ్మం రూరల్ మండల పరిధిలోని తీర్థాల గ్రామం చిత్రవిచిత్రాలకు నెలవుగా తయారైంది. క్రీడా ప్రాంగణంలో మిరపతోట సాగు, గ్రామ పంచాయతీ భవనంలో అంగన్వాడి సేవలు కొనసాగుతున్నాయి.
తమ గడ్డపై ఒసామాబిన్ లాడెన్ను పూడ్చిపెట్టేందుకు అమెరికా నిరాకరించిందని, అతని మృతదేహాన్ని సముద్రంలో గుర్తుతెలియని ప్రాంతంలో డిస్పోజ్ చేసిందని ఏక్నాథ్ షిండే చెప్పారు. తద్వారా లాడెన్ను ఎవరూ కీర్తించకుండా అడ్డుకట్ట వేసిందని అన్నారు.
Mutual Funds: గత కొంతకాలంగా మార్కెట్లు నష్టాలనే ఎక్కువగా చవిచూస్తున్నారు. దీంతో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్మెంట్లను వెనక్కి తీసుకుంటున్నారు. స్టాక్ మార్కెట్ల పరిస్థితి నానాటికీ దిగజారుతుండంతో ఎక్కడ నష్టపోతామో అనే భయంతో సిప్ కట్టేవాళ్లు పెద్ద మొత్తంలో తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు.
Mumbai Indians: ఐపీఎల్ ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్ అభిమానులకు స్పెషల్ రిక్వెస్ట్ చేశాడు హార్దిక్ పాండ్యా. తన కోసం ఆ ఒక్క పని చేయాలని కోరాడు. ఇంతకీ ఏంటా పని అనేది ఇప్పుడు చూద్దాం..
Handriniva Canal Debate: హంద్రీనివా కాలువకు సంబంధించి వైసీపీ ఆరోపణలపై మంత్రి నిమ్మల రామానాయుడు ధీటైన సమాధానం ఇచ్చారు. హంద్రీనీవా ద్వారా రెట్టింపు జలాలు ప్రవహించేలా సీఎం చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
Right to Vote ఇవాళ నర్సాపూర్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులతో ఆర్డీవో మహిపాల్ సమావేశం నిర్వహించారు. 18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతీ ఒక్కరు ఓటు హక్కును నమోదు చేసుకోవా
Bandlaguda అదిగో పులి అంటే ఇదిగో తోక అన్న చందంగా ఉంది హెచ్ఆర్డిసిఎల్ సంస్థ పనులు. రోడ్ల విస్తరణ పేరుతో అధికారులు కాలయాపన చేస్తూ ప్రజలకు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
IPL 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18 సీజన్కు రంగం సిద్ధమైంది. ఈ నెల 22న మెగా టోర్నీ షురూ కానున్నది. టోర్నీలో పది జట్లు పోటీ పడనున్నాయి. ఇప్పటి వరకు కేవలం ఆరు జట్లు మాత్రమే ఐపీఎల్ టైటిల్ను గెలిచాయి. కానీ, ఇప్పటి
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం చరిత్రను మరిచిపోకుండా భవిష్యత్ తరలాలకు అందేలా ఆమె పేరుతో నిర్వహించే సేవా కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయని నల్లగొండ వన్టౌన్ సీఐ ఏ.రాజశ�
వైదిక శాస్త్రంలో శని దేవుడి రాశి మార్పుకి చాలా ప్రాముఖ్యత ఉంది. 2025లో శని వెండి పాదంతో మీన రాశిలోకి ప్రవేశించి 3 రాశుల జీవితాల్లో 2027 వరకు సుఖ సంతోషాలు తెస్తాడు. శని దయతో ఏ రాశుల వాళ్ళు లాభపడతారో తెలుసుకోండి.
గత కొన్ని రోజులుగా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో రెడీమిక్స్ వాహనాలకు నో ఎంట్రీ నిబంధన లేకుండా పోయింది. రాత్రి 10:00 నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు మాత్రమే భారీ వాహనాలను రోడ్లపైకి అనుమతివ్వాలని పోల�
S Jaishankar విదేశాలపై టారిఫ్లు, ఆంక్షల విధింపునకు సంబంధించి కేంద్ర విదేశాంగ మంత్రి (Foreign Minister) ఎస్ జైశంకర్ (S Jaishankar) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఆ నిర్ణయాలు నిజమేనని చెప్పారు.
KTR : తెలంగాణ హైకోర్టు మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)పై నమోదైన కేసును కొట్టివేసింది. సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు, ఇరువురి వాదనలు పరిశీలించి ఎఫ్ఐఆర్ను రద్దు చేస్తూ కీలక తీర్పు ఇచ్చింది. తె�
Rajinikanth Warning: నటుడు ధనుష్ పెళ్లి తర్వాత అమలా పాల్ ఇంటికే పరిమితమయ్యాడని, రజినీకాంత్ ఆమె ఇంటికి వెళ్లి హెచ్చరించారని జర్నలిస్ట్ చేయార్ బాలు చెప్పిన ఫ్లాష్ బ్యాక్ సమాచారం గురించి చూద్దాం.
Summer: వేసవి వచ్చిందంటే.. ఆనారోగ్య సమస్యలు అధికమవుతాయి. ఈ నేపథ్యంలో ఉదయం టిఫిన్గా వీటిని తీసుకోవడం వల్ల మేలు జరుగుతోందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Yuzvendra Chahal టీమ్ఇండియా క్రికెటర్ యజువేంద్ర చాహల్ (Yuzvendra Chahal), ధనశ్రీ వర్మ (Dhanashree Verma) దంపతులు విడిపోతున్నారంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
టెలికం కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో రకరకాల రీఛార్జ్ ప్లాన్స్ను పరిచయం చేస్తున్నాయి. ముఖ్యంగా డేటా వినియోగం పెరిగిన ప్రస్తుత తరుణంలో ఎక్కువ డేటాతో కూడిన ప్లాన్స్ను తీసుకొస్తున్నాయి. ఈ జాబితాలో ఒక్కసారిగా దూసుకొచ్చింది ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్. యూజర్లను ఆకట్టుకునేందుకు తాజాగా బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్ను పరిచయం చేసింది..
Mahankali Temple శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తులు ఆలయం తాళం, హుండీ విరగొట్టారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
Legislative Council Controversy: ఫొటో సెషన్కు వెళ్తే తనకు కుర్చీ కేటాయించలేదని... తనతో పాటు మండలి ఛైర్మన్ను కూడా చిన్నచూపు చూశారని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోయగూడెం ఓసీ 2, ఫిట్ -2, 3లో సాగు భూములు కోల్పోయిన గిరిజన నిర్వాసితులకు హైకోర్టు తీర్పు ప్రకారం నష్ట పరిహారం చెల్లించాలని కోరుతూ భూ నిర్వాసితుల సంఘం బుధవారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళన, ధర్నా నిర్వహించిం
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (GATE) 2025 రిజల్ట్స్ వచ్చేశాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT రూర్కీ) ఈ ఫలితాలను విడుదల చేసింది.
India's Richest MLA దేశంలో సంపన్న ఎమ్మెల్యేకు రూ.3,400 కోట్ల ఆస్తులున్నాయి. అయితే పేద ఎమ్మెల్యే ఆస్తి కేవలం రూ.1,700 మాత్రమే. వీరిద్దరూ బీజేపీకి చెందిన వారే కావడం గమనార్హం.
Asha Workers హక్కుల సాధనకు ఇవాళ మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టరేట్ కార్యాలయ ముట్టడిలో భాగంగా అక్కికిడి వెళ్లనున్న ఆశాలను ముందస్తు అరెస్ట్ చేసారు. దీంతో ఆశా కార్యకర్తలు పోలీస్ స్టేషన్లో బైఠాయించి నిరసన వ్యక్తం �
సౌరభ్ ఇంటికి తిరిగి రావటం ముస్కాన్కు నచ్చలేదు. ఎలాగైనా అతడి అడ్డు తొలగించాలని భావించింది. తినే తిండిలో నిద్రమాత్రలు కలిపింది. అతడు నిద్రపోయిన తర్వాత దారుణానికి పాల్పడింది.
Chia Seeds: చియా సీడ్స్ ఆరోగ్యానికి మంచివని అందరికీ తెలుసు. కానీ వాటిని ఎక్కువగా తీసుకుంటే ప్రమాదమనే విషయం మీకు తెలుసా? అవును.. చియా సీడ్స్ ని సరైన పద్ధతిలో, సరైన మోతాదులో తీసుకోకపోతే సమస్యలు వస్తాయట. మరి ఎంత మోతాదులో, ఎలా తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
విద్యార్థులు మంచిగా చదివి ఉన్నత ర్యాంకులు సాధించాలని నల్లగొండ జిల్లా గట్టుప్పల్ మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రావుల రమేశ్ అన్నారు. విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, పెన్సిళ్లు అందజేశారు.
Turkayamjal బస్ బేలను సాధారణంగా ప్రయాణికులు ఆర్టీసీ బస్సును ఎక్కడానికి, దిగడానికి వీలుగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే పలు చోట్ల బస్ బేలను ఆటోలు అక్రమిస్తుండడంతో బస్సులను నడ్డిరోడ్డులో నిలపాల్సిన పరిస్�
"దాదాపు 22 ఏళ్ల తర్వాత నా తండ్రిని చూసిన క్షణం చాలా సంబరంగా అనిపించింది. మా నాన్న తప్పిపోయిన 3 నెలలకే మా అమ్మ బెంగతో చనిపోయింది. ఇప్పుడు ఇక మా నాన్నకి అన్నీ నేనే. మాతోనే ఉంటారు." అని అప్పారావు కుమార్తె సాయమ్మ బీబీసీతో చెప్పారు.
Ranya Rao కన్నడ నటి (Kannada actress) రన్యారావు (Ranya Rao) దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తరలిస్తూ పట్టుబడిన కేసులో కీలక విషయాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో తనతోపాటు నిందితుడిగా ఉన్న తరుణ్రాజ్కు ఆమె ఆర్థికస�
IPL 2025: ముంబై ఇండియన్స్ జట్టు తమ నూతన సారథిని ప్రకటించింది. తొలి మ్యాచ్లో అతడే తమ జట్టును నడిపిస్తాడని వెల్లడించింది. మాజీ సారథి రోహిత్ శర్మను కాదని అతడికి కెప్టెన్సీ చార్జ్ ఇచ్చింది.
JFK Assassination Files: అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ హత్యకు చెందిన ఫైల్స్ రిలీజ్ చేశారు. 63,000 పేజీల రికార్డులను బహిర్గతం చేశారు. ట్రంప్ సర్కారు ఆదేశాల ప్రకారం ఆ డాక్యుమెంట్లను ఆన్లైన్లో అప్లోడ్ �
నాగపూర్ హింసాకాండ ఘటలో ఇంతవరకూ పోలీసులు 50 మందిని అరెస్టు చేశారు. నాగపూర్లోని 10 పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుసగా రెండవ రోజైన బుధవారంనాడు కూడా కర్ఫ్యూ కొనసాగిస్తున్నారు.
Manikonda మణికొండ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గుడ్ మార్నింగ్ మణికొండ పేరిట ప్రతిరోజు స్థానిక కాలనీలను, బస్తీలను సందర్శిస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజాభిప్రాయ సేకరణ కొనసాగుతున్న విషయం
National Level Competitions ఆల్ ఇండియా సివిల్ సర్వీస్లో జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు మాగనూరు మండల కేంద్రానికి చెందిన ఉపాధ్యాయురాలు బీ దీప ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్ర జట్టు తరఫున న్యూఢిల్లీలో జరుగనున్న జాతీయ స్థాయి ఖోఖో �
Niharika Konidela మెగా డాటర్ నిహారిక కొణిదెల ఒకవైపు సినిమాలలో నటిస్తునే మరోవైపు నిర్మాతగా రాణిస్తుంది. ఇప్పటికే ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాను నిర్మించి సూపర్ హిట్ అందుకున్న ఈ భామ తాజాగా మరో సినిమాను నిర్మి�
తనలా కెనడాకు వచ్చి మోసపోవద్దంటూ ఓ అజ్ఞాత భారతీయ విద్యార్థి రెడిట్లో పంచుకున్న వార్త ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారింది. దీనిపై భారత్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రత్యేక అవసరాల పిల్లలకు ఫిజియోథెరపీ వైద్యం ఒక వరమని ఫిజియోథెరపీ వైద్యురాలు జి.వసంత అన్నారు. బుధవారం చింతకాని మండల పరిధిలోని లచ్చగూడెం ఉన్నత పాఠశాలలో ఫిజియోథెరపీ ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశా
ప్రస్తుత డిజిటల్ యుగంలో దేశ పౌరుల భద్రత కూడా చాలా కీలకం. ఇలాంటి క్రమంలో నకిలీ కాల్స్, మెసేజుల నుంచి వారిని రక్షించేందుకు DoT, WhatsApp కలిసి సరికొత్త కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.
KTR తొండ ముదిరితే ఊసరవెల్లి అయితదని పెద్దలు చెబుతుంటారు.. కానీ ఊరసవెల్లి ముదిరితే రేవంత్ రెడ్డి అయితడని ఈ బడ్జెట్ చూసిన తర్వాత అర్థమవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు �
నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రానికి హిట్ టాక్ వస్తే కలెక్షన్స్ వర్షం కురుస్తుంది. బాలయ్య, చిరంజీవి లాంటి హీరోల సినిమాలు రిలీజ్ అవుతుంటే అప్పట్లో కుర్ర హీరోలు తమ చిత్రాలని రిలీజ్ చేసేందుకు సాహసించే వారు కాదు. కానీ అప్పటి కుర్ర హీరో రెండుసార్లు బాలయ్యతో పోటీకి దిగాడు.
విద్యార్థులు లక్ష్యం సాధించాలంటే క్రమశిక్షణ, పట్టుదల ముఖ్యమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నలగాటి ప్రసన్నరాజ్ అన్నారు. బుధవారం కట్టంగూరు ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 70 మంది విద్యార్థులకు పరీక్ష ప్య�
ఎన్టీఆర్, త్రివిక్రమ్తో చేయాల్సిన బిగ్ మూవీ మిస్ అయ్యింది. అది క్యాన్సిల్ అయినందుకు చాలా బాధపడినట్టు చెప్పాడు నాగవంశీ. కానీ ఇప్పుడు చేయబోయే మూవీ దాన్ని మించి ఉంటుందన్నారు.
బడ్జెట్ కేటాయింపుల్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దూళిపాల ధనుంజయనాయుడు అన్నారు. ఎస్సీలకు రూ.40 వేల కోట్లు, ఎస్టీలకు రూ.17 వేల కోట్లు కేటాయించిన ప్రభ�
Air Attacks : ట్రంప్, పుతిన్ ఫోన్ సంభాషణ.. ఉక్రెయిన్ వార్కు ఫుల్ స్టాప్ పెట్టలేకపోయింది. అమెరికా ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని పుతిన్ తిరస్కరించారు. దీంతో మళ్లీ రష్యా, ఉక్రెయిన్ దే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ బుధవారం సమావేశం అయ్యారు. ఢిల్లీలో సమావేశం అయిన ఈ ఇద్దరూ పలు కీలక అంశాలపై ఒప్పందాలు చేసుకున్నారు.
కమల్హాసన్ హీరోగా, మణిరత్నం దర్శకత్వంలో తేరకెక్కిన చిత్రం ‘థగ్లైఫ్’ . 1987లో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘నాయకన్’ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. మళ్లీ 38 ఏళ్ల తర్వాత ఇద్దరూ కలిసి ‘థగ్లైఫ్’ కోసం పనిచేస్తున్నారు. ఇందులో శింబు, త్రిష,
KTR కరోనా వైరస్ కంటే కాంగ్రెస్ వైరస్ ప్రమాదమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఈ విషయం ఇవాళ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా స్పష్టంగా కన�
CM Revanth Reddy: వర్గీకరణపై సుప్రీంకోర్టులో బలంగా తమ ప్రభుత్వం వాదన వినిపించడంతోనే సాధ్యమైందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉద్ఘాటించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ వర్గీకరణ జరగలేదు.. మందకృష్ణ ఈ విషయం గుర్తించుకోవాలని అన్నారు.
నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కల్వలపల్లి గ్రామంలో యాసంగిలో సాగుచేసి ఎండిపోయిన వరి పంట పొలాలను మండల వ్యవసాయ అధికారి పద్మజ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ANR టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. టాలీవుడ్ ఇండస్ట్రీని చెన్నై నుండి హైదరాబాద్కి తీసుకురావడానికి ఏఎన్ఆర్ పాత్ర ఎంతో
Thoguta Orphans తొగుట మండలం ఎల్లారెడ్డిపేటకు చెందిన భార్యాభర్తల అకాల మరణంతో అనాధలుగా మారిన పిల్లలకు అండగా నిలుస్తామని సొసైటీ చైర్మన్ కే హరికృష్ణా రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి భరోసా ఇచ్చార
Bhadradri Ramayya: టీజీఎస్ఆర్టీసీ భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. భద్రాచల రామయ్య పెళ్లి తలంబ్రాలు ఇక నుంచి నేరుగా భక్తులకు డోర్ డెలివరీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అందుకోసం మీరు ఏం చేయాలంటే..
Elon Musk అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 9 నెలల పాటు చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams), మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భూమిపైకి తిరిగొచ్చారు.
Ranya Rao: కన్నడ నటి రన్యారావు కేసులో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. నటుడు తరుణ్ రాజ్ కొండూరుతో ఆమె దుబాయి కేంద్రంగా ఈ స్కాం నడిపినట్లు డీఆర్ఐ అధికారులు గుర్తించారు.
తెలంగాణ బడ్జెట్-2025పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇది పేద ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదని, ఢిల్లీకి మూటలు పంపే బడ్జెట్ అంటూ ఆరోపించారు.
శ్రీదేవి అంటే అప్పట్లో ఎంత క్రేజ్ ఉండేదో అందరికి తెలిసిందే. అటువంటి అందాలతారతో పెళ్లి చేస్తామంటే నో చెప్పాడట స్టార్ హీరో. ఇంతకీ ఎవరతను? ఎందుకు కుదరదని చెప్పాడు?
KTR కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని నిరుద్యోగులను మోసం చేసిన రేవంత్ రెడ్డి సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజ�
AI Teaching శివ్వంపేట మండలంలోని ప్రభుత్వ పాఠశాలలను ఇవాళ డీఈఓ రాధాకిషన్ ఆకస్మికంగా సందర్శించారు. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్) విద్యాబోధన తీరుపై ఎంఈఓ బుచ్యానాయక్ తో కలిసి పరిశీలించారు.
KTR రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ధ్వజమెత్తారు. ఇవాళ శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్పై కేటీఆర్ నిప్పులు చెరిగారు.
చెన్నై మహానగరంలో తొలి ఏసీ సబర్బన్ రైలు అందుబాటులోకి రానుంది. అయితే.. ప్రధాన స్టేషన్లలో మాత్రమే ఈ రైలు ఆగనుంది. ఎప్పటినుంచోొ ఎదురుచూస్తున్న ప్రమాణికులకు అతి త్వరలోనే ఈ రైలు అందుబాటులోకి రానుంది.
IPL 2025: పాండ్యాపై ఒక మ్యాచ్ బ్యాన్ ఉన్న నేపథ్యంలో.. ఈ యేటి ఐపీఎల్లో చెన్నైతో జరిగే ఓపెనింగ్ మ్యాచ్కు ముంబై జట్టు కెప్టెన్గా సూర్యకుమార్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఈ విషయాన్ని ఇవాళ ప్రకటిం�
Suman-Rajasekhar: రాజశేఖర్, సుమన్ ఒకప్పుడు యాక్షన్ హీరోగా రాణించారు. కానీ మరో యాక్షన్ హీరో వీరి మధ్య చిచ్చు పెట్టాడు. ఇద్దరు గొడవ పడే పరిస్థితికి తీసుకెళ్లాడు. మరి ఆయన ఎవరు? ఆ కథేంటి చూస్తే
Marri Rajasekhar Resigns: వైసీపీకి రాజీనామా చేసిన మర్రి రాజశేఖర్ రాజీనామా పత్రాన్ని మండలి చైర్మన్కు అందజేశారు. అయితే రాజశేఖర్ను బుజ్జగించేందుకు వైసీపీ సభ్యులు ప్రయత్నించినప్పటికీ అవి ఫలించలేదని చెప్పుకోవాలి.
Credit Card Rules ప్రస్తుతం కాలంలో క్రెడిట్కార్డులు భారీగా వాడుతున్నారు. బ్యాంకులతో పాటు ఆర్థిక సంస్థలు సైతం పెద్ద మొత్తంలో కార్డులను జారీ చేస్తున్నాయి. క్రెడిట్కార్డులతో ప్రయోజనాలు ఉండడంతో చాలామంది తీసుకున�
Prabhu Deva కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ (Choreographer), దర్శకుడు ప్రభుదేవా (Prabhu Deva) దర్శించుకున్నారు.
Telangana Assembly తెలంగాణ శాసనసభ శుక్రవారానికి వాయిదా పడింది. శుక్రవారం ఉదయం 10 గంటలకు సభ తిరిగి ప్రారంభం అవుతుందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు.
Telangana Budget హైవేలపై ప్రయాణించేటప్పుడు వసూలు చేసే టోల్ ఛార్జీని.. ఇక నుంచి గ్రామీణ ప్రాంతాల్లో కూడా వసూలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే.. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు త�
Bill Gates మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇవాళ భారత పార్లమెంట్ (Parliament)ను ఆయన సందర్శించారు.
నాసా వ్యోమగాములు సునీత, బుచ్ సురక్షితంగా భూమి మీదకు చేరుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరి ఇంతకాలం అంతరిక్షంలో గడిపినందుకు వారి పారితోషికం ఎంతో తెలుసుకుందాం పదండి
Sunita Williams : భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ సహచర వ్యోమగామి బుచ్ విల్మోర్లను తీసుకొచ్చిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సుల్ క్షేమంగా ఫ్లోరిడా తీరంలో ల్యాండ్ అయింది. ఆ క్షణంలోనే అనుకోని అతిథులు ఎదురొచ్చి వీరికి స్వాగతం పలికి ఆశ్చర్యంలో ముంచెత్తాయి. ఈ అద్భుత దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.
Murder: నేవీ ఆఫీసర్ను అతని భార్య చంపేసింది. దీని కోసం ఆమె తన లవర్ హెల్ప్ తీసుకున్నది. ఈ ఘటన యూపీలోని మీరట్లో జరిగింది. శరీరాన్ని ముక్కలుగా కోసి.. ఓ డ్రమ్ములో పెట్టి వాటిని సిమెంట్తో సీల్ చేసింద�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సహా 1,078 మంది కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదుచేశారు. అయితే.. ఈ విషయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనానికి దారితీసింది. అనుమతిలేకుండా ఆందోళన చేశారంటూ కేసునమోదు చేశారు.
Virat Kohli: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫ్రెండ్ ఇప్పుడు అంపైర్ అవతారం ఎత్తాడు. ఒకప్పుడు కింగ్తో కలసి ఆడినోడు ఇప్పుడు అతడి మ్యాచులకు అంపైరింగ్ చేయనున్నాడు. అతడు ఎవరనేది ఇప్పుడు చూద్దాం..
ఎనిమిది రోజుల కోసం వెళ్లి ఏకంగా 9 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, అమెరిక్ ఆస్ట్రోనాట్ బుచ్ విల్మోర్ విజయవంతంగా భూమిని చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సునీత విలియమ్స్ అంతరిక్ష యాత్రలో జరిగిన కొన్ని కీలక ఘట్టాలు ఏంటి.? ఏ రోజున ఏం జరిగింది.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమిపైకి సురక్షితంగా చేరుకోవడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ధైర్యానికి, అపరిమిత మానవ స్ఫూర్తికి నాసా క్రూ-9 మిషన్ పరీక్ష అని ప్రధాని మోదీ అన్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ అందరి హీరోల కంటే భిన్నంగా ఉంటాడు. జయాపజయాలతో పని లేకుండా ఓ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను సెట్స్ మీదకు ఎక్కిస్తూ.. తన అభిమానుల కోసం వరుస సినిమాలతో అలరిస్తూనే ఉన్నాడు. ఈ ఏడాది ‘స్కై ఫోర్స్’తో ప్రేక్�
KTR Blasts Congress Govt: కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులు ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Sunita Williams భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి భూమిపైకి తిరిగొచ్చిన విషయం తెలిసిందే.
KTR ఎండిన వరి పంటతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలో ఆందోళన చేశారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువని విమర్శించారు. రేవంత్ రెడ్డి పాపం రైతన్నలకు శాపం అంటూ నినాదాలు చ�
Ampere Magnus Neo: మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా? టాప్ కంపెనీల మోడల్స్ అయితే ధర ఎక్కువగా ఉంటాయి. అలాంటి టాప్ కంపెనీలకు పోటీగా నిలుస్తూ తక్కువ ధరకు ఎలక్ట్రిక్ స్కూటర్లను అందిస్తోంది ఆంపియర్ కంపెనీ. ఆంపియర్ మాగ్నస్ నియో మోడల్ ధర, ఫీచర్స్ తదితర వివరాలు తెలుసుకుందాం రండి.
PM Modi భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) రాకపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) స్పందించారు. ఈ మేరకు సునీత బృందానికి వెల్కమ్ చెబుతూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
న్ బీన్స్.. చాలా మంది వీటిని చూసే ఉంటారు. ఇతర కూరగాయల్లాగే ఇవి కూడా మనకు మార్కెట్లో లభిస్తుంటాయి. కానీ గ్రీన్ బీన్స్ను తినేందుకు చాలా మంది అంతగా ఆసక్తిని చూపించరు.
SSMB 29: రాజమౌళి మరియు మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న SSMB29 మూవీ షూటింగ్ ఒరిస్సాలో జరిగింది. షూటింగ్ పూర్తయిన సందర్భంగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Telangana Budget 2025-26 వార్షిక బడ్జెట్ను (Telangana Budget) ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసన సభలో ప్రవేశపెట్టారు. రూ.3,04,965 కోట్లతో బడ్జెట్ను ప్రతిపాదించారు.
తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సముద్ర తీరంలో 2.53 లక్షల తాబేళ్ల గుడ్లు సేకరించినట్లు అటవీ శాఖ తెలిపింది. ఈమేరకు కడలూరు, నాగపట్టణం, చెన్నైలో ఈ గుడ్లను సేకరించినట్లు అధికారులు తెలిపారు.
ఎండల వల్లే రాష్ట్రంలో పంటలు ఎండుతున్నాయని కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం సిగ్గుచేటని ఎమ్మెల్సీ కవిత (Kavitha) విమర్శించారు. గతేడాది వర్షాలు సమృద్ధిగా పండాయని, ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్నాయని చెప్పారు.
Chiranjeevi తరాలు మారిన మెగాస్టార్ క్రేజ్ ఏమాత్రం తగ్గదు. ఆయన సినిమాలు ఎప్పటికీ ప్రేక్షకులకి మంచి వినోదం పంచుతూనే ఉంటాయి. మెగాస్టార్ చిరంజీవి జ
ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ కోల్ ప్లాంట్లో బుధవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా కన్వేయర్ బెల్ట్ దగ్ధమైనట్లు తెలుస్తోంది.
మాజీ ముఖ్యమంత్రి భద్రతా విభాగంలో ఎస్సైగా పనిచేసిన అధికారి దారుణహత్యకు గురయ్యారు. ఈ ఘటన స్థానికంగా సంచలనానికి దారితీసింది. అయితే.. ఈ హత్యపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.
Telangana Budget 2025: తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ను మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రశేపెట్టారు. రూ. 3,04,965 కోట్లతో బడ్జెట్ను రూపొందించారు. ఏయే శాఖలకు ఎంత కేటాయించారో చూద్దాం.
Delhi Capitals: ఐపీఎల్ కోసం కేఎల్ రాహుల్ భారీ త్యాగం చేస్తున్నాడని తెలుస్తోంది. దీని వల్ల అతడి కెరీర్కు పెద్దగా ఒరిగేదేమీ లేదని.. పైగా టీమిండియాలోకి అతడి ఎంట్రీ దొరకడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
2025-26 వార్షిక బడ్జెట్ను (Telangana Budget) ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసన సభలో ప్రవేశపెట్టారు. రూ.3,04,965 కోట్లతో బడ్జెట్ను ప్రతిపాదించారు. రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు, మూలధన వ్యయం రూ.36,504 కోట్లుగా పేర్కొన్నారు.
MS Dhoni: ప్రాక్టీస్ మ్యాచ్లో హెలికాప్టర్ షాట్ కొట్టాడు ధోనీ. చెన్నై బౌలర్ మతీషా పతిరన్ వేసిన యార్కర్ను .. మిస్టర్ కూల్ ధోనీ ఈజీగా సిక్సర్ బాదాడు. ఆ షాట్కు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతున్నద
Sunita Williams భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి భూమిపైకి తిరిగొచ్చారు.
Tomato Powder: వెజ్ లేదా నాన్ వెజ్ ఏ వంటకానికైనా టమాటా వేస్తే ఆ రుచే వేరు. అందరూ ఎక్కువగా వాడే ఈ కూరగాయ ధర ఎప్పుడూ స్థిరంగా ఉండదు. ఒక్కోసారేమో రేటు కొండెక్కి కూర్చొంటే.. మరోసారి ఊహించనంత చౌకగా దొరుకుతుంది. తక్కువ ధర ఉన్నప్పుడు టమాటాతో ఈ నిల్వ పొడి చేసుకుంటే ఎప్పుడైనా కూరల్లోకి వాడుకోవచ్చు..
Buddha Venkanna: గత జగన్ ప్రభుత్వంలో వేలకోట్ల రూపాయల మద్యం కుంభకోణం చేశారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు. నేషనల్ క్రైం రికార్డు ప్రకారం వైసీపీ హయాంలో మద్యం ద్వారా వందశాతం మరణాలు సంభవించాయని రిపోర్డు ఇచ్చిందని అన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న చెన్నై పరకామణిలో ఓ ఉద్యోగి తన చేతివాటాన్ని ప్రదర్శించాడు. భక్తులు సమర్పించే కానుకలపై అతనికి దురాశ పుట్టింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సుదీర్ఘ అంతరిక్ష యాత్ర పూర్తి చేసుకుని సురక్షితంగా భూమ్మీదకు చేరిన సునీత విలియమ్స్, ఇతర ఆస్ట్రొనాట్స్కు ఏపీ అసెంబ్లీ అభినందనలు తెలిపింది. ఈ మేరకు ఏపీ శాసనసభ స్పీకర అయ్యన్న పాత్రుడు ఓ ప్రకటన విడుదల చేశారు.
Rajamouli – Mahesh Project ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli), సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
BCCI: క్యాష్ రిచ్ లీగ్ కొత్త సీజన్కు టైమ్ మరింత దగ్గర పడుతోంది. ఇంకో మూడ్రోజుల్లో ఐపీఎల్ కొత్త ఎడిషన్ స్టార్ట్ కానుంది. దీంతో దుమ్మురేపేందుకు ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు.
Vadivelu and Bharathiraja Controversy: సౌత్ స్టార్ డైరెక్టర్ భారతీరాజా తన సినిమా నుంచి స్టార్ కమెడియన్ వడివేలును బయటకు గెంటేశారట. ఆయన ఎందుకు అాలా చేశారు. కారణం ఏంటి?
వ్యోమగాములు సునీతా విలియమ్స్, బారీ విల్మోర్ తొమ్మిది నెలల తర్వాత భూమికి తిరిగి రావడం సంతోషంగా ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. వారిద్దరి ప్రయాణం ఆదర్శప్రాయమైన మానవ సంకల్పం, జట్టు కృషిని చూపిస్తోందంటూ అభినందించారు.
ఈ కష్టం పగోడికి కూడా రాకూడదు అన్నట్లు.. ఓవైపు కన్నతల్లి ఆకస్మిక మృతి.. మరోపక్క కన్నీటి పర్యంతమై పరీక్షకు హాజరైంది ఓ విద్యార్థిని. ఈ విషాద సంఘటన రామాపురంలో జరిగింది.
IPL 2025: ఏప్రిల్ ఆరో తేదీన శ్రీరామ నవమి. ఆ రోజు కోల్కతా వర్సెస్ లక్నో మ్యాచ్కు ఈడెన్ గార్డెన్స్ వేదిక. కానీ ఆ మ్యాచ్ నిర్వహణకు అనుమతి దక్కలేదు. సిటీ పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో ఆ మ్యాచ�
Telangana Budget 2025 కి సంబంధించిన లైవ్ అప్ డేట్స్ పేజీ ఇది. ఇక్కడ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగంలోని హైలైట్స్, కేటాయించిన నిధుల గురించి తెలుసుకోవచ్చు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నది. సుమారు రూ.3 లక్షల కోట్లతో మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. అయితే బడ్�
IPL 2025 Opening Ceremony : ఐపీఎల్ అంటేనే భారీతనానికి ప్రతీక. పారితోషికం, క్రికెటర్లకు అందే మొత్తాలు.. అన్నీ హై లోనే ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని క్రికెట్ లీగ్ లు మొదలైనా దాని దరిదాపుల్లోకి రావడం లేదు. అలాంటి ఐపీఎల్ ఈ ఎడిషన్ లో మరో కొత్త సంప్రదాయానికి తెర తీయనుంది. ఐపీఎల్ క్రికెట్ చరిత్రలో మొదటిసారిగా ఈ ఏడాది ఐపీఎల్ 2025 సిరీస్లో 13 వేదికల్లో ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం.
వ్యోమగాములను సురక్షితంగా భూమ్మీదకు చేర్చిన నాసా, స్పేస్ ఎక్స్ బృందాలకు టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మిషన్కు తొలి ప్రాధాన్యం ఇచ్చిన అధ్యక్షుడు ట్రంప్ కూడా ధన్యవాదాలు తెలిపారు.
మహిళ హత్య కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ వకుల్ జిందాల్ని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి.. ఎస్పీకి ఫోన్ చేసి ఘటన గురించి వివరాలు తెలుసుకున్నారు.
ప్రజాపాలన అంటే పస్తులేనా అని, ఇందిరమ్మ రాజ్యం అంటే రేషన్ బియ్యం ఎగ్గొట్టుడేనా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మండిపడ్డారు. కొండనాలికకు మందేస్తే ఉన్న నాలిక ఊడింది అన్నట్టు.. సన్నబియ్యం �
KTR Criticizes Congress: పేదలకు సన్నబియ్యం ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తడం లేదని మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యులకు రేషన్ బియ్యం అందించడంలో సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోందని ఫైర్ అయ్యారు.
ఉల్లికాడలు మనకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి. కానీ వీటిని చాలా మంది అంతగా వాడరు. ఉల్లికాడలను కొందరు కూరల్లో వేస్తుంటారు. అయితే ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే ఇవి అనేక లాభాలను అందిస్తా�
UPI Services Close మీకు బ్యాంకు ఖాతా ఉందా..? యూపీఐని ఉపయోగిస్తున్నారా..? అయితే ఈ వార్త మీ కోసమే.. ఎందుకంటే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఎన్పీసీఐ కీలకమైన మార్పులు చేయబోతున్నది. ఏప్రిల్ ఒకటి ఈ మొబైల్ నంబర్లు వినియోగించే వ�
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
కన్నతల్లికి ఓ చీర కొనిపెడదామని చోరీకి పాల్పడి చివరకు దొంగతనాలు చేయడమే పనిగా పెట్టకుని నేడు అంతర్రాష్ట్ర దొంగగా మారాడు. తన పాపం పండి చివరకు పోలీసుల చేతికి చిక్కాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ప్రస్తుతం దేశంలో యూపీఐ సేవలు వేగంగా విస్తరిస్తున్న విషయం తెలిసిందే. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరూ కచ్చితంగా యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారు. క్షణాల్లో డబ్బులను పంపించుకునే అవకాశం రావడంతో చాలా మంది యూపీఐ పేమెంట్స్ను ఉపయోగిస్తున్నారు..
Harry Brook: ఐపీఎల్ ఆరంభానికి ముందే ఐదుగురు స్టార్లు తప్పుకున్నారు. దీంతో వాళ్ల ఆట చూసి ఎంజాయ్ చేద్దామనుకున్న అభిమానులకు షాక్ తగిలింది. వాళ్లు దూరమవడంతో ఆయా ఫ్రాంచైజీలకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
Dolphins: డ్రాగన్కు వెల్కమ్ పలికాయి డాల్ఫిన్లు. నలుగురు ఆస్ట్రోనాట్స్ డ్రాగన్ స్పేస్క్రాఫ్ట్లో.. ఫ్లోరిడా తీరంలో దిగారు. దాంట్లో సునీతా,విల్మోర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ ఆస్ట్రోనాట్స్కు డాల్ఫిన్�
RCB IPL Trophy : జట్టు నిండా స్టార్ క్రికెటర్లే. ఒంటి చేత్తో మ్యాచ్ ను మలుపుతిప్పగల ఆటగాళ్లే. అయినా 17 ఏళ్లుగా ఆర్సీబీ ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవలేదు. దీనికి సీఎస్కే మాజీ ఆటగాడు షదాబ్ జకాతి ఏం చెబుతున్నారంటే..
Photography: మీకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టమా? దీన్ని మీరు కెరీర్గా మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ మీకు ఉపయోగపడతాయి. వీటిని ఫాలో అయితే ఈ కెరీర్ లో మీరు కచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతారు.
ఒక వ్యక్తి ఉన్నతికి, జీవితంలో మంచి జరగడానికి కొన్ని నియమాలు పాటించమని చెబుతుంది వాస్తు శాస్త్రం. దాని ప్రకారం లవంగం ఉపయోగించడం ద్వారా సంతోషం, శ్రేయస్సు కలుగుతాయి. సంపద పోగు పడుతుంది. ఇంకా లోపాలు కనుమరుగవుతాయి.
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న కొందరు సెలబ్రెటీలపై పోలీసులు చర్యలు ప్రారంభించినా.. గ్యాంబ్లింగ్ యాప్స్ ప్రమోషన్లు ఆగడంలేదు. కొందరు వ్యక్తులు టెలిగ్రామ్, వాట్సప్ ఛానల్స్లో ఈ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నారు.
Shreyas Iyer Ball Boy Experience : ఆటపై మమకారం, నిరూపించుకోవాలనే పట్టుదల ఉంటే మనం ఏ నేపథ్యం నుంచి వచ్చినా తప్పకుండా ఉన్నత శిఖరాలకు చేరతాం. దానికి భారత క్రికెటర్ శ్రేయాస్ అయ్యరే నిదర్శనం. ప్రస్తుతం తను పంజాబ్ కింగ్స్ కెప్టెన్. 2008 ఐపీఎల్లో తను బాల్ బాయ్గా పనిచేసిన అనుభవం గురించి వివరించాడు.
BCCI: భారత క్రికెట్ బోర్డు దిగొచ్చిందని తెలుస్తోంది. విరాట్ కోహ్లీ దెబ్బకు వేరే ఆప్షన్ లేకపోవడంతో బోర్డు యూ-టర్న్ తీసుకుందని సమాచారం. అసలు భారత క్రికెట్లో ఏం జరుగుతోంది.. అనేది ఇప్పుడు చూద్దాం..
Drumstick Benefits: మునగ చెట్టును ‘మిరాకిల్ ట్రీ’ అంటారంటే.. ఈ చెట్టులో ఎన్ని పోషక విలువలు దాగి ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మీకు సంపూర్ణ ఆరోగ్యం కావాలన్నా, సీజనల్ వ్యాధుల నుంచి బయటపడాలన్నా ప్రతి రోజూ మునగ కాయలు మీ ఆహారంలో ఉండేలా చూసుకోండి. మునగకాయల వల్ల ఇంకా ఏమేం లాభాలుంటాయో ఇప్పుడు చూద్దాం.
Elon Musk: 9 నెలల పాటు స్పేస్ స్టేషన్లో చిక్కుకున్న వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు ఇవాళ భూమిపై సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. ఆస్ట్రోనాట్స్ ను రక్షించిన స్పేస్ఎక్స్, నాసా బృందాలకు.. బిల
చదువు, ఉద్యోగం.. ఒక వ్యక్తి జీవితంలో స్థిరపడటానికి ఇవే కీలక అంశాలు. వీటి కోసం చాలామంది దేశం దాటి బయటికి వెళ్లడానికి సిద్ధమవుతుంటారు. ఇలాంటి ఔత్సాహికులకు చాలా దేశాలు ఆహ్వానం పలుకుతుంటాయి. మరి మన దేశంలోని విద్యార్థులు ఏ దేశాలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు? అక్కడ ఏమేం అవకాశాలు ఉన్నాయో తెలుసుకుందామా?
Ilaiyaraaja and PM Modi Meet: మార్చి 8న లండన్లో తన సింఫొనీ సంగీతాన్ని ప్రదర్శించి భారతదేశానికి గర్వకారణంగా నిలిచిన సంగీత దర్శకుడు ఇళయరాజాను ప్రధాని మోదీ స్వయంగా కలిసి అభినందించారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి సురక్షితంగా భూమికి తిరిగి వచ్చిన నలుగురు వ్యోమగాములకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (NASA) స్వాగతం పలికింది. విజయవంతంగా యాత్రను పూర్తి చేసిన క్రూ-9 సిబ్బందికి అభినందన�
యువత ఇష్టపడే సూపర్ బైక్ లలో కవాసకి వెర్సిస్ 650 ఒకటి. మార్చి నెలలో దీనిపై భారీ తగ్గింపు ప్రకటించారు. మార్చి 31లోపు ఈ మోటార్ సైకిల్ కొంటే ₹30,000 తగ్గింపు ఆఫర్ ఉంటుందని తయారీదారు ప్రకటించింది. దీంతో దీని ఎక్స్-షోరూమ్ ధర ₹7.47 లక్షలకు తగ్గింది. ఈ బైక్ 649cc ఇంజన్, LED లైటింగ్, TFT డిస్ప్లే ఫీచర్లతో, రెండు రంగుల్లో లభిస్తోంది.
మొన్న 11.25 లక్షలు, నిన్న 8.20 లక్షలు, నేడు రూ. 1.90 లక్షలు... ఇలా నగరంలో ఎవరో ఒకరు సైబర్ మోసాలకు బలైపోతూనే ఉన్నారు. ఎవరో చదురురాని వాళ్లంటే ఏమో అనుకోవచ్చుగాని, విద్యావేత్తలు, చివరకు ఉద్యోగస్తులు కూడా సైబర్ మోసాలకు బలైపోతూనే ఉన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఐపీఎల్ 2025: రిషబ్ పంత్ నాయకత్వంలో ఈసారి ఎలాగైనా కప్ గెలిచి తీరాలన్న సంకల్పంతో సమాయత్తం అవుతోంది లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ). హేమాహేమీ క్రికెటర్లు ఉన్న ఇతర జట్లను ఓడించి టైటిల్ నెగ్గడం సాధ్యమవుతుందా? ఆ జట్టు బలాలేంటి? బలహీనతలేంటి? ఓసారి లుక్ వేద్దాం.
భారత సంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలో భారత్లో పర్యటిస్తారని ఆమె కుటుంబసభ్యులు జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యలో తెలిపారు. పర్యటన తేదీలు ఇంకా ఖరారు ఈఏడాదిలోనే ఆమె భారత్లో పర్యటిస్తారని తెలిపారు.
భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ విజయవంతంగా తిరిగి భూమికి చేరుకున్నారు. ఈ మిషన్కు సంబంధించిన అప్డేట్స్తో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు సంబంధించిన వివరాలు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అప్డేట్స్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు నేషనల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకోసం..
భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) సుదీర్ఘ నిరీక్షత తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి భూమిపైకి తిరిగొచ్చారు. దాదాపు 9 నెలలపాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన ఆమె బుధవారం తెల్లవ�
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును భారత్కు రప్పించేందుకు మార్గం సుగమం అయ్యింది. వారిద్దరిపై ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది.
Manchu vishnu-allu arjun: అల్లు అర్జున్ సంధ్య థియేటర్ వివాదంలో చిత్ర పరిశ్రమ మౌనంగా ఉండటంపై మంచు విష్ణు స్పందించారు. అలా ఎందుకు చేయాల్సిందో చెప్పారు. అలాగే అప్పటి సీఎం జగన్కి చిరంజీవి దెండం పెట్టడంపై స్పందించారు.
నేడు ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పలువురు కేంద్రమంత్రులతో సీఎం భేటీ కానున్నారు. ఇవాళ 14వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. క్వశ్చన్ అవర్తో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో శాసనమండలి సమ�
IPL 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ ఎడిషన్ త్వరలో ప్రారంభం కానున్నది. మరో మూడురోజుల్లోనే పొట్టి క్రికెట్ సమరం మొదలుకానున్నది. టోర్నీ ప్రారంభానికి ముందే పలు ఫ్రాంచైజీలకు ఇబ్బందికరంగా మారింది. ముంబయి ఇండ�
తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో గడిపి సురక్షితంగా తిరిగి వచ్చిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లో నాసా వైద్యుల పర్యవేక్షణలో మరిన్ని కొన్ని రోజులు ఉండనున్నారు. అంతరిక్షంలో తమ అనుభవాలను కూడా వారు నాసా అధికారులతో పంచుకున్నారు. వైద్యుల గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక ఆస్ట్రోనాట్స్ తమ కుటుంబసభ్యులను కలుసుకునేందుకు నాసా అనుమతిస్తుంది.
రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ(సీతక్క)కు సంబంధించిన అసెంబ్లీ కార్ పాస్ స్టిక్కర్ దుర్వినియోగంపై మంత్రి పీఆర్వో సోమవారం రాత్రి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ ఓజీ, అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలు గ్యాంగ్స్టర్ కథాంశంతో వస్తున్నాయి. రెండు సినిమాల్లో హీరోలు గతం వదిలి హ్యాపీగా ఉంటూ, తిరిగి క్రైమ్ వరల్డ్ లోకి ఎంటర్ అవుతారు.
ముందుగా డ్రాగన్ క్యాప్సుల్ నుంచి వ్యోమగామి నిక్ హేగ్ బయటకు వచ్చారు. ఆయనకు చిరునవ్వులు చిందిస్తూ, విజయచిహ్నంగా బొటనవేలను చూపారు. తరువాత 286 రోజుల సుదీర్ఘ అంతరిక్షవాసాన్ని గడిపిన సునీత, బుచ్ ఇద్దరూ బయటకు వచ్చారు. తొలుత సునీత బయటకు రాగా, తరువాత బుచ్ వచ్చారు.
భారత్లో పుత్తడి ధర తొలిసారిగా రూ.90 వేల మార్కును చేరింది. అమెరికా వాణిజ్య యుద్ధం, బలహీనపడ్డ డాలరు, భౌగోళిక రాజకీయ అనిశ్చిత పరిస్థితి వెరసి అనేక మందికి సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారం వైపు మళ్లడంతో పసిడి ధర చారిత్రక గరిష్ఠాన్ని చేరుకుంది.
ఫ్లోరిడా తీరంలో వ్యోమగాములతో కూడిన స్పేస్ఎక్స్ డ్రాగన్ ఫ్రీడమ్ సముద్రంలో దిగగానే డాల్ఫిన్లు స్వాగతం పలికాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
ఎనిమిది రోజుల యాత్ర అనుకుని వెళ్లిన సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ సాంకేతిక కారణాల వల్ల దాదాపు తొమ్మది నెలలపాటు ఐఎస్ఎస్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. అయితే ఈ 286 రోజుల్లో వారు ఎన్నిసార్లు భూమిని చుట్టారో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం.
హైదరాబాద్ నగరం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందనే విమర్శలొస్తున్నారు. నిత్యం ఎక్కడో ఓచోట వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని అరెస్తు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఓ ఏరియాలో వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
పశ్చిమాసియా మళ్లీ భగ్గుమంది. గాజా స్ట్రిప్పై మంగళవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో మహిళలు, చిన్నారులు సహా దాదాపు 404 మంది ప్రాణాలు కోల్పోయారని, 500 మందికిపైగా గాయపడ�
తెలుగు ఎంటర్టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, 19 మార్చి 2025 లైవ్ అప్డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్డేట్స్ చూడొచ్చు.
మన హిందూ సంప్రదాయంలో ఎన్నో విశ్వాసాలు ఉంటాయి. వీటిని ఇప్పటికీ చాలా మంది విశ్వసిస్తుంటారు. అలాంటి వాటిలో పక్షులు ఇంట్లోకి లేదా ఇంటిపైకి రావడం ఒకటి. ఇంతకీ ఎలాంటి పక్షులు వస్తే, ఎలాంటి ఫలితం ఉంటుంది.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొందడంపై కాంగ్రెస్ అగ్రనేతలు, ఎంపీలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హర్షం వ్యక్తం చేశారు.
పార్టీ మారలేదని, కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, ఇప్పటికీ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలోనే కొనసాగుతున్నానని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించారు.
: ప్రతిపక్ష నేతలు అడిగే ప్రశ్నలకు అసెంబ్లీలో సమాధానం చెప్పలేక ప్రభుత్వం ప్రశ్నోత్తరాలను ఎత్తివేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు.
పాలిటెక్నిక్ కోర్సుల్లో సీట్లు మొత్తం మన రాష్ట్ర విద్యార్థులే దక్కించుకోనున్నారు. ఇది వరకు గల 15శాతం ఏపీ కోటా సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం కోత పెట్టింది.
2025-26 ఆర్థిక సంవత్సరానికి సం బంధించిన బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టనున్నది. ఉదయం 9 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం అసెంబ్లీలో సమావేశం కానున్నది. ఈ సందర్భంగా ఆర్థికశాఖ రూపొందించిన బడ్జెట్క�
జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభంకానున్న నేపథ్యంలో ఇంటర్బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నది. మూల్యాంకన కేంద్రాల్లో తొలిసారిగా ఆధార్బేస్డ్ బయోమెట్రిక్ హాజరును అమలుచేయాలని నిర్ణయించింది.
Shani Gochar జ్యోతిషశాస్త్రంలో శనిగ్రహానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. చాలామంది శని భయపడుతుంటారు. న్యాయానికి అధిపతిగా భావిస్తుండగా.. శని కర్మ ఫలితాలను ప్రసాదిస్తుంటాడు. ప్రతి వ్యక్తికి తాను చేసిన క�
ప్రపంచమంతా ఎదురుచూసిన సునీతా విలియమ్స్ భూమికి తిరిగిరావడంతో ప్రపంచమంతా ఊపిరి పీల్చుకుంది. ఇక భారత సంతతి అయిన సునీతకు మన దేశంలో కూడా పెద్ద ఎత్తున మద్ధతు లభించింది. ఈ క్రమంలోనే ఇండియాలోనే ప్రజలు సంబరాలు చేసుకున్నారు..
పదో తరగతి వార్షిక పరీక్షలు ఎల్లుండి నుంచి ప్రారంభంకానున్నాయి. 21న ప్రారంభమై ఏప్రిల్ 4 వరకు జరుగుతాయి. ఈ పరీక్షలకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చే విద్యార్థులను అనుమతిస్తారు.
కేసీఆర్ హయాంలో తాపీగా రెండు పంటలు పండించుకున్న కర్షకులు.. ఇప్పుడు సాగునీరందక అల్లాడుతున్నారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం నీలా గ్రామ శివారులోని నీలా-కొప్పర్గా, నీలా- కల్దుర్కి గ్రామాల రైతుల సౌలభ్య
నాగ్ అశ్విన్ 'కల్కి 2' స్క్రిప్ట్పై పని చేస్తున్నారు, ఇది భైరవ మరియు కర్ణ పాత్రలపై దృష్టి పెడుతుంది. ప్రభాస్ స్క్రీన్ ప్రజెన్స్ ఎక్కువగా ఉంటుందని, సినిమా ఈ సంవత్సరం చివరి నాటికి సెట్స్పైకి వెళ్లే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
మూడేండ్ల క్రితం ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ ఆరంభమే పెను సంచలనం. 18 ఏండ్లుగా టైటిల్ కోసం నిరీక్షిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్కు సాధ్యం కాని
అంతరిక్షం నుంచి తిరిగి వచ్చాక నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్కి భూమి వాతావరణానికి అలవాటు పడటానికి మెడికల్ టెస్టులు, ఫిజియోథెరపీ, స్పెషల్ డైట్ ఇస్తారు. ఆమె డైలీ రొటీన్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
భారత బాక్సింగ్ సమాఖ్య(బీఎఫ్ఐ)లో అలజడి! అసోసియేషన్ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ప్రధాన కార్యదర్శి హేమంత కలిత, కోశాధికారి దిగ్విజయ్సింగ్పై సస్పెన్షన్ వేటు పడింది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్లోగన్ ‘ఈ సాలా కప్ నమ్దే’ (ఈసారి కప్ మనదే) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రతి సీజన్ ఆరంభం మొదలుకుని బెంగళూరు ఆడే ఆఖరి మ్యాచ్ దాకా ఆర్సీబీ అభిమానులు
Horoscope జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించేవారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్ చేసుకుంటుంటారు. వారికోసం నేటి రాశి ఫలాలు ఎ�
శాన్ జోస్ కేంద్రంగా పని చేస్తున్న సెక్యూరిటీ సొల్యూషన్ల విభాగంలోని ఆక్సియాడో హైదరాబాద్ కేంద్రంలో 100 నియామకాలు చేపట్టాలనుకుంటోంది. దేశంలో తమ ప్రధాన కార్యాలయంగా...
నాసా వ్యోమగాములు భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో తొమ్మిది నెలలు గడిపిన తర్వాత విజయవంతంగా భూమికి తిరిగి వచ్చారు. ఫ్లోరిడా సముద్రంలో ల్యాండ్ అయ్యారు..
విదేశీ పర్యటనల నిమిత్తం వెళ్లే భారత క్రికెటర్ల కుటుంబాల విషయంలో పరిమితులు (45 రోజుల టూర్కు రెండు వారాలు, చిన్న టూర్లు అయితే ఒక వారం) విధించడాన్ని తప్పుబట్టిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి దిగ్గజ సారథ
వచ్చే రెండు వారాల్లో ఓ ఆరోగ్య బీమా సంస్థలో వాటా కొనుగోలు చేయనున్నట్లు ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ఎండీ, సీఈఓ సిద్ధార్థ మొహంతి...
భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు మంగళవారం భారీ లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ ఏకంగా 1,131.31 పాయింట్ల (1.53 శాతం) వృద్ధితో 75,301.26 వద్దకు చేరుకుంది....
నవ్వేటోళ్ల ముందు కాలు జారి పడ్డట్టే అయ్యింది ఇప్పుడు తెలంగాణ పరిస్థితి. ‘గుజరాత్ మాడల్' అంటూ పుష్కరకాలం కిందట కాలరెగిరేసిన వాళ్లకు.. దేశానికి కావాల్సిన అసలు సిసలైన మాడల్ ఇదీ అంటూ తెలంగాణను దేశానికే ఓ �
కార్ల ధరలు ఏప్రిల్ 1 నుంచి పెంచుతున్నట్టు మెర్సిడెస్ బెంజ్, కియా, టాటా మోటార్స్ ప్రకటించాయి. ముడి సరుకుల ధరలు పెరగడంతో పెరిగిన ఉత్పత్తి వ్యయాలను...
సాగునీటి నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి తన డొల్లతనాన్ని స్పష్టం చేసింది. ప్రాజెక్టులను నిర్మించే పనులను ఎలాగూ చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం... బీఆర్ఎస్ పూర్తి చేసిన వాటిని ప్రారంభించే విషయంలో
హైడ్రా పేరు చెప్పి ఎవరైనా అక్రమ లావాదేవీలు, అవకతవకలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. అవకతవకలు జరిగినట్టు ఆధారాలుంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని మంగళవా
పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏ ర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయం నుంచి జిల్లాలోని తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంఈవోలు, పదో తరగతి పరీక�
ప్రభుత్వం నుంచి తమ భూములను కాపాడుకోవడానికి మండలంలోని మొండిగౌరెల్లి గ్రామ రైతులు సంఘటితమయ్యారు. పచ్చని పొలాల్లో పరిశ్రమల ఏర్పాటు వద్దేవద్దు అంటూ నినదించారు. ప్రభుత్వానికి సెంటు భూమి కూడా ఇచ్చేదిలేదని �
కల్వకుర్తి ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వం కనికరం చూపటంలేదు. ఈ పథకం ద్వారా కల్వకుర్తి నియోజకవర్గంలోని రంగారెడ్డి జిల్లాలోగల మాడుగుల, ఆమనగల్లు మండలాల్లోని తదితర ప్రాంతాలకు సాగునీరు ఇవ్వాలని గత బ�
అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ భారీ కొనుగోలు చేపడుతోంది. సైబర్ సెక్యూరిటీ స్టార్టప్ ‘విజ్’ను 3,200 కోట్ల డాలర్లకు (సుమారు రూ.2.77 లక్షల కోట్లు)...
మూడేళ్ల పాటు కొనసాగిన దివాలా పరిష్కార ప్రక్రియ ద్వారా రిలయన్స్ క్యాపిటల్ కొనుగోలు పూర్తయిందని ఇండ్సఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (ఐఐహెచ్ఎల్) చైర్మన్...
మూడేళ్ల క్రితం ఐపీఎల్ అరంగేట్రంలోనే టైటిల్తో అదరగొట్టిన జట్టు గుజరాత్ టైటాన్స్. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో నిలకడైన ప్రదర్శనతో ఆ తర్వాతి ఏడాది (2023) కూడా...
జట్టు కోసం రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కితీసుకొన్న భారత స్టార్ ఫుట్బాలర్ సునీల్ ఛెత్రి మరోసారి అభిమానులను అలరించనున్నాడు. బుధవారం మాల్దీవులతో జరిగే అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్లో...
రాష్ట్రంలో మరో ప్రఖ్యాత ఆటోమొబైల్ కంపెనీ ప్రారంభం కాబోతోంది. దేశంలోనే రెండో అతిపెద్ద వాహన తయారీ సంస్థ హిందూజా గ్రూప్ అనుబంధ సంస్థ అయిన అశోక్ లేల్యాండ్
‘‘మా నాన్న శేఖర్... ఎల్ఐసిలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. అమ్మ సుజాత తెలంగాణ ఆర్థిక శాఖలో జాయింట్ సెక్రటరీగా పని చేస్తున్నారు. ప్రభుత్వ రంగంలో ఉన్నత స్థానాల్లో ప్రజలకు సేవలు అందిస్తున్న వారిద్దరినీ చూశాక.. పబ్లిక్ సర్వెంట్...
విద్యార్థిని పేరు... సన్నక్కి చిన్నారి! పదో తరగతి పరీక్షలు రాయాల్సింది! కానీ... గుంటూరు జిల్లా పేరేచెర్ల పొలాల్లో మిర్చి కోస్తోంది.! వలస కష్టం ఈ చిన్నారి చదువును చిదిమేసింది.
ఒకరు క్రికెట్లో కింగ్. మరొకరు ఒకప్పటి బాలీవుడ్ క్వీన్. ఇద్దరి దారులు... లక్ష్యాలు వేరైనా... ప్రేమ వారిని ఒక్కటి చేసింది. 36 ఏళ్ల అనుష్కా పుట్టింది ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో. ఆమె తండ్రి కల్నల్ అజయ్కుమార్ శర్మ. ఆర్మీ అధికారి. తల్లి అషిమాశర్మ గృహిణి....
తన వద్ద పనిచేస్తున్న ఓ ఉద్యోగిని నిర్బంధించిన ఘటనలో రియల్ఎస్టేట్ సంస్థ సుచిర్ ఇండియా ఎండీ వై కిరణ్పై కేసు నమోదైంది. ఉద్యోగి బుస ప్రియాంక్ వరంగల్ వెంచర్ సంబంధించిన లెక్కల్లో రూ. 5 లక్షలు వాడుకున్న�
ఎట్టకేలకు ఇల్లందు మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎంఎల్, న్యూ డెమోక్రసీ) నాయకుడు గుమ్మడి నర్సయ్యకు సీఎం రేవంత్రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చారు. అసెంబ్లీ ప్రాంగణంలోని సీఎం చాంబర్లో గుమ్మడి నర్సయ్య ముఖ్యమంత్రితో
సంస్కృత భాషలో ‘మండల’ అంటే వృత్తం అని అర్థం. విశ్వం లేదా వివిధ లోకాల్లోని దేవతలను సూచించే రేఖాగణిత నమూనాలు లేదా ఆకృతులను మండల అని సంబోధిస్తారు. అయితే కంటికి ఇంపుగా కనిపించడం, వైవిధ్యంగా...
రాష్ట్రంలో పాఠశాల విద్యలో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. 2023-24 విద్యా సంవత్సరంతో పోలిస్తే 2024-25లో మొత్తంగా 2,63,094 మంది విద్యార్థులు తగ్గిపోయారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల జోష్లో కదలాడుతున్నాయి. వరుసగా రెండోరోజూ సూచీలకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఈ క్రమంలోనే మదుపరుల సంపద లక్షల కోట్ల రూపాయల్లో పెరిగింది. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ)లో �
వేసవి వచ్చేసింది. మధ్యాహ్నం బయటకు వెళ్తే ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో చల్లటి నీళ్లు తాగితే ఫ్రాణం లేచి వస్తుంది. అయితే రిఫ్రిజిరేటర్ నుంచి తీసిన చల్లటి నీళ్లను తాగవద్దని...
ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ).. ఆరోగ్య బీమాలోకి ఈ నెలాఖరుకల్లా అడుగు పెడుతామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నది.
ఒక్కోసారి పిల్లలను ఇంట్లో ఒంటరిగా వదిలి తల్లిదండ్రులు బయటికి వెళ్లాల్సి వస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో, ముఖ్యమైన పనుల వల్ల ఇంటికి రావడం ఆలస్యం కావచ్చు కూడా! తల్లిదండ్రులు ఇద్దరూ...
ప్రపంచ ప్రతిష్ఠాత్మక ప్రచురణ సంస్థ ‘నేచర్ పోర్ట్ఫోలియో’కు చెందిన ‘సైంటిఫిక్ రిపోర్ట్స్' జర్నల్లో గత ఏడాదికిగాను వచ్చిన టాప్-100 రిసెర్చ్ పేపర్లలో పతంజలి ఆయుర్వేద్ రిసెర్చ్ అయిన ‘రెనోగ్రిట్' ఆ�
హమాస్ ప్రభుత్వం దాదాపుగా పతనమైంది..! గాజాపై సోమవారం అర్ధరాత్రి నుంచి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 419 మంది మృతిచెందగా.. 660 మంది గాయాలపాలయ్యారు.
బంగారం ధరలు మరో చారిత్రక గరిష్ఠ స్థాయికి ఎగబాకాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలకు డిమాండ్ నెలకొనడంతో దేశీయంగా ధరలు మరో మైలురాయి రూ.91 వేలను అధిగమించాయని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్�
‘రాష్ట్రంలో క్రీడలను అభివృద్ధి చేయాలి. క్రీడాకారులను ప్రోత్సహించాలి. అందుకు ప్రతి జిల్లాలో స్టేడియంలు నిర్మించడానికి ప్రణాళికలు రూపొందించాం’ అని స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు.
‘‘చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్లపై నాతో మాట్లాడించింది సాక్షి మీడియా వాళ్లే. అందులో తన పాత్ర ఏమీ లేదు’’ అని సీఐడీ విచారణలో సినీ నటుడు పోసాని కృష్ణమురళి చెప్పినట్టు తెలిసింది.
ఎన్నికల ముందు 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటి అమలులో మాత్రం తాత్సారం చేస్తున్నది. ఎప్పుడెప్పుడు రేవంత్ ప్రభుత్వం పథకాలు ప్రారంభిస్తుందోనని ఎదురుచూస్తున్న ప్రజల ఆశలపై నీళ్లు చల్లుతున
రాజుల కాలంలో శ్రీకృష్ణదేవరాయలు ఊరూరా గుడులు, గోపురాలు నిర్మించేవారని విన్నాం. ఇప్పుడు అభినవ శ్రీకృష్ణదేవరాయలు కేసీఆర్ ఆ భాగ్యాన్ని చూసే అదృష్టం మనకు కల్పించారు. ఆయన ఆ దేవదేవుడికి చేసిన సేవకు గుర్తింప�
ఆరుగాలం కష్టపడి నలుగురికి అన్నంపెట్టే అన్నదాత తనువు చాలిస్తున్నాడు. ప్రకృతితో పాటు ప్రభుత్వం నుంచి చేయూత, సహకారం కరువై, ఎవుసం భారంగా మారి కాడివదిలేస్తున్నాడు. పంటలు ఎండిపోవడం, నీళ్లకోసం బోర్లు తవ్వించడ�
మాగనూరు, కృష్ణ ఉమ్మడి మండలంలో భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోయాయి. దాదాపు 75 శాతం బోర్లు అడుగంటాయి. 24 గంటల పాటు వ్యవసాయానికి కరెంట్ సరఫరా చేసినా లాభం లేదని.. నీళ్లులేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెం�
బీఆర్ఎస్ హయాంలో ‘పల్లె ప్రకృతి వనాలు’ ఎంతో ఆహ్లాదాన్ని పంచాయి. రకరకాల పూలు, పండ్లు, నీడనిచ్చే చెట్లతో పచ్చగా కళకళలాడుతూ కనిపించాయి. పల్లె ప్రజలు కూడా పట్టణ ప్రజల మాదిరి పార్కుల్లో ఉదయం, సాయంత్రం సంతోషం�
మండుటెండల్లో నిండుకుండలను తలపించి.. మత్తళ్లు సైతం దుంకి ఆదరువుగా నిలిచిన చెరువులు నేడు వట్టిపోతున్నాయి. ఏడాదిన్నర కిందటి వరకు పల్లెలకు జీవం పోసినా ప్రస్తుతం ఎడారులను తలపిస్తున్నాయి. కరీంనగర్ మండలం మొ�
ఓల్డ్ బోయిన్పల్లి హస్మత్పేటలో సీహెచ్ ప్రసాద్ రావు తన ఇంట్లో 40 ఏండ్ల నుంచి నివాసం ఉంటున్నాడు. పీటీఐఎన్ నంబరు 1140900341 కలిగిన తన ఇంటికి ఏటా రూ.1100లు ఆస్తిపన్ను చెల్లించేవారు. 2017 సంవత్సరంలో కేసీఆర్ ప్రభుత్వ
నిత్యం పేద ప్రజల ఆరోగ్యాలను పర్యవేక్షిస్తున్న ఆశవర్కర్ల జీవితాలు అంధకారంలోకి చేరాయి. అధికారంలోకి రాగానే ఫిక్స్డ్ వేతనం, ఉద్యోగ భద్రత కల్పిస్తామని మాయమాటలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల�
సుశాంత్ కథానాయకుడిగా ఓ మిస్టరీ థ్రిల్లర్ రూపొందుతున్నది. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమా ఆయన కెరీర్లో 10వ సినిమా కావడం విశేషం. పృథ్వీరాజ్ చిట్టేటి దర్శకత్వంలో వరుణ్కుమార్, రాజ్కుమార్ ఈ చిత్రాన్ని
భీమారం, బూర్గుపల్లి, ఖాజీపల్లి, ధర్మారం, పోలంపల్లి శివారు ప్రాంతాల్లోని వాగుల నుంచి ఇసుక యథేచ్ఛగా తరలిపోతున్నది. రాత్రి వేళల్లో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా జేసీబీలతో తవ్వి మరీ ట్రాక్టర్లలో రవాణా చేస్తూ అం
బెట్టింగ్ యాప్లకు వ్యతిరేకంగా సీనియర్ ఐపీఎస్, టీజీఎ్సఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రారంభించిన ఉద్యమం ఉధృతరూపం దాల్చింది. మోసపూరిత యాప్ల తరఫున ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా..
Sunitha Williams: దాదాపు ఎనిమిది నెలల అనంతరం అంతరిక్షం నుంచి భూమికి చేరిన సునీతా విలియమ్స్, బ్యారీ బుచ్ విల్మోర్లు ప్రయాణించిన వ్యోమ నౌక సురక్షితంగా భూమిని చేరింది. అనంతరం వారిని హ్యూస్టన్ తరలించారు. ఎందుకంటే..
ఎనిమిది రోజుల మిషన్ కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎ్సఎస్) వెళ్లి.. వ్యోమనౌకలో సాంకేతిక సమస్యల కారణంగా 286 రోజులపాటు అక్కడే చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్....
పచ్చని వనంపై గొడ్డలి వేటు పడింది. పట్టణ ప్రజలకు ఆహ్లాదం పంచే లక్ష్యంతో తీరొక్క మొక్కలు, ఆకట్టుకునే చెట్లతో గత బీఆర్ఎస్ సర్కారు నర్సంపేటలోని శాంతినగర్లో పట్టణ ప్రకృతి వనం ఏర్పాటుచేస్తే నేడు కాంగ్రెస�
నిమ్స్ సెక్యూరిటీ సిబ్బంది జీవితాలకు భద్రత కరువైంది. నిత్యం వేలాది మంది రోగులు, వారి సహాయకులతో పాటు డైరెక్టర్ మొదలు వార్డు బాయ్ల వరకు అందరికీ రక్షణగా నిలిచే సెక్యూరిటీ గార్డుల పరిస్థితి దయనీయంగా మార�
ఫిల్మ్నగర్ రోడ్ నంబర్-8లోని సినీహీరో విశ్వక్సేన్ సోదరి ఇంట్లో దొంగతనం జరిగింది. తెల్లవారుజామున ఐదున్నర గంటల సమయంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి వచ్చి మూడో అంతస్తులోని విశ్వక్సేన్ సోదరి రూమ్లోని బం
మణిరత్నం దర్శకత్వంలో తాను నటిస్తున్న ‘థగ్లైఫ్' సినిమా గురించి అగ్ర నటుడు కమల్హాసన్ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ‘నాయగన్' వంటి కల్ట్క్లాసిక్ చిత్రాన్ని అందించిన ఈ ద్వయం 37 ఏండ్ల విరామం తర్వా
అగ్ర హీరో చిరంజీవితో సినిమా చేసే అవకాశం వస్తే.. వింటేజ్ లుక్ అంటూ తెగ ఆరాటపడిపోతుంటారు నేటి యువ దర్శకులు. అయితే.. నిజానికి ఆనాటి చిరంజీవిని ఏడు పదుల ఈ వయసులో ఆవిష్కరించడం సాథ్యమా? అసలు ఆ ఆలోచన కరెక్టేనా?
నెన్నెల మండలంలోని పలు వాగుల నుంచి జోరుగా ఇసుక తరలిపోతుండగా, అధికారులు ‘మామూలు’గా తీసుకోవడం విమర్శలకు తావిస్తున్నది. కొందరు అభివృద్ధి పనుల పేరిట మైలారం, ఖర్జీ, నెన్నెల గుండ్ల సోమారం వాగుల నుంచి రాత్రీ.. పగ
‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో చెప్పిన విషయాలతో ప్రేక్షకులు ఇప్పుటికీ బాగా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ ప్రపంచం ఏమీ మారలేదు. మనం ఇంకా అదే లక్ష్యాల వైపు పరుగెడుతున్నాం. ఓరకంగా ఈ సబ్జెక్ట్�
నీటిపారుదల శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కాంగ్రెస్లో చిచ్చు రేపింది. ఫలితంగా మంత్రులు తాము పాల్గొనాల్సిన ప్రెస్మీట్ను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. దేవాదుల ఎత్తిపోతల పథకం
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్(కేఎంసీ)లో వివిధ రకాల పన్నుల వసూలు విషయం వివాదాలకు, వాగ్వాదాలకు దారితీస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా ప్రజల నుంచి పన్నులు వసూలు చేయాల్సిందేనంటూ కాంగ్రెస్ ప్రభుత్వం మున్�
ఆన్లైన్లో బెట్టింగ్ ఆటలు ఆడుతూ యువకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు.. యువతను ఆన్లైన్ గేమ్స్లోకి ఆకర్షించేందుకు బెట్టింగ్ మాఫియా సోషల్మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్ ప్రభావం ఉన్నా నేడు కాంగ్రెస్ ప్ర
ప్రస్తుతం బాలీవుడ్లో రష్మిక ప్రభ ఓ స్థాయిలో వెలిగిపోతున్నది. ‘యానిమల్'తో యువతరానికి కలల రాణిగా మారిన రష్మిక.. ఆలిండియా రికార్డులు కొల్లగొట్టిన ‘పుష్ప2’తో స్టార్ హీరోయిన్గా అవరించింది. ఇక ‘ఛావా’తో నట
సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ను ముట్టడించిన అంగన్వాడీలపై పోలీసులు జులుం ప్రదర్శించడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. శాంతియుతంగా ధర్నా చేస్తున్న వారిపై బల ప్రయోగం చేయడం అనేక విమర్శలకు తావిచ్చిం�
బ్లాక్ బస్టర్ ‘మ్యాడ్'కి సీక్వెల్గా ‘మ్యాడ్ స్కేర్' సినిమా వస్తున్నది అనగానే సినిమాపై అంచనాలు ఆకాశంలో కూర్చున్నాయి. దీనికి తగ్గట్టే ఇటీవలే విడుదలైన టీజర్ కూడా విశేషంగా ఆకట్టుకున్నది. ఈ టీజర్లో �
యాసంగి పంటల సాగులో రైతులను నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. సాగునీరందక పొట్ట దశలో ఉన్న పంటలు ఎండిపోవడంతో రైతులు దిగులు చెందుతున్నా రు. కోటగిరి మండల జైనాపూర్ చివరి ఆయకట్టు కింది రైతుల పరిస్థితి దయనీయంగా మా
నీళ్లు లేక తమ పంట పొలాలు ఎండిపోతున్నాయని, వెంటనే రంగనాయక సాగర్ ద్వారా గోదావరి జలా లు అందించి పంటలను కాపాడాలని రైతులు డిమాండ్ చేశారు. మంగళవారం సిద్దిపేట రూరల్ మండలం మాచాపూర్ రైతులు సిద్దిపేట- కామారెడ�
సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘కిల్లర్ ఆర్టిస్టు’. రతన్రిషి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జేమ్స్ వాట్ కొమ్ము నిర్మిస్తున్నారు. ఈ నెల 21న విడుదలకానుంది. నైజాంలో మైత్రీ�
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మాట తప్పడం, మడమ తిప్పడం కాంగ్రెస్ పార్టీ నైజమని ఉమ్మడి నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆడపిల్లలకు వెంటనే స్కూటీలు ఇవ్వాలని ప్లకార్డ్సుతో మంగళవారం శాస�
కాంగ్రెస్ ప్రభుత్వంపై శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు నిప్పులు చెరిగారు. ‘చట్టం అధికార పార్టీ చుట్టమైందా?’ అంటూ మండలి చైర్మన్ను నిలదీశారు. ‘అసెంబ్లీలో వారికో చట్టం.. మాకో చట్టమా?’ అంటూ
దేశంలో 55 ఏండ్ల తర్వాత అనివార్యంగా జరగాల్సిన లోక్సభ స్థానాల పునర్విభజన ప్రక్రియ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరగడం ఆనవాయితీ. కానీ, జనాభా పెరుగుదల అభివృద్ధికి అడ్డుకట
రైతులను మోసం చేస్తే సహించేది లేదని అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ హెచ్చరించారు. మంగళవారం ఆయన వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులతో కలిసి జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించారు. మార్కెట్ యార్డుల�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై అక్కసు.. కాళేశ్వరంపై కుట్రతో ప్రాజెక్టును ఎండబెట్టిన పాపం కాంగ్రెస్కు తప్పక తగులుతుందని బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి �
వాహనదారులూ.. నంబర్ ప్లేట్స్తో జరభద్రం. ఇష్టమొచ్చినట్టుగా నంబర్లను రాసుకుంటే ఆర్టీఏ అధికారులకు దొరికినట్టే. జరిమానాలతో పాటు వాహనాలను సీజ్ కూడా చేసే ప్రమాదం ఉన్నది. ఇటీవల కాలంలో చాలా మంది తమ వాహనాల నంబ�
ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం గందరగోళంగా మారింది. ఓవైపు దరఖాస్తుదారులకు ఫీజులు చెల్లించాలని నోటీసులు వస్తూంటే.. మరోవైపు ఇప్పటికీ మొదట దశ ప్రక్రియ కూడా పూర్తి కాని దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ తిర
తెలంగాణ ముఖ్యమంత్రి భాషా వైదుష్యం పక్క రాష్ర్టాలకూ పాకింది. ఆయా రాష్ర్టాల రాజకీయ చర్చల్లో ఆయన ప్రధానంగా చోటు చేసుకుంటున్నారు. ప్రజాపాలనలో కాదు సుమా, పరుష పదజాలంలో. జాతీయ మీడియా సైతం తెలంగాణ సీఎం తిట్ల పు�
‘అర్జున్రెడ్డి’ సినిమాలో కథానాయిక షాలినీ పాండే పోషించిన ‘ప్రీతి’ పాత్రను ఇష్టపడని ప్రేక్షకుడు ఉండడు. ఓ విధంగా ఆ సినిమా విజయంలో ఆ పాత్ర ప్రభావం చాలా ఉంది. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయి పాత్ర షాలినీకి రాలేదనే చె
బాలీవుడ్ బాద్షా షారుక్ఖాన్తో అగ్ర దర్శకుడు సుకుమార్ ఓ సినిమాకు సన్నాహాలు చేస్తున్నారని, ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని గత కొద్ది నెలలుగా ముంబయి సినీ సర్కిల్స్లో గాసిప్స్ వినిపిస్తున్నాయి.
చెన్నూర్ మున్సిపాలిటీ అధికారులు పన్నుల వసూళ్ల పేరిట అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. పగలూ.. రాత్రీ అనే తేడా లేకుండా ఇండ్లపైకి వెళ్లి ప్రజలపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. మార్చి నెలాఖరుకల్లా వందశాతం పన్�
వచ్చే వానకాలంలోగా ఆసిఫాబాద్ మండలంలోని గుండి వంతెనను పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. మంగళవారం ఆమె అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలపై మాట్లాడారు. గుండి వంతెన నిర్మాణం కోసం గత సర్కారులో రూ.8.50 కో�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ)కు చెందిన 400 ఎకరాల భూములను రేవంత్రెడ్డి ప్రభుత్వం విక్రయిస్తుందన్న వార్తలపై ప్రముఖ సినీ దర్శకుడు నాగ్ అశ్విన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా అసహనం వ్యక్తంచేశార
మండలంలోని వివిధ గ్రామాల్లో ఇసుక కొరత ఏర్పడుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశానుసారం ఇసుక కొరత తీర్చేందుకుగాను తాడూరు మండలంలోని ఏటిదర్పల్లి గ్రామ సమీపంలో దుందుభీ నదిలో ప్రభుత్వం సూత్రప్రాయంగా ఇసుక ర
‘పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన ద్వారా పరీక్షల నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి.. అది ఏ స్థాయికి వెళ్లిదంటే ఒకప్పుడు నోటిఫికేషన్లు కావాలని ధర్నాలు చేసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు నోటిఫికేషన్లు పెద్ద �
తాగునీటి సమస్యలను పరిష్కరించాలని మండలంలోని కొన్నూరు గ్రామం బుడగ జంగాల కాలనీవాసులు డిమాండ్ చేశారు. 200 వందల కుటుంబాలు ఉన్న కాలనీలో కొన్ని రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవ�
చంచల్గూడ జైలు నుంచి మంగళవారం మహిళా జర్నలిస్టులు రేవతి, బండి సంధ్య అలియాస్ తన్వీయాదవ్ విడుదలయ్యారు. జైలు వద్ద మీడియాతో రేవతి మాట్లాడుతూ ప్రభుత్వ పనితీరును విమర్శిస్తే అక్రమ కేసులు బనాయించి జైలులో ని�
మండలంలోని దాచక్పల్లి గ్రామ సమీపంలో సర్వే నెం 36లో తమకు భూమి హక్కు కల్పించాలని రైతులు డిమాండ్ చేశారు. భూమి హక్కు కల్పించే విషయంలో జిల్లా కలెక్టర్ ఆదేశాలను తాసీల్దార్ పట్టించుకోవడం లేదని మంగళవారం తాసీ
జిల్లాలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని, అర్హులైన వారు ఓటు హక్కు తప్పక వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్రెడ్డి అన్నారు.
యాదాద్రిభువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం చీరకట్టులో కొండపైకి చేరుకున్న ఆమె ముందుగా మాఢవీధుల్లోని ఈశాన్య ప్రాంతంల
జిల్లావ్యాప్తంగా పోడు వ్యవసాయం చేసే రైతులకు నీటి సౌకర్యం కోసం విద్యుత్ లైన్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని పోడు వ్యవసాయా�
రాష్ట్రానికి తలమానికంగా నిలిచేలా యాదగిరిగుట్ట దేవాలయాన్ని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పునర్నిర్మించారని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. కేసీఆర్ ఆగమశాస్త్ర పండితులతో అనేకసార్లు చర
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని తపాస్పల్లి రిజర్వాయర్ను నింపి ఆయకట్టు రైతులకు సాగునీరు విడుదల చేయాలని మంగళవారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గీస భిక్షపతి ఆధ్వర్యంలో కొమురవెల్లిలో మండుటెండల్ల�
రైతు సమస్యలు చర్చకొస్తే తమ బండారం బయటపడుతుందనే భయంతో కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేసిందని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. అందులో భాగంగానే అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలను రద్దు చేసిందని ధ్వజమెత్తారు. రై�
బీఆర్ఎస్ నాయకులపై ప్రభుత్వ నిర్బంధం కొనసాగుతున్నది. ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తున్న వారి గొంతులను నొక్కేస్తున్నది. ఉస్మానియా యూనివర్సిటీలో సభలు, సమావేశాలను నిషేధిస్తూ ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్ని �
డ్వామాలో అక్రమార్కులపై వేటు మొదలైంది. మొత్తం ఆ సంస్థ ప్రక్షాళన దిశగా ఉన్నతాధికారులు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఒకవైపు బదిలీల ప్రక్రియ నడుస్తుండగా, మరోవైపు గత ప్రభుత్వంలో ఇష్టానుసారం అక్రమాలకు పాల్పడిన ఉద్యోగులపై చర్యలు ప్రారంభమయ్యాయి.
ఆయన మండల స్థాయిలో కీలక అధికారి. అభివృద్ధి పనులు చేసి మండలాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆయనది. చుట్టపుచూపుగా కార్యాలయానికి వచ్చే అయ్యగారు మామూళ్ల వసూళ్లలో మాత్రం మేటి అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ తెచ్చిన కరువుతో అల్లాడిపోతున్న రైతులను చూసి చలించిపోయిన బీఆర్ఎస్ సాగు నీటి కోసం పోరుబాట పడుతున్నది. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టేందుకు సిద్ధమైంది. వీర్నపల్లి మండలంలోని పలు గ్రామాలకు
పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో సెల్ఫోన్ వినియోగంపై విద్యాశాఖ ఉన్నతాధికారులు తలా ఒక మాట చెప్తున్నారు. దీంతో ఎవరి మాట విని ముందుకు వెళ్లాలో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ఏమి చేయాలో పాలుపోక పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు తలలు పట్టుకుంటున్నారు.
శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్తో బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు భేటీ అయ్యారు. మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలోని స్పీకర్ చాంబర్లో ఆయనను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు హరీ
దక్షిణాదిలో రెండో దశ పొగాకు కొనుగోళ్లు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ ప్రాంతంలో ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మొత్తం 11 వేలం కేంద్రాలు ఉన్నాయి. అందులో ఈనెల 10న తొలి విడతగా ఒంగోలు-1, పొదిలి, కొండపి, కందుకూరు-1 కేంద్రాల్లో కొనుగోళ్లను బోర్డు అధికారులు చేపట్టారు.
ఒంగోలు నగర ముంపు నివారణ కోసం ఉద్దేశించిన పోతురాజు కాలువ ఆధునికీకరణ పనులలో గత వైసీపీ పాలనలో అవకతవకలు, అవినీతి జరిగిందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆరోపించారు. ఆయా అక్రమాలపై సమగ్ర విచారణ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
‘మా ప్రాంతంలో మంచినీళ్లు రావడం లేదు.. మా దగ్గర సాగునీళ్లు పారడం లేదు.. మా నియోజకవర్గంలో కరెంట్ కోతలతో సతమతమవుతున్నాం.. రైస్ మిల్లులు నడవడం లేదు.. మా ఏరియాలో మిషన్ భగీరథ బంద్ అయింది.. తాగునీటి కోసం ప్రజలు �
ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని బిఎన్.రెడ్డి నగర్ డివిజన్లో రిజిస్టేష్రన్ ల సంవత్సరాలపై గత ప్రభుత్వం తీసుకొచ్చిన 118 అమలు తీరుపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మంగళవారం అసెంబ్లీలో మాట్లాడారు. 44 కాలనీలలో �
పెందుర్తి మండలం గుర్రంపాలెం పారిశ్రామిక లేఅవుట్లో అక్రమంగా క్వారీయింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవడంలో గనుల శాఖ విజిలెన్స్ విభాగం మీనమేషాలు లెక్కించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆసియాలోనే రెండో అతిపెద్ద ఆటోనగర్గా ప్రసిద్ధి చెందిన విజయవాడ జవహర్ ఆటోనగర్ నేడు టెక్నీషియన్స్ సమస్యతో సతమతమవుతోంది. 20 వేల మంది మెకానిక్ మేస్ర్తీలు, సీనియర్ మెకానిక్లు, హెల్పర్లతో కోలాహంగా ఉండే యూనిట్లు 1700 మందితో అతికష్టంపై నెటు ్టకొస్తున్నాయి. మారుతున్న ఆటోమొబైల్ రంగానికి అనుగుణంగా కొత్తతరం రాక నిలిచిపోవడంతో రోజురోజుకు సేవలు తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి కృష్ణాజిల్లాకే ఆటోనగర్ సేవలు పరిమితమయ్యాయి. పూర్వపు రోజుల్లో ఉన్న టెక్నీషియన్లలో ప్రస్తుతం కేవలం 18 శాతం లోపు మాత్రమే ఉన్నారు. దాదాపుగా 82 శాతం మంది టెక్నీషియన్ల కొరతను జవహర్ ఆటోనగర్ ఎదుర్కొంటోంది.
ఓ ఏపీఎం మహిళా సంఘాల సభ్యులను మోసం చేసి రూ. 3 లక్షలు కాజేసేందుకు స్కెచ్ వేసి విఫలమయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం వీరాపూర్ గ్రామానికి చెందిన శ్రీలక్ష్మీ స్వయం సహాయక సంఘం సభ�
జిల్లాలో ఓపెన్ స్కూల్ పరీక్షల దందా నడుస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నగదు చెల్లిస్తే పాస్ గ్యారంటీ అంటూ ప్రైవేటు స్కూల్, ట్యుటోరియల్స్ యజమానులు భరోసా ఇస్తున్నట్లు సమాచారం. ఒక్కో సబ్జెక్టుకు రూ.2 వేల వరకు వసూలు చేసి మరీ ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షల నిర్వహణలో అమలు చేస్తున్నట్లు తెలిసింది. పరీక్ష కేంద్రాల ఎంపిక, ఇన్విజలేటర్ల నియామకంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్న ఓ ఉద్యోగి చక్రం తిప్పినట్లు సమాచారం. ఓపెన్ స్కూల్ పదో తరగతి పరీక్షా పత్రాలను ముందుగానే బయటకు తెచ్చి, వాటికి జవాబులు రాసి విద్యార్థులకు అందజేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, వసతి గృహాల్లో పనిచేసే కార్మికులు చేపడుతున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. మంగళవారం రెం డో రోజూ స్థానిక కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అసెంబ్లీ సమ�
రాజానగరం నియోజకవర్గ అభివృద్ధి సహకరించాలని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సీఎం చంద్రబాబును కోరారు. ఈ మేరకు అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రితో ఆయన మం గళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో ప్రభుత్వం సేకరించిన భూములకు నష్ట పరిహా రం చెల్లించాలని, కోరుకొండ శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం భూములను నిషేధిత జా బితా నుంచి తొలగించాలని, సత్యసాయి డ్రిం కింగ్ వాటర్ సిబ్బందికి వేతనాలు చెల్లించాలని సీఎంకు విన్నవించారు.
సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో బుధవారం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్లో ఏ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాకు నిధులు కేటాయిస్తుందనే ఉత్కంఠ నెలకొంది.
పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు జిల్లా విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఈనెల 21 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలు ఏప్రిల్ 2న ముగియనున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 12,516 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 6,618 మంది బాలురు, 5,898 మంది బాలికలు ఉండగా, 23 మంది ప్రైవేట్గా పరీక్షలు రాస్తున్నారు.
బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఆవరణలో నిరసనకు దిగారు. మంగళవారం బీజేవైఎం ఆధ్వర్యంలో చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో ఏల�
రాష్ట్ర బడ్జెట్పై జిల్లా ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. గతంలో విస్మరణకు గురైన పలు రంగాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని భావిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటికీ ప్రాధాన్యమిస్తామన్న హామీ మేరకు వ్యవసాయం, పారిశ్రామికం, సేవా, విద్యా, వైద్యం రంగాలకు తగినన్ని నిధులు కేటాయిస్తారని విశ్వసిస్తున్నారు.
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్ట నున్న బడ్జెట్పై జిల్లా రైతాంగం ఆశలు పెంచుకున్నది. ఏడాది క్రితం జరిగిన ఎన్నికల సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టి నియోజకవర్గంలో చివరి ఆయకట్టు భూములకు సాగు నీటిని అందిస్తా మని, మంథని మండలంలో ప్రతిపాదిత పోతారం ఎత్తి పోతల పథకాన్ని చేపడతామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు హామీ ఇచ్చారు.
‘గురూజీ గోల్వాల్కర్ భారతదేశం ఏకీకృత వ్యవస్థ కావాలని ఆకాంక్షించారు. సమాఖ్య రాజకీయ వ్యవస్థ వల్ల బారతదేశం విచ్ఛిన్నం కావచ్చని ఆయన నిజంగానే భయపడ్డారు. అంతర్గత విభేదాలు..
నగర పాలకకు సంబంధించి ఆస్తి, కొళాయి పన్నులు, ట్రేడ్ లైసెన్సు రుసుములను త్వరగా చెల్లించకపోతే వాణజ్య సముదాయాల దుకాణాలను సీజ్ చేస్తామని నగర పాలక అడిషనల్ కమిషనర్ ఆర్జీవీ కృష్ణ హెచ్చ రించారు.
మూసీ సుందరీకరణ పనులు, మెట్రో రైలు ప్రాజెక్టుల కోసం కేంద్రం నిధులు ఇవ్వకపోయినా పూర్తి చేసి తీరుతామని మంత్రి శ్రీధర్బాబు స్పష్టంచేశారు. ‘సుచిత్ర-కొంపల్లి, అల్వాల్-శామీర్పేట ప్రాంతాల మెట్రో వివరాలు ఏవ�
అన్ని ప్రభుత్వ కార్యాల యాల పరిసరాల్లో తప్పనిసరిగా హెల్మెట్ వాడేలా నో హెల్మెట్- నో ఎంట్రీ అనే బ్యానర్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ రంజిత బాషా అధికారులను ఆదేశించారు.
గ్రామస్థాయిలో పేద ప్రజల అనారోగ్య సమస్యలను, తీర్చిదిద్దేందుకు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలు (పల్లె దవాఖాన, ఆయుష్మాన భారత హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్) లకు సొంత గూడు కరువైంది.
సకల మతాల ధార్మిక సూత్రాలలో దానం, కరుణ ప్రధానంగా ఉంటాయి. కనుకనే, సర్వమతాల సారాంశం మానవ సేవే మాధవ సేవ. మనిషి దైవ సన్నిధికి వెళ్లే మార్గంలో దానం అనేది అత్యంత...
ఒగ్గు కళాకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు ఆలోచన ఏమీ లేదని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. శాసనమండలిలో మంగళవారం ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం లేవనెత్తిన ప్రశ్న
బిక్కవోలు మండలం బలభద్రపురంలో గత ప్రభుత్వంలో రూ.1.50కోట్ల రుడా నిధులతో చేపట్టి అసంపూర్తిగా నిలిచిపోయిన పనులను మంగళవారం రాజమహేంద్రవరం కార్పొరేషన్ అధికారుల బృందం పరిశీలించింది. గతంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చెరువు అభివృద్ధి పనులు, పనుల్లో జరిగిన అవినీతిపైనా జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ చెరువు అభివృద్ధి పనులు, అవినీతిని నిగ్గు తేల్చేందుకు కమిటీని ఏర్పాటు చేశారు.
మార్చి 19న ఈ ఆర్ధిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. గత దశాబ్ద కాలంగా పాలన పేరుతో ఇప్పటి వరకూ నడుస్తున్న ట్రెండ్ ఏమిటంటే...
కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపు గురించి చర్చించుకోబోతున్న తరుణంలో, ఇజ్రాయెల్ మంగళవారం తెల్లవారుజామున గాజామీద విరుచుకుపడి నాలుగువందలమందిని ఊచకోతకోసింది..
కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ జూన్ 25, 2024న వ్యవసాయ మార్కెటింగ్పై జాతీయ వ్యవసాయ మార్కెట్ పాలసీ ముసాయిదాను రూపొందించడానికి ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి...
అనకాపల్లి జిల్లా నాతవరం మండలం సుందరకోట పంచాయతీ భమిడికిలొద్దిలో జర్తా లక్ష్మణరావుకు చెందిన క్వారీలో లేటరైట్ తవ్వకాలకు మళ్లీ రంగం సిద్ధమైంది. ప్రభుత్వంలో కీలక వ్యక్తి తెర వెనుక ఉండగా, నర్సీపట్నానికి చెందిన వ్యాపారి తవ్వకాల బాధ్యత తీసుకున్నారు. లేటరైట్ను తవ్వి తరలించేందుకు వీలుగా భమిడికలొద్ది క్వారీ నుంచి కాకినాడ జిల్లా రౌతులపూడి వరకూ రహదారిని గత పక్షం రోజుల నుంచి మరమ్మతు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం క్వారీ పాయింట్ వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించారనే ప్రచారం సాగుతుంది. తవ్వకాలకు అవసరమైన మిషనరీని కొండపైకి చేర్చారంటున్నారు. ఈ వారంలో రహదారి మరమ్మతులు పూర్తిచేసిన తరువాత తవ్వకాలు ప్రారంభించాలని భావిస్తున్నట్టు తెలిసింది.
పంచలింగాలలోని జిల్లా జైలును కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ధి మంగళవారం తనిఖీ చేశారు. ఖైదీలను ఉద్దేశించి మాట్లాడుతూ ఖైదీలు సత్పవర్తనతో శిక్ష పూర్తి చేసుకుని మంచి పౌరులుగా జీవించాలని కోరారు.
అరకు కాఫీగా ప్రపంచ గుర్తింపు పొందిన మన్యం కాఫీకి మరో అరుదైన ఖ్యాతి లభించింది. రాష్ట్ర అసెంబ్లీలో అరకు కాఫీ స్టాల్ను ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ సమక్షంలో దీనిని మంగళవారం అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు లాంఛనంగా ప్రారంభించారు. దీంతో గిరిజనులు పండించిన అరకు కాఫీ అసెంబ్లీ సాక్షిగా మరో మారు వార్తల్లో నిలిచింది. గిరిజనులు సేంద్రీయ పద్ధతుల్లో సాగు చేయడమే ఈ కాఫీకి ప్రత్యేక గుర్తింపు రావడానికి కారణం.
ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి. దాన్నే ప్రజాప్రభుత్వం అంటారు. నీళ్ళూ నిధులే కాదు. విద్య, ఆరోగ్యం, నియామకాలు కూడా ముఖ్యమే. ప్రత్యక్ష నియామకాలు ఎంత అవసరమో...
వైసీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి వర్గీయుల మధ్య కొంత కాలంగా నెలకొన్న అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. మండలంలో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు రెండు వర్గాలుగా చీలిపోయారని ప్రచారం జరుగుతున్నది.
వైసీపీ ప్రభుత్వంలో పలువురు పోలీసు అధికారులు కండువా వేసుకొని వైసీపీ నాయకుల్లా పనిచేసిన విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో అయితే మరీ ఏకపక్షంగా పనిచేశారు.
సార్వత్రిక ఎన్నికల వేళ చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 12వ పీఆర్సీని నియమించాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ కోనసీమ జిల్లా శాఖ డిమాండ్ చేసింది.
ప్రజలు గతం మరిచిపోయుంటారు కదా, ఇక గమ్మత్తయిన అబద్ధాలతో మరోమారు ప్రజల గుమ్మం ఎందుకు తొక్కకూడదూ... అన్న ఆలోచనలో భాగంగానే వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఫీజు...
గత ప్రభుత్వ హయాంలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం చేపట్టిన భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) మాటున వైసీపీ నాయకులు పాల్పడిన అక్రమాలపై సీఐడీ విచారణను వేగవంతం చేసింది. అనకాపల్లి, సబ్బవరం మండలాల్లో ల్యాండ్ పూలింగ్కు సంబంధించిన స్థలాలు, భూముల కొనుగోలు/ అమ్మకాలకు అవకాశం లేకుండా సీఐడీ అధికారులు రిజిస్ట్రార్ కార్యాలయాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
వ్యవసాయ మార్కెట్ కమిటీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జాబితాలు పంపాలని నియోజకవర్గ నాయకత్వానికి అధిష్ఠానం నుంచి సంకేతాలు వచ్చా యి. రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జనరల్, బీసీ, ఎస్సీ కేటగిరీలకు అవకాశం కల్పించారు.
చోడవరంలో మండలంలోని గోవాడ షుగర్స్లో క్రషింగ్కు తరచూ అంతరాయం ఏర్పడుతుండడంతో చెరకు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో దేవరాపల్లి మండలం కొత్తపెంట గ్రామానికి చెందిన రొంగలి వెంకటరావు తన 65 సెంట్లలో చెరకు తోటకు మంగళవారం నిప్పుపెట్టారు.
ప్రభుత్వ వసతి గృహాల విద్యార్థులకు విద్యతో పాటు వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. మంగళవారం దుబ్బాక సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని ఆమ�
నరసాపురం స్టీమర్ రోడ్, మెయిన్రోడ్ అంటే ఖరీదైన ప్రాంతాలు, ఇక్కడ గజం స్థలం కొనాలంటే రూ.లక్ష చేతిలో ఉండాల్సిందే. అదే మెయిన్రోడ్ అయితే మరో రూ.లక్ష కలపాలి. అయినా దొరకని పరిస్థితి. ఇలాంటి విలువైన ప్రాంతంలో ఎన్నో దుకాణాలు, నివాసాలు ఉన్నాయి.
నెల మామూళ్లు ఇస్తే చాలు.. బియ్యాన్ని అక్రమంగా తరలించుకోవచ్చు. మద్యం దుకాణదారులు నిబంధనలను గాలికి వదిలేయొచ్చు. పేకాట స్థావరాలు పెట్టుకుని.. ఎన్ని ముక్కలాటలైనా ఆడుకోవచ్చు. దొంగతనాలు, ఆత్మహత్యలు, గొడవలు.. ఇలా ఏ నేరం జరిగినా పంచాయితీ పెడతారు. కేసు కట్టకుండా సెటిల్మెంట్ చేసి పంపుతారు. కాసులు రాలవని తెలిస్తే.. ఆ కేసుల గురించి పెద్దగా పట్టించుకోరు. ఛేదించని దొంగతనం కేసులూ ఈ ...
అమ్మకు పిల్లలే మొదటి ప్రాధాన్యం. వారి ఆలనాపాలనలోనే పెరుగుతారు. కానీ మా అమ్మకు సమాజంలోని ప్రతీ వర్గం సమానం. వారి కష్టాలను తీర్చడమే ఆమె లక్ష్యంగా పనిచేసేవారు.
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి గుట్టలపై ఆది మానవుల ఆవాసాలు గుర్తించామని చారిత్రక పరిశోధకుడు, జనగామ జిల్లాకు చెందిన రెడ్డి రత్నాకర్రెడ్డి (డిస్కవరీ మ్యాన) తెలిపారు.
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్ ఎం.హనుమంతరావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో తాగునీరు, పన్ను వసూళ్లు, ఎల్ఆర్ఎ్సపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మిర్యాల గ్రామంలో సోమవారం హత్యకు గురైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మెంచు చక్రయ్యగౌడ్ అంత్యక్రియలు మంగళవారం అశ్రునయనాల మధ్య గ్రామంలో జరిగాయి.
అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టే 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్పై ఉమ్మడి నల్లగొండ జిల్లా వాసుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. ఉపముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క ప్రవేశపెట్టే ఈ బడ్జెట్లో ఉమ్మడి జిల్లా ఆకాంక్షలకు అనుగుణంగా నిధుల కేటాయింపులు ఉంటాయని అంతా భావిస్తున్నారు.
ఎన్నో చారిత్రక, పురాణ, రాజవంశాల పాలన ఆనవాళ్లతో పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న ఉమ్మడి జిల్లా మరింత పర్యాటక శోభను సంతరించుకోనుంది. ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకానికి పెరుగుతున్న ప్రాధాన్యం నేపథ్యంలో కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి జిల్లాపై దృష్టిసారించాయి.
జిల్లా విద్యాశాఖలోని పరీక్షల విభాగం భ్రష్టుపట్టిందన్న విమర్శలు వస్తున్నాయి. డీఈఓను బేఖాతరు చేస్తూ.. ఆ శాఖలోని ఓ ఉన్నతాధికారి పరీక్షల విభాగాన్ని స్వతంత్ర వ్యవస్థలాగా నడిపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన మోనార్క్ వైఖరి, అడ్డగోలు వ్యవహారాలు, ఇష్టారాజ్య నిర్ణయాలు, గ్రూప్ రాజకీయాలతో పరీక్షల విభాగం నిర్వీర్యమైందని అంటున్నారు. పరీక్ష కేంద్రాల ఎంపిక, ఇన్విజిలేటర్లు, సీఎస్, డీఓల నియామకం, స్పాట్ డ్యూటీలు.. ఇలా ప్రతి అంశంలోనూ ఏటా వివాదాలు ...
కొండ ప్రాంతవాసులకు వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చూడాలని, అదే సమయంలో డ్రెయినేజీ సక్రమంగా పారుదల అయ్యేలా చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ ధ్యానచంద్ర సంబంధిత అధికారులను ఆదేశించారు.
మండల కేంద్రమైన రాప్తాడు నుంచి గంగలకుంటకు వెళ్లే తారురోడ్డుకు మరమ్మతు లు చేయాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు. చాలా ఏళ్ల క్రితం నిర్మించ డంతో తారురోడ్డుకు అక్కడక్కడా గుంతలు ఏర్పడ్డాయి.
అన్నవరం, మార్చి 18 (ఆంధ్ర జ్యోతి): సమృద్ధి, సంరక్షణ పేరుతో దేశంలో ఉన్న 6500 కిలోమీటర్ల సముద్ర తీరప్రాంత ప్రజల్లో దేశ భద్రత, సమైక్యతను పెంపొందించాలనే ఉద్దేశంతో చేపట్టిన సీఐఎస్ఎఫ్ (కేంద్ర పారిశ్రామిక భద్రత దళం) చేపట్టిన సైకిల్ ర్యాలీకి కాకినాడ జిల్లా అన్నవరంలో అపూర్వ స్వాగతం లభించింది
‘జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా అనంతపురం - తాడిప్రతి చేపట్టిన పనులకు ఎర్రమట్టి కోసం నా పొలాన్ని తవ్వారు. మళ్లీ చదును చేయకుండా అలాగే వదిలేశారు. అడిగితే బెదిరిస్తున్నారు. తనకు ఎలాగైనా న్యాయం జరిగేలా చూడాలి.’ అని చంద్రశేఖర్ అనే దివ్యాంగుడైన దళిత రైతు వేడుకుంటున్నాడు.
అన్నవరం, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో మంగళవారం కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ పర్యటించారు. సత్యదేవుని దర్శించిన అనంతరం నిత్యకల్యాణమండపం వద్ద నున్న మరుగుదొడ్లను పరిశీలించారు. అపరిశుభ్ర వాతావరణంపై అసహనం వ్యక్తం చేశారు. స్వామివారి కల్యాణకట్ట వద్ద పరిసరాల అపరిశుభ్రతను గమనించి ప్రతి మంగళవారం స్పెషల్డ్రైవ్ నిర్వహించాలని, పరిసరాల పరిశుభ్రత
రాయవరం, మార్చి 18(ఆంధ్రజ్యోతి): తండ్రి కర్కశానికి బలైన చిన్నారి పిల్లి కారుణ్య(7)కి మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం వెంటూరులో అంత్యక్రియలు పూర్తిచేశారు. ఈనెల 17న వెంటూరు గ్రామానికి చెందిన పిల్లి రాజు తన కుమార్తె కారణ్యను, కుమారుడు
వైసీపీ పాలనలో రంపచోడవ రం ఐటీడీఏ ఉన్నతాధికారులు నిధుల దుర్వినియోగానికి పాల్ప డ్డారు. అప్పటి ప్రభుత్వ అధినేత మన్ననల కోసం ప్రాకులాడి, నిబంధనలకు తిలో దకాలిచ్చారు. ఫలితంగా గిరిజనుల అభివృద్ధి, వారి సంక్షేమం కోసం వెచ్చించా ల్సిన నిధులను ఐటీడీఏ పాలక మండలి ఆమోదాలు లేకుండానే చట్ట విరుద్ధ అంశాలకు సైతం వెచ్చించారు. స్కానింగ్ యంత్రాల ను వినియోగించేందుకు చట్టపరమైన ఎటు వంటి అనుమతులు, వా
ఆత్రేయపురం, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): ఆత్రేయపురం పేరు చెప్పగానే పూతరేకులు అని గుర్తుకువస్తుంది. ఇక్కడ తయారుచేస్తున్న పూతరేకులకు ఎంతో పేరు ఉంది. సుమారు ఐదు దశాబ్దాల నుంచి ఆత్రేయపురం పరిసర ప్రాం తాల్లో సుమారు 400 కుటుంబాలు పైనే కూటీర పరిశ్రమలుగా పెట్టుకుని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. మహిళలు తయారు చేస్తున్న ఈ పూతరేకుల వ్యాపారంతో గ్రామరూపురేఖలే మారిపోయాయి. ఈ వ్యాపారం దినది
స్వర్ణాంధ్రా 2047 సహకారానికి పది సూత్రాలను కచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన అధికారులను ఆదే శించారు. మంగళవారం కలెక్టరేట్లో పలు శాఖలాధికారులతో ఈ విషయమై సమీక్ష నిర్వహించారు
నగరంలో చెత్త కుప్పలకు తరచూ నిప్పు ఎందుకు పెడుతున్నారని నగర కమిషనర్ బాలస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.మంగళవారం కమిషనర్ నగరంలోని పలు ప్రాంతాల్లో పారిశుధ్య పనులను పరిశీలించారు. ప్రధాన కూడళ్లలో చెత్త కుప్పలకు నిప్పుండటం గమనించి, కార్మికులను మందలించారు.
జాతీయ రహదారిపై మండలంలోని మర్రిపాలెం టోల్ ప్లాజా వద్ద మంగళవారం మధ్యాహ్నం వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులకు 364 కిలోల గంజాయి పట్టుబడింది. దీనిని రవాణా చేస్తున్న ఏడుగురిని అరెస్టు చేశారు. రెండు ఖరీదైన కార్లను సీజ్ చేశారు. ఇందుకు సంబంధించి పరవాడ డీఎస్పీ వి.విష్ణుస్వరూప్ స్థానిక పోలీసు స్టేషన్లో మీడియాకు వెల్లడించిన వివరాలిలా వున్నాయి.
ఎన్నో ఏళ్లగా మరమ్మతులకు గురై నిరుపయెగంగా ఉన్న ఎత్తిపోతల పథకాలను వినియెగంలోకి తీసుకు వచ్చే చర్యలు చేపడుతున్నామని నీటి పారుదల శాఖ (ఐడీసీ) ఈఈ సిరాజ్ అహ్మద్ పేర్కొన్నారు. మంగళవారం బల్లికురవ మండలం గుంటుపల్లి, అంబడిపూడి, నక్కబొక్కలపాడు, కొణిదెన, కోటవారిపాలెం, ఉప్పుమాగులూరు, సంతమాగులూరు మండలం సజ్జాపురం, తంగేడుమల్లి, కామేపల్లి, పెట్లూరివారిపాలెం గ్రామాలలో ఉన్న ఎత్తిపోతల పథకాలను ఐడీసీ అధికారులు పరిశీలించారు.
పాతూరులోని బృందా వన ఆంజనేయస్వామి (చిన్న ఆంజనేయస్వా మి) దేవస్థానంలో మం గళవారం వ్యాసరాయ స్వామి 486వ ఆరాధనో త్సవాలను వైభవంగా ని ర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం అక్కడి నరసింహస్వామి మూల విరాట్కు, రాఘ వేంద్రస్వామి, వ్యాసరాయ బృందావనాలకు నిర్మాల్య విసర్జన, అష్టోత్తర పారాయణం, వేదపండితుల ప్రవచనాలు నిర్వహించారు.
గత ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేనేతలకు ఇచ్చిన హామీని నెరవేర్చారు. గతంలో ఉన్న ఉచిత 100యూనిట్ల విద్యుత్ను 200కు పెంచుతామని స్పష్టం చేశారు. అలాగే పవర్లూమ్కు కూడా 500 యూనిట్లు ఇచ్చే విధంగా రెండు హామీలు చేశారు. ఈక్రమంలో సోమవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి రెండు హామీలను అమలు చేస్తున్నట్లు ప్రకటించడంతో చీరాల నియోజకవర్గ పరిధిలోని చేనేత కుటుంబాలు అభినందనల జల్లు కురిపించాయి.
How to Study for a Degree? జిల్లాలోని ప్రతి మండలంలో జూనియర్ కళాశాలకు అనుబంధంగా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని గత వైసీపీ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించింది. కానీ మాట తప్పింది. ఇచ్చిన హామీని గాలికొదిలేసింది.
జాతీయస్థాయి డ్రైవింగ్ శిక్షణ, పరిశోధన కేంద్రం పునర్నిర్మా ణానికి నిధులు మంజూరు చేస్తామని సీఎం చం ద్రబాబు హమీ ఇచ్చినట్లు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. మంగ ళవారం అసెంబ్లీలో సీఎంను ఆమె మర్యాద పూర్వకంగా కలిశారు.
Focused on manyam Development పార్వతీపురం మన్యం జిల్లా పేరుకే అన్న చందంగా మారింది. జిల్లావాసుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం ‘మన్యం’ ప్రగతికి చర్యలు చేపట్టింది.
Sand excavation కొత్తూరు మండలం ఆకులతంపర వద్ద వంశధార నదీ గర్భంలో రాత్రివేళ ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా ఆ ఇసుకను లారీల్లో లోడింగ్ చేసి అక్రమ రవాణా చేస్తున్నారు. అధికారపార్టీ నేతల అనుచరులుగా చెప్పుకుంటూ ఇసుక అక్రమాలు కొనసాగిస్తున్నారు.
భూ సమస్యలను పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ నవ్య ఆదేశించారు. మంగళవారం ఆలూరు మండలం హత్తిబెళగల్ గ్రామం ఆర్బీకేలో మార్క్ఫెడ్, నాఫెడ్ ఆద్వర్యంలో శనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు
మండలంలోని పగిడిరాయి మజరా గ్రామం పగిడిరాయి కొత్తూరు గ్రామంలో దాదాపు 2,500 మంది నివాసమున్నారు. అయితే ఈ గ్రామాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడితో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. బిందె నీటి కోసం కిలో మీటర్ల దూరం వెళ్లి తాగునీటిని తెచ్చుంటున్నారు.
Survey delay ‘‘మీ ఇంట్లో ఎంతమంది వున్నారు.. ఎంతవరకు చదువుకున్నారు.. రాష్ట్రం బయటకు వలస వెళ్లారా.. వ్యవసాయ భూమి ఉందా.. ప్రభుత్వ, సామాజిక పెన్సన్ పొందుతున్నారా.. సొంత ఇల్లా.. వాహనం ఉందా..’’ పేదరికంలో ఉన్న కుటుంబాలను గుర్తించేందుకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు చేపట్టిన సర్వే.లో అడుగుతున్న ప్రశ్నలివి.
కురిచేడు పోలీస్ స్టేషన్కు డ్రోన్ కెమె రాను మండలంలోని ఆవులమంద గ్రామానికి చెందిన మాజీ నీటి సంఘం అధ్యక్షుడు గొట్టిపాటి వెంకటేశ్వర్లు మంగళవారం అందజేశారు. ప్రస్తుత త రుణంలో చోరీలు పెచ్చుమీరడంతోపాటు టెక్నాలజీని వాడుతూ దొంగలు చి క్కకుండా తప్పించుకుతిరుగుతున్నారు. ఈక్రమంలో పోలీసులు సైతం అ త్యాధునిక టెక్నాలజీని సొంతం చేసుకుంటున్నారు.
దేవనకొండకు చెందిన ఈ రైతు పేరు బుదారపు అంజి. రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని వేరుశనగ సాగుచేశాడు. కౌలుకు రూ.50 వేలు, వేరుశనగ సాగుకు రూ.80 వేల పెట్టుబడి పెట్టాడు. అయితే తెగులు ప్రభావంతో దిగుబడి రాలేదు. రూ.40 వేలు కుడా వచ్చే అవకాశం లేదు. దాదాపు రూ.70 వేల వరకు అప్పుల భారం మీద పడుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు.
The railway line is coming to the screen.. going away రాజాం రైల్వేలైన్ విషయంలో ఒక అడుగు ముందుకు.. మూడు అడుగులు వెనక్కి అన్నచందంగా పరిస్థితి తయారైంది. రాజాం మీదుగా రైల్వేలైన్ కావాలని దశాబ్దాలుగా ఆ ప్రాంతీయులు కోరుతున్నారు.
Pending Salaries Amount to ₹16 Crore ఉపాధి హామీ పథకం వేతనదారులకు కొన్ని నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ ఖాతాల్లోకి డబ్బులు ఎప్పుడు జమవుతాయా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. కాగా పనులు పూర్తి చేసినా వేతనాలు అందకపోవడంపై మరికొందరు పెదవి విరుస్తున్నారు.
Criminals Must Be Caught Using Technology బేసిక్ పోలీసింగ్ను మర్చిపోకుండా సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థులను పట్టుకోవాలని ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి ఆదేశించారు. మంగళవారం తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీస్ అధికారులు, సిబ్బందితో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.
Housing Construction Speeds Up జిల్లాలో అసంపూర్తిగా ఉన్న గృహ నిర్మాణాలను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి గృహ నిర్మాణ సంస్థ ఇంజనీరింగ్ అధికారులు, జిల్లా ప్రత్యేకాధికారులు, మండలస్థాయి అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
'Blasting' effected to people ‘మీ ఊరు దగ్గరలో క్వారీ వస్తుంది.. మీకు ఇబ్బందేమీ ఉండదు.. పెద్దగా శబ్దాలు రావు.. మీ ఆరోగ్యానికి కాని, పంటలకు కానీ ఎలాంటి సమస్య రాదు’ అంటూ అధికారులు చెప్పడంతో క్వారీకి అనుమతించామని, తీరా క్వారీ ప్రారంభించాక నరకం చూస్తున్నామని ఎస్.కోట మండలం ధర్మవరం గ్రామస్థులు వాపోతున్నారు. ప్రభుత్వం తమ గోడు విని క్వారీ మూయించకపోతే తమ ప్రాణాలు పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన పెండింగ్ ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు.
కనీస పెన్షన్ రూ.తొమ్మిది వేలు ఇవ్వాలని జిల్లా ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నాయ కులు డిమాండ్చేశారు. మంగళవారం శ్రీకాకుళంలోని పీఎఫ్ కార్యాలయం వద్ద అసోసియేషన్ అధ్యక్ష,కార్యదర్శులు దొంతం పార్వతీశం, మణికొండ ఆదినారా య ణ ఆధ్వర్యంలో నిరసనప్రదర్శన నిర్వహించారు.
Stay Alert About Viral Hepatitis వైరల్ హెపటైటిస్పై అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్వో భాస్కరరావు సూచించారు. కాలేయ వ్యాధి నియంత్రణకు సంబంధించిన వాల్ పోస్టర్లను మంగళవారం తన ఆరోగ్య కార్యాలయంలో ఆవిష్కరించారు.
: డిగ్రీ కళాశాల, స్కిల్ డెవలప్మెంట్ సెం టర్లు ఏర్పాటు చేయాలని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు కోరారు. సోమవా రం రాత్రి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబును కలిశారు.
Oh No! Elephants గరుగుబిల్లి మండలం గిజబ ప్రాంతంలో నిన్నమొన్నటి వరకు సంచరించిన గజరాజులు మంగళవారం జియ్యమ్మవలస మండలం బాసంగి వైపు పయనమయ్యాయి. దీంతో ఆ ప్రాంతవాసులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
జాడుపూడి ఆర్ఎస్ నుంచి రైల్వేస్టేషన్ వరకు రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు తయారుచేసి మంత్రికి అందజేశామని, నిధులు విడుదలైన వెంటనే పనులు జరిగేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్ అశోక్ తెలిపారు.
రాష్ట్రంలో 14 సంవత్సరాలుగా దీర్ఘకాలిక సమస్యగా ఉన్న టీజీటీ, పీజీటీ ఉపాధ్యాయుల పదోన్నతుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని ఆమదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ కోరారు.
Child protection బాలలు ప్రస్తుతం ప్రమాదకర స్థితిలో ఉన్నారని, వారికి అన్ని విధాలా రక్షణ కవచంలా ఉండే బాధ్యత సచివాలయ మహిళా పోలీసులు తీసుకోవాలని బాలల రక్షణ పరిరక్షణ కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు అన్నారు.
Public administration సచివాలయాల ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు కల్పించి.. గ్రేడ్-4 పంచాయతీల్లో 72 మందిని నియమించింది. ఇక సచివాలయల్లో ఉన్న 11 మంది ఉద్యోగులను రెండు కేటగిరీలుగా విభజించి. రెండేసి సచివాలయాలను ఒక్క క్లస్టర్గా పరిగణించి.. సిబ్బందిని సర్దుబాటు చేయనుంది.
నేరాలకు సంబంధించి ‘క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్’పై పోలీసులతోపాటు న్యాయ విద్యార్థులు కూడా అవగాహన కలిగి ఉండాలని విశాఖ పోలీసు కమిషనరేట్ లీగల్ అడ్వైజర్ రామకృష్ణారావు పేర్కొన్నారు.
smart meters స్మార్ట్ మీటర్ల వల్ల తాము ఉద్యోగాలు కోల్పోతున్నామని, దీని వల్ల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉందని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని విద్యుత్ మీటర్ల సంఘం నేతలు కోరారు.
Field observation చల్లవానిపేట కూడలి నుంచి గ్రామం వరకు చేపడుతున్న రోడ్డు విస్తర ణలో ఇళ్లు, స్థలాలు కోల్పోయిన బాధితులకు పరిహారం చెల్లింపుల్లో హెచ్చు తగ్గులపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి జిల్లా అధికారులకు నివేదిక అందించనున్నట్లు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం.లావణ్య తెలిపారు.
న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ అక్షర్ధామ్ గుడిని సందర్శించారు. స్వామినారాయణ్ అక్షర్ధామ్ గుడిలో ప్రత్యేక పూజలు చేసిన ఆయన న్యూజిలాండ్-భారత్ మధ్య సాంస్కృతిక బంధాన్ని గుర్తుచేసారు.
మండల కేంద్రంలో మంగళవారం జరిగిన వారపు సంతలో మిరియాలకు మంచి ధర పలికింది. పూర్తిగా గ్రేడింగ్ చేసి బాగా ముదిరిన మిరియాలను రైతులు కిలో రూ.590 చొప్పున విక్రయించారు.
Murder due to alcohol మూడు ముళ్ల బంధాన్ని, ఏడుడగుల అనుబంధాన్ని మరిచిన ఆ వ్యక్తి భార్యను నిర్ధాక్షిణ్యంగా హత్యచేశాడు. తాగిన మైకంలో విచక్షణ కోల్పోయి కిరాతకుడిగా వ్యవహరించాడు. గ్రామంలో అంతా నిద్రలోకి జారుకున్న సమయంలో భార్యను ఇంట్లోనే కత్తితో దాడి చేసి కడతేర్చాడు.
Top 5 IPL Players with Most Fours in IPL History: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో చాలా మంది ప్లేయర్లు ధనాధన్ ఇన్నింగ్స్ లతో అలరించారు. అయితే, ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఫోర్స్ కొట్టిన టాప్ 5 ప్లేయర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
కాంగ్రెస్ ప్రభుత్వం గోదావరిని ఎండబెడుతోందని, ప్రజలు తీ వ్రంగా వ్యతిరేకిస్తూ తిరుగుబాటు చేస్తున్నారని బీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ పేర్కొన్నారు. పాదయాత్రలో రెండో రోజులో భాగంగా మంగళవారం పెద్దపల్లిలో కొనసాగింది. బస్టాండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి, తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు.
Housing land regularization ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని.. నివాసం ఉంటున్న పేదలకు ఆయా స్థలాల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసింది. వైసీపీ ప్రభుత్వం సొంత పార్టీవాళ్లకు మాత్రమే ఇళ్ల స్థలాలు కేటాయించిందనే ఆరోపణలు ఉన్నాయి.
గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని మంగళవారం కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రి ఆవరణలో నిర్మిస్తున్న 50పడకల క్రిటికల్ కేర్ భవనాన్ని, 5 అంతస్థుల భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను తెలుసుకున్నారు.
రాజీవ్ యువ వికాస్ పథకాన్ని ప్రవేశపెట్టడాన్ని హర్షిస్తూ మంగళవారం గోదావరిఖని చౌరస్తాలో నియోజకవర్గ అధ్యక్షుడు నాజీ ముద్దీన్ ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి మిఠాయిలు పంపి ణీ చేశారు. ముఖ్య అతిథిగా రామగుండం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొంతల రాజేష్ హాజరై మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుద్యోగ యువత కోసం రాజీవ్ వికాస్ పథకం కింద ఉపాధి కల్పించడానికి ముఖ్యమంత్రి ప్రారంభించడం హర్షనీయమన్నారు.
సామాన్యులకు గుదిబండగా మారిన ఎల్ఆర్ఎస్ విషయంలో దరఖా స్తుదారులకు ప్రభుత్వం కొంత ఊరటనిచ్చింది. ఈనెల 31వ తేదీలోపు చెల్లిస్తే 25శాతం రాయితీ ప్రకటించిన ప్రభుత్వం తాజాగా మొత్తం ఫీజులో రెగ్యులరైజేషన్ చార్జీలు చెల్లించినా ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్ ఇచ్చేలా వెసులుబాటు కల్పించారు.
సూర్య ప్రతాపం కారణంగా ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఎండలు రోజు రోజుకూ మండిపోతుండడంతో ఉక్కి రిబిక్కిరి అవుతున్నారు. మార్చి నెల లోనే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తుండడంతో ఇళ్ల నుంచి బయ టకు రావాలంటేనే ప్రజలు జంకాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం నస్పూర్లోని కలెక్టరేట్ ఎదుట తెలంగాణ అంగన్వాడీ టీచర్స్-హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ ఆద్వర్యంలో 48 గంటల మహాధర్నా మంగళవారం ముగిసింది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రూ.6000 కోట్లతో రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించడం అభినందనీయమని టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్అక్తర్ అన్నారు.
గృహాలు లేని నిరుపేదల గృహ వసతి కోసమే డబు ల్ బెడ్రూం గృహాల నిర్మాణం చేపట్టడం జరిగిందని, అర్హులకే వాటిని అందజేస్తున్నామని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు.
పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఒత్తిడిని జయిస్తేనే విజేతలుగా నిలుస్తారని జిల్లా అద నపు కలెక్టర్ మోతిలాల్ అన్నారు. మంగళవారం మండలంలోని దేవా పూర్ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు.
Top 5 Uncapped Players in IPL 2025 : క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2025 (IPL 2025) లో సత్తా చాటుతామంటున్నారు అన్క్యాప్డ్ ఆటగాళ్లు.
మహమ్మదాబాద్ రేంజ్ పరిధిలోని జూలపల్లి అటవీ సెక్షన్ అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. జూలపల్లి, కొండాపూర్ అటవీలో లక్షల రూపాయల విలువ చేసే కలపను అక్రమంగా రవాణా చేసిన విషయమై ‘ఆంధ్రజ్యోతి’లో ఇటీవల వరుస కథనాలు ప్రచురితం అయ్యాయి.
మహబూబ్నగర్ జిల్లాలో పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీఈవో ఎ.ప్రవీణ్కుమార్ చె ప్పారు. విద్యార్థులను పరీక్షలకు అన్ని విధాల సిద్ధం చేశామని, ఒత్తిడికి గురవకుండా నిపుణులతో కెరియర్ గైడెన్స్ ఇప్పించామని తెలిపారు.
అసెంబ్లీలో బుధవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ప్రవేశపెడుతున్న పూర్తిస్థాయి బడ్జెట్ ఇది..
నారాయణపేట-కొడంగల్ ఎత్తి పోతల ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న రైతులకు 2013 చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని ఏఐకేఎస్ జాతీయ నాయకుడు, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కాంట్రాక్టు అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కే సుమన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదులముడి మధుబాబులు కోరారు.
బేడజంగం ప్రజానీకం పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రెల్లి ఉపకులాలుగా బేడజంగాలను చేర్చుతూ క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం అభినందనీమని బేడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉద్దండి మల్లికార్జునరావు చెప్పారు.
యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) మార్చి 24, 25 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో వరుసగా నాలుగురోజులు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలుగుతోంది.
పౌరసరఫరాల సంస్థలో హమాలీలుగా పనిచేసి చనిపోయి, రిటైర్డ్ అయిన వారితోపాటు మానుకున్న వారికి వెంటనే ప్రావిడెంట్ ఫండ్ డబ్బులను ఇప్పించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు డిమాండ్ చేశారు.
అభిషేక్ బచ్చన్ నటనను వదిలేయాలనుకున్నారు. ఒకసారి నటనను వదిలేద్దామనుకున్నానని అభిషేక్ బచ్చన్ చెప్పారు. అప్పుడు అమితాబ్ బచ్చన్ ఓదార్చడంతో తన నిర్ణయం మార్చుకున్నాడు.
టాలీవుడ్ లో నటి హేమ కొన్ని దశాబ్దాల పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించారు. మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్, అతడు, జులాయి లాంటి చిత్రాలు హేమకి నటిగా గుర్తింపు తీసుకువచ్చాయి.
తెలంగాణ శాసన మండలిలో గుత్తా సుఖేందర్ రెడ్డి యాదగిరిగుట్ట అభివృద్ధి గురించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయానికి అద్భుతమైన పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు.
'మా గ్రామంపై బాంబులు వేశారు. నాకు గాయాలయ్యాయి. ఒక బాంబు ముక్క నా కొడుకు తొడలో దిగింది. వాడు స్పృహ తప్పి పడిపోయాడు. గాయంపైన కొన్ని ఆకులు పెట్టి గుడ్డతో కట్టు కట్టాను. ఆ తర్వాత నది దాటి బంగ్లాదేశ్ చేరుకున్నాం.'
సరదాగా నిర్వహించుకున్న చట్టసభ సభ్యుల క్రీడా పోటీల్లో ఓ ఎమ్మెల్యేకు అనుకోకుండా గాయమైంది. ఫీల్డింగ్ చేస్తున్న క్రమంలో బాల్ అందుకునే ప్రయత్నం చేసిన ఎమ్మెల్యే గాయపడ్డారు.
Nara Lokesh: విజయవాడ సమీపంలో అశోక్ లేలాండ్ ప్లాంట్ను ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించనున్నారు. మల్లవల్లి వద్ద గల ఇండస్ట్రియల్ పార్క్లో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ను బుధవారం సాయంత్రం 5.00 గంటలకు మంత్రి నారా లోకేష్ చేతుల మీదగా ప్రారంభించనున్నారు.
Srinivas Goud అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ చట్టం తీసుకువచ్చామని.. ఇంతటితో మా పనైపోయిందని అనుకోవద్దని.. పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందే వరకు బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. త
దేశంలోకి అక్రమంగా వస్తున్న బంగారం సహా లగ్జరీ గడియారాల వంటి భారీ గుట్టును అధికారులు చేధించారు. ఆ క్రమంలో ఏకంగా రూ. 100 కోట్ల విలువైన బంగారం, ఆభరణాలు సహా పలు రకాల ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.
Betting App గత మూడు నాలుగు రోజులుగా బెట్టింగ్ యాప్స్ వ్యవహారం తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో కొందరు సెలబ్రెటీలపై బెట్టింగ్ యాప్స్
Gold Price పసిడి ధర కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నది. ఇటీవల ఎన్నడూ లేనివిధంగా సరికొత్త గరిష్ఠాలకు చేరుతున్నది. ఇప్పటికే సరికొత్త రికార్డులను తాకిన పసిడి ధర తొలిసారిగా.. ఆల్టైమ్కి చేరుకుంది. తాజాగా తుల�
ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.
Gutha Sukender Reddy: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఎలా ఉందో అలా యాదగిరిగుట్ట నిర్మాణం చేశారు కేసీఆర్ అని శాసన మండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టి, గుడుల పట్ల ఆయనకు ఉన్న అభిలాషతోనే ఈ ఆలయ న
విద్యుత్ శాఖ షాకింగ్ డెసిషన్ తీసుకుంది. కొన్ని వేల కుటుంబాలకు విద్యుత్ కనెక్షన్లను నిలిపివేయడానికి సన్నాహాలు చేస్తూ ఉంది. మరికొద్దిరోజుల్లో అమలు చేయనుంది.
Multani Matti Benefits for Skin: చర్మంపై మచ్చలు, మొటిమలు లేకుండా కాంతివంతంగా మృదువుగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు. అందుకోసం రకరకాలు క్రీములు, ఫేస్ వాష్లు, బ్యూటీ పార్లర్ ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉంటారు. వీటన్నింటి బదులు ఇంట్లోనే తయారుచేసిన ఈ ఫేస్ ప్యాక్ వేసుకుంటే మీ ముఖం సహజకాంతితో వెలిగిపోతుంది.
Tesla Car ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా భారత్లోకి ప్రవేశించనున్నది. భారత్లో తక్కువ ధరకే వై మోడల్ వెర్షన్ను త్వరలో తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నది. కొత్త మోడల్ కారు తయారీ ఖర్చు దాదాపు 20శ�
Memory Loss: మీరు మీ బైక్ లేదా కారును ఎక్కడ పార్క్ చేశారో తరచుగా మర్చిపోతున్నారా? ఎవరి పేరైనా గుర్తుకు తెచ్చుకోవడానికి కష్టపడుతున్నారా? ఇప్పడు ఈ మర్చిపోయే సమస్య వయసుతో సంబంధం లేకుండా అందరికీ వస్తోంది. అప్పుడప్పుడు మర్చిపోవడం సాధారణమే. కానీ పదే పదే మర్చిపోతుంటే మాత్రం ఈ టెక్నిక్స్ ఫాలో అయిపోండి.
క్రెడిట్ కార్డులు అనేక మందికి కష్ట కాలంలో ఉపయోగపడతాయి. కానీ ఇవే క్రెడిట్ కార్డులు మరికొంత మందిని కష్టాల్లో పడేస్తాయి. అయితే పలువురు క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించిన తర్వాత కూడా వారి సిబిల్ స్కోర్ తగ్గుతుంది. అయితే అందుకు ఏం చేయాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Mulugu ములుగు జిల్లా వెంకటాపురం (నూగురు)లో మిర్చీ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పంట చేతికి వచ్చిన సమయంలో కూలీలు దొరక్క.. పంట నేలరాలిపోతుందనే మనస్తాపంతో ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Illegal constructions నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లిలో అనుమతులకు మించి నిర్మించిన ఓ బహుళ అంతస్తుల నిర్మాణాన్ని సిబ్బంది కూల్చివేశారు. అనంతరం ప్రగతి నగర్ కమాన్ (బావర్చి హోటల్) ఎదురుగా బస్ స్టాప�
ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ సభ్యులు మంగళవారం విజయవాడకు తరలివచ్చారు. సీఆర్డీఏ అధికారులతో ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ సభ్యులు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు మంజూరు చేసేందుకు నిర్దేశించిన కార్యక్రమాల అమలుపై చర్చ జరిగింది.
కల్కి 2898 ఎడి చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో నాగ్ అశ్విన్ సత్తా చాటారు. రాజమౌళి, సుకుమార్ లాంటి దర్శకులకు ధీటైన దర్శకుడు అంటూ ప్రశంసలు అందుకున్నారు. కల్కి పార్ట్ 2 కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది.
Srisailam Temple ఈ నెల 27 నుంచి 31 వరకు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. ఉత్సవాలకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఉత్సవాలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశ
Maharashtra Politics: మొత్తం 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. గతేడాది నవంబర్లో జరిగాయి. ఈ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ఓటరు మహా వికాస్ అఘాడీకి పట్టం కట్టారు. దీంతో ఆ కూటమికి 235 స్థానాలను కైవసం చేసుకుంది.
Minister Ponguleti Srinivas Reddy: తాగునీరు, సాగునీరు సమస్యకు గత కేసీఆర్ సర్కారే కారణమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నీటి ఎద్దడికి కారణం కేసీఆరే అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
Mobile Transformers కుత్బుల్లాపూర్, మార్చి18 : వేసవిలో తలెత్తే కరెంటు కొరతను తీర్చేందుకు అత్యవసరంగా వినియోగంలోకి తెచ్చే కరెంటు మొబైల్ ట్రాన్స్ఫార్మర్లను ఇవాళ మేడ్చల్ డివిజన్ విద్యుత్ శాఖ అధికారులు ప్రారంభించారు. �
సూర్యాపేట జిల్లా చివ్వేంల మండల పరిధిలోని ఉండ్రుగొండ గుట్టలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మి నర్సింహా స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం అత్యంత వైభవంగా జరిగాయి.
ఎస్సీ వర్గీకరణపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ సమర్పించిన నివేదికకు మార్చి 17న సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
బిల్డర్స్, డెవలపర్స్ కారణంగా సొంతి కల కలగానే మిగిలిపోతున్న వారికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు శుభవార్త చెప్పింది. వారికి అనుకూలంగా తాజాగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
MLC Shambipur raju ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంభీపూర్ రాజు. ఇవాళ శాసనమండలిలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మంత్రి శ్రీధర్ బాబును ఉద్దేశిస్తూ.. బీఆర్ఎస్ పార్టీ
Sunita Williams: భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ ఎట్టకేలకు 9 నెలల తర్వాత అంతరిక్ష కేంద్రం ఇంటికి తిరుగు ప్రయాణమైంది. దీంతో గుజరాత్లో నివసిస్తున్న ఆమె పూర్వీకులు ఇంటికి తిరిగి రావాలని ప్రార్థనలు చేస్తున్నారు.
CM Chandrababu: సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పలు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు షెడ్యూల్ బీజీ బీజీగా ఉండనుంది.
సారా అలీ ఖాన్: పర్పుల్ డ్రెస్లో ఈవెంట్కు సారా అలీ ఖాన్ వచ్చింది. ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, అభిమానులు తెగ మెచ్చుకుంటున్నారు. ఆమె ఫోటోలు ఒకసారి చూద్దాం రండి..
Temple Robbery అమరచింత మున్సిపాలిటీ పరిధిలోని ఏడో వార్డు బీసీ కాలనీలో ఉన్న శ్రీ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో చోరీకి పట్టపగలే వ్యక్తి ప్రయత్నం చేయగా గమనించిన స్థానికులు వ్యక్తిని పట్టుకుని అమరచింత �
వరి పంటను ప్రభుత్వం కొనుగోలు చేసి క్వింటాకు ఇస్తానన్న 500 రూపాయల బోనస్ ఇంతవరకు చెల్లించలేదని, వెంటనే ఆ డబ్బులు చెల్లించాలని సీపీఎం ఖమ్మం రూరల్ మండల కార్యదర్శి ఉరడి సుదర్శన్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యుడు
14 కేజీల స్మగ్లింగ్ బంగారంతో రెండు వారాల క్రితం బెంగళూరు ఎయిర్పోర్ట్లో దిగిన రాన్యా రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో విదేశాల నుంచి 17 బంగారు బిస్కెట్లు తీసుకువచ్చినట్లు ఆమె అంగీకరించినట్టు ఎఫ్ఐఆర్ ద్వారా తెలిసింది. ఏడాది కాలంగా తాను చేసిన విదేశీ టూర్ల గురించి కూడా ఆమె చెప్పింది.
వేసవి కాలంలో మనకు లభించే అనేక రకాల పండ్లలో సపోటా పండ్లు కూడా ఒకటి. వేసవి సీజన్ మొదలైందంటే మనకు సపోటాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. మామిడి పండ్ల కన్నా ముందే ఈ పండ్లు మనకు మార్కెట్లో అందుబా
Paddy Crop Pest ఇవాళ వ్యవసాయ అధికారులు వెల్దుర్తి, మాసాయిపేట మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో తెగులు సోకిన, ఎండిపోతున్న వరి పంటలను రైతులతో కలిసి పరిశీలించారు. ఎండల తీవ్రతతో వరి పంటకు తెగుళ్ల బెడద అధికంగా ఉంటుందని
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణ ఎస్ఐ సందీప్కుమార్ ఇటీవల టీజీపీఎస్సీ వెల్లడించిన గ్రూప్-1 ఫలితాల్లో 502 మార్కులు సాధించి మెరుగైన ర్యాంక్ సాధించాడు.
పల్లీలతో తయారు చేసిన పీనట్ బట్టర్ తినటం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి పీనట్ బట్టర్ ఓ మంచి ఎంపిక అవుతుంది.
స్టాక్ మార్కెట్స్ ను అర్థం చేసుకుంటే అందులో పెట్టుబడి పెట్టి లాభాలను పొందవచ్చు. కాబట్టి ఈ స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుంది? అందులో పెట్టుబడులు పెట్టడం ఎలాగో తెలుసుకుందాం.
IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 22న ప్రారంభం కానుంది. ఐపీఎల్ మ్యాచ్ లను ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు? ఐపీఎల్ 2025 పూర్తి షెడ్యూల్, జట్ల కెప్టెన్లు ఎవరు? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Air Pollution దేశ రాజధాని ఢిల్లీ నగరం మరోసారి మోస్ట్ పొల్యూటెడ్ సిటీగా నిలిచింది. 2024-25 శీతాకాలంలో (అక్టోబర్ నుంచి జనవరి 31 వరకు) ఢిల్లీలో సగటు పీఎం 2.5 స్థాయి క్యూబిక్ మీటర్కు 715 మైక్రోగ్రాములుగా రికార్డయ్యింది. ఇ
JNTUH Students యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థుల ఫెలోషిప్, పెండింగ్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్, టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు జేఎన్టీయూహెచ్ విద్యార్థులు. ఈ మేరకు వారంతా రాష్ట�
24 మంది దళితుల హత్య కేసులో 44 సంవత్సరాల తర్వాత మెయిన్పురి జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ క్రమంలో ముగ్గురు నిందితులకు మరణ శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించింది.
ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. నిన్న వైద్యారోగ్య శాఖ మంత్రి బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ రోజు ఆ బిల్లును శాసన సభ ఆమోదించింది.
Thoguta Orphans ఇటీవలే తల్లిదండ్రులు మృతి చెంది అనాధలుగా మిగిలిపోయిన పిల్లలను బాలల సంరక్షణ విభాగం దత్తత తీసుకొని ఆలన పాలన చూస్తుందని బాలల సంరక్షణ విభాగం కౌన్సిలర్ నర్సింలు అన్నారు.