Student Accommodation శ్రీకాకుళంలోని ప్రభుత్వ వైద్య కళాశాల(రిమ్స్)లో విద్యార్థులు వసతుల లేమితో ఇబ్బందులు పడుతున్నారు. కనీసం తాగునీరు, నాణ్యమైన ఆహారం, మరుగుదొడ్ల సౌకర్యం లేక.. దుర్భర పరిస్థితుల్లో చదువులు కొనసాగిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యాశాఖ మంత్రి నారాలోకేశ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా నాణ్యమైన ఆహారం అంది స్తున్నారని పశ్చిమ రాయలసీమ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్రెడ్డి అన్నారు.
[19:09]రూపే కార్డులను ప్రోత్సహించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులను కోరుతున్నారు. డిజిటల్ రంగంలోనూ
Legal Measures ఉపాధిహామీ పథకంలో పలు మార్పులకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. పనుల్లో అవకతవకలు.. నిధులు దుర్వినియోగానికి సంబంధించి అందరిపైనా కాకుండా.. తప్పు చేసినవారిపైనే చర్యలు తీసుకోనుంది.
ఇక నిమిషాల్లోనే నేరస్తుల చిట్టా విప్పేయవచ్చు. క్షణాల్లోనే నేరస్తుల వేలిముద్రలతో వారి బాగోతం బయటపెట్టవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల్లో సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించేందుకు అత్యాధునిక పరికరాలను అందుబా టులోకి తెచ్చింది.
కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని మాలమహానాడు నాయకులు డిమాండ్ చేశారు.
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్లకు ఇడుపులపాయ ట్రిపుల్ఐటీలో ఘనంగా నివాళులర్పించారు.
ఈ ఆర్థిక సంవత్సరానికి గాను ఉపాధి హామీ పథకం ద్వారా ఇచ్చిన పని దినాల లక్ష్యాన్ని పూర్తి చేసే దిశగా సంబంధిత అధికారులు కసరత్తు చేస్తున్నారు. వచ్చే మార్చి నెలాఖరు లోగా కూలీలకు ఇంకా 2 లక్షల 56 వేల పని దినాలను కల్పించాల్సి ఉంది. చెరువులు, కుంటల్లో, కాలువల్లో పూడికతీత పనులు గాకుండా రైతులకు ఉపయోగపడే పనులపై దృష్టి సారించాలని ఉన్నతాధికారులు జిల్లా అధికారులను ఆదేశించారు.
Judicial Visit ప్రత్యక్షదైవం.. ఆరోగ్యప్రదాత.. అరసవల్లిలో ఆదిత్యుడ్ని హైకోర్టు జడ్జి జస్టిస్ శేషసాయి దంపతులు శుక్రవారం దర్శించుకున్నారు.
జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు పి.మురళీకృష్ణను ఏపీసీసీ అధ్యక్షు రాలు వైఎస్ షర్మిల తొలగించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన్ను జిల్లా అధ్యక్ష స్థానం నుంచి తొలగిస్తూ నోట్ జారీ చేశారు.
విద్యార్థులు ట్యాబ్లు, సెల్ఫోన్లను అధికంగా వినియోగించి కంటి చూపునకు దూరమవుతున్నారని, ఆటపాటలు, చదువు మీద ఏకాగ్రతతో చూపును సంరక్షించుకోవాలని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ సూచిం చారు.
ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానని రోడ్లు భవనాల శాఖా మంత్రి బీసీ జనార్దన రెడ్డి అన్నారు.
Royal Challengers Bengaluru vs Gujarat Giants: మహిళా ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2025 తొలి మ్యాచ్ లో గుజరాత్, బెంగళూరు జట్లు పరుగుల వరద పారించాయి. ఈ క్రమంలోనే ఆష్లే గార్డనర్ సిక్సర్ల మోత మోగిస్తూ మహిళా ఐపీఎల్ లో చరిత్ర సృష్టించారు.
ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసనమండలి స్థానాలకు ఎన్నికలు పార దర్శకంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ డి వేణు అన్నారు. ఈనెల 27న జిల్లాలో నిర్వహించనున్న ఎన్ని కల ఏర్పాట్లపై కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. నామి నేషన్లు ఉపసంహరణ ముగిసిన తర్వాత ఉపాధ్యాయ పోటీలో 19 మంది, పట్టభద్రుల స్థానానికి 56 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని తెలిపారు.
వేంపల్లె పాపాఘ్ని నది ఒడ్డున వెలసిన వృషభాచలేశ్వర ఆలయం నెలకొని ఉన్న ఎద్దులకొండ రోడ్డుకు రూ.1.19కోట్ల ఈఏపీ నిధులతో తారురోడ్డు నిర్మాణానికి శుక్రవారం టీడీపీ మండల పరిశీలకుడు రఘునాథరెడ్డి భూమిపూజ చేశారు
కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జి పాయల్ శంకర్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల సమ యంలో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయ డంలో సీఎం రేవంత్రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.
గత టీడీపీ ప్రభుత్వం హయాంలో జాతీయ ఉపాధిహామీ పథకం ద్వారా చేసిన పనులకు సంబంధించిన బిల్లులను వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పక్కదారి పట్టించిన ఘటనపై అధికారులు చర్యలు ప్రారంభించారు. వైసీపీ సానుభూతిపరురాలైన సర్పంచ్, వైసీపీ నేతలు చెప్పినట్లే విన్న అప్పటి పంచాయతీ కార్యదర్శి నిబంధనలకు విరుద్ధంగా సొంతంగా డ్రా చేసి తమకు అనుకూలమైన వ్యక్తికి ముట్టజెప్పారు. ఆ ఉదంతానికి సంబంధించి సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేయగా, అప్పటి పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు రంగం సిద్ధమైంది.
రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న బీసీలను అనుగదోక్కేందుకే కులగణన పేరుతో సర్వే చేపట్టిందని, ఈ సర్వేలో ఐదున్నర శాతం బీసీల జనాభాను కాంగ్రెస్ ప్రభుత్వం తగ్గించిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. కులగ ణన అంతా తప్పుల తడకని, రాష్ట్రంలోని బీసీలకు న్యాయం జరిగేదాకా పోరాడుతామని ఆయన పేర్కొ న్నారు.
గుండ్లకమ్మ ప్రాజెక్ట్ పరిధిలోని పునరావాసకాలనీల్లో నెలకొన్న సమస్యలను వేగంగా పరిష్కరించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. త్వరలో గుండ్లకమ్మ గేట్లకు నిధులు విడుదల అవుతాయని చెప్పారు. శుక్రవారం కొరిశపాడు మండలంలోని యర్రబాలెంలో అద్దంకి నియోజకవర్గంలోని ఏడు పునరావాస గ్రామాల ప్రజల సమస్యల గురించి అధికారులతో సమీక్షించారు.
జిల్లాలో ప్రధానమంత్రి జన్మన్ పథకం కింద చేడుతున్న గృహాలను త్వరితగతిన పూర్తి చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే సహించబోమని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ ఇంజనీర్లను హెచ్చరించారు. గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం నేరడువలస, మంత్రజోల, దుర్భిలి, కురుపాం గ్రామాలలో కలెక్టర్ పర్యటించారు
ఆదివాసీల్లో నాయకత్వ బలపోతమే లక్ష్యం గా శిక్షణ శిబిరాన్ని నిర్వహించినట్లు ఏఐసీసీ (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీస్ విభాగం) జాతీయ కోఆర్డినేటర్ కొప్పుల రాజు అన్నా రు.
నందిగాంలో సంతోషిమాత ఆలయ 23వ వార్షికోత్సవం శుక్రవారం నిర్వహించారు.
మదనపల్లె మండలం సీటీ ఎం గ్రామంలో వెలసిన నలవీరగంగాభవానీ అమ్మవారి జాతర తిరుణాల అత్యంత వైభవంగా జరిగింది.
విద్యార్థులు ఆంగ్ల భాషపై సులభంగా పట్టు సాధించడమే లక్ష్యం..
శ్రీముఖలింగంలో మూడు రోజులు పాటు నిర్వహించే మహాశివరాత్రి ఉత్సవాలకు పారిశుధ్యం పనులు పక్కాగా చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి సౌజన్య భారతి ఆదేశించారు.
మదనపల్లె సబ్కలెక్టర్ మేఘస్వరూప్ జోక్యంతో బి.కొత్తకోట పట్టణ నడిబోడ్డున జ్యోతిసర్కిల్లో వద్ద బస్షెల్టర్ విషయంలో నెలకొన్న వివాదానికి తెరపడింది.
బర్డ్ఫ్లూ నియంత్రణపై రాష్ట్ర సరిహదు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని పశుసంవర్థకశాఖ జిల్లా సంయుక్త సం చాలకుడు కంచరాన రాజగోపాలరావు ఆదేశించారు.
గుర్రం కొండలో అక్రమంగా సిమెంట్ అమ్మకాలు జరు గుతున్నా పట్టించుకునేవారు లేరు.
ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి, గవర్నర్ సహా 166 మంది సభ్యుల బృందం ప్రయాగరాజ్ మహా కుంభంలో పవిత్ర స్నానం చేశారు.
[23:35]మహిళలు అన్ని రంగాల్లోనూ తమదైన శైలిలో రాణిస్తున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 10వ అంతర్జాతీయ మహిళా సదస్సును రాష్ట్రపతి ప్రారంభించారు.
WPL 2025: మహిళా ప్రీమియర్ లీగ్ (WPL) 2025 ఆరంభం అదిరిపోయింది. రిచా ఘోష్ విధ్వంసంతో భారీ స్కోర్ ను అందుకుని గుజరాత్ ను దిమ్మదిరిగిపోయే దెబ్బకొట్టింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.
Numbers Revealed... Is It Time for Action? గత వైసీపీ సర్కారు హయాంలో జిల్లాలో అడ్డగోలుగా సాగిన ఫ్రీహోల్డ్ భూముల లెక్క తేలింది. కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికలు సిద్ధం చేశారు.
[23:04]మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో భాగంగా గుజరాత్తో జరిగిన మ్యాచ్లో బెంగళూరు జట్టు ఘన విజయం సాధించింది.
When Will They Provide? సంక్షేమ పథకాలకు రేషన్కార్డు కీలకం. కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిన తరువాత పథకాల అమలు వేగవంతం చేస్తున్న నేపథ్యంలో జిల్లాలో ఎన్నో కుటుంబాలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నాయి.
నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం (నరసం) రాష్ట్ర సదస్సు ఆదివారం కర్నూలులోని టీజీవీ కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు కేవీ సుబ్బలక్ష్మమ్మ, డాక్టర్ దండెబోయిన పార్వతీదేవి తెలిపారు.
నగరంలో బళ్లారి రోడ్డులోగల ఆకాశవాణి కర్నూలు కేంద్రంలో శనివారం ఉదయం 11 గంటలకు ‘కిసాన దినోత్సవం’ నిర్వహిస్తున్నట్లు కర్నూలు ఆకాశవాణి కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ దేవరబొట్ల మురళి ఒక ప్రకటనలో తెలిపారు.
గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత తనేదని ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్రెడ్డి అన్నారు.
Focus on Issues in hostels జిల్లాలో ప్రభుత్వ వసతిగృహాల్లో సమస్యలపై దృష్టిసారించాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. శుక్రవారం క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్షించారు.
కోడుమూరు చౌడేశ్వరీదేవి తిరుగు రథోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది.
జి ల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని బ్లడ్బ్యాక్, ఐసీ యూలో పనిచేసే కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బంది ఆసుపత్రి ముందు సిబ్బంది నిరసన వ్యక్తంచేశారు.
పాలమూరు వీరుడు పండుగ సాయన్న ఆశయాలను కొనసాగిస్తామని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ అన్నారు.
Returning from Kumbh Mela... ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో కొనసాగుతున్న కుంభమేళాకు వెళ్లిన జిల్లా మహిళ తిరుగు ప్రయాణంలో మృతి చెందారు. దీంతో స్వగ్రామం ఎన్కే రాజపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఆదర్శ నాయకుడిగా చరిత్రలో నిలిచిపోయారని కలెక్టర్ రంజిత బాషా కొనియాడారు.
యూపీ ఇప్పుడు వెనుకబడిన రాష్ట్రం కాదని, యోగీజీ రాముడి రాజ్యాన్ని స్థాపించారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. కేవలం కుంభమేళా వల్ల యూపీ జీడీపీ బాగా పెరిగిందన్నారు.
జమ్మూకాశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రవాదుల దాడిలో వీర మరణం పొందిన జవాన్లకు శుక్రవారం రాత్రి మాజీ సైనికులు, వీహెచ్పీల
మండలంలోని పెద్దచింతరేవుల గ్రామం లోని ఆంజనేయస్వామి దేవస్థానాన్ని శుక్ర వారం ఆయుష్మాన్ భారత్ రాష్ట్ర అదనపు డైరెక్టర్ డాక్టర్ లింగరాజు దంపతులు ద ర్శించుకున్నారు.
స్వచ్ఛాంధ్ర.. స్వర్ణాంధ్ర లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన కళ్యాణ్ కృషి చేస్తున్నారు.
ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పనలో నిరుద్యోగులకు డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్చేంజ్ ఆఫ్ తెలంగాణ (డీట్) యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ రామలింగేశ్వర్గౌడ్ అన్నారు.
మంచి ర్యాల నగరంతోపాటు జిల్లాలోని లక్షెట్టిపేట, క్యాత న్పల్లి, మందమర్రి, చెన్నూరు, బెల్లంపల్లిమున్సి పా లిటీల్లో పెద్ద ఎత్తున ప్లాస్టిక్ వినియోగం జరుగుతోం ది.
ఈ ఫొటోలో కనిపిస్తున్నది నగరంలోని కోడుమూరు రోడ్డు రేడియో స్టేషన వద్ద ఉన్న గోడౌన.
ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని , ఈ క్రమంలో వేసవి కాలంలో ప్రజలకు నిరంతరం శుద్ధమైన తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.
చెన్నూరులో ఆగిపోయిన బస్ డిపో నిర్మాణం తక్షణమే చేపట్టాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు న గునూరి వెంకటేశ్వర్గౌడ్ అన్నారు. శుక్రవారం చెన్నూరులో అసం పూ ర్తిగా ఉన్న బస్ డిపో నిర్మించే ప్రాంతాన్ని పరిశీలించి మాట్లాడారు.
బర్డ్ ఫ్లూ కారణంగానే కర్నూలు నగరంలో బాతులు మృతి చెందినట్టు నిర్ధారణ అయిందని పశుసంవర్థక శాఖ జేడీ శ్రీనివాస్ తెలిపారు.
రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని, సుబిక్షం కోసం యజ్ఞ యాగాలు నిర్వహిస్తున్నట్లు శ్రీ కృష్ణ పీఠాథిపతి కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ అన్నారు. శ్రీ వైష్ణవ అయుత చండీ అతిరుద్రం 86వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం నిర్వహిస్తున్న సందర్బంగా శుక్రవారం నస్పూర్లోని యాగశాల అవరణ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
పుల్వామా దాడిలో అమరులైన వీరజవాన్ల ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ శుక్రవారం వీహెచ్పీ, భజరంగదళ్ ఆధ్వర్యంలో పట్టణంలోని స్వామి వివేకానంద చౌరస్తాలో అమరుల చిత్రపటా నికి కొవ్వొత్తులతో నివాళి అర్పించారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సౌభాగ్యలక్ష్మి అన్నారు.
రంగారెడ్డి జిల్లా మహిళా న్యాయాధికారిపై ఓ ముద్దాయి చెప్పు విసిరి దాడి చేయడాన్ని ఖండిస్తూ శుక్రవారం నారాయణపేట, కోస్గి కోర్టుల్లో న్యాయవాదులు విధులు బహిష్కరించారు.
Congress తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జీగా దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్ను నియమించింది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు సరికొత్త రికార్డు సృష్టించాయి. ఫిబ్రవరి 14న ఒక్కరోజే 1300 రూపాయలు పెరిగి ఆల్ టైం హైకి చేరుకున్నాయి. ఫిబ్ర
అరటిపండ్లను తింటే ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. అందుకే రోజూ ఒక అరటిపండును తినాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. కానీ వీటిని పరిగడుపున తింటే ఏమౌతుందో తెలుసా?
స్వచ్ఛాంధ్ర మిషన్ కార్యకలాపాల్లో జిల్లాకు ఆఖరి స్థానం దక్కింది. రాష్ట్రంలోని 25 జిల్లాల్లో స్వచ్ఛాంధ్ర మిషన్కు సంబంధించి 14 ఇండికేటర్స్ ఆధారంగా ర్యాంకులను ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ఎన్టీఆర్ జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా.. అల్లూరి జిల్లా ఆఖరు స్థానానికి పరిమితమైంది.
ఢిల్లీ: ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ 17 ఏళ్ల తర్వాత లాభాలను చూసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మూడో త్రైమాసికం ఫలితాల్లో బీఎస్ఎ
Gold Rate: బంగారం ధరకు మళ్ళీ రెక్కలు వచ్చాయి. రికార్డు స్థాయిలో బంగారం ధర రూ.90 వేలకు చేరుకుంది. కేవలం బంగారమే కాకుండా వెండి సైతం రూ.లక్ష మార్కును దాటింది. బంగారం, వెండి ధరలు ఇంకా పెరుగుతాయా? తెలుసుకుందాం రండి.
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రేపు (శనివారం) సేవాలాల్ జయంతి సందర్భంగా ప్రత్యేక సెలవును ప్రకటించింది.
[22:36]ఎట్టకేలకు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) లాభాల బాట పట్టింది.
రానున్న పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్కుమార్ తెలిపారు.
ప్రముఖ శైవక్షేత్రం మత్స్యగుండం మహా శివరాత్రి జాతరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్ అధికారులను ఆదేశించారు.
వేసవి రాక ముందే మండలంలో జలాశయాలు ఎండిపోయాయి. జలాశయాలు చుక్క నీరు లేకుండా బురదతో దర్శమిస్తున్నాయి.
[22:29]ఇటీవల జరిగిన ఫోన్లో సంభాషించిన సమయంలో ట్రంప్ వ్యక్తిగత ఫోన్ నంబర్ ఇచ్చారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు.
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్గా మీనాక్షి నటరాజన్ నియమితులయ్యారు. ప్రస్తుత ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్&lr
జగిత్యాల జిల్లాలో గుర్తు తెలియని దుండగులు రెచ్చిపోయారు. మేడిపల్లి మండలం �
మదనపల్లి నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ళ తన్నులాట పీక్స్ చేరిందని అంటున్�
బద్రికి సినిమా రిలీజ్ అయి 25 ఏళ్లైంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 2000 లో విడు�
ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పలు రాష్ట్రాలకు ఇన్చార్జిలను ప్రకటించింది. 9 రా
[22:07]పలు రాష్ట్రాలకు నూతన ఇంఛార్జిలను నియమిస్తూ ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది.
నల్లగొండ పట్టణంలోని లతీఫ్ సాహెబ్ గుట్టపై అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం (ఫిబ్రవరి 14) రాత్రి సమయంలో గుట్టపై మంటలు చెలరేగడం గమనించిన స్థానికులు పోలీ
[21:41]గన్నవరం తెదేపా కార్యాలయంలో డీటీపీ ఆపరేటర్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మరో ఇద్దరిని విజయవాడ పడమట పోలీసులు అరెస్టు చేశారు.
WPL 2025: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహిళా ప్రీమియర్ లీగ్ (WPL) 2025 ఎడిషన్ ఫిబ్రవరి 14న ఘనంగా ప్రారంభం అయింది. తొలి మ్యాచ్ లో ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆష్లీ గార్డనర్ దంచికొట్టడంతో గుజరాత్ జెయింట్స్ 201 పరుగులు చేసింది.
ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎదురు చూస్త�
ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ రూ.262 కోట్ల లాభాలను కళ్ల చూసింది. కస్టమర్లు పెరగడం, నెట్వర్క్ విస్తరణతో ఇది సాధ్యమైందని సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది.
లేడీ గెటప్లో హీరో కనిపిస్తే, కచ్చితంగా విలన్,లేదా ఇంకొకరు ఆమె మీద మనసు పడతారు. కామెడీకి కీ పాయింట్ ఇదేనని అందరికీ తెలుసు. లైలా సినిమాలోనూ ఇదే పాయింట్ ఉంది.
అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను విమానాల్లో పంపించేస్తోంది. ఇప్పటి�
కిరణ్ అబ్బవరం ఇటీవల `క` మూవీతో పెద్ద హిట్ని అందుకున్నారు. ఇండస్ట్రీలో మళ్లీ పుంజుకున్నాడు. ఈ క్రమంలో తాజాగా మరో సినిమాతో రాబోతున్నారు. `దిల్ రూబా` రిలీజ్ డేట్ని ప్రకటించారు.
Brain Health: మానవ శరీరంలో అతి ముఖ్యమైన అవయవం మెదడు. మరి మెదడు ఆరోగ్యంగా, మంచి మెమొరీ పవర్ ని కలిగి ఉండాలంటే కచ్చితంగా దానికి అవసరమైన ఆహారం తీసుకోవాలి. పిల్లల జ్ఞాపకశక్తిని పెంచే ఆహార పదార్థాలేంటో తెలుసుకుందాం రండి.
ఆస్తి విషయంలో తండ్రి శ్రీనివాసరావుతో గొడవ పెట్టుకున్న కొడుకు పుల్లారావు
హైదరాబాద్: ప్రధాని మోడీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు. రేవంత్ ఖబర్
Photography Diploma హిమాయత్ నగర్ ఫిబ్రవరి 14: నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ సహకారంతో ఉచిత ఫోటో గ్రఫీ డిప్లోమా కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సిగ్మా
ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.
‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సంస్థ సితార ఎంట�
[21:34]ఫిబ్రవరి 15, 16 తేదీల్లో వచ్చే ఈ విమానాలను అమృత్సర్లోనే దించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మండిపడ్డారు.
ప్రభుత్వ అతిథిగా అమెరికాలో పర్యటిస్తున్న ప్రధాని మోదీకి ట్రంప్ సర్కార్ బ్లెయిర్ హౌస్లో విడిది ఏర్పాటు చేసింది. 200 ఏళ్ల నాటి ఈ గెస్ట్ హౌస్ విశిష్ఠతలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
[21:12]మహిళల ప్రీమియర్ లీగ్(WPL)లో భాగంగా బెంగళూరుతో జరుగుతోన్న మ్యాచ్లో గుజరాత్ ఇన్నింగ్స్ ముగిసింది.
Modi Trump Meeting : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికాా పర్యటన, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ వల్ల తెలుగోళ్లకు ఏం మేలు జరిగిందో తెలుసా?
Medak మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం సక్రమంగా పెట్టాలని లేకుంటే చర్యలు తప్పవని జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్ హెచ్చరించారు. రామాయంపేట తెలంగాణ గురుకుల పాఠశాలను శుక్రవారం అడిషనల్ కలెక్టర్.. పాఠశాలలోని క�
తెలంగాణ బీజేపీలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉందని పార్టీ వర్గాలే మా
Devender Goud: మాజీ హోం మంత్రి దేవేందర్ గౌడ్ రచించిన విజయ తెలంగాణ పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ కోసం జీవితాన్ని త్యాగం చేసి బయటకు వచ్చారన్నారు.
ఫిబ్రవరి 14, ప్రేమికుల రోజు, ప్రేమికులు ఒకరికొకరు గిఫ్ట్లు ఇచ్చిపుచ్చుకుం
హైదరాబాద్: ప్రధాని మోడీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు భగ్గమంటున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్పై కేంద్ర
ఓ ప్రేమ జంట విషం సేవిస్తున్నట్టు పోలీసులకు ఫిబ్రవరి 11న సమాచారం అందింది. ఆ జంటలో యువతి మరణించింది. యువకుడు ఆస్పత్రి పాలయ్యాడు. అబ్బాయి కుటుంబమే అమ్మాయిని కిడ్నాప్ చేసిందని యువతి కుటుంబం ఆరోపిస్తోంది. అసలు ఇంతకీ ఏం జరిగింది?
Top Headlines @9PM 14 02 2025
[20:53]గో రూరల్ ఇండియా ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేశారు. ఆ సంస్థకు చెందిన రూ.6.47 కోట్ల విలువైన స్థిరాస్తులను తాత్కాలికంగా జప్తు చేశారు.
[20:30]వైకాపా నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పది రోజుల కస్టడీ కోరుతూ పడమట పోలీసులు విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Rajiv Sagar ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ నాయకులకు తెలంగాణలో జీవించే హక్కు లేదని తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ మండిపడ్డారు. తెలంగాణలో కేసీఆర్పై రేవంత్రెడ్డి చేసిన వ్య
ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో రెండు డేటా ప్లాన్స్ వ్యాలిడిటీలో మార్పులు చేసింది. 69 రూపాయలు, 139 రూపాయల డేటా యాడ్-ఆన్ ప్లాన్స్ వ్యాలిడిటీ ఇప్పటి
Vangapalli Srinivas ఎస్సీ వర్గీకరణ ఆమోదం ద్వారా మాదిగ అమరవీరుల ఆత్మలు శాంతించాయని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ అన్నారు. మాదిగ అమరవీరుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోని ఇంటికో ఉ�
సీమాంతర ఉగ్రవాదానికి పాక్ స్థావరం కాకూడదంటూ మోదీ ట్రంప్ సంయుక్త ప్రకటన చేయడం దాయాది దేశానికి షాకిచ్చింది. ఉగ్రవాదం కట్టడిలో తమ త్యాగాలను గుర్తించలేదంటూ పాక్ విదేశాంగ శాఖ మంత్రి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో ప్రమాదం జరిగింది. రోజువారి విధుల్లో భాగంగా శుక్రవారం (ఫిబ్రవరి 14)
DCCB: సహకార సంఘాలకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. డీసీసీబీ చైర్మన్ల పదవి కాలాన్నీ మరో ఆరు నెలలు పొడిగించాలని నిర్ణయించింది.
శుక్రవారం సాయంత్రానికి కల్లా 50 కోట్లకు పైగా భక్తులు పవిత్ర స్నానాలు చేయగా, ఈ ఒక్కరేజే 92 లక్షల మంది పుణ్య స్నానాలు చేసినట్టు యూపీ సర్కార్ ప్రకటించింది. ఫిబ్రవరి 26 వరకూ కుంభమేళా కొనసాగనుండటంలో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
Pet Husky Turns Violent పెట్ క్లినిక్లో ఉన్న పెంపుడు కుక్కతో సరదాగా ఆడేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. తొలుత చాలా కూల్గా ఉన్న ఆ కుక్క ఉన్నట్టుండి వైలెంట్గా మారింది. ఆ వ్యక్తిపై అది దాడి చేసింది.
R.Krishnaiah రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో ఇచ్చిన మాట ప్రకారం 61 ఏళ్లు నిండిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.
జియో సినిమా, డిస్నీ ప్లస్ హాట్స్టార్ కలిసి జియో హాట్స్టార్ (JioHotStar) అనే ఓటీటీ ఫ్లాట్ఫామ్ను లాంచ్ చేశాయి. 10 భాషల్లో కంటెంట్ ఇందులో అందుబాటులో
బీఎస్ఎన్ఎల్కు మంచి రోజులు వచ్చాయి. కంపెనీ లాభం 17 సంవత్సరాలలో మొదటిసారి
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఎంపీ భరత్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు, ఏఎస్ రామకృష్ణలతో కమిటీ ఏర్పాటుకు ఆయన నిర్ణయం తీసుకున్నారు.
[20:18]తెలంగాణలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) పాలకవర్గ గడువును పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
[20:03]కులగణన పేరుతో కాంగ్రెస్ నేతలు కుటిల రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు.
కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఉమ్మడి నాలుగు జిల్లాల్లో గ్రాడ్యుయ�
Central Administrative Tribunal: విజయవాడలో సర్క్యూట్ బెంచ్ ఏర్పాటు చేస్తున్నట్లు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (సీఏటీ) చైర్మన్ నిర్ణయించారు. ఫిబ్రవరి 17వ తేదీ ఉదయం 11.00 గంటలకు వర్చువల్ విధానంలో ఈ సర్క్యూట్ బెంచ్ను ప్రారంభించాలని ముహూర్తం ఖరారు చేసినట్లు తెలిపారు.
Manchu Manoj Comments: మంచు మనోజ్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ఇటీవల తన ఫ్యామిలీ విషయంలో హాట్ కామెంట్స్ చేస్తూ వచ్చినా ఆయన తనని తొక్కేయాలని చూస్తున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
రైల్వే క్రాసింగ్ వద్ద గేట్లు మూసుకుపోవడంతో పట్టాలపై ఇరుక్కుపోయిన ఓ ఎస్యూవీని రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో రైలుకు లక్ష డాలర్ల మేర నష్టం వాటిల్లగా కారు తునాతునకలైపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Gold Rates దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం ధర శుక్రవారం ఒక్కరోజే రూ.1,300 పెరిగి రూ.89 వేల మార్క్ను దాటేసి రూ.89.400 పలికింది.
GBS Virus In AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం 17 గులియన్ బర్రె సిండ్రోమ్ (జీబీఎ�
Peddi Sudarshan Reddy సీఎం రేవంత్రెడ్డి వందమంది రౌడీ షీటర్లతో సమానమని బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. కేసీఆర్పై రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఐపీఎల్ సృష్టికర్త, మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ మరో కొత్త ప్రేయసిని పరిచయం చేశా
[19:48]సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేసేందుకు రెడీ అయ్యారు. పార్టీలో వేధింపులు తట్టుకోలేక పోతున్నానని అవసరం లేదని క్లారిటీ ఇస్తే
[19:44]Gold price today: బంగారం ధర మళ్లీ పెరిగింది. తొలిసారి రూ.89 వేల మార్కు దాటింది. దీనికి తోడు వెండి సైతం మళ్లీ రూ.లక్షకు చేరింది.
Diabetes: షుగరు వ్యాధి(డయాబెటిస్) అంటే ఒకప్పుడు వయసు పైబడిన వారికి మాత్రమే వచ్చేది. ఈ కాలంలో చిన్న, పెద్ద తేడా లేకుండా అటాక్ అవుతోంది. అందుకే మీ వయసును బట్టి మీకు ఏ టైప్ డయాబెటిస్ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
[19:30]ఏపీ రాజధాని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లను నియమించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. మరో ఇద్దరు వ్యక్తులను పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం ఐదుగురిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Karun Nair ఐసీసీ చాంపియన్ ట్రోఫీ త్వరలో ప్రారంభం కానున్నది. ఈ నెల 19 నుంచి ఐసీసీ ఈవెంట్ పాక్, దుబాయి వేదికగా జరుగనున్నది. మినీ ప్రపంచకప్కు బీసీసీఐ జట్టును ప్రకటించింది. జట్టులో పలు మార్పులు చేసి 15 మంది తుది జట
అమెరికా విమానాల డెస్టినేషన్గా పంజాబ్ను కేంద్రం ఎంచుకోవడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ శుక్రవారంనాడు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీని వెనుక కేంద్రం ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి వారం అవుతోంది. బీజేపీ అధికారాన్ని చ�
US deportation అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారత వలసదారులను ఆ దేశ ఎయిర్ఫోర్స్ విమానాల్లో తరలిస్తున్నారు. అయితే పంజాబ్కే తరలించడంపై రాజకీయ వివాదం చెలరేగింది. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అమృత్సర్�
హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో తెలంగాణ అంటే షార్ట్ కట్లో ‘టీజీ’ అని మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ గుండెల మీద రాసుకున్నారని సీఎం
హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబోలో యాక్షన్, కామెడీ జానర్లో రాబిన్
సొంతగడ్డపై న్యూజిలాండ్తో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్లో బాబర్ ఆజామ్ (Babar Azam) అరుదైన రికార్డును చేరుకున్నాడు. బ్యాట్తో రాణిస్తూ తాజాగా ఓ అరుదైన రికార్డును సమం చేశాడు. వన్డేల్లో అత్యంత వేగంగా ఆరు వేల పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.
[19:24]శుక్రవారం సాయంత్రానికి 50 కోట్లకు పైగా భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది.
Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని కస్టడీకి ఇవ్వా
ఓ కసాయి తల్లి కన్న కొడుకును కడతేర్చింది. ఈ దారుణమైన ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. కన్న కొడుకు శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా నరికి..
CRDA: ఏపీ సీఆర్డీయే ఇచ్చిన ప్రపోజల్స్ను ప్రభుత్వం పరిశీలిస్తోందని మున్సిపల్, పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ తెలిపారు. బ్రాండ్ అంబాసిడర్ల నియామకానికి ప్రపంచంలో అత్యధిక ఫోకస్ కలిగి ఉండడంతో పాటు అభివృద్ది, కొత్తదనం తదితర అంశాలను ప్రాతిపదికగా తీసుకొని వెల్లడిస్తామన్నారు. బ్రాండ్ అంబాసిడర్లు.. గొప్ప కమిట్మెంట్తోపాటు రాజధాని ప్రాంతంలో స్థానికులతో కలిసి పని చేయాల్సి ఉందన్నారు.
WGS - 2025 వరల్డ్ గవర్నమెంట్స్ సమ్మిట్ (WGS 2025) కు సంబంధించిన 12వ సమావేశం దుబాయ్లో జరిగింది. గ్లోబల్ గవర్నెన్స్కు సంబంధించిన సమస్యలను చర్చించడం కోసం వివిధ దేశాల ప్రభుత్వాలు, వ్యాపార కార్యనిర్వాహకులు, ఆలోచనాపరు
గుర్రంపైకి ఎక్కిన ఓ వరుడు అనూహ్యంగా కింద పడ్డ ఘటన తాలూకు వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసి జనాలు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.
యంగ్ హీరో ఆది సాయి కుమార్ శంబాల అనే సినిమా చేస్తున్నారు. శంబాల: ఎ మిస్టికల్
CM Revanth రాష్ట్రానికి ఆదాయం సమకూరడంతో పాటు యువతకు ఉపాధి కల్పించే ఆదాయ వనరుగా పర్యాటకశాఖ ఉండాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. పర్యాటకులను ఆకర్షించే వనరులు మనకు ఎన్నో ఉన్నా.. గతంలో ప్ర�
Delhi CM ఫలితాలు వెలువడి వారం రోజులైనా ఢిల్లీ సీఎం ఎవరనే విషయాన్ని బీజేపీ ఇంకా తేల్చలేదు. కొత్త ప్రభుత్వం (New Government) ఎప్పుడు కొలువుదీరబోతోందనే విషయంలో కూడా ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.
PM US Tour: యూఎస్లో పర్యటిస్తున్న ప్రధాని మోదీతో తన కుటుంబ సభ్యులతో కలిసి ఎలాన్ మాస్క్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎలాన్ మాస్క్ పిల్లులకు భారత్లో క్లాసిక్స్గా ఖ్యాతి పొందిన పలు పుస్తకాలను ప్రధాని మోదీ బహుమతులుగా అందజేశారు.
[18:41]N Chandrasekaran: టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్కు బ్రిటన్ ప్రభుత్వం నైట్ హుడ్ పురస్కారం ప్రకటించింది.
[18:59]నేరస్థులు రాజకీయ ముసుగులో ఉంటే ప్రజాస్వామ్యానికి పెనుముప్పు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
సమాచార హక్కు చట్టాన్ని 2005లో తొలిసారి ప్రారంభించారు. దేశ పౌరులు ప్రభుత్వ అధికారుల నుంచి సమాచారాన్ని పొందేందుకు అధికారం కల్పించే చట్టం ఇది. ప్రభుత్వ పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడం, తద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియను మెరుగుపరచడం ఆర్టీఐ చట్టం ముఖ్య ఉద్దేశం. ఈ చట్టం ప్రకారం, ఏ పౌరుడైనా ప్రభుత్వ అధికారి నుంచి ఏదైనా సమాచారాన్ని అభ్యర్థించవచ్చు. సంబంధిత అధికారి అభ్యర్థించిన సమాచారానికి వెంటనే లేదా ముప్పై రోజుల్లోపు తగిన ప్రతిస్పందనను అందించాల్సి ఉంటుంది.
న్యూఢిల్లీ: వాలంటైన్స్ డే వేళ రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూ్స్ చెప్పింది. 19వ విడత పీఎం కిసాన్ నిధుల విడుదల తేదీని ఖరారు చేసింది. 2025, ఫిబ్రవరి
తన వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయని రణవీర్ అల్హాబాదియా ఇటీవల ఒప్పుకున్నారు. అందులో అందులో ఎలాంటి హాస్యం లేదని, తాను చేసిన వ్యాఖ్యలను సమర్ధించుకోవడం లేదని అన్నారు. తాను మరింత మెరుగ్గా పనిచేయాల్సిన అవసరాన్ని ఈ అనుభవం నేర్పిందని చెప్పారు.
మహా కుంభమేళా.. ఈసారి144 ఏళ్లకు వచ్చిన పవిత్రమైనది. ఇప్పటికే 40 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు చేశారు. కుంభమేళాకు వెళ్లాలంటే మాటలా ఏంటీ.. చాల
ఈ మధ్యకాలంలో జో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఒక్కసారిగా అందరినీ �
CM Chandrababu: స్వచ్చాంధ్ర, స్వచ్ దివాన్ పై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వ
ACB విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ కోసం దరఖాస్తు చేసుకున్న వినియోగదారుడి నుంచి రూ. 50 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి అడ్డంగా దొరికిపోయాడు ఓ అవినీతి అధికారి.
Maha Kumbh మహా కుంభమేళాపై ఒక ఎంపీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పవిత్ర స్నానాలతో భక్తుల పాపాలు పోయి స్వర్గం నిండిపోతుందని అన్నారు. హిందూ సంఘాలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీనిపై ఫిర్యాదు అందడంతో ఆ ఎంపీపై పోలీ�
Mamata Kulkarni నటి (Bollywood Actress) మమతా కులకర్ణి (Mamata Kulkarni) కిన్నర్ అఖాడా (Kinner Akhada) మహామండలేశ్వర్ (Mahamandaleshwar) పదవికి చేసిన రాజీనామా తిరస్కరణకు గురైంది. ఇటీవల ఆమె మహామండలేశ్వర్ పదవికి రాజీనామా చేయగా.. తాజాగా ఆ రాజీనామాను తిరస్కరించా�
పోప్ ఫ్రాన్సిస్ వృద్ధాప్య సమస్యతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 88 ఏళ�
[18:08]ట్రంప్ ప్రతిపాదించిన ప్రతీకార టారిఫ్లలో సమర్థించుకునే అంశాలేమీ కనిపించలేదని, వీటిపై త్వరలోనే దీటుగా స్పందిస్తామని యూరోపియన్ యూనియన్ స్పష్టం చేసింది.
[18:36]తెలంగాణ ఉద్యమ చరిత్రపై సమగ్రమైన పుస్తకాలు రావాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Revanth reddy) అన్నారు.
భారత్కు అధునాతన ఎఫ్-35 యుద్ధ విమానాలను విక్రయించేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నట్లు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక బహుమతి అందజేశారు. ‘అవర్ జర్నీ టుగెదర్’ అన
రోజుకు సగటున 30కి పైగా కోడి గుడ్లు తిన్న ఓ వ్యక్తి శరీరంలో మేలి మార్పులు వచ్చాయి. ఇందుకు సంబంధించిన ఉదంతం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Old City పాతబస్తీలో నిఘా వ్యవస్థ గాఢ నిద్రలోకి జారుకుంటుంది. పాత నేరస్తులపై నిఘాలు కొనసాగించాల్సిన పోలీసులు తూతూ మంత్రపు చర్యలతో మమ అనిపిస్తున్నారు.
అమెరికాలో అక్రమంగా వలస ఉంటున్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇవాళ తెల్లవారు జామున అమెరికా అధ్యక్షుడు డొ
నాగర్ కర్నూల్ లో తెలంగాణ రాష్ట్ర బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నిర్వాకం వెలుగు�
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వెన్ను గాయం కారణంగా ట్రోఫీకి దూరమయ్యాడు. మంగళవారం వరకు ఎన్సీఏలో రిహాబిలిటేషన్లో ఉన్న బుమ్రా పూర్తి ఫిట్నె
వాషింగ్టన్ డీసీ: భారత్, అమెరికా ఎంత మిత్ర దేశాలైనా పన్నుల దగ్గరకు వచ్చే సరికి తమ్మడు తమ్ముడే పేకాట పేకాటే అంటున్నారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. పరస్ప
Babar Azam: పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం రికార్డుల మోత మోగిస్తున్నాడు. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు.
Babar Azam బాబర్ ఆజమ్ (Babar Azam) ఖాతాలో మరో రికార్డు చేరింది. అత్యంత వేగంగా 6 వేల పరుగులు చేసిన క్రికెటర్గా దక్షిణాఫ్రికా (South Africa) మాజీ ఆటగాడు హషీమ్ ఆమ్లా (Hashim Amla) గతంలో నెలకొల్పిన రికార్డును సమం చేశాడు.
మహీర క్రియేషన్స్, సుప్రియ ఆర్ట్స్ బ్యానర్ల పై దొమ్మరాజు అమరావతి, శ్రీకాంత�
ప్రధాని మోడీ అమెరికాలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా అమె�
మోదీపై యుద్ధం చేద్దామన్న సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ది కాకిలెక్కల సర్వే.. మోదీ కన్వర్టెడ్ బీసీ! కేసీఆర్, రేవంత్ వస్తే లెక్కలు చెప్తామన్న కిషన్
వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన ఓ ప్రేమ జంటకు సంబంధించిన విచిత్రమైన అగ్రిమెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆగ్రిమెంట్ పేరుతో దంపతులు ఇరువురూ ఎలాంటి షరతులు విధించుకున్నారో చూస్తే నవ్వు రాకమానదు.
[18:01]ర్యాగింగ్ (Kerala Ragging Horror) పేరిట జూనియర్ విద్యార్థుల్ని దారుణంగా హింసించిన సీనియర్లపై కేరళలోని కొట్టాయం ప్రభుత్వ నర్సింగ్ కళాశాల కఠిన చర్యలు తీసుకుంది.
మన ప్రధాని మోదీ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీ ముగిసిన వెంటనే.. అగ్రదేశం సంచలన నిర్ణయం తీసుకున్నది. అమెరికాలోని ఇండియాకు చెందిన అక్రమ వలసదారులను.. ర
సాయిపల్లవి ఎంత మంచి డాన్సరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే తను కొరియోగ్రాఫర్గానూ పనిచేసింది. మలయాళంలోనే తెలుగులోనూ కొరియోగ్రఫీ చేసి మెప్పించారు. ఆ సాంగ్స్ ఏంటో చూద్దాం.
[17:56]దక్షిణాది, ఉత్తరాదిలో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు నటి రష్మిక (Rashmika). తన రీసెంట్ మూవీ ‘ఛావా’ ప్రమోషన్స్లో పాల్గొన్న ఆమె ‘నేషనల్ క్రష్’ ట్యాగ్ గురించి మాట్లాడారు.
Prakasam: ప్రకాశం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కంభం తెలుగు వీధిలో కన్న కొడుకు
Teacher Asks Student To Be Girlfriend విద్యార్థినికి ఒక టీచర్ ప్రపోజ్ చేశాడు. ఏకలవ్యుడి మాదిరిగా గురుదక్షిణ చెల్లించాలని, తన ప్రియురాలిగా ఉండాలని కోరాడు. దీంతో స్కూల్ యాజమాన్యానికి ఆ బాలిక ఫిర్యాదు చేసింది. విద్యాశాఖ అధిక�
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రతి పనిపై విపక్షం దుష్ప్రచారం చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కుల గణన, ఎస్సీ వర్గీకరణపై శుక్రవార
[17:44]Sunita Williams: వారం రోజుల కోసమని వెళ్లి.. నెలలపాటు అంతరిక్షంలోనే ఉండిపోయిన సునీతా విలియమ్స్ తిరిగి వచ్చే తేదీ దాదాపు ఖరారైంది.
మనం తీసుకునే ఫుడ్ ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. కొన్ని ఆరోగ్యానికి మంచిచేస్తే.. మరికొన్ని చెడు చేస్తాయి. అయితే రోజువారి ఆహారంలో కొన్ని మార్పులు చేయడం ద్వారా శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ను ఈజీగా తగ్గించుకోవచ్చు. అవెంటో ఒకసారి తెలుసుకోండి.
యువత క్రీడల్లో పాల్గొనాలి.. తద్వారా వారి ఆరోగ్యం మెరుగుపరచుకోవాలి అనే లక్ష్యంతో కువైత్లో యూటీఎఫ్ తాజాగా క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసింది.
Former MLA Diwakar Rao ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఐటీ పార్కు కోసం భూములు తీసుకుంటున్న హాజీపూర్ మండలంలోని వేంపల్లి, ముల్కల్ల ,పోచంపాడు గ్రామ దళిత రైతులకు అండగా నిలబడతామని మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర�
పని తర్వాత కూడా చాలా మంది ఆందోళనగానే ఉంటారు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కూడా వారికి మనశాంతి ఉండదు. అయితే, ఈ సమస్యను పరిష్కరించడానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
These Foods Causes Diabetes : భారతదేశంలో ఉత్తరాది వారితో పోలిస్తే అన్నం ఎక్కువగా తినేది దక్షిణాది రాష్ట్రాల ప్రజలే. రోజులో కనీసం ఒక్కపూటైనా అన్నం తినకుండా ఉండలేరు. ఏ రకం కూరలైనా అన్నంతోనే కలుపుకుని తినడం అలవాటు. అయితే, ఈ 5 రకాల ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో అన్నంతో కలిపి తినకండి..
హైదరాబాద్: ప్రధాని మోడీపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ బీసీ కాదని.. ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని హాట్ కామెంట్స్ చేశారు.
గత ఏడాది దీపావళి కానుకగా రిలీజ్ అయిన లక్కీ భాస్కర్ సినిమాతో టాలీవుడ్ లో సూపర్ హిట్ అందుకున్నాడు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్. ఈ సినిమాకి ప్రముఖ త
దేశ వ్యాప్తంగా త్వరలో బోర్డు ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. విద్యార్థులం
Kerala Ragging జూనియర్ విద్యార్థుల (Junior students) పై దారుణంగా ర్యాగింగ్కు పాల్పడిన సీనియర్ విద్యార్థుల (Senior students) ను కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు. కేసును సుమోటోగా తీసుకున్న జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC).. ఘటనపై 10 రోజులలోగా
Medical College: జూనియర్ విద్యార్థులపై ర్యాగింగ్కు పాల్పడిన ఐదుగురు సీనియర్లను మెడికల్ కాలేజీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం బహిష్కరించింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. మరోవైపు జాతీయ మానవ హక్కుల సంఘం సైతం స్పందించింది. ఈ వ్యవహారంపై 10 రోజుల్లో నివేదిక అందజేయాలని పోలీసులను ఆదేశించింది.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గాంధీ భవన్ లో కుల గణన పై పవర్ పాయింట్ ప్రజె�
Babar Azam: పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం మీడియా సమావేశంలో 'కింగ్' పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
యూట్యూబ్ షో 'ఇండియా గాట్ లాటెంట్'లో జడ్జీగా హాజరైన అల్హాబాదియా అనుచిత వ్యాఖ్యలతో చిక్కుల్లో పడ్డారు. ఈ షోకు హాజరైన ఓ వ్యక్తిన తల్లిదండ్రుల శృంగారం గురించి ప్రశ్నించడం ఒక్కసారిగా వివాదమైంది.
విక్కీ కౌశల్, రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన 'ఛావా' ఈరోజు థియేటర్లలో �
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత స్టార్ ఓపెనర్.. వైస్ కెప్టెన్ శుభ్మాన్ గిల్, ఫాస్ట్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్&zw
[17:26]ట్రంప్-మోదీ భేటీలో అనేక అంశాలను విశ్లేషిస్తూ అంతర్జాతీయ మీడియా ప్రముఖంగా కథనాలు రాసింది.
ఎర్ర కందిపప్పు.. దీన్నే మైసూర్ పప్పు అని కూడా అంటారు. కొందరు మసూర్ పప్పు అంటారు. దీన్ని కూడా కొందరు తింటుంటారు. అయితే కంది పప్పు అంటే సాధారణ పప్పునే ఎక్కువ శాతం మంది తింటారు.
[17:24]‘‘నేను ఆఖరి రెడ్డి సీఎంను అయినా.. ఫర్వాలేదు. మా నాయకుడు ఇచ్చిన మాట నిలబెట్టేందుకు క్రమక్షశిణ కలిగిన ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నా.
దర్శకుడు, నటుడు అయిన మిస్కిన్ సినిమాని వదిలేస్తున్నట్లు ప్రకటించడం అందరికీ షాక్ ఇచ్చింది.
[17:19]నూతన సీఈసీని ఎన్నుకునేందుకు ఫిబ్రవరి 17న ప్రధాని మోదీ (PM Modi) నేతృత్వంలోని ఎంపిక కమిటీ సమావేశం కానున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
[17:17]RBI, గత వారం రెపో రేటును 6.50% నుంచి 6.25%కు తగ్గించిన ఒక వారం తర్వాత, డీసీబీ బ్యాంక్ కొన్ని కాలవ్యవధుల FDలపై వడ్డీ రేట్లను 65 bps వరకు తగ్గించింది.
Dal Side Effects: చాలా మంది భోజనంలో పప్పు తినడానికి ఇష్టపడతారు. శాఖాహారులైతే ప్రతి రోజు ఏదో రకమైన పప్పు భోజనంలో తింటారు. దీని ద్వారా ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి. కాని కొన్ని దుష్పరిణామాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి.
[17:07]‘లవ్ టుడే’ సినిమాతో తనదైన ముద్రవేశారు నటుడు ప్రదీప్ రంగనాథన్. కొత్త సినిమా ‘డ్రాగన్’ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు పంచుకున్నారు.
భూటాన్లోని భారత్ పెట్రోలియం పెంట్రోల్ బంకులో లీటరు పెట్రోలు ధర కేవలం రూ.64 అని తెలుసి జనాలు షాకైపోతున్నారు. ఇందుకు సంబంధించి ఓ పర్యాటకుడు షేర్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ప్రధాని మోడీ-అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్�
వేయించిన ఆహారాలను ఆరోగ్యకరమైన నూనెలతో తయారు చేయడం మంచిది. లేదంటే ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే, నూనె లేదా వేయించిన ఆహారాలకు ఏ రకమైన నూనెలు అత్యంత అనుకూలంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..
[16:55]ODI Records: వన్డేల్లో ఓ రికార్డును బాబర్ అజామ్ తన ఖాతాలో వేసుకున్నాడు. భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కంటే చాలా వేగంగా ఈ ఘనతను సాధించాడు.
హర్షవర్ధన్ రాణే, పాకిస్థానీ నటి మావ్రా హొకేన్ జంటగా నటించిన 'సనమ్ తేరి కసమ�
Samutrakhani సముద్రఖని, ధన్రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘రామం రాఘవం’. ఈ సినిమా ట్రైలర్ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.
రెండు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు దేశాలకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ క్రమంలోన ట్రంప్ ఎఫ్35 యుద్ధాలను భారత్కు ఆఫర్ చేయడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఇంతకీ విమానాల ప్రత్యేకత ఏంటి? వీటి ఉపయోగం ఏంటి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ యూత్ కాంగ్రెస్ నుంచే వచ్చారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. హనుమంతరావు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన సమయంలో వారిద్దరూ యూత్ కాంగ్రెస్లో పని చేశారని ఆయన చెప్పుకొచ్చారు.
సీఈసీగా 2022 మేలో రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. గత ఏప్రిల్-జూన్లో జరిగిన కీలకమైన లోక్సభ ఎన్నికలు, దశాబ్దం తరువాత జమ్మూకశ్మీర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఆయన ఆధ్వర్యంలోనే జరిగాయి.
మెగా కోడలు. గ్లోబల్ స్టార్ రాంచరణ్ తేజ్ సతీమణి ఉపాసన కొణిదెల అపోలో హాస్పిట వైస్ చైర్ పర్సన్ గా ఉంటూనే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాంచరణ్ తేజ్ ను
చాణక్య నీతి ప్రకారం పొరపాటున కూడా కొంతమందిని ఇంటికి ఆహ్వానించకూడదట. మరి ఎలాంటి వ్యక్తులను ఇంటికి పిలవకూడదో ఇక్కడ చూద్దాం.
అక్రమ కేసులు, కక్షసాధింపు రాజకీయాలు, అధికార దుర్వినియోగం వైసీపీకే సాధ్యం �
Harish Rao నీళ్ల కోసం మరో పోరాటానికి సిద్ధమవుదాం.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఆరాటపడిన కేసీఆర్ ఆకాంక్షను నెరవేర్చుదామని సంగారెడ్డి జిల్లా ముఖ్య నాయకులకు, ప్రజలకు మాజీ మంత్రి, సిద్దిప�
N Chandrasekaran టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్కు అరుదైన గౌరవం దక్కింది. బ్రిటన్, భారత్ మధ్య వ్యాపార సంబంధాలకు ఆయన చేసిన సేవలకు బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు ప్రతిష్టాత్మక నైట్హుడ్ పురస్కారాన్ని ప్రక
[16:51]గోడలు తప్ప వేటినీ వదలకుండా అన్నింటినీ దోచేశారు దొంగలు. కార్యాలయాన్ని తెరుద్దామని వచ్చిన అధికారులు ఈ చోరీని చూసి అవాక్కయ్యారు.
Nandamuri Balakrishna: ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ సీనియర్ హీరోల్లో టాప్ ఫామ్ లో ఉన్నారు. వరుసగా నాలుగు హిట్లు సాధించారు. చివరగా సంక్రాంతికి విడుదలైన డాకు మహారాజ్ చిత్రం మంచి విజయం సాధించింది.
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నుంచి గాయల కారణంగా జస్ప్రీత్ బుమ్రా జట్టుకు దూరం అయ్యాడు. అయితే, ఐపీఎల్ 2025 కోసమేనంటూ మరో కొత్త చర్చ మొదలైంది.
నీటిలోని మొసలికి చిక్కితే ప్రాణాలు వదిలేసుకోవాల్సిందే. ఎంతో అదృష్టం ఉంటే తప్ప మొసలి నోటి నుంచి ప్రాణాలతో బయటపడడం అరుదు. అయితే నీటిలో మొసలి కంటే షార్క్ చేప మరింత ప్రమాదకరమైనది, బలమైనది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఒళ్లు జలధరించడం ఖాయం.
Srinivas Verma: రాష్ట్ర ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని విశాఖ స్టీల్ ప్లాంట్కి రూ.11,400 కోట్లు ఆర్థిక ప్యాకేజీని కేంద్రం కేటాయించిందని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కృషితోనే విశాఖ స్టీల్ ప్లాంట్కి ప్రత్యేక ప్యాకేజీ వచ్చిందని పేర్కొన్నారు. భవిష్యత్లో విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్దికి కేంద్రం సహకరిస్తుందని చెప్పారు.
[16:38]ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ జీవిత కథతో రూపొందిన ‘ఛావా’ ఎలా ఉంది? ఆ పాత్రలో విక్కీ కౌశల్ నటన ఏ మేరకు మెప్పించింది?
[16:47]దేశంలోని ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచిన ఏపీ సీఎం చంద్రబాబుకు.. గృహ నిర్మాణ, సమాచారశాఖ మంత్రి కొలుసు పార్థసారథి అభినందనలు తెలిపారు.
హైదరాబాద్: చంద్రబాబు, కేసీఆర్ యూత్ కాంగ్రెస్ నుంచే వచ్చారని.. వీరితో పాటు పార్టీలోని అగ్ర నాయకులు అంతా యూత్ కాంగ్రెస్ నుంచే వచ్చిన వారేనని.. అది
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో ఎన్నో రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్ లో దాదాపు సగం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. పళని నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు
Bhagyashri Borse Kaantha టాలీవుడ్ భామ భాగ్యశ్రీ బోర్సే వరుస ప్రాజెక్ట్లను ఒకే చేస్తుంది. రవితేజ మిస్టర్ బచ్చన్తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్డమ్ చిత్�
హైదరాబాద్: వీకెండ్ వచ్చిందంటే చాలు. మద్యం ప్రియులకు పండగ రోజు వచ్చినట్టే. ఉద్యోగులు వారంలో ఐదు రోజులు ఆఫీస్లో పడిన ఆపసోపాలన్నింటినీ, వ్యాపారులైతే బిజ
New CEC ప్రస్తుత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ (Rajiv Kumar) ఈ నెల 18న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ (Selection Committee) సమావేశమై కొత్త సీఈసీని ఖరార�
[16:36]ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత యూత్ కాంగ్రెస్పై ఉందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Revanth Reddy)అన్నారు.
[16:21]ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ (Lalit Modi) మరోసారి ప్రేమలో పడ్డారు. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని తన భాగస్వామిని పరిచయం చేశారు.
Chintamaneni Prabhakar: వైసీపీ నేతలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబుపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తప్పు చేసిన వారి పట్ల చట్టం అమలు కాస్త ఆలస్యం అవుతుందేమో కానీ, చేసిన తప్పుల నుంచి ఎవరూ తప్పించుకోలేరని స్పష్టం చేశారు.
ఫాస్ట్ఫుడ్ సెంటర్లో ఓ మహిళ కస్టమర్ చెంప ఛెళ్లుమనిపించిన సెక్యూరిటీ గార్డు వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అమెరికాలో వెలుగు చూసిన ఈ ఘటన జనాలు షాకయ్యేలాస్తోంది.
తమిళనాడులో ఒక కాలేజీలో డిగ్రీ చదువుతున్న విద్యార్థి రెండు చేతులు నరకడం అ�
Heatwaves వేసవి వడగాల్పుల(Heatwaves) నష్టాల నియంత్రణకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు.
Theft In CBI Office ఏకంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కార్యాలయాన్ని దొంగలు టార్గెట్ చేశారు. బీరువాలు, డోర్లు, కిటికీలతో సహా ఫర్నీచర్ మొత్తాన్ని లూఠీ చేశారు. ఒట్టి గోడలు మినహా వస్తువులేవీ కనిపించకపో�
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన లైలా సినిమా ఈరోజు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించగా అభిమన్యు సింగ్,
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. 2025, ఫిబ్రవరి 19 లేదా 20వ తేదీన ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వ
Stock Market దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఎనిమిదో రోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 76వేల పాయింట్లు.. నిఫ్టీ 23వేల పాయింట్లకు దిగువన ముగిసింది. విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ నేపథ్యంలో మార్కెట్లు వరుస సెషన్లలో న
నేషనల్ క్రష్ రష్మిక మందన్నచావా మూవీ ప్రమోషన్స్ లో వేసుకున్న డిజైనర్ సల్వార్ సూట్లు అందరిని కట్టిపడేస్తున్నాయి. లక్షల్లో ఖరీదు చేసే ఆ డ్రెస్సులను మీరు ఒకసారి చూసేయండి.
Lovers Day ప్రేమ జంటలు వరల్డ్ వైడ్గా ప్రస్తుతం వాలంటైన్స్ డే వేడుకలు జరుపుకుంటున్నారు. అయితే ఈ లవర్స్ డే రోజున మీకు ఇష్టమైన వారితో కలిసి ఒక ప్రేమకథ చిత్రంను చూడండి.
Home Garden: ఈ రోజుల్లో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో చూస్తూనే ఉన్నాం కదా.. రోజురోజుకూ వాటి ధరలు పెరిగిపోతున్నాయి. అయితే మార్కెట్ లో ఖరీదైన కొన్ని కూరగాయలను ఇంట్లోనే సులభంగా పెంచుకోవడం ద్వారా మీరు చాలా డబ్బు ఆదా చేయొచ్చు. ఇంట్లోనే పెంచే కొన్ని కూరగాయల గురించి తెలుసుకుందాం రండి.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయని ట
[16:13]వాళ్లంతా చిన్న చిన్న పనులు చేసుకునే రోజువారీ కూలీలే. కానీ, దేశ వ్యాప్తంగా ఎక్కడ ఎలక్ట్రానిక్ వేర్హౌస్లు ఉన్నాయో వివరాలు సేకరిస్తారు.
ఇన్ని పోషకాలు ఉన్నా కూడా వైట్ రైస్ ని కొందరు రాత్రిపూట తినకూడదట. మరి, ఎవరు తినకూడదు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం...
ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ రోజును ప్రేమికుల దినోత్సవంగా జరుపుకుంటారు. అయితే, 'వాలెంటైన్స్ డే' చరిత్ర మీకు తెలుసా? ఈ రోజు వెనుక ఉన్న బాధాకరమైన కథ మీకు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
[16:12]అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో మోదీ చర్చలు భారత్కు ఆశాజనకంగా ఉన్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ పేర్కొన్నారు.
కొత్తగా ఆలోచించే వారు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు. తమ బుర్రకు పదును పెట్టి కొత్త ఐడియాలతో ఇతరలను ఆశ్చర్యపరిచే వారికి సంబంధించిన ఎన్నో వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.
విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన 'ఛావా' ఈరోజు థియేటర్లలో విడుదలైంది. లక�
Eluru MLA Badeti Radhakrishna: మాజీ మంత్రి ఆళ్ల నాని.. టీడీపీలో చేరడంపై ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి స్పందించారు. తెలుగుదేశం పార్టీ మహా సముద్రమని ఆయన అభివర్ణించారు. ఫార్టీలోకి కొందరు వస్తుంటారని.. మరికొందరు పోతుంటారన్నారు.
ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తూ యూజర్లను ఆకట్టుకునే వాట్సాప్ తాజాగా సరికొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్తో వాట్సాప్ వినియోగం మరింత ఆకర్షణీయంగా మారింది..
Osmania University ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో పీహెచ్డీ కోర్స్ వర్క్ పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
Prabhakar Reddy రేవంత్రెడ్డి సర్కారు ప్రజాపాలన ముసుగులో రాక్షస పాలన సాగిస్తుందని.. ప్రజా సమస్యలపై ప్రశ్నించే నాయకులను ప్రభుత్వం గొంతు నొక్కుతోందని కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ నేత అన్నప
Narayana Educational Institutes జేఈఈ మెయిన్-2025 సెషన్-1 (JEE Main 2025 Session-1) ఫలితాల్లో నారాయణ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. బాని బ్రాత మాజీ (Bani Brata Majee ) అనే విద్యార్థి 300/300 మార్కులతో 100 పర్సంటైల్ సాధించాడు.
[16:01]సీమాంతర ఉగ్రవాదాన్ని భారత్-అమెరికా సంయుక్త ప్రకటనలో ప్రస్తావించడంపై పాక్ మండిపడింది. ఇది పూర్తిగా ఏకపక్షమంటూ గగ్గోలు పెట్టింది.
నల్గొండ జిల్లా: హైదరాబాద్ తాగు నీటి కోసం ఉపయోగించే అక్కంపల్లి రిజర్వాయర్లో బర్డ్ ఫ్లూతో మృతి చెందిన వందలాది కోళ్లను పడేశారు. అక్కంపల్లి రిజర్వాయర్ న
కోయంబత్తూర్కు చెందిన ఓ స్టార్టప్ సంస్థ.. విశ్వాసపాత్రులైన 140 మంది ఉద్యోగులకు ఒక్కొక్కరికీ దాదాపు రూ.10 లక్షల చొప్పున బోనస్ ప్రకటించింది.
Acid Attack వాలెంటైన్స్ డే రోజున అన్నమయ్య జిల్లాలోని గుర్రంకొండ మండలంలోని ప్యారంపల్లెకు చెందిన గౌతమి(23) అనే యువతిపై ప్రేమోన్మాది గణేష్ కత్తితో పొడిచి ముఖంపై యాసిడ్ పోశాడు.
Ntr Next movie: ఎన్టీఆర్ చేతిలో ప్రస్తుతం మూవీ సినిమాలున్నాయి. తాజాగా మరో కొత్త సినిమాకి సంబంధించిన అదిరిపోయే వార్త లీక్ అయ్యింది. కోలీవుడ్ డైరెక్టర్తో మూవీ చేయబోతున్నారట.
విశాఖ జిల్లా గోపాలపట్నంలో నవ వధువు కేసులో సంచలన విషయాలు.. పెళ్లైన నెల రోజు�
New India Co-op Bank కో ఆపరేటివ్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. దీంతో ఖాతాదారులు ఆందోళన చెందారు. పెద్ద సంఖ్యలో ఆ బ్యాంకు వద్దకు చేరుకున్నారు. తమ డిపాజిట్లు వెనక్కి ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆ �
తొలుత భావోద్వేగంతో తన హోదాకు రాజీనామా చేశానని, అయితే ఆ తర్వాత గురువుల మార్గదర్శకంలో సనాతన ధర్మానికి సేవలు కొనసాగించేందుకు నిశ్చయించుకున్నానని మమత కులకర్ణి చెప్పారు.
Champions Trophy: ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. మినీ వరల్గ్ కప్ గా గుర్తింపు పొందిన ఈ ఐసీసీ టోర్నీలో ధనాధన్ ఇన్నింగ్స్ లతో పాటు సూపర్ బౌలింగ్ తో అదరగొట్టడానికి ప్లేయర్లు సిద్ధంగా ఉన్నారు. అయితే, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన టాప్-10 ప్లేయర్లు ఎవరో తెలుసా?
దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారమంతా భారీ నష్టాలను చవిచూసింది. లక్షల కోట్ల ఇన్వ
టాలీవుడ్ ప్రముఖ నటుడు రాహుల్ రవీంద్రన్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. రాహుల్ రవీంద్రన్ తండ్రి "రవీంద్రన్ నరసింహన్" శుక్రవారం ఉదయం మృతి చెందార
RS Praveen Kumar నీటిపారుదల, వ్యవసాయ, పట్టణాభివృద్ధి, రియల్ ఎస్టేట్ రంగాలను రేవంత్ సర్కార్ నాశనం చేసినట్టే విద్యారంగాన్ని నాశనం చేస్తోంది అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు.
నిజానికి ఈ సినిమాలో అమ్మాయిల బ్యూటీపార్లర్ హీరో నడపడమే కొత్త పాయింట్. నార్మల్గా ఉన్న అమ్మాయిని అందగత్తెగా మేకప్ చేసి కష్టాలు తెచ్చుకోవడం ఇంకా కొత్త పాయింట్.
Test Your Health: మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో తెలుసుకోవాలంటే ప్రత్యేకమైన మెడికల్ టెస్ట్ లు చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండే మీకు మీరుగా చిన్న టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. దీనికోసం కేవలం కొన్ని సెకన్ల టైమ్ కేటాయిస్తే చాలు. అదెలాగో తెలుసుకుందాం రండి.
తెలంగాణలో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మె్ల్సీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసి
Ayodhya ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ (Prayagraj)లో జరుగుతున్న మహాకుంభమేళా (Maha Kumbh)లో భక్తుల రద్దీ కొనసాగుతోంది.
Elon Musk Son Controls Trump : కాంట్రవర్షియల్ కామెంట్స్ చేయడం, నోరు జారడం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నైజం. ఎప్పుడేం మాట్లాడినా రచ్చ క్రియేట్ కావడం సర్వసాధారణం. తగ్గేదేలే అంటూ ఎదిరించినవారిని మరించ రెచ్చగొడతాడు. అలాంటి ట్రంప్ను టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ కుమారుడు X నోరెత్తకుండా చేశాడు. అదీ మీడియా ముందు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారింది.
BCCI New Rules టీమిండియా హెడ్కోచ్ గౌతమ్ గంభీర్కు బీసీసీఐ షాక్ ఇచ్చింది. స్వదేశంలో న్యూజిలాండ్ సిరీస్, ఆస్ట్రేలియా పర్యటనలో ఓటమి తర్వాత బీసీసీఐ పది పాయింట్లతో కొత్త రూల్స్ను తీసుకువచ్చిన విషయం తెలిసింద
వాణిజ్య యుద్ధాల నేపథ్యంలో స్మాల్, మిడ్ క్యాప్ ఇండెక్స్లు భారీగా పతనమవుతున్నాయి. అలాగే విదేశీ సంస్థాగత మదుపర్లు కూడా తమ నిధులను ఉపసంహరించుకుంటున్నారు. డాలర్ విలువ రోజురోజుకూ పెరిగిపోతుండడం కూడా మదుపర్లకు భయాందోళనలను కలిగిస్తోంది.
Eluru District: స్కూళ్లలో మత ప్రచారం తీవ్ర కలకలం రేపుతోంది. హిందూదేవుళ్లను కించపరుస్తూ ఏకంగా ప్రధానోపాధ్యాయుడే ప్రచారం చేయడం చర్చకు దారి తీసింది.
జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించేందుకు, వాహనదారులు �
[15:37]WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ మరో కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. దీని సాయంతో మీకు నచ్చిన విధంగా చాట్ థీమ్, చాట్ బబుల్ని మార్చుకోవచ్చు.
[15:30]యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం కోసం త్వరగా స్థలాలు గుర్తించాలని కలెక్టర్లకు సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
ఆరోగ్యమైన శరీరానికి వాటర్ చాలా అవసరం. సరిపడా నీళ్లు తాగితే చాలు సగం రోగాలు తగ్గిపోతాయి. కానీ ఆడవాళ్ల కంటే మగవాళ్లు ఎక్కువ వాటర్ తాగాలట. ఈ విషయం మీకు తెలుసా? మరి ఎందుకు మగవాళ్లు ఎక్కువ వాటర్ తాగాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం క్రెడిట్ కార్డు వినియోగం భారీగా పెరిగింది. బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతీ ఒక్కరికీ క్రెడిట్ కార్డు ఇచ్చే రోజులు వచ్చాయి. అయితే మనలో కొందరు రకరకాల క్రెడిట్ కార్డులు తీసుకుంటారు. కానీ వాటిని పెద్దగా ఉపయోగించరు. అయితే ఎక్కువ కాలం క్రెడిట్ కార్డులను ఉపయోగించకపోతే ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా.?
హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా తలపెట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్కు సంబంధించి నిర్దేశిత గడువులోగా పనుల
యువతను విశేషంగా ఆకట్టుకున్న వెబ్ సిరీస్ల్లో ‘మీర్జాపూర్’ ఒకటి. యాక్షన్
భూమ్మీద భార్యాభర్తల బంధం చాలా గొప్పది. ఒకరికొకరు తోడుగా కలకాలం జీవించేదే �
మంచి లక్షణాలు ఉన్న స్నేహితులు జీవితంలో విజయానికి దారితీస్తారని చాణక్య చెప్పాడు. అయితే, ఇలాంటి స్నేహితులు మాత్రం పాము కంటే ప్రమాదకరం అని వారికి దూరంగా ఉండటమే మంచిదని హెచ్చరించాడు.
[15:12]చెర్నోబిల్ అణుకేంద్రం కవచంపై రష్యా డ్రోన్లు దాడి చేశాయి. దీంతో మంటలు వ్యాపించగా.. వాటిని అదుపు చేశారు.
[15:21]కిన్నార్ అఖాడా మహామండలేశ్వర్ పదవికి బాలీవుడ్ నటి మమతా కులకర్ణి (Mamta Kulkarni) ఇటీవల చేసిన రాజీనామా తిరస్కరణకు గురైంది.
Tummala Nageswara Rao: దేశానికి ఆహారాన్ని అందిస్తున్న రైతుల పట్ల బ్యాంకర్లు వ్యవహరిస్తున్న తీరుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణం తీసుకున్న రైతుల పట్ల ఎలా వ్యవహరిస్తున్నారో.. అదే రీతిన కోట్లాది రూపాయిలు రుణాలు తీసుకున్న వారి పట్ల ఎందుకు వ్యవహరించడం లేదని బ్యాంకర్లకు మంత్రి సూటిగా ప్రశ్నలు సంధించారు.
బాలీవుడ్ నటీమణులు నిర్మాతలుగా రాణిస్తున్నారు: ఇటీవలి సంవత్సరాల్లో, చాలా మంది బాలీవుడ్ నటీమణులు చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టడం ద్వారా పరిశ్రమలో తమ పాత్రలను విస్తరించారు. నిర్మాతలు కూడా అయిన ఈ నటులను ఒకసారి పరిశీలిద్దాం
ప్రధానమంత్రి ఢిల్లీకి రాగానే హోం మంత్రి అమిత్షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఢిల్లీ విభాగం నేతలతో సమావేశమై ముఖ్యమంత్రి ఎంపిక, మంత్రివర్గం కూర్పుపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. అనంతరం లెజిస్లేచర్ పార్టీ సమావేశం ఫిబ్రవరి 17న కానీ 18న కానీ ఉంటుంది.
MLA Talasani తెలంగాణ జాతిపిత కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎలక్ట్రిసిటీ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహించారు. గచ్చిబౌలి డివిజన్ ఏడీఈ సతీష్ కుమార్ రూ.70 వ
Abhinav Singh ఒడిశా (Odisha) కు చెందిన ఓ నటి కూడా అభినవ్పై ఆరోపణలు చేసింది. తన మ్యూజిక్ ఆల్బమ్ రిలీజ్ కాకుండా అభినవ్ అడ్డుకున్నాడని, తనపై దాడికి పాల్పడ్డాడని ఆ నటి ఆరోపించింది. దాంతో ఆయన మానసికంగా బాగా కుంగిపోయాడ�
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ సాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. పజిల్స్, ఆప్టికల్ ఇల్యూజన్స్ మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.
Indian Cricketer: ఆస్ట్రేలియా టూరుకు ఓ ఇండియన్ క్రికెటర్ 27 బ్యాగులు తీసుకెళ్లాడు. దీంతో అదనంగా 150 కేజీల లగేజీ ఛార్జీలు బీసీసీఐ అదనంగా చెల్లించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే కొత్త ట్రావెల్ పాలసీ తీసుకొచ్చింద
Harish Rao: రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ లెక్క చేస్తున్నారని హరీష్రావు విమర్శించారు. వందల మందిని ఎత్తుకొని పోయి పోలీసు స్టేషన్లలో పెడుతున్నారని.. రాత్రికి రాత్రి పనులు చేసి డంపింగ్ యార్డు ఏర్పాటు చేసే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల అభిప్రాయాలను పక్కనబెట్టి దుర్మార్గంగా ప్రవర్తించడం సరికాదన్నారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్టేషన్ ఘన�
Osmania University అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థినులు నిరసన తెలిపారు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో ఆటగాళ్లను గాయాలు వేధిస్తున్నాయి. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లకు ఈ టోర్నీ బ్యాడ్ లక్ అనే చెప్పాలి. అరడజను మంది స్టార్ ఫాస్ట్ బౌలర్ల
Teens Arrested ప్రభుత్వ స్కూల్లో ఇంటర్ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ఒక జూనియర్ విద్యార్థిని లైంగికంగా వేధించారు. ఆమె క్లాస్మేట్ ఈ విషయాన్ని టీచర్కు చెప్పింది. ఆ టీచర్ ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ
[14:55]వాలంటైన్స్ డేను పురస్కరించుకొని బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez)కు జైలులో ఉన్న ఆర్థిక నేరగాడు సుఖేశ్ చంద్రశేఖర్ (Sukesh Chandrasekhar) ప్రేమ లేఖ రాశాడు. మరో జన్ముంటే ఆమె హృదయంగా పుట్టాలని ఉందని తెలిపాడు.
WPL 2025: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహిళా ప్రీమియర్ లీగ్ (WPL) 2025 ఎడిషన్ ఫిబ్రవరి 14న ప్రారంభం కానుంది. అయితే, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో అత్యధిక పరుగులు, అత్యధిక వికెట్లు, అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్లు ఎవరో మీకు తెలుసా?
సంగారెడ్డి: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. పదేళ్లలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్
నయనతార మాజీ ప్రియుడు శింబు, ఆమె భర్త విఘ్నేష్ శివన్ ఒకే వేధికపై కనిపించారు. అంతే కాదు విష్నేష్ శివన్ కు శింబు ఇచ్చిన సలహా ఏంటో తెలుసా.?
వైసీపీ మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్ట్పై హోం మంత్రి అనిత, మంత్రి సవిత స్పందించారు. చట్టం తనపని తాను చేసుకుపోతుందని, రానున్న రోజుల్లో మరిన్ని విషయాలు కూడా బయటపడతాయన్నారు.
MS Narayana Final Moments కమెడియన్ ఎంఎస్ నారాయణ చివరి క్షణాలను తొలిసారి మీడియా ముందు పంచుకున్నాడు హాస్య నటుడు బ్రహ్మానందం (Brahmanandam).
[14:47]ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే కథలను తెరకెక్కించడంలో బాలీవుడ్ విఫలమైందని పంకజ్ త్రిపాఠి అన్నారు.
Vasantha: పోర్న్ వీడియోలు.. ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. పెళ్లయిన కొద్ది రోజులకే నూరేళ్లు నిండిపోయాయి. అందుకు భర్త వ్యవహరించిన తీరే కారణమని వసంత బంధువులు ఆరోపిస్తున్నారు.
ప్రపంచ గవర్నమెంట్స్ సమ్మిట్ (WGS 2025) కు సంబంధించిన 12వ సమావేశం దుబాయ్లో మంగళవారం ప్రారంభమైంది. గ్లోబల్ గవర్నెన్స్కు సంబంధించిన సమస్యలను చర్చించడం కోసం వివిధ దేశాల ప్రభుత్వాలు, వ్యాపార కార్యనిర్వాహకులు, ఆలోచనాపరులను ఒక చోట చేర్చడమే ఈ సమ్మిట్ ఉద్దేశం.
[14:42]WPL 2025: ఐపీఎల్కు ముందు మరో భారత టీ20 లీగ్ అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. ఇవాళ్టి నుంచే ఈ లీగ్ ప్రారంభం కానుంది.
Brahmanandam: బ్రహ్మానందం భారత చిత్ర పరిశ్రమలోనే గొప్ప హాస్య నటుల్లో ఒకరు. అంతే కాదు ఇండియాలో రిచెస్ట్ కమెడియన్ ఆయనే. బ్రహ్మానందంతో పాటు చాలా మంది కమెడియన్లు ఉన్నారు. కానీ బ్రహ్మానందం స్థాయిలో పాపులర్ కాలేదు.
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘రాష్ట్రంలో మార్పు రాలేదు... మారింది సీఎం, పార్టీ జెండా మాత్రమే.. పరిపాలన మాత్రం అలానే ఉంది’’ అని అన్నారు.
కార్మికులు, తక్కువ వేతనంతో ఇబ్బందులు పడుతోన్న వారికి కేంద్ర ప్రభుత్వం మంచి పథకాన్ని తీసుకొచ్చింది. ఈ కొత్త పెన్షన్ పథకం ద్వారా నెలకు రూ. 3వేల పెన్షన్ పొందొచ్చు. ఇంతకీ ఏంటీ పథకం.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు..
హవాలా లావాదేవీల ఆరోపణలపై మనీ లాండరింగ్ కేసు కింద జైన్ను 2022 మేలో ఈడీ అరెస్టు చేసింది. ప్రస్తుతం బెయిలుపై ఉన్న ఆయనపై ఈడీ ఛార్జిషీటు దాఖలు చేసింది.
Satyavathi Rathod తెలుగు రాష్ట్రాల కోడలినంటూ చెప్పుకునే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. తెలంగాణను అవమానించేలా మాట్లాడారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మండిపడ్డారు.
[14:37]విశ్వక్సేన్ హీరోగా దర్శకుడు రామ్ నారాయణ్ తెరకెక్కించిన చిత్రం ‘లైలా’. శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే?
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘బర్డ్ ఫ్లూ’ భయాందోళన కలిగిస్తో�
Chernobyl Reactor : చెర్నోబిల్ అణు విద్యుత్తు కేంద్రం రియాక్టర్ను రష్యా డ్రోన్ ఢీకొట్టింది. దీంతో రియాక్టర్ షీల్డ్ ధ్వంసమైంది. రష్యా ఈ దాడి చేసినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోల్డోమిర్ జెలెన్స్కీ తెలిపారు.
Cat Hijacks Plane : విమాన హైజాక్ సంఘటనల గురించి మీరు అనేక వార్తలు విని ఉంటారు. అలాంటి ఘటనలు తల్చుకుంటేనే భయంతో వణికిపోతారు. షాక్కు గురవుతారు. అయితే, యూరప్లో జరిగిన ఈ విమాన హైజాక్ కథ వింటే మాత్రం మీరు అస్సలు నవ్వును ఆపుకోలేరు.
బీజేపీలో రాజాసింగ్ ప్రకంపనలు.. రాజీనామాకు రెడీ! అక్రమ వలస దారులను వెనక్కి తెస్తమన్న మోదీ 22 ఏండ్లు వస్తే చాలు.. ఆంటీ అంట..! ఇదో కొత్త లాజిక్
MLA Gangula రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న రీ సర్వే పక్కాగా చేపట్టాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు.
Vinod Kumar 2014లో కూడా తెలంగాణ ఏర్పడ్డప్పుడు కూడా సర్ ప్లస్ బడ్జెటే. ఏదో కొత్త విషయం చెప్పినట్టు నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇది అందరికీ తెలిసిందే. తెలంగాణ అప్పుల కుప్ప కాలేదు నిర్మలా సీతారామన్.. మైండ్ ఇట్ అని విన�
[14:24]Bill Gates: బడిలో ఎదురైన అనుభవాలు తనను మార్చాయని చెప్పారు బిల్గేట్స్.
కరోనా వల్ల ఏ ఇండస్ట్రీకైనా మేలు జరిగింది అంటే అది మలయాళ పరిశ్రమకే. హారర్, క�
గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్(Sant sevalal maharaj) 286వ జయంతిని పురస్కరించుకొని స్పెషల్ వీడియో విడుదల చేసింది ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్.
[14:16]ICC Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ఇండియా సన్నద్ధత బాగానే సాగింది. ఇంగ్లండ్పై వన్డే సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన భారత్ ఐసీసీ ట్రోఫీలోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది.
[14:09]వంట మనిషితో అసభ్యంగా ప్రవర్తించి, ఆమెపై చెప్పుతో దాడి చేసిన ఓ ఉపాధ్యాయుడికి అదే గ్రామానికి చెందిన కొందరు దేహశుద్ధి చేశారు.
సంపదను ఎవరు కోరుకోరు చెప్పండి. ఎవరైనా సరే ఇంట్లో ఎప్పటికీ డబ్బుల కొరత రావద్దనుకుంటారు. మరి అలా ఎప్పుడు ఇళ్లు డబ్బులతో కళకళలాడాలంటే ఈ వాస్తు టిప్స్ పాటిస్తే చాలట. మరి అవెంటో చూసేయండి.
కాలం మారింది.. పరిస్థితులు మారాయి.. దాంతో పాటు మనుషుల ఆలోచనలు కూడా మారాయి. ఒకప్పుడు ఆడపిల్ల పుట్టిందంటే చాలు.. ఎందుకురా ఈ జీవితం.. అని భారంగా ఫీ
[14:08]భారత్కు అత్యాధునిక ఫైటర్ జెట్ ఎఫ్-35ను ట్రంప్ ఆఫర్ చేయడం సంచలనంగా మారింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా దీనిని మించిన యుద్ధ విమానం లేదనే చెప్పాలి.
Maoists Dump ఆంధ్రా - ఒడిశా సరిహద్దులో మావోయిస్టులు అమర్చిన డంప్లను పోలీసు బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. డంప్లో బాంబులు, ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, ఎస్ఎంబీఎల్ తుపాకులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసారు. కొన్ని విషయాల్లో మోదీతో అస్సలు పోటీ పడలేమని స్వయంగా ట్రంప్ కామెంట్స్ చేసారు. ఆ విషయాలేమిటో కూడా ట్రంప్ బైటపెట్టారు.
వాలంటైన్స్ డే.. ఫిబ్రవరి 14 ఈ రోజున బహుమతులు ఇచ్చుకోవడం.. ప్రైవేట్ ప్రదేశాల్లో కలుసుకోవడం... ఇలా సంతోషంగా గడపడం.. కావలసిన వారికి ప్రపోజ్ చేయడం ఇలా ఎవర
[14:03]US Visa Renewals: హెచ్-1బీ, పర్యటక వీసాదారులు తమ వీసాల రెన్యువల్ కోసం ఇక సుదీర్ఘకాలం వేచి ఉండాల్సిందే. ఇందుకోసం ఉన్న డ్రాప్బాక్స్ రూల్స్ను అమెరికా కఠినతరం చేసినట్లు తెలుస్తోంది.
మార్వెల్ స్టూడియో నుండి సినిమాలొస్తున్నాయంటే హాలీవుడ్ లోనే కాదు ఇండియన్
Actor Vijay తమిళనాడుకు చెందిన ప్రముఖ నటుడు, తమిళ వెట్రి కజగం (Tamilaga Vetri Kazhagam) చీఫ్ విజయ్ (Actor Vijay) భద్రత విషయంలో కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
కొత్త స్ట్రీమింగ్ ప్లాట్ఫాం జియో హాట్స్టార్ లాంచ్ అయింది..శుక్రవారం ( ఫిబ్రవరి 14) న జియో హాట్స్టార్ దీనిని ప్రారంభించింది. జియో సినిమా,డిస్నీ+ హాట
Harish Rao సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో డంపింగ్ యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ నిరసన చేస్తున్న రైతులు, స్థానికులకు మాజీ మంత్రి హరీశ్ రావు మద్దతు ప్రకటించారు.
[13:58]అమెరికాలో టిక్టాక్పై నిషేధం విధించిన తర్వాత ఈ చైనీస్ కంపెనీ మళ్లీ యాపిల్, గూగుల్ ప్లే స్టోర్లలో ప్రత్యక్ష మైంది.
Talasani Srinivas Yadav: రేవంత్ ప్రభుత్వం కుట్ర పూరితంగా కులగణన సర్వే చేసిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. ఈ సర్వేలో 60లక్షల మంది ఎక్కడకు పోయారో లెక్కలు చెప్పాలని ప్రశ్నించారు.
ప్రధాని మోదీ అమెరికా పర్యటన భారత-అమెరికా సంబంధాలను బలోపేతం చేసింది, ఆర్థిక, రక్షణ సహకారానికి చిహ్నంగా 'MAGA + MIGA = MEGA'ని ప్రవేశపెట్టింది. వాణిజ్యం, ఇంధనం, భౌగోళిక రాజకీయాలలో కీలక ఒప్పందాలు భాగస్వామ్యాన్ని బలోపేతం చేశాయి, ఇది భారతదేశం యొక్క విక్షిత్ భారత్ 2047 దృష్టికి అనుగుణంగా ఉంది.
భారత మహిళా క్రికెట్ వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అంతర్జాతీయ అరంగేట్రం చేసినప్పటి నుండి దూకుడైన ఆట తీరుతో చెలరేగుతుంది. దీనికి తోడు మహిళా ఉమెన్స్ ప్రీమియ
[13:53]దిల్లీ నూతన సీఎం ఎంపికపై భాజపా నేతలు ఈ సోమవారం భేటీ కానున్నట్లు తెలుస్తోంది.
సినిమా పేరు: బ్రహ్మా ఆనందం (Brahma Anandam Movie Review) విడుదల తేదీ: 2025-02-14 తారాగణం: బ్రహ్మానందం, రాజా గౌతమ్, వెన్నెల కిషోర్, ప్రియా వడ్లమాని,
CM Revanth Reddy: ఆయా నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల కోసం స్థలాల కేటాయింపుల్లో పూర్తయిన వాటికి అనుమతులకు సంబంధించిన పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. ప్రతిపాదిత స్థలాలు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు అనువుగా ఉన్నాయో లేదో పరిశీలించాలని సూచించారు.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన యాక్సిడెంట్ షాకింగ్ కు గురి చేస్తుంది. పఠాన్ చెరు మండలం పాటి గ్రామం దగ్గర ఈ యాక్సిడెంట్ జరిగింది. కొల్లూరు నుంచి
హైదరాబాద్లోని ఐకానిక్ భవనాల్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఒకటి. నగరానికే తలమానికింగా ఉన్న ఈ పురాతన భవాన్ని ఆధునికీకరణ పనుల్లో భాంగా కూల్చేశారు.
టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో యంగ్ సెన్సేషన్ తమన్ దే అగ్రస్థానం.
మీరు తీవ్రమైన మోకాలి నొప్పితో బాధపడుతున్నారా? ఉపశమనం పొందేందుకు నొప్పి నివారణ మందులు తీసుకోకండి. అది ప్రమాదాన్ని పెంచుతుంది. బదులుగా, కొన్ని ఇంటి నివారణలను ట్రై చేసి మీ సమస్యను తగ్గించుకోండి..
ఎలాంటి నిబంధన లేకుండా తనతో పాటు టీటీవీ దినకరన్, శశికళ(TTV Dhinakaran, Shashikala) తదితరులు అన్నాడీఎంకేలో విలీనానికి సిద్ధంగా ఉన్నామని మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్సెల్వం(Former Chief Minister O. Panneerselvam) తెలిపారు.
Deportation అమెరికాలో అక్రమ వలసదారుల ఏరివేత (Deportation) కొనసాగుతోంది.
ఓ స్టార్ హీరో.. పెద్ద సినిమా. కాని రోజు తాగి షూటింగ్ కు వచ్చేవారు. తూలుతు, మైకంలోనే షూటింగ్ చేశాడు. కాని ఆసినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దాదాపు 58 అవార్డ్ లు గెలిచింది. ఇంతకీ ఎంటా సినిమా..? ఎవరా హీరో?
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో డీఎస్పీ ప్రణీత్ రావుకు ఊరట లభించింది. ఈ కేసులో ప్రణీత్కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది.
నగదు బదిలీలపై ఆంక్షలతో న్యూ ఇండియా కో ఆపరేటివ్ బ్యాంకు కస్టమర్లు బెంబేలెత్తిపోయారు. ముంబైలోని న్యూ ఇండియా కో ఆపరేటివ్ బ్యాంకువద్దకు పరుగులు పెట్టారు.
రద్దీగా ఉన్న హైవే మార్గంలో రాత్రి వేళ ఓ ట్యాంకర్ లారీని చూసి అంతా షాక్ అయ్యారు. ట్యాంకర్ వెనుక వైపు ఇద్దరు యువకులు నిలబడి ఉన్నారు. ఓ వ్యక్తి వెనుక వైపు ఉన్న ఇనుప కడ్డీపై నిలబడగా.. మరో వ్యక్తి..
గన్నవరం టీడీపీ కార్యాలయం విద్వంసం కేసులో ఫిర్యాదు దారుడు సత్యవర్ధన్ కిడ్నాప్లో కీలక ఆధారాలు పోలీసులు సంపాదించారు. కోర్టు కంప్లెక్ వద్దకు సత్యవర్ధన్ను తీసుకువచ్చిన వాహనం, అందులో వచ్చిన వంశీ అనుచరుల వివరాలు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు సేకరించారు. సత్యవర్ధన్ను నగరంలో ఎక్కడెక్కడ తిప్పారనే అంశంపై కూడా సాంకేతిక ఆధారాలు సేకరించారు.
కులగణనపై ప్రతపక్షాలది తప్పుడ ప్రచారం అని బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్ అన్నారు.ప్రజల్లో లేనిపోని అనుమానాలు రేకెత్తిస్తున్నారని ధ్వజమెత్తారు. కుల స
[13:24]Stock Market: స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా నష్టపోగా.. నిఫ్టీ 200 పాయింట్లకు పైగా కుంగింది.
[13:25]అన్నమయ్య జిల్లాలో యువతిపై యాసిడ్ దాడి ఘటనను సీఎం చంద్రబాబు (Chandrababu) ఖండించారు.
IPL: క్రికెట్ అభిమానులకు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్. ఇకపై మీరు ఐపీఎల్ క్రికెట్ ను ఉచితంగా వీక్షించలేరు. దీనికోసం సబ్ స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది. రిలయన్స్- డిస్నీ జాయింట్ వెంచర్(JV)లో దేశవ్యాప్తంగా ఐపీఎల్ క్రికెట్ ప్రసారమవుతుంది. అయితే దీనికి సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ఉండేలా JV ఆలోచనలు చేస్తోందని తెలుస్తోంది. ఐపీఎల్ స్ట్రీమింగ్ సంబంధించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
Top Headlines, Andhra Pradesh, cinema, international, national, sports news, Telangana, India, Top Headlines @ 1 PM
[13:20]నటుడు మోహన్బాబుకు చెందిన విద్యాసంస్థల సమీపంలో ఉన్న ఒక రెస్టరంట్పై దాడి జరిగిన నేపథ్యంలో మంచు మనోజ్ విలేకర్లతో మాట్లాడారు. ఈ దాడిని ఖండించారు.
Dola Bala Veeranjaneya Swamy:వైసీపీ నేతలకు మంత్రి బాలవీరాంజనేయస్వామి మాస్ వార్నింగ్ ఇచ్చారు. వారు మారకపోతే తాట తీస్తామని హెచ్చరించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ నేత వల్లభనేని వంశీ దుశ్చర్యల గురించి మాట్లాడామని తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు బెయిల్ మంజూరైంది. షరతులతో కూడిన బెయిల
అధిక బరువును తగ్గించుకునేందుకు చాలా మంది నానా తంటాలు పడుతుంటారు. అందులో భాగంగానే డైట్ పాటించడంతోపాటు వ్యాయామం కూడా చేస్తుంటారు. అయితే శరీరంలోని కొవ్వు కరిగి బరువు తగ్గాలంటే అందుకు పలు ఆహారాలు �
[13:19]Pacers @ Champions Trophy Poll: టీమ్ ఇండియాలో మహ్మద్ షమీ మినహా మిగిలిన ఇద్దరు పేసర్లకు అనుభవం లేదు. ఇది ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్కు ఇబ్బందిగా మారుతుందా?
పార్టీ మారిన వారి పరిస్థితి చూస్తున్నాం అని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ �
Producer : ఒక పెద్ద నిర్మాణ సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. రెండు దశాబ్దాల నుంచి ఈ బ్యానర్ నుంచి పెద్ద హిట్లు రాకపోవడంతో, వరసగా వచ్చిన భారీ ఫ్లాపులు సంస్థ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసాయి.
Hyderabad మంచి నీళ్ల కోసం ఓ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వాగ్వాదం.. చివరికి కత్తిపోట్లకు దారి తీసింది.
[13:15]మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamshi)ని పోలీసు కస్టడీకి తీసుకుంటామని విజయవాడ సీపీ రాజశేఖర్బాబు తెలిపారు.
[13:13]iPhone SE 4: వచ్చే వారంలో యాపిల్ నుంచి ఐఫోన్ ఎస్ఈ4 వచ్చే అవకాశం ఉందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.
CM Chandrababu: యువతిపై యాసిడ్ దాడి ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
Vicky Kaushal and Katrina Kaif: విక్కీ కౌశల్, రష్మిక మందన్న నటించిన 'ఛావా' సినిమా స్క్రీనింగ్కి కత్రినా కైఫ్ హాజరయ్యారు. విక్కీ నలుపు దుస్తుల్లో డాషింగ్గా, కత్రినా చీరకట్టులో అందంగా కనిపించారు.
Delhi CM 27 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ (BJP) అత్యధిక సీట్లు గెలిచి అధికారాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
సేవాలాల్ ఆశయాలు, లక్ష్యాలను సాధించేందుకు ప్రతీ ఒక్కరూ కంకణ బద్దులై ఉండాలని డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రాంచందర్ నాయక్ పిలుపునిచ్చారు. ఆ దిశగా శ్రమించి బంజారా జాతిని ముందుకు నడిపే కార్యక్రమాలను చే�
ఇంకొన్ని రోజుల్లో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విషయంలో గుడ్ న్యూస్ వచ్చింది. ఈ టోర్నీ కోసం ఐసీసీ తాజాగా రికార్డు స్థాయిలో ప్రైజ్ మనీ ప్రకటించింది. అయితే ఎంత ప్రకటించింది, ఏంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
హెల్త్ ను కాపాడుకోవడానికి ఎన్నో జాగ్రత్తలు పాటిస్తూ ఉంటాం.. ఎక్కువ మంది మిగతా విషయాల మీద కాన్సన్ ట్రేషన్ చేసినంతగా పళ్ల మీద చేయరు. నిజానికి నోటి
[13:02]ICC Champions trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్మనీ వివరాలు వచ్చేశాయి. ఈసారి భారీ మొత్తం దక్కనుంది. చివరి స్థానంలోని జట్టుకూ ఇచ్చే ప్రైజ్మనీని ఈసారి పెంచడం విశేషం.
[13:08]తాజాగా ‘ఛావా’తో ప్రేక్షకులను పలకరించారు నటి రష్మిక. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
Laila Movie విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం లైలా. ఈ సినిమాకు రామ్ నారాయణ్ దర్శకత్వం వహించగా.. సాహు గారపాటి నిర్మించాడు. ఈ చిత్రం వాలంటైన్స్ కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింద�
అన్నాడీఎంకే - బీజేపీ ఏకమై రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా డీఎంకే కూటమిని ఓడించడం సాధ్యం కాదని రాష్ట్రన్యాయశాఖా మంత్రి రఘుపతి(Minister Raghupathi) జోష్యం చెప్పారు.
శరీరం లోపల రక్తం గడ్డకట్టడం ప్రమాదకరం. దీనివల్ల ప్రాణాలకు ముప్పు వాటిల్లవచ్చు. ఇతర సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. రక్తం గడ్డకట్టే సమస్యలను నివారించడానికి ప్రయత్నించండి.
మంచు కుటుంబంలోని తండ్రికొడుకుల మధ్య వివాదం ఇప్పట్లో ఆగేలా లేదు. తాజాగా మం�
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని శాసిస్తోంది. దాదాపు అన్ని రంగాల్లో ఏఐ వినియోగం అనిరవార్యంగా మారింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ ఏఐకి అడ్డాగా మారుతోంది. ఇందులో భాగంగానే తాజాగా టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, గూగుల్ కీలక నిర్ణయాలు తీసుకున్నాయి..
Nallagonda హైదరాబాద్ జంట నగరాలతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని గ్రామాలకు తాగునీరు సరఫరా చేసే... పీఏపల్లి మండలంలోని అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో కోళ్లు మృతి చెందిన ఘటన కలకలం రేపుతుంది.
[12:58]కమెడియన్, దివంగత ఎంఎస్ నారాయణ (ms narayana) చివరి క్షణాలను ఎప్పటికీ మర్చిపోనని ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం (Brahmanandam) తెలిపారు. ఎంఎస్ నారాయణ ఆస్పత్రిలో ఉన్న రోజులను తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన గుర్తు చేసుకున్నారు.
హైదరాబాద్ నగర శివారులోని మొయినాబాద్ మండలం తొల్కట్ట ఫామ్హౌస్లో క్యాస�
[12:55]అదానీ కేసు విషయం ట్రంప్తో చర్చించారా..? అన్న ప్రశ్న ప్రధాని మోదీకి ఎదురైంది. దానికి ఆయన తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. మరోవైపు ప్రతిపక్ష నేత మాత్రం ప్రధాని సమాధానంపై మండిపడ్డారు.
Pochampally Farmhouse: మొయినాబాద్లో కోడిపందాలు నిర్వహించిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇవాళ పోలీసులు సోదాలు నిర్వహించారు. పోలీసులు సోదాలు చేస్తుండగా పలువురు జూదరులు అక్కడి నుంచి పారిపోయారు. పారిపోతున్న వారిలో ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసును పోలీసులు వేగంగా విచారణ జరుపుతున్నారు.
ఓ మహిళ మేడ పైకి వెళ్లి రీల్స్ చేయడానికి సిద్ధమైంది. అయితే ఎలాగైనా వ్యూస్, లైక్లు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో చివరకు కొడుకును ఇబ్బంది పెట్టింది. కొడుకును ఎత్తుకున్న ఆమె.. బిల్డింగ్పై చివరన రెయిలింగ్పై కూర్చోబెట్టింది. చివరకు ఏమైందో చూడండి..
Champions Trophy Prize Money: చాంపియన్స్ ట్రోఫీకి చెందిన ప్రైజ్మనీ వివరాలను ఇవాళ అంతర్జాతీయ క్రికెట్ మండలి వెల్లడించింది. టోర్నీ మొత్తం ప్రైజ్మనీ 6.9 మిలియన్ డాలర్లు. విజేతకు 2.24 డాలర్ల(సుమారు 20 కోట్లు) ప్రైజ్
రంగారెడ్డి జిల్లా కోర్టులో మహిళా జడ్జిపై జరిగిన దాడికి (Attack on Woman Judge) నిరసనగా నాంపల్లి కోర్టులో లాయర్లు విధులు బహిష్కరించారు. మహిళా జడ్జి పై జరిగిన దాడి న్యాయ వ్యవస్థపై జరిగిన దాడిగా పరిగణించి సంఘీభావం తెలిప
Minister Seethakka మినీ మేడారం జాతరకు వెళ్లిన మంత్రి సీతక్కకు చేదు అనుభవం ఎదురైంది. మంత్రి సీతక్క సమ్మక్క, సారలమ్మ దర్శనానికి రావడంతో ప్రోటోకాల్ పేరిట గంటల కొద్ది భక్తులను ఎండలో నిలబెట్టారు. ద
[12:49]బిహార్లో ఆర్జేడీ అధికారంలో ఉన్న సమయంలో డబ్బుల కోసం కిడ్నాప్ చేసే గ్యాంగ్లతో పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు సంబంధాలు ఉండేవని మాజీ ఎంపీ సుభాష్యాదవ్ ఆరోపించారు.
ఫిబ్రవరి 19 నుండి ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీ వివరాలను ఐసీసీ శుక్రవారం (ఫిబ్రవరి 14) వెల్లడించింది. పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా జరగ
దర్శక, నిర్మాత, సినీనటుడు మంచు మోహన్ బాబు బౌన్సర్లు మరోసారి రెచ్చిపోయారు. తిరుపతిలోని ఆయన విద్యా సంస్థ సమీపంలో ఉన్న రెస్టారెంట్ను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై రెస్టారెంట్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసినా వాళ్లు తీసుకోలేదని తెలిపారు. ఈ ఘటన జరుగుతున్న సమయంలో చుట్టుపక్కల ఉన్నవాళ్లు హోటల్ వద్దకు చేరుకున్నవారిపై కూడా బౌన్సర్లు దాడికి యత్నించారు.
Teacher: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే దారి తప్పాడు. విద్యార్థిన�
Low Investment Business Idea : తక్కువ పెట్టుబడి, ఖచ్చితమైన ఆదాయం వచ్చే బిజినెస్ ఐడియా కోసం ఎదురుచూస్తున్నారా.. ఐతే ఇది మీకోసమే.. ఈ వ్యాపారంలో ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు. నష్టం అనే మాటే ఉండదు. ఏ కష్టమూ చేయాల్సిన పనిలేదు. ఇంట్లో కూర్చునే కష్టపడకుండా నెల నెలా రూ.70 వేలు మీ ఖాతాలోకి వచ్చిపడతాయి. కావలిస్తే ఉద్యోగం చేసుకుంటూ అయినా ఈ వ్యాపారం చేసుకోవచ్చు.
ప్రధాని మోదీ, ఎలాన్ మస్క్ భేటీ.. టెస్లా భారత్ విస్తరణ, అధ్యక్షుడు ట్రంప్తో ద్వైపాక్షిక చర్చలు, ఇండో-యుఎస్ సంబంధాలు బలోపేతంపై చర్చల వివరాలను ఇప్పుడు చూద్దాం.
గ్రామీణ ప్రాంత రైతులకు బ్యాంకింగ్ వ్యవస్థ ఒక బ్యాక్ బోన్ లాంటిదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగానికి అధిక ప్రా
Elephants కేరళ రాష్ట్రం కోజికోడ్ (Kozhikode)లో నిర్వహించిన ఓ ఆలయ ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది.
టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోయిన్లు ఉన్నారు. సరైన సక్సెస్ లేకపోయినా గ్లామర్ తో స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతుంటారు. మరికొందరికి మాత్రమే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది.
Actor Brahmaji లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు పృథ్వీ మాట్లాడిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై స్పందించారు నటుడు బ్రహ్మజీ.
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
Allu Arjun : పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ పొందిన ఐకాన్ స్టార్ అల్లు అర్జు�
వయాకామ్ 18, స్టార్ ఇండియా నేతృత్వంలో ఏర్పడిన జియోస్టార్ కొత్తగా OTT ప్లాట్ఫాం జియోహాట్స్టార్ను ప్రారంభించింది. ఈ ప్లాట్ఫామ్ జియో సినిమా, డిస్నీ+ హాట్స్టార్లను కలిపి వినియోగదారులకు సరికొత్త వినోద అనుభవాన్ని అందించనుంది.
కన్నడలో సక్సెసైన హీరోయిన్ల ఫస్ట్ ఛాయిస్ టాలీవుడ్. అక్కడ సక్సెసైన వెంటనే ఇ�
Laila Review: హైదరాబాద్ పాతబస్తీలో బ్యూటీషియన్ గా, జిమ్ ట్రైనర్ తో ప్రేమలో ఉన్న సోను మోడల్ కొందరి శత్రువులను సంపాదిస్తాడు. వారి నుండి తప్పించుకోవడానికి లేడీ గెటప్ లోకి మారి లైలా అవతారం ఎత్తుతాడు. ఈ కథనం లైలాగా విశ్వక్ సేన్ నటన, కథా కథనాలు, సాంకేతిక విభాగాలపై సమీక్షను అందిస్తుంది.
తిరుపతి: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల పోలీస్ కస్టడీకి కోర్టు ఆదేశాలుజారీ చేసిం
[12:20]ఓ హాస్య కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రణవీర్ అల్హాబాదియా తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
[12:33]తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో అరెస్టయిన నలుగురు నిందితులకు తిరుపతి రుయా ఆస్పత్రిలో వైద్యపరీక్షలు పూర్తయ్యాయి.
Annamayya District: ప్రేమికుల రోజు ఏపీలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ప్రేమించలేదనే ఆగ్రహంతో యువతిపై యువకుడు యాసిడ్ దాడికి పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది.
దివంగత ముఖ్యమంత్రులు ఎంజీఆర్-జయ లేకుంటే తాను లేనని, వారి హయాంలోనే ఎంతో గుర్తింపు పొందిన తననే పార్టీలోని కొంతమంది అనుమానించడం శోచనీయమని అన్నాడీఎంకే సీనియర్ నేత, కేఏ సెంగోట్టయ్యన్(KA Sengottaiyan) ఆవేదన వ్యక్తం చేశారు.
డ్రోన్ దాడులను అడ్డుకునే సరికొత్త వెహికల్ మౌంటెడ్ కౌంటర్ డ్రోన్ వ్యవస్థను బెంగళూరులో జరుగుతున్న ఏడో ఇండియా ప్రదర్శనలో డీఆర్ డీవో ఆవిష్కరించింది. ఈ
ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఎస్కార్ వాహన
కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్(సీపీఐ) – 2024 నివేదికలో 38 పాయింట్లతో భారత్ 96వ స్థానంలో నిలిచింది. అంతకుముందు ఏడాది39 పాయింట్లతో 93వ స్థానంలో ఉ
వ్యవసాయ రంగ అభివృద్ధికి బ్యాంకర్లు మరింత సహకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి �
Puja Khedkar: ఐఏఎస్ ట్రైనింగ్ అధికారి పూజా ఖేద్కర్కు సుప్రీంకోర్టు తాత్కాలిక రక్షణ కల్పించింది. ఆ ట్రైనీ అధికారిని మార్చి 17వ తేదీ వరకు అరెస్టు చేయవద్దు అంటూ మధ్యంతర ఆదేశాలను జారీ చేసింది. 2022 యూపీఎస్స
బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త శిఖరాలను తాకాయి
KCR రైతు బంధువు కేసీఆర్కు పంట పొలాల్లో పుష్పాభిషేకం చేస్తూ ముఖరా(కే) గ్రామస్తులు ముందస్తుగా ఆయన జన్మదిన వేడుకలు నిర్వహించారు.
కలియుగ.. వైకుంఠం తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది.. మొదటి ఘాట్ రోడ్డులో ఏనుగుల ఆర్చ్ దగ్గర కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొనడంతో ఈ ప్
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన "లైలా" ఈరోజు గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. సినిమాకి నూతన దర్శకుడు రామ్ నారాయణ్ దర్శకత్వం వహించగ
Pulwama Attack: పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన ‘‘పుల్వామ ఉగ్రదాడి’’కి ఆరే�
Pulwama Attack జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి (Pulwama Attack)లో 40 మంది భారత జవాన్లు అమరులై నేటికి ఆరేళ్లు అయ్యింది.
Women Weight lifting : వెయిట్ లిఫ్టింగ్ చేయడం అందరికీ మంచిదే. కాని పురుషులు మాత్రమే ఎక్కువగా వెయిట్ లిఫ్టింగ్ చేస్తుంటారు కదా.. అయితే మహిళలు బరువులు ఎత్తడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని డాక్టర్లు, వ్యాయామ నిపుణులు చెబుతున్నారు. వెయిట్ లిఫ్టింగ్ వల్ల మహిళలకు కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఫిబ్రవరిలోనే భాస్కరుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 11 గంటలు దాటకముం
[12:12]టీవీకే అధినేత విజయ్ (Vijay)కు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వశాఖ కీలక ప్రకటన చేస