బహిరంగ ప్రదేశాల్లో కొందరు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. మరికొందరు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ అందరి ఆగ్రహానికి గురవుతుంటారు. ఇళాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా...
Salaar Movie బాహుబలి తర్వాత ‘సలార్’తో ( Salaar) రెబల్స్టార్ ప్రభాస్ భారీ హిట్ అందుకున్నాడు. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మరోసారి డార్లింగ్ (Prabhas) స్టామీనాను ఇండస్ట్�
Punjab : కొద్ది రోజుల క్రితం.. పంజాబ్లోని పాటియాలాలో కేక్ తిని పదేళ్ల బాలిక మరణించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పాటియాలా నుండే అలాంటి ఉదంతం మరొకటి వెలుగులోకి వచ్చింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై మంత్రి సౌరభ్ భరద్వాజ్ సంచలన ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ కొన్ని నెలల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కాలేయం, ఊపిరితిత్తులు, గుండెకు చికిత్స పొందుతూ క్రమంగా మరణించే అవకాశం ఉందన్నారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేతో సహా కీలకమైన 100కు పైగా నేతలు భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ఎందుకో తెలీదు కానీ.. తమకు ఓటు హక్కు ఉన్నప్పటికీ కొందరు దానిని వినియోగించరు. పోలింగ్ బూత్కి వెళ్లి ఓటు వేయరు. ఈ నేపథ్యంలోనే.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేఐ చంద్రచూడ్ ఓటర్లకు ఒక కీలక విజ్ఞప్తి చేశారు. దేశంలో ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి..
Andhrapradesh: మహిళలు వారి కుటుంబాలకు ఆర్ధిక మంత్రిలా ఉండేలా చేశానని... డ్వాక్రా గ్రూపులు పెట్టించి ఆర్ధికంగా ముందుకు తీసుకెళ్లామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం జిల్లాలో మహిళలతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా అధినేత మాట్లాడుతూ.. మహిళలకు 33 శాతం విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇచ్చామన్నారు. ఇవాళ ఆడపిల్లలకే ఎదురు కట్నం ఇచ్చే పరిస్థితి తెచ్చామని.. మగబిడ్డల కంటే ఆడబిడ్డలే ఎక్కువ జీతాలు తీసుకుంటున్నారన్నారు.
గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులోని కాటెచిన్ కంటెంట్ కారణంగా కాలేయ ఆరోగ్యానికి సపోర్ట్ చేస్తుంది. ఆక్సీకరణ ఒత్తిడిని, వాపును తగ్గిస్తుంది.
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో అధికార వైసీపీకి భారీ షాక్ తగిలింది. భారీ అనుచర గణంతో దివంగత మత్స్యకార నేత సైకం అర్జునరావు వర్గీయులు.. వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణరావు సమక్షంలో ఎదురుమొండి, సంగమేశ్వరం, కమ్మనమోలు గ్రామాల ప్రజలు.. తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
People Cross Border To Vote బంగ్లాదేశ్ ప్రాంతంలో నివసిస్తున్న భారతీయులు ఓటు వేసేందుకు సరిహద్దు దాటారు. సుమారు 2500 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగున్నాయి. అయితే వీటితోపాటు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు సైతం జరుగుతున్నాయి. ఆ క్రమంలో అభ్యర్థుల నామినేషన్ల పర్వం కొనసాగుంది. అయితే ఈ నామినేషన్ల వేళ.. అభ్యర్థులు తమ ఆస్తులకు సంబంధించిన ఆపిడవిట్ దాఖలు చేస్తున్నారు. దీంతో ఎన్నికల బరిలో దిగుతున్న అభ్యర్థలు ఆస్తుల వివరాలు బహిర్గతమవుతున్నాయి.
[13:50]బాలీవుడ్ నటి కరీనాకపూర్ (Kareena Kapoor) తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తానొక హిట్ ప్రాజెక్ట్ వదులుకున్నానని.. దాంతో ఆ అవకాశం దీపికను వరించిందని తెలిపారు.
పెందుర్తి(Pendurthi) వైసీపీ(YCP) అభ్యర్థి, ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్(MLA Annam Reddy) క్యాంపు/పార్టీ కార్యాలయంలో శుక్రవారం జిల్లా అధికారులు భారీగా చీరలు, కీచైన్లు, టోపీలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన చీరల విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ‘సీ’ విజిల్లో వచ్చిన ఫిర్యాదు ఆధారంగా తనిఖీలు..
టీడీపీ అధినేత చంద్రబాబు 75వ జన్మదినం సందర్భంగా నెట్టింట శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యులే కాకుండా పెద్ద ఎత్తున రాజకీయ ప్రముఖులు సైతం చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు ఒక అనుభవజ్ఞుడైన నాయకుడని.. ఆయన నిత్యం ఏపీ సర్వతోముఖాభివృద్ధికి పాటు పడుతుంటారని మోదీ కొనియాడారు.
Andhrapradesh: ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసేందుకు పోలీసులను వైసీపీ ప్రభుత్వం వాడుకుంటుందోని ఎన్నికల కమిషన్కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఈసీకి వర్ల లేఖ రాశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా అధికార వైసీపీ చేతిలో పోలీసు యంత్రాంగం పనిచేస్తోందన్నారు. ప్రత్యర్ధులను వేధించడానికి పోలీసులను వైసీపీ అభ్యర్థులు అస్త్రంగా చేసుకున్నారని ఆరోపించారు.
Tajinder Bittu లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన సీనియర్ నేత తాజిందర్ సింగ్ బిట్టు ఏఐసీసీ కార్యదర్శి పదవికి, హిమాచల్ప్రదేశ్ కాంగ్రెస్ ఇన్ఛార్జి పద�
టీ20 వరల్డ్కప్ మెగా టోర్నీ జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న తరుణంలో.. భారత సెలక్టర్లు టీమిండియా కూర్పు కోసం కసరత్తులు చేస్తున్నారు. టోర్నీ ఆరంభానికి నెల రోజుల ముందుగానే జట్ల వివరాల్ని సమర్పించాలని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ డెడ్లైన్ విధించడంతో..
రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్ల రాజీనామా అంటూ గత కొద్దిరోజులుగా ప్రతిరోజు వార్తలు వస్తున్నాయి. జగన్పై అభిమానంతో వైసీపీకి మద్దతుగా వాలంటీర్లు రాజీనామా చేస్తున్నారంటూ వైసీపీ నాయకులు చెబుతున్నారు. మరోవైపు విపక్షాల కారణంగా తమ వాలంటీర్ పోస్టు పోయిందని, ఈ ఎన్నికల్లో వైసీపీని గెలిపిస్తే మళ్లీ తమ ఉద్యోగం వస్తుందంటూ ఇంటింటికి వెళ్లి వైసీపీ తరపున వాలంటీర్లు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. తద్వారా సానుభూతితో ఓట్లు వేయించుకునేందుకు వాలంటీర్లకు తెలియకుండానే వైసీపీ ఓ పెద్ద ప్లాన్కు తెరలేపింది.
దిల్లీ మద్యం కుంభకోణం ( Delhi Liquor Case ) కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రధాన నిందితుడని, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉన్నందున బెయిల్ ను వ్యతిరేకిస్తున్నట్లు సీబీఐ న్యాయవాది రూస్ అవెన్యూ కోర్టుకు వెల్లడించారు.
K. Laxman: మోకాళ్ళ యాత్ర చేసిన తెలంగాణ ప్రజలు నమ్మరని మాజీ సీఎం కేసీఆర్ పై బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తుందన్నారు.
ఇటీవల కాలంలో మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ బర్త్డే రోజున ‘అత్తమ్మాస్ కిచెన్’ అంటూ సురేఖ, ఉపాసన అత్తకోడలు కలిసి ఆన్లైన్ బిజినెస్ వ్యాపారాన్ని మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. సాంప్రదాయ రుచులలో భాగంగా ఇంట్లోనే చేసుకునే వంటకంలా వారి ప్రొడక�
Samsung : దక్షిణ కొరియా టెక్ కంపెనీ Samsung ప్రీమియం స్మార్ట్ఫోన్ల సరసమైన వెర్షన్లు ఫ్యాన్ ఎడిషన్లుగా అందిస్తున్నాయి. FE సిరీస్ ఫోన్లు భారతీయ మార్కెట్లో బాగా అమ్ముడవుతున్నాయి.
Megastar Chiranjeevi ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా రాజకీయ ప్రముఖులతో సినీ ప్రముఖలు చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తా
Bus Overturns పోలింగ్ డ్యూటీలో పాల్గొన్న పోలీసులు ప్రయాణించిన బస్సు బోల్తా పడింది. (Bus Overturns) ఈ ప్రమాదంలో 21 మంది గాయపడ్డారు. వీరిలో 8 మంది పోలీస్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి.
మీరు తక్కువ ధరల్లో మంచి బ్రాండ్ కల్గిన 5జీ స్మార్ట్ఫోన్ కోసం చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే సామ్సంగ్ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ 5G ఫోన్ కొత్త వేరియంట్ మార్కెట్లోకి వచ్చింది. ఈ కంపెనీ మార్చిలో ప్రారంభించిన Samsung Galaxy F15 5G 8GB RAM వేరియంట్ను తాజాగా పరిచయం చేసింది.
భారత ప్రభుత్వ నిర్వహణలోని దూరదర్శన్ చానెల్(Doordarshan) తన లోగోను(Doordarshan Logo) మార్చుకుంది. సంస్థ ప్రారంభమైన నాటి నుంచి ఎరుపు రంగులో ఉన్న లోగో తాజాగా కాషాయంలోకి(Orange) మారింది. ఏప్రిల్ 16 నుంచి ఇది అమల్లోకి వచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా డీడీ న్యూస్ ప్రకటించింది. ఈ సందర్భంగా...
Pocharam Srinivas Reddy ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో జనాలు లేరు అని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప�
[13:14]ప్రస్తుత సీజన్లో దూకుడుగా ఆడుతున్న క్రికెటర్లలో ధోనీ ముందువరుసలో ఉంటాడు. ఆడేది పది బంతుల్లోపే అయినా ప్రత్యర్థి బౌలర్లకు వణుకు పుట్టిస్తున్నాడు.
ఈ ఐపీఎల్లో దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనీ ధనాధన్ ఇన్నింగ్స్లతో అదరగొడుతున్నాడు. చివరి ఓవర్లలో బ్యాటింగ్కు వస్తూ ఫోర్లు, సిక్స్లతో విరచుకుపడుతున్నాడు. ఇటీవల ముంబైతో జరిగిన మ్యాచ్లో కేవలం 4 బంతుల్లో 20 పరుగులు చేశాడు. తాజాగా లఖ్నవూతో జరిగిన మ్యాచ్లో కూడా ధోనీ చెలరేగాడు.
లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ వేళ.. బీజేపీ సత్తా ఏమిటో వెల్లడైందని ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ పేర్కొన్నారు. బీజేపీ 400 సీట్లు సినిమా సూపర్ ప్లాఫ్ షో అయిందన్నారు. అయితే తొలి దశలో బిహార్లోని నాలుగు లోక్సభ స్థానాల్లో మహాఘట్బంధన్ విజయం సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
Harom Hara హీరో సుధీర్బాబు (Sudheer Babu) నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్టైనర్ ‘హరోంహర’(Harom Hara). ‘ది రివోల్ట్’ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాకు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తుండగా.. మాళవికా శర్మ కథానాయికగా నటిస్తు
అసెంబ్లీ ఎన్నికల్లో మహానగరంలో పట్టు నిలుపుకున్న బీఆర్ఎస్కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కాంగ్రెస్లోకి క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Khairatabad MLA Dana Nagender) హస్తం గూటికి చేరగా.. రాజేంద్రనగర్ శాసనసభ్యుడు ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
పిల్లలు పోర్న్ చూడటం నేరం కాకపోవచ్చు. కానీ పిల్లలతోను అశ్లీల చిత్రాలు తీయడం మాత్రం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయం అని సుప్రీంకోర్టు వెల్లడించింది. అంతే కాకుండా దీనిని తీవ్ర నేరంగా పరిగణిస్తామని తెలిపింది.
Andhrparadesh: ఏపీలో ఎన్నికలపై బెట్టింగ్లు ఊపందుకున్నాయి. పోలింగ్కు 20 రోజులు మాత్రమే ఉండడంతో పందెం రాయుళ్లు రంగంలోకి దిగారు. ప్రభుత్వ ఏర్పాటు, వచ్చే సీట్లు, ఆయా అభ్యర్ధుల గెలుపు, వారి మెజారిటీలపై భారీగా బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. సర్వేల ఆధారంగా పార్టీల గెలుపుపై పందేలు కాస్తున్న పరిస్థితి. నేషనల్ మీడియా ద్వారా వచ్చిన 11 సర్వేల తరువాత పందేల్లో దూకుడు పెరిగింది.
Doordarshan Logo: దూరదర్శన్ లోగో రంగును మార్చేశారు. ఆ లోగో రంగును ఎరుపు నుంచి ఆరెంజ్ రంగుకు మార్చారు. కాషాయ రంగుంలో ఉన్న ఆ లోగోపై వివాదం చెలరేగుతున్నది.
Harish Rao నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో 11 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ట్విట్ట�
[12:57]Doordarshan: ‘డీడీ న్యూస్’ లోగోను కాషాయ రంగులోకి మార్చడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది ‘ప్రసార భారతి’ కాదని ‘ప్రచార భారతి’గా మారిందని పలువురు మండిపడుతున్నారు.
ఇవాళ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు పెద్ద ఎత్తున అభిమానులు, టీడీపీ నేతలు, కార్యకర్తలతో పాటు రాజకీయ ప్రముఖులంతా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఏపీలో వరుసగా రెండోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్ర చేస్తున్నారు. ఈ బస్సుయాత్రకు ప్రజల నుంచి పెద్దగా ఆదరణ లేదనే చర్చ కొన్ని రోజులుగా నడుస్తోంది. ఈ బస్సుయాత్రకు, జగన్ సభలకు జనాన్ని బలవంతంగా తరలిస్తున్నారనే ప్రచారం ఉంది. వైసీపీ శ్రేణులు మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టిపారేస్తూ వచ్చారు. జగన్ను మరోసారి సీఎంను చేసేందుకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారంటూ కవరింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు.
కొడుకు పుట్టినపుడు కాదు.. వాడు ప్రయోజకుడు అయినపుడు తండ్రి ఎంతగానో సంతోషపడతాడు అని అంటుంటారు. తాజాగా ఓ తండ్రికి అలాంటి అనుభవమే ఎదురైంది. రెండేళ్లు ఎంతో కష్టపడిన కొడుకు ఆఫీస్కు వెళ్లి మరీ తన తండ్రిని సర్ప్రైజ్ చేశాడు.
జనసేనలో అనుభవం ఉన్న ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి వైసీపీలోకి రావడం హర్షణీయమని నెల్లూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి అన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి వైసీపీలోకి రావడాన్ని చూస్తే జనసేన ఎంత బలహీ�
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ,బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వస్తున్న బిగ్గెస్ట్ మూవీ ‘వార్ 2’. ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. YRF బ్యానర్లో ఆదిత్య రాజ్ చోప్రా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్�
ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ దాదాపు సగం మ్యాచులు పూర్తి చేసుకోబోతోంది. సీజన్ ఆద్యాంతం బ్యాటర్లదే పైచెయ్యి కనబడుతోంది. ప్రతి టీంలోని బ్యాట్స్మెన్స్ పరుగులు రాబట్టడంలో సఫలీకృతం అవుతున్నారు. ముఖ్యంగా భారతదేశ యువ క్రి�
కర్నూలు జిల్లా కూటమిలో మంటలు చల్లారడం లేదు. కూటమిలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎమ్మిగనూరు, మంత్రాలయంలో టీడీపీతో మిత్రపక్షాలు ఢీకొట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
అయోధ్య రామ్ లల్లా భక్తులకు ఆలయ ట్రస్ట్ అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. శ్రీ రామ నవమి సందర్భంగా కొంత కాలంగా నిలిపి వేసిన వీవీఐపీ సౌకర్యాన్ని తిరిగి ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.
Boat Sink : రాయ్గఢ్ జిల్లాలోని మహానదిలో పడవ మునిగి ఇప్పటి వరకు ఎనిమిది మంది చనిపోయారు. ఏడుగురి మృతదేహాలు లభ్య మయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరి మృతదేహం ఇంకా లభ్యం కాలేదు.
Andhrapradesh: ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ‘‘మేమంతా సిద్ధం’’ బస్సు యాత్ర పేరిట నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. ఇందులో భాగంగానే నిన్న (శుక్రవారం) జగ్గంపేట నియోజకవర్గంలోకి బస్సు యాత్ర చేరుకోగానే అనుకోని ఘటన చోటు చేసుకుంది. ఆదిత్య కాలేజీ వద్దకు రాగానే అక్కడి విద్యార్థులు సీఎంను ఉద్దేశించిన చేసిన నినాదాలు హాట్ టాపిక్గా మారాయి.
భార్యాభర్తల జీవితం సజావుగా సాగాలన్నా, వారి మధ్య ఎలాంటి పొరపొచ్చాలు, గొడవలు లేకుండా ఉండాలన్నా కొన్ని టిప్స్ పాటించాలి. ముఖ్యంగా భర్తలు కొన్ని విషయాలు భార్యలకు చెప్పకుండా ఉండటం వల్ల భార్యాభర్తల వైవాహిక జీవితం సజావుగా సాగుతుందని ఆచార్య చాణక్యుడు చెప్పాడు.
ఏపీ రాజకీయాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు చెరగని ముద్ర వేశారని టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను కనకమేడల ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు చెరగని ముద్ర వేశారన్నారు.
మిగతా వారితో పోల్చుకుంటే భారతీయులు టీ తాగడాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. రకరకాల రుచుల్లో టీని ఆస్వాదించేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. వారిని ఆకట్టుకునేందుకు హోటళ్లలో రకరకాల ఫ్లేవర్లలో టీలు తయారు చేసి విక్రయిస్తుంటారు.
Lakshadweep: లక్షద్వీప్లో రికార్డు స్థాయిలో 83.88 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది. ఎన్సీపీ తరపున మహమ్మద్ ఫైజల్, కాంగ్రెస్ తరపున హమదుల్లా సయ్యిద్ మధ్య తీవ్ర పోటీ నెలకొన్నది. లక్షద్వీప్లో 57,784 ఓట్లు �
లక్నోలోని ఏకన స్పోర్ట్స్ సిటీ మైదానం వేదికగా.. చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. చెన్నై మిడిలార్డర్ బ్యాటర్ శివమ్ దూబే బ్యాటింగ్ చేసేందుకు మైదానంలోకి వచ్చినప్పుడు.. అతని జేబులను..
KGBV నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో 11 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం రాత్రి భోజనం చేసిన తర్వాత విద్యార్థినులకు వాంతులు, విరేచనాలు అ�
Pop Singer Smitha ప్రముఖ పాప్ సింగర్ స్మిత గురించి పత్యేక పరిచయం అక్కర్లేదు. గాయనిగా, నటిగా, ఆంత్రప్రెన్యూర్గా.. డ్యాన్సర్గా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించింది. అయితే తాజాగా ఈ సింగర్ తన ఇంట్లో శ్రీరా�
Telangana: ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక సీఎం మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో పర్యటించారని.. మహిళా అన్న ఇంగితలేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ వాళ్లు ముప్పేటదాడి చేస్తున్నారని.. సోయిలేకుండా రాక్షరాసులు.. రాబంధువులలాగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ‘‘ఏది మాట్లాడినా కేసీఆర్ లాగా అరుణమ్మ ఊరుకుంటుందని అనుకుంటువ్నానా’’ అంటూ విరుచుకుపడ్డారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై(Chandrababu) 24 కేసులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో(Election Affidavit) పేర్కొన్నారు. వీటిలో 22 కేసులు వైసీపీ(YCP) అధికారంలోకి వచ్చాక నమోదు చేసినవే. 2010లో ఆయన మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టును సందర్శించడానికి వెళితే అక్రమంగా ప్రవేశించారని ధర్నాబాద్ పోలీసులు ..
లోక్ సభ ఎన్నికలు - 2024కు ( Lok Sabha Elections - 2024 ) కేంద్ర హోంమంత్రి అమిత్ షా గాంధీనగర్ లోక్సభ స్థానం నుంచి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. అఫిడవిట్లో తనకు ఎంత ఆస్తి ఉందో వెల్లడించారు.
ఇజ్రాయెల్ ఇప్పటికే గాజాలో యుద్ధం చేస్తోంది, సరిహద్దుల్లో లెబనీస్ గ్రూప్ హిజ్బొల్లాతోనూ పోరాడుతోంది. అందువల్ల ఈ ఘర్షణ వాతావరణం మరింత తీవ్రతరమయ్యే ప్రమాద ఘంటికలను మోగిస్తోంది.
ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు. ఆయన పుట్టినరోజు వేడుకలను తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ఇతర దేశాల్లో ఉన్న టీడీపీ అభిమానులు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. చంద్రబాబు 75వ పుట్టినరోజు కావడంతో మరింత గ్రాండ్గా అభిమానులు జరుపుకుంటున్నారు. అంతేకాకుండా ట్విటర్ వేదికగా చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
తిరుమల(Tirumala) శ్రీవారి హుండీ కానుకలతో కళకళలాడుతోంది. టీటీడీ(TTD) గత ఏడాదిలో రికార్డుస్థాయిలో 1,031 కేజీల బంగారాన్ని (దాదాపు రూ.773 కోట్ల విలువ) వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది. శ్రీవారిని దర్శించుకునే భక్తులు తమ స్థాయిని బట్టి హుండీలో(Hundi) కానుకలు సమర్పిస్తుంటారు. హుండీలో నగదుతో పాటు..
రానున్న మూడు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం (Rain Update) ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
మహేంద్రసింగ్ ధోని.. ఈ పేరు గురించి క్రికెట్ అభిమానులకు ఎంత చెప్పినా తక్కువే. అది ఆ పేరుకున్న క్యాపబిలిటీ. మహేంద్రసింగ్ ధోని గ్రౌండ్ లో ఉంటే వచ్చే కిక్కే వేరు. శుక్రవారం నాడు ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా లక్నో వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూ�
Himachal : హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ఇన్చార్జి కార్యదర్శి, ప్రియాంక గాంధీ సన్నిహితుడు తజిందర్ సింగ్ బిట్టు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో ఈరోజు విచారణ జరగగా కోర్టు తన నిర్ణయాన్ని ఏప్రిల్ 30వ తేదీకి రిజర్వ్ చేసింది.
ఐపీఎల్ 17 సీజన్ లో భాగంగా శుక్రవారం నాడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య హోరహోరి మ్యాచ్ జరిగింది. చివరకు లక్నో సూపర్ జెయింట్స్ విజయాన్ని అందుకుంది. లక్నోలోని ఏకనా స్టేడియం వేదికంగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట �
మంచు విష్ణు నటిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ కన్నప్ప…ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో రూపొందుతుంది .ఈ సినిమాలో మంచు విష్ణు “కన్నప్ప”గా కనిపించనున్నాడు. మహాశివరాత్రి సందర్భంగా కన్నప్ప మూవీ నుంచి మంచు విష్ణు ఫస్ట్ లుక్ పోస్టర�
సీఎం జగన్కు సొంత జిల్లా కడపలోనే బొమ్మ కనిపిస్తోంది. చెల్లెళ్లు అలుపెరగకుండా చేస్తున్న పోరాటం ఆయన్ను ఇరకాటంలో పడేసింది. గత ఎన్నికల్లో విజయానికి వాడుకున్న చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య.. ఇప్పుడూ ప్రధానాంశంగా మారింది. ఈ హత్య కేసులో జగన్ సోదరుడు, కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి, ఆయన తండ్రి ప్రమేయం ఉందని సీబీఐ అభియోగాలు మోపడం.. వారికి జగన్ అండగా నిలవడం..
Ravindra Jadeja: లక్నోతో మ్యాచ్లో చెన్నై క్రికెటర్ రవీంద్ర జడేజా అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. 18వ ఓవర్లో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్.. కట్ షాట్ ఆడాడు. మహేశ్ పతిరన వేసిన బౌలింగ్లో రాహుల్ అద్భుతమైన �
డబ్బుల కోసం కొందరు వ్యక్తులు ఎంతకైనా తెగిస్తుంటారు. సొంత వ్యక్తుల్ని చంపడం, శవాలపై బిజినెస్ చేయడం వంటి ఘటనలు గతంలో చాలానే చోటు చేసుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఒళ్లుగగుర్పొడిచే అలాంటి ఘటనే వెలుగు చూసింది. పెన్షన్ డబ్బుల కోసం ఒక మహిళ..
Andhrapradesh: గుడివాడలో ఘనంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో భారీ సైకిల్ ర్యాలీ చేప్టటారు. ఎన్టీఆర్ స్టేడియం నుంచి గుడివాడ ప్రధాన వీధుల గుండా టీడీపీ కార్యాలయం వరకు జరిగిన సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సైకిల్ తొక్కుతూ పార్టీ శ్రేణులను రాము - సుఖద దంపతులు ఉత్సాహపరిచారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో (Nizamabad ) వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. మాచారెడ్డి మండలం సోమవారంపేట తండా, డిచ్పల్లి, ఇందల్వాయి, సిరికొండ, ధర్పల్లి, జక్రాన్పల్లి మండలాల్లో భారీ వర్షం కురిసింది.
అయోధ్య రామ్ లల్లా భక్తులకు ఆలయ ట్రస్ట్ కీలక అప్డేట్ చేసింది. శ్రీరామనవమి కారణంగా కొంతకాలంగా నిలిపివేసిన వీవీఐపీ సౌకర్యాన్ని పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించింది. ఈరోజు నుంచే ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని తెలిపింది.
టెస్లా చీఫ్, ప్రపంచంలోనే అత్యంత సంపన్నులలో ఒకరైన ఎలాన్ మస్క్(Elon Musk) ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత పర్యటన వాయిదా పడింది. ఏప్రిల్ 21, 22 తేదీలలో ఎలాన్ మస్క్ భారతదేశ పర్యటన ప్రతిపాదించబడింది. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీని ఎలాన్ మస్క్ కలవనున్నారు.
MS Dhoni: ఇన్నింగ్స్ చివరి ఓవర్లలో ధోనీ తన పవర్ గేమ్తో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. కొన్ని బంతులు మిగిలి ఉండగా బ్యాటింగ్కు దిగుతున్న అతను భారీ షాట్లతో అలరిస్తున్నాడు. అయితే ఎందుకు అతన్ని ఆ�
Bajrangi Bhaijaan 2 టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు ‘రుస్లాన్’ అనే హిందీ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్ బావ ఆయుష్శర్మ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో సుశ్రీ మిశ్రా కథానాయికగా న�
సంచలనాలకు, సంస్కరణలకు, సరికొత్త ఆలోచనలకు పెట్టింది పేరు బీఆర్ఎస్ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అ
తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. ఒక సమస్య పరిష్కార నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది
లోక్సభ ఎన్నికల్లో అవినీతి బీఆర్ఎస్ నుంచి పోటీ చేయలేమంటూ ఆ పార్టీ అభ్యర్థులే పారిపోతున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు.
Telangana: తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. టీడీపీ కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు బాబు పుట్టిన రోజులు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇటు ఖమ్మం నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో చంద్రబాబు జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు నిర్వహించారు. దాదాపు 73 కేజీల భారీ కేక్ను కట్ చేసి తెలుగు తమ్ముళ్లు జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.
ఇంటర్మీడియట్ ఫలితాలను వెల్లడించడానికి బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వచ్చే వారంలో ఫలితాల విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించగానే, సోమ లేదా మంగళవారాల్లో ఫలితాలను ప్రకటించాలని భావిస్తున్నారు.
ఓ యువతికి శ్రీకృష్ణుడు(Lord Krishna) అంటే విపరీతమైన పిచ్చి. చిన్నప్పటి నుంచి కూడా శ్రీకృష్ణుడిని పెళ్లి(marriage) చేసుకోవాలనేది ఆమె కల. అయితే ఆ యువతి ఆ కలను నెరవేర్చుకోవడానికి ఏకంగా తన కుటుంబాన్ని ఒప్పించింది. చివరకు తన పెళ్లి కలను నెరవేర్చుకుంది. ఈ సంఘటన మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని గ్వాలియర్(Gwalior)లో శ్రీరామనవమి రోజు చోటుచేసుకోగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు 75వ పుట్టినరోజు. ఈ వేడుకలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి బస చేస్తున్న పీసీఎస్ మెడికల్ కాలేజీలో వైభవంగా నిర్వహించారు. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిమిని రవి నాయుడు, భువనేశ్వరి టీమ్ ఆధ్వర్యంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు జరిగాయి.
టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ, ఓఎ్సడీ రాధాకిషన్ రావు తనను బెదిరించి రూ. కోటి విలువైన ప్లాటును రాయించుకున్నాడని రియల్టర్ మునగపాటి సుదర్శన్ ఆవేదన వ్యక్తం చేశాడు.
Madhyapradesh : మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ కార్యక్రమంలో రెండు గార్డెన్స్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రస్తుతం అగ్నిప్రమాదం కారణంగా 3-4 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
ఇరాక్లోని సైనిక స్థావరాలపై శుక్రవారం నాడు అర్థరాత్రి భారీ వైమానిక దాడులు జరిగాయి. బాగ్దాద్కు దక్షిణంగా ఉన్న బాబిల్ ప్రావిన్స్లో అర్ధరాత్రి గుర్తు తెలియని విమానం రెండు ఇరాక్ సైనిక స్థావరాలపై బాంబు దాడి చేసింది.
తాజాగా ఓ మహిళ చనిపోయిన వ్యక్తిని తీసుకొని పెన్షన్ కోసం బ్యాంకుకు వచ్చి అడ్డంగా బుక్ అయింది. సదరు మహిళా తీసుకొచ్చిన వ్యక్తి కదలకుండా ఉండడంతో బ్యాంక్ అధికారులకు అనుమానం రావడంతో అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో బ్యాంక్ లో ఉన్నవారు కొందరు అక్క�
Elon Musk: టెస్లా కంపెనీ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్.. ఇండియా టూర్ను రద్దు చేసుకున్నారు. ఆ ట్రిప్ను వాయిదా వేసినట్లు కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోంది. టెస్లా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ ఏర్పాటు విషయంలో
Premalu OTT మలయాళం నుంచి వచ్చి తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన చిత్రం ప్రేమలు (Premalu). ఈ చిత్రంలో నస్లెన్ కె.గఫూర్, మ్యాథ్యూ థామస్, మమితా బైజూ ప్రధాన పాత్రలు పోషించారు. తెలంగాణ, హైదరాబాద్ బ్యాక్డ్రాప్లో రొ�
ఎన్నికల కోడ్ వచ్చాక కూడా వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూనే ఉన్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ పేర్కొన్నారు. నామినేషన్ వేసిన తనను నిత్యం వేధిస్తూనే ఉన్నారన్నారు. నిన్న తనపై ఓ యుద్ధానికి వచ్చినట్టు పోలీసులను పంపారన్నారు. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మీద తప్పుడు కేసులు పెట్టినట్టు.. ఇప్పుడు తనపై కూడా కేసులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.
ఎన్నికల అఫిడవిట్లలో అభ్యర్థుల ఆస్తులు, అప్పుల లెక్కలు లోక్సభ ఎన్నికలకు ఇప్పటిదాకా నామినేషన్లు దాఖలు చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో దాదాపు అందరూ కోటీశ్వరులే ఉన్నారు.
[10:21]Iran-Israel: తమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ తీవ్ర నిర్ణయాలు తీసుకుంటే ప్రతిస్పందన చాలా కఠినంగా ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది. ఈ సందర్భంగా టెల్ అవీవ్పై వ్యంగ్యాస్త్రాలు గుప్పించింది.
సార్వత్రిక ఎన్నికలకు(Lok Sabha Elections) సంబంధించి అభ్యర్థులు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లలో(Election Affidavit) తమకు ఉన్న ఆస్తులు, అప్పులతోపాటు తమపై నమోదైన కేసుల(Police Cases) వివరాలను కూడా వెల్లడించారు. వీటిలో సీఎం జగన్ సోదరుడు కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి సమర్పించిన..
తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గ్వాలియర్ లో యువతి తాను చిన్నప్పుడు నుంచి ఎంతో ఆరాధన భావంతో కొలిచిన శ్రీకృష్ణ పరమాత్మని పెళ్లి చేసుకుంది. తన బంధుమిత్రుల అందరి సమక్షంలోనే ఈ వివాహ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. గ్వాలియర్ నగరంలోని న్యూ బ్
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న తలసాని.. శనివారం తెల్లవారుజామున సుప్రభ�
భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్కు ప్రమోషన్ వచ్చిందా? అతనికి భారత జట్టు పగ్గాలు దక్కనున్నాయా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. జింబాబ్వేతో జరగబోయే టీ20 సిరీస్కి ఎంపిక చేయబోయే జట్టుకి.. పంత్నే కెప్టెన్గా నియమించాలని భావిస్తున్నారట.
ఒడిశాలోని (Odisha) ఝార్సుగూడ జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. సుమారు 50 మంది ప్రయాణిస్తున్న ఓ పడవ ఆకస్మాత్తుగా మహానదిలో (Mahanadi) బోల్తా పడింది. దీంతో నలుగురు మరణించారు.
సూర్యాపేట జిల్లాకు చెందిన ఎల్లయ్య అనే కాంగ్రెస్ నేత అనుమానాస్పద రీతిలో కనిపించకుండా పోయారు. రెండ్రోజులుగా ఆయన ఆచూకీ తెలియకపోవడం, ఫోన్ స్విచాఫ్ రావడంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
Telangana: అధికార పార్టీ కాంగ్రెస్కు (Congress) చెందిన నేత కనిపించకుండా పోవడం ఆందోళనకు గురిచేస్తోంది. ఎల్కారంకి చెందిన కాంగ్రెస్ నేత ఒకరు గత రెండు రోజులుగా కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో కాంగ్రెస్ నేత అదృశ్యమైన వార్త జిల్లాలో సంచలనంగా మారింది. ఇంతకీ సదరు నేత ఎక్కడికి వెళ్లారు?... ఎవరైనా కిడ్నాప్ చేశారా?.. ఇంతకీ ఏ పని మీద వెళ్లి కనిపించకుండా పోయారో ఇప్పుడు చూద్దాం...
దాడులు ప్రతిదాడులతో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య (Israel-Iran) నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్ డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడంతో అవి మరింత ముదురుతున్నాయి. తమ భూభాగంపై డ్రోన్లతో �
50 మందికి పైగా ప్రయాణిస్తున్న పడవ(boat) ఆకస్మాత్తుగా మహానదిలో బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, అదే సమయంలో ముగ్గురు పిల్లలతో సహా ఏడుగురు గల్లంతయ్యారు. ఈ విషాద ఘటన ఒడిశా(Odisha)లోని జార్సుగూడ జిల్లాలో శుక్రవారం (ఏప్రిల్ 19) సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
పంజాబ్లోని సంగ్రూర్ జైలులో శుక్రవారం రాత్రి ఖైదీల మధ్య జరిగిన గొడవలో ఇద్దరు చనిపోగా, మరో ఇద్దరికి గాయాలైనట్లు పోలీసులను ఉటంకిస్తూ వార్తాసంస్థ ఏఎన్ఐ పేర్కొంది.
ఏపీ ప్రభుత్వంలోని ఓ మంత్రి సిబ్బంది తీవ్ర బెదిరింపులు ఫిలింనగర్కు చెందిన ఓ నిరుపేద మహిళ నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. ఆ మహిళ మైనర్ కుమారుడు స్కూటీ ప్రమాదవశాత్తు మంత్రి కుటుంబసభ్యులు ప్రయాణిస్తున్న ఖరీదైన కారుకు తగిలి..
ఆ దుర్మార్గుడి చేతిలో ఆ యువతి చూసింది మాటల్లో చేప్పలేనంత నరకం!! ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడటమే కాదు.. బెల్టు, నీళ్ల పైపుతో ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. తీవ్ర గాయాలతో ఆమె ఒళ్లంతా పచ్చి పండులా తయారైతే.. ఆ గాయాల మీద కారం పొడి చల్లి పైశాచిక ఆనందం పొందాడు. ఆమె పట్ల ఈ దారుణ చేష్టలను..
Telangana Rains: హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరైన రాష్ట్ర ప్రజలకు ఉపశమనం లభించింది. రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నారు.
Indravelli: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లికి మంత్రి సీతక్క వెళ్లనున్నారు. నేడు ఇంద్రవెళ్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సీతక్క హాజరుకానున్నరు. అక్కడ అమరవీరులకు మంత్రి సీతక్క నివాళులర్పించనున్నారు.
దర్శకుడు మారుతీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..చిన్న సినిమాలతో పెద్ద హిట్స్ అందుకునే దర్శకుడిగా మారుతీకి మంచి పేరుంది.ఈరోజుల్లో సినిమాతో మారుతీ సినీ కెరీర్ మొదలయింది.ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మారుతీ సినిమా తెర
Salman Khan : జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరుతో క్యాబ్ బుక్ చేసి ఇక్కడి బాంద్రా ప్రాంతంలోని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసానికి పంపిన ఘజియాబాద్ వాసిని అరెస్టు చేశారు.
హైదరాబాద్లో ఓట్ల తొలగింపుపై పలు పార్టీల నేతలు అధికారులను ప్రశ్నించారు. ఏ ప్రతిపాదికన 5.41 లక్షల ఓట్లను తొలగించారు? బోగస్ ఓట్లకు సంబంధించి తాము చేసిన ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నారా? అని ప్రశ్నించారు.
Rains in Hyderabad: హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. ఒక్కసారి వాతావరణం మారిపోయి నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి.
ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న హైదరాబాద్ (Hyderabad) నగర వాసులకు కాస్త ఊరట లభించించింది. నగరంలోని పలుకోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం (Rain) కురుస్తున్నది. రాజేంద్రనగర్, తుర్కయంజాల్, కొత్తపేట, సరూర్నగర్
KCR: లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ సోమవారం (22) నుంచి ప్రజల్లోకి వెళ్లనున్నారు. రాష్ట్రంలోని అన్ని లోక్సభ నియోజకవర్గాల్లో రోడ్షోలు, బస్సు యాత్రలతో ఆయన పర్యటించనున్నారు.
బలమైన సైనిక వ్యవస్థతో పాటు ఇప్పటికే పొరుగు దేశాలపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నా డ్రాగన్ కంట్రీ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. మిలిటరీ బలోపేతంలో భాగంగా మరో కొత్త సైన్యాన్ని తయారు చేసేందుకు శ్రీకారం చూట్టింది.
అన్నమయ్య జిల్లా గాలివీడు మండల కేంద్రంలోని చిలకలూరిపేటలో విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లలతో సహా తల్లి చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. చెరువుకట్ట పై నుంచి పిల్లలతో పాటు దూకి మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.
తెలుగు ప్రేక్షకులకు మలయాళ సినిమాలపై ఇంట్రెస్ట్ రోజు రోజుకు బాగా పెరిగి పోతుంది .అలాగే వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో మలయాళ ఇండస్ట్రీ క్రేజ్ బాగా పెరిగింది. గత రెండు నెలల నుంచి మలయాళ మూవీ ఇండస్ట్రీ లో వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ వస్తున్నాయి .అవి �
ప్రస్తుతం ఐపీఎల్ 17వ సీజన్ జరుగుతుంది. ఇక ఈ మ్యాచ్లకు సంబంధించి టికెట్లను కేవలం పేటియం, సంబంధిత టీం వెబ్సైట్ లో తప్పించి ఆన్లైన్లో ఎక్కడ దొరకట్లేదు. దింతో క్రికెట్ అభిమానుల ఉత్సాహాన్ని క్యాష్ చేసుకునేందుకు కొందరు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లను బ్ల
America: అమెరికాలోని మేరీల్యాండ్లోని గ్రీన్బెల్ట్లోని ఓ పార్కులో శుక్రవారం కాల్పుల ఘటన వెలుగు చూసింది. ఈ దాడిలో ఐదుగురు హైస్కూల్ విద్యార్థులు గాయపడ్డారు.
బెంగళూరులోని రాజనుకుంటె పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మావల్లిపురలో ఎనిమిది మంది నైజీరియన్స్ ను పోలీసు అధికారులపై దాడి చేసినందుకు అరెస్టు చేసారు. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సిసిబి) మావల్లిపుర ప్రాంతంలో డ్రగ్స్ పెడ్లర్ గురించి సమాచారం అందుకుం�
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 20 మంది తమతో టచ్లో ఉన్నారని, చిటికేస్తే వస్తారంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లడం కాదని, ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంతమంది ఆ పార్టీలో ఉంటారో కేసీఆర్ చూసుకోవాలని అన్నారు.
తూర్పులో ఈ దఫా ద్విముఖ పోటీ నెలకొంది. వరుసగా 2 సార్లు విజయకేతనం ఎగురవేసి హ్యాట్రిక్ దిశగా అడుగులు వేస్తున్న గద్దె రామ్మోహన్ ఈ సారి తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి తరపున రంగంలో నిలవగా.. వైఎస్ఆర్సీపీ తరపున మొదటిసారి దేవినేని అవినాష్ బరిలో ఉన్నారు.
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్.. గ్రామీణ బాటపట్టింది. గ్రామాల్లో ఉండేవారిని లక్ష్యంగా పెట్టుకొని ‘గ్రామీణ్ మహోత్సవ్' పేరుతో దేశవ్యాప్తంగా 16 నూతన ప్రాంతాల్లో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. �
గత కొన్ని రోజులుగా బంగారం(gold), వెండి(silver) ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు (ఏప్రిల్ 20న) బంగారం రేటు స్పల్పంగా పెరిగింది. ఈ క్రమంలో హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ.74,340 ఉండగా, ఇప్పుడు అది కాస్తా రూ.74,350కి చేరింది. కేవలం 10 రూపాయలు మాత్రమే పెరిగింది.
దేశీయ టాప్ ఐటీ రంగ సంస్థల్లో ఉద్యోగులు తగ్గుతున్నారు. గత ఆర్థిక సంవత్సరం (2023-24) టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్, విప్రోల నుంచి 64,000 మంది ఉద్యోగులు బయటకుపోయారు. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో
తనపై వేయించడానికి ఇక గులకరాళ్లే మిగిలాయని సీఎం జగన్(YS Jagan) అన్నారు. మరో పదేళ్లు తాను ముఖ్యమంత్రిగా ఉంటేనే పేద విద్యార్థులకు ఇంగ్లీషు చదువులు అందుతాయన్నారు. వచ్చే ఐదేళ్లలో సంక్షేమ పథకాలు(Govt Schemes) కొనసాగాలా? వద్దా? అనేది ప్రజలు వేసే ఓట్లపైనే ఆధారపడి ఉందన్నారు.
గోదావరి-కావేరీ అనుసంధానం ప్రాజెక్టు ముసాయిదా డీపీఆర్పై రాష్ట్రాలకు విధించిన గడువుపై విమర్శలు రావడంతో జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) వెనక్కి తగ్గింది.
బీఆర్ఎస్ పార్టీ వికెట్లు ఒక్కొక్కటిగా పడిపోతున్నాయి. పార్టీలో ఇవాళ ఉన్నవారు.. రేపు ఉంటారనే నమ్మకం లేకుండా పోతోంది. నేడు కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేరనున్నారు. ఒకట్రెండు రోజుల్లో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేరికలపై ఫోకస్ పెట్టనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన కామెంట్స్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
నేడు ఐపీఎల్ 2024లో 35వ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ సన్రైజర్స్, హైదరాబాద్ జట్టుతో ఆడబోతుంది. వరుసగా రెండు విజయాలు నమోదు చేయడంతో ఢిల్లీ మళ్లీ పాంలోకి వచ్చింది. అదే సమయంలో SRH కూడా హ్యాట్రిక్ విజయాలు సాధించింది. దీంతో ఈ మ్యాచ్ ఉత్కంఠగా జరగనుంది. ఈ నేపథ్యంలో రెండు జట్లలో ఏ జట్టుకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది ఇక్కడ తెలుసుకుందాం.
ప్రచండ భానుడు నడినెత్తిన నిప్పులు చెరుగుతున్నా.. వడగాడ్పులు వీస్తున్నా.. శుక్రవారం దేశవ్యాప్తంగా 16.63 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. కొన్నిచోట్ల వర్షం కురుస్తున్నా కూడా.. ఓటర్లు ఓపిగ్గా లైన్లో నిలబడి ప్రజాస్వామ్యంలో తమ పవిత్ర కర్తవ్యాన్ని నిర్వర్తించారు. శుక్రవారం రాత్రి 9 గంటల సమయం వరకూ ..
గులకరాయి దాడి ఘటనలో మలుపులు తిరుగుతున్న దర్యాప్తు ఇప్పుడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బొండా ఉమా మహేశ్వరరావు వైపు వెళ్తుందా? కేసులో ఆయనను నిందితుడిగా చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా?
నల్లగొండ పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నేత సంధినేని జనార్ధన్రావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కేసులో సినీనటుడు రఘుబాబును శుక్రవారం స్థానిక టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఐదేళ్ల పాలనలో సీఎం జగన్ రాష్ట్రానికి చేసిందేమీ లేదని, వైసీపీకి ఓటు వేస్తే.. డ్రైనేజీలో వేసినట్టేనని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. శుక్రవారం కర్నూలు జిల్లా ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు పట్టణాల్లో ‘ఏపీ న్యాయ్ యాత్ర’ నిర్వహించారు. ఆలూరు అంబేడ్కర్ కూడలిలో నిర్వహించిన రోడ్షోలో...
CM Revanth Reddy: లోక్సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. ఈ నేప థ్యంలో గులాబీ అధినేత కేసీఆర్ సొంత ఇలాఖాలో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారానికి షెడ్యూల్ ఖరారైంది.
వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిన తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ మళ్లీ విజయాలను నమోదు చేస్తుంది. బౌలర్లకు అనుకూలంగా ఉంటూ బ్యాటర్లకు కొరకరాని కొయ్యగా మారిన లక్నో పిచ్పై లక్ష్య ఛేదనను విజయవంతంగా పూర్తి చేసింది.
Punjab : పంజాబ్లోని బర్నాలాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బర్నాలా-చండీగఢ్ ప్రధాన రహదారిపై ధనౌలా సమీపంలో వేగంగా వెళ్తున్న స్కూల్ బస్సు ట్రక్కును వెనుక నుంచి ఢీకొట్టింది.
Saturday Stotram: చైత్రమాసం, శనివారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే మీ సంకల్పం నెరవేరుతుంది. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్లను క్లిక్ చేయండి.
Govinda Namalu: Govinda Namalu: మనసులోని కోరికలు నెరవేరాలంటే.. గోవిందనామాలు వినండి. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్లను క్లిక్ చేయండి.
తెలంగాణలో కేసీఆర్ పదేళ్ల పాలనపై ఎన్నో ఆరోపణలు వచ్చాయని కేంద్ర మంత్రి అనురాగ్సింగ్ ఠాకూర్ చెప్పారు. కాళేశ్వరం మొదలుకొని ఫోన్ ట్యాపింగ్ వరకు అన్నింటినీ రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ నిజమైతే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
‘రాష్ట్రంలో జరిగే లోక్సభ ఎన్నికలు మా 100 రోజుల పరిపాలనపై రెఫరెండం’.. ఇది సీఎం రేవంత్రెడ్డి ప్రకటన. ‘అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ 420 హామీలిచ్చింది. ఈ 100 రోజుల్లో వాటిని నెరవేర్చనే లేదు’- ఇది బీఆర్ఎస్ పార్టీ విమర్శ.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) 17వ సీజన్లో 34వ మ్యాచ్ లక్నోలోని ఎకానా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్(lucknow super giants), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో, లక్నో జట్టు సొంత మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ను 8 వికెట్ల తేడాతో ఓడించి గ్రాండ్ విక్టరీ సాధించింది.
జలగన్న జగన్కు(YS Jagan) ఇదివరకు ఇచ్చిన ఆ ఒక్క చాన్సే... చివరి చాన్స్ కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) అన్నారు. దోపిడీ, విధ్వంసమే సీఎం జగన్ నైజమని మండిపడ్డారు. అధికారం కట్టబెడితే వ్యవస్థలను నాశనం చేశాడన్నారు. గత ఐదేళ్లలో రూ.5 లక్షల కోట్లు దోచుకున్నాడని..
ఏపీ పీసీసీ చీఫ్, కాంగ్రెస్ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 9:30 నుంచి కడప నగరంలో సునీతా రెడ్డితో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులతో కలిసి భారీ ర్యాలీ చేపట్టనున్నారు. అనంతరం ఉదయం 11.10 గంటలకు కడప కలెక్టరేట్లో నామినేషన్ వేయనున్నారు.
‘హత్య విషయంపై మేం అక్కాచెల్లెళ్లం మాట్లాడుతుంటే వైసీపీ నేతలకు ఓడిపోతామనే భయం పట్టుకుంది. అందుకే కోర్టుకు వెళ్లారు. అయినా వీరు వేసిన పిటిషన్లో కోరింది ఒకటి.. కోర్టు ఇచ్చిన ఆర్డర్ మరొకటి. దీనిపై సుప్రీంకోర్టుకైనా వెళ్తాం’ అని...
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ చెప్తున్నట్లుగా ఎన్డీఏకు 400కు పైగా స్థానాలు రావడం సందేహాస్పదమేనని భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు నరేశ్ టికాయిత్ అభిప్రాయపడ్డారు.
భారతదేశం నుంచి దిగుమతి చేసుకున్న ‘ఎవరెస్ట్ చేపల కూర మసాలా’లో పరిమితికి మించి పురుగుమందు అవశేషాలు ఉన్నట్టు సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ (ఎస్ఎఫ్ఏ) ఆరోపించింది.
వివాహేతర సంబంధం విడాకులు మంజూరు చేసేందుకు ఒక కారణంగా సరిపోతుంది కానీ, పిల్లల సంరక్షణ బాధ్యత అప్పగించే విషయంలో కాదని ఓ కేసు విచారణ సందర్భంగా బాంబే హైకోర్టు అభిప్రాయపడింది.
అసలే రోహిత్ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టినందుకు హార్దిక్ పాండ్యాపై తారాస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దీనికితోడు.. పెర్ఫార్మెన్స్ చెత్తగా ఉండటంతో అభిమానులతో పాటు సీనియర్లు, మాజీలు సైతం పెదవి విరుస్తున్నారు.
కర్ణాటకలోని విపక్ష బీజేపీపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు కొందరు ఇక్కడ శాంతి భద్రతలు దిగజారాయని, అందుకే గవర్నర్ పాలనను విధించే అవకాశం ఉందంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస�
దిగ్గజ కంపెనీ గూగుల్లో ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో సంస్థ సీఈవో సుందర్ పిచ్చాయ్ ఉద్యోగులకు గట్టి హెచ్చరికలు చేశారు. ఇది పని ప్రదేశమని, వ్యాపారపరంగా సంస్థ పాలసీలు, అంచనాలు స్పష్టంగా ఉన్నాయని పేర్క�
దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వేడుక అయిన 18వ లోక్సభ ఎన్నికల్లో(Lok Sabha Elections 2024) ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునే ఉత్కంఠ ఎంతగా ఉందంటే ప్రజలు ఎండ వేడిని కూడా పట్టించుకోకుండా వచ్చి పెద్ద ఎత్తున ఓటు వేశారు. సీట్ల పరంగా ఇదే అతిపెద్ద దశ.
లోక్సభ సార్వత్రిక ఎన్నికల మొదటి అంకం శుక్రవారం విజయవంతంగా పూర్తయింది. చెదురుమదురు ఘటనలు, కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు మినహా తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
[06:11]బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు.
[06:11]ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.
[06:04]చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
[06:03]సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది.
[06:02]అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది.
[05:11]వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు.
లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. రెండో రోజైన శుక్రవారం ఏడు నామినేషన్లు దాఖలైనట్లు కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు. వివిధ పార్టీలకు చెందిన ఆరుగురు అభ్యర్థులు ఏడు నామినేషన్ల�
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావుకు చేదు అనుభవం ఎదురైంది. గాంధారి మండలంలోని గౌరారం గ్రామంలో శ్రీరామ నవమి వేడుకల్లో భాగంగా గురువారం రాత్రి రథోత్సవంతోపాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగాయి.
నిజామాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం పాత కలెక్టరేట్ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు.
Horoscope జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
[05:58]ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది.
[05:49]ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు.
[05:49]కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
[05:47]రాజస్థాన్కు రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసి తిరుగులేని నేతగా ఒక వెలుగు వెలిగిన వసుంధర రాజె ఊసే ఈ ఎన్నికల్లో కనిపించడం లేదు. ఆమెను భాజపా పూర్తిగా పట్టించుకోవడం మానేసింది.
[05:45]భాజపా 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 303 స్థానాల్లో జయభేరి మోగించింది. ఆ సిట్టింగ్ సీట్లలో ఈసారి ఇప్పటివరకు 130 చోట్ల వేర్వేరు కారణాల వల్ల అభ్యర్థులను మార్చింది.
[05:43]ప్రపంచంలో ప్రస్తుతం యుద్ధమేఘాలు ఆవరించాయని, ఈ పరిస్థితుల్లో దేశ ప్రయోజనాలు కాపాడాలంటే కేంద్రంలో బలమైన, స్థిరమైన భాజపా ప్రభుత్వం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.
[05:39]విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో వైకాపా ప్రచారరథం ఢీకొని భరద్వాజ్ అనే బాలుడు మృతిచెందిన ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
[05:38]రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు ఎన్నికల సంఘం శుక్రవారం నోటీసు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో ఆమె వివేకా హత్యను ప్రస్తావించి వైకాపాపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ నేతలు అవినాష్రెడ్డి, మల్లాది విష్ణు, వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి ఎన్నికల సంఘానికి వేర్వేరుగా ఫిర్యాదు చేశారు.
[05:37]ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు ఇచ్చే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల దరఖాస్తుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేయడం లేదని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు.
[05:37]జనసేన అధినేత పవన్కల్యాణ్ను ఉద్దేశించి ఈ నెల 16న భీమవరం సభలో సీఎం జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్కుమార్ మీనాకు ఆ పార్టీ నాయకులు శుక్రవారం ఫిర్యాదు చేశారు.
[05:28]పశ్చిమాసియా మళ్లీ వేడెక్కింది. ప్రతీకారం తప్పదని గత కొన్ని రోజులుగా హెచ్చరికలు జారీచేస్తున్న ఇజ్రాయెల్.. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్పై దాడి చేసింది.
[05:24]సైబర్ యుద్ధాలను దీటుగా ఎదుర్కొనేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ శుక్రవారం చైనా సైన్యంలో.. ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఫోర్స్ (ఐఎస్ఎఫ్) పేరుతో ఓ కొత్త విభాగాన్ని ప్రారంభించారు.
[05:23]అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్నకు సంబంధించిన కేసు విచారణ జరుగుతున్న న్యూయార్క్లోని మాన్హటన్ కోర్టు వెలుపల ఒక వ్యక్తి అగ్నికీలల్లో చిక్కుకోవడం కలకలం సృష్టించింది.
ఉమ్మడి జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. శుక్రవారం సాయం త్రం నుంచి రాత్రి వరకు ఉరుములు, మెరుపులతో కూడి న భారీ వడగండ్ల వాన కురిసిం ది. ఈదురు గాలులకు ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. కరెంటు స్తంభాలు, వృక్ష�
బీర్కూర్ మండల కేంద్రంలో విక్రయించిన నకిలీ విత్తనాలతో రైతులు మోసపోయిన విషయం తెలిసిందే. నకిలీ విత్తనాలతో సాగుచేసిన పంటలను కొన్ని రోజుల క్రితం వ్యవసాయశాఖ అధికారులు, గ్రోమోర్ కంపెనీ వారు పరిశీలించారు.
కోటగిరి, పొతంగల్ మండల కేంద్రాల్లో మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్ శనివారం (నేడు) రోడ్ షో నిర్వహించనున్నట్లు డీసీసీబీ మాజీ చైర్మ�
పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని పార్టీలు ఉమ్మడి జిల్లాపై ఫోకస్ పెట్టాయి. మహబూబ్నగర్లో వరుసగా మూడుసార్లు విజయం సాధించిన గులాబీ పార్టీ ఈసారి కూడా గెలుపుపై ధీమాలో ఉన్నది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోని రెండ�
[05:04]ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)పై ఎటువంటి భయాలు, సందేహాలు పెట్టుకోవద్దని, పెద్ద ఎత్తున ఓట్లెయ్యాలని ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ పౌరులకు సూచించారు.
[04:59]లోక్సభ ఎన్నికల వేళ నాగాలాండ్లో దారుణ పరిస్థితి కనిపించింది. తూర్పు నాగాలాండ్లోని ఆరు జిల్లాల్లో ఒక్క ఓటరు కూడా పోలింగ్ కేంద్రం వైపు కన్నెత్తి చూడలేదు.
రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో మనుషులతో పాటు పశుపక్షాదులు సైతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. చెరువులు, కుంటలు నీళ్లులేక వట్టి బోవడం.. బోర్లల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. దీంతో దప్పిక తీర్చు కోవడానిక�
వంచన, మోసం, దగాకు కాంగ్రెస్ మారుపేరని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ధ్వజమెత్తారు. గత అ సెంబ్లీ ఎన్నికల్లో 420 హామీలిచ్చి ప్రజలను వంచించిందన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నిరుద్యోగులను మ�
[04:57]సమాజాన్ని కదిలించే శక్తి గీతాలకు ఉందని తెలంగాణ తెదేపా నేతలు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీబీఎన్ వారియర్స్, రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ నిర్మాతలుగా రూపొందించిన నాలుగు గీతాలను బంజారాహిల్స్లోని ఎన్టీఆర్ భవన్లో శుక్రవారం ఆవిష్కరించారు.
ఇంటిపై పిడుగుపడిన ఘటన వెల్దండ మండలం నారాయణపూర్లో చో టు చేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. నారాయణపూర్లో శుక్రవారం సాయంత్రం భారీ గాలి దుమారం, ఉరుములు మెరుపులు వచ్చాయి.
జిల్లా కేం ద్రంలోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం కళాశాల ఫిజికల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గ్రాండ్ స్పోట్స్ మీట్ డే నిర్వహించారు. గత నెలలో 12విభాగాల్లో నిర్వహించిన ఎన్టీఆర్ డీజీసీ ఉమ�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత మొదలైందని బీఆర్ఎస్ పార్టీ పాలమూరు ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. స్వగ్రామమైన నవాబ్పేట మం డల�
[04:46]రాష్ట్రంలో లోక్సభ, శాసనసభ నియోజకవర్గాలకు నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభం కాగా, రెండో రోజు శుక్రవారం వివిధ పార్టీల తరఫున పలువురు అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు.
[04:42]వైయస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే సుధీర్రెడ్డి కోటకు బీటలు వారుతున్నాయి. ఆయనకు వ్యతిరేకంగా ఇటీవల ముస్లింలు వైకాపా కార్యాలయాన్ని ముట్టడించగా తాజాగా నేడు మైలవరం మండలానికి చెందిన వైకాపా నాయకులు (ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి వర్గం) తిరుగుబాటు బావుటా ఎగుర వేశారు.
[04:41]అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గ ఎన్డీయే అభ్యర్థి జయచంద్రారెడ్డి(తెదేపా) నామినేషన్ సందర్భంగా తెదేపా కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.
[04:41]భవిష్యత్తులో వైకాపా కనిపించదని.. అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీయేనని మాజీ మంత్రి, నెల్లూరు నగర నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పొంగూరు నారాయణ అన్నారు.
[04:40]మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్కు చేదు అనుభవం ఎదురైంది. యాత్రలో ముఖ్యమంత్రిని చూడ్డానికి వచ్చిన విద్యార్థులు జగన్ ఎదుటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్కు జై కొట్టడం చర్చనీయాంశమైంది.
[04:40]కాకినాడ నుంచి లోక్సభకు వైకాపా అభ్యర్థిగా పోటీచేస్తున్న చలమలశెట్టి సునీల్తో పాటు అసెంబ్లీకి పోటీచేసే అభ్యర్థులంతా మంచివారు, సౌమ్యులని.. కొందరు తనకు స్నేహితులని జగన్ కొనియాడారు.
[04:34]‘ఉండి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని తెదేపా అధిష్ఠానం ఆదేశించింది. ప్రస్తుత ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్యే శివరామరాజులతో కలిసి పనిచేస్తా.
[04:29]రాష్ట్రంలో లోక్సభ స్థానాలకు 53, శాసనసభ స్థానాలకు 314 నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.
[04:29]ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర శుక్రవారం రాత్రి అనకాపల్లి జిల్లాకు చేరుకుంది. కాకినాడ జిల్లా తుని మీదుగా పర్యటిస్తూ వచ్చిన ఆయన రాత్రి తొమ్మిది గంటలకు పాయకరావుపేట చేరుకున్నారు.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గులాబీ దళపతి కేసీఆర్ సోమవారం నుంచి జనంలోకి వెళ్లనున్నారు. రోడ్షోలు, బస్సుయాత్రలతో రాష్ట్రంలోని అన్ని లోక్సభ నియోజకవర్గాల పరిధిలో పర్యటించనున్నారు. ఇప్పటికే చేవెళ్�
అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప-2’ (ది రూల్) చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. ‘పుష్ప-ది రైజ్' పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్ట�
ఎగువన ఎత్తిపోసుకోలేం. దిగువన గోదావరి జలాలను వాడుకోలేం. ఇదీ గోదావరి- కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డను వదిలేసి ఇచ్చంపల్లి వద్ద బరాజ్ను కడితే తెలంగాణకు వాటిల్లే తొలి ప్రమాదం.
గత ఏడాది ప్రేక్షకులముందుకొచ్చిన ‘మ్యాడ్' చిత్రం యూత్ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాకు సీక్వెల్గా ‘మ్యాడ్ స్వేర్' తెరకెక్కనుంది.
మంగళూరు సోయగం పూజాహెగ్డే సరికొత్త ప్రేమాయణం ఇప్పుడు బాలీవుడ్లో హాట్టాపిక్గా మారింది. హిందీ సీరియల్ నటుడు, బిగ్బాస్ సీజన్ 10 ఫేమ్ రోహన్ మెహ్రతో ఈ అమ్మడు ప్రేమలో ఉందని ప్రచారం జరుగుతున్నది.
బాలీవుడ్ నటుడు ఆయుష్శర్మ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రుస్లాన్'. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి కరణ్.బి దర్శకుడు. కె.కె.రాధామోహన్ నిర్మాత.
[03:52]‘ఐటీ రంగానికి 2023-24 సవాళ్లతో కూడిన సంవత్సరంగా నిలిచింది. విప్రో పనితీరుపైనా ప్రభావం పడింది. ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నాయి. స్వల్పకాలంలో మరిన్ని సవాళ్లు ఎదురుకావచ్చు.
[03:49]ఎన్నికల సంవత్సరంలోనూ భారత్ ఆర్థిక క్రమశిక్షణను కొనసాగిస్తోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) ప్రశంసించింది. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా రాణిస్తున్నందున, ప్రపంచానికి ఆశల చుక్కానిగా కొనసాగగలదని ప్రశంసించింది.
[03:49]‘ద్రవ్యోల్బణంపై నియంత్రణ సాధించాం. ఈ విజయాన్ని కొనసాగించి 4 శాతం లక్ష్యాన్ని చేరాల’ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు.
[03:48]సూచీల నాలుగు రోజుల వరుస నష్టాలకు శుక్రవారం విరామం ఏర్పడింది. బ్యాంకింగ్, వాహన షేర్లకు దిగువ స్థాయుల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఆరంభ నష్టాల నుంచి బలంగా పుంజుకున్నాయి.
[03:47]పర్యావరణ రక్షణలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ కోసం రాక్వెల్ ఆటోమేషన్తో మహీంద్రా యూనివర్సిటీ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
[03:37]కాంగ్రెస్ ఎమ్మెల్యేల జోలికి వస్తే సహించేది లేదని.. భారాసలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో కేసీఆర్ ప్రతిరోజూ సాయంత్రం లెక్కపెట్టుకోవాలని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు.
[03:33]కర్నూలు జిల్లా ఆలూరు ప్రాంతానికి కర్ణాటక నుంచి వచ్చిన మద్యం టెట్రా ప్యాకెట్ను చూపిస్తూ ‘మీ పాలన ఇదీ’ అంటూ చంద్రబాబు దుయ్యబట్టారు.. ఆ ప్యాకెట్ చూసి ఫ్రూట్ జ్యూస్ అనుకున్నానని చెప్పారు.
[03:33]విజయవాడ అజిత్సింగ్నగర్లోని తెదేపా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయం వద్ద శుక్రవారం రాత్రి టాస్క్ఫోర్స్ పోలీసుల కదలికలు ఉద్రిక్తతకు దారి తీశాయి.
[03:32]తెదేపా, భాజపా, జనసేన పార్టీల కూటమి నిప్పుల ఉప్పెన, అగ్నిపర్వత విస్ఫోటం అని.. ఆ పాశుపతాస్త్రాన్ని తట్టుకొనే శక్తి ఎవరికీ లేదని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు.
[03:30]రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థిగా భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు.
[03:30]దేశంలో 18వ లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది. తొలి విడతలో భాగంగా 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాల్లో ఓటింగ్ శుక్రవారం పూర్తయింది.
[03:19]రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన భారాస నేతలు ఇంకా అధికార దాహం తీరక ఈ ప్రభుత్వం కొనసాగదు, కూలిపోతుందని శాపనార్థాలు పెడుతున్నారని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు.
[03:17]భారాస అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టే బస్సు యాత్రకు అనుమతి కోరుతూ భారాస అధికార ప్రతినిధి కేతిరెడ్డి వాసుదేవరెడ్డి శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి (సీఈవో) వికాస్రాజ్కు వినతిపత్రం సమర్పించారు.
[03:15]రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు రెండో రోజైన శుక్రవారం 57 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. రెండు రోజుల్లో కలిపి దాఖలైన నామినేషన్ల సంఖ్య 99కి చేరింది.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు దిగువన నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం చిట్యాల వద్ద నిర్మించిన టెయిల్పాండ్ ప్రాజెక్ట్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఆంధ్రా అధికారులు తరలించుకుపోయారు.
[03:13]దిల్లీ కాంగ్రెస్, గల్లీ కాంగ్రెస్ వేరువేరని.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భాజపాకు ఏజెంట్గా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు.
[03:11]ధాన్యానికి క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, ఎకరానికి సగటున 28 క్వింటాళ్ల వడ్లకు రూ.14 వేల బోనస్ ఇవ్వాలని ఎంపీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ డిమాండ్ చేశారు.
[03:10]త లోక్సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చని భాజపా, అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయని కాంగ్రెస్లకు ఇప్పుడు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు.
ఎన్నిసార్లు కిందపడినా మళ్లీ లేవాలనే ఆశ ఆమెకు సక్సెస్ ఒక అమ్మాయి ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు కిందకు లాగారు. అయినా ఏమాత్రం బెదరకుండా తనకంటూ ఓ కొత్త మార్గాన్ని సృష్టించుకుంటూ సాగిపోతోంది ధరణి ప్ర�
కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మరోమారు స్పష్టమైందని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి పేర్కొన్నారు.
రైతు భరోసా కింద 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేశామన్న డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి భట్టివిక్రమార్క మాటలకు, వ్యవసాయశాఖ వద్దనున్న గణాంకాలకు, క్షేత్రస్థాయిలో రైతులు చెప్తున్నదానికి ఏమాత్రం పొంతన క
లోకసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 22 నుంచి మే 10వరకు తలపెట్టిన బస్సు యాత్రకు అనుమతి ఇవ్వాలని సీఈవో వికాస్రాజ్ను బీఆర్ఎస్ కోరింది.
వేసవిలో గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా చూడాలని జడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి అధికారులను ఆదేశించారు. కనగల్, గుర్రంపోడు మండలాల అధికారులకు కనగల్ ఎంపీడీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గ�
[03:08]మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్నే మారుస్తామంటున్న భాజపా ఓటమే లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు స్పష్టం చేశారు.
[03:07]అన్నివర్గాల ప్రజలకు, యువతకు అరచేతిలో వైకుంఠం చూపించి..రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, కపటనీతికి మారు పేరు కాంగ్రెస్ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు.
[03:05]మరో భారాస ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల గురించి రాజకీయ పార్టీల మధ్య ఒకవైపు వాదోపవాదాలు జరుగుతుండగా, మరోవైపు రాజేంద్రనగర్ భారాస ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఎండకాలం దృష్ట్యా ఏప్రిల్, మేలో కలిపి దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో దాదాపు 1079 ప్రత్యేక రైళ్ల (ట్రిప్పులు)ను ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ నిర్ణయ�
బీఆర్ఎస్తోనే బీసీలకు రాజ్యాధికారం సాధ్యపడుతుందని బీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేవెళ్ల జనరల్ స్థానంలో బీసీ వ్యక్తిని ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టడమే ఇందుకు ఉదాహరణగా వారు చె
మండలంలోని సింగారం, జాల, కొత్తజాల గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం భారీ ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. దాంతో ధాన్యం నేలరాలి చేలు నేల వాలాయి. భారీ ఈదురుగాలులకు మామిడి కాయలు రాలాయి. రేకుల కొట్టాలు
పాలనాపరంగా దేశానికి ప్రధాని, రాష్ర్టానికి ముఖ్యమంత్రి పెద్ద. ఇది వ్యవస్థలో అంతర్భాగం. రాష్ర్టాలను సమదృష్టితో చూడాల్సిన బాధ్యత ప్రధానిది. బీజేపీయేతర రాష్ర్టాల ముఖ్యమంత్రులతో ప్రధానికి ఎలాంటి రాజకీయ వై�
మంచిర్యాల జిల్లా కోల్బెల్ట్ నస్పూర్, శ్రీరాంపూర్ ఏరియా తెలంగాణ ఉద్యమ కారుడు కేతిరెడ్డి సురేందర్రెడ్డి బీఆర్ఎస్లో చేరారు. శ్రీరాంపూర్ కాల నీ నుంచి 200 మంది కార్యకర్తలతో పెద్దపల్లికి తరలిన ఆయన, బీ�
బీఆర్ఎస్ పార్టీ పె ద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించుకుందామని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. పెద్దపల్లిలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కొప్పుల ఈ శ్వర్ న�
కాలానికి తగినట్టు దుస్తులను ధరించినట్టే కాలానికి తగినట్టు ఆహార నియమాలనూ మార్చుకోవాలి. ఎండాకాలం వాతావరణానికి తగినట్లుగా ఆహార నియమాలను మార్చుకోకపోతే అనారోగ్యం పాలవక తప్పదు. ఎండాకాలంలో పగటి ఉష్ణోగ్రతలు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం కురిసిన వడగండ్ల వాన తీవ్ర నష్టం మిగిల్చింది. డిచ్పల్లి, ఇందల్వాయి, సిరికొండ, ధర్పల్లి, మాక్లూర్, నవీపేట్, నందిపేట్ మండలాల్లో కురిసిన వర్షం రైత�
మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కుమారుడు హర్షారెడ్డి విదేశాల నుంచి కోట్లాది రూపాయల విలువైన చేతిగడియారాలను అక్రమంగా తెప్పించడంపై అధికారులు ఆరా తీస్తున్నారు.
అమ్మ ఆదర్శ పాఠశాలలో చేపట్టాల్పిన పనులను గుర్తించి వేగవంతంగా పూర్తి చేయాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం ఎంఈవో, ఎంపీడీవో, ఏఈ తదితర అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ స�
రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణలో భాగంగా శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాహుల్ హెగ్డే జాతీయ రహదారుల భద్రత సంస్థ, జీఎంఆర్, ఎన్హెచ్-65 పరిధిలో సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలతో రోడ్డు భద్రత స
తనను ఎంపీగా ఆశీర్వదించి గెలిపిస్తే పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకనవుతానని, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా పోరాడి అభివృద్ధి కోసం నిధులు తీసుకువస్తానని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినో
రాజారవీంద్ర ప్రధానపాత్రలో రూపొందుతోన్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడు. ఉమాదేవి, శరత్చంద్ర నిర్మాతలు. పోస్ట్ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. మే నెలలో సినిమాను విడుదల
ప్రభుత్వ రంగ బీమా సంస్థలైన జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)ల్లో వాటాల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. జీఐసీ కోసం నిర్వహి�
పెద్దపల్లి పార్లమెంట్ స్థానం బీఆర్ఎస్దేనని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ నామినేషన్ సందర్భంగా శుక్రవారం మంచ�
[02:51]ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది.
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా రెండో రోజు నామినేషన్లు జోరుగా దాఖలయ్యాయి. పెద్దపల్లిలో ముగ్గురు, కరీంనగర్లో ఒకరు, నిజామాబాద్లో ఏడుగురు నామినేషన్లు వేశారు. కరీంనగర్లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్కుమార�
బీఆర్ఎస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి ప్రచార షెడ్యూల్ ఖరారైంది. నేటి నుంచి ప్రచార గడువు ముగిసే మే 11 వరకు రోజువారీ షెడ్యూల్కు తుది రూపం ఇచ్చారు.
మొర్రిపండు తిన్న తర్వాత చాలా మంది గింజ పారేస్తారు. కొందరు వీటిని ఎండబెట్టి తర్వాత వాటిని పగులగొట్టి పలుకును తీస్తారు. ఈ పలుకు వృథా పదార్థమేమీ కాదు. ఈ పలుకుల్లో ఖనిజాలు, ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు పుష్కల
రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజూ లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం కొనసాగింది. శుక్రవారం నాడు 57 నామినేషన్లు 69 సెట్లతో దాఖలయ్యాయని సీఈవో వికాస్ రాజ్ వెల్లడించారు.
ముందే చెప్పాలి కదా’ సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా పాపులరైన డైలాగ్ ఇది. సినీ నటి సమంత ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలివీ. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా అచ్చం ఇదే డైలాగే చెప్తున్నారట.
కాంగ్రెస్ నాలుగు నెలల పాలనతో ప్రజలు విసుగెత్తిపోయారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేశ్తో కలిసి అర్వపల్లి మండ�
తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత బీఆర్ఎస్కు కంచుకోటగా మారిన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పట్టుకోసం ప్రయత్నిస్తున్నది. ఎలాగైనా సరే ఈ ఎన్నికల్లో జెండా ఎగరేయాలన్న ఉబలాటంతో అడ్డదారులు తొ
నగరంలోని పలు కాలనీల్లో మహిళా స్వయం సహాయక సంఘాలతో ఓటరు అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ.. లా కాలేజీ, కూరగాయల మార్కెట్, బ్యాంక్లలో స్వీప్ కార్యక్రమాలను నిర
ఖైరతాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గపోరు భగ్గుమన్నది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, ప్రతిపక్షాల మధ్య పోటీలా కాకుండా విజయా రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే దానం అన్న విధంగా సీన్ మారింది.
ఎన్నికలను ప్రెస్టేజియస్గా తీసుకున్న ఓ రాజకీయనాయకుడు. ఎన్నికల్లో ఓటర్లకు డబ్బు పంచకుండా అడ్డుకుంటానని పంతం పట్టిన ఓ పోలీస్ అధికారి. ఎన్నికలకు పాతికరోజులే సమయం ఉంది.
[02:38]గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది.
నానా కష్టాల నడుమ యాసంగి పంట పండించి.. తీరా వడ్లను అమ్ముకుందామంటే రైతులకు అరిగోస తప్పడం లేదు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెబుతున్నా వాటిలో కనీస సౌకర్యాలు లేవు. ఓ వైపు చెడగొట్టు వాన
కపటనీతికి మారుపేరు కాంగ్రెస్ అని, అన్ని వర్గాలను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆరోపించారు. ముఖ్యంగా యువతకు అరచేతిలో వైకుంఠం చూపించి తెలంగాణలో అధ
జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా జిల్లాలో ఉపాధి హామీ పనులకు ఏకంగా లక్ష మందికిపైగా కూలీలు హాజరవుతున్నారు.
కొద్ది రోజులుగా భయపెడుతున్న అకాల వర్షం, శుక్రవారం రైతన్నను ఆగమాగం చేసింది. పొద్దంతా ఎండకొట్టినా.. సాయంత్రం ఉరుములు, మెరుపులతో అక్కడక్కడా వర్షం పడింది. రాజన్నసిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లి, ఇల్లంతకుంట, �
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు పూర్తి అవగాహనతో ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటిస్తూ నామినేషన్లు దాఖలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు.
రాష్ట్రంలోని క్రిస్టియన్ మైనార్టీల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. శుక్రవారం సికింద్రాబాద్లోని ఆర్చి బిషప్ కార్యాలయంలో కార్డినల్ పూల ఆంటోనిని ఎమ్మెల్�
బీఆర్ఎస్తోనే కంటోన్మెంట్ అభివృద్ధి జరుగుతుందని, ప్రజలు కారు గుర్తుకు ఓటు వేయాలని కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత కోరారు. ఈ మేరకు శుక్రవారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్
ఉన్నంతలో కొంతైనా తరగని ‘నగ’వులు చిందిస్తూ శుభకార్యాల వేళ తమ పరువు పోకుండా కాపాడుకోవాలని సగటు మహిళ ఆరాటపడుతున్న రోజులివి. ఆడపిల్ల పెండ్లికి పెట్టిపోతల కాడ వెనక్కి తగ్గితే ప్రతిష్ఠకు భంగం కలుగకూడదన్న ధ్
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో మద్యం ప్రవాహంతోపాటు మాదకద్రవ్యాల సరఫరాను అడ్డుకునేందుకు అడుగడుగునా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్టు ఎక్సైజ్ శాఖ కమిషనర్ శ్రీధర్ వెల్లడించారు. రాష్ట్రంలో
నామినేషన్ల ప్రక్రియలో చేవెళ్ల లోక్సభ నియోజకవర్గానికి రెండో రోజు శుక్రవారం ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. బీఎల్ఎఫ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఎంసీపీఐ(యూ)పార్టీ అభ్యర్థిగా వనం సుధాకర్.
నిజామాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ శుక్రవారం పండుగ వాతావరణంలో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం పాత కలెక్టరేట్ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. జగిత్యాల జిల్లా నుంచి
ఎలక్ట్రానిక్ మీడియా, లోకల్ కేబుల్, సోషల్ మీడియా ఇతర ఆన్లైన్ మాధ్యమాల్లో ప్రకటనలకు తప్పనిసరిగా ఎంసీఎంసీ కమిటీ ద్వారా అనుమతి తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ స్పష్టం చేశారు. జీహె�
ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు అవసరమైన మేర లారీలు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో �
చిలుకూరు బాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు గురువారం ధ్వజారోహణం అనంతరం గరుడ ప్రసాదం వితరణ చేశారు. ఈ ఏడాది ఊహించని రీతిలో భక్తులు వచ్చారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, ఇతర రా�
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి గురువారం సికింద్రాబాద్ పార్లమెంట్ అభివృద్ధిపై ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో తనకు ఎంపీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ ఇచ్చిన అంబర్పేటకు ఏం చేశారో చెప్పనేలేదని ఎమ్మె�
రాష్ట్రంలో రైతులు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లభించడంలేదని, పేరుకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టినా ఎకడా కొనుగోళ్లు జరగడం లేదని బీఆర్ఎస్ నేత వాసుదేవరెడ్డి ఆరోపించారు. రోజుల తరబడి రైతులు వ�
కార్మిక, కర్షకుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధికి పాటుపడుతానని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలను నమ్మి ఓ
పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ రెండో రోజు కోలాహలంగా జరిగింది. హైదరాబాద్ స్థానానికి 2, సికింద్రాబాద్ స్థానానికి 6 నామినేషన్లు దాఖలయ్యాయి. సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ �
తప్పిపోయిన బిడ్డ కోసం తండ్లాడే తల్లుల పోరాటాలు విన్నాం. ఇది కూడా అలాంటి కథే. కాకపోతే ఇది తల్లి కోసం వెతుకులాడే అమృత సినిమాలోని అమృత లాంటి మరో కథ. స్వీడన్లో పాట్రీషియా అనే అమ్మాయి ఉంది. బడిలో కొంతమంది పిల్�
భారీగా పెరిగిన ఎండలు, వరుసగా వచ్చిన సెలవులు, పెండ్లిళ్ల సీజన్ సందర్భంగా ఈనెల తెలంగాణలో భారీగా బీర్ల అమ్మకాలు పెరిగాయి. ఈనెల 1 నుంచి 18 వరకు రూ.670 కోట్ల విలువైన బీర్లను తాగేశారు. ఏప్రిల్ 1 నుంచి 18 వరకు 23,58,827 కేస్�
‘వడ్లకు ఐదువందలు బోనస్ ఇస్తం.. రూ.2లక్షల రుణమాఫీ చేస్తం’ అని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక రైతులను ఇన్నిరోజులూ మభ్యపెట్టి.. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వచ్చాయని మళ్లీ అదే హామీని ఎత్తుక�
లోక్ సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండడంతో అధికారయంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లను వేగవంతం చేసింది. ముఖ్యంగా ఈవీఎంలు, ఎన్నికల సిబ్బంది నియామకం, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ తద�
మంచిర్యాల జిల్లాలో శుక్రవారం ఎండ దంచికొట్టింది. గరిష్ఠంగా 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం ఏడింటికే భానుడు భగభగ మండగా, సాయంత్రం ఏడింటి దాకా ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేసింది. అత్యవసర పరిస్థితులుంటే తప్
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపునకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని తాండూ రు మాజీ ఎమ్మెల్యే పి.రోహిత్రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరులో నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశంలో రోహిత్
విత్తనాల విక్రయాల్లో రైతులకు నకిలీ, లూజ్, గుర్తింపు పొందని పత్తి విత్తనాలను ఎట్టి పరిస్థితుల్లో అమ్మరాదని వికారాబాద్ జిల్లా వ్యవసాయాధికారి గోపాల్ శుక్రవారం తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ నిబంధనలను అతిక�
భువనగిరి పార్లమెంట్కు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. రెండో రోజు శుక్రవారం ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. యాదాద్రి భువనగిరి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఆర్వో కార్యాలయంలో ఆర్వో హన్మంతు కె.�
పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చులను ప్రతి రోజూ పరిశీలించి, వివరాలు నమోదు చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా ఉంటే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రత్యేక వ్యయ పరిశీల�
మీ ప్రాంత బిడ్డనైన తనను లోక్సభ ఎన్నికల్లో ఆశీర్వదించాలని, నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ నాగర్కర్నూల్ ఎంపీ బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ �
కల్వకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశాన్ని శనివారం నిర్వహిస్తున్నామని, అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు.
ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు, అత్యవసర సేవలు అందించే శాఖల ఉద్యోగులందరికీ ఫారం-12ను ఈ నెల 22లోగా అందజేయాలని, ఆయా సంబంధిత శాఖల అధికారులు కూడా ధ్రువీకరణ ఇవ్వాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దాసరి హ
కస్టం మిల్లింగ్ రైస్ తనిఖీల్లో భాగంగా మరో ఫార్ బాయిల్డ్ రైస్ మిల్లులో కోట్ల రూపాయల అక్రమాలు వెలుగు చూశాయి. నాగారం మండలం ఈటూరు వద్ద గల రఘురామ ఫార్బాయిల్డ్ రైస్మిల్లులో అధికారులు తనిఖీలు చేసి ధాన�
పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఓటింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా జిల్లా ఎన్నికల యంత్రాంగం కృషి చేస్తున్నదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఎన్నికల నిర్వహణ, నామినేషన్ల ప్రక్రియపై �
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మద్యం, డబ్బు అక్రమ రవాణాపై నిఘా పెట్టాలని, నిషేధిత మత్తు పదార్థాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఎస్పీ సురేశ్కుమార్ సిబ్బందిని ఆదేశించారు.
జిల్లాలో ఉపాధి హామీ పనులను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ పేర్కొన్నారు. శుక్రవారం నస్పూర్లోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ రాహుల్, డీఆర్డీవో కిషన్, డీపీవో వెంకటేశ్వర్లు, జడ్ప�
సింహాచలేశుని చందనోత్సవం ఏర్పాట్లు, గత ఏడాది ఉత్సవ నిర్వహణలో వైఫల్యం, దానికి బాధ్యులు ఎవరు?...అనే అంశాలపై దేవస్థానం అనువంశిక ధర్మకర్త, ట్రస్ట్ బోర్డు చైర్మన్ పూసపాటి అశోక్గజపతిరాజు తాజాగా ఆలయ ఈఓకు ఓ లేఖ రాశారు.
ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్టుగా...అటు గుంటూరు నుంచి ఇటు శ్రీకాకుళం జిల్లా వరకూ ఎక్కడ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సభ నిర్వహించినా విశాఖపట్నం నుంచి బస్సులు తరలిస్తుండడం రివాజుగా మారింది.
ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కాకినాడ జిల్లా నుంచి శుక్రవారం రాత్రి పాయకరావుపేట వద్ద అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశించింది.
వ్యవసాయ సహకార శాఖలో ఉద్యోగాలకు ఎంపికై, సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన ప్రత్యేక క్యాటగిరీ (దివ్యాంగ) అభ్యర్థులకు మెడికల్ పరీక్షలు నిర్వహంచనున్నట్టు టీఎస్పీఎస్సీ తెలిపింది. ఈ మేరకు జాబితాను ప్రకటించిన
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలంగాణకు, సికింద్రాబాద్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని, ఆయన చెప్తున్న మాటలన్నీ బూటకమని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్రెడ్డి విమర్శించారు.
దేశంలో మరో 114 కృషి విజ్ఞాన కేంద్రాలు(కేవీకే) ఏర్పాటుకు కృషి చేస్తున్నట్టు ఐకార్ డైరెక్టర్ జనరల్ హిమాన్షు పాఠక్ పేర్కొన్నారు. కేవీకేలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గానూ, ఆయా జిల్లాల వ్యవసాయ విశ్వవిద్యాల�
జిల్లాలో రెండవ రోజైన శుక్రవారం 20 నామినేషన్లు దాఖలయ్యాయి. తిరుపతి పార్లమెంటు స్థానానికి మూడు, ఏడు అసెంబ్లీ స్థానాలకు 17 చొప్పున మొత్తం 20 మంది అభ్యర్థులు 22 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
ఏపీ మాడల్ స్కూల్స్ టీచర్స్ తరహాలో రాష్ట్ర మాడల్ స్కూల్ టీచర్లను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేయాలని తెలంగాణ మాడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (టీఎంఎస్టీఏ) ప్రభుత్వాన్ని కోరింది.
ఎన్నికలు సమీపించే కొద్దీ రాజకీయ పార్టీలు ప్రచారాన్ని కొత్తపుంతలు తొక్కిస్తాయి. గెలిస్తే చేయనున్న పనులు, హామీ లు, గతంలో నేరవేర్చిన వాగ్దానాలు, నినాదాలు తదితర అంశాలతో ప్రచార సామగ్రిని సిద్ధం చేస్తాయి.
ఎన్టీఆర్ జిల్లావ్యాప్తంగా ఈనెల 21వ తేదీన 1,872 మంది అభ్యర్థులు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) పరీక్షలు రాయనున్నారని, ఐదు పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశామని, లోటుపాట్లు లేకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఎస్.దిల్లీరావు ఆదే శించారు.
ఎండ తీవ్రత, వడగాడ్పులతో జిల్లా నిప్పుల కొలిమిగా మారింది. శుక్రవారం ఉదయం 8నుంచీ సాయంత్రం 5గంటల వరకు తీవ్ర వేడి వాతావరణం కొనసాగింది.తిరుపతి నగరంలో ఎండ తీవ్రతకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.
తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ఫస్టియర్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ ప్రవేశాలకు ఆదివారం టీఎస్ఆర్జేసీ పరీక్ష నిర్వహించనున్నట్టు గురుకులాల సెక్రటరీ రమణకుమార్ శుక్రవారం ఒక ప్�
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్రెడ్డి, మరో వ్యక్తి చామరి మారుతి రవిశంకర్ తన ఇంటి స్థలాన్ని కబ్జా చేశారని ఓ మహిళ కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాల మేరకు వారిపై ఆదిబట్ల పోలీసులు క
కుప్పం జనసంద్రమైంది.టీడీపీ అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ దాఖలు కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులతో కుప్పం వీధులు కిక్కిరిశాయి.
ఓటు హక్కు ఉన్నవారంతా ప్రజాస్వామ్యస్ఫూర్తితో ఓటేయాలని ప్రజలకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దిల్లీరావు, విజయవాడ పార్ల మెంటరీ నియోజకవర్గ ఎన్నికల వ్యయపరిశీలకుడు వి.జస్టిన్, విజయవాడ పశ్చిమ, సెంట్రల్, తిరువూరు, మైలవరం ఎన్నికల వ్యయ పరిశీలకుడు సౌరభ్శర్మ, విజయ వాడ తూర్పు, నందిగామ, జగ్గయ్యపేట ఎన్నికల వ్యయ పరిశీలకుడు మదన్ కుమార్ పిలుపునిచ్చారు.
కోనసీమ తిరుమల వాడపల్లిలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వా మి దివ్య కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామివారి మేల్కొలుపు, నదీ జల సంగ్రహణం, విశేషార్చన, నిత్య హో మాలు, ద్రవిడ వేదపారాయణం లను శాస్త్రోక్తంగా జరిపారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
తిరుపతి వైసీపీ అభ్యర్థి, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి కుమారుడు అయిన అభినయ్ రెడ్డి భూములన్నీ టీటీడీ ఉద్యోగులకు ఇచ్చిన ఇంటి స్థలాల చుట్టూనే వుండడంపై నగరంలో చర్చ జరుగుతోంది.
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో పాలిటెక్నిక్ లెక్చరర్ల నియామక పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. జనరల్ ర్యాంకింగ్ (జీఆర్) జాబితాను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచారు.
కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్ఛేరి లోక్సభ స్థానానికి సం బంధించి యానాం నియోజవర్గంలో శుక్రవారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగి సింది. యానాంలో 39,408 మంది ఓటర్లకు పురుషులు 19,037, మహిళలు 20,371 మంది ఉన్నారు.
రాజమహేంద్రవరం రూరల్ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న గోరంట్ల బుచ్చయ్యచౌదరి శుక్రవారం బొమ్మూరు కలెక్టరేట్లో 10-30కు రిటర్నింగ్ అధికారి తేజ్భరత్కు నామినేషన్ పత్రాలు అందజేశారు.
జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ ఊపందుకున్నది. రెండో రోజైన శుక్రవారం అనకాపల్లి లోక్సభ స్థానానికి నలుగురు, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ మేరకు ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి రవి పట్టణ్శెట్టి ఒక ప్రకటన విడుదల చేశారు. అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం కూటమి అభ్యర్థి కొణతాల రామకృష్ణ (జనసేన) ఎన్నికల రిటర్నింగ్ అధికారి జాహ్నవికి నామినేషన్ పత్రాలను అందజేశారు. అంతకుముందు అనకాపల్లి రింగురోడ్డులోని జనసేన పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి రింగురోడ్డు కూడలి, చిన్న నాలుగురోడ్ల జంక్షన్, నెహ్రూచౌక్ మీదుగా గుండాల జంక్షన్ వద్ద ఉన్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు.
‘ఐదేళ్లలో వైసీపీ చేసిన ఘోరాలెన్ని? తగిలిన గాయాలెన్ని? పోయిన ప్రాణా లెన్ని? గులకరాయి గాయంపై వాపోతున్న జగన్ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి?’’ అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్శదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాం డ్ చేశారు.
అధికారంలో లేమని అధైర్యపడొద్దు.. నేను ఎవరికీ భయపడను.. నన్ను మంచి మెజార్టీతో గెలిపించండి.. మీకు అన్నివిధాలా అండగా ఉంటా.. ఎంతటి కష్టాన్నైనా ఎదురొంటానని బీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంటరీ అభ్యర్థి నామా నాగేశ్వరరావ�
జిల్లా కేంద్రం నుంచి చోడవరం వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా ఛిద్రమైంది. ప్రధానంగా తుమ్మపాల నుంచి మామిడిపాలెం వరకు ఐదు కిలోమీటర్ల మేర అడుగడుగునా భారీ గోతులతో దారుణంగా తయారైంది. ఈ మార్గంలో ఏ వాహనంలో వెళ్లినాసరే.. ఒళ్లు హూనం అవుతున్నదని ప్రయాణికులు వాపోతున్నారు. రోడ్లు, భవనాల శాఖ పరిధిలో వున్న అనకాపల్లి- చోడవరం రోడ్డుకు గత ఐదేళ్లలో నిర్వహణ పనులు చేపట్టలేదు. కనీసం గోతులను కూడా పూడ్చలేదు. దీంతో తుమ్మపాల నుంచి మామిడిపాలెం వరకు ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి గంట సమయం పడుతున్నదని పలువురు వాహనదారులు వాపోతున్నారు.
ఇప్పుడంతా స్మార్ట్! ఇంట్లో అన్ని పరికరాలు రిమోట్ సాయంతో, సెన్సర్ సాయంతో పనిచేసేవి అందుబాటులోకి వచ్చేశాయి. ఏసీ, ఫ్యాన్, టీవీ, డోర్లతో సహా అన్నిటినీ కూర్చునే ఆపరేట్ చేయవచ్చు. అంతేకాదు కొన్నింటిని స్మా�
వరుసగా రెండు మ్యాచ్లలో ఓటమి తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ మళ్లీ విజయాల బాట పట్టింది. బౌలర్లకు అనుకూలంగా ఉంటూ బ్యాటర్లకు కొరకరాని కొయ్యగా మారిన లక్నో పిచ్పై రికార్డు ఛేదనను విజయవంతంగా పూర్తి చేసింది.
ఖమ్మం లోక్సభ స్థానానికి రెండో రోజు శుక్రవారం మరో నామినేషన్ దాఖలైంది. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో మొదటి రోజు గురువారం ఆదార్ పార్టీ నుంచి కుక్కల నాగయ్య అనే అభ్యర్థి ఒక నామినేషన్ దాఖలు చేయగా..
ఊహించని విధంగా మన్యంలో భానుడు భగభగలు కొనసాగుతున్నాయి. శుక్రవారం పాడేరు, కొయ్యూరు, డుంబ్రిగుడ, జి.మాడుగులలో 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత దాటింది. పాడేరులో ఓ గిరిజన యువకుడి బైక్ తీవ్రమైన ఎండ ధాటికి దగ్ధమైంది. ఇప్పటి వరకు ఒక మోస్తరుగా ఉండే ఎండలు ఉదయం నుంచే ప్రభావం చూపుతున్నాయి. మధ్యాహ్నం వేళల్లో ఎండ ధాటికి రోడ్లపై జనం సంచరించేందుకు భయపడుతున్నారు. సాయంత్రం ఆరు గంటల తరువాత కూడా ఉక్కపోత, వేడి వాతావరణం కొనసాగుతున్నది. ఎండల తీవ్రతకు మన్యం వాసులు విలవిల్లాడుతున్నారు.
ఏజెన్సీలో పాడేరు, అరకులోయ అసెంబ్లీ స్థానాలకు రెండో రోజు శుక్రవారం నామినేషన్లు బోణి అయ్యాయి. పాడేరు అసెంబ్లీ స్థానానికి ఇద్దరు, అరకులోయకు ఐదుగురు నామినేషన్లు వేశారు. పాడేరు అసెంబ్లీ స్థానానికి టీడీపీ, వైసీపీ అభ్యర్థులు, అలాగే అరకులోయ అసెంబ్లీ స్థానానికి బీజేపీ, బీఎస్పీ అభ్యర్థులతో పాటు స్వతంత్రులుగా మరో ముగ్గురు నామినేషన్లను సమర్పించారు.
తెలుగుదేశం పార్టీ పాడేరు ఎమ్మెల్యే అభ్యర్థి కిల్లు వెంకట రమేశ్నాయుడును మార్చాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. ఈ మేరకు టీడీపీ అరకులోయ పార్లమెంట్ అధ్యక్షుడు, మాజీ మంత్రి కిడారి శ్రావణ్కుమార్కు పార్టీ ఉత్తరాంధ్ర ఇన్చార్జి దామచర్ల సత్య శుక్రవారం ఫోన్ ద్వారా తెలిపారు. అలాగే ప్రస్తుతం అభ్యర్థిగా ప్రకటించిన రమేశ్నాయుడుకి, టికెట్ పొందబోయే మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశఽ్వరికి ఈ సమాచారాన్ని చేరవేయాలని ఆయన శ్రావణ్కుమార్కు సూచించారు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం అభ్యర్థి మార్పుపై మాజీ మంత్రి శ్రావణ్కుమార్.. రమేశ్నాయుడు, గిడ్డి ఈశ్వరిలతో వేర్వేరుగా మాట్లాడారు. పార్టీ అధిష్ఠానం తీసుకునే ఈ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఆయన సూచించారు. పాడేరు ఎమ్మెల్యే అభ్యర్థి మార్పుపై మాజీ మంత్రి శ్రావణ్కుమార్ను ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి సంప్రతించగా... అభ్యర్థిని మార్చుతున్న విషయం నిజమేనని, అధిష్ఠానం సూచనలతో ఈ విషయాన్ని రమేశ్నాయుడు, గిడ్డి ఈశ్వరికి తెలిపానన్నారు.
ప్రజా సంక్షేమంతో కూడిన రాష్ట్రా భివృద్ధి టీడీపీ కూటమితోనే సాధ్యమని మండల అధ్యక్షుడు దయాల రాజేశ్వరరావు అన్నారు. బొమ్ములూరు ఎస్సీ కాలనీలో శుక్రవారం టీడీపీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిం చిన ఇంటింటి ప్రచారంలో యార్లగడ్డ సతీష్తో కలిసి పాల్గొన్నారు. సూపర్సిక్స్ పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకురు తుందని ప్రజలకు వివరిస్తూ, అభ్యర్థుల గుర్తులను చూపుతూ కరపత్రాలను పంపిణీ చేశారు.
ఇబ్రహీంప ట్నంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. మంత్రి జోగి రమేశ్ బంధువులు ఆయన ఇంటి ముందే సభాస్థలి ఏర్పాటుచేసి టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి మైలవ రం అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్ సమక్షంలో శుక్రవారం టీడీపీలో చేరారు.
యాసంగి వరి కోతలు, ధాన్యం కొనుగోళ్లు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. గడిచిన నాలుగైదు రోజులుగా కోతలు ముమ్మరం కావడంతో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం ఎక్కువగా వస్తున్నది.
పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా ఎలక్షన్ కమిషన్ ఉద్యోగులపై కట్టుదిట్టమైన నిఘాను ఏర్పాటు చేసింది. నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ప్రస్తుతం ఎన్నికల సీజన్ జోరందుకుంది
నామినేషన్ల జాతర రెండోరోజు శుక్రవారం కూడా కొనసాగింది. రెండు జిల్లాల్లో భారీగానే నామినేషన్లు పడ్డాయి. ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ, ఇతర రాజకీయ పక్షాలతో పాటు స్వతంత్రులు, సోషలిస్టు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఎన్టీఆర్ జిల్లాలో 18, కృష్ణాజిల్లాలో 8 దాఖలయ్యాయి. అభ్యర్థుల ర్యాలీలు, ప్రచారాలతో ఎన్నికల పండుగ వాతావరణం కనిపిస్తోంది.
బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంతో కొందరు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఎన్నికల అధికారి హోదాలో సిద్దిపేట కలెక్టర్ ఇటీవల జారీచేసిన ఉత్తర్వుల అమలును హైకోర్టు నిలిపివేసింది.
భారత క్రికెట్లో ‘ఫినిషర్' అనే చర్చ వస్తే మరో ఆలోచన లేకుండా ఠక్కున గుర్తొచ్చే పేరు మహేంద్రసింగ్ ధోనీ. 2004 నుంచి 2019 దాకా అంతర్జాతీయ క్రికెట్లో ఈ జార్ఖండ్ డైనమైట్ ఒంటిచేత్తో భారత్కు అసాధారణ విజయాలను అం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో ఎండలు దంచికొడుతున్నాయి. గడిచిన పది రోజులుగా ఏ గ్రామంలో పరిశీలించినా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పల్లె, పట్నం అనే తేడా లేకుండా ఎక్కడ గమనించినా 42 డిగ్రీలకు తక్కువగా �
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం భద్రాచలం సీతారామచంద్రస్వామివారి ఆలయంలోని బేడా మండపం వద్ద రామయ్య తండ్రికి వేద మంత్రోచ్ఛారణల మధ్య మహదాశీర్వచనం కార్యక్రమాన్ని వేద పండితులు సంప్రదాయబద్ధంగా నిర్వహించ
గులకరాయి సానుభూతి అస్త్రం వైసీపీ నెత్తిన బండరాయిగా మారింది. కేవలం వడ్డెర కులాన్ని టార్గెట్గా చేసుకుని ఎన్నికల్లో సానుభూతి పొందాలన్న పన్నాగం చివరికి వైసీపీ మెడకే చుట్టుకుంది. ఒక కులానికి చెందిన మైనర్లయిన బాలురును అదుపులోకి తీసుకోవడం, పోలీసులు ఏ2గా చెబుతున్న వేముల దుర్గారావును ఇంతవరకు కుటుంబ సభ్యులకు చూపించకపోవడంతో వడ్డెర కులస్తులు పిడికిలి బిగించారు. ఎన్నికల ముందు మైలేజ్ కోసం తమ కులాన్ని దోషిగా చిత్రీకరించారని ఆగ్రహిస్తూ భవిష్యత్తు కార్యాచరణకు సిద్ధమవుతున్నారు.
నమ్మిన సిద్ధాంతానికి కడదాక కట్టుబడిని నిస్వార్ధ ప్రజాసేవకుడు, త్యాగశీలి సర్ధార్ గౌతు లచ్చన్న అని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ కీర్తించారు. గౌతులచ్చన్న సేవాసమితి అధ్యక్షుడు కాగిత కొండ ఆధ్వర్యంలో శుక్రవారం లచ్చన్న 18వ వర్ధంతి నిర్వహించారు.
మే 13న జరగబోవు సార్వత్రిక ఎన్నికల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని, నిష్పక్షపాతంగా ఎన్నికల విధులు విజయవంతంగా నిర్వహించడం ద్వారా జిల్లా ఎన్నికల అధికారికి జిల్లా యంత్రాంగానికి మంచి పేరు తీసుకువద్దామని ఏపీ ఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ పిలుపునిచ్చారు.
క్రికెట్ ప్రేమికుల అభిమానాన్ని ఆసరాగా తీసుకుని బ్లాక్లో ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు అమ్ముతున ముగ్గురు సాఫ్ట్వేర్ ఉద్యోగులను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు.
[01:08]‘చాలా మంచోడిగా కనిపిస్తా, కానీ మంచోడినా? కాదు’ అని చెప్పుకునే ఓ అబ్బాయి. ‘ఒకరికి మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండటమే మన క్యారెక్టర్’ అని నమ్మే ఓ అమ్మాయి.
బొగ్గు ఉత్పత్తి సంస్థ అయిన సింగరేణి జైపూర్ విద్యుత్ ప్లాంట్తో విద్యుత్ ఉత్పత్తి రంగంలోకి కూడా విస్తరించింది. దీంతో సింగరేణి సంస్థ ద్వారా విద్యుత్ ఉత్పత్తిని పెంచాలనే ఆలోచనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చాయి.
సార్వత్రిక ఎన్నికల్లో నూజివీడు నియోజకవర్గంలో పోటీకి దిగిన అభ్యర్థుల వ్యయాలను ఏలూరు జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడు పి.కీర్తినారాయణ్ శుక్రవారం పరిశీలించారు.
పొగాకు మార్కెట్ ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. ప్రత్యేకించి లోగ్రేడ్ రకం కొనుగోళ్లు మందగించాయి. వారం క్రితం వరకూ పోటాపోటీగా కొనుగోలు చేసిన వ్యాపారులు ప్రస్తుతం నిరా సక్తత కనబరుస్తున్నారు.
బోడె ప్రసాద్ నామినేషన్ సందర్భంగా జరిగిన ర్యాలీతో బందరు రోడ్డు పసుపుమయంగా మారింది. పోరంకి టీడీపీ కార్యాలయం నుంచి నామినేషన్ వేయడానికి పాదయాత్రగా పది గంటలకు బయలు దేరిన బోడె ప్రసాద్ పోరంకి సెంటరుకు చేరుకోవడానికి అరగంటకు పైగా సమయం పట్టింది.
దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో శుక్రవారం చైత్రమాస వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈనెల 27వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. తొలిరోజు శుక్రవారం మంగళవాయిద్యాలు, పండితుల వేదఘోష, వేద మంత్రాల మధ్య వైదిక కమిటీ సభ్యులు, ప్రధాన అర్చకులు, అర్చక సిబ్బందితో పాటు ఈవో కేఎస్ రామారావు పాల్గొని గంగా, పార్వతి సమేత మల్లేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు.
బీజేపీ-జనసేన బలపరచిన విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కేశినేని శివనాథ్(చిన్ని) శుక్రవారం విజయోత్సవంలా.. ఉత్సాహపూరిత వాతావరణంలో అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. తొలుత దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
హోం ఓటింగ్కు సెక్టార్ అధికారులు సర్వే యర్ల సహాయంతో రూట్ మ్యాప్ తయారు చేసి అందించాలని కొ వ్వూరు మున్సిపల్ కమిషనర్ పోస్టల్ బ్యాలెట్, హోం ఓటింగ్ నోడల్ అధికారి జోసెఫ్ డానియేల్ చెప్పారు.
జిల్లాలో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి పోటీలో ఉన్న అభ్యర్థుల ఖర్చులపై పూర్తిస్థాయిలో నిఘా ఉందని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె.మాధవీలత స్పష్టం చేశారు. జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం సాయంత్రం ఆమె ఎన్నిలక ఖర్చుల పరిశీలకులతో సమావేశం నిర్వహించారు.
నియోజకవర్గంలోని పెరవలి, పాలంగ్రి గ్రామాల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్ట్లను తనిఖీ చేసి రికార్డును పరిశీలించినట్టు వ్యయ పరిశీలకుడు రోహిత్కుమార్ తెలిపారు.
మరికొద్దిరోజుల్లో మొదలుకాబోయే పారిస్ ఒలింపిక్స్లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ)ను వినియోగించనున్నట్టు అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య (ఐవోసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ తెలిపారు. విశ్వక్రీడల్లో ఏఐని బా�
ఈ సీజన్లో మూడో మ్యాచ్ గెలిచిన ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్యాకు రూ.12 లక్షల జరిమానా పడింది. గురువారం పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో ‘స్లో ఓవర్ రేట్' కారణంగా అతడికి జరిమానా విధిస్తున్నట్టు ఐపీఎ�
ప్రతిష్టాత్మక క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో భారత యువ గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు. శుక్రవారం ముగిసిన ఓపెన్ 12వ రౌండ్లో గుకేశ్.. అజర్బైజాన్కు చెందిన నిజత్ �
Paris 2024 Olympic selection trials పారిస్ ఒలింపిక్స్ సెలక్షన్స్ ట్రయల్స్లో భాగంగా ఢిల్లీలోని కర్ణిసింగ్ షూటింగ్ రేంజ్లో జరుగుతున్న మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ అర్హత పోటీల తొలిరోజు హైదరాబాదీ షూటర్ ఇషాస
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఉదయం 7.50 నిమిషాలకే పాఠశాలలకు చేరుకున్నారు. కొన్ని పాఠశాలల్లో సమయానికి పదిహేను నిమిషాల ముందుగానే వచ్చారు.
ఎన్నికల నియమావళిని పక్కాగా అమలు చేయడంతోపాటు అంతర్రాష్ట్ర చెక్పోస్టుల వద్ద తనిఖీలు పకడ్బందీగా చేపట్టాలని ఎన్నికల పరిశీలకుడు రామ్కుమార్ గోపాల్ అన్నారు.
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు వేసిన నాటి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు వారు పెడుతున్న ఖర్చుల వివరాలను ఎన్నికల వ్యయ పరిశీలన బృందా లు కచ్చితంగా నమోదు చేయాలని ఖమ్మం లోకసభ నియోజక�
ఖమ్మం మున్నేరు బ్రిడ్జిపై నిర్మించే కేబుల్ బ్రిడ్జి పనులు వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. అలాగే, పాత వంతెనను పర్యాటకంగా తీర్చిదిద్దాలని సూచించారు.
ఆగి ఉన్న లారీని వెనుక నుంచి దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి మరణించగా, కూతురికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం ఔటర్ రింగ్రోడ్డుపై జరిగిన ఈ ఘటన వివరాలను శంషాబాద్ రూరల్ పోలీసు స్టేషన్ ఎస�
నామినేషన్ దాఖలు ప్రక్రియ నగరంలో జోరందుకుంది. పార్లమెంట్ స్థానాలకు పోటీ పడుతున్న అభ్యర్థులు తమ మద్ధతుదారులతో కలిసి నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు.
పూజలు చేయిస్తానంటూ లక్షలాది రూపాయలు వసూలు చేయడంతో పాటు క్షుద్రపూజల పేరుతో బెదిరిరిస్తున్న ఓ వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం..
సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న బంగారు ఆభరణాలను సౌత్ జోన్ టాస్క్ఫోర్స్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం అప్పర్ ట్యాంక్బండ్ వద్ద దోమల్గూడ పోలీసులు ఒక ద్విచక్ర వాహనాన్ని తనిఖీ చేశారు.
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్పడింది. బ్యాంకింగ్, వాహన రంగ షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు తోడవడంతో వరుసగా నాలుగు రోజులు భార�
ఎన్ఆర్ నారాయణ మూర్తి.. భారతీయ వ్యాపార రంగంలో, ప్రపంచ ఐటీ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పుడీయన మనుమడు కూడా అంతే స్థాయిలో పాపులరైపోయాడు. అవును.. ఏకాగ్రహ్ రోహన్ మూర్తి వయసు 5 నెలలు. కానీ సంపద రూ.244 క�
[01:06]‘రాష్ట్రానికి అప్పులు పెరుగుతుంటే... మీ ఆస్తులు మాత్రం ఎలా పెరుగుతున్నాయి సర్?’ అంటూ సూటిగా ప్రశ్నించాడు ఓ పాత్రికేయుడు. మరి సదరు నాయకుడి సమాధానం ఏమిటో తెలియాలంటే ‘ప్రతినిధి2’ చూడాల్సిందే.
[01:04]ఇతర భాషల్లో నటించి మంచి క్రేజ్ని సొంతం చేసుకున్న నాయకానాయికలు ఎందరో. ఇప్పుడదే జాబితలో చేరింది అందాల కథానాయిక కీర్తి సురేశ్. ‘బేబి జాన్’తో ఆమె బాలీవుడ్లో అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే.
మండలంలోని రాచపల్లి పశువైద్య కేంద్రం భవనం శిథిలావస్థకు చేరుకుంది. దీంతో సిబ్బంది భయపడుతూ విధులను నిర్వహిస్తున్నారు. ఈ పశువైద్య కేంద్రానికి ధర్మవరం, తామరం, ఎరకన్నపాలెం, కొత్తపాలెం, జి.వెంకటాపురం, సుభద్రయ్యపాలెం గ్రామాలకు చెందిన పశువులకు వైద్య సేవలు అందిస్తుంటారు.
పుట్టపర్తి రూరల్, ఏప్రిల్ 19: నియోజకవర్గంలో పల్లె కుటుంబీకులు శుక్రవారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పుట్టపర్తి మండలం జగరాజుపల్లి పంచాయతీ మార్లపల్లిలో టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూరా రెడ్డి, మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రచారం చేపట్టారు.
వలంటీర్ వ్యవస్ధతోనే ఎన్నికల నిర్వహణ చేపట్టాలన్న వైసీపీ ప్రభుత్వం ఆలోచన బెడిసికొట్టడంతో వలంటీర్లను పూర్తిస్ధాయిలో ఎన్నికల నిర్వహణలో వినియోగించుకోవాలన్న ఎత్తుగడలో అధికార పార్టీ నేతలు ఉన్నారు.
వైసీపీనాయకులు తనపై చేస్తున్న దుష్ర్పాచారాలను నమ్మవద్దని, ఇక్కడే ఉంటాను, తనను నమ్ముకున్న వారికి అండగా ఉంటానని కూటమి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ అన్నారు.
అప్పనరామునిలంక గ్రామంలో శుక్రవారం మాజీ సర్పంచ్ బర్రే శ్రీను ఆధ్వర్యంలో రాజోలు నియోజకవర్గంలోని అనేక గ్రామాలకు సంబంధించిన వైసీపీ నాయకులు జనసేన పార్టీలో చేరారు.
తాడిమర్రి, ఏప్రిల్19: మండలకేంద్రంలో లక్ష్మీతారమచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం అర్చకులు స్వామి వారి ఉత్సవ మూర్తిని నాగశేషువాహనంపై కొలువుదీర్చి గ్రామ పురవీధుల్లో ఊరేగించారు.
బీసీల్లో వివిధ కులవృత్తుల్లో ఉన్న వారికి తొలి నుంచీ అండగా నిలిచింది టీడీపీయేనని అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావు పేర్కొన్నారు.
లోక్సభ ఎన్నికల సందడి మొదలైంది. అదే వరుసలో స్థానిక సంస్థల ఎన్నికలు జూన్లో నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. దీంతో సిరిసిల్ల, వేములవాడ రెండు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్లో చేరడానికి ముందు వరుసలో నిలుస్తున్నారు.
సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో రైటింగ్ పార్ట్ చాలా ముఖ్యమైనదని ప్రిలిమినరీస్ దగ్గర నుంచి మెయిన్స్ వరకు నిరంతరం శ్రమిస్తే గమ్యం చేరుకోగలుగుతారని జాయింట్ సబ్ రిజిస్ట్రార్ వి. మణి చైతన్య అన్నారు.
ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, స్టాటిస్టిక్స్ సర్వేలెన్స్ బృందాలు వారికి కేటాయించిన ఎన్నికల విధులు సక్రమంగా నిర్వర్తించడమే కాకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల వ్యయ పరిశీలకులు రాకేష్ బడాదియా (ఐఆర్ఎస్) అన్నారు.
‘జగన పేరు చెబితే విధ్వంసం గుర్తుకొస్తుంది. నా పేరు చెబితే నేను చేసిన అభివృద్ధి అడుగడుగునా కనిపిస్తుంది. నేను ఏం చేశానో చెప్పేందుకు సిద్ధం. ఈ ఐదేళ్లలో నువ్వేం చేశావో చర్చకు సిద్ధమా జగన..?’ అని టీడీపీ అధినేత చంద్రబాబు సవాలు విసిరారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని, అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానని ప్రజలను కోరారు. రాయదుర్గం నియోజకవర్గంలోని కణేకల్లులో శుక్రవారం రాత్రి జరిగిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు
ఉమ్మడి జిల్లాలో రెండో రోజు మొత్తం 29 నామినేషన్లు దాఖలయ్యాయి. అనంతపురం ఎంపీ స్థానానికి తాడిపత్రికి చెందిన పామిశెట్టి చౌడేశ్వరి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన దాఖలు చేశారు. మొత్తం 14 అసెంబ్లీ స్థానాల పరిధిలో 28 నామినేషన్లు దాఖలయ్యాయి.
ఎందుకిలా... ఒక నిర్దిష్ట నిర్ణయం జరిగిన తర్వాత పదే పదే అవాం తరాలు ఎందుకు తలెత్తున్నాయి. కేడర్లో గజిబిజికి దారితీస్తున్న పరిస్థితులు ఏమిటి. సీనియర్లు కాదంటున్నా త్యాగం పేరిట తప్పట్లేదా
భీమవరం నియోజకవర్గంలో తీర గ్రామాలు, వీరవాసరం మండలంలో పలు గ్రామాల దప్పిక తీరుస్తామని హామీలు గుప్పించారు. యనమదుర్రు డ్రెయిన్పై కోట్ల రూపాయలతో నిర్మించిన వంతెనలకు అప్రోచ్ రోడ్లు నిర్మిస్తామని గొప్పలు చెప్పారు.
తాడి గ్రామానికి చెందిన 300 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు జనసేనలోకి చేరారు. ఈమేరకు తాడి గ్రామంలో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పెందుర్తి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్బాబు వారందరికీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
ఒక్కసారి తనకు చాన్స్ ఇస్తే జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థి సీఎం రమేష్ హామీ ఇచ్చారు.
అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి రెండో రోజు శుక్రవారం నియోజకవర్గంలో నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయని ఆర్వో రామలక్ష్మి తెలిపారు. టీడీపీ అభ్యర్థి కేఈ శ్యాంబాబు, ఇండియా కూటమి అభ్యర్థి రామచంద్రయ్య, వైసీపీ అభ్యర్థి కంగాటి శ్రీదేవి, వైసీపీ తరుపున రామ్మోహన్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారని ఆర్వో తెలిపారు.
జగనన్నా నీ భాషలో నా అంటే ఏంటన్నా.. వదిలేయడమా.. పట్టుకోవడమా.. లేదంటే నమ్మించి మోసం చేయడమా.. ఇదీ ఒక బీసీ నాయకుడి ప్రశ్న.. మీకెందుకా డౌటు అంటే..!? నా బాణం అంటూ గత ఎన్నికల్లో చెల్లెలు షర్మిలను ఊరూవాడా తిప్పారు.. చివరకు ఏం జరిగింది..
‘చింతలపూడి అభివృద్ధే నా లక్ష్యం.. గెలిపించుకోవాల్సిన బాధ్యత మీది, అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మాది’ అని చింతలపూడి టీడీపీ కూటమి అభ్యర్థి సొంగా రోషన్ అన్నారు.
తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబే డ్కర్ కోనసీమ జిల్లాల్లో రెండో రోజు శుక్రవారం.. ఏకాదశి.. కావడంతో అసెంబ్లీ స్థానాలకు పెద్ద సం ఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి.
మునిసిపాలిటీలో అన్ని వార్డుల్లో పట్టు సాధించి, ఆధిక్యత చేజిక్కించుకున్నప్పుడే గెలుపు సునాయాసమౌతుందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం అన్నారు.
మీ కూలీగా పని చేస్తా... ఓటుతో ఆశీర్వదించాలని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అభ్యర్థించారు. మండలంలోని తొమ్మిది గ్రామాల్లో టీడీపీ నాయకులతో కలసి శుక్రవారం రోడ్డుషో నిర్వహించారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను 24గంటల్లో పోలీసులు అరెస్టు చేయాలని, ఈ విషయమై జిల్లా ఎస్పీతో మాట్లాడుతానని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంక
మెదక్ పార్లమెంట్ స్థానానికి రెండోరోజు శుక్రవారం నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. ఈనెల 25 వరకు నామినేషన్లను స్వీకరించనుండగా.. ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మెదక్ పార్లమెంట్ స్థానానికి మెద�
అసలే ఉక్కపోత, అందులో అర్థరాత్రి పొద్దంతా కష్టపడి ఇంటికి వచ్చి ప్రశాంతంగా నిద్ర పోదామనుకునే సమయంలో కరెంట్ కట్. ఇంకేముంది. అప్రకటిత కరెంట్ కోతలతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమయం, సందర్భం లే�
గ్రేటర్లో బస్సులు అందుబాటులో లేక బస్టాపుల్లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. మండుతున్న ఎండల్లో సమయానికి బస్సులు రాక నానా యాతన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బస్సుల ట్రిప్పుల సంఖ్య పెంచి ప్రయా�
వివిధ సంస్థలకు విధించిన అపరాద రుసుమును వసూలు చేయడానికి సొంతంగా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని రెరా చైర్మన్ సత్యనారాయణకు తెలంగాణ వినియోగదారుల ఫోరం సూచించింది.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మొదటి రాండమైజేషన్లో భాగంగా సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలకు కేటాయించిన ఈవీఎంలు, వీవీప్యాట్ల తరలింపును శుక్రవారం కలెక్టర్ అనురాగ్ జయంతి పరిశీలించారు.
అవినీతి బీఆర్ఎస్ నుంచి పోటీ చేయలేమంటూ లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులే పారిపోతున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి శుక్రవారం రెండోరోజు మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. ముగ్గురు అభ్యర్థులు స్వతంత్రులు కావడం విశేషం.
ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే వచ్చే ఐదేండ్లు పార్లమెంటులో ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతునవుతానని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు.
విదేశీ మారకం నిల్వలు క్షీణించాయి. ఈ నెల 12తో ముగిసిన గత వారంలో 5.4 బిలియన్ డాలర్లు పతనమయ్యాయి. అంతకుముందు వారం వరకు వరుసగా 7 వారాలపాటు పెరుగుతూపోయిన ఫారెక్స్ రిజర్వులు.. మునుపెన్నడూ లేనివిధంగా ఆల్టైమ్ హై�
ఎంపీగా గెలిస్తే నియోజకవర్గానికి పరిశ్ర మలు తీసుకవచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తానని పెద్దపల్లి పార్లమెంట్ నియో జకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు.
మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం, జనసేన పార్టీల్లో చేరుతున్నారని, నియోజకవర్గంలో వైసీపీకి కౌంట్డౌన్ ప్రారంభమయిందని మాజీ మంత్రి, మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కొల్లు రవీంద్ర అన్నారు.
టీడీపీ నాయకుడిని, కార్యక ర్తలను వేధిస్తూ... రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన సైకో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిని సాగనంపుదామని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సవిత పిలుపునిచ్చా రు.
మహబూబాబాద్ కాంగ్రెస్ సభలో ముదిరాజ్లను అవమానించడం సరికాదని ముదిరాజ్ మహాసభ జిల్లా కార్యదర్శి ఎదరబోయిన సూరయ్య శుక్రవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో లక్షా 60వేల మ�
పార్లమెంట్లో తెలంగాణ ప్రజల గొంతుక వినిపించేది కేవలం బీఆర్ఎస్సే అని కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు. మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్ షోకు మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీ�
‘దళిత ద్రోహి కడియం శ్రీహరి.. నీకు దమ్ముంటే రాజీనామా చెయ్.. ఎన్నికల్లో నిలబడు.. నువ్వో నేనో ఇద్దరం తేల్చుకుందాం. నా ఏకైక లక్ష్యం నీ పతనమే’అంటూ మాజీ ఉపముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య కడియంపై నిప్పులు చెరిగారు.
‘కాంగ్రెస్ అంటేనే మోసం... కష్టాలు అనే మాటకు నిదర్శనం.. మన కళ్ల ముందే ఆటో కార్మికుల జీవితాలు ఆగమయ్యాయి’ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట ఆటో కార్మికుల�
బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) ప్రీమియం వసూళ్లలో దూసుకుపోతున్నది. మార్చి నెలలో మొత్తం ప్రీమియం వసూళ్లు ఏడాది ప్రాతిపదికన 26.41 శాతం ఎగబాకి రూ.36,300.62 కోట్లకు చేరుకున్నాయి. క్�
కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామ ల కిరణ్కుమార్రెడ్డికి గంపగుత్తగా ఓట్లు వేయించుకోవడం ద్వారా నియోజకవర్గ అభివృద్దికి కోట్లు తె చ్చుకుందామని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.
అడిగితే అణచివేతలు.. ప్రశ్నిస్తే కేసులు.. విధానాలపై విమర్శిస్తే బెదిరింపులు.. రాష్ట్రంలో ఐదేళ్ల వైసీపీ పాలనా కాలంలో మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. నిరంకుశత్వం లో కొట్టుమిట్టాడుతున్నామా అంటూ సామాన్యుడి నుంచి మేధావుల వరకు అందరిలోనూ ఒకటే సందేహం.
గత ఎన్నికల్లో ఎస్సెమ్మెస్లకే పరిమితమైన ప్రచారం.. ఈసారి ఆధునికతను అందిపుచ్చుకుంది. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని రాజకీయ పార్టీల నాయకులు ప్రజల్లోకి దూసుకుపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోలింగ్ దగ్గర పడింది. మే 13న పోలింగ్ జరగనుంది. కొద్ది కాలంగా జిల్లా వ్యాప్తంగా ఎలాం టి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీ సులు భద్రతా చర్యలు చేపట్టారు.
సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపఽథ్యంలో మద్యం, డబ్బు అక్రమంగా తరలించే అవకాశం ఉన్నందున ప్రత్యేకంగా నిఘా పెట్టి వాటిని నివారించాలని ఎన్నికల వ్యయ పరిశీలకుడు నవీన్కుమార్ సోని సూచించారు. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు.
వైసీపీ ఐదేళ్ల పాలనలో ఎచ్చెర్ల నియోజకవర్గమంతా సమస్యలమయమే. ఓ వైపు నారాయణపురం, తోటపల్లి కాలువలున్నా రైతులకు సాగునీటి ఇబ్బందులు తప్పవు. మరోవైపు పరిశ్రమలు ఉన్నా స్థానికులకు ఉపాధి కరువే.
ఎమ్మెల్యే బాలకృష్ణ సమక్షంలో చిలమత్తూరు మండల వైసీపీ నాయకులు నాగరాజుయాదవ్, లక్ష్మీనారాయణయాదవ్, జడ్పీటీసీ అనూష, వైస్ ఎంపీపీ బయప్పతో పాటు వెయ్యి మం దికి పైగా టీడీపీలో చేరారు.
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్కుమార్ రెడ్డిపై రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీ్సస్టేషన్లో కేసు నమోదైంది. తన 200 గజాల ప్లాటు కబ్జా చేశారంటూ నల్గొండకు చెందిన కంచర్ల రాధిక అనే మహిళ ఇబ్రహీంపట్నం కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్రెడ్డి, చామర్తి మారుతి రవిశంకర్లపై 447, 427, 506, ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ సెక్షన్ ప్రకారం ఈనెల 13న ఎఫ్ఐఆర్ నెంబర్ 207/2024 కింద కేసు నమోదు చేశారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల, మల్కాజ్గిరి పార్లమెంటు స్థానాలకు రెండో రోజు అభ్యర్థులు 8 నామినేషన్లు దాఖలు చేశారు. మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి పార్లమెంటు స్థానానికి శుక్రవారం 5 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు.
సువిశాల సాగరతీరం... ప్రసిద్ధి చెందిన శ్రీరాముని ఆలయం...చైతన్యం గల ఓటర్లను కలిగిన నేపథ్యం... నెల్లిమర్ల నియోజకవర్గం సొంతం. రాజకీయ ఉద్దండులను అందించిన ప్రాంతమిది. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన నెల్లిమర్ల నియోజకవర్గ ఓటరు ప్రతి ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేలను మార్చేస్తున్నారు.
పలాస రైల్వే స్టేషన్ వద్ద భువనేశ్వర్-విశాఖ ఇంటర్సిటీ రైలులో శుక్రవారం రైల్వే పోలీసులు తనిఖీ చేపట్టి బీహార్ రాష్ట్రానికి చెందిన అంత ర్రాష్ట్ర దొంగలను పట్టుకొన్నారు.వారి నుంచి ఏడు తులాల బంగారు, ఐదు తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకొని, నిందితు లను విశాఖ రైల్వే కోర్టుకు తర లించారు.
మహానంది మండలంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. మొదటి నుంచి వైసీపీలో ఉండి ఎంపీపీ పదవి చేపట్టిన సీతారామపురం గ్రామానికి చెందిన బుడ్డారెడ్డి యశస్వీనిరెడ్డి సీతారామపురం గ్రామ సర్పంచ్ తేజస్వీనిరెడి, వారి తండ్రి బుడ్డారెడ్డి శ్రీనివాసరెడ్డి ఆలూరులో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరారు.
కొత్తపల్లి, ఏప్రిల్ 19: కొత్తపల్లి మండలంలో వివిధ గ్రామాలకు చెందిన 60మంది గ్రామ వలంటీర్లు శుక్రవారం తమ రాజీనామాలను గ్రామ సచివాయాలకు అందజేశారని ఎంపీడీవో పివెంకటనారాయణ తెలిపారు. మూలపేట, ఉప్పాడ, కొమరగిరి, కొత్తపల్లి, రమణక్కపేట గ్రామాలకు చెం దిన వలంటీర్లు రాజీనామాలు చే
పిఠాపురం, ఏప్రిల్ 19: జగన్ బస్సు యాత్రలో నిబంధనలు బేఖాతరయ్యాయి. ఎటువంటి అనుమతులు తీసుకోకుండా 216వ జాతీయ రహదారిపై పిఠాపురం బైపాస్రోడ్డు లో పలుచోట్ల ఫెక్సీలు, స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. వైసీపీ నేతలు వీటిని ఏర్పాటు చేయడంతో అధికారులు పట్టించుకోలేదు. పాదగయ జంక్ష
వరంగల్, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాలకు రెండో రోజు శుక్రవారం ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి. వరంగల్లో ముగ్గురు, మహబూబాబాద్లో నలుగురు అభ్యర్థులు నామినేషన్లు వేశా రు.
‘మిమ్మల్ని నమ్ముకుని ఉపాధ్యాయ వృత్తి వదిలేసి నేను సంపాదించిన డబ్బుతో మీకు పెట్టుబడి పెట్టి నేను పూర్తిగా నష్టపోయాన’ని ఎంపీపీ బొంగు సురేష్.. కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి, ఆమె భర్త శత్రుచర్ల పరీక్షిత్ రాజుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘నన్ను ఆశీర్వదించి గెలిపించండి.. కురుపాం నియోజక వర్గా న్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి చూపిస్తా’ అని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి తోయక జగదీశ్వరి కోరారు.
టెక్కలి వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై ఆరు కేసులు ఉన్నాయి. శుక్రవారం నామినేషన్ సందర్భంగా టెక్కలిలో రిటర్నింగ్ అధికారి నూరుల్ కమర్కు సమర్పించిన అఫిడవిట్లో తనపై ఆంధ్రాలో నాలుగు కేసులు, ఒడిశాలో రెండు కేసులు ఉన్నట్లు దువ్వాడ వెల్లడించారు.
అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి కల్యాణ మహోత్సవం శుక్ర వారం రాత్రి వైభవంగా జరిగింది. తొలుత ఉషా, ఛాయా, పద్మినీ సమేతంగా స్వామి ఉత్సవ మూర్తులను ఆంజనేయ వాహనంపై గ్రామంలో మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాటం నడు మ తిరువీధి నిర్వహించారు.
డీసీసీబీ మాజీ చైర్మన్ డోల జగన్ వైసీపీకి రాజీనామా చేస్తు న్నట్లు ప్రకటించారు. శుక్రవారం ఓ ప్రైవేటు హోటల్లో విలేకరులతో మాట్లాడుతూ.. వైసీపీలో క్రియా శీలకంగా పనిచేసిన తాను ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నానన్నారు.
పిఠాపురం, ఏప్రిల్ 19: పిఠాపురాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే కృతనిశ్చయంతో పవన్కల్యాణ్ ఉన్నారని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు తెలిపారు. పిఠాపురం మండలం కుమారపురంలోని గోకులం గ్రాండ్లో శుక్రవారం సాయంత్రం చిత్రాడ, మా ధవపురం, విరవాడ గ్రామాలకు చెందిన
విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చని మోదీకి ఓటడిగే హక్కులేదని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ గెలుపును కాంక్షిస్తూ స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో
మానుకోటలో కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ కోసం ‘జన జాతర’ పేరిట ఏర్పాటుచేసిన సభా వేదిక వద్ద ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెయిట్ చేయాల్సి వచ్చింది. సాయంత్రం 4గంటలకు సభ ఉందని కార్యకర్తలకు సమాచారం ఉండ�
మిషన్ భగీరథ పథకంలో భాగంగా కాంట్రాక్టు పద్దతిలో పనిచేయుటకు చేవెళ్ల డివిజన్ పరిధిలో చేవెళ్ల, మోకిల, దామరిగిద్ద, అంతారం, శంకర్పల్లి, షాబాద్లో ఉద్యోగావకాశాలున్నాయని లియోస్ కంపెనీ ఎండీ సంపత్ పేర్కొన్నారు.
గురుకుల వస తి గృహాల నిర్వహణపై సంబంధిత వార్డెన్లు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా పరిషత్ సీఈవో ఎన్.శోభారాణి సూచించారు. శుక్రవారం స్థానిక జడ్పీ కా ర్యాలయంలో విద్యా, వైద్యం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా ర్టీ సంక్షేమ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 21న భు వనగిరికి రానున్నారని ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి తెలిపారు. శుక్రవారం భువనగిరిలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడా రు. కాంగ్రెస్ ఎంపీ అభ్య ర్థి చామల కిరణ్కుమార్రెడ్డికి మద్దతుగా లక్ష మందితో సీఎం రేవంత్రెడ్డి భువనగిరిలో రోడ్షో నిర్వహించనున్నట్లు తెలిపారు.
కలెక్టరేట్ (కాకినాడ), ఏప్రిల్ 19: ఎన్నికల్లో ఓటర్లను మద్యం, నగదు, ఇతర తాయి లాలతో ప్రలోభాలకు గురి చేయకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కాకినాడ లోక్సభ వ్యయ పరిశీలకులు సాద్దిక్ అహ్మద్ ఆదేశించారు. శుక్రవారం కాకినాడ కలెక్టరేట్లో ఆయన ఇతర పరిశీలకులతో కలిసి సమావేశం
ఈ ఏడాది వానాకాలం వ్యవసాయ సీజన్కు సంబంధించి వ్యవసాయశాఖ పంటల ప్రణాళికను రూపొందించింది. నల్లగొండ జిల్లాలో మొత్తం 11లక్షల ఎకరాలకు పైగా వరి, పత్తితో పాటు వివిధ పం టలు సాగవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయనగరం ఎంపీ అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం కలెక్టర్ నాగలక్ష్మికి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట కేంద్ర మాజీ మంత్రి అశోక్గజపతిరాజు, జనసేన రాష్ట్ర నాయకులు యశస్విని, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు రెడ్డి పావని ఉన్నారు.
వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో అభివృద్ధి అట్టడుగుకు చేరింది. ఏమీ చేయకపోవడమే అభివృద్ధి అన్న కొత్త నిర్వచనం ఇచ్చినట్టయింది. శిథిల భవనాలు.. నిలిచిన పనులే.. నత్తనడకన సాగుతున్న పనులే అంతటా కనిపిస్తున్నాయి.
ఒంగోలు లోక్సభ నియోజకవర్గంలో మాగుంట కుటుంబీకులు టీడీపీ కూటమి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రధానంగా టీడీపీ కూటమి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు రాఘవరెడ్డి ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొందరు కీలక నాయకులను టీడీపీ కూటమిలోకి రాబట్టడంలోనూ, రాజకీయాలకు అతీతంగా తటస్థవాదుల మద్దతు పొందటంలోనూ రాఘవరెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నారు. తండ్రీకొడుకులతో పాటు కుటుంబ సభ్యులలోని పలువురు మహిళలు, పురుషులు నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
వైసీపీ అసమర్థ పాలన వలన దర్శి నియోజకవర్గంలో అనేక ప్రభుత్వ రంగ సంస్థల నిర్మాణాలు పునాదుల్లోనే నిలిచిపోయాయి. బహుళ ప్రయోజనాలు చేకూరే ప్రాజెక్టులు అటకెక్కడంతో ఈ ప్రాంత అభివృద్ధి కుంటుపడింది. యువతకు ఉద్యోగాలను కోల్పోయారు. ఐదు సంవత్సరాలుగా వైసీపీ పాలకుల నిర్లక్ష్యవైఖరి, తప్పుడు నిర్ణయాల పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎవుసం దండగైంది.. ఆరుగాలం చెమటోడ్చి పంట పండించినా రైతుకు మద్దతు ధర దక్కడం లేదు. మార్కెట్లలో దళారుల రాజ్యమైంది. ధర విషయంలో వా రు చెప్పిందే వేదం... కాదంటే రైతన్నకు ప్రత్యామ్నాయ మే కరువు.
వంశధార ప్రాజెక్టు పేరు చెబితే పదవిలో ఉన్న ప్రజాప్రతినిధులు ఉలిక్కిపడుతుంటారు. పదవుల్లో ఉన్న నాయకులు హిరమండలం ప్రాంతంలోని వంశధార ప్రాజెక్టుకు సంబంధించి ఏమైనా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తే పదవులు కోల్పోతారనే సెంటిమెంట్ ఉంది. అలాగే, ఈ నదిపై ఉన్న గొట్టా బ్యారేజీపై నుంచి ప్రయాణించినా పదవీచ్యుతులు అవుతామనే సెంటిమెంట్ నాయకుల్లో ఉంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. ప్రాజెక్టు పరిధిలో పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి తిరిగి వెళ్లే సరికి పలువురు ముఖ్యమంత్రులు, మంత్రులు పదవులు కోల్పోవడం, సంక్షోభాన్ని ఎదుర్కొన్న వంటి సంఘటనలు రాష్ట్రంలో చోటుచేసుకున్నాయి.
నాలుగు దశాబ్దాలపాటు నియోజకవర్గంగా కొనసాగిన సోంపేట 2009లో పునర్విభజనలో కనుమరుగైంది. ఇక్కడి నుంచి పలువురు ప్రముఖులు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు గౌతు లచ్చన్న ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచే గెలుపొందారు. 1952లో జరిగిన మొదటి ఎన్నికల్లో లచ్చన్న విజయం సాధించారు. ఆయన కుమారుడు గౌతు శ్యామసుందర శివాజీ కూడా ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచే ఎన్నికయ్యారు. వీరే కాకుండా మజ్జి తులసీదాస్ ఒకసారి, మజ్జి నారాయణరావు రెండేళ్ల పాటు ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు. దేశవ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీ నియోజ కవర్గాల డిలిమిటేషన్లో భాగంగా 2009 సోంపేటను రద్దు చేశారు. ఈ నియోజకవర్గం పరిధిలో సోంపేట, మందస, పలాస మండలాలు ఉండేవి. సోంపేట మండలాన్ని ఇచ్ఛాపురం నియోజకవర్గంలో కలపగా, పలాస, మందసను కలిపి పలాస నియోజకవర్గంగా ఏర్పాటు చేశారు. పునర్విభజన తర్వాత సోంపేట నుంచి ప్రాతినిధ్యం వహించిన శివాజీ పలాసలో 2009లో పోటీచేశారు.
కొండపి నియోజకవర్గ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించి, రాబోయే టీడీపీ ప్రభుత్వంలో కొండపి నియోజవకర్గాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానని ఎమ్మెల్యే డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం కొండపిలో నామినేషన్ వేసిన అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. కొండపి నియోజకవర్గం గురించి మాట్లాడుకోవాలంటే దివంగత మంత్రి దామచర్ల ఆంజనేయులు హయాంకు ముందు, తర్వాత అని మాట్లాడుకోవాలన్నారు. పూర్తిగా వెనుకబడిన కొండపి నియోజకవర్గాన్ని దివంగత మంత్రి దామచర్ల ఆంజనేయులు అభివృద్ధి చేస్తే, దాన్ని తాను దామచర్ల కుంటుంబం సహకారంతో కొనసాగించానన్నారు.
ఆలూరు నియోజకవర్గంలో ప్రజాగళం ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, ఆయన కుటుంబ సభ్యులు కలిశారు.
పిఠాపురం, ఏప్రిల్ 19: జనసేన అధినేత పవన్కల్యాణ్ ఈనెల 23వ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారని, అదేరోజు సాయంత్రం ఉప్పాడ బహిరంగ సభలో పాల్గొంటారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ తెలిపారు. పిఠాపురం టీడీపీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. చంద్రబాబు సూచనలకు అనుగుణంగా పొత్తు ధర్మాన్ని పాటిస్తూ పవన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిద్దామని పిలుపునిచ్చారు.
కలెక్టరేట్ (కాకినాడ), ఏప్రిల్ 19: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ దృష్ట్యా వచ్చే నెల 13న కాకినాడ జిల్లాలో ఉన్న వ్యాపార సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు సెలవు మంజూరు చేసినట్లు కార్మికశాఖ కాకినాడ ఉప కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన వెలువరించారు. చట్టం ప్రకారం ఆరోజు ఓటు వేసేందు
‘ కురుబలు, బోయలు, ఎస్సీ, ఎస్టీల ఓట్లుతో గెలిచి అధికారంలోకి వచ్చిన ప్రకాష్రెడ్డి.. ఆయన విధానాలు నచ్చక పార్టీ మారితే వారిని చెత్తతో పోలుస్తావా... ప్రకాష్రెడ్డి నిన్ను ఇంటికి పంపే రోజులు దగ్గర్లలోనే ఉన్నాయి.. ’ అని మాజీ మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు.
నరేంద్రమోదీతోనే దేశాభివృద్ధి సాధ్యమని, లోక్సభ ఎన్నికల్లో కొండా విశ్వేశ్వర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని బీజేపీ చేవెళ్ల మండల ప్రధాన కార్యదర్శి ఏ. అనంత్రెడ్డి కోరారు.
రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కోర్టులపై చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ కోర్టు ధిక్కరణే అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అన్నారు.
: ప్రజలంతా మోదీ నియంతృత్వ ప్రభుత్వం పోవాలని కోరుకుంటున్నారని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. డీసీసీ అధ్యక్షులు, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు వెలిచాల రాజేందర్రావుతో కలిసి శుక్రవారం నగరంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో మార్నింగ్ వాక్ చేశారు. ఇండోర్ స్టేడియం, యోగా సెంటర్లో క్రీడాకారులతో కలిసి ఆడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని మంత్రి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ నరేంద్ర మోదీ నియంతృత్వ పాలన పోవాలని, మానవతావాది అయిన రాహుల్ గాంధీ నాయకత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.
పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి అన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లో పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియపై తీసుకున్న చర్యలను మీడియా సమావేశంలో వెల్లడించారు.
శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ వైసీపీ ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ శుక్రవారం నగరంలోని 80 అడుగుల రోడ్డు నుంచి ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ వేశారు.
జిల్లాలో మే 13న జరగనున్న ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ సమయాన్ని ఎన్నికల సంఘం ప్రకటించింది. వాస్తవంగా అన్నిచోట్లా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగుతుంది. కానీ జిల్లాలో మాత్రం పార్వతీపురం మినహా సాలూరు, కురుపాం, పాలకొండ నియోజకవర్గాల్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే ఓటింగ్ నిర్వహించాలని ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది.
వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఎంపీపీ ముద్దా బాబుల్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం రాత్రి పుల్లంపేటలోని బైపాస్లో తన అనుచరులతో కలిసి విలేకరుల సమావేశంలో ఈ మేరకు వెల్లడించారు.
జగన్ పాలనలో రోడ్లను గాలికి వదిలేసింది. ఐదేళ్లలో కనీసం మరమ్మతులు కూడా చేపట్టకపోవడంత చాలాచోట్ల గుంతలు పడి ప్రయాణానికి ఇబ్బందికరంగా మారాయి. దీనిపై జనంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిని గుర్తించిన వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు కేవలం నాలుగు నెలల ముందు రోడ్ల పనులు చేపట్టింది. అయితే నిఽధుల్లేక కేవలం నాలుగు శాతం పనులు మాత్రమే చేసి కాంట్రాక్టర్లు చేతు లెత్తేశారు. దీంతో ఉన్నది పోయి... కొత్తదీ రాక జనం మరింత అవస్థలు పడుతున్నారు.
[23:22]ఐపీఎల్ 2024లో భాగంగా చెన్నైతో జరిగిన మ్యాచ్లో లఖ్నవూ 8 వికెట్ల తేడాతో గెలిచింది. 177 పరుగుల లక్ష్యాన్ని లక్నవూ 19 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
మండలంలోని చిన్నఓరంపాడు గ్రామ పంచాయతీలోని అయ్యలరాజుపల్లె గ్రామం, వడ్డిపల్లె హరిజనవాడ, ఓబులవారిపల్లె వడ్డిపల్లె గ్రామాల్లో ఎనడీఏ అభ్యర్ధి అరవశ్రీధర్ ప్రచారం నిర్వహించారు.
బద్వేలు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీ యాలపై జిల్లా వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇందుకు కారణం లేకపోలేదు. సార్వత్రిక ఎన్నిక ల్లో గెలుపొంది ఉప ఎన్నిక అనివార్యమైతే అనం తర సార్వత్రిక ఎన్నిక అదే కుటుంబానికి విజ యం వరించదనేది నియోజకవర్గ చరిత్ర.
ప్యూరిఫైడ్ వాటర్ పంపిణీలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోయినా, అనుమతులు లేకుండా వాటర్ప్లాంట్స్ నిర్వహించినా కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ వాసుబాబు, జిల్లా ఆహార భద్రత అధికారి షమీంబాషా వాటర్ ప్లాంట్ యజమానులను హెచ్చరించారు.
CSK vs LSG : పదిహేడో సీజన్లో వరుస ఓటములు.. ప్లే ఆఫ్స్ రేసుకు రోజు రోజుకు పెరుగుతున్న పోటీ. ఈ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) సొంత గడ్డపై పంజా విసిరింది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్�
పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మల్లురవికి మద్దతుగా నిలిచి తెలంగాణ రాష్ర్టాన్ని ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకుందామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
టీడీపీ కూటమి అ భ్యర్థి డాక్టర్ గొట్టిపా టి లక్ష్మి తరుపున ద ర్శి అసెంబ్లీకి మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు శుక్రవా రం నామినేషన్ దా ఖలు చేశారు. దర్శి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎంవీఎస్ లోకేశ్వరరావుకు నా మినేషన్ పత్రాలు అందజేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు బూటకపు హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్.ప్రవీ ణ్కుమార్ విమర్శించారు.
దర్శి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి చెప్పారు. మండలంలోని కట్టసింగన్నపాలెం, గంగపాలెం గ్రామాల్లో శుక్రవారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రెండు గ్రామాల్లో పెద్దఎత్తున ప్రజలు ఎదురేగి స్వాగతం పలికారు.
వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. హనుమంతునిపాడు మండలం చినగొల్లపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి ఇంటింటి ప్ర చా రం చేపట్టారు. ఈసందర్భంగా డాక్టర్ ఉగ్ర ప్రతి ఇంటిని సందర్శిస్తూ గ్రామ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
Infosys - Nestle India గ్రోత్ గైడెన్స్ అంచనాలు తగ్గించడంతో ఇన్ఫీ షేర్ ఒక శాతం పతనమైతే, మిల్క్ ఉత్పత్తుల్లో చక్కెర శాతం ఎక్కువ వాడుతున్నట్లు వార్తలు రావడంతో నెస్లే ఇండియా ఎం-క్యాప్ రూ.10610 కోట్లు కోల్పోయింది.
గద్వాల మండల ఉపాధి హామీ పనులపై ఆడిట్కు రంగం సిద్ధమైంది. మండలంలో గత ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి 2024 మార్చి 31వ తేదీ వరకు రూ..8.76 కోట్ల పనులు నిర్వహించారు.
లోకసభ ఎన్నికల నామినేషన్లలో భాగంగా రెంవ రోజైన శుక్రవారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆరుగురు నామినేషన్లను దాఖలు చేశారు. అందులో మహబూబ్నగర్లో ఐదుగురు, నాగర్కర్నూలులో ఒక్కరు ఉన్నారు. మహబూబ్నగర్ లోకసభ నియోజకవర్గానికి ఐదుగురు నామినేషన్లు దాఖలు అయ్యాయి.
‘ఇన్నేళ్లు ఎవరెవరికో ఓట్లు వేశారు.. ఎవడెవడో రాజ్యమేలిండు.. ఎవని దగ్గరికో పోయి అయ్యా దేహీ అని అడుక్కునే పరిస్థితి పాలమూరుకు తెచ్చిన్రు.. ఇవాల నేను అడుగుతున్నా.. మీ బిడ్డగా అడుగుతున్నా.. ఇక్కడే పుట్టిన, ఇక్కడే పెరిగిన.. రేపు పోయినా ఈ మట్టిలో కలిసే మీ బిడ్డగా... నల్లమల అడవుల బిడ్డగా.. నల్లమల నుంచి వచ్చిన నేను.. ఈ నేల, ఈ గాలి, ఈ నీరు నాది,
బెజ్జూరు, ఏప్రిల్ 19: అన్నదాతలకు అందుబాటులో ఉండేందుకు ఏర్పాటు చేసిన రైతువేదికల నిర్వహణ వ్యవసాయ విస్తరణ అధికారులకు తలకుమించిన భారంగా మారింది. గత ప్రభుత్వం రైతువేదికలను నిర్మించింది. అయితే వాటి నిర్వహణకు అవసరమైన నిధులు విడుదల చేయలేదు.
టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ నామినేషన్కు భారీ సంఖ్యలో కేడర్ తరలివస్తారని ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ పోలీసులు తగిన ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సంతమాగులూరు, బల్లికురవ మండలాలోని అత్యధిక గ్రామాల నుంచి నామ్ రోడ్డు ద్వారా అద్దంకిలోజరిగే నామినేషన్ ర్యాలీకి కూటమి శ్రేణులు వాహనాలల్లో తరలివచ్చారు.
కొంపెళ్ళ మాధవీలత.. తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సంచలనం ఆమె. ప్రత్యేకించి బీజేపీ వర్గాల్లో హాట్ టాపిక్. హిందుత్వను భుజానికెత్తుకోవడంతో పాటు అదే సమయంలో... పస్మందా ముస్లింలకు సేవ చేస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చారామె. అంతేకాదు.. పార్టీ పరంగా.. లోకల
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వ్యయాన్ని ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు జాగ్రత్తగా నమోదు చేయాలని నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకుడు సౌరభ్ అధికారులను ఆదేశించారు.
ఆదిలాబాద్, ఏప్రిల్19 (ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి రెండవరోజు శుక్రవారం ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది. కాంగ్రెస్పార్టీ అభ్యర్థి ఆత్రంసుగుణ తరపున ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు, ఆదిలాబాద్, బోథ్ ఇన్చార్జీలు కందిశ్రీనివాస్రెడ్డి, ఆడే గజేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కరీం, శ్రీలేఖతో కలిసి నామినేషన్ పత్రాలను జిల్లా రిటర్నింగ్ అధికారి రాజార్షిషాకు అందజేశారు.
ఆసిఫాబాద్, ఏప్రిల్ 19: లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న రాజకీయపార్టీల అభ్యర్థుల ఖర్ఛుల వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని ఆదిలాబాద్ పార్ల మెంట్ ఎన్నికల వ్యయపరిశీలకుడు డాక్టర్ వివేకానంద్రాజేంద్ర జదావర్ అన్నారు.
టీడీపీ కూటమి అభ్యర్థి ఎంఎం కొండయ్య తరపున ఆయన కుమారుడు గౌరీఅమర్నాఽథ్ (ప్రపోజర్) తదితరులు శుక్రవారం ఆర్వో సూర్యనారాయణరెడ్డికి నామినేషన్ పత్రాలను అందజేశారు.
సిర్పూర్(టి), ఏప్రిల్ 19: మండల కేంద్రంలోని చికెన్సెంటర్ల వ్యాపారులు కోళ్ల వ్యర్థాలను సంచుల్లో నింపి నాగమ్మ చెరు వులో పడవేస్తున్నారు. దీంతో నాగమ్మ చెరు వులోని బుద్ధుడి విగ్రహం సందర్శణకు వచ్చే వారు, సమీపంలోని మసీదుకు, వారసంత వచ్చే వ్యాపారులు, ప్రజలు దుర్వాసనతో ఇబ్బందులకు గురవుతున్నారు.
మాకు తొలిసారిగా ఓ టు హక్కు వచ్చింది. మా ఓటును సైకిల్ గుర్తుపైనే వేస్తామని నవ యువ ఓటర్లు ప్రకటించా రు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం అనివార్యం. ఉద్యోగ, ఉపాధి, అభివృద్ధి, సంక్షే మం బాబుతోనే సాధ్యమని చీరాల మండలం వాడరేవుకు చెందిన తొలిసారిగా ఓటు హక్కును పొందిన పలువురు యువకులు పేరొన్నారు.
Air Taxi రెండేండ్లలో దేశంలో ఎయిర్ ట్యాక్సీ సేవలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం అమెరికా ఆర్చర్ ఏవియేషన్ సంస్థతో దేశీయ విమానయాన సంస్థ ఇండిగో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నది.
LIC జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేసన్ ఆఫ్ ఇండియా (జీఐసీ), భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)ల్లో కేంద్ర ప్రభుత్వం మైనారిటీ వాటాను విక్రయించాలని తలపోస్తున్నట్లు సమాచారం.
జిల్లాలో ఎండలు మండిపోతు న్నాయి. సూర్య ప్రతాపానికి ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఉదయం 8 గంటలకే వాతావరణం వేడెక్కుతుండటంతో ఇళ్ల నుంచి బయటకు రావా లంటేనే జనం జంకుతున్నారు. ముఖ్యంగా పగటిపూట ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటుండటంతో ఎండ వేడిమిని తాళలేక పోతున్నారు.
పెద్దపల్లి పార్టమెంట్ బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ కోరారు. గోదావరి కాలనీలో శుక్రవారం రఘునాథ్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. పెద్దపల్లి నుంచి బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందన్నారు.
గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చూడాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు పేర్కొన్నారు. శుక్రవారం రామారావుపేట గ్రామంలో పారిశుధ్య పనులను పరిశీలించారు.
జిల్లా కేంద్రంలో బీసీ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని శుక్రవారం జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఏవో రాజేశ్వర్కు వినతిపత్రం అందజేశారు.
మండలంలోని గోండు గూడ గ్రామంలో దివంగత కుర్సెంగు లక్ష్మణ్ స్మార కార్ధం నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ కొన సాగుతుంది. శుక్రవారం ఈ కార్యక్రమానికి టీపీసీసీ ప్రచార కమిటీజాయింట్ కన్వీర్ నాతరి స్వామి హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకుని టాస్ వేసి పోటీలను ప్రారంభించారు.
అద్దంకి నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయనని, ఇచ్చిన ప్రతిమాటా నిలబెట్టుకుంటానని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన అనంతరం బయటకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు.
బీఆర్ఎస్ (BRS) పార్టీ పని అయిపోయిందని.. .పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీట్ కూడా రాదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) అన్నారు. శుక్రవారం నాడు సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. లోక్సభ ఎన్నికలపై కేడర్కు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలపై కీలక అంశాలపై చర్చించారు.
Chandrababu టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆస్తులు 39 శాతం పెరిగాయి. చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరికి కలిపి రూ.931 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఈ విషయాన్ని నామినేషన్ సమయంలో ఎన్నికల కమిషన్కు ఇచ్చిన అఫిడవిట్ల�
Premalu 2 Movie getting Ready: ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలంలో మలయాళ సినిమాలు వరుస హిట్లుగా నిలిచిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అలాంటి సినిమాలలో ప్రేమలు సినిమా కూడా ఒకటి. గిరీష్ ఏడీ దర్శకత్వంలో నస్లేన్ హీరోగా మమిత బైజు హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా కేవలం మలయా
ఏపీలో సార్వత్రిక ఎన్నిక (AP Election 2024)ల్లో భాగంగా ఎన్నికల సంఘం (Election Commission) నామినేషన్లను స్వీకరిస్తుంది. ఇందులో భాగంగా జిల్లాలో రెండో రోజు మొత్తం 18 నామినేషన్లు దాఖలు అయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి ఎస్.ఢిల్లీరావు తెలిపారు. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గానికి మూడు నామినేషన్లు దాఖలు అయినట్లు చెప్పారు.
ఓకే దేశం ఓకే ఎన్నిక అంశంపై బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. వన్ నేషన్- వన్ ఎలక్షన్ అనేది కొత్తది ఏం కాదన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రెండు దశాబ్దాల పాటు ఓకే దేశం ఓకే ఎన్నిక కొనసాగిందని గుర్తుచేశారు. 1971లో ఇందిరాగాంధీ మధ్యంతర ఎన్నికలకు వెళ్లడంతో సమస్య వచ్చిందని పేర్కొన్నారు.
Ravula Sridhar Reddy కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తొస్తారని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్రెడ్డి విమర్శించారు. సికింద్రాబాద్లో గెలిచే పరిస్థితి లేదని గ్రహించే కిషన్ రెడ్డి ప్రజలకు నివేది
కొందరు ఎదుటి వారిని హింసిస్తూ పైశాసిక ఆనందం పొందుతుంటారు. ఇంకొందరు నోరు లేని మూగజీవాలను వివిధ రకాలుగా బాధపెడుతూ.. రాక్షసానందం పొందుతుంటారు. అయితే టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు అన్నట్లు.. కొన్నిసార్లు..
దేశానికి రాజైనా తల్లికి కొడుకేననే నానుడు మరోసారి రుజువైంది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో సుడిగాలి పర్యటనలు జరుపుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారంనాడు ఎన్నికల ర్యాలీలో తన తల్లి హీరాబెన్ ఫోటో చూసి భావోద్వాగానికి గురయ్యారు. తన ప్రసంగాన్ని కొద్దిసేపు ఆపేశారు.
బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ కాదని, తెలంగాణ ప్రజలు అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఇక సాధ్యం కాదన్నారు. సెంటిమెంటు మీద ఆధారపడి ఎల్లకాలం రాజకీయాలు నడవవన్నారు. 2015లోనే ఫోన్ ట్యాపింగ్పై చర్చ జర�
కాంగ్రెస్పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎలక్టోరల్ బాండ్ల వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ పథకం అని వ్యాఖ్యానించిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై అమిత్ షా తీవ్రంగా స్పందించారు
Sita Kalyana Vaibhogame Teaser : సుమన్ తేజ్, గరీమ చౌహన్ హీరో హీరోయిన్లుగా ‘సీతా కళ్యాణ వైభోగమే’ అనే సినిమా తెరెక్కుతోంది. డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై సతీష్ పరమవేద దర్శకత్వంలో రాచాల యుగంధర్ నిర్మించిన ఈ సినిమాను ఏప్రిల్ 26న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ �
KCR లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ తలపెట్టిన బస్సు యాత్రకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ సీఈవో వికాస్రాజ్ను బీఆర్ఎస్ పార్టీ కోరింది. ఈనెల 22 నుంచి మే 10వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేయ
ఐపీఎల్ 2024లో (IPL 2024) చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు మరోసారి సత్తా చాటారు. లక్నో సూపర్ జెయింట్స్తో (Lucknow Super Giants vs Chennai Super Kings) జరుగుతున్న మ్యాచ్లో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టానికి 176 పరుగులు చేశారు. రవీంద్ర జడేజా 57 పరుగులతో రాణించి టాప్ స్కోరర్గా నిలిచాడు.
టిక్కెట్టు లేకపోయినా రైలెక్కి రిజర్వేషన్ సీటులో కూర్చున్న అక్కడి నుంచి లేచి లేదంటూ మంకుపట్టు పట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఇజ్రాయెల్ - ఇరాన్(Israeil - Iran) మధ్య పెరిగిన ఉద్రిక్తతలు యుద్ధానికి దారితీసేలా ఉండటంతో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్(Elon Musk) శుక్రవారం తనదైన శైలిలో స్పందించారు. ఇరు దేశాలకు శాంతి సందేశం ఇచ్చారు.
కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం నీటి వనరుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. నల్గొండ దాహార్తిని , ఆపద కాలంలో విద్యుత్ అవసరాన్ని తీర్చే టెయిల్ పాండ్ ఆధారాన్ని దొంగతనంగా ఖాళీ చేస్తే జిల్లా మంత్రులకు సోయిలేదని మండిపడ్డారు.
Bandi Sanjay అసెంబ్లీ ఎన్నికలకు ముందు క్వింటాల్ ధాన్యానికి రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. శుక్రవారం కరీ�
తెలంగాణలో బీఆర్ఎస్ (BRS) పార్టీ లాగానే., ఏపీలో కూడా వైఎస్సార్సీపీ (YSRCP) కనుమరుగు కావడం ఖాయనమని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) సంచలన ఆరోపణలు చేశారు. విశాఖలోని మధురవాడలో తన నూతన కార్యాలయాన్ని శుక్రవారం నాడు ప్రారంభించారు.
Harish Rao మైనార్టీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఒక్క మైనార్టీకి కూడా మంత్రి పదవి ఇవ్వలేదని అన్నారు. మైనార్టీలపై కాంగ్రెస్ ప్రేమ ఇదేనా? అని ప�
Lalrin Puia లోక్సభ తొలి విడత ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఒక అపశృతి చోటుచేసుకుంది. మిజోరంలో ఎన్నికల విధుల్లో ఉన్న ఓ జవాన్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. పోస్టుమార్టం అనంతరం అతని మృతదేహాన్ని స్వస్థలానికి పం�
Padma Rao Goud పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులదే విజయం ఖాయమని సికింద్రాబాద్ బీఆర్ఎస్ (BRS) అభ్యర్థి తీగుల్ల పద్మారావు గౌడ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధీమాను వ్యక్తం చేశారు.
[20:50]మహారాష్ట్రలోని షోలాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రణితి షిండేకు మద్దతుగా ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ ప్రచారం చేస్తున్నట్లుగా ఓ డూప్ ఉన్న ఓ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది.
CSK vs LSG : లక్నో గడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు తడబడుతున్నారు. ఎల్ఎస్జీ బౌలర్ల ధాటికి సీఎస్కే కీలక ఆటగాళ్లంతా పెవిలియన్ చేరారు. 33 పరుగులకే ఓపెనర్లను కోల్పోయిన చెన్నై ఏ దశలోనూ కోలుక
ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లిలో నామినేషన్ కేంద్రం వద్ద శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్ వేసేందుకు వచ్చిన టీడీపీ నేతలపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. గురువారం వైసీపీ అభ్యర్థి ద్వారాకనాథ రెడ్డి నామినేషన్ వేశారు. అయితే ఆ సమయంలో పరిమితికి మించి ఆ పార్టీ శ్రేణులు తరలి వచ్చాయి.
మల్కాజిగిరికి ఈటల సరిపోతారని హైకమాండ్ టికెట్ ఇచ్చిందని, బీజేపీ సోషల్ ఇంజినీరింగ్లో నెంబర్వన్ అని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఈ సారి మోడీని ప్రధానిని చేయాలన్న భావన ప్రజల్లో కనిపిస్తోందన్నారు.
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ కుమార్తె, పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ పొరుగు దేశాలతో సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పొరుగున ఉన్న దేశాలతో ఘర్షణ పడొద్దని.. స్నేహంగా ఉండాలని వ్యాఖ్యానించారు.
లోక్సభ ఎన్నికలకు ముందు ఇద్దరు బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు మాలికయ్య గుత్తేదార్, శారదా మోహన్ శెట్టిలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. గుత్తేదార్ కలబురగి జిల్లా అఫ్జల్పూర్ నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా కూడా పని చేశారు.
వాణి నా భార్య.. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా నామినేషన్ వేసే, పోటీ చేసే అధికారం ఉంది.. కాదని చెప్పే అర్హత ఎవరికీ లేదన్నారు దువ్వాడ శ్రీనివాస్.. ఏం చేస్తాం.. కలియుగ ప్రభావం.. సొంత అన్నదమ్ములు, కుటుంబం తిరగబడవచ్చు.. కానీ, ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ న�
Madhya Pradesh horror మహిళను నెల రోజులుగా నిర్బంధించిన ఒక వ్యక్తి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అలాగే చిత్రహింసలకు గురి చేశాడు. నోటిలో కారం పోసి ఫెవీ క్విక్తో సీల్ చేశాడు. నరక యాతన అనుభవించిన ఆ మహిళ ఆసుపత్రిలో చి�
తండ్రి సమాధి అదృశ్యమవడంతో ఓ కూతురు తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఇలా చేస్తారని ముందే తెలిసుంటే తండ్రి మృతదేహాన్ని దహనం చేసి తన అస్తికలను తన వెంట తీసుకెళ్లేదాన్నని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.
ఏపీ సీఎం జగన్ పై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వాలంటీర్ల జీతాన్ని రూ.10 వేలకు పెంచుతామని చంద్రబాబు ప్రకటించారు. వాలంటీర్లు రాజీనామా చేయొద్దని కోరారు. పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. రైతులకు ఏడాదికి రూ.20 వేలు అందజేస్తామని వెల్లడించారు. ఒక్క డీఎస్సీ కూడా వేయలేదు. యువత భవిష్యత్ నాశనం చేశారు.
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎండలు మండిపోతున్నాయి. ఇంటి నుంచి అడుగు బయటకు పెట్టాలంటేనే.. ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. ఎండల వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది వివిధ రకాల ప్రయత్నాలు చేయడం చూస్తూ ఉంటాం. కొందరు....
Bridge collapse జమ్ముకశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో గాలివానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. బలమైన ఈదురు గాలులు వీయడంతోపాటు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలుల ధాటికి కలానీ - చక్తో గ్రామాల మధ్య ఓ నదిపై ఉన్న వంత�
[20:11]ఇరాన్పై డ్రోన్ దాడి విషయంలో ఇజ్రాయెల్ నుంచి తమకు చివరి క్షణంలో సమాచారం అందిందని అమెరికా చెప్పినట్లు ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో టజానీ తెలిపారు.
తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్కు సమయంలో సమీస్తుంది. ఆ క్రమంలో ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సైతం ప్రచారం కోసం రంగంలోకి దిగుతుంది. అందులోభాగంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ బస్సుయాత్రకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆ పార్టీ నేతలు కోరారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా లోక్ సభ ఎన్నికల్లో కమ్యునిస్టులతో కలిసి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. సీపీఎం కార్యాలయానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వచ్చారు. కమ్యునిస్ట్ పార్టీ నేతలు తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డితో భట్టి విక్రమార్క సమావేశం అయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరే అవకాశం ఉంది.
'ఇండియా' కూటమిలో మిత్రులు, కేరళలో ప్రత్యర్థులుగా ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కేరళ సీపీఎం నేత, ముఖ్యమంత్రి పినరయి విజయన్ మధ్య వాగ్యుద్ధం కొనసాగుతోంది. రాహుల్ గాంధీ ఇటీవల తనపై చేసిన వ్యాఖ్యలపై పినరయి విజయన్ శుక్రవారం ఘాటుగా స్పందించారు. మీ నాన్నమ్మ కూడా జైలుకు వెళ్లారని గుర్తుచేశారు.
భారత్లో 2025లో ఎయిర్ ట్యాక్సీలను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వీటి సాయంతో దేశ రాజధానిలోని కన్నాట్ నుంచి హర్యానాలోని గురుగ్రామ్కు కేవలం 7 నిమిషాల్లో ప్రయాణికులను తీసుకువెళ్తుంది. అంటే ట్రాఫిక్ జామ్లకు ఫుల్ స్టాప్ పడినట్లే.
Raghubabu బీఆర్ఎస్ నేత సంధినేని జనార్ధన్రావు యాక్సిడెంట్ కేసులో సినీ నటుడు రఘుబాబు ఇవాళ కోర్టు ఎదుట హాజరయ్యారు. జనార్దన్ రావు భార్య నాగమణి ఫిర్యాదు మేరకు రఘుబాబుపై 304/ఏ సెక్షన్ కింద నల్గొండ టూ టౌన్ పోలీ
CSK vs LSG : డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)కు పెద్ద షాక్. లక్నో పేసర్ల ధాటికి ఆదిలోనే సీఎస్కే ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(17), రచిన్ రవింద్ర(0)లు పెవిలియన్ చేరారు.
పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ను వెబ్ సైట్లో సర్వీస్ కమిషన్ పెట్టింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తరవాత వెబ్ సైట్లో స�
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గత ఏడాది నటించి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న సినిమా సలార్.. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ను కొల్లగొట్టింది.. ఓటీటిలో కూడా విడుదలైన ఈ సినిమా అక్కడ కూడా మంచి టాక్ ను అందుకుంది. ఇక టీ�
'పిఠాపురం నుంచి నాకు తల్లిలాంటిది.. నా అక్క గీతమ్మ నిలబడుతోంది.. పిఠాపురంలోని ప్రతీ ఒక్కరూ ఆలోచన చేయాలి.. లోకల్ హీరో కావాలా? లేకపోతే సినిమా హీరో కావాల్నా ఆలోచన చేసుకోవాలన్నారు సీఎం వైఎస్ జగన్
Baak Movie to Release on May 3rd: అత్యంత విజయవంతమైన హారర్ కామెడీ సిరీస్ ‘అరణ్మనై’ నుంచి నాలుగో చిత్రం అరణ్మనై 4 తెలుగులో ‘బాక్’ పేరుతో రిలీజ్ కి రెడీ అవుతోంది. సుందర్ సి దర్శకత్వంతో పాటు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, రాశి ఖన్నా హీరోయిన్స�
Telangana యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎస్సీ గురుకుల పాఠశాల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్రం సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఈ నెల 22న భువనగిరిలోని గురుకులాన్ని నేషనల్ కమిషన్ ఫ
Rocky Flintoff : దిగ్గజ క్రికెటర్ల తనయులుగా అందరూ హిట్ కొట్టకపోయినా.. కొందరు మాత్రం తమ మార్క్ చూపిస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో ఇంగ్లండ్ యువకెరటం రాకీ ఫ్లింటాఫ్(Rocky Flintoff) కూడా చేరిపోయాడు.
ఉమ్మడి వరంగల్ ముద్దుబిడ్డ మెరుగు కౌషిక్ సివిల్స్ లో సత్తా చాటాడు. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా 82వ ర్యాంక్ సాధించాడు. తొలి ప్రయత్నంలోనే సివిల్స్ కొట్టాడు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అక్రమాలకు పాల్పడుతోందని.. తెలుగుదేశం - జనసేన- బీజేపీ కూటమి అభ్యర్థులను భయాభాంత్రుకు గురిచేస్తుందని జనసేన (Janasena) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మారెడ్డి శివశంకర్ రావు అన్నారు. వైసీపీ ప్రభుత్వం, సీఎం జగనరెడ్డిపై జనసేన నేతలు ఎన్నికల సంఘాని (Election Commission)కి ఫిర్యాదు చేశారు.
దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లోక్సభ మొదటి దశ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 102 స్థానాలకు ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. రాత్రి 7 గంటల సమయానికి 60.03 శాతం పోలింగ్ నమోదయిందని ఎన్నికల సంఘం ప్రకటించింది.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ క్రమంలో పలువురు పోలీసుల వ్యవహార శైలిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీఈవో ఎంకే మీనాను శుక్రవారం కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం అందుకు సంబంధించిన వివరాలను టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య వివరించారు.
Loksabha Elections మణిపూర్లో ఉద్రిక్తతల నడుమ పోలింగ్ జరిగింది. ఇన్నర్ మణిపూర్ లోక్సభ స్థానానికి పోలింగ్ సందర్భంగా పలుచోట్ల కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. మొయిరాంగ్ కాంపు ప్రైమరీ స్కూల్ దగ్గర జరిగిన కాల�
Iran consulate గ్రెనేడ్లు, బాంబులతో కూడిన జాకెట్ ధరించిన ఒక వ్యక్తి ఇరాన్ రాయబార కార్యాలయంలోకి ప్రవేశించాడు. తనను తాను పేల్చుకుంటానని బెదిరించాడు. దీంతో ఇరాన్ కాన్సులేట్ కార్యాలయం వద్దకు భారీగా భద్రతా సిబ్�
మోదీ ప్రభుత్వంలో భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతోందని మంత్రి సీతక్క (Seethakka) అన్నారు. కాంగ్రెస్ (Congress) జన జాతర బహిరంగ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరయ్యారు. రేవంత్ వేదికపైకి వచ్చే క్రమంలో పెద్ద పెట్టున నినాదాలతో మార్మోగింది. సీతక్క ప్రసంగానికి రాగానే ఈలలు, కేకలతో సభ హోరెత్తింది.
సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల ఫుడ్ వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొందరు కొత్త కొత్త రెసిపీలతో వినూత్న వంటలను చేస్తుంటారు. మరికొందరు రోజూ తినే ఆహార పదార్థాలనే వెరైటీగా చేయడం చూస్తుంటాం. ఇలాంటి వీడియోలు ...
Forex Reserves చాలా కాలం తర్వాత విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్) నిల్వలు తగ్గుముఖం పట్టాయి. ఈ నెల 12తో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 5.4 బిలియన్ డాలర్లు తగ్గి 643.16 బిలియన్ డాలర్లకు పడిపోయిందని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రక�
CSK vs LSG : ఐపీఎల్ పదిహేడో సీజన్లో కీలక పోరు మరికాసేపట్లో జరుగనుంది. లక్నో వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన లక్నో సారథి రాహుల్(KL Rahul) బౌలింగ్ తీసుకున్నాడు.
నేత కార్మికులకు చెల్లించాల్సిన బకాయిల్లో రూ.50 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. పెండింగ్ లో ఉన్న మిగతా బకాయిలను కూడా వీలైనంత తొందరలోనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
Director Lingusamy Company: Release Statement About Uttama Villain Movie Loss: లింగుసామి తమిళ చిత్రసీమలో ప్రముఖ దర్శకుడన్న సంగతి తెలిసిందే. ఆయన తిరుపతి బ్రదర్స్ పేరుతో నిర్మాణ సంస్థను కూడా నడుపుతున్నారు. దీని ద్వారా ఎన్నో హిట్ చిత్రాలను నిర్మించారు. అయితే తిరుపతి బ్రదర్స్ నిర్మాణ సంస్థ న�
Principal Gets Facial In School లేడీ ప్రిన్సిపాల్ స్కూల్లో క్లాసులు ఎగ్గొట్టింది. ఫేషియల్ చేయించుకోవడంలో బిజీ అయ్యింది. ఇది గమనించి వీడియో తీసిన లేడీ టీచర్ చేయి కొరికింది. ఇటుక రాయితో ఆమెను కొట్టింది. ఈ వీడియో క్లిప్ �
IPL 2024 : ఐపీఎల్ పదిహేడో సీజన్లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardhik Pandya)కు భారీ ఫైన్ పడింది. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై జట్టు నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయలేక�
Prathinidhi-2 Movie టాలీవుడ్ హీరో నారా రోహిత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సోలో, ప్రతినిధి, రౌడీ ఫేల్లో, అసుర వంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు తీసి జనాల్లో మంచి గుర్తింపు సంపాదించాడు. చివరగా ఆయన ఐదేళ్ల క
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఫామ్ హౌస్ కేడీ తెలంగాణను దోపిడీ చేశారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) సంచలన ఆరోపణలు చేశారు. మహబూబాబాద్లో కాంగ్రెస్ జన జాతర భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో కేసీఆర్, మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
అధికార వైసీపీకి ఆ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలే కాదు.. వాలంటీర్లు సైతం గట్టి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎంపీ, ఎమ్మెల్యేలు పార్టీని వీడి.. ఇతర పార్టీల్లోకి వలస వెళ్లారు. అలాగే వందలాది మంది వాలంటీర్లు సైతం ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నారు.
Heat Wave తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదే పరిస్థితి ఆ�
సోషల్ మీడియాలో పులులు, సింహాలకు సంబంధించిన అనేక వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. వేటాడే పులులు కొన్నిసార్లు విచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. మరికొన్నిసార్లు చెట్టుపై ఉన్న జంతువులను కూడా వేటాడటం చూస్తుంటాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా...
మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికల రెండో విడత ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇందులో భాగంగా షోలాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రణతి షిండే తరఫున బాలీవుడ్ బాద్షా 'షారూక్ ఖాన్' వచ్చారంటూ జనం శుక్రవారంనాడు ఎగబడ్డారు. ఆ తర్వాత వచ్చిందెవరో తెలిసి ఆశ్చర్యానికి లోనయ్యారు.
చేనేత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) గుడ్ న్యూస్ తెలిపింది. చేనేత కార్మికులకు చెల్లించాల్సిన బకాయిల్లో రూ.50 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. పెండింగ్లో ఉన్న మిగతా బకాయిలను కూడా వీలైనంత త్వరలోనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు.
వర్క్ ఫ్రం హోం కల్చర్కు ముగింపు పలకాలని ప్రపంచంలోని కార్పొరేట్ సంస్థలన్నీ ప్రయత్నిస్తున్న తరుణంలో గ్లోబాంట్ అనే ఐటీ కంపెనీ సంచలనం నిర్ణయం తీసుకుంది. 33 దేశాల్లోని 30 వేల మంది ఉద్యోగులకు ఒక్కసారిగా వర్క్ ఫ్రం హోం ఇచ్చేసింది.
Manjummel Boys ఈ ఏడాది సక్సెస్ఫుల్ సినీ ఇండస్ట్రీ ఏది అంటే వెంటనే గుర్తోచ్చేది మలయాళ ఇండస్ట్రీ. గత రెండు నెలల నుంచి మలయాళ సినీ పరిశ్రమ హ్యాట్రిక్ బ్లాక్బాస్టర్లతో కళకళలాడుతోంది. ‘ప్రేమలు’, ‘భ్రమయు�
Voter turnout లోక్సభ తొలి విడత ఎన్నికల్లో పోలింగ్ చాలా తక్కువగా నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు 59.7 శాతం మంది ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే పోలింగ్ సమయం ముగిసేటప్పటికి క్యూలైన్లలో ఉన్
ఐక్యరాజ్యసమితి(UNO) సూచనలు బేఖాతరు చేస్తూ.. ఇరాన్పై(Iran) ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుకుపడింది. ఆ దేశంపై శుక్రవారం ప్రతీకార దాడికి దిగింది. ఇవాళ ఉదయాన్నే ఇరాన్పై ఇజ్రాయెల్ దళాలు క్షిపణులతో దాడి చేసినట్లు అమెరికా నివేదించింది.
ఏపీ సీఎం వైఎస్ జగన్ పై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ మెడలు వంచి హోదా తెస్తాం అని చెప్పాడని గుర్తుచేశారు. తర్వాత కేసుల భయంతో బీజేపీకి భయపడి ఒక్కసారి కూడా హోదా గురించి మాట్లాడలేదని మండిపడ్డారు. ఒకవేళ రాష్ట్రానికి హోదా వచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని స్పష్టం చేశారు.
Loksabha Elections 2024 : కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని కొందరు పగటి కలలు కంటున్నారని ఆ పార్టీ నేత సచిన్ పైలట్ను ఉద్దేశించి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు.
AP News మాజీ సీఎం కిరణ్కుమార్ రెడ్డికి ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాను కాంగ్రెస్లో ఉన్నప్పుడు సోనియా గాంధీ కాళ్లనే మొక్కలేదని.. అలాంటిది కిరణ్కుమార్ రెడ్డి కా
లోక్సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా నాగాలాండ్లో అరుదైన రికార్డు నెలకొంది. రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక ఎంపీ సీటుకు శుక్రవారం నాడు పోలింగ్ జరిగింది. అయితే, ఈ పోలింగ్కు ఆరు జిల్లాల ప్రజలు దూరంగా ఉన్నారు.
RCB టీమ్ గురించి, అలాగే, హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో ఆడటం గురించి ఆసక్తిర విషయాలను తెలిపారు. కర్ణాటకకు చెందిన ఆటగాడిని కావడంతో ఆర్సీబీ తరఫున ఆడాలనే కోరిక ఉంది అని తన అభిప్రాయాన్ని కేఎల్ రాహుల్ వ్యక్తం చేశాడు.
అసలైన దేశ భక్తుల కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబమేనని.. బీజేపీ నేతలు డూప్లికేట్ దేశభక్తులు అని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వాళ్లు గ్రాఫిక్స్ లీడర్స్ అని ఆయన వ్యాఖ్యానించారు.
AP CM Jagan ఇంటింటికి ప్రభుత్వ పథకాలు అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వా్నిదేనని , పొరపాటున చంద్రబాబు కూటమికి ఓటేస్తే పథకాలన్నీ రద్దు అవుతాయని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు.
Asaduddin Owaisi ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ నామినేషన్ వేశారు. శుక్రవారం ఆయన తన అనుచరులతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయానిక వెళ్లారు. అక్కడ ఎన్నికల రి�
ఏపీలో ట్రిబుల్ ఇంజన్ పాలన అవసరమని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) అన్నారు. శుక్రవారం నాడు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాజమండ్రి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు.
BJP Leader Caught 'Bribing' People పోలింగ్ రోజున బీజేపీ నేత స్థానిక ఓటర్లకు డబ్బులు పంచారు. రెడ్ హ్యాండెడ్గా ఆయన పట్టుబడిన వీడియో క్లిప్ను కాంగ్రెస్ పార్టీ షేర్ చేసింది. బీజేపీ నీచమైన చర్యకు పాల్పడిందని ఆరోపించింది. బ�
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని మొత్తం 102 లోక్సభ పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. శుక్రవారం ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది.
మద్యం కుంభకోణం కేసులో అరెస్టై కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై ఈడీ చేసిన ఆరోపణలను ఆయన తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ తోసిపుచ్చారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టచ్ లో ఉన్నారని.. లోక్ సభ ఎన్నికల తర్వాత ప్రభుత్వం కూలిపోతుందని కేసీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆ కామెంట్లపై జగ్గారెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ఏం చేసినా తమకేం కాదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీలో ముగ్గురు నేతలు ఉండొచ్చు, బీజేపీలో ఇద్దరు ఉండొచ్చు.. కాంగ్రెస్ పార్టీలో లీడర్లకు కొదవ లేదని స్పష్టం చేశారు.
హెల్త్ డ్రింక్స్ అంటే ఏమిటో నిర్వచనమే లేదు. నిర్ణీత మోతాదు మించి పంచదార కలిపేసిన డ్రింక్స్ ఈ-పోర్టల్స్లో హెల్త్ డ్రింక్స్ అనే పేరుతో అమ్మేస్తున్నారు. అసలు ఏ డ్రింకులోనైనా చక్కెర ఎంత ఉండాలి. ఏ స్థాయిలో ఉంటే ఆరోగ్యకరం అవుతుంది?
ఈద్ సెలబ్రేషన్స్ కోసం బెంగాల్ వచ్చిన వలస కార్మికులు ఓటు వేయకుండా మాత్రం తిరిగి వెళ్లవద్దని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. ముర్షీదాబాద్లో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో సీఎం మాట్లాడుతూ, బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం తిరిగి కేంద్రంలో అధికారంలోకి వస్తే ఓటు వేయని వాళ్ల ఆధార్ కార్డులు, పౌరసత్వాన్ని ఊడ లాక్కుంటుందని హెచ్చరించారు.
మహారాష్ట్రలోని అమరావతి లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా నవనీత్ రాణా బరిలో దిగారు. అయితే ఆమెపై శివసేన-యుబీటీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ డ్యాన్సర్ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. రౌత్ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘాన్ని బీజేపీ అశ్రయించింది. రౌత్పై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ విజ్జప్తి చేసింది.
Heavy rain హైదరాబాద్: భానుడి భగభగలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కలిగింది. రాష్ట్రంలోని(Telangana) పలుచోట్ల వర్షం(Heavy rain) కురిసింది.
Bhaje Vaayu Vegam ఆర్ ఎక్స్ 100(RX100) ఫేమ్ కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం ‘భజే వాయు వేగం’(Bhaje Vaayu Vegam). యూవీ క్రియేషన్స్లో వస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేక�
ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో మంచి లాభాలు ఆర్జించిన ఇన్ఫోసిస్, మదపర్లకు డివిడెండ్ ప్రకటించింది. ఈ క్రమంలో సంస్థ సహవ్యవస్థాపకుడు నారాయణ మూర్తి మనవడికి రూ.4.2 కోట్ల డివిడెండ్ అందనుంది.
IPL 2024 : ఐపీఎల్ పదిహేడో సీజన్లో అన్నీ శుభశకునములే కనిపిస్తున్నాయి. ప్రతి సీజన్లో ఒక కొత్త స్టార్ పుట్టుకొచ్చినట్టే.. ఈ సీజన్లోనూ కొత్త స్టార్ ఆవిర్భవించాడు. అతడే అశుతోష్ శర్మ(Ashutosh Sharma). ఈ కుర్ర హ
లోక్సభ ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సైనిక నియామకాలకు ఉద్దేశించిన అగ్నివీర్ స్కీమ్ను రద్దు చేస్తామని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ హామీ ఇచ్చారు.
Rathnam తమిళ నటుడు హీరో విశాల్ చాలా రోజులు తర్వాత ‘రత్నం’(Rathnam) అంటూ ఊరమాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాకు సింగం చిత్రాల ఫేమ్ హరి దర్శకత్వం వహిస్తుండగా.. ప్రియా భవానీ శంకర్ కథానాయ�
ఆలూరులో నీళ్లు లేక, కరెంట్ లెక పోవడంతో పంట ఎండిపోయిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu) ధ్వజమెత్తారు. ఏపీ చరిత్ర మార్చే కీలక తరుణం ఇది అని అభిప్రాయ పడ్డారు. ప్రజాగళం కోసం ఆలూరు వచ్చిన సమయంలో ఆలూరు అదరగొట్టింది.. దద్దరిల్లిందని స్పష్టం చేశారు.
Zero voter turnout నాగాలాండ్లోని ఒకే లోక్సభ స్థానానికి శుక్రవారం ఒకే దశలో పోలింగ్ జరిగింది. అయితే, ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల ప్రజలు ఓటింగ్కు దూరంగా ఉన్నారు. దీంతో నాగాలాండ్లోని ఆరు �
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024, లోక్సభ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులను బంపర్ మెజారిటీతో రాష్ట్ర ప్రజలు గెలిపించబోతున్నారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎంపీటీసీని ఎంపీగా గెలిపించబోతున్నామని అన్నారు.
Kishan Reddy తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. తన అనుచరులతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయానికి వెళ్లిన ఆయన రిటర్న�
NR Narayana Murthy ఇన్ఫోసిస్ ప్రకటించిన డివిడెండ్ తో.. సంస్థ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి ఐదు నెలల మనుమడు ఏకగ్రహ్ రోహన్ మూర్తి పంట పండింది.
కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలో నడిచే డీడీ న్యూస్(DD News) కొత్త రూపం సంతరించుకుంది. డీడీ అని ఎరుపు రంగు లోగోను.. కాషాయ రంగులోకి మారుస్తూ డీడీ యాజమాన్యం ఏప్రిల్ 16న నిర్ణయించింది. తమ సోషల్ మీడియా పేజీలు సైతం కొత్త రూపాన్ని సంతరించుకున్నాయని డీడీ న్యూస్ ఓ ప్రకటనలో తెలిపింది.
చాలామందికి కాఫీ, టీ లు లేకపోతే రోజు గడవదు. అయితే వీటి వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. దీని కారణంగానే ఈమధ్య కాఫీ, టీ ల వల్ల కలిగే నష్టాల గురించి ప్రజలకు అవగాహన కలిగించడం మొదలు పెట్టారు ఆహార నిపుణులు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ కీలకమని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా బీజేపీ ఆభ్యర్ధి తాండ్ర వినోద్ రావు గెలుపును కాంక్షిస్తూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రోడ్ షో నిర్వహించారు.
నామినేషన్ పత్రాల్లో నందమూరి బాలకృష్ణ పేర్కొన్నప్రకారం ఆయనకు రూ.9 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయి.. ఎన్నికల అఫిడవిట్లో బాలయ్య చూపిన ఆస్తుల వివరాల విషయానికి వస్తే.. బాలకృష్ణ ఆస్తుల విలువ రూ.81 కోట్ల 63 లక్షలు... ఆయన భార్య వసుంధర ఆస్తుల విలువ రూ.140 కోట్
మహ్మద్ నబీ కూడా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టుకుని పరోక్షంగా తన అభిమానికి సపోర్ట్ ఇచ్చాడు. హార్దిక్ కెప్టెన్సీపై అసంతృప్తిని నేరుగా బయట పెట్టనప్పటికీ పరోక్షంగా తనలో భావాన్ని ఈ విధంగా వ్యక్త పరిచాడు.
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. హైదరాబాద్- హాల్ సంస్థ అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం ఇంజనీరింగ్ పోస్టులను భర్తీ చెయ్యనున్నారు. ఈ పోస్టుల గుర�
Telangana కాంగ్రెస్ పాలనలో అబద్దాల పోటీ కొనసాగుతోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర విమర్శలు చేశారు. రైతుల రుణమాఫీపై సీఎం, డిప్యూటీ సీఎం పోటీపడి అబద్దాలు మాట్లాడుతున్నారని హ�
లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గ్రాఫ్ పడిపోవడంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్రమోదీలకు నిద్ర పట్టడం లేదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) అన్నారు. బీజేపీ నేతలు తాము దేశభక్తులమంటూ డబ్బా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
Nominations ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ( Nominations ) పర్వం రెండో రోజు శుక్రవారం పలువురు ప్రముఖులు నామినేషన్ దాఖలు చేశారు.
రైలు ప్రయాణ సమయాల్లో కొన్నిసార్లు అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. రన్నింగ్ ట్రైన్ ఎక్కేవారు కొందరైతే.. మరికొందరు బోగీలోకి వచ్చాక సీటు కోసం విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఈ తరహా..
పశ్చిమబెంగాల్, మణిపూర్ వంటి రాష్ట్రాల్లో చెదురుమదురు హింసాత్మక సంఘటనలు మినహా లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ చురుకుగా సాగుతోంది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల వరకూ ఈసీ అందజేసిన వివరాల ప్రకారం, పశ్చిమబెంగాల్లో రికార్డు స్థాయిలో 66.34 శాతం పోలింగ్ నమోదైంది.
ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ ఐపీఎల్లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. వేరెవరికీ సాధ్యం కాని రీతిలో ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను కట్టడి చేస్తున్నాడు. అంతేకాదు తన ట్రేడ్మార్క్ యార్కర్లతో వికెట్లు తీస్తున్నాడు. పరుగులను నియంత్రిస్తున్నాడు.
ఎలక్టోరల్ బాండ్లపై ప్రతిపక్ష పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amith Shah) అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఎలక్టోరల్ బాండ్ల(Electoral Bonds) పథకం అతి పెద్ద దోపిడీగా అభివర్ణించడాన్ని షా తప్పుబట్టారు.
దేశంలో లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా గూగుల్.. డూడుల్ను విడుదల చేసింది. ఓటు హక్కు వినియోగించుకున్న ఓటరు వేలి మీద ఇంకుతో మార్క్ చేసినట్లుగా డూడుల్ను గూగుల్ విడుదల చేసింది.
[16:38]First phase of LS polls: లోక్సభ ఎన్నికల తొలి విడతలో.. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఓటింగ్ జరుగుతున్న అన్ని రాష్ట్రాల్లో కలిపి దాదాపు 50శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది.
Telangana: పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది తెలంగాణ బీజేపీ. జాతీయ పెద్దలతో ఎన్నికల ప్రచారం నిర్వహించేలా ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగానే ఖమ్మం జిల్లాలో నిర్వహించిన రోడ్షోలో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారంలో రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు కోసం, అభివృద్ధి కోసం ప్రజలు ఆశించారని..
అరటిపండులోని మెగ్నీషియం, పొటాషియం వంటి రిచ్ లక్షణాలు రక్తపోటును తగ్గిస్తాయి. ఈ పండులో ఉండే విటమిన్ సి, రోగనిరోధక శక్తిని పెంచే కీలకమైనది. శరీర రోగనిరోధక శర్తిని పెంచడానికి, చర్మాన్ని ఆరోగ్యాంగా ఉంచడానికి కొల్లాజెన్ ఉత్పత్తి చేయడానికి విటమిన్ సి చాలా ముఖ్యమైనది.
Arvind Kejriwal మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నవరాత్రి ప్రసాదంగా ఒక్కసారి మాత్రమే ఆలూ పూరీ తిన్నారని ఆయన తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టుకు తెలిపారు.
[16:32]దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి, సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారారు.
లోక్ సభ ఎన్నికల వేళ ప్రలోభాల పర్వం ఊపందుకుంది. ఓటర్లను ఆకట్టుకునే పనిలో ప్రధాన పార్టీలు ఉన్నాయి. హైదరాబాద్ లో భారీగా నగదు పట్టుబడింది. నగదుతోపాటు, బంగారం, వెండి, గంజాయిని కూడా పోలీసులు సీజ్ చేశారు.
విదేశీ టూర్పై వెళ్లిన ఓ జంట ఇంటికొచ్చాక రూ.1.2 కోట్ల ఫోన్ బిల్లు చూసి షాకైపోయింది. అంత బిల్లు కట్టేది లేదంటూ న్యాయపోరాటం ప్రారంభించి చివరకు విజయం సాధించింది.
Ex MP Ravindra Naik: తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఈరోజు బీజేపీ మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నో పరిశ్రమలను తెచ్చి వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉక్కు పరిశ్రమ పనులు మొదలు అయ్యాయని ఆయన అన్నారు. జిందాల్ స్టిల్స్
విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు గ్రామంలో గురువారం నాడు సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం ప్రసాదంపాడులోని టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీలోకి చేరికలు కొనసాగాయి.
ఆడవారు అందానికి కేరాఫ్ అడ్రెస్.. ముస్తాబు అవ్వాలంటే గంటల సమయం తీసుకుంటారు.. ఎప్పుడూ అందంగా కనిపించాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా కళ్లు మరింత అందంగా కనిపించడం కోసం కాజల్, ఐ లైనర్, మాస్కరా వంటి వాటినివేస్తుంటారు.. అయితే అవి రసాయనా
నిజామాబాద్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా ఎంపీ ధర్మపురి అర్వింద్ నామినేషన్ దాఖలు చేశారు. పసుపు రైతులతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. అర్వింద్ నామినేషన్కు చందాల రూపంలో రుసుము జమ చేసి పసుపు రైతులు ఇచ్చారు. ఆ డబ్బ
మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. గురువారం రోజు కిరణ్కుమార్ చేసిన వ్యాఖ్యలు ఈ రోజు కౌంటర్ ఇచ్చారు మంత్రి పెద్దిరెడ్డి.. చిత్తూరు జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ఈ స�
గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ కార్యకర్తలపై ఎన్ని కేసులు పెట్టిన కాంగ్రెస్ జెండా వదలని ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా
గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి, అందిన సంక్షేమాన్ని చూసి ఒక్కసారి తనకు ఓటు వేస్తే.. ఐదేళ్లు ప్రజల కోసం పనిచేస్తానని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు అన్నారు.
Suryakumar Yadav React on His Fitness: తన బ్యాటింగ్ శైలిపై ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గేది లేదని, టీ20 ఫార్మాట్లో దూకుడు ఉండాల్సిందే అని ‘మిస్టర్ 360’ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. ఫిట్నెస్పరంగా వందశాతం సిద్ధమయ్యే దిశగా సాగుతున్నా అని, త్వరలోనే 40 ఓవర్ల పాటు �
ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్యా పేసర్ ఆకాశ్ మధ్వాల్ తో బౌలింగ్ వేయించాడు. చావో రేవో తేల్చుకోవాల్సిన స్థితిలో.. తీవ్ర ఒత్తిడి నడుమ ఆకాశ్ మధ్వాల్ ఫీల్డ్ సెట్ చేసే సమయంలో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ దగ్గరకు వెళ్లి సలహాలు తీసుకున�
2023 ఏప్రిల్ 17న టోరంటో ఎయిర్ పోర్టులో కెనడా చరిత్రలోనే అతిపెద్ద బంగారం దోపిడీ జరిగిన సంఘటన మనకు తెలిసిందే. తాజాగా ఈ కేసు సంబంధించి మొత్తం ఆరుగురిని అధికారులు ఏప్రిల్ 17 బుధవారం నాడు అధికారులు అరెస్ట్ చేశారు. ఇక అరెస్ట్ చేసిన వారిలో ఇద్దరు భారతీయ
Maldives: గతేడాది మాల్దీవులకు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన మహ్మద్ ముయిజ్జూ భారత్ వ్యతిరేక, చైనా అనుకూల వైఖరి ప్రదర్శి్స్తున్నాడు. మాల్దీవుల్లో మానవతాసాయాన్ని నిర్వహిస్తున్న భారత సైనిక సిబ్బందిని వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించాడు. అటుపై చైనాతో స�
Krishnamma Movie హీరో సత్యదేవ్ (Satyadev) కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘కృష్ణమ్మ’ (Krishnamma). ఈ సినిమాకు వి.వి.గోపాల కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్లో వస్తున్న ఈ సినిమాను కృష్ణ కొమ్
మీకు యెస్ బ్యాంక్(YES Bank), ఐసీఐసీఐ బ్యాంక్(ICICI Bank) సేవింగ్ ఖాతాలు(savings accounts) ఉన్నాయా అయితే జాగ్రత్త. ఎందుకంటే మే 1 నుంచి సేవింగ్స్ ఖాతాలపై సర్వీస్ ఛార్జీలను మార్చుతున్నారు. దీంతోపాటు ఎంపిక చేసిన ఖాతాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. యెస్ బ్యాంక్(YES Bank) అధికారిక వెబ్సైట్ ప్రకారం వివిధ రకాల పొదుపు ఖాతాలలో కనీస సగటు బ్యాలెన్స్ (AMB) అవసరాలను సవరించారు.
Loksabha Elections 2024 : ఈద్ జరుపుకునేందుకు రాష్ట్రానికి వచ్చిన వలస కూలీలు ఓటు వేయకుండా తిరిగి వెళ్లవద్దని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు.
Game Changer Vs Devara టాలీవుడ్ స్టార్ హీరోలు రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్. ఈ ఇద్దరూ ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారని తెలిసిందే. రాంచరణ్ (Game changer) నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. మరోవైపు ఎన్టీఆర్ నటిస్
వేసవిలో రోజంతా ఫ్యాన్, ఏసిలు, కూలర్లు పనిచేస్తూనే ఉంటాయి. కానీ ఇవి ఎక్కువ పనిచేయడం వల్ల విద్యుత్ బిల్లు తడిసి మోపెడవుతుంది. విద్యుత్ బిల్లు భయం లేకుండా.. ఏసి, కూలర్ అవసరం లేకుండానే ఇల్లంతా చల్లగా ఉండాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు-2024, లోక్సభ ఎన్నికలు-2024లకు సంబంధించిన కీలక ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు, ప్రముఖలు నామినేషన్లు వేయగా తాజాగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నామినేషన్ కుప్పం నియోజకవర్గంలో దాఖలైంది. ఆయన తరపున సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ వేశారు. కుప్పంలో రిటర్నింగ్ అధికారి (ఆర్వో)కి నామినేషన్ పత్రాలను ఆమె సమర్పించారు.
దేశ వ్యాప్తంగా మొదటి విడత లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. బెంగాల్ లో మాత్రం అక్కడక్కడ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనుండగా ఇవాళ తొలి దశ జరుగుతోంది.
దుబాయి(Dubai)ని భారీ వర్షాలు వణికిస్తున్న వేళ.. అక్కడికి వెళ్లాలనుకుంటున్న భారతీయులకు యూఏఇలోని భారత రాయబార కార్యాలయం హెచ్చరిక జారీ చేసింది. అత్యవసరమైతే తప్పా దుబాయికి రావాలనే ఆలోచన మానుకోవాలని శుక్రవారం సూచించింది.
[16:03]WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఏఐ ఫీచర్ను తీసుకొచ్చింది. ప్రస్తుతం కొందరికే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ రానున్న రోజుల్లో అందరికీ రోలవుట్ అవుతుంది.
KCR ఈ నెల 22 నుంచి మే 10వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ బస్సు యాత్ర పర్మిషన్పై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ను బీఆర్ఎస్ నాయకులు
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం కలవరపెట్టడంతో భారీ నష్టాలతో ప్రారంభమైన దేశీయ సూచీలు ఆ తర్వాత కోలుకున్నాయి. మధ్యాహ్నం తర్వాత కొనుగోళ్లు పుంజుకోవడంతో లాభాల్లోకి పయనించాయి. ఇరాన్ మీద ఇజ్రాయెల్ మిసైల్ ఎటాక్కు దిగిందనే వార్తల నేపథ్యంలో మార్కెట్ అప్రమత్తమైంది.
ఢిల్లీ లిక్కర్ స్కాం ( Delhi Liquor Scam) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారు. 164 సెక్షన్ కింద ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు శరత్ చంద్రారెడ్డి వాంగ్మూలం ఇచ్చారు.
mayor Vikram Ahake బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేత ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. పోలింగ్ రోజున యూ టర్న్ తీసుకున్నారు. నగరాన్ని అభివృద్ధి చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ వీడియో సందేశా�
Telangana: కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కార్యకర్తలందరూ కష్టపడి పని చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం (ఎస్)లోని శుభం గార్డెన్లో హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. కొత్త రేషన్ కార్డులు రాబోతున్నాయని, వచ్చే ఆగష్టు 15లోపు రైతులకు రెండు లక్షల రూపాయల...
కేసీఆర్ కాలం చెల్లిందని.. కారు షెడ్డుకు పోయిందని సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) ఆరోపించారు. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ వార్నింగ్ ఇచ్చారు.
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ చాలా ప్రత్యేకమైనది. అందుకే పెళ్లికి సంబంధించి ప్రతీది స్పెషల్గా ఉండాలని చాలా మంది కోరుకుంటారు. అందుకోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. తాజాగా తమిళనాడుకు చెందిన ఓ జంట తమ పెళ్లి కార్డును ప్రత్యేకంగా డిజైన్ చేయించింది.
ఆహారంలో పేగుల పనితీరును సజావుగా నిర్వహించడానికి అధిక ఫైబర్ ఆహారాలు అవసరం. ఇది బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది, LDLని తగ్గిస్తుంది, వాసోడైలేషన్ను ప్రేరేపిస్తుంది. అలాగే రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది.
ప్రేమ.. రెండక్షరాలే.. కానీ.. చేసే హంగామా అంతా ఇంతా కాదు. ప్రేమించిన వ్యక్తి పక్కన ఉంటే చాలు ఇంకెవరూ అవసరం లేదు అని ఫీలయ్యే ప్రేమికులూ చాలా మందే ఉన్నారు.
గుజారాత్లోని గాంధీనగర్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా కేంద్ర హోం శాఖ మంత్రి బరిలో దిగుతున్నారు. ఆ క్రమంలో శుక్రవారం గాంధీనగర్లో ఆయన నామినేషన్ వేశారు. అంతకుముందు అమిత్ షా మాట్లాడుతూ.. గాంధీనగర్ నుంచి మంచి మెజార్టీతో గెలుస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు.
లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections) తొలి విడత పోలింగ్లో భాగంగా మణిపూర్లో శుక్రవారంనాడు హింసాత్మక ఘటనలు వెలుగుచూశాయి. బూత్లను స్వాధీనం చేసుకోవడం, ఈవీఎంల ధ్వంసం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇంఫాల్ ఈస్ట్లోని ఖోంగ్మాన్లో ఎన్నికల ప్రకియను అడ్డుకునేందుకు సాయుధ దుండగులు ఓ పోలింగ్ బూత్లలోకి ప్రవేశించారని, ప్రాక్సీ ఓటింగ్ చేశారని వార్తలు వెలువడ్డాయి.
వైయస్ విజయమ్మకు ఆమె కుమార్తె, ఏపీ పీసీసీ చీఫ్ వైయస్ షర్మిల శుక్రవారం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నాకు జన్మనిచ్చి.. ఆ జన్మకు సార్థకత చేకూర్చుకోవడానికి నాకు అండగా, చీకటిలో వెలుగుగా, వేదనలో సాంత్వనగా, విలువలను, విశ్వాసాన్ని నింపిన నిస్వార్థ రూపం నువ్వు అమ్మ... నీకు ఆ దేవుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలను, మనః శాంతిని, ఆనందాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తూ.. హ్యాపీ బర్త్డే మా అంటూ ఎక్స్ వేదికగా వైయస్ షర్మిల కన్నతల్లికి బర్త్డే విషెష్ చెప్పారు.
Andhrapradesh: ఏపీలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. నిన్నటి నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలవగా ఇప్పటికే పలువురు అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేశారు. ఈరోజు మరికొంతమంది నామినేషన్ వేశారు. విజయవాడ పార్లమెంట్ కూటమి అభ్యర్థిగా కేశినేని చిన్ని మూడు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. భారీ జనసందోహంతో కేశినేని చిన్ని ర్యాలీ కోలాహలంగా సాగింది. ర్యాలీ కేశినేని నాని కార్యాలయం వద్దకు రాగానే...
Land grab case భువనగిరి(Bhuvanagiri) కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి( Congress MP candidate) చామల కిరణ్ కుమార్ రెడ్డిపై(Chamala Kiran Kumar Reddy) ఆదిభట్ల(Adhibatla) పోలీస్ స్టేషన్లో భూకబ్జా కేసు(Land grab case) నమోదు అయింది.
[15:44]యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
Raj Kundra వ్యాపారవేత్త రాజ్ కుంద్రా (Raj Kundra) తాజాగా ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. అగౌరవంగా అనిపించినప్పుడు ప్రశాంతంగా ఉండడం ఓ రకమైన ఎదుగుదల లాంటిదే అంటూ వ్యాఖ్యానించారు.
Summer రాబోయే రెండు రోజుల్లో కూడా పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది గరిష్ఠంగా 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందన్నారు.
BRS ఏ సర్వే(Surveys) చూసినా ప్రజల్లో బీఆర్ఎస్(BRS) పార్టీకి అనూహ్యంగా మద్దతు పెరిగిందని, పది సీట్లు బీఆర్ఎస్ గెలుస్తుందని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) అన్నారు.
Tatikonda Rajaiah బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య నిప్పులు చెరిగారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని, ఇదే ఘ�
Massive fire యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని(Choutuppal) ఓం సాయి ప్లాస్టిక్ గోదాంలో(Plastic warehouse )భారీ అగ్ని ప్రమాదం(Massive fire )చోటుచేసుకుంది.
double murder తనకు దూరంగా ఉంటుందన్న ఆగ్రహంతో మహిళను కత్తితో పొడిచి ఒక వ్యక్తి హత్య చేశాడు. కుమార్తె కోసం వచ్చిన ఆమె తల్లి రాయితో తలపై కొట్టి అతడ్ని చంపింది. జంట హత్యలు స్థానికంగా కలకలం రేపాయి.
Sandeep Reddy Vanga గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD), రాజాసాబ్ చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. కాగా మరోవైపు సందీప్ రెడ్డి వంగా డైరెక్ష
Pottel Movie వకీల్సాబ్ ఫేం, టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్ల తాజాగా తంత్ర సినిమాతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా అనంతరం మరో క్రేజీ ప్రాజెక్ట్తో ముందుకురాబోతుంది. ఆమె ప్రధాన పాత్ర పోషిస�
MAD Square టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రస్తుతం సీక్వెల్స్తో హిట్ల్ కొడుతుంది. ఇప్పటికే ఈ ఏడాది టిల్లు స్క్వేర్తో హిట్ కొట్టిన నాగవంశీ.. మరో క్రేజీ సినిమాకు సీక్వెల్ తీసుకోస�
Mohanlal మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్ (Mohanlal) ఖాతాలో ఇటీవలే L 360 కూడా చేరిపోయింది. పాపులర్ డైరెక్టర్, ఆపరేషన్ జీవా ఫేం తరుణ్ మూర్తి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
YS Viveka Murder Case వైఎస్ వివేకా హత్య (YS Viveka Murder ) ప్రచారంపై కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఉన్నత న్యాయస్థానానికి వెళ్తానని వైఎస్ వివేకా కూతురు సునీత వెల్లడించారు.
Tirumala తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది . కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 7 కంపార్టుమెంట్లలో వేచియున్నారు.
[15:31]ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ తెరంగేట్రం చేసిన చిత్రం ‘మ్యాడ్’ (MAD). కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది.
[15:23]తెలంగాణలో నామినేషన్ దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. వివిధ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు.
తమిళనాడులో 'ఇండియా' కూటమి 'క్లీన్ స్వీప్' సాధించడం ఖాయమని డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ అన్నారు. రాష్ట్రంలోని 39 లోక్సభ స్థానాలకు తొలి విడత ఎన్నికల్లో భాగంగా శుక్రవారంనాడు పోలింగ్ జరుగుతోంది.
ఉల్లిపాయలు, వెల్లుల్లి, రెండూ వాటి అనేక నిరూపితమైన ఆరోగ్య ప్రయోజనాల కారణంగా సూపర్ఫుడ్లుగా పరిగణించబడతాయి. అవి ఆహారానికి ప్రత్యేకమైన రుచులను ఇస్తాయి. ముఖ్యంగా భారతీయ వంటకాలలో విడదీయరాని పదార్థాలుగా వీటిని చెప్పుకోవచ్చు.
[14:49]సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మధ్య పొత్తును ప్రస్తావిస్తూ ‘ఇద్దరు యువరాజులు నటించిన చిత్రాన్ని’ ఉత్తరప్రదేశ్ ప్రజలు తిరస్కరించారని ప్రధాని మోదీ (PM Modi) శుక్రవారం అన్నారు.
భారత నౌకాదళ(Indian Navy) తదుపరి చీఫ్గా వైస్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠిని(Dinesh Tripathi) నియమిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ నేవీ స్టాఫ్గా పనిచేస్తున్న త్రిపాఠి, వైస్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ స్థానంలో ఏప్రిల్ 30న బాధ్యతలు స్వీకరించనున్నారు.
రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే ఉదయం తీసుకునే అల్బాహారం ప్రదాన పాత్ర పోషిస్తుంది. అందుకే ఉదయం తీసుకునే ఆహారం బలంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు అంటుంటారు. అల్పాహారంలో ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారాలు తీసుకుంటే రోజంతా చురుగ్గా, బలంగా ఉండచ్చు. రోజంతా బలంగా ఉంచే ఆహారాలు ఇవీ..
ఎడారి దేశం దుబాయ్ను తీవ్ర తుఫాన్ అతలాకుతలం చేసింది. ఆకస్మిక భారీ వర్షాలకు దుబాయ్లోని రోడ్లు, షాపింగ్ మాల్స్, విమానాశ్రయం, రన్ వేలు మొదలైనవన్నీ నీటితో నిండిపోయాయి. గత 75 ఏళ్లలో దుబాయ్లో నమోదైన అత్యంత భారీ వర్షపాతం ఇదే. ఈ వరదల కారణంగా దుబాయ్కు భారీ నష్టం సంభవించింది.
[14:35]దుబాయ్కు వచ్చేవారు, అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు.. అత్యవసరం లేని ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోవాలని భారత రాయబార కార్యాలయం తాజా అడ్వైజరీలో పేర్కొంది.
[14:24]తెదేపా అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ మూడోసారి నామినేషన్ వేశారు. తన సతీమణి వసుంధరతో కలిసి హిందూపురం ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై కుట్ర జరుగుతోందని, జైలులో ఆయనకు ఏదైనా జరగవచ్చని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. ఎల్జీ, ఈడీ, తీహార్ జైలు అధికారులపై కూడా ఆయన అరోపణలు గుప్పించారు.