Ramaayanam మా పాతింటి వెనుక పెరడును ఆనుకుని ఓ రైతు కుటుంబం ఉండేది. మేం అప్పుడప్పుడూ మా పెరట్లోని మక్కజొన్న చేన్లో దాగుడు మూతలు ఆడేవాళ్లం. చేను తొక్కొద్దని మా పెద్దవాళ్లు చెప్పినా వినిపించుకోకుండా, మొక్కల మధ్య
న్యూఢిల్లీ: పంజాబ్ పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్న ఖలిస్తాన్ వేర్పాటువాద నేత అమృత్పాల్ సింగ్ ఢిల్లీకి చేరుకున్నట్లు తెలుస్తోంది. సన్యాసి వేషంల
Spoken English Lesson 24 పరిమిత వేగంతో గమ్యాన్ని చేరుకుంటాం. హద్దులు మీరిన వేగంతో మరణాన్ని చేరుకుంటాం. మన నిర్లక్ష్యం మరికొందరి ప్రాణాలనూ బలితీసుకుంటుంది. అయినా, ఆ రక్తపు మరకలు మనకెందుకు? నిబంధనలు పాటిద్దాం.
Children Stories శిటుక్కున నిద్రవోతున్న మొగన్ని లేపింది. “ఏమయ్యో! ఏం మొద్దు నిద్రవోతున్నవ్ లెవ్వు! అగో సప్పుడు ఇనత్తందా..? ఆకిట్ల లడ్డూల ఆన వడ్తాంది” అని జెప్పింది. కడుపునిండ దిని పనీపాట లేక పన్నడాయె. నిద్ర మబ్బుల్
[06:38]ఆ విద్యార్థులు రాసిన అక్షరాలు చూస్తే.. మన కళ్లే మనల్ని మోసం చేస్తున్నాయా అని అనిపిస్తుంది. అది నిజమైన చేతి రాతేనా? లేక కంప్యూటర్ ప్రింటా? అనే అనుమానం కలుగుతుంది.
గాంధీభవన్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది: రేవంత్ ఇంట్లో కూర్చుంటే కుదరదు.. అందరూ బయటకొచ్చి పోరాడ
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని లోహా పట్టణం బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు సిద్ధమైంది. అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పాల్గొనే ఈ సభకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. లోహా పట్టణంలోని బైల్ �
Weekly Horoscope ప్రయాణాల ఖర్చులు ఉంటాయి. ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరడం, ఉన్న ఉద్యోగంలో పదోన్నతి, అనుకూల స్థానచలనం వంటి శుభ ఫలితాలు ఉన్నాయి. అధి�
Horoscope జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించేవారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్ చేసుకుంటుంటారు. వారికోసం నేటి రాశి ఫలాలు ఎ�
[05:29]వైకాపా ఎమ్మెల్యేలను రూ.15 కోట్లకు చంద్రబాబు కొనుగోలు చేశారంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సిగ్గులేకుండా మాట్లాడారని మాజీ మంత్రి నక్కా ఆనంద్బాబు మండిపడ్డారు.
[05:29]రాష్ట్ర ఆదాయ- వ్యయాలు, అప్పులు, అభివృద్ధిపై వైకాపా ప్రభుత్వం చెబుతున్న లెక్కలన్నీ అసత్యాలు, అర్ధ సత్యాలేనని కాగ్ నివేదికతో మరోసారి స్పష్టమైందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.
[05:29]వైయస్ఆర్ కడప జిల్లాలో బహుళార్థ పశువైద్యశాల డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న డా. అచ్చెన్నను ఉన్నతాధికారులే హత్య చేయించి ఉంటారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అనుమానం వ్యక్తం చేశారు.
కరువు నేలలో సిరులు పండిస్తున్న ‘భక్తరామదాసు’.. కళకళలాడుతున్న పచ్చని పైర్లు.. గోదావరి, కృష్ణా జలాలతో సస్యశ్యామలమవుతున్న బీడుభూములు.. అందమైన జాతీయ రహదారి.. అదేరీతిలో అంతర్గత రోడ్లు.. నియోజకవర్గానికి తలమానిక
[04:07]విదేశీ వర్తక వ్యవహారాలను పర్యవేక్షించే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) సీనియర్ అధికారి జవరీమల్ బిష్ణోయీ(44) శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు.
[04:52]దాదాపు రూ.200 కోట్ల విలువైన ఆర్థిక నేరాల్లో నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ తన సన్నిహితురాలు, సినీ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు జైలు నుంచే మరో ప్రేమలేఖ రాశాడు.
[04:52]కేరళలోని కొల్లం జిల్లాలో చమయవిళక్కు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వందల సంఖ్యలో పురుషులు మహిళల వేషధారణలో వచ్చి శ్రీ కొట్టంకులంగర దుర్గ భగవతి ఆలయంలో దీపార్చన చేశారు.
[04:52]నాగాలాండ్ రాష్ట్రానికి చెందిన పరిశోధక విద్యార్థి ఖెంగ్ డౌలియు చవాంగ్ కనుగొన్న ఒక చిన్న పరికరం ఆహార ప్యాకేజింగ్ పరిశ్రమకు గొప్ప వరం కానున్నది.
[04:52]పాము కాటేసినా.. వెరవకుండా ఆ బాలిక పరీక్ష రాసింది. ఒడిశాలోని కేంఝర్ జిల్లా దధిబబపూర్ గ్రామానికి చెందిన విద్యార్థి లిప్సా రాణి సాహు(17) ఆనందపూర్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదువుతోంది.
[04:52]బోరు నుంచి బురదతో పాటు బంగారు రంగుతో కూడిన పొడి వెలువడటంతో అధికారులు బోరును సీజ్ చేశారు.
[04:52]అత్యాచార ఆరోపణలతో 20 రోజుల క్రితం జైలుకెళ్లిన ఓ యువకుడు.. అదే బాధితురాలిని పెళ్లి చేసుకునేందుకు నాలుగు గంటల పాటు పెరోల్పై విడుదయ్యాడు.
ఆస్కార్ నామినేషన్స్లో ‘నాటు నాటు’ పాట ఉందని తెలిసినప్పటి నుంచి యావత్ తెలుగు సినీ పరిశ్రమతో పాటు నా బంధువులు, స్నేహితులు అందరూ మనస్ఫూర్తిగా అవార్డు దక్కాలని కోరుకున్నారు.
[04:39]వైకాపా పాలనలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని భాజపా మహిళా మోర్చా విమర్శించింది.
[04:39]ఎన్నికల సందర్భంగా ‘గ్యారంటీ’ పేరిట హామీలను ప్రకటించే కాంగ్రెస్.. ఆ తర్వాత అవన్నీ మరిచిపోతుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు.
[04:39]సీఎం జగన్ను ఎదిరించిన వారు రాజకీయంగా జీరోలుగానే మిగులుతారని.. వైకాపా నుంచి సస్పెన్షన్కు గురైన నలుగురు ఎమ్మెల్యేలనుద్దేశించి ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి వ్యాఖ్యానించారు.
పెట్టుబడులను ఆకర్షించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమవుతున్నదని పార్లమెంటరీ స్థాయీ సంఘం (పార్లమెంటరీ ప్యానెల్ ఆన్ కామర్స్) వెల్లడించింది.
మాది పెద్దపల్లి పట్టణంలోని రైల్వే కాలనీ. నేను గ్రూప్స్ కోసం ప్రిపేరవుతున్నా. గ్రూప్స్కు సంబంధించిన అన్ని రకాల పుస్తకాలు గ్రంథాలయం లో అందుబాటులో ఉన్నాయి. గ్రూప్స్ పేపర్ లీకుల గురించి తెలిసింది.
ఆర్టీసీ యాజమాన్యం 2020లో కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చిన కార్గో లాజిస్టిక్ పార్సిల్ సర్వీసులకు రోజుకు రోజుకు ఆదరణ పెరుగుతున్నది.
విద్యార్థులు ఆకాశమే హద్దుగా సాగాలి, క్రమశిక్షణ, నిరంతర శ్రమతో ముందుకు సాగితే విజయాన్ని సొంతం చేసుకోవచ్చని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
దేశంలోనే వంద శాతం మురుగు శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్ అవతరించనుంది. దీని కోసం జలమండలి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మురుగు నీటి శుద్ధి కేంద్రాల పనులు తుది దశకు చేరువలో ఉన్నాయి.
ఐటీ కారిడార్లో ఆహ్లాదాన్ని పంచేందుకు అటవీ పార్కు అందుబాటులోకి వచ్చింది. మహానగరానికి మణిహారంలా మారిన ఔటర్ రింగు రోడ్డును ఆనుకుని ఉన్న అటవీ పార్కు ఇప్పుడు ఐటీ కారిడార్లోని నివాసం ఉంటున్న వారికి పేవరే
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యక్తిగత డాటా చోరీ కేసులో సైబరాబాద్ పోలీసులు ప్లాన్ ఆఫ్ యాక్షన్కు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో డాటా సరఫరా చేస్తున్న ఎండ్ యూజర్ను పట్టుకునేందుకు పోలీసులు సిద్ధమ�
తెలుగు స్టార్ హీరోల స్థాయి పాన్ ఇండియాకు చేరింది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థలు మన కథానాయకులతో సినిమాలు నిర్మించేందుకు ముందుకొస్తున్నాయి. దేశవ్యాప్తంగా తెలుగు చిత్రాలకు, తెలుగు నటులకు దక్కుతున్న
[04:32]అమెరికా, చైనాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో చైనాను బైడెన్ పొగడడమేంటా..!
[04:08]ప్రస్తుతం దేశంలో ఏ పనికైనా, ఎక్కడికి వెళ్లాలన్నా ఆధార్ కార్డును తప్పనిసరి. ఎంతో కీలకంగా మారిన ఈ కార్డును పదేళ్లకోసారి నవీకరణ (అప్డేట్) చేసుకోవాలని విశిష్ట గుర్తింపు పొందిన ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) నిర్దేశించింది.
అప్పుల్లో కూరుకుపోయి తిరిగి చెల్లించలేని హైదరాబాద్కు చెందిన ఒక కంపెనీపై కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ ప్రణాళిక (సీఐఆర్పీ)కు నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఇటీవల ఆదేశాలు...
క్వారీలో ప్రమాదవశాత్తు డిటోనేటర్లు పేలి ఇద్దరు మృతి చెందగా మరో ఇరువురికి తీవ్రగాయాలయ్యాయి.
[03:44]విచారణకు హాజరుకావాలంటూ తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఐ-టీడీపీ ఇన్ఛార్జి చింతకాయల విజయ్కు సీఐడీ సీఐ గోపాలకృష్ణ 41-ఎ(1) నోటీసు జారీ చేశారు.
సీఎం జగన్ దళితుల్ని మోసగించే నిర్ణయాలు తీసుకొంటున్నారని బీజేవైఎం మండిపడింది.
‘‘చంద్రబాబు ఎప్పుడో చేసిన పెళ్లికి జగన్ ఇప్పుడు కొత్తగా మేళం వాయిస్తున్నారు.
తయారీ, లాజిస్టిక్స్, రిటైల్, హెల్త్కేర్ వంటి రంగాల్లో టెక్నాలజీ ఏ విధంగా మార్పు లు తీసుకువచ్చిందో అదే విధంగా బీమా రంగంలో డిజిటల్ టెక్నాలజీల...
గుంటూరు నగరంలో అధికార పార్టీకి చెందిన ఓ నేత కేబుల్ వార్కు తెగబడ్డారు.
‘‘వాల్మీకి, బోయల్ని ఎస్టీల్లో చేర్చాలనే అసెంబ్లీ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ఏప్రిల్ 14 నుంచి గిరిజన ప్రాంతాల్లో ఉద్యమిస్తున్నాం.
[04:13]అనకాపల్లి జిల్లా రావికమతం మండలం గర్నికంలో తేనెటీగలు దాడి చేయడంతో ఓ రైతు మృతి చెందగా ఆయన భార్య పరిస్థితి విషమంగా ఉంది.
[04:13]పల్నాడు జిల్లా గురజాల మండలం దైద గ్రామంలో గంజాయి సాగు వెలుగుచూసింది.
[04:13]మచిలీపట్నం ఎక్స్ప్రెస్ రైలులో శుక్రవారం రాత్రి నిమిషాల వ్యవధిలో నాలుగు బోగీల్లో నలుగురినుంచి దొంగలు బ్యాగులు, డబ్బులను చోరీ చేశారు.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) రీజియన్ హెడ్, కమ్యూనికేషన్స్, టెక్నాలజీ బిజినెస్ గ్రూప్ అదిపతి వీ రాజన్నకు హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్...
ఆలిండియా రైల్వేమెన్ ఫెడరేషన్(ఏఐఆర్ఎఫ్) జాతీయ ప్రధాన కార్యదర్శి శివ గోపాల్ మిశ్రా ఈనెల 31 విజయవాడకు రానున్న నేపథ్యంలో ఎన్పీఎ్స(కొత్త పింఛన్ పథకం) కాక మొదలైంది.
పల్నాడులో గంజాయి గుప్పు మంటోంది. వైసీపీకి చెందిన ఓ గ్రామస్థాయి ప్రజాప్రతినిధి కన్నుసన్నల్లో జోరుగా వ్యాపారం సాగుతోంది.
‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో వీడియోలు తీయొద్దంటూ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు సమక్షంలో ఆయన అనుచరులు బెదిరింపులకు దిగారు.
‘జగన్.. నీ పొగరే నీ నాశనాన్ని నడిపిస్తోంది’ అని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ విమర్శించారు.
‘‘అర్హులకు ప్రభుత్వ పథకాలను అందించడంలోనూ రాజకీయంగా వ్యవహరిస్తున్నారు.
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లార్జ్, మిడ్క్యాప్ ఫండ్.. గడచిన మూడేళ్ల కాలం నుంచి మదుపరులకు నిలకడైన రిటర్నులు అందిస్తూ వస్తోంది. ఈ ఫండ్ వరుసగా 17.3 శాతం, 17.5 శాతం, 23.8 శాతం మేరకు...
అక్కడ విధులు నిర్వహించే ఉద్యోగులకు ఒక ఆర్డర్ ఉండదు... ప్రభుత్వం నుంచి అనుమతీ ఉండదు. జీతాలు ఒక చోట... ఉద్యోగం మరోకచోట చేస్తున్న పరిస్థితి.
[04:07]పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్కు శనివారం ఊరట లభించింది. పోలీసులు నమోదు చేసిన మూడు ఉగ్రవాద కేసుల్లో ఆయనకు ముందస్తు బెయిలు మంజూరైంది.
[04:06]అమెరికా పెన్సిల్వేనియాలోని చాక్లెట్ పరిశ్రమలో శుక్రవారం సాయంత్రం పేలుడు సంభవించి ఐదుగురు మరణించారు.
[02:12]మాదకద్రవ్యాల సరఫరా.. వాడకంలో ఇప్పటివరకూ మగవారి ఆధిపత్యమే కనిపించేది. ఇటీవల హైదరాబాద్ నార్కొటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్(హెచ్.న్యూ)కు పట్టుబడుతున్న డ్రగ్స్ కస్టమర్స్/పెడ్లర్స్లో మహిళలు, యువతుల సంఖ్య పెరగటం చర్చనీయాంశంగా మారింది.
[04:07]సంచలనం సృష్టించిన 16.8 కోట్ల మంది ప్రజల వ్యక్తిగత డేటా చౌర్యం కేసు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.
[04:07]బిహార్లోని భోజ్పుర్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కొందరు దుండగులు ఓ ఇంట్లోకి చొరబడి కాల్పులు జరపడంతో ఎనిమిదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
[04:07]హోమ్వర్క్ చేయలేదని ఓ ఉపాధ్యాయుడు ఎల్కేజీ చదువుతున్న ఏడేళ్ల విద్యార్థిపై ప్రతాపాన్ని చూపించాడు. ఆ దెబ్బలను తట్టుకోలేని చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు.
[04:07]దోమల నివారణకు వెలిగించిన మస్కిటోకాయిల్ అంటుకొని ఓ కాపలాదారు కారులోనే సజీవదహనమయ్యాడు.
[04:07]ఆ దంపతులకు పిల్లలే ప్రాణం. వాళ్లే ప్రపంచం. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న బిడ్డలు అనారోగ్యంతో బాధపడడాన్ని వారు తట్టుకోలేకపోయారు.
[04:07]మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని రంగపేట శివారులో పులిని హతమార్చి.. కళేబరాన్ని పాతిపెట్టిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్టు మంచిర్యాల డీఎఫ్వో శివ్ ఆశిష్ సింగ్ తెలిపారు.
డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ.. డిజిట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కింద కొత్తగా 3 ప్లాన్స్ను విడుదల చేసింది. డిజిట్ డబుల్ వ్యాలెట్ ప్లాన్, డిజిట్ ఇన్ఫినిటీ వ్యాలెట్ ప్లాన్...
ఎస్వీబీ, సిగ్నేచర్ బ్యాంక్ల వైఫల్య ప్రభావంతో అమెరికాలోని చిన్న బ్యాంకుల నుంచి డిపాజిట్లను ఉపసంహరించుకునేందుకు ఖాతాదారులు క్యూ కడుతున్నారు...
యాక్సిస్ మ్యూచువల్ ఫండ్.. ఎస్ అండ్ పీ 500 ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ పేరుతో కొత్త ఫండ్ను తీసుకువచ్చింది...
[04:01]రోజువారీ పనుల్లో మనకు చర్మం గీరుకుపోవడం, కాలిన గాయాలు కావడం సర్వసాధారణం. చాలావరకూ వాటిని శరీరమే నయం చేసుకుంటుంది.
[03:10]ఈపీఎఫ్వో ఉద్యోగుల పింఛను పథకం (ఈపీఎస్) కింద చందాదారులు అధిక పింఛను కోసం ఆన్లైన్లో నమోదు చేసిన ఉమ్మడి ఆప్షన్ దరఖాస్తులు కనిపించడం లేదు. ప్రక్రియ మొదలై.. దాదాపు నెల రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు దరఖాస్తు చేసినవారి వివరాలు యాజమాన్యాల పోర్టల్ లాగిన్లోకి రావడం లేదు.
[02:19]దిల్లీలో శనివారం నుంచి జరగాల్సిన ఫిడే మహిళల చెస్ గ్రాండ్ ప్రి తీవ్రమైన నిర్వహణ వైఫల్యం కారణంగా ఆరంభం కాలేదు.
[03:24]వరుసగా రెండో ఏడాది ప్రపంచ ఛాంపియన్గా నిలిచేందుకు.. దిగ్గజ మేరీకోమ్ తర్వాత ఒకటి కంటే ఎక్కువసార్లు ప్రపంచ టైటిల్ నెగ్గిన రెండో భారత బాక్సర్గా చరిత్ర సృష్టించేందుకు..
[03:24]అప్పటివరకూ ప్రత్యర్థిపై పిడిగుద్దులు కురిపించిన ఆ బాక్సర్.. ఫలితం కోసం ఆత్రుతగా ఎదురు చూస్తోంది. ఆమెతో పాటు అక్కడున్న ప్రేక్షకులు, టీవీల ముందున్న అభిమానులు ఉత్కంఠగా చూస్తున్నారు.
[03:27]వేదిక దిల్లీలోని కె.డి. జాదవ్ ఇండోర్ హాల్.. సమయం సాయంత్రం. ప్రేక్షకులతో పాటు దేశంలోని బాక్సింగ్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూసిన వేళ.. స్టేడియంలోని వెలుతురంతా తమపైనే ఉండగా..
[03:38]తెదేపా ఆవిర్భావ దినోత్సవ ప్రతినిధుల సభ విజయవంతానికి 12 కమిటీలు ఏర్పాటయ్యాయి. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో ముఖ్యనాయకుల సమావేశం ఎన్టీఆర్ భవన్లో శనివారం జరిగింది.
[03:38]లోక్సభ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీపై అనర్హత వేటు వేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు.
[02:19]మూడేళ్లుగా తన పురోగతికి భయమే కారణమంటోంది నటి సమంత. రోజూ బోలెడంత భయం మధ్య జీవిస్తుంటానని చెబుతున్న ఆమె.. దాన్ని అధిగమించడానికి మార్గాలు అన్వేషిస్తుంటానని తెలిపింది.
[02:18]‘రావణాసుర’గా ప్రేక్షకుల్ని థ్రిల్ చేసేందుకు సిద్ధమయ్యారు రవితేజ. ఆయన హీరోగా నటించిన ఈ సినిమాని సుధీర్వర్మ తెరకెక్కించారు.
[02:18]ఒకప్పుడు చాలామంది కథానాయికల్లాగే అందం అనే కోణంలోనే కీర్తి సురేశ్ కనిపించేవారు. ‘మహానటి’ తర్వాత మంచి నటిగానూ ప్రేక్షకుల్ని మెప్పించారు.
[02:17]ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంటేనే క్రికెట్ ఆటతోపాటు అట్టహాసంగా నిర్వహించే ప్రారంభ వేడుకలు గుర్తొస్తాయి. కరోనా కారణంగా గత నాలుగు సీజన్లలో ఈ కార్యక్రమాన్ని రద్దు చేశారు.
[02:17]సల్మాన్ఖాన్, కరీనా కపూర్ నాయకానాయికలుగా తెరకెక్కిన చిత్రం ‘భజ్రంగీ భాయీజాన్’. భారత్లో తప్పిపోయిన పాకిస్థానీ బాలికతో కథానాయకుడికి ఏర్పడిన అనుబంధాన్ని హృద్యంగా చెప్పిన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర భారీ విజయం అందుకుంది.
[02:18]‘‘నచ్చావులే నచ్చావులే.. ఏరోజు చూశానో ఆరోజే.. నచ్చావులే నచ్చావులే.. నీ కొంటె వేషాలే చూశాకే’’ అంటూ తను మనసు దోచిన అమ్మాయిపై ప్రేమ గీతం ఆలపిస్తున్నారు హీరో సాయిధరమ్ తేజ్.
[03:59]కేంద్రానికి, న్యాయవ్యవస్థకు మధ్య కొన్ని అంశాల్లో విభేదాలు ఉన్నాయని, అంత మాత్రాన దీనిని ఘర్షణగా చూడకూడదని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.
[03:59]ఓ కేసులో పదేళ్ల జైలు శిక్ష పడిన తనపై లోక్సభలో అనర్హత వేటు వేయడాన్ని లక్షద్వీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు.
[01:48]స్టాక్మార్కెట్లో పెట్టుబడులు పెట్టే మదుపరుల్లో ఎక్కువ మంది రిటైల్ ఇన్వెస్టర్లు ఎన్నో రెట్లు అధికంగా లాభాలు సాధించాలని రంగంలోకి దిగుతారు.
[01:46]దేశీయ విమానయానానికి మంచి రోజులు
[01:44]ఇంట్లో పుట్టిన రోజు వేడుకో.. ఏదైనా చిన్నపాటి శుభకార్యాలు నిర్వహించుకోవడం మామూలే. పది ఇరవై మందితో నిర్వహించుకునే ఈ ఆనందాన్ని ఆహారం రెట్టింపు చేస్తుంది.
[01:42]గతేడాది దేశీయ ఇ-కామర్స్ విపణి 83 బిలియన్ డాలర్లు (రూ.6,80,600 కోట్లు) ఉండగా.. 2026లో 150 బిలియన్ డాలర్లకు (రూ.12,30,000 కోట్లు) చేరే అవకాశం ఉందని ఓ నివేదిక అంచనా వేసింది.
[01:42]ఇంటెల్ కార్ప్ సహ వ్యవస్థాపకులు గోర్డాన్ మూర్(94) కన్నుమూశారు. హవాయ్లోని ఆయన సొంత గృహంలో తుది శ్వాస విడిచినట్లు ఇంటెల్, గోర్డాన్ అండ్ బెట్టీ మూరే ఫౌండేషన్లు వెల్లడించాయి.
[01:38]దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో అందుబాటు ధరల గృహ లభ్యత తగ్గిందని స్థిరాస్తి కన్సల్టెంట్ సంస్థ అనరాక్ తన నివేదికలో వెల్లడించింది.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎ్సఎస్) చీఫ్ మోహన్ భగవత్ ఆదివారం నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సంగమేశ్వరం క్షేత్రానికి రానున్నారు.
ఈ తరగతి గదిని చూశారా! ఒకే గదిలో ఒకటి నుంచి ఐదు తరగతులు బోధిస్తున్నారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఏది చేసినా ప్రత్యేకమే. ఏ కార్యక్రమంలో పాల్గొంటే అందులో మమే కమవడం ఆయన ప్రత్యేకత.
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) రాసే అభ్యర్థులకు ‘ప్రవేశంపొందిన ఏడాది డిసెంబరు 31’ నాటికి కనీసం 17ఏళ్లు నిండి ఉండాల్సిందేనని హైకోర్టు తేల్చిచెప్పింది.
అధికార పార్టీ నాయకులకు వాటాలు కావాలి. అధికారులకు పర్సంటేజీలు కావాలి. బడ్జెట్లో తగిన కేటాయింపులు లేకున్నా టెండర్లు పిలిచారు.
అంతరిక్షంలోకి 36 ఉపగ్రహాలను మోసుకువెళ్లే భారీ రాకెట్ ఎల్వీఎం3-ఎం3ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఆదివారం ప్రయోగించనుంది.
దేశంలోనే అత్యంత వేగంగా ఆర్థికాభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని ప్రభుత్వం గొప్పలు చెబుతోంది.
శ్రీవారి హుండీ ఆదాయం, వివిధ బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లపై వడ్డీలే టీటీడీకి ప్రధాన ఆదాయవనరులుగా మారాయి. ఇటీవల టీటీడీ ప్రవేశపెట్టిన 2023-24 వార్షిక బడ్జెటే ఇందుకు నిదర్శనం.
ఆరుగాలం కష్టిం చి పండించిన పప్పుశనగను విక్రయించేందుకు రైతన్న అవస్థలు పడుతున్నాడు. కేంద్ర ప్రభుత్వం రోజుకో నిబంధన విధిస్తూ కొర్రీ లు పెడుతుండడంతో ఆందోళనకు గురవుతున్నాడు. సకాలంలో నాఫెడ్ కొనుగోలు చేయకప�
కేంద్రం ప్రభుత్వం ధరలు పెంచడంలో చూపుతున్న ఉత్సాహం, శ్రద్ధ ఉపాధిహామీ కూలీరేట్లు పెంచటంలో చూపటం లేదు. కూలీరేట్లను తూతూమంత్రంగా పెంచి చేతులు దులిపేసుకుంటున్నది.
హాలియా మున్సిపాలిటీ అభివృద్ధి పనులతో సరికొత్తగా కనిపిస్తున్నది. రెండేండ్లలోనే రూపురేఖలు మారిపోయాయి.
‘‘ఆసరా పథకం అమల్లో ఎక్కడా ఎవరూ లంచాలు అడగరు. ఎవరూ వివక్ష చూపరు.
గృహ విద్యుత్తు టారి్ఫలో ఎలాంటి మార్పులూచేర్పులూ లేవని.. విద్యుత్తు చార్జీలు పెంచలేదంటూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు నియంత్రణ మండలి నమ్మబలికింది.
క్షయవ్యాధి నివారణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ ఎనిమిది జాతీయ అవార్డులను సొంత చేసుకుందని ఆరోగ్యశాఖ కమిషనర్ జె.నివాస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
బెజవాడ నుంచి దేశీయంగా ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం షిర్డీకి తొలి విమాన సర్వీసు ఆదివారం ప్రారంభమవుతోంది.
“దసరా’ చిత్రం నాకు సరికొత్త అనుభూతిని అందించింది. ‘మహానటి’ తర్వాత మరో ఛాలెంజింగ్ రోల్ దొరకడం అదృష్టంగా భావిస్తున్నా’ అని చెప్పింది అగ్ర కథానాయిక కీర్తి సురేష్. ఆమె నాని సరసన నటించిన ‘దసరా’ చిత్రం ఈ న�
‘‘అవసరమైనప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు జూనియర్ ఎన్టీఆర్ తప్పకుండా వస్తాడు.
వాస్తవాల గురించి పూర్తి విశ్లేష ణ లేకుండా.. సగం సగం తెలుసుకొని అ‘సాక్షి’ కథనాల తో ప్రజలను మభ్యపెడుతూ అభివృద్ధిని నీరుగార్చే ప్ర యత్నం చేస్తున్నది. అభివృద్ధి పనులు చేసే సమయంలో కొన్ని ఇబ్బందులు, కష్టనష్టా�
ఆరుగాలం శ్రమించి దేశానికి అన్నం పెట్టే రైతన్నకు కుదిరితే చేయూతనివ్వాలి. చేతనైనే సాయం చేయాలి. అంతేకానీ, పొట్ట కొట్టొద్దు. కానీ.. కేంద్రం మాత్రం రైతన్న దగ్గరి డబ్బులు గుంజి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్ట�
సల్మాన్ ఖాన్ కెరీర్లో గుర్తుండిపోయే సినిమా ‘బజ్రంగీ భాయ్జాన్'. 2015లో విడుదలైన ఈ సినిమా సల్మాన్కు సకుటుంబ చిత్రంగా ఘన విజయాన్ని అందించింది. కబీర్ ఖాన్ దర్శకుడు. ఈ సినిమాకు సీక్వెల్ రూపొందించేందుక
ఏరోస్పేస్ రంగంలోనూ తెలంగాణ రాష్ట్రం సత్తాచాటుతున్నది. విమానాల విడిభాగాలు, ఇంజిన్లు, హెలీక్యాప్టర్కు సంబంధించిన క్యాబిన్లు తయారవుతున్న హైదరాబాద్లో ప్యాసింజర్ విమానాలను
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కలిసికట్టుగా ఉంటూ.. ఇదే స్ఫూర్తితో ముందుకుసాగితే జుక్కల్ నియోజకవర్గంలో మళ్లీ మనదే విజయమని ఎమ్మెల్యే హన్మంత్షిండే ధీమా వ్యక్తంచేశారు. పెద్దకొడప్గల్ మండల కేంద్రంలోని క్రీడ�
‘ది అర్కైవ్స్' చిత్రంతో తెరంగేట్రం చేసిన శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ నాయికగా తన వేగాన్ని పెంచుతున్నది. తాజాగా ‘లవ్ టుడే’ హిందీ రీమేక్లో ఆమె నాయికగా ఎంపికైంది. ఈ చిత్రంలో అమీర్ ఖాన్ పెద్ద కొడుక�
ఆత్మీయ సమ్మేళనాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. సమావేశాలు నిర్వహించిన ప్రతిచోటా నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. వారం రోజులు సన్నాహక సమావేశాలు నిర్వహించగా.. గత రెండు రోజుల నుంచి సమ్మ�
రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే మహారాష్ట్ర నంబర్ వన్ అనే విషయం అందరికీ తెలుసు. కానీ, ఆ మొత్తం ఆత్మహత్యల్లో దాదాపు 80 శాతం వరకు మరాఠ్వాడా, విదర్భ రీజియన్లోనే నమోదవుతాయి. కారణం ఒక్కటే ప్రభుత్వాల వైఫల్యం. సాగు�
వచ్చేనెల 3 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు.
గతంలో రూ.200 లు పించన్ వచ్చేది. అది సరిపోక పోయేది. కారు గుర్తు కేసీఆర్ సారు రెండు వేలు ఇస్తుండు. తలెత్తుకుని బతుకుతున్నాం. అంతేకాకుండా మా బిడ్డ బిడ్డకు కల్యాణలక్ష్మితో లక్ష రూపాయలు వచ్చినై. కారు గుర్తు ప్ర�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గతం కంటే మూడు రెట్ల అధికాదాయం వస్తున్నది. 2022-23లో రూ.170 కోట్లు దాటింది.
స్వాతి విఘ్నేశ్వరి, అల్లు రమేష్, రోహిణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సత్యం వధ ధర్మం చెర’. బాబు నిమ్మగడ్డ దర్శకత్వం వహిస్తున్నారు. ఎదుబాటి కొండయ్య నిర్మాత. ఈ నెల 31న విడుదలకానుంది.
రాష్ట్ర సర్కారు విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. ప్రభుత్వ బడులకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ కార్పొరేట్ స్థాయిలో వసతులు కల్పిస్తున్నది. తాజాగా ‘మన ఊరు-మన బడి’ పేరిట కార్యక్రమాన్ని చేపట్టి బడుల�
ఏప్రిల్ 3 నుంచి 13 వరకు జరిగే పదో తరగతి వార్షిక పరీక్ష కేంద్రాల్లో ఏఎన్ఎంలను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో పరీక్ష కేంద్రంలో ఒక ఏఎన్ఎం చొప్పున విధులు నిర్వహిస్తారు.
ప్రత్యేక రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుకు పూలబాట వేస్తున్నది. నీళ్లు, నిధులు, నియామకాల్లో ఒకటైన ఉద్యోగాల కల్పన కోసం వరుసగా నోటిఫికేషన్లు వేస్తున్నది.
రాష్ట్రంలో మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన షీ టీమ్స్ దేశానికే ఆదర్శంగా నిలిచాయని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు.
క్రిష్ సిద్ధిపల్లి హీరోగా నటిస్తున్న నూతన చిత్రం పూజా కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్లో జరిగింది. రాజు బోనగాని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం ముహుర్తపు వేడుకలో నిర్మాత అభిషేక్ అగర్వాల్, ద
అందరికీ అన్నం పెట్టే మహనీయుడు సీఎం కేసీఆర్ అని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కొనియాడారు. భైంసా మండల ఐకేపీ సంఘాల మహిళలు కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేయడానికి రూ.8 లక్షలతో నిర్మించిన గోదాంను శనివార�
మండలంలోని సిద్ధ్దాపూర్ వద్ద చేపట్టిన రిజర్వాయర్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి.. అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన రిజర్వాయర్ నిర్మాణ పనులను పరిశీలించారు. వచ్చే జూన్, �
దోషిగా తేలిన ప్రజాప్రతినిధులను ఆటోమెటిక్గా అనర్హులుగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ కేరళ సామాజిక కార్యకర్త అభా మురళీధరన్ సుప్రీంకోర్టులో శనివారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
ఇద్దరు పిల్లల అనారోగ్యం.. చూపించినా నయమవడం లేదన్న ఆవేదనతో ఆ దంపతులు తీవ్ర నిర్ణయమే తీసుకున్నారు. చిన్నారులకు విషమిచ్చి చంపి..
దోమల నివారణ కోసం కారులో వెలిగించిన మస్కిటో కాయిల్ వాహనాన్ని బుగ్గి చేసింది.
శోభకృత్ నామ సంవత్సరం అందరికి శోభాయమానంగా ఉంటుందని పంచాగ పఠనంలో చెప్పిన అర్చకులు ఉగాది పండగరోజు పస్తులు ఉండాల్సిన పరిస్థితి.
ఎమర్జింగ్ టెక్నాలజీ వినియోగంలో వినూత్న ఆలోచనలు అమలుచేస్తున్నందుకు గానూ ఐటీ శాఖకు కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా(సీఎ్సఐ) పురస్కారం దక్కింది.
పాకాల చెరువుకు వస్తున్న గోదావరి జలాలు, లక్ష మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం గల గోదాంలు, పీఎన్జీ సౌకర్యం, జిల్లా స్థాయి ప్రభుత్వ దవాఖాన నర్సంపేట సొంతం. నియోజకవర్గం అభివృద్ధి బాటలో దూసుకెళ్తోంది.
బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆత్మీయ సమ్మేళనాలు నయా జోష్ తెస్తున్నాయి. నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధుల ఆత్మీయ ఆలింగనాలతో సమావేశాలు ప్రత�
ప్రభుత్వం అమలు చేసే పథకం ఏదైనా అవార్డులు తెలంగాణ రాష్ర్టా న్నే వరిస్తున్నాయని, ఇదే స్ఫూర్తితో జాతీయ స్థాయి పంచాయతీరాజ్ అవార్డు-23లో దేశంలో మరోసారి సత్తా చాటుకునేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర అటవీ, పర్�
తమవాడు చనిపోయాడన్న బాధలో రోదిస్తున్న కుటుంబసభ్యులు, బంధువులు..
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల పదోన్నతులకు ప్రతిబంధకంగా మారిన జీవో నెంబరు 112ను రద్దుచేయాలని తెలంగాణ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల సంఘం డిమాండ్ చేసింది.
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఈ నెల 29న జరగనున్న తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ సభకు సంబంధించి 12 కమిటీలను ఏర్పాటు చేశారు.
రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖండించారు.
పోలవరం బ్యాక్వాటర్ ముంపుపై ఒడిసా, ఛత్తీ్సగఢ్, తెలంగాణ వేసిన కేసు విచారణను మూడునెలల పాటు వాయిదా వేయాలని కోరుతూ సుప్రీంకోర్టు రిజిస్ట్రార్కు కేంద్రం శనివారం లేఖ రాసింది.
సీఎం కేసీఆర్ రైతు సంక్షే మానికి పెద్దపీట వేస్తున్నారని, కేంద్రం పంటలను కొనుగోలు చేయకున్నా తెలంగాణ ప్రభుత్వమే కొనుగోలు చేసి, రైతులను ఆదుకున్నట్లు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.
తోడేళ్ల గుంపు’ మాట వినిపించలేదు. ‘దమ్మూ.. ధైర్యం’ సవాళ్లు అసలే లేవు. ఇక.. నిత్యం మంత్రంలా జపించే ‘దుష్ట చతుష్టయం’ అనే మాట ఒక్కసారీ పలకలేదు.
ఎన్నికల ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం నిధుల కటకటతో ఇబ్బంది పడుతోంది.
అంగన్వాడీలతో కలిసి నినదిస్తున్న ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్, అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు భారతి తదితరులు
హుస్సేన్ సాగర్ తీరాన ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పనులు సమయానికి పూర్తవుతాయా అంటే..
అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారాన్ని ప్రకటిస్తూ సీఎం కేసీఆర్...
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటన ఖరారైంది.
ఐఎన్టీఎ్సవో ఒలింపియాడ్లో శ్రీ చైతన్య విద్యార్థులు ఆలిండియా ర్యాంకులు సాధించడంతో దేశంలో శ్రీ చైతన్య విద్యాసంస్థలే నెంబర్ వన్ అని మరోమారు నిరూపితమైందని శ్రీ చైతన్య స్కూల్ డైరెక్టర్ సీమ అన్నారు.
ఆసరా పథకం కింద జిల్లాలోని 33,757 పొదుపు సంఘాల్లో వున్న 3,18,992మంది మహిళల బ్యాంకు ఖాతాలకు నేరుగా రూ.300.53కోట్లు జమ కానుందని కలెక్టర్ వెంకట్రమణారెడ్డి అన్నారు.
శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్లో శనివారం సందడి నెలకొంది.
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం రచ్చరచ్చగా సాగింది.
సూర్యపూజ మహోత్సవాల్లో భాగంగా శనివారం భాస్కరుడి కిరణాలు మత్స్యావతార మూర్తి పాదాలను తాకాయి.
చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన పాత నేరస్తులతో పాటు రౌడీషీటర్ల ప్రస్తుత కదలికలపై నిఘా పెట్టాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ పోలీస్ అధికారులను అదేశించారు. శనివారం కేయూసీ సెనెట్ హాల్ల�
ప్రతి ఒక్కరూ భక్తి మార్గం ద్వారా తమలో ఉన్న ఈర్ష్య, ద్వేషాలను దైవత్వంలో లీనం చేస్తూ శాంతి స్థాపనకు పాటుపడాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేం ద్రంలోని శ్రీ నవశక్తి దుర్గామాత ఆలయంలో శ�
ఎస్సీ, ఎస్టీ లపై దాడులు, దౌర్జన్యాలకు సంబంధించి తక్షణమే స్పం దించి కేసు నమోదు చేసి త్వరితగతిన విచారణ జరిపినప్పుడే సరైన న్యాయం అందించగలుగుతామని కలెక్టర్ రాజర్షి షా,
అనేక వ్యాధులను నిర్మూలించే వ్యాక్సిన్ల తయారీలో ఫార్మాసిస్టులు కీలక పాత్ర వహిస్తున్నారని డ్రగ్స్ కంట్రోలర్, తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ రెగులేటరీ డైరెక్టర్ మారెపల్లి అమృత్ పేర్�
రాకపోకల ఆటలో ఎన్నెన్ని అడుగుల దూరం ఉన్నా ఇంకొక్క అడుగే అనుకుంటూనో లేదా అనుకోకుండానో ఆట
నిజానికి అరుణ, మానస దళిత ఆధునికానంతర కథలను ఆహ్వానించారు. పోస్ట్ మాడ్రన్ నేపథ్యంలోనే కథలు వస్తే నడుస్తున్న చరిత్రని రికార్డు చేసిన పుస్తకం వస్తుందని అనుకున్నారు. దళిత కథ పుట్టిందే వాడలో. అయితే ఇప్పటికే
దేశ ప్రజలందరికీ ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని మోదీ అన్నాడు. కానీ, ఆ మొత్తమంతా ఒక్కడి ఖాతాలోనే వేసేశాడు.
దర్శకుడిగా ఓ అవకాశం రావడమే గొప్ప విషయం. అందులోనూ తొలి సినిమాకి నాని లాంటి నేచురల్ స్టార్ దొరికాడు. పేరున్న సాంకేతిక నిపుణులు అండగా నిలబడ్డారు. అది కూడా పాన్ ఇండియా సినిమా. ఇంతకంటే
టీఎ్సపీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో తవ్వుతున్న కొద్దీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి.
‘నేను యూనివర్శ్ను నమ్ముతాను. అదృష్టవశాత్తూ నాకు ‘దంగల్’ చిత్రంలో అవకాశం వచ్చింది. నాలాంటి వాళ్లు చాలామంది ఉంటారు. అయితే నాకే ఆ అవకాశం రావటం నిజంగా అదృష్టమనిపిస్తుంది.
జేఎన్టీయూకేలో సీఈ, సీఎస్ఈ, పీఈ, పీసీఈ విభాగాలు డిజైన్ ఇన్నోవేషన్ సెంటర్ సహకారంతో జాతీయస్థాయి సింపోజియం టెక్ఫెస్ట్ను శనివారం నిర్వహించారు.
స్విస్ ఓపెన్లో సాత్విక్ జోడీ ఫైనల్కు చేరుకొంది. శనివారం జరిగిన సెమీ్సలో రెండో సీడ్ తెలుగు కుర్రాడు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ షెట్టి 21-19, 17-21, 21-17తో మలేసియాకు..
విశాఖపట్నం పోర్టు చైర్మన్ కె.రామమోహన్రావు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
జిల్లాలో 34,935 స్వయం సహాయక సంఘాలకు చెందిన 3 లక్షల 63 వేల 346 మంది సభ్యులకు వైఎస్సార్ ఆసరా పథకం కింద రూ.276.77 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశారు.
పదకొండేళ్లుగా టీ20లలో పాకిస్థాన్తో తలపడుతున్న అఫ్ఘానిస్థాన్ తొలిసారి విజయం అందుకుంది. మూడు మ్యాచ్ల సిరీ్సలో..
నేవీ నిర్వాసిత సమస్యల పరిష్కారమై శనివారం జేఏసీ నాయకులు ఎలమంచిలి ఎమ్మె ల్యే రమణ మూర్తి రాజుతో శనివారం సమా వేశ మయ్యారు.
అంగన్వాడీ కేంద్రాల కోసం చేపట్టిన శాశ్వత భవనాల నిర్మాణం ముందుకుసాగడం లేదు.
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో ఫైనల్కు చేరిన నిఖత్ జరీన్ (50 కిలోలు), లవ్లీనా బోర్గోహైన్ (75కి)లు ఆసియా క్రీడలకు అర్హత సాధించారు. వ
మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) బడ్జెట్ సమావేశం శనివారం గందరగోళంగా సాగింది.
స్వయం సహాయక సంఘాలు తీసుకున్న బ్యాంకు రుణాలను తిరిగి చెల్లిస్తానన్న హామీతో జిల్లాలో ఇప్పటివరకూ 3 విడతల్లో రూ.829.44 కోట్ల మేర బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరిగిందని కలెక్టర్ మాఽధవీలత తెలిపారు.
పేసర్ హెన్రీ షిప్లీ (5/31) చెలరేగడంతో శ్రీలంకతో మొదటి వన్డేలో న్యూజిలాండ్ 198 పరుగులతో విజయం సాధించింది.
పంజాబ్ కింగ్స్ స్టార్ జానీ బెయిర్ స్టో ఐపీఎల్ నుంచి పూర్తిగా వైదొలిగాడు. గత సెప్టెంబరులో కాలిగాయానికి శస్త్రచికిత్స చేయించు
పారిస్ (2024) ఒలింపిక్స్లో భారత్కు ఏడు పతకాలు లభించే అవకాశముందని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు, మాజీ ఒలింపియన్ పీటీ ఉష ..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదు రోజుల కిందట బటన్ నొక్కి ‘విద్యా దీవెన’ డబ్బులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నట్టు చెప్పారు.
ఆస్తి కోసం కొడుకులు వేధిస్తున్నారని విశ్రాంత సీఐ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పి.గన్నవరానికి చెందిన విశ్రాంత సీఐ దొంగ రామసత్యనారాయణమూర్తి భార్య మంగరాజు ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు.
రావులపాలెం సీఆర్సీ కాటన్ కళా పరిషత్ వేదికపై ఉగాదిని పురస్కరించుకుని మూడు రోజులు నిర్వహించిన నాటికల్లో ‘అంధస్వరం’ నాటిక ప్రథమ ఉత్తమ ప్రదర్శనగా నిలిచింది.
నేరం రుజువై కోర్టు ఓ వ్యక్తికి జీవిత ఖైదు విధించింది. అయితే అతడి నేరానికి కుటుంబం నిరంతరం కుమిలిపోకూడదు. పిల్లలపై తండ్రి ఎడబాటు ప్రతికూల ప్రభావం చూపకూడదు..
వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలే సాగనంపుతారని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు.
ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీనే భారతీయ చిత్రపరిశ్రమకు బిగ్బాస్. అగ్రనటీనటుల ఫోకస్ అంతా హిందీ చిత్రాలపైనే ఉండేది. దక్షిణాది చిత్రాల్లో ..
మండలంలోని జలజీవన్ మిషన్ పథకం పనులను కాంట్రా క్టర్లు తూతూమంత్రంగా నిర్వహిస్తున్నారని పలువురు సర్పంచులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.
ప్రకృతిలో ప్రతి పువ్వూ బతుకమ్మే...బతుకమ్మను మహాలయ అమావాస్య నుంచి తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తారు. ఇది పూలతో కూడిన ప్రకృతి పండుగ. ఆ కాలంలో వచ్చే అన్నిరకాల పూలతో బతుకమ్మను కళాత్మకంగా పేరుస్తారు.
గతంలో పల్లెటూర్లకు పట్టుకొమ్మలైన పాడి పరిశ్రమ నేడు వెలవెలబోతోంది. ఏ రైతు పొలం వద్ద చూసినా పాడి గేదెలతో కళకళలాడేది. ఏ ఇంట చూసినా పాలు, పెరుగుకు లోటుండేది కాదు. ప్రస్తుతం ఆ పరిస్థితి పోయింది.
టాలీవుడ్లో కొత్త టైటిళ్లు కాస్త గట్టిగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా స్టార్ హీరోల చిత్రాలకు సంబంధించిన ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఫలానా హీరో సినిమాకి ఏ టైటిల్ పెట్టారు? అంటూ చర్చించుకొంటున్నారు.
‘క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికంలో చెల్లిస్తున్నాం. జగనన్న దీవెన కింద విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తున్నాం. ఒక్కసారి బటన్ నొక్కగానే 24 గంటల్లోగా విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ అవుతుంది’.. ఇదీ పాలకులు చెప్పుకునే గొప్పలు. అయితే క్షేత్ర స్థాయిలో సక్రమంగా అమలుకావడం లేదన్న ఆరోపణలున్నాయి.
మహబూబునగర్ జిల్లాలో మగతల ప్రాంతమున్నది. దీనినే నేడు మక్తల్ అని పిలుస్తున్నారు. ఇక్కడ మల్లినాథదేవుని ఆలయం ఉన్నది. ఆ ఆలయంలో ఉన్న దైవానికి ఆ నగర అధిపతులు, ఇతర అధికారులు కలిసి అనేక గ్రామాల్లో ఉన్న మెట్ట, పల�
హాస్య నటుడు రాజబాబుది ఒక శకం. ఒకానోక సమయంలో ఆయన హాస్య ప్రపంచాన్ని ఏలారు. ఆ రోజుల్లో ఆయన లేని సినిమా ఉండేది కాదు. ఒక వేళ ఉందంటే లోటుగానే అనిపించేది. అప్పట్లో రాజబాబు విసుగు విరామం లేకుండా రాత్రి
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు
ప్రతి నీటిబొట్టును వృథా కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జలజీవన్ మిషన్ టీం-కోఆర్డినేటర్ షేక్ సుల్తానా అన్నారు.
రోడ్డు కం రైలు వంతెనపై హ్యాండ్ రైలింగ్, ఫుట్ఫాత్ల మరమ్మతుల కారణంగా ఆదివారం బ్రిడ్జిపై వాహన రాకపోకలను నిలుపుదల చేసినట్టు రాజమహేంద్రవరం ఆర్అండ్బీ ఎస్ఈ ఎస్బీవీ రెడ్డి తెలిపారు.
‘‘జీవితంలో కష్టాలు, బాధలు వస్తుంటాయి. అలాంటప్పుడే గుండె నిబ్బరం చేసుకోవాలి. ఆ సమయంలో తీసుకొనే కొన్ని నిర్ణయాల వల్ల మనం మరింత ఇబ్బందుల్లో పడిపోయే ప్రమాదం ఉంది. అలాంటప్పుడే ఓపిక, సహనం, ముందు చూపు మ
ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే సీఎం కేసీఆర్ ధ్యేయమని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్, వేల్పూర్ మండలాల్లో కొనసాగుతున్న ప్యాకేజీ 21 ద్వారా సా�
ఆర్థిక మాంద్యం భయాలు దేశీయ స్టార్టప్లను వదలడం లేదు. మాంద్యంతో ఇప్పటికే పలు దేశీయ, అంతర్జాతీయ ఐటీ సంస్థలు వేలాది మంది సిబ్బందిని తొలగించగా..తాజాగా స్టార్టప్లు వేలాది మందికి ఉద్వాసన పలికాయి.
ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్సిరీస్ల వివరాలు
కంభం, అర్థవీడు మండలాల్లో శనివారం మధ్యాహ్నం 2.30గంటల నుంచి హఠాత్తుగా పెనుగాలులతో భారీ వర్షం కురిసింది.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాక వరసిద్ధుడి ఆలయానికి విచ్చేసే భక్తుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. రోజూ ఎనిమిది వేల మందికి అన్నదానం చేయాలని నిర్ణయించారు.
సూర్యుని కోపాగ్నితో నేల ఎరుపు నలుపులుగా నోళ్ళు విప్పుకుని ఒంటరైపోతుంది !
న్యూపూణేలోని తెలుగు భాషా వికాస పరిషత్ వార్షికోత్సవం సందర్భంగా కథల పోటీ నిర్వహిస్తున్నారు. ఈ పోటీ నిమిత్తం సామాజిక స్పృహ కలిగిన కథలను ఆహ్వానిస్తున్నారు. కథల్లో ఆధునికత,కొసమెరుపు ఉండాలి. హృదయాలను ఆకర్ష�
అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలోని ప్రజలు సుభిక్షంగా ఉండేవారు. రాజుగారు చాలా మంచివారు. ఆయనకు కోపం తక్కువ. ప్రజలనూ ప్రేమించే గుణం ఉంది.
పురపాలక ఉపాధ్యాయులకు జిల్లా యూనిట్గా బదిలీలు, పదోన్నతులు చేపట్టడానికి సర్వీసు నిబంధనల ముసాయిదాను పాఠశాల విద్యాశాఖ రూపొందించిందని, అయితే ఇది కొత్త జిల్లాల ప్రకారం ఉంటుందా లేక పాత జిల్లాల ప్రకారం ఉంటుందా అనే దానిపై స్పష్టత ఇవ్వాలని యూటీఎఫ్ జిల్లా కన్వీనర్ జేవీవీ సుబ్బారావు కోరారు.
మామూలుగా అయితే ముఖ్యమంత్రి, గవర్నర్లాంటి వారు జిల్లా పర్యటనలకు వచ్చినప్పుడు ట్రాఫిక్ను మళ్లిస్తారు.
తమకు వెంటనే జీతాలు చెల్లించాలంటూ రాజమహేంద్రవరం ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో ఫారిన్ డిప్యుటేషన్పై విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది నిరసన ఆందోళన నిర్వహించారు.
జిల్లాలో కొత్త పరిశ్రమల స్థాపనపై దృష్టి పెట్టి.. ఉపాధి అవకాశాల పెంపునకు కృషి చేయాలని కలెక్టర్ హరినారాయణన్ పిలుపునిచ్చారు.
‘అగ్గిపెట్టెలో పట్టే చీర గురించి వినడమే కానీ తొలిసారి చూస్తున్నా.. అద్భుతంగా ఉంది’ అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సతీమణి సంఘమిత్రదాస్ ప్రశంసించారు. శనివారం రాజన్న సిరిసిల్ల �
మనిషి బయటికి పోవడమంటే యుద్ధభూమిలోకి ప్రవేశించడమే అసలే ప్రతిమనిషీ ఆత్మాహుతి చేసుకోగల
జిల్లా వైద్య విధాన పరిషత్లో ఖాళీగా ఉన్న పోస్టులపై ఆ శాఖ రాష్ట్ర కమిషనర్ నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు.
జిల్లాలో కొందరు తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే రాజకీయాలు చేస్తున్నారని, అలాంటి రాజకీయాలను తిప్పికొట్టాలని రవాణ శాఖా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు.
చాపకింద నీరులా మళ్లీ కరోనా విస్తరిస్తోంది. వారం రోజుల వ్యవధిలో ర్యాండమ్ పరీక్షల్లోనే 18 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ కలగడం కలవరం కలిగిస్తున్నది.
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధిత అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ యాసంగి సీజన్లో 4 లక్షల 25 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
మరుగుదొడ్డి కోసం తవ్విన నూతిలో పడి రెండేళ్ళ బాలుడు మృతి చెందాడు.
జిల్లాలో గత ఏడాది నిర్వహించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసంతపక్ష పుష్కరోత్సవాల్లో భాగంగా శ్రీరామాయణ మహాక్రతువును భక్తిప్రపత్తులతో నిర్వహిస్తున్నారు.
చౌక ధరల దుకాణాల్లో బ్యాంకింగ్ సేవలు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం రేషన్ డీలర్ల అనాసక్తత కారణంగా నీరు గారుతోంది. చౌక ధరల దుకణాల్లో ఇతర సేవలు అందించడానికి రేషన్ డీలర్లు అనాసక్తత కనబరుస్తున్నారు.
మూడు వందల సంవత్సరాల చరిత్ర కలిగి అపర భద్రాద్రిగా పేరుగాంచిన చనుబండ కోదండ రామస్వామి ఆలయం సీతారాముల కల్యాణానికి ముస్తాబైంది.
స్థానిక అభయాంజనేయస్వామి ఆల యాన్ని శనివారం నూజి వీడు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి దుర్గా కల్యాణి, 15వ అదనపు జిల్లా జడ్జి ఆకుల నాగశైలజ దర్శించు కున్నారు.
సొంత స్థలం ఉన్న పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం సర్కారు రూ.3లక్షల ఆర్థిక సహాయాన్ని చేస్తామని ప్రకటించడంతో ఉమ్మడి జిల్లాలోని నిరుపేదలు సొంతింటిపై ఆశలు పెంచుకుంటున్నారు. ఈ పథకం అమలు కోసం వారు నిరీక్షిస్తున్నారు.
అక్రమంగా కర్ణాటక మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్ఈబి సీఐ చంద్రశేఖర్ తెలిపారు.
ప్రజారోగ్యం అంటేనే గుర్తుకొచ్చేది వైద్యశాఖనే. అలాంటి కీలకమైన శాఖకే అవినీతి జబ్బు చేసింది.
చంద్రబాబు రాజకీయ చతురతతోనే బీసీ మహిళ పంచుమర్తి అనూరాధ విజయం సాధించిందని టీడీపీ నేతలు కొల్లు రవీంద్ర, కొనకళ్ల నారాయణ అన్నారు. శనివారం ఎన్టీఆర్, చంద్రబాబు చిత్రపటాలకు నేతలు క్షీరాభిషేకం చేశారు.
జిల్లాలోని పశ్చిమప్రాంతంలో శనివారం మధ్యాహ్నం వరకు ఎండలు మండిపోగా తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈదురుగాలులు, ఆపై వర్షంతో ఆ ప్రాంతం అతలాకుతలమైంది.
జిల్లాను రక్తహీనత రహితంగా తీర్చిదిద్దాలని జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రే ణుక అన్నారు.
ప్రజా వ్యతిరేక విధానాలతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పేదల కడుపు కొడుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. విభజన హామీల అమలు కోసం బయ్యారం నుంచి హనుమకొండ వరకు 12రోజుల పాటు కొన
వనస్థలిపురం-దిల్సుఖ్నగర్ మార్గంలో ప్రారంభమైన వంతెనతో ఎల్బీనగర్ చౌరస్తా సిగ్నల్ ఫ్రీగా మారింది.
స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థిక సాఽధికారత సాధించేలా ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటున్నదని కలెక్టర్ దినేష్కుమార్ అన్నారు.
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ప్రార్ధనా మందిరాలు, ముస్లిం నివాసిత ప్రాంతాలలో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.దిల్లీరావు అధికారులను ఆదేశించారు.
మాధవాయిపాలెం– సఖినేటి పల్లి రేవు పాటను తిరిగి వచ్చే నెల 6న నిర్వహించనున్న ట్టు ఎంపీడీవో ప్రసాద్ యాదవ్ తెలిపారు.
పెనుగంచిప్రోలులో శనివారం కురిసిన వర్షానికి మిర్చి రైతులకు తీరని నష్టం వాటిల్లింది.
ఐదేళ్లు ఇవ్వాల్సిన ప్రతి పథకాన్ని ప్రణాళిక ప్రకారం మూడు, నాలుగు సంవత్సరాలకు కుదిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పక్కా ప్రణాళిక ప్రకారం ప్రజలను మోసం చేస్తున్నాడని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు.
రాంగ్రూట్ డ్రైవిం గ్ ఇద్దరి ప్రాణాలను బలిగొన్నది. ఎదురెదురుగా రెండు బైక్లు ఢీకొని ఇద్దరు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను కాపాడబోయి మ రొకరు మృతి చెందాడు. ఈ ఘటన శనివారం సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ర
అంతరిక్షంలోకి 36 ఉపగ్రహాలను మోసుకువెళ్లే భారీ రాకెట్ ఎల్వీఎం3-ఎం3ను ఇస్రో ఆదివారం ప్రయోగించనుంది. ఉదయం 9 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ ..
గుజరాత్ పోలీసులు ఆ రాష్ట్రంలోని జైళ్లలో భారీ ఎత్తున తనిఖీలు చేపట్టారు. 1700 మంది పోలీసులు పాల్గొన్న ఈ సెర్చ్ ఆపరేషన్లో మొబైల్ ఫోన్లు, ప్రాణాంతక వస్తువులు,
జాతీయస్థాయి ఇన్స్పైర్ పోటీలకు జిల్లా ప్రాజెక్టు ఎంపికైంది. పుల్లలచెరువు జడ్పీ హైస్కూల్ విద్యార్థి నిఖిల్చంద్ ప్రదర్శించిన ఫ్యాబ్రికేషన్ ఆఫ్ ఫోర్వే హెక్సామిషన్ అనే ప్రాజెక్టు అందుకు అర్హత సాధించింది.
ప్రజల వద్ద పన్నులు వసూలుచేసి మునిసిపల్ ఖజానాకు చెల్లించకుండా అవకతవకలకు పాల్పడ్డ బిల్ కలెక్టర్పై ఎందుకు చర్యలు తీసుకోలేదని కౌన్సిల్ సమావేశంలో పాలకపక్ష సభ్యులు నిలదీశారు.
వేసవి కాలంలో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రత్యేక బృందాలతో జిల్లాలోని అన్ని వాణిజ్య భవనాలు, విద్యాసంస్థల్లో రెండు వారాల పాటు ఫైర్సేఫ్టీ అడిట్ను నిర్వహించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అగ్నిమాపక శాఖ అధికారులను ఆదేశించారు.
ఆర్బీకేల్లో విక్రయించిన ధాన్యానికి నగదును చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో కొత్తపల్లి రైతులు శనివారం ఏవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
వీధి కుక్కల దాడి ఘటనలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి.
ఎల్బీనగర్లో ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం సందర్భంగా నియోజకవర్గ బీఆర్ఎ్సలో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి.
కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన దవాఖానలో ఆన్లైన్ ఓపీ సేవలు ప్రారంభమయ్యాయి. రోజుకు సుమారు వెయ్యి మందికిపైగా ఓపీ కోసం వస్తుండగా, వీరికి గతంలో చిన్న కాగితాల్లో ఓపీ రాసిచ్చేవారు.
జీహెచ్ఎంసీలోని ఈవీడీఎం అధికారులు దుకాణాలు, ఆస్పత్రులు, వాణిజ్య భవనాలు, షాపింగ్ మాల్స్, కమర్షియల్ భవనాలతో పాటు గోదాముల్లో శనివారం తనిఖీలు నిర్వహించారు.
విద్యార్థుల్లో కమ్యూనికేషన్, ఆర్గనైజింగ్, డెషిషన్ మేకింగ్ స్కిల్స్ డెవలప్మెంట్కు సవి స్కార వంటి కార్యక్రమాలు దోహదపడతాయని రిజిస్ట్రార్ ఆచార్య టి.అశోక్ అన్నారు.
జయలక్ష్మి సొసైటీ నిర్వాహకులు డిపాజిటర్లనుంచి కోట్లాది డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసి దాదాపు ఏడాది కావస్తోంది. రూ.582కోట్ల ఆర్థిక మో సానికి పాల్పడిన చైర్మన్, వైస్చైర్మన్లతోపాటు ఇప్పటికే సీఐడీ అధికారులు ఏడుగురిని అరెస్ట్ చేయగా మరో ముగ్గురు డైరెక్టర్ల కోసం గాలిస్తున్నారు. రుణాల రికవరీకోసం పాలకవర్గం చర్యలు తీసుకుంటున్నా, డాక్యుమెంట్లు సీఐడీ అధికారులవద్ద ఉండిపోవడంతో ఏమీ చేయలేని స్థితిలో సభ్యులు ఉన్నారు.
ప్రతి విద్యార్థి శాస్త్రవేత్త కావాలని ప్రముఖ శాస్త్రవేత్త, ఇండియన ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స ఎడ్యుకేషన అండ్ రీసెర్చ్ ప్రొఫెసర్ డాక్టర్ సౌమిత్ర బెనార్జీ పేర్కొన్నారు.
లోహా.. మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని ఈ నియోజకవర్గం రాష్ట్రంలోనే విశిష్టత ఉన్నది. పోరాటాల చరిత్రను కలిగి ఉన్నది. అంతకు మించి చారిత్రక నేపథ్యమున్నది. బహుజన పోరాటాల వారసత్వం ఉన్నది. రైతు ఉద్యమాలతో రాటుదేల�
అమెరికా, ఐరోపా బ్యాంకింగ్ సంక్షోభాల నడుమ దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం సమావేశమయ్యారు.
పార్వతీపురంలోని ప్రధాన రహదారిలో ఈ బస్సు ఎందుకు ఆగిందని అనుకుంటున్నారా! ప్రయాణికులకు టిక్కెట్లు ఇచ్చే టిమ్ మిషన్ మొరాయించడమే ఇందుకు కారణం.
జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారిలో పరిస్థితి ఇది. శనివారం ట్రాఫిక్ స్తంభించింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.
మ్యుటేషన్ల జారీ విషయంలో జాప్యం తగదని జాయింట్ కలెక్టర్ ఒ.ఆనంద్ తెలిపారు. భూముల రీ సర్వే పక్కాగా నిర్వహించాలన్నారు.
స్థానిక అగ్నిమాపక కేంద్రంలో శుక్రవారం అర్థరాత్రి శిథిలావస్థలో ఉన్న భవనం శ్లాబు ఒక్కసారిగా కూలింది. సమయంలో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
బోయ, వాల్మీకీలు, బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాల్లో చేర్చేందుకు శాసనసభ ఆమోదించడంపై ఆదివాసీలు ఆందోళన చెందుతున్నారు. సర్కారు తీరుపై భగ్గుమంటున్నారు.
ఉమ్మడి జిల్లాలో ఆప్కాబ్, నాబార్డు సహ కారంతో నిర్మిస్తున్న గోడౌన్ల విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఏడీసీసీ బ్యాంకు సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ
టీడీపీ శాసనమండలి సభ్యురాలిగా బీసీ మహిళ పంచుమర్తి అనూరాధను గెలిపించినందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
సొంత ఇల్లు కాని, స్థలం కాని లేకపోవడంతో ఎన్నో ఏళ్ల క్రితం ప్రభుత్వ భూముల్లో నివాస గృహాలు ఏర్పాటు చేసుకుని ఇంటి పట్టాలు లేక అనేక అవస్థలు పడుతున్న పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రభుత్వ జీవో నెంబర్ 58 ద్వారా క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించింది.
మా జీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు హ యాంలోనే ఆ సరా పింఛన్లను ప్రారంభించారని టీడీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఎల్వీయాదవ్ అ న్నారు.
శ్రీలంకలో తమిళుల విముక్తికోసం పోరాడుతూ మరణించిన ‘లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం’ అధినేత వేలుపిళ్ళై ప్రభాకరన్ జీవించే ఉన్నాడనీ, తనతో తరచు సంభాషిస్తుంటాడని...
కామారెడ్డి దొంగ బంగారం దందాకు అడ్డాగా మారింది. పలువురు బంగారం వ్యాపారులు నకిలీ బంగారాన్ని కొనుగోలుదారులకు అంటగట్టడమే కాకుండా దొంగతనం చేసిన బంగారాన్ని కొనుగోలు చేస్తు దందాకు తెరలేపుతున్నట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసినా పట్టణంలో కొన్ని విగ్రహాలకు వేసిన ముసుగులు తొలగించలేదు. మెయిన్రోడ్లో ఉన్న దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహానికి వేసిన ముసుగు నేటికీ తీయలేదు.
జిల్లాలో రెండు ఈ- డివిజనల్ మేనేజర్ పో స్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు కలెక్టర్ సూర్యకుమారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
కక్షిదారుల ఆర్థిక స్థితిగతులను బట్టి న్యాయసేవలు మారిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని విశాఖ భూసేకరణ, రిహేబిలిటేషన్ ప్రిసైడింగ్ అధికారి, ల్యాండు గ్రాబింగ్ ట్రిబ్యునల్ జడ్జి ఉంగట్ల సత్యారావు అన్నారు.
పెద్దాపురం ఫీడర్స్ వీధిలో శనివారం తెల్లవారు జామున చోరీ జరిగింది. సీఐ ఎస్కే అబ్దుల్ నబీ తెలిపిన వివరాల ప్రకారం.. లలితా ఇండస్ట్రీస్ అధినేతలు మట్టే సోదరులకు చెందిన ఇంట్లో ఈ చోరీ జరిగినట్లు తెలిపారు.
ఇళ్లు గడువులోగా నిర్మించుకోవాలని, లేకుంటే స్థలాలు తీసుకుంటామని బెదిరిస్తున్న అధికారులు, నేతలు ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టడం లేదు. స్థలాలు ఇచ్చి రెండేళ్లు దాటినా చాలా చోట్ల నివాసయోగ్యంగా కూడా వాటిని మార్చలేకపోయారు.
రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బంది పనితీరు మారకుంటే చర్యలు తప్పవని జిల్లా వైద్యాధికారి రమణకుమారి సిబ్బందిని హెచ్చరించారు. అరసాడ ప్రాథమిక సబ్ సెంటర్తో పాటు పీహెచ్సీని ఆమె శనివారం తనిఖీ చేశారు.
‘చిరు ధాన్యాలు మంచి పోషకాలు.. వీటితో తయారు చేసే పదార్థాలు ఆహారంగా తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం’ అంటూ ప్రతి వేదికపై అధికారులు, ప్రజాప్రతినిధులు ఊదరగొడుతుంటారు.
మండలంలోని సత్యవరం- పెదరాంభద్రపురం వెళ్లే రోడ్డులో తాండవ నది వంతెన వద్ద వేసిన చెత్తను ఎట్టకేలకు శనివారం తొలగించారు.
జగ్గంపేట శివారు కాకినాడ రోడ్డులోని హెచ్పీ పెట్రోల్ బంకు ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలైనట్లు ఎస్ఐ సీహెచ్ విద్యాసాగర్ తెలిపారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యదేవుని ఆలయానికి రెగ్యులర్ ఈవోగా ఎస్ఎస్ చంద్ర శేఖర్ ఆజాద్ను నియమిస్తూ దేవదాయ శాఖ కమిషనర్ హరి జవహర్లాల్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
మండలంలోని కొంపెల్లి గ్రామానికి చెందిన యువతి అదృశ్యమైనట్లు ఎస్ఐ బాబు శుక్రవారం తెలిపారు.
సమాజంలో న్యాయవిదానంపై నమ్మకం పెంపొం దించుకోవాలని హై కోర్టు చీఫ్ న్యాయమూర్తి ఉజ్జల్ బుయాన్ అన్నారు.
సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో డ్రోన్ పైలెట్లకు రిమోట్ పైలెట్ ట్రైనింగ్ ఆపరేషన్ (ఆర్పీటీవో)లో శిక్షణ ఇచ్చేందుకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నుంచి అనుమతులు మంజూరు అయినట్లు యూనివర్శిటీ వైస్ చాన్సలర్ జీఎస్ఎన్ రాజు తెలిపారు.
ఉమ్మడి జిల్లాలో ఉచిత పంటల బీమా అనర్హులకు కూడా అందినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అక్రమార్కులలో ఎక్కువ శాతం అధికార పార్టీవారే ఉన్నారని సమాచారం. కొందరు పంట సాగు చేయకపోయినా ఈ-క్రాపింగ్ చేయించి, బీమా సొమ్ము కాజేశారని తెలిసింది. మరికొందరు ఈ-క్రాప్ నమోదులో సాగు విస్తీర్ణాన్ని ఎక్కువగా చూపించి అక్రమంగా బీమా సొమ్ము పొందినట్లు సమాచారం.
దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్ ‘యాక్టివా కూడా ఎలక్ట్రిక్ రూపంలో రాబోతున్నది.
కోటిపాం గ్రామ సమీపంలో రైల్వే మూడోలైన్ పనుల్లో భాగంగా అడ్డంగా ఉన్న కొండను తొలగించడానికి సంబంధిత రైల్వే కాం ట్రాక్టర్బాంబులతో బ్లాస్టింగ్ చేస్తుండడంపై గ్రామస్థులు నిరసన తెలిపారు.
జగనన్న గోరుముద్దలో భాగంగా ఈనెల 21నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలని మండల ప్రత్యేకాధికారి ఎన్వీకే దుర్గాప్రసా ద్ అన్నారు.
అక్రమంగా పశువులను తరలిస్తున్న కంటైనర్ను పట్టుకున్నా మని పెదమానాపురం పోలీస్స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ కాశీ తెలిపారు.
మండలంలోని ముంగినాపల్లి కూడలి వద్ద ద్విచక్ర వాహనం ఢీకొని మహిళ మృతిచెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది.
అనకాపల్లి మండల అభివృద్ధికి శతశాతం కృషి చేస్తున్నట్టు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.
పట్టణంలోని కృష్ణాపురం జీరోరోడ్డులో ఉన్న గంగమ్మ ఆలయంలో జరుగుతున్న ఉగాది వేడుకల్లో భాగంగా శనివారం రాతిదూలం లాగుడు పోటీలు జరిగాయి.
17 కోట్ల ప్రజల డాటాను అక్రమంగా చేజిక్కించుకుని సైబర్నేరాలను ప్రోత్సహిస్తున్న నోయిడా ముఠాను అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి.
ఎలక్ట్రానిక్ పరికరాల తయారీదారు అవలాన్ టెక్నాలజీ.. ఐపీవోకి వస్తున్నది. వచ్చే నెల 3 నుంచి 6 వరకు షేర్లను విక్రయించడం ద్వారా రూ.865 కోట్ల నిధులను సమీకరించనున్నది. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం ఈ నెల 31న షేర్లను విక్�
మద్యం అనుకుని గడ్డిమందు తాగిన ఓ వ్యక్తి చికిత్స పొం దుతూ శుక్రవారం మృతిచెందాడు.
జిల్లా క్రీడా సాధికార సంస్థ ఈనెల ఎనిమిదవ తేదీ నుంచి 25వ తేదీ వరకు నిర్వహించిన మహిళా దినోత్సవాలు శనివారంతో ముగిశాయి.
మండల కేంద్రంలోని మూల పెద్దమ్మ ఆలయ తాత్కళిక హుండీ లెక్కింపును శనివారం పర్యవేక్షణాధికారి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో లెక్కించారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మూడుముక్కలాటను ఇక కట్టిపెట్టాలని రాజధాని రైతులు, మహిళలు హెచ్చరించారు.
మండలంలోని కాశేపల్లి టోల్గేట్ వద్ద శనివారం బంగారు నాణేలను ఆశచూపి దీపిక అనే మహి ళను మోసం చేసి రూ.2లక్షల నగదుతో ఉడాయించినట్లు ఎస్ఐ రాజశే ఖర్ రెడ్డి తెలిపారు.
[00:01]తమ దేశంలో టిక్టాక్(TikTok)పై కఠిన చర్యలు తీసుకోవడంతో తనకు వ్యక్తిగతంగా ఉపకరించిందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వెల్లడించారు. ఆయన ఈ మాట ఎందుకు అన్నారంటే..?
రెవె న్యూ అంశాలపై జిల్లా అధికారులకు పెద్ద సంఖ్య లో ఫిర్యాదులు అందుతున్నాయి.
జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణపై అధికారులు దృష్టిసారించాలని ఎస్పీ రఘువీర్రెడ్డి ఆదేశించారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కుడి జల విద్యుత్ కేంద్రం ద్వారా ఈ ఏడాది అత్యధికంగా 295.5 ఎంయూ విద్యుత్ ఉత్పత్తి చేయడంతో అధికారులు, సిబ్బందిని జలవిద్యుత్ కేంద్రం ఎండీ శ్రీధర్ అభినందించారు.
విద్యార్థులు కష్టంగా ఇష్టపడి చదివినపుడే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని హైకోర్టు జడ్జి జస్టిస్ రమేష్ పేర్కొన్నారు.
చేనేత పరిశ్రమను కాపాడుకునేంతవరకు పోరాటాలు చేస్తామని, ఇందుకు కార్మికులంతా ఐక్యంగా కలిసిరావాలని చేనేత కార్మికసంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి జింకా చలపతి పేర్కొన్నారు.
దశాబ్దాలుగా నిరాదరణకు గురైన ఇబ్రహీంపట్నం పెద్ద చెరువుకు మహర్దశ పట్టింది. 18వ శతాబ్దంలో నిర్మించిన ఈ చెరువు నాగార్జునసాగర్-హైదరాబాద్ రహదారిపై ఆకర్షణగా, ఆహ్లాదకరంగా ఉంది.
టీడీపీ పాలనలోనే బడుగు, బలహీనవర్గాలతో పాటు మైనారిటీలు అభివృద్ధి చెందారని టీటీడీపీ మాజీ అధ్యక్షుడు, పొలిట్బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులు తెలిపారు.
ఓపెన్ స్కూల్ 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని డీఈవో అనూరాధ ఆదేశించారు.
గుంటూరు హైలెవల్ చానల్ పొడిగింపునకు ప్రభుత్వం నిధులు కేటాయించి ఈ ప్రాంత వాసుల చిరకాల వాంఛను నెరవేర్చాలని మాజీమంత్రి వడ్డే శోభానాద్రీశ్వరరావు కోరారు.
జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందించాలని కలెక్టర్ బసంతకుమార్ అధికారులను ఆదేశించారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించి, ఉన్నతస్థాయిలో స్థిరపడాలనే గొప్ప సంకల్పంతో దివంగత భాస్కరరావు 1998లో భాస్కర విద్యాసంస్థలను స్థాపించాడని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్స్వామి అన్నారు.
కేంద్రప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య తెలిపారు.
పలాసలోని కిడ్నీ పరిశోధన కేంద్రం, 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణాలకు సాక్షాత్తు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీటికి 2019 సెప్టెంబరు 6న శంకుస్థాపన చేశారు. రెండేళ్లలో పనులు పూర్తిచేస్తామని ప్రకటించారు. కానీ నిధుల కొరత కారణంగా పనులు పూర్తికాలేదు.
ప్రభుత్వం ఎనిమిదో తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అందించిన ట్యాబ్ల్లో తరచూ సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ‘బైజూస్’తో బోధనకు అవస్థలు ఎదురవుతున్నాయి. జిల్లాలో 22,982 మంది 8వ తరగతి విద్యార్థులకు, 2,971మంది ఉపాధ్యాయులకు కలిపి 25,953 ట్యాబ్లు డిసెంబరులో అందజేశారు.
అధికారం ఉన్నదనే అహంకారంతో నరేంద్రమోదీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు.
ఉపాధిహామీ పనుల్లో పంచాయతీ కార్యదర్శుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతుందని ఏపీడీ కౌసల్యాదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దర్యాప్తు సంస్థలు దుర్వినియోగం చేసి విపక్ష పార్టీలను అణగ దొక్కేందుకు యత్నిస్తున్నాయని డీసీసీ అధ్యక్షురాలు బొడ్డేపల్లి సత్యవతి ఆరోపించారు. శనివారం మండలంలోని మునగవలసలో పర్యటించారు.
[23:48]సావర్కర్ను అవమానించిన రాహుల్ను శిక్షించాలని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ శిందే అన్నారు. సావర్కర్ను అవమానించిన రాహుల్ను ఇక్కడి మహారాష్ట్ర వీధుల్లో తిరగనివ్వరని వ్యాఖ్యానించారు.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన ఐదుగురికి రాజేంద్రనగర్ కోర్టు మెజిస్ట్రేట్ జైలు శిక్ష విధించినట్లు ఆర్జీఐఏ ట్రాఫిక్ సీఐ రామకృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఉరేసుకొని ఓ యువకుడు మృతిచెందిన సంఘటన షాబాద్ మండల పరిధిలోని పోలారం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.
సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు.
వైఎస్ఆర్ ఆసరా పథకం మూడో విడత కింద జిల్లాలో 4.54 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరింది. వీరి ఖాతాల్లో రూ.310.21కోట్లు జమయ్యాయి. ఈ మేరకు శనివారం నగరంలో ని బాపూజీ కళామందిర్లో మంత్రి ధర్మాన ప్రసాదరావు చేతుల మీదుగా మహిళలకు న మూనా చెక్కులను పంపిణీ చేశారు.
మండలంలోని కుర్మిద్ద గ్రామంలో శనివారం శ్రీ పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వేదపండితులు ఘనంగా నిర్వహించారు.
విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టె క్నాలజీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కాలేజీ(విట్స్) దేశ్ముఖిలో శనివారం ఇన్నోవేటివ్ ప్రాజెక్టు ఎక్స్పో నిర్వహించారు.
తన తండ్రి పేరిట ఉన్న అసైన్డ్ భూమిని తమకు తెలియకుండానే వేరొకరు బదలాయించుకున్నారని ఆవేదన వ్యక్తంచేస్తూ తల్లీకొడుకులు తహసీల్దార్ కార్యాలయంలో ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది.
మత్స్య పరిశ్రమను ప్రోత్సహించి మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నా ఆశించిన ఫలితం రావడం లేదు.
2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి హుస్నాబాద్ మండలంలో 23, అక్కన్నపేట మండలంలో 33 సిమెంటు రహదారుల నిర్మాణాలకు రూ.4.10 కోట్ల నిధులు మంజూరయ్యాయి.
భీమవరం మండలం న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి డి.ధనరాజు కోడవల్లి రోడ్డులో ఉన్న బీసీ సంక్షేమ బాలుర వసతి గృహాన్ని ఆకిస్మిక తనిఖీ చేశారు.
ఎస్సీ రిజర్వేషన వర్గీకరణ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం మౌనం వీడకపోతే, జగన్మోహనరెడ్డి మాదిగల ఆగ్రహాని కి గురవుతారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు.
జడ్పీ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. జడ్పీ చైర్మన్ సందీ్పరెడ్డి, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ నగేష్ మధ్య మాటల యుద్ధం కొనసాగింది.
: సీపీఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన జన చైతన్య యాత్రలను విజయంతం చేయాలని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు కోరారు.
మెదక్ జిల్లాలో చాలా చోట్ల గ్రామపంచాయతీ కార్యాలయాలకు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి.
జిల్లాకు చెందిన రచయిత, సినీ విమర్శకుడు వారాల ఆనంద్ గోవా రాష్ట్రంలోని పనాజీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ శనివారం అందకున్నారు.
కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం నిర్వాసితుల ఇళ్ల నిర్మాణానికి అవసరమైన భూమిని కొనుగోలు చేసేందుకు న్యూక్లీయర్ పవర్ ప్లాంట్ నుంచి నిధులు విడుదల కావాల్సి ఉందని, ఈ నిధులు వస్తే భూసేక రణ చేస్తామని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మురళీకృష్ణ స్పష్టం చేశారు.
సోంపేట మండలం శాసనంలో వి.షణ్ముఖరావుకు చెందిన ఓ ఎద్దు శుక్రవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో సెప్టిక్ ట్యాంకులో ప్రమాదవశాత్తు పడిపోయింది.
మండలంలో ఉపాధి హామీ పథకం అమలు అభాసుపాలవుతోంది. సామాజిక తనిఖీ బృందం క్షేత్రస్థాయి పనుల పరిశీలనకు డుమ్మా కొడుతున్నారు.
దేవాదాయ భూముల్లో నిర్మించిన ఇళ్లను ఎండోమెంట్, రెవెన్యూశాఖల అధికారులు కూల్చివేశారు.
ఆరోగ్య మహిళా కేంద్రాలకు వచ్చే మహిళలకు అన్ని పరీక్షలను టీ డయాగ్నస్టిక్స్ ద్వారా నిర్వహించాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అన్నారు.
జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా రైల్వే అండర్పాస్ల వద్ద భారీగా వర్షపునీరు నిలిచిపోయి ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారని ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు పేర్కొన్నారు.
పాతపట్నంలోని జాబిలీ రోడ్పై మురుగునీరు చేరి దుర్గంధంగా తయారైంది. దీంతో ఈ మార్గంలో వెళ్లేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు.
వింజమూరులోని సొసైటీ కార్యాలయంలో శనగల కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఏపీ మార్కెఫెడ్ జిల్లా మేనేజర్ ఎస్.పవన్కుమార్ ప్రారంభించారు.
పోలీస్ స్టేషన్లకు చెందిన ఎస్హెచ్వోలు పెండింగ్ కేసులను పరిష్కరించేందుకు ప్రాధాన్యమివ్వాలని సీపీ ఎల్ సుబ్బారాయుడు అన్నారు.
ప్రభుత్వం ద్వారా పరిష్కారం కావాల్సిన పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరు తూ శనివారం పోలాకి రెవెన్యూ సిబ్బంది నల్లబాడ్జీలు ధరించి కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
మండలంలోని పొన్నపూడి కాలనీలో ఉన్న రమణయ్య స్వామి మఠం అభివృద్ధికి ప్రభుత్వం చేయూత నివ్వాలని మఠం పీఠాధిపతి కొమరగిరి రామయ్య కోరారు.
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హ�
వారు కష్టజీవులు.. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. ఏ పూటకాపూట కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు.
న్యాయవాదుల సహకారంతోనే కేసులు త్వరగా పరిష్కారమవుతాయని హైకోర్టు జడ్జి (జిల్లా పరిపాలన న్యాయమూర్తి) జస్టిస్ కన్నెగంటి లలిత తెలిపారు.
వ్యవసాయమంటేనే ఆ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డికి ఆసక్తే లేదని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి విమర్శించారు.
[23:35]celebrity cricket league winner: సీసీఎల్-2023 టైటిల్ను తెలుగు వారియర్స్ సొంతం చేసుకుంది. భోజ్పురి దబాంగ్స్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో జయకేతనం ఎగురవేసింది.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శనివారం భక్తుల పూజల సందడి నెలకొంది.
ఇరువురు మందుబా బుల మధ్య జరిగిన గొడ వ కత్తిపోటుకు దారితీసిం ది.
ఓటర్ల జాబితా నుంచి చనిపోయిన వారి పేర్లను తొలగించాలని టీడీపీ మండల నేతలు రెవెన్యూ సిబ్బందిని కోరారు.
కాలువను పూర్తి చేయకపోతే పంచాయతీ కార్యాలయం ఎదుట ప్రజలతో కలిసి ఆందోళన చేపడతామని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు అంకిరెడ్డి, ముస్లిం మైనార్టీ కడప పార్లమెంటు అధ్యక్షుడు ఖాదర్బాషా హెచ్చరించారు.
దూళిమిట్ట మండలంలోని బైరాన్పల్లిలోని చారిత్రాత్మకమైన జైన ఆలయం ఒకప్పుడు ఆధ్యాత్మికతతో అలరారింది.
మెళియాపుట్టి: పరశరాంపురం పరిధిలో ఉన్న భూములు గిరిజనులుకు దక్కల ని సీపీఎం నాయకులు గోవిందరావు డిమాండ్ చేశారు.
తాగునీటి సరఫరాపై నిర్లక్ష్యం తగదని సీపీఐ నగర సహాయ కార్యదర్శి కేసీ బాదుల్లా డిమాండ్ చేశారు.
మందస మండలం హరిపురం హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న కరగాన చరణ్ రాష్ట్ర స్థాయి కబడ్డీలో ప్రతిభ కనబరిచినట్టు హెచ్ఎం ఎన్.తారకేశ్వరరావు తెలిపారు.
ముక్తాపురం గ్రామానికి చెందిన విష్టప్రసాద్ పండా ధాన్యం లేని రైతులు పేర్లుతో ట్రక్కుషీట్స్ ఇస్తున్నారని టెక్కలి సబ్ కలెక్టర్ రాహుల్ కూమార్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.
కడప నగరం కేసీ కెనాల్ కట్ట పక్కన రోడ్డు విస్తరణ పేరుతో పేదలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తరవాతనే అక్కడి నుంచి ఖాళీ చేయించాలని అఖిల పక్షం నాయకులు డిమాండ్ చేశారు.
తాండూరు శ్రీభావిగి భద్రేశ్వర ఆలయానికి సంబంధించి వందేళ్ల చరిత్ర ఉన్న ఇత్తడి సామగ్రిని రూ.1లక్ష 10వేలకు ఉన్నతాధికారులకు తెలియకుండానే విక్రయించిన ఈవో విమర్శల నేపథ్యంలో అట్టి సామగ్రిని వెనక్కి తెచ్చారు.
గద్వాల నుంచి కర్నూలు వరకు రైల్వే విద్యుదీకరణ పనులు పూర్తి అయినట్లు సౌత్ సెంట్ర ల్ రైల్వే ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇంజనీరింగ్ సె క్షన్ అధికారి (పీసీఈఈ) పీడీ మిశ్రా తెలి పారు.
[23:24]Avatar 2 OTT Rent price: జేమ్స్కామెరూన్ తెరకెక్కించిన ‘అవతార్2’ మార్చి 28వ తేదీ నుంచి డిజిటల్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ మూవీ రెంట్ ప్రైస్ను చిత్ర బృందం ప్రకటించింది.
బీజేపీకి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్ వెస్లీ, చుక్క రాములు హితవు మెదక్కు చేరిన జన చైతన్య యాత్ర
బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని, క్షేత్ర స్థాయిలో వారు కష్టపడితేనే పార్టీకి ప్రయోజనమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు.
ఇటీవల జలజీవన మిషన బృంద సభ్యులు జిల్లాకు వచ్చారు.
అగ్గనూర్లో సింధు డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో వారం రోజులుగా ఎన్ఎ్సఎస్ క్యాంపును నిర్వహిస్తున్నారు.
రెవెన్యూశాఖకు వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. కలెక్టరేట్ నుంచి శనివారం మండలాల తహసీల్దార్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
కాంగ్రెస్ నాయకుల మండిపాటు
మున్సిపల్ సమావేశంలో కౌన్సిలర్ల వాదన
రానున్న రోజుల్లో ఇదే స్ఫూర్తితో పనిచేసి, గ్రామాన్ని ఉత్త మంగా నిలిపేందుకు కృషి చేయాలని జడ్పీ చైర్ పర్సన్ వనజ, ఎమ్మెల్యే ఎస్ రాజేందర్రెడ్డి, కలెక్టర్ శ్రీహర్ష పేర్కొన్నారు.
రాజకీయాలకు అతీతంగా అందరు కలిసిమెలిసి గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పేర్కొన్నారు.
కర్నూలు నగర జనాభా 6 లక్షల పైమాటే.. రోజుకు 87 మిలియన్ లీటర్లు తాగునీరు అవసరం.
స్ధానిక ఎలమెంట్రీ స్కూల్ ఆవరణంలోని అంగనవాడి కేంద్రంలో శనివారం నిర్వహించిన చిరుధాన్యాల ప్రదర్శన ఆకట్టుకుంది.
కొత్తూర్ గ్రామ శివారులో వడిచర్ల గ్రామం నుంచి శుక్రవారం రాత్రి అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేసినట్లు ఎస్ఐ శంకర్ తెలిపారు.
మేడ్చల్ పోలీస్టేషన్ పరిధిలోని కండ్లకోయ బస్స్టాప్ వద్ద ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది.
మండలంలోని గోనూర్ గ్రామ శివారులోని కాగ్నా నది నుంచి కొంత మంది అక్రమార్కులు రాత్రీపగలు తేడా లేకుండా ఇసుకను తరలిస్తూ పొలాల్లో డంపు చేస్తున్నారు.
కోర్డు డ్యూటీ ఆఫీసర్లు, వర్టికల్ సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఎస్ఐ శ్రీనివాస్రావు పేర్కొన్నారు.
గిరిజనుల అధ్యాత్మిక గురువు బావాజీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.
పాతిపెట్టిన మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించిన ఘటన తాండూరు మండలంలోని ఖాంజాపూర్లో శనివారం చోటుచేసుకుంది.
కొర్విచెడ్ఘని గ్రామంలో శుక్రవారం రాత్రి రెండిళ్లలో చోరీ జరిగింది. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రాథోడ్ కిషన్ రాత్రి 10గంటల సమయంలో తన గదికి తాళం వేసి పక్క గదిలో పడుకున్నాడు.
ఆదోని పురపాలకానికి ప్రధాన ఆదాయ వనరు అయిన మార్కెట్ల వేలాలు శనివారం తూతూమంత్రంగా సాగాయి. ప్రతి యేడాది ఆదాయం పెరగాల్సిన చోట తగ్గుతూ పురపాలక కేంద్రానికి నష్టం కలుగుతోంది.
మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో నగదు వసూ ళ్లకు పాల్పడుతున్న వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకులు డి మాండ్ చేశారు.
[23:11]వైకాపా ఎమ్మెల్యే గొర్లె కిరణ్కుమార్కు నిరసన సెగ తగిలింది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గ పరిధిలోని జి.సిగడాంలో పర్యటించిన ఆయనకు నిద్దాం గ్రామస్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
ప్రభుత్వ ఖాళీ స్థలాలను పేదల ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించాలని విద్యావంతుల వేదిక రాష్ట్ర ప్రధానకార్యదర్శి అంబటి నాగయ్య కోరారు.
కాంగ్రెస్ పార్టీలో గెలిచి పార్టీకిద్రోహం చేసి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిన ద్రోహులకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క పిలుపునిచ్చారు.
రబీ సీజన్లో మొక్కజొన్న సాగుచేసిన రైతులు కుదేలయ్యారు. గత ఏడాది మంచి లాభాలను తెచ్చి పెట్టటంతో రైతులు ఈ ఏడాది అధిక మెత్తంలో భూములను కౌలుకి తీసుకొని సాగుచేశారు.
రాషీ్ట్రయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన భగవత ఆదివారం సంగమేశ్వరం క్షేత్ర పర్యటనకు వస్తున్న దృష్ట్యా భారీ భద్రత ఏర్పాట్లు చేయాలని ఎస్పీ రఘువీర్రెడ్డి, జేసీ టి.నిశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు.
నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం చారిత్రక భవనాల కూల్చివేతను అధికారులు శనివారం ఆరంభించారు.
వాల్మీకి, బోయలు ఎన్నో ఏళ్లుగా ఎస్టీ జాబితా లోనే ఉన్నామని, షరతులు లేకుండా ఎస్టీ జాబి తాను పునరుద్ధరించాలని వాల్మీ కి రిజర్వేషన పోరాటసమి తి రాష్ట్రఅధ్యక్షుడు పొదల నరసిం హులు డిమాండ్ చేశారు.
మారుతున్న జీవన విధానంలో ప్రతి ఒక్కరూ యోగా, ధాన్యం అలవాటు చేసుకోవాలని శ్రీలేడీస్ క్లబ్ ప్రెసిడెంట్ ఎన అనురాధ అన్నారు.
హుస్నాబాద్, మార్చి 25: భూస్వామ్య, పెట్టుబడిదారీ వ్యవస్థ నిర్మూలనకు ఉద్యమాలను తీవ్రం చేయాలని, అవి పోయినప్పుడే పేదల జీవితాలు మారుతాయని గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నెబోయిన వెంకటాద్రి అన్నారు.
జగదేవ్పూర్, మార్చి 25: బీఆర్ఎ్సకు బలం, బలగం కార్యకర్తలేనని, పార్టీని ప్రతి ఇంటికీ తీసుకుపోతామని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివా్సగౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ రంగారెడ్డి అన్నారు.
దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ పురస్కార్-2023లో భాగంగా జిల్లాలోని గ్రామపంచాయతీలకు అవార్డులు రావడం అభినందనీ యమని కలెక్టర్ హేమంత్ సహదేవరావు అన్నారు.
కర్నూలు మార్కెట్యార్డుకు రైతులు తెచ్చిన ఎండుమిర్చి
ఉమ్మడి జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు మాస్ కాపీయింగ్కు పాల్పడిన 12 మందిని డీబార్ చేసినట్లు ఆర్ఐవో ఎస్వీఎస్ గురువయ్యశెట్టి తెలిపారు.
విద్యార్థుల్లో ఆధ్యాత్మిక భావన అభినందనీయమని సూర్యాపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్పర్సన ఉప్పల లలితాఆనంద్ అన్నారు.
వర్గల్, మార్చి 25: పోషక విలువలు కలిగిన చిరుధాన్యాలను తీసుకోవడంతో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని ఎంపీపీ లతారమేశ్గౌడ్ అన్నారు.
టీఎస్ ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్న డ్రైవర్ల పరిస్థితి కత్తిమీద సాములా తయారైంది. అనుక్షణం నిఘా నీడన డ్యూటీ చేయాల్సిన దుస్థితి నెలకొంది. ప్రస్తుతం ఆర్టీసీలో నెలకొన్న విధానాలు పొమ్మనలేక పొగబెట్టే పరిస్థితులు కల్పిస్తున్నాయని పలువురు డ్రైవర్లు ఆవేదన చెందుతున్నారు.
తమ నాయకుడు రాహుల్ గాంధీని రక్షించుకునేందుకు పార్టీ కార్యకర్తలుగా ఎంత దూరమైన వెళ్తాం..! ఏం చేయటానికైనా తెగిస్తామని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
సంవత్సరకాలంగా డిపాజిట్లపై ప్రస్తుతం ఇస్తున్న వడ్డీ రేటును రూ.6.75 శాతం నుంచి 7 శాతానికి పెంచుతూ శనివారం కర్నూలు డీసీసీబీ పాలకవర్గం నిర్ణయం తీసుకుంది.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రతి ఏటా నిర్వహించే సామాజిక తనిఖీ ప్రజావేదిక(ఓపెన ఫోరం) కేవలం సమాచార సభగా ముగిసింది.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మరో 20 ఏళ్లు అధికారంలో ఉండడం ఖాయమని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని మార్కెట్ కమిటీ చైర్మన్గా దొంతగాని లక్ష్మమ్మ, వైస్చైర్మన్ రామలింగారెడ్డి, డైరెక్టర్లతో మార్కెట్ కార్యదర్శి సంగయ్య ప్రమాణ శ్రీకారం చేయించారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం గద్వాల పట్టణంలో శనివారం నిర్వహించిన వార్డు సభలు గందరగోళాన్ని సృష్టించాయి. అర్హుల జాబితాలో తమ పేర్లు లేవంటూ కొన్ని వార్డుల్లో పేదలు భగ్గుమన్నారు. సభల కోసం వేసిన టెంట్లును పీకేసి, టేబుళ్లను విసిరేశారు.
గ్రామపంచాయ తీలో అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని కలెక్టర్ బదావత్ సంతోష్ పేర్కొన్నారు. శనివారం పటేల్ గార్డెన్లో ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా అభివృద్ధి, పారిశుధ్య విభాగంలో ఉత్తమ గ్రామపంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం దీన్ దయాల్ ఉపాధ్యాయ సతత్ వికాస్ పురస్కారాలను, ప్రశంసా పత్రాలను సర్పంచులు, కార్యదర్శులకు అందజేశారు.
ఏపీ యూనియన ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు (ఏపీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో ‘రాయలసీమ అభివృద్ధి - మీడియా పాత్ర’ అనే అంశంపై ఆదివారం సెమినార్ నిర్వహిస్తున్నామని ఐజేయూ జాతీయ సమితి సభ్యులు గోరంట్ల కొండప్ప, కే నాగరాజు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈఎన నాగరాజు, కే శ్రీనివాస్ గౌడ్లు పిలుపునిచ్చారు.
మాజీ ఎంపీ, పార్లమెంటరీ కమిటీ మాజీ చైర్మన టీజీ వెంకటేశ ఆదివారం ప్రతిష్టాత్మక ‘సంపాద్ రత్న’ అవార్డు అందుకున్నారు.
చేర్యాల, మార్చి 25: పక్షులు వాలకపోగా, ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా చేసే కోనోకార్పస్ చెట్లు, మొక్కలను తొలగించాలని చేర్యాల పట్టణ ప్రజలు కోరుతున్నారు.
మండలంలోని దొర్నిపాడు కేసీకెనాల్ కట్ట వద్ద ఆగి ఉన్న ఆటోను సిమెంట్ కంకర లారీ ఢీకొనడంతో ఇసుకపల్లి ఎర్రలింగమయ్య (58) అక్కడికక్కడే మృతి చెందాడు.
బైక్ను కారు ఢీకొని ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి.
పేదింటి కలను సాకారం చేసే దిశగా ఉగాదికి సామూహిక గృహ ప్రవేశాలు చేస్తామన్న ప్రభుత్వ, అధికారుల మాటలు నీటి మూటలయ్యాయి.
ఉద్యమకాలం నుంచి కొట్లాడికొట్లాడి అలసిపోయినం..కొట్లాడినోళ్లంతా కనుమరుగయ్యారు.. కిందిస్థాయిలో అనుకున్నంత ఈజీగా లేదు...కార్యకర్తలు, ఉద్యమకారుల్లో దాగివున్న ఆవేశం, కోపం బద్ధ్దలైతే తట్టుకోలేరంటూ పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు తమలోని ఆక్రోశాన్ని ఆత్మీయ సమ్మేళనంలో వెళ్లగక్కారు.
వేసవి సెలవులు వచ్చాయి..మీ పిల్లల వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నారా.. అయితే విద్యార్థుల తల్లిదండ్రులకు శుభవార్త..
జాతీయ స్థాయి ఇన్స్ఫైర్ పోటీలకు తంబళ్లపల్లె మండలం కన్నెమడుగు ఉన్నత పాఠశాల విద్యార్థి మహమ్మద్ సిరాజ్ రూపొందించిన మ్యాన్ హోల్ క్లీనింగ్ డివైజ్ నమూనా ఎంపికైనట్లు పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడు పీఎల్ఎన్ శాస్ర్తి తెలిపారు.
మనఊరు - మనబడి కింద ఎంపిక చేసిన పాఠశాలల పునరుద్ధ్దరణ పనులు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటి కి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
మండలంలో అకాలవర్షానికి పంట నష్టపోయిన రైతులు తమకు పరిహారం ఇవ్వాలని కోరుతూ శనివారం ఆయా గ్రామాల ఆర్బీకేల వద్ద నిరసన తెలిపారు. స్థానిక వీఏఏలకు వినతిపత్రాలు అందించారు. కాగా అంతకుముందు జలదంకి ఏవో బి.శైలజ. ఏఈవో మునెమ్మలు ఆయాగ్రామాల్లో పంటనష్టాన్ని రైతులతో కలిసి శని
వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం, పురుగుమందుల పిచికారీలో డ్రోన్ల వల్ల కలిగే ప్రయోజనాలపై స్థానిక సీటీఆర్ఐ, కృషి విజ్ఞానకేంద్రం శాస్త్రవేత్తలు శనివారం రైతులకు అవగాహన నిర్వహించారు. కందుకూరు పొగాకు వేలం కేంద్రాల పరిధిలోని శింగరబొట్లపాలెం, కందులూరు గ్రామాలలోనూ, స్థానిక సీటీఆర్ఐ పరిశోధనాకేంద్రం
[22:56]ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో పరాభవాన్ని చవిచూసిన భారత జట్టు(Team India)పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) ఘాటుగా స్పందించాడు.
పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో ఈవోలు పర్యటించి కచ్చితంగా నమోదుచేయాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారిణి విజయనిర్మల ఆదేశించారు.
దేశంలోనే ఉత్తమమైన శిక్షణ సంస్థగా కలికిరిలోని సీఐఏటీ-3కి ఎదుగుతుందని సీఆర్పీఎఫ్ దక్షిణ ప్రాంత ఐజీ (కోయంబత్తూరు) అజయ్ భరతన్ తెలిపారు.
మేడ్చల్ జిల్లా పరిశ్రమల అధికారిగా విధులు నిర్వహిస్తున్న రవీందర్ సస్పెండ్ అయ్యారు. కొన్ని సంవత్సరాల క్రితం డిప్యూటేషన్పై కరీంనగర్ డీఆర్డీఏ వెళ్లిన ఆయన అక్కడ అక్రమాలకు పాల్పడినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు.
మండల పరిధి పెంజర్లలో పల్గుట్ట బాల్రాజ్ అలియాస్ పరేషా(47) అనే దివ్యాంగ రైతు శనివారం ఉదయం పొలం వద్ద విద్యుత్ షాక్తో మృతిచెందినట్లు ఎస్సై సయీద్ తెలిపారు.
గ్రామాల్లో మౌళిక సౌకర్యాలు కల్పించటంలో సర్పంచ్ల కృషి ప్రశంసనీయమని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు.
పశు సంవర్థకశాఖ డిప్యూటీ డైరెక్టర్ చిన్నఅచ్చెన్న మృతిపై ఎస్పీ హర్షవర్ధన్రాజు ఆదేశాల మేరకు సమగ్ర విచారణ చేస్తున్నామని డీఎస్పీ శ్రీధర్ తెలిపారు.
అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వాల్మీకుల ఎస్టీ జాబితా పునరుద్ధరణ బిల్లు అస్పష్టంగా ఉండటంతో పాటు ఏపీలోని వాల్మీకుల మధ్య ప్రాంతీయ విభేదాలు తలెత్తే విధంగా పెట్టారని ఏపీ వాల్మీకి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పులి శ్రీనివాసులు డిమాండ్ చేశారు.
మహిళా సాధికారతతోనే దేశాభివృద్ధి సాధ్యం అని రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్రాజన్ అన్నారు.
సంగం జెడ్పీ ఉన్నత, వికాస్ ఉన్నత పాఠశాల్లో పదవ తరగతి చదివే విద్యార్థులకు సంగం ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ఏడుకొండలు శనివారం ఐటీఐ కోర్సుల ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. సంగం ఐటీఐలో ఎలక్ట్రీషియన్, ఫి
కావలి ముసునూరు జాతీయ రహదారి సమీపంలోని వ్యవసాయ బావిలో శనివారం మందా ఎర్రయ్య(48) మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించి, రూరల్ పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసుల కథనం మేరకు, ముసునూరు దళితవాడకు చెందిన ఎర్రయ్య మతిస్థిమితం కోల్పోవటం తో నెల్లూరులో చికిత్స పొందుతూ ఇంటి వద్దే ఉం
వైఎ్సఆర్ ఆసరాతో పేద మహిళల జీవితాల్లో వెలుగు నింపిందని, ఈ పథకం కింద 3వ విడత జిల్లాలోని డీఆర్డీఏ, మెప్మా పరిధిలోని 24,915 డ్వాక్రా సంఘాలకు రూ.223.56 కోట్లు జమ చేశామని జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు.
[22:43]పాకిస్థాన్(Pakistan) ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. ఆ దేశానికి ఎన్నికలు నిర్వహించే పరిస్థితి కూడా లేదు. దీనిపై రక్షణ శాఖ మంత్రి స్పందించారు.
రోజూ ఆహారంలో చిరుధాన్యాలను తప్పక తీసుకోవాలని, అప్పుడే ఆరోగ్యంగా ఉంటారని జిల్లా సంక్షేమాధికారి మోతి, సీడీపీవో జి.శాంతిశ్రీ అన్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం కడ్తాల మండలం మైసిగండి రామాలయం శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ప్రభుత్వ లాంఛనాలతో మైసిగండి రామాలయంలో సీతారాముల కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు.
CPM: భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)లో విభేదాలు ఉన్నా.. అవి బయటపడ్డ సంద
అసలే అరకొర నిధులతో పంచాయతీల్లో అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది. దీనికి తోడు విద్యుత్ బిల్లుల బకాయిలు చెల్లించాలంటూ ఉన్నతాధికారులు పంచాయతీ కార్యదర్శులకు ఫోన్లు, వాట్సప్ సందేశాలు పంపుతున్నారు. దీంతో ఏమి చేయాలో దిక్కు తెలియక వారు తలలు పట్టుకుంటున్నారు. గతం
ఊర్లో మనుషుల నడుమ తిరుగాడే కుక్కలే మనుషులను వెంటపడుతుండడం, చిన్నపిల్లలపై దాడు లు చేయడం, పెంపుడు జంతువులను చంపి తినేస్తుండడంతో జనం భయంతో బెంబేలెతుతు న్నారు. ఈ దారిన వెళ్లే వాహన దారులు కుక్క ల విషయంలో భయపడి వాహనాన్ని వేగంగా నడిపినా కుక్కలు అంతేవేగంతో వెంబ డిస్తుం టాయి. దీంతో ఏదైనా వాహనం అదుపు తప్పి మరో వాహనం కిందపడే అవకాశంలేక పోలేదు. ఒక వేళ కుక్కలు వెంబడించాయని వాహనాన్ని నిలిపితే కుక్కల దాడి తప్పట్లేదు. వివరాల్లోకెళితే...
అధికారులు చెప్పినా విన కుండా అక్రమంగా పునాదులు వేస్తున్నారంటూ మద్దే వాండ్లపల్లెలో గ్రామస్తులు ఆగ్రహించి గ్రామానికి ఇరువైపులా రోడ్డుకు అడ్డంగా కంప, రాళ్లు, మొద్దులు వేసి వాహనాలు తిరగకుండా అడ్డుకున్నారు.
నగరపంచాయతీలో నిధులున్నా అభివృద్ధి మాత్రం సున్నాగా తయరైందని కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు మండిపడ్డారు.
పెద్దముడియం మండలం రాజోలి ప్రాజెక్టుకు సంబంధించి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆ ప్రాంత రైతులతో కలిసి శనివారం విజయవాడలోని జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్చీఫ్ నారాయణరెడ్డిని కలిసి విన్నవించినట్లు తెలిపారు.
[22:30]mm keeravani: ‘క్షణక్షణం’లో వల్లే తనకు సినిమా ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వచ్చాయని ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి అన్నారు.
జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయం ఎదురుగా విశ్వహిందూ పరిషత్వారు శనివారం నిరసన వ్యక్తం చేశారు.
ఎస్సీ శ్మశాన వాటికల కోసం భూములు గుర్తించాలని శనివారం సాయంత్రం విజయవాడ నుంచి ముఖ్యమంత్రి కా ర్యాలయపు కార్యదర్శి రేవు ముత్యాలరాజు జిల్లా కలెక్ట ర్లను ఆదేశించారు.
రాష్ట్రంలో వైసీపీ ఽఅధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో అరాచక పాలన తప్ప మరోటి లేదని, ప్రజలు చరమగీతం పాడాలని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి జీవీ ప్రవీణ్కుమార్రెడ్డి పిలుపు ఇచ్చారు.
ఆదర్శవంత ప్రవర్తన, విద్యార్థు ల ఉజ్వల భవిష్యత్తు, దేశ ఔన్నత్యానికి బాటలు వేస్తుందని వైవీయూ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ క్రిష్ణారెడ్డి తెలిపారు.
ఎర్త్ అవర్-2023 (Earth Hour-2023) గుర్తుగా ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్(Mumbai's Chhatrapati Shivaji Maharaj Terminul) వద్ద గంటపాటు లైట్లు ఆర్పివేసి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
సికింద్రాబాద్ నుండి తిరుపతికి వెళ్లే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ను ఏప్రిల్ 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభిస్తారని కేంద్రమంత్రి కిషన్ ర
tspsc paper leak sit custody report. breaking news, latest news, telugu news, TSPSC Paper Leak,
Srisailam శ్రీశైలం ఉగాది బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ భమరాంబికా మల్లిఖార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి వచ్చిన బీజాపూర్ భక్తులు పోగొట్టుకున్న నగదు, సెల్ ఫోన్ లతో కూడిన మనీ పర్సును తెలంగాణ ఆటో డ్రైవర్ శ్రీన
వాతావరణం లో జరిగే మార్పులు, ఎనర్జీ (శక్తి) పరివర్తనపై అందరిలోనూ అవగా హన కల్పించేందుకే ఎర్త్ హవర్ డేను నిర్వహిస్తున్నట్లు ప్రధానో పాఽ ద్యాయుడు బీ. రెడ్డెన్న తెలిపారు.
తురకపాలెం టీడీపీ సర్పంచ్ చంద్రగిరి గుర్వారెడ్డి తండ్రి చంద్రగిరి పెద వెంకటేశ్వర్లు(80) అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్నారు. పె ద వెంకటేశ్వర్లు టీడీపీ ఆవి ర్భావం నుంచి కార్యకర్తగా పార్టీ బలోపేతానికి కృషి చేశారు.
గ్రామాల్లో పారిశుధ్య నిర్వక్షణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జిల్లా పంచాయతీ అధికారి జీవీ నారా యణరెడ్డి అన్నారు. ఆయన శనివారం మండలంలోని ఈదర, పూరిమెట్ల, మా రెళ్ల గ్రా మాలను సందర్శించారు.
దళిత క్రిస్లియన్లను ఎస్సీలుగా గుర్తించా లంటూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబీ ్లలో ప్రవేశపెట్టిన బిల్లు రాజ్యాంగ విరుద్ధమని రాజంపేట అసెంబ్లీ ఇనచార్జి పోతుగుంట రమేష్ నాయుడు విమర్శించారు.
రెవెన్యూ శాఖలోని ప్రతి అధికారి సహకారంతో కనిగిరి ప్రాంతంలోని భూ సమస్యలను పరిష్కరించి రైతులకు, ప్రజలకు అండగా ఉంటా మని ఆర్డీవో టీ అజయ్కుమార్ అన్నారు.
ఆంధ్రప్రదేశ గిరిజన బాలికల పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న గ్రామీణ పేద బాలికలకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని జిల్లా ఐదవ అదనపు జడ్జి కృష్ణనకుట్టి సూచించారు
ప్రసిద్ధ గుంటిగంగా భవానీ అమ్మవారిని దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ చైర్మన్ కటకంశెట్టి శ్రీనివాసరావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దాతల సహకారంతో విశ్రాంతి గదులను నిర్మించడం అభినందనీయమని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు.
ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న జగన ప్రభుత్వానికి అంతిమ ఘడియలు దగ్గర పడ్డాయని మాజీ ఎమ్మెల్యే, రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి రమేశకుమార్రెడ్డి జోస్యం చెప్పారు.
RSA vs WI : సెంచూరియన్ గ్రౌండ్లో జరిగిన తొలి టీ20లో వెస్టిండీస్, దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. ఉత్కంఠ పోరులో 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. రొవ్మన్ పావెల్ (43) విరోచితంగా ఆడడంతో మరో మూడు బంతులు ఉండగాన�
తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. మార్చి 25న సాయంత్రం మొదటి ఘాట్ రోడ్డులోని 30వ మలుపు వద్ద ఓ చిరుత పులి నీరు తాగి సేద తీరుతూ వాహ
ప్రతి నెలా ఒకటో తేదీన పంపిణీ చేసే పింఛన్లను ఏప్రిల్లో మూడో తేదీన లబ్ధిదారులకు అందజేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఒకటో తేదీ ఆర్బీఐకి స
ఆ గ్రామంలో నెమ్మదిగా నిశ్శబ్దం ఆవరిస్తోంది. సూర్యాస్తమయం అయ్యింది. ఇంతలో ఓ వ్యక్తి పొలంలోని భారీ ట్రాన్స్మిషన్ టవర్ను ఎక్కడం మొదలెట్టాడు.
Cash Limit at Home : ఒక వ్యక్తి ఇంట్లో ఎంత డబ్బు ఉండవచ్చు..? ఒకవేళ లెక్కకు మించి ఉంటే ఏంటి పరిస్థితి..? ఎక్కువగా ఉన్న డబ్బుకు లెక్కలు లేకపోతే...? ఇంట్
కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయకపోగా.. కనీసం సానుభూతి కూడా చూపని రోజులివి. ఎదుటి మనిషి ఇబ్బంది పడుతుంటే.. అయ్యో పాపం.. అనే వారి కంటే ఆనందించే వారే ఎక్కువగా ఉంటారు. ఇలాంటి ఈ సమాజంలో అప్పుడప్పుడూ కొందరు..
న్యూజిలాండ్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. బెయిల్స్ కింద పడినా కూడా శ్రీలంక ఆటగాడు కరుణరత్నేను అంపైర్ రనౌట్గా ప్రకటించలేదు. దాంతో, కివీస్ ఆటగాళ�
[21:15]బిహార్లో అమానుష ఘటన వెలుగుచూసింది. ఏడేళ్ల చిన్నారిపై ఓ టీచర్ అత్యంత కర్కశంగా ప్రవర్తించాడు. హోంవర్క్ చేయలేదని చితకబాదడంతో ఆ చిన్నారి ప్రాణాలు విడిచాడు.
PPF&Sukanya గత త్రైమాసికానికి చిన్న మొత్తాల పథకాలపై వడ్డీరేట్లు పెంచిన కేంద్రం.. ఈసారైనా పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్ వై) పథకాలపై వడ్డీరేట్లు సవరిస్తుందా? అన్న సందేహాలు కలుగుతు
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. సిట్ విచారణకు మార్చి 26వ తేదీన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సం
పేదల వైద్యం కోసం ప్రభుత్వాలు కోట్ల రూపాయాలు ఖర్చు చేస్తున్నాయి. మెరుగైన వ�
minister ktr fires on bjp. breaking news, latest news, telugu news, minister ktr, brs, bjp, tspsc
ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో భారత జెండాను తీసివేసి, దాని స్థానంలో ఖలిస్తాన్ కోసం బ్యానర్ను ఏర్పాటు చేస్తామని బెదిరింపు వచ్చింది. సెప్టెంబరులో హైప్రొఫైల్ జీ20 సమావేశానికి ప్రగతి మైదాన్ వేదికగా ఉన్నందున పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు అ�
[21:02]Top Ten News in Eenadu.net: ఈనాడు.నెట్లోని పది ముఖ్యమైన వార్తలు..
WPL 2023 : మహిళల ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ ఫైనల్ పోరు ఆసక్తికరంగా ఉండనుంది. ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals), ముంబై ఇండియన్స్(Mumbai Indians) ఫైనల్లో తలపడనున్నాయి. టైటిల్ ఫైట్లో ఇరుజట్లు గెలుపుపై ధీమా వ్యక్త�
నీతూకి బాక్సింగ్ నేర్పించడానికి ఆమె తండ్రి పడ్డ కష్టాలు అంతా ఇంతా కావు. ఒక స్పోర్ట్స్పర్సన్ తయారు కావాలంటే కుటుంబం సపోర్ట్ ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవాలంటే బాక్సర్ నీతూ ఘణ్గస్ కథ ద్వారా అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది నీతూ బీబీసీతో మాట్లాడారు.. ఆ ఇంటర్వ్యూ..
నెట్టింట వీడియో వైరల్.. షాకైపోతున్న నెటిజన్లు.. వీడు ఎలా బతికున్నాడా అంటూ కామెంట్స్..
అంతరిక్షంలోకి 36 ఉపగ్రహాలను మోసుకువెళ్లే భారీ రాకెట్ (Rocket)ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రేపు (ఆదివారం) ప్రయోగించనుంది.
Beuty Tips కురుల నిగారింపు కోసం షాంపూలు, ఆయిల్లు.. చర్మ సౌందర్యానికి సబ్బులు, లోషన్లు, మాయిశ్చరైజర్లు.. పెదాలకు లిప్ కేర్లు.. కాళ్లు చేతులకు మెహందీలు.. గోర్లకు నెయిల్ పాలిష్లు.. కనులకు, కనుబొమ్మలకు ఐ లైనర్ల
రాష్ట్రంలో శనివారం ఉత్తర కోస్తాలో ఈదురుగాలులతో వర్షాలు కురవగా, రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో ఎండ తీవ్రత కొనసాగింది. బంగాళాఖాతం నుంచి వీస్తున్న
తెలిసీ తెలీని వయసులో పిల్లలు చేసే పనులు విచిత్రంగా ఉంటాయి. వారి చేష్టలు చూసేందుకు నవ్వు తెప్పించినా.. కొన్నిసార్లు అవి ప్రమాదానికి దారి తీస్తుంటాయి. పెద్దల పర్యవేక్షణ లేని సమయంలో కొందరు పిల్లలు.. ఆడుకునే క్రమంలో ప్రమాదవశాత్తు..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారంనాడు కర్ణాటకలోని దావణగెరెలో జరిపిన పర్యటనలో..
ప్రత్యేక ఖలిస్థాన్ వేర్పాటువాద మద్దతుదారులు మాట్లాడినట్లు చెప్తున్న ఓ ఆడియో క్లిప్ సంచలనం సృష్టిస్తోంది.
మహిళ దేహం నుంచి నీడను వేరు చేసిన ఇంద్రజాలికుడు.. భయభ్రాంతులకు లోనవుతున్న నెటిజన్లు
[20:21]భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni)ని మొట్టమొదట కలిసినప్పుడు జరిగిన సరదా సంఘటన గురించి క్రికెటర్ సురేశ్ రైనా(Suresh Raina) గుర్తు చేసుకున్నాడు.
pocharam srinivas reddy react on rahul gandhi issue. breaking news, latest news, telugu news, pocharam srinivas reddy, cm kcr, rahul gandhi, minister ktr
kadiyam srihari sensational comments. breaking news, latest news, telug news, kadiyam srihari, big news, brs,
Errabelli Dayakar Rao comments on revanth and bandi sanay. breaking news, latest news, telugu news, revanth reddy, bandi sanjay, Errabelli Dayakar Rao
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రారంభించిన 'ఎర్త్ అవర్' కార్యక్రమాన్ని ఈ రోజు రాత్రి 8.30 గంటలకు జరుపుకోనున్నారు. రాత్రి 8.30 గంటలకు ఇళ్లు, కార్యాలయాల్లో ఒక గంట పాటు విద్యుత్ వాడకాన్ని నిలిపివేయనున్నారు.
bhatti speech at asifabad meeting, breaking news, latest news, telugu news, bhatti vikramarka, big news, congress, rahul gandhi, bjp, brs
లేడీ సూపర్ స్టార్ సమంతా నటించిన పాన్ ఇండియా సినిమా ‘శాకుంతలం’. కాళిదాసు రాసిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని గుణశేఖర్ డైరెక్ట్ చేసాడు. ఏప్రిల్ 14న విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని సమంతా కిక్ స్టార్ట్ చేసిం�
[20:08]జగనన్న స్మార్ట్ టౌన్షిప్ లేఅవుట్లో ప్లాట్ల కొనుగోలు కోసం సీఆర్డీఏ మరోమారు ప్రకటన జారీ చేసింది. ఈ ప్లాట్లను ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడివారైనా కొనుగోలు చేయొచ్చని సీఆర్డీఏ ప్రకటించింది.
Cyberabad data leak సైబరాబాద్ పోలీసులు వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేసిన విషయం తెలిసిందే. దాదాపు 16కోట్ల మంది భారతీయులకు సంబంధించిన డేటాను చోరీ చేసి అమ్మినట్లుగా విచారణలో గుర్తించారు.
[19:59]social look: ఇన్స్టా వేదికగా సినీ తారలు పంచుకున్న ఆసక్తికర సోషల్మీడియా అప్డేట్లు మీకోసం..
కర్నాటక రాష్ట్రంలోని దేవనగిరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రోడ్ షో లో ఓ వ్యక్తి దూసుకు రావడం కలకలం రేపింది. మోడీ రోడ్ షో పాల్గొన్న సమయంలో ఓ వ్యక్తి ఉన్
వాసవి క్లబ్ మెర్లయన్ సింగపూర్ (VCMS) ఆధ్వర్యంలో ఘనంగా శత చండీ హోమం
ప్రతి క్షణం సరికొత్తగా కనిపించి, అందరినీ ఆకట్టుకోవాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. ఇప్పుడు కోపెర్ని (Coperni) అనే ఫ్రెంచ్ ఫ్యాషన్ బ్రాండ్
ఒకవైపు దూసుకు వస్తున్న లోక్సభ ఎన్నికలు, మరోవైపు రాష్ట్రాల్లో పెరుగుతున్న విపక్ష పార్టీల అసమ్మతి సెగలు, ఇదే సమయంలో..
ఒక్క ఛాన్స్ అని ఏపీని జగన్ సర్వనాశనం చేశారని టీడీపీ (TDP) నేత నారా లోకేష్ (Lokesh) మండిపడ్డారు.
అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక శతకాల రికార్డు భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) పేరిట ఉన్న విషయం తెలిసిందే. వంద సెంచరీలతో మాస్టర్ బ్లాస్టర్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. అతడ
TTD టీటీడీ ఆయర్వేద ఫార్మసీ(ttd ayurveda pharmacy) నుంచి 314 నూతన ఔషధాలు తయారు చేయడానికి కసరత్తు జరుగుతోందని జేఈవో(JEO) సదా భార్గవి తెలిపారు.
Romancham Movie On OTT హర్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా 2007 బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. ఏడుగురు బ్రహ్మచారులు బోర్ కొడుతుందనే ఉద్దేశంతో సరదాగా ఔజా అనే ఒక గేమ్ అడుతారు.
ప్రేమ వ్యవహారాల్లో ఎక్కువగా యువతులో మోసపోతుంటారు. కొంతమంది యువకులు మాయ మాటలు చెబుతూ యువతులను మోసం చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరైతే దారుణాలకు పాల్పడుతుంటారు. అయితే కొన్నిసార్లు..
[19:35]Congress workers protest: రాహుల్పై అనర్హత వేటు వేయడంపై ఆ పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. దేశవ్యాప్తంగా నిరసనలకు దిగాయి. పలు చోట్ల ఆ పార్టీ కార్యకర్తలు ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
శ్రీవారి హుండీ ఆదాయం, వివిధ బ్యాంకుల్లో ఉన్న పెట్టుబడులే టీటీడీకి ప్రధాన ఆదాయవనరులుగా మారాయి. ఇటీవల టీటీడీ (TTD) ప్రవేశపెట్టిన
[19:25]Manchu Manoj: తాజాగా మంచు మనోజ్ తన ట్విటర్ ఖాతాలో రెండు కొటేషన్లు పంచుకున్నారు. అవి తన సోదరుడు మంచు విష్ణుని ఉద్దేశించే అంటూ ఆయన అభిమానులు వాటిని వైరల్ చేస్తున్నారు.
జైలు నుంచి తప్పించుకోవడానికి ఖైదీలు (Prisoners) రకరకాల ప్లాన్లు వేయడం, ఎంతో సాహసం చేసి తప్పించుకోవడం ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూసి ఉంటాం.
మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ లో భారత బాక్సర్ల పంచ్ అదురుతోంద
నీటి పన్ను చెల్లించడంలో విఫలమైనందుకు డెయిరీ నిర్వాహకుడికి చెందిన గేదెను మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ మున్సిపల్ కార్పొరేషన్ (జీఎంసి) శుక్రవారం స్వాధీనం చేసుకుంది. మొండిగా వ్యవహరించే ఎగవేతదారుల నుంచి ఆస్తి, నీటి పన్ను బకాయిలను వసూలు చేయడంలో
Singapore Vasavi Club సింగపూర్లోని మారియమ్మన్ ఆలయంలో సింగపూర్ మెర్లయన్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మహా కుంభాభిషేకంతోపాటు శతచండీ హోమం ఘనంగా జరిగాయి.
KTR రంగారెడ్డి : బీజేపీ నిరుద్యోగ మార్చ్పై రాష్ట్ర మంత్రి కేటీఆర్( Minister KTR ) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిరుద్యోగ మార్చ్ చేయాల్సింది తెలంగాణలో కాదు.. ఢిల్లీలో మోదీ( Modi ) ఇంటి ముందు చేయాలని రాష్ట్ర బీజేపీ నే�
బ్రిటన్కు చెందిన ఎల్లీ ఆడమ్స్ 14 నెలల పాటు మూత్ర విసర్జన చేయలేక నానా అవస్థలూ పడింది. అవును..బాత్రూంకు వెళ్లాలని పిస్తున్నా మూత్రం మిసర్జన మాత్రం కుదరక తీవ్ర ఇక్కట్ల పాలైంది.
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 ని
కొత్తగా పెళ్లి చేసుకోబోతున్న యువతీయువకులు చాలా సంతోషంగా, ఉత్సుకతతో తమ వైవాహిక జీవితం గురించి కలలు కంటూ ఉంటారు. పెళ్లి తర్వాత తమ జీవితం ఎలా ఉండాలో ముందుగానే డిసైడ్ చేసుకుంటారు
శాండల్వుడ్ దర్శకుడు కిరణ్ గోవి గుండెపోటుతో కన్నుమూశారు. ప్రస్తుతం అతనికి 50 ఏళ్లు. కిరణ్ మార్చి 25 తన ఆఫీసులో ఉండగా గుండెపోటుకు గురయ్యారు. వెంటన
ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం జగన్ (CM Jagan) నెరవేర్చ లేదని టీడీపీ నేత బోండా ఉమా (Bonda Uma) తప్పుబట్టారు. గత ఆగస్టులో ఇవ్వాల్సిన ఆసరా
ఐపీఎల్ పదహారో సీజన్కు ముందు పంజాబ్ కింగ్స్ (Punjab Kings) ఫ్రాంఛైజీకి షాక్. ఆ జట్ట స్టార్ ఓపెనర్ జానీ బెయిర్స్టో (Jonny Bairstow) సీజన్ మొత్తానికి దూరం కానున్నాడు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ECB) అతడికి గ్రీన్ సిగ్నల్ ఇ�
RRR Movie Completes One Year సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున 'ఆర్ఆర్ఆర్' అనే మత్తులో దేశం మొత్తం మునిగిపోయింది. అప్పటివరకు వేర్వేరుగా సినిమాల్లో కనిపించిన చరణ్, తారక్లు ఒకేసారి ఫ్రేమ్లో కనబడే సరికి ప్రేక్షకులు వెర్�
Nitu Ghanghas 2023 మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో 22 ఏళ్ల భారత బాక్సర్ నీతూ గంగాస్ సత్తా చాటింది. శనివారం జరిగిన ఫైనల్లో మంగోలియా బాక్సర్ లుత్సాయిఖాన్ అట్లాంట్సెట్సెగ్ను 5-0 తేడాతో మట్టి కరిపించి పస�
కాలిఫోర్నియాలోని వివక్ష నిరోధక చట్టాలలో లింగ, జాతి, వైకల్యంతో పాటు కులాన్ని కూడా చేర్చాలని ప్రతిపాదిస్తూ డెమొక్రటిక్ పార్టీకి చెందిన చట్టసభ సభ్యులు, సెనేటర్ ఐషా వహాబ్ ఈ బిల్లును రూపొందించి, ప్రవేశపెట్టారు.
ఆదాయం కోసం ఆయన మూడో మార్గం కూడా వెతికారు. ప్రతి ఆదివారం కిశోర్, తన భార్య కలిసి రాణిప్ ప్రాంతంలో బట్టలను కూడా అమ్ముతుంటారు.
ఇస్లాంలోని సున్నీ, షియాల విశ్వాసాల కంటే అహ్మదీయుల విశ్వాసాలు కాస్త భిన్నంగా ఉంటాయి. అందుకే వీరిని అవిశ్వాసులు లేదా అన్యమతస్థులుగా ఇతర ముస్లిం వర్గాలలోని చాలా మంది భావిస్తుంటారు.
CJI Justice Chandrachud న్యాయవాద వృత్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పిలుపునిచ్చారు. తమిళనాడు మధురైలో జిల్లా సెషన్స్ కోర్టు, చీఫ్ జ్యుడీషియల్ మేజిస�
అమెరికాలో శుక్రవారం రాత్రి టోర్నాడో బీభత్సం సృష్టించింది.
విద్యుత్ వినియోగదారులకు గుడ్న్యూస్.. ఆంధ్రప్రదేశ్లోని విద్యుత్ వినియోగదారులు గుడ్న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ).. ఇప్పట్లో వినియోగదారులపై విద్యుత్ బిల్లుల భారం ఉండబోదని స్పష్టం చేసింది.. 2023-24 ఆ�
Tammineni Veerabhadram speech at suryapeta. breaking news, latest news, telugu news, Tammineni Veerabhadram, cpm,
paleru politics between brs and cpm. breaking news, latest news, telugu news, paleru politics, cpm, brs,
ఇంట్లో గొడవల కారణంగా ఓ వ్యక్తి తన భార్యను హతమార్చి, ఆత్మహత్య చేసుకున్నాడు.
Bhuma Akhila Priya: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అప్పుడే ఎన్నికలు వచ్చేశాయా? అనే తరహాలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సవాళ్లు, ప్రతిసవాళ్లకు కొదవేలేదు.. ఎమ్మెల్యే ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో విజయం సాధించిన టీడీపీలో కొత్త జోష్ కనిపిస�
Tax Saving Schemes ఆదాయం పన్ను ఆదా చేయడానికి కీలక సెక్షన్ల కింద పెట్టుబడి ఆప్షన్లు ఉన్నాయి. యూలిప్ పథకాలతోపాటు ఇన్ కం టాక్స్ 80సీ, ఎన్పీఎస్ కింద 80సీసీడీ (1బీ) సెక్షన్ కింద మెరుగ్గా పన్ను ఆదా చేయొచ్చు.
[18:35]Airtel 799 Black postpaid plan Full details: ఎయిర్టెల్ కొత్త బ్లాక్ పోస్ట్పెయిడ్ ప్లాన్ను తీసుకొచ్చింది. ఈ పథకంలో రెండు సిమ్ కార్డులు, ఒక డీటీహెచ్ కనెక్షన్, ఓటీటీ ప్రయోజనాలు లభిస్తాయి.
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో తాడేపల్లి ప్యాలెస్ షేక్ అవుతుందా? ఓటమిని జీర్ణించుకోలేక లోలోపల రగిలిపోతున్నారా? స్ర్కిప్టు మారడంతో వైసీపీ అధినేతలో భయం మొదలైందా? పబ్లిక్ మీటింగ్లలో విసిరే ఛాలెంజ్లు ఏమయ్యాయి..? అవుననే తాజా పరిణామాలు చెప్తున్నాయి.
నల్లగొండ జిల్లా : నల్లగొండ ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి గ్రూప్ కి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి వార్నింగ్ ఇచ్చారు. సమావేశానికి రాని నాయకులపై ఘాటైన వ్యాఖ్యలు చే
బాబాల పేరుతో చాలా మంది చిత్రవిచిత్రమైన పనులు చేయడం చూస్తుంటాం. కొందరు మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి చివరకు కటకటాలకు వెళ్తుంటే.. మరికొందరు అంతా ఆశ్చర్యపోయేలా వివిధ రకాల విన్యాసాలు చేస్తుంటారు. దీంతో వీరికి..
క్రొయేషియా ఫుట్బాల్ టీమ్ కెప్టెన్ లుకా మోడ్రిక్ వదంతులకు తెరదించాడు. తాను రియల్ మాడ్రిడ్ (Real Madrid) క్లబ్తోనే కొనసాగుతానని స్పష్టం చేశాడు. సౌదీ అరేబియాకు చెందిన అల్ నస్రీ ( Al Nassr) క్లబ్తో కాంట్రాక్
నిన్న మొన్నటి వరకు కూడా ‘వైనాట్ 175’ అంటూ సీఎం జగన్ (CM Jagan) చాలా గంభీరమైన ప్రకటనలు చేశారు. దమ్ముంటే టీడీపీ అధినేత చంద్రబాబు..
[18:25]దేశంలో కరోనా వైరస్(Corona Virus) క్రమంగా వ్యాప్తి చెందుతోంది. ఈ క్రమంలో కేంద్రం అప్రమత్తమవుతోంది.
మహిళ దేన్నైనా సహిస్తుంది కానీ.. సవతి పోరును సహించదు అని అంటుంటారు. అయితే ఓ మహిళ తన భర్తను కాపాడుకోవడం కోసం ఏ మహిళా చేయని పని చేసింది.
నెల్లూరు రూరల్ (Nellore Rural) ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి (Kotam Reddy Sridhar Reddy) వ్యవహారం గంటకో...
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఉద్దేశపూర్వకంగానే ఇతర వెనుకబడిన వర్గాలవారిని అవమానించారని
Tornado అమెరికాలో మరోసారి టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. మిస్సిస్సిపిలో భారీ గాలులు, ఉరుములు కురుసిన వానకు దాదాపు 23 మంది ప్రాణాలు కోల్పోయారు. డజన్ల సంఖ్యలో గాయపడ్డారు. టోర్నడోలతో భారీ నష్టం జరిగిందని, 160 కిలో�
Balakrishna-Boyapati Srinu Movie ఇండస్ట్రీలో కొన్ని కాంబోలకు సెపరేట్గా ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ల కాంబినేషన్లో సినిమా వస్తుందంటే వసూళ్ల ప్రకంపనలు మొదలైనట్టే. అలాంటి కాంబోలో బాలకృష్ణ, బోయపాటి శ్రీను ఒకటి.
TSPSC పేపర్ లీకేజ్ కేసులో నలుగురు నిందితులను రెండోసారి కస్టడీలోకి తీసుకునేందుకు నాంపల్లి కోర్టు అనుమతించింది. ఏ -1 ప్రవీణ్, ఏ -2 రాజశేఖర్, ఏ -4 డాక్య,
Smart Bandage మనకు కత్తి, బ్లేడు లాంటివి తెగినా, ముళ్లు, గోర్లు లాంటివి గీరుకుపోయినా, కాలిన గాయాలు అయినా, లేదంటే ఇతర కారణాలతో గాయపడ్డా శరీరం తనంతట తానుగా ఆ గాయాన్ని నయం చేసుకుంటుంది. కానీ అన్ని సందర్భాల్లో ఇది సాధ్
Hyderabad హైదరాబాద్ : ఓ ఇద్దరు సాఫ్ట్వేర్ దంపతులు( Software Couples ) తమ ఇద్దరు పిల్లలను చంపి.. అనంతరం ఆత్మహత్య( Suicide ) చేసుకున్నారు. ఈ విషాద ఘటన కుషాయిగూడ పోలీసు స్టేషన్( Kushaiguda Police ) పరిధిలోని కందిగూడలో చోటు చేసు�
నిఖత్తో పాటు, లవ్లినా బోర్గోహైన్ (75 కేజీలు), నీతు ఘన్ఘాస్ (48 కేజీలు), స్వీటీ బూరా (81 కేజీలు) కూడా ఫైనల్స్కు చేరి నాలుగు బంగారు పతకాలపై భారత్ ఆశలను పెంచారు.
[18:13]mm keeravani: ‘నాటు నాటు’పాటకు ఆస్కార్ వస్తుందని కలలో కూడా అనుకోలేదని, అసలు అవార్డు వస్తుందని కూడా తాను అనుకోలేదని సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి అన్నారు.
ప్రపంచ క్రికెట్ లెజండ్ సచిన్ తెందుల్కర్ (Sachin tendulkar) నెలకొల్పిన 100 సెంచరీల మైలురాయిని (100 centuries) ప్రస్తుత తరం క్రికెటర్లలో ఎవరైనా అధిగమించగలడా? అంటే...
[18:01]భాజపా నాయకురాలు ఖుష్బూ సుందర్ (Khushbu Sundar) కూడా గతంలో ప్రధాని మోదీ పేరును కించపర్చేలా మాట్లాడిందని, ఆమెపై ఇప్పుడు కేసు పెడతారా? అని కాంగ్రెస్ మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు. ఆమె చేసిన పాత ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) పదహారో సీజన్కు అన్ని జట్లు సన్నద్ధమవుతున్నాయి. ప్రతి టీమ్ ఆటగాళ్లు ప్రాక్టీస్ మ్యాచుల్లో కొత్త రకం షాట్లు సాధన చేస్తున్నారు. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టై
Brahmotsavam తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవా(Brahmotsavam)ల్లో భాగంగా శనివారం స్వామివారు హనుమంత వాహనం(Hanumanta vehicle)శ్రీరాముడు దర్శనమిచ్చారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు అరెస్ట్ అయినట్లు నకిలీ ఫోటోలు సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్నాయి. ఈ ఫోటోలను నిశితంగా గమనిస్తే అవి ఫేక్ అని తెలుస్తుంది.
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే చెరగని ముద్ర వేసుకుని, ఇటీవలే ఆస్కార్ తో కాలర్ ఎగరేసిన ఆర్ఆర్ఆర్ విడుదలై మార్చి 25నాటికి ఏడాది పూర్తయింది. దర్శక ధీరుడు ఎ
bhatti speech at padayatra today. breaking news, latest news, telugu news, bhatti vikramarka, hath se hath jodo,
ఇండియన్ సినిమా గ్లోరీని వెనక్కి తీసుకోని వస్తాం అని మాటిచ్చిన ఆర్ ఆర్ ఆర్ టీం, చెప్పినట్లుగానే ఇండియన్ సినిమా అంటే ఏంటో ప్రపంచానికి పరిచయం చేసింది. ఒక భారతీయ సినిమా కలలో కూడా ఊహించని ప్రతి చోటుకీ చేరుకోని, ప్రతి చోటా అవార్డ్స్ గెలిచి సత్తా చ�
తెలుగు సిని వినీలాకాశంలో వెలిగిన దృవతార సిరివెన్నెల శాస్త్రి. ఒక సభలో మాట�
Maha Kumbabishekam: ప్రఖ్యాత శైవ క్షేత్రాలలో ఒకటైన శ్రీశైలంలో మహా కుంభాభిషేకం నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు.. శ్రీశైలంలో మే 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మహా కుంభాభిషేకం నిర్వహించనున్నారు.. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన�
[17:47]ఎల్బీనగర్ కూడలిలో రూ.32 కోట్లతో నిర్మించిన హయత్నగర్ నుంచి దిల్సుఖ్నగర్ వైపు వెళ్లే ఫ్లైఓవర్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఎల్బీనగర్ కూడలికి శ్రీకాంతాచారి పేరు పెట్టనున్నట్లు తెలిపారు.
జిల్లాలోని చర్ల (Charla) శబరి ఏరియా కమిటీ కార్యదర్శి అరుణ పేరుతో లేఖ విడుదలైంది.
పులులు, సింహాలు, మొసళ్లతో చెలగాటం ఆడాలని ఎవరైనా అనుకుంటారా.. అంటే వామ్మో! చచ్చినా అనుకోరు.. అనే సమాధానం వస్తుంది. ఎందుకంటే వాటితో చెలగాటం కాదు.. కనీసం కంటపడినా పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే..
Minister Jagadish Reddy హైదరాబాద్ : రాష్ట్రంలో బీజేపీ నేతలు( BJP Leaders ) శాశ్వత నిరుద్యోగులుగా మిగిలిపోతారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి( Minister Jagadish Reddy ) పేర్కొన్నారు. ఎన్ని దీక్షలు చేసినా బీజేపీ నేతలకు ఉద్�
CM KCR తెలంగాణకు దేవుడిచ్చిన వరం సీఎం కేసీఆర్(CM KCR) అని హోం మంత్రి మహమూద్ అలీ(Home Minister) అన్నారు.
Zahir Khan శ్రేయాస్ అయ్యర్తో సహా పలువురు ఆటగాళ్లు గాయాలబారినపడ్డారు. సూర్యకుమార్ యాదవ్ వరుసగా మూడు వన్డేల్లో విఫలమయ్యాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ పేసర్ జహీర్ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం టీమ�
Newzealand : టెస్టు సిరీస్లో శ్రీలంకను చిత్తు చేసిన న్యూజిలాండ్ వన్డే సిరీస్లోనూ సత్తా చాటుతోంది. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన కివీస్ వన్డే సిరీస్ ఆరంభ మ్యాచ్లో రికార్డు విజయం సాధించింది. ఆక�
అఫ్గానిస్థాన్ జట్టు సంచలనం సృష్టించింది. పాకిస్థాన్(Pakistan)పై తొలి టీ20 విజయం నమోదు చేసింది. షార్జాలో జరిగిన మొదటి టీ20లో రషీద్ ఖాన్ (Rashid Khan) కెప్టెన్సీలోని అఫ్గాన్ టీమ్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. మాజీ క�
Minister KTR హైదరాబాద్ : తెలంగాణ మలిదశ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి( Srikantha Chary ) పేరును ఎల్బీ నగర్ చౌరస్తా( LB Nagar Chowratsa ) కు నామకరణం చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) ప్రకటిం
Manchu Manoj Tweets టాలీవుడ్ సినిమా ఒక పుస్తకం అయితే, అందులో మోహన్బాబు పేజీ కచ్చితంగా ఉంటుంది. నటుడిగా, నిర్మాతగా ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. ఇక ఆయన వారసులుగా మంచు విష్ణు, మంచు మనోజ్ ఇండస్ట్రీలో మంచి గ
Mahesh-Trivikram Movie Title త్రివిక్రమ్-మహేష్ కాంబోలో తెరకెక్కుతున్న SSMB28పై ప్రేక్షకుల్లో ఎక్కడలేని ఆసక్తి నెలకొంది. 'అతడు', 'ఖలేజా' వంటి కల్ట్ క్లాసిక్స్ తర్వాత వీళ్ల కలయికలో సినిమా రూపొందనుండటంతో మహేష్ అభిమానులతో పా
Idiotic Media ఐడియాటిక్ మీడియా ద్వారా స్థానిక భాషలలో మీమ్ మార్కెటింగ్ జరుగుతోంది. ఈ మీమ్ మార్కెటింగ్ అనేది సంప్రదాయానికి భిన్నమైన ప్రాజెక్టు. భాష, లొకేషన్తో సంబంధం లేకుండా నవ్వును తెప్పించడం ఈ మీమ్ కాన్సెప�
[17:38] ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio) దాదాపు లక్ష టెలికాం టవర్లను ఏర్పాటు చేసింది. తనకు పోటీగా ఉన్న నెట్వర్క్ కంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ.
[17:18]నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez)కు ఆర్థిన నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ జైలు నుంచి మరోసారి ప్రేమ సందేశాన్ని పంపాడు.
ఆ జిల్లా రాజకీయంగా చైతన్యవంతమైనది.. సామాజికంగా ప్రభావవంతమైనది.. భౌగోళికంగా వైవిధ్యమైనది.. ఆర్థికంగా బలీయమైనది.. అందుకే ఉమ్మడి రాష్ట్రంలోనే ఆ జిల్లా చాలా ప్రత్యేకంగా నిలిచేది. ఇప్పుడు విభజిత ఏపీలోనూ ఆ ప్రాధాన్యం ఏమాత్రం తగ్గలేదు...
హీరా గోల్డ్ కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో కీలక నిర్ణయం వెల్లడించింది. ప్రధాన నిందితురాలు, హీరా గోల్డ్ స
kanti velugu second phase running successfully. breaking news, latest news, tleugu news,big news, kanti velugu, cm kcr, big news, telugu news
మెగాస్టార్ చిరంజీవి ఎంత బిజీగా ఉన్నా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అన్ని
అంతర్జాతీయ స్థాయికి తగ్గకుండా మంచి నిర్మాణ విలువలతో ప్రేక్షకులను అలరించాలనే సదుద్దేశంతో శుక్రవారం మార్చి 24 సాయంత్రం హైదరాబాద్ లో కమర్ ఫిల్మ్ ఫ్యాక్టరి విజయవంతంగా ప్రారంభం అయింది. భావానికి భాష అవసరం లేదు అన్నట్లే.. సినిమాకు కూడా భాషా భేదం ల
APERC: ఆంధ్రప్రదేశ్లోని విద్యుత్ వినియోగదారులు గుడ్న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ).. ఇప్పట్లో వినియోగదారులపై విద్యుత్ బిల్లుల భారం ఉండబోదని స్పష్టం చేసింది.. 2023-24 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ టారిఫ్ �
[17:02]Top News in eenadu.net: ఈనాడు.నెట్లోని పది ముఖ్యమైన వార్తలు..
ఎంజీఎం (MGM) అధికారులు నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఒకరి డెడ్ బాడీకి బదులు మరో మృతదేహాన్ని ఎంజీఎం సిబ్బంది ఇచ్చినట్లు మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.
మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(బీఎంఆర్సీఎల్).... కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఇప్పుడిప్పుడే క్రికెట్ లో ఎదుగుతున్న అఫ్గానిస్థాన్ జట్టు పాకిస్థాన్ కు బిగ్ షాకిచ్చింది. మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇరు
[16:46]టీ20 మ్యాచ్లో పాకిస్థాన్పై విజయం సాధించి అఫ్గానిస్థాన్ (Afghanistan) సంచలనం సృష్టించింది.
``పిడుగు ఓకే ప్రాంతంలో రెండుసార్లు పడదు`` అని ఇంగ్లీష్లో ఓ సామెత. అయితే ఈ వీడియో చూస్తే ఇకపై ఆ సామెత తప్పని అంగీకరించాల్సిందే.
హైదరాబాద్ : తరచూ నగరంలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలతో జీహెచ్ఎంసీ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. అగ్నిమాపక నిబంధనలు పాటించని పలు ఆసుపత్రులు, మాల్స్ కు జ
TSPSC ఘటన బయటపెట్టింది.. దొంగలను పట్టుకుంది మేము. దీనిపై ప్రతిపక్ష నేతలు చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తున్నారని మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు.
పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project)పై ముఖ్యమంత్రి స్వార్థపూరితంగా ఆలోచిస్తున్నారని టీడీపీ నేత, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ విమర్శించారు
2022లో జరిగిన ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లలో మొత్తం13 మ్యాచ్లు మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడినట్లుగా అంతర్జాతీయ క్రీడా సంస్థ స్పోర్ట్స్ రాడ
హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. తాజాగా బడంగ్ పేట్ పరిధిలో 5 సంవత్సరాల బాబుపై వీధి కుక్కల దాడి చేశాయి. మార్చి