రోజూ ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి మళ్లీ నిద్రించే వరకు చాలా మంది టీ, కాఫీలను సేవిస్తుంటారు. టీ, కాఫీలను తాగడం వల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది. శరీరం ఉత్తేజంగా మారుతుంది. ఉత్సాహంగా పనిచేస్తారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని పెంటఖుర్దులో (Pentakhurdu) కొత్త కల్యాణి చాళుక్యుల శాసనం వెలుగు చూసిందని కొత్త తెలంగాణ చరిత్రబృందం కన్వీనర్, చరిత్రకారులు శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు.
Coolie సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం కూలీ. ఇది మాఫియా నేపథ్యంలో తెరకెక్కింది. ఒక రిటైర్డ్ డాన్ (రజనీకాంత్) తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ మాఫియాలోకి అడుగు పెట్టాల్సి రాగా, ఆ తర్వాత అతను ఏం చ
గత వారం పదిరోజులుగా మంచిరేవుల నుంచి గోల్కొండ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న చిరుతపులి (Leopard) ఎట్టకేలకు బోనులో చిక్కింది. మంచిరేవుల ఫారెస్ట్ టెక్ పార్కులో అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో పడింది.
Vijay Sethupati కోలీవుడ్ టాప్ హీరోలలో ఒకరైన విజయ్ సేతుపతి, తన నటనతో ప్యాన్ ఇండియా స్థాయిలో అభిమానులను సంపాదించుకున్నాడు. విభిన్న పాత్రల్లో నటిస్తూ, ‘డౌన్ టు ఎర్త్’ వ్యక్తిగా పేరొందిన ఆయనపై ఇటీవల ఒక బ్రిటిష్ సైకి
Tollywood బాహుబలి సినిమాలో భళ్లాలదేవుడిగా నటించి దేశ వ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతలు అందుకున్నాడు రానా దగ్గుబాటి. ఈ మధ్య మనోడి కెరీర్ కాస్త గాడి తప్పింది. దీంతో సైలెంట్ అయ్యాడు. ఇప్పుడు నిర్మాతగా �
[08:48]Indian Oil Companies: ఇరాన్ పెట్రోలియం ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారన్న కారణంతో భారత్కు చెందిన ఆరు చమురు కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది.
Surya Budha Yuti Yogam జ్యోతిషశాస్త్రం ప్రకారం.. సూర్యుడు, బుధుడు ఆగస్టులో ఒకేరాశిలో కలువనున్నారు. దాంతో ప్రత్యేక యోగం ఏర్పడనున్నది. అదే ‘బుధాదిత్య యోగం’గా పిలుస్తారు. ఇది వేద జ్యోతిషశాష్త్రంలో అత్యంత శుభకరమైన, ప్రభా
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆత్మీయ భరోసా పథకం మొదలు కాకముందే ఆగిపోయిన పరిస్థితి ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల ముందు లెక్కలేనన్ని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటి అమలును మాత్రం గాలి�
దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నీట్ పీజీ 2025 పరీక్ష (NEET PG Exam) ఆగస్టు 3న జరుగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల
ఓ వైపు ఉచిత పథకాల పేరుతో అమలు కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో అటు రైతులు అరిగోస పడుతుండగా.. ఇటు గురుకుల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మిత్ర దేశం అంటూనే భారత్పై తన అక్కసును వెళ్లగక్కారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump). 25 శాతం సుంకాలతోపాటు జరిమానాలు కూడా విధించారు. ఈ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే మన శత్రుదేశం పాకిస్థాన్తో (Pakista
Horoscope జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
కలియుగ వైకుఠం తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంలో వచ్చే నెల 4 నుంచి పవిత్రోత్సవాలు (Pavithrotsavalu) జరుగనున్నాయి. ప్రతి ఏటా శ్రావణ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి రోజున మూడు రోజుల పాటు శ్రీవారి పవిత్రోత�
Samantha- Raj టాలీవుడ్ అందాల హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏమాయ చేశావే సినిమాతో వెండి తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తన తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అంతే కాకుండా జెస్స�
Kingdom రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కొన్నాళ్లుగా సక్సెస్ అందుకోలేకపోతున్నాడు. ఎంత కష్టపడి వర్క్ చేసిన కూడా విజయం అనేది వరించడం లేదు. ఈ నేపథ్యంలో కింగ్డమ్ చిత్రంతో మంచి హిట్ కొట్టాలనే కసితో ఉన్
Tollywood తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విలన్ గ్యాంగ్లో పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల మనసుల్లో గుర్తింపు పొందిన నటుడు బోరబండ భాను రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
Anasuya నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ సినిమాలు, షోస్తోనే కాకుండా వివాదాలతోను వార్తలలో నిలుస్తూ ఉంటుందనే విషయం తెలిసిందే. బుల్లితెరపై యాంకర్గా, వెండితెరపై నటిగా ఆమెకు విశేషమైన గుర్తింపు ఉంది.
IND vs ENG: ఇంగ్లండ్- భారత్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ చివరి దశకు చేరుకుంది. ఇరు జట్ల మధ్య ఇవాళ్టి నుంచి ఓవల్ స్టేడియంలో ఐదో టెస్టు జరగనుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ 2–1తో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. భారత్ ఈ మ్యాచ్లో గెలిస్తే 2–2తో సిరీస్ సమం అవుతుం�
కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం దేవుడెరుగు.. భర్తలను సరాసరి కాటికి పంపుతున్నారు కొందరు భార్యలు. వివాహేతర సంబంధాల కారణంగానే ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. అక్రమ సంబంధాలకు అడ్డుగా ఉన్న భర్తలను అంతమొందించేందుకు ఏకంగా సుపారీలు ఇచ్చ�
India withdrawing from WCL 2025 semifinal vs Pakistan: భారత్ అభిమానులకు నిరాశ. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) 2025 నుంచి భారత్ ఛాంపియన్స్ టీమ్ వైదొలిగింది. దాయాది పాకిస్థాన్తో ఉద్రికత్తల నేపథ్యంలో పాక్తో సెమీఫైనల్ మ్యాచ్ ఆడటానికి భారత ఆటగాళ్లు నిరాకరి�
MP Vemireddy Prabhakar Reddy Shutting Down Quartz Business Amid Criticism వేయి మంది కార్మికులకు ఉపాధి కల్పించాలనుకుంటే.. తనపైనే ఆరోపణలు చేస్తారా? అని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిరాశ వ్యక్తం చేశారు. సేవ చేద్దాం అనుకుంటే తనపై విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జనాల కోసం ఫి�
స్వాతంత్య్ర దినోత్సవం దగ్గరపడుతున్న తరుణంలో బెదిరింపు సందేశాలు కలకలం రేపాయి. పాక్ నుంచి భారత్ పై బాంబు దాడి చేస్తాం అని గోడలపై బెదిరింపు మెసేజ్ లు ఆందోళనకు గురిచేశాయి. బెంగళూరులో ఒక సంచలనాత్మక కేసు వెలుగులోకి వచ్చింది. అక్కడ ఒక హౌసింగ్ సొస�
Supreme Court: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో గురువారం దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించనుంది.. తమ పార్టీలో గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని వాళ్లను అనర్హులుగా ప్రకటించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింద�
‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ ఓవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు డిప్యూటీ సీఎంగా ప్రజల సమస్యలపై పోరాడుతున్నారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ.. జనాలకు అండగా ఉంటున్నారు. ఇటీవలి కాలంలో ముఖ్యంగా గిరిజనులపై పవన్ ప్రత్యేక శ్రద్ధ చూ
RS 11 Crore Cash Seized in Kubera Movie Style in Hyderabad: ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగితే.. హైదరాబాదులో నోట్ల కట్టలు ఏరులై పారుతున్నాయి. అచ్చం ‘కుబేర’ సినిమా తరహాలో ఫామ్హౌస్లో ఏకంగా 11 కోట్ల రూపాయల నగదు దొరకడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తుంది. కుబేర సినిమా స్టైల్లో�
రాష్ట్రంలో విద్యుత్ విభాగం ప్రక్షాళన చేసేందుకు అవసరమైన సంస్కరణలు అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో కొత్తగా మరో డిస్కమ్ ఏర్పాటు చేయాలని, అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశి
AP Farmers to Receive RS 7000 in First Phase on August 2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు శుభవార్త. ‘అన్నదాత సుఖీభవ’ పథకం తొలి విడత నిధుల విడుదలకు ముహూర్తం ఖరారు అయింది. సూపర్ సిక్స్లో కీలక హామీ అయిన అన్నదాత సుఖీభవ పథకంను ఆగస్ట్ 2న ప్రకాశం జిల్లా దర్శిలో సీఎం చంద్రబాబు
Poonam Bajwa : పూనమ్ బజ్వా ఈ నడుమ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ అందాలను ఓ రేంజ్ లో ఆరబోస్తోంది. అప్పుడెప్పుడో నవదీప్ తో మొదటి సినిమా మూవీలో కనిపించింది. మళ్లీ తెలుగులో హీరోయిన్ గా సినిమాలు చేయలేదు. నాగ్ సినిమాలో కనిపించినా అది పెద్ద రోల్ కాదు. త�
Kingdom : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో చాలా బిజీగా ఉంటున్నారు. హరీష్ శంకర్ డైరెక్షన్ లో స్పీడ్ గా షూటింగ్ జరుగుతోంది. తాజాగా ఈ మూవీ సెట్స్ లో కింగ్ డమ్ టీమ్ మెరిసింది. విజయ్ దేవరకొండ హీరోగా, భాగ్య శ్రీ బోర్సే హీరో
ZEE5 ఎప్పుడూ కూడా డిఫరెంట్ కంటెంట్, విభిన్న చిత్రాల్ని, సిరీస్లను అందిస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూనే ఉంటుంది. ఇక తాజాగా తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘సట్టముమ్ నీతియుమ్’ ఇప్పుడు తెలుగు, హిందీ భాషల్లోకి రాబోతోంది. జూలై 18 నుంచి ఆల్రెడీ తమిళ వర్ష
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘కూలీ’. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రజినీ.. లోకేష్ కాంబినేషన్ అంటేనే అభిమానులకు మాస్ గ్యారంటీ. అయితే, ఈసారి కూలీ కోసం టీం చేప�
విజయ్ దేవరకొండ నటించిన భారీ బడ్జెట్ చిత్రం కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ �
లౌడ్ స్పీకర్లలో రెచ్చగొట్టే ప్రకటనలు చేసిన తర్వాత కొన్ని ఇళ్లపై దాడి జరిగిందని గంగాచడా సబ్డివిజన్ కార్యనిర్వాహక అధికారి మొహమూద్ హసన్ బీబీసీతో చెప్పారు. ఆ తరువాత సైన్యం, పోలీసులు అక్కడ మోహరించారు.ప్రస్తుతం ఈ ప్రాంతంలోచాలా వరకు సాధారణ పరిస్థితులు వచ్చాయని, అయితే ఇళ్లపై దాడి, విధ్వంసం, దోపిడీ సంఘటనల తర్వాత హిందూ సమాజంలో ఇప్పటికీ భయం ఉందని స్థానికులు చెబుతున్నారు.
[05:13]ఐబీపీఎస్/బ్యాంకు నియామక పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ఈనాడు-చదువు, T.I.M.E సంస్థల ఆధ్వర్యంలో ఆగస్టు 3న (ఆదివారం) ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఆన్లైన్లో ఉచిత వెబినార్ జూమ్ ప్లాట్ఫామ్పై జరగనుంది.
[05:48]రాష్ట్రంలోని మహిళలు తమ ఆధార్, ఓటరు, పాన్ కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చని ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ తెలిపారు.
[05:47]జగన్ పర్యటన అంటేనే అటు అధికారులు... ఇటు స్థానికులు వణికిపోతున్నారు. పోలీసుల ఆంక్షలను పట్టించుకోకపోవడం.. భారీగా జనాన్ని తరలించి బల ప్రదర్శన చేయడం పరిపాటిగా మారింది.
[05:43]వివాహ, వ్యాపార సంబంధ వివాదాలకు మధ్యవర్తిత్వం మంచి పరిష్కార మార్గమని ఏపీ న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరీ పేర్కొన్నారు.
[05:40]పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజనుల కోసం ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ వెయ్యి రగ్గులను పంపినట్లు జిల్లా జల యాజమాన్య సంస్థ పీడీ రామచంద్రరావు తెలిపారు.
[05:39]రాయలసీమ జిల్లాల అభివృద్ధికి 2007లో తీర్మానించిన 26 అంశాలను త్రికరణ శుద్ధిగా అమలు చేస్తే సస్యశ్యామలంగా మారుతుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు.
[05:36]గ్రామాల్లో తెల్లారితే కోడి కూత వినబడటం సాధారణమే. కానీ అనంతపురం జిల్లా కుందుర్పి మండలం తమ్మయ్యదొడ్డిలో కోడి కూత వినపడదు. ఎందుకంటే ఇక్కడి గ్రామస్థులు కోడి మాంసం తినరు.
[05:35]రాష్ట్రంలో ఆదాయం ఎక్కువగా ఉండే 4 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ జరిగిన గంటన్నరలోపే దస్తావేజులు అందజేస్తున్నారు. అలాగే.. మిగతా సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ రిజిస్ట్రేషన్లు జరిగి, సబ్-రిజిస్ట్రార్ డిజిటల్ సంతకం పూర్తయిన వెంటనే దస్తావేజు సిద్ధమైనట్లు కొనుగోలుదారుల వాట్సప్నకు లింక్ పంపుతున్నారు.
[05:34]సింగపూర్లో గత నాలుగు రోజులుగా పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్లు బిజీబిజీగా గడిపారు. బుధవారం కూడా వివిధ సంస్థల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించారు.
[05:29]తెలుగుదేశం మహిళా నాయకురాళ్ల గౌరవ మర్యాదలను కించపరిచేలా ఇటీవలి కాలంలో వైకాపా నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఆవేదన వ్యక్తం చేశారు.
[05:25]రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా నెట్వర్క్ను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నట్టు డీజీపీ హరీష్కుమార్గుప్తా తెలిపారు. మానవ అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారాన్ని 112 నంబర్కు ఫోన్ చేయడం, శక్తి యాప్లో ‘ఇల్లీగల్ యాక్టివిటీస్ బటన్’ ప్రెస్ చేయడం, శక్తి వాట్సప్ నంబర్ 79934 85111ల ద్వారా తెలియజేయాలని కోరారు.
[05:24]ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రాథమిక సమాచారాన్ని సులువుగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏఐ ఆధారిత చాట్బాట్ను రూపొందించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు.
[05:18]వర్ధమాన్ ఇంజినీరింగ్ కళాశాల ఛైర్మన్ తీగల విజేందర్రెడ్డి, కార్యదర్శి తీగల ఉపేందర్రెడ్డి.. మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డి మధ్య విడదీయలేనంత వ్యాపార, ఆర్థిక సంబంధాలు పెనవేసుకుని ఉన్నాయి.
[05:16]పేదలు, బలహీనవర్గాల సొంతింటి కలను సాకారం చేసేందుకు విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో భూ సమీకరణ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మూడు జిల్లాల్లో మొత్తం 1,941.19 ఎకరాలు సమీకరించనున్నారు.
[05:22]‘రాష్ట్రంలో రూ.3,700 కోట్ల మద్యం కుంభకోణంలో 12 మంది జైలుకు వెళ్లడానికి మాజీ సీఎం జగన్ అత్యాశే కారణం. జైల్లో ఉన్న వారిని, వారి కుటుంబాల్ని జగన్ ఎందుకు పరామర్శించడం లేదు? వారి వద్దకు వెళ్తే నిలదీస్తారని భయమా?’ అని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ధ్వజమెత్తారు.
[05:21]పులివెందుల నియోజకవర్గంలోని సర్వరాయసాగర్ రిజర్వాయర్ నుంచి ఒక్క రైతు పొలానికి కూడా నీరివ్వకుండా తన సొంత ప్రయోజనాల కోసం వాటిని మాజీ సీఎం జగన్ మళ్లించారని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.
[05:19]వైకాపా ప్రభుత్వంలో, ప్రస్తుత కూటమి హయాంలో ఎస్సీలపై వేధింపుల ఘటనలకు సంబంధించి గడిచిన మూడు నెలల్లో 135 ఫిర్యాదులు కమిషన్ దృష్టికి వచ్చాయని, ఇందులో పోలీసులు 40 ఘటనల్లోనే కేసులు నమోదు చేశారని ఎస్సీ కమిషన్ ఛైర్మన్ జవహర్ అసహనం వ్యక్తం చేశారు.
[05:17]‘నెల్లూరు జిల్లాలో పరిశ్రమ నెలకొల్పి స్థానికులకు ఉపాధి కల్పిద్దామనే ఉద్దేశంతో క్వార్ట్జ్కు సంబంధించిన ఫ్యాక్టరీ ఏర్పాటు చేశా. రూ.400 కోట్ల పెట్టుబడితో నెలకొల్పే ఈ పరిశ్రమ పూర్తయితే 1,000 మందికి ఉపాధి అవకాశాలు లభించేవి.
[05:14]రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం, సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర సాయం కోసం తెదేపా ఎంపీలు కేంద్ర రహదారి రవాణాశాఖమంత్రి నితిన్గడ్కరీ, జలశక్తిమంత్రి సీఆర్పాటిల్ను కలిసి వినతిపత్రాలు అందించారు.
[05:14]రాజధాని అమరావతిలో రెండో విడత భూ సమీకరణపై సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ (సీఎఫ్డీ) ఆధ్వర్యంలో త్వరలో చర్చావేదిక ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల సంఘం విశ్రాంత అధికారి నిమ్మగడ్డ రమేశ్కుమార్ తెలిపారు.
[05:06]లోక్సభ విపక్షనేత రాహుల్గాంధీ ‘చైనా గురు’ అని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ వ్యంగ్యంగా సంబోధించారు. రాహుల్ పేరు ప్రస్తావించకుండానే తీవ్రంగా విరుచుకుపడ్డారు.
[05:07]శ్రీవారి మెట్టు మార్గం పరిధిలో ఏనుగుల గుంపు ఉందని, తిరుమలకు కాలిబాటన వెళ్లే భక్తులు జాగ్రత్తలు పాటించాలని తిరుపతి సబ్ డీఎఫ్వో నాగభూషణం సూచించారు.
[05:07]లులు సంస్థకు విశాఖపట్నం, విజయవాడలలో భూ కేటాయింపునకు సంబంధించి ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీవోను సవాలు చేస్తూ సవరణ పిటిషన్ దాఖలు చేసేందుకు పిటిషనర్కు హైకోర్టు వెసులుబాటు ఇచ్చింది. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది.
[05:06]వైకాపా నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తురకా కిశోర్పై ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఫిర్యాదులు ఎప్పుడు అందాయి, ఎప్పుడు అరెస్టు చేశారు.
[05:04]ఉత్తర్ప్రదేశ్లోని షాజహాన్పుర్ జిల్లా పువాయా పట్టణ సబ్ డివిజనల్ మేజిస్ట్రేటు (ఎస్డీఎం)గా నియమితులైన ఐఏఎస్ అధికారి రింకూసింగ్ రాహీ వైరల్గా మారిన ఓ వీడియో కారణంగా ఒక్కరోజులో బదిలీ కావాల్సి వచ్చింది.
[05:05]పదో తరగతి ప్రశ్నపత్రాల్లో ప్రభుత్వ పరీక్షల విభాగం మార్పులు చేసింది. ఇప్పటి వరకు అకడమిక్ ప్రమాణాల ప్రకారం ప్రశ్నలు ఇస్తుండగా.. ఇప్పుడు ఆరు లక్ష్యాలతో పరాఖ్ విధానంలో ప్రశ్నలు ఇవ్వనున్నారు.
[05:05]హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన ఘటనపై అంతర్గత విచారణ కమిటీ నివేదికను సవాల్ చేసిన పిటిషన్పై బుధవారం సుప్రీంకోర్టు పదునైన ప్రశ్నలు సంధించింది.
[05:04]దేశంలో ప్రతి ఇంట్లో ఏటా సగటున 55 కిలోల ఆహారం వృథా అవుతున్నట్లు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి బి.ఎల్.వర్మ బుధవారం లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.
[05:04]భారత్-పాకిస్థాన్ పోరు విరమణ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్నవి అబద్ధాలని ప్రధాని మోదీ చెప్పలేకపోతున్నారని లోక్సభలో విపక్షనేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శించారు.
[05:03]బిహార్లోని పట్నాలో కుక్కకు ‘డాగ్ బాబు’ పేరుతో నివాస ధ్రువీకరణ పత్రం జారీచేసిన ఉదంతంపై రాజకీయ దుమారం ఆగకముందే.. తూర్పు చంపారణ్ జిల్లా మోతిహారీకి చెందిన వ్యక్తి ట్రాక్టరుకు నివాస ధ్రువీకరణ పత్రం కావాలని దరఖాస్తు పెట్టుకున్నాడు.
[05:04]ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం అనుకూల వాతావరణం కల్పించిందని రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) మేనేజింగ్ డైరెక్టర్ ఆమ్రపాలి తెలిపారు.
[05:04]జగన్ ప్రభుత్వ జమానాలో అవసరమైన వారికి సాయం చేసేందుకు ముందూవెనకా చూడకుండానే ఉత్తర్వులు ఇచ్చేసేవారు. అవసరం లేదంటూ ఉత్తర్వులు ఇచ్చేదీ వారే.. అబ్బే కాదు కాదు అవసరమే అంటూ మళ్లీ అంచనాలు పెంచేసి ఆదేశాలు జారీచేసేదీ వారే! మహేంద్రతనయ ఆఫ్షోర్ రిజర్వాయర్ ఇందుకు అచ్చమైన ఉదాహరణ.
[05:03]ప్రభుత్వ పాఠశాలల్లో ‘మన బడి-మన భవిష్యత్తు’ కింద పనులు చేపట్టేందుకు పాఠశాల విద్య మౌలికసదుపాయాల కల్పన విభాగం చర్యలు చేపట్టింది. 2025-26 సంవత్సరంలో విద్యార్థుల ప్రవేశాల ఆధారంగా అవసరమైన చోట్ల మొదటి ప్రాధాన్యతగా పనులు చేపట్టనుంది.
[05:00]ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి సంబంధించిన కేసులో ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్కి ముందస్తు బెయిల్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్పై విచారణ గురువారానికి వాయిదా పడింది.
[04:59]స్థానిక వైకాపా నాయకులు తన కుటుంబంపై అక్రమ కేసులు బనాయించి 13 ఎకరాల భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారని గుంటూరు జిల్లా వడ్లమూడికి చెందిన పి.లక్ష్మి వాపోయారు.
[04:58]ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షల విధానంలో కీలక మార్పు చోటుచేసుకుంది. ఇకపై ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లో పేర్కొన్న పోస్టుల సంఖ్యకు అనుగుణంగా 200 రెట్లు దాటి దరఖాస్తులు వస్తేనే ప్రిలిమ్స్ నిర్వహిస్తారు.
[04:58]రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం ఆవరణలో డ్రోన్లు ఎగురుతున్న ఘటనలు వరుసగా చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. మంగళవారం రాత్రి సుమారు 8.40 గంటల సమయంలో డ్రోన్ రావడాన్ని గుర్తించి, స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
[04:56]జమ్మూకశ్మీర్లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (టీఆర్ఎఫ్) పాత్ర ఉందని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ) నివేదిక స్పష్టంచేసింది.
[04:54]సిగ్నల్ ఇవ్వకుండా జాతీయ రహదారిపై అకస్మాత్తుగా బ్రేక్ వేస్తే అది డ్రైవర్ నిర్లక్ష్యం కిందకే వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.. ‘‘జాతీయ రహదారిపై అతి వేగంతో దూసుకెళ్లే వాహనాలు ఉంటాయి.
[04:55]బలవంతపు మత మార్పిళ్లు, మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై ఛత్తీస్గఢ్లో అరెస్టైన ఇద్దరు క్రైస్తవ సన్యాసినుల (నన్ల) విడుదలకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని లోక్సభలో కేరళ ఎంపీలు డిమాండ్ చేశారు.
[04:55]మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జగన్మోహన్రెడ్డి పాలనలో వైకాపా మద్యం ముఠా కొల్లగొట్టిన ముడుపుల సొత్తులో రూ.11 కోట్లను సిట్ అధికారులు సీజ్ చేశారు.
[04:51]దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిఠారీ వరుస హత్యలకు సంబంధించి పలు కేసుల్లో సురేంద్ర కోలీ, మోనిందర్సింగ్ పంఢేర్లను నిర్దోషులుగా తేల్చడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లపై సీబీఐకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
[04:48]విశాఖపట్నం, విజయవాడల్లో ఐటీ, సాఫ్ట్వేర్ పార్కులను ఏర్పాటు చేయాలని మంత్రి లోకేశ్ కోరారు. సింగపూర్లో క్యాపిటాల్యాండ్ ఇన్వెస్టిమెంట్స్ సీఈఓ సంజీవ్దాస్ గుప్తాతో ఆయన భేటీ అయ్యారు. ‘రాష్ట్రంలో గిడ్డంగులు, పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయండి.
[04:50]సింగపూర్లో నాలుగో రోజు పర్యటన సందర్భంగా బుధవారం పలు దిగ్గజ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు వరుస భేటీలు నిర్వహించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించారు. ‘ఏపీలో అపార వనరులున్నాయి.
[04:46]సీఎం చంద్రబాబు నాలుగు రోజుల సింగపూర్ పర్యటనలో 26 కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై వివిధ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు.
[04:30]రష్యాను బుధవారం భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేల్పై 8.8 తీవ్రత నమోదైన ఈ భూకంపంవల్ల రష్యాతోపాటు అమెరికా, జపాన్, హవాయ్ దీవుల్లో సునామీ వచ్చింది.
[04:42]అమెరికా అంతరిక్ష సంస్థ నాసాతో కలిసి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన తొలి అంతరిక్ష ప్రయోగం విజయవంతమైంది. ఇస్రో, నాసా సింథటిక్ ఎపర్చర్ రాడార్ (నైసార్) ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టామని, ఇది తిరుగులేని విజయమని ఇస్రో బుధవారం ప్రకటించింది.
[04:40]మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన ముడుపుల సొత్తులో కొంత మొత్తాల్ని శంషాబాద్లోని సులోచన ఫామ్హౌస్లోని డెన్లో దాచిపెట్టినట్లు సిట్ అధికారులకు వాంగ్మూలమిచ్చిన పురుషోత్తం వరుణ్కుమార్ (ఏ-40) అప్పట్లో ఈ ముఠాలో కీలక సభ్యుడిగా కొనసాగారు.
[04:38]వైకాపా ప్రభుత్వ హయాంలో సహజ వనరులు కొల్లగొట్టి రూ. కోట్ల ఆస్తులు కూడబెట్టిన వ్యవహారంలో మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి తదితరులపై సీబీఐ/ఈడీతో దర్యాప్తు చేయించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై బుధవారం హైకోర్టు విచారణ చేపట్టింది.
[04:37]మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఉచ్చు బిగిస్తోంది. శంషాబాద్లోని సులోచన ఫామ్హౌస్ నుంచి స్వాధీనం చేసుకున్న మద్యం ముడుపుల సొమ్ము రూ.11 కోట్ల వివరాలివ్వాలని సిట్ను కోరింది.
[04:43]ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే రాష్ట్రానికి పెట్టుబడులు, కంపెనీలు ఎలా వస్తాయని పిటిషనర్ను హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. ఏపీ అభివృద్ధి ప్రారంభ దశలో ఉందని గుర్తు చేసింది.
[04:27]కాల్పుల విరమణకు, ద్విదేశ సిద్ధాంతానికి అంగీకరించకపోతే సెప్టెంబరులో జరిగే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తామని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ చేసిన వ్యాఖ్యలను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీవ్రంగా ఖండించారు.
[04:26]రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై సంప్రదింపులు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశ్చర్యకరమైన రీతిలో భారత్పై భారీ సుంకాల భారం మోపారు.
[04:27]గాజాలో ఒకవైపు ఆకలితో అల్లాడుతుంటే.. మరోవైపు ఇజ్రాయెల్ ఆయుధాలు గర్జిస్తున్నాయి. హమాస్ మిలిటెంట్ల ఏరివేత పేరుతో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో ప్రజలూ మరణిస్తున్నారు.
[04:09]పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ తాము దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్దిష్ట గడువులోగా నిర్ణయం తీసుకొనేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ భారాస, దాని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఎమ్మెల్యేలు పాడికౌశిక్రెడ్డి, కేపీవివేకానంద, జి.జగదీశ్రెడ్డి, పల్లారాజేశ్వర్రెడ్డి, చింతా ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్, భాజపా శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్రెడ్డి వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం తీర్పు వెలువరించనుంది.
[04:08]రాష్ట్ర రోడ్లు, భవనాల (ఆర్ అండ్ బీ) శాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తూ.. త్వరలో పదవీ విరమణ చేయాల్సిఉన్న కొందరు అధికారులు ఆయా పోస్టులను వదలడానికి ఇష్టపడడం లేదు.
[04:10]రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గ్రేటర్ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో బుధవారం సోదాలు నిర్వహించింది.
[04:09]ఒకవైపు బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం కోసం మూడు రోజులపాటు ముఖ్యమంత్రితోపాటు ప్రజాప్రతినిధులంతా దిల్లీలో మకాం వేయనుండగా... మరోవైపు గురువారం నుంచి రాష్ట్ర కాంగ్రెస్ జనహిత పాదయాత్రను నిర్వహించనుంది.
[04:07]జీఎస్టీ ఎగవేతదారులపై ఉక్కుపాదం మోపాలని, అక్రమాలకు పాల్పడేవారిని ఉపేక్షించవద్దని వాణిజ్య పన్నుల శాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు.
[03:56]మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంగా సాగుతున్న సైబర్ నేరాల దందా గుట్టును ప్రాథమిక దశలోనే రట్టు చేసినట్లు మంచిర్యాల డీసీపీ భాస్కర్ తెలిపారు.
[03:56]జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావులను కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జులుగా నియమించింది.
[03:56]కొత్త రేషన్కార్డుల మంజూరులో గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిన కారణంగా లక్షల మంది పేదలు ఆకలితో అలమటించారంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు.
[03:56]రాష్ట్రంలో భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం గత భారాస ప్రభుత్వం తీసుకున్న రూ.16 వేల కోట్ల రుణంపై వడ్డీరేట్లు తగ్గించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.
[03:55]తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సహాయ ఆచార్యులు, బోధన సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాస్త్రవేత్తల సంఘం (టాసా) ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కోరింది.
బీఆర్ఎస్ ప్రయోగించిన ఆరడుగుల బుల్లెట్టు సరిగ్గా అధికారపార్టీ గుండెల్లో దిగింది. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో రెండు రోజుల క్రితం వరకు ప్రమాదంలో చనిపోయినవారిని పట్టించుకున్న నాథ�
[03:51]పదమూడేళ్ల బాలికకు 40 ఏళ్ల వ్యక్తితో వివాహం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా నందిగామకు చెందిన ఓ బాలిక(ఎనిమిదో తరగతి)ను కందివాడకు చెందిన శ్రీనివాస్గౌడ్ (40)తో మే నెల 28న స్థానిక ఆలయంలో వివాహం చేశారు.
[03:49]సికింద్రాబాద్లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ మోసం ఘటనలో విశాఖపట్నం కేంద్రంగానే సరోగసీ ముసుగులో దంపతులకు శిశువులను అప్పగించినట్టు పోలీసుల దర్యాప్తులో నిర్ధారణ అయింది.
[03:48]అల్ఖైదా అనుబంధ ఉగ్రవాద గ్రూప్నకు సూత్రధారి, కీలక కుట్రదారురాలిగా భావిస్తున్న షామా పర్వీన్ (30) అనే మహిళను గుజరాత్ ‘యాంటీ టెర్రరిజం స్క్వాడ్’ బెంగళూరులో అరెస్టు చేసింది.
[03:45]లద్దాఖ్లో సైనిక వాహనం ప్రమాదానికి గురైంది. ఓ మారుమూల ప్రాంతంలో వెళ్తున్న వాహనంపై బండరాయి పడటంతో అందులో ఉన్న లెఫ్టినెంట్ కర్నల్తో పాటు ఓ జవాను ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు.
[03:10]భారత్ నుంచి తమదేశంలోకి వచ్చే ఉత్పత్తులపై ఆగస్టు 1 నుంచి 25% టారిఫ్తో పాటు అదనపు పెనాల్టీ విధించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించడం వల్ల మన ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆర్థికవేత్తలు అంటున్నారు.
అదిగో పులి.. ఇదిగో పులి అంటూనే పదిరోజులు గడిచింది. ఎక్కడ ఎప్పుడు ఏవిధంగా దాడిచేస్తుందోనంటూ స్థానికులు ప్రతి నిత్యం భయంతో బెంబెలెత్తిపోతున్నారు. చిక్కిందంటూ అటవీశాఖ అధికారులు చెబుతుండగా.. అప్పుడే తప్పిం�
మేడ్చల్-మల్కాజిగిరిలో జిల్లాలోని ప్రభుత్వ భూములలో అక్రమ నిర్మాణాల వివరాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణిలో పెద్ద సంఖ్యలో ఆక్రమణలపై ఫిర్యాదులు అందడంతో ఉన్నతాధిక�
ప్రభుత్వ భూములను కబ్జాల నుంచి కాపాడి ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా భూములు కేటాయించాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరికి బుధవారం మల్కాజిగిరి నియోజ
మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్టు వాహనదారులపై ఆర్టీఏ సర్వీస్ చార్జీ భారం మోపింది. కొత్త వాహనాలు కొనుగోలు చేయడం దేవుడెరుగు.. పాత వాహనాలను కూడా కొనలేని దుస్థితిని రేవంత్ ప్రభుత్వం తీసుకొచ్చిందని వాహనదార�
చినుకు పడితే చాలు నగరంలో చీకట్లు అలుముకుంటున్నాయి. గాలివానకు తరచూ విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. చిన్న వర్షం పడితే చాలు కరెంట్ పోవడం, మరమ్మతులకు ఎక్కువ సమయం పట్టడంతో నగరవాసులు చాలా ఇబ్బందులు పడుత�
కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటనెన్స్ ప్రోగ్రామ్(సీఆర్ఎంపీ) పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగార్చింది. బీఆర్ఎస్ హయాంలో అందుబాటులోకి రాగా...రోడ్ల నిర్వహణలో ఢిల్లీ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ తదితర రా
20 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలకు బుద్ధి చెప్పాలంటే రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించేలా పార్టీ శ్రేణులు సమష్టిగా, పట్టుదలతో పని చేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా�
ప్రజలకు అసౌకర్యం కల్గిస్తూ చట్టాన్ని అతిక్రమంచే వాళ్లు ఎంతటి వారైనా సరే.. పోలీసులు కేసులు నమోదు చేయాలి... ప్రజలను ఇబ్బందులుకు గురిచేసే వాళ్లపై పోలీసులు సుమోటో కేసులు నమోదు చేయాలి...
[03:06]మదుపర్ల కొనుగోళ్లతో వరుసగా రెండో రోజూ సూచీలు లాభాల్లో ముగిశాయి. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి, విదేశీ మదుపర్ల అమ్మకాలతో లాభాలు పరిమితమయ్యాయి.
[03:01]యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) చెల్లింపుల కోసం తప్పనిసరిగా 4 లేదా 6 అంకెల పిన్ నమోదు చేస్తున్నాం. పిన్ నంబరు తెలిస్తే ఎవరైనా వినియోగించే వీలున్నందున, ఈ విధానంలో కొన్ని మోసాలు జరుగుతున్నాయి.
[02:59]ఆన్లైన్లో ఆర్డర్లు తీసుకుని ఆహార పదార్థాలను సరఫరా చేసే సంస్థ స్విగ్గీ... తమ ఉద్యోగులకు సంబంధించి తల్లిదండ్రుల సంరక్షణ విధానంలో మార్పులు చేసింది.
[02:56]ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ఈ ఏడాది ఫార్చూన్ గ్లోబల్-500 జాబితాలో అత్యుత్తమ భారతీయ కంపెనీగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది.
కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు.. భూములు కొల్లగొట్టేందుకు కాదేదీ అడ్డు అన్న చందంగా ఉంది భువనగిరి పట్టణంలో పరిస్థితి. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఏకంగా శ్మశాన వాటికనే నేలమట్టం చేశారు. ధనార్జనే ధ్యేయంగా త�
నల్లగొండ జిల్లా మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వేదికలపై అలాయ్ బలాయ్, నువ్వు టైగర్ అంటే నువ్వు టైగర్ అని చేసుకునే పొగడ్తలన్నీ ఉత్తవేనా.. అంటే అవుననే సమాధానమే వస్తోంది. కడుప�
[02:52]మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) ఈ ఆర్థిక సంవత్సరం (2025-26) ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రూ.4,083 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది.
[02:50]ఆన్లైన్లో ఫోన్ల పరిశీలన, కొనుగోలు పెరిగిన నేపథ్యంలో.. వినియోగదారులకు సహకరించేందుకు, వారి సందేహాలు తీర్చుకునేందుకు కంపెనీ నిఫుణులతో వీడియోకాల్ మాట్లాడుకునే వీలు కల్పిస్తున్నట్లు యాపిల్ తెలిపింది.
[02:47]దేశంలోని 8 విమానయాన సంస్థల్లో గత ఏడాది కాలంలో 23 ఆడిట్లు నిర్వహించగా, 263 లోపాలు గుర్తించినట్లు విమానయాన నియంత్రణ సంస్థ పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) బుధవారం వెల్లడించింది. సత్వరం సరిదిద్దుకోవాల్సిన లోపాలు కూడా బయటపడినట్లు పేర్కొంది.
[02:46]రష్యా చమురు దిగ్గజం రాస్నాఫ్ట్కు చెందిన నయారా ఎనర్జీకి మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ తన అన్ని సేవలనూ పునరుద్ధరించింది. ఇంతకుముందు సేవలను ఏకపక్షంగా రద్దు చేస్తూ, మైక్రోసాఫ్ట్ తీసుకున్న నిర్ణయంపై నయారా దాఖలు చేసిన దావాను కోర్టు పక్కన పెట్టింది.
[02:44]ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో టాటా స్టీల్ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.2,007.36 కోట్లుగా నమోదైంది. 2024-25 ఇదే కాల లాభం రూ.918.57 కోట్లతో పోలిస్తే ఇది రెట్టింపునకు పైగా అధికం.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతూ.. కేసీఆర్ పాలనను గుర్తు చేస్తూ ఇంటింటికీ వెళ్లి ప్రజలను చైతన్యవంతులను చేయాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోన
[02:40]ప్రముఖ ఛార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ), ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) మాజీ అధ్యక్షుడు, ఐడీబీఐ బ్యాంక్ మాజీ ఛైర్మన్ టీఎన్ మనోహరన్ (69) బుధవారం కన్నుమూశారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్కు శ్రీశైలం నుంచి వరద ఉధృతి తగ్గకపోవడంతో డ్యాం 26 క్రస్ట్ గేట్ల ద్వారా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. నాగార్జునసాగర్ డ్యాం క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదలను మంగళవారం మంత్�
[02:16]ఈపాటికే సిరీస్ ఫలితం తేలిపోవాల్సింది. చివరి టెస్టు నామమాత్రం కావాల్సింది. సిరీస్ను కోల్పోయిన నైరాశ్యంలో ఓవల్లో టీమ్ఇండియా బరిలోకి దిగాల్సింది.
ఆదిలాబాద్ రిమ్స్ వైద్య కళాశాలలో బుధవారం వైద్య విద్యార్థి ఆత్మహత్యతో విషాదఛాయలు అలుముకున్నాయి. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్కు చెందిన సాహిల్ చౌదరి(19) రిమ్స్లో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్
నాలుగేండ్ల క్రితం రైతులను కేసీఆర్ ప్రభుత్వం ఆయిల్ పాం సాగు వైపు మొగ్గు చూపేలా ప్రోత్సహిస్తూ రాయితీపై డ్రిప్స్, వ్యవసాయ పరికరాలను అందించింది. దీంతో నిర్మల్ జిల్లా ఖానాపూర్ డివిజన్ పరిధిలోని ఖానాప
ఓ వైపు ఎడాపెడా భూసేకరణ, మరోవైపు ఇష్టారాజ్యంగా భూముల విక్రయం... ఇదీ రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ పనితీరు. అధికారం కోసం ఇష్టానుసారంగా హామీలు గుప్పించిన ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు వాటిని నెరవేర్చేందుకు �
[02:13]మాంచెస్టర్ టెస్టు చివరి రోజు పరిణామాల గురించి ఎక్కువ చర్చ అనవసరమని ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అభిప్రాయపడ్డాడు. అయిదో రోజు ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా పోరాడడంతో భారత్ మ్యాచ్ను డ్రా చేసుకున్న సంగతి తెలిసిందే.
[02:11]భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ప్రపంచ ర్యాంకింగ్స్లో నంబర్వన్ స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నాడు. ఇంగ్లాండ్తో నాలుగో టెస్టులో అజేయ సెంచరీతో అదరగొట్టిన జడేజా.. ఐసీసీ టెస్టు ఆల్రౌండర్ల జాబితాలో నంబర్వన్ ర్యాంకును నిలబెట్టుకున్నాడు.
[02:09]ప్రపంచ లెజెండ్స్ ఛాంపియన్షిప్ టీ20 లీగ్లో భారత జట్టు తన వైఖరికి కట్టుబడింది. దాయాది పాకిస్థాన్తో మ్యాచ్ ఆడేది లేదంటూ మరోసారి కుండబద్దలు కొట్టింది.
స్టాఫ్నర్సు ఉద్యోగాల తరహాలో రాష్ట్రంలోని కేజీబీవీ టీచర్లు, ఎస్ఎస్ఏ బోధనా సిబ్బందికి డీఎస్సీలో 10 శాతం వెయిటేజీకి పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. హెచ్ఆర్ఏ స్లాబుల ఆధారంగా గ్రామ
[02:07]జింబాబ్వేతో మొదటి టెస్టును న్యూజిలాండ్ ఘనంగా ఆరంభించింది. తొలి రోజు, బుధవారం పేసర్ మ్యాట్ హెన్రీ (6/39) ధాటికి జింబాబ్వే తొలి ఇన్నింగ్స్లో 149 పరుగులకే కుప్పకూలింది.
నల్సార్ సహా దేశంలోని న్యాయ విశ్వవిద్యాలయాల్లో ఫీజలను చూసి విద్యార్థులు బెంబేలెత్తిపోతున్నారు. విద్యార్థుల నుంచి మూడురకాల ఫీజులను అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారు. న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల
రాష్ట్ర ప్రభుత్వం లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే కుట్ర చేస్తున్నదని సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు భూక్యా సంజీవ్ నాయక్ ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియ�
తనవారి కోసం ఓ అధికారి సబ్స్టేషన్ల నిర్వహణ టెండర్ నిబంధనలకు నీళ్లొదిలి, జీవో 94లో ఉన్న నిబంధనలకు తూట్లు పొడిచారంటూ రాష్ర్టానికి చెందిన టెండర్దారులు మండిపడుతున్నారు. తనకు సబంధించిన పక్కరాష్ట్రం కంపెన�
ప్రస్తుతం రాష్ట్రంలో కొత్తగా రవాణాశాఖకు ఆదేశాలు రావడంతో 2016 ఏప్రిల్కు ముందు తయారైన వాహనాలకు కచ్చితంగా హైసెక్యూరిటీ నంబర్ప్లేట్లను బిగించాలని రవాణాశాఖ అధికారులు సూచిస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ మధ్య కోల్డ్వార్ మరింత ముదిరింది. ఆది నుంచీ నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలకు మీనాక్షి పాదయాత్ర నిర్ణ�
బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో ప్రముఖ నటుడు ప్రకాశ్రాజ్ విచారణ కోసం ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. హైదరాబాద్ బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి బుధవారం వచ్చిన ఆయనను ఈడీ అధికారులు ఐదు గంటల పాటు వి�
అబద్ధాలు చెప్పడంలో ప్రధాని నరేంద్రమోదీ దిట్ట అని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ విమర్శించారు. అబద్ధాలు చెప్పేవారిలో గోబెల్స్ను మనం చూడకపోయినా మోదీని చూస్తున్నామని ఎద్దేవా చేశారు. బుధవారం ఢిల్లీలో న
రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ వినూత్నమైన పన్ను మోసాన్ని బట్టబయలు చేసింది. హైదరాబాద్కు చెందిన ఓ సంస్థ ఖాళీ వాహనాలను రాష్ట్ర సరిహద్దులు దాటించి, భారీగా సరుకులు రవాణా జరిగినట్టు చూపించి రూ.100 కోట్లకు పైగా మోస�
గ్రేటర్ హైదరాబాద్లో మరో అవినీతి దందాకు తెరలేచింది. జీహెచ్ఎంసీ ప్రకటన విభాగంలో వందల కోట్ల రూపాయలు వచ్చే రెవెన్యూ మార్గాలను అప్పనంగా ఆప్తులకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే కేబీఆర్ పార్క�
కేంద్రంలోని బైపాస్ రోడ్డులో గల మిమ్స్ ఐఐటీ అండ్ నీట్ అకాడమీ క్యాంపస్, హాస్టల్ భవనం పై నుంచి పడి మృతి చెందిన కొత్తపల్లి సహస్ర (18) అనే ఇంటర్ విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్�
ఏపీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బుధవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలోని సులోచన ఫార్మ్ గెస్ట్హౌస్లో అక్రమ మద్యంతోపాటు, రూ.11 కోట్ల నగదు డంప్ను సిట్ అధికారులు గుర్తించ�
ప్రభుత్వ పథకాలు అందడంలేదని జిల్లా కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య పంచాయితీ ప్రారంభమైంది. ప్రభుత్వం ఇస్తున్న ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రాజీవ్ యువ వికాసంతో పాటు ఇతర ప్రభుత్వ పథకాలు అందడం లేదని కాంగ
కబ్జాకు కాదేది అనర్హం అనే విధంగా తయారైంది కేశంపేట మండలంలో ప్రస్తుత పరిస్థితి. చెరువులు, కుంటలు, పాటుకాలువలపై కన్నేసిన అక్రమార్కులు ఎక్కడికక్కడ ధ్వంసం చేస్తూ దర్జాగా ఫెన్సింగ్, ప్రీకాస్ట్ను వేసుకుంటు
రుణ పంపిణీలో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిగా సాధించడానికి అంకితభావంతో పనిచేయాలని, తద్వారా ఆయా వర్గాల అభ్యున్నతికి దోహదపడాలని రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా కలె
రష్యాకు తూర్పు ప్రాంతంలో బుధవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. దీంతో పసిఫిక్ మహాసముద్రంలోని దాదాపు అన్ని దేశాలకు సునామీ ముప్పు ఏర్పడింది. భూకంపం, సునామీ కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించినట్టు ఎటువంటి
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అడవుల్లోని జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. చుట్టూ దట్టమైన అడవి.. ఎత్తైన కొండల పై నుంచి పాల నురగలవలే జాలువారే నీటి ధారలు చూపరులను ఆకట్
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మిమ్స్ జూనియర్ కళాశాల యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ విద్యార్థుల భవిష్యత్, ప్రాణాలతో చలగాటం ఆడుతున్నది. నిబంధనలకు విరుద్ధంగా కాలేజీ నిర్వహిస్తూ.. అడ్డగోలు ఆంక్షల�
[01:17]పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగలనున్నట్లు సమాచారం. లాస్ ఏంజెలెస్ వేదికగా 2028లో జరగనున్న ఒలింపిక్స్కు పాక్ జట్టు అనర్హత ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
[01:12]బాలీవుడ్ అందాలతార జాన్వీకపూర్, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటిస్తున్న చిత్రం ‘పరమ్ సుందరి’. ఈ సినిమాని ఉత్తరాదికి చెందిన అబ్బాయి, దక్షిణాది అమ్మాయికి మధ్య చిగురించే ప్రేమకథా నేపథ్యంతో తుషార్ జలోటా తెరకెక్కించారు.
[01:10]‘‘ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకుల గౌరవం పొందుతుందని చిత్రీకరణ జరిగిన ప్రతి రోజూ నాకు అనిపించింది. సినిమా పూర్తయ్యాక చూసుకున్నప్పుడూ అదే అభిప్రాయం కలిగింది’’ అన్నారు విజయ్ దేవరకొండ.
[01:07]కన్నడ కథానాయకుడు, ‘కాంతార’ ఫేం రిషబ్ శెట్టి మరో తెలుగు సినిమాకి పచ్చజెండా ఊపారు. ఇప్పటికే ప్రశాంత్వర్మ దర్శకత్వంలో ‘జై హనుమాన్’ చేస్తున్న ఆయన, మరో తెలుగు దర్శకుడు అశ్విన్ గంగరాజు చెప్పిన కథకు అంగీకారం తెలిపారు.
[01:06]‘‘ప్రతి పాత్రనీ ఆస్వాదిస్తూ చేయడం నా అలవాటు’’ అంటున్నారు విజయ్ సేతుపతి. చూసిన ప్రతి ఒక్కరూ ఇది తమ కథే అనుకునేలా ‘సార్ మేడమ్’ ఉంటుందని చెప్పారు.
నెలల కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలకు బుద్ధి చెప్పాలంటే రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించేలా పార్టీ శ్రేణులు సమష్టిగా, పట్టుదలతో పని చేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితార�
భారత ఐటీ సెక్టార్లో సిబ్బంది క్రమబద్దీకరణ వల్ల మరిన్ని ఉద్యోగాల కోతలు ఉండొచ్చని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్(నాస్కామ్) సంకేతమిచ్చింది. ఏఐ, ఆటోమేషన్ ఆధారిత ఆపరేషన్ల
[01:04]తల్లి తన బిడ్డ కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. అలాంటిది తన కుమార్తె ప్రాణమే ప్రమాదంలో ఉందని తెలిస్తే ..ఆమెని కాపాడుకోవడానికి తన ప్రాణాన్ని కూడా లెక్కచేయదు.
అమెరికా, భారత్ సంయుక్తంగా చేపట్టిన తొలి అంతరిక్ష ప్రయోగం ‘నిసార్' విజయవంతమైంది. బుధవారం సాయంత్రం 5.40 గంటలకు ఆంధ్రపదేశ్ శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన జీఎస్ఎల్వీ ఎఫ్-16 రాకెట్ ని�
[00:58]ఒక మంచి సందేశం ఉన్న కథతో అందరికీ కనెక్ట్ అయ్యేలా రూపొందిన సినిమానే మా ‘థాంక్యూ డియర్’ అన్నారు శ్రీకాంత్ తోట. ఆయన దర్శకత్వంలో ధనుష్ రఘుముద్రి కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రమిది.
ఏమిటీ.. ఏ దేశంలో చూసినా భారతీయులే కనబడుతున్నారు.. విదేశాల్లో మనవారు అంతమంది ఉన్నారా? అన్న అనుమానం మీకు ఎప్పుడైనా కలిగిందా? మీ అనుమానం నిజమే.. ఐక్యరాజ్యసమితి వెల్లడించిన గణాంకాలు కూడా ఆ విషయాన్నే నిర్ధారిస�
ఉప్పు వాడకంపై అవగాహన ద్వారా గుండె, మూత్రపిండాల వ్యాధులపై పోరాటంలో సత్ఫలితాలు సాధించవచ్చు. అందుకే రెస్టారెంట్ల మెనూలలో సాల్ట్ వార్నింగ్ లేబుల్స్ను జత చేయాలి. దీనివల్ల ప్రజలు అధిక ఉప్పు ఉండే ఆహారాన్న�
భారతదేశపు సార్వభౌమాధికారంపై ఇతర దేశాలకు ఎటువంటి హక్కు లేదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్రెడ్డి స్పష్టంచేశారు. రాజ్యసభలో బుధవారం ఆపరేషన్ సిందూర్పై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు
యూపీలోని షాజహాన్పూర్లో సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం)గా బాధ్యతలు చేపట్టిన ఒక ఐఏఎస్ అధికారి తన చర్యలతో మొదటి రోజే వార్తల్లో నిలిచారు. తన కార్యాలయం పరిశుభ్రంగా లేకపోవడానికి తనదే తప్పు అని అంగ�
అక్రమ వలసదారులకు మలేషియా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉపాధి కోసం ఆ దేశానికి వెళ్లి వివిధ కారణాల వల్ల అక్కడ చిక్కుకుపోయి స్వదేశానికి రాలేకపోతున్న చట్టవిరుద్ధ కార్మికులు, ఉద్యోగులు ఎలాంటి జైలు శిక్ష, జర�
మహారాష్ట్రలోని అమరావతికి చెందిన పదేళ్ల బాలికకు శస్త్ర చికిత్స చేసి అర కేజీ జుట్టును తొలగించారు. ఈ బాలిక 5-6 నెలల నుంచి వాంతులు, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం వంటి సమస్యలతో బాధపడుతున్నది.
గుండె శస్త్ర చికిత్స కోసం దవాఖానలో చేరిన మహిళ (38)కి తగిన రక్తం దొరకకపోవడంతో వైద్యులు అవాక్కయ్యారు. ఆమెకు ప్రస్తుతం తెలిసిన బ్లడ్ గ్రూప్లలో ఏదీ సరిపోలేదు. ఇది అత్యంత అరుదైన రకం రక్తమని 10 నెలల పరీక్షల అనంత�
స్మార్ట్ఫోన్ను ఉపయోగించి క్షయ వ్యాధిని గుర్తించగలిగే ఓ పోర్టబుల్ డివైజ్ను అస్సాంలోని తేజ్పూర్ విశ్వవిద్యాలయం పరిశోధకులు అభివృద్ధిపరిచారు. ఈ డివైజ్ పని చేయడానికి రసాయనాలు లేదా రంగులు అక్కర్లే�
‘నో హెల్మెట్.. నో పెట్రోల్' విధానం మధ్యప్రదేశ్ ఇండోర్ జిల్లాలో ఆగస్టు 1 నుంచి అమల్లోకి రాబోతున్నది. హెల్మెట్ లేని ద్విచక్ర వాహనదారులను పెట్రోల్ పంపుల్లో ఇంధనాన్ని రీఫిల్ చేసుకోకుండా నిరాకరించటమే
బుద్ధుని అవశేషాలు 127 ఏండ్ల తర్వాత తిరిగి భారత్కు చేరుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ఎక్స్ పోస్ట్లో, దేశ సాంస్కృతిక వారసత్వానికి ఇది సంతోషకరమైన రోజు అని తెలిపారు. ఉత్తర ప్రదేశ్లోని పిపర్హవా ప్
పాకిస్థాన్లోని లష్కరే తాయిబా అనుబంధ ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్)కు ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి షాక్ ఇచ్చింది. ఉగ్రవాదులు ఏప్రిల్ 22న పహల్గాంలో 26 మందిని హత్య చేశారు. ఈ దాడి వెనుక �
మన దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను ఆపరేషన్ శివశక్తి చేపట్టి మట్టుబెట్టినట్టు సైన్యాధికారులు బుధవారం తెలిపారు. జమ్ము కశ్మీర్లోని పూంఛ్ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద ఈ ఎన్కౌంటర్
పదహారేండ్లలోపు పిల్లలు యూట్యూబ్ వినియోగించడంపై ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధం విధించింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాలను పిల్లలు వినియోగించడంపై ఇప్పటికే నిషేధం విధించగా, తాజాగా
సింగరేణిలో టీబీజీకేఎస్కు పూర్వ వైభవం తీసుకొస్తామని మాజీ మంత్రి, టీబీజీకేఎస్ ఇన్చార్జి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. బుధవారం శ్రీరాంపూర్లో విలేకరులతో ఆయన మా ట్లాడుతూ సింగరేణి కార్మికులపై కేసీఆర్
CM Revanth రాష్ట్రంలో విద్యుత్ విభాగం ప్రక్షాళన చేసేందుకు అవసరమైన సంస్కరణలు అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో కొత్తగా మరో డిస్కమ్ ఏర్పాటు చేయాలని, అందుకు అవ
[22:09]పహల్గాంలో దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులను మట్టుబెట్టాలని ప్రజలు కోరుకున్నారని, అందుకు తగినట్లుగానే భద్రతా దళాలు వారి తలలో తూటాలు దించాయని కేంద్ర మంత్రి అమిత్ షా వెల్లడించారు.
Under -19 Squad : ఇంగ్లండ్ గడ్డపై దుమ్మురేసిన భారత అండర్ -19 జట్టు త్వరలోనే ఆస్ట్రేలియా (Australia)లో పర్యటించనుంది. సెప్టెంబర్లో మూడు వన్డే మ్యాచ్లు, రెండు మల్టీ డే మ్యాచ్ల కోసం కంగారూ గడ్డపై అడుగుపెట్టనుంది.
Operation Sindoor : వర్షాకాల సమావేశాల్లో 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor)పై చర్చలతో పార్లమెంట్ అట్టుడుకుతోంది. బుధవారం చర్చ సందర్భంగా హోం మంత్రి అమిత్ షాకు ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం సాగింది.
ECB : తమ దేశంలో నిర్వహిస్తున్న ది హండ్రెడ్ లీగ్ (The Hundred League)లో ఫ్రాంచైజీల వాటా కొనుగోలుకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఆమోదం తెలిపింది. లీగ్లోని ఆరుజట్లతో సదరు ఫ్రాంజైజీల డీల్కు ఈసీబీ అధికారికంగా అంగీకరించింది
Reliance ఫార్చ్యూన్ 2025 గ్లోబల్ 500 జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ భారతీయ కార్పొరేట్లలో నంబర్ వన్ ర్యాంక్ను నిలుపుకుంది. ఫార్చ్యూన్ ర్యాంకింగ్స్ ప్రకారం.. రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజా జాబితాలో 88వ స్థానంల�
Ashwini Vaishnav ఆపరేషన్ సిందూర్ సందర్భంగా ప్రభుత్వం 1,400కిపైగా డిజిటల్ మీడియా యూఆర్ఎల్ (URL)లను బ్లాక్ చేసిందని సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం లోక్సభకు తెలిపారు.
Supreme Court పార్టీ ఎమ్మెల్యేల అనర్హతవేటు పిటిషన్లపై గురువారం సుప్రీంకోర్టు తీర్పును వెలువరించనున్నది. స్పీకర్కు కోర్టులు సూచనలు చేసే అంశంపై సర్వోన్నత న్యాయస్థానం తుది తీర్పును వెలువరించనున్నది. స్పీకర్
School Girl Kidnap స్కూల్కు వచ్చిన విద్యార్థినిని ఒక వ్యక్తి గేటు వద్ద అడ్డుకున్నాడు. ఆమెను బలవంతంగా కారులోకి ఎక్కించి కిడ్నాప్ చేశాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Vishwambhara విశ్వంభరలో చిరంజీవి, బాలీవుడ్ భామ మౌనీ రాయ్పై వచ్చే స్పెషల్ సాంగ్ను షూట్ చేశారు. గణేశ్ మాస్టర్ నేతృత్వంలో పాట చిత్రీకరణ పూర్తయిన విషయాన్ని తెలియజేస్తూ బీటీఎస్ స్టిల్స్ను ఇన్స్టాగ్రామ్�
Ganja Seized శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు పెద్ద ఎత్తున గంజాయిని పట్టుకున్నారు. రూ.40కోట్ల విలువ చేసే హైడ్రోఫోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన మహిళా ప్రయాణికురాలి నుంచి ఈ గంజా�
Toguta : ఖరీఫ్ సీజన్లో రైతులకు సరిపడా యూరియా (Urea)ను సరఫరా చేయకుంటే.. రైతుల పక్షాన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని సహకార సంఘం చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణ రెడ్డి (Harikrishna Reddy) ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఆర్యవైశ్యులు తమ హక్కుల సాధనలో పోరాటాలకు సిద్ధం కావాలని సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వెంపటి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆర్యవైశ్య హక్కుల సాధనకై ఆగస్టు 3న హైదరాబాద్లో జరగనున్న వైశ�
Farmer Died పొలంలో పనిచేసుకుంటూ అస్వస్థతకు గురైన రైతును తరలిస్తు అంబులెన్స్లో ఆక్సిజన్ సౌకర్యం లేక మృతి చెందిన విషాద ఘటన పాలమూరు జిల్లాలో చోటు చేసుకుంది.
NZ vs ZIM : NZ vs ZIM : సొంత గడ్డపై చెలరేగి ఆడతారనుకుంటే జింబాబ్వే బ్యాటర్లు మరోసారి దారుణంగా విఫలమయ్యారు. క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్లో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ (Newzealand) పేస్ దళాన్ని ఎదుర్కోలేక తమ జట్టును న
MLA Marri Rajasekhar Reddy ప్రభుత్వ భూములను కబ్జాల నుంచి కాపాడి ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా భూములు కేటాయించాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి కోరారు.
Man Murders Wife, Mother In Law ఒక వ్యక్తి తన భార్య, అత్తను హత్య చేశాడు. తోటలో మృతదేహాలు పాతిపెట్టాడు. ఎవరికీ అనుమానం రాకుండా అక్కడ అరటి చెట్లు నాటాడు. భార్య, అత్త అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
విద్యార్థులు ప్రతి విషయాన్ని ప్రణాళికాయుతంగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని కట్టంగూర్ ఎంఈఓ అంబటి అంజయ్య అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహ విద్యార్థులకు ఉచిత దుస్తులు పంపిణీ చేశా
Ustaad Bhagat Singh ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ వీడియో నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్గా నిలుస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ క్లైమాక్స్ షూట్ పూర్తి చేసినట్టు ఇప్పటికే హరీష్ శ
ప్లాంటేషన్ పోడులో ఫారెస్ట్ అధికారులు పనులు ప్రారంభించారు. కాగా ప్లాంటేషన్ పోడుపై పోడుదారులు, ఫారెస్ట్ మధ్య వివాదం సాగుతూ ఉద్రిక్తలకు దారితీసి కేసు పెట్టుకునే వరకు వచ్చింది. ఈ క్రమంలో ఫారెస్ట్ అధికార�
Shubman Gill : ఇంగ్లండ్ తుది జట్టును ప్రకటించడంతో.. టీమిండియా ఎవరెవరితో ఆడనుంది? అనేది ఉత్కంఠ రేపుతోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్కు ముందు మీడియాతో మాట్లాడిన శుభ్మన్ గిల్ (Shubman Gill).. జట్టు కూర్పుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడ
Park Encroachment అధికార యంత్రాంగం పలుమార్లు పార్కును కబ్జా చేస్తే.. కబ్జా చెరలో నుండి విముక్తి కల్పించింది. కానీ చట్టాన్ని కూడా చివరకు చుట్టంలా మార్చుకొని కోర్టు స్టే ఆర్టర్ ఉందని బుకాయిస్తూ పార్కు స్థలాన్ని మాయ�
Teacher Video Call With Student మహిళా ఉపాధ్యాయురాలు ఒక విద్యార్థిని లైంగికంగా వేధించింది. సోషల్ మీడియాలో అసభ్యకర సందేశాలు పంపింది. అలాగే అర్ధనగ్నంగా ఆ స్టూడెంట్కు వీడియో కాల్ చేసి మాట్లాడింది. ఇది పేరెంట్స్కు తెలియడం
Karnataka కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత కలహాలు రోజురోజుకు పెరుగుతున్నట్లుగా ఊహాగానాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర చేసిన వ్యాఖ్యలతో ఆ రాష్ట్ర రాజకీయాలు వేడేక
రుద్రంపూర్ పాత టెలిఫోన్ ఎక్స్చేంజ్ ప్రాంతంలోని సులబ్ కాంప్లెక్స్ నిర్వహణ అస్తవ్యస్థంగా మారింది. బురదలో జారి పడకుండా ఉండేందుకు తాత్కాలికంగా ఎస్ఆర్టీ ఏరియాలో కూల్చివేసిన మట్టి పొడినైనా పోస్తే ఉపయ
Bike Accident మల్లంపేటకు చెందిన వుట్టి నాగరాజు నార్సింగిలో చేపలు అమ్ముకొని బైక్పై పాపన్నపేటకు వస్తున్నాడు. శంకరంపేట మండలం దానంపల్లికి చెందిన నర్ర సాయిబాబ మెదక్ నుండి స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో నార
బడ్జెట్ ధరలోనే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన ల్యాప్టాప్ను కొనుగోలు చేయాలని చూస్తున్నారా..? అయితే మీ కోసమే ఏసర్ సంస్థ ఓ నూతన ల్యాప్టాప్ను విడుదల చేసింది. ఏసర్ నైట్రో లైట్ 16 పేరిట ఈ ల్యాప్టాప్
వర్షాకాలం వస్తుందంటే ఆ కాలనీ ప్రజలు భయాందోళనకు గురవుతుంటారు. విస్తారంగా వర్షాలు కురిస్తే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. లోతట్టు ప్రాంతం కావడంతో కాలనీలోకి వరద నీరు చేరుతుంది. దీంతో ఎప్పుడు ఇళ్లల్లోకి నీళ్లు
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నంత పని చేశారు. రష్యాతో వాణిజ్యం చేస్తున్న దేశాలపై ఆంక్షలు, జరిమానా భారం తప్పదని హెచ్చరించిన ట్రంప్.. భారత్పై 25శాతం టారిఫ్ ప్రకటించారు.
ఎదులాపురం మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోరుతూ ఆగస్టు 3వ తేదీన బైపాస్ రోడ్డు యందు గల టీసీబీ రెడ్డి ఫంక్షన్ హాల్లో వెయ్యి మంది ఉద్యోగ కుటుంబాల సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తున�
Mrunal Thakur టాలీవుడ్ హీరో అడివిశేష్ (Adivi Sesh) కాంపౌండ్ నుంచి వస్తున్న డెకాయిట్ (Dacoit)లో హీరోయిన్గా నటిస్తోంది మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur). షనీల్ డియో కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.
Father Kills Son పదేళ్ల కుమారుడ్ని తండ్రి హత్య చేశాడు. విడిగా నివసిస్తున్న భార్యకు ఈ సమాచారం ఇచ్చి పారిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Amanda Wellington : ఈ టీ20ల కాలంలో అందరూ ఫ్రాంచైజీ క్రికెట్ ఆడేందుకు ఇష్టపడుతున్నారు. తాజాగా ఓ క్రికెటర్ సైతం తనకు దేశం కంటే ఫ్రాంచైజీలకు ఆడడమే నచ్చుతుందని తెలిపింది. ఆమె ఎవరో కాదు ఆస్ట్రేలియా మహిళల జట్టు స్పిన్నర్ అ�
Supreme Court తమిళనాడు ప్రభుత్వం తీరుపై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. మాజీ మంత్రి వీ సెంథిల్ బాలాజీ ప్రమేయం ఉన్న ఉద్యోగ కుంభకోణంపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఉద్యోగాల పేరుతో నిరుద�
[18:00]వైఎస్ జగన్ వల్ల ఎంతో మంది జైలుకు వెళ్లారని.. వాళ్లని పరామర్శించకుండా నెల్లూరు ఎందుకు వస్తున్నారని తెదేపా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ప్రశ్నించారు.
NISAR satellite నిసార్ ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO), అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (NASA) సంయుక్తంగా అభివృద్ధి చేసిన భూపరిశీలనా ఉపగ్రహం (Satellite) ‘నిసార్ (NISAR)’ సక్సెస్ఫుల్గా అంతరిక్షంల
Prithviraj Sukumaran తెలుగు సినిమాతో పాన్ ఇండియా స్టార్గా గుర్తింపు తెచ్చుకున్న మలయాళీ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. యాక్టింగ్, డైరెక్షన్, స్క్రీన్-ప్రెజెన్స్తో మలయాళం, తమిళం, తెలుగు, హిందీ ఆడియన్స్ని అలరిస్తున�
ICC Rankings ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ను విడుదల చేసింది. భారత స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ను అధిగమించి టీ20ల్లో నంబర్ వన్ బ్యాట్స్మన్గా నిలిచాడు. వెస్టిండీస్తో జరిగిన టీ20 సిరీస్ ఆడకపోవడంతో హెడ్ ఒ�
CA Suicide హీలియం గ్యాస్ (Helium gas) పీల్చి సీఏ ఆత్మహత్య (CA suicide) కు పాల్పడ్డాడు. దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోని బెంగాలీ మార్కెట్ ఏరియా (Bengali market area) లో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
Women And Girls Missing సుమారు 23,000 మంది మహిళలు, బాలికలు కనిపించడం లేదు. అత్యాచారం, మహిళలపై జరిగిన నేరాలతో సంబంధం ఉన్న 1,500 మంది నిందితులు పరారీలో ఉన్నారు. ఆ రాష్ట్ర సీఎం ఈ విషయాలను స్వయంగా అసెంబ్లీకి వెల్లడించారు.
Collector Rahul raj ఎన్నాళ్లుగానో రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న కల ఈ రోజు నెరవేరిందన్నారు మెదక్ జిల్లా రాహుల్ రాజ్. జిల్లాలో ఇప్పటికే శాసనసభ్యుల ద్వారా రేషన్ కార్డుల పంపిణీ జరిగిందన్నారు.
వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఉన్న సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు విష జ్వరాలు, అంటూ వ్యాధుల బారిన పడకుండా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్ల�
ప్రతి నిరుపేద కుటుంబానికి సన్న బియ్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. బుధవారం దేవరకొండ పట్టణంలోని మార్కెట్ యార్డ్లో నూతన రేషన్ కార్డులను లబ్ధిదారులకు పం�
WCL : ఆసియా కప్ షెడ్యూల్ వచ్చినప్పటి నుంచీ భారత్, పాకిస్థాన్ మ్యాచ్పై నెట్టింట జోరుగా చర్చ సాగుతోంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దాయాది దేశంతో క్రికెట్ వద్దే వద్దని అభిమానులు బీసీసీఐ(BCCI)ని విమర్శిస్�
గ్రాడ్యుయేట్ (ఇంజినీరింగ్ & నాన్ ఇంజినీరింగ్)/ డిప్లొమా విద్యను గత ఐదు సంవత్సరాల్లో (2021, 2022, 2023, 2024 &2025) పూర్తి చేసిన విద్యార్థులు సింగరేణి సంస్థ నందు అప్రెంటిస్ షిప్ చేయుటకు అవకాశం. అప్రెంటిస్ షిప్నకు దరఖాస్త
[17:01]ఇటీవల ‘డాగ్ బాబు’ అనే పేరుతో బిహార్ అధికారులు శునకానికి నివాస ధ్రువీకరణ పత్రం జారీ చేసిన విషయం తెలిసిందే. మరో ప్రభుత్వ కార్యాలయంలో ‘డాగేశ్ బాబు’ అనే పేరుతో మరో కుక్కకు నివాసపత్రానికి దరఖాస్తు వచ్చినట్లు అధికారులు గుర్తించారు.
సింగరేణి కాలరీస్ పాలిటెక్నిక్, సి.సి.సి, నస్పూర్ నందు 2025-26 విద్యా సంవత్సరంలో సింగరేణి కోటా నందు మిగిలి ఉన్న 66 సీట్లు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం ర�
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు జాబ్ క్యాలెండర్ పేరుతో ప్రతి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు వేస్తామాని ప్రకటించి అధికారంలోకి వచ్చి 19 నెలలు గడుస్తున్న ఒక్క నోటిఫికేషన్ కూడా వేయకుండా కాలయాపన చేస్తూ న�
రేవంత్ రెడ్డి పాలన ఏమి మంచిగా లేదు . కేసీఆర్ పాలననే మంచిగా ఉండే... మళ్లీ కేసీఆర్ వస్తేనే అందరికీ మంచిగా ఉంటుందని ఓ 65 ఏండ్ల వృద్ధురాలు గత కేసీఆర్ పాలన, ఇప్పటి రేవంత్ రెడ్డి పాలనపై తన మనసులోనీ అభిప్రాయాన్ని వ్�
Vishwambhara మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘విశ్వంభర’ షూటింగ్ చివరి దశకు చేరింది. 'వాల్తేరు వీరయ్య', 'భోళా శంకర్' తర్వాత చిరంజీవి నుంచి వస్తున్న ఈ భారీ ఫాంటసీ ఎంటర్టైనర్పై ప్రేక్షకుల్లో, మ�
[16:50]Operation Sindoor: గత కాంగ్రెస్ పాలనలో ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కేంద్రమంత్రి జేపీ నడ్డా విమర్శించారు. రాజ్యసభలో ఆపరేషన్ సిందూర్పై చర్చ సందర్భంగా ఆయన ప్రసంగించారు.
రేవంత్ రెడ్డి పాలన ఏమి మంచిగా లేదు . కేసీఆర్ పాలననే మంచిగా ఉండే... మళ్లీ కేసీఆర్ వస్తేనే అందరికీ మంచిగా ఉంటుందని ఓ 65 ఏండ్ల వృద్ధురాలు గత కేసీఆర్ పాలన, ఇప్పటి రేవంత్ రెడ్డి పాలనపై తన మనసులోనీ అభిప్రాయాన్ని వ్�
MLA Jagadish Reddy మూడేళ్ల తర్వాత నల్లగొండ కాంగ్రెస్ నాయకులను నేనే సర్కస్ ఆట ఆడిస్తానని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. ఎంత ఎగిరినా మూడేళ్లే కదా.. ఆ తర్వాత మీకు మేము చూపిస్త
Brendon Taylor : జింబాబ్వే మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్ (Brendon Taylor) పునరాగమనానికి వేళైంది. అవినీతికి పాల్పడి అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన టేలర్.. తొలి మ్యాచ్ ఆడబోతున్నాడు. అతడి రీ -ఎంట్రీకి జింబాబ్వే క్రికెట్ బోర్
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కొత్తగూడెం టూ టౌన్ ఇన్స్పెక్టర్ డి.ప్రతాప్, సీపీఐ పార్టీ కార్యదర్శి సాబిర్ పాషా అన్నారు. బుధవారం కొత్తగూడెం కార్పోరేషన్ 12వ వార్డు సుభాష్ చంద్రబోస్ నగర్
Chhattisgarh government teachers ప్రభుత్వ స్కూల్ టీచర్లు నెలకు రూ.70,000కుపైగా జీతాలు తీసుకుంటున్నారు. అయితే 11,18,19ను ఇంగ్లీష్లో రాయడంలో విఫలమయ్యారు. అలాగే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి పేర్లు కూడా ఆ స్కూల్ పిల్లలు చెప్పలేకపోయారు
Vijay Devarakonda - Kingdom విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్డమ్ చిత్రం శ్రీలంక బ్యాక్డ్రాప్లో వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా శ్రీలంకలోనే జరుపుకుంది.
Burkina Faso బుర్కినా ఫాసో (Burkina Faso) దేశంలోని ఉత్తర ప్రాంతంలోగల ఓ సైనిక స్థావరం (Army base) పై ఉగ్రవాదులు (Terrorists) దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సుమారుగా 50 మంది సైనికులు (Soldiers) మరణించారు.
Niranjan Reddy తెలంగాణలోని గురుకుల పాఠశాలల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. గురుకులాలను వెంటాడుతున్న సమస్యలు, విద్యార్థుల నిరసనలపై ఆయన తీవ్రంగా స్పందించ
మత్స్యకారుల సమస్యలను పరిష్కరించాలని ఖమ్మం జిల్లా మత్స్య హడ్ హక్ కమిటీ చైర్మన్ మామిడి వెంకటేశ్వరరావు, సెక్రెటరీ యంగల రవి అన్నారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ నందు మత్స్య శాఖ కమిషనర్ కె.నిఖిల ను కలిసి స�
Nithya Menen మల్టీటాలెంటడ్ యాక్టర్స్లో నిత్యా మీనన్ ఒకరు. అలామొదలైంది సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించి మెప్పించింది.
వెలిమినేడు పీఏసీఎస్ లో యూరియా బ్లాక్ మార్కెట్ దందాపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి, బాధ్యులైన చైర్మన్ రఘుమారెడ్డి రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రాష్ట్ర ప్ర�
NISAR satellite భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO), అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (NASA) సంయుక్తంగా అభివృద్ధి చేసిన భూపరిశీలనా ఉపగ్రహం (Satellite) ‘నిసార్ (NISAR)’ మరికాసేపట్లో నింగిలోకి దూసుకెళ్లనుంది.
మౌలానా ఆజాద్ యూనివర్సిటీ హైదరాబాద్ అందిస్తున్న సివిల్ సర్వీస్ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండీ. యాకూబ్ పాషా బుధవారం ఒక ప్రకటనల�
[16:09]థాయ్-కంబోడియాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని కంబోడియా ఉల్లంఘించడంతో ఈ విషయంపై చైనా మరోసారి ఇరు దేశాలతో చర్చలు జరిపి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించింది.
ఖమ్మం జిల్లా మధిర మండలం కృష్ణాపురంలో గల తెలంగాణ సాంఘీక సంక్షేమ బాలుర గురుకుల విద్యాలయాన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కిశోర్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు.
''నేను ధర్మస్థలలో బడిలో చదువుకునే రోజుల నుంచీ వీటిని వింటున్నాను. వారి నేరాల గురించి 24 గంటలకు చెప్పమన్నా చెప్పగలను. నా చిన్నతనం నుంచీ ధర్మస్థలలో చనిపోయిన, లైంగిక దాడికి గురైన వారి సంఖ్య లెక్క లేనంత ఉంది'' అని స్థానికుడొకరు చెప్పారు.
Vijay Deverakonda అగ్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం కింగ్డమ్. ఈ చిత్రం జూలై 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Asteroid ఓ గ్రహశకలం అంతరిక్షంలో చంద్రుడివైపు దూసుకెళుతోందని, అది 2032లో చంద్రుడిని ఢీకొట్టే ప్రమాదం ఉందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. దాదాపు 15 అంతస్తుల భవనం పరిమాణంలో ఉన్న ఆ గ్రహశకలం ఢీకొడితే చంద్రుడి ఉపరితల
IPL : ఐపీఎల్ 19వ సీజన్కు ముందే ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పలు ఫ్రాంచైజీలు పాత కోచింగ్ సిబ్బందిని వదిలించుకోవడమే ఆలస్యం కొన్ని జట్లు వాళ్లతో ఒప్పందానికి సిద్ధమవుతున్నాయి. భరత్ అరుణ్(Bharat Arun) లక
Infosys టీసీఎస్లో ఉద్యోగుల తొలగింపు వేల దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ (Infosys) తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది సుమారు 20 వేల మంది కాలేజ్ గ్రాడ్యుయేట్లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వ�
108 Ambulance అంబులెన్స్లో గల అత్యవసర మందులు, పరికరాలు, ఆక్సిజన్, పలు రికార్డులను పరిశీలించారు. స్టాఫ్ను పలు విషయాలు అడిగి తెలుసుకున్న అధికారులు 108 సిబ్బంది ప్రజలకు అందిస్తున్న సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశార
Residence Certificate For Dog ఇటీవల ఒక కుక్కకు అధికారులు నివాస ధృవీకరణ పత్రాన్ని జారీ చేశారు. తాజాగా మరో కుక్కకు రెసిడెన్స్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు అందింది. దీంతో అధికారులు అప్రమత్తయ్యారు. ఆన్లైన్ అప్లికేషన్పై దర�
Vijay Deverakonda అగ్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం కింగ్డమ్. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా.. సితార ఎంటర్టైనమెంట్స్ బ్యానర్పై నాగవంశీ నిర్
ST certificates మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన బీసీలకు ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలో ఎస్టీ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వద్దని బీజేపీ మండల అధ్యక్షుడు రాథోడ్ బిక్షపతి డిమాండ్ చేశారు.
Steller Sea Lions: ఒకవైపు సునామీ అలలు.. మరో వైపు కొండచరియలు విరిగిపడడంతో.. రష్యాలోని ఓ దీవిలో ఉన్న స్టెల్లర్ సముద్ర సింహం జీవులు తల్లడిల్లిపోయాయి. రాకాసీ సునామీ అలల నుంచి తప్పించుకున్న ఆ జీవులు తీరం వైప
ఐదు నెలలుగా పెండింగ్లో ఉన్న రేషన్ డీలర్ల కమీషన్ వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జాయింట్ సెక్రెటరీ సుంకర రామారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
[15:07]ఇంగ్లాండ్ పేస్ బౌలర్లలో కేవలం ఒక్కరితోనే భారత్కు ముప్పు ఉందని.. అతడిని సమర్థంగా అడ్డుకోగలిగితే విజయాన్ని ఎవరూ ఆపలేరని మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ వ్యాఖ్యానించాడు.
[15:10]మహిళల జీవితాల్లో పెను మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ఉచిత బస్సు పథకానికి శ్రీకారం చుట్టారని ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ తెలిపారు. రాష్ట్ర మహిళలకు మాత్రమే ఈ ఉచిత బస్సు పథకం అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
Drum Seeder ఒక ఎకరం నాటు వేయడానికి సుమారు ఐదు వేల రూపాయల ఖర్చవుతుంది. ఈ సమస్యను నేరుగా విత్తుకునే విధానం ద్వారా పరిష్కరించవచ్చునని వ్యవసాయ విస్తరణ అధికారి నాగార్జున అన్నారు.
Jaishankar జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లోని పహల్గామ్ (Pahalgam) లో ఉగ్రవాదుల దాడి (Terrorists attack) అనంతరం పాకిస్థాన్ (Pakistan) తో సింధూ జలాల ఒప్పందం (Indus Water Treaty) అమలును నిలిపివేశామని, ఆ నిలిపివేత ఇంకా కొనసాగుతోందని భారత విదేశాంగ మంత్రి (India's for
Sama Parveen అల్ఖైదా సూత్రధారి షామా పర్వీన్(30) అరెస్టు అయ్యారు. షామా పర్వీన్ను గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్
Actress Arrested హిట్ అండ్ రన్ కేసు (Hit And Run Case) లో ప్రముఖ నటి అరెస్టయ్యారు (Actress Arrested). ఈ ఘటన అస్సాం రాష్ట్రం గువాహటి (Guhawati)లో చోటు చేసుకుంది.
[14:55]జనరేటివ్ ఏఐ ఆధారిత పరిష్కారాలను కనుగొని సమన్వయం చేయడానికి ఏపీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ జోన్ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఆ సంస్థ ప్రతినిధుల్ని కోరారు.
[14:41]Moto G86 Power 5G: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ మోటోరొలా దేశీయ మార్కెట్లోకి మరో కొత్త ఫోన్ను విడుదల చేసింది. మోటో జీ86 పవర్ 5జీ పేరిట దీన్ని లాంచ్ చేసింది.
Rajasthan rains రాజస్థాన్ (Rajasthan) లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. దాంతో పలు ప్రాంతాల్లో వరదలు (Floods) పోటెత్తాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
IAS Officer Does Sit-Ups విధుల్లో చేరిన తొలిరోజే ఐఏఎస్ అధికారి పరిశుభ్రతపై దృష్టిసారించారు. బహిరంగంగా మూత్ర విసర్జన చేసిన వారితోపాటు మరికొందరిని ఆయన గుంజీలు తీయించారు. అయితే ప్రభుత్వ కార్యాలయం అపరిశుభ్రంగా ఉండటాన్
Hawaii: హవాయిలో సునామీ వార్నింగ్ తీవ్రతను తగ్గించారు. శక్తివంతమైన రాకాసి అలలు ఏమీ రావు అని, కానీ స్వల్ప స్థాయి వరదలు వచ్చే అవకాశం ఉన్నట్లు హవాయి ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ డైరెక్టర్ స్�
[14:28]శక్తిమంతమైన భూప్రకంపనలు (Earthquake) సంభవించినప్పుడు కామ్చాట్కా ప్రాంతంలోని ఓ ఆస్పత్రి దృశ్యాలను రష్యన్ న్యూస్ నెట్వర్క్ ఆర్టీ(RT) షేర్ చేసింది.
Dasoju Sravan బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు వర్గీయుల నుంచి వస్తున్న బెదిరింపులపై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుందని బీసీ సంఘం ఖమ్మం జిల్లా నాయకుడు, మధిర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిత్తారు నాగేశ్వర్రావు అన్నారు. బీఆర్ఎస్ మధిర పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమా�
RS Praveen Kumar రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గద్దె దిగితే తప్ప శాంతి భద్రతలు అదుపులోకి రావు అని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ రెండవ సంవత్సరం చదువుతున్న రాజస్థాన్కు చెందిన సాహిల్ చౌదరి (19) అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
MLC Shambhipur Raju బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అప్రమత్తమైంది. మండలిలో ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ మధుసూదనాచారి చారి నేతృత్వంలో స
వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రస్తుతం చాలా కంపెనీలు తక్కువ బడ్జెట్లోనే ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగిన స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. అందులో భాగంగానే మోటోరోలా కూడా ఇదే కోవలో ఓ నూ
[14:05]ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన కేసుకు సంబంధించి త్రిసభ్య విచారణ కమిటీ ఇచ్చిన దర్యాప్తు నివేదికను సవాల్ చేస్తూ జస్టిస్ యశ్వంత్ వర్మ వేసిన పిటిషన్పై సుప్రీం విచారించింది.
[13:56]పహల్గాం ఉగ్ర దాడి ముష్కరులను (Pahalgam Terror Attack) ‘ఆపరేషన్ మహాదేవ్’ ద్వారా హతమార్చామని కేంద్ర హోంమంత్రి అమిత్షా మంగళవారం లోక్సభలో ప్రకటించిన విషయం తెలిసిందే.
Pawan Kalyan ప్రస్తుతం ఉస్తాద్భగత్ సింగ్, ఓజీ సినిమాలను కూడా పూర్తి చేయడంపైనే తన ఫోకస్ అంతా పెట్టాడు టాలీవుడ్ స్టార్ యాక్టర్ పవన్ కల్యాణ్. అయితే కెరీర్లో హరిహరవీరమల్లు కోసం తొలిసారి పవన్ కల్యాణ్ ప్రమ�
Powerful Earthquakes రష్యా (Russia)ను భారీ భూకంపం వణికించిన విషయం తెలిసిందే. రష్యా తీరంలోని కంచట్కా (Kamchatka) ద్వీపకల్పంలోని పెట్రోపావ్లోవ్స్క్ తూర్పు దిశగా 136 కిలోమీటర్ల దూరంలో అత్యంత శక్తిమంతమైన భూకంపం సంభవించింది.
Honeymoon Murder case మేఘాలయ (Meghalaya) లో హనీమూన్ హత్య (Honeymoon Murder) కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఉదంతం ఆధారంగా బాలీవుడ్ సినిమా (Bollywood Movie) తీయనున్నారు.
Tsunami రష్యా (Russia) తీరం కంచట్కా (Kamchatka) ద్వీపకల్పంలోని పెట్రోపావ్లోవ్స్క్ తూర్పుదిశగా 136 కిలోమీటర్ల దూరంలో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రతను 8.8గా గుర్తించారు. ఈ భూకంపం తీవ్రతవల్ల రష్
తాబేళ్లు దీర్ఘకాలం జీవిస్తాయి. వీటిని పెంచుకునేవారు, వాటిని అనువైన వాతావరణంలో పెంచకపోతే అవి చాలా ఇబ్బంది పడతాయి. లింకన్ యూనివర్సిటీలో మూడు తాబేళ్లపై జరిగిన పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి.
[13:15]ఓ మాజీ రసాయన శాస్త్ర మహిళా ప్రొఫెసర్ కోర్టు రూమ్లో జడ్జికి కెమిస్ట్రీ పాఠం చెబుతున్న వీడియో ఇటీవల ఆన్లైన్లో వైరల్గా మారింది. తాజాగా ఆమెకు జీవిత ఖైదు విధిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పును వెలువరించింది.
రష్యాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 8.8తో భూకంపం సంభవించింది. దీంతో రష్యాలో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రస్తుతం రష్యాతో పాటు అమెరికా, జపాన్, కెనడా, న్యూజిలాండ్లకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.
Fukushima Nuclear Power Plant : సునామీ హెచ్చరికల నేపథ్యంలో ఇవాళ జపాన్లోని ఫుకుషిమా అణు కేంద్రాన్ని ఖాళీ చేస్తున్నారు. దాంట్లో పనిచేస్తున్న వర్కర్లను తరలిస్తున్నారు. 2011లో వచ్చిన సునామీతో ఆ అణు కేంద్రం దెబ్బతి�
[13:11]తమ సంస్థ నుంచి పెట్టుబడులు పెట్టేందుకు ఏపీని ప్రాధాన్యత కలిగిన రాష్ట్రంగా పరిగణిస్తామని కెపిటాల్యాండ్ ఇన్వెస్ట్మెంట్(ఇండియా) ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు బృందానికి హామీ ఇచ్చారు.
Kingdom Movie టాలీవుడ్ యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ నటించిన భారీ యాక్షన్ చిత్రం 'కింగ్డమ్' విడుదలకు సిద్ధమయిన విషయం తెలిసిందే. ఈ సినిమా జూలై 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
[12:40]అంతరిక్ష రంగంలో భారత్ మరో కీలక ముందడుగు వేయనుంది. నేటి సాయంత్రం షార్ కేంద్రం నుంచి ప్రయోగించనున్న జీఎస్ఎల్వీ-16 (GSLV-16) ప్రయోగంతో ‘నైసర్’ (NISAR) ఉపగ్రహం కక్ష్యలో ప్రవేశించనుంది.
Vinod Kumar బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాల్సిందే అని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. తొమ్మిదో షెడ్యూల్లో చేర్చనిది రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదు అని ఆయన స్పష్టం చేశారు.
[12:29]మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్కు చెందిన విలాస నౌకను త్వరలో యూరప్లో నిర్వహించనున్న మొనాకో యాట్ షోలో విక్రయానికి ఉంచినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి.
Akshay Kumar సినీ నటులు సినిమాలతో పాటు ఇతర మార్గాల్లో కూడా తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త రూట్లు వెతుక్కుంటారు. బ్రాండ్ ఎండార్స్మెంట్లు, ఫ్యాషన్ లైన్లు, ఫుడ్ బ్రాండ్లు ఇలా విభిన్న రంగాల్లోక
Tirumala శ్రీవాణి టికెట్లపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీవాణి టికెట్ల కోటాను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు శ్రీవాణి కోటా కింద రోజుకు 1500 టికెట్లు ఇస్తున్నారు. ఆ కోటాన
Harish Rao ప్రశ్నించిన వారిపై, ప్రతిపక్షాలపై జులుం ప్రదర్శించే సీఎం రేవంత్ రెడ్డికి తమ సమస్యలు పరిష్కరించాలంటూ పాదయాత్ర చేస్తున్న ఈ గురుకుల విద్యార్థులకు ఏమని సమాధానం చెబుతావు? అని మాజీ మంత్రి హరీశ్రావు ప�
Apple: అమెరికా టెక్నాలజీ దిగ్గజ కంపెనీ యాపిల్.. చైనాలో ఉన్న ఓ స్టోర్ను మూసివేయనున్నది. డ్రాగన్ దేశంలో యాపిల్ ఉత్పత్తుల అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. ఆగస్టు 9వ తేదీ నుంచి ఓ షాపును మూసివేయనున్నట్�
INDIA Bloc MPs బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (Special Intensive Revision) పేరుతో ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను కుదిపేస్తోంది.
Tsunami Warning ఈ రాకాసి అలలు ఇప్పటికే రష్యాతో పాటు జపాన్, అమెరికాలోని పలు తీర ప్రాంతాలను తాకింది. ఇంకా పలు దేశాలు, దీవులకు సునామీ తాకే అవకాశం ఉంది. సునామీ ముప్పు పొంచి ఉన్న దేశాలు, దీవుల జాబితాను అమెరికా సునామీ వార�
ITBP bus ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ (ITBP) కు సంబంధించిన బస్సు అదుపుతప్పి తావి నది (Tawi river) లో పడింది. జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లోని గండేర్బల్ (Ganderbal) జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. ఐటీబీపీకి చెందిన జవాన్లను ఒక ప్రాంతం
Production 36 - Rishab Shetty కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టితో సితార ఎంటర్టైన్మెంట్స్ ఒక కొత్త చిత్రాన్ని నిర్మించబోతోంది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది.
Amarnath Yatra రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు (heavy rain) కురుస్తున్నాయి. జమ్ము కశ్మీర్లోనూ కుండపోత వర్షాలతో పలు నదులు పొంగి పొర్లుతున్నాయి. వర్షాలకు అమర్నాథ్ యాత్ర (Amarnath Yatra)కు తాత్కాలిక బ్రేక్ పడిం�
[11:31]రాయలసీమ ప్రాంతానికి జరిగిన అన్యాయం మాటల్లో చెప్పలేనిదని.. ఈ ప్రాంతం అభివృద్ధి కోసం భాజపా కచ్చితంగా కృషి చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు.
Whales: జపాన్ తీరానికి భారీ తమింగళాలు కొట్టుకువచ్చాయి. కనీసం నాలుగు తిమింగళాలు చీబాలోని తతయేమా తీరానికి వచ్చినట్లు జపాన్ మీడియా పేర్కొన్నది. రష్యాలోని కామ్చట్కా ద్వీపంలో భారీ భూకంపం వచ్చిన
Rani Lakshmi Bai ఆంగ్లేయులపై అలుపెరుగని పోరాటం చేసిన ధీరవనిత ఝాన్సీ లక్ష్మీభాయి. అస్థిత్వం, ఆత్మాభిమానం కోసం తెల్లవారిని కునుకు లేకుండా చేసింది. వీపుకు చంటిబిడ్డను కట్టుకుని అశ్వంపై ఒక చేత బల్లెం, మరో చేత ఖడ్గం ప�
[11:17]రన్వే మధ్య నుంచి ఏకంగా ఓ రైల్వే లైన్ను ఊహించగలరా? సాధారణంగా రైలు వెళ్తున్నప్పుడు... రైల్వే లైన్ దాటి వెళ్లాల్సిన వాహనాలను కొద్దిసేపు నిలిపివేస్తారు. అలాంటిది విమానం వెళ్తోందని.. రైలును ఆపేస్తే..!! ఆశ్చర్యంగా ఉంది కదూ..
Tsunami warning రష్యా (Russia)ను భారీ భూకంపం వణికించిన విషయం తెలిసిందే. ఈ భూకంపం తీవ్రతతో రష్యాతోపాటు జపాన్, అమెరికా తీర ప్రాంతాలను సునామీ తాకింది (Tsunami warning). ఈ క్రమంలో భారత్కు కూడా సునామీ ముప్పు పొంచి ఉందా..? అన్న అనుమానాల
War 2 Movie ఆగష్టు నెల మూవీ లవర్స్కి పండగనే చెప్పాలి. ఒకవైపు స్టార్ నటుడు విజయ్ దేవరకొండ కింగ్డమ్ అంటూ ఒక రోజు ముందుగానే బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో �
Nagarjuna తాజాగా ఓ నటి నాగార్జునకి సంబంధించిన సీక్రెట్ బయటపెట్టి అందరు ఉలిక్కిపడేలా చేసింది.నాగార్జున తన చెంపపై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 సార్లు కొట్టాడని చెప్పుకొచ్చింది. మరి ఆ నటి ఎవరనే క�
Justin Trudeau కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రుడో (Justin Trudeau) తన భార్యతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆయన ప్రేమలో పడినట్లు తెలుస్తోంది.