Sanitation Workers Killed రోడ్డు శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులపైకి వ్యాన్ దూసుకెళ్లింది. ఈ సంఘటనలో ఆరుగురు పారిశుద్ధ్య కార్మికులు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. రోడ్డు పక్కన చెల్లాచెదురుగా పడి ఉన్న మృతద
Karnataka Kolar: పెద్దల్ని ఒప్పించి గత సంవత్సరం పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన కొంత కాలం అత్తింటి వారు రష్మితో బాగానే ఉన్నారు. తర్వాతి నుంచి వేధింపులు మొదలయ్యాయి. ప్రతీ విషయానికి ఆమెను టార్చర్ చేసేవారు. అదనపు కట్నం తెమ్మంటూ తిట్టే వారు.. కొట్టేవారు.
కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ల రద్దు కోసం దేశ వ్యాప్తంగా మే 20న నిర్వహించే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ.సలీం, తెలంగాణ ఆల్ హమాలి వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధా�
Uttam Kumar Reddy: కృష్ణా జలాల వాటాలో తెలంగాణ రైతులకు బీఆర్ఎస్ ద్రోహం చేసిందని మంత్రి ఉత్తమ్ విమర్శించారు. తెలంగాణకు ఎక్కువ భాగం ఇవ్వాలని ట్రిబ్యునల్ ముందు వాదిస్తున్నామన్నారు. అంతరాష్ట్ర సమస్యలపై ప్రభుత్వం సీరియస్గా వర్కౌట్ చేస్తోందన్నారు.
Seema Haider: వీసాల రద్దు నేపథ్యంలో పాకిస్తాన్ వెళుతుందా? లేదా? అన్న చర్చ మొదలైంది. ఈ మేరకు సీమా హైదర్ తాజాగా ఓ వీడియోను సైతం విడుదల చేసింది. తనను ఇండియాలో ఉండనివ్వాలంటూ మోదీని, యోగీని ప్రాథేయపడుతోంది.
సమ్మర్లో చాలా మంది రోడ్డు పక్కన ఉన్న స్టాళ్ల నుండి జ్యూస్ లేదా ఐస్ క్రీం తీసుకుంటారు. అయితే, అలా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే..
యవ్వనంగా కనిపించాలి అంటే ఖరీదైన ట్రీట్మెంట్లు చేయించుకోవాలని, వేలు ఖర్చు చేసే క్రీములు, సీరమ్స్ ముఖానికి రాసుకోవాలి అని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ, వాటి అవసరం లేకుండా కూడా మీరు యవ్వనంగా కనిపించవచ్చు.
Kashmir Travel After Terror Attack: పహల్గాంలో ఉగ్రవాదులు సృష్టించిన రక్తపాతం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కాశ్మీర్ లో అడుగు పెట్టాలంటేనే పర్యాటకులు బెంబేలెత్తిపోతున్నారు. ఇలాంటి స్థితిలోనూ ఓ మహిళా టూరిస్ట్ చూపిన తెగువకు అంతా హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
Pope Francis Funeral: పోప్ ఫ్రాన్సిస్ శవపేటికను సెయింట్ పీటర్స్ బాలిసికా నుంచి సెయింట్ పీటర్స్ స్క్వేర్కు తీసుకువచ్చారు. అక్కడ ఫ్రాన్సిస్ పార్దీవదేహానికి ప్రపంచ దేశాధినేతలతో పాటు లక్షలాది మంది అభిమ�
నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని పానగల్లులో గల శ్రీ వేంకటేశ్వర వేద పాఠశాలకు విద్యార్థుల సౌకర్యార్థం రుద్రసేన ఆధ్వర్యంలో శనివారం తొమ్మిది కూలర్లను అందజేశారు.
బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతోంది. బజాజ్, టీవీఎస్, ఓలా వంటి కంపెనీలు కొత్త మోడల్స్ లాంచ్ చేస్తున్నాయి. లక్ష రూపాయల లోపు అందుబాటులో ఉన్న టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
[14:48]కేసీఆర్ ప్రభుత్వం నాసిరకం పనులతో ప్రాజెక్టులను నాశనం చేసిందని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులకూ ప్రమాదం పొంచి ఉందని ఎన్డీఎస్ఏ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన కాల్పుల ఘటనపై ఉగ్రసంస్థ టీఆర్ఎఫ్(The Resistance Front) యూటర్న్ తీసుకుంది. ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ ప్రకటన విడుదల చేసింది. ఇంతకు ముందు వచ్చిన ప్రకటనతో
Somireddy: మాజీ సీఎం జగన్మోహన్రెడ్డిపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ జమానాలో జరిగిన లిక్కర్ స్కామ్ ఓ అంతర్జాతీయ కుంభకోణమని షాకింగ్ కామెంట్స్ చేశారు.
భారతీయుడిని వివాహమాడిన ఓ రష్యా మహిళకు ఇటీవలే ఓసీఐ కార్డు దక్కింది. దీంతో, తన సంబరాన్ని నెట్టింట పంచుకుంటూ ఆమె పోస్టు చేసిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
Pahalgam Terror Attack: పహల్గాం దాడి అనంతరం భారత్, పాకిస్థాన్ల మధ్య రాజకీయ వాతావరణం వేడెక్కింది. అలాంటి వేళ.. పాక్ ప్రధాని తొలిసారిగా పహల్గాం దాడిపై స్పందించారు.
అజయ్ దేవగన్, కాజోల్ ముంబైలోని తమ విలాసవంతమైన 'శివశక్తి' ఇంట్లో నివసిస్తున్నారు. ఇంట్లో స్పైరల్ మెట్లు, స్విమ్మింగ్ పూల్, అందమైన డైనింగ్ ఏరియా మరియు బాల్కనీ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఈ జంట ఇంటి లోపలి ఫోటోలను చూద్దాం.
ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది... ఎప్పుడూ ఉప్పు నిప్పులా ఉండే ఇరుదేశాల మధ్య పహల్గాం ఉగ్రదాడి మరింత దూరం పెంచింది... యుద్దమేఘాలు కమ్ముకున్నాయి. మరి యుద్ధం వస్తే ఏం జరుగుతుంది? భారత్ వ్యూహమేంటి? పాక్ ను దెబ్బతీయాలంటే ఏం చేయాలి? ఇక్కడ తెలుసుకుందాం.
రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్న భూభారతి చట్టం అవగాహన సమావేశాల్లో రైతులు కనబడడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ సమావేశంలో ఎక్కువ శాతం అంగన్వాడీలు, ఆశ వర్కర్లు, రేషన్ డీలర్లు మాత్రమే �
Amberpet గోల్నాక, ఏప్రిల్ 26: వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలి వెళ్లేందుకు అంబర్ పేట నియోజకవర్గం నుంచి గులాబీ దండు సర్వం సిద్ధమైంది. ఆదివారం నియోజకవర్గం నుంచి కనీసం 4 వే�
[14:28]‘హిట్: 3’ (HIT 3) ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటుడు నాని (Nani). తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ‘ఎవడే సుబ్రమణ్యం’ రీ యూనియన్ విశేషాలు పంచుకున్నారు.
Sajjala Sridhar Reddy: మద్యం కుంభకోణంలో మరో కీలక వ్యక్తి సజ్జల శ్రీధర్ రెడ్డిని శుక్రవారం సిట్ అధికారులు అ రెస్ట్ చేశారు. ఇవాళ ఏసీబీ కోర్టులో హాజరుపరచగా సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్ విధించింది.
Pak Official's 'Throat-Slit' Gesture జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదుల కాల్పుల్లో 26 మంది మరణించడంపై భారత్తోపాటు ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా భారతీయ నిరసనకారులను పాకిస్థాన్ అధికారి బెదిరిం�
Enforcement Directorate: గోవాలో భారీ భూ కుంభకోణం బయటపడింది. సుమారు వెయ్యి కోట్ల విలువైన ల్యాండ్ స్కామ్ను గుర్తించారు. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇవాళ పలు ప్రదేశాల్లో సోదాలు నిర్వహించి ప్రాపర్టీ
Sunrisers Hyderabad: సన్రైజర్స్ హైదరాబాద్ తిరిగి గాడిన పడింది. వరుస పరాజయాలతో ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న కమిన్స్ సేన.. ఎట్టకేలకు చెన్నై సూపర్ కింగ్స్పై విక్టరీతో మళ్లీ రేసులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ టీమ్ కోచ్ డానియల్ వెటోరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Tandur ITI అది విద్యార్థులకు సాంకేతిక విద్య అందించాల్సిన విద్యాలయం.. కానీ ఆ ఐటీఐ కాలేజీలో విద్యార్థులు లేరు.. అసలు ఆ కాలేజీలో ప్రవేశాలు కూడా చేయట్లేదు. దీంతో ఖాళీగా ఉన్న ఐటీఐ ఇప్పుడు పశువులకు ఆవాసంగా మారింది. ఆవ�
జ్యోతిష్య శాస్త్రంలో గురు, శని గ్రహాలకు ప్రత్యేక స్థానం ఉంది. శనిని కర్మఫలాలు ఇచ్చే గ్రహంగా భావిస్తారు. శని సంచారం చాలా నెమ్మదిగా ఉంటుంది. కాబట్టి దీన్ని చాలా ప్రత్యేకంగా చూస్తారు. ఏప్రిల్ 28న శని, గురు.. నక్షత్రాలు మారనున్నాయి. దానివల్ల 5 రాశుల వారి జీవితాల్లో ఊహించని మార్పులు వస్తాయట. మరి ఆ రాశులెంటో వారికి కలిగే లాభాలెంటో ఇక్కడ తెలుసుకుందాం.
రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన నూతన భూ భారతి చట్టం ద్వారా సాదాబైనామా దరఖాస్తుదారుల సమస్యలు పరిష్కారం అవుతాయని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. శనివారం పాలకవీడు మండలంలోని గుడుగ�
BRS Rajatotsava Sabha బీఆర్ఎస్ నిర్వహించే ఓరుగల్లు రజతోత్సవ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నాయకుడు షేక్ సోహెల్ పార్టీ శ్రేణులు, ప్రజలను కోరారు. ఝరాసంగం మండలంలోని ప్రతీ గ్రామం నుండి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పె
సాధారణంగా టీల్లో చాలా రకాలు ఉన్న సంగతి తెలిసిందే. టీ, అల్లం టీ, బ్లాక్ టీ, గ్రీన్ టీ, బ్లూ టీ అంటూ ఇలా పలు రకాలు ఉన్నాయి. అయితే, తాజాగా సోషల్ మీడియాలో టీకి సంబంధించి ఓ వీడియో వైరల్ అవుతుంది. అందులో ఓ యువతి ఏం చేసిందో తెలిస్తే మీ రియాక్షన్ మాములుగా ఉండదు.
Kailash Mansarovaram Mysteries: మానససరోవరం ఒక ఆధ్యాత్మిక చిహ్నం మాత్రమే కాదు. భౌగోళిక అద్భుతం కూడా. ఇక్కడ ఎవరూ కనుగొనలేని లెక్కలేనన్ని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ప్రపంచం కనుగొనలేని ఈ 5 అద్భుతాలు ఇప్పటికీ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. అవేంటంటే..
సూపర్ స్టార్ కృష్ణ టాలీవుడ్ లో సాధించిన విజయాలు అన్నీ ఇన్నీ కావు. చిత్ర పరిశ్రమలో కృష్ణ ధైర్యానికి మారుపేరుగా నిలిచారు. తెలుగు సినిమాలో అనేక విప్లవాత్మక మార్పులు కృష్ణ వల్లే వచ్చాయి. అయితే కృష్ణకి హీరోగా తొలి అవకాశం ఎలా వచ్చింది, ఎవరు ఇచ్చారు అనే ప్రశ్న వెనుక ఆసక్తికర సంఘటన ఉంది.
Hyderabad హైదరాబాద్లో షార్ట్ టర్మ్ వీసాలతో ఉంటున్న నలుగురికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపటిలోగా హైదరాబాద్ విడిచి వెళ్లాలని వారిని హెచ్చరించారు. కేంద్ర హోం శాఖ ఆదేశాలతో తనిఖీలు నిర్వహించిన పోలీసుల�
MP Dharmapuri Arvind: మాజీ మంత్రి కేటీఆర్పై అరవింద్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్త చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా వచ్చిన డబ్బుతోనే రేపు ప్లీనరీ సభ పెడుతున్నారని ఎంపీ అరవింద్ ఆరోపించారు.
[13:54]నాలుగు సీన్స్ కోసం స్క్రీన్పై కనిపించడం కంటే ఆంటీ లేదా అమ్మ పాత్రల్లో నటించడమే ఉత్తమమంటూ నటి సిమ్రన్ (Simran) చేసిన వ్యాఖ్యలు అంతటా తీవ్ర చర్చకు దారితీశాయి. ఆయా కామెంట్స్ను ఉద్దేశించి తాజాగా ఆమె మరోసారి క్లారిటీ ఇచ్చారు.
Notice To Pakistanis: నగరంలో ఉన్న పాకిస్థానీలకు హైదరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. వెంటనే హైదరాబాద్ను విడిచి వెళ్లిపోవాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
పహల్గాం దాడిని వ్యక్తిరేకిస్తూ లండన్లోని పాక్ హైకమిషన్ ముందున్న నిరసనకారులను చూస్తూ ఓ పాకిస్థానీ అధికారి.. గొంతులు కోస్తా అనే అనుమానం వచ్చేలా చేస్తున్న వీడియో ప్రస్తుతం సంచలనంగా మారింది.
[13:44]IPL 2025: ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి మాత్రం విజయాల కోసం కష్టపడాల్సిన పరిస్థితి ఎదురైంది. తాజాగా చెపాక్ వేదికగా సన్రైజర్స్ చేతిలోనూ ఓడిపోయింది.
IND vs PAK: పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాకిస్థాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు నెలకొన్నాయి. పాక్ చేసిన పిరికిచేష్టపై, నరమేధంపై భారత ప్రభుత్వంతో పాటు యావత్ దేశ పౌరులంతా సీరియస్గా ఉన్నారు. దీంతో దాయాదితో అన్ని సంబంధాలు తెంచుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.
[13:37]హెచ్ఐసీసీలో జరుగుతున్న భారత్ సమ్మిట్ సదస్సులో పాల్గొనేందుకు వస్తున్న కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కోరారు.
వెర్రి వెయ్యి విధాలు అన్నారు పెద్దలు. స్టార్ హీరోల అభిమానుల విషయంలో కొంత మంది చేసే పనులు అలానే ఉంటున్నాయి. తమ అభిమాన హీరో మీద ప్రేమ ఉండొచ్చుకాని.. అది హద్దులు దాటితేనే వింతగా విచిత్రంగా ఉంటుంది. కొంత మంది ప్యాన్స్ చేసే పనులు కూడా అంతే ఉన్నాయి. తాజాగా ఓ అభిమాని ఏకంగా తన పెళ్లి పత్రిలో హీరో మహేష్ బాబు ఫోటో వేయించి షాక్ ఇచ్చాడు.
Pahalgam Terror Attack: పహల్గాంలో ఉగ్రవాదులు కాల్పుల్లో 26 మంది మరణించారు. అయితే ఈ కాల్పులు జరుపుతోన్నప్పుడు మీది ఏ మతమంటూ వారు ప్రశ్నించి మరీ కాల్చి చంపారు. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాను చుట్టేస్తోంది.
పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు మరణించడంతో పహల్గాం రక్తసిక్తమైంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో ఇంత పెద్ద ఉగ్రవాద దాడి జరగడం ఇదే మొదటిసారి. ఈ ఘటనను యావత్ ప్రపంచం ఖండించింది. చైనా మొదలు అమెరికా, రష్యా, ఇజ్రాయిల్ వంటి దేశాలన్నీ ఉగ్రవాదుల చర్యను తప్పు పట్టాయి.
Sharwanand 38 టాలీవుడ్ నటుడు శర్వానంద్ తన కెరీర్లో తొలి పాన్ ఇండియా చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే. సంపత్ నంది ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
Rahul Gandhi వీర్ సావర్కర్ (Veer Savarkar remark)పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో (defamation case) కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి పూణే కోర్టు (Pune court) తాజాగా సమన్లు (Summons) జారీ చేస�
ఆచార్య చాణక్యుడి ప్రకారం, జీవితంలో ఈ 3 విషయాలను ఎట్టిపరిస్థితిలోనూ తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే, ఇవి జీవితంలో పెద్ద సమస్యలను కలిగిస్తాయి. కాబట్టి, ముందుగానే ఈ విషయాలపై జాగ్రత్తగా ఉండాలి.
అప్పటివరకు మేం ఎంతో సంతోషంతో అక్కడి అందాలను తిలకిస్తున్నాం.. కానీ.. అంతలోనే ఆ కాల్పులు ఊహించలేదు.. భయపడుతూనే కశ్మీర్ నుంచి తిరిగి వచ్చాం అని కశ్మీర్ ఉగ్రదాడిని కళ్లారా చూసిన టీఎం రాజశేఖర్ అన్నారు. ఉగ్రదాడి నుంచి బయటపడి తన సొంతఊరైన బళ్లారికి చేరిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
[13:15] లండన్ పర్యటన సమయంలో స్వాతంత్ర్య సమరయోధుడు సావర్కర్ను ఉద్దేశిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తాజాగా పుణె కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది.
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత, భారత ప్రభుత్వం అన్ని పాకిస్తానీ వీసాలను రద్దు చేసింది. ప్రయాగరాజ్ నుండి పాకిస్తానీ మహిళలను వెనక్కి పంపిస్తున్నారు, ఇతర రాష్ట్రాల్లో కూడా చర్యలు కొనసాగుతున్నాయి.
BLA attack On Pakistan Army: పాకిస్తాన్లోని బెలూచిస్థాన్లో భారీ దాడి జరిగింది. పాక్ ఆర్మీ కాన్వాయ్పై బీఎల్ఏ (బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ) దాడి చేసింది. ఈ ఘటనలో 10 మంది పాకిస్తాన్ సైనికులు హతమయ్యారు.
భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరగకుండా మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధమేనని ఇరాన్ తాజాగా ప్రకటించింది. రెండు దేశాలు తమకు సోదర సమానమైన దేశాలని ఇరాన్ విదేశాంగ మంత్రి పేర్కొన్నారు.
Kolleru Encroachments: కొల్లేరు ఆక్రమణలు, ప్రస్తుతం అక్కడి పనుల పురోగతిపై నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కొల్లేరు వన్యప్రాణుల అభయారణ్యంపై మరోసారి తనిఖీ చేయాలని సూచించింది. ఈ మేరకు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీకి జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
Pahalgam Attack Pakistan Link Evidence: జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన భయంకరమైన ఉగ్రవాద దాడిలో కచ్చితంగా పాకిస్థాన్ ప్రమేయముందని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను ప్రపంచ దేశాల ముందుంచింది.
Yahya bootwala బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటించిన కేసరి చాప్టర్ 2 (Kesari 2 Chapter) చిత్రం వివాదంలో చిక్కుకుంది. ప్రముఖ కవి, యూట్యూబర్ యాహ్యా బూట్వాలా (Yahya bootwala) ఈ సినిమాలోని ఒక డైలాగును తన కవిత నుండి కాపీ చేశారని ఆరోపించా�
Human Rights Demad: కర్రెగుట్టల్లో జరుగుతున్న ఆపరేషన్ కగార్పై పౌరహక్కుల సంఘం నేత హరగోపాల్ స్పందించారు. వెంటనే కాల్పులను నిలిపివేయాలని, భద్రతాబలగాలను వెనక్కి రప్పించాలని డిమాండ్ చేశారు.
DGCA: పహల్గాంలో ఉగ్రదాడితో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరుదేశాలు ఎవరికి వారు ఆంక్షలు విధించుకొన్నాయి. ఈ నేపథ్యంలో తమ గగనతలంలోకి భారత్ విమానాలకు నో ఎంట్రీ అంటూ ప్రకటించాయి.
[12:52]IPL 2025: ప్రస్తుత తరం క్రికెటర్లు జాతీయ జట్టులోకి రావాలంటే దేశవాళీలో కంటే ఐపీఎల్లో రాణించాల్సిన అవసరం ఉంది. అయితే, మెగా లీగ్లోకి అడుగుపెట్టాలంటే దేశవాళీ ప్రదర్శన కీలకమనే విషయాన్ని మరువకూడదు.
[12:49]పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఇక్కడ నివాసం ఉంటున్న పాక్ జాతీయులు తక్షణమే దేశం వీడాలని భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో తనను భారత్ నుంచి వెళ్లగొట్టొద్దని పాక్ జాతీయురాలు సీమా హైదర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
రానురాను మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయనడానికి ఈ సంఘటనే ఓ ఉదహారణ. నవమాసాలు మోసి, పేగు తెంచుకొని పుట్టిన బిడ్డనే తన ‘ఆ’ కార్యకలాపాలకు అడ్డొస్తోందని భావించి మద్యం తాగించి చితకబాదారు. ఆ దెబ్బలకు తాళలేక ఆ చిన్నారి మృతిచెందింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలి వెళ్తుందుకు అంబర్పేట (Amberpet) నియోజకవర్గం గులాబీ దండు సర్వం సిద్ధమైంది. ఆదివారం నియోజకవర్గం నుంచి కనీసం 4 వేల మంద�
తెలంగాణ-చత్తీస్ఘడ్ సరిహద్దుల్లోని కర్రెగుట్ట అడవుల్లో 'ఆపరేషన్ కగర్'లో భాగంగా భద్రతా బలగాలు చేపట్టిన కూంబింగ్లో 28 మంది మావోయిస్టులు హతమయ్యారు. భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టులు ప్రకటించినా, ప్రభుత్వం మాత్రం ఏరివేత కొనసాగిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మావోయిస్టుల నిర్మూలనకు కృతనిశ్చయంతో ఉన్నారు.
Minister Komati Reddy Venkat Reddy: మాజీ సీఎం కేసీఆర్పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం 8వ వింత అని కేసీఆర్ అనలేదా అని ప్రశ్నించారు. మూడేళ్లలో నిర్మాణం, మూడేళ్లలో కూలిపోవడం 8వ వింతగా కేసీఆర్ చెప్పిందే నిజం అయ్యిందని విమర్శించారు.
తెలుగు ఎంటర్టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్డేట్స్ చూడొచ్చు.
Butta Renuka: వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుకను బిగ్ షాక్ తగింది. ఆమె ఆస్తులను వేలం వేస్తున్నారు. ఇప్పటికే ఒకసారి ఆస్తులను వేలం వేయగా.. ఎవరు రాలేదు. ఈ నేపథ్యంలో మరోసారి ఆమె ఆస్తులను వేలం వేసేందుకు రంగం సిద్ధమైంది.
పహల్గాం దాడితో కాశ్మీర్లో ప్రజాగ్రహం పెల్లుబుకుతున్న వెళ ఉగ్రవాద సంస్థ టీఆర్ఎఫ్ కీలక ప్రకటన చేసింది. ఈ దాడికి తామే బాధ్యులమని జెబ్బలు చరుచుకున్న సంస్థ.. తాజాగా మరో ప్రకటన విడుదల చేసింది. తాము దీనికి బాధ్యులము కాదని స్పష్టం చేసింది.
SIT Investigation: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షుల వరుస మరణాలపై సిట్ విచారణ వేగవంతం చేసింది. ఈ కేసులో సాక్షులుగా ఉన్న వారిని సిట్ విచారిస్తోంది.
తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఆయా పట్టణాలకు ప్రత్యేక రైళ్ల సేవలను పొడిగిస్తూ.. రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు దక్షిణ రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. కాచిగూడ, సికింద్రాబాద్, నరసాపురంలకు ఈ రైళ్లను నడపనున్నారు. ఆ వివరాలిలా ఉన్నాయి.
PM Shehbaz Sharif: తటస్థంగా, పారదర్శకంగా పెహల్గామ్ ఘటనపై విచారణ ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు పాకిస్థాన్ ప్రధాని చెప్పారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తత ఉన్నా.. అంతర్జాతీయ ప్రవర్తనా నియమా�
పాకిస్థాన్ తన వంకర బుద్ధిని బయటపెడుతూనే ఉంది. పహల్గాం దాడి తర్వాత పాకిస్థాన్ అసలు తీరు క్రమంగా బయటపడుతోంది. పహల్గాం సంఘటన తర్వాత భారతీయులు లండన్ లోని పాకిస్థాన్ హైకమిషన్ బయట నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ అధికారులు వ్యవహరించిన తీరుపై సర్వత్ర విమర్శలు వస్తున్నాయి.
[11:55]ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ (Sekhar master) తాజాగా ఓ పాడ్కాస్ట్లో పాల్గొన్నారు. పలు కాంట్రవర్సీల గురించి ఆయన మాట్లాడారు. ఓ మహిళా డ్యాన్సర్ విషయంలో తనని ఉద్దేశించి సోషల్మీడియాలో వచ్చే కామెంట్స్ ఎంతో బాధించాయని ఆయన తెలిపారు.
Pahalgam Terror Attack: ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో పోలీసులు సోదాలు ముమర్మం చేశారు. అందులోభాగంగా 400 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీసులు విచారించారు.
ఊటీ కొండరైలును అధికారులు అద్దెకిచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా విద్యార్థినీ, విద్యార్థులకు అద్దెకివ్వడం ద్వారా సంస్థకు ఆర్ధికంగా లాభం కూడా చేకూరుతోంది. ఓ పాఠశాల విద్యార్థులకు రూ.4.98 లక్షలతో కొండ రైలును అద్దెకిచ్చారు.
KTR కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చురకలు అంటించారు. తెలంగాణ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ ఈ ప్రాంతాలను చూస్తే బాగుంటుందని పేర్కొన్నారు. ఈ మేరక
[11:39]IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్కు ముందు నిర్వహించిన మెగా వేలంలో భారీ మొత్తం చేసుకున్న వెంకటేశ్ అయ్యర్ తన స్థాయికి తగ్గ ఆటతీరు మాత్రం ప్రదర్శించడం లేదు.
North Korea: ఉత్తర కొరియా కొత్త యుద్ధ నౌకను ఆవిష్కరించింది. ఆ నౌక సుమారు అయిదు వేల టన్నుల బరువు ఉన్నది. బహుళ ప్రయోజనాలు కలిగిన ఆ యుద్ధనౌకను ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ ఆవిష్కరించారు.
Adolescence నెట్ఫ్లిక్స్లో వచ్చిన “అడాల్సెన్స్”(Adolescence) అనే బ్రిటీష్ వెబ్ సిరీస్పై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్పై బాలీవుడ్ ప్రముఖులు క�
UNSC Condemns Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ దారుణ మారణకాండకు ప్రేరేపించిన వారిని, చేసినవారిని చట్టం ముందుకు తీసుకురావాలని పిలుపునిచ్చింది.
KMC Hospital : రాష్ట్ర స్థాయిలో పేరొందిన వరంగల్ KMC సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో నెల రోజులుగా తీవ్ర అసౌకర్య పరిస్థితులు నెలకొన్నాయి. ఆసుపత్రిలోని సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ పూర్తిగా పనిచేయడం నిలిచిపోయింది. ముఖ్యంగా చిల్లర్స్ మోటార్ రిప�
BRS బీఆర్ఎస్ రజతోత్సవం నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఎక్కడికక్కడ తొలగించారు. కూకట్పల్లి, కేపీహెచ్బీలో బీఆర్ఎస్ రజతోత్సవ ఫ్లెక్సీలను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఏర్పాటు చ�
Karreguttala Maoist Encounter: తెలంగాణ- ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలపై భద్రతా బలగాలు బాంబుల వర్షం కురిపించారు. దాదాపు 38 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.
పహల్గాం దాడిపై తొలిసారిగా స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అది చాలా చెత్త పని అని కామెంట్ చేశారు. కశ్మీర్ ఉద్రిక్తతలను భారత్, పాక్లు సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుంటాయన్న నమ్మకం తనకు ఉందని అన్నారు.
[11:15]‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj)లో నటించి ప్రేక్షకులను అలరించారు నటి ఊర్వశీ రౌతేలా (Urvashi Rautela). తాజాగా ఆమె ఈ సినిమా ఓటీటీ రిలీజ్కు సంబంధించిన ఓ విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఈ దాడికి పాల్పడినట్లు భావిస్తున్న ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లను ఇప్పటికే భద్రతా బలగాలు పేల్చేశాయి. ఈ రోజు మరో ముగ్గురు ఉగ్రవాదుల ఇళ్లను సైతం భద్రతా బలగాలు పేల్చేశాయి. దీంతో ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్లను భద్రతా బలగాలు పేల్చివేశినట్లు అయింది.
నమ్మకం లేకుండా.. ఏ బంధం నిలపడదు. ఎదుటి వ్యక్తిని నమ్మడం చాలా అవసరం. కానీ, కొందరి విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. కొందరిని నమ్మితే జీవితంలో చాలా నష్టపోవాల్సి వస్తుంది.
బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ మొదటి ప్రేయసి ఎవరో తెలుసా? ఆమె బాలీవుడ్ హీరోయన్ కాదు, కాలేజీ ఫ్రెండ్ కాదు, స్కూల్ మెట్ కాదు, అసలు ఎవరికీ తెలియని ఆమె ఎవరు? బిగ్ బీ ఎప్పుడు ప్రేమించారు. ఆమె వివరాలు ఏంటి.? వీళ్ళిద్దరి మధ్య ప్రేమాయణం ఎప్పుడు నడిచింది. ఇప్పుడు ఆమె ఎక్కడికి వెళ్ళింది?
ప్రస్తుతం వేసవి సీజన్ ఆరంభమైంది. ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు దాటుతోంది. ప్రతిఒక్కరూ ఏదో ఒకపనిమీద బయటకు వెళ్లక తప్పదు. ఈ క్రమంలో వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. అయితే.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ వడదెబ్బ తగలకుండా చూసుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆ జాగ్రతలేంటో ఇప్పుడు తెలుపుకుందాం.
మా దేశం విడిచి వెళ్లిపోండి.. ఏపీలోని పాకిస్థానీయులకు సర్కార్ హెచ్చరికలు.. పాకిస్థాన్ పౌరుల వీసాల రద్దు నిర్ణయంతో యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. కలెక్టర్లు, పోలీసు అధికారులకు నోట్ విడుదల చేసింది. వీసాల రద్దు నిర్ణయంపై వి�
GPO : రాష్ట్రంలోని గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. ఈ దిశగా భూభారతి ఆర్వోఆర్-2025 చట్టంలోని నిబంధనలను అనుసరిస్తూ, గ్రామ పాలన అధికారుల నియామకం (జీపీవో) అవసరమవుతున్న నేపథ్యంలో, సంబంధిత ప్రక్రియను వే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనలో హెలికాప్టర్ వివాదంలో ఏపీ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. జగన్.. పాపిరెడ్డిపల్లి పర్యటనలో జనం పెద్దఎత్తున దూసుకురావడంతో హెలికాప్టర్ దెబ్బతింది. దీంతో వీఐపీని అందు�
అనంతపురం నగరంలోని కేఎస్ఎన్ డిగ్రీ కళాశాల వసతిగృహంలో విద్యార్థినులపై ఎలుకలు దాడి చేశాయి. ఈ ఘటనలో పది మంది విద్యార్థినులకు గాయాలయ్యాయి. ఈ విషయాన్ని బయటకు రాకుండా ప్రిన్సిపాల్ గోప్యంగా ఉంచారు.
Pakistani : పహల్గామ్లో ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడి ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపింది. ఈ దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం పాకిస్తాన్ పౌరుల విషయంలో కఠినమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే కేంద్రం పాక్ పౌరులకు ఇచ్చిన వీసాలను రద్ద
తిరుమల అలిపిరి సమీపంలో వదలని చిరుతల బెడద పెరుగుతోంది. తాజాగా జూ పార్క్ రోడ్డు నుంచి తిరుమల టోల్ గేట్ మీదుగా అటవీ ప్రాంతంలోకి వెళ్లింది. చిరుతను గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఏప్రిల్ 6వ తేదీ వేదిక్ యూన�
విశాఖలో దంపతుల దారుణ హత్య కలకలం రేపింది. దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. 24 గంటల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మృతులు రిటైర్డ్ నావెల్ డాక్ యార్డ్ ఉద్యోగి గంపల యోగేంద్ర బాబు (66), భార్య లక్ష్మి (52)గా పోలీసులు గుర్తిం�
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత కాశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి వరుసగా రెండో రోజు పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. పాకిస్థాన్ సైన్యం ఎల్ఓసీ వెంబడి కాల్పులకు తెగబడింది. దీంతో భారత్ సైన్యం అప్రమత్తమై.. కాల్పులను తిప్పికొట్టింది.
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పాకిస్థాన్పై భారత్ కఠిన చర్యల దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాలు నిలిపివేసింది. వీసాలను రద్దు చేసింది.
జాన్వీ కపూర్ ఇప్పుడిప్పుడే ఓటీటీ హీరోయిన్ అన్న ముద్ర చెరిపేసుకుంటోంది. కెరీర్ స్టార్టింగ్లో వరుస పెట్టి ఉమెన్ సెంట్రిక్ ఓటీటీ సినిమాలు, సిరీస్లు చేయడంతో డిజిటల్ డ్రామా గర్ల్గా పేరు తెచ్చుకుంది. ఇప్పటి వరకు 12 సినిమాలు చేస్తే పావు వంతు సి
హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మిషన్ ఇంపాసిబుల్: ద ఫైనల్ రెకనింగ్’. స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో దర్శకుడు క్రిస్టోఫర్ మేక క్వారీ తెరకెక్కించారు. ఈ యాక్షన్ సినిమాను మే 23న విడుదల చేయనున్నట్లు ఇటీవల టీమ్ తెలిపిం�
‘జెర్సీ’, ‘కృష్ణ అండ్ హిజ్ లీల’, ‘డాకు మహారాజ్’ వంటి సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్. తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ అమ్మడు తాజాగా సైన్స్ ఫిక్సన్ అండ్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ ‘కలియుగమ్ 206
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి పరిచయం అక్కర్లేదు. ‘రాజావారు రాణివారు’ చిత్రంతో హీరోగా అడుగు పెట్టిన వరుస సినిమాలు తీసినప్పటికి అంతగా హిట్ మాత్రం అందుకోలేక పోయ్యాడు. ఇక ఊహించని విధ్దంగా ‘క’ సినిమాతో ఇటీవలే మంచి సక్సెస్ను అందుకు�
తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక పుస్తకం అయితే.. అందులో మెగాస్టార్ చిరంజీవిది ఒక పేజీ. ఇప్పటి తరానికి ఆయన అంటే వాల్తేరు వీరయ్య, గాడ్ ఫాదర్, భోళా శంకర్.. ఇలా ట్రోల్ చేస్తున్నారు కానీ. అసలు ఒకప్పుడు చిరంజీవికి ఉన్న కెపాసిటీ ఇండియాలో ఏ హీరోకి లేదు. చిరం�
పహల్గామ్ ఉగ్ర దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. కాశ్మీర్ సమస్య చాలా ఏళ్లుగా ఉందని.. ఆ సమస్యనే పాకిస్థాన్-భారత్ పరిష్కరించుకోవాలని సూచించారు.
యూకేలో పాకిస్థాన్ హైకమిషన్కు చెందిన కల్నల్ తైమూర్ రహత్ కవ్వింపు చర్యలకు పాల్పడ్డాడు. పహల్గామ్కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ప్రవాస భారతీయులను ఉద్దేశించి హెచ్చరికలు జారీ చేశాడు. పీక కోస్తానంటూ బహిరంగా సైగలు చేశాడు.
బ్రిటిష్ రాజకుటుంబ సభ్యుడు ప్రిన్స్ ఆండ్రూపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన వర్జీనియాకు చెందిన గియుఫ్రే(41) ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె కుటుంబ సభ్యలు తెలిపారు.
MLC Kavitha కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సెటైర్లు వేశారు. దారితప్పి తెలంగాణకు వస్తున్న ఎన్నికల గాంధీ గారికి స్వాగతం అని వ్యంగ్యంగా అన్నారు. మోసపూ�
Donald Trump పెహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి స్పందించారు. ఆ దాడి ఓ చెత్త పనిగా అభివర్ణించారు. రెండు దేశాల (India-Pak) మధ్య సరిహద్దు వివాదం కొన్నేళ్లుగా జరుగుతోందని వ్యాఖ్�
Virginia Giuffre: తీవ్ర లైంగిక వేధింపులకు గురైన Virginia వర్జీనియా గియు ఫ్రే ఆత్మహత్య చేసుకొంది. ఆస్ట్రేలియాలోని తన వ్యవసాయ భూమిలో ఈ ఘటనలకు ఆమె పాల్పడినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
Tirumala తిరుమలలో మళ్లీ చిరుత సంచారం కలవరపెడుతున్నది. జూ పార్క్ రోడ్డు నుంచి తిరుమల టోల్ గేటు మీదుగా చిరుత అటవీ ప్రాంతంలోకి వెళ్తూ కనిపించింది. చిరుత సంచారం గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అటవీ శాఖ అధి�
పహల్గామ్ ఉగ్రదాడిని కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ ఆర్మీ చాలా సీరియస్ గా తీసుకుంది. ఓ వైపు పాకిస్థాన్ ను కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులపై దూకుడుగా వ్యవహరిస్తోంది ఇండియన్ ఆర్మీ. ఇందులో భాగంగానే ఉగ్రవాదుల ఇల్లను కూల్చి చేస్తోంది.
Bilawal Bhutto : సింధూ నదిలో మా నీళ్లైనా పారాలి లేక భారతీయు రక్తమైనా పారాలి అని బిలావల్ భుట్టో వార్నింగ్ ఇచ్చారు. సింధూ నదీ వ్యవహారంలో భారత ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయానికి గట్టిగా బదులిస్తామని బ�
ఖరీదైన మద్యం బాటిళ్లలో కల్తీ మద్యాన్ని నింపి ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్న ముఠా ఎట్టకేలకు పట్టుబడింది. ఖరీదైన బ్రాండ్లలో కల్తీ మద్యాన్ని కలపడం ద్వారా ఎవరికీ అనుమానం రాదనుకున్నారేమోగాని వారి పాపం పండి చివరకు అడ్డంగా దొరికిపోయారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
AP News అనంతపురం జిల్లాలోని కేఎస్ఎన్ డిగ్రీ కాలేజీ వసతీగృహంలో విద్యార్థినులపై ఎలుకలు దాడి కలకలం రేపుతోంది. హాస్టల్లో రాత్రి నిద్రపోతున్న సమయంలో 10 విద్యార్థినులను ఎలుకలు కొరికాయి. ఈ విషయం బయటకు పొక్కకుం�
[10:25]Pahalgam Terrorist Attack: సరదాగా గడిపేందుకు వెళ్లిన పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేయడంతో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీని వెనుక పాక్ హస్తం ఉందనేది ప్రతి ఒక్కరూ చెప్పేమాట.
Pahalgam Attack పెహల్గామ్ దాడి (Pahalgam Attack) నేపథ్యంలో జమ్ము కశ్మీర్లో (Jammu And Kashmir) ఉగ్రవాదులపై (Terrorists) భారత ఆర్మీ ఉక్కుపాదం మోపుతోంది. కశ్మీర్ లోయలో విస్తృతంగా తనిఖీలు చేస్తోంది.
Allu Arjun- Vijay చేసింది తక్కువ సినిమాలే అయిన మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. రౌడీ హీరో కెరియర్లో హిట్స్ తక్కువే అయిన ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. విజయ్కి అల్లు ఫ్యామిలీతో మంచి బాండిం
సింధు నదీ జలాల ఒప్పందం నిలుపుదలపై పాక్లో పీపీపీ పార్టీ నేత ఘాటు వ్యాఖ్యలు చేశారు. నదిలో నీరు పారాలి లేదా వారి రక్తం పారాలి అంటూ భారత్ను ఉద్దేశిస్తూ నోరు పారేసుకున్నారు.
Sugarcane Juice Storage: అలసిన శరీరానికి తియ్యటి, కమ్మటి చెరకు రసం కొత్త శక్తిని, ఉత్సాహాన్ని అందిస్తుంది. అయితే, మిగిలిన కాలాలతో పోలిస్తే వేసవిలో ఎక్కువగా తాగుతుంటారు. అందువల్ల నిల్వ చేసినవి అమ్మేందుకు ఆస్కారం ఉంది. మళ్లీ తాగొచ్చులే ఇళ్లలోనూ ఫ్రిజ్లో ఉంచుతారు. ఇంతకీ, చెరకు రసాన్ని ఎంత కాలం నిల్వ ఉంచవచ్చో మీకు తెలుసా.. చెరకు రసం గురించి తక్కువ మందికే తెలిసిన 9 ముఖ్యమైన విషయాలు మీకోసం..
బలూచ్ ఫైటర్స్ 10 మంది పాకిస్తానీ సైనికులను హతమార్చారు: క్వెట్టాలోని మార్గట్ ప్రాంతంలో సైనిక కాన్వాయ్పై జరిగిన దాడికి బిఎల్ఎ బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది. రిమోట్తో నియంత్రించే పేలుడు పదార్థంతో సైనిక వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి చేశారు.
ప్రస్తుతం వేసవికాలం వచ్చేసింది. సొంత వాహనాలు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. దీంతో చాలామంది మైట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు. ఎక్కువశాతం మంది మెట్రో రైళ్లలో ప్రయాణం చేస్తుండడంతో ఓపక్క రద్దీ ఏర్పడుతుండగా ఆదాయం కూడా సమకూరుతోంది.
Illegal Immigrants: గుజరాత్లో అక్రమంగా ఉంటున్న సుమారు 450 మంది బంగ్లాదేశీ శరణార్థులను అరెస్టు చేశారు. అహ్మదాబాద్ సిటీలో నిర్వహించిన కూంబింగ్ ఆపరేషన్ ద్వారా వీళ్లను అదుపులోకి తీసుకున్నారు.
Rats Bite in Anantapur students: అనంతపురంలోని ఓ వసతి గృహంలో ఉండే విద్యార్థులు ఎలుకలు అంటేనే భయపడుతున్నారు. ఎక్కడ దాడి చేస్తాయోనని హడలిపోతున్నారు. హాస్టల్లో పరిసరాలు శుభ్రంగా లేకపోవడంతోనే ఈ ఎలుకలు వస్తున్నాయని విద్యార్థులు చెబుతున్నారు.
SRH vs CSK చెన్నై ప్రదర్శన ఈ సీజన్లో చాలా చెత్తగా సాగుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ తాజాగా జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ చేతిలో ఓటమిపాలైంది. దీంతో చెన్నైకి ఇది ఏడో ఓటమి కావడం గమనార్హం. 9 మ్యాచుల్లో ఏడింట
Flight Emergency: శంషాబాద్ విమానాశ్రయంలో ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. వారణాసి నుంచి బెంగళూరు బయలుదేరిన విమానాన్ని పైలెట్ శంషాబాద్ ఎయిర్పోర్టుకు దారి మళ్లించారు.
Letter to CM: ఆపరేషన్ కగార్ పేరిట మవోయిస్టులను కేంద్రం ఏరివేస్తోంది. దీంతో పలువురు మావోయిస్టులు ఇప్పటికే ప్రభుత్వం ఎదుట లొంగిపోయారు. అలాగే పలు ఎన్ కౌంటర్లు చోటు చేసుకున్నాయి. దీంతో మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది.
సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద ఘోర రోడ్డుప్రమాదం (Road Accident) జరిగింది. బైక్పై నుంచి కిందపడంతో ఓ యువతి అక్కడికక్కడే మృతిచెందింది. శనివారం తెల్లవారుజామున అన్నాచెల్లెలు కలిసి బైక్పై వెళ్తున్నార�
Sourav Ganguly: పాకిస్థాన్తో అన్ని క్రికెట్ సంబంధాలను తెంచుకోవాలని బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కోల్కతాలో ఆయన ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. పాకిస్థాన్తో క్రికెట�
[09:20]IPL 2025: చెన్నై సూపర్ కింగ్స్పై సన్రైజర్స్ హైదరాబాద్ కీలక విజయం సాధించింది. ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. హర్షల్ పటేల్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు.
Best Time to Eat Watermelon: ఎండకాలంలో ప్రతిరోజూ పుచ్చకాయ తినే అలవాటు చాలామందికి ఉంటుంది. ముఖ్యంగా మధ్యాహ్న పూట భోజనానికి ముందు లేదా తింటుంటారు. ఇందులో ఏ పద్ధతి బెస్ట్ అనేది తెలుసుకోకపోతే ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది.
[08:56]చిత్రంలో కనిపిస్తున్నది నిజామాబాద్ నగరానికి ఆనుకొని ఉన్న పెద్దరాంమందిర్ భూమి. ఇక్కడ ఎకరం సుమారు రూ.4 కోట్లు ఉంటుంది. ఏళ్లుగా దీనికి కౌలు చెల్లించడం లేదు.
IPL 2025 Chennai Super Kings: ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ ఘోర ప్రదర్శన కొనసాగుతోంది. వరుస ఓటములతో ధోని కెప్టెన్సీలోని సీఎస్కే ప్లేఆఫ్స్ అవకాశాలను కోల్పోయింది. సొంత గ్రౌండ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. చెన్నై ఓటమికి ముగ్గురు ప్లేయర్లు పెద్ద విలన్లుగా మారారు.
ఓదెల-2 సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలను వెంటనే తొలగించాలని తెలంగాణ బీసీ కమిషన్ సూచించింది. ఈమేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్, ప్రాంతీయ సెన్సార్ బోర్డు అధికారులకు బీసీ కమిషన్ సూచించింది. ఆ చిత్రంలో కొన్ని అభ్యంతరకర దృశ్యాలున్నాయని, వాటిని తొలగించాలని సూచించింది.
Naga Chaitanya తెలుగు చిత్ర పరిశ్రమకి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ రెండు కళ్లు లాంటి వారు. వారి కొడుకులే కాకుండా మనవలు కూడా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్గా ఎది
ACB Raids: హైదరాబాద్లో ఏకకాలంలో ఏసీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక పాత్ర షోషించిన మాజీ ఈఎన్సీ హరీరామ్ నివాసంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.
కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ ఇంటిపై ఏసీబీ దాడులు (ACB Raids) నిర్వహిస్తున్నది. హైదరాబాద్ షేక్పేటలోని ఆదిత్య టవర్స్లోని ఆయన నివాసంలో శనివారం తెల్లవారుజాము నుంచి ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పత్రాలు
హైదరాబాద్ నగరంలో మరో 200 కొత్త బస్సులు నడిపేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. వీటిలో దాదాపు 150 ఎలక్ర్టిక్ బస్సులు ఉండనున్నాయి తెలుస్తో్ంది. ఇప్పటికే నగర వ్యాప్తంగా ఎలక్ర్టిక్ బస్సులు తిరుగుతుండగా మరోకొన్ని కూడా వస్తే ఇక.. ప్రయాణికులకు ఇబ్బందులు తప్పనున్నాయి.
కనీస అవసరాలు కూడా తీర్చలేని తమ ప్రభుత్వంతో విసిగిపోయిన పాక్ ప్రజలు భారత్తో యుద్ధాన్ని లైట్ తీసుకుంటున్నారు. యుద్ధం జరిగినా తమకు కొత్తగా జరిగే నష్టం ఏముంటుందంటూ నెట్టింట సెటైర్లు పేలుస్తున్నారు.
Health Benefits Of Dry Fruits: డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వాటిలో అధిక మొత్తంలో పోషకాలు, విటమిన్లు ఉంటాయి. ఒక్కో డ్రై ఫ్రూట్ శరీరంలోని ఒక్కో భాగానికి అవసరమయ్యే పోషకాలను అందిస్తుంది. అవేంటో తెలుసుకుంటే అనారోగ్య సమస్యలు మీ దరిచేరవు.
తమిళనాడులోని ప్రసిద్ధ కంచి కామకోటి పీఠం 71వ పీఠాధిపతిగా రుగ్వేద పండితుడు గణేశశర్మ (Ganesha Sharma) ఎంపికయ్యారు. ప్రస్తుత పీఠాధిపతి శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఎంపిక చేశారు. ఈ నెల 30న అక్షయ తృతీయ సందర్భంగా ఆయనక�
Nani నేచురల్ స్టార్ నాని ఇప్పుడు రూట్ మార్చాడు. మాస్ చిత్రాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నాడు. దసరా తర్వాత హిట్ 3 అనే మాస్ మసాలా మూవీతో పలకరించడానికి రెడీ అయ్యాడు.ఇటీవల సెన్సార్ కార్యక్రమ
India Vs Pakistan: పాకిస్థాన్ తన తెంపరితనాన్ని చాటుకొంటుంది. ఇరుదేశాలకు చెందిన సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద మరోసారి పాక్ కాల్పులకు తెగబడింది. అయితే భారత్ తగిన రీతిలో స్పందించి.. ఆ దేశానికి గట్టి జవాబు ఇచ్చింది.
అల్లు అర్జున్ తో సినిమాను అంత ఈజీగా తీసుకోలేదు అట్లీ. పాన్ వరల్డ్ సినిమాగా తీర్చిదిద్దాలని గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు. అందుకోస ఆయన చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. నటీనటుల దగ్గర నుంచి షూటింగ్ లొకేషన్ల వరకూ అన్నీ పక్కాగా ప్లాన్ చేస్తున్నాడు అట్లీ. ఇక ఈ ఈ సినిమాపై రోజుకోరకమైన న్యూస్ బయటకు వస్తోంది.
Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాకిస్తాన్పై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్న మద్దతు ఇస్తామని తెలిపారు. పాకిస్తాన్ ను రెండు ముక్కలు చేయాలంటూ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు.
పహల్గాం ఉగ్రదాడితో (Pahalgam Attack) దాయాది దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నవేళ పాకిస్థాన్ రెచ్చగొట్టే ధోరణిని ప్రదర్శిస్తున్నది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడుతు�
గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు విపరీతంగా పెరిగాయి. దీంతో విద్యుత్ వినియోగం కూడా రికార్డుస్థాయిలో పెరిగింది. ఒక్క హైదరాబాద్ నగరంలోనే 90 ఎంయూలకు విద్యుత్ వినియోగం చేరింది. ఇదిలా ఉంటే.. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం 41.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
CPCB Recruitment 2025: ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ పూర్తిచేసిన నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) వివిధ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 28 చివరి తేదీ. కాబట్టి, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి.
Ar Rahman మ్యూజిక్ మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ ఇటీవల తెగ వార్తలలో నిలుస్తున్నాడు. భార్యతో విడాకులు, అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిక ఇలా పలు విషయాలతో హాట్ టాపిక్ అవుతున్నాడు. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమల
విమాన చార్జీలకు మళ్లీ రెక్కలు వచ్చాయి. పహెల్గాంపై తీవ్రవాదులు దాడుల నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. దీంతో పాకిస్థాన్ ఒక అడుగుముందుకేసి ఆ దేశ గగనతలాన్ని మూసివేసి�
సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఆన్లైన్లో అవకాడోలు బుక్ చేసిన వ్యక్తిని మాయ చేసి సైబర్ నేరగాళ్లు రూ.2.60 లక్షలు కొల్లగొట్టిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇప్సటికే ఎన్నో అక్రమార్గాలను ఎంచుకుని బురిడీ కొట్టించి కోట్లాది రూపాయలన కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్లు తాజాగా మరో కొత్త ప్లాన్ తో రూ.2.60 లక్షలు దోచేశారు.
AP CM Chandrababu Naidu: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుఫుల్ బిజీగా ఉండనున్నారు. శ్రీకాకుళంలో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఆర్టీసీ కార్మికులు ఇచ్చిన సమ్మె నోటీసులపై ఇటు యాజమాన్యం, అటు ప్రభుత్వం స్పందించకపోవడం వెనుక బలమైన కారణాలే ఉన్నట్టు తెలుస్తున్నది. ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు దిగితే ఏం చేయాలనే విషయంలో ప్రభుత్వం ప్ల�
ఇంటర్ పరీక్షల్లో తప్పిదాలు మీద తప్పిదాలు.. తప్పుల మీద తప్పులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా అధికారుల నిర్లక్ష్యంతో ఓ భారీ తప్పిదం వెలుగుచూసింది. ఏకంగా ఎనిమిది మంది విద్యార్థులకు ఒక ప్రశ్నపత్రానికి బదులు �
అరవై ఏండ్ల వయస్సులోనూ మాకేం తక్కువ అంటూ టీనేజర్లతో పోటీపడుతున్నారు కొందరు వృద్ధులు. అత్యంత క్లిష్టమైన ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎప్సెట్ పరీక్షకు 56, 58 ఏండ్ల వయస్సు వారు దరఖ
మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణకు సంబంధించి ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై రాష్ట్ర ఇంజినీర్లు తీవ్ర అసహనం వ్యక్తంచేస్తున్నారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రతి గడప నుంచి పెద్ద ఎత్తున తరలివెళ్లి బీఆర్ఎస్ సత్తా చాటుదామని షాబాద్ మాజీ జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
‘చాలా పార్టీలు పుడుతుంటాయి పోతుంటాయి. కానీ, బీఆర్ఎస్ పార్టీ లక్ష్యాన్ని ముద్దాడింది.. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన పార్టీగా బీఆర్ఎస్ చరిత్రలో నిలిచింది’ అని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
నాడు... నేడు... రేపు& తెలంగాణకు రక్షకుడు కేసీఆరే. రెండున్నర దశాబ్దాలుగా, అనేక సందర్భాల్లో ఇది నిరూపణ అవుతూనే ఉన్నది. పాతికేండ్లుగా కేసీఆర్ చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి.
‘కేసీఆర్ తెలంగాణ జాతిపిత’ పాటను మాజీ మంత్రి జగదీశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్తో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం ఆవిష్కరించారు.
మేడారం జాతరను తలపించేలా ఎల్కతుర్తి సభ ఉంటుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి తెలిపారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నాయకత్వంలో పురుడు పోసుకున్న టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ 25 ఏండ్లు పూర�
ఫోన్ల ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం ప్రధాన నిందితుడైన రిటైర్డ్ పోలీస్ ఉన్నతాధికారి, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టీ ప్రభాకర్రావు దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం హైక�
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) ఆధ్వర్యంలో 239 గురుకుల కాలేజీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.
Horoscope జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
మణిరత్నం దర్శకత్వం వహించిన 'పొన్నియిన్ సెల్వన్ 2' చిత్రంలోని 'వీర రాజ వీర' పాట కాపీరైట్ను ఉల్లంఘించినట్లు గాయకుడు వాసిఫుద్దీన్ ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన కేసులో ఈ ఆదేశాలు జారీ చేయబడ్డాయి.
ఆంధ్ర విశ్వవిద్యాలయం, 1926లో స్థాపించబడిన తర్వాత విద్యా, పరిశోధన రంగాలలో అద్భుతమైన అభివృద్ధిని సాధించింది. ఈ విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకలు జరుపుకుంటున్న సందర్భంలో దాని విశిష్టమైన పర్యావరణం, ఘనతను పరిగణనలోకి తీసుకోవడం అవసరం
ఇస్కఫ్, సోవియట్ యూనియన్తో భారతదేశం స్నేహ సంబంధాలు కలిపిన అద్భుతమైన చరిత్రతో 1941లో ప్రారంభమైంది. ఈ సంస్థ జాతీయ నేతలతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా శాంతి, సంస్కృతీ సంబంధాల అభివృద్ధి కోసం 84 సంవత్సరాలుగా కృషి చేస్తోంది
Numerology: జ్యోతిషశాస్త్రంలో సంఖ్యాశాస్త్రానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఒక వ్యక్తి పుట్టిన తేదీ ఆధారంగా ఏర్పడిన జనన సంఖ్య ఆ వ్యక్తి వ్యక్తిత్వం గురించి అనేక విషయాలు చెబుతుంది. అదే సమయంలో, కొన్ని జనన సంఖ్యలను సంఖ్యాశాస్త్రంలో చాలా అదృష్టవంతులుగా పరిగణిస్తారు. ఏ రోజు, ఏ జన్మ నక్షత్రం కింద పుట్టినవారు అదృష్టవంతులో ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణ చరిత్రలో 2001 ఏప్రిల్ 27 రోజును కీలకంగా మలచిన కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీ, 14 సంవత్సరాల లఘు, పద్నాలుగేళ్ల ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. ఈ ఉద్యమం, సవాళ్లు, అవమానాలు, మరియు ప్రభుత్వ కక్ష్యలతో కూడిన విప్లవాత్మక ప్రయాణం దేశానికే తెలంగాణను ఒక మోడల్గా నిలిపింది
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ ప్రారంభం, కేసీఆర్ నాయకత్వం, మరియు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వ విధానాలు ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నాయి. అవినీతిపై విమర్శలు, అభివృద్ధి లోపాలు, నిరుద్యోగం, బడ్జెట్ సమస్యలు తెలంగాణ ప్రజలకు పెరిగిన సమస్యలుగా మారాయి
మధుమేహం మరియు ఊబకాయం ఉన్నవారికోసం బాపట్లలోని శాస్త్రవేత్త దోనేపూడి సందీప్ రూపొందించిన స్మార్ట్ కుక్కర్కు పేటెంట్ లభించింది. ఇది గ్లైసెమిక్ ఇండెక్స్ను తగ్గించి రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
విధుల్లో నిర్లక్ష్యం, లంచాలు, తప్పు హాజరుతో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురు ప్రభుత్వ వైద్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. ఎలూరు, గుడివాడ, ఎమ్మిగనూరు, నెల్లూరు ప్రాంతాల్లో సంబంధిత వైద్యులపై ఏసీబీ విచారణలు కొనసాగుతున్నాయి.
నటి కాదంబరి వేధింపుల కేసులో రిమాండ్లో ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులు బెయిల్ కోరుతూ కోర్టును ఆశ్రయించారు. జైలు భద్రతా కారణాల దృష్ట్యా ఆయనకు ప్రత్యేక సెల్ మాత్రమే కేటాయించగలమని అధికారులు కోర్టుకు తెలిపారు.
24 ఏళ్ల నాటి పరువు నష్టం కేసులో మేధా పాట్కర్ను పోలీసులు అరెస్టు చేసిన కొన్ని గంటలకే విడుదల చేశారు. జైలు శిక్షను హైకోర్టు సస్పెండ్ చేయడంతో పాటు, జరిమానా చెల్లించడంతో ఆమెను విడిచిపెట్టారు
టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించి, హంతకులు వాడిన స్కూటీని గుర్తించారు. స్కూటీ యజమానిగా ఉన్న వినోద్నే హత్య సుపారీ తీసుకున్న నిందితుడిగా భావిస్తున్నారు.
[05:29]పహల్గాంలో ఉగ్రదాడికి తెగబడింది తామేనని ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్)’ ఇప్పటికే ప్రకటించుకుంది. అయితే దాడి చేసింది ఆ సంస్థ ముష్కరులే అయినా.. చేయించింది మాత్రం లష్కరే తయ్యిబా చీఫ్, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ అని భారత నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.
[05:32]ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీకి అనుబంధ విభాగమైన ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ నుంచి రూ.310 కోట్లు అప్పు తీసుకున్న వైకాపా మాజీ ఎంపీ బుట్టా రేణుక దంపతులు తిరిగి చెల్లించకపోవడంతో వారి ఆస్తుల వేలం దిశగా అడుగులు పడుతున్నాయి.
[05:29]ప్రభుత్వాసుపత్రుల్లో పారిశుద్ధ్య పనులకు పిలిచిన టెండర్లు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో వాటిని రద్దు చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది.
[05:29]సినీనటి కాదంబరి జెత్వానీపై అక్రమంగా కేసు బనాయించి, వేధించిన ఘటనలో అరెస్టయిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును మూడు రోజుల పాటు సీఐడీ కస్టడీకి ఇచ్చారు.
[05:28]విధుల్లో అవకతవకలకు పాల్పడ్డ ఆరుగురు ప్రభుత్వ వైద్యులపై శాఖాపరమైన విచారణ జరిపించి, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఉన్నతాధికారులను ఆదేశించారు.
మద్యం కుంభకోణంలో అరెస్టైన రాజ్ కసిరెడ్డిని విడుదల చేయాలంటూ ఆయన తండ్రి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదివరకు ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు 10 రోజుల కస్టడీకి అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
భారత్ ప్రస్తుతం రెండు ప్రపంచ కుబేర దేశాలైన అమెరికా మరియు చైనా నుంచి సవాళ్లు ఎదుర్కొంటుంది. ఆర్థిక సంబంధాల పరంగా, అమెరికాతో మనం వాణిజ్య మిగులు ఉన్నప్పటికీ, ట్రంప్ సుంకాల విధింపుతో మన ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడుతుంది
[05:26]ఉగ్రవాదులకు మద్దతు, శిక్షణ, ఉగ్రసంస్థలకు ఆర్థిక సహకారం వంటి చెత్త పనులన్నీ పశ్చిమదేశాల కోసం చేశామని పాకిస్థాన్ అంగీకరించింది. ఇది పొరపాటేనని, ఆ పర్యవసానాలతో తమ దేశం ఇబ్బందులకు గురవుతోందని పేర్కొంది.
[05:27]వైకాపా ప్రభుత్వం షిర్డీసాయి ఎలక్ట్రికల్స్కు కేటాయించిన భూములు శేషాచలం వన్యప్రాణి అభయారణ్యం పరిధిలోకి వస్తాయన్న కథనాల నేపథ్యంలో ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేసి, తక్షణం నివేదిక ఇవ్వాలని అధికారుల్ని ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ ఆదేశించారు.
[05:26]చెరువుల్లో పూడిక తీసిన మట్టిని రూపాయికే క్యూబిక్ మీటర్ చొప్పున రైతులకు సరఫరా చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతిచ్చారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
[05:26]మైనారిటీల స్వయం ఉపాధి పథకాల అమలు కోసం రాయితీతో కూడిన బ్యాంకు రుణాలను అందించేందుకు ప్రభుత్వం రూ.169.50 కోట్లు కేటాయించిందని.. మరో రూ.173.02 కోట్లను బ్యాంకులు రుణాలుగా అందిస్తాయని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు.
[05:21]పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఇరాన్ కీలక ప్రతిపాదన చేసింది. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించి, సయోధ్య కుదర్చడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది.
[05:23]పహల్గాం ఘటన కేంద్ర ప్రభుత్వ భద్రతా వైఫల్యం కాదా? పర్యాటకులు సందర్శించే భారత్-పాక్ సరిహద్దు ప్రాంతాల్లో ఎందుకు భద్రత కల్పించలేదు? ఘటనకు బాధ్యత వహించి ప్రధాని, కేంద్ర హోంమంత్రి తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు.
[05:23]దేశ రక్షణకు ‘ఈస్ట్రన్ ఫ్లీట్’ పూర్తి సన్నద్ధంగా ఉందని తూర్పు నౌకాదళ అధిపతి రాజేష్ పెంథార్కర్ తెలిపారు. తూర్పు తీర ప్రాంత భద్రతకు నౌకా దళం సమాయత్తంగా ఉందని వెల్లడించారు.
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో సోనియా, రాహుల్కు నోటీసులు జారీ చేయాలన్న ఈడీ విజ్ఞప్తిని ఢిల్లీ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. ఛార్జిషీట్ను నేరుగా పరిగణనలోకి తీసుకోవడం అసాధ్యమని కోర్టు స్పష్టం చేసింది
రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ తిరస్కరించింది. నకిలీ మెడికల్ సర్టిఫికెట్ ఆధారంగా బెయిల్ పొంది, వివాదాలు చోటుచేసుకున్న అతని పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.
భవిష్యత్తులో జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులను 2026 డిసెంబరు నాటికి పూర్తిచేసే లక్ష్యంతో అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి బీసీ జనార్దన్రెడ్డి ఆదేశించారు. అటవీ క్లియరెన్స్, భూసేకరణల సమస్యలను త్వరగా పరిష్కరించి, ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు.
సావర్కర్పై చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు రాహుల్ గాంధీకి తీవ్రంగా మండిపడింది. దేశ చరిత్ర తెలియకుండా సమరయోధులను అపహాస్యం చేయడం అనుచితమని హెచ్చరించింది.
[05:21]పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, అయితే పరిస్థితి మరింత చేయిదాటిపోకుండా భారత్, పాకిస్థాన్ ప్రభుత్వాలు అత్యంత సంయమనం పాటించాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ విజ్ఞప్తి చేశారు.
[05:13]భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మాజీ అధిపతి, పద్మవిభూషణ్ డాక్టర్ కృష్ణస్వామి కస్తూరిరంగన్(84) కన్నుమూశారు. దేశ అంతరిక్ష రంగాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషించిన ఆయన బెంగళూరులోని తన నివాసంలో శుక్రవారం ఉదయం 10.43 గంటలకు తుదిశ్వాస విడిచారు.
[05:20]పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాకిస్థాన్ మధ్య పూర్తిగా క్షీణించిన దౌత్య సంబంధాలు రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నాయి. సింధూ జలాల నుంచి చుక్క నీరు కూడా పాక్ భూభాగానికి వెళ్లనివ్వరాదని నిర్ణయించిన భారత ప్రభుత్వం...ఆ దేశ ప్రజలకు జారీచేసే 14 రకాల వీసాలను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది.
[05:20]స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి అక్రమంగా సొమ్ము వసూలు చేశారనే ఆరోపణతో ఏసీబీ నమోదు చేసిన కేసులో మాజీమంత్రి, వైకాపా నేత విడదల రజిని, ఆమె పీఏ రామకృష్ణకు అరెస్ట్ నుంచి హైకోర్టులో ఊరట లభించింది.
[05:20]రాష్ట్రంలో ఉన్న పాకిస్థాన్ పౌరులు ఈ నెల 27లోపు, వైద్యసేవల నిమిత్తం మెడికల్ వీసా మీద వచ్చినవారు 29వ తేదీ లోపు దేశం విడిచి వెళ్లిపోవాలని డీజీపీ హరీశ్కుమార్గుప్తా తెలిపారు.
[05:19]లీజుల కోసం దరఖాస్తు చేసుకొని ఏళ్ల తరబడి ఎదురుచూసినోళ్లకు మోక్షం కల్పించడం.. గడువు ముగిసిన లీజుదారులకు పునరుద్ధరణ చేయడం.. ఎడాపెడా జరిమానాలతో వేధింపులకు గురైన లీజుదారులకు వన్టైమ్ సెటిల్మెంట్తో ఊపిరిపీల్చుకునేలా చేయడం.. కన్సిడరేషన్ ఫీజు ఆర్థికభారం నుంచి ఉపశమనం కల్పించడం వంటి మైనింగ్ పాలసీలు అమలు చేసేందుకు గనులశాఖ సిద్ధమవుతోంది.
[05:19]ప్రభుత్వ విభాగాలను డిజిటల్ విధానంలోకి మార్పు చేయడం.. కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత సాంకేతికత వినియోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
[05:18]ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్కల్యాణ్తో తమిళనాడుకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, రచయిత, పర్యావరణ పోరాట నాయకుడు కె.ఎస్.రాధాకృష్ణన్ శుక్రవారం భేటీ అయ్యారు.
[05:18]రాష్ట్రంలో వివిధ దశల్లో ఉన్న జాతీయ రహదారు(ఎన్హెచ్)ల ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ సమస్యలన్నీ మూడు నెలల్లో పరిష్కారం అయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆర్అండ్బీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు.
[05:18]ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్) కంప్యూటరీకరణలో జాప్యం జరుగుతూనే ఉంది. గతేడాది చివరికే ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉన్నా.. పొడగిస్తూనే వస్తున్నారు.
వైసీపీ నేత విడదల రజని, ఆమె మరిది గోపి, ఐపీఎస్ అధికారి పల్లె జాషువా కలిసి ఒక స్టోన్ క్రషర్ యజమానికి రూ.5 కోట్లు డిమాండ్ చేసి బెదిరించారని ఏసీబీ తెలిపింది. వ్యాపారి రూ.2 కోట్లు చెల్లించి, మరిన్ని డిమాండ్లతో ఒత్తిడి చేసిన కేసు ప్రకారం, గోపిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.
తెలుగువారి చరిత్ర, సంస్కృతిని ఆధునిక యుగంలో ప్రపంచానికి పరిచయం చేసిన ప్రముఖ చరిత్రకారుడు ఎరిక్ ఫ్రికెన్బర్గ్ కన్నుమూశారు. భారతదేశ చరిత్రపై ఆయన చేసిన పరిశోధనలు, ముఖ్యంగా గుంటూర్ డిస్ట్రిక్ట్ గ్రంథం, క్రైస్తవ మత వ్యాప్తి, హిందూ జాతీయవాదం వంటి అంశాలలో ఆయన గొప్ప కృషిని చాటాయి
తిరుపతి ఎస్పీ హర్షవర్ధనరాజు శుక్రవారం తిరుమలలోని ట్యాక్సీ డ్రైవర్లతో సమావేశమయ్యారు. ట్యాక్సీ డ్రైవర్లు, ఎవరైనా అనుమానాస్పద వస్తువులు తీసుకువస్తే 112 నంబరుకు సమాచారాన్ని ఇవ్వాలని కోరారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ శుక్రవారం సింగ్నగర్లోని అన్న క్యాంటీన్ను పరిశీలించారు. క్యాంటీన్లో ఆహార నాణ్యత, శుభ్రత, మరియు ఇతర సౌకర్యాలు తనిఖీ చేసి ఆకలితో ఉన్న వారికి అన్నపూర్ణం ఇచ్చే ప్రాముఖ్యతను ప్రస్తావించారు.
[05:10]వక్ఫ్ సవరణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం గట్టిగా సమర్థించుకుంది. పార్లమెంటు ఆమోదించిన ఒక చట్టంపై కోర్టులు భిన్నాభిప్రాయం వ్యక్తంచేసేవరకూ దానికి రాజ్యాంగప్రాతిపదిక ఉన్నట్లేనని పేర్కొంది. దానిపై స్టే విధించడం సరికాదని తెలిపింది. ఈ మేరకు 1,332 పేజీలతో ఒక ప్రాథమిక అఫిడవిట్ను సమర్పించింది.
వక్ఫ్ చట్టంపై స్టే ఇవ్వొద్దని కోరుతూ కేంద్రం సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. పార్లమెంటు ఆమోదించిన చట్టాన్ని నిలిపివేయడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది
పహల్గామ్ ఉగ్రదాడి పై ప్రభుత్వ భద్రతా వైఫల్యాన్ని ఒప్పుకున్నందున ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. దేశంలో ఉగ్రవాదం పెరిగిపోవడానికి బీజేపీ మత విద్వేష విధానాలే కారణం అని ఆమె ఆరోపించారు.
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామినీ శర్మ, షర్మిల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. "నోరు అదుపులో పెట్టుకోవాలని, దమ్ముంటే డిబేట్కు రాబోమని" ఆమె చెలెంజ్ చేశారు.
[05:09]నవభారత చరిత్రలో 1972 నాటి శిమ్లా ఒప్పందానిది ప్రముఖ స్థానం. హిమాచల్ప్రదేశ్ గవర్నర్ నివాసమైన రాజ్భవన్లోని కీర్తి హాలులో ఒక టేబుల్పై ఈ ఒప్పందానికి సంబంధించిన సంతకాలు జరిగాయి.
[05:09]పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని విపక్షాలన్నీ ముక్తకంఠంతో ఖండించాయని, దీనిపై కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకున్నా తామంతా మద్దతిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ తెలిపారు.
[05:07]కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. స్వాతంత్య్ర సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్ను ఉద్దేశిస్తూ గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలను ‘బాధ్యతారహితమైన’విగా సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.
కాళేశ్వరం బ్యారేజీలపై జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్డీఎ్సఏ) నివేదిక ఆధారంగా చర్యలకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. నివేదిక అమలు కోసం కమిటీని వేసే అవకాశాలను కూడా పరిశీలిస్తోంది.
కశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించినవారికి ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది నివాళి అర్పించారు. శుక్రవారం ఉదయం కోర్టు కార్యకలాపాలను నిలిపివేసి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
[05:06]నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన నగదు అక్రమ చలామణి కేసులో కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు నోటీసులు జారీ చేసేందుకు దిల్లీ కోర్టు నిరాకరించింది.
[05:06]సామాజిక కార్యకర్త, ‘నర్మదా బచావో ఆందోళన్’ ఉద్యమకారిణి మేధా పాట్కర్ (70) అరెస్టయ్యారు. 24 ఏళ్ల నాటి ఓ పరువునష్టం కేసులో శుక్రవారం దిల్లీ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చారు.
[05:05]పొరపాటున సరిహద్దు దాటిన బీఎస్ఎఫ్ జవాను పూర్ణం సాహూను పాకిస్థాన్ సైన్యం నిర్బంధించింది. గత బుధవారం ఈ సంఘటన జరిగింది. పంజాబ్లోని ఫిరోజ్పుర్ సెక్టారులోని 182వ బెటాలియన్లో పనిచేస్తున్న సాహూ కొందరు రైతులకు ఎస్కార్టుగా వ్యవహరిస్తూ సేద తీరడం కోసం ఒక చెట్టుకిందకు వెళ్లాడు.
[05:05]పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ముస్లింలు శుక్రవారం ప్రార్థనల అనంతరం ప్రదర్శనలు చేపట్టారు. చేతికి నల్లరంగు బ్యాండ్లు ధరించి నిరసన తెలిపారు.
[05:06]ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామానికి చెందిన తెదేపా నేత, మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో ప్రధాన నిందితుడు వీరగంధం దేవేంద్రనాథ్ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది.
[05:07]జగన్ హయాంలో జరిగిన రూ.వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణం ప్రధాన కుట్రదారుల్లో ఒకరైన ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్రెడ్డిని (ఏ6) సిట్ అధికారులు అరెస్టు చేశారు.
[05:05]విశాఖపట్నం 86వ వార్డు రాజీవ్నగర్లో భార్యాభర్తలు దారుణ హత్యకు గురైయ్యారు. ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది. దీనికి సంబంధించి దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
మహబూబాబాద్ జిల్లా ఇన్చార్జ్ రవాణాశాఖ అధికారి(డీటీవో)గా పని చేస్తూ.. గతంలో సస్పెండైన మహ్మద్ గౌస్పాషా నివాసంతో పాటు ఆయన బంధువులు, కుటుంబసభ్యుల ఇళ్లలో శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.
ఉగ్రదాడిలో మరణించిన విశాఖ వాసి చంద్రమౌళికి శుక్రవారం జ్ఞానాపురం శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ప్రజా ప్రతినిధులు పాల్గొని చంద్రమౌళికి श्रद्धాంజలి అర్పించారు.
[05:04]జమ్మూకశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంట గురువారం రాత్రి పాక్ బలగాలు జరిపిన కాల్పులకు భారత సెన్యం దీటుగా బదులిచ్చినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. ఈ కాల్పుల్లో మరణాలేవీ సంభవించలేదు.
ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరిరంగన్ వృద్ధాప్య సమస్యలతో బెంగళూరులో కన్నుమూశారు. ఆయన హైస్పీడ్ అంతరిక్ష ప్రయోగాలు, శాటిలైట్ అభివృద్ధికి చేసిన సేవలు అపూర్వమైనవిగా మిగిలాయి
ఉత్తరాంధ్రలో వడగాడ్పులు, రాయలసీమలో అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు కష్టాలు పడుతున్నారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 169 మండలాల్లో 40 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
[05:02]ఉద్యోగులు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారినప్పుడు తమ భవిష్యనిధి (పీఎఫ్) ఖాతాను బదిలీ చేసుకునే విధానాన్ని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) మరింత సులభతరం చేసింది.
2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ స్థానిక సంస్థల బేసిక్ గ్రాంట్ కింద రూ.446.48 కోట్లు, టైడ్ గ్రాంట్ కింద రూ.674.71 కోట్లు మంజూరయ్యాయి. మొత్తం ₹1121 కోట్లు గ్రామీణాభివృద్ధి కోసం విడుదల చేయడం అంటూ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్ తెలిపారు.
[05:00]పహల్గాం ఉగ్రవాద దాడిని వేర్పాటు వాద సంస్థ హురియత్ కాన్ఫరెన్స్ అధినేత మీర్వైజ్ ఉమర్ ఫారూఖ్ ఖండించారు. ఈ దాడిని నమ్మశక్యం కాని చర్యగా అభివర్ణించారు. తీవ్రవాద చర్య ఎంత మాత్రం సమ్మతం కాదన్నారు.
[04:59]పహల్గాం దాడి నేపథ్యంలో పాకిస్థాన్కు చెందిన హ్యాకర్లుగా అనుమానిస్తున్నవారు ఆర్మీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్కు చెందిన వెబ్సైట్ను హ్యాక్ చేశారు. వెబ్సైటు స్థానంలో ద్విజాతి సిద్ధాంతాన్ని సమర్థిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యను పెట్టారు.
[04:59]కొత్తతరం హైపర్సోనిక్ క్షిపణి పరిజ్ఞానం అభివృద్ది దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. ఈ అస్త్రాల ఇంజిన్లలో వాడే స్క్రామ్జెట్ కంబస్టర్ను నేలపై వెయ్యి సెకన్లకుపైగా పరీక్షించింది.
[04:59]ఆదిల్.. ఈ మాటకు నిజాయతీపరుడు లేదా ధర్మపరుడు అని అర్థం. 26 మంది పర్యాటకుల మరణానికి దారి తీసిన పహల్గాం ఉగ్రదాడి ఈ పేరు కలిగిన ఇద్దరు పాత్రధారుల వింత కథను విడమర్చింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైనార్టీ సంక్షేమానికి మరింత ప్రాధాన్యం ఇస్తూ స్వయం ఉపాధి రాయితీ బ్యాంకు రుణాల మంజూరికి ఓబీఎంఎంఎస్ వెబ్సైట్ను ప్రారంభించింది. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం రూ. 342.52 కోట్లు ఖర్చు చేయాలని మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు.
మాలేగావ్ పేలుళ్ల కేసులో ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ సహా ఏడుగురు నిందితులకు ఉరి శిక్ష విధించాలని ఎన్ఐఏ కోర్టును కోరింది. గతంలో ఇచ్చిన క్లీన్చిట్కు విరుద్ధంగా ఇప్పుడు పూర్తిగా యూటర్న్ తీసుకుంది
వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి మొవ్వ తిరుమల కృష్ణబాబు ఉప్పు, పంచదార, నూనెల వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. గుంటూరులో నిర్వహించిన "చెక్ బీపీ-స్టాప్ స్ట్రోక్" కార్యక్రమంలో బీపీ స్క్రీనింగ్ చేయాలని పిలుపు ఇచ్చారు.
[04:57]జమూకశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్కు అనుకూలంగా వ్యవహరించిన ఆరుగురిని అరెస్టు చేశామని, ఇందులో ఓ ప్రతిపక్ష ఎమ్మెల్యే కూడా ఉన్నారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ శుక్రవారం వెల్లడించారు.
[04:56]భాజపాకు చెందిన రాజా ఇక్బాల్ శుక్రవారం దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) కొత్త మేయర్గా ఎన్నికయ్యారు. రెండేళ్ల తరువాత ఎంసీడీలో భాజపా తిరిగి తన పట్టును నిలబెట్టుకుంది.
[04:57]పహల్గాం ఉగ్రదాడి అమర్నాథ్ యాత్రను ప్రభావితం చేయదని, భక్తులు ఎప్పటిలాగే ఈ యాత్రకు వెళ్లొచ్చని జమ్మూ-కశ్మీర్ ఉప ముఖ్యమంత్రి సురీందర్ చౌధరి శుక్రవారం పేర్కొన్నారు.
విశాఖ దువ్వాడలో ఓ దంపతులు హత్యకు గురయ్యారు. ఇంట్లో రక్తపు మడుగులో కనిపించిన యోగీంద్రబాబు, లక్ష్మి దంపతుల హత్యపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
[04:53]సివిల్ సర్వెంట్స్.. అత్యున్నత హోదా గల ఈ పోస్టులకు సమాజంలో చాలా గౌరవం ఉంటుంది. అయితే, ఎంతో సవాళ్లతో కూడిన ఈ ఉద్యోగాలకు వచ్చేవారు అంతే బాధ్యతగా మెలగాలని సివిల్ సర్వెంట్స్కు శిక్షణ ఇచ్చే మసూరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది.
జమ్మూకశ్మీరులోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి గట్టిగా బదులివ్వాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కోరారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ను భారత్లో కలిపేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ 2024–25లో రూ.10.71 లక్షల కోట్ల స్థూల ఆదాయంతో భారతదేశంలో ఈ ఘనత సాధించిన తొలి సంస్థగా నిలిచింది.జియో, రిటైల్, జియోస్టార్ లాభాలు వృద్ధి చెందగా, ఓ2సీ విభాగం మాత్రం తక్కువ వృద్ధిని చూపింది
నెల్లూరులో ప్రేమజంట పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వారి ప్రేమను వారి కుటుంబాలు అంగీకరించకపోవడంతో, మమ్మల్ని క్షమించమని వారు చివరి సందేశం ఇచ్చారు.
ప్రపంచ పశువైద్య దినోత్సవం సందర్భంగా, పశువైద్యుల సేవలను గౌరవించడం మరియు పశువుల ఆరోగ్య సంరక్షణలో వారి పాత్రను గుర్తించడం జరుగుతోంది. దామోదర్నాయుడు హాజరయ్యే కార్యక్రమం మచిలీపట్నంలో నిర్వహించబడింది.
[04:51]సిక్కింలోని మంగాన్ జిల్లాలో ప్రఖ్యాత వేసవి విడిది ప్రాంతాలైన లాచుంగ్, లాచెన్లో కొండచరియలు విరిగిపడి 1800 మంది చిక్కుకుపోయారు. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఆ ప్రాంతాలకు వెళ్లే రహదారులపై పెద్దఎత్తున మట్టిచరియలు పడి రాకపోకలు నిలిచిపోయాయి.
[04:50]పహల్గాంలో 26 మంది పౌరులను ఉగ్రవాదులు హతమార్చడం తనను నిర్ఘాంతపరచిందని, దీనిపై బ్రిటిష్ ప్రజానీకం భారత్కు ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేస్తోందని బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ శుక్రవారం భారత ప్రధాని నరేంద్ర మోదీకి తెలిపారు.
[04:49]అత్యంత హేయమైన పహల్గాం ఉగ్రదాడిని గురించి, ఈ దాడికి సీమాంతర ఉగ్రవాదంతో ఉన్న సంబంధాన్ని గురించి భారత్ సుమారు 45 దేశాల దౌత్యవేత్తలకు శుక్రవారం వివరించినట్టు అధికార వర్గాలు తెలిపాయి.
[04:24]రాష్ట్రంలో మొత్తం 250 మంది పాకిస్థానీయులు ఉన్నట్లు పోలీసులు లెక్క తేల్చారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 208 మంది, సైబరాబాద్ పరిధిలో 39 మంది, రాచకొండ పరిధిలో ముగ్గురు ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు.
[04:37]కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజితోపాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించి నేషనల్ డ్యాం సేఫ్టీ అథార్టీ (ఎన్డీఎస్ఏ) చేసిన సిఫార్సులపై మంత్రివర్గంలో చర్చించిన తర్వాత ముందుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది.
[04:26]రాష్ట్రంలో వైద్యరంగం బలోపేతం కానుంది. ఇందుకు ప్రపంచబ్యాంకు నుంచి రూ.4,150 కోట్ల నిధులు రుణంగా అందనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రపంచబ్యాంకు నిధుల సమీకరణకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) సిద్ధంచేసింది.
[04:36]రాజీవ్ యువ వికాసం పథకం కింద మంజూరు చేసే యూనిట్లకు బ్యాంకు లింకేజీని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. రాయితీ పోను మిగతా వాటా భరించేందుకు లబ్ధిదారు సిద్ధంగా ఉన్నా యూనిట్లు మంజూరు చేయకూడదని నిర్ణయించింది.
[04:28]భారాస రజతోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివస్తారనే అంచనా మేరకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తిచేశారు.
[04:35]కొత్త ఆర్వోఆర్- 2025, భూ భారతి చట్టంతో రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన ప్రారంభించిన ప్రభుత్వం.. ఆ చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నాలుగు మండలాల్లో పైలట్ కార్యాచరణ చేపట్టింది. ఆ మండలాల్లో వచ్చే స్పందనల ఆధారంగా కొత్త చట్టంలో సవరణలు చేయనుంది.
[04:41]పహల్గాంలో పర్యాటకులపై పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడిని ఖండిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకొని మరోసారి పాకిస్థాన్ని ఓడించాలని, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)ని భారత్లో కలపాలని ప్రధాని మోదీకి సూచించారు.
[04:48]క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం, పోషకాహారం తీసుకోవడం, రోజూ 8 గంటలు నిద్రపోవడం, మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం.. ఇవి చేసినందుకు మీరు జీవితంలో ఎప్పుడూ పశ్చాత్తాపపడరు.
[04:05]ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వడదెబ్బతో ముగ్గురు మృతిచెందారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నర్సింహులపల్లికి చెందిన రైతు కుమ్మరికుంట రాజయ్య (67) శుక్రవారం కొనుగోలు కేంద్రంలో పోసిన ధాన్యాన్ని ఆరబెట్టారు.
కోనసీమలో రిటైర్డు ఉద్యోగ దంపతులను సీబీఐ అధికారులమని నమ్మించి మోసగాళ్లు రూ.30 లక్షలు వసూలు చేశారు. బెదిరింపులకు భయపడి డబ్బులు పంపిన దంపతులు, కుమారుడి సూచనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఏపీ ఈఏపీ సెట్-2025కి మొత్తం 3,58,017 మంది దరఖాస్తు చేశారు. ఇందులో ఇంజనీరింగ్కు 2,77,507 మంది, అగ్రికల్చర్-ఫార్మసీ విభాగానికి 79,610 మంది దరఖాస్తు చేశారు.
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్సరెడ్డి పేరు చెప్పి మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వరంగల్ జిల్లాకు చెందిన బుస్సా వెంకటరెడ్డి, మచ్చ సురేష్..
ఆంధ్రప్రదేశ్లో ఉక్కు పరిశ్రమలో పెట్టుబడులకు అనేక అవకాశాలు ఉన్నాయని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. ముంబైలో జరిగిన ఇండియా స్టీల్స్-2025 సదస్సులో దేశ విదేశాల ఉక్కు కంపెనీల ప్రతినిధులకు ఈ విషయాన్ని వివరించారు.
బదిలీల తరువాత మిగిలిన టీచర్లను క్లస్టర్ అకడమిక్ టీచర్లుగా నియమించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. సెలవుల్లో ఉన్న రెగ్యులర్ టీచర్ల స్థానాన్ని భర్తీ చేసేందుకు వీరి సేవలు వినియోగించనున్నారు.
ఆంధ్రప్రదేశ్లో గురుకుల విద్యాలయాల ప్రవేశ పరీక్షలు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా జరిగాయి. మొత్తం 60,000కి పైగా విద్యార్థులు పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీలకు పరీక్షలు రాశారు.
భారత్–పాక్ సరిహద్దులపై ఉద్రిక్తతలతో మార్కెట్లు కుదేలై రెండు రోజుల్లో రూ.8.88 లక్షల కోట్ల నష్టం వచ్చింది.కెనరా రొబెకో, ప్రెస్టేజ్ హాస్పిటాలిటీ ఐపీఓలకు సెబీకి డాక్యుమెంట్లు సమర్పించాయి
ఉపాధ్యాయులకు ప్రయోజనం చేకూర్చే ఉమ్మడి సర్వీసు రూల్స్ అమలుపై సీఎం చంద్రబాబును పీఆర్టీయూ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బి.మోహనరెడ్డి నేతృత్వంలో నాయకులు సచివాలయంలో సీఎంను కలిశారు.
ఇంటర్మీడియట్లో ద్వితీయ భాషగా తెలుగు స్థానంలో సంస్కృతాన్ని తీసుకురావాలని ప్రయత్నించిన ఇంటర్ బోర్డు.. ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలపై ఎట్టకేలకు స్పందించింది.
మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు కాల్చిన కేసులో అరెస్టైన మాధవరెడ్డికి చిత్తూరు సీఐడీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయనపై ఆరోపణలు ఉన్నప్పటికీ విచారణలో సహకరించకపోవడంతో కేసు మరింత దర్యాప్తు అవసరం ఉన్నదిగా కనిపిస్తోంది.
స్వీడన్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి ఆన్లిండే మాట్లాడుతూ ప్రపంచశాంతిని సాధించే ప్రక్రియలో మహిళల పాత్ర పెంచాలని సూచించారు. ఐరాస నిర్వహించే ప్రపంచ శాంతి చర్చల్లో మహిళల పాత్ర ఉండడం లేదన్నారు.
దేశీయ అణు విద్యుత్ ప్లాంట్లలో 49 శాతం వరకు విదేశీ పెట్టుబడులకు అనుమతించేందుకు కేంద్రం యోచనలో ఉంది.ఇది శుద్ధ ఇంధన ఉత్పత్తిని పెంపొందించడంలో కీలకంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
పల్నాడు జిల్లా గుండ్లపాడులో టీడీపీ లోపలి వర్గాల మధ్య విభేదాల వల్ల కార్యకర్త ఉప్పుతోళ్ల శ్రీనుపై దాడి జరిగింది. ఫ్లెక్సీ వివాదంతో చోటుచేసుకున్న ఈ దాడిలో శ్రీను తీవ్రంగా గాయపడ్డాడు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఏఐ పరిజ్ఞానం అందించేందుకు రాష్ట్ర సచివాలయంలో రెండు రోజుల వర్క్షాప్ నిర్వహించారు. 400 మంది అధికారులను దశలవారీగా ఏఐ నిపుణులుగా తీర్చిదిద్దే ప్రణాళికను ప్రకటించారు.
ఉగ్రవాదులకు శిక్షణ, నిధులు అందించామని పాక్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ అంగీకరించారు. పశ్చిమ దేశాల కోసం ఈ చర్యలు చేశామని, ఇప్పుడు దాని ఫలితాలు అనుభవిస్తున్నామని తెలిపారు
రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆహ్వానించేందుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విదేశీ ప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ‘తెలంగాణ రైజింగ్’ నినాదంతో రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి పనులను వెల్లడించారు.
2024–25 మార్చితో ముగిసిన త్రైమాసికంలో మారుతి సుజుకీ నికర లాభం 1 శాతం తగ్గి రూ.3,911 కోట్లుగా నమోదైంది.అయితే ఆదాయం పెరగగా, ఖర్చుల పెరుగుదల లాభాలపై ప్రభావం చూపింది
పాక్కు గుణపాఠం ఖాయమని మాజీ డీజీపీ రాజేంద్రకుమార్ తెలిపారు. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం పాక్కు భవిష్యత్తులో భారీ నష్టాలను తెస్తుందనీ, ఉగ్రవాద మద్దతుతో బ్లాక్లిస్ట్ చేయాలని సూచించారు
తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి లైఫ్ సైన్సెస్, టూరిజం, ఐటీ వంటి రంగాలు ఎంతో అనుకూలమని, విదేశీ ప్రతినిధులు తమ దేశాలు, సంస్థల ద్వారా తెలంగాణలో పెట్టుబడులు పెట్టించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.
ఒలెక్ట్రా గ్రీన్టెక్ అభివృద్ధి చేసిన జీఎఫ్ఆర్పీ రీబార్స్ స్టీల్ కంటే రెండు రెట్లు ధృడంగా, నాలుగు రెట్లు తేలికగా ఉంటాయి.ఈ బార్స్ తుప్పు పట్టకుండా, విద్యుత్ ప్రసారం చేయకుండా, తడి వాతావరణాల్లోనూ మెరుగైన పనితీరు కనబరిచేలా రూపొందించబడ్డాయి.
2024-25 ఆర్థిక సంవత్సరం కోసం ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యానికి 99.51 శాతం స్థాయిలో ప్రత్యక్ష పన్నులు వసూలయ్యాయి.రూ.22.26 లక్షల కోట్ల వసూళ్లు సాధించడంతో గతేడాదితో పోలిస్తే 13.57 శాతం వృద్ధి నమోదు అయింది.
జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన సజ్జల శ్రీధర్ రెడ్డిని ఎస్ఐటీ అధికారులు అరెస్ట్ చేశారు. మద్యం కంపెనీలకు కమీషన్లు కోరడం, ఒత్తిడి చేయడం, వందల కోట్ల లాభాలు పొందడంలో ఆయన ప్రధాన పాత్ర వహించారు.
కడప సీకేదిన్నెలో సజ్జల కుటుంబం అక్రమంగా 63 ఎకరాల ప్రభుత్వ భూములను తమ ఎస్టేట్లో కలిపేసుకున్నట్లు అధికార నివేదికలు స్పష్టం చేశాయి. అటవీ, రెవెన్యూ భూముల ఆక్రమణపై కలెక్టర్ బృందం విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
దేశ భద్రత నేపథ్యంలో పాకిస్థానీయులను వెనక్కి పంపాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిని ఆదేశించారు. హైదరాబాద్లోని 208 మంది పాకిస్థానీయులు ఈ నెలాఖరు వరకు దేశం విడిచి వెళ్లాలని డీజీపీ స్పష్టం చేశార
వింగ్స్ ఇండియా–2025 వైమానిక ప్రదర్శన జనవరి 28 నుండి 31 వరకూ హైదరాబాద్లో జరగనుంది.ఈ ప్రదర్శనను కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఏఏఐ, ఫిక్కీ సంయుక్తంగా నిర్వహిస్తాయి
వేట నిషేధ కాలంలో మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించే ‘మత్స్యకారుల సేవలో’ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తున్నారు. ఒక్కొక్క కుటుంబానికి రూ.20 వేలు చొప్పున సాయం అందిస్తూ 1.29 లక్షల కుటుంబాలకు రూ.258 కోట్లు మంజూరు కానున్నాయి.
ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఫోన్ట్యాపింగ్ కేసు నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు చేసిన వినతిపై శుక్రవారం హైకోర్టులో వాదోపవాదాలు జరిగాయి. క్యాన్సర్తో బాధపడుతున్నానని ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
పిఠాపురంలో శంకుస్థాపనలు, అభివృద్ధి పనులతో పర్యటించిన పవన్ కల్యాణ్, శాంతిభద్రతల విషయంలో రాజీపడమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేత వర్మ, ఎస్పీ మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.
[04:04]దేశంలో, రాష్ట్రంలో కళాశాలల్లో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని, వాటినుంచే నూతన నాయకత్వం వస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైటెక్స్లో జరిగిన భారత్ సమ్మిట్లో భాగంగా ‘భవిష్యత్తులో యువత, రాజకీయాలు’ అనే అంశంపై జరిగిన చర్చాగోష్ఠిలో ఆయన పాల్గొన్నారు.
[04:03]హైదరాబాద్లో ‘భారత్ సమ్మిట్-2025’ పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన అంతర్జాతీయ రాజకీయ సదస్సు శుక్రవారం హైటెక్స్లోని నోవాటెల్లో ఘనంగా ప్రారంభమైంది.
[04:04]జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గుండ్రాత్పల్లి పంచాయతీ పరిధిలోని మల్లారం గ్రామంలో దుర్గం రాజయ్య(55) అనే రైతు గడ్డి మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు.
ఉస్మానియా వైద్య కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్గా డాక్టర్ రాజారావు నియమితులయ్యారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జారీ చేశారు.
ఆపిల్ కంపెనీ ఐఫోన్ల తయారీ యూనిట్ను చైనా నుంచి భారత్కు తరలించాలనే యోచనలో ఉంది. ట్రంప్ విధించిన సుంకాలు, చైనా మీద ఆధారత తగ్గించాలన్న వ్యూహం ఇందుకు కారణంగా కనిపిస్తోంది
[04:02]తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దు కర్రెగుట్టల్లో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రత బలగాలు చేపట్టిన ఆపరేషన్ అత్యంత రహస్యంగా జరుగుతోంది. శుక్రవారం సైతం బృందాలు కూంబింగ్ కొనసాగించాయి.
[04:00]తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులో జరుగుతున్న ఆపరేషన్ను వెంటనే నిలిపివేయాలని మావోయిస్టు పార్టీ ఉత్తర-పశ్చిమ సబ్జోనల్ బ్యూరో ‘రూపేష్’ శుక్రవారం విడుదల చేసిన లేఖలో కోరారు.
[03:59]వాణిజ్యం, రాజకీయాలు, చట్టసభల్లో ప్రాతినిధ్యం సహా అన్ని రంగాల్లో మహిళలకు సమాన హక్కులు కల్పించాలని స్వీడన్ విదేశీ వ్యవహారాల మాజీ మంత్రి ఆన్ లిండే సూచించారు.
[03:59]దేశంలో ఉగ్రవాద నిర్మూలనకు ప్రధాని మోదీ కఠినంగా వ్యవహరించాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. పహల్గాం ఘటనపై శుక్రవారం శాస్త్రిపురంలోని తన నివాసం వద్ద మసీదులో మధ్యాహ్న ప్రార్థనల అనంతరం నల్లబ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. అందరికీ నల్లబ్యాడ్జీలను కట్టారు.
[03:58]వైద్య కళాశాలలు తమ వార్షిక డిక్లరేషన్లో ఇక నుంచి కెడావర్ల (శవాల) వివరాలను తప్పనిసరిగా పొందుపరచాలని జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) పరిధిలోని అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్ (యూజీఎంఈబీ) దేశంలోని అన్ని వైద్య కళాశాలలకు శుక్రవారం స్పష్టం చేసింది.
[03:58]గత కొద్ది రోజులుగా సూర్యోదయానికి ముందు ఆకాశంలో చంద్రుడితో పాటు కాంతిమంతంగా శుక్రగ్రహం, మసకమసకగా శనిగ్రహం కనిపిస్తున్నాయి. దీనికి కారణం ‘గ్రహాల కంజంక్షన్’ అని ప్లానెటరీ సొసైటీ ఇండియా డైరెక్టర్, ఖగోళ పరిశోధకుడు రఘునందన్కుమార్ చెప్పారు.
[03:57]రాష్ట్రంలో 2,500 మహిళా స్వయం సహాయక సంఘాలతో ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు సాంకేతిక సహకారం అందించేందుకు రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) శుక్రవారం ఇక్రిశాట్తో అవగాహన ఒప్పందం చేసుకుంది.
[04:03]ఉత్తర్ప్రదేశ్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. బహ్రాయిచ్ జిల్లాలోని ఓ రైస్ మిల్లులో పచ్చి బియ్యాన్ని ఆరబెట్టే డ్రయర్ పనిచేయకపోవడంతో దాని నుంచి వచ్చిన పొగను పీల్చి అయిదుగురు కార్మికులు మరణించారు.
[03:50]‘నా నియోజకవర్గంలో మీ క్రషర్ నడవాలంటే రూ.5 కోట్లు ఇవ్వండి. లేదంటే దాన్ని మూయించేస్తా. మిమ్మల్ని చంపించేస్తా’ అంటూ వైకాపా నాయకురాలు, నాటి చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని.. పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని తీవ్రంగా బెదిరించారని ఏసీబీ తేల్చింది.
[03:47]రాజధాని ప్రాంతంలో రెండో విడత భూసమీకరణకు రైతుల నుంచి సానుకూలత వ్యక్తమైంది. పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి మండల పరిధిలోకి వచ్చే మూడు గ్రామాల్లో సీఆర్డీయే అధికారులు సభలు నిర్వహించగా.. భూములు ఇచ్చేందుకు అభ్యంతరం లేదని అక్కడి రైతులు చెప్పారు.
[03:49]‘తహసీల్దారు, సబ్కలెక్టరేట్ కార్యాలయాల్లో ఉండాల్సిన దస్త్రాలు మీ ఇంట్లో ఎందుకున్నాయి? మీరేం రెవెన్యూ ఉద్యోగి కాదు కదా?’ అని అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టరేట్లోని దస్త్రాల దగ్ధం కేసులో ప్రధాన నిందితుడైన వైకాపా నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు వంకిరెడ్డి మాధవరెడ్డిని సీఐడీ ప్రశ్నించింది.
[03:46]ప్రపంచంలో ఖరీదైన మామిడిగా పేరొందిన ‘మియాజాకీ’ రకం మామిడిని నంద్యాల జిల్లాకు చెందిన తెదేపా నేత, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్రెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో ప్రయోగాత్మకంగా పండించారు.
[03:49]భారీ వర్షం కురిసిందంటే ఆ భూముల్లో అడుగుల లోతు నీరు నిలుస్తుంది. సమీప వాగుల్లోంచి వరద పొంగి, చుట్టుపక్కలా ముంచెత్తుతుంది. రోజుల తరబడి నీరు నిలిచి, పంటలు సరిగా పండని ఆ నేలలను రైతులు బాడవ భూములుగా పిలుస్తారు.
[03:50]ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. రాజధాని అమరావతి పనులను ప్రారంభించడానికి రావాలంటూ ఆహ్వానం పలికారు.
అమరావతి పునర్నిర్మాణానికి ప్రధాని మోదీని ఆహ్వానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, అభివృద్ధి ప్రాజెక్టులపై వారితో విస్తృతంగా చర్చించారు. మియావాకీ విధానంతో పచ్చదనం పెంపు, ఉగ్రవాదంపై కఠిన నిర్ణయాలకు మద్దతు వంటి అంశాలపై ప్రధానితో భేటీ సందర్భంగా చర్చించారు.
బీఆర్ఎస్ పార్టీకి పన్నెండు సార్లు అధ్యక్షుడిగా ఎన్నిక కావడం నిబంధనలకు విరుద్ధమని, కేసీఆర్ వెంటనే తన పదవికి రాజీనామా చేసి ఆ స్థానంలో బీసీని నియమించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివా్సగౌడ్ డిమాండ్ చే శారు.
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలపై యూఎన్ ప్రధాన కార్యదర్శి గుటెరెస్ ఆందోళన వ్యక్తం చేశారు. రెండు దేశాలు సంయమనం పాటించి సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించార
కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీకి వస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆయనను తిరిగి ముఖ్యమంత్రిని చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు నిర్విరామ కృషికి సిద్ధమవుతున్నాయని తెలిపారు.
సన్రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ను 5 వికెట్ల తేడాతో ఓడించి కీలక విజయం సాధించింది.హర్షల్ 4 వికెట్లు తీసి కీలక పాత్ర పోషించిన మ్యాచ్లో చెన్నై ప్లేఆఫ్స్ అవకాశాలు చేజారిపోయాయి
బెంగళూరులో ఉన్న అనధికారిక పాకిస్థానీయులను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నామని హోం మంత్రి పరమేశ్వర్ తెలిపారు. జాతీయ భద్రతపై మరిన్ని కఠిన నిర్ణయాలు అవసరమని ఆయన పేర్కొన్నారు
ఆంధ్ర విశ్వవిద్యాలయం భాషా ఆధారిత విద్యా సంస్థగా 1926లో స్థాపించబడింది. శతాబ్దకాలంలో ఇది అనేక గొప్ప మేధావులను, నేతలను తయారు చేసిన ప్రతిష్టాత్మక వర్సిటీగా ఎదిగింది.
జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దవాఖానలు, వైద్య కళాశాలల్లో పనిచేసే డాక్టర్లు, బోధనా సిబ్బందితో పాటు పారామెడికల్, అనుబంధ సిబ్బందికి మే 1 నుంచి ఆధార్ ఆధారిత ముఖ గుర్తింపు హాజరు
కార్మిక సంక్షేమ నిధిని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డదారిలో వినియోగిస్తున్నదా? కార్మికుల సంక్షేమం కోసమే వాడాల్సిన డబ్బును దారిమళ్లించి భారత్ సమ్మిట్ సదస్సు నిర్వహణ కోసం ఖర్చు పెడుతున్నదా? వివాస కానుక పథ�
నటుడు కిరణ్ అబ్బవరం నటించిన ‘క’ చిత్రానికి అరుదైన గౌరవం లభించింది. 15వ ప్రతిష్టాత్మక ‘దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్'లో ఈ సినిమా నామినేట్ అయ్యింది. ఉత్తమ చిత్ర విభాగానికి ‘క’ నామినేట్ అయినట్లు
లంకలో రావణుడి అరాచకాలను అరికట్టడానికి ఆనాడు రామదండు కదిలిందని.. నేడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తున్న అరాచకాన్ని అడ్డుకునేందుకు గులాబీ దండు కదిలిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు.
బీఆర్ఎ్సలో కీలక నేతల మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని, మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్నే ఉంటారని బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టం చేశారు. కేటీఆర్, కవిత మధ్య గ్యాప్ అనేది గిట్టనివారి ప్రచారమని కొట్టిపారేశారు.
పాక్పై సైనిక చర్యలకు సంబంధించిన నాలుగు కీలక మార్గాలను రక్షణ నిపుణులు ప్రతిపాదిస్తున్నారు. వీటిలో ఆధునిక యుద్ధ విమానాలతో దాడులు, నియంత్రణ రేఖ వెంట దాడులు, సర్జికల్ దాడులు, మరియు సరిహద్దు ప్రాంతాల్లోని లక్ష్యాలపై దాడులు చేయడం ఉన్నాయి
వరుసగా రెండు ఓటముల తర్వాత ఐపీఎల్-18లో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) తిరిగి విజయాల బాట పట్టింది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో బంతితో పాటు బ్యాట్తోనూ సమిష్టిగా రాణించ
ఆ రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో పోసి 20 రోజులకు పైగా నిరీక్షించారు. తర్వాత కేంద్రంలో కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి కావడంతో ట్రాక్టర్ల ద్వారా మిల్లుకు తరలించారు. అక్కడా మరో రెండు రోజులు పడిగాపులు కాశా�
2008 ముంబై ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సయీద్ తాజాగా ఒక పాత వీడియోను ప్రచారంలో పెట్టి, భారత్ను బెదిరించారు. ‘‘మీరు నీళ్లు ఆపిస్తే, మేము మీ ఊపిరి ఆపిస్తాం’’ అంటూ అతను వ్యాఖ్యానించాడు
హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరుగుతున్న భారత్ సమ్మిట్-2025లో గందరగోళంగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం, పలు సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో మొదటిరోజు సర్వత్రా సమ
ఎఫ్ఐఎమ్ ఆసియా రోడ్ రేసింగ్ చాంపియన్షిప్ కోసం రంగం సిద్ధమైంది. థాయ్లాండ్ వేదికగా ఈనెల 27వ వరకు జరుగనున్న రేసింగ్ కోసం హోండా ప్రకటించిన జట్టులో భారత్ నుంచి జోహాన్ రీవ్స్, కెవిన్ కింటాల్ ప్రా�
నీరజ్ చోప్రా ఆహ్వానించిన పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ విషయమై విమర్శలు ఎదుర్కొన్నాడు.ఈ నేపథ్యంలో తన కుటుంబంపై వ్యక్తిగత దూషణలు వస్తున్నందుకు నీరజ్ ఆవేదన వ్యక్తం చేశాడు
బందీపోరా జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబా కమాండర్ అల్తాఫ్ లల్లీ హతమయ్యాడు. పహల్గాం దాడి తర్వాత చేపట్టిన గాలింపులో ఈ విజయంతో ఉగ్రవాదులకు గట్టి ఎదురు దెబ్బ పడింది
వ్యవసాయ, నిర్మాణ రంగ పరికరాల తయారీ సంస్థ ఎస్కార్ట్ ..వచ్చే నెల నుంచి ట్రాక్టర్ల ధరలను పెంచబోతున్నట్టు ప్రకటించింది. ఎంత శాతం మేర పెంచుతున్న విషయాన్ని సంస్థ వెల్లడించలేదు.
పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాలు పూర్తిగా దిగజారాయి. ఒప్పందాల నిలిపివేత, పౌరుల గెంటివేత వంటి కఠిన నిర్ణయాలను ఇరు దేశాలూ తీసుకొన్నాయి. ఈ క్రమంలో భారత్-పాక్ మధ్య సైనిక చర్�
భారత్-పాక్ క్రికెట్ జట్ల మధ్య బీసీసీఐ ఐసీసీ గ్రూప్ దశలో ఈ మ్యాచ్లు జరగవద్దని భావిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.పాక్ హాకీ జట్టు భారత్లో జరుగనున్న ఆసియాకప్ టోర్నీలో పాల్గొంటుందో లేదో అనుమానం వ్యక్తం అయ్యింది
రాష్ర్టాన్ని అప్పుల ఊబిలోకి దింపుతున్న సీఎం రేవంత్రెడ్డి సర్కారు మరో రూ.1,400 కోట్ల రుణం తీసుకోనున్నది. త్వరలో బహిరంగ మార్కెట్ నుంచి ఈ రుణాన్ని తీసుకునేందుకు ఇండెంట్ పెట్టింది.
దేశ చరిత్రలో నిలిచిపోయేలా బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ మండలాధ్యక్షుడు గుగులోతు కృష్ణనాయక్, హుజూర్నగర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కడియం వెంకటరెడ్డి అన్నారు. గరిడేపల్లిలో శు�
విరేచనాలతోపాటు కడుపునొప్పితో ప్రైవేట్ దవాఖానలో చేరిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ చెందాడు. ఆస్పత్రి నిర్వాహకుడైన ఆర్ఎంపీ వైద్యుడి నిర్లక్ష్యమే కారణమంటూ మృతుడి బంధువులు ఆందోళన చేశారు. ఈ సంఘటన యాదగిరిగు�
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను నికర లాభంలో 2.4 శాతం వృద్ధి చెంది రూ.19,407 కోట్లు లేదా ప్రతిషేరుకు రూ.14.34 కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించి�
భారత బాక్సర్లు ఖుషీ చాంద్, తికమ్ సింగ్ ఆసియా జూనియర్ చాంపియన్షిప్లో సెమీఫైనల్స్కు దూసుకెళ్లారు.మిగతా భారత బాక్సర్లు కూడా తమ విభాగాలలో సెమీస్ చేరుకున్నారు
పహల్గాం ఉగ్రదాడి సమయంలో ప్రాణాల పరవశంలోనూ విధేయతను చూపిన కశ్మీరీ గైడ్ నజకత్ షా, ముగ్గురు చిన్నారులతో పాటు 11 మంది పర్యాటకులను సురక్షితంగా కాపాడాడు. పర్యాటకుల భద్రతకే తన బాధ్యతగా భావించిన ఆయన, ప్రాణాలతో పోరాడుతూ ఆదర్శంగా నిలిచాడు
ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్ కోసం భారత జట్టులో ముగ్గురు తెలుగు అథ్లెట్లు చోటు పొందారు. నిత్య గంధే, జ్యోతి యర్రాజీ, నందిని అగసార ఆసియా చాంపియన్షిప్స్లో పోటీపడనున్నారు
పెహల్గాం లోయలో హిందువులపై ఉగ్రదాడిలో శైలేశ్ తన ప్రాణాలు కోల్పోగా, భార్య శీతల్ పిల్లలతో కలిసి భయంతో ప్రాణాల కోసం పరుగెత్తింది. ముష్కరులు హిందువులను వేరు చేసి లక్ష్యంగా చేసుకోవడమే కాక, సహాయక చర్యల్లో ఆలస్యం దుఃఖకరంగా నిలిచింది
పహల్గాం ఉగ్రదాడిలో పాకిస్థాన్ టెర్రరిస్టులకే కాక మరికొందరి హస్తం కూడా ఉంచవచ్చునన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ జరిపిన దాడి తరహాలోనే ఇప్పుడు పహల్గాంలో కూడా దాడి జ�
తమ దేశంలో ఉగ్రవాదులు లేరంటూ ఇన్నాళ్లూ బుకాయిస్తూ వస్తున్న పాకిస్థాన్.. ఇప్పుడు అంతర్జాతీయ మీడియా సాక్షిగా యూటర్న్ తీసుకుంది. గత మూడు దశాబ్దాలపాటు ఉగ్రవాద సంస్థలకు నిధులు, ఉగ్రవాదులకు శిక్షణ అందిస్తు�
గృహ రుణాలు అందించే దేశంలో అతిపెద్ద సంస్థల్లో ఒకటైన ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ రుణగ్రహీతలకు శుభవార్తను అందించింది. గృహ రుణాలపై వడ్డీరేటును పావు శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇటీవల రిజర్వు బ్యాంక్
కొనుగోలు కేంద్రంలో ధాన్యం ఆరబెట్టిన అనంతరం ఇంటికి వెళ్తుండగా వడదెబ్బతో ఓ రైతు మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నర్సింహులపల్లిలో జరిగింది.
ఆరుగాలం కష్టపడి వేసిన పత్తి పంట చేతికి అందక... చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపంతో గడ్డిమందు తాగి పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్లారంలో చోటు చేసుకుంది.
బంగారం ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. పదిగ్రాముల పుత్తడి ధర లక్ష రూపాయల మార్క్ను అధిగమించి సామాన్యుడికి అందని స్థాయికి చేరుకున్నది. దీంతో సామాన్యుడితోపాటు మహిళలు కొనుగోలు చేయడానికి జంకుతు�
[03:12]రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు- తెలంగాణ(ఆర్యూపీపీ-టీఎస్) పేరిట మరో సంఘం ఆవిర్భవించింది. ఇప్పటివరకు అదే పేరుతో ఉన్న సంఘానికి గురువారం రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
పెహల్గామ్ చేరేందుకు గుర్రాల యజమానులతో బేరమాడిన 28 మంది పర్యాటకులు, ఆ ఆలస్యం వల్ల ఉగ్రదాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. మృత్యువు తలుపుదట్టిన వేళ క్షణకాలం ఆలస్యం ప్రాణాలను కాపాడింది.
కమిందు మెండిస్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించాడు.బ్రెవిస్ క్యాచ్, జడేజా వికెట్, మ్యాచ్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
రాష్ట్ర సాధనలో కేసీఆర్ వెన్నంటి నిలిచిన న్యాయవాదులు పార్టీ రజతోత్సవ సంరంభంలో అధిక సంఖ్యలో పాల్గొనాలని బీఆర్ఎస్ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ సోమ భరత్ పిలుపునిచ్చారు. శుక్రవారం హనుమకొండ పార్టీ ఆఫ�
వరుస విజయాలతో జోష్మీదున్నారు యువహీరో శ్రీవిష్ణు. ఆయన నటిస్తున్న తాజా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘సింగిల్'. కార్తీక్ రాజు దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, కళ్యా ఫిల్మ్స్ సంస్థలు న
పెహల్గామ్ ఉగ్రదాడిలో తండ్రిని కోల్పోయిన ఆరతి మేనన్కు, కశ్మీరీ ట్యాక్సీ డ్రైవర్లు ముసాఫిర్, సమీర్ సోదరుల్లా తోడుగా నిలిచి, ఆమెకు అత్యంత విషాద సమయంలో అండగా ఉండారు
వారం రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేసిన మెదక్ జిల్లా తూప్రాన్కు చెందిన ఆటోడ్రైవర్ గజ్జల బాబు శుక్రవారం చనిపోయాడు. ఈ నెల 19న రాత్రి ఆటోలోనే గడ్డి మందు తాగిన బాబును కుటుంబ సభ్యులు, స్థానికులు సికింద్రాబా�
గొర్రెలను మేపుతూ సంచార జీవనం సాగించే ఒక గొర్రెల కాపరి కుమారుడు సివిల్స్ ఎంట్రన్స్లో 551 ర్యాంకు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మహారాష్ట్రలోని కొల్హాపూర్కు చెందిన గొర్రెల కాపరి కుమారుడు బీర్ దేవ్ స
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. వరంగల్ బైపాస్ రోడ్డులోని ఎల్కతుర్తిలో ఆదివారం సాయంత్రం జరిగే సభకు లక్షలాది మంది తరలివస్తారన్న అంచనాతో బ్రహ్మాండంగా కనీవిని ఎరుగని రీతిలో సభక�
ప్రభుత్వ మద్యం డిపోల నుంచి మద్యం తీసుకోకుండా బార్ను ఎలా నిర్వహిస్తున్నారనే అనుమానంతో రంగారెడ్డి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ జీవన్ కిరణ్ తన బృందంతో కలిసి గురువారం ర�
శ్రద్ధాశ్రీనాథ్ ప్రధాన పాత్రలో నటించిన సైన్స్ ఫిక్షన్ అడ్వెంచరస్ చిత్రం ‘కలియుగమ్ 2064’. ప్రమోద్ సుందర్ దర్శకుడు. కన్నడ, తెలుగు భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని కె.ఎస్.రామకృష్ణ నిర్మించారు. మే 9న విడుద
‘ప్రియదర్శి వైవిధ్యమైన నటుడని మా అందరి నమ్మకం. ఇదే విషయాన్ని నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు ప్రేక్షకులు అదేమాటంటున్నారు. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్గారితో ఈ సినిమా ద్వారా హ్యాట్రిక్ హిట్కొట్టడ�
హీరోలందరి అభిమానులకూ ఇష్టుడైన నటుడు డా.రాజశేఖర్. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు. జనరేషన్ మారింది. కొత్త నీరు వచ్చింది. పాత కథలకు కాలం చెల్లింది. ఆడియన్స్ అభిరుచి మారింది. దాంతో ఈ జనరేషన్కి �
సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో బాలకృష్ణ ‘అఖండ 2- తాండవం’ ముందు వరుసలో ఉంటుంది. హ్యాట్రిక్ హిట్స్ సింహా, లెజెండ్, అఖండ చిత్రాల తర్వాత బాలయ్య, బోయపాటిశ్రీను కాంబినేషన్లో వస్తున్న స�
[03:11]‘అంతర్జాతీయ వ్యాపారానికి 2024-25 సవాళ్లు విసిరినా, రిలయన్స్ స్థిరమైన పనితీరునే ప్రదర్శించింది. ఇంధన మార్కెట్లలో ఊగిసలాటలున్నా ఓ2సీ విభాగం రాణించింది.
[03:10]దేశీయ వాహన దిగ్గజ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ), గత ఆర్థిక సంవత్సరం (2024-25) నాలుగో త్రైమాసికంలో రూ.3,911 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది.
[03:08]కాంక్రీట్లో వాడే స్టీల్ రీబార్కు ప్రత్యామ్నాయంగా గ్లాస్ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ పాలిమర్ (జీఎఫ్ఆర్పీ) రీబార్ను ఆవిష్కరించినట్లు.. విద్యుత్తు బస్సుల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్టెక్ వెల్లడించింది.
[03:07]భారతీ ఎయిర్టెల్కు చెందిన రూ.41,000 కోట్ల సర్దుబాటు చేసిన స్థూల ఆదాయ(ఏజీఆర్) బకాయిలను, ఆటోమేటిక్గా ఈక్విటీగా మార్చడం కుదరదని.. ఇందు కోసం కంపెనీ చేసుకున్న దరఖాస్తుపై పరిశీలన అవసరమని టెలికాం విభాగం (డాట్) పేర్కొన్నట్లు తెలుస్తోంది.
పాక్ చెరలో ఉన్న బీఎస్ఎఫ్ జవాను పూర్ణం సాహూ పరిస్థితిపై సమాచారం లేక తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు, తమ బిడ్డను క్షేమంగా ఇంటికి తీసుకురావాలంటూ కేంద్రాన్ని వేడుకుంటున్నారు
‘వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న పండుగలా బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహించి చరిత్ర సృష్టిస్తాం. సభ కోసం కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసినం. తెలంగాణ ఇంటి పార్టీ నిర్వహిస్తున్న జనజాతరకు పెద్ద ఎత్త�
‘హిట్' ఫ్రాంచైజీ నుంచి ఇప్పటివరకూ వచ్చిన రెండు సినిమాలు మంచి విజయాలను అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీ నుంచి రానున్న మూడో ప్రయత్నం ‘హిట్ : ది 3rd కేస్'. అగ్ర హీరో నాని కథానాయకుడిగా శైలేష్ కొ
వారిద్దరి పేర్లు ‘ఆదిల్'యే. అయితే ఒకరు మతం పేరుతో మారణకాండకు దిగగా, మరొకరు మతం కన్నా మానవత్వం ముఖ్యమని చాటారు. పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందగా, అందులో గుర్రాలు నడిపించే సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా క�
పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం రాత్రి జమ్ముకశ్మీర్లోని వాస్తవాధీన రేఖ (ఎల్వోసీ) వెంబడి పాకిస్థాన్ సైనికులు కాల్పులకు తె
పహల్గాం ఉగ్ర దాడి వెనుక ఉన్న సూత్రధారులను మట్టుబెట్టే ఆపరేషన్లో భారత్ తొలి విజయం సాధించింది. జమ్ము కశ్మీరులోని బందిపొరాలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తాయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీ హ
పహల్గాం ఉగ్రవాద దాడి సృష్టించిన జ్వాలలు రగులుతుండగానే నిఘా వర్గాలు ఓ హెచ్చరిక చేశాయి. జమ్ముకశ్మీరులోని స్థానికేతరులను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ ఐఎస్ఐ (ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్), దాని అనుబ
తెలంగాణ ఉద్యమంతో సిద్దిపేటకు అవినాభావ సంబంధం ఉందని, గులాబీ జెండా పుట్టిందే సిద్దిపేట నుంచి అని, ఆనాటి కేసీఆర్ ఆమరణ దీక్ష ..2001లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావమైన సిద్దిపేటతో తెలంగాణ ఉద్యమానికి పేగు బంధం ఉంద�
జవహర్నగర్ కార్పొరేషన్లో శుక్రవారం రెవెన్యూ సిబ్బంది పలు కాలనీల్లో అక్రమ నిర్మాణం పేరిట చేపట్టిన పేదల ఇండ్ల కూల్చివేతలు ఉద్రిక్తతకు దారితీసింది. పేదల ఇండ్లపైకి బుల్డొజర్ తీసుకురావడంపై జవహర్నగర్�
మేడ్చల్ జిల్లా మాదారంలోని ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు పనులు ప్రారంభంలో జాప్యంపై విమర్శలు వస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాదారంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు 3 వందల ఎకరాలను రూ. 60 కోట్�
తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయిన స్వరాష్ట్రం అనే లక్ష్యాన్ని ముద్దాడిన తర్వాత అది కొంతమందికి సాదాసీదాగా అనిపించవచ్చు. అది సాధారణ విషయమేనని కొందరు కొట్టిపారేయనూ వచ్చు. కానీ, పాతికేండ్ల కిందట అది మహోజ్వల, చ�
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మాజీ చైర్మన్ డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ (84) కన్నుమూశారు. గత కొన్ని నెలల నుంచి వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం బెంగళూరులోని తన నివాసంలో తుదిశ�
ఈనెల 27న వరంగల్లోని ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభకు ప్రతి కార్యకర్త ఉద్యమ స్ఫూర్తితో తరలిరావాలని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేర
తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న చిన్నారి సాత్వికకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు బాసటగా నిలిచారు. ఇటీవల సిద్దిపేటలో నిర్వహించిన ‘భద్రంగా ఉండండి.. భవిష్యత్తులో ఎదగాలి’ అనే కార్యక్రమంలో సిద్�
ఈనెల 27న ఎలతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభలో పెద్ద ఎత్తున పాల్గొని, విజయవంతం చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పిలుపునిచ్చారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
రాష్ట్రంలో సుస్థిర పాలన పోయి రాక్షస పాలన వచ్చిందని, కాంగ్రెస్ 50 ఏండ్లలో చేయని అభివృద్ధిని కేసీఆర్ పదేండ్లలో చేసి చూపించారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. చేర్యాలలోని ఓ ఫంక్షన్ హాలులో శుక
ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండడంతో రైతులు నష్టపోతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నా రు. శుక్రవారం నంగునూరు మండలం పాలమాకులలోని ధాన్యం కొనుగోలు క�
ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఖమ్మం జిల్లా ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు పిలుపునిచ్చారు.
ఎవరెవరు ఎక్కడున్నా ఒక్కరోజు ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలివచ్చి విజయవంతం చేయాలని, దీనిని పార్టీ పండుగలా భావించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ కోరారు. కూసు
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే తమ సత్తా ఏమిటో సీఎం రేవంత్రెడ్డికి చూపించాల్సి వస్తుందని టీజీఈ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు హెచ్చరించారు. అధికారంల�
భారత్, పాకిస్థాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్త పరిస్థితిని అత్యంత నిశితంగా పరిశీలిస్తున్నామని, రెండు దేశాలు పూర్తి సంయమనం పాటించాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గెటెరస్ కోరారు. పరిస్థితి మరి�
హాస్టల్ వార్డెన్ విద్యార్థినుల ప్రైవేటు వీడియోలు,ఫొటోలు తీసి ఇతరులకు పంపిస్తున్నారని ఆరోపిస్తూ వీబీఐటీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని, విద్యార్థులు శుక్రవారం తరగతులను బహిష్కరించి కళాశాల ముందు ఆం�
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఆదివారం ఎల్కతుర్తిలో జరిగే భారీ బహిరంగ సభకు గ్రేటర్ గులాబీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఈ వేడుకను పండుగ వాతావరణంలో జరుపుకొనేలా భారీ ఎత్తున ప్లా�
ఎలతుర్తిలో 27న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చరిత్రాత్మక సభ జరగబోతున్నదని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం తెలంగాణభవన్లో జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని నియోజకవర్గాల నేతలతో నియోజకవ�
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీకి ఖర్చుల సెగ గట్టిగానే తగిలింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన ఒక్క శాతం తగ్గి రూ.3,911 కోట్లకు ప�
[02:23]బెంగళూరు వేదికగా తన ఆధ్వర్యంలో జరిగే ఎన్సీ క్లాసిక్ జావెలిన్ త్రో ఈవెంట్కు పాకిస్థాన్ ఆటగాడు అర్షద్ నదీమ్ను ఆహ్వానించడంపై చెలరేగుతున్న దుమారంపై భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఆవేదన వ్యక్తం చేశాడు.
[02:20]ఐపీఎల్-18లో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగి ఆశించిన స్థాయిలో రాణించలేక పాయింట్ల పట్టికలో వెనుకబడింది కోల్కతా నైట్రైడర్స్. ప్లేఆఫ్ అవకాశాలు క్లిష్టం చేసుకున్న ఆ జట్టు శనివారం కీలక పోరులో పంజాబ్ కింగ్స్తో తలపడనుంది.
[02:18]2020 టోక్యో ఒలింపిక్స్లో భారత స్టార్ నీరజ్ చోప్రా ప్రదర్శన ఎంతో స్ఫూర్తినిచ్చిందని 400 మీటర్ల హర్డిల్స్లో రెండుసార్లు ఒలింపిక్ ఛాంపియన్, అమెరికా తార దలీల మహ్మద్ చెప్పింది.
మనిషి జీవితంలో ప్రాణానికి మించిందేదీ లేదు. అటువంటిది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం వందల మంది తమ ప్రాణాలను ధారపోశారు. అలాంటి అమరవీరులను స్మరించడం అనివార్యం.
[02:16]పాత తరం ప్రతినిధిగా తాను ఇంకా బరిలో ఉన్నానని.. టెన్నిస్ మ్యాచ్ల కోసం అభిమానులను కోర్టులకు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నానని సెర్బియా దిగ్గజం నొవాక్ జకోవిచ్ అన్నాడు.
పొరపాటున పాకిస్థాన్ సరిహద్దుల్లోకి చొరబడిన బీఎస్ఎఫ్ జవాన్ను అప్పగించేందుకు పాకిస్థాన్ రేంజర్లు వరుసగా మూడవ రోజు నిరాకరించారు. ఆ జవాన్ ఆచూకీ చెప్పడానికి కూడా రేంజర్లు ఇష్టపడడం లేదని అధికార వర్గ�
[02:13]ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణులు నిత్య గంధె, అగసర నందిని (తెలంగాణ), కుంజా రజిత (ఆంధ్రప్రదేశ్) భారత జట్టులో చోటు సంపాదించారు.
[02:08]ఐపీఎల్ చరిత్రలో చెన్నైని వారి సొంతగడ్డపై ఓడించి ఎరుగదు సన్రైజర్స్ హైదరాబాద్.. పైగా ఈ సీజన్లో ఆ జట్టు ఆట పేలవం. పెద్దగా అంచనాలు లేవు. కానీ సన్రైజర్స్ అదరగొట్టింది.
భాషా ప్రయుక్త రాష్ర్టాల ప్రాతిపదికన భారతదేశం పలు రాష్ర్టాలుగా ఏర్పాటైంది. దేశంలో మెజారిటీ ప్రజలు హిందీ మాట్లాడగా, ఆ ప్రాంతాలు అనేక రాష్ర్టాలుగా ఏర్పాటు చేయబడ్డాయి. హిందీ తర్వాత ఎక్కువమంది ప్రజలు మాట్ల�
పాకిస్థానీ జాతీయులందరినీ గుర్తించి వారిని వెంటనే వారి స్వదేశానికి పంపించివేయాలని కేంద్ర హోం శాఖ అన్ని రాష్ర్టాలను కోరింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అందరు ముఖ్యమంత్రులతో మాట్లాడినట్లు శుక్రవారం అధి�
సబ్బండ వర్గాల ప్రజలు సుభిక్షమైన కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని కుంకుడుపాముల గ్రామానికి చెందిన 25 కాంగ్రెస్ కుటుంబాలు నార్కట్�
అవకాడో ఫ్రూట్స్ లోడ్ పంపిస్తామంటూ ఆన్లైన్లో ఆర్డర్లు తీసుకుని చివరకు రిపేర్లు, చలాన్లు, సొంత ఖర్చులంటూ రూ.2.6లక్షలు దోచేశారు సైబర్ నేరగాళ్లు. హైదరాబాద్కు చెందిన 23 ఏళ్ల బాధితుడు జస్ట్ డయల్ యాప్ ద్వ�
ఉగ్రవాదులు పన్నిన ట్రాప్ నుంచి భద్రతా దళాలు త్రుటిలో తప్పించుకోవడంతో ప్రాణనష్టం తప్పింది. పహల్గాం దాడిలో ఒక నిందితుడైన ఆసిఫ్ ఫౌజీ.. దక్షిణ కశ్మీర్లోని త్రాల్లో ఉన్న తన ఇంటిని వెతుక్కుంటూ భద్రతా దళా�
ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్ పై కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు పహల్గాం లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని ఆయన తీవ్రంగా ఖం�
పహల్గాం ఉగ్రవాద దాడి నేపథ్యంలో సిటీలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. సున్నిత ప్రాంతాలపై దృష్టి పెట్టడంతో పాటు హైదరాబాద్లో ఉన్న పాకిస్తానీయులను వెనక్కు పంపడంపై కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చిన కారణంగా వ�
రబీ సీజన్కు సంబంధించి జిల్లాలో అన్ని మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటుచేయడం జరిగిందని, ధాన్యం విక్రయించిన రెండు రోజుల్లో రైతుల ఖాతాకు సొమ్ములు జమచేసే విధంగా చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ అన్నారు.
వక్ఫ్ సవరణ చట్టం, 2025 భారత రాజ్యాంగ పునాదులపై దృఢంగా నిలిచిందని కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో తెలిపింది. న్యాయస్థానాలను ఆశ్రయించే హక్కు నిరాకరణకు గురికాకుండా ఈ చట్టం
కృష్ణా గోదావరి బేసిన్ పరిధిలో దక్షిణ భారతదేశంలో చమురు ఉత్పత్తుల్లో అగ్రగామిగా ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవులో ఓఎన్జీసీ ఆన్షోర్ టెర్మినల్ను మహిళలు, గ్రామస్తులు శుక్రవారం ముట్టడించడంతో ఉద్రిక్త పరిస్థి తి ఏర్పడింది.
[01:27]కుటుంబం, పిల్లలు, బాధ్యతలు అంటూ వాళ్ల జీవితాన్ని సర్వస్వం ధారపోస్తారు తల్లిదండ్రులు. పిల్లలకు సంబంధించిన ప్రతి వేడుకను పండుగలా చేస్తారు. కానీ ఉన్నత స్థాయికి చేరుకున్నాక.. తీరిక లేని వారి జీవితాల్లో నుంచి తల్లిదండ్రులను దూరం పెడుతున్నారు పిల్లలు.
[01:29]కథానాయకుడు అల్లు అర్జున్ త్వరలో తన కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆయన నటిస్తున్న ఈ 22వ సినిమాకి అట్లీ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. సన్పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.
పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో రాష్ట్రంలోని ఆర్అండ్బీ రహదారులను అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తొలి విడతగా రాష్ట్రంలోని కొన్ని రహదారుల్లో సర్వే నిర్వహించగా రెండో విడతలో మరి కొన్ని రహదారులను సూచిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
[01:23]‘పొన్నియిన్ సెల్వన్ 2’ చిత్రంలోని పాటపై కాపీరైట్ కేసులో పిటిషన్దారుడికి రూ.2 కోట్లు చెల్లించాలని సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్, చిత్ర నిర్మాణ సంస్థను దిల్లీ హైకోర్టు ఆదేశించింది. మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్, రవి మోహన్, కార్తి, త్రిష.
[01:19]‘ధూమ్ ధామ్’ సినిమాతో ఈ ఏడాది ప్రారంభంలోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ తార యామీ గౌతమ్. వైవిధ్యమైన కథలతో ప్రయాణం చేస్తున్న ఈమె.. ఇప్పుడు మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇసుక, లిక్కర్, రేషన్ మాఫియాలే టీడీపీ యువ నాయకుడు ముప్పవరపు వీరయ్యచౌదరి హత్యకు కారణమని తెలుస్తోంది. తాజా పోలీసు దర్యాప్తులో ఆ విషయం వెల్లడైనట్లు సమాచారం. హంతకులు ఉపయోగించిన స్కూటీ దొరకడంతో కేసు మిస్టరీ వీడిపోయే దశకు చేరింది. స్కూటీ క్లూతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి పోలీసులు శరవేగంగా కదిలారు.
మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తూ చేయూతనిస్తోంది. అయితే కొందరు ఆర్పీలు అక్రమాలకు పాల్పడుతున్నారు. పొదుపు సంఘాలను అడ్డుపెట్టుకుని బోగస్ గ్రూపులను తయారు చేసి సొమ్ము చేసుకుంటున్నారు.
[01:18]‘‘నువ్వు వేటాడుతున్న దాన్ని చంపలేవు..’’ అంటోంది హాలీవుడ్ నటి ఎల్లే ఫానింగ్. మరి ఆమె ఎందుకు అలా అంటున్నారో తెలియాలంటే ‘ప్రిడేటర్: బాడ్ల్యాండ్స్’ సినిమా చూడాల్సిందే. సైన్స్ఫిక్షన్, యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది.
[01:17]నాని కథా నాయకుడిగా... శైలేశ్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. శ్రీనిధి శెట్టి కథానాయిక. యునానిమస్ ప్రొడక్షన్స్తో కలిసి వాల్పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. ఈ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అధికార కాంగ్రెస్లో పదవులు ఆశిస్తున్నవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఆ పార్టీ అధిష్ఠానం ఆశావహులకు ఊహించని షాక్ ఇచ్చింది. 2017కు ముందు నుంచి పార్టీలో ఉన్నవారికి పెద్దపీట వేయాలని, ఆ తర్వాత పార్టీలో చేరిన వారికి తర్వాత ప్రాధాన్యం దక్కుతుందని చెప్పడంతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని, కరీంనగర్ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి పదవిని ఆశిస్తున్నవారికి ఆశాభంగం ఎదురవుతున్నది.
‘విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వేటు తప్పదు. ఏ పని చేయకుండా ఉండేం దుకు ప్రభుత్వం మీకు జీతాలు ఇస్తుందా? క్షేత్రస్థాయిలో పట్టించు కోకుండా ఇక్కడకు వచ్చి కాకమ్మ కథలు వినడం కోసం పిలిపిం చామా?’ అంటూ కలెక్టర్ తమీమ్ అన్సారియా మండిపడ్డారు.
[01:16]‘‘అహింస అనేది మానవుని గొప్ప మతం..’’ అంటూ సోమనాథ్ ఆలయాన్ని రక్షించే యోధుడిగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కేసరివీర్: లెజెండ్స్ ఆఫ్ సోమనాథ్’.
[01:15]నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్... తానూ కలిసి హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నామంటూ ఆనందం వ్యక్తం చేశారు మోహనకృష్ణ ఇంద్రగంటి. కుటుంబంతో కలిసి చూడదగ్గ చిత్రమిదని, బాగుందంటూ ఎంతోమంది ఫోన్లు చేసి మాట్లాడారని చెప్పారు.
[01:13]‘ఐడెంటిటీ’ సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల్ని పలకరించిన మలయాళ కథానాయకుడు టొవినో థామస్.. ఇప్పుడు మరో కొత్త కథతో తెరపైకి రాబోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘నరివెట్ట’. ఈ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ను అనురాజ్ మనోహర్ తెరకెక్కిస్తున్నారు.
పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా జిల్లావ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ వర్గాల ప్రజలు శుక్రవారం పలుచోట్ల శాంతి ర్యాలీలు, ఉగ్రదాడిలో మృతిచెందిన వారికి నివాళులు, ఇతర రూపాలలో నిరసన కార్యక్రమాలను నిర్వహించారు.
అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. లబ్ధిదారుల ఎంపికకు చేపట్టిన సర్వేను వేగవంతం చేసింది. అయితే ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించగా ఇందులో 20 గ్రామాలను ఎంపిక చేసి 724 ఇళ్లను ఇప్పటికే మంజూరు చేసింది.
మార్కాపురం డివిజన్ లోని చెరువుల పరిస్థితి దయనీయంగా ఉంది. 2019 నుంచి 2024 మధ్య కాలంలో వైసీపీ విధ్వంస పాలనకు డివిజన్లోని చెరువులు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఐదేళ్ల పాలనలో ఒక్క చెరువు నిర్వహణకు కూడా నిధులు కేటాయించిన పాపాన పోలేదు. మార్కాపురం డివిజన్ పూర్తిగా వర్షాధారం మీద ఆధారపడిన ప్రాంతం.
కేశినేని బ్రదర్స్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. తనపై చేసిన ఆరోపణలను సీరియస్గా తీసుకున్న ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని).. వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే రూ.100 కోట్లకు దావా వేస్తానని హెచ్చరిస్తూ శుక్రవారం మాజీ ఎంపీ కేశినేని నానీకి లీగల్ నోటీసు పంపారు. ఈ నోటీసుకు స్పందించిన నాని ఫేస్బుక్ వేదికగా ఘాటుగా విమర్శలు చేశారు. రూ.లక్ష కోట్లకు దావా వేసుకున్నా లొంగబోనని చెప్పడంతో అన్నదమ్ముల మధ్య మాటల చిచ్చు మరింత రాజుకుంది. - విజయవాడ, ఆంధ్రజ్యోతి
ప్రధాని నరేంద్ర మోదీ మే 2వ తేదీన అమరావతి పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్బాబు తెలిపారు.
వైసీపీ హయాం లో డీజీపీగా పని చేసిన గౌతమ్ సవాంగ్ అనేక అక్రమాలకు పాల్ప డ్డారని, ఆయనపై కఠిన చర్యలు తీసు కోవాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కోరారు.
స్థానిక చెరువు బజార్లోని కొత్త రైతుబజార్ వద్ద శుక్రవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. భవన నిర్మాణ కార్మికుల అడ్డాపైకి ఒక్కసారిగా దూసుకొచ్చింది. అనంతరం ఇనుప స్తంభాన్ని ఢీకొని ఆగిపోవటంతో ఐదారుగురు కార్మికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు.
భారతదేశం అభివృద్ధి పథంలో దూసుపోతుంటే ఓర్వలేని పాకిస్తాన్ ఉగ్రవాదులు దేశంలో అల్ల ర్లు సృష్టించారని, పెహల్గాంలో జరిగిన మారణకాండను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. శుక్రవారం సీతానగరం పాత బస్టాండ్ సెంటర్లో కూట మి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన నల్ల బ్యాడ్జిలు ధరించి మానవహారం ఏర్పాటు చేసి నిరసన తెలిపారు.
వేసవి తీవ్రత దృష్ట్యా జిల్లాలో ప్రజలకు తాగునీటి అవసరాలు విపరీతంగా పెరిగాయి. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకున్న వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు నీటిని వ్యాపారంగా చేస్తూ ఇష్టానుసారంగా ప్రజలను దోపిడీ చేస్తున్నారు.
వైసీపీ రాక్షస పాలనలో అన్నదాతలకు తీరని నష్టం వాటిల్లిందని దాన్ని సరిచేయటం కోసం కూటమి ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోందని పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు చెప్పారు.
ప్రస్తుత వేసవిలో రైతులు పాడి పశువుల పోషణ భారం భరించలేకపోతున్నారు. పశువులను పస్తులు పెట్టలేక సంతకు తీసుకెళ్లి కబేళాలకు విక్రయిస్తున్నారు. ఈ పరిస్థితులను గుర్తించిన కూటమి ప్రభుత్వం పాడి పశువులకు సమృద్ధిగా గ్రాసం (గడ్డి) అందించేందు కోసం ఉపాధి నిధులను పెద్ద ఎత్తున వినియోగించేందుకు చర్యలు తీసుకుంది.
మహాత్మాగాంఽధీ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా ఉపాధి పొందుతున్న కూలీలకు ఇక సరిపడా పనులు దొరకవు. ప్రతి ఏటా ఆయా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించే పనిదినాలను సగానికి కుదించడం కూలీలకు శరాఘాతంగా మారింది.
జల్సాలకు అలవాటు పడ్డాడు.. క్రికెట్ బెట్టింగులకు బానిసయ్యాడు.. డబ్బు కోసం అడ్డదారులు తొక్కాడు.. డేటింగ్ యాప్లో రిజస్టర్ అయ్యాడు.. యువతులకు వల విసిరేవాడు.. హాయ్.. అంటూ మాట కలిపేవాడు.. తొలుత కొంత నగదు వారికి పంపించేవాడు.. యువతులకు నమ్మకం కుదిరాక వారితో సన్నిహితంగా ఉండేందుకు కొంత మొత్తంలో ఆఫర్ చేసేవాడు.. ఏకాంతంగా ఉన్న సమయంలో ఉండగా బంగారం, నగదుతో ఉడాయించేవాడు. చిన్న వయస్సులోనే ఘరానా దొంగత నాలకు పాల్పడుతున్న ఓ యువకు డిని పోలీసులు హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు.
పురపాలక సంఘం జనరల్ ఫండ్ నుంచి ఇక పట్టాణాభివృద్ధికి నేరుగా నిధులు విడుదల చేసుకునే విధంగా ప్రభుత్వం జీఓ విడుదల చేయడం మంచి పరిణామమని, దీంతో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చని టీడీపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వీజీఏ దయాసాగర్ అన్నారు.
నంద్యాల జిల్లా ఆస్పత్రిలో అయిదేళ్ల క్రితం అప్పటి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంఆర్ఐ, సిటీ స్కానర్లు ఏర్పాటు చేశారు. వాటి నిర్వహణ ఎన్నారై అకాడమి ఆఫ్ సైన్స్ సంస్థకు కట్టబెట్టారు.
తక్కువ ధరకు బంగారం ఇప్పించి, ఎక్కువ ధరకు అమ్మిస్తామని నమ్మించి రూ.48.50 లక్షలు మోసం చేసిన కేసులో నిందితుడు రంగు నాగేష్ అలియాస్ నాగిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ బాబు ప్రసాద్, టూటౌన్ సీఐ నాగరాజరావు, త్రీటౌన్ సీఐ శేషయ్య శుక్రవారం నిందితుని వివరాలు వెల్లడించారు.
విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టును జాయింట్ వెంచర్ (జేవీ) విధానంలోనే ముందుకు తీసుకెళ్లాలని కేంద్రం నిర్ణయించింది. విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు నూరుశాతం కేంద్రం భరించాలని ఏపీఎంఆర్సీ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా కేంద్రానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.
సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్జీ-1 జీఎం కార్యాలయాన్ని టీబీజీకేఎస్ నాయకులు శుక్రవారం ముట్టడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి హాజరై మాట్లాడారు.
యువ ప్రకాశం పేరుతో వే సవిలో నిర్వహిస్తున్న ఇంట ర్న్షిప్ కార్యక్రమాన్ని విద్యా ర్థినీ, విద్యార్థులు సద్విని యోగం చేసుకోవాలని కలె క్టర్ తమీమ్అన్సారియా పిలుపునిచ్చారు.
మోపిదేవి వార్పు వద్ద, టోల్ప్లాజా సమీపంలో గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యాస బాలభాస్కర్ (21), బంతుల సుధాకర్ (18) అనే ఇద్దరు యువకులు మృతిచెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి.
కశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి అమాను షమని వీహెచ్పీ నాయకులు విట్టా రమేష్, ఉపేంద్ర, బసవన్న గౌడ్, నాగరాజు గౌడ్, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్నారు.
జిల్లాలో మట్టి మాఫియా దందా కొనసాగుతోంది. అధికార పార్టీ నాయకులుగా ముసుగేసుకున్న కొందరు ప్రతిపక్ష నాయకులతో కలిసి మట్టిని అక్రమంగా తవ్వేసి వ్యాపారం జోరుగా సాగిస్తున్నారు. అదేమని ఎవరైనా ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారు. పంటపొలాలు, డ్రెయినేజీలు, డొంకరోడ్లను సైతం తవ్వేసి, మట్టిని తరలించి కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా మట్టిని భారీగా తరలిస్తున్నా అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు.
కార్మికుల హక్కుల సాధనకు ఐఎన్టీయూసీ రాజీలేని పోరాటం చేస్తున్నదని యూనియన్ జాతీయ సీనియర్ కార్యదర్శి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు బాబర్ సలీంపాషా తెలిపారు.
కశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో 22వ తేదీన జరిగిన ఉగ్రవాదుల దాడి నుంచి అనకాపల్లికి చెందిన దంపతులు త్రుటిలో తప్పించుకుని బయటపడిన సంఘటన ఆలస్యంగా తెలిసింది. ఇందుకు సంబంధించి వారు తెలిపిన వివరాలిలా వున్నాయి.
పాఠశాలలు తెరిచే సమయానికి విద్యార్థుల చేతికి పాఠ్యపుస్తకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నది. ఇప్పటికే గాజువాకలోని ఉమ్మడి విశాఖ జిల్లా పాఠ్యపుస్తక కార్యాలయానికి పాఠ్యపుస్తకాలు చేరాయి. వీటిని శనివారం నుంచి ఎంఈవో కార్యాలయాలకు తరలిస్తారు. అనంతరం మండలాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేస్తారు
ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న పింఛన్ దారులకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఊరట లభించింది. జిల్లాకు సంబంధించి కొత్తగా 3,600 వితంతు పింఛన్లు మంజూరయ్యాయి.
సాధారణ బదిలీల్లో భాగంగా 283 మంది పోలీసు సిబ్బందికి ఆన్లైన్ విధానంలో బదిలీలు జరిగాయి. ఎస్పీ తుహిన్ సిన్హా మార్గదర్శకాల ప్రకారం బదిలీల ప్రక్రియనిర్వహించారు. ఒక పోలీసు స్టేషన్లో ఐదు సంవత్సరాలు, అంతకుపైబడి పనిచేస్తున్న సిబ్బందికి ఆప్షన్తో పనిలేకుండా స్థానచలనం కల్పించారు. ఆన్లైన్ విధానంలో సాగిన బదిలీల ప్రక్రియను ఏఎస్పీ (అడ్మిన్) దేవప్రసాద్, ఏఎస్పీ (క్రైమ్) ఎల్.మోహన్రావు పర్యవేక్షించారు.
ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటున్నాం.. నూరు శాతం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తు న్నామని డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ స్పష్టం చేశారు. పిఠాపురం, యు.కొత్తపల్లి మండలాల్లో శుక్రవారం ఆయన సుడిగాలి పర్యటన చేశారు. గడచిన పది నెలల్లో పిఠాపురం నియోజకవ ర్గంలో రూ.100 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.
జంతువుల ఆరోగ్యం, సంరక్షణ, పశు వైద్యుల సేవలు గుర్తించుకునేందుకు ప్రతి సంవత్సరం ఏప్రిల్ చివరి శనివారం ‘ప్రపంచ పశువైద్య దినోత్సవాన్ని రెండున్నర దశాబ్దా నుంచి నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పశు సంరక్షణ, వైద్య సేవలపై అవగాహన సదస్సుల నిర్వహణ, పశు సంక్షేమంపై దృష్టి పెట్టడం దీని ప్రధాన లక్ష్యం. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి పశు వైద్య సేవలు చాలా కీలకం. పశువులు ఆరోగ్యంగా ఉంటేనే మనుషుల ఆరోగ్యం, ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వం ఉంటాయని పశు వైద్య నిపుణులు అంటున్నారు. ఇంతటి కీలమైన పశు సంవర్థక శాఖ తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నది.
గత కొద్ది నెలల క్రితం పట్టణం లోని ఓ కళాశాల సమీపంలో సచి వాలయ ఉద్యోగిని రాత్రి సమయంలో తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఓ గుర్తుతెలియని వ్యక్తి ద్విచక్ర వాహనంపై వచ్చి ఆ మహిళ మెడలో బంగారు గొలుసు లాక్కుని పారిపోయాడు.
జిల్లాలోని నక్కపల్లి మండలంలో ఏర్పాటు కానున్న బల్క్డ్రగ్ పార్కు, ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్కు మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏపీఐఐసీ గతంలో సేకరించిన భూములకు జాతీయ రహదారి నుంచి ఇప్పటికే రోడ్డు నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఇప్పుడు నీటి అవసరాల కోసం పైపులైన్ నిర్మాణానికి ఎన్హెచ్హెచ్ఏ నుంచి అధికారులు అనుమతులు పొందారు.
తుని రూరల్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): పహల్గాంలో ఉగ్రవాదుల దాడి అత్యంత కిరాతకమని తపోవన ఆశ్రమం పీఠాధిపతి సచ్చిదానంత సరస్వతి మహాస్వామిజీ అన్నారు. కాకి నాడ జిల్లా తుని మండలంలో గల ఆశ్రమంలో శుక్రవారం ఆయన విలేకర్ల సమావేశం ఏర్పా టు చేసి ఉగ్రదాడి దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రకృతి అందాలను చూసేందుకు వచ్చిన పర్యాటకులపై కాల్పులు జరిపి హతమార్చడం హేయమైన చర్యగా అభివర్ణించారు. హిందువులని తెలు
రాజానగరం, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): తల్లి వివాహేతర సంబంధం కారణంగా పట్టించుకో కపోవడం, ఆపై తండ్రి కూడా వదిలివెళ్లిపోవడంతో అందరూ ఉన్న అనాథలుగా కాలం వెళ్ల దీస్తున్న చిన్నారుల హృదయ వేదన ఇది. వివరా ల్లోకి వెళితే... తూర్పుగోదావరి జిల్లా రాజా నగరం పోలీస్స్టేషన్ పరిధిలోని కొంత మూరు లోని చెంచుల కాలనీలో నివాసముంటున్న అన్నెపు ధనలక్ష్మి, జయరామ్ దంపతులకు తేజ కిరణ్(10), భానుప్రకాష్ (8) పిల్లలు ఉన్నారు.
గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో 2017 ఫిబ్రవరి 8న ఏలూరును స్మార్ట్సిటీగా నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకశ్రద్ధ కనపరిచి స్మార్ట్సిటీగా ఎంపిక చేశారు.
కోటనందూరు, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరాపల్లి స్పైసీ హోటల్ వద ్ద ఈనెల 22న తెల్లవారుజామున ఇద్దరు యువకులను చంపుతామం టూ బెదిరించి వారి వద్ద దోచుకొన్న వస్తువులతో పరారైన ఆరుగురు వ్యక్తుల్లో నలుగురుని కోటనందూరు పోలీసులు అరెస్టు చేశారు. పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన అల్లాది నాగేంద్రసాయి, గాలంకి కిరణ్బాబు లంబ
రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు బాగున్నాయని బీహార్ రాష్ట్ర సర్పంచ్ల బృందం తెలిపింది. క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు బీహార్కు చెందిన 34మంది సర్పంచ్ల బృందం శుక్రవారం తుక్కాపురం గ్రామంలో పర్యటించింది.
పహల్గాం ఉగ్రదాడిపై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని ప్రజలు గొంతెత్తుతున్నారు. శుక్రవారం భువనగిరిలో ముస్లిం సంఘాలు, భువనగిరి క్లబ్తో పాటు పలు సంస్థల ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన, కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు.
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేరికపై దృష్టి సారించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధనపై ఇంటింటి ప్రచారంతో తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ చదలవాడ నాగ రాణి అధికారులను ఆదేశించారు.
భూభారతి చట్టంతో రైతులకు న్యాయం జరుగుతుందని కలెక్టర్ హనుమంతరావు, ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. శుక్రవారం అడ్డగూడూరు మండల కేంద్రంలో భూభారతి చట్టంపై నిర్వహించిన అవగహన సదస్సులో వారు మాట్లాడారు.
(ఆంధ్రజ్యోతి-అర్వపల్లి): కొనుగోలు కేంద్రాల్లో స్థలా ల కొరత కారణంగా రైతులు ధాన్యాన్ని రహదారులకు ఇరువైపులా ఆరబోస్తున్నారు. దీంతో ప్రమాదాలు సం భవిస్తున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చేనేత సమస్యల పరిష్కారంకోసం కృషి చే స్తానని చేనేత, జౌళీశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. ‘చేనేత రంగం సమస్యల’పై మే 1వ తేదీన భూదాన్పోచంపల్లిలో నిర్వహించనున్న సదస్సుకు ముఖ్యఅతిథిగా మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును ఆహ్వానిస్తూ శుక్రవారం భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి, రాష్ట్ర చేనేత నాయకులు తడక వెంకటేష్ ఆహ్వానించారు.
తాగునీటి కల్పనలో భాగంగా ప్రతి గ్రామంలో ఆర్ఓ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన జిల్లా అభివృద్ధి, మానిటరింగ్ కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్లాలని, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని సమావేశంలో సభ్యులు అభిప్రాయపడ్డారు.
ధాన్యం విక్రయానికి రైతులకు అవస్థలు తప్పడం లేదు. మిల్లుల వద్ద ధాన్యం కొనుగోళ్లపై నియంత్రణ లేకపోవడంతో మిల్లర్లు చెల్లించే ధరకే సన్న ధాన్యం విక్రయించాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. మరోవైపు కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కాంటాల కోసం రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు.
:సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కు శుక్రవారం ఖమ్మం జిల్లా కూసుమంచి గ్రామానికి చెందిన ముగ్గురు రైతులు ధాన్యం తీసుకువచ్చారు. గ్రామంలోని ఓకేంద్రంలో గ్రామానికి చెం దిన ఉపేందర్,రవి, రాంబాబులు 350 బస్తాల ధాన్యం కాంటాలు వేయించారు.
fishermen welfare ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం జిల్లాకు రానున్నారు. ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో పర్యటించనున్నారు. జిల్లా నుంచే ‘మత్స్యకారుల సేవలో’ పథకాన్ని ప్రారంభించనున్నారు. తీరప్రాంత మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే భృతిని రెట్టింపు చేసి లబ్ధిదారులకు అందజేయనున్నారు.
వేసవి ముంచెత్తే ఉష్ణోగ్రతల్లోనూ మేకప్ చెదిరిపోకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. ప్రైమర్ నుంచి సెట్టింగ్ స్ర్పే వరకు ప్రతి దశలో జాగ్రత్తలు ముఖాన్ని ప్రొఫెషనల్గా ఉంచుతాయి
కుసుమ ఆకులు వాతవ్యాధులు, మూత్ర సమస్యలు, ఊపిరితిత్తుల వ్యాధుల నివారణకు సహాయపడతాయి. ఇవి రక్తశుద్ధి, రోగనిరోధక శక్తి పెంపు వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి
నర్సుగా మొదలైన ఫరా రూబీ ప్రస్థానం, కొవిడ్ సమయంలో సేవలతో రాజకీయం వైపు మళ్లింది. స్విట్జర్లాండ్ పార్లమెంటు ఎంపీగా ఎన్నికై, సామాజిక న్యాయం, లింగ సమానత్వం కోసం ఆమె చేస్తున్న పోరాటం గొప్పది
బూడిద గుమ్మడికాయతో మజ్జిగ పులుసు, ఆవకాయ, కూటు వంటి రుచికరమైన వంటకాలు తయారు చేయవచ్చు. ఈ కాయ ఆరోగ్యానికి మేలు చేసే పీచు పదార్థాలు, విటమిన్లు, మినరల్స్తో పుష్కలంగా ఉంటుంది
పెళ్లి కుమార్తె ఊరేగింపులో భాగంగా ఏర్పాటు చేసిన డీజే సౌండ్కు తేనేపట్టు కదిలింది. దీంతో తేనెటీగలు ఒక్కసారిగా పెళ్లి బృందంపై దాడి చేయడంతో సుమారు 48 మందికి గాయాలయ్యాయి.
IPL 2025 CSK vs SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 లో వరుస ఓటముల తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ మళ్లీ విన్నింగ్ ట్రాక్ లోకి వచ్చింది. చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్ లో ఎంఎస్ ధోని కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ పై సన్ రైజర్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మం డలంలోని నర్సిపురం గ్రామం అనేక ఆహార ధాన్యాలు, కూరగాయలు పండిస్తోందని, వీటిని రాష్ట్ర స్థాయిలో సరఫరా చేసి ఆదర్శంగా నిలవాలని, తన సహాయ సహ కారాలు ఎప్పుడూ ఉంటాయని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు.
CM visit security arrangements సీఎం చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా పటిష్ఠమైన బందోబస్తును ఏర్పాటు చేశామని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. శుక్రవారం బుడగట్లపాలెంలో బందోబస్తు విధి విఽధానాలపై పోలీసు అధికారులకు, సిబ్బందికి సూచనలు చేశారు.
Etcherla leader రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన నడుస్తోంది. గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడి 164 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇందులో టీడీపీ అభ్యర్థులకు 135 స్థానాల్లో విజయం దక్కింది.
India-Pakistan: జమ్మూకశ్మీర్ లో పర్యాటకులపై ఉగ్రవాదుల చేసిన దాడిని భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇప్పటికే పాక్- ఇండియా ఎల్వోసీ వెంబడి భారీగా బలగాలను రెండు దేశాలు మోహరించాయి. ఇక భారత్ ప్రతికారం గట్టిగా తీర్చకోబోతుందని గమనించిన పాకిస్తాన్ ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఆర్మీ దళాలను బంకర్లలోకి వెళ్లిపోవాలని వాళ్ల ఆర్మీ చీఫ్ సూచించాడు.
జిల్లాలో గృహ నిర్మాణ సంస్థ ద్వారా చేపడుతున్న గృహ నిర్మా ణాల్లో ప్రతి వారం పురోగతి కనిపించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
Bonds to childhood వివాహ జీవితంలో అడుగు పెట్టేవారు ముందు మానసికంగా సిద్ధం కావాలి. పెళ్లి అంటే నూరేళ్ల బంధమని తెలుసుకోవాలి. పుట్టింట్లో నుంచి మెట్టింట్లో అడుగు పెట్టేటప్పుడు ఎదురయ్యే సవాళ్లను వారు సానుకూలంగా తీసుకుని అనుకూలంగా మార్చుకోగలగాలి. అందుకు వయసు కూడా కీలకం. అయితే దగ్గర బంధువు అని.. ఆర్థికంగా బలంగా ఉన్న కుటుంబం అని.. మేనళ్లుడు అని.. మంచి సంబంధాలు రావేమోనని ముందే బాలికలను పెళ్లి పీటలు ఎక్కించేస్తున్నారు. భవిష్యత్లో జరిగే పరిణామాలను ఆలోచించకుండా బలవంతంగా పెళ్లి చేసేస్తున్నారు. ఈ విధంగా జిల్లాలో బాల్య వివాహాలు గుట్టుగా జరిగిపోతున్నాయి.
Marts of change పొదుపు సంఘాల మహిళల్ని వ్యాపారవేత్తలుగా చేస్తామని, వారి జీవితాల్లో అనూహ్యమైన మార్పులు తీసుకొస్తామని చెప్పిన గత ప్రభుత్వం వారి డబ్బులతోనే మహిళా మార్టులను ఆర్భాటంగా ప్రారంభించి వదిలేసింది. మండలానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తామంది. జిల్లాలో రెండు చోట్ల మాత్రమే ప్రారంభించింది. నిర్వహణలో ఎదురయ్యే సాదకబాధకాలను పట్టించుకోలేదు. నష్టాలు వస్తే వాటి నుంచి బయటపడే మార్గాన్ని నిర్దేశించలేదు.
IIIT admissions ఆరేళ్ల కోర్సు.. సీటు వచ్చిందంటే చాలు.. ఉజ్వల భవిత పొందవచ్చు. ఫ్లస్ 2(పీయూసీ రెండేళ్లు), ఇంజనీరింగ్ నాలుగేళ్ల కోర్సు పూర్తిచేసి ఎంచక్కా అటు నుంచి అటే ఉద్యోగంలో చేరే అద్భుత అవకాశం. ఇదీ ట్రిపుల్ ఐటీ ప్రత్యేకత. అందుకే ఈ కోర్సులో చేరేందుకు చాలామంది విద్యార్థులు ఇష్టపడుతుంటారు. ఇటీవల పదో తరగతి ఫలితాలు వెల్లడైన వేళ.. ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు రంగం సిద్ధమైంది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గత ప్రభుత్వం గ్రామాల్లో, పట్టణాల్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు, బృహత ప్రకృతి వనాలు, పట్టణ ప్రకృతి వనాలు ఆలనా, పాలనా లేక చెత్తా,చెదారంతో నిండిపోయాయి.
ఎయిర్ పోర్టుకు భోగాపురం పోస్టాఫీసుకు దూరం, ప్రయాణం, పోస్టల్ సేవలు, తదితర విష యాలను ఆంధ్రప్రదేశ్ పోస్టల్ శాఖ చీఫ్ పోస్టు మాస్టర్ జనరల్ కె.ప్రకాశ్ పరిశీలించారు. ఎయిర్ పోర్టు నిర్మాణం జరుగుతుండడంతో ఈ ప్రాంతంలో జాతీయ, అంతర్జాతీయంగా పోస్టల్ సేవలందించేలా చర్యలు చేపట్టే విధంగా ఉండేందుకు శుక్రవారం ప్రకాశ్ పర్యటించారు. తొలుత భోగాపురం సబ్పోస్టు ఆఫీసును పరిశీలించారు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్గా కర్నూలు జీజీహెచ్కు చెందిన సీనియర్ కార్డియాలజిస్టు డాక్టర్ పి.చంద్రశేఖర్ శుక్రవారం ఉదయం విజయవాడలో బాధ్యతలు స్వీకరించారు.
రాష్ట్రాభివృద్ధే ప్రభుత్వం ధ్యేయమని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ తెలిపారు.శుక్రవారం మండలంలోని అప్పలగ్రహారం నుంచి మంతిన మల్లయ్యపేట వరకు, జీఎన్ పురం నుంచి బూరాడపేట వరకు, ఎంఆర్ అగ్రహారం నుంచి కొత్తూరు రామచంద్రపురం వరకు, శ్రీహరినాయుడుపేట జంక్షన్ నుంచి కొండగూడెం వరకు బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
కొత్తవలసలో ప్రభుత్వభూముల ఆక్రమణదారులకు నోటీసులివ్వాలని జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ తెలిపారు. వారి వద్ద ఉన్న ఆధారాలతో విజయనగరంలోని కలెక్టరేట్కు రావాలని ఆదేశాలు జారీ చేశారు.
:సుపరిపాలన అందించేందుకు కృషిచేస్తానని నెల్లి మర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి తెలిపారు. శుక్రవారం మండలంలోని ఒమ్మి గ్రామంలో జనవాణి-మాధవమ్మ భరోసా కార్యక్రమం జరిగింది.
ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుప డాలని కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోరారు. రాజాంలో నియోజకవర్గ క్షేత్రస్థాయి అధికా రులు, సిబ్బందితో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా తలసరి ఆదాయం పెరిగే మార్గాలపై దృష్టి సారించాలన్నారు.
అంగన్వాడీ కేంద్రంలో అందించే సేవలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. ఇల్లందకుంటలోని అంగన్వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శుక్రవారం సభకు కలెక్టర్ హాజరయ్యారు.
నగరంలో పారిశుధ్యాన్ని మరింత మెరుగు పరచాలని అధికారులు, సిబ్బందిని మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. నగరంలోని 5, 26, 27 డివిజన్లలో ఆమె శుక్రవారం పర్యటించారు. పారిశుధ్య పనులను తనిఖీ చేశారు.
హిందువులను లక్ష్యంగా చేసుకొని పహల్గాంలో ఉగ్రదాడులు చేశారని వీహెచ్పీ జిల్లా కార్యదర్శి అధిముళ్ల విద్య సాగర్, భజరంగ్ దళ్ జోనల్ కన్వీనర్ తోట ప్రదీప్ అన్నారు. కాశ్మీర్లోని పహ ల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మరణించిన పర్యాటకులకు విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శుక్రవారం కొవ్వొత్తులతో నివాళి అర్పించారు.
గ్రామ సచివాలయాలు, మీసేవ కేంద్రాల్లో మాత్రమే లభించే సచివాలయ ధ్రువీకరణ పత్రాలు అంగట్లో సరుకులా మారాయి. మండలంలోని మరాల గ్రామంలోని మాజీ వలంటర్ .. ఓ సచివాలయ ఉద్యోగితో కుమ్మక్కై కలిసి తన ప్రైవేటు కంప్యూటర్ నెట్ సెంటర్ ద్వారా వందల సంఖ్యలో ఈ ధ్రువపత్రాలను బహిరంగంగా విక్రయిస్తున్నాడు.
నారాయణపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్కు ధాన్యం పోటెత్తింది. పరిసర గ్రామాల నుంచి రైతులు శుక్రవారం ఒక్క రోజే మార్కెట్కు తొమ్మిది వేల బస్తాల ధాన్యాన్ని తీసుకొచ్చారు.
Pakistan Trapped Pok Capture Risk Heightens: పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్కు గుణపాఠం చెప్పాలని భారత్ సంకల్పించింది. ఉగ్రవాదులను, వారి సహాయకులను కూడా మట్టికరిపిస్తామని ప్రధాని మోడీ ఇప్పటికే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో, పాకిస్తాన్ భారత్కు వ్యతిరేకంగా చేసిన ఒక చర్య వల్ల ఇప్పుడు తానే ట్రాప్ లో చిక్కుకుపోయింది.
వనప ర్తి మునిసిపాలిటీలో చికెన్, చేపల వ్యర్థాలను తరలించ డానికి గత ఏడాది జూలైలో మునిసిపల్ కార్యాలయంలో ఎ నిమిది నెలల కాలపరిమితితో బ హిరంగ వేలం నిర్వహించారు.
పహల్గాంలో యాత్రికులపై మూకుమ్మడిగా ఉగ్రవాదులు దాడి చేసి అమానీయంగా ప్రజలను చంపడం హేయమైన చర్య అని, ప్రత్యేకంగా హిందువులను లక్ష్యంగా పెట్టుకొని దాడి చేసి చంపడం దారుణమైన విషయమని శక్తిపీఠం స్వామి శాంతానంద అన్నారు.
ఏడాది కాలంగా వేతనాలు అందక ధరణి ఆపరేటర్లు వెత లు పడుతున్నారు. జీతాల కోసం ఎన్ని సార్లు మొర పెట్టుకున్నా ప్రభుత్వం నుంచి స్పందన ఉండటం లే దని ఆవేదన చెందుతున్నారు. ఎమ్యెల్యేలు, ఎంపీ లు, మంత్రులను కలిసి గోడు వెళ్లబోసుకుని వినతి పత్రాలను సమర్పించినా.. చివరికి సీఎం దృష్టికి తీ సుకెళ్లినా ఫలితం లేకుండా పోతోంది..
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన భూభారతి చట్టంతో సమస్యలు పరిష్కారమవుతాయని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కన్నాల రైతువేదికలో భూభారతి 225 చట్టంపై అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
గంజాయి మత్తులో యువత చిత్తవుతుందని, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్ పేర్కొన్నారు. శుక్రవారం తాండూర్లోని సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం ఆవరణలోని మైదానంలో తాండూర్ పోలీ సుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బెల్లంపల్లి డివిజన్ కబడ్డీ పోటీలను డీసీపీ ప్రారంభించి మాట్లాడారు.
జిల్లాలో మలేరియా నిర్మూలనకు కృషి చేస్తున్నామని డీఎంహెచ్వో హరీష్రాజ్ పేర్కొన్నారు. ప్రపంచ మ లేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం మంచిర్యాల పట్ట ణంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో అవగాహన ర్యాలీని ఆయన ప్రా రంభించారు.
జిల్లా కేంద్రంలో మౌలిక వసతులు కల్పిస్తే ఉద్యోగ నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని టాస్క్ ప్రతినిధుల బృందం కలెక్టర్కు తెలిపారు.
మ ల్లమ్మకుంట రిజర్వాయర్ కింద భూములు కో ల్పోయిన రైతులకు ఎకరాలకు రూ.30లక్షలు ఇప్పించాలని బీజేపీ జిల్లా మాజీ అఽధ్యక్షుడు రా మచంద్రారెడ్డి డిమాండ్ చేశారు.
కారు గుర్తుతో గెలిచిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి కాంగ్రెస్లో పెత్తనం చెలాయిస్తే ఊరుకోవాలా..? అని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి శెట్టి ఆత్మకూర్ లక్ష్మణ్ ప్రశ్నించారు.
GMC Jammu on High Alert: జమ్మూ కాశ్మీర్లో కొనసాగుతున్న సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ (GMC), జమ్మూ లోని సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. సిబ్బందంతా విధుల్లో పూర్తిగా హాజరై ఉండాలనీ, అవసరమైతే వెంటనే సేవలందించేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
[22:24]పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ ఇప్పటికే కేంద్రం పలు నిర్ణయాలు తీసుకుంది. భారత్ నుంచి పాకిస్థాన్కు చుక్క నీటిని కూడా వెళ్లనీయమని కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ స్పష్టం చేశారు.
భారత్ - పాకిస్థాన్ ల మధ్య పాక్ సైనిక కవ్వింపు చర్యలు, ఉగ్రవాదుల చొరబాట్లు తదితర అంశాలు ఎప్పుడు వార్తల్లో వచ్చినా మొదటగా వినిపించే మాట లైన్ ఆఫ్ కంట్రోల్(LoC)..
భారతదేశ డిజిటల్ పరివర్తనను మరింత వేగవంతం చేసేందుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఢిల్లీలో నిర్వహించిన "ఆక్సిలరేటింగ్ ఇండియా" కార్యక్రమంలో మూడు కొత్త సాంకేతిక సేవలను ఆవిష్కరించింది.
అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించి అపోలో అరుదైన ఘనత సాధించింది. ప్రమాదంలో గాయపడి, తీవ్రమైన భుజం నొప్పితో బల హీనంగా మారిన వ్యక్తి ఎడమ చెయ్యికి అపోలో ఆస్పత్రి వైద్యులు సర్జరీని నిర్వహించారు.
Model Schools రాష్ట్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్స్లో సీట్ల భర్తీకి ఈ నెల 27న ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నట్లు డైరెక్టర్ శ్రీనివాసచారి ఒక ప్రకటనలో తెలిపారు.
KCR కేసీఆర్ తెలంగాణ జాతి పిత పాటను మాజీ మంత్రి జగదీశ్రెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్తో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బంజారాహిల్స్ నందినగర్లోని తన నివాసంలో విడుదల చే�
University of Surrey: గడిచిపోయినా.. గడుస్తున్నా.. గడవబోతున్నా.. ( భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలు) కేవలం సమయాన్ని మాత్రమే సూచిస్తాయి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీకు కొంత షాకింగ్గా అనిపించవచ్చు.
OU ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకులు తమ ఉద్యోగ భద్రతకై వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓయూ పరిపాలన భవనం రెండవ గేటు ముందు వంటావార్పు నిర్వహించిన అనంతరం ధర్నా చేపట్టారు.
తమిళ సినీ నటుడు ప్రశాంత్ త్యాగరాజన్ ఇప్పుడు భారతదేశంలోనే అతిపెద్ద నగల షాపింగ్ కేంద్రం అయిన ప్రశాంత్ రియల్ గోల్డ్ టవర్ వ్యవస్థాపక అధ్యక్షుడు. సినిమాల నుండి వ్యాపార రంగానికి ఆయన చేసిన ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంది.
‘‘మా దేశంలో ఉగ్రవాదులే లేరు.. వాళ్లకు మేము ఎలాంటి సాయం చేయట్లేదు’’.. ఇది చాలా ఏళ్లుగా పాకిస్తాన్ చెబుతున్న మాట. కానీ ఇప్పుడు ఏకంగా పాకిస్తాన్ రక్షణ మంత్రే సంచలన నిజాన్ని బయటపెట్టాడు.
అల్లు అర్జున్ తన కెరీర్ లో రాఘవేంద్ర రావు, వివి వినాయక్, సుకుమార్, త్రివిక్రమ్ లాంటి అగ్ర దర్శకులతో సినిమాలు చేశారు. కానీ టాలీవుడ్ లో ఒకే ఒక్క దర్శకుడంటే అల్లు అర్జున్ కి భయం అట.
Contract Lecturers రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ కాంటాక్ట్ అధ్యాపకులు చేస్తున్న సమ్మె శుక్రవారంతో ఏడో రోజుకు చేరింది.
IPL 2025 : భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) 43 ఏళ్ల వయసులో మరో రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్లో విజయవంతమైమన సారథుల్లో ఒకడైన ధోనీ.. ఈ మెగా లీగ్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన నాలుగో భారత క్రికెట
జమ్మూకాశ్వీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ హైదరాబాద్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకూ ప్రదర్శన చేశారు.
ఖాళీ కడుపుతో కుంకుమపువ్వు నీళ్లు తాగవచ్చా? రుచిని పెంచే కుంకుమపువ్వును ప్రతిరోజూ నీటిలో కలిపి తాగితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
పహల్గాం ఉగ్ర దాడిని నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నగరంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఐఎంఐ ఎంపీ అసదుద్దీ, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. పహల్గాం ఉగ్ర దాడికి నిరసనగా..
ఓ మహిళ తన ఫ్యామిలీతో కలిసి రైల్లో ప్రయాణం చేస్తోంది. రిజర్వేషన్ సీటులో పడుకున్న ఆమె.. తన సీటును ప్రత్యేక క్యాబిన్గా మార్చాలనుకుంది. చివరకు ఆమె చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు..
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఇరు దేశాల నాయకుల మధ్య మాటలయుద్దం సాగుతోంది. ఈ క్రమంలో తాజాగా పాక్ విదేశాంగ శాఖ మంత్రి సీరియస్ కామెంట్స్ చేసారు.
కాజోల్, అజయ్ దేవగన్ జంటగా నటించిన సినిమాలు కొన్ని సూపర్ హిట్ అయితే, మరికొన్ని బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. వాళ్ళ సినిమా ప్రయాణం గురించి తెలుసుకుందాం.
TGSWREIS తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) ఆధ్వర్యంలో 239 గురుకుల కాలేజీల్లో 2025- 26 విద్యాసంవత్సరానికి ఇంటర్ ప్రథమ సంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.
Army Nursing College Website Hacked జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రస్థాయికి చేరాయి. ఈ తరుణంలో భారత ఆర్మీకి చెందిన నర్సింగ్ కాలేజీ వెబ్సైట్ హ్యాక్ అయ్యింది.
డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వాటిలో అధిక మొత్తంలో పోషకాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అయితే, ఏ డ్రై ఫ్రూట్ ఏ శరీర భాగానికి మేలు చేస్తుంది? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహించే నెలనెల తెలుగు వెలుగు కార్యక్రమంలో భాగంగా 79వ ఇంటర్నేషనల్ జూమ్ మీటింగ్ ఈనెల 27వ తేదీన నిర్వహించనున్నారు. భారత కాలమానం ప్రకారం
డింపుల్ కపాడియా నుండి రవీనా టాండన్ వరకు, సన్నీ దేఓల్ చాలా మంది నటీమణులతో సంబంధాలు కలిగి ఉన్నారు. చివరికి ఎవరు ఆయన హృదయాన్ని గెలుచుకున్నారు? నటుడి కథ తెలుసుకోండి.
Cloth Found In UP Womans Stomach: నార్మల్ డెలివరీ కుదరదని, సర్జరీ చేయాల్సిందేనని డాక్టర్లు చెప్పారు. 2023, నవంబర్ 14వ తేదీన ఆమెకు సర్జరీ జరిగింది. సర్జరీ జరిగిన కొద్దిరోజుల తర్వాత అన్షుల్ ఇంటికి వెళ్లిపోయింది. ఇంటికి వెళ్లిన నాటి నుంచి ఆమె కడుపులో నొప్పి మొదలైంది.
Osmania University ఉస్మానియా యూనివర్సిటీ ప్రీ పీహెచ్డీ (పీహెచ్డీ కోర్స్ వర్క్) పరీక్షలను వాయిదా వేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
Chandrababu Naidu: పహల్గామ్లో జరిగిన భయంకరమైన ఉగ్రదాడి తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఉగ్రవాదులది పిరికిపంద చర్య అని, హింసను ఖండిస్తున్నామని ఆయన అన్నారు. పహల్గామ్ బాధితుల కుటుంబాలకు అండగా నిలుస్తామని తెలిపారు.
ఓ వ్యక్తి ఇంట్లో గ్యాస్ స్టవ్ వెలిగించాలని చూశాడు. అయితే ఆ సమయంలో అగ్గిపెట్టె, లైటర్ కనిపించలేదో ఏమో గానీ.. చివరకు విచిత్ర పద్ధతిలో వెలిగించాడు. ఇతడి విచిత్ర ప్రయోగం చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు..
Osmania University ఉస్మానియా యూనివర్సిటీ 108వ ఆవిర్భావ దినోత్సవానికి వర్సిటీ సిద్ధమైంది. ఈ నెల 26న జరగనున్న ఆవిర్భావ వేడుకలకు ప్రారంభ సూచికగా ఫౌండేషన్ డే వాక్ను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ను భారీ విజయంతో మొదలు పెట్టిన శ్రేయాస్ అయ్యర్ సేన శనివారం ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్(KKR)తో తలపడనుంది. కీలకమైన ఈ మ్యాచ్ కోసం పంజాబ్ తనుష్ కొతియాన్(Tanush Kotian)�
IPL 2025: సన్రైజర్స్ హైదరాబాద్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య కీలక సమరం మొదలైపోయింది. గెలుపు తప్ప వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఇరు జట్లు ఆఖరి క్షణం వరకు నువ్వానేనా అంటూ తలపడటం ఖాయం.
ఏపీలో ఎన్నికల వేళ ఇచ్చిన హామీల్లో ఒక్కో హామీని నెరవేరుస్తూ వస్తోంది కూటమి ప్రభుత్వం. ఈ క్రమంలోనే రేపు సీఎం చంద్రబాబు మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టనున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం ధన్బాద్ పంచాయతీ మాయాబజార్ గ్రామవాసులు నీటి ఎద్దడితో ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు.
1960 సింధు జలాల ఒప్పందం ప్రకారం సింధు పరివాహక ప్రాంతానికి తూర్పున ఉన్న సట్లజ్, రావి, బియాస్ నదులను భారతదేశానికి.. పశ్చిమాన ఉన్న సింధు, జీలం, చీనాబ్ నదీ జలాల్లో 80 శాతం పాకిస్తాన్కు కేటాయించారు.
Free DSC Coaching in AP: డీఎస్సీ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే ఆన్లైన్ దరఖాస్తులను అభ్యర్థులు నమోదు చేస్తుండగా.. మరోవైపు కోచింగ్కు సిద్దమవుతున్నారు. ఈక్రమంలో అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పరీక్షకు సన్నద్దం అవుతున్న అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
Anganwadi హైదరాబాద్ నగరంలో అంగన్వాడీ కేంద్రాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. పేద పిల్లల ఆలనా.. పాలనా చూసుకుంటూ అక్షరాభ్యాసానికి పరిమితమైన అంగన్వాడీ కేంద్రాల్లో ఇటీవల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు అట్టహాసంగా జర�
Search operation in JK జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో కాల్పులు జరిపి 26 మందిని చంపిన ఉగ్రవాదుల్లో నలుగురిని తాను చూసినట్లు ఒక మహిళ సమాచారం ఇచ్చింది. దీంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. కథువాలో భారీగా సెర్చ్ ఆపరేషన్ చే
కొందరు పర్యాటకులు బోటులో నదిలోకి వెళ్తారు. నదిపై తిరుగుతూ అక్కడి అందమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఇంతలో ఉన్నట్టుండి ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. ఓ ఎలుగుబంటి వారి బోటును గమనిస్తుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
వేడి నీళ్లలో పడి తీవ్ర గాయాలపాలై ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారికి పాల్వంచ పట్టణానికి చెందిన "టీఎన్ఆర్ ట్రస్ట్" అధినేత తాండ్ర వెంకటేశ్వరరావు శుక్రవారం రూ.30 వేలు ఆర్థిక సాయం అందించారు.
ఉగ్రదాడుల సమయంలో ఈ బైసరన్ వ్యాలీలో సైన్యం లేకపోవడంపై కేంద్రం వివరణ ఇచ్చింది. మరి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో భద్రత ఎందుకు కల్పించలేదో తెలుసుకుందాం.
Donation హైదరాబాద్కు చెందిన అపర్ణ ఎంటర్ ప్రైజస్ లిమిటెడ్ (వెటిరో టైల్స్) సంస్థ శుక్రవారం శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ. కోటి విరాళంగా అందించింది.
[18:51]దేశ ఐక్యతను పదే పదే ప్రశ్నించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే.. తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు కొన్ని నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షిద్ (Salman Khurshid) అన్నారు.
Raping, Blackmailing College Students కొందరు వ్యక్తులు కాలేజీ అమ్మాయిలతో స్నేహం చేశారు. వారికి గిఫ్ట్లు ఇచ్చి ఆకట్టుకున్నారు. ఆ విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడ్డారు. రికార్డ్ చేసిన వీడియోలతో బ్లాక్మెయిల్ చేశారు. మత�
ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రతి పల్లె, గడప నుంచి ఒక్కొక్కరు చొప్పున హాజరు కావాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆ�
Today IPL Match: సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కీలక మ్యాచ్లో టాస్ గెలిచింది. సీఎస్కేతో చెపాక్ వేదికగా జరుగుతున్న పోరులో పాట్ కమిన్స్ టాస్ గెలిచాడు. అతడు ఏం ఎంచుకున్నాడో ఇప్పుడు చూద్దాం..
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) దుమ్మురేపుతోంది. వరుస విజయాలతో టేబుల్ టాపర్గా నిలిచింది. తదుపరి మ్యాచ్ కోసం తమ సొంత ఇలాకాకు చేరుకున్న గుజరాత్ ఆటగాళ్లు దైవదర్శనం చేసుకున్నార
KP Vivekananda కుత్బుల్లాపూర్/దుండిగల్, ఏప్రిల్ 25: తెలంగాణ ప్రజల గొంతుగా బీఆర్ఎస్ పార్టీ పుట్టిందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. అదే స్ఫూర్తితో గత పదేండ్లలో తెలంగాణను సస్యశ్యామలంగా తీర్చిద
Army Nursing College: గతంలోనూ టీమ్ ఇంసేన్ పాక్ గ్రూపు గతంలోనూ సైబర్ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. భారత ప్రభుత్వ, ఇతర వెబ్ సైట్లను హ్యాక్ చేయడానికి ఈ గ్రూపు ప్రయత్నించింది. 2023 జీ20 సమ్మిట్ సమయంలోనూ ప్రభుత్వ వెబ్ సైట్ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. తరచుగా సైబర్ దాడులకు పాల్పడుతూ విఫలం అవుతూ వస్తోంది.
మునుగోడు మండలం గుండ్లూరిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని నల్లగొండ రోడ్డు అడ్డరోడ్ నుంచి గుండ్లూరిగూడెం వరకు 1.5 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డును నిర్మించారు. ఈ రోడ్డు నాణ్యత పనులను పంచాయతీరాజ్ డీఈఈ నాగేశ్వ
ఓ కుక్క ప్రమాదవశాత్తు నదిలో పడి కొట్టుకుపోతుంటుంది. అయితే అదే సమయంలో అక్కడే ఉన్న మరో కుక్క దాన్ని గమనిస్తుంది. తన స్నేహితుడు ప్రమాదంలో ఉండడం చూసి చలించిపోతుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
GHMC దోమల నివారణకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. దోమల వృద్ధికి కారణమైన గుర్రపు డెక్కను పూర్తిగా తొలగించేందుకు సుదీర్ఘ ప్రణాళికతో పనులను ప్రారంభించింది. అత్తాపూర్ డివిజన్ నుంచి మలక్పేట మూసీకి ఇరువైపు�
[18:34]సైఫ్ అలీఖాన్, జైదీప్ అహ్లావత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘జ్యువెల్ థీఫ్’. ‘నెట్ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ఎలా ఉందంటే?
Health tips వేసవి వస్తుందంటేనే భయమైతుంది. మండే ఎండలను తలుచుకుంటే వామ్మో అనిపిస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా శరీరం డీహైడ్రేషన్కు గురవుతుంది. దాంతో బాడీని హైడ్రేట్గా ఉంచుకోవడం కోసం రకరకాల ప్రయాసలు పడా�
Pahalgam Terrorist Attack: పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇండియాతో యుద్దానికి సిద్దమంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. భారతదేశం దాడి చేస్తే ధీటుగా రియాక్ట్ అవుతామని అన్నారు.
Shobha Shetty కన్నడ బ్యూటీ శోభా శెట్టి తెలుగు ప్రేక్షకులకి చాలా సుపరిచితం. కార్తీక దీపం సీరియల్ లో మోనితగా తెలుగు వారికి బాగా దగ్గరైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బిగ్ బాస్ ఏడో సీజన్లో పాల్గొని మరింత పాపులార
ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు ఉపేందర్ గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం కోదాడలో విలేకరులత�
ఇళ్లలో ఒంటరిగా ఉండే మహిళలే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న దొంగ ఆటకట్టించారు బేగంపేట పోలీసులు. నిందితుడిని అరెస్టు చేసి, అతని నుంచి రూ.8లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను, ఒక బైక్ను స్వాధీనం చేసుకున్న�
[18:14] పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో.. భారత్కు చెందిన ‘ఆర్మీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్’ వెబ్సైట్ లక్ష్యంగా పాకిస్థాన్ హ్యాకర్లు విరుచుకుపడినట్లు తెలుస్తోంది.
[17:57]తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశమైన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఐజీ ప్రభాకర్రావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది.
MLA Krishna Rao వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న నిర్వహిస్తున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలి రావాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు.
Ananya Nagalla: హీరోయిన్ అనన్య నాగళ్ల రియల్ హీరోయిన్ అనిపించుకుంది. నెల్లూరు కావలిలో ఉన్న మధుసూదనరావు ఇంటికి వెళ్లింది. మధుసూదనరావు కుటుంబసభ్యుల్ని పరామర్శించింది. మధుసూదనరావు పార్థివదేహానికి నివాళులు అర్పించింది. అనంతరం అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులతో ఆమె మాట్లాడింది.
UNO పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి (Terror Attack) ని భారత్ సహా యావత్ ప్రపంచం తీవ్రంగా ఖండిస్తోంది. ఐక్యరాజ్యసమితి కూడా ఈ దాడిని హేయమైనదిగా అభివర్ణించింది.
Samantha సమంత ఇటీవల తెగ వార్తలలో నిలుస్తూ వస్తుంది. విడాకులు, అనారోగ్యం, కాంట్రవర్షియల్ కామెంట్స్తో సమంత పేరు నెట్టింట మారుమ్రోగుతూనే ఉంది. పోప్ ప్రాన్సిస్ చెప్పారంటూ ఆమె ఇన్స్టాలో చేసిన పోస్ట్ �
Telangana Police: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తానీల వీసాలను రద్దు చేసింది. సాధారణ వీసాలు ఉన్న వారు ఏప్రిల్ 27వ తేదీ లోగా ఇండియా వదలి వెళ్లిపోవాలని ఆదేశించింది.
వేసవి కాలంలో హైపర్పిగ్మెంటేషన్ సమస్య పెరుగుతుంది. దీని కారణంగా చర్మం కొన్ని చోట్ల నల్లగా కనిపించడం ప్రారంభమవుతుంది. అందువల్ల, వేసవిలో మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. వేసవి కాలంలో హైపర్పిగ్మెంటేషన్ సమస్య ఎందుకు పెరుగుతుంది? దానిని నివారించడానికి ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కుజౌ ప్రతిభావంతుడైన ఆర్టిస్ట్. ‘హిట్లర్: స్పీచెస్ అండ్ ప్రోక్లమేషన్స్’ అనే పుస్తకం నుంచి కుజౌ కాపీ కొట్టారు. ఆ నకిలీ డైరీలను హిట్లర్విగా నమ్మించడానికి, కొన్ని నకిలీ విషయాలను పొందుపరిచారు కుజౌ. నోట్బుక్లు పాతవిగా కనిపించేలా చేయడానికి, ఆయన వాటిపై టీ పోసి డెస్క్పై బాదారు.
పార్కు స్థలాలు ఆక్రమణకు గురవుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. ఏకంగా ప్రహారీ గోడ, ఒక రూం నిర్మాణం చేసినా అధికారులు చూసిచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్
తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తలసేమియా కేర్ సెంటర్ను ప్రారంభించారు. మెనెజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి, సంగీత దర్శకుడు తమన్ ఈ కేర్ సెంటర్ను ఓపెన్ చేశారు.
ODI World Cup 2025 : పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో దాయాదితో ద్వైపాక్షిక మ్యాచ్లు ఆడబోమని బీసీసీఐ(BCCI) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా (Rajeev Shukla) తెగేసి చెప్పాడు. భవిష్యత్లో జరిగే ఐసీసీ ఈవెంట్లలో ఇరుజట్లు ఒకే గ్రూ�
Rahul Gandhi భారతీయులంతా ఐక్యంగా ఉండటం చాలా అవసరమని, తద్వారా ఉగ్ర చర్యలను, వారి లక్ష్యాలను దీటుగా ఎదుర్కోవచ్చని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి (Terror attack) ని విపక్షాలన్నీ మ�
Allu Arjun అల్లు అర్జున్ సినిమాలంటే జనాలలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బన్నీ నటించిన పుష్ప2 చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ కొట్టింది. ఈ చిత్రం ఏకంగా రూ.1800కోట్లు వసూలు చేసింది.
జీలకర్ర నీటిని ఇప్పటి వరకు తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణం అవ్వడానికి మాత్రమే వాడి ఉంటారు. కానీ, ఈ డ్రింక్ తో హ్యాపీగా నిద్రకూడా పోవచ్చు. మెగ్నీషియం, మెలటోనిన్ పుష్కలంగా ఉండే జీలకర్ర నీరు నాడీ వ్యవస్థను బలపరుస్తుంది. జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది.
కొంతమంది యువకులు కలిసి ఓ గదిలో డోర్ లాక్ చేసుకుని వింత గేమ్ స్టార్ట్ చేస్తారు. గది మధ్యలో రకరకాల టపాసులు పెడతారు. ఆ తర్వాత గదిలో ఫుట్బాల్ పెట్టి దానిపై పెట్రోల్ పోశారు. చివరకు అంతా కలిసి ఎలాంటి గేమ్ ఆడారో మీరే చూడండి..
Harish Rao వడ్ల కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన�
AP government Rs 20,000 scheme: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 20 వేల రూపాయల ఆర్థిక సాయం అందించే పథకాన్ని శుక్రవారం ప్రారంభించనుంది. ఈ పథకంతో చాలా మందికి ప్రయోజనం కలగనుంది. రేపు మీ అకౌంట్లలో రూ.20 వేల రూపాయలు జమ అవుతాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Barmer bridegroom sent back భారతీయ యువకుడికి పాకిస్థాన్ మహిళతో పెళ్లి నిశ్చియమైంది. ఈ నెలాఖరులో జరుగాల్సిన పెళ్లి కోసం తన కుటుంబంతో కలిసి అట్టారి క్రాసింగ్ వద్దకు అతడు వెళ్లాడు. అయితే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తల నేపథ్యంల�
ఇంద్రావతి అదే ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇద్దరూ కలిసి చంద్రశేఖర్ను చంపాలనుకున్నారు. అది కుదరకపోవటంతో ఇళ్లు వదలి పారిపోయారు.
National Herald case నేషనల్ హెరాల్డ్ (National Herald) కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi) లకు నోటీసులు ఇవ్వాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) వేసిన పిటిషన్�
[17:21]మలయాళ అనువాద చిత్రం ‘ప్రేమలు’తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన హీరో నస్లేన్. ఇప్పుడాయన నుంచి వచ్చిన మరో అనువాద చిత్రం ‘జింఖానా’. ఇప్పటికే మలయాళంలో విడుదలై మంచి ఆదరణ దక్కించుకున్న ఈ సినిమా.. ఇప్పుడు తెలుగు సినీప్రియుల ముందుకొచ్చింది. మరి ఈ కథ తెలుగు ప్రేక్షకుల్నీ అలరించిందా? నస్లేన్కు తెలుగులో మరో విజయాన్ని అందించిందా?
[17:17]చెన్నై ప్లాంట్లో..శాంసంగ్ 117 మిలియన్ డాలర్ల(రూ.1000 కోట్లు) పెట్టుబడి పెట్టనుందని తమిళనాడు పరిశ్రమలు, పెట్టుబడి ప్రమోషన్, వాణిజ్య మంత్రి టి.ఆర్.బి రాజా తెలిపారు.
Pahalgam Terror Attack: ఎవరో బాంబులు పెట్టి ఆ రెండు ఇళ్లను పేల్చినట్లు తెలుస్తోంది. పక్కా ప్లాన్ ప్రకారమే ఇళ్లను పేల్చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే.. అనుమానిత టెర్రరిస్టు ఆదిల్ చెల్లెలు.. అన్న గురించి.. ఇళ్లు పేలిపోవటం గురించి మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేసింది.
[17:08]ప్రధాని మోదీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దిల్లీలో భేటీ అయ్యారు. పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ.. కేంద్ర నిర్ణయానికి రాష్ట్రం మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
కొల్లేరుపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కొల్లేరు సరిహద్దులపై మరోసారి పరిశీలన జరపాలని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీకి జస్టిస్ బీఆర్. గవాయి ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది.
Newzealand Cricket : టీ20లకు ఆదరణ పెరగడంతో ఫ్రాంచైజ్ క్రికెట్ జోరందుకుంది. ఐపీఎల్ తరహాలో పలు దేశాల్లో పొట్టి క్రికెట్ లీగ్స్ జరుగుతున్నాయి. ఫ్రాంచైజ్ క్రికెట్ క్రేజ్ గుర్తించిన న్యూజిలాండ్ క్రికెట్(Newzealand Cricket) త�
మ్యూచువల్ ఫండ్స్ అనేవి రోజువారీ పెట్టుబడిదారులకు శక్తివంతమైన మరియు అందుబాటులో ఉండే ఎంపిక. ముఖ్యంగా డిజిటల్ MF కాలిక్యులేటర్తో కలిపి ఉపయోగించినప్పుడు ఈ కలయిక మీ ఆర్థిక లక్ష్యాలను ప్లాన్ చేయడంలో, కట్టుబడి ఉండటంలో మరియు ట్రాక్లో ఉండటంలో మీకు సహాయపడుతుంది.
మీ స్మార్ట్ఫోన్తో మీ ఎయిర్ కండిషనర్ను నియంత్రించవచ్చని మీకు తెలుసా? ఈ సింపుల్ ట్రిక్ మీ ACని ఆన్ లేదా ఆఫ్ చేయడానికి, ఉష్ణోగ్రతను తగ్గించడానికి లేదా పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
Terrorists Effigy పహల్గామ్లో హిందువులపై జరిగిన మారణకాండను నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ ,భజరంగ్ దళ్ పాలమూరు జిల్లా ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ని తెలంగాణ చౌరస్తా వద్ద ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం చేశా�
కాటన్ బట్టల రంగు, మెరుపు పోకుండా ఉండేందుకు డ్రైక్లీనర్స్ చెప్పే 7 స్మార్ట్ చిట్కాలు. ఈ చిట్కాలు ఫాలో అయితే... మీ దుస్తులు ఎప్పటికీ కొత్త వాటిలానే మెరిసిపోతాయి.
ఐపీఎల్ 2025లో 31వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ (PBKS), కోల్కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య ఆసక్తికరంగా కొనసాగుతోంది. మంగళవారం ఈ మ్యాచ్ ముల్లంపూర్ స్టేడియంలో జరగుతోంది. ఈ క్రమంలో పంజాబ్ ఆటగాళ్లను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు.
రామ్దేవ్ బాబా సామాజిక మాధ్యమం 'ఎక్స్' ద్వారా విడుదల చేసిన వీడియోలో పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల అమ్మకాలను పెంచుకునేందుకు మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టారని దిగ్విజయ్ ఆరోపించారు.
స్టాక్ మార్కెట్ గురించి చాలామంది సరైన అవగాహన లేకుండా వీటిలో నష్టాలు ఉంటాయని భయాందోళన చెందుతారు. నిజానికి ఇది ఒక్కసారి అర్థమైతే, అదృష్టం కాదు, మీకు ఆర్థిక స్వేచ్ఛను ఇస్తుంది. అచ్చం ఇక్కడ కూడా అలాగే జరిగింది. రూ.21 వేలను ఓ కంపెనీలో పెట్టిన ఓ వ్యక్తికి ప్రస్తుతం ఏకంగా రూ.16 లక్షలకుపైగా వచ్చాయి. అది ఎలా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Waqf Act వక్ఫ్ సవరణ చట్టం (Waqf act) ను సమర్థిస్తూ కేంద్ర ప్రభుత్వం (Union govt) సుప్రీంకోర్టు (Supreme Court) లో కౌంటర్ అఫిడవిట్ (Counter affidavit) దాఖలు చేసింది. వక్ఫ్ (సవరణ) చట్టం-2025 చట్టబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లకు సమాధానంగా క�
Kiran Abbavaram టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం అరుదైన ఘనతను అందుకున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ చిత్రం ‘క’ ‘దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్’(Dada saheb phalke film festival)కు నామినేట్ అయింది.
విడివిడిగా ఉన్న ఈస్ట్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఈడీఎంసీ) నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్డీఎంసీ), సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్డీఎంసీ)ను 2022 మే 22న మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ పేరుతో విలీనం చేశారు.
పహల్గాం ఉగ్రదాడి ఘటన యావత్ దేశాన్నీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు.. అశ్రునయనాలతో వీడ్కోలు పలుకుతున్నారు. ఈ క్రమంలో కేరళకు చెందిన ఆరతి.. ఆ భయానక క్షణాలను గుర్తు చేసుకుని కన్నీటిపర్యంమతమైంది..
వరుసగా ఎనిమిది రోజుల పాటు బుల్ ర్యాలీ కొనసాగడం.. భారీ స్థాయిలో ఇండెక్సులు పెరగడం.. దీనికి తోడు పాకిస్థాన్ తో యుద్ధవాతావరణం నడుమ, మన స్టాక్ మార్కెట్లు శుక్రవారం..
Chandrababu, lokesh Tribute: ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ మృతి దేశానికి తీరని లోటు అని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతిపట్ల ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
bolts removed from rail tracks రైలు పట్టాల వద్ద బోల్టులు తొలగించి ఉండటాన్ని రైల్వే సిబ్బంది గుర్తించారు. దీంతో ఆ ట్రాక్పై వెళ్లాల్సిన రైలును నిలిపివేశారు. ఈ నేపథ్యంలో పెను ముప్పు తప్పిందని రైల్వే అధికారులు తెలిపారు.
[16:41]కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) నివేదిక సమర్పించింది. తాజాగా దీనిపై రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి (uttam kumar reddy) స్పందించారు.
Pahalgam Terror Attack: పహల్గాంలో ఉగ్రదాడి వెనక పాకిస్థాన్ హస్తంతోపాటు మరో ఉగ్రవాద సంస్థ హస్తం సైతం ఉందా? అంటే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీని వెనుక ఇజ్రాయెలపై దాడి చేస్తున్న హమాస్ హస్తం సైతం ఉందని సమాచారం.
[16:37]జమ్ముకశ్మీర్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో తిరుమలలో టాక్సీలు నడుపుతున్న 400 మంది డ్రైవర్లు, 50 మంది ఓనర్లతో తితిదే దేవస్థానం చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి హర్షవర్ధన్ రాజు సమావేశమయ్యారు.
Delhi Mayor ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) కు నూతన మేయర్ (New Mayor) గా బీజేపీ (BJP) సీనియర్ నాయకుడు (Senior leader), మాజీ మేయర్ రాజా ఇక్బాల్ సింగ్ (Raja Iqbal Singh) ఎంపియ్యారు. అదేవిధంగా డిప్యూటీ మేయర్ పోస్టును కూడా బీజేపీ కైవసం చేసు�
ప్రజలు పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని సూర్యాపేట జిల్లా అర్వపల్లి పీహెచ్సీ డాక్టర్ భూక్య నాగేశ్ అన్నారు. అంతర్జాతీయ మలేరియా డే సందర్భంగా శుక్రవారం అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర�
Harish Rao తండ్రిని కోల్పయి పుట్టెడు దుఃఖంలో ఉన్న చిన్నారి సాత్వికకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు బాసటగా నిలిచారు. ఇటీవల సిద్దిపేటలో నిర్వహించిన విద్యార్థుల అవగాహన కార్యక్రమంలో విద్యార్థిని ఆవేదన
కార్తీక దీపం ఫేమ్, కన్నడ నటి శోభా శెట్టి నిశ్చితార్థ వార్షికోత్సవాన్ని సోషల్ మీడియాలో జరుపుకున్నారు. ఐదు సంవత్సరాల క్రితం కలుసుకున్న ఈ జంట గత సంవత్సరం నిశ్చితార్థం చేసుకున్నారు. ఎంగేజ్మెంట్ చేసుకుని ఏడాది అవుతున్న ఈ జంట ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారో తెలుసా?
నేషనల్ హెరాల్డ్ కేసులో నిందితులకు నోటీసులు జారీ చేయాలని ఈడీ చేసిన విజ్ఞప్తిపై ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే విచారణ జరిపారు. సవరించిన చట్టంలోని నిబంధల ప్రకారం ఎలాంటి జాప్యం లేకుండానే నోటీసులు జారీ చేయాలని కోర్టును ఈడీ కోరింది.
జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రవాదులు దాడి చేసి చంపడం చాలా బాధాకరమైన విషయమని, ఇలాంటి దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని రుద్రంపూర్ ముస్లిం పెద్దలు అన్నారు. శుక్రవారం చుంచుపల్లి మండలం �
Anganwadi జూబ్లీహిల్స్, ఏప్రిల్ 25: హైదరాబాద్ నగరంలో అంగన్వాడీ కేంద్రాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. పేద పిల్లల ఆలనాపాలనా చూసుకుంటూ అక్షరాభ్యాసానికి పరిమితమైన అంగన్వాడి కేంద్రాల్లో ఇటీవల గ్రాడ్యుయేషన్ డే �
పెరుగు, మజ్జిగ రెండూ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే, వేసవిలో ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది? ఏది ఎక్కువగా ప్రయోజనకరంగా ఉంటుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసే మొదటి దేశం భారత్ కావచ్చని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ అన్నారు. ఇండియాలో దేశీయ వినియోగం బాగా పెరుగుతుండటంతో దేశ ఆర్థిక వ్యవస్థ మంచిగా పురోగమిస్తుందని..
Netfilx ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ సేవలలో అంతరాయం ఏర్పడింది. ఈ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. లాగిన్ ప్రక్రియలో సాంకేతిక సమస్యలు ఏర్పడడంతో చాలా మంది యూజర్స్ అసంతృప్తి వ్య�
యంగ్ హీరో ప్రియదర్శి నటించిన లేటెస్ట్ మూవీ 'సారంగపాణి జాతకం'. కమెడియన్ గా కెరీర్ ప్రారంభించిన ప్రియదర్శి ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ హీరోగా మారిపోయారు. నెలన్నర వ్యవధిలో ప్రియదర్శి నుంచి వస్తున్న రెండవ చిత్రం సారంగపాణి జాతకం.
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని జైలును సందర్శించారు. జైలులోని అన్ని బ్యారక్స్ ను, వంట గదిని, ఖైదీలకు పెట్టే ఆహార పదార్థాలను, భోజనాన్ని
[15:59]జమ్ముకశ్మీర్లో అమాయకులైన 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు చంపడం అత్యంత దుర్మార్గమని ఏపీ పౌర సరఫరాలశాఖ మంత్రి, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.
పిల్లలు ఆరోగ్యంగా, తెలివిగా ఎదగడానికి మంచి ఆహారం ఇవ్వడం చాలా ముఖ్యం. పిల్లలకు క్రమం తప్పకుండా కొన్ని ఆహారాలు ఇవ్వడం ద్వారా వారిని ఆరోగ్యంగా ఉంచవచ్చు. అంతేకాదు.. అవి తినడం వల్ల పిల్లల మెదడు చాలా చురుకుగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ సూపర్ఫుడ్స్ ఏంటో ఓసారి తెలుసుకుందామా..
Keesara రైతులు పండించిన పంటలు కొనడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని మండల వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ రామిడి ప్రభాకర్రెడ్డి తెలిపారు. కీసర మండల కేంద్రంలో కీసర ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం వరి ధాన్�
చాలా లోకేషన్లు తిరిగిన తరువాత ప్రశాంత్ నీల్ తో పాటు ఆయన టీమ్ కు కుమ్టాలోని ధారేశ్వర రామనగిండి లో షూటింగ్ లొకేషన్ దొరికింది. విశాలమైన సముద్ర తీరం, పక్కనే పచ్చని కొండలు, జనసందోహం లేని ప్రశాంతమైన ప్రదేశంలో షూటింగ్ కు రెడీ అయ్యారు టీమ్.
Cobra In Fridge Viral Video: బ్రబు కింగ్ 353 అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియో విడుదల అయింది. ఆ వీడియో కాస్తా వైరల్గా మారింది. వైరల్గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ మనుషులకే కాదు.. మూగ జీవాలకు కూడా ఎండ దెబ్బ కొడుతుంది. అందుకే అవి అలా చల్ల ప్రదేశాల్లో దాక్కుంటూ ఉంటాయి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో (Pahalgam terror Attack) 26 మంది అమాయకులు అశువులుబాసిన ఘటనను దేశం మొత్తం తీవ్రంగా ఖండిస్తోంది. పట్టపగలు అంత మందిని కాల్చి చంపుతుంటే.. భద్రతా సిబ్బంది ఏమయ్యారంటూ ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది..
Arrest నీట్ యూజీ - 2024 (NEET UG - 2024)’ ప్రవేశ పరీక్ష పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడైన సంజీవ్ ముఖియా (Sanjeev Mukhiya) ను ఆర్థిక నేర విభాగం (EOU) బృందం అరెస్టు చేసింది.
Uttam Slams BRS: గులాబీ పార్టీపై మంత్రి ఉత్తమ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలు తప్పులపై బతకాలని బీఆర్ఎస్ అనుకుంటోందని.. అది కుదరదని స్పష్టం చేశారు.
భారత సైన్యం, పోలీసులు, సీఏపీఎఫ్ఎస్ల ధైర్యసాహసాలపై దేశ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, ఉగ్ర దాడులకు పాల్పడిన వారితో పాటు వారికి సహాయసహకారాలు అందిస్తున్న మొత్తం నెట్వర్క్ను నామరూపాలు లేకుండా చేయాలని ఆర్మీ చీఫ్ ద్వివేదిని ఎల్జీ సిన్హా కోరారు.
Film Shootings Cancelled in Kashmir: ఉగ్రవాద ఘటనల నేపథ్యంలో జమ్మూకశ్మీర్లో సినిమా షూటింగ్లు అన్నీ క్యాన్సిల్ చేసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. టాలీవుడ్తోపాటు, బాలీవుడ్, కోలీవుడ్, మాలివుడ్ ఇలా అన్ని రాష్ట్రాలకు చెందిన సినిమా షూటింగ్లను పూర్తిగా రద్దు చేసుకుని ప్రత్యామ్నాయ లోకేషన్లను ఎంచుకుంటున్నారు. దీంతో భవిష్యత్తులో ఇక కశ్మీర్ అందాలను కనీసం సినిమాల్లో అయినా చూస్తామా లేదా అన్న అనుమానం కలుగుతోంది.
Team India: భారత స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్కు గుడ్బై చెప్పినా.. ఐపీఎల్లో మాత్రం కంటిన్యూ అవుతున్నారు. పొట్టి ఫార్మాట్లో వరుసగా సూపర్బ్ నాక్స్తో అలరిస్తున్నారు. వాళ్ల జోరు చూస్తుంటే టీ20లకు గుడ్బై చెప్పి తప్పు చేశారా.. అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట మండలంలో రూ.18 కోట్లతో నిర్మించిన రోడ్డు నిర్వహణ లోపం కారణంగా పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదకరమైన గుంతలు, రోడ్డు పక్కన పెద్ద పెద్ద ముళ్ల పొదలతో అధ్వాన పరిస్థితికి చేరి�
జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో టూరిస్టులపై జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నమనీ పెంబర్తి జామియా మజీద్ అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ రజాక్ తెలిపారు.
Supreme Court: భారతీయ వైమానిక దళం నిబంధనల ప్రకారం సవతి తల్లికి ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వాలా వద్దా అన్న అంశాన్ని తేల్చనున్నట్లు సుప్రీంకోర్టు చెప్పింది. ఐఏఎఫ్లో ఫ్యామిలీ పెన్షన్ రూల్స్ ఎలా ఉన్నాయో తె
May 2025 Bank Holidays: మే నెల ప్రారంభానికి ముందే ఆ నెలలో బ్యాంకులు ఎన్ని రోజులు పనిచేస్తాయో ఆర్బీఐ ప్రకటించింది. వివిధ పనుల నిమిత్తం బ్యాంకులకు ఖాతాదారులు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో బ్యాంకులు ఎప్పుడు పనిచేస్తాయి. ఏ ఏ తేదీల్లో పనిచేయవు అనే వివరాలు తెలసుకోవడం మంచిది. ఏప్రిల్లో మొత్తం 15 రోజులపాటు సెలవుల కారణంగా బ్యాంకులు మూతబడ్డాయి. ఇక మేలో కూడా 12 రోజులపాటు బ్యాంకులకు ఆర్బీఐ సెలవులు ప్రకటించింది.
Pahalgam Terror Attack: ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం పాకిస్తాన్పై రివేంజ్కు సిద్ధమైంది. ఇప్పటికే సింధు జలాలను పాకిస్తాన్కు సరఫరా కాకుండా నిలిపి వేసింది. పాకిస్తానీల వీసాలను సైతం రద్దు చేసింది. 48 గంటల్లో పాకిస్తానీలు ఇండియా వదిలి వెళ్లిపోవాలని ఆదేశించింది. అంతేకాదు.. మెడికల్ వీసాలను కూడా రద్దు చేసింది.
వేసవిలో రోజంతా అలసటగా, తల తిరుగుతున్నట్లుగా అనిపిస్తుందా? అయితే, మీ ఆహారంలో ఈ మార్పులు చేసుకుంటే మీ ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం..
YS Sharmila: మోదీ ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నలవర్షం కురిపించారు. బీజేపీ మత రాజకీయాల కోసం ఉగ్రదాడుల ఘటనను వాడుకుంటుందని.. ఇది చాలా బాధాకరమని అన్నారు.
PM Modi ఇస్రో మాజీ ఛైర్మన్ (ISRO former chairman) కస్తూరీ రంగన్ (Kasturi Rangan) మృతిపై ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి చాలా బాధాకరమని అన్నారు.
ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ మహాసభకు దండులా కదలాలి వచ్చి విజయవంతం చేయాలని ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు.
Teen Daughter Kills Father నిత్యం తాగి వచ్చి తల్లిని కొడుతున్న తండ్రిని మైనర్ కుమార్తె కడతేర్చింది. గొడ్డలితో నరికి చంపింది. తండ్రిని ఎవరో హత్యచేసినట్లు పోలీసులకు చెప్పింది. అయితే కూతురే తండ్రిని చంపినట్లు దర్యాప్తు�