తమ బిడ్డల్ని ప్రైవే టు బడుల్లో.. అది కూడా ఆంగ్ల మాధ్యమంలోనే చదివించాలని పట్టుబట్టి మరీ పరుగులు తీస్తున్న ఈ యుగంలో మాతృభాషపై మమకారం కలిగిన ఓ న్యాయమూర్తి తన బిడ్డను ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని నిర్ణయించుకున్నారు.
నేటి నుంచి ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. టెస్ట్ గద కోసం ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. దీంతో ఈసారి ఎవరు టైటిల్ గెలుస్తారా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.
కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యే నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. విజిటర్స్, పలు పనులపై బీఆర్కే భవన్కి వచ్చే వారిని గేట్ బయటే పోలీసులు నిలిపివేస్తున్నారు. బీఆర్కే భవన్లో పని చేసే ఉద్యోగులు, సిబ్బందిని మాత్రమే లోపలకు పోలీసులు అనుమతిస్తున్నారు.
Enrique Iglesias Concert In Mumbai హాలీవుడ్ పాప్ స్టార్ ఎన్రిక్ ఇగ్లేసియాస్ (Enrique Iglesias) అభిమానులకు గుడ్ న్యూస్.. ఈ స్టార్ సింగర్ 13 ఏండ్ల తర్వాత ఇండియాకి రాబోతున్నాడు.
KTR బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మరికాసేపట్లో కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశార�
కొన్ని ఆహార పదార్థాలతో పాటు పనీర్ తీసుకోవడం హానికరం అని మీకు తెలుసా? పాలకూర కూడా ఈ ఆహారాలలో ఒకటి. దీనిని పనీర్తో కలిపి తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
EE Sridhar ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ ఇళ్లలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నది. ఇరిగేషన్ సీఏడీ డివిజన్ 8లో నూనె శ్రీధర్ విధులు నిర్వర్తిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీలో కమిట్మెంట్ ఉండదని, పనిచేసే వారికే పదవులు లభిస్తాయని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో జరిగిన మంత్రివర్గ విస్తరణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
NTR - Trivikram మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్లో ఒకరు. 'గుంటూరు కారం' మూవీ తర్వాత త్రివిక్రమ్ నుండి మరో సినిమా రాలేదు. ఈ సినిమా విడుదలై ఏడాదికి పైగానే అవుతుంది. అయితే త్రి�
Sitaare Zameen Par బాలీవుడ్ నటుడు ఆమిర్ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’ (Sitaare Zameen Par). ‘సబ్ కా అప్న అప్న నార్మల్’ అనేది ఉపశీర్షిక.
వృద్ధాప్యం వచ్చినా కొన్ని చిట్కాలతో కంటి చూపును కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. వయసు పెరిగినా కంటి చూపు తగ్గకుండా ఉండాలంటే ఏ చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డికి ప్రమాదం జరిగింది. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్హౌస్లో ప్రమాదవశాత్తూ పల్లా రాజేశ్వర్రెడ్డి జారిపడ్డారు. ఆయనకు తుంటి ఎముకలో గాయం అయింది. దీంతో హైదరాబాద్లోని యశోద ఆస్పత్రికి వైద్యం కోసం తరలించారు.
Raja Raghuvanshi case: ఓ వ్యక్తి రాజ్ చంప పగులగొట్టాడు. పోలీసులు, మీడియా ముందు ఏ మాత్రం భయపడకుండా ఆ పని చేశాడు. పోలీసులు ఆ వ్యక్తిని ఏమీ అనలేదు. రాజ్ను మరింత భద్రంగా అక్కడినుంచి తీసుకెళ్లిపోయారు.
TG News: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలోని మంత్రుల శాఖల్లో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ముగ్గురు మంత్రులకు శాఖల కేటాయింపుతోపాటు ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖలను మార్చే దిశగా కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. శాఖల కేటాయింపుపై బుధవారం స్పష్టత రానుంది.
బరువు తగ్గడానికి చాలా మంది తెగ కష్టపడతారు. కఠినమైన డైటింగ్తో పాటు జిమ్లో గంటలు తరబడి చెమటలు పట్టేలా వ్యాయామాలు చేస్తారు. అయితే, కేవలం ఈ 5 హెర్బల్ డ్రింక్స్ తాగడం వల్ల బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Keerthy Suresh ప్రముఖ నటి కీర్తి సురేష్ గతేడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తన చిన్ననాటి స్నేహితుడు అంటోని తట్టిల్ని ఈ అమ్మడు 2024లో పెళ్లి చేసుకుని తన సింగిల్ లైఫ్కి స్వస్తి పలికింది.
ట్రేడింగ్లో వర్చువల్గా రూ. కోట్లల్లో లాభాలు వచ్చినట్లు చూపించిన సైబర్ నేరగాళ్లు నగరానికి చెందిన వ్యాపారి నుంచి రూ.61.52 లక్షలు కొట్టేశారు. సైబర్ క్రైమ్ డీసీపీ ధార కవిత తెలిసిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన 40 ఏళ్ల వ్యాపారికి ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది.
[08:41]లాస్ ఏంజెలెస్లో అక్రమ వలసదారుల అరెస్టుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు యాపిల్ స్టోర్లోకి చొరబడి లూటీ చేశారు.
Naveen Chandra టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నవీన్ చంద్ర గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయన హీరోగా, విలన్గా తెలుగు సినిమాలలో నటించి మెప్పించాడు. అరవింద సమేత చిత్రంలో ఆయన ఆవేశం, కత్తులతో హత్య చ�
ఏపీ సీఎం చంద్రబాబు యోగాకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ ఉద్ఘాటించారు. ప్రతి ఒక్కరూ యోగాసనాలు వేయడం అలవాటుగా చేసుకోవాలని సూచించారు.
[08:30]దళిత ఎమ్మెల్యేనైన తనను కొందరు ఉద్దేశపూర్వకంగా బదనాం చేయడానికి కుట్రపన్నారని, తనపై సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలు అవాస్తవమని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ఆరోపించారు.
స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మరోమారు అదరగొట్టాడు. అతడి సారథ్యంలో ఇంకో జట్టు ఫైనల్స్కు చేరుకుంది. ఐపీఎల్ ట్రోఫీ మిస్ అయిన అయ్యర్.. ఈసారి మాత్రం కప్ వదలొద్దనే కసితో కనిపిస్తున్నాడు.
Langur Moans: శవాన్ని శ్మశానానికి తీసుకెళ్లడానికి సిద్ధమవుతున్న సమయంలో.. ఓ కొండముచ్చు అక్కడికి వచ్చింది. నేలపై ఉంచిన పాడె దగ్గర కూర్చుంది. తనకు తిండిపెట్టిన వ్యక్తిలో ఎలాంటి చలనం లేకపోవటంతో దానికి అనుమానం వచ్చింది.
Kotamreddy: పోరాటాలు చేసే వారిపై సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన దుర్మార్గమైన వ్యాఖ్యలు ఆయనవి కావని.. వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలుగానే తాను భావిస్తున్నానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. సజ్జల.. జగన్ దగ్గర గుమస్తా అని.. రాష్ట్ర రాజకీయాలు, ప్రజలతో ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తి అని అన్నారు.
పాలలో ప్రోటీన్, కాల్షియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. మరోవైపు పండ్లలో ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కానీ ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదేనా? ఈ విషయంపై నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి సేకరించిన అవయవాలతో మరో ఏడుగురికి ప్రాణదానం చేశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ హనుమాన్పేటకు చెందిన రాలపల్లి రాజు(24) ప్రైవేట్ కంపెనీలో వేబ్రిడ్జ్ ఆపరేటర్.
Peddapally రైతులంతా మారుతున్న పరిస్థితులకనుగుణంగా వ్యవసాయంలో అధికారుల సూచనలను సలహాలను పాటిస్తూ ఆధునిక పద్దతుల్లో సాగు విధానాలను అవలంభిస్తూ ముందుకు సాగితే అధిక దిగుబడులతో కూడిన లాభాలుంటాయని కూనారం వ్యవసాయ
Road Accident యాచారం మండలం మాల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
తెలంగాణలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏకకాలంలో 12 చోట్ల రైడ్స్ జరుపుతున్నారు. ఇరిగేషన్ శాఖలో ఎస్ఈగా పనిచేసిన నూనె శ్రీధర్ ఇంట్లో ఇవాళ(బుధవారం) తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఉగ్రవాదాన్ని నిర్మూలించడం.. శాంతి స్థాపనలో భారత్ నిబద్ధతను ప్రపంచానికి చాటామని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’, పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై ఐరోపా సమాఖ్య, 33 దేశాలకు వివరించేందుకు...
Kota Srinivasa Rao తెలుగు సినిమా తెరపై విలక్షణ నటుడుగా పేరు తెచ్చుకున్న కోట శ్రీనివాసరావు తెలుగు సినిమా రంగంపై తనదైన ముద్ర వేశారు. కమెడీయన్, విలన్గా తనదైన శైలిలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న�
ప్రపంచంలో ప్రధాన మతాలను అనుసరించే వారి సంఖ్య ఓ వైపున పెరుగుతుంటే.. మరోవైపు తమకు ఎలాంటి మతమూ లేదని చెప్పేవారు కూడా గణనీయంగానే ఉన్నారు. క్రైస్తవం ఇప్పటికీ అతి పెద్ద మతంగా కొనసాగుతున్నప్పటికీ..
Evil Mother: పాపం శాన్వి.. తల్లికి, తండ్రికి దూరంగా పెరిగింది. ఈనేపథ్యంలోనే గత శనివారం శ్వేత అత్తింటికి వెళ్లింది. సోమవారం ఉదయం శాన్విని తనతో పాటు పుట్టింటికి తెచ్చుకుంది. అయితే, వారు ఇంటికి వచ్చే సమయానికి ఇళ్లు లాక్ చేసి ఉంది.
స్వతంత్ర భారతావనిలో స్వర్ణయుగానికి సాక్ష్యంగా గత పదకొండేళ్ల ఎన్డీయే పాలన నిలిచిందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. దేశంలోని అన్ని వర్గాలకు సమానంగా అభివృద్ధి ఫలాలు అందించేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
మా ముందే ఫోన్ మాట్లాడతావా..? అంటూ ముగ్గురు పోలీసులు ఓ ద్విచక్రవాహనదారుడిపై రెచ్చిపోయారు. ఫోన్ మాట్లాడితే తప్పేంటి ? అని ఎదురు ప్రశ్నించినందుకు ఆ వ్యక్తిని చావబాదారు.
మేడ్చల్ జిల్లాలోని జవహర్నగర్ కార్పొరేషన్ కార్మికనగర్లో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో రాడ్డుతో కొట్టి భర్త అశోక్ చంపేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. అశోక్పై గతంలో ఫోక్సో కేసు నమోదవడంతో భర్తకు దూరంగా భార్య సౌందర్య ఉంటోంది.
Snake swallows knife: కర్నాటక రాష్ట్రంలోని హెగ్డే గ్రామంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఓ నాగుపాము 12 అంగుళాల కత్తిని మింగేసింది.. పాము కత్తిని మింగడం ఏంటని ఆశ్చర్య పోకండి.. మీరు చదువుతున్నది నిజమే. తర్వాత ఏం జరిగిందంటే..
Hyderabad రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుద్వేల్ జనచైతన్య కాలనీలో గురువారం జరిగిన జంట హత్యల కేసులో మిస్టరీ వీడింది. తనను ఉద్యోగంలో నుంచి తొలగించారన్న కక్షతోనే మాజీ డ్రైవర్.. వృద్ధ దంపతులను హత్య �
దంపతులిద్దరి మధ్య తలెత్తిన అనుమానం భార్య హత్యకు దారితీసింది. ఈ సంఘటన సరూర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా, తొండంగి మండలం, కొమ్మనపల్లి గ్రామానికి చెందిన మరియదాసు(35), అమ్ములు (30) దంపతులు.
వారిలో తాము పోలీసులమనే అధికారదర్పం లేదు! స్టేషన్ నుంచి కాలు బయటపెడితే జీపులోనో.. బైక్లపైనో వెళ్లాలనీ లేదు! సైకిలెక్కి మండల పరిధిలోని గ్రామాల్లోకి వెళతారు. ప్రజలను మాటల్లో పెట్టి. ఒల్లు గుల్ల చేసే గంజాయి వంటి దురలవాట్లు కూడదని..
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్(ఓఎస్డీ) టి.ప్రభాకర్రావు బుధవారం సిట్ విచారణకు హజరుకానున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలు, అంతకు ముందు జరిగిన ఉప ఎన్నికల సమయంలో...
[07:22]యాక్సియం-4 మిషన్ కింద మరో ముగ్గురు ఆస్ట్రోనాట్లతో కలిసి బుధవారం నింగిలోకి ప్రయాణించాల్సిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసియాత్ర మరోసారి వాయిదా
రాష్ట్ర సమాచార కమిషన్ గురువారం నుంచి పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించనుంది. రాష్ట్ర సమాచార ప్రధాన కమిషనర్గా ఐఎ్ఫఎస్ అధికారి జి.చంద్రశేఖర్రెడ్డి, కమిషనర్లుగా ఐదుగురిని ప్రభుత్వం ఇటీవలే నియమించింది.
తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వ క్రీడా పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 4వ తరగతిలో ప్రవేశానికి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్లో సీటు వస్తుందా, రాదా అనే అనుమానాలు వద్దని.. రాష్ట్రంలో బోలెడన్ని ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి చెప్పారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేసే బీజేపీ అభ్యర్థిని కుల సమీకరణ ఆధారంగా నిర్ణయిస్తారా..? లేక సీనియర్లకు అవకాశం ఇస్తారా..? అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణకు మరో రూ.2125 కోట్ల పెట్టుబడులు రానున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్బాబు తెలిపారు. యూఏఈకి చెందిన శైవ గ్రూప్, టారనిస్ క్యాపిటల్ కంపెనీలు సంయుక్తంగా ఈ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయన్నారు.
భారత్ గౌరవ్ పర్యాటక యాత్రలో భాగంగా సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఈనెల 14న ‘గంగా-రామాయణ పుణ్య క్షేత్ర యాత్ర’ ప్రత్యేక రైలు బయలుదేరుతుందని ఐఆర్సీటీసీ అధికారులు తెలిపారు.
Gold And Silver Rate: భాగ్య నగరంలో నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 89,450 రూపాయల దగ్గర..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 97,540 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 73,190 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది.
జాతీయ భద్రత సలహా మండలి (ఎన్ఎస్ఏబీ) సభ్యుడిగా డీఆర్డీవో మాజీ చైర్మన్ ప్రొఫెసర్ జి.సతీశ్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు జాతీయ భద్రత మండలి సచివాలయం ఉప కార్యదర్శి పుష్పేంద్ర కుమార్ మంగళవారం ఉత్తర్వులిచ్చారు.
Shubhanshu Shukla భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా సహా మరో ముగ్గురు వ్యోమగాముల రోదసి యాత్రకు సర్వం సిద్ధమైంది. వ్యోమగాముల్ని ఐఎస్ఎస్కు తీసుకెళ్తున్న ఫాల్కన్-9 రాకెట్ ప్రయోగాన్ని బుధవారం సాయంత్రం చేపడుతున్నారు
1964లో మొదలైన పనులు 2 దశాబ్దాలపాటు కొనసాగాయి. అంచనా వ్యయం రూ.40 కోట్ల నుంచి రూ.15000 కోట్లకు పెరిగింది కానీ సగం ఆయకట్టుకూ నీళ్లందించలేదు. ప్రాజెక్టు కాలువలు పూర్తి చేసి నీటి విడుదల ప్రారంభించేనాటికే ప్రధాన జలాశయ�
Kaleshwaram ఆ రెండు ప్రధాన ఉపనదులు తెలంగాణ పరిధిలోనే ప్రధాన గోదావరిలో కలుస్తాయి. పెద్దపెద్ద ఇంజినీర్లు అవసరం లేదు. చిన్న పిల్లాన్ని అడిగినా ఆ రెండు ప్రధాన ఉపనదులు కలిసిన తర్వాత ప్రాజెక్టులు నిర్మిస్తే తెలంగాణ
సాగు భూముల విస్తీర్ణం.. పంట ఉత్పత్తుల పెంపులో, వ్యవసాయ అనుబంధరంగాల విస్తరణలో.. పారిశ్రామిక ప్రగతిలో.. రాష్ట్ర తాగునీటి అవసరాలు తీర్చడంలో కాళేశ్వరం ప్రాజెక్టు పాత్ర అనిర్వచనీయం! శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 60
Hyderabad వలసపాలకులు హైదరాబాద్ భూములపై చూపిన శ్రద్ధ.. ఇక్కడ మౌలిక వసతులు కల్పించడంపై ఏమాత్రం చూపలేదు. ఇందుకు నాటి హైదరాబాద్ తాగునీటి సరఫరా వ్యవస్థనే నిలువెత్తు నిదర్శనం! నిజాం రాజు నిర్మించిన హుస్సేన్సాగ�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకం అమలులో మరింత జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 2న తొలి విడత కింద రూ.లక్ష లోపు యూనిట్లను మంజూరు చేస్తామని సర్కారు ప్రకటించినప్పటికీ...
కాళేశ్వరం బ్యారేజీల కుంగుబాటుపై విచారణలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ను పక్కా ఆధారాలతో ప్రశ్నించాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. రకరకాల వాంగ్మూలాలు వచ్చిన నేపథ్యంలో ఆధారాలన్నింటినీ ముందు పెట్టి మరీ కేసీఆర్ను విచారించనున్నట్లు తెలిసింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఆయన పాలనను పర్యాలోచన చేస్తే భారత రాజకీయాల్లో మోదీ రంగప్రవేశం తర్వాత కొత్త శకం మొదలైందని అనిపిస్తుంది. పీవీ నరసింహారావు ప్రధానమంత్రి అయిన...
భారత రాష్ట్ర సమితి అధ్వర్యంలో ఇటీవల అమెరికాలో తెలంగాణ అవతరణ దినోత్సవాలు విజయవంతంగా జరిగాయి. మాతృభూమిలోని రాజకీయాలకు ప్రత్యేకించి భారాస రాజకీయ కార్యాచరణకు ఈ వేడుకలు పరోక్షంగా ఒక దిశ, దశను నిర్దేశించాయని...
లాస్ ఏంజెలెస్.. అంటే దేవతల నగరం అని అర్థం! తళుకుబెళుకు తారలకు నిలయమైన హాలీవుడ్ కొలువుదీరిన నగరం!! ఈ నగరం.. కిందటి శుక్రవారం(జూన్ 6) నుంచి రణరంగంగా మారింది! ఒకవైపు పోలీసులు, దేశ సైన్యంలోని రిజర్వ్ దళాలు, దళాలు, మెరైన్లు..
లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడానికి కదులుతున్న ఉపాధ్యాయ లోకానికి స్వాగతం. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా మీరు ఇటీవలి వేసవి సెలవుల్లో ఎన్నో శిక్షణల్లో పాల్గొన్నారు. అక్కడ చెప్పిన విషయాలు మీ వాస్తవ పరిస్థితులకు ఎంత వేరుగా...
మన దేశ ఆర్థిక వ్యవస్థ 2014కి ముందు నత్తనడక నడిచేది. సరైన విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకపోయేవి. ఎక్కడ చూసినా అవినీతి, దిగజారిన శాంతిభద్రతలు, నిర్భయ వంటి ఘటనలు, నక్సల్స్ విధ్వంసం, కశ్మీర్లో...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలోనే లక్షల కోట్ల పెట్టుబడులతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. మరోవైపు సంక్షేమం కోసం వేల కోట్లు ఖర్చు...
Horoscope జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
[05:59]‘నా జీవితం తెరిచిన పుస్తకం. రహస్యాలేమీ ఉండవు. నా ప్రతీ అడుగు అందరికీ తెలుసు’ అని నటుడు, హిందూపురం శాసనసభ్యుడు, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ అన్నారు.
[06:03]కడపలో నిర్వహించిన మహానాడు సందర్భంగా పులివెందులలో ఏర్పాటుచేసిన తెదేపా జెండాలు చించివేసి, ఆ పార్టీ కార్యకర్తలపై దాడిచేసిన కేసులో కడప ఎంపీ అవినాష్రెడ్డి పీఏ రాఘవరెడ్డి పరారయ్యారు.
ఒకపక్క ఆర్థిక ఇబ్బందులు.. మరోపక్క ఉరుకులు పరుగుల జీవితం.. దీంతో దేశంలో జననాల రేటు వేగంగా పడిపోతోంది. యాభై ఏళ్ల క్రితం సగటున ఐదారుగురు పిల్లలు ఓ కుటుంబంలో ఉండగా, ఇప్పుడు ఒకరు లేదా ఇద్దరితో సరిపెట్టుకుంటున్నారు.
‘‘నేను అధికారంలోకి వచ్చాక.. చాయ్ తాగినంత సేపట్లో మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తా’’ హన్మకొండ ఏకశిలా పార్కు వద్ద ఆందోళన చేస్తున్న సర్వ శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) ఉద్యోగులతో గత అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్రెడ్డి అన్న మాటలివి...
[05:48]ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో ఇనుప ఖనిజ శుద్ధి కర్మాగారం (బెనిఫికేషన్ ప్లాంట్) ఏర్పాటు కాబోతోంది. 1,307.26 ఎకరాల్లోని ఇనుప ఖనిజాన్ని తవ్వి, అక్కడ శుద్ధిచేసే కర్మాగారం ఏర్పాటు...
[05:47]గ్రూప్-1 (నోటిఫికేషన్ నంబర్ 12/2023) ప్రధాన జవాబుపత్రాల మూల్యాంకన ఫలితాలు వెలువడ్డాయి. ప్రకటించిన జాబితాలో ఉన్న అభ్యర్థులకు ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు ఇంటర్వ్యూలు జరుపుతామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి పి.రాజబాబు వెల్లడించారు.
[05:46]ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు, సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించేందుకు ప్రభుత్వం సన్న బియ్యం సరఫరా చేస్తోంది.
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలోని మంత్రుల శాఖల్లో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ముగ్గురు మంత్రులకు శాఖల కేటాయింపుతోపాటు ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖలనూ మార్చే దిశగా కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు చేస్తోంది.
[05:38]కర్ణాటకలో ఓ పాము కత్తిని పిడి వరకు మింగి.. దాన్ని పూర్తిగా లోపలికి తీసుకోలేక, కక్కలేక యాతనపడింది. ఉత్తర కన్నడ జిల్లా కుమటా గ్రామంలో ఓ ఇంటి ఎదుట ఆరుబయట పడేసిన కత్తిని నాగుపాము మింగింది.
[05:43]పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కౌన్సెలింగ్లో జాప్యం జరుగుతోంది. కౌన్సెలింగ్ ఎప్పటి నుంచి జరుగుతుందనే దానిపై సాంకేతిక విద్యా శాఖకు స్పష్టత లేదు.
[05:42]మచిలీపట్నంలో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంపై ఈనెల 3న ‘ఈనాడు’ పత్రికలో వచ్చిన కథనం ఆధారంగా తమపై కేసు నమోదు చేసి అరెస్టు చేస్తారనే ఆందోళన ఉందంటూ మాజీ మంత్రి, వైకాపా నేత పేర్ని నాని, ఆయన కుమారుడు సాయి కృష్ణమూర్తి(కిట్టు) హైకోర్టులో పిటిషన్ వేశారు.
[05:42]మొట్టమొదటిసారిగా రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) పాలకవర్గ సభ్యులుగా క్రీడాకారులు, క్రీడా నేపథ్యం ఉన్న వారిని నియమిస్తూ రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ కార్యదర్శి వి.వినయ్కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
[05:41]రాష్ట్ర సచివాలయంలోని సాధారణ పరిపాలన శాఖ నుంచి నలుగురు, వ్యవసాయ, పశుసంవర్ధక, సహకార, ఇతర శాఖల్లో వివిధ హోదాల్లో పని చేస్తున్న మరో ఆరుగురు అధికారులను డిప్యుటేషన్పై పురపాలక సంఘాల కమిషనర్లుగా ప్రభుత్వం నియమించింది.
[05:39]అనంతపురం విద్యార్థిని తన్మయి హత్యను జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా పరిగణనలోకి తీసుకుంది. ఈ ఘటనపై మూడు రోజుల్లోపు నివేదిక సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీని ఆదేశించింది.
మహిళలను సంకర జాతి అంటారా? ఇంత నీచులా? మనుషులా? మృగాలా..! సజ్జల కు సమాజంలో తిరిగే హక్కులేదు’ అని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మండిపడ్డారు. మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ‘చేయకూడని తప్పులు చేస్తున్నారు.
[05:34]సూర్యాపేట జిల్లా పోలీసులు నకిలీ పత్తి విత్తనాల విక్రయ ముఠా ఆటకట్టించారు. జిల్లాలోని ఆత్మకూర్(ఎస్), మోతె మండలాల్లో అరుణోదయ, అడ్వాన్స్ 333 కంపెనీల పేరిట నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్న ఆరుగురు నిందితులను మంగళవారం అరెస్టు చేసినట్లు ఎస్పీ నరసింహ తెలిపారు.
[05:33]రాజధాని అమరావతికి వివిధ సంస్థలను రప్పించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వీటికి భూములు కేటాయించడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగు కావడంతోపాటు నగరంలో ఆర్థిక కార్యకలాపాలు కూడా పుంజుకుంటాయని భావిస్తోంది.
[05:32]‘తల్లికి వందనం’ పథకంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పాఠశాల విద్యాశాఖ నుంచి తీసుకున్న పిల్లల వివరాల డేటాను గ్రామ, వార్డు సచివాలయ శాఖ వద్దనున్న డేటాతో అనుసంధానం చేసి పరిశీలన చేయిస్తోంది.
[05:32]రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి గురువారం నాటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ‘సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్’ పేరుతో రాష్ట్రస్థాయిలో ప్రభుత్వం ఉత్సవం నిర్వహించనుంది.
అమరావతి ప్రజలను ఉద్దేశించి వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయని డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు.
[05:27]దేశ రాజధాని దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ద్వారక ప్రాంతంలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో చెలరేగిన మంటలు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ప్రాణాలను బలిగొన్నాయి.
[05:28]బస్సు కోసం చెట్టు కింద వేచిచూస్తుండగా.. పిడుగుపడి ఓ మహిళ మృతి చెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం లక్ష్మీపూర్లో మంగళవారం చోటుచేసుకుంది.
[05:27]అనంతపురంలో ఇటీవల దారుణ హత్యకు గురైన ఇంటర్ విద్యార్థిని కేసును పోలీసులు ఛేదించారు. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చినందుకే విద్యార్థిని తన్మయిని యువకుడు నరేశ్ హత్య చేశాడని వారు చెప్పారు.
వైఎస్ జగన్మోహన్రెడ్డి దగ్గర సొంత చెల్లికే గౌరవం, మర్యాద లేదు. రాష్ట్రంలోని మహిళలకు ఇంకేం గౌరవం ఉంటుంది?’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు.
[05:26]ఎవరైనా చనిపోతే.. భౌతికకాయాన్ని కడసారి చూడటానికి చాలామంది తరలివస్తారు. అయితే ఝార్ఖండ్లో ఓ వ్యక్తిని చివరిసారి చూసేందుకు కొండముచ్చు కూడా వచ్చింది.
[05:26]‘దిల్లీకి చెందిన ఒక వ్యక్తి మానవ అక్రమ రవాణా చేస్తూ.. లావాదేవీలకు మీ బ్యాంక్ ఖాతా, ఆధార్ వినియోగిస్తున్నారు.. ఇందులో మీకూ భాగస్వామ్యం ఉన్నట్లు సీబీఐ భావిస్తోంది.
[05:25]తెదేపా సీనియర్ నాయకుడు, నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఫొటోలు మార్ఫింగ్ చేసి, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసిన కేసులో వైకాపా నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డికి గుంటూరు న్యాయస్థానం రిమాండ్ విధించింది.
[05:25]కేంద్రంలో నరేంద్రమోదీ సర్కారు పనితీరుపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకు నమో యాప్ ద్వారా నిర్వహించిన ‘జన్ మన్ సర్వే’కు ఒక్కరోజులోనే ఐదు లక్షలమందికిపైగా ప్రజల నుంచి స్పందన లభించింది.
[05:24]భారత్పై ఉగ్రవాద దాడుల్ని ప్రేరేపించి రెచ్చగొడితే పాకిస్థాన్లోకి చొచ్చుకుపోయి మరీ తగిన గుణపాఠం నేర్పుతామని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ హెచ్చరించారు.
[05:17]ఓఎంసీ కేసులో దోషులైన గాలి జనార్దన్రెడ్డి, బి.వి.శ్రీనివాసరెడ్డి, వి.డి.రాజగోపాల్, మెఫజ్ అలీఖాన్లు దాఖలు చేసిన బెయిలు పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేయనుంది.
అమరావతి దేవతల రాజధాని కాదు. వేశ్యల రాజధాని. అంటూ సాక్షి చానల్ చర్చలో జర్నలిస్టు వీవీఆర్ కృష్ణంరాజు తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మండిపడ్డ...
[05:14]అమరావతి అంటే అక్కసు.. చంద్రబాబు అంటే ద్వేషం వెళ్లగక్కే క్రమంలో న్యాయస్థానాలను విమర్శించేందుకు సైతం సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు, పాత్రికేయుడు కృష్ణంరాజు వెనకాడలేదు.
‘‘మా స్వస్థలం విజయవాడ. ప్రస్తుతం ఇక్కడే ఉంటున్నాం. మా నాన్న శివ పరమేశ్వరరావు ఎక్స్-సర్వీ్సమన్. బాస్కెట్ బాల్ కోచ్. మా అమ్మ గృహిణి. బాల్యం నుంచి నాన్నే నా రోల్ మోడల్. ఆయన బాస్కెట్ బాల్ పోటీలకు వెళ్ళేవారు...
స్వర్ణాంధ్రప్రదేశ్- విజన్ 2047లో భాగంగా రాష్ట్రంలో పారిశ్రామిక, ఆర్థిక ప్రగతి కోసం ప్రత్యేక టాస్క్ఫోర్స్ కమిటీ ఏర్పాటైంది. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.
గ్రేటర్లో చిన్నపాటి గాలి వీచినా.. తేలికపాటి వర్షం కురిసినా విద్యుత్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. గంటల కొద్దీ బ్రేక్డౌన్లతో సరఫరా నిలిచిపోతోంది. వేసవిలో గాలివాన వచ్చినప్పుడు బ్రేక్డౌన్ అవడం, హైఓల్�
[05:09]ఆస్ట్రియాలో రెండో అతిపెద్ద నగరమైన గ్రాజ్లోని ఓ ఉన్నత పాఠశాలలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ దుండగుడు మంగళవారం జరిపిన కాల్పుల్లో 9 మంది మృతిచెందారు.
[05:06]గాజా స్ట్రిప్లో ఆహార పంపిణీ కేంద్రం వైపు వెళ్తున్న ప్రజలపైకి ఇజ్రాయెల్ దళాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు చనిపోగా, 130 మంది గాయపడ్డారని పాలస్తీనా అధికారులు తెలిపారు.
[05:05]గ్రామీణ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు పోలీసులు సైకిల్ పెట్రోలింగ్కు శ్రీకారం చుట్టారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర ఎస్ఐ దివ్య మంగళవారం తన సిబ్బందితో కలిసి సైకిల్పై పెట్రోలింగ్కు బయలుదేరారు.
[04:59]రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీల) సభ్యుల సంఖ్యను కోటికి పెంచే లక్ష్యంతో.. 60 ఏళ్లు దాటిన స్త్రీలు, దివ్యాంగులైన మహిళలతో ప్రత్యేకంగా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
[04:59]రాష్ట్రంలో 1,365 గ్రూప్-3 సర్వీసు పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా ఈ నెల 18 నుంచి జులై 6 వరకు జరగాల్సిన ధ్రువీకరణ పత్రాల పరిశీలన షెడ్యూలును టీజీపీఎస్సీ వాయిదా వేసింది.
[04:58]భారాస హయాంలో తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్గా పనిచేసిన కొణతం దిలీప్కుమార్ను శంషాబాద్ విమానాశ్రయంలో మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
[04:58]రాష్ట్ర గ్రంథాలయ పరిషత్తు ఉద్యోగులకు ‘రాష్ట్రపతి ఉత్తర్వులు-2018’ను వర్తింపజేయనున్నారు. ఈ మేరకు మూడు నెలల క్రితం ప్రభుత్వానికి పంపిన దస్త్రంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తాజాగా సంతకం చేశారు.
[04:43]రాష్ట్రంలో ప్రభుత్వ సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ) మాన్యువల్ కౌన్సెలింగ్కు మొదటిరోజే అవాంతరాలు ఏర్పాడ్డాయి. మంగళవారం మధ్యాహ్నం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కాగా పలు జిల్లాల్లో బుధవారానికి వాయిదా పడింది.
[05:08]మహిళల రక్షణ ముసుగులో ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని మాజీ సీఎం జగన్ విమర్శించారు. హామీలను అమలు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మోసగించిందని మంగళవారం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
[05:07]సాక్షి ఛానల్లో అమరావతి మహిళలను అత్యంత జుగుప్సాకరంగా, వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో అవమానించిన జగన్కు, ఆయన సైన్యానికి భగవంతుడు ఏశిక్ష విధిస్తాడో చూడాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య వ్యాఖ్యానించారు.
[05:05]‘అమరావతి దేవతల రాజధాని కాదు.. వేశ్యల రాజధాని’ అంటూ మహిళల అత్మగౌరవన్ని దెబ్బతీసేలా, తీవ్ర అవమానాలకు గురిచేసేలా సాక్షి టీవీ ఛానల్లో అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేసిన వ్యవహారంపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు.
[05:00]ఏపీ ఈఏపీసెట్-2025 ప్రవేశపరీక్ష ఫలితాల్లో 10+2 మార్కులు అందుబాటులో లేని కారణంగా సుమారు 15 వేల మందికి ర్యాంకుల కేటాయింపు జరగలేదని సెట్ కన్వీనర్ వీవీ సుబ్బారావు మంగళవారం తెలిపారు.
అంతరిక్షం ప్రయోగాలను టీవీలో చూసే వారికి అవి గమ్యం ఎప్పుడు చేరతాయా అనే ఉత్కంఠ ఉంటుంది.. ఆ అంతరిక్ష నౌకలలో ప్రయాణించే వ్యోమగాముల కుటుంబ సభ్యులు ఎంతో ఉద్విగ్నతతో వారు ఎప్పుడు తిరిగి వస్తారా...
బస్తీవాసులకు నిత్యం అందుబాటులో ఉంటూ ఉచితంగా వైద్యసేవలందించే బస్తీ దవాఖానలు కాంగ్రెస్పాలనలో నిర్వీర్యమయ్యాయి. నాణ్యమైన వైద్యసేవలందించడంలో విఫలమవ్వగా, పనిచేసే సిబ్బందికి వేతనాలు లేక ఇబ్బందులు పడుతు�
వర్షాకాలం మొదలైపోయింది. వర్షం చినుకుల్లో జుట్టు తడిచిపోతుంటుంది. వర్షపు నీటిలో ఆమ్లత్వం ఉండడం వలన అనేక కేశ సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ కాలంలో శిరోజాల రక్షణకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి...
మనం ఇంట్లో అందమైన మొక్కల కుండీలను పెట్టుకుంటూ ఉంటాం. ఈ మొక్కలు ఇల్లంతా తాజాదనాన్ని వ్యాపింపజేస్తూ ఉంటాయి. ఈ కోవలో చెప్పుకోదగ్గది ‘స్పైడర్ ప్లాంట్’. దీని ఆకులు సన్నగా పొడవుగా చివర్లు మొనదేలి ఉంటాయి...
ఏపీపీఎస్సీ గ్రూప్-1 కేసులో విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు ఆస్పత్రిలో చేరారు. రాత్రి ఆయాసం రావడం, మంగళవారం ఉదయం గుండెపోటు వచ్చిందని...
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎనికెపల్లి భూముల వ్యవహారం మరింత క్లిష్టతరంగా మారుతున్నది. దశాబ్దాలుగా నమ్ముకున్న తమ భూములను కాపాడుకునేందుకు నిరుపేద రైతులు కంటి మీద కునుకు లేకుండ
అధైర్య పడొద్దు... అండగా ఉంటాం& మీకు న్యాయం జరిగేలా చూస్తాం...’ అని జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన సీడ్ పత్తి సాగు చేసిన రైతులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు భరోసా ఇచ్చారు.
ఓబులాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసులో దోషిగా తేలిన మాజీ మంత్రి గాలి జనార్దన్రెడ్డి సహా ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై బుధవారం టీ-హైకోర్టు తీర్పు వెలువరించనుంది.
అసత్యాలు, అర్ధసత్యాలు, వక్రీకరణలతో వైసీపీ రాజకీయం! దానికి తోడు... జగన్ రోత మీడియా ప్రచారం! మంగళవారం ఏలూరులో జరిగిన ఘటన ఈ వికృత రూపాన్ని మరోసారి బయటపెట్టింది.
బస్సుల సంఖ్య పెంచాలని విద్యార్థులు ఉద్యమిస్తుంటే.. బస్సు పాస్ చార్జీలు పెంచి పేద బిడ్డల చదువుపై భారం మోపడం అన్యాయమని తెలంగాణ జాగృతి, బీఆర్ఎస్వీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ మీడియా లైవ్ డిబేట్లో అమరావతి రాజధా ని మహిళల పట్ల అనుచితంగా మాట్లాడిన జర్నలిస్టు లు కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజులతోపాటు ఆ మీడియా యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ, బీజేపీ, జనసేన మహిళా నేతలు...
ఎమ్మెల్యేలు బాధ్యతగా పనిచేయాలి. ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి. విమర్శలకు, వివాదాలకు, ఆరోపణలకు దూరంగా ఉండాలి.. ఇటీవల టెలీకాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు చేసిన దిశానిర్దేశమిది.
జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎన్.శ్రీదేవి సూచించారు.
విద్యార్థులకు బస్సు పాస్ల జారీ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమవుతుందని గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజశేఖర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
రెవెన్యూ పోరంబోకు భూముల పరిధిలో ఉన్న కొండలు, గుట్టలను మైనింగ్ లీజుల రూపంలో ప్రభుత్వం కేటాయిస్తుంటుంది. దీని వల్ల ఏటా వేల కోట్ల ఆదాయం ఖజానాకు చేరుతుంది. మైనింగ్ లీజులను రెవెన్యూశాఖ నిర్దేశించిన ప్రభుత్వ పోరంబోకు భూముల్లోనే కేటాయిస్తారు. దీనికోసం రెవెన్యూ శాఖ నుంచి గనుల శాఖ ఆమోదం తీసుకుంటుంది.
గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను ఏపీపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. మొత్తం 89 పోస్టుల భర్తీ కోసం 2023లో విడుదల చేసిన నోటిఫికేషన్కు సంబంధించిన మెయిన్స్ పరీక్షలు...
దేశీయ స్టాక్ మార్కెట్లో నాలుగు రోజుల వరుస ర్యాలీకి అడ్డుకట్ట పడింది. మదుపరులు బ్యాంకింగ్, ఇంధన రంగ షేర్లలో లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో ప్రామాణిక సూచీలు...
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈ) ఎగుమతులకు మరింత చేయూత ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ సంస్థలు ఏదైనా కొత్త దేశం లేదా కొత్త ఎగుమతిదారులకు తమ...
గత మూడేళ్లుగా మన దేశంలోనూ కుటుంబాల అప్పులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. 2021 జూన్ నాటికి స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 36.6 శాతంగా ఉన్న ఈ అప్పుల భారం ప్రస్తుతం...
హైదరాబాద్లో మరో అంతర్జాతీయ సంస్థ తన గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రాన్ని (జీసీసీ) ఏర్పాటు చేస్తోంది. జపాన్ కేంద్రంగా పనిచేసే ప్రముఖ బీమా కంపెనీ దైచీ లైఫ్ గ్రూప్ ఈ కేంద్రాన్ని...
టాటా గ్రూప్నకు చెందిన ఆన్లైన్ కిరాణా ప్లాట్ఫామ్ బిగ్బాస్కెట్ కూడా క్విక్ కామర్స్ సేవల్లోకి పూర్తి స్థాయిలో రంగ ప్రవేశం చేసేందుకు సిద్ధమవుతోంది...
రాష్ట్రంలో ఖరీఫ్ పంటల ప్రణాళిక పక్కాగా అమలు చేయాలని, 365 రోజులు సాగు భూములు పచ్చగా ఉండేలా చూడాలని, మూడు పంటల విధానాన్ని తీసుకురావాలని సీఎం చంద్రబాబు వ్యవసాయ అధికారులకు సూచించారు.
సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పాపాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. అధికారంలో ఉండగా.. తన నియోజకవర్గం పరిధిలోని కృష్ణపట్నం పోర్టులో అనధికార టోల్ గేటు పెట్టి కోట్లు వసూలుచేసిన వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఉపరితల ఆవర్తనాలు, ఉపరితల ద్రోణులు, షీర్ జోన్ ప్రభావాలతో బంగాళాఖాతం, అరేబియా సముద్రం నుంచి దక్షిణ భారతదేశంపైకి భారీగా తేమగాలులు వీస్తున్నాయి. దీంతో మంగళవారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి.
[03:47]ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక ప్రకారం భారత జనాభా 146 కోట్లు దాటింది. అయితే జనాభాను ఇదే స్థాయిలో కొనసాగించడానికి అవసరమైన జననాల పెరుగుదల (రిప్లేస్మెంట్) కన్నా దేశంలో జననాలు తక్కువగా ఉన్నాయని ‘ప్రపంచ జనాభా స్థితి నివేదిక’ తెలుపుతోంది.
[03:45]సాధారణంగా రైతులు రోజూ తెల్లవారుజామునే పొలం బాట పడతారు. మహారాష్ట్రలో యువరైతు గౌరవ్ బిజ్వే ఇంట్లో ఉంటూనే కృత్రిమమేధ (ఏఐ) ఉపయోగించి నారింజ సాగు చేస్తున్నారు.
[03:36]హైదరాబాద్ను సినిమా సిటీగా అభివృద్ధి చేసి.. దేశ, విదేశాల సినీ రంగ ప్రముఖులను ఆకర్షించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అవసరమైన సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు.
[03:37]కాళేశ్వరంపై విచారణ తుది దశకు చేరుకుంటోంది. ఇన్నాళ్లూ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ప్రశ్నించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇటీవలే మాజీ మంత్రులనూ విచారించింది.
[03:35]రాష్ట్రంలో ఎప్సెట్ కౌన్సెలింగ్ జులై మొదటి లేదా రెండో వారంలో ప్రారంభిస్తామని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య వి.బాలకిష్టారెడ్డి వెల్లడించారు.
[03:01]మనదేశంలో అత్యంత పేదరికం బాగా తగ్గినట్లు ఎస్బీఐ రీసెర్చ్ తాజా నివేదికలో మంగళవారం వెల్లడించింది. 2023లో దేశంలో అత్యంత పేదలు 6.35 శాతంగా ఉండగా, 2024లో 4.6 శాతానికి పరిమితమైనట్లు వివరించింది.
సాక్షి టీవీకి చెందిన సీనియర్ జర్నలిస్టు, విశ్లేషకుడు కొమ్మినేని శ్రీనివాసరావుపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, 356(2) సెక్షన్లను తొలగిస్తూ గుంటూరు జిల్లాలోని మంగళగిరి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
[02:59]‘10 నిమిషాల్లో ఆహార డెలివరీ’ సేవలను దేశవ్యాప్తంగా ప్రారంభించడానికి టాటా గ్రూప్ సంస్థ బిగ్బాస్కెట్ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) చివరికి ఈ సేవలు ప్రారంభించాలని సంస్థ భావిస్తోంది.
[02:57]టెక్ దిగ్గజం యాపిల్, తమ ఉత్పత్తుల్లో తీసుకొస్తున్న సాఫ్ట్వేర్ మార్పులను ప్రపంచవ్యాప్త డెవలపర్ల సమావేశం (డబ్ల్యూడబ్ల్యూడీసీ 2025)లో వెల్లడించింది.
[02:56]కొత్త దేశాలకు తమ కొత్త ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు రిజిస్టర్ చేసుకుంటున్న ఎగుమతిదార్లకు ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థ(ఎమ్ఎస్ఎమ్ఈ)లకు నిధులందించేందుకు ప్రత్యేక పథకాన్ని తీసుకువచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
[02:52]వరుసగా నాలుగు ట్రేడింగ్ రోజుల పాటు కొనసాగిన సూచీల జోరుకు మంగళవారం అంతరాయం ఏర్పడింది. సెన్సెక్స్ స్వల్ప నష్టాలను చవిచూడగా.. నిఫ్టీ మార్పు లేకుండా సానుకూలంగా ముగిసింది.
రెండేండ్లకోసారి ఐసీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 సైకిల్కు శుభం కార్డు పడే వేళైంది. రెండేండ్లపాటు 9 జట్ల మధ్య హోరాహోరీగా సాగిన ఈ సైకిల్లో 69.44 శాతంతో అగ్ర
[02:48]స్టాక్ మార్కెట్లు రాణించడంతో మదుపరులు లాభాల స్వీకరణకు దిగడం, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాది మేలో దేశీయ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలోకి వచ్చిన పెట్టుబడులు తగ్గాయి.
[02:48]క్లెయిము చేసుకోని డిపాజిట్లను సంబంధిత హక్కుదార్లకు రిఫండ్ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని నియంత్రణ సంస్థలు, వివిధ విభాగాలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు.
[02:43]టీవీఎస్ మోటార్ కంపెనీ, టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4వీ శ్రేణి మోటార్ సైకిళ్లను ఓబీడీ2బీ సాంకేతికత, మంచి పని తీరు, మెరుగైన భద్రతా ప్రమాణాలతో ఆవిష్కరించింది.
జర్మనీ వేదికగా జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్లో భారత్ బోణీ కొట్టింది. పోటీల తొలిరోజైన మంగళవారం భారత యువ షూటర్ ఎలావెనిల్ వాలరివన్ కాంస్య పతకంతో మెరిసింది.
ఈ ఏడాది స్టార్ క్రికెటర్ల రిటైర్మెంట్ల పరంపరను కొనసాగిస్తూ మరో ఆటగాడు క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఆధునిక క్రికెట్లో బంతిని బలంగా బాదగల సమర్థుడు, టీ20 క్రికెట్లో సంచలన బ్యాటింగ్తో దుమ్మురేపుతున్న �
[02:12]క్రికెట్లో అత్యున్నత ఫార్మాట్ టెస్టులు. అందులో అత్యున్నత పోరైన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు రంగం సిద్ధమైంది. ఇన్ని రోజులు పొట్టి క్రికెట్ మాయలో మునిగితేలిన క్రికెట్ అభిమానులకు పసందైన టెస్టు వినోదాన్నందించడానికి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిద్ధమయ్యాయి.
[02:41]దేశంలోనే రెండో అతి పెద్ద మ్యూచువల్ ఫండ్ సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ) తొలి పబ్లిక్ ఆఫర్ ప్రయత్నాల్లో ఉంది.
[02:41]దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ముంబయి నుంచి నేరుగా కజకిస్థాన్ (అల్మతి), ఉబ్జెకిస్థాన్ (తాష్కెంట్), జార్జియా (బిలిసి) దేశాలకు నేరుగా విమాన సర్వీసులు నడపబోతున్నట్లు మంగళవారం వెల్లడించింది.
హైదరాబాద్ హుసేన్సాగర్ వేదికగా జాతీయ రెగెట్టా చాంపియన్షిప్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. యాచింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో తెలంగాణ సెయిలింగ్ అసోసియేషన్, యాచ్ క్లబ్ హైదరాబాద్ నిర
ఇందిరమ్మ ఇల్లు అడిగిన ఓ నిరుపేద మహిళకు ఘోర అవమానం ఎదురైంది. ఆడబిడ్డ అనే కనీస ఇంగితజ్ఞానం లేకుండా ఓ కాంగ్రెస్ నాయకుడు బలుపు మాటలు మాట్లాడాడు. అధికార దర్పాన్ని చూపించాడు. తానూ ఒక మనిషినేనన్న సోయి మరిచి ఆడబ
నాగరికత ఎంత ముందుకు సాగినా.. సైన్స్ పరంగా ఎంత అభివృద్ధి సాధించినా.. నాగలి లేనిదే పని జరగదు.. దుక్కి దున్నందే తినడానికి తిండి కూడా దొరకదు.. రైతు లేనిదే పూట గడవదు, పట్టెడన్నం పుట్టదు..
‘ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో, సర్వేలో నా పేరు ఉన్నది. కానీ ఇల్లు మంజూరు కాలేదు. ఇదేమని అడిగితే కలెక్టర్ను అడుక్కో. సీఎంకు చెప్పుకోమంటరా? మరి మీరున్నది ఎందుకు?’ అంటూ ఓ దళిత వితంతు మహిళ ఎంపీడీవోను నిలదీసింది.
రాష్ట్రంలో వరి సాగుకు ప్రస్తుత వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వ్యవసాయ వర్సిటీ వరి పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సీహెచ్ దామోదర్రాజు తెలిపారు.
కృష్ణా జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్-2 (కేడబ్ల్యూడీటీ) 2013లో ప్రకటించిన అవార్డును అమల్లోకి తీసుకొచ్చే అంశంపై కేంద్ర జల్శక్తి శాఖ ఈ నెల 18న అత్యవసర సమావేశాన్ని నిర్వహించనున్నది. ఈ మేరకు బేసిన్లోని రాష్�
రాష్ట్రంలో ప్రజాపాలన సాగిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మాత్రం తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తున్నది. ముఖ్యంగా పీఏసీసీఎస్లో రుణాలు తీసుకున్న రైతులు సకాలంలో వాటిని చెల్లి�
మెదక్ జిల్లా అల్లాదుర్గంలో అరుదైన జినపాద సింహాసనంతోపాటు శాసనాన్ని గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు శ్రీ రామోజు హరగోపాల్ తెలిపారు. అది పాలరాతితో చేసిన సింహాసనం అని, దానిపై పాదాలు, వెన�
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడైన తన తండ్రి ప్రకాశ్ పదుకొనే 70వ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది అగ్ర కథానాయిక దీపికా పదుకొనే. ఈ సందర్భంగా ఆయనకు ఓ అద్భుతమైన బహుమతిని అందించింది.
ఆషికి-2, మలంగ్, ఏక్ విలన్ వంటి ప్రేమకథా చిత్రాల్ని రూపొందించిన దర్శకుడు మోహిత్ సూరి తాజా చిత్రం ‘సయారా’. ప్రముఖ నిర్మాణ సంస్థ యష్రాజ్ ఫిల్మ్స్ తెరకెక్కిస్తున్నది.
ఉమ్మడి జిల్లా అంతటా ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక పూర్తయి ప్రొసీడింగ్స్ ఇచ్చి, ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజలు చేస్తుంటే మంత్రి కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎదురుచూపులు త�
హైదరాబాద్కు చెందిన భార్యాభర్తలకు పెళ్లయి నాలుగేళ్లు. ఇద్దరు పిల్లలు. సాఫీగా సాగిన కాపురంలో భర్త ఈసడింపులు పెరిగాయి. భార్యను లావుకు తగ్గట్టుగా సంసారాన్ని నడపాలంటూ, రెండు ఉద్యోగాలు చేయాలంటూ సూటిపోటి మా�
గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో దూసుకుపోయిన వెండి ధరలకు బ్రేక్పడింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు నిలిచిపోవడంతో న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో కిలో వెండి రూ.1,000 తగ్గి రూ
సినీరంగంలో హీరోలతో పోల్చుకుంటే నాయికల కెరీర్ స్పాన్ తక్కువగా ఉంటుంది. ఒకవేళ వరుసగా ఫ్లాఫులు పలకరిస్తే సదరు కథానాయికల కెరీర్ ప్రశ్నార్థకంగా మారుతుంది.
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం నేరేడుపల్లి గ్రామంలో విద్యుత్తు విజిలెన్స్ అధికారిపై కాంగ్రెస్ నాయకుడు దాడికి పాల్పడ్డాడు. కాంగ్రెస్ నాయకుడు ఆకుతోట సమ్మిరెడ్డి ఇంట్లో విద్యుత్తు చౌ ర్యం జరుగుతున్నట
[02:02]ఐపీఎల్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ వేడుకల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది చనిపోవడం పట్ల భారత జట్టు మాజీ చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ విచారం వ్యక్తంచేశాడు.
బాలీవుడ్ లెజెండ్, బిగ్బీ అమితాబ్ బచ్చన్ సోషల్మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన సినిమాల విశేషాలను పంచుకుంటూ అభిమానులు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలిస్తుంటారు. సోమవారం ర�
[01:58]ఐపీఎల్ విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీ చేతులు మారనుందా? బెంగళూరు యాజమాన్యం డియాజియో కంపెనీ ఫ్రాంచైజీని పూర్తిగా లేదా అందులో కొంత వాటాను విక్రయించడానికి సిద్ధమైనట్లు మంగళవారం వార్తలొచ్చాయి.
[01:57]ఇంగ్లిష్ కౌంటీ క్రికెట్లో భారత బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ బరిలో దిగనున్నాడు. కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్-1, వన్డే కప్లలో యార్క్షైర్కు ప్రాతినిధ్యం వహించనున్నాడు.
గిరిజన లంబాడీలకు మంత్రి పదవులు ఇవ్వకుండామోసం చేసిన కాంగ్రెస్ పార్టీ హఠావో.. బంజారా బచావో నినాదంతో భవిష్యత్తు కార్యక్రమాలు చేపడుతామని ఎస్సీ,ఎస్టీ,బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నరసింహనాయక్ తెలి
అగ్ర హీరో పవన్కల్యాణ్ రాజకీయ కార్యకలాపాలకు కాస్త విరామమిచ్చి వరుసగా తన సినిమాల్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) సినిమా సెట్లోకి అడుగుపెట్టారాయన. ప్రస్తుతం ఈ సిని�
తమను ఎంతో మంది తొక్కేయాలని చూశారని, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఎమ్మెల్యే వరకు ఎదిగామని, ఇలాంటి తొక్కివేత చర్యలు తమ బలమని వారనుకుంటున్నా, అది వారి బలహీనతని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ భార్�
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు మరో వివాదంలో చిక్కుకున్నారు. నియోజకవర్గ కాంగ్రెస్లో కుమ్ములాటలతోపాటు పలు ఆరోపణలు ఆయనపై వస్తుండగా, తాజాగా ఓ స్టింగ్ ఆపరేషన్లో ఆయన బండారం బట్టబయలైం�
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇసుక దందా మూడు పువ్వులు..ఆరు కాయలుగా సాగుతోంది. సిద్దిపేట జిల్లా రాజీవ్ రహదారిపై అధిక లోడ్తో ఇసుక అక్రమ లారీలు దూసుకుపోతున్నాయి.
మహేష్బాబు-రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ అడ్వెంచర్ మూవీ గురించి రోజుకో ఆసక్తికరమైన వార్త ప్రచారంలోకి వస్తున్నది. యస్యస్ఎంబీ29 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే రె�
కాంగ్రెస్ అధిష్ఠానంపై గొల్లకురుమ నేతలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. సోమవారం ప్రకటించిన పీసీసీ కార్యవర్గంలో తమ వర్గానికి చోటు కల్పించకపోవడంపై మండిపడుతున్నారు. 27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది జనరల్ సెక్రటరీలు �
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం లక్ష్యం చేరలేదు. నిర్దేశించుకున్న టార్గెట్ను అధిగమించలేదు. సుమారు 80వేల మెట్రిక్ టన్నుల వడ్ల్ల కొనుగోలుకు దూరంలో ఆగిపోయింది.
మంగళవారం ముంబయిలో జరిగిన ‘కుబేర’ గీతావిష్కరణ కార్యక్రమంలో చిత్ర కథానాయిక రష్మిక మందన్న గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు అగ్ర నటుడు నాగార్జున. రష్మిక పవర్హౌజ్ అని ప్రశంసించారు. రష్మిక మందన్న గత చ�
నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణలో కీలక పరిణామం. తల్లి ఆరోగ్యంతోపాటు పసికందు ప్రాణాలు నిలబెట్టేందుకు వినూత్నమైన కేఎంసీ విధానంపై కలెక్టర్ తమీమ్ అన్సారియా దృష్టి సారించారు. కంగారు మదర్ కేర్ సెంటర్లతో మంచి ఫలితాలు లభిస్తుండటంతో జిల్లాలోనూ ఏర్పాటుకు శ్రీకారం పలికారు.
గణేశ్నగర్, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): అంగన్ వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేసేందు కు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షమ శాఖ ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 10 నుంచి 17 వరకు అమ్మమాట.. అంగన్ వాడీ బాట పేరుతో ఒక్కో రోజు ఒక్కో కార్యక్ర మం నిర్వహించాలని నిర్ణయించింది. ప్రవేశాల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి అర్హత ఉన్న పిల్ల లందరూ అంగన్వాడీ కేంద్రాలకు వచ్చేలా ప్రణా ళికలు రూపొందించింది.
ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడనే సామెత నిజమవుతుందనుకున్నాడే ఏమో.. జల్సాలకు అలవాటు పడి.. బిజినెస్కు దోస్తుల దగ్గర చేసిన అప్పులు తీర్చడం కోసం తన ఇంటిలోనే దొంగతనం చేశాడో యువకుడు..
విద్యార్థుల డిమాండ్ మేరకు తాము బస్సు సర్వీసులను పెంచమంటే, ప్రభుత్వం మాత్రం బస్పాస్ చార్జీలను పెంచి విద్యార్థులపై పెనుభారం మోపిందని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ మండిపడ్�
వన్టైమ్ ఇన్వెస్ట్మెంట్ స్కీంలో రూ. 21 వేలు పెట్టుబడి పెడితే నెలకు లక్షల్లో లాభాలొస్తాయంటూ కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పినట్లు ఏఐతో ఫేక్ వీడియోలు తయారు చేసిన సైబర్నేరగాళ్లు మోస�
మానుకోట రవాణా శాఖలో పైసలిస్తేనే ఫైల్ కదులుతది.. లేదంటే అది లేదు ఇదిలేదంటూ అనేక కొర్రీలు పెడుతూ చెప్పులరిగేలా తిప్పిస్తారు. అధికారులు, సిబ్బంది మామూళ్లకు అలవాటు పడి వాహనదారులను ముప్పుతిప్పలు పెడుతున్న�
గోవా, ఢిల్లీ నుంచి తరలిస్తున్న నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్డీపీఎల్)కు చెందిన 1188 మద్యం బాటిళ్లను సీజ్ చేసినట్టు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం తెలిపారు.
మంత్రివర్గ విస్తరణ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అలజడి రేపుతున్నది. క్యాబినెట్ విస్తరణలో తమ సామాజిక వర్గానికి చోటు దక్కలేదన్న అసంతృప్తితో ఉన్న లంబాడీ ఎమ్మెల్యేలు మంగళవారం రహస్య సమావేశం నిర్వహి�
గ్రేటర్ హైదరాబాద్లో వర్షాకాలం ముంపు సమస్యను పరిష్కరించే కీలక బాధ్యతలను ప్రభుత్వం హైడ్రాకు కట్టబెట్టింది. ఇప్పటికే ఓఆర్ఆర్లోపల డిజాస్టర్ మేనేజ్మెంట్కు సంబంధించిన పనులను చేపట్టిన హైడ్రాకు తాజ�
ప్రజలు తమకు న్యాయం కావాలన్నా లేదా తమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలన్నా న్యాయవ్యవస్థను ఆశ్రయిస్తారు. ప్రజాస్వామిక వ్యవస్థలో అంతటి కీలకపాత్ర పోషించే న్యాయవ్యవస్థ కడిగిన ముత్యంలా స్వచ్ఛంగా ఉండాలి. ధర�
క్రాప్లోన్లు తీసుకున్న రైతులు సకాలంలో చెల్లించలేదన్న కారణంతో వారి ఆస్తుల జప్తునకు రంగం సిద్ధమైంది. బాధిత రైతుల పేరిట ఏకంగా నోటీసులను జారీ చేసిన ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది.
స్టేషన్ఘన్పూర్ కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు ఎక్కువైంది. ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై ఆ నియోజకవర్గానికి చెందిన ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను అవమానించారని టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్త
రైతులకు నకిలీ పత్తి విత్తనాలను అంటగడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.65 లక్షల విలువైన 22 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్టు సూర్యాపేట ఎస్పీ నరసింహ తెలిపారు.
ఆయిల్పామ్ సాగు విస్తీర్ణాన్ని 5లక్షల ఎకరాలకు పెంచాలని, ఇందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆకస్మికంగా ఆయిల్ఫెడ్ను సందర్
పాఠశాలల్లో అడుగుపెట్టేందుకు విద్యార్థులు సిద్ధమయ్యారు. కానీ వారు బడికి వెళ్లే బస్సులు మాత్రం సిద్ధం కావడం లేదు. ప్రైవేట్ పాఠశాలలు, కళాశాల బస్సులు రోడ్డెక్కాలంటే ఫిట్నెస్ తప్పనిసరి అని తెలిసినా యాజమాన్యాలు ఏటా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. రోడ్డు రవాణా శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ మొదలు పెడితే కానీ ముందుకు రాని పరిస్థితి ఉంటోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈసారి రవాణా శాఖ అధికారులు ముందగానే అప్రమత్తమయ్యారు. తనిఖీలు ముమ్మరం చేశారు.
బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని హాస్టళ్ల నిర్వహణకు ప్రభు త్వం రూ.14.93 కోట్లు మంజూరు చేసింది. మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది బడ్జెట్లో ప్రతిపాదించిన రూ.59.73 కోట్లలో మొదటి విడతగా ప్రస్తుతం రూ. 14.93 కోట్ల�
మహిళా, శిశు సంరక్షణలో భాగంగా ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్, ఆయా పోస్టులను భర్తీ చేయకపోవడంతో ఆయా కేంద్రాల పరిధిలోని బాలింతలు, గర్భిణులు, చిన్నా రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిప్రాంతాల్లో ఇన్చార్జిలతో నెట్టుకొస్తున్నారు. జిల్లాలో అంగన్వాడీ టీచర్ పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారా అని ఎదురు చూస్తున్నారు.
చాంపియన్స్ ట్రోఫీ.. ఆ వెంటనే ధనాధన్ ఐపీఎల్తో మైమరిచిన క్రికెట్ ప్రేమికుల ముందుకు మరో అద్భుత సమరం రాబోతోంది. సుదీర్ఘ ఫార్మాట్కు తలమానికంగా నిలిచే ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్షి్ప...
పర్యాటక రంగం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చొరవచూపుతోంది. భవానీ ద్వీపానికే ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఐకానిక్ టవర్ను ఆధునీకరించడానికి నడుం బిగించింది. ఐల్యాండ్ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు రూ.2.65 కోట్లు కేటాయించింది. దీంతో రంగంలోకి దిగిన భవానీ ఐల్యాండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. పర్యాటకుల మనస్సు దోచుకునేలా తీర్చిదిద్దనుంది.
నిర్మల్ జిల్లాలో నమోదైన ఓ కేసు విషయంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జి కొణతం దిలీప్ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అమెరికాలోని వర్జీనియాలో తన తండ్రి జ్ఞాపకాల పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానిక�
2025లో జపాన్ను దాటి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని ఇటీవల ఐఎంఎఫ్ ప్రకటించింది. అయితే, ఈ అంచనా సగటు భారతీయుడి జీవన వాస్తవాలను కప్పిపుచ్చినప్పటికీ, దాన్ని విస్మరిస్తూ దేశంలోని ఓ వర్గ
హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరిట యువకులకు ఎన్నెన్నో హామీలు గుప్పించి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత వాటిని తుంగలో తొక్కుతున్నది.
జగిత్యాల, మే 10 (ఆంధ్రజ్యోతి): అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఏడాది నుంచి వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రవేశాలు పెంచే కార్యక్రమంలో భాగంగానే గత ఏడాది నుంచి అమ్మ మాట-అంగన్వాడీ బాట పేరిట విద్యాసంవత్సరం ఆరంభంలోనే పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈనెల 10 నుంచి 17 వరకు జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో కార్యక్రమాల నిర్వహణకు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేసింది.
మంత్రివర్గ సమావేశంలో మాటల యుద్ధం జరిగిందా? ముఖ్యనేత పైన సొంత వర్గం ఎమ్మెల్యేలకే నమ్మకం లేదని ఆయన మంత్రివర్గమే బాంబ్ పేల్చిందా? ఆయన ఏ నిర్ణయం తీసుకు న్నా సంపూర్ణంగా మద్దతు తెలిపే ఎమ్మెల్యేల సంఖ్యా బలం ర�
ఉమ్మడి కృష్ణాజిల్లా పరిషత పాలకవర్గం పదవీకాలం మరో 15 నెలల్లో ముగియనుండటంతో విభజన అంశంపై ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల మధ్య తీవ్ర స్థాయిలో చర్చనడుస్తోంది. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని 49 మండలాలు కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలుగా విడిపోయాయి. ఆయా జిల్లాలకు ఉద్యోగులు, అధికారుల సర్దుబాటు, కార్యాలయాల విభజన, ఇతర భవనాల ఏర్పాటుపై ఇంత వరకు ఎటువంటి కార్యాచరణ ప్రారంభంకాలేదు. ఎన్టీఆర్ జిల్లాకు ప్రత్యేకంగా జిల్లాపరిషతను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు చర్యలు చేపడితే అప్పటి పూర్తవుతాయని ఉద్యోగులు పేర్కొంటున్నారు.
చెన్నై-కోల్కతా జాతీయ రహదారిపై ఆత్కూరు ఫ్లైఓవర్ వద్ద మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కారు మెకానిక్లు అక్కడి కక్కడే మృతి చెందారు. కారు యజమాని గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు.
మంత్రుల్లో ఎవరికి ఏ శాఖ కట్టబెడతారనే అంశం కాంగ్రెస్ వర్గాల్లో హట్ టాపిక్గా మారింది. ముగ్గురు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ఏ ఇద్దరు కలిసినా శాఖల కేటాయింపులపైనే చర్చించుకుంటున్నారు.
స్పెయిన్ బుల్ రఫెల్ నడాల్ వాడిన ఓ రాకెట్ వేలంలో ప్రకంపనలు సృష్టించింది. 2017 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో ఇదే రాకెట్ను వాడి నడాల్ క్లే కోర్టు గ్రాండ్స్లామ్లో...
ఉమ్మడి జిల్లాలోని సెకండరీ గ్రేడ్ టీచర్లకు మాన్యువల్ విధానంలో బదిలీల కౌన్సెలింగ్ మొదలై అంతలోనే నిలిచిపోయింది. తొలిరోజైన మంగళవారం టీచర్ల బదిలీల సీనియారిటీ జాబితాలోని మొదటి 350 మందిని కౌన్సెలింగ్కు ఆహ్వానించారు.
భారతదేశం ఓ విభిన్న సమ్మేళనం. సంస్కృతి సంప్రదాయాలు, వేషభాషలే కాదు రుచులూ చాలా ప్రత్యేకం. ఆసేతు హిమాచలం విస్తరించి ఉన్న ఈ ఉపఖండంలో ఎక్కడి విస్తరి అక్కడ ప్రత్యేకమే. ఒక రాష్ట్రంలో ఉన్న రుచులు మరో రాష్ట్రంలో క
సహకార శాఖలో పలువురు అధికారులు బదిలీ అయ్యారు. ఈమేరకు రాష్ట్ర సహకార శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా సహకార ఆడిట్ అధికారి (డీసీఏవో)గా పనిచేస్తున్న పోలిశెట్టి రాజశేఖర్ను కావలి డివిజనల్ సహకారాధికారిగా బదిలీ చేశారు.
జిల్లాలో ఈ ఏడాది ఏరువాక సాగుకు సానుకూల వాతావరణం కనిపిస్తోంది. పంటల సాగులో ఏరువాకకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఏటా ఆ రోజున రైతులు సాగు ప్రారంభిస్తారు. ప్రస్తుతం మారిన కాలమాన పరిస్థితుల్లో ఏరువాక ఉత్సవానికి గతంలో వలే ప్రాభవం లేకపోయి నప్పటికీ ఆ సమయానికి సాగుకు సన్నద్ధం కావడం రైతులు ఇప్పటికీ పాటిస్తున్నారు.
రేణిగుంట విమానాశ్రయం నుంచి శ్రీసిటీ ఎస్ఈజెడ్కు నేరుగా రోడ్డు కనెక్టివిటీ పెంచేందుకు ఉద్దేశించిన కొత్త రోడ్డు నిర్మాణ ప్రతిపాదన రద్దయింది. దానికి ప్రత్యామ్నాయంగా ఇప్పటికే ఉన్న శ్రీకాళహస్తి-తడ రోడ్డును సిక్స్ లేన్ విస్తరించే ప్రతిపాదన రూపుదిద్దుకుంటోంది.
జిల్లా పంచాయతీ కార్యాలయ పరిధిలో పనిచేస్తున్న 122మంది బదిలీ అయ్యారు. ఈమేరకు జిల్లా పంచాయతీ అధికారి గొట్టిపాటి వెంకటనాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలకు గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో తదనుగుణంగా ప్రక్రియను నిర్వహించారు.
అమరావతి ప్రాంత మహిళలను కించపరిచేలా సాక్షి ఛానెల్ డిబేట్లో కారుకూతలు కూసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చిత్తూరులో మంగళవారం తెలుగుమహిళలు పెద్దఎత్తున నిరసన తెలిపారు. నాగయ్య కళాక్షేత్రం నుంచి ఎమ్మెస్సార్ సర్కిల్ మీదుగా ర్యాలీ నిర్వహించిన మహిళలు గాంధీ విగ్రహం వద్ద జర్నలిస్టులు కేఎ్సఆర్, కృష్ణంరాజు, వైసీపీ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చిత్రపటాలను ,సాక్షి పత్రికలను తగులబెట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు మహిళలు మాట్లాడుతూ అమరావతిని అడ్డుకునేందుకు మాజీ సీఎం జగన్ రెడ్డి సాక్షి మీడియాలో తన అనుచరులతో ఇలా కారుకూతలు కూయిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వారిని ప్రోత్సహిస్తున్న సాక్షి చానల్ను ఆపివేయాలని ప్రభుత్వాన్ని కోరారు.టీడీపీ చిత్తూరు పార్లమెంటు తెలుగు మహిళ అధ్యక్షురాలు కార్జాల అరుణ, చుడా చైర్పర్సన్ కటారి హేమలత, మేయర్ అముద, విక్టోరియా, వరలక్ష్మి, నాగలక్ష్మి, ప్రతిభ, ఉదయ, అను, భువనేశ్వరి, పద్మ, రేవతి, పుష్ప తదితరులు పాల్గొన్నారు.
గోదావరి జలాలను కొల్లగొట్టేందుకు రూ.80వేల కోట్లతో చేపట్టనున్న గోదావరి-బనకచర్ల(జీబీ) లింక్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం వేగంగా కదలకపోవడం పై నీటిపారుదలరంగ నిపుణుల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నా
తమకు భోజనంలో చికెన్ పెట్టలేదని, మర్యాదలు బాగా చేయలేదని, తమ బంధువులను చిన్నబుచ్చారని ఇలా చిన్నచిన్న కారణాలకే పీటల వరకు వచ్చిన పెండ్లిండ్లు నిలిచిపోవడం చూస్తున్నాం.
సెలవుల్లో హాయిగా ఆడుతూ పాడుతూ గడిపిన చిన్నారులు రేపట్నుంచీ బడిబాట పట్టనున్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రాష్ట్రప్రభుత్వం ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’ పేరుతో స్టూడెంట్ కిట్స్ ఉచితంగా అందజేయనుంది.జిల్లాకు చేరిన పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, వర్క్బుక్స్, బ్యాగులు, తదితర సామగ్రిని విద్యార్థులకు అందించేందుకు విద్యాశాఖ, సమగ్రశిక్ష అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.ఎంఈవోల ద్వారా మండల కేంద్రాల నుంచి పాఠశాలలకు తరలించి పంపిణీకి సిద్ధం చేశారు.
సూళ్లూరుపేట నియోజకవర్గం శ్రీహరికోటలో బుధవారం జరగాల్సిన యోగాంధ్ర కార్యక్రమం వర్షాల కారణంగా వాయిదా వేస్తున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ ఒక ప్రకటనలోతెలిపారు. మరో మూడు రోజులు వర్ష సూచనలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో కోటి మొక్కలు నాటాలని ఈనెల 5న ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. జిల్లాలో 4లక్షల50వేలు అన్ని శాఖ తరపున నాటాల్సిదేనంటూ జిల్లా యంత్రాం గం ఆదేశాలతో ప్రభుత్వ శాఖల్లో గుబులు రేగుతోంది.
పలు రాష్ట్రాల్లో చోరీలు, దోపిడీలకు పాల్పడిన మధ్యప్రదేశ్కు చెందిన గ్యాంగ్ను తిరుపతి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగతనాలు, దారి దోపిడీలు చేయడంలో ఆరితేరిన ఈ ముఠాలోని ఇద్దరిని పట్టుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. మధ్యప్రదేశ్కు చెందిన 20 మంది బృందాలుగా విడిపోయి.. ఒక్కో టీము ఒక ప్రాంతాన్ని ఎంచుకుని దోపిడీ, దొంగతనాలు చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరు.. గతేడాది తిరుచానూరు, గాజులమండ్యంలోని మూడు ఇళ్లల్లో బెదిరించి బంగారు నగలు, ఎలక్ర్టానిక్ వస్తువులు, నగదు అపహరించుకుని వెళ్లినట్లు తెలిసింది. దీంతో పాటు కేరళ, తమిళనాడు, కర్ణాటకతో పాటు విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాదు వంటి నగరాల్లో దోపిడీలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే వీరిపై పలు ప్రాంతాల్లో పోలీసు కేసులు నమోదయ్యాయి. గతంలో కేరళ పోలీసులు అరెస్టు చేయగా, అనంతరం బెయిల్పై బయటకు వచ్చిన వీరు మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్నారు. అందులోనూ పెద్ద, పెద్ద భవంతులు, కారు షోరూములు, ఎలక్ర్టానిక్ షోరూములను ఎంచుకుని 10 రోజుల పాటు రెక్కీ నిర్వహించాక అర్ధరాత్రి పూట చోరీలకు పాల్పడుతుంటారని పోలీసులు చెబుతున్నారు. అవసరమైతే వీరు రాష్ట్ర, జాతీయ రహదారులపై కాపుకాచి వాహనాలు ఆపి ఉంటే.. తుపాకులు, రాడ్లతో భయపెట్టి దోపిడీకి పాల్పడుతుంటారని సమాచారం.
తోతాపురి రకం మామిడి కాయలను మద్దతు ధరతో కొనాలంటూ మంగళవారం మధ్యాహ్నం రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం కిలోపై రాయితీ రూ.4 ఇస్తుండగా, రూ.8కి కొనాలని కోరారు. దామలచెరువులో మ్యాంగోనగర్లో సోమవారం ఉదయం రూ.6 వంతున కొన్నారు. సాయంత్రం రూ.4 ధర చెప్పారు. ఈ క్రమంలో మంగళవారం తక్కువ మంది రైతులే ట్రాక్టర్లలో మామిడి కాయలు తీసుకొచ్చారు. ర్యాంపుల్లో దళారులు రూ.4 ధర చెప్పడంతో ఆగ్రహిస్తూ చిత్తూరు- కర్నూలు జాతీయ రహదారి హైస్కూల్ గేటులో రోడ్డుపై బైఠాయించారు.
ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, కేజీబీవీలు, గురుకుల పాఠశాలలను సమర్థవంతగా నిర్వహించాలని, విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి సిద్ధం చేయాలని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
యోగా ఆసనాలను ప్రతీ ఒక్కరూ తమ జీవనశైలిగా మార్చుకోవాలని జేసీ ఽధాత్రిరెడ్డి అన్నారు. గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద మంగళ వారం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిం చారు. జేసీతో పాటు ఎస్పీ కె.ప్రతాప్ శివ కిశోర్ ముఖ్య అతిఽథులుగా హాజరయ్యారు.
సార్వా సీజన్ ఆరంభం అ యింది. జిల్లాలో ఇప్పటికే రైతుల నుం చి రైతులు వరి విత్తనాలను సేకరిం చుకుని వరి నారుమళ్లకు శ్రీకారం చుట్టారు. జిల్లాకు సంబంధించి అవస రమైన విత్తనాలను సిద్ధంగా ఉంచిన ట్టు జిల్లా వ్యవసాయ శాఖ పేర్కొంది.
ఉపాధ్యాయులు బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలో భాగంగా మూడు రోజుల విరామం తర్వాత మంగళవారం రాత్రి సెంకడరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ)ల బదిలీ కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలైంది. చిత్తూరులోని షర్మన్ మెమోరియల్ బాలికల పాఠశాలలో రాత్రి 10.50గంటలకు కౌన్సెలింగ్ మొదలు పెట్టారు.డీఈవో వరలక్ష్మి ఎస్జీటీలకు బదిలీ పత్రాలను అందజేశారు.మంగళవారం సాయంత్రం 3.50 గంటలకు కౌన్సెలింగుకు హాజరు కావాలని విద్యాశాఖ అధికారులు సూచించినా, రాష్ట్రస్థాయి నుంచి ఖాళీలకు సంబంధించి అధికారిక జాబితా రాకపోవడంతో కౌన్సెలింగ్ ఆలస్యమైంది.మొత్తం 3,577మంది ఎస్జీటీలు బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు.వీరిలో జడ్పీ, మండల పరిషత్ యాజమాన్యాల్లో 3190మంది టీచర్లుండగా, ప్రభుత్వ యాజమాన్యంలో నలుగురు, మున్సిపల్ యాజమాన్యంలో 214మంది, మున్సిపల్ కార్పొరేషన్ యాజమాన్యంలో 169 మంది ఉన్నారు. తొలి దశలో 350మందికి బదిలీ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.బుధవారం ఉదయం 10గంటలకు 351నుంచి 700వరకూ, మధ్యాహ్నం మూడు గంటలకు 701నుంచి 1000మంది ఎస్జీటీల వరకూ బదిలీ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. తిరుపతి డీఈవో కుమార్, ఏడీలు, ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు.
ప్రాజెక్టులు, చెక్డ్యా ముల్లో అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, వారి ఆస్తులపై సీబీఐ ఆధ్వర్యంలో విచారణ జరిపి వాని ఉద్యోగం నుంచి తొలగించాలని ఉద్యమిస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు పేర్కొన్నారు.
అచ్యుతాపురం- రాంబిల్లి మండలాల పరిధిలోని ప్రత్యేక ఆర్థిక మండలి (సెకండ్ ఫేజ్)లో మంగళవారం ‘యాక్షన్ తెసా’ పరిశ్రమ ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించారు. ఇళ్లల్లో ఇంటీరియర్కు వినియోగించే ఫ్లోర్ లేమినేషన్/ కప్బోర్డుల ప్యానల్ బోర్డులు తయారు చేసే ఈ కంపెనీ సుమారు రూ.200 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న పరిశ్రమకు కంపెనీ యజమానులతోపాటు కలెక్టర్ విజయకృష్ణన్, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ శంకుస్థాపన చేశారు.
అమరావతి మహిళల పట్ల సాక్షి టీవీ ఛానెల్ నిర్వహించిన డిబేట్లో అనుచిత వ్యాఖ్యలు చేయడంపై రగిలిపోయిన తిరుపతి జిల్లా మహిళలు వరుసగా రెండో రోజూ నిరసన, ఆందోళన కార్యక్రమాలు కొనసాగించారు. తిరుపతి జీవకోనలో మహిళలు పెద్ద సంఖ్యలో ఆందోళనకు దిగారు. ఆ సందర్భంగా ఓ మహిళ పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా మిగిలిన మహిళలు అడ్డుకున్నారు. నిరసన కారులు అక్కడ మాజీ సీఎం జగన్ దిష్టిబొమ్మను తగులబెట్టారు. కాగా ఏపీ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కుమారమ్మ ఆధ్వర్యంలో పలువురు మహిళలు రామచంద్ర పుష్కరిణి నుంచీ టౌన్ క్లబ్ వరకూ నిరసన ర్యాలీ చేపట్టారు.
అమ్మాయిలు ఏడ్చినా అందంగానే ఉంటారు. వినడానికి సిల్లీగా అనిపించినా.. ఈ మాటలు నిజమేనట. మనసారా ఏడిస్తే.. ముఖవర్చస్సు పెరుగుతుందని సౌందర్య నిపుణులు అంటున్నారు.
జనాభా సంక్షోభంతో సతమతమవుతున్న చైనాలో వృద్ధుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. ఈ క్రమంలో వారి మంచీచెడ్డా చూసుకునేందుకు అవసరమైన మానవ వనరులు రోజురోజుకు తగ్గిపోతుండటంతో వారి స్థానంలో రోబోలను నియమించే ప�
ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలందరికి నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని, పిల్లలందరిని తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కటుకం రమేష్ కోరారు.
రుతుపవనాల ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా మంగళవారం ముసురు వాతావరణం నెలకొంది. అనకాపల్లి, పరవాడ, మాకవరపాలెం, సబ్బవరం, ఎస్.రాయవరం, కశింకోట, ఎలమంచిలి, మాడుగుల, మునగపాక, అచ్యుతాపురం, రావికమతం, తదితర మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మిగిలిన మండలాల్లో ఆకాశం మేఘావృతమై, అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిశాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా జిల్లాలో గత వైసీపీ ప్రభుత్వం నాడు-నేడు కార్యక్రమం కింద చేపట్టిన పనులు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. అప్పట్లో పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు గత ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
జిల్లా వ్యవసాయ అనుబంధ శాఖల్లో పలువురు అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నగరి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఎం.సౌభాగ్యలక్ష్మిని తిరుపతి జిల్లా ట్రైనింగ్ సెంటర్కు బదిలీ చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సాయిల్ టెస్టింగ్ ల్యాబ్లో ఏడీఏగా పనిచేస్తున్న జి.వాసును చిత్తూరు జిల్లా వ్యవసాయ ట్రైనింగ్ సెంటర్కు, పలమనేరు అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ డి.అన్నపూర్ణను కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సీడ్ టెస్టింగ్ ల్యాబ్కు బదిలీ చేశారు. ఉద్యాన శాఖలో ప్రకాశం జిల్లా ఏపీ ఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్గా పనిచేస్తున్న పీవీ రమణను చిత్తూరు జిల్లా ఏపీఎంఐపీ పీడీగా బదిలీ చేశారు. ఇక్కడ ఏపీఎంఐపీ పీడీగా పనిచేస్తున్న ఎస్ఏ బాలసుబ్రమణ్యంను శ్రీశైలం ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవల్పమెంట్ ఏజెన్సీకి బదిలీ చేశారు. జిల్లా పట్టుపరిశ్రమ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎస్.శోభరాణిని పరిపాలన సౌలభ్యం కింద శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి జిల్లా పట్టుపరిశ్రమ అధికారిగా బదిలీ చేయగా, అక్కడ పనిచేస్తున్న డి.పద్మమ్మ జేడీగా చిత్తూరు పట్టు పరిశ్రమ శాఖకు రానున్నారు.
గడ్డి మందులను తట్టుకుని అధిక దిగుబడి ఇచ్చేవని చెబుతూ రైతులను మోసం చేస్తున్న ఆరుగురు నిందితులను అరెస్టు చేసి, రూ 65లక్షల విలువైన 22క్వింటాళ్ళ నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నామని సూర్యాపేట జిల్లా �
లేడికి లేచిందే పరుగు.. అన్నట్టుగా ఉంటారు కొందరు. పెరటి మొక్కలు నాటిన మొదటిరోజు నుంచే.. అవి ఎప్పుడు పెరుగుతాయా? ఎప్పుడు పూలు, కాయలు ఇస్తాయా? అని కళ్లలో ఒత్తులు వేసుకొని మరీ ఎదురుచూస్తుంటారు.
[00:52]‘కుబేర’ ఎంతో ప్రత్యేకమైన చిత్రమన్నారు కథానాయకుడు ధనుష్. ఈ సినిమా తనకు తన బాల్యాన్ని గుర్తు చేసిందని చెప్పారు. ఆయన.. నాగార్జున కలిసి నటించిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని శేఖర్ కమ్ముల తెరకెక్కించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఇసుక లేక నిలిచిపోతున్నాయని, దీన్ని ఆసరా చేసుకొ ని అధిక ధరలకు ఇసుకను విక్రయిస్తున్న అక్రమదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ప్రతి పల్లెకూ గ్రామ స్వరాజ్యం తీసుకురావాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పలు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నదని అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు మండలంలోని సోమవరం గ్రామంలో మంగళవారం ‘పల్లె పిలుస్తోంది రా.. కదలి రా!’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
[00:50]‘హరి హర వీరమల్లు’, ‘ఓజీ’ చిత్రాల్ని పూర్తి చేసిన కథానాయకుడు పవన్ కల్యాణ్ ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్సింగ్’ కోసం రంగంలోకి దిగారు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.
కర్ణాటకలో కుల గణనను తిరిగి నిర్వహించాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. పదేండ్ల కిందట నిర్వహించిన కులగణనపై పలు కుల సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో ఏఐసీసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట�
పిల్లలకు మెరుగైన జీవితం అందించాలని అందరు తల్లిదండ్రులు కోరుకుంటారు. వారికి కావాల్సినవన్నీ సమకూరుస్తూ.. తమ పని పూర్తయిందని అనుకుంటారు. పిల్లలు కోరినవి అందిస్తూ.. వారిని గొప్పగా పెంచుతున్నామని భావిస్తార�
[00:48]ఈ ప్రపంచంలో తప్పు చేయని వాళ్లు అంటూ ఎవరూ ఉండరు. కానీ దాన్ని ఒప్పుకునే ధైర్యం అందరికీ ఉండదు. పైగా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి వంద అబద్ధాలు చెప్పేవాళ్లే ఎక్కువ నేటి సమాజంలో.
భూదాన్పోచంపల్లిని గవర్నర్ జిష్ణుదేవ్వర్మ ఈ నెల 12వ తేదీన సందర్శించనున్న ట్లు తెలిసింది.మంగళవారం కలెక్టర్ హనుమంతరావు పోచంపల్లిలో పలువురు మగ్గం కార్మికులతో మాట్లాడారు.
[00:44]కథానాయకుడు కార్తి వరుసగా సీక్వెల్ సినిమాలతో జోరు చూపించనున్నారు. ఆయన ఇప్పటికే ‘సర్దార్’కు సీక్వెల్గా ‘సర్దార్ 2’ను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు తన ‘ఖైదీ’ చిత్రానికి కొనసాగింపుగా ‘ఖైదీ 2’ను పట్టాలెక్కించేందుకు సమాయత్తమవుతున్నారు.
చావు నోట్లో తల పెట్టి తెలంగాణ సాధించిన ఉద్యమ యోధుడు కేసీఆర్కు ఇన్ని వేధింపులా? అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి మండిపడ్డారు. రాజకీయంగా కేసీఆర్ను ఎదుర్కొనే దమ�
[00:43]బ్యాడ్మింటన్ ఆడటం మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది అని చెబుతోంది బాలీవుడ్ కథానాయిక దీపికా పదుకొణె. తన తండ్రి, ప్రముఖ బ్యాడ్మింటన్ ఆటగాడు ప్రకాశ్ పదుకొణె 70వ పుట్టిన రోజు వేళ దీపికా ఇన్స్టా వేదికగా ఓ పోస్టు పెట్టింది.
[00:41]తనదైన శైలిలో సినిమాలకు రివ్యూలు ఇస్తూ అందరి ప్రశంసలు పొందుతాడు ఓ రివ్యూయర్. ఎప్పటిలాగే రివ్యూ కోసం ఓ సినిమా చూడటానికి వెళ్లిన అతను దెయ్యాలు ఉన్న ఓ చోటుకి వెళతాడు.
నైరుతి రుతుపవనాలు ముంచుకొస్తున్నా యి. జూన్లో భారీగా వర్షాలు కురిసే అవకా శం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈసారి వర్షాలు కురియగా నే చెరువుల్లో చేపపిల్లల పంపిణీ చేపట్టాలని మత్స్యకారులు సన్నద్ధమవుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ అర్చక ఉద్యోగులకు, దూపదీప నైవేద్య అర్చకులకు వరాల జల్లు కురిపించింది. సుదీర్ఘకాలంగా సేవ లు అందిస్తున్న అర్చక, ఉద్యోగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు ఏర్పాటు చేసి పలు సంక్షేమ పథకాలను అమ లు చేయనుంది.
. సుపరి పాలనే లక్ష్యంగా.. ప్రజలకు సంక్షేమం అందించ డమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వ ఏడాది పాలన సాగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి జూన్ 12వ తేదీకి ఏడాది అవుతోంది. ఈ నేప థ్యంలో ఏడాది పాలన ఎలా సాగిందనే దానిపై ప్రత్యేక కథనం..
024 జూన్ 12.. ఉదయం 11.27 గంటలు.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేసి... వైసీపీ అస్తవ్యస్తం, అంధకారం చేసిన రాష్ట్రంలో తన అనుభవంతో వెలుగులు నింపడానికి అధి కార పగ్గాలు చేపట్టిన ఘడియలు.
[00:39]‘‘ప్రతి కష్టంలోనూ నేను నీతో ఉంటాను..’’ అంటూ తన కూతురిపై ప్రేమను తెలియజేస్తుంది బాలీవుడ్ కథానాయిక కాజోల్. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మా’. హారర్ కామెడీ నేపథ్యంలో విశాల్ ఫ్యూరియా తెరకెక్కిస్తున్నారు.
కేసీఆర్ను నేరుగా ఎదుర్కోలేకనే కాంగ్రెస్, బీజేపీ కూడబలుక్కొని ఆయనను ఇబ్బందులు పెట్టాలని కుట్రలు చేస్తున్నాయని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు.
కాలం కటువుగా, నిర్దయగా ఉంటుందనిపిస్తుంది చాలాసార్లు! యేసు క్రీస్తు, మోహన్దాస్ కరమ్చంద్ గాంధీ లాంటి వారిని సమకాలీన చరిత్ర అవమానించడం ఎంతటి అన్యాయం? ఆ మహనీయులు చెప్పిన, చేసిన మహత్కార్యాలకు వారిని నెత్
మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్త రాజా రఘువంశీని చంపించేందుకు భార్య సోనమ్ రూ.20 లక్షల సుపారీ ఇచ్చినట్టు దర్యాప్తులో వెల్లడైంది.
వ్యవసాయ పనులు చేసే రైతులు ఏరువాక పౌర్ణమిని ప్రత్యేకంగా నిర్వహించే పండుగ. కానీ రాజోళి మండలంలోని పెద్ద ధన్వాడ, చిన్న ధన్వాడ తదితర గ్రామాలకు చెందిన రైతు కుటుంబాలకు ఇథనాల్ కంపెనీ ఓ శనిలా దాపురించింది.
ఆస్తి రిజిస్ట్రేషన్ అనేది యాజమాన్య హక్కులు ఇవ్వబోదంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పు దేశవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీసింది. రిజిస్ట్రేషన్ అనేది ఒక వ్యక్తి హక్కుకు మద్దతు ఇవ్వగలిగినప్పటి
ఆనంద్ థియేటర్ సమీపంలోని హంద్రీ నది ఒడ్డున డంప్ తొలగించి నిర్మిస్తున్న ప్యాకెట్ పార్కు పనులు త్వరితగతిన పూర్తిచేయాలని నగర పాలక కమిష నర్ ఎస్.రవీంద్రబాబు అధికారులను ఆదేశించారు.
దేశ రాజధాని న్యూఢిల్లీలో ఒక బహుళ అంతస్తుల భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. ద్వారకా ప్రాంతంలో ఉన్న ఈ భారీ భవనంలోని 8, 9 అంతస్తుల డూప్లెక్స్ ఫ్లాట్లో మంగళవారం ఉదయం �
కిషోర బాలికలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పి.నిర్మల అన్నారు. కల్లూరు మండలం లక్ష్మీపురంలోని అంగన్వాడీ కేంద్రంలో కిషోరి వికాసం ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
రోడ్డుపై ఒక్క రూపాయి దొరికినా వదలని వాళ్లు ఉన్నారు. అలాంటి ఏకంగా లక్షల విలులైన ఆభరణాలు, నగదు ఉన్న సంచి రోడ్డు మీద దొరికినా నిజాయితీగా పోలీసులకు అప్పగించారు
ఓ కేరళీయుడు చిన్నప్పుడెప్పుడో నాలుగో క్లాస్లో జరిగిన గొడవపై పగ పెంచుకొని 54 ఏండ్ల తర్వాత తన సహధ్యాయిపై దాడి చేశాడు. పోలీసులు అతడితోపాటు మరో నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బాలకృష్ణన్
ప్రపంచవ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఓపెన్ఏఐ చాట్బాట్ చాట్జీపీటీ సేవల్లో అంతరాయం ఏర్పడింది. దీనివల్ల వేలాది మంది యూజర్లు ఇబ్బంది పడ్డారు. అమెరికా, భారత్లో ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు డ�
డిజిటల్ యుగంలో ఆధునిక ప్రేమ సంబంధాలు, డేటింగ్ యాప్లు, సమస్యలు.. సంబంధాల ఒత్తిడిని ఎదుర్కొనటంలో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు సహాయపడటానికి ఢిల్లీ విశ్వవిద్యాలయం ఒక సరికొత్త కోర్సును ప్రవేశపెట్�
ప్రతీ కార్మికుడు బీమా సౌకర్యం కలిగి ఉండాలని అదనపు కలెక్టర్, రామగుండం మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ జె.అరుణశ్రీ అన్నారు. మంగళవారం ఎన్టీపీసీ పీటీఎస్లోని కాకతీయ ఆడిటోరి యంలో నిర్వహించిన బీమా మేళాలో అదనపు కలెక్టర్ మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీతోనే పేదలకు న్యాయం జరుగుతుందని, ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి ఎస్సీ వర్గీకరణ బిల్లును చట్టం చేయడం వల్లనే తనలాంటి బలహీనవర్గాల వ్యక్తికి మంత్రి పదవి లభించిందని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం మంగళవారం మండలానికి వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మంత్రికి ఘన స్వాగతం పలికాయి.
మండలంలో హావళిగి గ్రామం నుంచి కళవళ్లి తిప్ప గ్రామానికి వెళ్లే దారిని హావళిగి గ్రామానికి చెందిన రైతు, టీచర్ లక్ష్మినారాయణ సోమవారం రాత్రి తొవ్వేశారని, దీంతో తాము పొలాలకు వేళ్లే దారి లేకుండా పోయిందని ఆ గ్రామ రైతులు వా పోయారు.
కూటమి ప్రభుత్వం అఖండ విజ యం సాధించి.. ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం పట్టణంలో విజయోత్సవ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు టీడీపీ నాయకుడు గుమ్మనూరు నారాయణ స్వామి పేర్కొన్నారు.
KCR : బుధవారం ఉదయం 11 గంటలకు బీఆర్కే భవన్లో కొనసాగనున్న కమిషన్ బహిరంగ విచారణకు కేసీఆర్ హాజరుకానుండగా బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజల్లో ఉత్కంఠ నెలకొన్నది. ఇప్పటికే మాజీ మంత్రి హరీశ్ విచారణకు హాజరై అనేక అంశాల
దేశంలో ఏసీల వినియోగానికి సంబంధించి కేంద్రం కొత్త నిబంధనలు తీసుకురాబోతున్నది. విద్యుత్తు వినియోగాన్ని తగ్గించేందుకు ఏసీల కనిష్ఠ టెంపరేచర్పై పరిమితులు విధించనున్నది.
ఆస్ట్రియాలోని రెండో పెద్ద నగరమైన గ్రాజ్లో మంగళవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బోర్గ్ డ్రెయిర్షుట్జెన్గాస్సే పాఠశాలలో ఓ విద్యార్థి జరిపిన కాల్పుల్లో కనీసం 9 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగ
పాఠ శాలల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని డీఈవో మాధవి అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురలో ఉపాధ్యాయులు, పారిశుధ్య కార్మి కులకు ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టాల్సిన పారిశుధ్య చర్యల గురించి నిర్వహించిన శిక్షణలో పాల్గొన్నారు.
ఖరీ్ఫలో భా గంగా ముందస్తుగా పత్తి విత్తనం నాటిన రైతు లు వర్షం కోసం నిరీక్షిస్తున్నారు. మండలంలోని వీరారెడ్డిపల్లి, తిరుణాంపల్లి, చిక్కేపల్లి, కమలపాడు, కుందనకోట, గుడిపాడు గ్రామాల్లో సుమారు 1500 ఎకరాల్లో ముందస్తుగా పత్తివిత్తనం నాటారు.
కర్ణాటకలో కాంగ్రెస్ సీఎం సిద్ధరామయ్య నిందితుడిగా ఉన్న ముడా స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. సుమారు రూ.100 కోట్ల విలువైన 92 ఆస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసింది. సిద్ధరామయ్య, ఇతరులపై నమోదైన ఎఫ్ఐఆర్ ఆధా
కెన్యాలో 28 మంది భారతీయుల బృందం ప్రయాణిస్తున్న బస్సు లోయలోకి పడిపోవడంతో ఐదుగురు మృతి చెందారు. సోమవారం ఈ ప్రమాదం జరిగిందని ఖతార్లోని భారత ఎంబసీ ఎక్స్లో తెలిపింది.
విక సిత్ కృషి సంకల్ప అభియాన్లో భాగంగా మంగళ వారం అల్లూరులో పంటల సాగుపై అవగాహన కల్పిం చారు. కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యానవన శాస్త్రవేత్త డాక్టర్ భాస్కర్రావు మాట్లాడారు. రైతులు సమగ్ర పంట ప్రణాళికను తయారు చేసుకుని సాగు చేసుకోవాలని సూచించారు.
Real Dhamaal! జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరు తగ్గింది. ఆశించిన స్థాయిలో భూములు, స్థలాల క్రయ విక్రయాలు జరగడం లేదు. దీంతో రియల్టర్లు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.
Are Road Troubles Inevitable? సీతంపేట గిరిజనసంక్షేమ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో గతంలో నిర్మించిన రహదారి పనులపై విజిలెన్స్ అధికారులు చేపడుతున్న విచారణ ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. వాటిపై వచ్చిన ఆరోపణల మేరకు ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతంలోని రోడ్లను విజిలెన్స్ ఎస్పీ ఆధ్వర్యంలో టెక్నికల్ టీం సభ్యులు మూడు విడతల్లో పరిశీలించారు.
Rotten Meat and Fish Seized సాలూరులో కొందరి వ్యాపారుల తీరు మారడం లేదు. యథేచ్ఛగా కుళ్లిన మాంసం, చేపల విక్రయానికి యత్నిస్తున్నారు. కొద్దిరోజుల కిందటే మున్సిపల్ అధికారులు దాడులు జరిపి మార్కెట్లో కుళ్లిన మాంసాన్ని సీజ్ చేశారు. దానిని విక్రయించేందుకు యత్నించిన వ్యాపారికి అపరాధ రుసుం విధించారు.
Ravindra Appointed as District Panchayat Officer జిల్లా పంచాయతీ అధికారిగా ఎస్.రవీంద్రను నియమించారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ కార్యదర్శి శశిభూషణకుమార్ ఆదేశాలు జారీ చేశారు. గతంలో గరుగుబిల్లి ఎంపీడీవోగా రవీంద్ర విధులు నిర్వహించారు.
మహిళ మెడలోని బంగారు గొలుసు ను మోటార్సైకిల్ వచ్చిన ఓ అగంతకుడు లాక్కెళ్లాడు. ఈ ఘటన ఒంగోలు నగరం శ్రీనగర్కాలనీలో 4వ లైన్లో మంగళవారం మధ్యాహ్నం జరిగింది.
చీమకుర్తి పట్టణంలో ఆక్రమణలు తొలగింపు కార్యక్రమా న్ని మున్సిపల్ అధికారులు మంగళవారం ప్రా రంభించారు. పట్టణంలోని నయాగారా హోటల్ నుంచి ఇసుకవాగు సెంటర్ వరకూ ఆక్రమణల పర్వం చోటుచేసుకోవటంతో రహదారి కుచించు కుపోయి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఒంగోలు నుంచి కర్నూల్కి వెళ్లే రహ దారికి ఇరువైపులా ఈ ఆక్రమణలు పెరిగిపోవ డంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి.
SGT Counselling Postponed to Today ఉపాధ్యాయుల బదిలీల్లో చివరి అంకమైన ఎస్జీటీల కౌన్సెలింగ్ బుధవారానికి వాయిదా పడింది. మాన్యూవల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని సోమవారం విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ను పార్వతీపురంలో ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. అనంతరం టీడీజీ ఎమ్మెల్సీల వినతితో ఎస్జీటీలకు వెబ్ కౌన్సెలింగ్ కాకుండా మాన్యూవల్గా నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎస్జీటీ ఉపాధ్యాయులకు మంగళవారం జడ్పీ కార్యాలయం వద్ద కౌన్సెలింగ్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
Don't Cover Up Failures పదో తరగతి ఫలితాల సాధనలో వెనుకబడిన వివిధ పాఠశాలల హెచ్ఎంలపై ఐటీడీఏ ఇన్చార్జి పీవో సి.యశ్వంత్కుమార్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ వైఫల్యాలను గిరిజన విద్యార్థులపై నెట్టి కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయొద్దు.’ అని అన్నారు.
Alert to Disasters విపత్తులపై అమ్రపత్తంగా ఉండాలని, ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. మంగళవరం కలెక్టరేట్లో సంబంధిత అఽధికారులతో సమీక్షించారు. రుతుపవనాల రాక , భారీ వర్షాలు, వరదలు, రక్షణ చర్యలపై చర్చించారు.
రాష్ట్ర రాజధాని అమరావతి మహిళలను కించపరిచేలా డిబేట్ పెట్టిన సాక్షి చానెల్ను తక్షణమే బ్యాన్ చేయాలని పలువురు డిమాండ్ చేశారు. తెలుగు మహిళల ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
తుంగభద్రపై గుండ్రేవుల ‘జల’ఆశయం సిద్ధిస్తే రెండు తెలుగు రాష్ట్రాలకు జలవారధి ఏర్పడుతుంది. కరువు పరిస్థితులకు అడ్డుకట్ట వేసేందుకు గుండ్రేవుల జలాశయం నిర్మాణం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
ఆలూరు నియోజకవర్గంలోని అధికార పార్టీలో మూడు నాలుగు గ్రూపులు ఉండటంతో ఇక్కడ పనిచేసేందుకు తహసీల్దార్లు ముందుగా రావడం లేదు. ఏ పని చేస్తే ఎవరితో తలనొప్పి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.
ఆరుగాలం శ్రమకు ఫలితం దక్కాలంటే... ఆది నుంచి అన్నదాత అప్రమత్తంగా ఉండాలి. దుక్కిదున్నింది మొదలు పం ట చేతికొచ్చే వరకు సాగుకు సంబంధించి జాగ్రత్తలు పాటించాలి. పంటకు అవసరమయ్యే ప్రతీ వస్తువు కొ నుగోలులో... చేసే ప్రతి పనిలో అప్రమత్తంగా వ్యవహ రించాలి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 29 కార్మిక చట్టాలను కేవలం 4 లేబర్కోడ్లాగా మార్చి అన్యాయం చేస్తోందని, దీనిపై జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సీఐటీయూ పిలుపునిచ్చిందని జిల్లా అధ్యక్షుడు సీహెచ చం ద్రశేఖర్ తెలిపారు.
నియోజికవర్గ ప్రజలకు ఒక్క పైసా ఖర్చు లేకుండా కార్పొరేటుకు దీటుగా ఉచిత విద్య, వైద్యం రెండు అందించడమే లక్ష్యం అని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు అన్నారు.
Do yoga even for a quarter of an hour.ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం అందించాలనే గొప్ప ఆశయంతో ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమం చేపడుతోందని, ఈరోజుతో వదిలేయకుండా ప్రతిరోజు మీ నివాసాల్లో ఒక పావుగంట అయినా యోగా చేయాలని కలెక్టర్ అంబేడ్కర్ సూచించారు. ముషిడిపల్లి పంచాయతీ చినఖండేపల్లి సమీపంలోని సత్యసాయి ఆశ్రమంలో ఐదువేలమందితో మంగళవారం ఏర్పాటుచేసిన యోగాంధ్ర కార్యక్రమానికి ఉపాధి కూలీలు విశేషంగా తరలివచ్చారు.
రైతుల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి అన్నారు.
గత నస్పూర్ మున్సిపాలిటిలో పని చేసిన పారిశుధ్య కార్మికులను పనుల్లోకి తీసుకోవాలని కోరుతూ నస్పూర్ పట్టణ బీఆర్ఎస్ నాయకులు మంచిర్యాల కార్పొరేషన్ మేనేజర్కు వినతిపత్రం అందజేశారు.
Women who have made a move మహిళా లోకం కదంతొక్కింది. రాజధాని అమరావతి మహిళలను కించపరుస్తూ మాట్లాడిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ విజయనగరంలోని మూడులాంతర్లు జంక్షన్ నుంచి కన్యకాపరమేశ్వరీ జంక్షన్ వరకూ మహిళలు మంగళవారం సాయంత్రం భారీ ర్యాలీ నిర్వహించారు.
భవిష్యత్తు తరాలకు మంచి సమాజాన్ని అందించేందుకు ప్రత్యేకమైన జనాభా నిర్వహణ విధానం రూపొందించేందుకు సర్వే నిర్వహిస్తామని కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు.
వైద్యారోగ్య శాఖలో అవినీతి దందా కొనసాగుతోంది. ఈ శాఖలో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారి.. మరో ముగ్గురు అధికారులతో కలిసి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడు. ప్రతి పనికో రేటుతో అక్రమార్జనకు తెర తీశాడు.
Why build roads?బొబ్బిలిలో కీలక రహదారుల రూపు మారకపోవడంపై స్థానికులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. వాటిపై నిత్యం అగచాట్లు పడుతూ నరకయాతన అనుభవిస్తున్న వారి ఆవేదనకు అంతే లేదు. కూటమి ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్న పట్టణ వాసులు ఏడాదైనా.. నిధులొచ్చినా రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు.
Uddanam Kidney Disease ఉద్దానం ప్రాంత ప్రజలను కిడ్నీ సమస్య వేధిస్తోంది. పాతికేళ్లుగా ఈ ప్రాంతంలో కిడ్నీవ్యాధితో వందల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. వేలసంఖ్యలో వ్యాధిగ్రస్థులు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తూనే ఉన్నారు. ప్రభుత్వం కిడ్నీ బాధితులకు డయాలసిస్ సేవలు, ఉచిత మందులు అందజేస్తోంది. కానీ, కిడ్నీ వ్యాధి వ్యాప్తికి కారణాలు మాత్రం బయటపడడం లేదు.
అచ్యుతాపురంలోని ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)లో ఈ నెల 12న నిర్వహించనున్న జిల్లా స్థాయి మెగా యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు.
Highway Tragedy accident వారంతా దైవదర్శనానికి ఒడిశా నుంచి విశాఖపట్నం బయలుదేరారు. రెండు వాహనాల్లో మొత్తం 14 మంది వెళ్తుండగా.. దారి మధ్యలో కాలకృత్యాల కోసం ఒక వాహనాన్ని ఆపారు. కాసేపు తర్వాత వాహనం ఎక్కేందుకు ప్రయత్నించగా.. వెనుక నుంచి లగేజీ వ్యాన్ ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు.
సీపీఐ మావోయిస్టులు పిలుపునిచ్చిన బంద్ ప్రభావం మండలంలో పెద్దగా కనిపించలేదు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, పొలిట్బ్యూరో సభ్యుడు కామ్రేడ్ బసవరాజ్ అలియాస్ నంబాల కేశవరావుతో పాటు 27 మంది మావోయిస్టులు మృతి చెందడంతో ఈ నెల 10న భారత్ బంద్కు ఆ పార్టీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో జిల్లాలోని పలు పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి. వికసిత్ భారత్లో భాగంగా జిల్లాలోని ప్రతి మండలంలో జాతీయ విద్యా విధానాన్ని అనుసరిస్తూ విద్యాలయాలను మరింతగా మెరుగుపరిచేందుకు సమగ్ర శిక్షా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలి చానని, అర్హులందరికీ ఇందిర మ్మ ఇళ్లు అందజేస్తామని, ఇది నిరంతర ప్రక్రియ అని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే కూచ కుళ్ల రాజేశ్రెడ్డి అన్నారు.
ప్రభుత్వం 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మహబూబ్నగర్ మునిసిపల్ కార్పొరేషన్ అంతటా పరిశుభ్రతను మెరుగు పర్చేందుకు మంగళవారం ఇంటెన్సివ్ పారిశుధ్య డ్రైవ్లతో పాటు అనేక కార్యక్రమాలు నిర్వహించారు.
కొమరోలు రెవెన్యూ గ్రామంలోని సర్వే నెం.336-బీ1, 400-1గల ప్రైవేటు భూములను అప్పటి రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూములుగా మార్చడంపై గ్రామస్థులు కలెక్టర్కు విన్నవించుకున్నారు.
రాష్ట్ర రాజధాని అమరావతి మహిళల పట్ల నీచంగా మాట్లాడిన సాక్షి చానల్, పేపర్ను మూసివేయించాలని మంగళవారం తెలుగుదేశం పార్టీ మహిళలు నల్లబెలూన్లతో భారీ నిరసన ర్యాలీ చేశారు.
Shivvampeta : శివ్వంపేట, జూన్ 10 : తాము సాగుచేసుకుంటున్న భూములను రెగ్యులరైజ్ (Regularise) చేసి పట్టా పాసుబుక్కులు అందజేయాలని రెవెన్యూ అధికారులకు రైతులు వినతిపత్రం అందజేశారు. మంగళవారం ఉసిరికపల్లి (Usirikapally) గ్రామంలో 'భూభారత�
మహిళల పట్ల అనుచిత ప్రచారాలు నిర్వహించిన చానల్ అధినేత వైఎస్ భారతీరెడ్డి తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డిమాండ్ చేశారు.
క్షిణ సింహాచలంగా ప్రసిద్ధిగాంచిన పాతసింగరాయకొండ వరాహ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఐదో రోజైన మంగళవారం ఆలయ సమీపంలో గ్రామానికి చెందిన శ్రీకృష్ణ యాదవ్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలు నిర్వహించారు. ఈ పోటీలు ఉత్సాహంగా జరిగాయి.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాక సందర్భంగా భారీగా ప్రజలను సమీకరించేందుకు వైసీపీ నాయకులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. తద్వారా ప్రజల్లో పార్టీకి ముఖ్యంగా జగన్కు ఆదరణ తగ్గలేదన్న భావన కలిగించే ఉద్దేశంతో ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.
ICC : అంతర్జాతీయ క్రికెట్లో చెరగని ముద్ర వేసిన ఆటగాళ్లను ఐసీసీ ఆల్ ఆఫ్ ఫేమ్తో గౌరవిస్తుంటుంది. తాజాగా భారత జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఆ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. తద్వారా ఘనత సాధ
సొంత ఇంట్లో అద్దెకున్నట్టు ఫీలవుతున్నారట పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. ఇక ఎన్నికల తర్వాత కొద్ది రోజులు జనసేనకు, వర్మకు వ్యవహారం బాగానే �
సంగారెడ్డి జిల్లా నీటి పారుదలశాఖ పర్యవేక్షక ఇంజనీర్ పోస్ట్ మొన్న మే 31న ఖాళీ అయింది. అప్పటిదాకా ఎస్ఈగా పని చేసిన యేసయ్య పదవీ విరమణ చేయడంతో ప్రస్తుతం ఖాళీగా ఉంది కుర్చీ. అదేం పెద్ద విషయం కాదుగానీ... అందులో కూర్చునేందుకు ఆఫీసర్స్ అంతా భయపడటమే ఇ
[21:14]హైదరాబాద్ను అంతర్జాతీయ సినీ సిటీగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) సిద్ధం చేయాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది.
రక్షణ ఉత్పత్తులు, ఎగుమతులు లక్ష్యంగా మరింత పటిష్ట, స్వయంసమృద్ధ భారత్కు కృషి జరుగుతోందని, ఇదే సమయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దృఢ వైఖరి తీసుకున్నామని రాజ్నాథ్ సింగ్ అన్నారు.
TG High Court దివంగత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎన్నిక వివాదానికి సంబంధించిన పిటిషన్లపై విచారణను తెలంగాణ హైకోర్టు ముగించింది. గోపీనాథ్ ఎన్నిక చెల్లదంటూ గతంలో వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి.
దాదాపు 18 ఏళ్ల నిరీక్షణ అనంతరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఐపీఎల్ టైటిల్ సాధించింది. దీంతో ఆర్సీబీ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ సంతోషంలో తమ అభిమాన క్రికెటర్లను చూసేందుకు చిన్నస్వామి స్టేడియంకు పోటెత్తారు. దాంతో అక్కడ తొక్కిసలాట జరిగింది.
టెర్రరిజంపై పోరులో అంతా ఏకతాటిపై ఉన్నామనే జాతీయ ఐక్యతా సందేశాన్ని ప్రపంచానికి చాటేందుకు కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష ప్రతినిధుల బృందాలను ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ వంటి నేతలు అధికార కూటమి సభ్యులతో కలిసి ప్రపంచ దేశాల్లో తమ వాణిని బలంగా వినిపించారు.
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ సాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.
ఒక బయట వ్యక్తి నా మీద విష ప్రచారం చేస్తే.. అంత బాధపడితే.. మీరు, వైసీపీ, నా రక్త సంబంధం చేసిన విష ప్రచారానికి ఇంకా ఎంత బాధపడి ఉంటానంటూ వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.
సోషల్ మీడియా వేదికగా ఏపీ సర్కార్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. మా ప్రభుత్వ హయాంలో అవినీతి రహిత, పారదదర్శక పాలన ఆందించాం.. విప్లవాత్మక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశాం.. కానీ, చంద్రబాబు ప్రభ�
Revenge స్నేహితుల మధ్య గొడవలు సహజమే. మరీ ముఖ్యంగా చిన్నతనంలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో విషయంలో దెబ్బలాడుకునే ఉంటారు. ఆ తర్వాత, మళ్లీ అన్నీ మరచిపోయే ఎప్పటిలాగే కలిసి ఉంటారు. పెరిగి పెద్దయ్యాక స్నేహితులు ఎక్కడైనా త�
[20:42]పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై భారత్ విధానాన్ని ప్రపంచ దేశాలకు వివరించి వచ్చిన అఖిలపక్ష పార్లమెంటరీ బృందాల ప్రతినిధులతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు.
[20:21]అమెరికా (USA), ఇరాన్ (Iran) దేశాలు అణుఒప్పందంపై చర్చించేందుకు మరోసారి సమావేశం కాబోతున్న తరుణంలో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ఇరాన్పై దాడి చేసేందుకు ఇజ్రాయెల్ (Israel) సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
నల్లగొండ జిల్లా కనగల్ మండలంలోని దర్వేశిపురం శ్రీరేణుక ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానం నూతన ఈఓగా అంబటి నాగిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
Drinking Water మిషన్ భగీరథ పైప్లైన్ మెదక్-రామాయంపేట రోడ్డుకు పక్కనే ఆనుకుని ఉండడంతో నీళ్లన్నివృథాగా రోడ్డుపైకి చేరాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాలుర హాకీ పోటీల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు తృతీయ బహుమతి లభించిందని ఉమ్మడి నల్లగొండ జిల్లా హాకీ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్�
హత్య కేసులో కీలక నిందితురాలు, అతని భార్య సోనమ్ పోలీసులను తప్పదారి పట్టించే ప్రయత్నం చేసినట్టు తాజాగా తెలిసింది. రాజా సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఆమె ఒక పోస్టింగ్ పెట్టడం దర్యాప్తు అధికారులు గుర్తించారు.
నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ రచయిత కోమటిరెడ్డి బుచ్చిరెడ్డికి బాల సాహిత్య పురస్కారం లభించింది. శాసనమండలి చైర్మన్ వ్యక్తిగత కార్యదర్శి, ప్రముఖ సాహితీవేత్త ఏనుగు నరసింహారెడ్డి, కోట్ల వె�
Puli Prasanna Harikrsihna పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల, మంచిరామి గ్రామాల్లో జరుగుతున్న రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల ఉత్సవాల కార్యక్రమానికి మంగళవారం పులి ప్రసన్న హరికృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆ�
హకింపేటలోని తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలలో 4వ తరగతిలో ప్రవేశాల కోసం ఎంపికలు నిర్వహించనున్నారు. ఈ నెల 7 నుండి ఆన్లైన్లో tqss.telangana.gov.in వెబ్సైట్కి లాగిన్ అయి విద్యార్థులు తమ పేరును రిజిస్ట్రేషన్ చేసుకోవాలన�
లండన్లోని హీత్రూ ఎయిర్పోర్టు నుంచి డిపోర్టు అవుతున్న ఓ భారతీయుడు భద్రతా సిబ్బంది నుంచి తప్పించుకుని ఎయిర్పోర్టు టార్మాక్పై పరుగెత్తిన ఉదంతం ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారింది.
[19:40]ముఖ్యమంత్రి రేఖా గుప్తా (Rekha Gupta) నేతృత్వంలోని దిల్లీ ప్రభుత్వం (Delhi Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు పాఠశాలలు వసూలు చేసే ఫీజులను నియంత్రించేందుకు ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.
Labourers ప్రమాదాలలో పారిశుధ్య కార్మికులు, హెల్త్ వర్కర్స్ మరణిస్తే వారి కుటుంబానికి కొంత పరిహారం అందేలా ప్రతీ కార్మికుడు బీమాను కలిగి ఉండాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణ శ్రీ సూచించారు.
సాక్షి ఛానల్ డిబేట్లో అమరావతి మహిళలను ఉద్దేశించి జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అమరావతిని వేశ్యల నగరంగా కృష్ణంరాజు అభివర్ణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా తెలుగు మహిళలు నిరసనలు తెలిపారు.
[19:17]జాతీయ భద్రతా సలహా బోర్డు(ఎన్ఎస్ఏబీ) సభ్యుడిగా డీఆర్డీవో మాజీ ఛైర్మన్ సతీశ్రెడ్డి నియమితులయ్యారు. నేటి నుంచి రెండేళ్లపాటు ఎన్ఎస్ఏబీ సభ్యుడిగా కొనసాగనున్నారు.
[19:17]రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డికి సమన్లు పంపిస్తామని ఏపీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రాయపాటి శైలజ చెప్పారు.
Tirumala కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి సన్నిధిలో జ్యేష్ఠాభిషేకం వేడుకలు సాగుతున్నది. రెండో రోజు మంగళవారం శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామివారు ముత్యపు కవచం ధరించి నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భ
కలకాలం తోడు నీడగా ఉండాల్సిన భర్త అనుమానంతో భార్యను కడతేర్చాడు. వివాహేతర సంబంధం ఉందనే కారణంతో భార్యను చున్నీతో ఉరివేసి చంపాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ సరూర్నగర్లో చోటుచేసుకుంది. భార్యను చంపిన తర్వాత భర్త పోలీసులకు లొంగిపోయాడు. తన భార్యను త�
ఏ పని చేయకుండా అవసరాలు తీర్చుకోవడం కోసం దొంగతనాలను ఎంచుకుంటున్నారు కొందరు వ్యక్తులు. చైన్ స్నాచింగ్స్, ఇళ్లలో చోరీలు చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. పురుషులతో పాటు కొందరు మహిళలు కూడా దొంగతనాలకు పాల్పడుతున్నారు. అయితే తాజాగా ఓ విచిత్ర
రెండు రోజులుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్ర కేబినెట్ కూర్పుపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జి కేసీ వేణుగోపాల్, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధ�
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్తో మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి భేటీ అయ్యారు. ఎర్రవల్లి ఫామ్హౌస్లో కేసీఆర్, హరీశ్ రావు మధ్య కాళేశ్వరం కమిషన్ విచారణ అంశంపై సుదీర్ఘ చర్చ జరుగుతోంది. రేపు కాళేశ్వరం కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరుకానున్నారు. �
కేంద్ర ప్రభుత్వం “జాతీయ భద్రతా సలహా మండలి” సభ్యుడిగా జి. సతీష్ రెడ్డిని నియమించింది. ఈ రోజు నుంచి రెండేళ్ళ పాటు “జాతీయ భద్రతా సలహా మండలి” సభ్యుడిగా జి. సతీష్ రెడ్డి కొనసాగనున్నారు. నియామక ఉత్తర్వులను కేంద్రం జారీ చేసింది. జాతీయ భద్రతా సలహాదా�
ఆపిల్ ప్రతి సంవత్సరం తన ఐఫోన్ లైనప్ కోసం కొత్త సాఫ్ట్వేర్ను విడుదల చేస్తుంది. ప్రతి సంవత్సరం కంపెనీ సాఫ్ట్వేర్ అప్డేట్లను పొందే ఐఫోన్ మోడళ్ల నుంచి పాత హ్యాండ్ సెట్ లను మినహాయిస్తూనే ఉంటుంది. WWDC 2025లో ఆపిల్ తన ఐఫోన్ కోసం ప్రధాన సాఫ్ట్వేర�
లిక్కర్ కేసులో నన్ను అరెస్టు చేయడానికి సిట్ అధికారులు ఎంతగానో తపన పడుతున్నారు... ఇలా పోలీసులు చేయడం చాలా బాధాకరం.. లిక్కర్ కేసులో సంబంధం లేని నన్ను ఇబ్బంది పెట్టాలని సంతోష పడాలని అనుకుంటున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీన�
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఈ నెల 15-17 వరకు కెనడాలోని అల్బెర్టాలో జరగబోయే గ్రూప్ ఆఫ్ సెవెన్ (G7) దేశాల శిఖరాగ్ర సమావేశానికి వెళ్లనున్నారు. ఇటీవల, కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్వయంగా ప్రధాని మోడీకి ఫోన్ చేసిన జీ-7 సమావేశానికి హాజరుకావాలని ఆహ్వానించార�
Burj Khalifa : సినిమా సెలబ్రిటీలు సంపాదించిందంతా ఆస్తులు కొనడానికే కేటాయిస్తారు. భూములు, బిల్డింగులు కొనేసి పెట్టుకుంటారు. మన దేశంలోనే కాదు బయటి దేశాల్లో చాలా మంది కొనేస్తారు. ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్ ఖలీఫా ఎంత ఫేమస్ అనేది చెప్పక్కర్లేదు. దుబాయ్ క
SSMB 29 : రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఒకటే ప్రచారం. రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న సినిమాలో మహేశ్ బాబు పాత్ర గురించి. మహేశ్ పాత్రకు రామయణానికి లింక్ ఉందంటూ పోస్టులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు రాజమౌళి సినిమాలో మహేశ్ పాత్ర ఒక అడ్వెంచర్ టైప్ లో ఉ�
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్, మైత్రి మూవీ మేకర్స్ సెన్సేషనల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో అఫీషియల్ గా షూటింగ్లో జాయిన�
ఈరోజు నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది అని నందమూరి బాలకృష్ణ అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందించారు. మీరు చూపిన ప్రేమ, అభిమానం, ఆశీస్సులు నా జీవితానికి మరింత అర్థం ఇచ్చాయి. ప్రత్యేకంగా — నా జన్మదినాన్ని పురస్కరించుకుని రెండు తెల�
ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న ‘కుబేర’ ఇండియన్ సినిమాలో గేమ్-ఛేంజర్గా నిలవబోతోంది. ఇప్పటికే విడుదలైన కుబేర ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. పోయిరా మామ, ‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’ చార్ట్ బస్టర్ రెస్పాన్స్ తో మ్యూజిక్ �
Marriage: సోనమ్ రఘువంశీ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. భర్త రాజా రఘువంశీని హనీమూన్ పేరుతో మేఘాలయా తీసుకెళ్లి, కిరాయి హంతకులతో హత్య చేయించింది. తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి ప్లాన్ చేసి ఘాతుకానికి తెగబడింది. అయితే, ఒక్క సోనమ్ ఘటనే కా�
శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం ఏడు గుర్రాలపల్లిలో ఓ మైనర్ బాలికపై రెండేళ్లుగా వేర్వేరుగా 14 మంది కామాంధులు అత్యాచారం చేసిన ఘటనల తీవ్ర కలకలంరేపుతోంది.. అయితే, ఈ కేసులో అరెస్ట్ల పర్వం కొనసాగుతోంది.. గతంలోనే ఆరుగురు నిందితులను పోలీసులు అరె�
రాష్ట్రంలో చాలా పాఠశాలలు అస్థవ్యస్తంగా ఉన్నాయి. విరిగిన బెంచీలు, మురికిపట్టిన గోడలు, కంపుగొడుతున్న బాత్రూమ్లు, కరెంటు లేక చీకటి గదులు, గేటు లేని కాంపౌండు గోడలు, పిచ్చిమొక్కలు మలిచిన ఆటస్థలాలు, నిర్మాణ�
NSAB జాతీయ భద్రతా సలహా బోర్డు (NSAB) సభ్యుడిగా డీఆర్డీవో మాజీ చైర్మన్ సతీశ్రెడ్డి నియామకమయ్యారు. రెండు సంవత్సరాల పాటు ఆయన బోర్డు సభ్యుడిగా కొనసాగనున్నారు.
Ruturaj Gakiwad : ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gakiwad) అక్కడే మరికొన్ని రోజులు ఉండనున్నాడు. భారత సీనియర్ జట్టుతో నాలుగు రోజుల మ్యాచ్ అనంతరం ఈ యంగ్స్టర్ కౌంటీ ఛాంపియన్షిప్లో బరిలోకి �
Gold-Silver Price బంగారం ధరలు కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. ఆభరణాల వ్యాపారులు, స్టాకిస్టుల అమ్మకాలతో ధరలు దిగివచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.100 తగ్గి.. తులానికి రూ.97,670కి పతనమైంది.
Organ Donation మంగళవారం ప్రపంచ నేత్రదాన దినోత్సవం పురస్కరించుకొని రామగుండం డివిజన్ 3లోని సెంటినరి కాలనీ లోని మైన్స్ ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్లో నేత్ర, శరీర, అవయవ దానాలపై శిక్షణార్థులకు అవగాహన కల్పించారు.
పట్టా పాసుబుక్ ఉన్న రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మునుగోడు మండల ఏఓ పద్మజ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కొరటికల్ గ్రామంలో గల రైతు వేదికలో ఫార్మర్ రిజిస్టర్�
[18:44]Realme GT 7: రియల్మీ ‘బెస్ట్సెల్లర్ డే’ పేరిట ప్రత్యేక సేల్ తీసుకొచ్చింది. అందులో భాగంగా తాజాగా మార్కెట్లోకి తీసుకొచ్చిన రెండు మొబైల్స్పై డిస్కౌంట్ అందిస్తోంది.
women Degree College ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఫీజు రీయింబర్స్మెంట్పై ఆధారపడి విద్యను అందిస్తున్నాయని ప్రకటిస్తున్నప్పటికీ, ప్రభుత్వరంగంలో రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉండడంతో, విద్యార్థులపై ఫీజుల మో�
వచ్చేది వర్షాకాలం.. పారిశుధ్య పనులపై అలసత్వం వహించవద్దని, అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కొత్తగూడెం ఏరియా సివిల్ ఏజీఎం సీహెచ్ రామకృష్ణ అన్నారు. మంగళవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని కార్మిక ప్రా�
Rahul Dravid : భారత క్రీడా చరిత్రలో రెండో అతిపెద్ద ప్రమాదమైన చిన్నస్వామి తొక్కిసలాట (Chinnaswamy Stampede) పై రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) స్పందించాడు. జూన్ 4 బుధవారం జరిగిన ఈ ఘటనలో 11 మంది మరణించడం తనను ఎంతగానో బాధిం�
ఓరుగల్లు అంతర్జాతీయ క్రీడాకారులకు నిలయమని హనుమకొండ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజీజ్ఖాన్ అన్నారు.
సాక్షి ఛానల్ డిబేట్లో అమరావతి మహిళలను ఉద్దేశించి జర్నలిస్ట్ కృష్ణం రాజు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అమరావతిని వేశ్యల నగరంగా కృష్ణంరాజు అభివర్ణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్లో ఆగ్రహ జ్వాలలు రేకెత్తాయి.
[18:25]ఏపీలో ఇటీవల విడుదలైన ఈఏపీసెట్ ఫలితాల్లో (AP EAPCET 2025 Results) ర్యాంకులు కేటాయించకపోవడంతో పలువురు విద్యార్థులు ఆందోళన చెందుతుండటంపై ఉన్నతాధికారులు స్పందించారు.
ప్రాజెక్టుల ద్వారా ప్రభావితమైన ప్రజల హక్కులు, జీవన ఉపాధి ప్రభుత్వ బాధ్యత అని, భూ నిర్వాసితుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం అని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. వివిధ ప్రాజెక్
Alumni Reunion దిగ్వాల్ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థుల్లో చాలా మంది ఉన్నత స్థితికి చేరడం అభినందనీయమన్నారు మండల విద్యాధికారి జాకీర్ హుస్సేన్. అన్ని వేళల్లో దేశ హితం కోసం పాటుపడాలని సూచించారు.
పాక్తో గత నెలలో యుద్ధం చెలరేగడానికి దారితీసిన పరిస్థితులు ఇప్పటికీ అలాగే ఉన్నయా అనే ప్రశ్నకు, ఉగ్రవాదంతో ఉద్రిక్తతలు పెంచడానికే వాళ్లు కట్టుబడి ఉండే ఆ పరిస్థితులు ఉన్నట్టేనని జైశంకర్ సమాధానమిచ్చారు.
[18:13]ట్రంప్ మనసులో మస్క్ భయపు బీజాలు నాటారని ప్రముఖ అమెరికా రచయిత, ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన జీవిత చరిత్ర ‘ఫైర్ అండ్ ఫ్యూరీ’ పుస్తకం రాసిన మైకేల్ వోల్ఫ్ వ్యాఖ్యాంచారు.
MLA Danam Nagender గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు అసంతృప్తితో ఉన్న మాట వాస్తమేనని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు. సామాజిక న్యాయం పాటిస్తూ మంత్రివర్గ విస్తరణను సీఎం రేవంత్ రెడ�
[18:04]New IPOs: మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ మరో నాలుగు కంపెనీలకు ఐపీఓ ద్వారా నిధుల సమీకరణకు అనుమతిచ్చింది. అందులో కెంట్ ఆర్వో, కరంతర ఇంజినీరింగ్ వంటి సంస్థలు ఉన్నాయి.
US Embassy భారతీయ విద్యార్థి (Indian student) పట్ల అమెరికా అధికారులు ప్రవర్తించిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. ఈ నేపథ్యంలో భారత్లోని యూఎస్ రాయబార కార్యాలయం (US Embassy) తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది.
Kamal Hassan లోకనాయకుడు కమల్ హాసన్ తన తాజా చిత్రం థగ్ లైఫ్ సినిమా ప్రమోషన్లో భాగంగా కన్నడ భాషని కాస్త తక్కువ చేసి మాట్లాడాడు. ఆయన కామెంట్స్ వివాదాస్పదంగా మారడంతో కోర్ట్ కూడా క్షమాపణలు చెప్
Sugar Exports భారత్ చక్కెర ఎగుమతులు పెరుగుతున్నాయి. ప్రస్తుత మార్కెటింగ్ సంవత్సరం 2024-25 జూన్ 6 వరకు భారత్ 5.16 లక్షల టన్నుల షుగర్ను ఎగుమతి చేసింది.
నీటిలో మొసళ్లు అత్యంత ప్రమాదకరమైనవి. వాటికి చిక్కితే ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. అవి కదలకుండా ఉన్నా సరే వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఎందుకంటే మొసళ్లు ఎరను పట్టుకోవడం కోసం రకరకాల ట్రిక్లు ప్లే చేస్తాయి. తాజాగా ఓ మత్స్యకారుడికి ఒళ్లు గగుర్పొడిచే అనుభవం ఎదురైంది.
పంచాయతీ ఎన్నికల్లో దివ్యాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని భారత దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సూర్యాప
Cyber Crimes స్నేహితురాలి ఫోన్ నెంబర్తో మెసేజ్ పెట్టి అర్జెంట్గా డబ్బులు కావాలంటూ వైద్యురాలికి టోకరా వేసిన సైబర్ నేరగాళ్లపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
TGSRTC ఆర్టీసీ సిబ్బంది సమిష్టి కృషి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు అభివృద్ధి మూలమని తెలిపారు. బస్సుల్లో ప్రయాణికులు మరిచిపోయిన వస్తువులను విధుల్లో ఉన్న కండక్టర్లు ఆర్టీసీ పై అధికారులకు సమాచారం ఇచ్చి తిరి�
[17:58]నేషనల్ కాంగ్రెస్ పార్టీ (NCP) ముక్కలవుతుందని కలలోనైనా ఊహించలేదని ఆ పార్టీ సహవ్యవస్థాపకుడు, ప్రస్తుత ఎన్సీపీ (ఎస్పీ) అధ్యక్షుడు శరద్ పవార్ (Sharad Pawar) అన్నారు.
ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే వ్యాధులు దూరం అవుతాయని నేరేడుచర్ల మున్సిపల్ కమిషనర్ యడవల్లి అశోక్రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపాలిటీల్లో చేపట్టిన
Anganwadi అంగన్వాడీ కేంద్రాలలో 2025-26 విద్యా సంవత్సరానికి గానూ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా జూన్ 10 నుంచి 17 వరకు అమ్మ మాట.. అంగన్వాడీ బాట కార్యక్రమం చేపట్టనున్నారు.
రాజధాని అమరావతి మహిళలపై అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో మద్దతు ఇచ్చినట్లుగా మాట్లాడిన కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని కోర్టులో హాజరుపర్చగా.. రిమాండ్ విధించింది. ఈ రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు కీలక విషయాలను ప్రస్తావించారు.
[17:54]అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు ముందస్తు ప్రణాళిక ప్రకారమే దురద్దేశంతో చేశారని సాక్షి టీవీ ఛానల్ వ్యాఖ్యాత కొమ్మినేని శ్రీనివాసరావు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.
BC Reservations రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి, స్థానిక సంస్థలు నిర్వహించాలని రాజ్యసభ సభ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నేరేడుచర్ల మండలం ఫత్తెపురం గ్రామ శివారులోని అంబేద్కర్ కమిటీ హాల్కు కేటాయించిన స్ధలాన్ని కొంతమంది ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆ స్థలాన్ని ఆక్రమిస్తే సహించేది లేదని గ్రామ అంబేద్కర్ యూత్ క
Jaishankar దాయాది దేశం పాకిస్తాన్ను విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ మరోసారి హెచ్చరించారు. మరోసారి ఉగ్రదాడి జరిగితే భారత్ తిరిగి సమాధానం ఇచ్చేందుకు వెనుకాడదన్నారు.
Osmania University ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈ కోర్సుల చివరి సెమిస్టర్ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
Tunga Balu తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుడు, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబాలు జన్మదిన వేడుకలను ఉస్మానియా యూనివర్సిటీలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.
Old Current pole చామనపల్లి గ్రామానికి చెందిన దాడి ఓదెలు, దాడి ఐలయ్య, నిట్టు ముజ్జయ్య, కడారి కొమురయ్య, నిట్టు లచ్చయ్య, ఆవుల భూమయ్య, బైర రాయలింగు, నిట్టు రాజు, నెట్టు మల్లయ్య, బొమ్మ లచ్చయ్యలకు చెందిన సుమారు 700 గొర్రెలు కట
బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుంగబాలు జన్మదిన వేడుకలు మంగళవారం ఉదయం యాదగిరిగుట్ట పట్టణంలో ఘనంగా జరిగాయి. తుంగ బాలుకు ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన �
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. అధిష్ఠానం సూచనలు మేరకు కర్ణాటకలో కులగణన తిరిగి చేపట్టనున్నట్టు ఈ సందర్భంగా డీకే శివకుమార్ ప్రకటించారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి, ఎమ్మెల్యే రాజా సింగ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు ఓ ప్రచారం అయితే పార్టీలో సాగుతోంది. అలాంటి వేళ మరోసారి ఎమ్మెల్యే రాజా సింగ్ హాట్ కామెంట్స్ చేశారు.
Digital Payment భారతదేశంలో జరుగుతున్న డిజిటల్ చెల్లింపు విప్లవం ప్రపంచ దృష్టిని ఆకర్షించిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలతోనూ అనుసంధానించినట్లు తెల
A.R. Rahman ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ నిర్వహించిన మరక్కుమ నెంజం(Marakkuma Nenjam concert) కన్సర్ట్కి సంబంధించి చెన్నై జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ కీలక తీర్పు వెలువరించింది.
Meghalaya murder రాజా రఘువంశీ (Raja Raghuvanshi) హత్య కేసులో పోలీసులు విచారిస్తున్నా కొద్దీ నిందితులు పలు కొత్త విషయాలు వెల్లడిస్తున్నారు. తన భర్తను హత్య చేస్తే రూ.4 లక్షలు ఇస్తానని సోనమ్ (Sonam) ముందుగా తమకు ఆఫర్ చేసిందని, హత్య �
ప్రస్తుతం మార్కెట్లో వినియోగదారులకు అందుబాటులో ఉన్న చాలా వరకు మిడ్ రేంజ్ ఫోన్లలోనే ఫ్లాగ్ షిప్ లాంటి ఫీచర్లను అందిస్తున్నారు. ఈ తరహా స్మార్ట్ ఫోన్లను తయారు చేసి వినియోగదారులకు అందించడ�
CC Cameras సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని తొగుట సీఐ లతీఫ్ గుర్తు చేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వలన చాలావరకు దొంగతనాలు నివారించే అవకాశం ఉందన్నారు.
ఈ నెల 12న గ్రామీణ పర్యాటక కేంద్రమైన భూదాన్ పోచంపల్లికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రానున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్ హనుమంతరావు, రాష్ట్ర చేనేత జౌళి శాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వర�
తొక్కిసలాట ఘటనకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న చర్యలపై పలు ప్రశ్నలను హైకోర్టు సంధిస్తూ, వీటిపై వివరణ ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం తరఫున హాజరైన అడ్వకేట్ జనరల్ (ఏజీ)ని ఆదేశించింది. ఈ సందర్భంగా తొమ్మది ప్రశ్నలు వేసింది.
Arvind Kejriwal బీజేపీ సర్కారు (BJP govt) అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఢిల్లీని నాశనం చేసిందని ఆమ్ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) విమర్శించారు.
Govt Colleges ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులు చేరేందుకు ఎలాంటి ప్రవేశ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. విద్యార్థులకు ప్రైవేటు కళాశాలలకు ధీటుగా తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు మంగళవారం చుంచుపల్లి మండలంలోని విద్యానగర్ కాలనీలో గల సీఎంఆర్ షాపింగ్ మాల్లో పనిచేస్తున్న మహిళలకు రక్షణపై అవగాహన కల్పించారు.
బస్తీ దవాఖానాలలో మళ్లీ జీతాల సంక్షోభం మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా బస్తీ దవాఖానాలలో గత 2 నెలలుగా జీతాలు రావడం లేదు. ప్రతి బస్తీ దవాఖానాలో ఒక మెడికల్ ఆఫీసర్, ఒక స్టాఫ్ నర్స్, ఒక సపోర్టింగ్ స్టాఫ్ ఉంటారు. అయి�
[16:41]ఆర్సీబీ విజయోత్సవం సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై టీమ్ఇండియా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ విచారం వ్యక్తం చేశాడు. ఆ దుర్ఘటన జరగకుండా ఉండాల్సిందన్నాడు.
Police Assault Case: బాధితుడు మహేందర్, మానవహక్కుల సంఘాల నేతల నెలరోజుల పోరాటానికి ప్రతిఫలం దక్కింది. భార్గవ్పై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. గత నెల (మే)8న సైదాపూర్ మండలంలో ట్రైనీ ఎస్సై భార్గవ్ గౌడ్ తన సిబ్బందితో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు.
నెవార్క్ ఎయిర్పోర్టులో భారతీయ విద్యార్థి అరెస్టు వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో భారత్లోని అమెరికా ఎంబసీ స్పందించింది. వీసా నిబంధనలను అతిక్రమించే వారిని అస్సలు సహించబోమని స్పష్టం చేసింది.
[16:38]దేశ రైల్వే నెట్వర్క్తో (Indian Railways) కశ్మీర్ అనుసంధానం కావడాన్ని చూసి తన కళ్లు చెమ్మగిల్లాయని నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు.
వేసవి కాలం వచ్చిందంటే గాలి, నేల, నీరు అంతా హాట్ హాట్ అయిపోతుంది. ట్యాంక్లో నిల్వ చేసే నీళ్లు ఎండ కారణంగా వేడెక్కిపోతాయి. ఆ నీటితో స్నానం చేస్తే శరీరం నుంచి పొగలు వస్తాయి. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి చన్నీళ్ల స్నానం చేయాలనుకునే వారి కోసం సూపర్ ట్రిక్ను కనిపెట్టాడు.
Kannappa Movie మంచు ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కన్నప్ప చిత్రం నుంచి మేకర్స్ ట్రైలర్ అప్డేట్ను పంచుకున్నారు. కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్లో మంచు విష్ణు కథానాయ
Sonam Raghuvanshi రాజా రఘువంశీ (Raja Raghuvanshi) హత్య కేసులో అరెస్టయిన నిందితులను పోలీసులు ప్రశ్నించినా కొద్ది షాకింగ్ విషయాలు వెలుగుచూస్తున్నాయి. రాజాను హత్య చేసిన అనంతరం అతడి భార్య సోనమ్ (Sonam).. రాజా ఫోన్ తీసుకుని అతడి సోష
Errol Musk రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin)పై ప్రపంచ కుబేరుడు, టెస్లా బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk) తండ్రి ఎర్రోల్ మస్క్ (Errol Musk) ప్రశంసలు కురిపించారు.
అన్నదానం గొప్పదానమని పెద్దపల్లి లయన్స్క్లబ్ కార్యదర్శి బొడకుంట రాంకిషన్ అన్నారు. పేద వారి కడుపు నింపేందుకు చేస్తున్న ఈ బృహత్తర కార్యక్రమానికి దాతలు సహకరించాలని కోరారు.
Ustaad Bhagat Singh రాజకీయాల వలన కొన్నాళ్ల పాటు సినిమా షూటింగ్స్కి దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు తను కమిటైన ప్రాజెక్ట్లు పూర్తి చేసే పనిలో పడ్డారు. దాదాపు రెండేళ్ల క్రితం మేనల్లుడు సాయి దుర్గా తేజ్
Stock Market Close దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ప్లాట్గా ముగిశాయి. ఇటీవల వరుస సెషన్లలో లాభాల్లో ముగిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లు అస్థిరతకు గురయ్యాయి. క్రితం స�
అదృష్టం ఎప్పుడు, ఏ రూపంలో, ఎలా వరిస్తుందో చెప్పలేం. ఆ సమయం వచ్చినపుడు మట్టిని తవ్వుతున్నా బంగారు గని దొరుకుతుంది. తాజాగా ఓ వ్యక్తికి అలాగే జరిగింది. ఆ వ్యక్తి మట్టి తవ్వుతుండగా అతడికి బంగారు నిధి దొరికింది. దీంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
భారత జట్టు ఫినిషర్ రింకూ సింగ్ త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. ప్రియా సరోజ్తో అతడి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అయితే ఈ వేడుకలో ఓ టీమిండియా స్టార్ మాస్ స్టెప్స్తో రచ్చ రచ్చ చేశాడు.
ఎనిమిదో తరగతి బాలికపై సామూహిక లైంగిక దాడి ఘటనపై సీఎంచంద్రబాబు సీరియన్ అయ్యారు. ఈ తరహా ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు.
Op Honeymoon భార్యతో కలిసి హనీమూన్ (Honeymoon) కు వెళ్లి మేఘాలయ (Meghalaya) లో హత్యకు గురైన రాజా రఘువంశీ (Raja Raghuvanshi) మర్డర్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. నిందితులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..
Scavengers పాఠశాలలో టాయిలెట్లు శుభ్రంగా ఉంచడంతోపాటు మొక్కలను విరివిగా పెంచే బాధ్యత కూడా స్కావెంజర్లదేనని రామాయంపేట మండల విద్యాధికారి అయిత శ్రీనివాస్ అన్నారు. ప్రతీ పాఠశాలలో కిచెన్ గార్డెన్లను ఏర్పాటు చ�
సోమవారం లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు మంగళవారం కాస్త ఒడిదుడుకులకు లోనయ్యాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాల కారణంగా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ట్రేడ్ అయ్యాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను అరశాతం మేర తగ్గించడం, నగదు నిల్వల నిష్పత్తిలో కోత విధించడం కాస్తా కలిసి వచ్చింది.
ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పురపాలక పరిపాలన కమిషనర్, సీడీఎంఏ డైరెక్టర్ టీకే. శ్రీదేవి తెలిపారు. స్టిక్ వాడకం వల్ల పర్యావరణాన్ని �
Heavy Rains తెలంగాణలో రాగల మూడురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మంగళవారం మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలలో అక్కడక్కడ �
Russia Attack: ఉక్రెయిన్పై మంగళవారం రష్యా దాడి చేసింది. రకరకాల డ్రోన్లు, మిస్సైళ్లతో అటాక్ చేసింది. కీవ్లోని రెసిడెన్షియల్ ప్రాంతాలతో పాటు ఒడిసా నగరంలోని మెటర్నిటీ ఆస్పత్రిని టార్గెట్ చేశారు.
Rajasthan రాజస్థాన్లో విషాదం (Rajasthan tragedy) చోటు చేసుకుంది. టోంక్ (Tonk) జిల్లాలోని బనసా నది (Banas River)లో ఈతకు వెళ్లి ఎనిమిది మంది యువత ప్రాణాలు కోల్పోయారు.
ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.
Jeevamrutham రైతులు ముందుగా తన వ్యవసాయ పొలాన్ని దుక్కి దున్ని సారవంతం చేసి జీవన ఎరువులైన పచ్చిరొట్ట, జీలుగ, జనుము విత్తనాలను విత్తుకోవాలన్నారు తునికి శాస్త్రవేత్తలు. అనంతరం రైతులకు పంటలపై శాస్త్రవేత్తలు అవగాహ
DD Next level ప్రముఖ తమిళ నటుడు సంతానం నటించిన హారర్ కామెడీ చిత్రం ‘డీడీ నెక్స్ట్ లెవెల్’. తమిళ హారర్ కామెడీ ఫ్రాంచైజీ డీడీ నుంచి వచ్చిన నాలుగో చిత్రమిది.
YS Sharmila: వైసీపీ నేత సజ్జలపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూర్ఖుడిలా మాట్లాడుతున్నారని.. మహిళలను పిశాచులతో పోల్చుతారా అంటూ మండిపడ్డారు.
Badi Bata ప్రభుత్వ పాఠశాలలో బాలికల నమోదు లక్ష్యంగా గ్రామ గ్రామాన పర్యటిస్తుస్తూ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వికారాబాద్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల చిత్రలేఖన ఉపాధ్యాయులు తిరుమలేశ్ తె�
MUDA Scam మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) స్థలాల కేటాయింపులో జరిగిన భారీ కుంభకోణానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) రూ.100 కోట్ల మార్కెట్ విలువైన 92 ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. ఇప్ప
ఆర్సీబీ జట్టుకు కొత్త యజమాని రానున్నారా? పాపులర్ ఫ్రాంచైజీ యాజమాన్యం చేతులు మారనుందా? అసలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరులో ఏం జరుగుతోంది? అనేది ఇప్పుడు చూద్దాం..
ఎనిమిదో తరగతి చదువుతోన్న బాలికపై పలువురు వ్యక్తులు లైంగిక దాడి చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఏడుగురు పరారీలో ఉన్నారు.
దళిత నాయకుల అరెస్టుపై వికారాబాద్ జిల్లా దుద్యాల మండల కేంద్రంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బస్సు చంద్రయ్య నిరసన తెలిపారు. తాండూర్ మండలం బెల్కటూర్ గ్రామంలో దళిత యువకుడి పెండ్లి ఊరేగింపు అడ్డుకుని కు
Honeymoon murder మేఘాలయ (Meghalaya) లో రాజా రఘువంశీ (Raja Raghuvanshi) హత్య సంచలనంగా మారింది. ఆయన భార్య సోనమ్ రఘువంశీ (Sonam Raghuvanshi) నే కిరాయి హంతకులను పెట్టి భర్తను హత్య చేయించినట్లు తెలుస్తోంది.
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
Austrian school : ఆస్ట్రియాలోని గ్రాజ్ సిటీలో ఉన్న స్కూల్లో షూటింగ్ ఘటన జరిగింది. ఆ కాల్పుల్లో ఎనిమిది మంది మృతిచెందారు. షూటింగ్ ఘటనకు ధీటుగా పోలీసులు స్పందిస్తున్నారు.
The Bengal Files 'ది కశ్మీర్ ఫైల్స్', 'ది తాష్కెంట్ ఫైల్స్' వంటి సంచలన చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి తన తదుపరి చిత్రం 'ది ఢిల్లీ ఫైల్స్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందు�
BRSV పెంచిన బస్ పాస్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో విద్యార్థులు బస్ భవన్ ఎదుట మెరుపు ధర్నా చేపట్టారు.
Lokesh Yoga Day: అంతర్జాతీయ యోగా దినోత్సవం చారిత్రక కార్యక్రమమని.. కమిట్మెంట్తో ప్రతీ ఒక్కరూ పని చేయాలని మంత్రి లోకేష్ సూచించారు. బాధ్యతగా వ్యవహరించాలని మంత్రి హితవు పలికారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదని... ప్రజల వేడుక, అందరూ స్వచ్ఛందంగా భాగస్వామ్యమై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Kommineni Srinivasa Rao హైదరాబాద్, జూన్ 10, (నమస్తే తెలంగాణ): సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు గుంటూరు జిల్లాలోని మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం ఆయన్ను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.
[14:45]ఇండియా ఎ, ఇంగ్లండ్ లయన్స్ జట్లు రెండు అనధికారిక టెస్టు మ్యాచ్లు ఆడాయి. ఆ రెండూ డ్రాగానే ముగిశాయి. వీటిల్లో పలువురు భారత ఆటగాళ్లు సత్తా చాటితే, ఇంకొందరు మెప్పించలేకపోయారు.
Fertility Crisis: దేశ జనాభా 146 కోట్లకు చేరుకున్నది. భారత్లో ఫెర్టిలిటీ రేటు పడిపోయినట్లు యూఎన్ తన నివేదికలో చెప్పింది. మహిళలు సగటున ఇద్దర్ని మాత్రమే కంటున్నారని ఆ రిపోర్టులో తెలిపారు. పునరుత్పత్�
Katrina Kaif బాలీవుడ్ నటి కత్రినా కైఫ్కి అరుదైన గౌరవం దక్కింది. కత్రినా కైఫ్ని మాల్దీవుల గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తున్నట్లు మాల్దీవ్స్ మార్కెటింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కార్పొరేషన్ (MMPRC/ Visit Maldives) �
PETA India రాష్ట్రంలో జంతువులపై జరుగుతున్న హింసను నిలువరించాలని శాస్త్రవేత్త, పరిశోధన విధాన సలహాదారు (పెటా ఇండియా ప్రతినిధి)డాక్టర్ అంజనా అగర్వాల్ కోరారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పా
Sainik School దేశ సుభిక్షం కోసం భావిభారత సైనికులను అందించేందుకు రాష్ట్రంలోనూ సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన విద్యార్థుల�
Katrina Kaif పర్యాటకులకి మాల్దీవ్స్ ఎంతటి ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఇస్తుందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నీలి రంగు సముద్రం చూస్తుంటేనే మనసు పులకరించిపోతుంది. అయితే మాల్దీవ్స్ జీవితంలో ఒక్క
Tree సోమవారం సాయంత్రం సమయంలో అనుమానాస్పద స్థితిలో భారీ వేప చెట్టుఓ మంటలు అంటుకుంటున్నాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. గ్రామస్తులు మంటలు ఆర్పడానికి ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది.
Bonalu festival: గతంలో జరిగిన దానికంటే ఈసారి ఇంకా మంచిగా బోనాల ఉత్సవాలు జరపాలని అనుకుంటున్నామని మంత్రి కొండా సురేఖ చెప్పారు. సరస్వతి పుష్కరాలు కూడా అద్భుతంగా నిర్వహించామని.. పక్క రాష్ట్రాల భక్తులు కూడా ఎంతో అభినందించారని మంత్రి అన్నారు.
పోలవరం పనులు వేగంగా జరుగుతుంటే ఓర్వలేకే వైసీపీ మీడియా అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడ మండిపడ్డారు. వర్షాకాలంలో కూడా పనులు చేసేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. బట్రస్ డ్యామ్ పనులు పూర్తి కావొచ్చాయని అన్నారు.
Kishan Reddy: మోదీ నాయకత్వంలో.. ఈ 11సంవత్సరాలలో దేశంలోని అన్ని రంగాలు అభివృద్ధి పథంలో ముందుకి దూసుకెళుతున్నాయని అన్నారు. దేశ ప్రజల కోసం ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించారని అన్నారు.
IMD దేశ రాజధాని ఢిల్లీకి వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ (Red alert) జారీ చేసింది. రానున్న మూడు రోజులు రాజధానిలో ఎండ తీవ్రత అధికంగా (heatwave in Delhi) ఉంటుందని తెలిపింది.
Nizamabad వినాయక నగర్, జూన్ 10: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దారుణ హత్య జరిగింది. ముఖం గుర్తుపట్టరాకుండా బండరాయితో కొట్టి దుండగులు చంపేశారు. పాంగ్ర బోర్గం బ్రిడ్జి పక్కన ఖాళీ స్థలంలో రక్తపు మడుగులో మృతదేహాన్ని
Govt Schools ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా టేక్మాల్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థుల తల్లిదండ్రులకు వివ�
లాస్ ఏంజిల్లో ఉధృతం అవుతున్న ఆందోళనలు.. భారీగా బలగాలు మోహరింపు అక్రమ వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అయితే ట్రంప్ వలస వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ లాస్ ఏంజిల్లో పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. అయితే �
దేశంలో అవినీతి రహిత పాలన ఉండాలని ప్రజలు భావించి బీజేపీని గెలిపిస్తున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. మోదీ నాయకత్వంలో దేశాన్ని పాలించగల సత్తా ఉందని ప్రజలు భావించి బీజేపీకి విజయాన్ని అందించారని చెప్పారు.
Monsoon నైరుతి రుతుపవనాలు మళ్ళీ చురుకుగా మారాయి. వీటితో పాటు బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనాల ప్రభావంతో భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
[13:26]ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్తో వివాదం నేపథ్యంలో ఇటీవల కొనుగోలు చేసిన టెస్లా కారును దూరం పెడతారంటూ జరుగుతున్న ప్రచారంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు.
భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం లేఖ రాశారు. లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీపై ప్రధానికి లేఖ రాశారు. లోక్సభ డిప్యూటీ స్పీకర్ నియామకం ఆలస్యమవుతుండటంపై లేఖలో మల్లికార్జున ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు.
Meghalaya murder మేఘాలయ (Meghalaya) లో మధ్యప్రదేశ్ (Madhyapradesh) కు చెందిన రాజా రఘువంశీ (Raja Raghuvanshi) హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. భర్తను హనీమూన్ (Honeymoon) కు తీసుకెళ్లి భార్యే కిరాయి హంతకులతో హత్య చేయించిందని పోలీసుల ప్రాథమిక విచా�
రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ఆగస్టు 15నుంచి ప్లాస్టిక్ కవర్ల నిషేధం సంపూర్ణంగా అమలు చేస్తామని దేవదాయశాఖ మంత్రి రామలింగారెడ్డి పేర్కొ న్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
RK Roja ఏపీలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, దాడులపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్రంగా స్పందించారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆడబిడ్డలపై ఇన్ని అరాచకాలు జరుగుత�
NCW: ఏపీ రాజధాని అమరావతి మహిళలపై జగన్ మీడియా చేసిన అసహ్యకరమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యలను తీవ్రంగా జాతీయ మహిళా కమిషన్ ఖండిస్తోందని ఛైర్పర్సన్ విజయా రహట్కర్ అన్నారు. కాగా నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ లేఖ రాసింది.
Pink Coconut : వేసవి అంటేనే కొబ్బరి నీళ్లకు డిమాండ్ పెరుగుతుంది. ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా, శరీరాన్ని చల్లబరిచే ఈ సహజ పానీయం ప్రజల అభిమానంగా నిలుస్తుంది. అయితే తాజాగా మంగళూరులో ఓ వినూత్నమైన కొబ్బరి బొండాం అందరినీ ఆశ్చర్యపరిచింది. అది సాధారణ ర�
Massive Fire దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో ఘోర అగ్ని ప్రమాదం (Huge fire) సంభవించింది. ద్వారకా (Dwarka) ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో మంగళవారం ఉదయం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
సంఖ్యాశాస్త్రం ప్రకారం, ఈ సంఖ్య ఉన్నవాళ్లు చిన్ని విషయానికే కోపం పడతారని నిపుణులు చెబుతున్నారు. ఇతరుల కింద పని చేయడం వీరికి ఇష్టం ఉండదని, వీరికి స్వతంత్రంగా పనిచేయాలనిపిస్తుందని అంటున్నారు.
Sitare Zameen Par ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్పర్సన్, ప్రముఖ రచయిత్రి, రాజ్యసభ సభ్యురాలు సుధా మూర్తి బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్ నటించిన 'సితారే జమీన్ పర్' సినిమాపై ప్రశంసలు కురిపించింది.
భారత టెస్ట్ జట్టు నయా సారథి శుబ్మన్ గిల్కు మరో ప్రమోషన్ దక్కినట్లు తెలుస్తోంది. ఆ బాధ్యతల్ని కూడా ఈ యంగ్ బ్యాటర్కే అప్పగించాలని బీసీసీఐ పెద్దలు ఫిక్స్ అయినట్లు సమాచారం.
పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు పండుగలా జరుగుతున్నాయి. బాలయ్య అభిమానులు, తెలుగుదేశం పార్టీ నేతలు కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బసవతారకం హాస్పిటల్లో బాలకృష్ణ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
[12:51]Meghalaya murder: హనీమూన్ హత్య కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. సోనమ్ పక్కా ప్లాన్ చేసినప్పటికీ ఒక పొరపాటు ఆమె అరెస్టుకు దారితీసిందని తెలుస్తోంది.
పశ్చిమకనుమలలో వర్షాలు ఆగడం లేదు. మలప్రభ నదికి ఇన్ఫ్లో పెరిగింది. దీంతో బెళగావి జిల్లా ఖానపుర తాలూకా కడకుంబి వద్ద నీరు పొంగిప్రవహిస్తోంది. కుసుమళి గ్రామం వద్ద నదికి అడ్డంగా బ్రిడ్మ్ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. భారీగా నీరు రావడంతో ఇబ్బందికరం ఏర్పడింది. కొంతమేర రోడ్డు కొట్టుకుపోయింది.
' గత ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేసి గెలిచాను.. నేను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదు.. నా డబ్బులు నేను రాబట్టుకోవాల్సిందే.. ఎవ్వరు డబ్బులు ఇవ్వకున్నా వాడిని ఇడిశేదే లేదు' అంటూ తుంగతుర్తి ఎమ్�
Raja Raghuvanshi Case: సోనమ్ ప్రియుడు రాజ్ కుశ్వాహ ఆమె తండ్రి దగ్గర పనిచేసేవాడు. ఆ సమయంలోనే సోనమ్, రాజ్లకు మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.
శ్రీ జోగులాంబ అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలు తొలగి, సుఖసంతోషాలతో ఉండాలని, ప్రభుత్వానికి శక్తి, సామర్థ్యం కలగాలని ప్రార్థించినట్లు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య �
పర్యావరణ పరిరక్షణలో భాగంగా తల్లిదండ్రులు పిల్లలకు మొక్కలు నాటే విధంగా ప్రేరేపించాలని డీఎఫ్వో కృష్ణ గౌడ్ సూచించారు. పర్యావరణ పరిరక్షణ కోసం తనవంతు బాధ్యతగా కృషి చేస్తూ వాక్ ఫర్ ట్రీస్ కాన్సెప్ట్ తో గత మ�
Shubhanshu Shukla భారత్కు చెందిన ప్రముఖ వ్యోమగామి రాకేశ్ శర్మ రోదసి యాత్ర చేసిన నాలుగు దశాబ్దాల (1984) తర్వాత భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) అంతరిక్ష యాత్రకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఎయిర్ చీఫ్ �
Mallikarjun kharge: లోక్సభకు డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకోవాలని, ఆ ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే డిమండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ ప్రధాని మోద�
Bandi Sanjay కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి వచ్చే ఆన్గోయింగ్ పనులు తప్ప ప్రత్యేకంగా కేంద్రమంత్రి బండి సంజయ్ చిల్లిగవ్వ తీసుకురాలేదని బీఆర్ఎస్ కరీంనగర్ అధ్యక్షుడు చల్�
Kerala cargo ship: కేరళ తీరంలో కార్గో నౌక ఎంవీ వాన్ హై 503లో హఠాత్తుగా పేలుడు సంభవించింది. ఊహించని ఘటనతో నౌకలో ఉన్న సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే భారత నౌకాదళం స్పందించి హుటాహుటిన రక్షణ చర్యలు చేపట్టింది. నౌక అంతర్గత భాగంలోనే పేలుడు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయింది.
Deepika Padukone బాలీవుడ్ నటి దీపికా పదుకొనే తన తండ్రి, దిగ్గజ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రకాష్ పదుకొనే 70వ పుట్టినరోజును పురస్కరించుకొని ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
పాలు ఆరోగ్యానికి మంచివి. వీటిని ఎక్కువుగా మరిగించి తాగుతారు. అయితే, పొరపాటున కూడా ఈ లోహపు పాత్రలలో పాలు మరిగించడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పాలు విషపూరితంగా మారే అవకాశం ఉందని అంటున్నారు.
India's poverty దేశంలో పేదరికం (Poverty) క్రమంగా తగ్గుతోందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తాజా నివేదిక స్పష్టం చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 5.3 శాతంగా ఉన్న పేదరికం.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 4.6 శాతానికి తగ్గిందని ఎస్బీఐ తన ర�
Renuka Dam: రేణుకా డ్యామ్ నిర్మాణానికి కేంద్రం ప్రభుత్వం అటవీ శాఖ అనుమతులు ఇచ్చింది. సుమారు 6947 కోట్లతో ఈ బహుళ ప్రయోజనాల డ్యామ్ను నిర్మించనున్నారు. ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ ప్రాంతంలో నీటి కష్టాలను తీర�
INS Surat ఎంవీ వాన్ హాయ్ 503 సింగపూర్ నౌక (Singapore container ship) కేరళ తీరంలో అగ్ని ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి రక్షించిన 18 మందిని మంగళూరు పోర్టు (Mangaluru Port)కు సురక్షితంగా తరలించారు.
గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గత జగన్ ప్రభుత్వంలో అందినకాడికి దోచుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. బాధితులు వరుసగా బయటకు వచ్చి తమకు జరిగిన అన్యాయంపై వరుసగా కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బుధ, గురువారాల్లో సేలంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సేలం జిల్లాలో ఆ రెండ్రోజులు డ్రోన్లపై నిషేధం విధించినట్లు కలెక్టర్ బృందాదేవి ఇక్కడ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
Kakani CID custody: ఎమ్మెల్యే సోమిరెడ్డి ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆయన పరువు ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో కాకాణి పోస్టింగ్లు పెట్టారు. దీనిపై మేకల నరేంద్ర చేసిన ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. పీటీ వారెంట్పై కాకాణిని విచారణ నిమిత్తం సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
దంతాల నొప్పి అనేది సహజంగానే చాలా మందికి తరచూ వస్తుంటుంది. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. దంత క్షయం, చిగుళ్ల వ్యాధి, విరిగిన దంతాలు లేదా ఇన్ఫెక్షన్ వంటి కారణాల వల్ల దంతాల నొప్పి వస్తుంది.
Government School తెలంగాణ రాష్ట్రంలో వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు గురువారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో స్కూళ్ల రీఓపెనింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది.
Eleven Movie OTT రోటీన్ సినిమాలకు భిన్నంగా నటిస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటులతో నవీన్ చంద్ర ఒకడు. అయితే ఆయన ప్రధాన పాత్రల్లో నటించి ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఎలెవ�
మణికొండలో అదృశ్యమైన వృద్ధురాలు.. వికారాబాద్లో హత్యకు గురైంది. వృద్ధురాలి ఒంటిమీద ఉన్న నగల కోసం మరో మహిళా హత్య చేసింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
Raja Raghuvanshi Case: సోనమ్ ప్రియుడు రాజ్ ఆమె తండ్రి దగ్గర పనిచేసేవాడు. ఆ సమయంలోనే సోనమ్, రాజ్లకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. రాజ్ను ప్రేమిస్తున్న సంగతి ఆమె తన తండ్రికి చెప్పలేదు.
నీలగిరి, కోయంబత్తూర్ జిల్లాల్లో ఈ నెల 13,14,15 తేదీల్లో అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ‘ఆరెంజ్’ అలర్ట్ ప్రకటించారు. అలాగే, కృష్ణగిరి, ధర్మపురి, తిరుపూర్ సహా 11 జిలాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది.
మెట్రోలో రోజూ ప్రయాణిస్తున్న మహిళలు భద్రత, సౌకర్యం కోసం వీటిని పాటించడం మంచిది. మెట్రోలో ప్రయాణించే ప్రతి మహిళ తప్పకుండా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Meghalaya murder రాజా రఘువంశీ (Raja Raghuvanshi) హత్య కేసులో అరెస్టయిన రాజ్ కుశ్వాహ (Raj Kushwaha) అమాయకుడని అతడి తల్లి చెబుతోంది. తన కొడుకుది కేవలం 20 ఏళ్ల వయసని, వాడు హత్యలు చేసే రకం కాదని అంటోంది.
Peddi Movie గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న 'పెద్ది' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ భారీ సెట్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్.
[11:33]రాజధాని ప్రాంత మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు.
Bengaluru Stampede ఆర్సీబీ విజయోత్సవం సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట (Bengaluru Stampede) జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో కర్ణాటక రాజ్భవన్ (Raj Bhavan) వర్గాలు తాజాగా కీలక విషయాన్ని వెల్లడించాయి.
Stunning Run Out: మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్లో అరుదైన రనౌట్ ఘటన జరిగింది. కీపర్ బంతిని విసరగా.. అది స్ట్రయికర్తో పాటు నాన్స్ట్రయికర్ ఎండ్లో ఉన్న వికెట్లను తగిలింది. దురదృష్టవశాత్తు నాన్ స్ట్ర
ముఖ్యమంత్రి కలల ప్రాజెక్టుగా చెప్పుకునే ఫ్యూచర్ సిటీ (Future City) పురోగతి అయోమయంలో పడింది. ప్రాజెక్టును ప్రకటించి ఏడాది కావస్తున్నప్పటికీ ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు. ప్రాజెక్టు కేవలం గ్రాఫిక్స్కే పరిమితమ�
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ద్వారకా ప్రాంతంలోని అపార్ట్మెంట్లో మంటలు వ్యాపించాయి. ఆరో అంతస్తు నుంచి మంటలు ఎగసిపడుతున్నాయి. సంఘటన స్థలానికి 8 అగ్నిమాపక యంత్రాలు చేరుకున్నాయి.
Inter student Case: అనంతలో ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. తన్మయిని ఎందుకు హత్య చేశాడనే విషయాన్ని నిందితుడు నరేష్ పోలీసులకు తెలిపాడు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అసత్య ఆరోపణలు చేసి, ఆయా రాష్ట్రాల్లో మతచిచ్చు రగల్చడమే పనిగా పెట్టుకున్నారని, మదురై సభలో హోదా కూడా మరచిపోయి తమపై విమర్శలు చేశారని డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ఎ.రాజా ధ్వజమెత్తారు.
Congress: మంత్రి పదవులే కాదు.. శాఖల కేటాయింపుల్లోనూ సామాజిక న్యాయంకు ప్రాధాన్యత నివ్వాలని కాంగ్రెస్ అధిష్టానం పేర్కొంది. కొందరు మంత్రుల పనితీరు సరిగా లేదంటూ ఇప్పటికే కొందరు పార్టీ నేతలు అధిష్టానానికి నివేదించారు. అలాగే మంత్రుల పనితీరుపై ఇప్పటికే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ అధిష్టానానికి నివేదిక ఇచ్చారు.
Harish Rao తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి హరీశ్రావుకు ఊరట లభిచంఇంది. ఆయనపై వేసిన ఎన్నికల పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఎన్నికల అఫిడవిట్లో హరీశ్రావు సరైన వివరాలు ఇవ్వలేదని గతంలో చక్రధర్ గౌడ్ వేసిన పి�
Honeymoon murder రాజా రఘువంశీ (Raja Raghuvanshi) హత్య కేసు (Murder case) లో అరెస్టయిన నాలుగో నిందితుడు ఆనంద్ కుర్మి (Anand Kurmi) ను కూడా పోలీసులు ఇండోర్ (Indore) లోని చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ (CJM) ముందు హాజరుపర్చారు.
[11:02]గాజాలో మానవతా సాయం అందజేసేందుకు నౌకలో వెళ్తుండగా ఇజ్రాయెల్ సైన్యం తనను కిడ్నాప్ చేసిందని పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్బర్గ్ (Greta Thunberg) చేసిన ఆరోపణలపై ట్రంప్ (Donald Trump) స్పందించారు.
అక్రమ వలసదారుల అరెస్టులతో లాస్ ఏంజెల్స్లో అగ్గి రాజుకుంది. వేలాది మంది జనం వీధుల్లోకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో 2 వేల మంది నేషనల్ గార్డులను రంగంలోకి దింపారు ఆ దేశాధ్యక్షుడు ట్రంప్.
Massive Fire దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో భారీ అగ్ని ప్రమాదం (Huge fire) సంభవించింది. ద్వారకా (Dwarka) ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో మంగళవారం ఉదయం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
Cyber Fraud : సైబర్ నేరాలు రోజురోజుకూ మరింత ఆందోళనకరంగా మారుతున్నాయి. ఆధునిక సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ నిత్యం కొత్త రూపాల్లో మోసాలు చేస్తూ ప్రజలను దోచేస్తున్న సైబర్ కేటుగాళ్లు ఇప్పుడు మరో స్థాయికి వెళ్లారు. తాజాగా సుప్రీం కోర్టు జడ్జి పేరు
అంతసేపు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావని తల్లిదండ్రులు మందలించడమే పాపమైంది. తల్లిదండ్రలు తిట్టారనే మనస్తాపానికి గురై ఇద్దరు యువతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఏపీ, తెలంగాణలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో
Raja Raghuvanshi Case: ప్రియుడి కోసం సోనమ్ భర్తను హత్య చేయించిందని పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ, ఆమె మాత్రం కొత్త కథ చెబుతోంది. తనను తాను బాధితురాలిగా చూపించుకునే ప్రయత్నం చేస్తోంది.
మాజీ ఐఆర్ఎస్ అధికారి డాక్టర్ కేజీ అరుణ్రాజ్ ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే)లో చేరారు. వెంటనే ఆయన్ని పార్టీ అధ్యక్షుడు విజయ్(Vijay) ప్రచార కార్యదర్శిగా నియమించారు. బిహార్లో ఐటీ అదనపు కమిషనర్గా పనిచేసిన అరుణ్రాజ్ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.
Corona Virus దేశంలో కొవిడ్-19 (Covid-19) వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 300కిపైగా కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 7 వేలకు చేరువైంది.
మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ ఇవాళ(మంగళవారం) పర్యటిస్తున్నారు. నిన్న(సోమవారం) రాత్రి మహారాష్ట్రలోని పింప్రీ చించివాడ్ మున్సిపల్ కార్పొరేషన్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ని మంత్రి నారాయణ, అధికారులు సందర్శించారు.
Bala Krishna ప్రముఖ సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పద్మభూషణ్ నంద�